Latest

    ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా..

    ఔను.. ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
    👉ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా.. ♦వీరిలో ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది ♦వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలకు 81,916 మంది విద్యార్ధులు హాజరయ్యారు.
    👉ఆ తర్వాతే ఫలితాలు :
    తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ విద్యార్ధుల రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.


    Discover more from Telugu Wonders

    Subscribe to get the latest posts sent to your email.

    Leave a Reply

    Discover more from Telugu Wonders

    Subscribe now to keep reading and get access to the full archive.

    Continue reading