యువ కధనాయకుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ‘ ఎబిసిడి ‘ . సురేష్ ప్రొడక్షన్ అధినేత డి. సురేష్ బాబు సమర్పణ లో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ సినిమాస్ పథకాల పై తెరకెక్కిన చిత్రం ” ఎబిసిడి ” . సంజీవ్ రెడ్డి దర్శకుడి గా పరిచయమైన ఈ సినిమాను శ్రీధర్ రెడ్డి ,యాష్ రంగినేని నిర్మించారు. మే 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఐనది. సినిమా సక్సెస్ ను యూనిట్ సెలెబ్రెట్ చేసుకున్నారు.కేక్ కట్ చేశారు.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ” నేడు సినిమా విడుదలైంది. మార్నింగ్ బలమైన ఓపెనింగ్స్ తో నే సినిమా స్టార్ట్ ఐనదిఈవెనింగ్ షో తర్వాత సెలబ్రేట్ చేసుకోవలనుకున్నాం. తండ్రి , కొడుకుల మధ్య ఎమోషన్ ని కరెక్ట్ గా సెట్ చేయాలి అనుకున్నామో అది ఏ రోజు నెరవేరింది.అల్లు శిరీష్ కొత్త స్టార్ గా మారాడని అందరూ అంటున్నారు. తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తనలో హ్యాపీనెస్ చూడాలి అనుకున్నా. అది ఈ రోజు నెరవేరింది.
హీరో , హీరోయిన్ మధ్య లవ్ లవ్ స్టోరి భరత్ కామెడీ , వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ అయ్యాయి అని అంటున్నారు. 68% ఓపెనింగ్ ఐనా ఈ సినిమా, 74% మ్యాట్నీ కి పెరిగింది, సాయంత్రం అది 78% పెరిగింది. ఓ నిర్మాతగా చాలా సంతోషం గా ఉంది. మా శిరీష్ బెస్ట్ మూవీ ని ఈ వీకెండ్ లో దాటలని కోరుకుంటున్నాను. దాటుతమని నమ్మకం గా ఉంది. త్వరలో నే పెద్ద సక్సెస్ మీట్ ను కుడా పెడుతున్నాం.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.