# TeluguWonders
> Stories, Voices & Vibes – Straight from Telugu Heartland
## Posts
- [లైఫ్ లో బెస్ట్ happy మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్న Jr ఎన్టీఆర్](https://teluguwonders.com/ntr-happy-moments/): ఎప్పుడూ తమ తమ సినిమాలని, షూటింగ్స్ అని బిజీ గా ఉండే మన స్టార్ హీరోలు, విరామ సమయంలో తమ కుటుంబాలతో సరదాగా గడుపుతారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అదే పని లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి ‘’ RRR చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే .ఆ షూటింగ్ లో.. ఎన్టీఆర్ చేతికి గాయమవ్వడం,తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన మే5 కూడా అవ్వడం తోషూటింగ్ కి కొంత విరామం ఇచ్చారుJr ఎన్టీఆర్. మే 5🔅ఎన్టీఆర్ పెళ్లిరోజు* అవును. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. నేడు పెళ్లిరోజు సందర్భంగా భార్య ప్రణతితో దిగిన లేటెస్ట్ ఫొటోను ఎన్టీఆర్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ఎనిమిదేళ్లు!! ఇలాంటివి ఎన్నో రావాలని ఎదురుచూస్తున్నా’ అని లవ్లీ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎన్టీఆర్ ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు శుభాకాంక్షలు తెలపడం మొదలుపెట్టారు....
- [అవును ఆ నాయకురాలను చూసి కార్యకర్తలు పరుగెత్తారు. వివరాల్లోకి వెళితే](https://teluguwonders.com/mamatha-bjp/): ఆవిడ మరెవరో కాదు,పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఆమె అంటే అక్కడి నాయకులకు సింహస్వప్నం . అందరికీ చచ్చేంతా భయం. ఆమె వస్తుందంటే చాలు అధికారులంతా అలర్ట్ అయిపోతారు. ఇక ప్రతిపక్ష నేతలకు అయితే ఆమె అంటే వణుకు. బయటకు మమతపై విమర్శలు గుప్పించినా.. ఆమె ఎదురు పడతే మాత్రం silent అయిపోతారు. ఇలాంటి ఓ ఆసక్తికర ఘటనే బెంగాల్లో చోటుచేసుకుంది. మమతా బెనర్జీ ముందు కుప్పిగంతులు వేయబోయారు కొంత మంది బీజేపీ కార్యకర్తలు. వీళ్లహడావుడి చూసి కారు నుంచి ఆమె బయటకు దిగారు. దీంతో మమతను చూసి భయంతో పరుగు లెత్తేశారు బీజేపీ కార్యకర్తలు. వెస్ట్ మిడ్నాపూర్ లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే : మమతా బెనర్జీ కాన్వాయ్ వెళుతుండగా, బీజేపీ జెండాలతో రోడ్డుపై కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడిన కొందరు ‘జై శ్రీరామ్… జై శ్రీరామ్’...
- [ఆర్.ఆర్.ఆర్. కి టైటిల్ ఇదే..నా..!](https://teluguwonders.com/rrr-ram-ntr/): RRR:రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మూవీ కి మంచి పవర్ ఫుల్ టైటిల్ ని వెతికే పని లో మంచి బిజీ గా ఉన్నారు టీం..దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి RRR సినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి. మొదట్లోనే ఈ సినిమాకు RRR అని వర్కింగ్ టైటిల్ పెట్టారు వారి ముగ్గురి పేర్లు కలిసి వచ్చేటట్టు. మొన్న RRRకి suit అయ్యే మంచి పేరును సూచించాలని ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దానికి అభిమానులను నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దానికి చిత్ర బృందం ఇంకొన్ని మంచి పేర్లు సూచించాలని కోరింది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన పేర్లతో ఒక పోస్టర్ను డిజైన్ చేసి సోషల్...
- [టాలీవుడ్ ఇండస్ట్రీ కి భారీ విరాళాన్నీ..ఇచ్చిన మెగాస్టార్..](https://teluguwonders.com/chiru-donated-huge-amount/): మెగా స్టార్ ను పిసినారి అని ,తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా సొంత ఊరు కి కూడా ఏమీ చేయలేదని ఏవేవో మాటలు వినిపిస్తాయి గానీ మెగాస్టార్ మాత్రం చాలా సందర్భాల్లో తను చేసే మంచి పనులతో తన గొప్ప మనసును ఎప్పుడూ చాటుకుంటూ ఉంటాడు.గతంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ముందుగా తన వంతుగా సహాయం చేసేవాడు. ఇప్పుడు తాజాగామెగాస్టార్ చిరంజీవి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తనను మెగాస్టార్ని చేసిన ఇంత పెద్ద వాడ్ని చేసిన ఇండస్ట్రీ కోసం భారీ విరాళం ప్రకటించారు. స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణ రావు పుట్టిన రోజును ప్రతి ఏటా డైరెక్టర్స్ డేగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే4 ఆయన దాసరి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం నాడు హైదరాబాద్లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై దాసరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ...
- [అందర్నీ సృష్టించిన దేవుడిని ఎవరు సృష్టించారు..!!??](https://teluguwonders.com/gods-creation/): మనుషుల్ని,భూమిపై ఉన్న ప్రతీ ప్రాణి ని దేవుడు సృష్టించారంటారు.అలాగే దేవుణ్ణి ఎవరు సృష్టించారు అనేది ఒక విచిత్రమైన ప్రశ్న. దేవుని ఎవరు సృష్టించారు? దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు? అంటే : ఆన్ని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే,మరి దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది వారి సమాధానం “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది మన సామాన్య ప్రశ్న కంటే కొంత క్లిష్టమైన ప్రశ్న. ఏమి కూడా శూన్యము నుండి రాదని అందరికి తెలుసు. కాబట్టి, దేవుడు “ఒకరు” అయిన యెడల, ఆయనకు కూడా ఒక కారణం ఉండాలి కదా? అసలు ఇది అర్థములేని ప్రశ్న అనేదే దీని జవాబు. ఉదాహరణ కి : “నీలిరంగు వాసన ఎలా ఉంటుంది?” అని అడిగినట్లు ఉంది ఇది. నీలిరంగు వాసన...
- [తెలుగు భాషలో తొలి పదం ఇదే..](https://teluguwonders.com/first-telugu-word/): తెలుగు భాష చరిత్ర ఇది తెలుగు భాష ద్రావిడ వర్గమునకు చెందిన భాష.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష క్రీ.పు2400 సంవత్సరాల నాటిది. తెలుగు భాష కు మూలపురుషులు యానాదులు. వారు శాతవాహన వంశపు రాజుల కు ముందువారు. కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారు. తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. క్రీస్తు శకం మొదటి శతాబ్దములో వారు రచించిన “గాథాసప్తశతి” అన్న పద్య రచనలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ...
- [దెయ్యలు ఉన్నాయి..మాట్లాడతాయి ఎప్పుడో రుజువు అయ్యింది](https://teluguwonders.com/horror-booth/): దెయ్యలు లేవు అనే వారికి 1762వ సంవత్సరంలో లండన్ మహానగరంలో జరిగిన ఓ సంఘటన కనువిప్పు కలిగించగలది.ఆ రోజు దాదాపు ప్రతి పత్రిక ఒక వార్తకు విశేషంగా ప్రచారం ఇచ్చింది. లండన్ నగరంలోని కాక్లేన్లో ఒక ఇంట్లో దయ్యం ప్రవేశించిందని, ఆ దయ్యం మాట్లాడుతుందని, ఎన్నో వింతపనులు చేస్తుందని పత్రికలు ప్రచురించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కొందరు డాక్టర్లు, విమర్శకులు, రచయితలు ఆ ఇంటికివెళ్ళారు. ఇంటి యజమాని కెంట్ వారితో “ఆ దయ్యం ఎవరోకాదనీ, ఇటీవలనే మరణించిన తన భార్యే దయ్యమై పీడిస్తుందనీ, సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల సమయంలో వచ్చి అనరాని మాటలు అంటూందనీ మొత్తుకున్నాడు,ఇంతలో ఎనిమిది అయింది. అందరూ చెవులు రిక్కబొడుచుకొని దయ్యం ఎటువైపు నుండి వస్తుందా ఆని జాగ్రత్తగా చూస్తున్నారు. చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దంగా ఉంది ఆ గదిలోని వాతావరణం. హఠాత్తుగా ‘మిస్టర్ కెంట్ అనే పిలుపు వినబడింది, అంతే అక్కడున్న వారిలో కొందరు కంగారు...
- [కాంగ్రెస్ ప్రచారంలో.. సన్నీ లియోన్](https://teluguwonders.com/sunnilion/): ప్రచారంలో.. సన్నీ లియోన్ పంజాబ్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో కాంగ్రెస్ అభ్యర్ధిహోషియార్పూర్ రాజ్ కుమార్ చబ్బేవాల్ మాట్లాడుతూ బీజేపీకి సరైన అభ్యర్ధులు దొరకలేదని విమర్శించారు. పంజాబ్లో మూడు స్ధానాలకు కాషాయ పార్టీకి అభ్యర్ధులే కనిపించకపోవడంతో గురుదాస్పూర్ నుంచి సన్నీ డియోల్ను బరిలో దింపారని అన్నారు. బీజేపీ సన్నీడియోల్ను తెచ్చినా, సన్నీ లియోన్ను తీసుకువచ్చినా కాంగ్రెస్ పెనుతుఫాన్ ముందు నిలవలేరని ధీమా వ్యక్తం చేశారు. మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన ఆరోపించారు. కాగా పంజాబ్లో లోక్సభ ఎన్నికల తుది విడత పోరులో భాగంగా మే 19న పోలింగ్ జరగనుంది.అక్కడ గెలుపు ఎవరిదో..కాంగ్రెస్ దో,బీజేపీ దో..
- [శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా..?!!](https://teluguwonders.com/shanker-rajamouli/): శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా..?!! శంకర్ రాజమౌళి ని చూసి భయపడుతున్నాడా.. అంటే జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఒకప్పుడు దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ పేరే మొదటిగా వినపడేది . కానీ ఇప్పుడు బాహుబలి సిరీస్ తో.. రాజమౌళి కూడా తన స్థానానికి పోటీ వచ్చేసాడు. బాహుబలి2 విజయం తర్వాత శంకర్ పోటీగా 2.0 రిలీజ్ చేశాడు. కానీ అది అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. తనకు గతంలో ఎంతో పేరును తీసుకొచ్చిన భారతీయుడు సిరీస్ ని తీసి తిరిగి తన స్థానం సంపాదించడానికి శంకర్ ప్రయత్నించాడు. కానీ భారతీయుడు 2 కొన్ని సమస్యల వల్ల ఆగిపోయింది. ఐతే అన్ని సమస్యలూ పరిష్కరించుకుని త్వరలోనే ఈ చిత్రాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరిగే సూచనలు కనిపించడం లేదు. రాజమౌళి రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ల తో RRR ప్రారంభించగానే, ఈ...
- [ఒక హీరోయిన్ ని పెళ్లాడతానన్న.. మరో హీరోయిన్...](https://teluguwonders.com/trisha-charmi/): ఒక హీరోయిన్ ని పెళ్లాడతానన్న.. మరో హీరోయిన్… ఈ మధ్యన జనాల మద్య రిలేషన్స్ ఏ రకంగా ఉంటున్నాయో కూడా అర్థం అవ్వటం లేదు. మొన్నామధ్య కాజల్ గొడవ సోషల్ మీడియా లో ఇంకా చల్లారక ముందే మరొక సౌత్ హీరోయిన్ తన ప్రవర్తన తో సోషల్ మీడియా కి కాక పెంచుతుంది..విషయంలో కి వస్తే {మే 4}ఈ రోజు, చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నటి త్రిష పుట్టిన రోజు .ఆ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్త్ డ్ విషెస్ చెబుతున్నారు. ఆమెతో కలిసి ‘పౌర్ణమి’ మూవీలో నటించిన చార్మీ కూడా త్రిషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. త్రిష తనను ముద్దాడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన చార్మి.. బేబీ ఐ లవ్ యూ టుడే అండ్ ఫరెవర్ అని ట్వీట్ చేసింది. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నా ప్రపోజల్ను ఎప్పుడు...
- [పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడు.. ఇదిగో ప్రూఫ్...](https://teluguwonders.com/pavan-movies/): లోక్ సభ ఎలక్షన్స్ ఫలితాలు ఇంకా రాకుండానే కొన్ని వర్గాలు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నాయి. పవన్ పని అయిపోయిందని ఈ ఎలక్షన్స్ లో తనకు డిపాజిట్ కూడా రాదని ఆ వర్గాలు అదేపనిగా ప్రచారం చేస్తున్నాయి .తన అన్న లాగే పవన్ కళ్యాణ్ కూడా తిరిగి సినిమాల్లోకి చేరిపోతాడని దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులను, వారి మనసులను బలహీనపరచడానికి అని తెలుస్తున్నది .ఇదంతా జరుగుతుందని ముందే ఊహించిన పవన్ కళ్యాణ్ గత సంవత్సరం డిసెంబర్ లోనే ఒక ప్రకటన విడుదల చేశారు .తాను ప్రజా క్షేత్రం లో ఉండి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని అని చెప్పిన పవన్ కల్యాన్.. తన పూర్తి సమయం ప్రజా జీవితానికే అంకితం అని..తాను త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజంకాదని చెప్పారు.తాను ఏ చిత్రంలోనూ నటించేందుకు...
- [ఈ శ్రీమంతుడు..తన ఊరిని మార్చేశాడు](https://teluguwonders.com/srimanthudu/): స్వార్థం ఇప్పుడు ఇది ప్రతి మనిషి రక్తం లోనూ అణువణువున నిండిపోయింది. పక్కవాడికి సహాయం చేయడం తర్వాత పక్క వాడి ది కూడా దోచేసుకుని దాచేసు కుందామనుకుంటున్నారు కొంత మంది .కోటీశ్వరులు మరింత కోటీశ్వరులౌతున్నారు..పేద వారు మరింత పేద వారుగా మారుతున్నారు. వారి తలరాత ని ఎవరూ మార్చలేరు.అది అసాధ్యం కానీ దక్షిణ చైనా లో దాన్ని సుసాధ్యం చేసాడు ఒక మనసున్న మహరాజు.మధ్యతరగతి, పేదవారి తలరాత మార్చడానికి ఓ ధనవంతుడు ముందడుగు వేశాడు. అతడే 56 ఏళ్ల ‘షియాంగ్ షుయ్హువా’, పేదరికంలో పుట్టినా అదృష్టం,కష్టం కలిసొచ్చి సంపన్నులుగా మారినవారు చాలామందే ఉంటారు. అయితే, తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవారిని గుర్తు పెట్టుకునేవారూ పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకునేవారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటివారిలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వ్యక్తే షియాంగ్. ఆ ఊరిలోనే పుట్టి, భవన నిర్మాణ వ్యాపారం, ఉక్కు పరిశ్రమల ద్వారా సంపన్నుడైన అతడు తిరిగి ఊరికోసం ఏదైనా...
- [క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారిపోతుందా..?](https://teluguwonders.com/calculator/): అవును మీరు వింటుంది నిజమే..క్యాలిక్యులేటర్ వాడితే మెదడు మొద్దుబారి పోతుందని తాజా పరిశోధనలో తేలింది .ఈ బిజీ బిజీ లైఫ్ లో క్యాలిక్యులేటర్ వాడకుండా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా!!! ఒకసారి గుర్తు తెచ్చుకోండి చిన్నప్పుడు మనకు బడిలో మన గురువులుఒకటి, రెండు,మూడు, నాలుగు అంటూ వేళ్ళు వాడుతూ లెక్కలు పెట్టుకోవడం నేర్పించేవారు. కానీ మనం పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది సిగ్గుపడో ఎవరైనా ఏమన్నా అనుకుంటారని భయపడో నెమ్మదిగా ఈ అలవాటు ని వదిలేసాం, కానీ ఇదే తప్పు అంటున్నారు శాస్త్రవేత్తలు. లెక్కలు వేసేటప్పుడు చేతివేళ్లు వాడేవారికి ,క్యాలిక్యులేటర్ వాడేవారికి మధ్య మెదడు పనిచేసే విధానాన్ని వారు గమనించారు .లెక్కలు వేయడంలో క్యాలిక్యులేటర్ వాడే వారి కన్నా చేతి వేళ్లను వాడేవారికి మెదడు చురుకుగా పని చేస్తుందని వారు కనుగొన్నారు. ఎంతో పెద్ద సమస్య అయితేనే గాని క్యాలిక్యులేటర్ వాడకూడదని వారు చెబుతున్నారు .ముఖ్యంగాస్కూలుకు వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు లెక్కలు...
- [సాయి ధరంతేజ్ పై కుట్ర జరుగుతుందా???](https://teluguwonders.com/sai-tej/): 🔅సాయి ధరమ్ తేజ్ 🔅 ఈ పేరు తెలియని మెగా అభిమాని ఉండడు .”రేయ్” సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ మొదటి చూపులోనే పున్నమి నాగులో ,తన మేనమామ అయినచిరంజీవి లా కనిపించడం విశేషం. నిజానికి సాయి ధరమ్ తేజ్ మొదట నటించిన సినిమా “రేయ్” అయినా2వ సినిమా అయిన ” పిల్లా నువ్వు లేని జీవితం” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో నే అందర్నీ ఆకట్టుకున్నాడు. డాన్స్ ఫైట్స్ విషయంలో మెగా అభిమానుల్ని ఆనందపరిచాడు .ఆ తర్వాత నటించిన “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్” సినిమా లో కూడా తన నటన లోని ఈజ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలోని “గువ్వా.. గోరింకతో..” అనే సాంగ్ లో అచ్చం చిరంజీవిల డాన్స్ చేసి అభిమానులను మరింత ఆనందపరిచారు. తిరిగి తెరపై “యంగ్ మెగాస్టార్ “ని చూసినట్టుగా అభిమానులు ఎంతో...
- [ఈ వేసవిని జయించండి..ఇలా:](https://teluguwonders.com/summer_001/): వేసవి కాలం లో ఏం తినాలి, ఎలా ఉండాలి.. 🔆ఋతువు కి ఋతువుకి మన శరీర తత్వం మారిపోతూ ఉంటుంది.మనం తీసుకునే ఆహారం ,మారే ఈ శరీరతత్వాన్ని బట్టి తీసుకోవాలి. లేదంటే చాలా శారీరక సమస్యలు,ఆరోగ్య సమస్య ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి ఏ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలి,ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలి.ముఖ్యం గా ఇప్పుడు మనం ఉన్నది గ్రీష్మ ఋతువు అంటే వేసవి కాలం లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ,ఎలా ఉండాలో తెలుసుకోవాలి 🔆గ్రీష్మ ఋతుచర్య : ఈ ఋతువులో అంటే ఈ ఎండాకాలం లో.. సూర్యుడు తన కిరణాలతో మన దేహంలో ఉండే తేమను బయటకు లాగేస్తాడు. ఫలితంగా మనం బలహీన పడిపోతాం కాబట్టి ముందుగా మనం ఎండాకాలంలో తీసుకోవాల్సిన ద్రవ పదార్థాల గురించి తెలుసుకుందాం. 🔅 తీసుకోవాల్సిన ద్రవ పదార్థాలు : ఈ కాలంలో మనం ఎక్కువగా కృత్రిమ పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ మీద...
- [ఈ మే నెల లో వచ్చే 3 వేసవులు](https://teluguwonders.com/3-summers-in-may/): ఈ మే నెల లో…3 వేసవులు : వేసవి కాలంలోనే మే వస్తుంది కదా, మరి కొత్తగా మే నెలలో 3 వేసవులు ఏంటా అని ఆలోచిస్తున్నార…ఆక్కడికే వస్తున్న…ఇక్కడ 3 వేసవులు అంటే ఈ మే నెల లో జరిగే 3 అత్యంత హాట్ టాపిక్స్ వాటిలో మొదటిది ☑1🔅May 9: Superstar మూవీ : ఈ సమ్మర్ లో..ఇప్పటికే నాని నటించిన ‘”జెర్సీ”.. ,ప్రేమ జంట నాగ చైతన్య సమంత ల మజిలీ లారెన్స్ కాంచన(ముని) సిరీస్ లోని కాంచన3 విడుదల అయ్యాయి. నాని నటించిన “జెర్సీ”family ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది .ప్రేమ జంట నాగ చైతన్య సమంత ల మజిలీ కూడా మంచి మార్కులు తెచ్చుకుంది.ఇక(ముని) కాంచన సిరీస్ లో వచ్చిన లారెన్స్ కాంచన3 కి కూడా థియేటర్స్ బాగానే నిండుతున్నాయి. కానీ వీటన్నింటి లోనూ ఈ నెల 9న రిలీజ్ అవబోతున్న మహర్షి మూవీ చాలా ...
- [ఇఫ్తార్ విందులో పాల్గున్న " వై ఎస్ జగన్ "](https://teluguwonders.com/jagan-participate-in-iftar-dinner/):  వైఎస్సార్ జిల్లా : వై ఎస్ ఆర్ సిపీ నాయకుడు రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో వై ఎస్ ఆర్ జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన విందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హాజరయ్యరు. ఈ సందర్భంగా ముస్లిం ల తో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ముస్లిం సోదరులకు ” రంజాన్ ” శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు వై ఎస్ జగన్ కు ఖర్జురాలు తినిపించారు. సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్ హాల్ లో రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో వై ఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున ముస్లిం, మైనారిటీ ప్రజలు పాల్గొన్నారు.
- [సిగరెట్ పడవేయనందుకు " లక్ష " ఫైన్](https://teluguwonders.com/fine-for-dropping-cigarette-in-uk/): సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ బోర్డులు, బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ నిషేధం … తాగితే ఫైన్ అనే బోర్డు లు చూస్తాము కానీ ఒక్కటి కూడా పాటించము. అక్కడక్కడ బోర్డు లు పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటారు. కానీ ” యూ కె ” లో మాత్రం చాలా కఠినంగా గా నిబంధనలు అమలు చేస్తున్నారు. నిబంధనలును సక్రంమంగా పాటించకపోతె అక్షరాలా లక్ష రూపాయలు జరిమానా వేస్తున్నారు. అధికారులు వేసిన జరిమానాలను కోర్టు లు సైతం మద్దతూ పలుకుతున్నాయి. ” యూ కె ” లో ని ఓ రైల్వే స్టేషన్ – లో “జాన్ విల్సన్ ” సిగరెట్ తాగి డస్ట్ బిన్ లో పడవేయకుండా కాలితో నలిపేసాడు. ఇది చూసిన రైల్వే సిబ్బంది జాన్ విల్సన్ కు ముందు గా 7 వేల రూపాయలు జరిమానా వేసారు. ఐతే జరిమానా కట్టకుండా ట్రిబ్యునల్ కు వెళ్ళాడు. దాన్తో...
- [5G సేవలు మొదలయిపోయాయి..ఇక ఒక్క సెకను లొనే మూవీస్ డౌన్లోడ్](https://teluguwonders.com/5g-technology/): టెక్నాలజీ ని ప్రవేశపెట్టడం లో చైనా,ఇంకా కొరియా దేశాలు ఎప్పుడూ ముందు ఉంటాయి. గతం లో 2జి,3జి,4జి,ఇప్పుడు లేటెస్ట్ గా 5జి ని కూడా అవే మొదలు పెడుతున్నాయి. అవును. 👉 ఇక దేశమంతా 5G సర్వీసులు : ప్రపంచంలోనే తొలి 5జి ఫోన్ను దక్షిణ కొరియా విడుదల చేసింది. శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గెలాక్సీ ఎస్10 5జి పేరుతో దీనిని విడుదలజేయడంతో 5జి సేవలు దేశమంతటా అందుబాటులోకి వచ్చాయి. 👉మూడు సూపర్ఫాస్ట్ నెట్వర్క్ల ద్వారా ఒక్క సెకను లొనే సినిమాలు download : మూడు సూపర్ఫాస్ట్ నెట్వర్క్ల ద్వారా డేటా వేగాన్ని పెంచి వినియోగదారులు ఒక్క సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే సినిమాలను డౌన్లోడ్ చేసుకునేందుకు ఇది వీలుకల్పిస్తుంది. దీనిని విడుదల చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికాకు చెందిన వెరిజాన్ కంపెనీ తన 5జి వాణిజ్య సేవలను చికాగో, మిన్నాపాలిస్లలో విడుదల చేసింది. 🔴విమర్శలు : సాంకేతికత పెరిగే...
- [వీకెండ్ ఫార్మింగ్ :సొసైటీ లో ఇది మహర్షి తీసుకొచ్చిన కొత్త ట్రెండా..!!?](https://teluguwonders.com/maharshi-trend-weekend-farming/): సినిమాలు చూసి వాటిని రియల్ లైఫ్ లో కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మందే. ఎందుకంటే ఆ సినిమాల్లోని ఏదోక విషయం..ఆ followers ని ఆకర్షిస్తుంది. తాజాగా ‘మహర్షి’ కాన్సెప్ట్ ని కూడా కొంత మంది ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. 👉విషయం లోకి వెళ్తే : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9 వ తారీఖున విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటుంది. అది ఏంటంటే 👉రైతు లా వ్యవసాయం చేయడం : ఈ సినిమాలో వ్యవసాయం మన జీవితంలో ఒక భాగమని.. రైతన్నలకు మనం గౌరవం ఇవ్వాలనే సందేశం మాత్రం అందరినీ మెప్పిస్తోంది. దాంతో సొసైటీ లో ఒక సరికొత్త ట్రెండ్ వచ్చినట్టు తెలుస్తుంది. అది 🌾వీకెండ్ ఫార్మింగ్ : రైతు గా వ్యవసాయం చెయ్యడం అనే పాయింట్...
- [40 ఏళ్లకో సారి పూచే ఈ పూలు.. పూసిన చోట కరువు ని తెస్తాయి.!!!](https://teluguwonders.com/40years-once-only-its-happening/): ఈ పూలు అవి పూసిన చోట కరువుని సృష్టిస్తాయా.. అసలేంటా సంగతి అంటే ; ♦40 ఏళ్ళకి ఒకసారి పూచే వెదురు పూలు : ఛత్తీస్గఢ్లోని బస్తర్తో పాటు అటవీప్రాంతమంతటా చాలా ఏళ్ల తరువాత వెదురు పూలు కనిపిస్తున్నాయి. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం వ్యక్తంచేస్తుండగా, మరోవైపు ఇది రానున్న విపత్తుకు చిహ్నమని భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సంభవిస్తుందని ఇక్కడి వృద్ధులు చెబుతుంటారు. కాగా 👉వీటి ఉపయోగం : గ్రామస్తులు ఈ పూలను ఏరి, వాటిని ఆహారంలో వినియోగిస్తుంటారు. ఆ పూలను పౌడర్గా చేసి, రొట్టెలు తయారు చేస్తుంటారు. ఈ పూలలో పౌష్టిక తత్వాలు ఉన్నాయని చెబుతుంటారు. సాధారణంగా వెదురు చెట్లు 40-45 ఏళ్లకు పూలు పూస్తుంటాయి. కాగా 🔸మహాసముంద్ జిల్లాకు చెందిన హృదయ్లాల్ ఖాఖ్రే(66) మాట్లాడుతూ : వెదురు పూలు పూయడం వాటి మొక్కలకు, చెట్లకు నష్టమని, ఈ విషయాన్ని...
- [వేసవి లో "మామిడి "తింటే "జబ్బు" మాయం ](https://teluguwonders.com/season-for-mangoes/): మామిడి కాయల సీసన్ రానే వచ్చేసింది. పచ్చి మామిడి తో పచ్చడి చేసుకుంటాము, పప్పులో కూడ వేసుకుంటాము. వాటిని ఏలా తిన్నా ఆరోగ్యమె అని అని పోషక నిపుణులు చెప్తున్నారు. ” పచ్చి మామిడి ” తో ఆరోగ్య చిట్కాలు -> కళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటుంది. ->శరీరంలో కొవ్వు ను కరిగిస్తాయి. -> కాన్సర్ లక్షణాలని తగ్గిస్తాయి. -> చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. -> రోగ నిరోధక శక్తి తగ్గించి, రక్త శాతాన్ని పెంచుతాయి. -> గుండె సమస్య కి విముక్తి ని కలిగిస్తుంది. -> జీర్ణ క్రియ ను మెరుగుపరుస్తాయి.
- [ జియో కస్టమర్లకు మరో శుభవార్త](https://teluguwonders.com/good-news-for-jio-customers/): రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తమ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే సబ్స్క్రిప్షన్ ఏడాది పాటు పొడిగించింది. దీంతో జియో యూజర్లు ప్రైమ్ సభ్యత్వం కింద ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. 🔸ప్రైమ్ మెంబర్షిప్ పొడిగింపు : జియో ప్రైమ్ మెంబర్షిప్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే ఉచితంగానే పొడిగిస్తున్నట్లు జియో ప్రకటించింది. ఇప్పటి వరకు జియో మెంబర్షిప్ ఏడాది మాత్రమే ఉండేది. తమ యూజర్ల కోసం ఇప్పుడు జియో ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా మరో ఏడాది వరకు ఫ్రీగా ఆటో రెన్యూవల్ అయ్యే అవకాశాన్ని కల్పించింది. 🔸ప్రైమ్ మెంబర్షిప్ రెండుసార్లు పొడిగింపు: 2016లో కార్యకలాపాలు మొదలుపెట్టిన జియో ఆరు నెలల వరకు ఉచిత కాల్స్, డేటా సేవలు అందించింది. ఆ...
- [ ఒక యుద్ద నౌక కోసం ఆ 2 అగ్ర దేశాల మధ్య యుద్ధం రానుందా...](https://teluguwonders.com/america-and-north-korea/): గత కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు మరోసారి దిగజారుతున్నట్టు కనిపిస్తున్నాయి.. ♦కారణం ఏంటంటే : అమెరికా మొట్టమొదటి సారిగా ఉత్తరకొరియాకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంది. దాంతో అమెరికా పై కొరియా అధ్యక్షుడు గుర్రుగా ఉన్నాడు. 👉ఉత్తరకొరియా హెచ్చరిక : అమెరికా అక్రమంగా స్వాధీనం చేసుకున్న తమ కార్గో నౌకను ( వైస్ ఆనెస్ట్) వెంటనే తమకు అప్పగించాలని ఉత్తరకొరియా హెచ్చరించింది. 👉అమెరికా స్పందన : అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉత్తరకొరియా నౌక ప్రయాణించడంతోనే స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్టు అమెరికా న్యాయశాఖ ప్రకటించినది. 👉ఈ నేపథ్యంలో : ఆ దేశ చర్యపై ఉత్తరకొరియా ఘాటుగా స్పందించింది. ‘గతేడాది జూన్12న ఉత్తరకొరియా-అమెరికా చేసిన సంయుక్త ప్రకటన స్ఫూర్తిని పూర్తిగా తోసిపుచ్చేలా ఈ చర్య ఉంది. మాపై వీలైనంత ఒత్తిడిని తెచ్చేలా అమెరికా ఈ చర్యకు పాల్పడింది’ అని ఉత్తరకొరియా రక్షణ శాఖ కార్యాలయం ప్రకటించింది. తమ శక్తితో ఉత్తరకొరియాను...
- [భళ్లాల దేవుడు..శివ పుత్రుడి లా మారిపోయాడు....](https://teluguwonders.com/ballaladeva/): తాజాగా బైటకు వచ్చిన రానా లుక్ ఒకటి..చర్చనీయాంశమయ్యింది .ఆ ఫోటో లో ఆయన లుక్ చూస్తుంటే మరోసారి తన సినిమాతో ప్రేక్షకులను మాయ చేయడం ఖాయం లా అనిపిస్తోంది. గతం లో పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవడం అనేది హాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేది. తర్వాత బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్.. కోలీవుడ్ లో కమల్.. విక్రమ్ లాంటి వారు బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ తో ప్రేక్షకులను షాక్ కు గురి చేసేవారు. ఇక ఈ ట్రెండ్ ను యమదొంగ తో ఎన్టీఆర్.. బాహుబలి తో ప్రభాస్.. రానాలు టాలీవుడ్ కు అలవాటు చేశారు. 👉సినిమాకు తగ్గట్టు make over : సినిమా,సినిమాకు పాత్రకు తగ్గట్టుతన శరీరాన్ని మార్చుకుంటూ.. లుక్స్ లో మార్పులు చూపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. భల్లాలదేవుడిగా భారీకాయంతో కనిపించిన రానా ఆ సినిమా తర్వాత మళ్ళీ సన్నగా మారిపోయాడు. ఎన్టీఆర్ బయోపిక్ సమయంలో స్లిమ్ అవతారంలో కనిపించి...
- [స్మార్ట్ ఫ్యాన్..వచ్చేసింది..ఇది మీరు తిరగమంటే తిరుగుతుంది...ఆగమంటే ఆగుతుంది..](https://teluguwonders.com/smart-fan/): స్మార్ట్ ఫోన్ కాదండి, ఇది స్మార్ట్ ఫ్యాన్..ఇప్పటికే మార్కెట్లోకి రకరకాల ఫ్యాన్స్ వచ్చేశాయి. ఇది ఇంకొకటి . ఈ నేపద్యం లోనే మరో స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 👉👉ఈ ఫ్యాన్ ప్రత్యేకత : ఈ ఫ్యాన్ పిలిస్తే ఆన్ అవుతుంది.. ఆగిపో.. అంటే ఆగిపోతుంది. 👉ఇలా పని చేస్తుంది : ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సపోర్ట్తో ఓరియంట్ ఎయిరోస్లిమ్ ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ ఆపరేట్ చేసేందుకు స్విచెస్ అవసరం లేదు. పిలిస్తేచాలు ఆన్ అవుతుంది.. ఆగిపో అని చెప్పగానే ఆఫ్ అయిపోతుంది. దీనికి కారణం ఇందులోని అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లే. వీటిని ప్రత్యేక యాప్తో వాడుకోవచ్చు. అయితే ఆన్ ఆఫ్ మాత్రమే కాదు.. ఏ టైమ్లో ఆన్ కావాలి. ఎంత తిరగాలి వంటి వాటిని కూడా టైమర్తో సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు… 🔸ఈ ఫ్యాన్కి లైట్ 💡కూడా ఉంటుంది. 👉కరెంట్ ని ఆదా చేస్తుంది : .ఇన్ని ఫీచర్స్...
- [కాంగ్రెస్ తో దోస్తీ, కానీ ప్రధాన పీఠం మాత్రం??](https://teluguwonders.com/kcr-with-congress/): – > కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని TRS అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. -> కానీ ప్రధాన పీఠాన్ని మాత్రం ఆ పార్టీ కి ఇవ్వబోమన్నారు. -> ప్రాంతీయ పార్టీ లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు అని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నే TRS అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేసారు. ఎన్నికలు ఫలితాల వెల్లడికి ముందే పొలిటికల్ హీట్ తారాస్థాయి కి చేరుతోంది. కేంద్రం లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బిజెపి, ఎలా ఐనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నే TRS అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తి కర ప్రకటన చేసారు.
- [రిలీజ్ డేట్ ఇదే " సైరా "](https://teluguwonders.com/saira-release-date/): మెగాస్టార్ ” చిరంజీవి ” హీరో గా నటిస్తున్న చిత్రం ” సైరా “. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకి చేరుకుంది. క్లైమాక్స్ కు సంబంధించే షూట్ చేసే సెట్ అగ్ని కి ఆహుతి ఐనా సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం మీద అంచనాలు భారీగా గా ఉన్నాయి. ” సైరా ” రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని పై అనేక అనుమానులు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ సైరా రీలీజ్ డేట్ వచ్చింది. గాంధీ జయంతి రోజయినా అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.
- [తొలి మహిళా రిఫరీ గా రికార్డ్ "జీ ఎస్ లక్ష్మి "](https://teluguwonders.com/g-s-lakshmi-is-iccs-first-female-match-referee/): ముంబై :ఐసీసీ వరుస విజయాలతో దూసుకుపోతుంది. భారత్ కి చెందిన మాజీ మహిళా క్రికెటర్ కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానల్ లో చోటు కలిపించింది. రిఫరీగా ఎంపికైన మహిళా పేరు జీ ఏస్ లక్ష్మి. వయసు 51. 3 వన్డే, టీ -20 అంతర్జాతీయ మ్యాచ్ ల ను ఆమె పర్యవేక్షించింది. దేశ వాలి క్రికెట్ లో 2008-09 సీజన్ లో తొలి మ్యాచ్ కి రిఫరీ గా చేసింది. జీ ఏస్ లక్ష్మి మ్యాచ్ రిఫరీ గా ఎంపికైన తొలి మహిళా గా రికార్డ్ సృష్టించింది. జీ ఏస్ లక్ష్మి మాట్లాడుతూ ” ఐసీసీ అంతర్జాతీయ ప్యానల్ కి నన్ను ఎంపిక చేయడం నాకు చాలా ఆనందం గా ఉంది. భారత్ లో ఓ క్రికెటర్ గా , ఇప్పుడు రిఫరీ గా నాకు కెర్రిర్ ఉంది. ఈ రెండిటి అనుభవంతో అంతర్జాతీయ రాణిస్తాని నమ్మకం ఉంది. ఈ...
- [" మైండ్ సెట్ " ని మార్చడం ఎలా ??](https://teluguwonders.com/how-to-change-mind-set/): ఏదయినా జరగరానిది జరిగినప్పుడు మనకి తెలియకుండానే డిప్రెషన్ లో కీ వెళ్ళిపోతాము. ఎందుకు వెళ్ళిపోతాము అంటే ఆలోచింకూడదు అనుకుంటూనే ఆలోచిస్తాము. అదే టైం లో మైండ్ ఎక్కడ ఉంది, ఏం ఆలోచిస్తున్నాము, ఇలా ఎందుకు జరిగింది ? అది ఆలోచించండి. నేను కరెక్ట్ గా ఉన్నానా? లేనా ? అని మీకు మిరే క్వశ్చన్ వేసుకోండి. జవాబు ఎక్కడ దొరకదు… మీ లోనే ఉంది జవాబు. నేను కరెక్ట్ గా ఉంటె ఆలోచించను. కరెక్ట్ గా లేకపోవడం వల్ల అలోచించి టైం వేస్ట్ చేస్తున్నా . నేను ఫస్ట్ కరెక్ట్ గా ఉండటానికి ట్రై చెయ్యాలి. ఆ తరువాత నా ” మైండ్ సెట్ ” నాతో పాటు ఆటోమాటిక్ గా మారిపోతుంది. ఎవరినైనా నువు మారాలి అనే ముందు ఫస్ట్ మనం మారాలి. తరువాత మీరు వేరే వాళ్ళకి చెప్పాలిసిన అవసరం ఉండదు. ” ఒక్క నిమిషంలో జీవితం మారదు,...
- [Flip కార్ట్..బిగ్ సేల్..మొదలు అయిపోయింది..ఈ 5 రోజులూ..తగ్గింపులే..తగ్గింపులు...](https://teluguwonders.com/flipkart-big-sales/): ఫ్లిప్కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్.. ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ లో..మరో బిగ్ సేల్కు రెడీ అయింది. 🎊Big shopping days: ఈ ఆఫర్ “బిగ్ షాపింగ్ డేస్” పేరుతో బుధవారం (15న) ప్రారంభం అయ్యి 19వ తేదీ {15-5-19 to 19-5-19} వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం రాత్రి 8 గంటల నుంచే సేల్ అందుబాటులోకి రానుండగా, మిగతా వారికి మాత్రం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానుంది. 🎊వీటిపై రాయితీలు :సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, యాక్సెసరీలు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలు ప్రకటించింది. 🎉Cash back : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు పది శాతం తక్షణ క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. 🎊స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ; 📱నోకియా 6.1 ప్లస్ ధరను 12,999కి తగ్గించింది. దీని అసలు ధర 17,999 రూపాయలు.. 📱నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్ను...
- [కేవలం 27 మంది జనాభా గల అతి చిన్న దేశం అది..](https://teluguwonders.com/the-worlds-smallest-country/): నిజంగానే తక్కువ జనాభా కలిగిన అతి చిన్న దేశం అది. ఆ దేశం పేరు “సీ ల్యాండ్ “…ఆ దేశం మొత్తం జనాభా కేవలం 27 మంది మాత్రమే . అవును ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాలనే చిన్న దేశాలుగా పిలుస్తారు. అయితే వాటికి పూర్తి స్థాయి దేశాలుగా గుర్తింపు లేకపోయినప్పటికీ, ఆయా ప్రాంతాలకు మైక్రో నేషన్ హోదా ఇస్తుంటారు. కాబట్టి వాటి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వాటిని దేశాలుగానే పరిగణిస్తారు. ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశాలను మైక్రో నేషన్స్ అంటారు. ఇటువంటి బుల్లి దేశాలు ఇంగ్లాండ్ సముద్ర తీర ప్రాంతంలో కనిపిస్తుంటాయి. సీల్యాండ్ అనే దేశంలో ప్రస్తుతం 27 మంది జనాభా మాత్రమే. ఇది ఇంగ్లాండ్లోని సముద్రం మధ్యలో ఉన్నది. 👉ఈ దేశ చరిత్ర : రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సముద్రంపై తేలియాడే కృత్రిమ ద్వీపాన్ని నిర్మించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా గుర్తింపు...
- [టాలీవుడ్ చందమామ ఆ క్రికెటర్ తో లవ్ లో పడింది](https://teluguwonders.com/kajal-loves-rohith-sharma/): టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందని ఓ వైరల్ టాక్.అది కూడా మరొక సెలబ్రిటీ ని .ఆ సెలబ్రిటీ ఎవరా అనుకుంటున్నారా…ఫేమస్ క్రికెటర్ రోహిత్ శర్మ… 🧡విషయం ఇలా బయటకు వచ్చింది : ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మీరెవర్నైనా లవ్ చేస్తున్నారా..? మీ లవర్ ఎవరు..? అనే ప్రశ్నలు ఎదురవ్వగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అవును నేను ప్రేమలో ఉన్నాను.. కాకపోతే అది వన్సైడ్ లవ్ మాత్రమేనని చెప్పుకొచ్చింది అంటే తనకు పిచ్చిప్రేమ అంటోంది ఈ భామ. వాస్తవానికి నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టం. రోహిత్ శర్మ ఆడే బ్యాటింగ్ అంటే మరీ ఇష్టం.. ఆయన బ్యాటింగ్ స్టైల్, ఫీల్డింగ్.. ముఖ్యంగా ఆయన ఎనర్జీ అంటే ఎనలేని ఇష్టమని.. అందుకే రోహిత్ శర్మతో లవ్లో పడిపోయానని కాజల్ చెప్పుకొచ్చింది. 💞ఇప్పుడు 2sides లవ్వట : ఒకానొకప్పుడు తనది వన్సైడ్ లవ్ అయినప్పటికీ.. అది వర్కవుట్ అవ్వలేదు. అయితే...
- [టాలీవుడ్ ని shake చేసిన ఆకేసులో టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ క్లీన్ చిట్....](https://teluguwonders.com/tollywood-celebrities-got-clean-chit-in-sit-drug-case/): డ్రగ్స్ ఈ పదం ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ని తలక్రిందులు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఉన్న టాలీవుడ్కు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులను విచారించిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా..ఈ కేసు విషయం లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. 👉ఓ సామాజిక కార్యకర్త ఈ కేసు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను సంప్రదించగా ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో అప్పట్లో సిట్ దాఖలు చేసిన 4 చార్జిషీట్లలో 62 మంది పేర్లు లేకపోవడం గమనార్హం. అవి కూడా 62 మంది హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ తారగణం. ముఖ్యంగా ; 🔴డైరెక్టర్ పూరీ జగన్నాథ్ 🔴శ్యామ్ కే. నాయుడు 🔴నటుడు సుబ్బరాజు 🔴హీరో తరుణ్ 🔴హీరో నవదీప్ 🔴నవపాద ధర్మారావ్(చిన్నా) 🔴నటి ఛార్మీ కౌర్ 🔴నటి ముమైత్ ఖాన్ 🔴హీరో రవితేజ 🔴శ్రీనివాస్ (రవితేజ...
- [నెమలి లాంటి ఆ కోడి అందాల పోటీల్లో కూడా పాల్గొంది..వహ్వా అనిపిస్తుంది..](https://teluguwonders.com/peacock/): కోడిని పౌరుషానికి గుర్తుగా చూపిస్తూ ఉంటారు . చరిత్ర చూస్తే ఒక కోడి పల్నాటి యుద్ధానికి కారణం అయింది . అందుకే మనకు సంక్రాంతి లాంటి పండుగలు వచ్చినప్పుడు తమ తమ గెలుపును నిరూపించుకోవడం కోసం కోడి పందాలు నిర్వహిస్తారు చాలా మంది.కోడి అంత విలువైనది వారికీ.కానీ ఈ కోడి అంత కన్నా విలువైనది.ఈ కోడి కొనాలంటేనే రూ.15లక్షలు కట్టాలి.. అసలు గుడ్డు ధరే వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. ఏంటా కోడి,ఏంటా కధ అంటే…. ఆ కోళ్ళు అందంగా ఉండటమే కాదు కోపం వస్తే పందెం కోడిలా ముందుకు కూడా దూకుతాయి..ఎందుకంటే అవి పర్లా జాతి కోళ్ళు ..ఆ కోడి ప్రత్యేకత గురించి వాటి పెంపకందారు.. కృష్ణమాచారి మాటల్లో… 🐓పర్లాం కోళ్లు : అందం.. ఠీవీ.. వాటి సొంతం. అందాల పోటీల్లో ఎదురు లేదంటూ సత్తా చాటడానికి అవి సిద్ధం. అవే కోళ్ల జాతుల్లోని విభిన్నమైన పర్లా జాతి కోళ్ళు....
- [ఇలా...చేసి ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ని మార్చుకోండి ....](https://teluguwonders.com/how-to-change-mobile-number-in-adhara-card/): భారతదేశంలో అందరికీ ఉపయోగపడే ఐడెంటిటీ కార్డ్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఈ కార్డుతో ఉపయోగాలెన్నో. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్గా వాడుకోవడమే కాదు… ప్రభుత్వం అందించే పథకాలు పొందేందుకు కూడా ఈ కార్డు ముఖ్యమైపోయింది. ఇప్పటి వరకు 66 కోట్ల మంది మాత్రమే తమ మొబైల్ నెంబర్ను ఆధార్ కార్డుతో అప్డేట్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే కొత్త నెంబర్ తీసుకున్న తర్వాత… ఆధార్ కార్డులో కూడా ఆ నెంబర్ అప్డేట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులొస్తాయి. ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం వల్ల చాలా ఉపయోగాలుంటాయి. ఆన్లైన్ సర్వీసుల్ని ఆధార్ ఓటీపీ ద్వారా పొందొచ్చు. మరి మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి. 🔸విధానం : ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చడానికి తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్...
- [ఇప్పుడే అందిన విషాద వార్త @ అడ్డలపాలెం](https://teluguwonders.com/addalapalem-teja/): ఇప్పుడే అందిన విషాద వార్త… అడ్డలపాలెం కు చెందిన #సరెళ్ళ_తేజ అనే యువకుడు అంతర్వేది వద్ద సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయినట్లు వార్త అందింది. దయచేసి దగ్గరలో ఉన్నవారు అక్కడకు వెళ్ళండి.
- [ఔను..ఆ ఊరి నిండా దెయ్యాలే..](https://teluguwonders.com/devils-village/): దెయ్యం ఆ పేరు వింటే భయపడేవారు 90శాతం కంటే ఎక్కువ మందే.కొందరైతే అసలు చీకటి చూస్తేనే భయపడతారు. వారు హర్రర్ సినిమా చూస్తే వాళ్ల సంగతి అంతే. అలాంటివారు ఈ గ్రామానికి వెళ్తే ఇంకా వాళ్ళ సంగతి చెప్పలేం. డౌటే. ఆ గ్రామం పేరు “కుల్ధార ” 👉విషయంలోకి వెళితే : రాజస్థాన్లోని జైసల్మార్ జిల్లాలో కుల్ధార అనే గ్రామం ఉంది. ఇక్కడ ప్రస్తుతం 600 ఇళ్లు మొండి గోడలతో ధీనావస్థలో కనిపిస్తాయి. చీకటి పడితే ఇక్కడ ఏవేవో అరుపులు వినిపిస్తాయని, ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు భయం భయంగా చెబుతుంటారు. 🎃ఆ దెయ్యాల గ్రామం పై పరిశోధన : వాస్తవ౦ తెలుసుకునేందుకు గౌరవ్ తివారీ అనే ఇండియన్ పరానార్మల్ సొసైటీ సభ్యుడు.. తన టీమ్తో కలిసి రాత్రివేళ ఈ గ్రామంలో గడిపి దెయ్యాలు ఉన్నాయని నిర్ధారించారు. అప్పటి నుంచి కుల్ధారకు ‘దెయ్యాల’ గ్రామంగా ఈ ప్రాంతానికి మరింత ప్రచారం లభించింది.🎃13వ శతాబ్దం...
- [ వీసా - పేటిఎం డెబిట్ కార్డ్ వచ్చేస్తుంది..](https://teluguwonders.com/visa-paytm-debit-card/): పేటిఎం.. పరిచయం అక్కర్లేని ఆన్ లైన్ పేమెంట్ సైట్. డిజిటలైజేషన్ తర్వాత ఈ మధ్య ప్రతీ ఫోన్లో ఈ యాప్ కామన్ అయిపోయింది. మొబైల్ రీఛార్జ్ల కోసం మొదలై ఇండియాలో పూర్తిస్థాయిలో పాతుకుపోయి పేమెంట్స్ బ్యాంక్ స్థాయికి ఎదిగింది పేటిఎం. ఇప్పుడు తాజాగా వీసాతో కలిసి డెబిట్ కార్డులను త్వరలో తీసుకువచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన వీసా.. పేటిఎంకు సహకారం అందించాలని అనుకోవడం ఆర్థిక రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంపై చర్చల తుది దశకు వచ్చినట్టు వీసా సీఈఓ ఆల్ఫ్రెడ్ కెల్లీ వెల్లడించారు. యూఎస్కు చెందిన అతిపెద్ద సంస్థ అయిన వీసా… ఇండియాపై పట్టు పెంచుకోవడానికి పేటిఎంతో చేతులు కలుపుతోంది. పేటిఎంతో జట్టుకట్టి వాళ్లకు సేవలను అందించడం వల్ల తమ మార్కెట్ కూడా పెరుగుతుందని వీసా యాజమాన్యం చెబ్తోంది. దీని వల్ల పేటిఎం నెట్వర్క్ కూడా మరింతగా పెరగబోతోంది. ఇప్పటివరకూ పేటిఎం తన...
- [సంతానలేమి తో బాధ పడుతున్నారా అయితే..మన పెరట్లో కాసే ఈ పండు ను తినండి..](https://teluguwonders.com/benefits-of-guava/): ఏమి చేసినా, ఎన్ని గుళ్లు చుట్టూ తిరిగిన కొంత మందికి సంతానం కలుగదు.ఈ సంతానలేమి సమస్యతో చాలామంది దంపతులు బాధ పడుతున్నారు . శరీరంలో కొన్నిరకాల న్యూటీన్లు లోపించడం వల్ల సంతానలేమి సమస్య వస్తుందని అనేక పరిశోధన ద్వారా వెల్లడైంది . కానీ జామకాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా సంతానం కలగడానికి ఆస్కారం ఉందని పరిశోధకులు చెప్తున్నారు . 👉జామకాయలు తినడం వల్ల ప్రయోజనాలు: జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . ఈ పండ్లు తినడం వల్ల మధుమేహ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు . » ఇవి శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయి . అధికరక్తపోటుతో , ఆదోళపడేవారు జామ పండ్లు తింటే మంచిదని చెప్తున్నాయి కొన్ని పరిశోధనలు .జామలో విటమిన్ ‘ సి ‘ , లైకోపిన్ , యాంటీ ఆక్సిడెంట్లు , మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి . ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి...
- [చెన్నై,ముంబై ఇండియన్ IPL మ్యాచ్ పై విక్టరీ వెంకటేష్ జోస్యం](https://teluguwonders.com/venkatesh-comments-on-ipl-match/): క్రికెట్ అంటే సాధారణ అభిమానులకే కాదు సినీ తారలకు కూడా ఎంతో ఇంట్రెస్ట్. వీలు చిక్కినప్పుడల్లా వాళ్లు క్రికెట్ స్టేడియం వైపు వెళ్తూ ఉంటారు . సాధారణ ప్రేక్షకుల్లాగే వారు కూడా సంతోష పడతూ ఉంటారు.ఒక్కోసారి సినీ తారలు అంతా కలిసి మ్యాచ్స్ కూడా ఆడుతుంటారు. ఇదంతా ఎందుకు , ఏ హీరో గురించి చెబుతున్నారని అనేదే కదా మీ ప్రశ్న .ఆయన మరెవరో కాదు,విక్టరీ వెంకటేష్ ఈ పేరు పరిచయం చేయనక్కర లేని పేరు. ఆయనకు సినిమాలు అంటే ఎంత ప్రేమో. క్రికెట్ అంటే అంతే మక్కువ. తరుచుగా క్రికెట్ స్టేడియాల్లో సందడి చేసే ఏకైక నటడు వెంకటేషే. ఐపీఎల్ను మొదటి నుంచి వెంకటేష్ క్షుణంగా పరిశీలిస్తున్నారు. చెన్నై, ముంబై ఇండియన్కు ఎవరికి ఎక్కువ విజయావకాశాలున్నాన్న దానిపై 👉ఆయన స్పందన : ‘‘చెన్నై, ముంబై జట్లు ఫైనల్కు రావడం అందరూ ఊహించిందే. నిజానికి ఐపీఎల్లో అవి రెండూ బలమైన జట్లు....
- [చిరంజీవి విద్యా సంస్థ మొదలు పెట్టబోతున్నారు..](https://teluguwonders.com/chiranjeevi-starts-international-school/): చిరంజీవి విద్యా సంస్థ మొదలు పెట్టబోతున్నారు ,…రాయితీలు మాత్రం కేవలం అభిమానులకు మాత్రమే… చిరంజీవి వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాడు అనగానే ఏమిటా వ్యాపారం అని ఆలోచిస్తున్నారా…ఈ విద్యా సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీ చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు విద్య వ్యాపారమే కదా…ఆల్రెడీ మోహన్ బాబు శ్రీ విద్యా నికేతన్ స్థాపించి దూసుకుపోతున్నారు. ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు కూడా stepping stones పేరుతో స్కూల్ ని నడుపుతున్నాడు . ఇప్పుడు చిరంజీవి వంతు. విషయంలో కి వెళ్తే.. 👉 శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో చిరంజీవి తనస్కూల్ మొదలు పెట్టబోతున్నారు. 🔸ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్ గా ఉంటారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు గౌరవ కన్వీనర్గా వ్యవహరించనున్నారు....
- [ఎన్నికల ఫలితాల విడుదల మరింత లేట్..](https://teluguwonders.com/election-results/): మే 23!! వచ్చేస్తుంది. ఎన్నికల మహాసంగ్రామంలో విజేతలెవరో ,పరాజితులెవరో…ఆ రోజు తేలిపోతుంది. ఇది వరకు కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే ఫలితాలు తెలిసిపోయేవి! కానీ ఇప్పుడు పరిస్థితి ఆలా లేదు. 👉లెక్కింపు సమయం పెరగనుంది : ఈసారి అభ్యర్థులు ఊపిరి బిగపట్టి మరింత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి!! నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్(వోటర్ వెరిఫియబుల్ పేపర్ ట్రయల్)లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. కౌంటింగ్ సమయం పెరగనుంది. ఒక్కో వీవీప్యాట్లోని స్లిప్పులను లెక్కించేందుకు సుమారు గంట సేపు పట్టొచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఫలితాలు అధికారికంగా విడుదల చేయడానికి కనీసం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంటలే పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ వీవీప్యాట్లోని స్లిప్పుల లెక్కలో వచ్చిన ఓట్ల సంఖ్య, ఈవీఎంలోని ఓట్ల సంఖ్య సరిపోతే ఫలితాలు వెంటనే వెల్లడిస్తారు. లేనిపక్షంలో రెండూ సరిపోయేవరకూ రీకౌంటింగ్ నిర్వహిస్తారు. 👉ఇంకా తేడా అనిపిస్తే : వీవీప్యాట్లోని మొత్తం...
- [ఇప్పుడు ఎయిర్టెల్ 4g హాట్స్పాట్ 399 రూపాయలకే...](https://teluguwonders.com/airtel-4g-hotspot-399/): జియో డోంగిల్ ధరను ఆ మధ్య భారీగా తగ్గించి అమ్మకాలను కొల్లగొట్టిన జియో వ్యూహాన్ని ఇప్పుడు ఎయిర్టెల్ కూడా కొనసాగించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగానే ఇండియాలో ఎయిర్టెల్ 4జి హాట్స్పాట్ ధరను భారీగా తగ్గించింది. అయితే కంపెనీ వెబ్ సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఇది కేవలం రెంటల్ బేసిక్ లో మాత్రమే అని తెలుస్తోంది. 👉దిమ్మతిరిగే ఆఫర్, రూ.399కే ఎయిర్టెల్ 4జి హాట్స్పాట్ : ఇప్పటివరకు ఎయిర్టెల్ యూజర్లు రూ.999ని కొనుగోలు సమయంలో స్పెండ్ చేయాల్సి వచ్చేది.అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్లాన్ ప్రకారం ప్రతినెలా రూ.399 చెల్లిస్తే సరిపోతుంది. తద్వారా వైఫ్ హాట్ స్పాట్ ని వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ 4జి హాట్స్పాట్ కొనుగోలు తర్వాత నెలకు 500జిబి డేటా చొప్పున యూజర్లు పొందుతారు. 👉ఈ వైఫై డివైజ్ 10 డివైస్ ల వరకు : ఈ వైఫై డివైజ్ ను స్మార్ట్ఫోన్లు,...
- [చిరంజీవి అందుకు పనికి రాడు, అవి చెయ్యకూడదు..](https://teluguwonders.com/tammareddy-comments-on-chiranjivi/): చిరంజీవి ఇప్పుడు ఎలాంటి చిత్రం తీసినా చూస్తారని, అలాంటి వ్యక్తి ‘అమ్మడూ కుమ్ముడూ’ అనాల్సిన అవసరం లేదని.. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విమర్శించారు. అసలు ఆయన ఏమన్నారంటే ; 👉చిరంజీవి కి కితాబు : చిరంజీవి తన సినిమాల వరకు ఎవరూ కష్టపడనంతగా కష్టపడతారని కితాబిచ్చారు. అదే సమయంలో ఓ విమర్శ కూడా చేశారు. 👉🔅చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు : చిరంజీని ఎంత వరకు చేయగలరో అంతా చేస్తారని, కానీ అంతకుమించి ఆలోచించే శక్తి ఆయనకు లేదని ఈ లక్షణం వల్లే చిరంజీవి ఇతరులపై ఆధారపడతారని తమ్మారెడ్డి అంటున్నారు. ఈ లక్షణం రాజకీయాలకు అస్సలు సరిపడదన్న తమ్మారెడ్డి.. అందుకే చిరంజీవి రాజకీయాల్లో రాణించలేదని విశ్లేషించారు. ఒకప్పుడు సినిమాల్లో నంబర్ వన్ గా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ద్వారా ఆ గౌరవానికి దూరమయ్యారని తమ్మారెడ్డి కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు తమంతట తాము ఆలోచించుకుని రావాలని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు....
- [స్కూల్ బస్సు ల్లో ప్రతి సీటు కి బెల్ట్ పెట్టాలని నియమం లేదు](https://teluguwonders.com/school-bus-seat-belt/): Telugu Wonders అమరావతి : స్కూల్ బస్సు ల్లో ప్రతి సీటు కి బెల్ట్ పెట్టాలని నియమం లేదు అని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు. దీనిపై స్పదించిన అయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం ప్రతి సీటు కి బెల్ట్ అవసరం లేదు అని జిల్లా అధికారులకి ఆదేశాలు ఇచ్చామని వివరించారు. రవాణా శాఖ స్కూల్ బస్సు ల భద్రత పై దృష్టి సారించింది అని, నిబంధనల కి అనుకుగుణం గా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని తెలిపారు.
- [మెగా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో " నాని "](https://teluguwonders.com/nani-mega-hero/): మెగా హీరో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ” నాని ”  Telugu Wonders: నేచురల్ స్టార్ నాని గారు మాట్లాడుతూ ” ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమీందార్ గుర్తు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లిన సరే ప్రేక్షుకులు చాలా ప్రేమ చూపిస్తారు. దానికి మించి” ఏబీసీడీ ” కి రావాలని కోరుకుంటున్నా” అని తన మాటల్లో చెప్పారు. ” శిరీష్ ” నటించిన రీసెంట్ చిత్రం “ఏబీసీడీ “. “అమెరికన్ బోర్న్ కన్ఫ్యూస్ డ్ దేశి ” టాగ్ లైన్. శిరీష్ సరసన ” రుక్సార్ ” నటించింది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. మలయాళ సినిమాకు తెలుగు రిమేక్ గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 17 న ప్రేక్షుకుల ముందుకు రాబోబోతుంది.
- ["కోహ్లీ"ని తప్పించి "రోహిత్" కి కెప్టెన్సీ ఇవ్వండి](https://teluguwonders.com/kohli-and-rohit-sharma/): కోహ్లీ”ని తప్పించి “రోహిత్” కి కెప్టెన్సీ ఇవ్వండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12 వ సీజన్ “ముంబై ఇండియన్స్ ” నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీల్ ఫైనల్ లో మరోసారి జట్టును విజేత గా నిలపడంతో “రోహిత్” కి టి -20 ల్లో పూర్తి స్థాయి లో క్యాప్టిన్సీ బాధ్యతలు అప్పగించాలి అని చర్చ మరోసారి తెర పైకి వచ్చింది. “విరాట్ కోహిలి ” ని వన్డే, టెస్ట్ లో ను కెప్టిన్ గా ఉంచి టీ -20లో మాత్రం ” రోహిత్” ని కెప్టెన్ చెయ్యాలని సోషల్ మీడియా లో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. kohli and rohit sharma
- [చంద్రబాబు కోరిక నిజమవుతుందా???](https://teluguwonders.com/chandra-babu-meeting/): చంద్రబాబు కోరిక నిజమవుతుందా???  TeluguWonders:చంద్రబాబు అనుకున్నది సాధించారు. ఎలా ఐనా ఎన్నికలు లోపు కేబినెట్ మీటింగ్ పెట్టాలని పంతం పట్టి కూర్చున్న విషయం తెలిసిందే. చివరకు ఎన్నికలు సంఘం అనుమతి ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకి సమావేశం జరగనుంది. ఈ సీ దయతలిచింది. కాకపోతే కొన్ని కండిషన్స్ పెట్టింది. బిల్లుల ఆమోదించకూడదు అని, మీటింగ్ ఐపోయిన తర్వాత ఎక్సప్లయిషన్స్ ఇవ్వకూడదు అని ఇలా… కొన్ని కండిషన్స్ పెట్టింది . ఎట్టా కేలకు చంద్రబాబు కోరిక నిజం అవుతుంది అన్న మాట. Chandra Babu
- [ఫ్రిజ్ లో ఈ పదార్థాలను ఉంచకూడదు..](https://teluguwonders.com/dont-freeze-these/): మనం సాధారణం గా మనం తినే కూరగాయలు , పండ్లు ఇలా చాలా వాటిని నిల్వ వుంచటానికి ఫ్రిజ్లలో ఉంచుతాం . ఇలా భద్రపరిచి ఎక్కువ రోజులు వాడుకుంటుంటాము. కానీ అన్ని పదార్దాలనూ ఫ్రిజ్ లో ఉంచవచ్చా అంటే కొన్ని పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ వుంచకూడదని నిపుణులు సూచిస్తున్నారు . అవేంటంటే : 🔅ఉల్లిపాయలు : వీటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల మృదువుగా మారతాయి . పైగా నిమ్ము తగలడం వల్ల బూజుపట్టే అవకాశం కూడా ఉంది . అందుకే ఉల్లిపాయల్ని చల్లని , పొడి వాతావరణంలో , ఇతర కూరగాయలకు దూరంగా నిల్వ చేయాలి . లేదంటే మిగిలిన కూరగాయలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. 🔅అరటిపండ్లు : వీటి రుచీ సహజంగా , మధురంగా వుంటుంది . అరటిపండ్లని ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల వాటి సహజ రుచితో పాటు అందులోని పొటాషియం కూడా పోతుంది ....
- [ఏపీ లో మే23న జరుగబోయే కౌంటింగ్ విధి విధానాలు..ఇవే...](https://teluguwonders.com/ap-election-counting-may-23rd/): మరో పది రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.అభిమానులు (ప్రజలు)ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఆ రోజు జరిగే విధి విధానాల గురించి ఒకసారి తెల్సుకుందాం. ఈనెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో 👉తొలి ఫలితం అనంతపురం జిల్లాలో తక్కువ ఓట్లు ఉన్న పుట్టపర్తి నియోజకర్గంది వెలువడితే, ఆఖరున చివర్లో రాప్తాడు, రాయదుర్గం ఫలితాలు వెలువడనున్నాయి. ఈనెల 23న జరుగనున్న కౌంటింగ్ కార్యక్రమానికి కేటాయించిన సిబ్బందికి జేఎన్టీయూలోశిక్షణ ప్రారంభమైంది. 🔅కౌంటింగ్ ప్రదేశం : అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు దాని పరిధిలోని అనంతపురం అర్బన్, తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ అసెంబ్లీ స్థానాలకు జేఎన్టీయూలో ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 👉హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంతోపాటు ఆ పరిధిలోని హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎస్కేయూలో ఏర్పాట్లు చేస్తున్నారు. 🔸లెక్కింపు ముహూర్తం : ఓట్ల లెక్కింపు ఉదయం...
- [SBI ఖాతా దారులు కు గుడ్ న్యూస్ : ఈ app ద్వారా atm కార్డు లేకుండానే మనీ డ్రా చేసుకోండి..](https://teluguwonders.com/sbi-introduced-one-new-app/): ఒక్కోసారి మార్కెట్ లో ఉన్న మనకు sudden గా డబ్బు అవసరం అవుతుంది.తీరా చూస్తే atm కార్డు మర్చిపోయుంటాం. అప్పుడు atm కార్డు వచ్చే వరకు మనీ డ్రా చెయ్యలేము.ఈ సమస్య లేకుండా ఒక బ్యాంకు కొత్త టెక్నాలజీ ని తెచ్చింది. దాంతో కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా కార్డు మర్చిపోయినా, కార్డు లేకపోయినా ఏటీఎంలో డబ్బులు తీసుకోవచ్చు.కానీ కండిషన్ ఏంటంటే మీరు SBI customer అయ్యిఉండాలి. ప్రాసెస్ ఎలాగో తెలుసుకోండి. 1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? మీరు ఏటీఎం కార్డు మర్చిపోయినా… మీ కార్డు అందుబాటులో లేకపోయినా… ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. 2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాయల్ ఫీచర్ ఇది. ఇందుకోసం మీకు YONO యాప్ ఉండాలి. ఈ యాప్ ఉంటే...
- [ఆ అమ్మాయి "మూడో కన్ను" గల ఒక యోగ మాత...](https://teluguwonders.com/super-natural-powers/): సాధారణంగా మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఏమి కనపడదు. కానీ ఆ అమ్మాయి ఆలా కాదు.కళ్ళకు గంతలు కట్టుకుని కూడా ఎదురుగా ఉన్నది ఏంటో చెప్పేయ్యగలదు. ఆమె పేరు “యోగమాత”. శివుడికి మూడో కన్ను ఉన్నట్టే ఆమెకు కూడా మూడో కన్ను ఉంది అని అంటున్నారు. ఆమెను చూసిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు . నమ్మడం లేదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనల గురించి విన్నాకా మీకే అర్థం అవుతుంది. 👉ఒకసారి :యోగమాతను చుట్టూ ఉన్న జనంలో ఓ వ్యక్తి వద్దకు ఆమెను తీసుకెళ్లారు. అనంతరం ఆ బాలికను కొన్ని ప్రశ్నలు అడిగారు. తన ఎదురుగా ఉన్న వ్యక్తి వేసుకున్న దుస్తులు ఏమిటి ? వాటి రంగు ఏది ? అతని మెడలో ఏముంది ? అతని శరీరంలో ఉన్న వ్యాధులు ఏమిటి ? అని అడిగారు. అందుకు ఆ బాలిక సరిగ్గా సమాధానాలు చెప్పేసింది. దీంతో...
- [ఈ దిక్కు వైపు తల పెట్టి పడుకోకూడదా...](https://teluguwonders.com/sleeping-directions-as-per-vastu/): మనం పడుకునేటప్పుడు..ఒక పలానా దిక్కు వైపే తల పెట్టి పడుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. మరి ఏ దిక్కులో పడుకోవాలి ,ఏ దిక్కుగా పడుకోకూడదు అంటే. 𒐮👉 ఈ దిశ వైపు నిద్రించాలి : 🔅తూర్పు దిక్కు : ఇంద్ర స్థానం.అందుకనే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిది. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. కాబట్టి దేవతలుండేవైపు తలబెట్టి పడుకొంటే వారి అనుగ్రహం కలుగుతుంది.తూర్పువైపు తలబెట్టుకొని నిద్రిస్తే దేవతలను గౌరవించినవారమౌతాము. 👉🔅దక్షిణ దిక్కు : ఇది యమ స్థానం.దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటు వైపు కాళ్ళు కాకుండా తలబెట్టుకొని పడుకోవడం ఆరోగ్యానికి,ఆయువుకు చాలా మంచిది. 👉🔴ఈ దిశవైపు నిద్రించకూడదు : 🔅ఉత్తర దిక్కు : అధిపతి కుబేరుడు.కానీ మనుషులు ఆ దిక్కుగా తల పెట్టుకోరాదు. శవము తలను ఉత్తరంవైపుకు పెడతారు. . గ్రహనక్షత్రాలన్నీ పడమటినుండి తూర్పుకు పయనిస్తున్నాయి. కావున తూర్పు దక్షిణం...
- [ఇలాంటి Road accidents కి ప్రమాద భీమాలు వర్తించవు...](https://teluguwonders.com/insurance-on-road-accidents/): ఈ రకంగా రోడ్ ప్రమాదాలు జరిగితే ఎటువంటి ప్రమాద బీమా వర్తించవు. 🔴1. ఆటోల్లో పరిమితికి మించి ( రవాణాశాఖ లెక్క ప్రకారం కాకుండా) ప్రయాణం చేసే సమయంలో ఏదేని ప్రమాదం జరిగితే అందులో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరికి ప్రమాధభీమా వర్తించదు , అదేవిధంగా ప్రభత్వ పధకాలు ఏవీ వర్తించవు. అలాగే ప్రమాదం పాలైన వారికి ఏ విధమైన పరిహారం వర్తించదు. 🔴2. ద్విచక్ర వాహనాల విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. 🔴3. హెల్మెంట్ లేకుండా వున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాధభీమా వర్తించదు. 🔴4. తప్పు మార్గంలో ప్రయాణిస్తూ , ప్రమాదం పాలైతే తప్పు మార్గంలో వస్తున్న వాహనం కానీ, వ్యక్తి కి కానీ ఏ విధమైన భీమా వర్తించదు. అదే విధంగా సక్రమమైన మార్గంలో వచ్చే వ్యక్తి పై ఎటువంటి కేసులు ఉండవు. 🔴5.మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా ప్రమాదం జరిగితే వారికి ఏ...
- [వీళ్ళు ఇల్లు కట్టి పర్యావరణాన్ని.. రక్షిస్తారు......](https://teluguwonders.com/recycling-water-bottels/): సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఇటుకలు సిమెంట్ ఉపయోగిస్తారు. దాని వల్ల పర్యావరణానికి ఏ ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్లు కట్టే ఇల్లుమాత్రం పర్యావరణాన్ని రక్షిస్తాయి . ఇల్లు కట్టి పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవచ్చు అనుకుంటున్నారా అయితే ఇది చదవండి .. 👉వాళ్ళు వాటర్ బాటిల్స్ తో ఇళ్ళని కడతారు . మనం ప్లాస్టిక్ బాటిల్ లను వాటర్ త్రాగడానికి లేదా వేరే వాటికి ఉపయోగిస్తాం. కానీ వీళ్లు మాత్రం ఏకంగా బాటిల్స్ తో ఇళ్లను కడుతున్నారు. అయితే మనం రోజూ చాలా బాటిల్స్ ని బయట పడేస్తాం. అందులో కొన్నిటిని రీసైకిల్ చేస్తారు.మరికొన్ని అలాగే భూమిలో ఉండిపోతాయి. అలా భూమిలో ఉండిపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అవి భూమిలో కలిసి పోవడానికి చాలా ఏళ్లు పడుతుంది.ఈ లోపు ఆ భూమి ఈ ప్లాస్టిక్ వల్ల కెమికల్ మయమై విషపూరితమౌతుంది..అక్కడ చెట్లు, పంటలు కూడా సరిగ్గా పండవు.చెట్లు...
- [లక్షన్నర..ఏళ్ళ తర్వాత ఆ ప్రాణి మళ్ళీ కనిపించింది..!!](https://teluguwonders.com/rail-bird/): ఎప్పుడో కనుమరుగయిపోయిన జీవులు,వస్తువులు మళ్ళీ కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. పరిశోధకులకయితే ఇలాంటి విషయాలు పండుగే. 👉విషయం లోకి వెళ్తే 𒐚చాలా కాలం తర్వాత ఒక ప్రాణి మళ్ళీ కనపడింది .అది కూడా వందేళ్లు కాదు.. వెయ్యి ఏళ్లు కాదు. లక్షన్నరేళ్లు. ఊహకు అందనంత కాలం. అప్పట్లో ఈ భూమి మీద ఎగిరిన పక్షి.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మనిషి కంట్లో పడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతరించిపోయిందనుకున్న సదరు పక్షి ఇప్పుడెలా మళ్లీ వచ్చిందన్నది ఒక ప్రశ్న అయితే.. పుస్తకాల్లో మాత్రమే పరిమితమైన పక్షి.. కంటి ముందు కనిపించటం ఇప్పుడు పరిశోధకుల మెదడుకు కొత్త మేతగా మారింది. 👉ఇంతకీ ఆ పక్షి పేరేంటి? అదెక్కడ ఉంది? దాన్నెలా కనిపెట్టారన్న సంగతుల్ని చూస్తే.. 🔅మడగాస్కర్ ఐలాండ్ సముద్రంలో మునిగిపోయిన నాటి నుంచి కనిపించకుండా పోయిన ఒక పక్షి “రెయిల్”. గొంతుపై తెలుపు రంగు ఉండే ఈ అరుదైన పక్షి.. లక్షన్నరేళ్ల...
- [వరుసగా 4వ సారి IPL ట్రోఫీ ని గెలుచుకున్న ముంబై ఇండియన్స్](https://teluguwonders.com/mumbai-indians-won-ipl-trophy/): ఎంతో ఉత్కంఠత తో జరిగిన ఐపీఎల్ 12 ఫైనల్లో ముంబయి జట్టు సంచలనం సృష్టించింది. ముంబయి ఇండియన్స్ నాలుగో సారి ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించింది. ఆ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా ఒక్క పరుగు దూరంలో చతికిలపడింది. తక్కువ స్కోర్లే అయినా అద్భుతమైన ముగింపుగా నిలిచింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడింది. బుమ్రా, రాహుల్ చాహర్ల అద్భుత బౌలింగ్ ముంబయిని గెలిపించింది. వాట్సన్ పోరాటం వృథా మిగిలింది. లక్ష్యం 150 పరుగులు కాగా… చెన్నై సూపర్ కింగ్స్ 148 పరుగుల వద్దే నిలిచిపోయింది. అంతకుముందు టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి 8 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (41; 25 బంతుల్లో 3×4, 3×6) అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 🏏ముంబై ఇండియన్స్ ఆట తీరు : ముంబయికి క్వింటన్ డికాక్...
- [ఇలా చేస్తే మీ శరీరంలో రక్తం..శాతం టక్కున పెరుగుతుంది...](https://teluguwonders.com/how-to-improve-blood-percentage/): అనీమియా అంటే రక్తహీనత. ఈ రక్తహీనత అనే సమస్య చాలా మంది లోనే ఉంది .ప్రత్యేకించి గర్భిణీలలో అయితే వాళ్ళ శరీరంలో రక్తశాతం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు వాపోతున్నారు. చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కానీ 👉ఇంట్లో ఉన్న వస్తువులతోనేఅనీమియాను అధిగమించడం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు రక్తం అమాంతం పెరగడానికి చాలా సుళువైన మార్గాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో వినేద్దాం.. 👉ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్గా చేసుకుని తాగాలి. 👉అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ను తీసుకోవాలి. 👉అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్, మినరల్స్ హిమోగ్లోబిన్ను పెంచుతుంది. 👉ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్ చేసుకోవాలి. 👉అరటిపండులో ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. 👉బీట్రూట్ ముక్కలుగా చేసుకుని జ్యూస్ చేసుకుని తాగాలి. 👉పాలకూర, కొత్తిమీర...
- [బ్యాలెట్ పత్రాలు బట్టబయలు](https://teluguwonders.com/ballot-papers-in-social-media/): పోలింగ్ అనేది ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజల అభిప్రాయం ,అది గోప్యంగానే ఉంచుతారు, ఉంచాలి .ఆ గోప్యత కోసం పోలింగ్ రోజు అక్కడి యంత్రాంగం చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కానీ ఆ ప్రాంతంలో యంత్రాంగం ఏమైందో ఏమో రెండు బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చాయి. విషయంలోకి వెళితే 😳సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్ పత్రాలు : మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ ఎంపీటీసీ స్థానం పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు చెందిన రెండు బ్యాలెట్ పత్రాలు (జడ్పీటీసీ, ఎంపీటీసీ) సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను మొబైల్లో ఫొటో తీసి పోస్టు చేశారు. దీంతో ఈ బ్యాలెట్ పత్రాలు వాట్సాప్ గ్రూప్లలో చక్కర్లు కొట్టాయి. 👉ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి వివరణ : ఫొటోల విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. బ్యాలెట్ పత్రాల క్రమసంఖ్య ఆధారంగా నిందితులను గుర్తిస్తామని.. అనంతరం విచారించి తదుపరి చర్యలు చేపడతామని...
- [ఇండియాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచిందా..??](https://teluguwonders.com/ics-announcement/): ఉగ్రవాద సంస్థ ఐసిస్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తున్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది. 🔴‘విలయ ఆఫ్ హింద్’ : ఇండియాలో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామని ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రావిన్స్కు ‘విలయ ఆఫ్ హింద్’గా పేరు పెట్టినట్లు వెల్లడించింది. కాశ్మీర్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది.షోపియాన్ జిల్లాలోని అమ్షిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి భారీగా ప్రాణనష్టం మిగిల్చినట్లు ఐసిస్ కు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 🔴ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రతిస్పందన : ఐసిస్ ప్రకటనపై ఎస్ఐటీఈ (సెర్చ్ ఫర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఎంటిటీస్) ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కట్జ్ స్పందిస్తూ, కాశ్మీర్లో...
- [ కాంగ్రెస్ గూటిలోకి కేసీఆర్](https://teluguwonders.com/kcr-supports-congress/): కెసిఆర్ మళ్లీ కాంగ్రెస్ని బలపరచ పోతున్నారా రాజకీయ పరిణామాలు చూస్తే ఔను అనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండటంతో తెలంగాణ విభజన ఏర్పాటులో కెసిఆర్ కి సహాయం చేసింది .ఆ తర్వాత కాంగ్రెస్సె లేకుండా పోయింది ,కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ వ్యతిరేక వాతావరణం ఉండడంతో బిజెపి నేత ఇతర పార్టీలను బలపరచడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు అది కాంగ్రెస్సే కాబట్టి కాంగ్రెస్ని బలపరచడానికి ప్రిపేర్ అవుతున్నారు .కెసీఆర్ చూపు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిందంటున్నారు విశ్లేషకులు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. కాంగ్రెస్, బిజెపియేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు గతంలోనే శ్రీకారం చుట్టిన కెసిఆర్ ఇటీవల మరోసారి ఫ్రంట్ దిశగా అడుగులు వేశారు.ఇందులో భాగంగానే కేరళ సిఎం విజయన్తో...
- [AC ఏకంగా 5 మంది ప్రాణాలు తీసింది..](https://teluguwonders.com/5-people-dead-because-of-ac/): సౌకర్యం కోసం వాడే ఆ గృహోపకరణం ఒక కుటుంబాన్ని స్వర్గానికి పంపేసింది. ఉత్తర్ ప్రదేశ్లో లక్నో లో గతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 👉ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది నిద్రిస్తున్న సమయంలో శాశ్వతంగా కన్నుమూశారు. మృతిచెందిన వారిలో ఆరు నెలల పసికందు కూడా ఉన్నాడు. ఓ ఇంట్లో వీరంతా నిద్రిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన లక్నోలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 🔅సంఘటన : సుమిత్ సింగ్, అతని భార్య జూలీ, సోదరి వందన, మేనల్లుడు దబ్లు, ఆరునెలల పాప ఓ ఇంట్లో నిద్రిస్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏసీలో షాట్ సర్క్యూట్ జరిగినట్లు సమాచారం. దీంతో మంటలు చెలరేగి వెంటనే మరో గదికి వ్యాపించాయి. ఆ గదిలో ఎల్పీజీ స్టవ్లు ఉన్నాయి. ఈ గదిని ఒక గోదాములాగా వినియోగిస్తున్నారు. ఆ ఇంటి యజమాని టీఎన్ సింగ్ లేకపోవడంతో వీరంతా అక్కడ...
- [మీరు తీసుకునే ఆహారాన్ని ఇవి తినేస్తాయ్...](https://teluguwonders.com/intestinal-worms/): అవును మీరు తీసుకునే ఆహారాన్ని అవి తినేస్తాయ్.అవి నులిపురుగులు.కానీ చాలా మందికి వీటి వల్ల జరిగే నష్టాలు తెలియవు. నులిపురుగుల పై అవగాహన కు సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఏటా నులిపురుగులకు సంబంధించి నిర్మూలన దినోత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంది.పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నులిపురుగులు. పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీస్తాయి. అసలు ఇవి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి. ఒకవేళ ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఒకసారి చూడండి.ఈ పురుగులన్నింటినీ నివారించే మందు ఆల్బెండజోల్. ఈ మాత్రలు వేసుకుంటే చాలు ఎలాంటి పురుగులైన చచ్చి మలవిసర్జనలో బయటకి వెళ్లిపోతాయి. అయితే పిల్లలకు ఈ మాత్రలు వేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఎక్కువ డోస్ వాటిని పిల్లలకు వేయకూడదు. కళ్లు తిరిగిపడిపోతారు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు.ముఖ్యంగా రక్తహీనతతో ఇబ్బందులుపడుతుంటారు. మీరు తినే తిండిని మొత్తం కూడా నులిపురుగులు తినేస్తాయి....
- [ఉద్యోగ కష్టాలు ..](https://teluguwonders.com/unemployment/): ఉద్యోగం కోసం ప్రతి కంపెనీకి వెళ్తాము, ప్రతి సాఫ్టువేర్ కంపెనీకి వెళ్తాము కాని ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ చాల బాగా మాట్లాడాలి , చాల వేగంగా మాట్లాడాలి అంటారు. కానీ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనుకుంటారు , చాల వేగంగా మాట్లాడాలి అనుకుంటారు. కానీ చాల మంది నిరుద్యోగులు మొదటి నుండి తెలుగు మీడియం అవ్వడం వలన త్వరగా మాట్లాడలేరు. కానీ కొన్నికంపెనీలు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అంటారు.సార్ నేనొక విషయం చెబుతాను. ఆ కంపెనీలో పని చేసే వాళ్ళ నాన్న ఒక రిచ్ పర్సన్ కానీ మా లాంటి పేదవాళ్ల నాన్న రిచ్ పర్సన్ కాదు కదా.!నేర్చుకుంటాం. కానీ వాళ్ళలాగా తొందరగా నేర్చుకోలేం ,కొంచెం టైమ్ పడుతుంది. మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా ..!సర్ మొదటి నుంచి డబ్బు నుంచి వచ్చిన వాళ్లు ,వాళ్ళు ఏదైనా నేర్చుకోగలరు సార్ ! కానీ మాకు మనీ ప్రాబ్లెమ్...
- [Ysrcpకి సపోర్ట్ గా మరో న్యూస్ ఛానెల్..!](https://teluguwonders.com/sakshi-2-coming-soon/): ప్రస్తుతం తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ పరిస్థితి చెప్పాలంటే దాదాపు పదికిపైగా ఛానల్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి,కొన్ని ఫేమస్ చానల్స్ తప్ప.ఎన్నికల వరకు ఏదోలా బండి లాక్కొచ్చిన ఛానల్స్ ఇప్పుడు మూత దశలో ఉన్నాయి. కొన్ని ఛానల్స్ యాజమాన్యాలు అప్పుడే బేరాలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ చేతుల్లో ఉన్న ఒక న్యూస్ ఛానల్ ఇప్పుడు అమ్మకానికి వచ్చేసింది. 👉ఆన్యూస్ ఛానల్ పేరు : రాజ్ న్యూస్ ,ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ సంబందించిన న్యూస్ ఛానల్. టీ.పిసిసి అధ్యక్ష పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్కు ఆ అవకాశం రాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు. కోమటిరెడ్డి ఎంపీగా ఓడిపోతే ఐదేళ్ల వరకు చేసేదేమీ ఉండదు. ఇప్పటికే రాజ్ న్యూస్ ఛానల్పై కోట్లాది రూపాయిలు అనవసరంగా ఖర్చు చేశామన్న భావనతో ఉన్న కోమటిరెడ్డి సోదరులు...
- [రాహుల్ గాంధీ మెకానిక్గా కొత్త అవతారం ఎత్తారు..](https://teluguwonders.com/rahul-gandhi-another-angle/): రాహుల్ గాంధీ ఎవరు అంటే రాజీవ్ గాంధీ,సోనియా ల కుమారుడు, ఇందిరా గాంధీ మనవడు,చాచా నెహ్రు గారి ముని మనవడు. ఆయన గురించి చెప్పాలంటే కొలమానాలు ఇవే. రాహుల్ గాంధీని తనకంటూ ఒక ప్రత్యేకత లేనివాడిగా చెప్పుకుంటారు చాలా మంది . కాంగ్రెస్ లో ఎంత రాజకీయ నేతగా ఉన్నా కానీ అది తప్ప ఆయనలోని మరో కోణం ఎవరికీ తెలియదు. కానీ మొన్న జరిగిన ఒక సంఘటన తో తన లోని మరో కోణాన్ని బయట పెట్టాడు రాహుల్ . రాహుల్ మెకానిక్ గా అవతారమెత్తారు. ..హెలికాప్టర్ను రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చాపర్ కిందకు చేరి నేలపై పడుకొని మరమ్మతు చేశారు రాహుల్. అలాగని ఆయన హెలికాప్టర్ను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసే నిపుణుడని అనుకోవద్దు. ఏదో చిన్న సమస్య వస్తే తాతూ ఓ చెయ్యి వేసి దాన్ని సరిచేశారు. 👉విషయం లోకి వెళ్తే ; హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో...
- [గౌతమ్ గంబీర్ dual రోల్ ..](https://teluguwonders.com/gautam-gambhir-dual-role/): ఒకేసారి అటు క్రికెట్ గ్రౌండ్ లో ,ఇటు electionప్రచారంలో…. జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ ” సినిమా గుర్తుందా ,ఆ సినిమాలో జరిగిన ఒక సీను ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో జరుగుతుంది .ఆ సినిమాలో జై క్యారెక్టర్ తన లా ఉండే మరో క్యారెక్టర్ ని ఎలక్షన్ ప్రచారంలో దింపుతుంది. అందరూ అది జై అనుకుంటారు . ప్రస్తుతం ఢిల్లీలో కూడా ఇలాంటి సీనే జరుగుతుందని ఒక నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. 👉విషయంలోకి వెళితే దేశ రాజధాని న్యూఢిల్లీలోమరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి . సరిగ్గా ఈ సమయంలో తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణ చేసింది. ఎండ వేడిమిని తట్టుకోలేక అచ్చం తనలా ఉండే మరో వ్యక్తి చేత గౌతమ్ గంభీర్ ప్రచారం చేయిస్తున్నారని ఆప్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు . గౌతమ్...
- [TV9 పరువు..రచ్చకెక్కింది](https://teluguwonders.com/actor-shivaji-fires-on-tv9-about-his-shares/): టీవీ9లో నాకు తెలియకుండానే నా షేర్లు అమ్మేశారు అని వాపోతున్నాడు హీరో శివాజీ…అవును హీరో శివాజీ టీవీ9లోషేర్ హోల్డర్.చాల మందికి ఈ విషయం తెలియదు.టీవీ9లో హీరో శివాజీకి వాటాలున్నాయి.అయితే తన షేర్లు ఎవరో అమ్మేశారంటూ తెలిసిన వెంటనే ఆయన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.శివాజీ వాటాలు అమ్మకూడదంటూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు కూడా ఇచ్చింది.టీవీ9లో శుక్రవారం చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రవిప్రకాశ్ ను సీఈవో పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈ వ్యవహారంలో హీరో శివాజీ అంశం కూడా తెరపైకి వచ్చింది. టీవీ9లో తాను మైనార్టీ షేర్ హోల్డర్ నని… తనకు తెలియకుండానే తన షేర్లను అమ్మేశారని ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను శివాజీ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, టీవీ9 వాటాలను కొనవద్దని ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే యాజమాన్యం బదిలీ కావడం గమనార్హం.దీంతో tv9 పరువు రచ్చకెక్కింది….
- [పాకిస్తాన్ కు..ఇండియా తప్ప వేరే దిక్కు...లేదు](https://teluguwonders.com/pakistan-dependence-on-india/): భారత్ పాకిస్థాన్ మధ్య వైరం నానాటికి పెరుగుతోంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అన్నిరకాల సంబంధాలు తెగిపోయాయి. క్రీడా, సాంస్కృతిక విషయాల్లో ఇప్పటికే పూర్తిగా తెగదెంపులు అయిపోగా, వాణిజ్య సంబంధాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి, అయితే ఒక్క అంశంలో మాత్రం పాకిస్థాన్ వాణిజ్య పరంగా భారత్ మీద ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. 👉విషయంలో కి వెళ్తే పాకిస్థాన్ కు దిగుమతి చేసుకునే తేయాకు ఉత్పత్తుల్లో సింహభాగం భారత్ నుంచి దిగుమతి అవుతున్నవే కావడం విశేషం. 2019 సంవత్సరంలో పుల్వామా దాడుల అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య అన్ని వాణిజ్య సంబంధాలు బలహీనమైపోయినప్పటిక టీ దిగుమతులు మాత్రం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 25 మిలియన్ కేజీల తేయాకు ఉత్పత్తులను భారత్ నుంచి దిగుమతి చేసుకోగా, గత సంవత్సరం కేవలం 15.83 మిలియన్ కేజీల తేయాకు పాకిస్థాన్ దిగుమతి చేసుకుంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ కు ఎగుమతి అయ్యే తేయాకులో...
- [Tv9 రవిప్రకాష్ పై ఆ కేసు కూడా....](https://teluguwonders.com/filing-of-case-against-tv9-ravi-praakash/): రవిప్రకాష్పై టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి మళ్లించారని ఫిర్యాదు చేశారు. 2019, మే 09వ తేదీన ఉదయమే ఫిర్యాదు చేయగా తెలంగాణ పోలీసులు టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితంగా చర్యలకు పాల్పడి ఏబీసీఎల్ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ కోసం పోలీసులు గాలిస్తుండగా.. ఓ భయంకరమైన ఆరోపణ వినబడుతుంది. మీడియా అండతో విదేశాల్లో అమ్మాయిలతో తిరిగినట్లు బలంగా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు ఉద్యోగులను, పలువురు యువతులను వేదించినట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తమ్మీద రవిప్రకాశ్ ప్రముఖ మహిళా వ్యాపారవేత్తలను ప్రముఖ...
- [ఆలుగడ్డ చేతిలో అమెరికన్ కంపెనీ ఓటమి...](https://teluguwonders.com/usa-companys-pepsico-issue/): అవును ఆలుగడ్డ పై అమెరికా ఓడిపోయింది. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ పొగరు అణిగింది. భారతీయుల ఆందోళన గెలిచింది. మన ఆలుగడ్డపై రైతులపై జులుం చేసిన పెప్సికో తోకముడిచింది. 👉విషయంలోకి వెళితే : పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ కి చెందిన 9 మంది రైతులపై కోర్టులో కేసు పెట్టింది. ఈ రైతులు పండించే బంగాళదుంపలను పండించే అధికారం కేవలం తమకు మాత్రమే ఉందని పెప్సీ, లేస్ చిప్స్ వంటి ఉత్పత్తులు తయారుచేసే ఈ కంపెనీ వాదించింది. అయితే, రైతులే కాకుండా భారతీయుల నుంచి బలంగా న్యాయపోరాటం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ పెప్సికో చివరికి వెనకడుగు వేసింది. గుజరాత్ కి చెందిన 9 మంది రైతులు ఒక తరహా బంగాళదుంప పేటెంట్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ పెప్సికో కేసులు పెట్టింది. తమ లేస్ చిప్స్ కోసం ఉపయోగించే ఎఫ్ సి5 తరహా ఆలుగడ్డలకు పేటెంట్ తీసుకున్నామని, రైతులు అక్రమంగా...
- [SBI ఖాతాదారులకు..శుభవార్త..](https://teluguwonders.com/good-news-for-sbi-account-holders/): ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుభవార్తను వెలువ రించింది.కీలక వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్న ట్టుగా తెలిపింది. అన్ని రకాల కాల పరమితుల రుణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంసీఎల్ ఆర్ను 5 బీపీఎస్ పాయిం ట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రుణాలపై వార్షిక ఎంసీఎల్ఆర్ 8.5 శాతం నుంచి 8.45 శాతానికి దిగి వచ్చింది. తాజా సవరణ ప్రకారం.. వార్షిక కాలపరిమితితో తీసుకునే రుణాలపై వ డ్డీరేటు 8.50శాతం నుంచి 8.45 శాతానికి దిగివచ్చింది. శుక్రవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్లు ఎస్బీఐ వెల్లడించింది. సవరిం చిన రేట్ల ప్రకారం ఒక నెల కాల పరిమితి రుణాలపై వసూలు చేసే వ డ్డీరేటు 8.15 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గింది. మూడు నెలల, ఆరు నెలల రుణ వడ్డీ రేటు వరుసగా 8.15...
- [పైలెట్ కంట్రోల్ లేకుండా..ఆ విమానం 40 నిముషాలు గాలి లో...](https://teluguwonders.com/without-pilot-control-flight-landed-safely/): కానిబెర్రా లో ఒక విమానం కొంత సేపు భయాందోళనలకి గురి చేసింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ట్రైనీ పైలట్ అపస్మారకస్థితిలోకి చేరుకోవడంతో విమానం ఎటువంటి కంట్రోల్ లేకుండానే ఆకాశంలో 40 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ఎయిర్పోర్టు గగనతలంలో చోటుచేసుకుంది. ఘటనను తీవ్ర చర్యగా పరిగణిస్తూ ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్టు సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్బీ) ఓ నివేదిక విడుదల చేసింది. ఏటీఎస్బీ నివేదిక ప్రకారం.. ట్రైనీ పైలట్ ప్రయాణించే ముందు రాత్రి సరిపడినంతగా నిద్రపోలేదు. ఉదయం అల్పాహారం తినకుండా ఓ చాక్లెట్, శక్తినిచ్చే ఓ డ్రింక్ మాత్రమే తాగి విధులకు హాజరయ్యాడు. సౌత్ ఆస్ట్రేలియాలోని పోర్టు అగస్టా ఎయిర్పోర్టు నుంచి పారాఫీల్డ్ ఎయిర్పోర్టుకు చేరుకునే నిమిత్తం సోలో నావిగేషన్ ఫ్లైట్ను తీశాడు. జలుబు, విశ్రాంతిలేమితో పైలట్ బాధపడుతున్నాడు. 5,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా తలనొప్పికి గురయ్యాడు. దీంతో విమానాన్ని ఆటోపైలట్లో పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. ఎటువంటి క్లియరెన్స్ సమ్మతి లేకుండానే...
- [రాజన్న పాలనకు అంతా రెడీ...](https://teluguwonders.com/ysrcp-rajannapalana/): ఆంధఫ్రదేశ్లో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అవుతున్నాయి ఇటు టీడీపీ, మరోవైపు వైఎస్సార్సీపీ ఇరు పార్టీలు గెలుపుపై ధీమాతో ఉండగా.. ఇటీవలి విడుదలైన సర్వేలన్నీ వైఎస్సార్సీపీవైపే మొగ్గుచూపడం విశేషం. దాంతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. 👉జగన్ ముఖ్యమంత్రి అవగానే ముందుగా చేసే పనులు : . ముందుగా ప్రజా సమస్యలపై దృష్టిసారిస్తూ.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తక్షణమే తీసుకోల్సిన నిర్ణయాలపై ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. 👉నవరత్నాల అమలు : నవరత్నాల అమలు పై చిత్తశుద్ధితో ఉన్న జగన్ వాటి అమలు, వాటి పనితీరును స్వయంగా ఆయన పర్యవేక్షించనున్నారు.ముఖ్యంగా ముఖ్య మంత్రి అవ్వగానే ఆయన చేయబోయే పనులు ఇవి 👉 రైతులకు : జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 5 ఎకరాలలోపు ఉన్న సన్నకారు, చిన్నకారు రైతులకు, రైతు కుటుంబాలకు 50 వేల రూపాయల ఆర్థికసాయం చేయనున్నారు. వైఎస్సార్ రైతు...
- [మరో ప్రాణాంతక వ్యాధి ముంచుకొస్తోంది...](https://teluguwonders.com/dangerous-disease-monkeypox/): మొదటి మనిషి ఆఫ్రికా నుండి వచ్చాడంటారు.కానీ ఆ మనిషికొచ్చే చాలా ప్రాణాంతక వ్యాధులు కూడా ఆఫ్రికాదేశాల నుండే వస్తు న్నాయి అని తెలుస్తుంది . అలాంటి మరో వ్యాధే “మంకీపాక్స్”.ఈ వ్యాధి మొదట్లో ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమైపోయిందనుకున్నారు. కానీ ఈ వింత వ్యాధి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దాని కోరలు క్రమంగా చాసుకుంటూ వ్యాపిస్తుంది . . 🚨తాజాగా సింగపూర్లో ఈ వ్యాధి. లక్షణాలు కనిపించాయి. దీనితో ఆ దేశంలో కలకలం పుట్టుకొచ్చింది.దాంతో ఆ దేశం వైద్యపరమైన అత్యవసర ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.ఇంతటి ప్రమాదకరమైన, అత్యంత అరుదుగా చెప్పుకొనే మంకీపాక్స్ కేసులు సింగపూర్లో నమోదు కావడం పట్ల అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ఆసుపత్రులకు నిర్దుష్టమైన ఆదేశాలు జారీ చేసింది.మధ్య, పశ్చిమాఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు. కొన్నాళ్ల నుంచీ ఈ వ్యాధి పొరుగు దేశాలకు వ్యాప్తి చెందలేదు. వ్యాప్తి చెందే విధానం ; 👉 జంతువుల...
- [తమిళనాడులో వింత దూడ...](https://teluguwonders.com/oddity-calf-in-tamilnadu/): మనిషి లా మ్యూజిక్ వినే ఆవు.. ఈ భూమి మీద మనం నమ్మలేని,మనకు తెలియని వింతలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి.ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు..కొన్ని జరిగాయి కూడా. గతం లో కోతి, పాము మొదలైన జంతువులు వింతగా ప్రవర్తించడం చూసాం. 👉👉👉👉విషయం లోకి వెళ్తే … మామూలుగా కుక్కలు మనతో కలిసిమెలిసి ఉంటాయి. అలాంటిది తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఉన్న ఆంబూరులో…ఒక ఆవు మాత్రం అచ్చం మనిషిలా ప్రవర్తిస్తోంది. వీరాకుప్పంకి చెందిన ఆనందన్ ఇంట్లోని ఆవుకు ఈమధ్యే మగ దూడ పుట్టింది. 👉ఈ ఆవు దూడ ప్రత్యేకతలు : నడవడం వచ్చినప్పటి నుంచీ ఈ దూడ చిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇంట్లో వాళ్లు తాగే మంచినీటిని మాత్రమే తాగుతోంది. 🔅మనుషులు పడుకునే చోటికి వచ్చి, చాప, దిండు ఉన్న చోట మాత్రమే పడుకుంటోంది. అది కూడా మనిషిలా నిద్రపోతోంది. 🔅చిరు తిళ్ళు తింటుంది : మామూలుగా ఆవులు చిరుతిళ్ల వంటివి తినవు. ఈ...
- [కల్కి..లో రాజశేఖర్..పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేయబోతున్నాడా..](https://teluguwonders.com/rajashekars-kalki-movie/): రాజశేఖర్ హీరోగా వస్తున్న సినిమా కల్కి.. గరుడవేగ సినిమాతో తానున్నానని నిరూపించుకున్న రాజశేఖర్.. ఇప్పుడు మరో పవర్ ఫుల్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.ఈ సినిమా ట్రైలర్ చూసిన వారందరూ రాజశేఖర్ మరో హిట్ కొట్టబోతున్నాడు అంటున్నారు .”అ..” లాంటి experiment సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కల్కి సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. అదాశర్మ, నందిత శ్వేత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొలి టీజర్ ఆసక్తికరంగా ఉంది.. కానీ ఈ సారి మాత్రం యాక్షన్ విత్ కామెడీ తీసుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. 🔅హైలైట్స్ : భగవద్గీత శ్లోకం తో మొదలైన ట్రైలర్ ఆ తర్వాత రాజశేఖర్ చెప్పే “ఏం సేస్తిరి సేస్తిరి” అనే డైలాగ్.....
- [రామ్ గోపాల్ వర్మ పై ఒక రైటర్ రాసిన ఈ స్పెషల్ కవిత..ను వేడివేడిగా చదివేయ్యండి..](https://teluguwonders.com/sirasri-poetry-on-rgv/): లక్స్మిస్ ఎన్టీఆర్ కు లిరిక్స్ అందించిన సిరాశ్రీ అనే ఒక రచయిత రాంగోపాల్ వర్మ పై ఒక కవిత రాసాడు. మీకు అర్ధమయితే చదివేయ్యండి.. “ఆకాశంలోకి నిచ్చెన వేసుకుని మేఘాలపైకి వెక్కి కూర్చోగలడు అల్లంత ఎత్తు నుంచి అమాంతం దూకేయగలడు సరిగ్గా నేలను తాకే సమయానికి క్షణాల్లో రెక్కలు మొలిపించుకుని రివ్వున పైకి ఎగరగలడు భోగిమంట అంత సంబరంగా చితి మంట వేసుకుని దూకేయగలడు అంతలోనే ఫినిక్స్ పక్షిలాగా బూడిదలో నుంచి లేచి వచ్చేయగలడు అసాంఘీక శక్తిగా కనిపిస్తూ మెదళ్లలో విస్పోటనం చేయగలడు వెంటనే అవతార మూర్తిలా మారి జ్ఞాన ప్రభోదం చేయగలడు శివుడిలా దెయ్యాలతో భూతాలతో ఆడుకోగలడు ఇంద్రుడిలా ఓడ్కా అమృతం సేవిస్తూ సేద తీరగలడు తత్వాన్ని దిగంబరంగా చూపించగలడు. ఛీఛీ అన్న నోటితోనే వారెవా అనిపించుకోగలడు తన జీవితాన్ని తాను తప్ప ఇంకెవరినీ శాసించనీయడు. ఏ మనసుకు లొంగడు, ఆలోచనకు అందడు. ఎవడు ఏమనుకున్నా ఎవడెటు పోయినా స్వేచ్ఛను...
- ["మహర్షి "పై అల్లరి నరేష్ పెట్టుకున్న ఆశలు.. అవిరైపోయాయా..!!?](https://teluguwonders.com/allari-naresh-hopes-on-maharshi-movie/): నరేష్ అల్లరి నరేష్ గా పాపులర్ అయిన ఈ హీరో కెరీర్ మొదట్లో తన అల్లరి తో అందర్నీ అలరించాడు.కానీ రాను రాను కెరీర్ డౌన్ అవుతుండడం తో మహేష్ తో మహర్షి సినిమా ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా మీద మహేష్ అభిమానులు, ప్రేక్షకులతోపాటు అల్లరి నరేష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా సోలో హీరోగా చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి. అందుకే మహర్షి సినిమాలో మహేష్ పక్కన ఎంతో ఇంపార్టెంట్ రోల్ అనగానే వెంటనే అంగీకరించాడు. ఈ సినిమా తనకు ఎంతో ప్లస్ అవుతుందని భావించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన‘మహర్షి’సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా “అల్లరి” నరేష్...
- [ఆ ఒక్క సినిమా కోసం ఏకంగా 7 సినిమాలను వదిలేసుకున్న హీరోయిన్..](https://teluguwonders.com/kgf-heroine-srinidhi/): ఒక సినిమా హిట్ అయితేనే ఆ క్రేజ్ తో..ఒక పది సినిమాల్ని లైన్లో పెట్టే హీరోయిన్స్ ఉన్నారు.అలాంటిది ఒక భారీ blockbuster లో నటించిన హీరోయిన్..ఇంకెలా ఉండాలి.కానీ ఆ హీరోయిన్ మాత్రం అలా చెయ్యలేదు. 👉విషయం లోకి వెళ్తే :kgf హీరోయిన్ శ్రీనిధి శెట్టికి ఆ సినిమా తో మంచి గుర్తింపు వచ్చింది. ఆమె కనిపించింది అడపా దడపా సీన్స్ లో అయినా కూడా స్టార్ డంను దక్కించుకుంది. కేజీఎఫ్ విడుదలైన వెంటనే శ్రీనిధికి కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఏకంగా ఏడు ఆఫర్లు వచ్చాయట. ఆ మొత్తం ఆఫర్లను కూడా తిరష్కరించింది. కారణం ‘కేజీఎఫ్ 2’ కోసం. మొదటి పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 అంటూ సీక్వెల్ ను మొదలు పెట్టారు. మొదటి పార్ట్ కు రెట్టింపు ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. అంతటి భారీ చిత్రం అవ్వడం వల్లనే ఎప్పుడంటే అప్పుడు...
- [దేవినేని నెహ్రూ పాత్ర లో..‘బెజవాడ సింహం’గా ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభం...](https://teluguwonders.com/taraka-ratna-new-movie/): అవును ఎన్టీఆర్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఇక్కడ ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామాారావు కాదు..నందమూరి తారకరత్న..తారక రత్న పేరుతో ఎన్ని సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ పేరు లో ఉన్న క్రేజ్ అయినా తనకు కలిసి వస్తుందేమో అని తన పేరు నందమూరి .తారక రత్న పేరును brief గా ఇతను షార్ట్కట్ చేసి ఎన్టీఆర్గా మార్చుకున్నాడు. 👉తాజాగా నందమూరి కథానాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘దేవినేని’ టైటిల్సితో తెరకెక్కుతోన్న సినిమాలో దేవీనేని నెహ్రూ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మధ్య బయోపిక్ ల సందడి టాలీవుడ్లో గట్టిగా ఊపందుకుంది. ‘బెజవాడ సింహం’ అనే ట్యాగ్లైన్ తో,దేవినేని టైటిల్ గా తాజాగా ఈసినిమా పూజా కార్యక్రమాలు ప్రసాద్ ల్యాబ్స్లో జరిగాయి. ఆర్టీఆర్ ఫిలింస్ పతాకంపై నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు)ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. రాము రాథోడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాలో ఎన్టీఆర్ అలియాస్ తారకరత్న తో పాటు నాగినీడు,...
- [ఈ దక్షిణాది రౌడీలు పుట్టింది ఈ రోజే..](https://teluguwonders.com/vijay-devarakonda-and-sai-pallavi-birthday/): “రౌడీ” అనే దుస్తుల బ్రాండ్తో ఒకరు, ‘రౌడీ బేబీ’ అనే పాటతో మరొకరు తమ నటన, స్టైల్, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న యువచలనాలు, దక్షిణాది ‘రౌడీలు’ విజయ్ దేవరకొండ, సాయిపల్లవి. వీరిద్దరూ తమ birthday ని ఇదే రోజు షేర్ చేసుకుంటున్నారు. 👉ఈ సందర్బంగా వారి గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు : 🔅విరహ ప్రేమికుడు ‘అర్జున్రెడ్డి’గా విజయ్ మెప్పిస్తే, ‘భానుమతి.. హైబ్రీడ్పిల్ల ఒక్కటే పీస్’ అంటూ కుర్రకారు మతి పోగొట్టి, నిద్రలేకుండా చేసింది సాయిపల్లవి. 🔅ఎక్కడ పుట్టారు! విజయ్ అచ్చంపేట లో పుడితే, కోయింబత్తూరు లో పల్లవి జన్మించింది. 🔅చదువు : విజయ్ చదివింది..”బీకామ్ పల్లవి చదివింది “మెడిసిన్.. మొదటి సినిమాలు : 2011లో విజయ్ ‘నువ్విలా’ చిత్రంతో తన సినీ కెరీర్ను ప్రారంభించారు. పల్లవి 2005లో ‘కస్తూరి మాన్’ (తమిళం)చిత్రం తో సినీ కెరీర్ను ప్రారంభించారు. సూపర్హిట్ మూవీస్ : 🔅‘అర్జున్రెడ్డి’తో కెరీర్లో...
- [ఔను..ఆ బస్సు..ఒక మినీ గార్డెన్](https://teluguwonders.com/bmtc-bus/): మనసుంటే మార్గం ఉంటుందంటారు.. నిజ జీవితంలో కొన్ని సంఘటనలు తారసపడినప్పుడు ఈ మాట సరైనదే అనిపిస్తుంది. కేవలం తాపత్రయంతోనే సరిపెట్టుకోకుండా అందుకు ఆచరణ మార్గం వెతికి అనుసరించే వారిని చూసి కచ్చితంగా స్ఫూర్తి పొందాల్సిందే! 🔅పర్యావరణాన్ని కాపాడాలనే తపన ఓ వైపు. ప్రభుత్వ ఉద్యోగం మరోవైపు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా రెండోదానికే ప్రాధాన్యమిస్తారు. కోటికొక్కరు మాత్రం వృత్తిని విడిచి సంకల్పం కోసం నడుం బిగిస్తారు. ఈ నేపథ్యంలో తపన, కొలువు రెండింటికీ ప్రాధాన్యమిస్తూ బెంగళూరుకు చెందిన ఓ బస్సు డ్రైవర్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ‘‘వృక్షో రక్షతి రక్షితః’’ అనే మాటను నినాదాలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. 👉వివరాల్లోకి వెళితే: అది బెంగళూరు మహా నగరం. అందులో ఓ సిటీ బస్సు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బెంగళూరు మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కు చెందిన బస్సు అది. ఆబస్సు ప్రత్యేకత : ఈ బస్సు ఎక్కితే ఓ మినీ ఉద్యానవనంలోకి వచ్చిన...
- [మనం పడుకునే భంగిమ ను బట్టి..మనం ఏంటో తెలుస్తుందంట..!!!](https://teluguwonders.com/sleeping-position-and-personality/): నిద్ర పోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు..కానీ ఆ పడుకునే భంగిమ ను బట్టి వారు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 👉పక్కకు పడుకొని ఒకే కాలు ముడుచుకుంటే : కష్టపడి పనిచేసే రకం,చిన్న విషయాలకే పెద్దగా బాధపడతారు. అసంతృప్తి ఎక్కువ. 👉కుడిచేయి తలగడగా పడుకుంటే : ఆత్మవిశ్వాసమెక్కువ. ఎక్కువ పనుల్లో విజయం సాధిస్తారు. భిన్నమైన దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదికారం, సంపద తోడుగా నిలుస్తాయి. 👉ఎడమ చేయిని తలకిందపెట్టుకొని పడుకుంటే : మంచితనం… పెద్దలంటే గౌరవం… చేసే పనిలో నిబద్దత, ఆత్మవిశ్వాసం తక్కువే. 👉చేతులు బారచాపి వెల్లకిలా పడుకుంటే : స్వేచ్చాప్రియులు.. నలుగురిలో ప్రత్యేక మైన గుర్తింపు కోరుకుంటారు. 👉రెండు చేతులు తలగడగా బోర్లాపడుకుంటే : సంకుచిత స్వభావం. అవసరముంటేనే మాట కలిపే మనస్తత్వం.ఆలసత్వం, లక్ష్యం లేకపోవడం. 👉ఒకే పక్కకు తిరిగి రెండుకాళ్లు ముడుచుకుంటే : స్వార్థం, అసూయ, పగప్రతీకారాలకు ప్రతీక. ఎవరైనా వీళ్లకు భయపడి దూరంగా పారిపోతారు.
- [25ఏళ్ల క్రితం..ఫోన్ ఆ ఒక్క హీరో దగ్గరే ఉండేది...](https://teluguwonders.com/25-years-ago-mobile-craze/): 25 ఏళ్ల క్రితం ఓ సెల్ చేతిలో ఉందంటే.. అది ఎంతో గొప్పగా భావించేవారు. అప్పట్లో కేవలం కొందరు ప్రముఖుల దగ్గరే సెల్ ఉండేది. అలాంటి వారిలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి ఒకరు. ఓ సమయంలో ఆయన దగ్గర ఉన్న ఫోన్ సినిమా సెట్లోని వ్యక్తుల్ని ఎలా గందరగోళానికి గురి చేసిందో దర్శకుడు తులసీదాస్ వివరించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆయిరం నావుల్ల అనంతన్’. గౌతమి, మాధవి, దేవన్, మురళి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సెట్లో జరిగిన విచిత్ర ఘటన గురించి తులసీదాస్ తాజాగా చెబుతూ.. ‘సినిమా షురూ అయ్యింది. మమ్ముట్టి మోటొరోలా హ్యాండ్సెట్తో సెట్కు వచ్చారు. అప్పట్లో అది ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో అతి తక్కువ మంది దగ్గర సెల్ ఉండేది. సెట్లో అందరూ మమ్ముట్టి మొబైల్ గురించే చర్చించుకునేవారు. తర్వాత కొన్ని రోజులకు గౌతమి ఓ మొబైల్ కొని, తీసుకొచ్చారు. ఆపై...
- [మహర్షి..box office ని గెలిచాడా..](https://teluguwonders.com/maharshi-box-office/): మన స్టార్ హీరోలుకమర్షియల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేపథ్యం ఉన్న కథల్ని ఎంచుకునే సాహసం చేస్తున్నారు. అభిమానుల్ని సంతృప్తిపరుస్తూనే… ఏదో ఓ సమస్యని వేలెత్తి చూపిస్తున్నారు. అందుకు తగిన పరిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మహేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ అనే సినిమాల్ని చేశాడు. అవి కమర్షియల్ విజయాల్ని అందుకుంటూనే మహేష్కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి తన 25వ సినిమాకీ అదే ఫార్మెట్ లో వెళ్లి.. ‘మహర్షి’గా మారాడు. హీరోయిజానికి ఎక్కడా లోటు లేకుండా చూసుకుంటూనే ఓ బర్నింగ్ పాయింట్ని ఎంచుకున్నాడు. మరి ఈసారి ఎలాంటి ఫలితం వచ్చింది? మహేష్ నమ్మకాన్ని వంశీ పైడిపల్లి ఎంత వరకూ నిలబెట్టుకున్నాడు? కథేంటంటే..: రిషి కుమార్ (మహేష్ బాబు) ఓ కంపెనీకి సీఈఓ. ఓడిపోవడం అంటే ఏమిటో తెలియని బిజినెస్మేన్. తన కష్టాన్నీ, కలల్ని, విజయానికి సోపానాలుగా మలచుకున్న వ్యక్తి. ఓ మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చి,...
- [తిరుగు లేదు..మహర్షి ఏలేస్తాడు](https://teluguwonders.com/public-talk-on-maharshi-movie/): సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ మూవీ భారీ అంచనాల నడుమ నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది. హైలైట్స్: నేడు ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన ‘మహర్షి’ మూవీ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు మహేష్ కెరియర్లో 25వ మూవీ మహర్షి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఏలేద్దాం అనుకుంటున్నా సార్.. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నా సార్.. అంటూ ‘మహర్షి’ ట్రైలర్లో ధీమాగా చెప్పిన మహేష్ బాబు అన్నట్టుగానే ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు. మహేష్ కెరియర్లో 25 మూవీగా వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ‘మహర్షి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేడు థియేటర్స్లో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ను సంపాదించింది. గత రాత్రి నుండే థియేటర్స్ వద్ద అభిమానులు కోలాహలంతో థియేటర్స్ అన్నీ సందడిగా మారాయి. ఇప్పటికే యూఎస్తో...
- [హిట్ కొట్టి 20 ఏళ్ళు అయ్యింది..అయినా అయన స్టార్ హీరో నే...!!!](https://teluguwonders.com/tamil-star-hero-ajith-kumar/): ఒక హీరోకి ఇరవయ్యేళ్ల పాటు హిట్టే లేకపోతే మరి ఎలా సర్వయివ్ అవుతాడనే అనుమానం రావచ్చు. అయితే ఆ హీరోకి హిట్టు రానిది పక్క రాష్ట్రంలోనే కానీ స్వరాష్ట్రంలో కాదు. ప్రేమలేఖతో తెలుగులో ఘన విజయం సాధించిన తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆ సినిమా వచ్చిన ఇరవయ్యేళ్లలో మళ్లీ తెలుగులో ఒక్కటైనా మంచి విజయాన్ని అందుకోలేకపోయాడు. ఒకటీ అరా సినిమాలు యావరేజ్గా ఆడాయి కానీ అజిత్కి మళ్లీ ‘ప్రేమలేఖ’లా ఏ సినిమా కలిసి రాలేదు. అతని గత చిత్రం ‘వివేకం’ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో మంచి రేట్ ఇచ్చి కొన్నారు కానీ అది ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది. అతని తాజా చిత్రం ‘విశ్వాసం’ కూడా అంతగా ఎక్కలేదు జనాలకి.తమిళంలో ఘన విజయం సాధించిన ‘విశ్వాసం’ తెలుగులో రిలీజ్ అయ్యింది. రెండున్నర కోట్ల రూపాయలకి తెలుగు అనువాద హక్కులు తీసుకుని మరీ రిలీజ్ చేసారు. ఇది ఒక...
- [మహర్షి..సినిమా మైనస్ లు...](https://teluguwonders.com/maharshi-movie-review/): టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు లేటెస్ట్ మూవీ ఇప్పుడు థియేటర్ లో ఉంది.result కోసం వెయిట్ చేస్తుంది. కాన ప్రీ రిలీజ్ టాక్ విషయం లోఇప్పటికే సినిమా గురించి ఇండస్ట్రీ సర్కిల్స్లో ఒక్కటే చర్చ. టీజర్, ఆడియో రెండూ అంచనాలు అందుకోలేదు… కథ గొప్పగా లేదట… సినిమా సరిగా రాలేదట.. ప్రి రిలీజ్ బిజినెస్లోనే టేబుల్ లాస్ అట… ఇలా చాలా మైనస్ లు మహర్షి గురించి చర్చకు వస్తున్నాయి. ఏదేమైనా ఓ సూపర్స్టార్ సినిమాకు ఉండాల్సినంత హైప్ మహర్షికి రాలేదన్నది నిజం. ఇది ఒప్పుకుని తీరాలి. గతంలో బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు డిజాస్టర్లు వచ్చాక కూడా వచ్చిన భరత్ అనే నేను సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బజ్ వచ్చింది. దాంతో పోలిస్తే ఇప్పుడు మహర్షికి అంత సీన్ లేదన్న మాటే ఎక్కువుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా బెనిఫిట్ షోల విషయంలో సందేహాలు కూడా నెలకొన్నాయ్. మహేష్ ఫ్యాన్స్...
- [సైరా అగ్ని ప్రమాద సంఘటన లో..అసలు నిజం ఏంటి..???](https://teluguwonders.com/fire-accident-in-saira-cinema-set/): ఇన్సూరెన్స్ కోసం రాంచరణ్ కక్కుర్తి పడ్డాడా..? సైరా నర్సింహారెడ్డి చిత్రం సుమారు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్నది. అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. భారీ ఎత్తున వేసిన సెట్ మంటల్లో కాలి బూడిద కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెట్లో అగ్ని ప్రమాదం గురించి మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వివాదం గురించి వివరాల్లోకి వెళితే.. సైరా చివరి షెడ్యూల్ కోసం భారీగా ఏర్పాటు చేసిన కోటకు సంబంధించిన సెట్ను గండిపేటకు సమీపంలోని కోకాపేటలోని మెగాస్టార్ ఫాంహౌస్లో నిర్మించారు. కొద్దిరోజులపాటు సెట్లో షూటింగ్ కూడా జరుగింది. అయితే మే 3వ తేదీ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్నది. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా...
- [ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది](https://teluguwonders.com/white-hair-to-black-hair-naturally/): చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరుగొచ్చు. దీనికి కంగారుపడవలసిన అవసరం లేదు సహజ పద్ధతుల ద్వారా తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది. 👉ఆ విధానాలు మీ కోసం ఉసిరిపొడి చేసుకుని అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్నిరోజూ తలకు పూసుకొని రెండు గంటలాగి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. 👉ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ చేసి ఈ పేస్ట్ను తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయండి, ఆ తర్వాత రెండు గంటలు ఆగి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరుచుగా చేయాల్సి ఉంటుంది. 👉కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రోజూ ఈ రసం తలకు పూసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. 👉నువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఇందులో బాదం ఆయిల్...
- [యాక్టర్ కావాలనుకున్న వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు.. ఇప్పుడు వరుస పెట్టి హిట్లు కొడుతున్నాడు...](https://teluguwonders.com/anil-raavipudi/): ఆయన యాక్టర్ కావాలనుకున్నాడు కానీ డైరెక్టర్ అయ్యాడు. ఆయన మరెవరో కాదు…”పటాస్” తో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి. ఆయన మొదట్లో యాక్టర్ కావాలని ఇండస్ట్రీ కి వచ్చాడు కానీ విధి ఆయన్ని డైరెక్టర్ ని చేసింది . ఆయన డైరెక్షన్ ఎంత జాగ్రత్తగా చేస్తాడో నటన కూడా అంతే అద్భుతంగా చేస్తాడట, ఒకానొక సందర్భంలో అనిల్ తనలో ఉన్న నటన గురించి ఒక ఇంటర్వ్యూ లో ఇలా వెల్లడించారు. గతంలో తన కోసం తాను ఒక పాత్ర కూడా రాసుకున్నట్లు అతను వెల్లడించాడు. అంతా అనుకున్న ప్రకారం జరిగితే అతను చాలా ఏళ్ల కిందటే నటుడిగా మారాల్సిందట. కానీ అది కాస్తా అటు ఇటుగా అయ్యి దర్శకుడు అవ్వాల్సి వచ్చిందని తెలిపారు. 👉ఇంతకీ ఏ సినిమాలో అనిల్ నటుడుగా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నారు అంటే తాను రైటర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన” కందిరీగ ”...
- [తులసి మొక్క..మన అమ్మ](https://teluguwonders.com/uses-of-tulasi-plant/): తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు.అలాంటి తులసిలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు సైతం దాగున్నాయి. అవేమిటంటే.. 🔅యాక్నే సమస్యపై ఇది బాగా పనిచేస్తుంది.మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. రకరకాల క్యాన్సర్ల రిస్కు నుంచి కాపాడుతుంది.హార్మోన్ల సమతుల్యతను కాపాడడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది,విటమిన్ “K “ఇందులో పుష్కలంగా ఉంటుంది. శ్వాసకోశ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉దంతాలను పరిరక్షిస్తుంది. ఓరల్ హెల్త్ కాపాడుతుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో బాగా ఉన్నాయి. 👉మెదడు చురుగ్గా పనిచేసేలా సహకరిస్తుంది, 👉గుండె ఆరోగాన్ని కూడా కాపాడుతుంది. 👉అధిక రక్తపోటును అదుపు లో ఉంచుతుంది . 👉 కాలేయం ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తుంది . నొప్పి తగ్గించే గుణం కూడా తులసి ఆకుల్లో ఉంది . 👉రోగనిరోధక శక్తిని పెంచే గుణం కూడా ఉంది. 👉పోషకపదార్ధాలూ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రేడియేషన్ దుష్పరిణామాలు శరీరంపై పడకుండా పరిరక్షిస్తుంది. 👉ఎముకల నొప్పుల నుంచి వేగంగా...
- [భోజనం చేసాక ఈ పనులు..అస్సలు చెయ్యకూడదు..](https://teluguwonders.com/dont-do-these-things-after-meals/): ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాల్సిందే. అందుకు భోజనం చేశాక కొన్నిటిని తినకుండా ఉంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం.. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చు. 👉భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు.అందువల్ల పొట్ట బాగా పెరిగే అవకాశం ఉంది. 👉అన్నం తిన్న వెంటనే టీ..కాఫీలు తాగకూడదు. అలా చేస్తే తేయాకులో ఉండే ఆమ్లాలు , ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 👉తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి, జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. 👉భోజనం అయ్యాక పదినిమిషాలు పాటు నడిస్తే మంచిది అంటారు.కానీ అలా నడవటం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణ వ్యవస్థ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా, ఓ పదినిమిషాల తర్వాత నడిస్తే చాలు. 👉అన్నింటికంటే ముఖ్యంగా తినగానే నిద్ర పోకూడదు. అలా నిద్రపోతే తిన్నఆహారం...
- [నిధి అగర్వాల్ తన పాస్ పోర్ట్ పోగొట్టుకుంది](https://teluguwonders.com/nidhi-agarwal-lost-her-passport/): నిధి అగర్వాల్..ఈ పేరు వింటే ఇప్పటి యూత్ కి మంచి మైకం. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తన గ్లామర్తో మంచి క్రేజ్ నీ సంపాదించుకుంది నిధి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన నిధి అగర్వాల్, తరువాత మిస్టర్ మజ్నులో మరో అక్కినేని హీరో అఖిల్తో జోడి కట్టినా సక్సెస్ మాత్రం దక్కలేదు. దీంతో ప్రస్తుతం సెట్స్మీద ఉన్న ఇస్మార్ట్ శంకర్ మీదే ఆశలు పెట్టుకున్నారు నిధి అగర్వాల్. ఇటీవల వారణాసి షెడ్యూల్ పూర్తి చేసుకున్నఇస్మార్ట్ శంకర్ చిత్రయూనిట్ త్వరలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే నిధి అగర్వాల్ తన పాస్పోర్ట్ను పోగొట్టుకోవటంతో ఫారిన్ షెడ్యూల్పై అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ షెడ్యూల్ తన వల్ల ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో నిధి ఎంతో కష్టపడి అధికారులను సంప్రదించి పాస్పోర్ట్ను తిరిగి పొందారు. దీంతో అనుకున్న సమయానికి ఇస్మార్ట్ శంకర్ ఫారిన్ షెడ్యుల్ను...
- [మజ్జిగ తాగితే బరువు తగ్గుతారా..??](https://teluguwonders.com/how-to-reduce-weight-by-using-curd/): స్థూలకాయం సమస్య అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఆహారాన్ని తగ్గిస్తున్నారు.దీని వల్ల నీరసం వస్తుంది.శరీరబరువు తగ్గాలంటే రోజూ రెండు సార్లు మజ్జిగ తాగాలని సూచిస్తున్నారు పోషకాహారనిపుణులు. మజ్జిగలో శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు నీరసం రాకుండా శక్తిని ఇచ్చే గుణం ఉంది. ఉదయం,సాయంత్రం రెండు గ్లాసుల మజ్జిగ తాగితే.. బరువు తగ్గుతారని చెబుతున్నారు. శరీరపు బరువును పెంచేనెయ్యి,తీపి పదార్థాలు, పెరుగు, మాంసం, వేపుడు కూరలు, నూనె వస్తువులు ముఖ్యంగా వేరుశనగ నూనె, దుంపకూరలు, మినుముతో చేసే పదార్థాలకు దూరంగా ఉండాలి. భోజనం చేసే ముందు గ్లాస్ మంచినీళ్లు తాగాలి దీనితో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం తక్కువగా తీసుకుంటారు. రోజు పరగడుపున ఆరగ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో రెండు స్పూన్ల తేనె వేసుకుని తాగినా.. శరీరబరువు అదుపులో ఉంటుంది. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. భోజనం చేసిన తర్వాత పదినిమిషాలపాటు నడవాలి.....
- [మహర్షి కోసం ఉమైర్ సంధు ఇచ్చిన ఫస్ట్ review నిజమవుతుందా..!!!?](https://teluguwonders.com/maharshi-review/): ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇచ్చే విశ్లేషకుడు అనే సంగతి తెలిసిందే. చాలా తెలుగు సినిమాలకు ఆయన ఫస్ట్ రివ్యూలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ‘మహర్షి’ సినిమాకు ఆయన రివ్యూ, రేటింగ్ను వెల్లడించారు. యూఏఈ సెన్సార్ బోర్డులో సినిమా చూసిన ఉమైర్ సంధు.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే రివ్యూ ఇచ్చేశారు. 👉సూపర్ స్టార్ మహేష్బాబు అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, జగపతిబాబు వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల కాబోతోంది....
- [మహాభారత యుద్ధానికి కారణం హెలీ తోకచుక్క...???](https://teluguwonders.com/mahabharat/): తోకచుక్కలు ఆకాశంలో కనిపించిన సమయంలో భూమిమీద చెడు సంఘటనలు జరుగుతాయని పురాణాలలో చెప్పబడి ఉన్నది. 🔅ముఖ్యంగా మహాభారతం విషయానికి వచ్చినట్లయితే ద్వాపరయుగాంతం సమయంలో మానవులలో దురహంకారం, దుష్టత్వం పెరిగిపోయాయి.ఆ కారణంగానే కౌరవ-పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగింది.ఆ తరువాత కాలంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన యాదవులలో కూడా అనైతికత మరియు అరాచకత్వం ప్రబలిపోయాయి. అలాంటి సమయంలో మహరుషుల శాపం కారణంగా యాదవులు ఒక పండుగ సమయంలో సముద్ర తీరంలో ఏదో ఒక విషయంలో గొడవపడి, చివరికి ఆ గొడవ ముదిరి ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారు. ఆవిధంగా యాదవ వంశం అంతమయిపోయింది. ఆ చావులకు కారణం మహాభారత యుద్ధ సమయంలో ఒక పెద్ద తోకచుక్క పుష్యమీ నక్షత్ర మండలంపై భాగంలో కనిపించడమే అని వ్యాసమహర్షి మహాభారత గ్రంధం లో రాశారు. భారతీయ ఖగోళశాస్త్ర గ్రంధాలలో వ్రాయబడిన సమాచారప్రకారం చూసినట్లయితే తోకచుక్కలు దాదాపు 500 ఉన్నాయి. వాటిలో పెద్ద తోకచుక్కలు చాలా కొద్దిగా ఉన్నాయి. అలాంటి...
- [ఏ బరువు ఉన్న వారు ఎంత నీటిని త్రాగాలో..చూసుకోండి..](https://teluguwonders.com/water-drinking-day/): నీరు ఎంత తాగితే అంత మంచిది. అలా అన్నారని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా నీటిని తాగకూడదు. నీళ్లు ఎప్పుడూ తాగేవారి శరీర బరువును బట్టి తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు సగటున ఎంత బరువుని బట్టి ఎన్ని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం… 👉45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9లీటర్లు, 👉50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1 లీటర్లు, 👉55 కేజీల బరువున్నవారు రోజుకి 2.3 లీటర్లు, 👉60 కేజీల బరువున్నవారు రోజుకి 2.5 లీటర్లు, 👉65 కేజీల బరువున్నవారు రోజుకి 2.7 లీటర్లు, 👉70 కేజీల బరువున్నవారు రోజుకి 2.9 లీటర్లు, 👉75 కేజీల బరువున్నవారు రోజుకి 3.2 లీటర్లు, 👉80 కేజీల బరువున్నవారు రోజుకి 3.5 లీటర్లు, 👉85 కేజీల బరువున్నవారు రోజుకి 3.7 లీటర్లు, 👉90 కేజీల బరువున్నవారు రోజుకి...
- [ఇలా చేస్తే గులాబీ పువ్వు లాంటి అందం..మీ సొంతం..](https://teluguwonders.com/rose-beauty/): అందంగా ఉండటానికి అందరూ ప్రయత్నిస్తారు దానికోసం బ్యూటీ ప్రొడక్ట్స్ అని బ్యూటీ పార్లర్స్ అని చాలా ఖర్చు పెడతారు, తెలియక . సాధారణంగా మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా అందంగా అవడానికి ప్రయత్నించవచ్చు అవేంటో, ఎలాగో చూద్దాం రండి.. మన ఇంటి “రోజ్ బ్యూటీ పార్లర్” కి.. 🌹గంధం పొడి, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కాంతివంతంగా మారుతుంది.🌹అర టీస్పూన్ కీర రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈమిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.🌹ముల్తానీ మట్టిలో.. చెంచా బంగాళాదుంప గుజ్జు, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి.పావుగంటయ్యాక గోరువెచ్చటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. మర్నాటికి చర్మం తాజాగా తయారవుతుంది.🌹రోజ్ వాటర్ ని కళ్లచుట్టూ దూదితో అద్దుకుని కాసేపువిశ్రమించాలి.🌹టమాటా గుజ్జు ఒక టీస్పూన్,...
- [వాస్తు పూజలు మనం ఎందుకు చేస్తాం..](https://teluguwonders.com/vastu-pooja/): కొత్తగా ఇల్లు కట్టుకునే టప్పుడు సొంత ఇల్లయినా అద్దె ఇల్లయినా ఒక ఇంటిలోకి ప్రవేశించేటప్పుడు మనం వాస్తు చూసుకునే ముందుకు వెళ్తాము. అసలు వాస్తుశాస్త్రం ,వాస్తు పురుషోత్పత్తి ఎలా జరిగిందో తెలుసుకుందాం. 🔅వాస్తు పురుషుడి పుట్టుక : పూర్వం అంధకాసుర వధ సందర్భంలో శివుని లలాటం నుండి చెమటబిందువు జారిపడింది. దానినుండి భయంకరరూపం గల భూతం ఒకటి ఉత్పన్నమైంది. అది భూమిపై పడిన అంధకుని రక్తమంతా తాగింది. అయినా తృప్తి కలగలేదు. ఆకలి తీరలేదు.ఆ భూతం శివుని గురించి దారుణమైన తపస్సు చేసింది. కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ భూతం మూడులోకాలు మింగే శక్తి కావాలని కోరుకుంది. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆభూతం తర్వాత విజృంభించి భూమండలాన్ని ఆక్రమిస్తూ అడ్డంగా పడుకుంది. అది చూసి భయపడ్డ దేవాసురులు ఆ భూతాన్ని తొక్కి అణిచిపెట్టారు. ఆ భూతం తన ఆకలి తీరే మార్గలేదని ఆక్రోశించింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు...
- [అక్షయ తృతీయ ..ఒక బంగారం లాంటి పండగ..](https://teluguwonders.com/akshaya-tritiya/): వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. 🔅అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనే పండగనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తూన్నా ఎన్నో ప్రత్యేకతలు దీని సొంతం.శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహారి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. 👉ఈ రోజు బంగారం కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందని భక్తుల నమ్మకం. అయితే, ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలానిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఈ శుభ తిథిన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుంది. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. ఈ తిథి రోజు మొత్తం శుభకార్యాలను జరపించుకోవచ్చు.🔅పురాణాల్లో దీని విశిష్టత...
- [ కలలు భవిష్యత్తుని ముందుగానే చెబుతాయా..?](https://teluguwonders.com/is-dreams-become-true/): ఔను కల లు..భవిష్యత్తు ని ముందుగానే చూపిస్తాయి. చరిత్ర ను చూస్తే.. జీసస్ విషయంలో : జీసస్ క్రీస్తు పసిబాలుడుగా ఉన్నప్పుడు జోసెఫ్ కు కలలో ఒక దేవదూత కనిపించి హెరోడ్ రాజు తన దేశంలో చంటిపిల్లలను వధిస్తున్నాడనీ, కాబట్టి జీసస్సుని తీసుకుని ఈజిప్ట్ పొమ్మని ఆదేశించినట్లు ఒకగాధ వుంది. కలలోఆదేశించిన ప్రకారం జోసఫ్ జీసస్ ను తీసుకుని రహస్యంగా ఈజిప్ట్ చేరుకున్నాడు. మరి జోసఫ్ కి ఆ కల రాకపోతే ప్రపంచ చరిత్ర మరొక విధంగా ఉండేదేమో.. 🔅 ముస్లింస్ విషయంలో : బక్రీదు పండుగ జరుపుకోవడానికి మూలకారణం అబ్రహంకు వచ్చిన స్వప్నమే. భగవంతుడు కలలో కనిపించి సత్కార్యాలు చేయమని ఆదేశిస్తాడని మహమ్మదీయుల భావన. 🔅బుద్దుని విషయంలో : గౌతముడు సాహిక జీవితం గడుపుతున్నప్పుడు ఆయన భార్యకు ఒకనాటి కలలో తన భర్త సన్యాసాశ్రమం తీసుకున్నట్లు, తనను వదిలి వెళ్ళిపోయినట్లు కల వచ్చింది.ఆ విషయాన్ని తన భర్తతో ప్రస్తావించినప్పుడు “దానికంత...
- [వేపాకు బ్యూటీ పార్లర్..](https://teluguwonders.com/benefits-of-neem-tree/): అందానికి వేప: రుచికి చేదు అయినా వేప ఆకుతో చర్మ, కేశ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. పనీకర్ల మొటిమలూ మచ్చలూ బ్లాక్ హెడ్స్ ని నివారిస్తాయి. అర లీటరు నీటిలో గుప్పెడు వేపాకులు వేసి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారేవరకూ మరిగించి దింపేయాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలోకి తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. ప్రతీరోజూ ఈ నీటిలో దూది ముంచి ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి. ఫలితంగా కొన్నాళ్లకు మొటిమలూ, వాటితాలూకు మచ్చలూ పోతాయి. పొడిచర్మం ఉన్నవారికి వేపపొడి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. వేపఆకుల పొడిలో కాసిని నీళ్లల్లా, కొద్దిగా ద్రాక్ష గింజల నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేసుకుంటే చర్మం తాజాదనంతో మెరుస్తుంది. అలాగే వయసురీత్యా వచ్చే ముడతల్ని నివారించేందుకు ముఖానికి వేపనూనె రాసుకుని మర్దన చేసుకోవాలి. చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు… వేపఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించి, షాంపూ చేసుకున్న తర్వాత జుట్టుకు రాసుకుని...
- [8 వేల మెట్లు ఉన్న.. ఓ స్వర్గం లాంటి.. దేవాలయం...](https://teluguwonders.com/china-buddhas-temple/): సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లినా మనసు ప్రశాంతంగా ఉంటుంది, అందులోనూఈ ఆలయానికి వెళితే మాత్రం ప్రశాంతత తో ..పాటు సంతోషం కూడా రెట్టింపవుతుంది. 🔅కట్టిపడేసే రమణీయ దృశ్యాలు : చుట్టూ లోయ.. మధ్యలో కొండ.. ఆ కొండపై బుద్ధుని ఆలయం..చేతికి అందే మేఘాలు… ఇదీ అక్కడి ప్రకృతి సుందరదృశ్యం. అక్కడి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు. పర్యాటకులకు స్వర్గధామంగా నిలుస్తోన్న ఆ ప్రదేశం చైనాలోని గిజావు రాష్ట్రంలో ఫంజింగ్షాన్ అనే ప్రదేశం లో ఉంది. అక్కడ ఒక కొండ మీద ప్రముఖ బౌద్ధ ఆలయం ఉంది.. కొండపై ఉన్న ఆ బౌద్ధ ఆలయాన్ని సందర్శించడానికి.. పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు. ఈ కొండ యొక్క విశేషం ఏమిటంటే ఈ కొండ రెండుగా చీలి ఉంటుంది. ఒక భాగంలో బుద్ధుని ఆలయం ఉంటే, మరో భాగంలో మైత్రేయ ఆలయం ఉంటుంది.ఈ రెండింటిని కలుపుతూ చిన్న వంతెన ఉంటుంది. ఈ కొండపైకి చేరుకోవాలంటే 8 వేల...
- [సమ్మర్ లో ఈ జ్యూస్లు తాగడం ఎంతో మేలు..](https://teluguwonders.com/best-summer-juices/): ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్నీ, పండ్లనీ మించినవి ఉండవు. “అలాంటి వాటితో చేసిన కొన్ని జ్యూసులు … తాగితే అంతకు మించిన ఆరోగ్యం ఉండదు” బీట్రూట్ జ్యూస్ :. తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటే బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.రెండు మూడు రోజులకోసారి గ్లాసుడు బీట్ రూట్ జ్యూస్ తాగితే చాలు .కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన చక్కెర సమపాళ్లల్లో ఆంది,నీరసం దరిచేరదు. దీన్నుంచి విటమిన్ బి, సి పుష్కలంగా అందుతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. 🔅కాకర జ్యూస్: దీని పేరు చెబితే చేదు ఆని దూరం జరిగే వాళ్లే ఎక్కువ. కానీ చేసే మేలు చాలా ఎక్కువ. ఇందులో షుగర్ ఉండదు కనుక మధుమేహులకూ ఇది చాలా మంచిది. జీర్ణశయాన్ని శుద్ధి చేస్తుంది. 🍉పుచ్చకాయ జ్యూస్: రోజులో మనిషికి కావల్సిన ఖనిజాలూ, ఇతర పోషకాలూ, ఉప్పూ.. ఒక గ్లాసుడు...
- [రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు..](https://teluguwonders.com/ram-chanram/): రాంచరణ్ తన బాల్యాన్ని మళ్ళీ చూసొచ్చాడు.. రాం చరణ్ ఊటీ వెళ్ళాడు . చాలా సంతోషాన్ని పొందాడు..ఊటీ వెళ్తే సంతోష పడటమేమిటి…వాళ్ళు తరచుగా వెళ్లారు కదా అనుకుంటున్నారు కదా..తను సంతోష పడింది ఊటీ వెళ్లినందుకు కాదు ఊటీలో తను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ కి వెళ్లి నందుకు. అవును చిన్ననాటి జ్ఞాపకాలను..ప్రదేశాలను,చదువుకున్న స్కూల్ ను మళ్ళీ చూసినప్పుడు ఎవరైనా చాలా సంతోష పడతారు. ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్న స్కూల్ కి వెళ్ళినప్పుడు, క్లాస్ రూంలో మనం కూర్చున్న బెంచ్, హాస్టల్ గదిలో మనం పడుకున్న మంచం ఇలా అప్పట్లో మనం వాడిన ప్రతి వస్తువును చూడగానే మన ముఖంలో ఏదో తెలియని ఆనందం, చిరునవ్వు వచ్చేస్తాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఇలాంటి అనుభూతే కలిగింది. చరణ్ చిన్నప్పుడు ఊటీలో చదువుకున్న లారెన్స్ స్కూల్ లోవెడేల్ను తాజాగా సందర్శించారు. రామ్ చరణ్...
- [ఆ నటి పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకోబోతుందా...!??](https://teluguwonders.com/amy-jackone/): సాధారణంగా ఎక్కడైన ఏం జరుగుతుంది..ముందు నిశ్చితార్థం,తరువాత పెళ్లి, ఆ తరువాత గర్భం ఇది ఒక సంప్రదాయం ప్రకారం సంసారానికి పద్దతి. కానీ సంస్కృతిలను బట్టి సంప్రదాయం కూడా ఒక్కో దేశం లో ఒక్కో విధంగా ఉంటుంది. విషయం ఏంటంటే బ్రిటన్కు చెందిన మోడల్, నటి అయిన అమీ జాక్సన్ నిశ్చితార్థం..నిన్న మే5 న లండన్ లో జరిగింది. ఇందులో విశేషం గాని ఆశ్చర్యం గాని ఏముంది..ఇది న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్నా.. రింగులు మార్చుకునే సమయానికి అమీ జాక్సన్ గర్భవతి. ఆమె కొంతకాలంగా బ్రిటన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. ఈ ఏడాది మార్చి 31న ,తాను పెళ్లికాకుండానే గర్భవతిఅయ్యానని గర్వంగా ప్రకటించుకుంది కూడా. బ్రిటన్కు చెందిన మోడల్, నటి అమీ జాక్సన్ దక్షిణ భారతదేశ సినీ పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘2.0’లో వసీకరణ్కు రోబో అసిస్టెంట్ వెన్నెలగా నటించి...
- [స్వర్గం లాంటి ..ఒక స్మశానం కథ](https://teluguwonders.com/burial-ground-story/): శ్మశాననికి పగలు వెళ్లటానికే బయపడతాం. కానీ ఒకతను రాత్రి పూట వెళ్ల వలిసి వచ్చింది.. 🔅అది రాత్రి పదకొండున్నర… ఒడిశాలోని డెప్పిగుడలో ఉన్న శ్మశానం పక్కగా వెళ్తున్న ఆ వ్యక్తికి లోపల ఎవరో తిరుగుతున్నట్లనిపించింది. చూస్తే దహన సంస్కారాలు జరుగుతున్న ఆనవాళ్లు కూడా ఏవీ కనిపించ లేదు. పైగా వాళ్లు దహనవాటిక దగ్గర కూర్చుని అన్నం లాంటిదేదో తింటున్నారు. దాంతో అతడికి గుండెదడ పెరిగి, పరుగందుకున్నాడు. ఇంతకీ అక్కడున్న దెవరు..?అసలక్కడ ఎం జరుగుతుంది..?అలాగని అక్కడున్న వారు వాళ్ళు అగోరాలూ కాదు,అమాయకులు.. 😳అసలు వాళ్ళెవరు.. అక్కడ ఏం జరుగుతుంది అవును ఆ స్మశానం లో ఉన్నవారు అఘోరాలు కాదు అమాయకులు .మరి స్మశానం లో ఎందుకు ఉంటున్నారంటే దానికో లెక్కుంది ,ఆ లెక్క ఏంటంటే ఆ స్మశానం చనిపోయిన వారికే కాదు బ్రతికున్నవారికి కూడా ఆశ్రయం ఇస్తుంది .అవును ఇది నిజం అది కూడా ఒకళ్లకు ఇద్దరకు కాదు.. 150 పైగా జనాభా...
- [అభిమాని కోసం ఆవేదన పడిన Jr ఎన్టీఆర్](https://teluguwonders.com/jr-ntr-fan/): Jr NTR: తను ఎదగడానికి కారణం అయిన వారిని,ఎదగడానికి ప్రోత్సాహించిన వారిని ఎవరూ మరిచిపోరు. ఓట్ వేసిన ప్రజలకి నాయకులు, తమని ఆదరించి ఇంత వాళ్ళని చేసిన అభిమానులను హీరోలు కూడా అదే విధంగా మర్చిపోలేరు,మరిచిపోకూడదు కూడా. విషయంలోకి వెళ్తే : కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రతినిధి, తన ఆప్తుడు అయిన జయదేవ్ ఈ రోజు చనిపోవడం తో అది తెలుసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో కలత చెందారు. ఎప్పుడూ అభిమానుల బాగును కోరుకునే ఆయన అభిమాన దేవుళ్లు లేకపోతే తాను లేనని అంటుంటా రు. ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుకల్లోనూ అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. మీకోసం మీ వాళ్లు ఇంట్లో ఎదురుచూస్తూ ఉంటారు దయచేసి సురక్షితంగా తిరిగి వెళ్లండి అంటూ సూచిస్తారు. అంతలా అభిమానులపై ప్రేమను పెంచుకునే ఎన్టీఆర్ నేడు ఒక విషాద వార్త వినాల్సి వచ్చింది. ఈ మేరకు జయదేవ్ను గుర్తుచేసుకుంటూ...
- [ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోండి..](https://teluguwonders.com/good-food-habits/): మనమెప్పుడు మన మెదడును చురుగ్గా ఉంచుకోడానికి ప్రయత్నించాలి.లేదంటే మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 👉మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు :మెదడు సమస్యల్లో ముఖ్యమైనది పక్ష వాతం,మతి మరుపు, ఒక వయసు తర్వాత అల్జిమర్స్ వంటివి. ఇలాంటి సమస్యలను నివారించడానికి ఈ కింది పేర్కొన్న ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఇవి మెదడు ను చురుకుగా ఉంచడానికి దోహదపడతాయి. 🔅మెదడు ను చురుకుగా ఉంచే ఆహారాలు : చేపలు తీసుకోవడం మెదడుకు అన్నివిధాలా మేలు చేస్తుంది. మెదడు చురుకుదనానికీ ఇది బాగా దోహదపడుతుంది. చేపల్లో రకాలైన పండు చేప పంగుగప్ప, వంజరం, కనగర్తలు (మాకరెల్) వంటివి ఎక్కువగా తీసుకోవాలి .వీటిలో మెదడు చురుకుదనానికి దోహదం చేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. 🔅మెదడు చురుకుదనానికి దోహదం చేసే నూనె : ఆలివ్ ఆయిల్ . ఉపయోగాలు : ఆలివ్ ఆయిల్ రక్తపోటును తగ్గిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, కొవ్వులను...
- [వణికిస్తున్న వడగాలులు.. 🌞🌞🌞🌞🌞](https://teluguwonders.com/hot-summer-may/): 🌞సాధారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే వడగాలులు వీస్తాయి. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే వడగాలులు విజృంభిస్తున్నట్టు గా అర్థం అవుతుంది.తెలుగు రాష్ట్రాలపై భానుడు కన్నెర్రజేస్తోన్నడు .అవును అందుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే ఒక నిదర్శనం.ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. 🌞అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణం ఏంటంటే : ఫణి తుఫాను ప్రభావం .ఫణి తుఫాను కోస్తా తీరం గుండా పయనించి ఆ ప్రాంతాల్లోని తేమను ఒడిశా, పశ్చిమ్ బెంగాల్వైపు తీసుకుపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి, తెలుగు రాష్ట్రాలు రెండూ నిప్పుల కొలిమిల్లా మారాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో వడగాల్పులు వీస్తున్నాయి ఏపీ లోఉదయం 8 గంటల నుంచి ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్ల నుంచి రావడానికి జనం భయపడుతున్నారు. . 🌞వాస్తవానికి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే, ఈసారి మాత్రం కోస్తా, రాయలసీమ అనే...
- [రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది](https://teluguwonders.com/reshami-counter/): రేష్మి కి ఒక నెటీజన్ ఇచ్చిన ఫోటో కౌంటర్ ఇది ‘ఇలా చేయడం స్వాతంత్ర్యం అనుకుంది. కానీ దీని వలన తనకి ఉన్న సహజ భద్రతని కోల్పోతోందని తెలుసుకోలేకపోతోంది ఆధునిక యువతి.” అంటూ తన రక్షణ కవచం నుంచి బయటకు వచ్చి నిల్చున్న తాబేలు ఫోటోను షేర్ చేస్తూ రష్మికి కొందరు కౌంటర్ ఇచ్చారు విషయం లోకి వెళ్తే : పెరిగిపోతున్న అత్యాచారాలకు కారణం వారి వస్త్రధారణే అని చాలా మంది వాదిస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్ ఫోజ్ చేసే విధంగా చిట్టి పొట్టి దుస్తులు, స్కర్టులు ధరించడం వల్లే పురుషుల్లో అలాంటి దుర్భుద్ధి కలుగుతుందంటూ కొందరు ప్రముఖులు సైతం బహిరంగ ప్రకటనలు చేశారు. దీని పై రష్మీ కౌంటర్ ఇచ్చారు :ఇలా వాదిస్తున్న వారిని ఉద్దేశించి తెలుగు యాంకర్ రష్మి గౌతమ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. కారణాలు వెతకడం మానండి, మహిలను లొంగదీసుకోవడానికి టన్నులకొద్దీ కారణాలు...
- [ఆవెంజర్స్ ఎండ్ గేమ్ అవతార్ ని అధిగమించబోతుందా..](https://teluguwonders.com/avengers-avatar/): ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో అవెంజర్స్ ప్రభంజనం సృష్టిస్తుంది: అవెంజర్స్ ఎండ్గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. ఈ మూవీ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది. ప్రపంచ బాక్సాఫీస్ను అవెంజర్స్ చిత్రం కుదిపేస్తున్నది.ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ 22వ చివరి, చిత్రం కావడం తోఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. గత పదిరోజులగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ విడుదలైన ప్రతీచోట రికార్డులను తిరగరాస్తుఉండడమే దీనికి నిదర్శనం. ఒకప్పుడు ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అవతార్ రికార్డును అధిగమించేందుకు సుడిగాలి వేగంతో అవెంజర్స్ మూవీ దూసుకెళ్తున్నది. గత పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్లలో 2 బిలియన్ డాలర్ల రికార్డుకు చేరువై విజయవంతంగా రెండోవారంలోకి ప్రవేశించింది. 🔅అవతార్, స్టార్ వార్స్ ఫోర్స్ అవేకన్స్ కలెక్షన్స్ ని ఇది అధిగమించబోతుందా : అవును ఈ చిత్రాల కలెక్షన్లను...
- [కుంభకర్ణుడి చెల్లెలు ఇంకా ఉంది](https://teluguwonders.com/sleeping-girl/): 🔅నిద్రను దూరం చేసుకోవడం వల్ల కలిగే రోగాలు, నష్టాల గురించి చాలామందికి తెలుసు. కానీ నిద్రే రోగంగా మారి పీడిస్తుంటే… నిద్ర వద్దు బాబోయ్ అని ఎంత పట్టుదలగా ఉన్నా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుల తరబడి నిద్రలోనే ఉండిపోతే…ఇది నిజంగా ఈ కాలం లో జరుగుతుందా అనుకుంటున్నారా అయితే 🔅 మీ కోసమే ఈ అమ్మాయి కధ 🔅కుంభకర్ణుడి చెల్లెలు:కుంభకర్ణుడి గురించి భారతీయులకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఆరు నెలలపాటు ఏకధాటిగా నిద్రపోయేలా రావణుడి సోదరుడయిన కుంభకర్ణుడికి బ్రహ్మ వరమిస్తాడు. మరి ఏ దేవుడి వరమో, ఎవరు ఇచ్చిన శాపమో కానీ ఓ యువతి కూడా ఈ కుంభకర్ణుడికి పోటీనిస్తోంది. కుంభకర్ణుడిలా ఆరు నెలలు కాదు గానీ ఏకధాటిగా పన్నెండు రోజుల పాటు నిద్రపోతోంది. బ్రిటన్కి చెందిన లూసియా బాల్ అనే 22 ఏళ్ల యువతి పడుకుంటే చాలు 8 నుంచి 12 రోజుల పాటు...
- [ఇకపై మన కిలో లెక్క మారనుందా..!!?](https://teluguwonders.com/does-our-calculation-change/): ప్రపంచ తీర్మానాలకు అనుగుణంగా అంతర్జాతీయ కొలమానాల విధానంలోని ఏడు ప్రాథమిక యూనిట్లలోని కిలో, యాంపియర్(విద్యుత్తు యూనిట్), కెల్విన్(వేడి), మోల్(అణువుల సంఖ్య)లను సోమవారం నవీకరించారు. ♦ఇప్పటివరకు పారిస్ నగరానికి సమీపంలోని సెవరెస్ ప్రాంతంలోని భూగర్భంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య మూడు జాడీల కింద అరచేతి పరిమాణంలో ఉన్న కిలో రాయిని ప్రమాణంగా తీసుకునేవారు. 👉‘లీ గ్రాండ్ కే’: ఇది మన కిలో రాయి కి ప్రమాణికంగా వాడే మరొక రాయి పేరు. 👉40 ఏళ్లకు ఒకసారి వివిధ దేశాలకు చెందిన అధికారులు తమ దగ్గర ఉన్న కిలో రాయిని ఫ్రాన్స్లోని సెవరె్సకు తీసుకెళ్లి.. దాని బరువుతో సరిచూసుకునేవారు. దేశవ్యాప్తంగా దాన్నే ప్రమాణంగా తీసుకునేవారు. ఇప్పుడీ ప్రమాణాన్ని మార్చేశారు. 👉 ‘లీ గ్రాండ్ కే’కు బదులు కొత్త ప్రమాణాన్ని తీసుకొచ్చారు. అయితే.. ♦ఈ నిర్ణయంతో వీటన్నిటినీ తూచే నమూనా రాయి మాత్రమే మారింది కానీ కిలో రాళ్లు ఏమీ మారవు. .అదండీ విషయం…
- [పవన్ కళ్యాణ్ వస్తే పగులుద్ది : వివాదం రేపుతున్న తమ్మారెడ్డి భరద్వాజ వీడియో](https://teluguwonders.com/tammareddy-shocking-comments/): ఇప్పుడు సెలబ్రెటీలు సోషల్ మీడియా పుణ్యమా అని వారేం చెప్పదలచుకున్నారో అదే విషయం నేరుగా చెప్పేస్తున్నారు. అలాంటి వారిలో దర్శక నిర్మాత ఒకరు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఒక వీడియో సంచలనాన్ని రేపుతోంది 👉తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఏపీలో ఎన్నికల బెట్టింగ్ పై విరుచుకుపడ్డారు. అది చాలామంది జీవితాలను నాశనం చేస్తుందన్నారు. 🔴జనసేన పై తీవ్ర విమర్శ : పవన్ కల్యాణ్ పార్టీ జనసేన ఈ ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే అది కేవలం పవన్ కల్యాణ్ నాయకత్వ వైఫల్యమే అవుతుందని తీవ్రంగా కామెంట్ చేశారు.. 👉పవన్ కేవలం జగన్ ను మాత్రమే తిడుతున్నారని.. దమ్ముంటే.. అటు టీడీపీ, వైసీపీలను రెండింటినీ విమర్శించాలని.. మండిపడ్డారు. అయితే 🔴వీడియో టైటిల్ వివాదం : ఈ వీడియోకు ” పవన్ కల్యాణ్ వస్తే పగులుద్ధి..” అనే టైటిల్ వ్యూస్ కోసం పెట్టడం వివాదాస్పదంగా మారింది.
- [నిరుద్యోగులకు శుభవార్త ; ఎల్ఐసి లో 8 వేల 581 ఉద్యోగాలకి నోటిఫికేషన్](https://teluguwonders.com/good-news-for-unemployed/): లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీ రిక్రూట్ మెంట్ కి తెరతీసింది. 👉ఈ సారి 8వేల 581 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 8 జోన్లల్లో అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్(ADO) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 👉ఒక్క హైదరాబాద్ జోన్లోనే 1,251 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 👉దరఖాస్తు చివరి తేది : జూన్ 9 . ♦Selection విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 🔸ఇప్పటికే ఎల్ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లతో పాటు డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. LIC Recruitment 2019 Apprentice Development Officer(ADO) 👉మొత్తం పోస్టులు: 8వేల 581. ♦జోన్ల వారీగా ఖాళీలు : 🔸సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్ – 1251 🔸సెంట్రల్ జోన్ ఆఫీస్, భోపాల్-25...
- [ఇక పై 10 రూ"లు,200 రూ"లు,500రూ"ల కొత్త నోట్లు...](https://teluguwonders.com/10200500-new-notes-coming-soon/): మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ పేరుతో త్వరలో రూ.10 డినామినేషన్ కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) జారీ చేయనుంది. రానున్న కొత్త పది రూపాయల నోట్లపై గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండనున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త సిరీస్ లో వచ్చే రూ.10 బ్యాంకు నోట్ల డిజైన్ కూడా ఇటీవల రిలీజ్ చేసిన పది నోట్ల డిజైన్ మాదిరిగానే ఉండనున్నట్టు తెలిపింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన అన్ని పాత రూ.10 నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని ఓ లీగల్ టెండర్ ప్రకటనలో తెలిపింది. 👉2019 ఏప్రిల్ లో ఆర్బీఐ మహాత్మాగాంధీ సిరీస్ లో రూ.200, రూ.500 నోట్లలో మార్పుని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ♦200రూ. నోట్ పై: రూ. 200 నోట్ల ఫీచర్లలో కళారూపమైన సాంచి స్థూపం ఉంటుంది. ♦500రూ. నోట్ పై: రూ. 500 నోట్లలో ఎర్రకోట థీమ్ తో...
- [అమెజాన్ చేతిలో మహర్షి తో పాటు మహేష్ బాబు 26 సినిమా కూడా](https://teluguwonders.com/maheshs-film-is-in-the-hands-of-amazon/): మహేష్ బాబు చేస్తున్న 26వ సినిమా డిజిటల్ రైట్స్ ను అప్పుడే అమెజాన్ సంస్థ సొంతం చేసుకోవడానికి సిద్ధం అయిపోయింది.ఇపుడు సినిమా అంటే డిజిటల్ సంస్థ ల చేతిలోనే. గతం లో వినోదం అంటే అందరూ థియేటర్స్ కి వెళ్ళే సినిమాలు చూసే వారు.తర్వాత టీవీ వచ్చాక కొంత మంది థియేటర్స్ కి వెళ్ళడం తగ్గించారు.ఇంటర్నెట్ వచ్చాక అది ఇంకొంచం తగ్గింది. 👉ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాక డిజిటల్ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇప్పుడు అంతా.. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ లు వీటిదే హవా. ఇప్పుడు ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 4 రోజుల్లోనే జనాలు సినిమాలను పైరసీ సీడీ ల్లో చూసేస్తున్నారు. అందుకే అమెజాన్, నెట్ ఫ్లిక్స్లు ఎక్కువగా సినిమాలను సొంతం చేసుకుంటున్నాయి. ♦మహేష్ బాబు మహర్షి కూడా త్వరలో వీటిలో వచ్చేయబోతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపుగా రూ. 11 కోట్ల...
- [ఊపిరి పీల్చుకునే సమయo ఎక్కడ ఉంది??](https://teluguwonders.com/world-cup/): ప్రపంచకప్ ఆరంభం నుంచే ఒత్తిడి కుల్దీప్, జాదవ్పై ఆందోళన లేదు ఇంగ్లండ్ బయలుదేరే ముందు మీడియాతో కోహ్లీ ముంబై: మేటి జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో తలపడనుండడంతో ఈ వరల్డ్క్పలో తీవ్రమైన పోటీ నెలకొననుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తొలి బంతి నుంచే ఆటలో మమేకం కావడం జట్టు విజయానికి ఎంతో కీలకమన్నాడు. ఈనెల 30న ఇంగ్లండ్లో మొదలవనున్న వరల్డ్క్పకు బయల్దేరే ముందు కోచ్ రవి శాస్ర్తితో కలిసి కోహ్లీ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు. ఇప్పడు మూడో వరల్డ్కప్లో ఆడబోతున్న కోహ్లీ తొలిసారి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. నాలుగు కఠిన మ్యాచ్లుండడంతో ఊపిరి తీసుకొనేంత సమయం కూడా లేదన్నాడు. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా (జూన్ 5)తో తలపడనున్న భారత్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా (జూన్ 9), న్యూజిలాండ్ (జూన్ 13), పాకిస్థాన్ (జూన్ 16)తో ఆడనుంది. ‘ఫార్మాట్, జట్టు బలాబలాలపరంగా నేను పాల్గొన్న ప్రపంచ కప్ల్లో అత్యంత పోటీ నెలకొన్న టోర్నీ...
- [కంగారూలపై యువీ సింహగర్జన](https://teluguwonders.com/uv/): 1..2..3..4..5 కాదు 28 ఏళ్ల నాటి కల. అవును! టీమిండియా రెండోసారి ప్రపంచకప్ను ముద్దాడాలన్నది శతకోటి భారతీయుల 28 ఏళ్ల నాటి కల. 2011లో సొంతగడ్డపై లీగ్దశను దాటి క్వార్టర్ ఫైనల్ చేరింది ధోనీసేన. ఫైనల్ చేరే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ అది. ప్రత్యర్థేమో పసికూన కాదు. నాలుగు సార్లు విశ్వవిజేత. భీకరమైన ఆస్ట్రేలియా. 2003 ఫైనల్లో భారత భంగపాటు పదేపదే కలవరపాటు కలిగిస్తోంది. ఒత్తిడి కొర కొరా చంపేస్తోంది. ఆసీస్తో పోరు కంగారు పెడుతోంది. ఛేదనలో 187/5తో దాదాపు చేజారిపోయే మ్యాచ్ను మళ్లీ మనవైపు తిప్పింది ‘యువ రాజసం’. యువీ అద్వితీయ పోరాట పటిమతో విజయ దరహాసం చేశాడు. ధోనీసేన మీసం మెలేశాడు. ప్రపంచకప్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిన ఈ సమరాన్ని మరొక్కసారి తలచుకుందాం!! దాయాది పిలుపు చివరి లీగ్లో వెస్టిండీస్ను 80 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఊపుమీదుంది. క్వార్టర్స్లో ఆసీస్తో పోరుకు సై అంటోంది. అప్పటికే...
- [సీఎం ఎవరు ???](https://teluguwonders.com/who-is-cm/): సెంటిమెంట్! రాజకీయాల్లో ఈ మాటకు చాలానే వాల్యూ ఉంది. నాయకుల నుంచి పార్టీ వరకు కూడా సెంటిమెంట్నే ఫాలో అవుతూ ఉంటారు. అడుగుతీసి అడుగు వేసేందుకు సెంటిమెంట్ పాళ్లు కలిసి వస్తాయో లేదోనని ఒకటికి పది మార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్తారు. నాయకులు, నియోజకవర్గాలకు కూడా ఈ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయకులైతే.. తాము గెలుపొందుతున్న నియో జకవర్గంపై మరింత సెంటిమెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం ఒకటి పశ్చిమ గోదావరిలో వెలుగు చూసింది. స్టేట్ వైడ్ గా హైలెట్. పశ్చిమలోని ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థి తాలూకు పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఈ సెంటిమెంట్ తాలూకు ప్రధాన సారాంశం. గతంలో ఇలానే జరిగింది.. ఇప్పుడు కూడా ఇలానే జరగుతుందని ఇక్కడి నాయకులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు ఏపీలో చాలానే ఉన్నాయి. పశ్చిమ...
- [మహర్షి డైరక్టర్ రియల్ లవ్ స్టోరీ.. ](https://teluguwonders.com/maharshi-director-love-story/): సూపర్ స్టార్ మహేష్ తో ఈమధ్యనే మహర్షి అంటూ ఓ సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ వంశీ పైడిపల్లి. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుంది. మహేష్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఇది నిలుస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో మహర్షి డైరక్టర్ వంశీ పైడిపల్లి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. వంశీ పైడిపల్లి లవ్ స్టోరీ గురించి తన మాటల్లోనే చెప్పాడు.. దాదాపుగా ఓ సినిమాకు కావాల్సిన ట్విస్టులన్ని వంశీ ప్రేమ కథలో ఉన్నాయనిపిస్తుంది. భద్ర సినిమాకు అసోసియేట్ డైరక్టర్ గా చేస్తున్నప్పుడు శ్వేత అనే కాస్టూం డిజైనర్ తో పాటుగా మాలిని కూడా షూటింగ్ కు వచ్చిందట అక్కడ ఆమెను చూసి ఇష్టపడినట్టు చెప్పారు వంశీ. ఇక శ్వేత ద్వారా ఆమె నంబర్ తీసుకోవడం మాట్లాడటం జరిగిందట. ఆమెతో మాట్లాడిన టైంలో వంశీ చాలా...
- [షాకింగ్ న్యూస్ : మే 23 వ తేదీన ఫలితాలు రాకపోవచ్చు...!!?](https://teluguwonders.com/may-23rd-results-may-not-come/): మే 23. ఈ తేదీ ఇప్పుడు మాత్రమే కాదు రాబోయే 5 ఏళ్ళు గుర్తుంటుంది. అయితే నెగ్గిన వారికీ ఒకలా,ఓడిన వారికీ ఒకలా..ప్రజలకయితే..మరోలా మొత్తానికి అయితే ఈ తేదీని మర్చిపోవడం మాత్రం కష్టం.ఇప్పుడైతే ఫలితాల కోసo నాయకులు,దేశ ప్రజలు అంతా ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. 👉ఎందుకంటే ఏపీ అధికార పీఠం ఎవరిదో తేలేది 23నే. ఈ నేపథ్యంలో ఈరోజుకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఆరోజు విధి విధానాలు 👉లెక్కింపు ప్రక్రియ : మే 23న ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 14 నుంచి 16 గంటలు పడుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ♦ఈవీఎంలను ప్రతీ రౌండులో రెండింటిని లెక్కిస్తారు. ఒక్కో ఈవీఎం ఓట్ల రౌండు లెక్కింపును 30 నుంచి 40 నిమిషాలు పడుతుందని అంచనా. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు.. ఆతర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపడుతారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత...
- [హీరో గా రాబోతున్న రియల్ స్టార్ శ్రీహరి కొడుకు](https://teluguwonders.com/real-star-srihari/): “మేఘాంశ్” హీరోగా కార్తీక్ – అర్జున్ దర్శక ద్వయంలో “రాజ్దూత్” అనే చిత్రం రూపొందనుంది. “మేఘాంశ్”, అంటే మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రియల్ స్టార్ శ్రీహరి పెద్ద కొడుకు. శ్రీ హరి కెరీర్ ఫుల్ స్వింగ్లో ఉన్న సమయం 2013లో ఆయన హఠాత్తుగా మరణించడంతో అభిమానులు ఆందోళన చెందారు. శ్రీహరి మరణం తర్వాత ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి వార్తలు బయటకి రాలేదు. తాజా సమాచారం ప్రకారం శ్రీహరి పెద్ద తనయుడు మేఘాంశ్ హీరోగా వెండితెరకి పరిచయం కానున్నాడని అంటున్నారు. 👉 చైల్డ్ ఆర్టిస్ట్ గా : మేఘాంశ్ చైల్డ్ ఆర్టిస్ట్గా “భైరవ” అనే సినిమాతో వెండితెరకి పరిచయమయ్యాడు. ఇందులో శ్రీహరి హీరోగా నటించారు. తండ్రి మరణం, స్టడీస్ కారణంగా కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్న మేఘాంశ్ త్వరలో రాజ్దూత్ అనే సినిమాతో వెండితెరకి పరిచయం కానున్నట్టు తెలుస్తుంది. కొన్నాళ్ళ పాటు...
- [అభిమానులకు సర్ప్రైజింగ్ గిఫ్ట్ : సాహో పోస్టర్ ఇంకా రిలీజ్ డేట్ ని ప్రకటించిన ప్రభాస్](https://teluguwonders.com/saaho/): రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే కేవలం తన ఎంట్రీ తోనే చాలా మంది insta followers ని సాధించి రికార్డు సాధించాడు. అయితే 👉ప్రభాస్ నిన్న తన ఎకౌంట్లో ఓ వీడియో షేర్ చేస్తూ సర్ప్రైజ్ ఇస్తానని అన్నాడు. ♦ సాహో పోస్టర్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో “సాహో” అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలసిందే. దానికి సంబందించిన “సాహో “పోస్టర్ ను అన్నట్టుగానే నిన్న surprising గా విడుదల చేసాడు.న్యూ లుక్లో ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. అంతే కాదు అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించి అభిమానులను ఆనందపరిచాడు ప్రభాస్ 👉Release date : సాహో చిత్రం ఆగస్ట్ 15నవిడుదల కానుందని పేర్కొన్నారు., 👉Actors & technicians : యాక్షన్ ఎంటర్టైనర్& స్పై థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సాహో చిత్రం లో...
- [ఈ ఫోల్డింగ్ హౌస్ ని ఒక్కరోజులోనే కట్టేయవచ్చు](https://teluguwonders.com/folding-house/): ప్రస్తుత కాలం లో నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. కానీ ఇప్పుడు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదంటున్నాడు ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ రెనాటో విడాల్. ఈయనగారు ఫ్లాట్–ప్యాక్ హౌస్ని రూపొందించారు. మీకు స్థలం ఉంటే చాలు.. ఎంచక్కా ఒక్కరోజులో ఆరేడు గంటల్లో ఈ ఫోల్డింగ్ హౌస్ను ఏర్పాటు చేసుకోవచ్చు. 👉ఇళ్ల ఖర్చు ; దీని ధర 29,928 యూరోలతో ప్రారంభమవుతుంది. ఇంటి సైజుని బట్టి, ధర కూడా మారుతుంది. 👉లివింగ్రూమ్, బెడ్రూమ్లు, కిచెన్…ఇలా సకల సదుపాయాలూ ఉంటాయి. 👉ఈ ఇళ్ల సమర్ధత ; ఈ ఫ్లాట్–ప్యాక్ ఫోల్డింగ్ హౌస్లుభూకంపం వచ్చినా తట్టుకుని నిలబడతాయట . బాగుంది కదా ఈ టెక్నాలజీ..
- [కేదార్నాథ్ గుహ ల్లో మోడీ రిలాక్సేషన్ ఎలక్షన్స్ ఫలితాల గురించి భయంతో నేనా..!!!](https://teluguwonders.com/modi-relaxed-in-kedarnath-caves/): ఔను .. ప్రధాని మౌన ముద్ర లోకి వెళ్ళిపోయారు.. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటన సాగిస్తున్నారు. ఏడవది, చివరిది అయిన లోక్సభ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియగా, ఆదివారంనాడు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారంనాడు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఓ గుహలో ధ్యానం చేశారు. ఆ ప్రాతంలో జరుగుతున్న కేదార్నాథ్ అభివృద్ధి ప్రాజెక్టును సైతం ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించారు. కేదార్నాథ్ వెళ్లే మార్గంలో తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేదార్నాథ్లో రాత్రి బస చేసిన తర్వాత ఆదివారంనాడు బద్రీనాథ్ బయలు దేరి వెళ్తారు. ఆ సాయంత్రమే తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా కేదారినాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతా...
- [ప్రాణం లేని బంగారం..ఒకరికి తిరిగి ప్రాణాన్ని పోసింది...](https://teluguwonders.com/lifeless-gold-chain-gave-life/): చనిపోయిందని మార్చురీ రిఫ్రిజరేటర్లో పెట్టిన ఒక మహిళ కొద్ది గంటల్లోనే లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పంజాబ్లోని కపుర్థలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళితే : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది 65సంవత్సరాల మహిళ. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి రిఫ్రిజరేటర్లో పెట్టారు. 👉ఇలా బ్రతికింది: ఆమె మెడలో గోల్డ్ చైన్ను తీసుకునేందుకు కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఉంచిన రిఫ్రిజరేటర్ను తెరిచి చూడగా ఆమె ఊపిరి పీల్చుకుంది. దీంతో సిబ్బంది వైద్యులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వెంటనే ఆమెకు నీళ్లు తాగించారు. అనంతరం ఆమె కళ్లకు కట్టిన గంతలు తొలగించారు. ముఖం మీద నీళ్లు చల్లడంతో ఆమె కళ్లు తెరిచింది. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె మరోసారి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను కుపర్థలా సివిల్...
- [తారక్ ఎప్పటికీ ..నా ప్రియమైన స్నేహితుడే అంటున్న శ్రీనివాసరెడ్డి..](https://teluguwonders.com/tarak-is-my-dearest-friend-srinivas-reddy/): కమెడియన్ శ్రీనివాస రెడ్డి త్వరలో దర్శకుడుగా కూడ మారబోతున్నాడు. నటుడుగా మంచిపేరు తెచ్చుకున్నా అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఇప్పుడు ఈదర్శకుడు అవతారంలో తన అదృష్టాన్ని వెతుక్కోబోతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇతడు ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఒకఇంటర్వ్యూలో ఒకప్పుడు జూనియర్ తో తనకు ఏర్పడ్డ విభేధాలలోని అసలు నిజాలను బయటపెట్టి క్లారిటీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేసాడు. శ్రీనివాస రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అతి కొద్దిమంది సన్నిహిత మిత్రులలో ఒకడిగా కొనసాగిన విషయాలను గుర్తు చేసుకుంటూ తన కూతురుకి స్వయంగా జూనియర్ పేరు పెట్టడంతో పాటు అప్పట్లో జరిగిన తనకూతురు ఉయ్యాల ఫంక్షన్ కుజునియర్ స్వయంగా వచ్చి అన్నీ తానై నడిపించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే తాను జూనియర్ కు దూరం కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అని చెపుతూ జూనియర్ తో సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు చేసిన తప్పుడు ప్రచారం వల్ల తమఇద్దరి మధ్య గ్యాప్...
- [నమ్మ లేని వార్త :ఇక గ్రుడ్లు చెట్లకు కాస్తాయ్...](https://teluguwonders.com/egg-trees/): చెట్లకు డబ్బులుని కాయించలేం గాని (కోడి ) గుడ్లు ని కాయించడం ఈజీ అంటున్నారు ఆ శాస్త్రవేత్తలు.వినడానికి విచిత్రం గా ఉన్నా ఇది నిజం అంటున్నారు వాళ్ళు. అంతేకాదు చెట్లకు వంకాయ లు కాయించినంత ఈజీగా కోడిగుడ్లను కూడా కాయించేస్తున్నారు . ఆల్రెడీ అమెరికాలో ఈ గుడ్ల ను అమ్మేస్తున్నారు కూడా. 👉 కోడి గుడ్డు పై భిన్న అభిప్రాయాలు: కోడి గుడ్డుశాఖాహారమా? మాంసాహారమా? ..అని అలోచించి గుడ్డు ని తినని వారికీ ఇప్పుడు కొత్తగా శాఖాహార గుడ్డు రాబోతోంది. 👉కోడి గ్రుడ్ల విశేషత : గుడ్డుల్లో ఉండే ఎగ్ వైట్ (తెల్లసొన) లో ప్రొటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయని న్యూట్రీషియన్లు చెబుతుంటారు. రోజుకు ఒక్క గుడ్డు తింటే చాలా సమస్యల నుంచి బైట పడవచ్చని వైద్యలు సూచిస్తుంటారు. ఎగ్ వైట్ అంటే గుడ్డులోని తెల్లసొనను అత్యధిక ప్రోటీన్ కలిగినదని సైంటిస్టులు ఏనాడు గుర్తించారు. 👉♦ఇవి చెట్లకు కాసే గ్రుడ్లు :...
- [మహర్షి 11 రోజుల కలెక్షన్స్ : దూకుడు మీద ఉన్న మహర్షి](https://teluguwonders.com/maharshi-collections/): సూపర్స్టార్ మహేష్బాబు మహర్షి సినిమా టాక్తో సంబంధం లేకుండా ఫుల్ స్వింగ్లోవసూళ్లు రాబడుతోంది. మహర్షి దూకుడు ముందు పాత రికార్డులు అన్ని పగిలిపోతున్నాయి. మహేష్బాబు కెరీర్లోనే చాలా ఏరియాల్లో లాంగ్ రన్లో వచ్చిన వసూళ్లను సైతం మహర్షి ఇప్పటికే దాటేసింది. మహేష్ ఎంచుకున్న సబ్జెక్ట్కు ప్రేక్షకుడు కనెక్ట్ అవ్వడమే సినిమాలో మేజర్ హైలెట్ అయ్యింది. )))👉100 కోట్ల గ్రాస్; 4 రోజులకే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రూ.65 కోట్ల షేర్ రాబట్టిన మహర్షి 11 రోజులకే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 72.79 కోట్ల షేర్ రాబట్టింది. ♦తెలుగు రాష్ట్రాల్లో మహర్షి 11 రోజుల వసూళ్ల వివరాలు( రూ.కోట్లలో ): నైజాం – 25.4 సీడెడ్ – 9.06 గుంటూరు – 7.86 వైజాగ్ – 8.94 ఈస్ట్ – 7.92 వెస్ట్ – 5.51 కృష్ణా – 5.42 నెల్లూరు – 2.70 👉Total గా ఏపీ...
- [గ్రూప్-1కు 1.40లక్షల మంది అభ్యర్థులు.](https://teluguwonders.com/1-40-lakh-candidates-for-group-1/):  267 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎపిపిఎస్సి ప్రజాశక్తి , ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్సి) ఈ నెల 26న నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 258 పరీక్ష కేంద్రాలను కమిషన్ ఏర్పాటు చేసింది. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 16,642 మంది అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి 15,888 మంది, గుంటూరు నుంచి 12,158 మంది, కర్నూలు నుంచి 11,611 మంది దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో 44, కర్నూలులో 32, కృష్ణాలో 31 కేంద్రాలను ఎపిపిఎస్సి ఏర్పాటు చేసింది. 26న ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్ష జరగనుంది. 2018 డిసెంబర్ 31న 169 పోస్టులకు ఎపిపిఎస్సి గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 44 బ్యాక్లాగ్ పోస్టులు ఉండగా, 125 కొత్త పోస్టులు ఉన్నాయి.
- [నోకియా ఫోన్లపై భారీ రాయితీ](https://teluguwonders.com/nokia-phones/): నోకియాకు చెందిన పలు స్మార్ట్ఫోన్ల ధరలు భారత్లో భారీగా తగ్గాయి. నోకియా 8.1, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై గరిష్టంగా రూ.6 వేల వరకు తగ్గించినట్టు సంస్థ పేర్కొంది. నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఈ సేల్ కొనసాగనుంది. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలను ఇటీవలే తగ్గించిన నోకియా తాజాగా మరికొన్ని ఫోన్ల ధరలను తగ్గించింది. నోకియా 8.1 4జీబీ ర్యామ్ వేరియంట్పై రూ.6 వేలు రాయితీని పొందేందుకు వినియోగదారులు FAN6000 అనే ప్రోమోకోడ్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇదే ఫోన్లో 6 జీబీ ర్యామ్ వేరియంట్పై రూ.4 వేలు రాయితీ ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం కస్టమర్లు FAN4000 అనే ప్రోమోకోడ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. నోకియా 8.1 4జీబీ/64జీబీ స్టోరేజీ వేరియంట్ అసలు ధర రూ.26,999 కాగా, 6జీబీ...
- [గెలుపు ఎవరిది ?????](https://teluguwonders.com/whos-winning/): రాష్ట్రంలో అందరిచూపు రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాపైనే ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయం పందేలకు వేదికగా మారింది. ఇక్కడ జరిగే పందేల తీరు కూడా అలాగే ఉంటుంది. బెట్టింగ్ మాట వినిపిస్తే చాలు పందెంరాయుళ్లకు కృష్ణా జిల్లానే గుర్తొస్తుంది. పార్లమెంట్, శాసనసభ స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములపై రూ. కోట్లలో పందేలు జరుగుతున్నాయి. రూ. 10వేల నుంచి మొదలై.. నలుగురైదుగురు కలిపి పెద్ద మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదేస్థాయిలో కొందరు యువకులు చిన్నపాటి పందేలకు దిగుతున్నారు. పోలింగ్ ముందు వరకు ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని..రాష్ట్రంలో పార్టీలకు లభించే స్థానాలు, జిల్లాలో అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపై ఇవి సాగాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటాపోటీ ఉన్నా.. పోలింగ్ తర్వాత చిత్రం మారిపోయింది. ఎన్నికలు ఏకపక్షంగా సాగాయన్న అంచనాకు రావడం.. ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పడంతో అప్పటి వరకు అధికారపార్టీ గెలుస్తుందని పందేలు...
- [సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే](https://teluguwonders.com/lagadapati-brother-survey/): సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే. ఇప్పటివరకు మనం లగటిపాటి సర్వే రిపోర్ట్ చూశాము. కానీ ఇప్పుడు అతని స్వంత బ్రదర్ సర్వే రిపోర్ట్ ఆసక్తి రేపుతోంది. తాజా ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలు ఖాయంగా వస్తాయని.. వైఎస్సార్ కాంగ్రెస్ కు గరిష్ఠంగా 72 సీట్లకు మించి రావని తేల్చేశారు. మొత్తం 175 స్థానాలున్న ఏపీలో 88 స్థానాలు మేజిక్ ఫిగర్ అన్న విషయం తెలిసిందే. లగడపాటి అంచనాలకు భిన్నంగా ఆయన సొంత సోదరుడు చెబుతున్న సర్వే రిపోర్ట్ విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ల్యాంకో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన లగడపాటి మధుసూదన్ తాజాగా ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏ తీరులో ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పారు. జిల్లాల వారీగా ఆయన వెల్లడించిన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఆయన అంచనా ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ కు 106 స్థానాలు పక్కాగా వస్తాయని.. టీడీపీ 68 సీట్లు.. జనసేనకు ఒక్క సీటు...
- [ఆర్ నారాయణ మూర్తి ని ఆదుకోవడానికి దిగి రాబోతున్న మెగాస్టార్..](https://teluguwonders.com/r-narayamurthy/): R.నారాయణ మూర్తి పేరు వినగానే ఒకప్పుడు కర్షక, కార్మికుల కోసం ఆయన తీసిన ఎర్రసైన్యం, దండోరా, చీమల దండు, ఒరేయ్ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. నారాయణ మూర్తి కెరీర్ మొదట్లో సాటిలేని మేటి చిత్రాలు అవి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక… అయన సినిమాలు తీయడం తగ్గించేశారు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఆయన సినిమాలు చేయలేరు. ఒకవేళ తన తహారలోనే సినిమాలు చేసినా చూసేవాళ్ళు కరువు. అందుకే నారాయణ మూర్తి సినిమాలు చేయడం తగ్గించేశారు. ఇప్పుడు మరలా మెగాఫోన్ పట్టుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నా రూ “అంగట్లో ప్రజాస్వామ్యం” పేరుతో రాయకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సినిమా చేశారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక మంగళవారం రోజున ప్రసాద్ లాబ్స్ లో జరగబోతున్నది. 👉ఆడియో వేడుకకు మెగాస్టార్: ఈ ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నారు. సాధారణం గా రాజకీయాలకు...
- [ఆ భారతీయుడికి 39 మంది భార్యలు.. 180 మంది కుటుంబసభ్యులు..!!!](https://teluguwonders.com/180-members-in-one-family/): సాధారణం గా ఒక కుటుంబం లో ఎంత మంది ఉంటారు, మహా అయితే ఒక భార్య భర్త ,ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో ఇద్దరు వృద్దులు ఇలా ఓ ఆరుగురు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ‘జిఓనా చనా’ అనే భారతీయుడి ఇంట్లో మొత్తం 180 మంది ఉంటారు.అలాగని వారంతా ఉమ్మడి కుటుంబం కాదు. ఒక్కకుటుంభమే . 👉విషయం లోకి వెళ్తే : మిజొరాంకి చెందిన అరవై నాలుగేండ్ల జిఓనా చనా ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం కలిగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తున్నాడు do. ఆయన 👉♦భార్యల లిస్టు: అతనికి మొత్తం 39 మంది భార్యలు. వాస్తవానికి నలభై మంది ,పాపం ఈ మధ్యే ఒకావిడ కలం చేసింది. 👉సంతతి : 94 మంది సంతానం, 14 మంది కోడళ్ళు ,33 మంది మనవళ్లు మనవరాళ్లు. 👉వారి జీవనోపాధి: వ్యవసాయం చేయడం. ఛైర్లు ,బల్లలు వంటివి తయారు చేసి వాటిని...
- [Sorry మరియు thanks పదాలు వాడకూడదట.](https://teluguwonders.com/do-not-use-sorry-and-thanks/): Sorry మరియు thanks పదాలు వాడకూడదట. ఈ పదాలకు బదులుగా కొత్త వాడుక పదాలు తీసుకొచ్చాడు tanuku కి చెందిన ఈ వ్యక్తి.. మాయాబజార్ సినిమాలో చెప్పినట్లుగా ఎవరూ సృష్టించే పోతే కొత్త పదాలు ఎలా వస్తాయి అనే డైలాగ్ ఒకటుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకో బోయే పదాలు కొత్త పదాలు కాకపోవచ్చు కానీ మనం కొన్ని సందర్భాల్లో వాడే రెండు పదాలు కి కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి, కొన్ని బంధాలకు కొత్త జీవితాన్ని ఇస్తాయి . 🎉స్నేహబంధం : అన్ని బంధాల్లో కల్లా గొప్ప బంధం స్నేహబంధం అలాంటి స్నేహబంధం లో ఉండే నిజమైన స్నేహితుల మధ్య ఎటువంటి రహస్యాలు ఎటువంటి అరమరికలు ఉండవు. వారి మధ్య వచ్చే కోపం అయినా అలకలు అయినా తాత్కాలికమే. ఈ మాత్రం దానికి వారి మధ్య క్షమించమనే అంత తప్పులూ ఉండవ్, కృతజ్ఞతలు చెప్పేంత అవసరమూ ఉండదు. 🎉స్నేహితులు sorry చెప్పుకోకూడదు :...
- [ఆ జైలు లో కారణం తెలియకుండా 29 మంది హత్య..](https://teluguwonders.com/29-people-killed-in-jail/): అవును ఆ జైలు లో 29 మంది ఖైదీలను చంపేసారు. 👉విషయం లోకి వెళ్తే : రాజధాని దుషాన్బేకు 25 కిలోమీటర్ల దూరంలోవాహదత్ నగరంలో ఈ ఘటన జరిగింది . మే 19వ తేదీన తజకిస్తాన్ జైలులో అల్లర్లు జరిగాయి .కాగా ఈ అల్లర్లలో మొత్తం 32 మంది మృతిచెందినట్లు ఆ దేశ న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. మృతిచెందినవారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు. 👉ఘర్షణ కు కారణం తీయట్లేదు : కారణం తెలియదు కానీ సుమారు అరగంట పాటు కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు ఖైదీలకు చెందిన కుటుంబీకులు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఖైదీలు ముగ్గురు సెక్యూర్టీ గార్డులను కూడా చంపేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఘటనపై విచారణకు ఆదేశించారు.
- [23 న నా సర్వే తప్పితే ఇక సర్వే లు చెప్పను :లగడపాటి రాజగోపాల్](https://teluguwonders.com/lagadapati-survey-2/): లగడపాటి రాజగోపాల్ తాజాగా ఏపీ ఎన్నికలపై ఆక్టోపస్ సర్వే ఫలితాలు వెల్లడించారు. ఏపీలో సైకిల్కు తిరుగులేదని.. కచ్చితంగా టీడీపీ గెలిచి తీరుతుందని లగడపాటి తేల్చేశారు. సర్వే ఫలితాలు వెల్లడించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు. 🎙మీడియా ప్రశ్న : ఏపీ ఎన్నికల్లో మీ సర్వే ప్లాప్ అయితే పరిస్థితేంటి..!? అని అడగగానే 👉🎙లగడపాటి :“ఈ సారి నా సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పను. ఈ నెల 23 తర్వాత నా విశ్వసనీయత పెరుగుతుంది. నా సర్వేను నమ్మాలని నేను ఎవరినీ కోరడంలేదు. బల్లగుద్ది అస్సలే చెప్పట్లేదు. కత్తిపెట్టి ఇది వినండని నేనేం అనలేదు. వినేవాళ్లు వింటారు. నమ్మేవాళ్లు నమ్ముతారు. నా వాయిస్ వెళ్లింది. నాకు అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీతో సంబంధంలేదు. నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్తోనే మొదలైందన్న విషయం మీ అందరికీ తెలుసు. అదే...
- [షాకింగ్ న్యూస్ : tv9 c.e.o.గా రవి ప్రకాష్](https://teluguwonders.com/tv9-ceo-ravi-prakash/): హఠాత్తుగా టీవీ9 తెరపై రవిప్రకాశ్ కనిపించారు. “తనపై వచ్చే పుకార్లు నమ్మవద్దని.. తనను ఎవరూ అరెస్టు చేయలేదని.. అరెస్టు చేయబోరని తెలిపారు. తానే టీవీ నైన్ సీఈవోను అని చెప్పిన రవిప్రకాశ్.. సీఈవోగానే మాట్లాడుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో అవాక్కవ్వడం జనం వంతైంది. గత కొన్ని రోజులు నుంచి మీడయాలో టీవీ9 సీఈవో రవిప్రకాశ్ పేరు మారుమోగిపోయింది. రవిప్రకాశ్ పై ఫోర్జరీ కేసు నమోదైందని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల టీవీ నైన్ ను మైహోం గ్రూపు అధినేత కొన్న నేపథ్యంలో ఛానల్లో అంతర్గత గొడవలు ఉన్నాయని కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. పోలీసులు కూడా ఫిర్యాదును ధ్రువీకరించడంతో మీడియాలో రవి ప్రకాశ్ ఫోర్జరీ కేసు విషయం హాట్ టాపిక్ అయ్యింది. పలు ఛానళ్లు, వెబ్ సైట్లు ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా వార్తలు అందించాయి. దీంతో అంతా రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉండొచ్చని భావించారు....
- [నేను ఇక అలాంటి సినిమాల్లో నటించను..ఒక హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు...](https://teluguwonders.com/aishwarya-and-vikram/): హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమిళం లో వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. వచ్చిన కథల్లో సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. 👉త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది. క్రాంతి మాధవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విషయం ఏంటంటే : 👉విక్రమ్ తో కలిసి ఆమె ‘సామి 2’ సినిమాలో నటించింది. హరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే అందులో నటించడం తనకు ఇష్టం లేదని అన్నారు ఐశ్వర్య. అలాంటి పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని, వ్యక్తిగతంగా కోరడం వలన తప్పక చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ పాత్రలో నటించడానికి ఎవరూ అంగీకరించలేదని చెప్పారు. కేవలమ రెండు పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితం కావాలని అనుకోవడం లేదని.....
- [భీమవరం లో జనసేన సందడి...](https://teluguwonders.com/janasena-at-bheemavaram/): జనసేన నాయకులు,అభిమానులు అంతా bhimavaram వైపు క్యూ కడుతున్నారు.. ఏపీ ఎన్నికల ఫలితాలకు మరో రెండు రోజుల సమయమే మిగిలుంది. ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ… ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని సర్వేలు… టీడీపీకి అనుకూలంగా వస్తే… మరికొన్ని మాత్రం వైసీపీదే విజయమన్నారు. మొత్తం మీద మే 23 వరకు గెలుపుపై మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇప్పుడు ఏపీలో హాట్ నియోజకవర్గంగా మారింది. కారణం అక్కడ జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేయడమే. ఆయనతో పాటు సోదరుడు నాగబాబు కూడా అదే జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఇప్పుడు మరింత ప్రాధాన్యత వచ్చింది. నరసరాపురం నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు భీమవరంలో జరగనుంది. దీంతో ఇప్పుడు...
- [ఆ దేశంలో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే](https://teluguwonders.com/the-government-needs-permission-to-download-the-app-in-that-country/): మనం app డౌన్లోడ్ చేసుకోవాలంటే 2 నిమిషాల్లో playstore నుండి download చేసుకుంటాం.కానీ ఆ దేశం లో అయితే ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకోవాలి.వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. 👉విషయంలో కి వెళ్తే : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే! కిమ్ జీవన విధానంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతుంటాయి. కిమ్ ఆదేశాల మేరకు అక్కడ ఇంటర్నెట్ వినియోగం కూడా అతిస్వల్పంగానే ఉంటుంది. ఒక తాజా రిపోర్టును అనుసరించి ఉత్తర కొరియాలో 15 శాతం జనాభాకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. వీరిలో ఇంటర్నెట్ వినియోగించేవారి సంఖ్య కేవలం ఒకశాతం మాత్రమే. అయితే డేటా అందుబాటులో లేనికారణంగా మొబైల్ ఫోన్లో ఎవరూ కూడా ఎటువంటి యాప్ను డౌన్ లోడ్ చేసుకోలేరు. అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకునేవారు నేరుగా స్టోర్కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడున్న సిబ్బంది మాత్రమే యాప్ను డౌన్లోడ్ చేస్తారు. అయితే...
- [ సంచలనం సృష్టిస్తున్న EXit పోల్స్ ఫలితాలు : Ap సీ.ఎం ఎవరో తెలిసిపోయింది](https://teluguwonders.com/exit-poll-results-creating-sensation-ap-cm/): సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) వారి Exit poll సర్వే ప్రకారం : .ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. 👉అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని వెల్లడించింది. 21 లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీకి 43 నుంచి 44 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. టీడీపీకి కేవలం నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జనసేనకు ఒక్క అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కుతుందని సర్వే వివరాలు వెల్లడించింది. 👉ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి :. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.04 శాతం, టీడీపీకి 41.2శాతం, జనసేనకు 7.03శాతం ఓట్లు వస్తాయని సర్వే వెల్లడించింది....
- [అత్యధిక కరెన్సీ విలువ గల దేశాలు..ఇవే..](https://teluguwonders.com/countries-with-high-currency-value/): ఎవరైనా విదేశాలకు వెళ్తున్నారంటే.. ఎందుకు వెళ్తున్నారు డబ్బు సంపాదన కోసమే . అలా వెళ్లి ఆయా దేశాల కరెన్సీని సంపాదించి దాన్ని భారతీయ కరెన్సీకి మార్చి తమ తమ ఇళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ ఉంటుంది . మరి ప్రపంచ దేశాల్లో ఏ కరెన్సీ విలువ ఎక్కువ..? ఏ దేశ కరెన్సీకి బాగా డిమాండ్ ఉంది..? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.ఆయా దేశాల కరెన్సీలు..వాటి గరిష్ట విలువలను బట్టి ఇలా ఉన్నాయ్… ♦1. కువైట్ దీనార్: భారత్ నుంచి పెద్ద సంఖ్యలో వలస వెళ్లే దేశాల లిస్టులో కువైట్ కూడా ఒకటి. ఈ దేశపు కరెన్సీ పేరు కువైట్ దీనార్. ఒక కువైట్ దీనార్ విలువ దాదాపు 3.29 అమెరికన్ డాలర్లు ఉంటుంది. అంటే ఒక్క కువైట్ దీనార్ విలువ దాదాపు 231.16 రూపాయలన్నమాట. 2013 నుంచి ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దీనారే ఉంటోంది....
- [కేరళ లోని ఈ ప్రదేశం లో..హనుమంతుడు శ్రీ రాముని వేళ్లను పెకలించడానికి ప్రయత్నించాడు..](https://teluguwonders.com/in-this-place-of-kerala-lord-hanuman-tried-to-roam-the-fingers-of-sri-rama/): మన దేశంలో సుబ్రహ్మణ్య ఆలయాలు చాలా దర్శనమిస్తాయి. వాటిలో స్థల పురాణం ఉన్నవి పెక్కుగా ఉన్నాయి. ఇలా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పరలస్సరి సుబ్రహ్మణ్య ఆలయం ఒకటి. 👉విశేషాలు : ఈఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరు చాలా అందంగా ఉంటుంది. ♦త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. అయితే అంతకు మునుపే ఇక్కడ అయ్యప్ప ఆలయం ఉంది. ఇప్పుడు రెండు ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం విశేషం. ఈ ఆలయాలతో పాటు అక్కడ గణపతి, నాగ, భగవతి ఆలయాల సమూహం ఉంది. ఈ ఆలయం కేరళలోని కన్నూర్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో పరాలస్సరి నగరంలో ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న కోనేరుకు చాలా ప్రత్యేకత ఉంది. దీనికి లెక్కపెట్టలేనన్ని మెట్లు ఉన్నాయి. దీని నిర్మాణ శైలి కేరళలో చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణంగా ఇలాంటి శైలి ఉత్తర...
- [రెడ్డి గారి అబ్బాయి " మహేష్ "](https://teluguwonders.com/mahesh-new-movie/): సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25 వ సినిమా మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.కంటిన్యూస్ గా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నాడు. రెండవ వారం లో కి ఎంటర్ ఐన మహర్షి , ఫస్ట్ వీక్ లో బాక్సఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. రైతు లు సెంటిమెంట్ బాగా పండించేసాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి . ఈ సినిమాలో చూపించిన రైతులు సమస్యలు , వీకెండ్ వ్యవసాయం అంశాలు అభిమానుల ను ఆకట్టుకున్నాయి. రిలీజ్ ఐన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన మహర్షి.మహేష్ తన 26 న అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయబోతున్న విషయం తెలిసిందే…పటాస్, సుప్రీం , రాజా ది గ్రేట్ , F2 సినిమాలతో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నా డు అనిల్.మహేష్ కోసం అనిల్ ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ ఒకటి రెడి చేసాడట. గత...
- [పడిపోయిన సూర్య రేంజ్ ..!!!](https://teluguwonders.com/surya-range-fallen/): సూర్య హీరో గా సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం ” ఎన్ జి కె” తెలుగు వెర్షన్.తెలుగు లో “7జి బృoదవన కాలనీ ” , ‘ ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ‘ చిత్రాలను రూపొందించి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. శ్రీ రాఘవ డైరెక్ట్ చేయడం, సూర్య నటించడం తో. ” ఎ న్ జి కె ” తెలుగు హక్కులు డిమాండు కు ఏర్పడింది.చివరికి వాటిని రాధ మోహన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా 8 కోట్లకు హక్కులు కొన్నట్టు రాధ మోహన్ నిర్మాత చెప్తున్నారు. ఒకప్పుడు సూర్య సినిమా లు హక్కులు 15కోట్ల కు తక్కువ కాకుండా అమ్ముడుపోయేది. ఈ మధ్య వరుస ప్లాప్స్ తో 15 కోట్ల నుంచి 8 కోట్ల కు పడిపోయినది. ఇక మే 31 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సాయి...
- [" లవ్ యూ మా " అంటున్న " సమంత " ](https://teluguwonders.com/samantha-says-love-u-maa/): పెళ్ళి తర్వాత సమంత కెరియర్ మరింత ఊపు అందుకుంది. వరుస బ్లాక్ బాస్టర్స్ తో హిట్స్ దూసుకెళ్తుంది. ఈ యేడాది సూపర్ డీలక్స్, మజిలీ సినిమాలతో విజయా లు అందుకుంది. వీటిలో మజిలీ తనకు చాలా స్పెషల్ . ఆమె భర్త నాగ చైతన్య కు మజిలీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈఆనందం లో వెకేషన్ కూడా వెళ్లి వచ్చారు. ఇలాంటి మూడు లో ఉన్న సామ్ మరో ప్రచారం ఎదురయింది. సామ్ తన తల్లిని దూరం పెట్టిందని , ఇద్దరి మధ్య గొడవలు. జరిగాయి అని ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పై సామ్ స్పదించారు. ” తనకు అమ్మ అంటే చాలా ఇష్టం . చిన్నప్పటినుండి తన కోసం ప్రేయర్ చేసేది. తనకు ఎలాంటి అవసరం ఉన్నా అమ్మ ఆ చూసుకొనేది. నాకు అమ్మ రెండో దేవత అని. అలాంటి అమ్మ కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ...
- [వీడియో రిలీజ్ చేసినా " శివాజి "](https://teluguwonders.com/vedio-released-by-shivaji/): ★ వంద కేసు లైన ఎదుర్కొంటా ★ అనారోగ్యము తో బాధ పడుతున్నా ★ అందుకే విచారణకు గడువు కోరా ★ సివిల్ కేసు పైగా కోర్ట్ లో ఉంది ★ సెటి లర్ ను కాబట్టే వేధింపులు ★ త్వరలో నే బయటికి వస్తా ★ వీడియో రిలీజ్ చేసినా శివాజి విజయవాడ / హైదరాబాద్ : టీవీ9 వ్యవహారం లో తనపై నమోదు ఐన కేసు గురించి సినీ నటుడు శివాజి తొలిసారి స్పదించారు. తాను ఎక్కడికి పారిపోలేదు అని, ఎలాంటి వం ద పెట్టినా ఎక్కడికి పారిపోను అని ఎదురుక్కుంటా అని ప్రకటించారు.ఏ నేపథ్యం లో శివాజి 8 నిమిషాల వీడియో ని రిలీజ్ చేసాడు. గత వారం ” శివాజి పారిపోయాడు అని ,దేశం వదిలి వెళ్ళేడు అని, తప్పించుకొని తిరుగుతున్నాడు ” అని జరుగుతున్నా ప్రచారం లో వాస్తవం లేదు అని పేర్కొన్నారు. తనపై...
- [లగడపాటి సర్వే ఎంత వరకు నిజం ??? ](https://teluguwonders.com/lagadapati-survey/): అమరావతి : సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న తరుణం లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.ఎన్నికలు పైన తన అంచనాలను వెల్లడించారు. ఐతే సంఖ్య ల తో కూడుకున్న అంచనాలను రేపు సాయంత్రం ప్రకటిస్తానని చెప్పారు. తాను చెప్పబోయేవి అన్ని అంచనాలు మాత్రమే అన్నారు. గత తెలంగాణ శాసన ఎన్నికలు గురుంచి మాట్లాడుతూ ” గతంలో నూ ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పలేదు. దాదాపు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు. గెలుస్తారని చెప్పాను” కానీ ఇద్దరే విజయం సాధించారు.మిగతా వారంతా రెండో స్థానంలో లో నిలిచారు. ఈ రోజు మీరు చెప్పిన అంశాలు మీ సర్వేలో నే తేలిందా? లేదా మీరు అనలైజ్ చేసి చెపుతున్నారా ? లగడపాటి: ఇవాళ నేను చెబుతున్నది నాకున్న అంచనా…రేపు చెప్పబోయేది మా టీమ్ చాలా లోతుగా పరిశీలించి , నాకు అందజేయబోయే రిపోర్ట్. ఎవరు గెలుస్తారు చెప్పడం...
- [కేంద్రంలో గెలిచేది ఎవరో ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి..!!!](https://teluguwonders.com/exit-poll/): తాజాగా విడుదలైన Exit పోల్స్ ఫలితాలు దేశమంతా ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ రోజు వెల్లడైన టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే అంచనాల ప్రకారం రాబోయే ఎలక్షన్స్ ఫలితాలలో బీజేపీమిత్రపక్షాలుతో సంపూర్ణ మెజారిటీ సాధించనుందని తెలుస్తుంది. ఔను.. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని టైమ్స్నౌ-వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. 🎙కారణం : పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయుసేన పాక్లోని బాలాకోట్పై దాడులు చేయడంతో ప్రజల్లో ఎన్డీయే ప్రతిష్ఠ బాగా పెరిగిందని ఆ సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా 16,931మందిని ప్రశ్నించిన తర్వాత వచ్చిన అంచనా ఇది : 👉లోక్సభలోని మొత్తం 543 స్థానాలకు గాను ఎన్డీయే కూటమికి 283, యూపీఏకు 135, ఇతరులకు 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. . ఈ...
- [ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే...!!](https://teluguwonders.com/tdp/): ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే..!!! ఏపీలో గెలిచేదెవరు.. ఈప్రశ్నకు సమాధానం జగన్ అని బాగా వినిపిస్తోంది. కానీ కొన్ని సర్వేల చంద్రబాబు పేరు కూడా చెబుతున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ గెలిచినా చంద్రబాబు సంతోషపడే పరిస్థితి కనిపించడంలేదు. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎవరు వచ్చినా కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఖాయమని తేలిపోయింది. ఏపీ విషయంలో అటూ ఇటూ చెప్పినా.. కేంద్రం విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఒన్ సైడ్ గానే ఇచ్చేశాయి. కాబట్టి మరోసారి మోడీ ప్రధానికావడం ఖాయం. అదే నిజమైతే.. చంద్రబాబుకు మోడీ చుక్కలు చూపించడం గ్యారంటీ అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మోడీపై విపరీతంగా విమర్శలు గుప్పించారు. తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేశారు. అంతే కాకుండా ఏకంగా మోడీ ప్రధాని కాకపోవడమే తన లక్ష్యమంటూ దిల్లీలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు.శతవిథాలా మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలని కృషి చేశారు. మరి ఇదంతా...
- [హార్దిక్ పాండ్యకు నో రెస్ట్ జిమ్లో చెమటలు చిందిస్తున్న హార్డ్ హిట్టర్](https://teluguwonders.com/hard-hitter-smearing-in-the-rest-of-the-gym-for-the-hardy-pandya/): ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య జిమ్లో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి బాగానే శ్రమిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్లో పాండ్య విజృంభించిన విషయం తెలిసిందే. అయితే ఆటగాళ్లందరూ బాగా అలసిపోయి ఉండటంతో ప్రపంచకప్ మొదలయ్యే లోపు కొన్ని రోజులు సేద తీరమని బీసీసీఐ టీమిండియాకు సూచించింది. అయితే పాండ్య మాత్రం ఆ సమయాన్ని ఫిట్నెస్ కోసం వెచ్చిస్తున్నాడు. జిమ్లో కసరత్తులు చేస్తున్నప్పటి వీడియోను పాండ్య సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రపంచ కప్ ముందుండటం వల్ల ఎలాంటి విశ్రాంతి తీసుకోవట్లేదని పోస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పాండ్యను ప్రశంసిస్తున్నాడు. టీమిండియా ఆటగాళ్లందరూ విహార యాత్రల్లో ఉంటే పాండ్య మాత్రం ఇలా ఫిట్నెస్ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ కప్ మే 30న మొదలు కానుంది. ఇందుకోసం టీమిండియా ఈ నెల 22న ఇంగ్లాండ్ బయల్దేరి వెళ్తుంది. ఇందుకోసం ఆటగాళ్లందరూ 21వ తేదీనే ముంబయి చేరుకోవాలని...
- [కేన్స్ చిత్రోత్సవాల్లో తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్](https://teluguwonders.com/telangana-fdc-chairman-in-cannes-film-festival/): తెలంగాణ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు ఆకర్షించడానికి, తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అత్యున్నత సాంకేతికతను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పుస్కూరు రామ్మోహనరావు ఫ్రాన్స్లో జరుగుతున్న కేన్స్ చిత్రోత్సవాల్లో విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కేన్స్ చిత్రోత్సవాలకు తెలంగాణ చిత్ర పరిశ్రమ తరపున హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన దేశ, విదేశీ ప్రతినిధులతో తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులు, సాంకేతికతతో పాటు తెలంగాణలో స్టూడియోలు నిర్మించడానికి, యానిమేషన్, వీడియో గేమింగ్ విభాగాలను విస్తరించడానికి వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా హిందుజా గ్రూప్ బ్రదర్స్తో తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో స్టూడియాల నిర్మాణానికి ఇతర విభాగల్లో పెట్టుబడులు పెట్టాలని రామ్మోహన్రావు ఆహ్వానించారు. ఈ కేన్స్ చిత్స్రోతవాల్లో డీజీక్విస్ట్ ఛైర్మన్ బసిరెడ్డి, ఐటిపీవో ప్రెసిడెంట్ అసిఫ్ ఇక్భాల్ పాల్గొన్నారు.
- [పీపుల్స్ పల్స్ సర్వే " వైసీపీ దే " అధికారం](https://teluguwonders.com/peoples-pulse-survey-ycp-will-be-in-the-authority/): ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అందులో పీపుల్స్ పల్స్ సర్వే ఈ విధంగా ఉంది. పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఏపీలోని ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేనకు ఈ విధంగా అసెంబ్లీ సీట్లు వస్తాయని పేర్కొన్నారు. టిడిపి : 59 వైసిపి : 112 జనసేన : 4 పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఏపీలోని ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేనకు ఈ విధంగా పార్లమెంట్ సీట్లు వస్తాయని పేర్కొన్నారు. టిడిపి : 4-6 వైసిపి : 18-21 జనసేన : 0-1 పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ టిడిపి, వైసిపి, జనసేన గెలుచుకునే...
- [జగన్ కాంగ్రెస్ కు పెట్టిన ఆరు షరతులు ..!!! ](https://teluguwonders.com/jagan-has-six-conditions-for-congress/): ఆంద్రప్రదేశ్ లో వైఎ స్ ఆర్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనే భావన ప్రజలు లో కి బలం గా తీసుకొని వెళ్లే ప్రయతనం చేస్తున్నారు ఆ పార్టీ వారు. ఆ పార్టీ కీ అనుగుణంగా గా ఉండే కొందరు జర్నలిస్ట్ లు అదే పనిగా కాంగ్రెస్ కూడా జగన్ మద్దతు కోసం చూస్తుందని అభిప్రాయం కలిగించేలా చేస్తున్నారు. తాజాగా ఒక జర్నలిస్ట్ జగన్ కాంగ్రెస్ కు ఆరు షరతులు పెట్టారు అని చెప్పుకొచ్చారు.విటికి ఒకే అంటే ఫలితాలు తర్వాత మాటపడుకుందాoము అన్నారట. ◆ ఆరు షరతులు : ● మొదటి షరతు : మద్దతు సంబంధించిన మాటలు అవి ఐన ఫలితాలు తరవాత మాటలాడలి. ● రెండవ షరతు : ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తామని రాత పూర్వక హామీ ఇవ్వాలి. ● మూడో షరతు: మైనార్టీల కోసం తాము బీజేపీ తో కలవాపోయిన డాన్ని బలహీనతగా తీసుకోకూడదు....
- [జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చలనచిత్ర విశేషాలు](https://teluguwonders.com/his-feature-films-featured-on-junior-ntr-birth-day/): జూనియర్ ఎన్.టి.ఆర్ లేదా తారక్ ఈ పేరు టాలీవుడ్లో ఒక సంచలనం ,.ఎన్టీఆర్ 1983 మే 20 న హైదరాబాదులో నటుడు మరియు రాజకీయవేత్త అయిన నందమూరి హరికృష్ణ మరియు శాలిని భాస్కర్ రావులకు జన్మించాడు. అతను విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరిరామరావు గారి మనవడు . తారక్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు మాత్రమే కాదు,కూచిపూడి నర్తకుడు, నేపథ్య గాయకుడు మరియు టెలివిజన్ పర్సనాలిటీ కూడా . అతని గురించిన కొన్ని ప్రాథమిక విషయాలు : 👉 విద్యాభ్యాసం : హైదరాబాద్లోని విద్యారన్య ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. హైదరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశాడు. అతను శిక్షణ పొందిన కూచిపూడి నృత్యకారుడు కూడా … 🎉వివాహం : మేనపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద మే 5 న నార్ని.లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. 🎉సంతానం : వీరికి...
- [ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి](https://teluguwonders.com/exit-polls-andhra-pradesh/): ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది. రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్ : కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్కు మరోసారి అవకాశం దక్కనుందని రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే అంచనాల ప్రకారం ఎన్డీయేకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 సీట్లు వస్తాయని పేర్కొంది. న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్ సర్వే: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ...
- [R R R టీం నుంచి సర్ప్రైజింగ్ న్యూస్ : మే 20 న కొమరం భీమ్ గా తారక్ ఫస్ట్ లుక్](https://teluguwonders.com/surprising-news-from-rrr-team/): జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని తన అభిమానులకు కూడా చెప్పాడు ఎన్టీఆర్. తండ్రి హరికృష్ణ మరణం కారణంగా ఈ పుట్టిన రోజు వేడుకలు చేసుకోకూడదని ఫిక్సైపోయాడు ఎన్టీఆర్. దాంతో ఫ్యాన్స్ ముందు కాస్త నిరాశ పడినా కూడా కారణం సరైందే కావడంతో సర్దుకుంటున్నారు. పైగా ఎన్టీఆర్ కూడా ఈ బర్త్ డేను కేవలం కుటుంబ సభ్యులతోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. మే 20న ఎలాంటి స్పెషల్ ఉండదని జూనియర్ ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశలో ఉన్న ఈ సమయంలో రాజమౌళి సడన్ షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. 👉ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ఆ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ ఇప్పుడు ఇండియన్ వైడ్గా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 20న ఈ...
- [హత్య చేసినందుకు 4 కోట్ల జరిమానా...](https://teluguwonders.com/4-cores-fine/): అదేంటి చంపినందుకు 4 కోట్ల జరిమానానా అనుకుంటున్నారు కదా! అయినా ఎవరైనా ఎవరినైనా చంపితే మరణశిక్ష విధిస్తారు లేదా యావ జీవిత కారాగార శిక్ష విధిస్తారు అంతేగాని జరిమానా విధించడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఇది చదవండి. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న టోనీ మరియు పీటర్ థామ్సన్ అనే దంపతులకు అక్కడి న్యాయస్థానం ఏకంగా 6లక్షల డాలర్లు(సుమారు రూ. 4.22కోట్లు) జరిమానా విధించింది. 👉వారు చేసిన తప్పు ఏంటంటే : 180 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ చెట్టు(ఓక్)ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు యత్నించడం, ఆ చెట్టు కాస్త చనిపోవడంతో కోర్టు ఈ భార్యాభర్తలకు భారీ మొత్తం ఫైన్ వేసింది. ఇటీవలే ఈ దంపతులు కాలిఫోర్నియాలోని సోనోమాలో ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన దగ్గరలోని ఓ ల్యాండ్లో 180 ఏళ్ల ఓక్ చెట్టుతో పాటు మరో రెండు చెట్లు ఉండేవి. వాటిని...
- [రాళ్లపల్లి ని చూడటానికి టాలీవుడ్ నుండి ఎవరూ రాలేదా...](https://teluguwonders.com/rallapally/): దాదాపు 600 పైగా సినిమాలలో నటించిన ప్రముఖ సీనియర్ నటుడు రాళ్ళపల్లి మరణంతో ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. కానీ రాళ్ల పల్లి విషయంలో అన్యాయం జరిగిందని అంటున్నారు కొంతమంది.. 👉విషయంలోకి వెళ్తే: రాళ్లపల్లి మరణానంతరం ఇప్పటి వరకు స్టార్స్లో ఒక్క చిరంజీవి మాత్రమే రాళ్లపల్లి మరణంపై స్పందించాడు. మిగిలిన వాళ్ల నుంచి కనీసం ఎటువంటి స్పందన కూడా లేదు . చిన్న వాళ్లు చనిపోతే పెద్దోళ్లు కనీసం పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి సీనియర్ నటుడు చనిపోతే కనీసం చూడ్డానికి కూడా స్టార్స్ ఎవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దాసరి, నాగేశ్వరరావ్ లాంటి మహామహులు మరణించినపుడు మాత్రమే ఇండస్ట్రీ అంతా కదిలొస్తుందని.. ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు లాంటి స్టార్ కమెడియన్లు,ఇక గుండు హనుమంతరావు, కొండవలస లాంటి వాళ్లు పోయినపుడు కూడా కనీసం ఎవరూ చూడ్డానికి కూడా రాలేదు. . 👉రాళ్లపల్లికి కొంతమంది మాత్రమే సంతాపం : ఆయన పోయారని తెలుసుకుని తణికెళ్ల...
- [ఆ నటుణ్ని పవర్ స్టార్ వదిలేసిన సూపర్ స్టార్ ఆదరించాడు](https://teluguwonders.com/ali-in-dabang3-movie/): అవును ఆ నటుణ్ని సూపర్ స్టార్ ఆదరించాడు. కానీ ఇక్కడ సూపర్ స్టార్ అంటే మన మహేష్ బాబు కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.ఆ నటుడు ఆలీ 🔸పవన్ కళ్యాణ్ – అలీ : గతంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమా చూసిన అందులో ఈ కాంబినేషన్ గ్యారంటీ గా ఉండేది. అంత స్నేహానుబంధం వాళ్లది .కానీ తాజా రాజకీయ పరిణామాలు వల్ల వారి మధ్య అగాధం ఏర్పడింది .స్నేహ బంధం కూడా చెడింది అంటున్నారు చాలామంది. ఆ మధ్యన పవన్ కళ్యాణ్ అలీ పై వ్యాఖ్యలు చేయడం దానికి బదులుగా పవర్ స్టార్ అని కూడా చూడకుండా అలీ కూడా దానికి ఘాటుగా బదులివ్వడంతో ఇక అలీకి ఆఫర్స్ రావు అనుకున్నారు అందరు. కానీ తాజాగా అలీకి వచ్చిన ఆఫర్ చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు. 👉విషయంలోకి వెళితే :బాల నటుడు నుంచి స్టార్ కమిడియన్ ,...
- [కాలిఫోర్నియా లో బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన ఎఫ్-16 ఫైటర్ జెట్ ఫ్లైట్...తరువాత ఏమైందంటే...](https://teluguwonders.com/f-16-fighter-crashes-into-warehouse/): యుద్ధవిమానం అక్కడ భయబ్రాంతుల్ని చేసింది.. కాలిఫోర్నియాలో ‘మార్చ్ ఎయిర్ రిజర్వ్ బేస్’ బయట ఉన్న ఒక గోదాములో గురువారం ఎఫ్-16 యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది. కానీ సరిగ్గా ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి దూకేశాడు. పైలెట్ కి ఎలాంటి గాయాలు కాలేదని బేస్ పౌర వ్యవహారాల డైరెక్టర్ మేజర్ పెర్రీ కోవింగ్టన్ చెప్పారు. లాస్ ఏంజెల్స్ నుంచి సుమారు 105 కిలోమీటర్ల తూర్పున ఉన్న భవనం లోపల పైకప్పుకి పెద్ద రంధ్రం ఏర్పడటాన్ని స్థానిక టీవీ వార్తల్లో చూపించారు. 👉ఆ వీడియో లో: మొబైల్ లో చిత్రీకరించిన దృశ్యాలు, వీడియోల్లో విమానం వెనక భాగం వెనక్కి తిరిగి కనిపించింది. కార్డు బోర్డు బాక్సులు చెల్లాచెదురై కనిపిస్తున్నాయి. విమానం వస్తున్న పోతున్న శబ్దాలు వినిపించాయని, ప్రమాదానికి ముందు మాత్రం పెద్ద శబ్దం వచ్చిందని గోదాములో పనిచేసే వారిలో ఒక కార్మికుడైన డేనియల్ గాలోగోస్ తెలిపారు. 👉ప్రమాదానికి కారణం : పరిమిత శిక్షణ...
- ['ఏబీసీడీ' .. సరిగ్గా రాయలేదు](https://teluguwonders.com/abcd-rating/): చిత్రం: ఏబీసీడీ ట్యాగ్లైన్: అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ 👉నటీనటులు: అల్లు శిరీష్, రుక్సర్ థిల్లాన్, భరత్, నాగబాబు తదితరులు ♦సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు 👉సంస్థ: మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ ♦దర్శకత్వం: సంజీవ్ రెడ్డి ♦నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని ♦సంగీతం: జుదా సాందీ ♦సినిమాటోగ్రఫీ: రామ్ ♦ఎడిటర్: నవీన్ నూలి నిర్మాతకు తనయుడై ఉండీ, తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అల్లు శిరీష్. ఒక వైపు తమిళ్, మరోసారి మలయాళం, తెలుగులోనూ వైవిద్యమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు. ఆయన గత చిత్రం `ఒక్క క్షణం` పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఏబీసీడీ విడుదలయ్యింది. ఈ సినిమా మలయాళ చిత్రం ఆధారంగా తెరకెక్కింది. ఇంతకీ ఈ సినిమా ఈ వేసవిలో ప్రజలను అలరించిందా? ఏబీసీడీ అంటూ ఈ అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ ఏం చెప్తుతున్నాడు..? జస్ట్...
- [ముఖ్యమంత్రిగా వై.ఎస్ జగన్ మంత్రివర్గం..ఇదే..!!నా..](https://teluguwonders.com/ys-jagans-cabinet/): ఫలితాలు ఇంకా రాకముందే జగన్ కేబినెట్లో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయన్న దానిపై సోషల్ మీడియా లో ఊహాగానాలు జోరు అందుకున్నాయి. మరో ఏడు రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై వైసీపీ ధీమాగా ఉంది. వైసీపీకి 110కి పైగా సీట్లు వస్తాయని జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు. ఐతే వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో 26 మందికి జగన్ చోటుకల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేతల సీనియారిటీ, సామాజికవర్గాలు, ప్రాంతాలను బేరీజు వేసుకొని పక్కాగా లిస్ట్ సిద్ధం చేశారని తెలుస్తోంది.ఐతే సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ జాబితాను వైసీపీ వర్గాలు ధృవీకరించడం లేదు. ఫలితాలు రాకముందే మంత్రి పదవులపై మాట్లాడుకోవడం అంతగా బాగోదని చెబుతున్నారు.అసలు 🔥ప్రచారంలో ఉన్న జగన్ కేబినెట్ వివరాలు ఇవి. ♦ముఖ్యమంత్రి : వైఎస్ జగన్ మోహన్రెడ్డి 👉స్పీకర్ :...
- [2 రోజుల్లోనే పాన్ కార్డు కావాలా అయితే ఇలా చెయ్యండి...](https://teluguwonders.com/how-to-get-pan-card-with-in-2-days/): నిన్నటి వరకు పాన్ కార్డ్ కావాలంటే రెండుమూడు వారాలు ఎదురుచూడాల్సి వచ్చేది . ఈలోపు పాన్ కార్డు తో అవసరం ఉండే పనులు ఏవైనా అర్జెంట్ గా ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది . ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసే పాన్ కార్డ్… ఆర్థిక వ్యవహారాలు జరిపేవారందరికీ కావాల్సిన డాక్యుమెంట్. వ్యక్తులకే కాదు కంపెనీలకూ పాన్ కార్డులు జారీ చేస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. పాన్ కార్డ్ ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం. సాధారణం గా పాన్ కార్డు మీకు పోస్ట్లో రావాలంటే 15 నుంచి 20 రోజులు పడుతుంది. కానీ టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత పాన్ కార్డు పొందడం సులువైపోయింది. 🔸తత్కాల్ పాన్ అప్లికేషన్ : ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని సులువైన స్టెప్స్తో మీరు వెంటనే కావాలన్నా పాన్ కార్డ్ ని పొందొచ్చు. 👉బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ దరఖాస్తు కోసం...
- [ఎప్పుడో జరిగిపోయిన యుద్ధం అక్కడి వారిని ఇంకా భయపెడుతూనే ఉంది...](https://teluguwonders.com/second-world-war-terror-in-german/): రెండో ప్రపంచ యుద్ధం జరిగి 70ఏండ్లు పూర్తయినా కూడా జర్మనీలో పలు చోట్ల అలనాటి బాంబులు లభ్యమవుతున్నాయి. 👉గతేడాది ఏప్రిల్లో బెర్లిన్ నగరంలో బ్రిటన్ సైన్యానికి చెందిన 500కిలోగ్రాముల బాంబు లభ్యమైంది. అపార్ట్మెంట్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో కూలీలు దీన్ని గుర్తించారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు ఏకంగా బెర్లిన్లోని 10వేల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే ని అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరమైన బాంబో.. 👉అయితే తాజాగా మరో బాంబు పేలింది. సెంట్రల్ ఫ్రాంక్ఫర్ట్లోని నదీ జలాల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. దీంతో, నదిలోని నీరు దాదాపు 30 మీటర్ల ఎత్తు వరకు ఫౌంటేన్లా ఎగిసిపడ్డాయి. జర్మనీ మీడియా సంస్థ డీపీఏ వెల్లడించిన వివరాల ప్రకారం…ఫ్రాంక్ఫర్ట్లో 250కిలోగ్రాముల యూఎస్ వాయుసేనకు చెందిన బాంబు లభ్యమైంది. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు బాంబు స్క్వాడ్ ప్రయత్నించింది. నదిలోని చేపలను చెదరగొట్టేందుకు...
- [జ్యూస్ ని ఈ విధంగా తీసుకున్నందుకు ఆవిడకి అవయవాలు దెబ్బ తిన్నాయి](https://teluguwonders.com/fruit-juices/): పండ్ల రసం తాగితే ఆరోగ్యం వస్తుందని మనకు తెలుసు .ఆవిడ కి కూడా తెలుసు కానీ మన కన్నా ఎక్కువగా. పండ్ల రసం తాగితేనే అంత ఆరోగ్యం వస్తుంటే, నేరుగా ఇంజక్షన్ చేసుకుంటే ఇంకెంత ఆరోగ్యం వస్తుందో అని ఆలోచించిన ఓ మహిళ ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. జెంగ్ అనే 51 ఏళ్ల మహిళకు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ. దీంతో నిత్యం పండ్ల రసాన్ని తాగడం అలవాటు చేసుకుంది. తర్వాత ఒకేసారి పండ్ల రసం నేరుగా శరీరానికి వెళ్తుందా లేదా అనే అనుమానంతో వాటిని ఇంజక్షన్ చేసుకోవాలని ఆలోచించింది. ఈ సందర్భంగా 20 రకాల పండ్లను జ్యూస్ చేసి వడపోసింది. ఆ రసాన్ని సిరెంజీలోకి ఎక్కించుకుని ఇంజక్షన్ చేసుకుంది. కొన్ని గంటల తర్వాత ఆమె శరీరం దురద పెట్టడం ప్రారంభమైంది. అనంతరం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త వెంటనే...
- [ఆ పిల్లోడు వేసిన జోక్ దెబ్బకి ఒక విమానం ఆగిపోయింది](https://teluguwonders.com/bangalore-international-airport/): జోక్ వేస్తే విమానం ఆగిపోవడం ఎప్పుడైనా విన్నారా… అది కూడా 16 గంటలపాటూ… ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు మన దేశంలోనే. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో. అసలే ఉగ్రవాద పేలుళ్లతో అందరూ టెన్షన్ పడుతుంటే… ఒక కుర్రాడు వేసిన జోక్ నవ్వు తెప్పించకపోగా… మరింత టెన్షన్ పెంచింది. 👉విషయం లోకి వెళ్తే : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంబెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచీ సింగపూర్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులంతా విమానం ఎక్కారు. మరో పావు గంటలో అంటే ఉదయం 1.20 సమయంలో అది టేకాఫ్ కావాల్సి ఉంది. విమానం ఎక్కిన ప్రయాణికులు నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో… ఓ కుర్రాడు తన సీట్ నుంచీ లేచాడు. నా బ్యాగులో గన్ ఉంది అంటూ లైట్గా నవ్వాడు. 👉👉ఆ మాట అందర్నీ అలెర్ట్ చేసింది. గన్ అనే పదం వినపడగానే ఎయిర్ హోస్టెస్లు అదిరిపడ్డారు. విమాన సిబ్బంది… వెంటనే...
- [మీ శరీరంలో ఆ ఒక్క భాగాన్ని పట్టుకుంటే 100 వ్యాధులు తగ్గుతాయి](https://teluguwonders.com/benefits-of-acupressure/): పెద్దవాళ్లకు ,ముసలి వాళ్లకు వారి శరీర భాగాలలో ఎక్కడైనా బాధగా ఉంటే వాళ్ళకి మనం మసాజ్ చేస్తుంటాం. దాంతో వాళ్ల బాధలు కొంత వరకు తగ్గుతాయి. శరీరంలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో కొంత సేపు సున్నితంగా మర్దన చేయడం వల్ల పలు రకాల అనారోగ్యాలను దూరం చేసుకోచ్చు. దీన్నే వైద్య పరిభాషలో “ఆక్యూప్రెషర్” అంటారు. అయితే ఆయా రకాల అనారోగ్యాలను నయం చేసుకోవాలంటే శరీరంలోని పలు వేరు వేరు చోట్ల మసాజ్ చేయాలని చాలామందికి ఇప్పటివరకు తెలుసు. 👉కానీ, మన దేహంలో ఉన్న ఒకే ఒక్క భాగాన్ని మసాజ్ చేస్తే దాదాపు 100 రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే! 🔅కేవలం ఒక్క పార్ట్ లో రుద్దితే అన్ని వ్యాధులూ నయం అవుతాయి. అయితే 👉ఆ ఒకే ఒక్క భాగం ఏంటో, దాని వల్ల మనకు ఏమేం ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ;...
- [భక్తులకు షాకింగ్ న్యూస్ : దేవుడి హారతిని కళ్ళకు అద్దుకోకూడదు...!!!](https://teluguwonders.com/aarathi/): గుడికి వెళ్లినా.. ఇంట్లో పూజలు చేసినా.. పూజ అనంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీ. తర్వాత ఆ హారతిని మనం కళ్లకు అద్దుకుంటాం. కానీ… ఆ హారతిని కళ్లకు అద్దుకోవద్దట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్లినా… దేవుడిని మొక్కిన తర్వాత హారతి కళ్లకు అద్దుకోవడం అలవాటు. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్లకు అద్దుకుంటాం. అయితే.. ఆ హారతిని ఎందుకు కళ్లకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.దేవుడికి ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి హారతి వంటిదట. ఇరుగు దిష్టి .. పొరుగు దిష్టి పడకుండా మనం పిల్లలకు.. ఎక్కడి నుంచైన వచ్చిన వాళ్లకు దిష్టి తీస్తాము కదా. అలాగే దేవుడికి దిష్టి తగలకుండా హారతి ఇస్తారట. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే. అయితే చాలా మంది ఎందుకు హారతి ఇస్తారు అనే విషయం తెలియదు. దేవుడికి దిష్టి తీసిన హారతిని మనం కళ్లకు అద్దుకోవడం అనేది...
- [ఆశ్చర్యం : ఈ పాముకు మూడు కళ్ళు ఉన్నాయి..](https://teluguwonders.com/wondered-snake/): నిత్యం ఈ సృష్టిలో అనేక అద్భుతాలు వింతలు చూస్తూ ఉంటాం మనకు తెలియని ఎన్నో వింత జీవులు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి లేదా తెలిసిన జీవులే వింతగా కనిపిస్తూ ఉంటాయి.. అలాంటిదే ఈ 3 తలల పాము. బహుశా ఇలాంటి పామును ఎప్పుడూ చూసి ఉండరు. 👉ఎక్కడ గుర్తించారు : కార్పెట్ పైథాన్ అని పిలిచే ఈ పాము 40 సెం.మీ. పొడవు ఉందని తెలిపారు. ఈ అరుదైన పామును ఆస్ట్రేలియాలోని అర్న్హెమ్ హైవేపై మార్చి నెలలో గుర్తించారు. ♦సోషల్ మీడియా లో వైరల్ : నార్తర్న్ టెరిటరీ పార్క్స్ అండ్ వైల్డ్లైఫ్ ఈ మూడు కళ్ల పాము ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. 👉 మూడో కన్ను ఏర్పడటానికి గల కారణాలు : పిండం అభివృద్ధి చెందుతున్న తొలినాళ్లలోనే పాముకు మూడో కన్ను ఏర్పడిందని భావిస్తున్నారు. సహజమైన జన్యు పరివర్తనతో జన్మించిందని భావిస్తోన్న ఈ పాముకు...
- [ఈ దేవి అనుమతి లేకుండా..చిన్న చీమయినా కుట్టదు.](https://teluguwonders.com/anumathi-devi/): ఔను ఆ దేవి అనుమతి లేకుండా..చిన్న చీమయినా కుట్టదు. ఆ దేవత పేరే అనుమతీదేవి.!!! మరి 👉అనుమతీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఏమిచేయాలి..? అనుమతీదేవి : శివారాధనలో తప్పకుండా ఆమెప్రస్తావనవచ్చితీరుతుంది. ఏదైనా ఒక కార్యంతలపెట్టడానికి దైవికమైన అనుమతి లేకుండా ఏదీజరగదు. ‘శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు’అంటారు పెద్దలు. ఆ శివునిఆజ్ఞలను తెలిపేదే అనుమతీదేవి. 👉పౌర్ణమి ముందు రోజుని అనుమతి అంటారు. శివుడు, ఆయనకు ఆశ్రీతుడైన చంద్రుడు మన మనస్సును నడిపించే దేవతలు. పౌర్ణమి ముందు రోజు అంటే నెలలోని పధ్నాలుగవ రోజు శివారాధన చేస్తే అనుమతీదేవి అనుగ్రహించి సకల సంపదలనూ,సంతానాన్నీ, అద్వితీయమైన మేధస్సునూ ప్రసాదిస్తుంది. ఆమె కృష్ణ జింక వాహనంగా కలిగి ఉంటుంది. అర్ధమయ్యింది గా అనుమతి దేవి అనుమతి లేకుండా ఏ చిన్న పనీ జరుగదు..!!!
- [స్నానం ఏ సమయానికి చెయ్యాలో తెలుసుకోండి...](https://teluguwonders.com/the-best-time-to-take-shower/): మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. స్నానాలని అయిదు రకాలుగా చెప్పినా ముఖ్యమైన స్నానం మాత్రం నిత్య స్నానం . ప్రతీరోజూ చేసే స్నానాన్ని నిత్య స్నానం.. అంటారు 🔸నిత్య స్నానానికి సమయం ఉంటుందని మీకు తెలుసా : ఔను స్నానానికి సమయం ఉంటుంది. ఒక్కో సమయం లో చేసే స్నానానికి ఒక్కో ఫలితం ఉంటుంది. ♦సమయాన్ని బట్టి స్నానాలు : 👉రుషిస్నానం : తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. 👉దేవస్నానం: ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం. 👉మానవస్నానం : ఉదయం 6నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవస్నానం అంటారు....
- [రెలైన్స్ దెబ్బ ..చిరు వ్యాపారులు అబ్బా !!!! ](https://teluguwonders.com/reliance-industries/): భారత వ్యాపార రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తున్న కంపెనీ ఏదయినా ఉంది అంటే అది రెలైన్స్ ల ఒక్కటే. ధీరు భాయి అంబాని ఏ ముహూర్తం లో స్టార్ట్ చేసారో కానీ ఇవాళ ఇండియా లో మార్కెట్ రంగాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా ప్రపంచ మార్కెట్ ని ప్రభావితం చేస్తూ షేక్ చేస్తుంది.ఈ కంపెనీ.ఆయిల్ , టెలికాం, రిటైల్ , లాజిస్టిక్, డిజిటల్, మీడియా, ప్రింట్ సోషల్ మీడియా. ఒక్క టెలికాం రంగం లో గుత్తాధిపత్యం కలిగిన సంస్థ గా ప్రభుత్వ ఆధీనంలో భారత్ సంచార నిగం లిమిటెడ్ ఉండగా ప్రైవేట్ రంగ సంస్థ లు ఈ రంగంలో కి వచ్చాయి.ఒక్కో కంపెనీ ఒక్కో స్టైల్. బిఎస్ న ల్ , వొడాఫోన్ , ఎయిర్టెల్,ఐడియా ఇలా కంపెనీ లు టెలికాం రంగాన్ని శాసించాయి. ఆఫర్లు తో వినియోగదారుల ను ఆకట్టుకుంటున్నాయి. ఐటి రంగం అభివృద్ధి చెందటం , టెక్నాలజీ డవలప్ కావడం...
- [ఆమె తయారు చేసిన శిల్పమే ఆమె ను మింగేయబోయింది.](https://teluguwonders.com/wonderful-death/): తాను రూపొందిస్తున్న కళాఖండమే నెమ్మదిగా తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయారు కెనడా శిల్పి గిలియన్ గెన్సర్. ♦అసలు విషయానికి వెళ్తే : దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే ‘ఆడమ్’ శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు ఆమె 15 ఏళ్లు కృషి చేశారు. 👉అకారణ అనారోగ్యం: ఆ పదిహేనేళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూ వచ్చారు. ఆమె సమస్యకు కారణం ఏంటో తెలియక వైద్యులు తలలుపట్టుకున్నారు.ఎట్టకేలకు ఆమె శిల్పాన్ని పూర్తిచేసినా ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణించింది. 👉కారణం : అయితే, ఆమెకు వచ్చిన జబ్బు శిల్పం తయారీ కారణంగానే అని వైద్యులు చివరికి గుర్తించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ♦శిల్పం తయారీలో గెన్సర్ వాడిన సహజ పదార్థాలు : గెన్సర్ స్వస్థలం కెనడాలోని టొరంటో. 1991 నుంచి ఆమె ఆల్చిప్పలు వంటివి, పగడాలు, ఎండిపోయిన మొక్కలు, జంతువుల ఎముకల వంటి సహజ పదార్థాలను ఉపయోగించి శిల్పాలను రూపొందిస్తున్నారు. 👉యూదుల జానపథ కథల ప్రకారం...
- [Birth day రోజు ఇలా చేశారో..ఇక జైలు కే..!!!?](https://teluguwonders.com/birthday-celebrations/): బర్త్డే కేకు ముఖానికి పూసుకుంటున్నారా… అయితే జైలుకి వెళ్లక తప్పదు…బర్త్ డే పార్టీ జరుపుకుంటే జైలు కేంటి అని ఆలోచిస్తున్నారా..!!! బర్త్డే సెలబ్రేషన్ అంటే చాలు… పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి ముఖాన్ని కేక్తో ముంచేస్తారు చాలామంది. కేక్ను అటు ఇటు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పూసేస్తుంటారు స్నేహితులు. అయితే ఇకపై అలా చేస్తే నేరంగా పరిగణిస్తారు. అవును… వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా హెచ్చుమీరుతున్న బర్త్డే సెలబ్రేషన్స్ వేడుకలను కట్టడి చేసే ఉద్దేశంతో పుట్టినరోజు వేడుకలపైనా నిబంధనలు వర్తింపచేయాలని నిర్ణయం తీసుకున్నారు గుజరాత్ రాష్ట్ర పోలీసులు. అక్కడ గనుక ఇది సక్సెస్ అయితే మిగిలిన రాష్ట్రాల్లోనూ త్వరలో ఇవే రూల్స్ రావచ్చు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో బర్త్డే వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ నగర పోలీస్ కమీషనర్.బర్త్డే సెలబ్రేషన్స్లో ముఖానికి కేక్ పూసినా, ఫోమ్ స్ప్రే వాడినా… వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షిస్తామని...
- [Tiktok వీడియో వల్ల ఒకరు జైలు పాలు ...](https://teluguwonders.com/tiktok-attack/): దీపిక్ అనే డాన్ తన విషయం అందరికీ తెలియాలని tiktok లో ఒక వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ tiktok వీడియో విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని టక్ టక్ మని కటకటాల్లోకి గెంటేసారు. 👉♦tiktok app: సోషల్ మీడియాలో ‘టిక్ టాక్’ యాప్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా పాటలు, డైలాగ్స్, ఎమోషన్స్ ఇలా అన్నింటినీ ఈ యాప్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. 👉🔴ఈ app పై విమర్శలు : ఇటీవల ఈ యాప్ ద్వారా అశ్లీలత ఎక్కువగా ఉందని, చిన్నారులు చెడిపోతారని, వెంటనే దీన్ని నిషేధించాలని అనేక డిమాండ్లు వెల్లువెత్తాయి. 👉దీనిపై విచారణ చేసిన హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. తాజాగా ఈ యాప్ ద్వారా ఓ వీడియోను తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 👉♦వివరాల్లోకి వెళ్తే : మహారాష్ట్రలోని పూణె పరిధిలోని పంపరీ చింద్వాడాకు చెందిన దీపక్ ఆబా అనే...
- [రాళ్ళపల్లి ఇక లేరు..](https://teluguwonders.com/rallapalli-narasimha-passed-away/): ప్రముఖ నటుడు, డ్యాన్స్ డైరెక్టర్ రాళ్లపల్లి ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి వార్తతో పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణానికి సంతాపం తెలిపారు. ⚫రాళ్ళపల్లి గురించి వివారాల్లోకి వెళితే : రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. 1945 ఆగస్టు 15న జన్మించారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు. అలాగే 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో అద్భుతమైన ప్రతిభకు ఉత్తమ కామెడీ నటుడిగా జాతీయ అవార్డును అందుకొన్నారు. గణపతి అనే సీరియల్లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు. ⚫1979లో నటజీవితం ప్రారంభం: 1979లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ చిత్రంతో రాళ్లపల్లి నట జీవితాన్ని ప్రారంభించారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించారు....
- [హీరోయిన్ నే అంటున్న " ఛార్మి "](https://teluguwonders.com/actress-charmi/): ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఛార్మి ఇప్పుడు నిర్మాత మారి సినిమాలకు దూరంగా వుటుంన్నారు.నిర్మాతగా ఆమె పుట్టినరోజు జరుపుకున్నారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నేను సినిమాలకు దూరంగా ఉన్నా హీరోయిన్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి అని అన్నారు. నేను 13 ఏళ్ల వయసులో సినిమాల్లో నటించడం మొదలు పెట్టెను. అన్ని భాషల్లో కలుపుకొని 55 సినిమాల్లో నటించనా ని అని చెప్పారు.కెరియర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ల ను చూసాను. కధనాయికగా అసంతృప్తి గానే ఉన్నాను. ఇప్పటికి తమ సినిమాలను చేయమని చాలా మంది ఆఫర్స్ ఇస్తున్నారు కానీ నేను సున్నితంగా గా తిరస్కరిస్తున్నా. ఇంకా నిర్మాణం పైన దృష్టి పెడతాను.ప్రస్తుతం మా నుంచి రానున్న ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది అన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆకాశ్ పూరి తో చేస్తున్నామని తెలిపారు.
- [18 న జూబ్లిహిల్స్ మెట్రో స్టేషన్ ప్రారంభo](https://teluguwonders.com/jubliee-hills-metro-station-opening-18th-may/): అమీర్ పేట టూ హైటెక్ సిటీ మెట్రో మార్గం మొత్తం క్లియర్ ఐనది. పెండింగ్ లో ఉన్న , కీలకమైన జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసారు. 2019 , మే 18 వ తేదీ శనివారం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నా రు. ఈ విధంగా మెట్రో సర్వీసులు మార్చి 20 న ప్రారంభం అయ్యాయి. మాదాపూర్ , పెద్దమ్మ తల్లి , జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కి బ్రేక్ పడ్డాయి.విడతల వారిగా మొదట మాదాపూర్ ఆ తర్వాత పెద్దమ్మ తల్లి స్టేషన్లు ప్రారంభిo చారు. ఇంకా మిగిలింది జూబ్లిహిల్స్ స్టేషన్ ను మాత్రం శనివారం 18 న ఓపెన్ చేస్తున్నారు. అమీర్ పేట టూ హైటెక్ సిటీ మధ్యలో స్టేషన్లు : 1. మధురానగర్ 2. యూసుఫ్ గూడ 3.జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 5 4. జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ 5.పెద్దమ్మ తల్లి గుడి 6.మాదాపూర్...
- [మహేష్ ఫ్యాన్స్ కు ఇంకొ గుడ్ ' న్యూస్ '](https://teluguwonders.com/good-news-for-mahesh-babu-fans/): ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా విజయం తో పార్టిల మీద పార్టీ లు చేసుకోవడేమే కాదు….సినిమా ని కూడా తెగ ప్రమోట్ చేస్తున్నాడు. మహర్షి సినిమా తో భారి హిట్ టాక్ ని తన సొంతం చేసుకున్నాడు. 25 వ సినిమా హిట్ అవ్వడం తో మహేష్ బాబు గాల్లో తేలుతున్నాడు. మహేష్ అభిమానులు కూడా మహర్షి సినిమా విజయం తో హ్యాపీ గా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎంత. అందగాడు అనేది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. వయసు పెరిగేకొద్ది అందం తరుగుతుంది అంటారు కానీ. మహేష్ అందం మాత్రం చెక్కు చెదరడం లేదు. అలాంటి అందగాడు ఇప్పుడు మహర్షి తో పాటు మరో గుడ్ న్యూస్ తో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. సౌత్ నుంచి మొదటిసారి గా… ఎప్పుడు బాలీవుడ్ హీరోస్ కి మాత్రమే సొంతంమయ్యే మోస్ట్ డిసైర్ బుల్ మెన్ లిస్ట్ లో ఈ సారి...
- [హ్యాపీ గా ఉన్నా 'మెగా హీరో'](https://teluguwonders.com/allu-sirishs-abcd-movie/): యువ కధనాయకుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ‘ ఎబిసిడి ‘ . సురేష్ ప్రొడక్షన్ అధినేత డి. సురేష్ బాబు సమర్పణ లో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ సినిమాస్ పథకాల పై తెరకెక్కిన చిత్రం ” ఎబిసిడి ” . సంజీవ్ రెడ్డి దర్శకుడి గా పరిచయమైన ఈ సినిమాను శ్రీధర్ రెడ్డి ,యాష్ రంగినేని నిర్మించారు. మే 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఐనది. సినిమా సక్సెస్ ను యూనిట్ సెలెబ్రెట్ చేసుకున్నారు.కేక్ కట్ చేశారు. మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ” నేడు సినిమా విడుదలైంది. మార్నింగ్ బలమైన ఓపెనింగ్స్ తో నే సినిమా స్టార్ట్ ఐనదిఈవెనింగ్ షో తర్వాత సెలబ్రేట్ చేసుకోవలనుకున్నాం. తండ్రి , కొడుకుల మధ్య ఎమోషన్ ని కరెక్ట్ గా సెట్ చేయాలి అనుకున్నామో అది ఏ రోజు నెరవేరింది.అల్లు శిరీష్ కొత్త స్టార్ గా మారాడని అందరూ అంటున్నారు....
- [వెదురుతో చేసిన ఈ బళ్ళు పర్యావరణ రక్షణ కోసం దూసుకెళుతున్నాయి](https://teluguwonders.com/vehicles-made-by-wood/): స్వ సేవ మాత్రమే కాదు సమాజ సేవ కూడా ఒకేసారి చేస్తున్నారు ఫిలిప్పీన్స్ ప్రజలు. .పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ను నియంత్రించాలి అని నినాదాలివ్వడం వరకే ఆగిపోలేదు ఫిలిప్పీన్స్ ప్రజలు. పర్యావరణం కోసం ఓ అడుగు ముందుకు వేసి వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు. అందమైన బుట్టలు, చాపలు, ఇంట్లోకి ఫర్నీచర్ చేయడం వరకు మాత్రమే మనం వెదురును వాడుతాం. కానీ ఫిలిప్పీన్స్ దేశంలో వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు. ఆ వాహనాలను బయో డీజిల్తో నడిపిస్తున్నారు. టబాన్టన్ అనే నగరంలో ఎక్కడ చూసినా వెదురు వాహనాలే దర్శనమిస్తాయి. 👉వెదురు వాహనాలు ఇలా తయారు చేస్తారు: వెదురు వాహనాలంటే ఏదో కొన్ని భాగాలు వెదురుతో చేస్తారనుకుంటే పొరపాటే. వాహనంలోని అన్ని భాగాలూ వెదురుతో మాత్రమే చేస్తారు. చక్రాలకు మాత్రం టైర్లు వాడుతారు. ♦ఈవాహనాల ప్రత్యేకత :ఈ వాహనాలకు బయోడీజిల్ ఉపయోగిస్తున్నారు. దీంతో పొగలేని రవాణా వ్యవస్థకు నాంది పలికారు. ఈ వాహనాలకు ఒక్క...
- [9 లక్కీ నంబర్ మాత్రమే కాదు,అంతకు మించి..](https://teluguwonders.com/lucky-number-9/): మనకున్న నంబర్స్ లో ఒక్కో నంబర్ కి ఒక్కో విశిష్టత వుంటుంది. 9 అంకె కయితే మరీను. శాస్త్రం లొ తొమ్మిది అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య , వృద్ది సంఖ్య , పురాణ సంఖ్యగా పేర్కొంటారు. 👉♦9 అంకె విశిష్టత ; ఎంత చిన్న లేదా పెద్ద సంఖ్యనైనా తొమ్మిది తో హెచ్చవెసి శేషాల మొత్తన్ని కలిపితే తొమ్మిదే వస్తుంది . 👉మనకి ఉన్న 4 యుగాల లో ♦కృతయుగం – 17, 28, 000 సంవత్సరాలు ♦త్రేతాయుగం -12, 96, 000 సంవత్సరాలు. ♦ద్వాపరయుగం – 8 ,64, 000 సంవత్సరాలు….. ♦కలి యుగం – 4,32,000సంవత్సరాలుఈ యుగాల సంవత్సరాల మొత్తం ను కలిపినా చివరికి తొమ్మిదే వస్తుంది. ఇది తొమ్మిది అంకెకి మాత్రమే ఉన్న ప్రత్యేకత. 👉అలాగే హిందువుల అరాధ్య గ్రంథ మైన మహాభారతం కూడా తొమ్మిది సంఖ్యతో ముడి పడి వుంది . భారతంలోని...
- [మరొక్కసారి చూడండి : ఈ ఫోటో లో కొండల్లో తిరిగే దెయ్యాలు(మంచు చిరుతలు) మీకు కనపడుతున్నాయా..](https://teluguwonders.com/see-one-more-time/): మీరు మహా అయితే చిరుత ని చూసుంటారు.. అది కూడా మాక్సిమం జూ లోనో,సర్కస్ లోనో చూసుంటారు. కానీ మంచు కొండల్లో ఉండే ఈ మంచు చిరుత ను మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు . 👉మంచుచిరుతలు : అవి ఎక్కువగా మంచు కురిసే చోట, కొండలు, గుట్టల్లో ఉంటాయి. మంచు చిరుతలనే కొండల్లో ఉండే దెయ్యాలు అని పిలుస్తారు. ఇవి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. సముద్ర మట్టానికి 9800 ఫీట్ల నుంచి 17 వేల ఫీట్ల ఎత్తులో అవి నివసిస్తాయి. 👉వీటి ప్రత్యేకత : కొండలు గుట్టల రంగును పోలి ఉండే ఈ చిరుతను పక్కన ఉన్నా గుర్తు పట్టడం కష్టం. ఒక ఫోటోగ్రాఫర్ ఈ మంచు చిరుతను ఫోటో తీయడం తో అది వార్తల్లోకెక్కింది . 👉విషయం లోకి వెళ్తే : హిమాచల్ ప్రదేశ్లోని కిబ్బెర్ అనే గ్రామానికి వెళ్లిన సౌరభ్ దేశాయ్ అనే ఓ...
- [దారుణం : వృద్ధాశ్రమం ముసుగు లో ..వ్యభిచారం..](https://teluguwonders.com/raiding-on-old-age-homes/): సేవ చేస్తున్న పేరుతో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల.. 👉 తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో.. అశోక్ నగర్లో అలాంటి గుట్టు రట్టైంది. 👉”అమ్మ” వృద్ధాశ్రమం : స్థానికంగా నివసిస్తున్న భాగ్యలక్ష్మి…. అమ్మ పేరు తో వృద్ధాశ్రమం స్థాపించింది. అది చూసిన వాళ్లంతా… ముసలివాళ్లపై ఆమెకు ఎంత ప్రేమ అనుకున్నారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మెచ్చుకుంటూ… తలో కొంతా విరాళంగా ఇచ్చారు. చేతికొచ్చిన కన్నబిడ్డలు పట్టించుకోకపోతే, దిక్కులేనివారవుతున్న ముసలి తల్లిదండ్రులు చాలా మంది ఆ వృద్ధాశ్రమానికి వెళ్లి, అక్కడ ఏదో ఒక పని చేస్తూ… జీవితాన్ని వెళ్లదీసుకుంటున్నారు. ♦ఐతే… ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. వృద్ధాశ్రమం పేరుతో భాగ్యలక్ష్మి… తెరవెనక చేస్తున్న తంతు వేరు. 👉వ్యభిచార దందా : వ్యభిచారం చేస్తున్న మహిళలతో డీల్స్ కుదుర్చుకుంటున్న భాగ్యలక్ష్మీ వాళ్లను తన ఇంటికీ, వృద్ధాశ్రమానికీ రప్పించుకొని… ఈ వ్యవహారం నడిపిస్తోందని దర్యాప్తులో తేలింది. 👉పోలీసుల రైడ్ : రామగుండం వన్ టౌన్ పోలీసులకు...
- [అనుకోకుండా ఇంట్లోకి వచ్చి అంట్లు తోమేసే ఓ అపరిచితురాలు...](https://teluguwonders.com/unknown-person-entered-to-home/): అవును ఆ అపరిచిత మహిళ ఇంట్లోకి వచ్చి అంట్లు తోమేస్తుంది. మీరు ఆ ప్రాంతం లో ఉంటే ఆవిడ మీ ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. 🤔👉విషయంలో కి వెళ్తే : హమ్దేన్లోని ఓ ఇంట్లోఓ అపరిచిత మహిళ ఎవరి ఇంట్లో బడితే వారింట్లోకి చొరబడి అంట్లు తోమడం, ఇంట్లోవారితో ఇష్టానుసారంగా వ్యవహారించడం గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని జైలుకు పంపారు. ఆమెపై దోపిడీ కేసు నమోదు చేశారు. ఇంట్లో ప్రవేశించి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుండడంతో సమాచారం అందుకున్న వింటన్ కౌంటీ పోలీసులు అక్కడికి చేరుకొని సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీసులు ఒహియోకు చెందిన చేనేన్ ఎవింగ్గా గుర్తించారు. 👉అసలు ఏం జరిగింది : ఆ ఇంట్లో పనిచేసే సహాయకులు చెప్పిన దాని ప్రకారం… మొదట ఆమె ఇంటి బ్యాక్ డోర్ నుంచి లోపలికి ప్రవేశించింది. అనంతరం ఇంట్లోని సోఫాపై కూర్చొని పెంపుడు కుక్కతో ఆడుకోవడం ప్రారంభించింది. దాంతో...
- [కొంత మంది తల్లి తండ్రులు , గురువులు ఈ పోస్ట్ ని తప్పక చదవండి...](https://teluguwonders.com/good-message-for-parents/): ఈ మధ్యన చాలామంది విద్యార్థులు మార్కులు తక్కువగా వచ్చాయనో లేదా రాబోయే, రాయబోయే పరీక్షలో మార్కులు తక్కువగా వస్తాయనో లేదా తక్కువ మార్కులు వస్తే తమ తల్లిదండ్రులు ఏమంటారో అని భయపడో బలవంత మరణానికి పాల్పడుతున్నారు . దీనికంతటికీ కారణం పిల్లలను కేవలం చదువుకునే యంత్రాల్లా చూసే కొంత మంది తల్లిదండ్రులు మరియు గురువులు అని అర్థమవుతుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారందరికీ ఢిల్లీ కి చెందిన ఒక గృహిణి తెలుసుకోవాల్సిన పాఠం లా కనిపిస్తుంది . ఇలా ఎందుకు అంటున్నామో ఆవిడ రాసిన లేఖను చూస్తే అర్థమవుతుంది . విషయంలోకి వెళ్తే 👉ఢిల్లీ కి చెందిన వందన సుఫియా అనే ఒక గృహిణి గారు తన కొడుకు మార్కుల గురించి సామాజిక మాధ్యమంలో పోస్టును పెట్టి నేటి తరం పిల్లల తల్లితండ్రులందరికి ఆదర్శంగా నిలిచారు.ఇంతకూ తన కుమారుడికి వచ్చిన మార్కులు..నూటికి అరవై శాతం.ఇంతోటి దానికి పోస్టులు పెట్టాలా అని ఆశర్యపోకండి.ఆ...
- [వరల్డ్ కప్ 2019 సన్నాహాలు మొదలైపోయాయి](https://teluguwonders.com/2019-world-cup/): ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూసే వరల్డ్ కప్ వచ్చేస్తుంది .ప్రపంచకప్ 2019 పండుగకు సరిగ్గా 13రోజులు సమయం మాత్రమే ఉంది! 👉ఈ టోర్నీలో 10 జట్లు తలపడుతున్నాయి. మే 30వ తేదీ నుంచి జూన్ 14 వరకూ ఇంగ్లండ్లోని పది మైదానాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ♦ఫైనల్ మాత్రం ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో జూన్ 14న నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని దేశాలు ప్రపంచ కప్ కోసం ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేశాయి. 👉వార్మప్ మ్యాచ్ల సందడి : ప్రపంచకప్ ఈనెల 30న ప్రారంభం అవుతున్నప్పటికీ, వార్మప్ మ్యాచ్లు ఈ నెల 24 నుంచే మొదలవనున్నాయి. 👉మొదటి వార్మప్ మ్యాచ్లు : ♦పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో, ♦శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికాతో తమ మొదటి వార్మప్ మ్యాచ్లు ఆడతాయి. 👉భారత జట్టు మొదటి వార్మప్ మ్యాచ్: ఈనెల 25వ తేదీన ఇక భారత జట్టు మొదటి వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్తో...
- [మీ next లైఫ్ లో.. రాబోయే బెస్ట్ ఫ్రెండ్ ని ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవచ్చు.. ఇలా..!!!](https://teluguwonders.com/choose-your-best-friend-to-your-next-life/): నిత్యజీవితంలో మనం చాలామంది తో మాట్లాడుతూ ఉంటాం. కొంతమందితోనే స్నేహం చేస్తాం . అలానే 🌷♦బెస్ట్ ఫ్రెండ్ : ముఖ్యంగా మనకు ఏ విషయమైనా ముందుగా ఒక వ్యక్తీ తో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. వారు తోడుగా ఉంటే చాలా కేరింగ్ గా అనిపిస్తుంటుంది.చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది.ఇలా అనిపించిందంటే వారు మనకు లైఫ్ లో చాలా కావాల్సిన వారు అని అర్ధం..సాధారణంగా వారినే మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా భావిస్తాము. ఆ కేరింగ్,ఆ ఫ్రెండ్షిప్ ఈ లైఫ్ అంతా ఉండాలనుకుంటాం.కొంత మంది ఐతే ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోను వారే కావాలని కోరుకుంటారు మరి నిజంగానే ప్రతి జన్మలోనూ వారే స్నేహితులుగా వస్తారా అంటే అసలు లెక్క వేరే ఉంది . ఏ జన్మలోనో ఏదో సంబంధం లేకుండా చిన్న కుక్కపిల్ల కూడా మన దగ్గరికి రాదంట. మరి మన మధ్య ఇన్ని బలమైన బంధాలు ఉన్నాయంటే దానికి...
- [ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా..](https://teluguwonders.com/eamcet-result-postponed/): ఔను.. ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 👉ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా.. ♦వీరిలో ఇంజనీరింగ్కు 1,85,711 మంది ♦వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలకు 81,916 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 👉ఆ తర్వాతే ఫలితాలు : తెలంగాణలో ఫెయిలైన ఇంటర్ విద్యార్ధుల రీవాల్యుయేషన్ ఫలితాల తర్వాతే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
- [వేసవి లో "మామిడి "తింటే "జబ్బు" మాయం](https://teluguwonders.com/uses-of-mango/): మామిడి కాయల సీసన్ రానే వచ్చేసింది. పచ్చి మామిడి తో పచ్చడి చేసుకుంటాము, పప్పులో కూడ వేసుకుంటాము. వాటిని ఏలా తిన్నా ఆరోగ్యమె అని అని పోషక నిపుణులు చెప్తున్నారు. ” పచ్చి మామిడి ” తో ఆరోగ్య చిట్కాలు -> కళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటుంది. ->శరీరంలో కొవ్వు ను కరిగిస్తాయి. -> కాన్సర్ లక్షణాలని తగ్గిస్తాయి. -> చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. -> రోగ నిరోధక శక్తి తగ్గించి, రక్త శాతాన్ని పెంచుతాయి. -> గుండె సమస్య కి విముక్తి ని కలిగిస్తుంది. -> జీర్ణ క్రియ ను మెరుగుపరుస్తాయి
- [పుట్టిన రోజు కు దూరంగా " ఎన్టీఆర్ "](https://teluguwonders.com/ntr-will-not-be-celebrating-his-birthday/): సిని ఇండస్ట్రీ లో స్టార్ ల పుట్టినరోజు వేడుకులు అభిమానులు అంగరంగ వైభవం గా జరుపుకుంటారు. ఒక్క పుట్టినరోజు కాకుండ కొత్త పోస్టర్ , టీజర్ , ట్రైలర్ , మొదటి పాట లాంటివి కూడా తమ అభిమానాన్ని అంబరానికి చేరుస్తారు. తెలుగు చిత్రపరిశ్రమ లో పుట్టినరోజు రోజు న అభిమానులు కేక్ కట్ చేయడం , పండ్లు , స్వీట్ లు పంచడం చేస్తుంటారు. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రక్త ల ను సేకరించి బ్లడ్ బ్యాంకు లకు అందజేస్తారు. ఐతే ఇప్పుడు ఓ ప్రముఖ కదానాయకుడు స్టార్ హీరో పుట్టినరోజు వేడుకలకు దూరం గా ఉంటున్నారు. ప్రతి సారి పుట్టినరోజు వేడుకల ని ఘనం గా నిర్వహిస్తు, వారి దగ్గరే ఉంటూ అభిమానాన్ని పంచుకునే వారు . ఐతే ఎన్టీఆర్ ఈ సారి వేడుకల కు దూరం గా ఉండటానికి గల కారణం ఉంది....
- [రాత్రి పూట చపాతీ తింటున్నారా ???](https://teluguwonders.com/is-it-good-to-eat-chapati-at-night/): ఊబకాయం తో బాధపడే వారు , లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయం లో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని కూడా ఎం ఉండదు. డాక్టర్స్ కూడా ఈ మధ్య రాత్రి పూట చపాతీ తినమని సజెస్ట్ చేస్తున్నారు.అలా చెప్పడం తో చాలా మంది దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. –> చపాతీ ని చాలా తక్కువ నూనె తో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువు గా ఉంటాయి. –> అసలు నూనె వేయకుండా ఉంటె మరింత మంచిది. –> ప్లేట్ నిండుగా భోజనం లేదా రెండు , మూడు చపాతీ లు తిన్నా ఒకటే అని డాక్టర్స్ చెబుతున్నారు. –> అన్నం కంటే చపాతీ శరీరానికి చాలా మంచిది , అధిక శక్తి ని ఇస్తుందని నిరూపితం ఐనది. –> శక్తి ని...
- [తిట్టిన ఛానల్ కు పిలిచి మరి ఇంటర్వ్యూ !!! ](https://teluguwonders.com/pawan-kalyan-interview/): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని ఓ నానుడి ఉంది. కాని ఇది కేవలం రాజకీయాల్లో లో నే కాదు, అన్ని రంగాల్లో , అన్ని వార్గల్లో పనికొస్తుందనుకుంటా.. ప్రస్తుతం మీడియా కి కూడా ఈ సూత్రం పనికొస్తుందని తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. అది ఏంటి అంటే టీవీ కి , పవన్ కళ్యాణ్ గారికి విరోధం ఉంది అని అందరికి తెలిసిన విషయమే. టీవీ 9 కావాలనే పవన్ కళ్యాణ్ గురించి నెగటివ్ గా ఇస్తుందని ఓ టాక్ ఉంది. ఈ మధ్య శ్రీ రెడ్డి , కత్తి మహేష్ వంటి వారి గురించి గంటలు, గంటలు టీవీ 9 డిబేట్లు నిర్వహించింది. పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా ఈ ఛానల్ వైఖరిని ప్రశ్నిస్తూ అనేక ట్వీట్స్ పెట్టారు. అలాంటిది అదే పవన్ కళ్యాణ్ గారు అదే ఛానల్ కు ఓ...
- [రికార్డు బ్రేక్ కి సిద్దమవుతున్న " అవెంజర్స్ "](https://teluguwonders.com/avengers-record-break/): ఇటీవల విదులై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ” అవెంజర్స్ :ఎండగేమ్ ” చిత్రం మరో రికార్డు కు చేరువయ్యింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ” అవతార్ ” కలెక్షన్స్ రికార్డు ను బద్దలు కొట్టేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికైనా ” అవెంజర్స్ : ఎండ్ గేమ్ ” ప్రపంచం వ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది . అవతార్ 2.79 బిలియన్ డాలర్స్ తో మొదటి స్థానం లో ఉంది. ఐతే, టైటానిక్ రికార్డు ను అధిగమించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల ఐ దాదాపు 20 రోజులు అవుతున్నా ” అవెంజర్స్ ” సినిమా అవతార్ రికార్డు దాటటం ఖాయం అంటున్నా సిని విశేలేషకులు చెబుతున్నారు. ఐతే, మరో పక్క ఇదే క్రమం లో కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. భారత్ లో ఇప్పటికే రు. 400 కోట్లను వసూలు చేసింది.
- [నది వడ్డున 3000 ఆధార్ కార్డులు ... !!!](https://teluguwonders.com/3000-adhara-cards/): దాదాపు 3000 ఆధార్ కార్డుల ను కొందరు ఓ నది ఒడ్డున పడవేసి వెళ్లిన ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. తిరుప్పూరు జిల్లా తిరుతురిపుండి లో ని ముల్లియారు నది వద్ద కుప్పలు గా పడవేసి ఉన్నా ఆధార్ కార్డు లు కనపడ్డాయి. ఆ ప్రాతంలో ఆడుకుంటున్న చిన్నారులు కు కొన్ని సంచులు కనబడగా వాటిని తీసి చూసారు. వాటినన్నిoటి లో ఆధార్ కార్డు లు అని గుర్తుయించారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి కి వచ్చి ఆధార్ కార్డు లను స్వాధీనం చేసుకున్నారు. కార్డు లు అన్ని ఆ ప్రాంతం కి దగ్గర లో ఉన్నా కట్టిమేడు , వడపతి, అతిరంగం గ్రామాలకి చెందిన ప్రజలవి అని తెలుస్తుంది. ఆ ఆధార్ కార్డు లు అన్ని పాడైపోయాయి అని ఎవరివో గుర్తు కూడా తెలియనంతగా గా ఉన్నాయని పోలీస్ లు...
- [రికార్డు బ్రేక్ చేసిన " ఇమామ్ ఉల్ "](https://teluguwonders.com/imam-ul-haq-breaks-kapil-devs-36-year-old-record/): బ్రిస్టల్ : పాకిస్తాన్ ఓప్నేర్ ఇమామ్ ఉల్ హాక్ సరికొత్త రికార్డు ను సృష్టించాడు. 36 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డు ను బ్రేక్ చేసాడు. ఇమామ్ ఉల్ రికార్డు ను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ లో పిన్నా వయసులో 150 కి పైగా వన్డే పరుగులు రికార్డు ను ఇమామ్ పేరిట లికించుకున్నాడు. తాజాగా ఇంగ్లాంగ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఇమామ్ ఉల్ 151 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇమామ్ ఉల్ వయసు 23 ఏళ్ళు. ఈ ఫీట్ సాధించిన క్రీడాకారుని గా ఇమామ్ ఉల్ గుర్తింపు పొందాడు. అంతక ముందు 1983 ప్రపంచ కప్ భాగంగా జింబాబె తో జరిగిన పోరు లో కపిల్ దేవ్ 175 పరుగులు అజేయం గా గెలిచాడు. అప్పటికి అయన వయసు 24 ఏళ్ళు. మూడో వన్డే లో ఇమామ్ 131 బంతుల్లో 16...
- [ఇక్కడ మీరు చూస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ని కాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని..](https://teluguwonders.com/junior-ntr/): దేవుడు మనిషిని పోలిన మనుషులను 7గురు ని తయారు చేస్తాడు అని అంటారు. సాధారణంగా ఒకే పోలికలతో ఉండే కొంత మందిని మనం చూస్తూ ఉంటాం కూడా. మనలాంటి ఇంకొకరిని చూస్తూనే మన ఆశ్చర్య పోతాం ,అంత త్వరగా విషయం నుండి తేరుకోలేం. అలాంటిది ఆల్రెడీ ఫేమస్ అయిన వ్యక్తి లేదా మనం అభిమానించే నటుడు పోలికలు తో ఇంకేవరైనా కనిపిస్తే ఆ ఆనందానికి, ఆశ్చర్యానికి అంతు ఉండదు .ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించే మాట్లాడుకో పోతున్నాం.ఆయన ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా. ఆయన అచ్చు ఒక సెన్సేషన్ టాలీవుడ్ హీరో లా ఉండటమే ఆయన..ప్రత్యేక ప్రత్యేకత.*అవును ఒక వ్యక్తీ అచ్చు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్లా ఉంటాడు. 🤔అసలు ఆ వ్యక్తి ఎవరు : ఆ వ్యక్తి పేరు షమీందర్ సింగ్.. పంజాబ్ లో ఉంటాడు . ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన ఈ షమీందర్ సింగ్.. జూనియర్ ఎన్టీఆర్ పోలికలు ఉండడం...
- [ఒక కాకి 18 రైళ్లను ఆపేసింది...!!?](https://teluguwonders.com/crow-stopped-18-trains/): కొన్ని సార్లు చిన్న సంఘటనలు పెద్ద ప్రభావంను చూపుతాయని చెప్పడంలో అతి శయోక్తి లేదు. తాజాగా ఒక కాకి చేసిన పనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 రైళ్లు నిలిచి పోయాయి. ఇలాంటి సంఘటనలు మరెక్కడో జరిగితే ఏమో అనుకునే వాళ్లం. 👉కాని ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న ఇండియాలో ఈ సంఘటన జరిగింది. లక్షలాది మంది ప్రయాణికులు, వేలాది మంది ఉద్యోగులు పని చేసే రైళ్లు నిలిచిపోవడంకు కారణం ఒక కాకి. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ముంబయిలో గత శనివారం ఉదయం నుండి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు, పలు రైళ్లు రూటు మార్చుతున్నట్లుగా రైల్వే అధికారులు హడావుడిగా ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నాం. కొంత సమయం వరకు వేచి చూడాలి అంటూ అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది. బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు కూడా...
- [అమెజాన్ ఆఫర్ : ఉద్యోగం మానేస్తే 7లక్షల 4 వేల రూపాయలు ...](https://teluguwonders.com/amazon-offer-to-their-employees/): ఆ ఆఫర్ మనకి కాదండి,అమెజాన్ కంపెనీ ఉద్యోగులకే. ఔను..అమెజాన్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. 👉ఉద్యోగం మానేసి అమెజాన్ ప్యాకేజింగ్ డెలివరీ entrepreneuer ‘s గా మారాలనుకునే వారికి పది వేల డాలర్ల(రూ. 7 లక్షల 4 వేలు) నగదును అందిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఇన్సెంటివ్స్తో పాటు entrepreneuer’s గా మారాలనుకునే వారికి మూడు నెలల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ తెలిపారు. కాగా, 👉ఇప్పటికే అమెజాన్ సంస్థ ప్యాకేజింగ్ డెలివరీకి సంబంధించి ఎక్కువగా యూఎస్ పోస్టల్ సర్వీస్, ఫెడ్ఎక్స్పై ఆధారపడుతుండటంతో 2018లో ‘డెలివరీ సర్వీస్ పార్ట్నర్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా దాదాపు 200 మంది అమెజాన్ entrepreneuer’s గా మారారు. 👉తాజా ప్రకటనతో వేలాది మంది ఆంత్రప్రెన్యూర్లగా మారడానికి ముందుకొచ్చారని డేవ్ క్లార్క్ చెప్పారు. ప్యాకేజింగ్ డెలివరీ ఆంత్రప్రెన్యూర్లగా మారే వారు కంపెనీకి చెందిన డెలివరీ టెక్నాలజీ ట్రైనింగ్ను...
- [మోడీ చివరి అస్త్రం..అయినా ఆయన్ని కాపాడుతుందా...](https://teluguwonders.com/modi/): ఇంకో విడత ముగిస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం పూర్తిగా ముగిసిపోతుంది. మే 23న దేశంలో అధికారంలోకి వచ్చేది ఎవరో తెలిసిపోతుంది. ఈ చివరి విడతలో మోడీ భారీ తాయిలం ప్రకటించారు. కానీ ఇదేదో ముందే ప్రకటిస్తే నాలుగు ఓట్లు అయినా దక్కేవి. నిండా మునిగాక ఇప్పుడు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. 👉చిన్న పారిశ్రామికవేత్తలకు మోడీ తీపికబురు : మోడీ ప్రభుత్వం తాజాగా యూనివర్సల్ డెబ్ట్ రిలీఫ్ స్కీంను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. చిన్న రుణదారులకు సాయం చేయడమే ఈ పథకం లక్ష్యం. దీనిద్వారా చిన్న రైతులు – కళాకారులు – చిన్నపారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. అయితే కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తేనే మోడీ ఈ పథకం అమలు చేసే అవకాశాలున్నాయి. 🔴Conditions apply : 👉సంవత్సర ఆదాయం రూ60వేల కంటే తక్కువ ఉన్నవారికి ఈ పథకం వర్తింప చేస్తారట.. 👉రూ.35వేల కంటే తక్కువ రుణాలు ఆస్తుల విలువ...
- [చూయింగ్ గమ్ తింటే కాన్సర్ వస్తుందా?](https://teluguwonders.com/is-chewing-gum-causes-to-cancer/): సిడ్నీ : చూయింగ్ గమ్ తినడాన్ని చాలా మంది ఇష్టపడతారు. మరి ముఖ్యం గా చిన్నారులు, యువత వీటిని ఎక్కువగా తింటారు. ఐతే రుచికి తియ్యగా ఉండే ఈ చూయింగ్ గమ్ వల్ల ఆరోగ్యానికి హాని ఉంది అని పరిశోధకులు చూయింగ్ గమ్ మీద పరిశోధనలు చేసారు. చాలా మంది వీటిని చాక్లేట్ లా ఎప్పుడు తింటూ నే ఉంటారు. ఆస్ట్రేలియా లో ని సిడ్నీ యూనివర్సిటీ కి చెందిన పరిశోధకుడు పరిశోధన చేసాడు. ఇవి తినడం వల్ల శరీరంలో లో రక్త శాతాన్ని తగ్గిస్తుంది. నిత్యం తినడం వల్ల కొలన్ కాన్సర్ వస్తుంది అని పరిశోధనలో తేలింది. కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని పరిశోధనల్లో చెప్పారు. ఈ చూయింగ్ గమ్ లో ” ఈ 171″ ( టైటానియం డై ఆక్సైడ్ నానో పార్టికల్స్ ) అనే పధార్ధం ఉంటుంది. క్రమం గా ఇది పేగు ల...
- [బాహుబలి ని మింగేసిన మన్యం పులి...](https://teluguwonders.com/bahubali-vs-manyampuli/): మన్యం పులి మొదలైన బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇటీవలి కాలంలో మలయాళ మెగాస్టార్ మోహన్లాల్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తున్నారు. ఆయన సెలెక్టివ్ గా విభిన్నమైన కథలు, సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్నారు. ♦తాజాగా మోహన్ లాల్ .. పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్ అనే చిత్రం చేశారు. ఆంటోనీ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన మంజూ వారియర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు.. దీపక్ సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టి సంచలనం సృష్టించింది. 👉లూసిఫార్ రికార్డు ఇది : తాజాగా ఈ చిత్రం కేరళలో 6 రోజులకి 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసింది. ఇంతకుముందు బాహుబలి 2 కేరళలో...
- [దేవుడికి కొబ్బరి కాయను ఎందుకు కొట్టాలి.. కొబ్బరికాయ కొట్టడం అసలు ఎప్పుడు మొదలు అయ్యింది...](https://teluguwonders.com/significance-of-coconut/): కొబ్బరికాయ దేవుడికి ప్రతిరూపం. కొబ్బరికాయ మరొక పేరు శ్రీఫలం . శ్రీఫలం అంటే.. దేవుడి ఫలం అని అర్థం. కొన్ని శతాబ్దాలుగా కొబ్బరికాయ హిందూ సంప్రదాయంలో కీలకపాత్ర పోషిస్తోంది. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా, పూజలు చేయాలన్న కొబ్బరికాయకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. టెంకాయ లేకుండా.. ఏ చిన్న పూజ కూడా నిర్వహించరు.. కానీ కొబ్బరికాయ ఎందుకు వాడతామో మాత్రం మనలో చాలామందికి తెలీదు.అసలు ✡కొబ్బరి కాయ దేనికి గుర్తు : హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయపైన ఉండే పీచు మనిషి జుట్టు, గుండ్రటి ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలోపల ఉండే నీళ్లు రక్తం, గుజ్జు లేదా కొబ్బరి మనసుని సూచిస్తాయి. ✡కొబ్బరి కాయను కొట్టడం ఇలా మొదలయ్యింది :కొబ్బరి కాయను పూర్వకాలంలో చాలా మంది, చాలా సందర్భాల్లో నరబలి ఇచ్చేవాళ్లు. అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్లు. ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పిన వారు...
- [ మొబైల్ రంగం లో విప్లవం. బ్యాటరీ ..లేకుండా పని చేసే మొబైల్స్ వచ్చేస్తున్నాయి..](https://teluguwonders.com/smart-phone-without-battery/): ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువవ్వడంతో రీఛార్జ్ ల సమస్య మాత్రమే కాదు, ఛార్జింగ్ సమస్య కూడా తీవ్రంగా వెంటాడుతోంది. ఛార్జింగ్ కోసం మనం అదనంగా పవర్ బ్యాంకుల్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి. మాటిమాటికీ ఛార్జింగ్ డౌన్ అయిపోతుంటే,అర్జెంట్ పనులు ఉన్న వారు ఇరిటేషన్ పడుతున్నారు.ఛార్జింగ్ అవసరం లేని ఫోన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు చాలా మంది.త్వరలో వాళ్లందరి కోరిక నిజం అవ్వబోతుంది.ఛార్జింగ్ అవసరం లేని ఫోన్ కాదు,అసలు బ్యాటరీ యే లేని ఫోన్లు రాబోతున్నాయి .అవునండీ 👉అసలుబ్యాటరీతో పనిలేని ఫోన్ తయారవుతోంది : రోజురోజుకూ ప్రపంచం మారిపోతోంది. బ్యాటరీతో పనిలేని ఫోన్స్ వస్తే, మనకిక ఛార్జింగ్ సమస్యలు లేనట్లే. 🔸ఛార్జింగ్ అవసరం లేని మొబైల్ : మొబైల్లో ఉన్న బ్యాటరీ ఎంతకాలం పనిచేస్తుందన్నదాన్ని బట్టీ… ఆ స్మార్ట్ ఫోన్ ఎంతకాలం వాడొచ్చో నిర్ణయించుకుంటున్నాం. చాలా మంది బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండే స్మార్ట్ మొబైళ్లనే కొంటున్నారు. ఈ రోజుల్లో చాలా ఫోన్లు...
- [పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కారణం ఏమిటి.అసలు ఎవరీ అరుంధతి..?](https://teluguwonders.com/arundhati-nakshatram/): కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్షి మండలంలో వున్న వశిష్టుని నక్షత్రానికి ప్రక్కనే వెలుగుతుండే మరోనక్షత్రాన్ని చూపిస్తారు పురోహితులు . అదే అరుంధతీ నక్షత్రం. . నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే… వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైపు చూడమని అంటారు.అరుంధతి ఎవరు అంటే మనలో తెలియని చాలా మంది టక్కున అనుష్క అని చెప్పేస్తారు.అది తప్పు ✡అసలుఅరుంధతి ఎవరు అంటే :బ్రహ్మ దేవుడు సృష్టికార్యంలో తనకు సహాయంగా ఉండడం కోసం ఓ అందమైన కన్యను, అంతకు మించిన అందమైన వ్యక్తిని సృష్టిస్తాడు. ఆ కన్యపేరే సంధ్య…ఆ అందమైన వ్యక్తే మన్మధుడు. ✡సంధ్య అరుందతి గా మారడం వెనుక కారణం..!!? : బ్రహ్మ మన్మధుడిని సృష్టించి ఓ...
- [మీరు airtel కస్టమరా..అయితే మీ జేబు కి చిల్లు పడబోతుంది..](https://teluguwonders.com/are-you-a-airtel-customer/): మీరు ఎయిర్టెల్ సిమ్ కార్డు యూజర్లా..ఇంతవరకూ తక్కువ ధరకే డేటాను పొందుతున్న మీ జేబుపై మరింత భారం పడనుంది ఎయిర్టెల్ అధికారిక ప్రకటన విడుదల చేయక పోయినా జరిగేది ఇదే . ఔను దేశంలో ప్రైవేట్ టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్టెల్ సంస్థ తన మొబైల్ ఖాతాదారులపై పెనుభారాన్ని మోపేందుకు సిద్ధమవుతోంది. 👉 అనేక ప్యాక్లను రద్దు చేయబోతున్న airtel : దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎయిర్టెల్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఒక్కో కస్టమర్ నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్పీయూ – యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ♦ఇందులోభాగంగా రూ.499 కన్నా తక్కువగా ఉండే స్కీమ్లను తొలగించేందుకు ఎయిర్టెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతకన్నా ఎక్కువగా ఉండే రూ.749, రూ.999, రూ.1,599 స్కీమ్లను మాత్రమే సంస్థ కొనసాగిస్తుందని తెలుస్తోంది. ♦ఇప్పటికే నిలిపివేసిన స్కీమ్లు : ఇప్పటికే రూ.299 పోస్ట్...
- [ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే "ఒక" సంచలన నిర్ణయం ప్రకటించబోతున్న జగన్...](https://teluguwonders.com/jagans-oath/): ఎప్పుడూ తన ఆలోచనలతో సరికొత్త ఒరవడికి తెరలేపె జగన్ ముఖ్యమంత్రిగా సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించబోతున్నారు. 👉విషయం లోకి వెళ్తే :ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు కూడా వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు ధీమాగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది.సాక్షాత్తు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు సోంతంగా నిర్వహించిన పలు సర్వేలలో కూడా వైసీపీ గెలుస్తుందని తేలింది. ఇక ఈ నెల ఇరవై మూడు తర్వాతవైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒకటే బాకీ. ♦ ప్రమాణ స్వీకారం చేసిన రోజే...
- [అమ్మింది 21.14 కోట్లకు, వచ్చింది 40 కోట్లు!! ](https://teluguwonders.com/majili-collections/): 2019 లో వచ్చిన తొలి బ్లాక్ బాస్టర్ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయి 6 వ వారం లో ఉన్నా కానీ కలెక్షన్స్ విషయం లో దూసుకుపోతుంది. సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ మజిలి మాత్రం స్టడీ గా కలెక్షన్స్ ని సాధిస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఓవరాల్ గా నాగచైతన్య కెరీర్ లోనే….. మొట్టమొదటి సారి 40 కోట్ల సినిమా గా అవతరించి నాగచైతన్య కి మంచి పేరు తీసుకువచ్చింది. అది కాగా 40 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.2 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 40 రోజుల్లో 40.07 కోట్ల షేర్ ని క్రాస్ సినిమా.
- [కేంద్ర కేబినెట్ లో కొత్త మంత్రులు..వీరే..](https://teluguwonders.com/new-ministers-in-the-union-cabinet/): సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నరేంద్రమోదీ వరుసగా రెండో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తన కేబినెట్ కూర్పు కూడా పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో మోదీ, అమిత్షా ద్వయం నూతన కేంద్ర మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు. 🔴నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు నూతన కేంద్ర మంత్రులూ ప్రమాణం చేశారు.రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరిచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. 👉నూతన కేంద్రమంత్రులు : 🔹రాజ్నాథ్ సింగ్ 🔹నితిన్ గడ్కరీ 🔹సదానంద గౌడ 🔹అర్జున్ రామ్ మేఘవాల్ 🔹ప్రకాశ్ జావడేకర్ 🔹రాందాస్ అథవాలే 🔹ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ 🔹సుష్మా స్వరాజ్ 🔹రవిశంకర్ ప్రసాద్ 🔹కిరణ్ రిజిజు 🔹స్మృతీ ఇరానీ 🔹నిర్మలా సీతారామన్ 🔹పీయూష్ గోయల్ 🔹రాంవిలాస్ పాసవాన్ 🔹ధర్మేంద్ర ప్రదాన్ 🔹సంతోష్ గాంగ్వర్ 🔹హర్సిమ్రత్ కౌర్ బాదల్ 🔹థావర్ చంద్ గహ్లోత్ 🔹కిషన్రెడ్డి 🔹పురుషోత్తం...
- [లోక్ సభ లో అత్యంత పేద ఎం.పీ ఎవరో తెలుసా..!!!](https://teluguwonders.com/lok-sabha/): దేశమంతా అతిపెద్ద ప్రజాస్వామ్య యజ్ఞం గా భావించే సాధారణ ఎన్నికలు పూర్తయ్యాయి.ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. అసాధారణ రీతిలో..ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా తన బాధ్యతలు స్వీకరించారు. 58 మందితో క్యాబినెట్ కూడా కొలువుదీరింది. జూన్ 17న పార్లమెంటు సమావేశాలకు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో, లోక్ సభలో…సభ్యుల స్థితి గతుల పై ఒక లుక్ వేద్దాం. 🔴అత్యంత పేద ఎంపీ: తాజా లోక్ సభలో బీజేపీకి చెందిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ నలుగురు అత్యంత పేద ఎంపీల్లో ఒకరిగా నిలిచారు. ఆమె తన ఆస్తులను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 👉మరి ధనికుడు ఎవరన్న చర్చకు వస్తే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ కుమారుడు కాంగ్రెస్ ఎంపీ నకుల్ నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 🔴అత్యంత సంపన్నుడు : నకుల్ నాథ్ ఈసారి లోక్ సభలో అతగాడే అత్యంత సంపన్నుడు. లోక్ సభ...
- [సల్మాన్ సినిమా "భారత్"టైటిల్ ను మార్చమన్న హైకోర్ట్...](https://teluguwonders.com/salman-movie-bharat/): జూన్ 5న విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’ విడుదలకు ముందే వివాదాల్ని ఎదుర్కొంటుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘భారత్’. ‘ఓడ్ టు మై ఫాదర్’కు హిందీ రీమేక్గా తెరకెక్కింది.ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్, దిశాపఠానీ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధమవుతుండగా సినిమాపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. 🔴‘భారత్’ అనే టైటిల్ సరికాదు.. వెంటనే మార్చాలి: సినిమా టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో విపిన్ త్యాగీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ‘భారత్’ అనే పదాన్ని సినిమాకు టైటిల్గా వాడటం సరికాదని,కొన్ని డైలాగ్స్ ను కూడా డిలీట్ చేయాలని డిమాండ్ చేసారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ‘భారత్’ను వాడకూడదని వెంటనే దానిని మార్చాలని విపిన్ తన పిటిషన్లో కోరారు. కమర్షియల్...
- [వెస్ట్ ఇండీస్ చేతిలో..పరాభవాన్ని చవి చూసిన పాకిస్తాన్...](https://teluguwonders.com/west-indies-vs-pakistan/): పాకిస్థాన్ ను నిప్పులు చెరిగే బంతులతో కుప్పకూల్చిన యువ బౌలర్ ఒషేన్ థామస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. ఔను పాకిస్తాన్ ఓడిపోయింది. 👉ఐసీసీ క్రికెట్ కప్ లో పాకిస్థాన్ తన ప్రస్థానాన్ని దారుణ పరాజయంతో ఆరంభించింది. నాటింగ్ హామ్ లో ఇవాళ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టి20 మ్యాచ్ ను తలపించిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 21.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ కు హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ తనదైన శైలిలో శుభారంభాన్నిచ్చాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అవుటైనా, అప్పటికే సగం పని పూర్తిచేశాడు. గేల్ 34 బంతుల్లో 50 పరుగులు చేశాడు. గేల్ స్కోరులో 6 ఫోర్లు, 3 సిక్స్ లున్నాయి. ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ 19 బంతుల్లో 4...
- [జగన్ మహేష్ బాబు చెప్పిందే follow అవుతున్నాడు..](https://teluguwonders.com/jagan-fallows-mahesh/): ఏ గ్రామానికి కావాలసిన పథకాలను ఆ గ్రామమే రూపొందించుకోవడం..అనేది గ్రామ సచివాలయం..యొక్క విధి విధానం. ఇదే మహేశ్ బాబు నటించిన భరత్ అనే నేను అనే సినిమాలో చర్చించిన కాన్సెప్టు.. అంటే మరీ ఆ స్థాయిలో కాకపోయినా.. అదే విధం గా గ్రామ సచివాలయాన్ని రూపొందించాలని కొత్త సీఎం జగన్ ప్రకటించారు. 🔴ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్: ప్రమాణ స్వీకార వేదికపైనే ఆయన ఈ ఆలోచన వెలిబుచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేందుకు.. అమలు చేసేందుకు.. అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. 🔴ఆగస్టు 15 నాటికి అమలు : గ్రామ వాలంటీర్లకు నెలకు 5 వేల రూపాయల జీతం ఇస్తారట. ఈ పథకాన్ని వచ్చే ఆగస్టు 15 నాటికి అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. దీని ప్రకారం దాదాపు 4 లక్షల మంది గ్రామాల్లో...
- [అందరూ చనిపోయాడనుకున్న.. ఆ కుర్రోణ్ని.. ఒక సెంటు వాసన బ్రతికించింది..](https://teluguwonders.com/lynx-deodorant-saved-school-boy-life/): ఈ ఘటన ఇంగ్లాండ్లోని కుంబ్రియా ప్రాంతంలో చోటుచేసుకుంది.. 👉21 రోజులుగా కోమాలోనే ఉన్న ఒక కుర్రోడి లో ఒక సెంట్ కదలిక తెచ్చింది. కోమాలో ఉన్నవాడిని లేచి కుర్చునేలా చేసింది. 🔴విషయం లోకి వెళ్తే : కెపాపర్ క్రూజ్ (13) అనే బాలుడు మూడు వారాల కిందట చలికి గడ్డకట్టి ఉన్న ఈడెన్ నదిపై నడుస్తూ నీటిలో పడిపోయాడు. సుమారు 25 నిమిషాల తర్వాత అతడిని నది నుంచి వెలికి తీశారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని అంతా భావించారు. అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తూ వైద్యులు అతడి హార్ట్బీట్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు. దీంతో అతడి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. కానీ, అతడిలో మాత్రం కదలిక కనిపించలేదు. 👉ఇక చివరి ఘట్టం : చివరికి క్రూజ్ను ఫ్రీమ్యాన్ హాస్పిటల్లోని ఐసీయూలో ఉంచారు. 21 రోజులుగా క్రూజ్ తల్లి వియలెట్టా (43), హాస్పిటల్లోని నర్సులు అతడిని కోమా నుంచి బయటకు తీసుకురాడానికి ఎన్నో విధాలుగా...
- [బాలయ్య అంటే పాకీజా కు ప్రత్యేక అభిమానం అట..!!](https://teluguwonders.com/balayya-and-paakija/): ” అసెంబ్లీ రౌడీ “సినిమా గుర్తుంది కదూ అందులో శుభ్రత పరిశుభ్రత అంటూ ఒక లెక్చరర్ లుక్ లో కనబడి బ్రహ్మానందాన్ని ఆటపట్టించిన ఆ నటి ఆ సినిమాలోని పేరుతో తోనే ఫేమస్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు పాకీజా .ఆమె అసలు పేరు వాసుకి.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత తెలుగులో ముఖ్యంగా ‘రౌడీ ఇన్స్పెక్టర్’,‘పెదరాయుడు’వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు. 👉తాజాగా ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో జాలీగా కార్యక్రమంలో పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. 👉బాలకృష్ణపై ప్రత్యేక అభిమానం : ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ అగ్ర నటుడు బాలకృష్ణపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలుగులో ఆమెకు బాలయ్య అంటే ఎంతో ఇష్టమని తెలియజేసారు. అంతేకాదు ఆయన సెట్లో ఆడవాళ్లతో ఎంతో మర్యాదగా మెలిగే వారని ఈ ఇంటర్వ్యూలో...
- [తిరిగి తెలుగు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్న చంద్రబాబు](https://teluguwonders.com/chandrababu-2/): ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తరువాత ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని శాసనసభ పక్ష నాయకుడి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు లేదా బాలకృష్ణకు కట్టబెట్టనున్నారని ఊహాగానాలకు పెద్ద ఎత్తున విన్పించాయి.అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ , పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మరొకసారి ఆయనే శాసనపక్ష నేత పదవిని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణ విజయం సాధించిన నేపధ్యం లో చంద్రబాబు అస్త్ర సన్యాసం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. 🎤దానికి గల కారణాలు: 👉రాష్ట్రం లో పార్టీ అధికారం కోల్పోవడం, 👉అసెంబ్లీ లో కేవలం 23 మంది సభ్యుల మందే బలముండడం తో ఆయన జాతీయ రాజకీయాల పై దృష్టి సారించనున్నారంటూ విశ్లేషణలు చేశారు. 🔴అసెంబ్లీ లో అధికార పార్టీ చేసే అవమానాలను ఎదుర్కొనడం...
- [మీసేవ ఇక మీ చేతుల్లో...!!! ఇలా లాగిన్ అవ్వండి.](https://teluguwonders.com/mee-seva/): రోజు రోజు పెరుగుతున్న టెక్నాలజీ ఫలితంగా, ప్రజలకి అన్ని సేవలు కూడా చాల సులభంగా చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. ముందుగా, ఏదైనా ధ్రువ పత్రాన్ని, ఆదయ ధ్రువీకరణ పత్రం లేదా కొత్త కరెంటు మీటరు మరి ముఖ్యంగా బర్త్ సర్టిఫికెట్ వాటి వాటికోసం, మీ సేవా కేంద్రాలను నమ్ముకుని, వాళ్ళు చెప్పినట్లా చేయాల్సి వచ్చేది మరియు దీనికి చాల సమయం కూడా కేటాయించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు కొత్తగా అందించిన mee seva 2.0 ఆన్లైన్ సేవ ద్వారా మీరే అన్ని ధ్రువపత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం లేదా కొత్త కరెంటు మీటరు మరియు 37 రకాల సేవలను మీరే స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అవసరమయిందల్లా కేవలం మీ స్మార్ట్ ఫోన్ మాత్రమే. ఇది చెయ్యడం చాలా సులభం. ముఖ్యంగా, వచ్చేనెలలో స్కూల్స్ మొదలుకానున్నాయి, కాబట్టి బర్త్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం అని సవాలక్ష...
- [జగన్ ని ప్రశంసించిన పవన్ మాజీ క్లోజ్ ఫ్రెండ్..](https://teluguwonders.com/pawans-close-friend-ali/): ఎట్టకేలకు 🔴మీడియా ముందుకు వచ్చిన అలీ : ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డ అలీ… ఎట్టకేలకు ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడవచ్చారు . జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. 🎙అలీ మాట్లాడుతూ : పులివెందుల ముద్దు బిడ్డ, పులి బిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి ఆశయం ఇప్పటికి నెరవేరింది. గత పదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన ఎదురు చూశారు. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఈ సందర్భంగా మన కొత్త సీఎంకు స్వాగతం పలుకుతున్నట్లు అలీ తెలిపారు. 👉నవరత్నాలు నవధాన్యాల వంటివి : తాము కోరుకున్న నాయకుడు ముఖ్యమంత్రి అవుతుంటే చూసేందుకు ఎన్నో జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడకు రావడం జరిగింది. ఇంటికి నవ ధాన్యాలు ఎంత అవసరమో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్త రాజధానికి ఈ నవరత్నాలు అంతే...
- [ఎన్టీఆర్ మాటని కాదన్న ఏ.ఎన్నా.ర్...](https://teluguwonders.com/ntr-and-anr/): ఇది ఇప్పటి మాట కాదు తెలుగు సినిమాకి స్వర్ణయుగం అని చెప్పుకునే పాత సినిమా నాటి ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య జరిగిన ఒక ముచ్చట . 👉ఇప్పుడంటే ,సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చాక ఇప్పటి సినిమాల గురించి మనకు తెలుస్తుంటాయి. ఎక్కడ ఎలాంటి చిన్న సినిమా సంఘటన జరిగినా క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. మరి పాతకాలంలో…. బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది. అప్పట్లో ఎవరో ఒకరు చెప్తేనే తెలిసేది. లేదంటే లేదు. అలా బయటకు వచ్చిన ఆ విషయం నోటి ద్వారానో లేదంటే పేపర్ ద్వారానో ఎప్పటికోగాని తెలిసేది కాదు. అందుకే పాతసినిమాలకు సంబంధించిన ముచ్చట్లు… అప్పటి తరానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ లు రెండు కళ్ళవంటి వారు. ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. అలా చేసిన సినిమాలు...
- [తన అభిమానిని మెచ్చుకొన్న లారెన్స్..](https://teluguwonders.com/lawrence/): అభిమానులు తమ తమ నటులను మెచ్చుకోవడం ఇప్పటివరకు చూశాం నటులు తమ తమ అభిమానుల గొప్పదనాన్ని గుర్తించడమే కాదు, ప్రశంసిస్తున్నారు కూడా. మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకతను చనిపోతే జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ,అలాగే అల్లుఅర్జున్ ఆఫీస్ బాయ్ పెళ్లికి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళడం కూడా మనకు తెలిసిందే.ఇలా అభిమానుల మంచి చెడులను కూడా వీరు గమనిస్తున్నారు . అలాగే లారెన్స్ కూడా వ్యక్తిగతంగా తన అభిమానులను ఎంతో ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు కూడా . విషయం లోకి వెళ్తే👉ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తూ, డైరెక్ట్ చేసిన ముని సిరీస్ సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సిరీస్లో వచ్చిన నాలుగవ సినిమా కాంచన-3లో లారెన్స్ యాక్టింగ్కి మంచి అప్లాజ్ వచ్చింది. 🎉Tiktok లో : రీసెంట్గా లారెన్స్ అభిమాని ఒకతను కాంచన-3 లోని...
- [వృద్ధాప్య పింఛన్ ఇక 60 ఏళ్లకే, వికలాంగులకూ శుభవార్తచెప్పిన జగన్](https://teluguwonders.com/old-age-pension60yrsjagan/): వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా నవరత్నాలు అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవ్యాంధ్రలో ఇక వృద్ధాప్య పెన్షన్లు 60 ఏళ్లకే అందనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు వయోపరిమితి 65 ఏళ్లు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ వయోపరిమితిని 60 ఏళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ల పెంపుపై మొదటి సంతకం చేసిన ఆయన.. వైఎ్సఆర్ పెన్షన్ కానుక పేరుతో అమలు చేయనున్న సామాజిక పెన్షన్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 🔴వృద్ధులతో పాటు వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు తదితరులకు నెలనెలా ఇక నుంచి రూ.2250 పింఛనుగా అందిస్తారు. 🔴వికలాంగులకు రూ.3 వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ రోగులకు ఏకంగా రూ.3500 నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన పెన్షన్లు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని.. జూలై...
- [వాహనచోదకులకు షాక్ : ఇక డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు కాబోతున్నాయి](https://teluguwonders.com/driving-licenses-canceled/): “సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్-నిబంధనల ప్రకారం ‘లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్’ పొందేందుకు ఎలాంటి విద్యార్హత అవసరంలేదు. లైసెన్స్కు దరఖాస్తు చేసుకునేవ్యక్తి ఆర్టీవో అధికారులు నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులు అయితేచాలు. లైసెన్స్ వస్తుంది” వాహనచోదకులకు షాక్. డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు కాబోతున్నాయి. 🤔నిరక్షరాస్యులైన వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్లను క్యాన్సల్ చేయాలని రాజస్తాన్ హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిరక్షరాస్యులైన వాహన చోదకు లు పాదచారులకు హానికరంగా మారారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యం లోనే వారి డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయాలని రవాణా అధికారులను ఆదేశించింది. డ్రైవింగ్-లైసెన్స్ను కోరేవారిని మాత్రమే కాకుండా, రోడ్లను ఉపయోగించే ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిరక్షరాస్యులు ఏదైనా వాహనాన్ని నడిపేందుకు అనుమతి ఇస్తూ డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయరాదని తెలిపింది. నిరక్షరాస్యుడైన సంజీవ్ ప్రకాశ్ శర్మ అనే వ్యక్తి రవాణా అధికారుల నుంచి...
- [అన్యాయంగా ఒక క్రికెటర్ ని చంపేసిన social media...](https://teluguwonders.com/social-media-killing-a-cricketer-jayasurya/): సోషల్ మీడియాలో ఈ మధ్య మంచి వార్తల కంటే చెడు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇక సెలబ్రెటీల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బతికి ఉన్న వారిని నిర్థాక్షిణ్యంగా చనిపోయారని టాం టాం చేస్తూ వాళ్ల గుండె గుభేల్ మనిపించిన సంఘటనలు ఎన్నోఉన్నాయి. 👉 ఎంతో మంది సిని, రాజకీయ, క్రీడా కారులు చనిపోయారని..రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలని ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి. దీనిపై వారు స్పందించిన బాబో మేం బాగానే ఉన్నాం అని క్లారిటీ ఇస్తే కాని ఆ ఎపిసోడ్ కి తెరపడదు. 🔴విషయం లోకి వెళ్తే : తాజాగా శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య కెనడాలో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ మేరకు అశ్విన్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘సనత్ జయసూర్య గురించి వచ్చిన వార్త నిజమేనా?...
- [ప్రమాణ స్వీకారం రోజునే ప్రజలపై వరాల జల్లు కురిపించిన వైయస్ జగన్](https://teluguwonders.com/ys-jagan/): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయనతో గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తన హామీలు, నవరత్నాల గురించి మాట్లాడారు. . 🎙”వైయస్ జగన్ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. నేను ఉన్నానని గట్టిగా చెబుతున్నా… ఆకాశమంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు…. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కి.మీ పాదయాత్ర చేశా… పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశానని.. జగన్ పేర్కొన్నారు. అనంతరం వైయస్సార్ పింఛన్ ఫైల్ పైన తొలి సంతకం చేస్తున్నట్లు ప్రకటించారు. పింఛన్ విషయంలో ఏపీ వాసులకు శుభవార్త చెప్పారు. పింఛన్ క్రమంగా పెంచుతామన్నారు.
- [జగన్ సంచలన ప్రకటన: ఇక ఊరికి 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు ...](https://teluguwonders.com/10-government-employees-in-the-city/): ప్రమాణస్వీకారం రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ సచివాలయాన్ని ఏర్పాటుచేసి ప్రతి ఊర్లో 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీఇచ్చారు. గాంధీ జయంతి (అక్టోబరు 2) నుంచే ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అటు ఆగస్టు 15 నాటికి 4లక్షల మందిని గ్రామ వాలంటీర్లుగా నియమిస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉంటారన్న జగన్.. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకే వీరిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రలో అవినీతికి తావులేకుండా చేస్తామని స్పష్టంచేశారు. ఆయన మాట్లాడుతూ : “ఆగస్టు 15 నాటికి 4 లక్షలు వాలంటీర్లను నియమిస్తాం. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేయబోతున్నాం. లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తాం. సేవల చేయాలనుకునే పిల్లలను వాలంటీర్లుగా అవకాశమిస్తాం. గ్రామ వాలంటీర్కు రూ.5 వేలు జీతం ఉంటుంది....
- [మహా నటి.. మరీ ఇలా తయారయ్యిందేంటి...?](https://teluguwonders.com/great-actress-keerthi-suresh/): మన తెలుగు ప్రేక్షకులలో కొంతమందికి హీరోయిన్స్ బొద్దుగా ఉంటేనే ముద్దు.గతం లో జయ లలిత, సావిత్రి,సౌందర్య,ఆర్తి అగర్వాల్ ఇలా బొద్దుగా ఉండే హీరోయిన్లను మన వాళ్ళు విపరీతంగా అభిమానించే వారు. ‘నేను శైలజ’ చిత్రంతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి కూడా కాస్త బొద్దుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఒకరకంగా కీర్తి సురేష్ ‘మహానటి’ తర్వాత మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. 👉మహా నటి స్లిమ్ అయ్యింది : ఇదిలా ఉంటే కీర్తి సురేష్ తన కొత్త లుక్ తో ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. తన కెరీర్ మొదటి నుంచి కూడా కీర్తి మరీ స్లిమ్ముగా ఏమీ ఉండేది కాదు. కానీ ఈమధ్య కాస్త వెయిట్ పెరగడంతో మళ్ళీ గ్లామరస్ లుక్స్ పై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. మహానటి గట్టిగా ఫోకస్ చేస్తే సాధించలేనిది ఏముంది? అతి తక్కువ సమయంలోనే స్లిమ్ముగా మారిపోయింది. కొత్తగా ఇండస్ట్రీలోకి...
- [సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తే చాలు : ఎలిజబెత్ రాణి వద్ద ఉద్యోగం](https://teluguwonders.com/queen-elizabeth/): బ్రిటిష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్ నిరుద్యోగులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ కమ్యూ్నికేషన్స్ ఆఫీసర్ పోస్ట్కు సరైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. అదే మీరే అయితే మీ పంట పడినట్లే. ✍ఉద్యోగ అర్హతలు : మీరు చేయాల్సిని పని చాలా సింపుల్. క్విన్ ఎలిజబెత్ 2కు మీడియా మేనేజర్గా పనిచేయాలి. ప్రపంచ వేదికపై రాణి కీర్తిని మరింత చాటిచెప్పాలి. ఫాలోవర్లను ఆకట్టుకోవాలి. ఎక్కువ మందికి ఆమె చేరువయ్యేలా చూడాలి. దీని కోసం సోషల్ మీడియాలో పోస్ట్లు చేయాలి. ఫీచర్ ఆర్టికల్ష్ రాస్తూ ఉండాలి. డిగ్రీతో పాటు వెబ్సైట్లో పని చేసిన అనుభవం ఉంటే ఈ జాబ్ కొట్టేయవచ్చు. 👉ఈ ఉద్యోగం కబుర్లు: ఉద్యోగం విషయానికి వస్తే వార్షిక జీతం రూ.26,57,655. ఇందులోనూ ఇతర జాబ్స్ సౌకర్యాలు ఉంటాయి. ఏడాదికి 33 సెలవులు తీసుకోవచ్చు. వేతనంతో పాటు 15 శాతం పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. అయితే ఇది ఉద్యోగంలో చేరిన ఆరు నెలల...
- [ఇంటిని శుభ్రం చేసి పోయిన ఫన్నీ దొంగలు ..](https://teluguwonders.com/funny-thieves/): సాధారణంగా దొంగలు ఇంట్లో దూరి ఏం చేస్తారు. ఇల్లును ఊడ్చేస్తారు కదా.వీళ్ళు కూడా ఊడ్చేశారు.కానీ ఇదో రకంగా .. . అసలు ఈ దొంగలు చేసిన పని చూస్తే ఆ దొంగలు మీ ఇంట్లో కూడా పడాలనుకుంటారు మీరు. 😎విషయం లోకి వెళ్తే : ఇటీవల కొందరు దొంగలు ఓ ఇంట్లో దూరి.. ఇంట్లో ఉన్న ఏ వస్తువునూ ముట్టుకోకుండా.. బాత్రూమ్స్, బెడ్రూమ్స్ను క్లీన్ చేసి.. వెళ్లిపోయారు. ఈ ఘటన యూఎస్లోని బోస్టన్లో చోటు చేసుకున్నది. బోస్టన్కు చెందిన రోమన్ అనే వ్యక్తి.. ఆఫీసుకు వెళ్లే ముందు ఇంటి వెనుక ఉన్న డోర్ను వేయడం మరిచిపోయాడట. అతడు ఆఫీసుకు వెళ్లాక.. కొందరు దుండగులు అతడి ఇంట్లో దూరారు. 🤔వాళ్ళు దొంగతనం చెయ్యలేదు : ఇంట్లోని ఏ వస్తువునూ వాళ్లు ఎత్తుకెళ్లలేదు. ఇంటినంతా శుభ్రం చేశారు. బాత్రూమ్స్ను కూడా వదల్లేదు. వాటిని కూడా శుభ్రం చేశారు. బెడ్రూమ్లో బెడ్ను కూడా మంచిగా అరేంజ్...
- [జగన్ నువ్వు జాగ్రత్త : ఉండవల్లి](https://teluguwonders.com/jagan-be-carefulundavalli/): హిట్ పిక్చర్ అని ప్రచారం జరిగిన సినిమా.. కొంత తేడా వచ్చినా బాగోలేదని అంటారు. అదే ఫెయిల్యూర్ సినిమా కొంచెం బాగోలేక పోయినా బాగుందని అంటారు. జగన్, ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా.. దాన్ని ప్రజలు పెద్ద తప్పుగానే చూస్తారు. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వెళ్లాలి.’ అని సూచించారు. వైఎస్ జగన్… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఉండవల్లి సూచించారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఉండవల్లి… జగన్ కి పలు సూచనలు చేశారు. 🔴ఆయన చెప్పిన సూచనలు : ఇసుక మాఫియాను మొదట అరికట్టాలి. 👉అవినీతి నిర్మూలన కోసం : ప్రతి ప్రభుత్వ ఆఫీస్ ముందు అక్కడ పనిచేస్తున్న వాళ్ల జీతాల వివరాలను బోర్డు మీద రాయాలి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ఉద్యోగులు ప్రజల జీతంతో పనిచేస్తున్నారన్న విషయం ప్రజలకు తెలియాలి. నా సూచనపై ఆలోచించాలి’’ అని ఉండవల్లి పేర్కొంటూ..జగన్...
- [షాకింగ్ న్యూస్ : రేపు జరుగబోయే జగన్ ప్రమాణస్వీకారం ఆగిపోనుందా...!!!?](https://teluguwonders.com/shocking-news-jagan/): A .p.లోవై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది.జనం జగన్ పైన నమ్మకంతోనే ఓట్లేశారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. గత 30 సంవత్సరాల ఎపి రాజకీయాల్లో ఈ స్థాయిలో ఏ పార్టీ ఇంతటి విజయాన్ని సాధించలేదు. 🎉30వ తేదీన ప్రమాణ స్వీకారం : ఇదిలా ఉంటే ఈ నెల 30వ తేదీన సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే విజయవాడలో అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి జగన్ ప్రమాణ స్వీకారం ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశాడనే వార్తలు షికారు చేస్తోంది. 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి. 13 ఛార్జిషీట్లలో ప్రధాన నిందితుడుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టవచ్చో లేదో తేల్చాలని సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలని పిటిషన్లో ఆ వ్యక్తి కోరాడనీ, సాయంత్రానికి లేకుంటే రేపు ఉదయానికి...
- [ఆఫీస్ బాయ్ పెళ్లి వేడుకలో అల్లుఅర్జున్ sudden surprise.](https://teluguwonders.com/allu-arjuns-sudden-surprise-at-office-boy-wedding-ceremony/): అల్లు అర్జున్ యూత్ లో. ఈ పేరు కి ఓ..క్రేజ్ ఉంది.యూత్ లొనే కాదు తన దగ్గర పనిచేసే స్టాఫ్ వద్ద కూడా చాల అభిమానన్ని సంపాదించాడు కారణం తను కూడా వారిని అంతే అభిమానంగా చూసుకుంటాడు . 👉విషయం లోకి వెళ్తే : బన్నీ ఆఫీసులో బాయ్ గా పనిచేసే శిరీష్ అంటే అల్లు అర్జున్ కు చాల అభిమానం. 👉ఈ అభిమానంతోనే శిరీష్ బాగా డాన్స్ చేస్తాడు అని గ్రహించి అల్లు అర్జున్ అతడిని ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా పెట్టి అతడి కెరియర్ కు సహాయపడుతున్నాడు. అయితే శిరీష్ మాత్రం తాను కొరియోగ్రాఫర్ గా మారడానికి ప్రయత్నిస్తూనే తాను గీత ఆర్ట్స్ ఆఫీసులో చేస్తున్న బాయ్ ఉద్యోగాన్ని బన్నీ మానమన్నా మానకుండా చేస్తూ బన్నీకి మరింత దగ్గర అయ్యాడు. 🎉పెళ్లి వేడుక లో బన్నీ sudden surprise : ఈ నేపధ్యంలో శిరీష్ పెళ్లి...
- [తన తాత విషయం లో..జూనియర్ NTR కి..కోపం వచ్చింది..!!?](https://teluguwonders.com/junior-ntr-got-angry/): అవును.. జూనియర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది. కారణం ఎన్టీఆర్ జయంతి రోజున ఆయన సమాధిని సరిగ్గా అలంకరించక పోవడమే.సమాధి ఇలాగా వుండేది? ఇకపై నేనే చూసుకుంటా అని జూనియర్ ఎన్టీఆర్ చిర్రుబుర్రులాడారు. 👉విషయం లోకి వెళితే : ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులకు హైదరాబాద్ నడిబొడ్డున సమాధులు వున్నాయి? ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే, ఎఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, భానుమతి లాంటి హేమాహేమీల వంటి వారే కదా? ఎన్టీఆర్ కూడా. మరి వారికి సమాధులు వున్నాయా? హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ సమాధి వుంది. అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ వుంది కనుక భారీగా కట్టేసారు. ముఖ్యమంత్రి అన్నది పక్కన పెడితే ఎఎన్నార్, సావిత్రి, భానుమతి మాదిరిగా పాపులర్ నటుడు మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు నగరం నడిబొడ్డున సమాధికి స్థలం లభించింది.సరే ఇదంతా వేరే సంగతి. 🔴ఎన్టీఆర్ సమాధిని ఎవరు అలంకరించాలి : ప్రభుత్వమా? సరే ఆ సంగతి అలావుంచితే ఎన్టీఆర్...
- [ఎవరూ ఊహించని పాత్రలో శర్వా నంద్](https://teluguwonders.com/sharvanand/): ఎవరూ ఊహించని పాత్రలో శర్వానంద్ అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నాడు. శర్వానంద్ కొత్త సినిమా “రణరంగం “ఫస్ట్ లుక్ అఫీషియల్ గా వచ్చేసింది. 🔴డాన్ గా శర్వానంద్ : ఇక లుక్ విషయానికి వస్తే ప్రపంచ మాఫియా సినిమాలకు ఎవర్ గ్రీన్ రిఫరెన్స్ గా నిలిచే గాడ్ ఫాదర్ లుక్ ని తలపించిన శర్వా కళ్ళలో ఎక్స్ ప్రెషన్స్ లో అదే ఇంటెన్సిటీ చూపించడం బాగుంది. చాలా రఫ్ లుక్ తో ఏజ్డ్ పాత్రలో శర్వానంద్ ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ లెక్కన శర్వానంద్ పాత్ర గ్యాంగ్ స్టర్ గా ఎదిగి తన జీవితంలోని కీలక దశలను ఎలా దాటాడు అనే దాని మీద రణరంగం ఉండబోతోందనే క్లారిటీ వచ్చినట్టే.
- [ఆ ఐదుగురు క్రికెటర్స్ కి ఇదే చివరి వరల్డ్ కప్ మ్యాచ్](https://teluguwonders.com/this-is-the-last-world-cup-match-for-all-five-cricketers/): మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్కప్ ఆరంభం కానుంది. మొత్తం 46 రోజుల పాటు జరగనున్న ఈ వన్డే వరల్డ్కప్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. జులై 14న జరిగే వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది. కొంతమంది ఆటగాళ్లకు ఇదే ఆఖరి వరల్డ్కప్ కానుంది. ఆ ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి చూద్దాం… 🔴మహేంద్ర సింగ్ ధోని : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇది నాలుగో వన్డే వరల్డ్కప్. ఐసీసీ నిర్వహించే వన్డే, టీ20 వరల్డ్కప్లను నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోనియే. అంతేకాదు మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను కూడా నెగ్గాడు. భారత్ తరుపున ధోని ఇప్పటివరకు 332 వన్డేలాడి 50.11 యావరేజితో 10173 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యత్తుమ ఫినిషర్గా పేరుగాంచిన ధోనికి ఇదే ఆఖరి వరల్డ్కప్ కానుంది. ఈ...
- [వామ్మో..మోదీ మేకప్ ఖర్చు..నెలకు 80 లక్షలా..!!?](https://teluguwonders.com/modis-costume-cost/): మోదీ తన డ్రెస్సింగ్ కు, ఆహార్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తరన్న విషయం అందరికీ తెలిసిందే. దాన్ని బలపరుస్తున్నట్టుగా తాజాగా ప్రధాని నరేంద్ర మోడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. ఆవీడియోలో ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, మేకప్ కోసం మోదీ నెలకు 80 లక్షలు ఖర్చు చేస్తారని అని ఉంది. ఈ వీడియో ఫేస్బుక్ లోలక్షల్లో ట్రెండ్ అయింది. విపక్ష పార్టీలన్నీ ఫేస్బుక్ పేజీల్లో ఈ వీడియో షేర్ చేశారు. 👉ఫేక్ వీడియో : కానీ ఈ వీడియో ఫేక్ అట. వాస్తవానికి వీడియో ఉన్నమాట నిజమైనా దానినుద్దేశించి ఉన్న సమాచారం మాత్రం అబద్ధమట. ఈ వీడియోలో పేర్కొన్నట్లు మోదీ మేకప్ ఆర్టిస్టులతో మేకప్ వేయించుకోవట్లేదు. 🎉అసలు విషయం వేరే : 2016లో మోదీ మైనపు విగ్రహం తయారు చేసేందుకు మేడం టుసాడ్స్ బృందం ప్రధాని నివాసానికి వెళ్లింది. అక్కడే మోదీకి సంబంధించిన కొలతలను వారు తీసుకున్నారు. పైగా మోదీకి మేకప్...
- [బైక్ పై షికారు కొట్టిన ఆవు](https://teluguwonders.com/cow/): మామూలుగా బైక్పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. కానీ ఇక్కడ విచిత్రం గా ఏకంగా ఒక ఆవు బైక్ ఎక్కేసింది. నిజామా విడ్డూరమా అనుకుంటున్నారా? నిజమేనండీ బాబూ. బైక్ ఎక్కిన ఆ ఆవు మాత్రం చక్కగా బుద్దిగా కూర్చుంది. ఆవును బైక్ ఎక్కించుకుని ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండటం చూసి ఆ దారిన పోయేవారంతా ఫోటోలు తీసుకున్నారు. ఆ యువకుడు తన బైక్పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేయటం ఆ ఆవు కూడా ఎటువంటి గొడవా చేయకుండా సరదగా పెట్రోల్ ట్యాంక్ పై కూర్చుని బైక్ జర్నీని ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వైరల్ అయ్యింది.
- [జనాభా నియంత్రణ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్](https://teluguwonders.com/baba-ramdev/): ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్. జనాభాను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదంటున్నారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 377ను రద్దు చేయాలన్నారు. జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని యోగా గురువు బాబా రామ్దేవ్ సూచించారు. హరిద్వార్లో మే 27వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లలో భారత జనాభా 150 కోట్లు దాటరాదన్నారు. అంతకు మించి జనాభా పెరిగితే ప్రభుత్వాలు వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించలేవని అభిప్రాయపడ్డారు. 🔴ఆయన సూచించిన కఠిన చర్యలు: ఇద్దరు పిల్లలకు మించి కనకుండా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్న ఆయన మూడో బిడ్డ పుడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో బిడ్డకు ఓటు హక్కు కల్పించకుండా ఉండటంతో పాటు..వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలన్నారు రామ్దేవ్. మతంతో సంబంధం లేకుండా సంతానం విషయంలో ప్రతి ఒక్కరూ నియంత్రణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.అధిక సంతతి...
- [కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు ఇలా అప్లై చేసుకోండి](https://teluguwonders.com/how-to-apply-for-new-ration-card/): [the_ad id=”4846″] మరికొద్ది రోజుల్లో కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల ఎన్నికలు రావడంతో కొత్త రేషన్ కార్డు ప్రక్రియ నిలిపివేశారు.ఎన్నికల కోడ్ ముగియడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జోరందుకోనుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ [the_ad id=”4846″] 🔹అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, ఓటరు కార్డు వంటి ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటి అడ్రస్ 🔹ఐడెంటిటీ కార్డు: కుటుంబ యజమాని ఐడెంటిటీ కార్డు (ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ వంటివి) 🔹 డేట్ ఆఫ్ బర్త్ వివరాలు 🔹 యజమాని ఫోటో 🔹 యజమాని వయస్సు ధృవీకరణ పత్రం 🔹 యజమాని ఆదాయ వివరాలు. గ్రామీణ ప్రాంతాల వారైతే 1,60,000, పట్టణ ప్రాంతాలవారైతే 2,00,000 మించకూడదు. [the_ad id=”4846″] దగ్గరలోని మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు....
- [నాపై పెట్టిన కేసులన్నీ వట్టివే : వై.యస్.జగన్](https://teluguwonders.com/ys-jagan-statement/): మొన్న ఢిల్లీ సమావేశం లో పాల్గొన్న జగన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సైతం జగన్ సమాధానం ఇచ్చారు. తనపై నమోదైన కేసులన్నీ కుట్రలే అనీ.. ఆధారం లేనివే అని అన్నారు. ఢిల్లీలో జగన్ మీడియాతో మాట్లాడుతన్న సమయంలో శుక్రవారం కోర్టుకు హాజరవుతారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. 👉జగన్ సమాధానం : తనపై పెట్టిన కేసులేవీ నిలబడేవి కాదన్నారు. ఈ కేసులన్నీ వీగిపోతాయని అన్నారాయన. కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ఆర్ ఉన్నంత కాలం తనపై కేసులేమీ లేవన్నారు. ఆయన చనిపోయిన తర్వాత…కేసులు మొదలు పెట్టారన్నారు. 🔴 ysr పార్టీ ప్రారంభించిన తర్వాతే: తాను ysr పార్టీ పెట్టినప్పటినుంచే.. అటు కాంగ్రెస్ నాయకులు.. అటు టీడీపీ నాయకులు.. తనపై కక్ష కట్టి పిటిషన్లు వేశారన్నారు. పిటిషనర్లంతా కాంగ్రెస్, టీడీపీ నాయకులే అని అన్నారు....
- [బజాజ్ నుండి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బనైట్](https://teluguwonders.com/the-new-electric-scooter-arbaitite-coming-from-bajaj/): వాహన తయారీ సంస్థ బజాజ్ తాజాగా, అభివృద్ధి చేసిన ‘అర్బనైట్’ స్కూటర్ టెస్ట్ డ్రైవ్ లో కెమెరా కంటికి చిక్కింది. ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన దీనిని దేశీయ మార్కెట్తోపాటు విదేశీ మార్కట్లోనూ విడుదల చేయాలని భావిస్తోంది. 👉అర్బనైట్’ స్పెసిఫికేషన్స్ : ‘అర్బనైట్’ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ట్విన్ స్లంటింగ్ టెయిల్ ల్యాంప్స్, వెడల్పాటి సీటు, పిలియన్ గ్రాబ్ హ్యాండిల్, ఫోల్డబుల్ రియర్ ఫుట్రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, కర్వీ ఫ్రంట్ ప్రొఫైల్, స్టైలిష్ అలాయ్ వీల్స్, సింగిల్ సైడెడ్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటివి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 🔴హోండా యాక్టివా 6జీకి గట్టి పోటీ : హోండా యాక్టివా 6జీకి ‘అర్బనైట్’ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 👉ఈ స్కూటర్లో ఈ-సిమ్ ఎంబెడెడ్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉందని, 🔶దీని ద్వారా బ్యాటరీ, రైడ్ వివరాలు, లొకేషన్ వివరాలను...
- [గవర్నర్ పూజారి గానే పని చేస్తాడన్న ఆ నాయకుడు , కేసీఆర్ పైనా మండిపడ్డాడు..](https://teluguwonders.com/governor-and-kcr/): గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు మరోసారి. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 👉గవర్నర్ పై వ్యాఖ్యలు : గవర్నర్ కేవలం తిరుపతి పూజారిగానే పనికొస్తాడని సెటైర్లు వేశారు. డాలర్ శేషాద్రి పక్కన గవర్నర్ని పెడితే సెట్ అవుతారని ఎద్దేవాచేశారు. మేం ఏ వినతి ఇచ్చినా గవర్నర్ చెత్తలో పడేస్తున్నారని విమర్శించారు. 👉 తెలంగాణ సీఎం కెసిఆర్ పైనా మండి పాటు : హాజీపూర్ బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు ఆర్థిక సాయం ప్రకటించలేదన్నారు. ఆ కుటుంబాలను పరామర్శించాలనే కనీస జ్ఞానంలేదని ధ్వజమెత్తారు. బస్సు సౌకర్యం, వంతెన నిర్మించడంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాజీపూర్ బాధిత కుటుంబాలను తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పరామర్శించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగినవారిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమయినా ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవిత...
- [ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం ని డ్రీమ్ బాయ్ అన్న ఒక హీరోయిన్...](https://teluguwonders.com/sp-bala-subrahmanyam-is-my-dream-boy-sumalatha/): ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం.. గాన గంధర్వుడు.. ఓ ఇరవయ్యేళ్ల క్రితం సినీ గాయకుడు అంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాత్రమే . మొత్తం తెలుగు సినీ పరిశ్రమలోని పాటల్లో దాదాపు 80 శాతానికి పైగా ఆయనే పాడేవారంటే అతిశయోక్తి లేదు. 👉హీరోల గొంతు మాడ్యులేషన్ ను బట్టి..వారికి అనుకూలంగా.. తెరపై వారే పాడారా అనిపించేలా పాడటంలో బాలూది ప్రత్యేక శైలి. అలాంటి బాలసుబ్రహ్మణ్యాన్ని అప్పట్లో ఓ హీరోయిన్ మై డ్రీమ్ బాయ్ అంటూ కామెంట్ చేసిందట. అలా బహిరంగంగా తన అభిమానాన్ని చాటుకుందట. ఓ సంగీత కార్యక్రమంలో బాలు వేదికపై ఈ విషయాన్ని ప్రేక్షకులతో సరదాగా పంచుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. 👉సుమలత : తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసిన సుమలత ఆ తర్వాత కన్నడ హీరో అంబరీశ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఆమె భర్త కన్నుమూశారు. ఆమె తన...
- [ఆ హీరో తో మావయ్య అని పిలిపించుకోవలనుకుంటున్న దర్శకుడు...!!](https://teluguwonders.com/mahesh-and-raghavendra-rao/): ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు ఆ హీరో ని మావయ్య అని పిలవమన్నాడు. 👉విషయం లోకి వెళ్తే : ప్రముఖ సినీనటుడు మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ విజయవాడలోని సిద్ధార్ధ కళాశాలలో ఘనంగా జరిగింది. మహేశ్బాబు, నటుడు అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక పూజా హెగ్డే, నిర్మాతలు దిల్రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హజరైన ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘కృష్ణ, మహేశ్ అభిమానులకు ఇవాళ పెద్ద పండుగ. మీకు అందరికీ ఒక్క పండుగ అయితే.. మహేశ్కు ఇది 25వ సినిమా కాబట్టి.. 25 పండుగలు ఒకేసారి చేసుకున్నట్లు. నిర్మాతలు దత్, దిల్రాజు, ప్రసాద్కు శుభాకాంక్షలు. మహేశ్.. మీ నాన్న గారు 25 సినిమాల సందర్భంగా ఈ రోజు నిన్ను చూసి ఎంత ఆనందపడుతున్నాడో.. నేను 100 సినిమాలు తీసినప్పుడు ఎంత...
- [గుళ్లో శఠ గోపం (షడ గోప్యం) పెట్టించుకోవడం లో గల అర్ధం ఏమిటి..](https://teluguwonders.com/how-to-behave-in-temple/): దేవాలయంలో దర్శనం షడ గోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చినపనైపోయిందని చక, చకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు.అలా చెయ్యకూడదు. కొద్ది సేపు ఆగి, షడగోప్యం తల పైనపెట్టించుకోవాలి. “షడగోప్యం” అంటే : అత్యంత రహస్యం అని అర్ధం. షడగోప్యంపెట్టే పూజారికి కూడా విన్పించనంత రహస్యంగా కోరికను తలుచుకోవాలి. మానవులకు శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ,మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము ఒక అర్ధం. మీ కోరికే షడగోప్యము.అది అత్యంత రహస్యం గా దేవుడికి మాత్రమే తల వంచి వినిపించాల్సిన విషయం.
- [ఆ సినిమావందేళ్ల తరువాత రిలీజ్ అవ్వబోతుందంట..](https://teluguwonders.com/hundred-years/): ఆ సినిమా పేరు “హండ్రెడ్ ఇయర్స్ “ వంద సంవత్సరాల తరువాత కూడా వారి పేరు వినిపించాలని నటుడు జాన్ మాల్కోవిచ్, దర్శకుడు రాబర్ట్ రోడ్రిగీజ్ వారు ఇరువురూ ఒక్క గొప్ప సినిమాను తీశారు. అది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని ప్రపంచం భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పే విదంగా ఈ సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించాం అని ఆ చిత్రం గురించి చాలా గొప్పలు చెప్పుకొస్తున్నారు. 👉100 ఏళ్ల తర్వాత వచ్చే సినిమా : ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చెస్తారొ చెప్పండి అది ఎలా ఉందొ చూసి ఆ సినిమా భవిష్యత్తు ఏంటో మేము తేలుస్తాం అనుకుంటున్నారా. కానీ ఆ సినిమా భవిష్యత్తును మీరు తేల్చడం కాదు కదా ఆ సినిమాను చూడాలంటే మీరు వంద సంవత్సరాల భవిష్యత్తుకు వెళ్ళాలి. అవును నిజమే ఆ సినిమా ఇప్పటి తరం ప్రేక్షకులకోసం కాదంట వంద సంవత్సరాల తరువాతి తరాల వారి...
- [ఆ రోడ్ పై ఆర కిలో మీటర్ వరకు..కరెన్సీ కట్టలు..](https://teluguwonders.com/currency-on-road-in-tamilnadu/): చెన్నై సమీపంలో పోలీసుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనం అలజడి ని సృష్టించింది. 👉వివరాల్లోకి వెళ్తే : తమిళనాడులో రోడ్డుపై కరెన్సీ నోట్లు కట్టలు కట్టలుగా పడేయడంతో వాటిని ఏరలేక పోలీసులు నానాతంటాలూ పడాల్సి వచ్చింది. ఈ ఘటన చెన్నై సమీపంలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోట్టూరుపురం సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, అటుగా వచ్చిన ఓ వాహనంలోని వారు రూ. 2000, రూ. 500, రూ. 200 నోట్ల కట్టలను రోడ్డుపై విసిరివేస్తూ వెళ్లిపోయారు. వారిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమైన పోలీసులు, డబ్బుల కట్టలను ఏరే పనిలో పడ్డారు. మొత్తం రూ. 1.56 కోట్లను వారు విసిరివేసి వెళ్లారని, దాదాపు అర కిలోమీటర్ పరిధిలో ఈ డబ్బు పడిందని అధికారులు తెలిపారు. నగదును స్వాధీనం చేసుకున్నామని, సదరు వాహనాన్ని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
- [వాట్సాప్ యూజర్లు వామ్మో అనే వార్త...ఇది](https://teluguwonders.com/watsapp-users/): ఇప్పటివరకూ వాట్సాప్ యాడ్ ఫ్రీ యాప్(ప్రకటనలు లేని యాప్)గా వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తూ వస్తోంది. అయితే, ఇక నుంచి వాట్సాప్లోనూ ప్రకటనలు కనిపించనున్నాయి. వచ్చే ఏడాది నుంచి వాట్సాప్ స్టేటస్లో యాడ్స్ ఉంటాయట. ఇటీవల నెదర్లాండ్స్లో జరిగిన ఫేస్బుక్ మార్కెటింగ్ సదస్సులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2020 నుంచి వాట్సాప్లో ప్రకటనలు వస్తాయి. వినియోగదారుల స్టేటస్లో అవి కనిపిస్తాయి అని ఈ సదస్సు హాజరైన ఓలివర్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. వామ్మో అనిపిస్తుంది కదూ..
- [భారతీయ సినిమాలకు ఇక ఆస్కార్ అవార్డ్స్ రాకపోవచ్చు : ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బ్రెయిలీ](https://teluguwonders.com/oscar-academy-president-john-braille/): శనివారం భారత్కు వచ్చిన ఆస్కార్స్ అకాడమీ అధ్యక్షుడు జాన్ బెయిలీ ముంబయిలో ఆస్కార్స్ అకాడమీకి సంబంధించిన ఓ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా జాన్ మీడియాతో సమావేశమైన ఆయనకు ఒక ప్రశ్న ఎదురయ్యింది. 👉భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావడం లేదు : ఈ ప్రశ్న పై జాన్ ఈ విధంగా మాట్లాడారు. నా అభిప్రాయంలో భారతీయ సినిమా ప్రపంచంలోనే గొప్పది. ఎందుకంటే భారత్ ఎన్నో సంప్రదాయాలు, సంస్కృతులకు పెట్టింది పేరు. కానీ మాకు బాలీవుడ్ నుంచి విడుదలయ్యే మ్యూజికల్ సినిమాల ద్వారానే భారతీయ చిత్రాల గురించి తెలిసింది. కానీ వాటిలో భారతీయ సంప్రదాయాలు, సంస్కృతులు, విలువల గురించి తెలిపే అంశాలేమీ కనిపించడంలేదు. నేను చెప్పదలచుకున్నది ఏంటంటే.. ”మాకు భారతీయ సినిమా గురించి ఏమీ తెలీదు” అలా తెలీకపోవడంలో మా తప్పేమీ లేదు. ఎందుకంటే.. ప్రపంచానికి మీ విలువను తెలియజేసేలా సినిమాలను తెరకెక్కించాల్సిన బాధ్యత మీది (భారతీయ దర్శక, నిర్మాతలను...
- [ఇక కేంద్ర పదవిలో..విజయసాయి రెడ్డి..](https://teluguwonders.com/vijayasai-reddy/): వైసీపీని కేంద్రకేబినేట్ లోకి ఆహ్వానించాలని కేంద్రం గట్టిగా ప్రయత్నిస్తోంది . 🔴ప్రయోజనం : 2014లో టీడీపీ ఎన్డీఏలో మిత్ర పక్షంగా ఉన్నప్పుడు రెండు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. సరిగ్గా ఇప్పుడు కూడా అదే తరహాలో ఏపీ కోటాలో వైసీపీకి కూడా రెండు కేంద్రమంత్రి పదవులు దక్కే చాన్స్ ఉంది. దీంతో వైసీపీ కూడా మోదీ కేబినేట్ లో చేరేందుకు ఆసక్తి కనబరచే అవకాశం లేకపోలేదు. ఏపీ నుంచి కేంద్ర కేబినేట్ లో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఏపీ నుంచి బీజేపీ ఎంపీలు ఎవ్వరూ లేకపోవడం కూడా వైసీపీకే కేంద్ర కేబినేట్ బెర్తు దక్కేందుకు అవకాశం కల్పించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 22 ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ కేంద్రంలో ప్రాతినిధ్యం దక్కకపోతే రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో గొంతు ఎత్తేవారే లేకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో వైసీపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వీలుంది....
- [తిరుమల కొండపై తప్పిన పెను ప్రమాదం : ఆ తిరుమలేశుడే తన భక్తుల్ని కాపాడుకున్నాడు](https://teluguwonders.com/tirumala-bus-accident/): తిరుమల కొండల్లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వాళ్ళని ఆ తిరు మలేశుడే కాపాడాడు. అక్కడ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న నిర్మించిన గోడను ఢీ కొని లోయ అంచుల్లోకి జారిపోయింది. ఈ ఘటనలో సుమారు 10మంది భక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. 🕉తిరుపతి నుంచి సుమారు 20 మంది భక్తులతో ఆర్టీసీ బస్సు మంగళవారం మధ్యాహ్నం తిరుమలకు బయలుదేరింది. అలిపిరి వద్ద టోల్గేట్ను దాటుకున్న కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. 🕉అసలు ఏమయ్యిందంటే : ఆ సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవసాగింది. తిరుమలకు వెళ్లే మార్గంలో రెండో ఘాట్ రోడ్డులో వినాయకుని గుడి వద్ద మలుపులో బస్సు అదుపు తప్పింది. రోడ్డు పక్కన నిర్మించిన డివైడర్ను ఢీ కొట్టి.. లోయలోకి ఒరిగిపోయింది. డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన వెంటనే డ్రైవర్.. లోయకు...
- [జగన్ కు స్నేహితుల surprise](https://teluguwonders.com/friends-have-surprise-for-him/): ‘ప్రౌడ్ ఆఫ్ యు జగన్’ అంటూ జగన్ స్నేహితులు ఎంతో సంతోష పడ్డారు. 🎉విషయం లోకి వెళ్తే: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్కు ఆయన క్లాస్మేట్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. తెలంగాణ సీఎంతో భేటీకి హైదరాబాద్ వచ్చిన జగన్కు స్పెషల్ ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జగన్ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్నేహితులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో మెట్రో పిల్లర్స్ వద్ద డిజిటల్ బోర్డులలో శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. 1991 నాటి ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలను కూడా రూపొందించారు. ‘ప్రౌడ్ ఆఫ్ యు జగన్’ అంటూ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయించారు.
- [నేపాల్ లో కుక్కర్ బాంబుల విద్వంసం..](https://teluguwonders.com/cooker-bomb/): కుక్కర్బాంబు పేలుళ్లతో నేపాల్ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. 🔴కుక్కర్బాంబు గుర్తింపు: ఇక ఇవాళ బిరట్నగర్లో మరో కుక్కర్బాంబు కలకలం రేపింది. కుక్కర్ బాంబును గుర్తించిన స్థానికులు.. భద్రతా దళాలకు సమాచారం అందించడంతో వారు వచ్చి దాన్ని డిస్పోజ్ చేశారు. బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్న 20 మంది అనుమానితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు.
- [గల్లా జయదేవ్ గెలుపు..చెల్లదా..](https://teluguwonders.com/galla-jayadev/): హోరా హోరీగా జరిగిన మొన్నటి ఎన్నికలో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డి పై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా అండ్ కో రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేసుకుని గెలిచినట్లుగా ప్రకటన చేయించుకున్నట్లు వైసిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకు వారికున్న అనుమానం ఏమిటంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపులో 9 వేల బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రెజెక్ట్ చేశారు. ఆ 9 వేల పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్నది రిటర్నింగ్ అధికారి వాదన. అందుకనే వాటన్నింటినీ రెజెక్టు చేశారు. అయితే ఈ విషయమై కౌంటింగ్ రోజునే మోదుగుల, మంగళగిరి అభ్యర్ది ఆళ్ళ రామకృష్ణారెడ్డికి రిటర్నింగ్ అధికారికి పెద్ద వాగ్వాదమే జరిగింది. ఒకవైపు టిడిపి అభ్యర్ధి గల్లా మరోవైపు మెదుగుల, ఆళ్ళ ఎవరి వాదనలు వారు వినిపించారు. కవర్లపై సీరియల్ నెంబర్లు లేనంత...
- [వేసవి సెలవులను..పొడిగించిన ప్రభుత్వం](https://teluguwonders.com/summer-vacations-the-extended-government/): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ మేరకు జూన్ 1వ తేదీ నుంచి కాకుండా.. గతంలో మాదిరిగానే జూన్ 12వ తేదీ నాడు పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. గతంలో ఎప్పుడైనా జూన్ 12వ తేదీనే స్కూళ్లు పునఃప్రారంభం అయ్యేవి. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా.. వేసవి సెలవుల్లో మార్పు చేశారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని సెలవులను కాస్తా ముందుకు జరిపారు. ఆ క్రమంలో జూన్ 1వ తేదీ నాడు పాఠశాలలు తిరిగి తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, మళ్లీ ఎప్పటిలాగే జూన్ 12వ తేదీకి పొడిగించారు. 🔥ఎండల ఎఫెక్ట్..! వేసవి తీవ్రత కారణంగా స్కూళ్లకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు...
- [ఎలక్షన్ ఫలితాల దెబ్బకి అన్న పానీయాలు మానేసిన ఒక అగ్ర నేత..!!](https://teluguwonders.com/lalu-prasad-yadav/): బీహార్ మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నపానీయాలు మానేశారు 👉విషయం లో కి వెళ్తే : బీహార్ లోని మొత్తం 40 లోక్ సభ స్థానాల్లో 2014 సార్వత్రిక ఎన్నికల్లో 4స్థానాల్లో విజయం సాధించిన ఆర్జేడీ..ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు.39 స్థానాల్లో ఎన్డీయే విజయం సాధించగా కేవలం 1స్థానంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి దావా కుంభకోణం కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అన్నపానీయాలు మానేశారు.అంతేకాకుండా ఆయన ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(RIMS)లో చేరిన లాలూకు ప్రస్తుతం డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మూడు రోజులుగా లాలూ ప్రసాద్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ మధ్యాహ్నా సమయంలో భోజనం చేయడం లేదని,ఆ కారణంగానే లాలూ అనారోగ్యం పాలయ్యారని...
- [రాష్ట్రం నుంచి కేంద్రానికి ..ఆ ఇద్దరు మహిళలు..](https://teluguwonders.com/sobhakarandlaje-and-sumalatha/): కన్నడ ఓటర్లు ఈ సారీ ఇద్దరికి పట్టాభిషేకం చేసారు. రాష్ట్రం నుంచి ఇద్దరు నారీమణులు 17వ లోక్సభలోకి ప్రవేశించారు. 28 నియోజకవర్గాలు కల్గిన రాష్ట్రం నుంచి ప్రతిసారి మహిళాధ్వని లోక్సభలో ప్రతిధ్వనించింది.గతం లో కూడా ఇక్కడి నుండి ఒక ఇద్దరు మహిళలు ఎన్నుకోబడ్డారు. 👩🦱ఇందిరాగాంధీ : దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానిగా పేరొందిన ఇందిరాగాంధీ చిక్కమగళూరునుంచి ప్రాతినిథ్యం వహించారు. 👩🏼సోనియాగాంధీ: కాంగ్రెస్ పార్టీని దాదాపు రెండు న్నర దశాబ్దాలకుపైగా సారథ్యం వహిస్తున్న సోనియాగాంధీ సైతం బళ్ళారి నుంచి ఎన్నికయ్యారు. 👉2013 ఎన్నికల్లో మండ్య లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నికైన సినీనటి రమ్య కాంగ్రె్సపార్టీ సోషల్మీడియా విభాగంలో ముఖ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ప్రతి లోక్సభలోనూ రాష్ట్రం నుంచి ప్రవేశించిన మహిళలు శక్తివంతులనే పేర్కొనవచ్చు. ప్రస్తుత 17వ లోక్సభలో ఇరువురు మహిళలు ప్రవేశించారు. 👉శోభాకరంద్లాజే : శోభాకరంద్లాజే అంటూనే… కర్ణాటకలో ఓ మహిళా పవర్ అనే పదం వినిపిస్తుంది. తీర ప్రాంతానికి చెందిన పుత్తూరు...
- [ఇక ఆధార్ కార్డు లో మీ ఫొటోను ఇలా మార్చుకోవచ్చు](https://teluguwonders.com/how-to-change-photo-in-adhara-cards/): ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోనే విధానం : మీరు మీ ఆధార్ కార్డులో ఫోటోను అప్డేట్ చేసుకోవాలంటే దగ్గరిలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్లాలి. యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఎన్రోల్మెంట్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఈ ఫామ్ ఎన్రోల్మెంట్ సెంటర్లోని ఎగ్జిక్యూటివ్కు ఇవ్వాలి. ఎల్రోల్మెంట్ సెంటర్లో బయోమెట్రిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి ఎగ్జిక్యూటివ్ మీ ఫోటో తీసుకుంటారు. అప్డేట్ చేస్తారు. తర్వాత మీకు ఒక యూఆర్ఎన్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీని కోసం రూ.25 చెల్లించాలి. జీఎస్టీ అదనం. మీరు ఒకవేళ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్లలేకపోతే యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్కు లేఖ రాసి కూడా ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు. యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి ఆధార్ డేటా అప్డేట్ కరెక్షన్ ఫామ్ డౌన్ చేసుకోవాలి. దీన్ని ఫిల్ చేయాలి. ఒక లెటర్ రాసి, దీనికి ఫామ్ జతచేసి యూఐడీఏఐ రీజినల్...
- [రోహిణి సెగలు..మొదలయ్యాయి](https://teluguwonders.com/rohini-karthi/): నిన్నటి నుంచి రోహిణి కార్తె మొదలయ్యింది. సగటుకన్నా ఆరు డిగ్రీల వరకూ అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. 🔥రోహిణీ కార్తె : రోహిణీ అంటే రోళ్లు పగిలే కాలం అంటారు పెద్దలు . అలాంటి రోహిణీ కార్తె శనివారం నుంచి ప్రారంభం కాగా, అందుకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల తరువాత కూడా వడగాడ్పులు వీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అగ్నికీలల్లా సూర్యకిరణాలు తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు జిల్లా నూజెండ్లలో గరిష్ఠంగా 46.39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, తెలంగాణలోని రామగుండం, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఎండవేడిమి నమోదైంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం పూట సరైన రక్షణ...
- [బీభత్సం సృష్టించిన కారు..](https://teluguwonders.com/a-damaged-car/): శ్రీశైలంలోని సాక్షి గణపతి ఆలయం వద్ద ఒక కారు బీభత్సం సృష్టించింది. 🔴విషయంలో కి వెళ్తే : కొంతమంది తాము కొత్తగా కొన్న కారును పూజ చేయించడానికి తీసుకువచ్చారు. ఆ సందర్భంగా పూజారి పూజలు చేస్తుండగా కారులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రైజ్ చేశాడు. దీంతో కారు ఆలయంలోకి దూసుకెళ్లింది. అంతేకాదు ఐదుగురు భక్తులను ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన భక్తులు కారును ధ్వంసం చేశారు.
- [మద్యపాన నియంత్రణ కోసం..జగన్ మాస్టర్ ప్లాన్..!!?](https://teluguwonders.com/jagan-master-plan/): ఎన్నికల హామీలో చెప్పినట్టే జగన్ దశలవారీగా మద్యపాన నియంత్రణ చేయబోతున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మద్యనిషేధం పెట్టినప్పటికీ అనేక పరిణామాల అనంతరం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పలు కారణాల వల్ల ఆనాడు మద్యనిషేదాన్ని ప్రభుత్వం అమలు చేయలేక పోయింది. అయితే జగన్ ఈ విషయంలో చాలా పకడ్బందీగా తన ప్లాన్ అమలు చేయబోతున్నారు. చాలా పేద కుటుంబాలు మద్యం వల్ల కుదేలయిపోవడం వల్ల ,ఎన్ని పథకాలు అమలు చేసినా, సామాజిక మార్పు రావడంలేదని గమనించిన జగన్ ఈ అంశం పట్ల సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. ప్రజలకు మేలు జరగాలంటే మద్యనిషేధం అమలు జరిగి తీరాలని ఈ ఆలోచన జగన్కి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డిదని వైసీపీ నాయకులంటున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ఆదివారం ,ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. 🔴ఫైవ్స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం ; మద్యపాన నిషేధంపై ప్రజల్లో చైతన్యం...
- [ఇప్పుడు జగన్ అర్జంటుగా చేయవలసిన పని ఇది...!!?](https://teluguwonders.com/jagan-2/): ఏపీ ముఖ్యమంత్రి జగన్.. వెంటనే చేయాల్సిన అర్జంటు పని ఒకటి ఉంది. 👉🔴అదేంటంటే : ఏపీ సెక్రటేరియట్ వాస్తు మార్పించడం.. అవును మరి.. ఆ వాస్తు సరిగ్గా లేకపోవడం వల్లే ఇప్పుడు చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడట. ఆ వాస్తు సరిచేయించుకోకపోతే రేపు జగన్ పరిస్థితి కూడా అదేనట. ఈ విషయాన్ని ఓ సిద్ధాంతిగారు సెలవిస్తున్నారు. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు చెబుతున్నమాట ఇది. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణాల విషయంలో వాస్తు దోషాలు ఉన్నాయట. ముఖ్యంగా సెక్రటేరియట్ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 🔴 వాస్తు దోషాలు ఇవి : సెక్రటేరియట్ రూట్ ఎండ్కి కట్టారుఅదే ఒక వాస్తుకు సంబంధించి తప్పుడు నిర్ణయాలలో మొదటిది. ముఖ్యమంత్రి కార్యాలయం ముందు అసెంబ్లీ కట్టారు. దాంతో తూర్పు మూతపడి పోయింది. దీని...
- [అన్నదాత లకు..2800 కోట్లు..](https://teluguwonders.com/2800-cores/): అన్నదాత లకు శుభవార్త : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత లకు చెందిన సహకార బ్యాంకులు, సంఘాలలోని రుణాలన్నింటినీ జూన్ నెలాఖరుకు మాఫీ చేస్తామని సహకార శాఖామంత్రి బండెప్ప కాశంపూర్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు రూ.2600ల కోట్లు విడుదల చేశామన్నారు. ఇందులో రెండువేల కోట్ల మేరన రైతుల ఖాతాలకు చేరిందని ఇంకా రూ.600ల కోట్లు జమలు కాలేదన్నారు. అంతలోనే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అసాధ్యమైందన్నారు. అదేరీతిన జాతీయ బ్యాంకులకు సంబందించి రూ. 2800 ల కోట్లు విడుదల చేశామన్నారు. రుణమాఫీ అంశానికి కట్టుబడి ఉన్నామని అందుకు సంబంధించి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మండ్య స్వతంత్ర అభ్యర్థి సుమలత అనుచిత వ్యాఖ్యలకు పరోక్షంగా తిప్పికొట్టారు.
- [భారీ గా తగ్గిన Tata Sky: సెట్ టాప్ బాక్స్ ధరలు ..](https://teluguwonders.com/tata-sky-set-top-box/): ట్రాయ్ కొత్త గైడ్లైన్స్ తర్వాత డైరెక్ట్ టు హోమ్ ఇండస్ట్రీలో కంపెనీల మధ్య పోటీ మరింత పెరిగింది. దీంతో డీటీహెచ్ కంపెనీలైన టాటాస్కై, డిష్టీవీ, డీ2హెచ్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ లాంటి కంపెనీలన్నీ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 🎉కస్టమర్లకు ఆఫర్లమీద ఆఫర్లు :. కొద్ది రోజుల క్రితమే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్-టాటా స్కై ఎడిషన్ రిలీజైంది. తాజాగా 🎉టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల తగ్గుదల ; టాటాస్కై సెట్ టాప్ బాక్సుల ధరల్ని తగ్గించేసింది. కొత్తగా కొనేవారికి నాలుగు రకాల సెట్ టాప్ బాక్సుల్ని ఆఫర్ చేస్తోంది టాటా స్కై. గతంలో టాటా స్కై ఎస్డీ సెట్ టాప్ బాక్సు ధర రూ.2,000 దగ్గర ప్రారంభమయ్యేది. ప్రస్తుతం రూ.1,499 ధర నుంచి ప్రారంభమవుతుంది. కొత్త కనెక్షన్కు ఎంచుకునే ప్యాకేజీని బట్టి ధర మారుతుంది. ఒకవేళ హెచ్డీ టీవీ అయితే Tata Sky HD STB తీసుకోవాలి. గతంలో 👉Tata...
- [వైరల్ అవుతున్న కికీ లాంటి మరో ప్రమాద కరమైన challaenge : cow kissing](https://teluguwonders.com/challaenge-cow-kissing/): కొన్ని సరదాలు చూడటానికి, వినడానికి సరదాగా అనిపించినా వాటి వలన జరిగే ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి !! 👉సోషల్ మీడియా పుణ్యమాని ఎప్పుడూ ఏదో ఒక ఛాలెంజ్ సరదా రూపంలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. 👉మొన్న ;ఐస్ బకెట్ ఛాలెంజ్ 👉 నిన్న ; కికీ ఛాలెంజ్ ఇప్పుడు తాజాగా. 👉 ‘కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ 🔴కౌ కిస్సింగ్ ఛాలెంజ్’ : ఈఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసే వారు ఆవులకు లిప్కిస్ ఇస్తూ ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమకు తెలిసినవారికి సవాలు విసరాలి. 👉ఒక app ద్వారా మొదలైన ఛాలెంజ్: ఈ ఛాలెంజ్ను స్విట్జర్లాండ్కు చెందిన ‘క్యాస్టల్’ అనే యాప్ మొదలుపెట్టింది. #KuhKussChallenge హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న ఈ ఛాలెంజ్ స్విట్జర్లాండ్తో పాటుగా మిగిలిన దేశాలకు కూడా పాకింది. ♦ఉద్దేశ్యం : ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో...
- [లీసా మూవీ review ; 3D లో భయపెట్టిన అంజలి](https://teluguwonders.com/lisa-movie-review/): దక్షిణాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ అందం, అభినయం,సోలో ఫెర్ఫార్మెన్స్తో ప్రేక్షకుడిని థియేటర్కు రప్పించే కథానాయికల్లో అంజలి ఒకరు. గీతాంజలి, చిత్రాంగద సినిమాలు ఆమె నటనా ప్రతిభకు అద్దం పట్టాయి. మళ్లీ సోలో హీరోయిన్గా లీసా చిత్రంతో అంజలి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాత సురేష్ కొండేటి రూపొందించిన ఈ చిత్రం హారర్ జోనర్తోపాటు 3 డీ టెక్నాలజీతో రావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. లీసా చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? అంజలి ఫెర్ఫార్మెన్స్ సినిమాకు విజయం చేకూర్చిందా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 🎃కథ ; లీసా (అంజలి) అమెరికాలో చదువు కోసం వెళ్లాలన్ని ప్రయత్నిస్తుంటారు. తండ్రి చిన్నతనంలో చనిపోవడంతో తల్లిని ఒంటరిగా వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. అయితే మధ్య వయసులో ఉండే తల్లిని పెళ్లి చేసుకోమని వెంటపడి ఒప్పిస్తుంది. పేరేంట్స్ ఇష్టానికి వ్యతిరేకంగా తన తల్లి పెళ్లి చేసుకోవడంతో వారికి దూరమవుతుంది. వారిని కూడా ఒప్పించి పెళ్లి చేయాలనే ప్లాన్తో...
- [ఇక పైసెల్పీ దిగితే జరిమానా : కొత్త రూల్](https://teluguwonders.com/new-rule-passed-in-chennai/): ‘సెల్ఫీ దిగితే జరిమానానా అని ఆశ్చర్యపోకండి..అది ఇక్కడకాదులేండి.చెన్నైలో..అది కూడా రైల్వే స్టేషన్లలో మాత్రమే. ‘అవును చెన్నై, రైల్వే స్టేషన్లలో ‘సెల్పీ’ తీసుకునేవాళ్ల నుంచి రూ. 2 వేల జరిమానా వసూలు చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. 🔴ఎందుకంటే : ప్రస్తుతం ‘సెల్పీ’ సంస్కృతి వేగంగా వ్యాపిస్తోందని, ఇది ఒక రకమైన మనో వ్యాధి అని వైద్యులు చెబుతున్నట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు రైల్వే బ్రిడ్జిలపై రైలులో వెళ్తున్నప్పుడు మెట్లలో నిలబడి “సెల్ఫీ తీసుకుంటున్నారని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పట్టాలు దాటుతూ మృతి చెందేవారి సంఖ్య కన్నా పట్టాల వద్ద ‘సెల్ఫీ’ తీసుకుంటూ మృతి చెందుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. దీనిని నివారించడానికి రైల్వే స్టేషన్లు, పటాలు, రైలు మెట్ల పైనుంచి ‘సెల్పీ తీసుకునేవారికి రూ. 2 వేల చొప్పున జరిమానాగా విధిస్తున్నామన్నారు. 👉 అదే విధంగా స్వచ్ఛభారత పథకం కింద రైల్వే...
- [సెన్సేషనల్ న్యూస్ ; కొత్త జిల్లాలను ప్రకటించ పోతున్న జగన్](https://teluguwonders.com/sensational-news/): జగన్ ను ప్రజలు అఖండ మెజార్టీతో అక్కున చేర్చుకున్నారు. సిఎమ్ ను చేసారు. మరి cm.జగన్ తొలిసారిగా జనాలకు ఇచ్చే కానుక ఏంటి? 👉ఆ విషయం లోకి వెళితే : ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా జిల్లాల పునర్వవస్థీకరణ చేస్తారని స్పష్టంగా తెలుస్తుంది. అనకాపల్లి లాంటి చోట్ల అయితే క్లియర్ గా జిల్లా కేంద్రం చేస్తారని తెలుస్తుంది 👉కొత్త జిల్లాల ప్రకటన: జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కొత్త జిల్లాల ప్రకటన లేదా జిల్లాల పునర్వవస్థీకరణను ప్రకటిస్తారని, నేరుగా కొత్త జిల్లాలను ప్రకటించడం లేదా, పునర్వవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించడం కానీ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్వతీపురం, అరకు (గిరిజన జిల్లా), అనకాపల్లి, తూర్పుగోదావరిలో రాజమండ్రి, పశ్చిమగోదావరిలో భీమవరం లాంటి ఊళ్లు జిల్లా కేంద్రాలుగా మారే అవకాశం వుంటుంది. ఇది మాత్రమే కాకుండా నవరత్నాల అమలుకు కూడా శ్రీకారం చుడతారు.
- [ఖర్చు తగ్గించే 14 కోట్ల అత్యంత ఖరీదైన ఇంజక్షన్..ఇది](https://teluguwonders.com/the-most-expensive-injection/): ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు అది . దానికి..ఎఫ్డీఏ అనుమతినిచ్చింది. 👉 మందు పేరు జోల్జెన్స్మా. 🔴దీని విలువ : రూ. 14 కోట్ల 57 లక్షలు. దీనిని స్విట్జర్లాండ్కు చెందిన మందుల తయారీ సంస్థ నోవార్టిస్ తయారు చేసింది. 👉ఈ మందు ఉపయోగం : పసిపిల్లలో వచ్చే జన్యులోపాలను నిరోధించడానికి ఈ మందును ఇంజెక్ట్ చేస్తారు. దీని కోసం ఇప్పటికే మందులు ఉన్నాయి. అయితే వాటిని సంవత్సరానికొకసారి ఇంజెక్ట్ చేయాలి. ఇలా పది సంవత్సరాల్లో 30 కోట్లకు పైనే ఖర్చవుతుంది. కానీ జోల్జెన్స్మాను ఒకసారి ఇంజెక్ట్ చేస్తే సరిపోతుంది. 👉ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు అయినప్పటికీ జోల్జెన్స్మా వల్ల సగం ఖర్చు తగ్గుతుందని తయారీదారులు చెప్తున్నారు.
- [ఇలా చేస్తే ఏటీఎం దొంగల బారి నుండి రక్షణ పొందవచ్చు](https://teluguwonders.com/if-you-do-this-you-can-get-protection-from-atm-pistols/): మీరు ఎ.టి.ఎం. కౌంటర్ లో డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ దొంగ మిమ్మల్ని డబ్బులు తీసి ఇవ్వుమని బెదిరిస్తే ఏం చేస్తారు. 👉అప్పుడు ఇలా చేయండి : దొంగని ఎదిరించకండి, ఎందుకంటే > వాడి దగ్గర ఆయుధాలు ఉండవచ్చు. అప్పుడు మీరేం చేయాలంటే మీ కార్డును ఎ.టి.ఎం. లో పెట్టి పిన్ నెంబర్ ను రివర్స్ లో ఎంటర్ చేయండి. అంటే, 👉మీ పిన్ నెంబర్ 1234 అయితే, 4321అని ఎంటర్ చేయండి. ఈ విధంగా చేసి కొంత డబ్బును విత్ డ్రా చేయడానికి ప్రయత్నించండి. ఇలా పిన్ నెంబర్ ను రివర్స్ లో ఎంటర్ చేయడం వల్ల డబ్బుఎ.టి.ఎం. లోంచి బయటకుపూర్తిగారాకుండా సగంలోనే ఆగి పోతుంది. అంతే కాదు, దొంగకు తెలియకుండా ఆటోమేటిగ్గా పోలీస్ లకు మెసేజ్ వెళ్తుంది. గుర్తుంచుకోండి. ఈ సౌకర్యం అన్ని ఎ.టి.ఎం లలో ఉంది. అందరికీ తెలియజేయండి.
- [ప్రభుత్వ అధికారులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్](https://teluguwonders.com/cm-jagan-bumper-offer-for-government-officials/): ప్రభుత్వ ఉద్యోగులకు సంబధించి ప్రత్యేకించి ఒక విషయంలో జగన్ భరోసా ఇచ్చారట. అదేమిటంటే 👉’పని వేళల్లో మాత్రమే పని: పని వేళల్లో మాత్రమే పని… వర్కింగ్ అవర్స్ అయిపోయాకా మీరు ఇంటికి వెళ్లి పోవచ్చు..’ అని అధికారులకు జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రుల వరకూ సమీక్షల పేరుతో విసిగించేది ఉండదని అర్థం లేని సమీక్షలు కూర్చోబెట్టి చెప్పిందే చెప్పడం ఉండదని జగన్ అధికారులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. 🔴చంద్రబాబు నాయుడు పాలనలో సమీక్షలు ఎక్కువ: చంద్రబాబు నాయుడు పాలనలో అసలు విషయం తక్కువ సమీక్షలు ఎక్కువ.. అన్టన్టుగా ఉండేది వ్యవహారం అనే పేరుంది. చంద్రబాబు నాయుడు గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ ఇటీవల ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా.. సమీక్షల పేరుతో అధికారులను విసిగించేశారనే కామెంట్ వినిపించింది.. తెలుగుదేశం వాళ్లు అదంతా గొప్ప అనుకున్నారు కానీ.. అలాంటి హడావుడితో వచ్చే ప్రయోజనం కన్నా ఉద్యోగులను అలా విసిగిస్తే జరిగే...
- [Flash న్యూస్ ; Ap లో మళ్ళీ ఎన్నికలు..](https://teluguwonders.com/flash-news-elections-again-in-ap/): ఆంద్రప్రదేశ్లో మొన్న ఏప్రిల్ లొనే కదా ఎన్నికలు జరిగాయి మళ్ళీ ఎన్నికలు అంటున్నారేంటి..అని ఆశ్చర్యపడుతున్నారా.. అయినా మరో మారు ఈ ప్రచారాలు, హోరు, తిట్ల దండకాలు, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ వినక తప్పదు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు మళ్ళీ వచ్చేస్తున్నాయి. చాలా తొందరగానే. 🔴మున్సిపల్ ఎన్నికలు : ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ మున్సిపల్ ఎన్నికలు ముగియడంతోనే మునిసిపల్ ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిధ్ధపడుతున్నారు. అసలు ఈ ఎన్నికలు ఏపీలో ఎపుడో జరిపించాలి. పాలక వర్గాల గడువు కూడా పూర్తి అయింది. కానీ అసలైన ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఎందుకని ఆపేశారు. ఇలా ఎప్పటికపుడు వాయిదా పడిన మునిసిపల్ ఎన్నికలు ఇపుడు ఒక్కసారిగా తోసుకువస్తున్నాయి. ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హై కోర్టు మే 1 నాటికి ఓటర్ల జాబైతాను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మే 1న ఓటర్ల జాబితాను విడుదల చేసింది.త్వరలో ఎన్నికల...
- [విచిత్రం ; ఆ ఇంటి గోడలో..80,000 తేనెటీగలు..](https://teluguwonders.com/80000-honey-bees-in-wall/): ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది.అక్కడ ఒక ఇంట్లో వింత శబ్దాలు రావడం తో ఆ ఇంటి లోని వారు హడలిపోయారు. స్పెయిన్ లోని ఆండలూసియా ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళ్తే : గ్రనడా సిటీలో నివసించే ఓ జంటకు విచిత్రమైన సమస్య ఎదురైంది. కొన్నాళ్లుగా తమ బెడ్ రూంలో విచిత్ర శబ్దాలు వినిపిస్తుండడంతో వారు భయకంపితులయ్యారు. ప్రధానంగా ఓ గోడలోంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు గుర్తించి, అందులో ఏముందోనని హడలిపోయారు. మొదట్లో ఆ సౌండ్ ను పక్కింటివాళ్ల వాషింగ్ మెషీన్ నుంచి వస్తున్న ధ్వనిగా భావించారు. కొన్నాళ్లు ఏసీ యంత్రం నుంచి వస్తున్న రొద అని అనుకున్నారు. కొన్నిరోజులుగా ఆ ధ్వనులు మరింత తీవ్రతరం కావడంతో తట్టుకోలేక అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేశారు. 👉అప్పుడే ఒక విచిత్రం జరిగింది: రంగంలోకి దిగిన ఫైర్ ఫైటర్స్ ఆ గోడను పగులగొట్టి చూడగా, నమ్మశక్యంకాని రీతిలో భారీ సంఖ్యలో...
- [నేడు రిలీజ్ అవ్వబోతున్న శర్వానంద్ కొత్త చిత్రం first look](https://teluguwonders.com/sharwanands-new-film-first-look/): సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కొత్త చిత్రం చేస్తున్నాడు.. ఈ చిత్రంలో శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. కథానాయికలుగా కాజల్ – కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు. 👉విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. శర్వానంద్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఇంతవరకూ ప్రకటించలేదు. దాంతో అభిమానులంతా ఈ సినిమా ఫస్టులుక్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. 👉ఈ రోజే first look : ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖాయం చేశారు. ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను ఈ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ నిన్న ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కథానాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్...
- [ప్రధాన మంత్రి పదవికి మోడీ రాజీనామా..](https://teluguwonders.com/modi-resigns-as-prime-minister/): ఔను మోడీ రాజీనామా చేయబోతున్నారు. 👉విషయంలో కి వెళ్తే : కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. 16 వ లోక్సభను రద్దు చేస్తూ ఇందులో తీర్మానం చేశారు. 👉రాష్ట్రపతి కి మోదీ రాజీనామా లేఖ: రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు ప్రధాని మోదీ రాజీనామా లేఖ పంపారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో 16 వ లోక్సభలో మంత్రులుగా పనిచేసిన వారికి రాష్ట్రపతి విందు ఏర్పాటు చేశారు. ఈ విందు ముగియగానే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతను బీజేపీ ఎంపీలు ఎన్నుకోనున్నారు. జూలై మూడో తేదీతో 16 వ లోక్ సభ పదవీ కాలం ముగియనుంది. ఆ లోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది.
- [మీ మొబైల్ కొత్తగా కనపడాలంటే ఇలా చెయ్యండి...](https://teluguwonders.com/do-this-to-make-your-mobile-look-new/): మీ మొబైల్ కొత్తదిగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి : 📲 : రోజూ ఒకసారైనా ఫోన్ స్క్రీన్ను మైక్రో ఫైబర్ క్లాత్(కళ్లజోడుశుభ్రం చేసే క్లాత్)తో తుడవండి. 🔴చేతి రుమాలు, గరుకైన బట్టతో తుడిస్తే స్క్రీన్ పై గీతలు పడతాయి. 📲 : నెలల తరబడి ఒకటే వాల్ పేపర్ పెట్టుకుంటే పాతదిలా అనిపిస్తుంది. కాబట్టి వారం లేదా 15 రోజులకొకసారి థీమ్ ఇంకా వాల్ పేపర్ ని మార్చండి. 👉ఇది మీకుతెలిసిన విషయమే అయినా ఒకసారి try చెయ్యండి. 📲 : USB పోర్ట్, స్పీకర్, హెడ్ ఫోన్ జాక్లలో నిత్యం దుమ్ము చేరుతూ ఉంటుంది. రోజూ వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 👉📱ఇలా అయితే మీ ఫోన్ ఎప్పుడూ show రూమ్..పీస్ లా తళ తళ లాడుతూ ఉంటుంది.
- [మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా ఇలా కనుక్కోండి](https://teluguwonders.com/you-can-find-out-whether-the-drugs-you-use-are-original-or-fake/): మీరు వాడే మందులు అసలైనవా లేక నకిలీవా అనేది ఇలా తెలుసుకోవచ్చు : ప్రతీ మందు యొక్క లేబుల్ మీద 9 అంకెల ఒక యూనిక్ ఐడీ నంబర్ ఉంటుంది.ఆ ఐడీ నంబర్లు 9901099010 అనే నంబర్ కు మెసేజ్ చేసినట్లయితే, 10 సెకన్ల తర్వాత ఒక రిప్లై మెసేజ్ వస్తుంది.ఆ రిప్లై మెసేజ్లో వచ్చిన మందు యొక్క బ్యాచ్ నంబర్ మరియు ఫార్మా కంపెనీ పేరు, మీరు వాడే మందులతో సరిపోయిందో లేదో మ్యాచ్ చేసుకోండి. ఆ నంబర్లు మ్యాచ్ అయితే మందులు సరైనవనీ, లేకపోతే నకిలీవని తెలుసుకోండి. 👉నకిలీవి అయితే ఇలా కంప్లైంటు చేయాలి :నంబర్లు మ్యాచ్ అవ్వని పక్షంలో, మరలా అదే మెసేజ్ ను తిరిగి వంవండి. అది కంప్లైంటుగా రిజిస్టర్ అవుతుంది.
- [సీత review : బెల్లం కొండ రాతను సీత కూడా మార్చలేకపోయింది...](https://teluguwonders.com/sita-review/): ♦తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం `సీత`. ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రంతో కాజల్ అగర్వాల్ను లక్ష్మి గా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన తేజ.. ఇప్పుడు మళ్ళీ సీత గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా..పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్స్గా పనిచేశారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సీత గా కాజల్ ఎలా ఆకట్టుకుంది..? గత కొంతకాలంగా యాక్షన్ కే ప్రాధాన్యత ఇస్తున్న బెల్లం కొండ శ్రీనివాస్ కు ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ ఇచ్చిందో..?చూద్దాం. కథ ✍: గర్వం,పొగరు, డబ్బు వీటిని కలిపితే సీతామహాలక్ష్మీ(కాజల్). ఆమె ఓ కనస్ట్రక్షన్ కంపెనీ ఓనర్. ఆమె తన బిజినెస్ కోసంఎంతకైనా తెగించి నిర్ణయాలు తీసుకుంటుంది. అలా ఓ సారి తీసుకున్న ఓ...
- [చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది ,వై ఎస్ జగన్ కు నా ఆశీస్సులు : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు](https://teluguwonders.com/swaroopanandra-saraswathi/): శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఫోన్లో జగన్కు ఆశీస్సులు, కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. 👉విషయం లోకి వెళ్తే : ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వరూపానందేంద్ర ఫోన్లో ఆశీస్సులు అందజేశారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన స్వామీజీ పట్ల ఎనలేని కృతజ్ఞతతో ఉంటానని జగన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై సీఎం కేసీఆర్కు పీఠాధిపతి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 🔴చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ; 👉విశాఖ నగర పరిధి చినముషిడివాడలోని పీఠంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 🔥ఆధ్యాత్మిక పీఠాలు, మఠాల జోలికొస్తే రాజకీయ పీఠాలు గల్లంతవుతాయని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి హెచ్చరించారు. . 👉 పీఠాల జోలికెళ్లడం వల్లే గత ప్రభుత్వ అధినేతకు ఈ దుస్థితి కలిగిందన్నారు. హిందూమతాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రంలో ఆనేక...
- [వైరల్ న్యూస్ : చరిత్ర లో హిట్లర్ కూ, చంద్రబాబు కూ ఉన్న కొన్ని పోలికలు...](https://teluguwonders.com/viral-news/): హిట్లర్ చరిత్ర మరువలేని నియంత.. ఎవరైనా దుర్మార్గ నేతలను హిట్లర్తో పోలుస్తుంటారు.ఇలాంటి నియంతకు చంద్రబాబు కు మధ్య కొన్ని పోలికలను చూపిస్తున్నారు మీడియా లో కొంత మంది. 👉ఆవేమిటంటే : 🔴హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ 20.. ఆయన పతనమైన రోజు మే 23. 🔴 విచిత్రంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు పుట్టిన రోజు కూడా ఏప్రిల్ 20 కావడం విశేషం. అలాగే ఈ ఏడాది ఎన్నికల ఫలితలువచ్చి ..బాబు పతనమవ్వడం, హిట్లర్ పతనమైన మే 23నే కావడం మరో కాకతాళీయం.. 👉ఏపిలో హిట్లర్ పాలన గురువారం నాటితో అంతం కాబోతోందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. హిట్లర్ పుట్టిన రోజు ఏప్రిల్ ఇరవైనే చంద్రబాబు కూడా పుట్టారని,అలాగే హిట్లర్ పతనమైన రోజు మే ఇరవై మూడు, యాదృచ్చికంగా అదే రోజున చంద్రబాబు ప్రభుత్వం పతనం అవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు ఒక పోటోను కూడా ఆయన...
- [చంద్ర బాబు పై ప్రతీకారం తీర్చుకున్న రామ్ గోపాల్ వర్మ](https://teluguwonders.com/ram-gopal-varma/): రామ్ గోపాల్ వర్మ టైం చూసుకుని చంద్రబాబు పై తన ప్రతీకారం తీర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫన్నీ ట్వీట్స్ చేశారు.పంచర్ పడిన టీడీపీ సైకిల్ పక్కన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీలాగా కూర్చుండిపోయిన ఫొటోను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.ఆయన లెక్క ప్రకారం టీడీపీ ♦ Birthday :29మార్చి1982 అని , ♦Death day: 23 మే 2019 టీడీపీ మరణించిన దినం అని,సంచలన వ్యాఖ్యలు చేసారు. 👉టీడీపీ మరణానికి కారణాలు : అబద్ధాలు,వెన్నుపోటులు,అవినీతి,అసమర్థత,వైఎస్ జగన్,నారా లోకేష్ లు కారణమని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ భారీ ఆధిక్యం తోవిజయమ్ సాధించడం ఆయనకు చాలా సంతృప్తి నిఇచ్చేఉంటుంది..
- [హీరోయిన్ కి భయపడి తన సినిమా రిలీజ్ ని వెనక్కి పెట్టిన ఓ అగ్ర హీరో](https://teluguwonders.com/hrithik-roshan/): హృతిక్ రోషన్ అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది అతని ఫిజిక్, లుక్.. ఇవన్నీ ఒకప్పుడు, 👉ఇప్పుడు హృతిక్ అంటే కంగనారనౌత్ గుర్తుకు వస్తుంది. అందుకు కారణాలు లేకపోలేదు. 👉ఇద్దరి మధ్య ఉన్న వివాదాలు : హృతిక్ను టార్గెట్ చేస్తూ కంగనా ఏదో ఒకటి అంటూనే ఉండటం. ఈ కోవలో హృతిక్ గణిత మేధావి ఆనంద్కుమార్ బయోగ్రఫీని `సూపర్ 30` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ముదుగా జూలై 26న విడుదల చేయాలనుకున్నారు. అయితే కంగనా ఊరుకుంటుందా?.. తన సినిమా ‘మెంటల్ హై క్యా?’ ని అదే రోజున విడుదల చేస్తారని ప్రకటించింది. మరో వివాదం జరిగింది. దీంతో హృతిక్ తన ‘సూపర్ 30’ విడుదలను వాయిదా వేసుకుంటన్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. వివరాల ప్రకారం `సూపర్ 30` వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయబోతున్నారు. అదేంటి సినిమాను జూలై...
- [చంద్రబాబు ఓడిపోవడానికి అసలు కారణం ఇదేనా..](https://teluguwonders.com/is-this-the-reason-for-losing-chandrababu/): ఏపీ సీఎం చంద్రబాబు ఓడిపోయారు.. ఎన్నికల ముందు సర్వేలు.. ఎన్నికల తర్వాత సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా ఇదే విషయాన్ని చెప్పాయి. అనుకున్నట్టుగానే చంద్ర బాబు ఓడిపోయారు.అ ఓటమికి ప్రత్యక్షంగా ఎన్ని కారణాలు కనిపిస్తున్న అసలు కారణం వేరే ఉందంటున్నారు పండితులు 🔅అసలు కారణం ఇది : అదేంటంటే.. ఏపీ సెక్రటేరియల్ భవనాల వాస్తు అస్సలు బాగా లేదట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వాస్తు సిద్ధాంతి సెలవిచ్చారట. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి సాములు ఏమన్నారంటే.. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణాల విషయంలో వాస్తు దోషాలు ఉన్నాయట. ముఖ్యంగా సెక్రటేరియట్ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో.. వాస్తు కూడా చంద్రబాబు ఓడిపోతారనే చెప్పిందన్నమాట.
- [మే23 న కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన మరో అద్భుతం..](https://teluguwonders.com/another-miracle-at-the-counting-center-on-may-23rd/): ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి.ఇది జగన్ సాధించిన అరుదైన రికార్డ్..అయితే అదే రోజు ఇంకొక అతను కూడా ఒక రికార్డుని సాధించాడు. అతనే 🔹గోరంట్ల మాధవ్ :👉ఒకప్పుడు సీ. ఐ : ఆయన ఒకప్పుడు అనంతపూర్ సీఐ. సీ. ఐగా పనిచేస్తూ.. స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి వార్తల్లోకెక్కిన వ్యక్తి. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 👉ఇప్పుడు హిందూపురం ఎంపీ: ఆతర్వాత వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా పోటీ చేసాడు. భారీ మెజార్టీతో గెలుపొందారు. 🔉Record : సీఐగా పనిచేస్తున్న సమయంలో తన పై అధికారి డీఎస్పీకి సెల్యూట్ చేసిన ఆ మాధవ్, ఇప్పుడు ఎంపీగా ఎన్నికై అదే డీఎస్పీనుంచి సెల్యూట్ తీసుకున్నాడు. 🔳ఈ అరుదైన రికార్డ్ ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగింది.బళ్ళు ఓడలవ్వటం అంటే ఇదేనేమో…
- [ప్రతిపక్ష నేతగా వ్యవహరించేది లేదు; చంద్రబాబు](https://teluguwonders.com/opposition-does-not-act-as-leader-naidu/): ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ సృష్టించిన ప్రభంజనం దెబ్బకి టీడీపీ తీవ్ర ఓటమికి గురయ్యింది. 👉175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 151 సీట్లలో విజయ దుందుభి మోగించిందివైసీపీ… అధికార టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేసిందనే చెప్పాలి. 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి. సరే… అధికారం వైసీపీదే అని తేలిపోయిన తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా… విపక్షంలో కూర్చోక తప్పదు కదా. గతంలో టీడీపీ విపక్షంలో ఉండగా… ఆ పార్టీ అధినేత – కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబునాయుడు విపక్ష నేతగా కొనసాగారు కదా.మరి ఇప్పుడు కూడా చంద్రబాబు ఆ పార్టీ అధినేతగానే ఉన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు. మరి ఇప్పుడు కూడా టీడీపీ విపక్షంలో ఉంటే… చంద్రబాబు విపక్ష నేతగావ్యవహరించాల్సిందే కదా. 🔴విపక్షం లో ఉండను :చంద్రబాబు: ఎన్నికల్లో గెలవలేకపోయామన్న బాధ కంటే కూడా...
- [దారుణం: గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం ;24 మంది విద్యార్థుల మరణం..](https://teluguwonders.com/fire-accident-in-gujarath/): కోచింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం..20 మంది విద్యార్థులు దుర్మరణం అన్యాయం గా 20 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి అయ్యారు. 🔥గుజరాత్లోని సూరత్లో సర్తానా ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 👉రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 20 మంది విద్యార్థులు చనిపోయారు. మంటల్లో కాలిపోయి 14 మంది మంది విద్యార్థులు మరణించగా.. ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరో ఆరుగురు చనిపోయారు. మరికొందరికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 👉విషయంలోకి వెళ్తే : రెండస్తుల భవనంలో కోచింగ్ సెంటర్ నడుస్తోంది. రోజూలాగే ఇవాళ కూడా చాలా మంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. ఐతే అకస్మాత్తుగా ఆ బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కూడా అలుముకోవడంతో విద్యార్థులకు ఊపిరాడలేదు. పలువురు విద్యార్థులు శ్వాస ఆడక చనిపోగా..మరికొందరు సజీవదహనమ్యారు. పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పై...
- [టీడీపీ మోసానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చిన ప్రజలు..](https://teluguwonders.com/people-who-gave-the-result-of-tdp-fraud/): ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే ప్రభుత్వం వైసీపీదే అని అర్థం అవుతుంది.దాదాపు 80 % పైగా ఓట్లు వైసీపీ కి వేశారు తెలుగు ప్రజలు.దీనికి కారణాలు 🔅ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు: మోసం ఒకసారి చేయగలవు కానీ ప్రతిసారి చెయ్యలేవు అనే సత్యాన్ని మరోసారి నిరూపించారు ఆడవాళ్ళందరూ. జనాలను మోసం చెయ్యడం ఒక కళ. ఐదేళ్లు వాళ్ళకి ఇవ్వవలసినవి ఏమి ఇవ్వకుండా, ఎన్నికల వేళా ఇదిగో ముక్క ఇదిగో ముక్క అని విసిరేస్తే ముక్కల కోసం ఎగబడి మన కాళ్లదెగ్గర పడుంటారని అనుకుంటారు చంద్రబాబు అనేది వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణ. వారి ఆరోపణకు తగ్గట్లు నాయుడు గారు కూడా ధారాళంగా “తమ్ముళ్లు మీకు డబ్బులు ఇవ్వకుండా ఐటీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారు, అయినా నేను మీకు చెక్కులేసా…పసుపు-కుంకుమ చెక్కులేస్తే…..ప్రభుత్వం సొమ్మును తన కుటుంబ సొమ్ములా మాట్లాడిన విధానం సొంత టీడీపీ కార్యకర్తలకే రోతగా అనిపించిందంటే అతిశయోక్తి కాదేమో”. 🔅పసుపు-కుంకుమ: పసుపు-కుంకుమ కూడా వర్క్...
- [వైరల్ :గురి తప్పని జగన్ జోస్యం :ఎన్నికల్లో విజయం గురించి ముందుగానే fb లో పోస్ట్](https://teluguwonders.com/jagan/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది అనేది నిన్నటి వరకు అందరికీ ఎంతో ఆసక్తి కూడిన విషయం. గెలుపు మాదంటే మాదే అని తెలుగు దేశం , వైస్సార్సీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేసాయి. ఇక ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు చెప్పడం.. పార్టీ కేడర్లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ జోష్ నింపాయి.కానీ కొంత మంది లో వైసీపీ విజయం పై ఎక్కడో అపనమ్మకం ఉన్న మాట నిజమే. అలాంటి సందర్భం లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫలితాల పై తన నమ్మకాన్ని ఒక పోస్ట్ రూపం లోబలంగా వ్యక్తం చేసారు . 👉జగన్ చెప్పిన జోస్యం : “రాజన్న రాజ్యం రాబోతోంది.. సుపరిపాలన అందించడమే ఇక నా సంకల్పం “అని చాలా నమ్మకంగా పోస్ట్ చేసారు. 👉ఇప్పుడు జగన్ గెలుపు తో తమ నాయకుడు చెప్పిందే నిజమయిందని కార్య కర్తలు , అభిమానులు...
- [Surprising news : జగన్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్న..చంద్రబాబు..](https://teluguwonders.com/surprising-news/): ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రియమైన తన( రాజకీయ )శత్రువు కోసం ఆల్రెడీ అద్భుతమైన గిఫ్ట్ రెడీ చేశారట. అదే.. ఖాళీ ఖజానా.. అవును మరి. ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితి లెక్కలు చూస్తే జగన్ గుండె గుభేలుమనడం ఖాయం. ప్రస్తుతం ఏపీ ఖాతాలో లక్షన్నర కోట్ల అదనపు అప్పు ఉంది. సుమారు 44 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. 40 ఇయర్స్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు.. ఆర్దిక వ్యవస్థ నిర్వహణలో దారుణంగా వైఫల్యం చెందారని కథనాలు వస్తున్నాయి. ఐదేళ్ల పాలన తర్వాత చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదన్నది వాస్తవం. 👉ఖజానా ఖాళీ చేసిన చంద్రబాబు : చివరి నెలల్లో కోట్లకు కోట్ల ప్రజాధనం పంచేశారు. పసుపు -కుంకుమ, అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వేలకు వేలు ప్రజల ఎకౌంట్లో నోట్లు వేసి.. ఓట్లు అడిగారు. దాంతో ఏపీ ఖజానా ఖాళీ అయ్యింది....
- [దేశంలో మొట్టమొదటిసారి ; ఒక పురుషుడు ఒక లింగమార్పిడి మహిళ పెళ్లి రిజిస్టర్ అయిన సంఘటన](https://teluguwonders.com/for-the-first-time-in-the-country-a-man-is-a-transgender/): తూత్తుకుడి జిల్లా లోని రిజిస్ట్రార్ ఆఫీస్ ఓ చారిత్రక ఘటనకు వేదికైంది. దేశంలో మొట్టమొదటిసారి ఒక పురుషుడు, ఒక లింగమార్పిడి మహిళ(పురుషుడు) పెళ్లి రిజిస్టర్ అయింది. 👉వివరాల లోకి వెళ్తే : తమిళనాడులోని బి. అరుణ్ కుమార్(22) అక్టోబర్ 2018లో అరుల్మిఘు శంగర రామేశ్వర దేవాలయంలో పి.శ్రీజ(20)ని హిందూ సంప్రదాయాలను అనుసరించి పెళ్లాడాడు.పెళ్లికొడుకు అరుణ్ భారతీయ రైల్వేలలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తుండగా శ్రీజ తూత్తుకుడిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ ఇంగ్లీష్ రెండో సంవత్సరం చదువుతోంది. ♦నిరాకరణ : వీరి వివాహాన్ని రిజిస్ట్ చేసేందుకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నిరాకరించింది. దీంతో వీళ్లు మద్రాస్ హైకోర్ట్ మదురై బెంచ్ లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 22న మదురై బెంచ్ వీరి కళ్యాణాన్ని నమోదు చేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రార్ ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయం వీళ్లిద్దరికీ మే 20(సోమవారం)న మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సమాజం చివరికి...
- [దేవుడి వద్ద దీపం వెలిగించడం లో....గల అర్ధం ఏమిటి..?](https://teluguwonders.com/what-is-the-meaning-of-lighting-the-lamp-at-god/): భారతీయ సంప్రదాయంలో ప్రతి ఇంటిలోని దేవుని మందిరంలో దీపం వెలిగించాలి. కోందరు ప్రొద్దున వెలిగిస్తే మరి కోందరు పొద్దున్న సాయంత్రం కూడా వెలిగిస్తారు. కొన్ని గృహాల్లో అఖండదీపారాధన చేస్తుంటారు. 🙏దీపం ఎందుకు వెలిగించాలంటే : దీపంతో వెలుగు ఏర్పడుతుంది. చీకటిలో దీపం మనకు త్రోవ చూపించి ధైర్యాన్ని ఇస్తుంది, దీపం అంటే జ్ఞానం. దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలోని చెడు అనే చీకట్లను పారదోలుతుంది.అందుకే మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో ఆవిరి చేయాలి . 👉దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ వుంటుంది. వెలిగే ఆ దీప శిఖ స్పూర్తిగా మనంఏ ఒక్కరికీ ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడు చేయకుండా వెలుగులు నింపాలి. పవిత్రంగా పైకి ఎగసే ఆ జ్ఞానపు వెలుగులను స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నదే దీప పరమార్థం. 🙏దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని జపించాలి : “దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే...
- [కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారా](https://teluguwonders.com/chandrababu/): టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. 👉వైకాపా 67 ఓట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో ఆధిక్యం చూపారు. 👉ఫ్యాను జోరు చూస్తుంటే కుప్పంలో కూడా చంద్రబాబు వెనుకబడటం ఖాయం లా కనిపిస్తుంది.ఈ విషయం తెలుగుదేశం వర్గాలను కలవరపరుస్తోంది
- [ఫలితాలు ఏ నియోజకవర్గం లో ముందుగా రాబోతున్నాయి, ఏ నియోజకవర్గం లో ఆలస్యంగా రాబోతున్నాయి ...](https://teluguwonders.com/results-are-coming-up-in-any-constituency/): పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఫ్యూచర్ అందరికంటే ముందుగా తెలుస్తుంది. 👉తక్కువ రౌండ్లు ఉండే కేంద్రాలు ; ఈ 2 నియోజకవర్గాల్లో 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు అయిపోతుంది. 👉ఎక్కువ రౌండ్లు ఉండే కర్నూలు ; కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నందువల్ల ఫలితం మిగతా వాటికంటే ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 30 రౌండ్లకుపైగా పట్టే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 👉కౌంటింగ్ ఏర్పాట్లు : సాధారణంగా కౌంటింగ్ హాళ్లలో ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈసారి ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తి చేసేందుకు కౌంటింగ్ హాళ్లను బట్టీ టేబుళ్ల సంఖ్యను పెంచుకోవచ్చని ఈసీ తెలిపింది. చిత్తూరు జిల్లాలో కొన్నిచోట్ల 16 నుంచి 20 వరకు...
- [ఫ్యాన్ దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన గాజు గ్లాస్...](https://teluguwonders.com/janasena/): గాజు మాది నిర్ణయం మీది అంటూ తొలిసారి ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్కు ap లో ఊహించని షాక్ తగిలింది. 👉ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్న జనసేన అధినేత పవన్కళ్యాన్కు ఏపీ ఓటరు అదిరిపోయే షాక్ ఇచ్చారు. మార్పు కోసం ఓటేయండి అన్న జనసేనాని మాటలను ఆంధ్రప్రజలు తిరస్కరించారు. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ తొలి రౌండ్ నుంచే వెనుకంజలో ఉన్నారు. పవన్ తన గెలుపు కోసం అనువైన స్థానాలు భీమవరం, గాజువాకను ఎంచుకుని మరీ పోటీలో దిగారు. పవన్ ఈ రెండు చోట్ల గట్టి ఎదురు దెబ్బే తగిలింది. రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తేయ్యే సరికి జనసేనాని ప్రత్యర్థుల కంటే వెనుకంజలో ఉన్నారు. 👉భీమవరంలోనూ గ్లాస్ వెనుకంజ : వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ సుమారు వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక గాజువాకలో తిప్పల...
- [Apps ద్వారా... ఓట్ల ఫలితాలు](https://teluguwonders.com/results-of-votes-through-apps/): ప్రస్తుతం గంటగంటకూ పార్టీల్లో, అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. 👉మీరు ఎన్నికల ఫలితాలను మీ స్మార్ట్ఫోన్లో తెలుసుకోవచ్చు. సువిధ వెబ్సైట్ https://suvidha.eci.gov.in/ లో ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు రిటర్నింగ్ అధికారులు. సాధారణ ప్రజలు ఎవరైనా సువిధ వెబ్సైట్లో రియల్టైమ్లో ఫలితాలు చూడొచ్చు. ఇక అభ్యర్థులు రియల్ టైమ్లో ఫలితాలు చూసుకోవడానికి ఎన్నికల కమిషన్ సువిధ యాప్ రూపొందించింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల కోసం సువిధ యాప్ రూపొందించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 2016లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చెరీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నామినేషన్ దగ్గర్నుంచి ఎన్నికల కమిషన్ నుంచి ఫలితాల వరకు అన్నీ ఈ యాప్లో సాధ్యమే. అంతేకాదు… ఇప్పుడు ఫలితాలను కూడా సువిధ యాప్లో అందిస్తోంది ఎన్నికల కమిషన్. మే 23న ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతీ రౌండ్లో వచ్చిన...
- [ఆధిక్యంలో ఉన్నYcp,tdp నియోజకవర్గాలు ఇవే...](https://teluguwonders.com/these-are-the-ycp-and-tdp-constituencies-in-the-lead/): ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వైసీపీ ఆధిక్యంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలివే.. – అనంతపురం లోక్సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం – మైదకూరు తొలి రౌండ్లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం – విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్ – అమలాపురం పార్లమెంట్లో వైసీపీ 851 ఓట్ల ఆధిక్యం – అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ ఆధిక్యం – గుంటూరు పశ్చిమలో వైసీపీ ఆధిక్యం – నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ 2435 ఆధిక్యం – తిరుపతి పార్లమెంటులో వైసీపీ 2621 ఆధిక్యం – ప. గో ఉంగుటూరులో మొదటి రౌండ్లో వైసీపీ అభ్యర్థి పుప్పాల వాసు 1500 ఓట్ల ఆధిక్యం – కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ మొదటి రౌండ్ వైసీపీ...
- [ఈసారి ఎన్నికల్లో నెగ్గిన వారికీ నిరాశే ..](https://teluguwonders.com/celebrations-and-fireworks-are-forbidden/): రెచ్చగొట్టే కార్యక్రమాలు వద్దు..అని సంబరాలు, బాణసంచా పేలుళ్లు నిషిద్ధం అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. 👉 విషయం లోకి వెళ్తే : సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలుపొందిన అభ్యర్థులు భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవడం పరిపాటి. ఈ సారి అది కుదరదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని పార్టీలవారు తమ అభ్యర్థులు గెలుస్తారని ముందుగానే అంచనా వేసుకున్నారు. అలాంటి వారు బాణసంచా వంటి వాటిని పేల్చి సంబరాలు చేసుకునే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున భారీగా సంబరాలు చేసుకోవచ్చా లేదా అనే అంశమై చర్చ సాగుతోంది. కోడ్ అమలు విషయంలో ఇటీవల కాలంలో ఎన్నో వివాదాలు, సందేహాలు తలెత్తాయి. సమీక్షలు, సమావేశాల సందర్భంలో చోటు చేసుకున్న వ్యవహారాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. 👉27వ తేదీ వరకు ‘కోడ్’ అమలు : ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఈ...
- [కృష్ణా జిల్లా నందిగామలో వైసిపి ఆధిక్యం](https://teluguwonders.com/the-vcp-is-leading-in-nandigama-in-krishna-district/): నందిగామ అసెంబ్లి పోస్టల్ బ్యాలెట్ లో వైసిపి ఆధిక్యంలో ఉంది. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం అసెంబ్లీ స్ధానం (83) మెత్తం ఓటర్లు 19500 ఉండగా , స్త్రీ లు 86578, పురుషుల 84514 ఓట్లు ఉన్నాయి. ఇందులో పోలయిన ఓట్లు171092 గా నమోదయ్యాయి. పోలింగ్ శాతం 87.73 గా నమోదయింది. కఅష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొత్తం 1020 ఓట్లుగా నమోదయ్యాయి. నందిగామ నియోజకవర్గం ఓటింగ్ ఫలితాలలో మొదటి రౌండ్ లో వైసిపి ఎంఎల్ఎ అభ్యర్థి మెండితొక జగన్మోహన్రావు ఆధిక్యతలో ఉన్నారు. మైలవరం తొలి రౌండ్ లో టిడిపి అభ్యర్థి దేవినేని ఉమ ఆధిక్యంలో ఉన్నారు. నందిగామ తొలి రౌండ్ లో టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్య ముందంజలో ఉన్నారు.దేవినేని అవినాష్ పై 1630 ఓట్ల ఆధిక్యంలో కొడాలి నాని ఉన్నారు. కృష్ణాజిల్లా నందిగామ నియోజవర్గం మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైసిపి 89 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
- [గుడివాడ లో దుమ్ము రేపుతున్న కోడాలి నాని!!](https://teluguwonders.com/kodali-nani-in-gudivada/): గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుంది. అన్న రామారావు గారు, నటసామ్రాట్ అక్కినేని, కొండపల్లి సీతారామిరెడ్డి గారు, మరెందరో పుట్టిన ప్రాంతమిది. కోడలి శ్రీ వెంకటేశ్వర రావు…….నాని అని నియోజకవర్గం ప్రజలు అభిమానం గా పిలుచుకునే ఈ నాయకుడు….సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్ పైనే ధైర్యంగా ధ్వజమెత్తారు. అన్న రామారావు గారి అభిమాని గా కొనసాగుతూనే, వైస్సార్ నేత జగన్ పట్ల అభిమానాన్ని సూటిగా చాటి చెప్పిన ఈ నాయకుడిని ఎదిరించడానికి టీడీపీ కృష్ణ జిల్లా యంత్రాంగం మొత్తం కనా కష్టాలు పడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో. అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, దృడంగా, స్థిరంగా నిలబడ్డ నాయకుడు. దేవినేని కుటుంబాన్ని ఉసిగొల్పి నాని మీద పోటీ చేయించిన….నాకేంటి, ప్రజలు నావాళ్లు అనే ధైర్యం తో ప్రశాంతం గా ఎన్నికల పర్వాన్ని ఎదుర్కొన్నారు. అయన అంచనాలు నిజం చేస్తూ…..గుడివాడ ప్రజలు నాని వెన్నంటే ఉన్నారు. గుడివాడ ప్రజలు నాని ముందంజలో, దేవినేని అవినాష్ ను...
- [దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభం....!!!](https://teluguwonders.com/start-counting-across-the-country/): లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పులను కౌంట్ చేస్తారు. ఉదయం 11 గంటల వరకు ఫలితాలపై కాస్తా క్లారిటీ వచ్చే అవకాశముంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమికి పట్టం కట్టడంతో.. ప్రజా తీర్పు ఏవిధంగా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన తొలివిడత ఎన్నికలు నిర్వహించగా.. మే 19వ తేదీన తుది విడత ఎన్నికలు జరిగాయి. మొత్తం 543 స్థానాలకు గాను తమిళనాడులోని వెల్లూరు సెగ్మెంట్కు ఎన్నిక రద్దయింది. దాంతో 542 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఏడు దశలకు కలిపి పోలింగ్ 64.2 శాతంగా నమోదైంది. ఇక చాలా రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నారని సమాచారం. బెంగాల్లో తప్ప ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగలేదు దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా...
- [అప్రమత్తంగా ఉండండి](https://teluguwonders.com/kcr/): కౌంటింగ్పై ఉదాసీనత వద్దు ప్రతి కేంద్రం ఓట్ల లెక్కింపూ కీలకమే మంత్రులదే సమన్వయం: కేసీఆర్ లోక్సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అఽధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఎలాగూ గెలుస్తామనే విశ్వాసంతో కౌంటింగ్ ప్రక్రియ విషయంలో ఉదాసీనత తగదని హెచ్చరించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో బుధవారం ఆయన ఫోన్లో మాట్లాడారు. టీఆర్ఎస్ తరఫున కౌంటింగ్ ఏజెంట్లుగా నియమితులైన వారంతా ఓట్ల లెక్కింపు ప్రారంభానికి చాలా ముందుగానే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. నాలుగైదు రౌండ్ల ఓట్ల లెక్కింపు పిదప గెలుపు ఖాయమనుకొని, ఆ తర్వాత రౌండ్ల ఓట్ల లెక్కింపు పరిశీలనలో నిరాసక్తత ప్రదర్శించవద్దని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ ఓట్ల...
- [మ.2 గంటలకు ఫలితం తేలిపోతుంది](https://teluguwonders.com/election-results-after-2pm/): కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఉ. 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారని చెప్పారు. ఉ.8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మ.2 గంటల వరకు ఫలితం తేలిపోతుందని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున వీవీ ప్యాట్ల లెక్కిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈసీ తరపున ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు అందుబాటులో ఉంటారన్నారు. కౌంటింగ్ హాల్స్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాల్ వద్ద 100 మీటర్ల దూరం నుంచి ఎవరైనా నడిచి వెళ్లాల్సిందేనన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ కోసం 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే 45 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. కౌంటింగ్ వద్ద ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదన్నారు. కౌంటింగ్ సిబ్బంది మొత్తానికి పక్కా ట్రైనింగ్ ఇచ్చినట్లు స్పష్టంచేశారు....
- ["A" బ్లడ్ గ్రూప్ ఉన్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...!!!](https://teluguwonders.com/a-blood-group/): సాధారణంగా మనం చాలా సందర్భాల్లో ఆరోగ్యపరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం హాస్పిటల్స్కి వెళ్లినప్పుడు డాక్టర్స్ బ్లడ్గ్రూప్ టెస్ట్ చేస్తుంటారు. .. ఏయే బ్లడ్ గ్రూప్వారికి ఎలాంటి డైట్, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలో చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే ‘ఎ’ బ్లడ్గ్రూప్ గురించి వారు చెప్పే విషయాలు,జాగ్రత్తలు తెలుసుకుందాం.. ♦A బ్లడ్ గ్రూప్ : ‘ఎ‘ బ్లడ్ గ్రూప్ వారి గురించి చెప్పాలంటే.. వీరికి రోగనిరోధక శక్తి కొంచెం బలహీనంగా ఉంటుంది. మధుమేహం, అధికబరువు సమస్యలు వీరిలో అధికంగా ఉంటాయి. అందుకే.. వీరు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుడు, శనగలు, తృణ ధాన్యాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. మాంసం తక్కువగా తీసుకుంటే మంచిది. అదేవిధంగా… వీరికి అసిడిటీ సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, ద్రవ ఆహారం తీసుకుంటూ వర్కవుట్స్ చేయడం మరవకూడదు.
- [నేను మళ్లీ గెలుస్తా.. రోజా](https://teluguwonders.com/ill-win-again/): తాను మళ్లీ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. గురువారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బుధవారం ఆమె శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో ఫ్యాన్ గాలీ వీస్తోందని చెప్పారు. రేపటి ఫలితాల్లో వైసీపీ మెజార్టీ సీట్లు గెలిచి… అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే దొంగ సర్వేనని, ఈ విషయం తమిళనాడు, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో తేలిందన్నారు. లగడపాటి సర్వేను ప్రజలు నమ్మడం లేదన్నారు. త్వరలోనే వైఎస్ జగన్ సీఎం అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు హెరిటేజ్ ని అభివృద్ధి...
- [చంద్రబాబుకు నిరాశేనా ??](https://teluguwonders.com/chandrababu-naidu/): ఈవీఎంలకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పలు కోర్టుల్లో పలు రకాల కేసులు వేయించారు చంద్రబాబు.. కానీ ఒక్కదాంట్లో కూడా ఆయన అనుకున్న ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా వివిపాట్ స్లిప్ లను ముందుగా లెక్కించాలన్న న్యాయవాది బాలాజీ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు గంటల సేపు విచారించింది. ఆ తర్వాత హైకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. ఏదో ఒక రకంగా ఈ వీఎంలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు అండ్ కో పలు స్కీములు ప్రయత్నించింది. ఏదో ఒక లిటిగేషన్ పెట్టి దాని ఆధారంగా ఫలితాల విషయంలో గందరగోళం సృష్టించేందుకు పక్కా ప్లాన్ ఉందట. అందుకే వివిపాట్ లు ఏభై శాతం లెక్కించాలని, వంద శాతం లెక్కించాలని అంటున్నారు చంద్రబాబు. ఈవిఎమ్ లకు, వివిపాట్ లకు తేడా వస్తే మొత్తం లెక్కించాలని,...
- [మే 23న జగన్ గెలిచే ముహూర్తమే ఆ అభిమానిపెళ్లి ముహూర్తం ; పెళ్లి పందిరి లో ఎలక్షన్ల ఫలితాలు చూసేలా స్క్రీన్ లు !!!](https://teluguwonders.com/election-results-jagan-fans/): తన అభిమాన నాయకుడు జగన్ ఎన్నికల్లో గెలుపొంది.. సీఎం కావటానికి కీలకమైన మే23వ తేదీని తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు వీలుగా తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు.. రావమ్మల కుమారుడు రామకోటయ్య.అతనుజగన్ కు వీరాభిమాని . ఈసారి ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారన్న గట్టి నమ్మకం తో ఇదంతా చేస్తున్నాడు. 👉విషయం లోకి వెళితే : రామకోటయ్యకి గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు కుమార్తె వెనీలాతో పెళ్లిని ఫిక్స్ చేశారు. కానీ ఎన్నికల ఫలితాలుఉండటం తో పెళ్ళికి ఎవరూ రాలేని పరిస్థితి రాకుండా ఉండేందుకు ప్లాన్ చేసేశాడు కోటయ్య.. 👉అటు పెళ్లి ..ఇటు ఎలక్షన్ ఫలితాలు : ఎలక్షన్ ఫలితాలను చూసేందుకు పెళ్లి మండపంలో టీవీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు. ఓ పక్క ఎన్నికల ఫలితాలు.. మరోవైపు పెళ్లి వేడుకను చూడొచ్చంటూ.. ఒకే టికెట్ మీద రెండు...
- [పోలాండ్ దేశ చరిత్రలోనే ఆ అద్భుతం జరగడం మొదటిసారి...](https://teluguwonders.com/this-miracle-is-the-first-time-in-poland/): పొలాండ్ దేశ చరిత్రలోనే ప్రప్రథమం గా జరిగిన ఓ అద్భుతానికి ఆ దేశ అధ్యక్షుడు సంభ్రమాశ్చర్యలకు లోనయ్యారు. 👉విషయం ఏంటంటే : ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు శిశువులకు జన్మనిచ్చిన సంఘటన పోలాండ్ లో చోటుచేసుకుంది. ఓ మహిళకు ఒకే కాన్పులో ఆరుగురు శిశువులు జన్మించడం పోలాండ్ లో ఇదే తొలిసారి. ♦విశేషం : ఆ మహిళకు అప్పటికే రెండేళ్ల బాలుడు ఉండగా.. రెండో కాన్పులో ఒకేసారి ఆరుగురికి జన్మనివ్వడం విశేషంగా నిలిచింది. ఇందులో నలుగురు ఆడ, ఇద్దరు మగ శిశువులు ఉన్నా 👉వివరణ : సోమవారం క్రకౌ యూనివర్సిటీ ఆసుపత్రిలో ఆ మహిళ ఆరుగురి పిల్లలకు జన్మనివ్వగా.. ఒక్కొక్కరు కిలో బరువు ఉన్నారు. దీంతో వైద్యులు వారిని ఇన్క్యూబెటర్స్లో ఉంచారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. 29 వారాల గర్భవతైన ఆమెకు సిజేరియన్ చేసినట్లు యూనివర్సిటీ వైద్యులు పేర్కొన్నారు. ఇలా ఒకే కాన్పులో ఆరుగురికి జన్మనివ్వడం...
- [ఏపీలో హంగ్ రాబోతుంది : జ్యోతిష్య పండితుల తీర్మానం](https://teluguwonders.com/hung-coming-to-ap-the-conclusion-of-astrological-scholars/): గ్రహాల దిశ, పరిణామాలను బట్టీ చూస్తే… జనసేన మద్దతు అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయని చెబుతున్నారు. 👉జ్యోతిష్యాన్నీ, గ్రహాలనూ చాలా మంది నమ్మరు. అయినప్పటికీ అసలు అవేం చెబుతున్నాయో సరదాగా తెలుసుకుందామన్న ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు రావడానికి మనం రేపటి వరకూ వెయిట్ చెయ్యకుండా… ఈలోపు గ్రహాలు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మనం చూశాం. అప్పటికే ఓ అంచనాకి వచ్చినా, ఏపీలోని అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలూ తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నాయి. సొంతంగానే మెజార్టీ సాధించుకుంటామని అంటుంటే, . ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇతర పార్టీల మద్దతు కావాల్సిందే అని హెచ్చరిస్తున్నాయి. 🔥జ్యోతిష్య పండితులు ఫైర్ : ఎగ్జిట్ పోల్స్ని చూసిన జ్యోతిష్య పండితులకు ఒళ్లు మండింది. అవి పూర్తిగా అబద్ధాలు...
- [చిరంజీవి గతం గురించి చెప్పిన R.నారాయణ మూర్తి...](https://teluguwonders.com/r-narayana-murthy-told-about-chiranjeevis-past/): పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ లోనారాయణ మూర్తి చిరంజీవితో తన మొదటి పరిచయం గురించి తన జ్ఞాపకాలను ఒకసారి నెమరువేసుకున్నారు. 🏵 గత జ్ఞాపకాలు :నేను 1976లో బీఏ చదివి మద్రాస్ వెళ్లా. చిరంజీవి కూడా అదే సమయంలో మద్రాస్ వచ్చారు. ఆయన ఇనిస్టిట్యూట్స్కు వెళ్లి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నేను చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ సినిమాల్లో ఎంట్రీ అయ్యా. అలాంటి దశలో ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో చిరంజీవి హీరో, నేను జూనియర్ ఆర్టిస్టు వేషం వేశా. అప్పుడు చిరంజీవి బీకామ్, కాలేజీలో స్టూడెంట్ లీడర్, అలానే నేనూ కాలేజీ ఫైనాన్స్ సెక్రటరీని. సినిమా షూటింగ్ కోసం చిరంజీవి, నూతన్ ప్రసాద్, చంద్రమోహన్ని రాజమండ్రి అప్సర లాడ్జిలో ఉంచారు. నన్ను కూడా లాడ్జిలో ఉంచుతారు. బ్రహ్మాండమైన భోజనం పెడతారు అని అనుకున్నా. కానీ నన్ను వంటపాకలో ఉంచారు....
- [దారుణం : చెవి కమ్మల కోసం..చెవులు కోసేసాడో వ్యక్తి..కానీ సూపర్ స్టార్ వదల్లేదు..](https://teluguwonders.com/school-teacher-killed/): సాక్ష్యమే దొరకదు అనుకున్న ఓ కేసు ని మలుపు తిప్పిన రజినీకాంత్ . నెల్లూరు జిల్లాలో జరిగిన స్కూల్ టీచర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపింది. 🔴బంగారు కమ్మల కోసం దారుణ హత్య : ఒక వ్యక్తి ఒక స్కూల్ టీచర్ చెవులకు ఉన్న బంగారు కమ్మల కోసం. ఆమెను కత్తితో పొడిచి పొడిచి కిరాతకంగా చంపేశాడు.. . .. చంపేసిన తర్వాత చెవులను కోసి మరీ ఎత్తుకెళ్లాడు. 🔴హత్య చేసి ప్రమాదం గా చిత్రీకరణ: ఆ తర్వాత ఇంట్లోని గ్యాస్ లీక్ చేసి.. మంటలని అంటించి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ దారుణాన్ని పోలీసులు సైతం ప్రమాదంగా భావించారు. 🔴ఎందుకో అనుమానం వచ్చింది: కానీ పోలీసుల కు ఎందుకో అనుమానం వచ్చింది. అగ్నిప్రమాదం జరిగిన తీరు.. స్కూల్ టీచర్ శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించింది విచారణ చేపట్టారు.కానీ సరైన సాక్ష్యాలు దొరక లేదు. చేసింది ఎవరో...
- [పవన్ కొసం ఉద్యమం చేయబోతున్న వీరాభిమానులు...!!](https://teluguwonders.com/pawan-kalyan/): తనను ఓడిద్దామని కేవలం ఒక్క భీమవరంలోనే 158 కోట్లు కొందరు ఖర్చు పెట్టారని తాత్కాలికంగా తాను ఓడిపోయినా జనం మధ్య తిరగకుండా తనను ఏ శక్తీ ఆపలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు పవన్. 👉మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఓటమి పై విశ్లేషణ చేస్తూ జనసైనికులతో చేసిన కామెంట్స్ పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.అంతేకాదు తాను తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి రాజకీయాలలోకి రాలేదనీ గెలుపు ఓటములు తనను ఏమాత్రం ప్రభావితం చేయలేవు అంటూ జనసైనికులలో జోష్ ను నింపడానికి పవన్ తనవంతు ప్రయత్నాలు చేసాడు. పవన్ మాటలకు జనసైనికుల నుండి స్పందన బాగానే వస్తున్నా అతడు చేయబోయే ధీర్ఘకాలిక పోరాటాలకు ఎంతమంది పవన్ వెంట నడుస్తారు అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 🔴రావాలి పవన్ కావాలి పవన్’ ఉద్యమం : ఇది చాలదు అన్నట్లుగా కొంతమంది పవన్ వీరాభిమానులు సోషల్ మీడియాలో చేపట్టబోతున్న ‘రావాలి పవన్ కావాలి పవన్’ ఉద్యమానికి మెగా...
- [సూళ్లూరు పేట లో దారుణం :ఒక యువకుడ్ని కిద్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన మరో ఐదుగురు కుర్రోళ్ళు...](https://teluguwonders.com/kidnap-a-young-man/): ఏపీలోని నెల్లూరు జిల్లా పరిధిలో ఒక దారుణం చోటు చేసుకుంది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ని పోలీస్ లందరూ ఈ కేస్ విషయం పై దిగ్భ్రాంతి కి లోను అవుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. 🔴ఆ దారుణం ఏంటంటే : ఒక యువకుడ్ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు యువకులు. పోలిస్ లకుఆయువకుడ్ని కిడ్నాప్ చేసి రేప్ చెయ్యడానికి కారణం త్వరగా దొరకలేదు. 🔴గ్యాంగ్ రేప్ కి కారణం : ఈ విషయంపై పోలీసుల విచారణలో విస్మయానికి గురి చేసిన అంశం ఒకటి బయటకు వచ్చింది. ఆ👉వివరాల్లోకి వెళ్తే : దొరవారి సత్రం మండలం ఉచ్చూరుకు చెందిన 26 ఏళ్ల యువకుడు బుధవారం సూళ్లూరుపేటలోని ఒక షోరూం వద్ద ఉన్నాడు. ఇదిలా ఉంటే నాగరాజపురానికి చెందిన ఐదుగురు (దయాకర్.. బాల చెన్నయ్య.. వెంకటేశ్వర్లు.. మహేశ్.. మస్తాన్) అక్కడికి వచ్చారు. అతడ్ని మాటల్లో పెట్టి ఆటోలో...
- [Atm సెంటర్ లు..మరింత తగ్గిపోనున్నాయా..](https://teluguwonders.com/atm-centers/): బ్యాంకు యాజమాన్యాలు ఏటీఎంల సంఖ్య పెంచాలని భావించగా, దేశ వ్యాప్తంగా ఇవి తగ్గిపోవడం విచిత్రంగా మారింది. 🔴ఏటీఎం కేంద్రాలు ఎందుకు మూతపడిపోతున్నాయి: దేశవ్యాప్తంగా ఏటీఎం కేంద్రాలు మూతపడిపోతున్నాయి. 👉నగదు కొరతకుతోడు నిర్వహణా భారాన్ని తగ్గించేందుకు ఆయా బ్యాంకులు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి.ఏటీఎం కేంద్రాలు మూతపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. 👉ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు జమ చేసే నగదు కంటే.. ఏటీఎం కేంద్రాల ద్వారా విత్డ్రా చేసే డబ్బు అధికంగా ఉంది. ఫలితంగా ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత సమస్య ఉత్పన్నమవుతోంది. 👉దీనికితోడు కొన్ని బ్యాంకులు నిర్వహణాభారాన్ని తగ్గించుకునేందుకు ఏటీఎం కేంద్రాలను మూసివేస్తున్నాయి.ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు మూసివేస్తున్నాయి. 🔴గడిచిన రెండేళ్ళకాలంలో : 2017 నుండి ఇప్పటివరకు 597 ఏటీఎం కేంద్రాలు మూతపడ్డాయి. గత 2017లో దేశవ్యాప్తంగా 2,22,300 ఏటీఎం కేంద్రాలు ఉండగా, 2019 నాటికి వీటి సంఖ్య 2,21,703కు పడిపోయింది. నిజానికి 2012 తర్వాత బ్యాంకు ఏటీఎంలు విస్తరణ రేటును...
- [హీరోయిన్ లేకపోతే google images అనే ఆప్షనే వచ్చిఉండేది కాదట..](https://teluguwonders.com/google-images-option/): ఎవరో కాల్చి పడేసిన పొగాకును ఒక ముష్టివాడు కాగితంలో చుట్టుకుని కాల్చితే అది చూసిన బ్రిటిష్ వాళ్ళు దాన్ని సిగరెట్ గా తీసుకువచ్చారట.పోలిక సమంజసం గా ఉన్నా లేకపోయినా ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కి కారణం అవుతుంటాయి. కొంతకాలం తర్వాత ఆ ఆవిష్కరణకు కారణం అసలు కారణం ఇదా అని తెలిసి ఆశ్చర్యపోతూ ఉంటాం .ఇది అందరు అంగీకరించవలసిన విషయమే. ఎన్నోసార్లు రుజువుకాబడింది కూడా. 👉విషయం ఏమంటే.. ఇప్పుడంటే గూగుల్ లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది.20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఏ సమాచారం కావాలన్నా.. ఏ ఫోటో కావాలన్నా పేపర్లో వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఫోటోల కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేవారు. గూగుల్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం మొత్తం మారిపోయింది. 🔴గూగుల్ ఇమేజెస్ ఆవిష్కరణ :2000 సంవత్సరంలో గూగుల్ సంస్థ గూగుల్ ఇమేజెస్ అను ఆప్షన్ ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి...
- [సినిమా తీస్తే చంపేస్తాం !!](https://teluguwonders.com/warning-to-r-narayana-murthy/): ఔను ఆర్ నారాయణ మూర్తి ని సినిమాలు తీస్తే చంపేస్తామని బెదిరించారట. 🔴పీపుల్స్ స్టార్ .ఆర్. నారాయణ మూర్తి : ఆర్. నారాయణ మూర్తి సినిమాలు గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు .పేద వారి కష్టాల గురించి, పెద్దవారి ఆగడాల గురించి ఉన్నది ఉన్నట్టుగా తన సినిమాలో చూపించడం నారాయణమూర్తి స్పెషాలిటీ .ఆయన సినిమాలన్నీ పేదవారికి ఫేవర్ గానే ఉంటాయి పేద వారి ప్రాబ్లమ్స్ కోసం ప్రభుత్వం తో పోరాడు తోనే ఉంటాయి.అందుకే ఆయనకు పీపుల్ స్టార్ అనే బిరుదు వచ్చింది ఆయన సినిమాలు ప్రజలపై ఎంతో ప్రబావితం చూపిస్తాయి.. ఆయన తీసే విప్లవాత్మక సినిమాలు ప్రజలను ఉత్తేజ పరుస్తాయి. ఆలోచింపజేస్తాయి. అందుకే ఆయన తీసే ఎర్ర సినిమాలంటే.. అధికారంలో ఉన్న పాలకులకు కూడా ఇబ్బందే. 🔴ఇటీవల ఓ ఇంటర్వ్యూలో :1990ల నాటి రోజులు..లో ఆయన ఎదుర్కున్న సెన్సార్ ఇబ్బందులు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆర్. నారాయణమూర్తి సినిమాలంటే...
- [పాకిస్తాన్ ప్రజలకి తీవ్ర గడ్డుకాలం...](https://teluguwonders.com/pakistan/): పాకిస్తాన్ రూపాయి మే నెలలో 29 శాతం పడిపోయింది. ఆసియా 13 కరెన్సీల్లో ఇదే ఎక్కువగా పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే 153 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో అక్కడి సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 12.25 శాతానికి పెంచింది. ఆర్థిక వృద్ధి కూడా 2.9 శాతానికి పడిపోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గతేడాది ఆర్థిక వృద్ధి 5.2 శాతంగా ఉంది. 🔴పాకిస్తాన్ కి తీవ్ర గడ్డు కాలం :పాకిస్తాన్ తీవ్ర గడ్డు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం తాండవం చేస్తోంది. పాకిస్తాన్ కరెన్సీ కనిష్ట స్థాయిలకు పతనమైంది. ఆర్థిక వృద్ధి కూడా దాదాపు సగానికి పడిపోవచ్చనే అంచనాలున్నాయి. 🔴ఆహార పదార్థాల ధరలు ఆకాశానికి : ఆహార పదార్థాల ధరలు చుక్కులనంటడం తో..అక్కడి ప్రజలు ఏం కొనలేకపోతున్నారు,తినలేకపోతున్నారు. 👉పాకిస్తాన్లో డజన్ నారింజ పండ్ల ధర రూ.360గా ఉంది. 👉 కేజీ నిమ్మకాయలు, ఆపిల్ పండ్ల ధర...
- [సీఎం.జగన్ కొత్త కేబినెట్ వివరాలు..](https://teluguwonders.com/cm-jagan-new-cabinet/): ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పూర్తి వివరాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్లో 25 మంది స్థానం సంపాదించారు. 🔴అన్ని కులాలవారికి స్థానం :వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. 👉బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 👉 రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్ బెర్త్లు కేటాయించారు. 👉ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. 👉క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు ఒక్కో బెర్త్ దక్కింది. 👉బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను శాసనసభ ఉపసభాపతిగా నియమించనున్నారు. 🔴వివరాలు : 1. ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట) 2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి) 3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం) 4. అవంతి శ్రీనివాస్ (భీమిలి) 5. కురసాల శ్రీనివాస్(కాకినాడ రూల్) 6. పినిపే విశ్వరూప్ (అమలాపురం) 7. పిల్లి సుభాష్చంద్రబోస్ (ఎమ్మెల్సీ) 8. తానేటి వనిత (కొవ్వూరు)...
- [యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ సినిమా](https://teluguwonders.com/bellamkonda-movie/): నిర్మాత బెల్లంకొండ గణేష్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు సరైన సరైన హిట్ లు లేకపోయినా ఒక నిర్మాత కొడుకు కావడంతో వరుసగా సినిమా ఛాన్సులను అందిపుచ్చుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. 🔴శీను కెరీర్లో ఇప్పటివరకు హిట్స్ : ఇప్పటివరకు తన కెరీర్లో హిట్స్ అంటే అల్లుడు శీను జయ జానకి నాయక మాత్రమే అవి కూడా సోసో గాని ఆడాయి. మిగిలినవన్నీ బిలో యావరేజ్ మరియు ఫ్లాప్ లుగానే నిలిచాయి. తాజాగా గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా టాలీవుడ్ జనాల ని షాక్ కి గురి చేస్తుంది. 🔴ఏంటా సినిమా : 👉యూట్యూబ్ను షేక్ చేస్తోన్న బెల్లంకొండ సినిమా.. గతేడాది చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహరీన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కవచం’. తాజాగా ఈ సినిమాను...
- [తండ్రి కోసం దేశ ప్రధానికి 36 లేఖలు రాసిన ఒక కుర్రోడు..](https://teluguwonders.com/36-letters-to-the-prime-minister/): భర్త ప్రాణాన్ని తిరిగి సంపాదించిన సతీ సావిత్రి గురించి విన్నాము. తండ్రి గురించి ప్రభుత్వంతో పోరాడిన కొడుకు కథ విన్నామా..!! లేదు కదా ..అయితే రండీ విషయం లో కి వెళ్దాం : 🔴ఉత్తరప్రదేశ్ స్టాక్ ఎక్సైంజ్(యూపీఎస్ఈ)లో ఒక వ్యక్తి ఉద్యోగం చేసేవాడు. కొందరి కుట్రల వల్ల పాపం అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 🔴 తండ్రి ఉద్యోగం కోసం ప్రధానికి 36 లేఖలు: 8వ తరగతి చదువుతున్న ఆ వ్యక్తి కొడుకు తన నాన్న జాబ్ తిరిగి ఇప్పించండని పేర్కొంటూ ప్రధాని మోదీకి లేఖ రాసాడు. ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రధానికి లేఖ రాయడం ఇది 37వ సారి. 👉2016 నుంచి ప్రధానికి లేఖలు ; ఆకుర్రోడు 2016 నుంచి ప్రధానికి 36 లేఖలురాశాడు. గడిచిన 36 లేఖలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఈ విషయాన్ని బాలుడు లేఖలో పేర్కొంటూ తిరిగి జాబ్ ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరాడు. 🔴సమస్యలను...
- [ఓడిపోవడం ఇష్టం లేక ఓడి పోయిన మయా..నాగరికత..*కోటి 50 లక్షల మంది ఒకే సారి సరస్సు లో...](https://teluguwonders.com/maya-nagarikatha/): సుమారు కోటి యాభై లక్షల జనాభా ఉన్న మయా నాగరికత ఒకటి ఉందని ఎవరికైనా తెలుసా.. . ఈ మధ్యే ఆ నాగరికతకు సంబంధించిన 60వేల శిథిలాలు బయటపడ్డాయి. 🐾 ఆ నాగరికత విశేషాలు మీ కోసం: మయా..నాగరికత 3వేల ఏళ్ల క్రితం గ్వాటెమాల అడవుల్లో విస్తరించిన గొప్ప నాగరికత. ప్రపంచానికి తెలియకుండా దట్టమైన అడవులు, భారీ కొండల్లో దాగిన మయా.. మధ్యయుగం నాటి ఇంగ్లండ్ విస్తీర్ణం కన్నా రెట్టింపు విస్తీర్ణంలో ఈ నాగరికత విలసిల్లింది. మయా నాగరికత జనాభా సుమారు కోటి యాభై లక్షల వరకు ఉంటుంది. 🔴బయట పడ్డ మరికొన్ని మయా నాగరికత అవశేషాలు : ఈ మధ్యే మయా నాగరికతకు సంబంధించిన 60వేల శిథిలాలు బయటపడ్డాయి. ఆనాటి ఇళ్లు, భవంతులు, విశాలమైన రహదారులు, రక్షణగా నిర్మించుకున్న కోట గోడలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. 🔴అంత మంది జనాభా ఒకే సారి ఎలా చనిపోయారు..!!? : అసలు సుమారు...
- [కిల్లర్ రివ్యూ : హిట్ కొట్టిన కిల్లర్](https://teluguwonders.com/killer-movie-review/): విజయ్ ఆంటొని… ఈ మధ్య తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోతున్నాడు. ‘బిచ్చగాడు’ తర్వాత ఆ రేంజ్ హిట్ ని అందుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు తాజాగా అర్జున్ తో కలిసి ఓ థ్రిల్లర్ సినిమా చేసి సక్సెస్ కూడా అయ్యాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కిల్లర్’ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈసారి విజయ్ ఆంటొని ఎలా మెప్పించాడో… చూద్దాం. 🔎కథ : వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ లో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేస్తారు. హత్య చేయబడిన వ్యక్తి మినిస్టర్ సత్యానంద్ కొడుకు వంశీ అని పసిగడతారు పోలీసులు. ఆ మర్డర్ ని సీరియస్ గా తీసుకొని ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి కేసుని టేకప్ చేస్తాడు డీసీపి కార్తికేయ(అర్జున్).. ఈ కేసులో జయతి(అషిమా నర్వాల్) ఆమె తల్లి(సీత) ను అనుమానిస్తాడు కార్తికేయ. ఈ క్రమంలో ఆ హత్య చేసింది తనేనని,...
- [రైల్లో ఏసీలు పనిచేయడం లేదని నిరసనగా రైల్వే ఉద్యోగులను 92 కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రయాణికులు](https://teluguwonders.com/ac-not-working-in-the-train-16507/): నిత్యం రద్దీగా కిటకిటలాడుతూ ఉండే సాధారణ రైలు పెట్టెలో ప్రయాణించడం ఇష్టంలేని వారు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏసీ కోచ్ లను బుక్ చేసుకుంటారు. వారు ముఖ్యంగా సౌకర్యాన్ని కోరుకుంటారు. వారి సౌకర్యానికి ఆటంకం కలిగితే అంత ఖర్చు పెట్టి ప్రయాణిస్తున్నందుకు వారిలో అసహనం పెరిగిపోతోంది . రైలు రిజర్వేషన్ చేయించుకుని ఏసీ కోచ్లో ప్రయాణాలు చేసే వారి లెక్క ఇలాగే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏసీ పనిచేయకపోతే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంటుంది. 👉ఏసీ లు పని చేయక : జోథ్పూర్- బెంగళూరు ఎక్స్ ప్రెస్లో ఏసీలు వల్ల పనిచేయకపనిచేయకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు రైలు అధికారులకు బుద్ధి చెప్పాలని భావించారు. 🔴బలవంతంగా 92 కిలోమీటర్లు తమతో: విసిగిపోయిన ప్రయాణికులు తమ తోపాటు వారిని బలవంతంగా 92 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణం చేయించారు. 16507 జోథ్ పూర్- బెంగళూరు ఎక్స్ప్రెస్లోని...
- [గూగుల్ పే యాప్ ఇక ఆగి పోనుందా...](https://teluguwonders.com/google-pay-app/): ఈ ఏడాది మార్చి 20 న ఆర్బీఐ విడుదల చేసిన అఫీషియల్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ లిస్ట్ లో గూగుల్ పే పేరే లేదట. 🔴గూగుల్ పే: గూగుల్ తేజ్.. పేరు మారి ఇప్పుడు గూగుల్ పే అయింది. అయితే.. ఈ పేమెంట్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కేవలం మొబైల్ నెంబర్ తెలిస్తే చాలు.. ఎదుటి వ్యక్తికి డబ్బులు పంపించవచ్చు. ఆ వ్యక్తి మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి. చాలా ఈజీ యాప్. అకౌంట్ నెంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సీ లాంటి జంజాటాలు ఏమీ అవసరం ఉండదు. కేవలం మొబైల్ నెంబర్ ఉంటే చాలు చిటికెలో డబ్బులు పంపించవచ్చు. 🔴గూగుల్ పే అఫీషియల్ యాపే కాదట : అయితే.. ఈ యాప్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. కోట్లమంది యూజర్లు ఉన్న ఈ యాప్ అసలు అఫీషియల్ యాపే కాదట. అవును.....
- [త్వరలో విడుదల చేసేందుకు రెడీగా ఉన్న మోడల్ ఫోన్ పోయింది తెచ్చిన వారికి 4 లక్షలు](https://teluguwonders.com/the-model-phone-was-lost/): తమహానర్ఉద్యోగి జర్మనీలో పోగొట్టుకున్న ఫోన్ ని వచ్చే నెల 21లోపు తెచ్చినవారికీ భారీ ఆఫర్..ప్రకటించిన ఓ కంపెనీ పోయిన ఫోన్ ని తిరిగితీసుకువస్తే 4 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తుందట.ఆ తర్వాత తీసుకోబోమని కూడా ప్రకటన చేసిందా కంపెనీ. సాధారణంగా మన మొబైల్ ఫోన్లు పోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మన కాంటాక్టులు, బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ దానితోనే ముడిపడి ఉంటాయి కాబట్టి నానా కష్టాలను ఎదుర్కొంటాం. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్, ఫోన్ తయారీ కంపెనీ హానర్ కు సంబందించిన ఫోన్ ఒకటి పోయిందట. అలాగని ఆ ఫోన్ ఏ వ్యక్తికీ సంబంధించింది కాదట. కానీ తమ ఉద్యోగి ఒకరు ఫోన్ ను పోగొట్టుకున్నారనీ, అది తీసుకొచ్చి ఇచ్చినవారికి రూ.4 లక్షలు(5,000) ఇస్తామని ప్రకటించింది ఆ సంస్థ.ఓ ఫోన్ కు రూ.4 లక్షలు ఇవ్వడం ఏంటి? 🔴ఎందుకు ఇదంతా అని ఆశ్చర్యపోకండి :ఎందుకంటే అది ప్రోటోటైప్ ఫోన్. అంటే త్వరలో...
- [సర్జిరీ చేయించుకున్న నాగిని...!!!](https://teluguwonders.com/mouni-roy/): నాగిని భామ సర్జిరీ చేయించుకుంది.. మరి ఆతర్వాత కథ షరా మాములే.. 🔴 బాలీవుడ్ భామల సర్జిరీ ల పిచ్చి : బాలీవుడ్ భామలకు నేచురల్ అందాల మీద నమ్మకం ఉండదు. మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి చాలామంది ప్లాస్టిక్ సర్జరీల్ని ఆశ్రయిస్తుంటారు. ఒంటిలో అనేక భాగాల మీద ప్రయోగాలు చేస్తుంటారు. ఎద సౌందర్యం పెంచుకోవడానికి సర్జరీలు చేసుకునేవాళ్లు కొందరైతే.. ఇంకొందరు ముక్కును.. పెదవుల్ని.. బుగ్గల్ని.. గడ్డాన్ని సరి చేసుకుంటూ ఉంటారు. 🔴ప్లాస్టిక్ సర్జరీల వల్ల అందాన్ని దెబ్బ తీసుకున్న భామలు : 👉మొన్నీ మధ్య శ్రుతి హాసన్కు ప్లాస్టిక్ సర్జరీ కొంత మేర నష్టమే చేసింది. 👉ఆ మధ్య ఆయేషా టకియా ఇలాగే సర్జరీకి వెళ్లి తనకున్న ఆకర్షణ మొత్తం కోల్పోయింది. ఆమెను అప్పట్లో జనాలు విపరీతంగా ట్రోల్ చేశారు. 🔴శ్రీదేవి ని మినహాయిస్తే : అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి ముక్కుతో పాటు బ్రెస్ట్ సర్జరీ కూడా చేయించుకుంది....
- [వేల కోట్లు ఎగవేసిన దొంగ..దర్జాగా వరల్డ్ కప్ చూడ్డానికి వచ్చాడు..](https://teluguwonders.com/vijay-mallya-came-to-watch-the-world-cup/): వేల కోట్లు ఎగవేసిన దొంగ..దర్జాగా వరల్డ్ కప్ చూడ్డానికి వచ్చాడు..అవును ఇది నిజం కానీ ఆ దొంగ కాస్ట్లీ ఘరానా దోంగ.. 🔴విజయ్ మాల్యా : విజయ్ మాల్యా భారతీయ బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేశాడని అంచనా. బ్యాంకుల్ని వేల కోట్లు ముంచేసి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి అయిన విజయ్ మాల్యా… ఇంగ్లాండ్లోని కెన్నింగ్టన్ ఓవల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి మీడియా కంటికి చిక్కాడు. విజయ్ మాల్యా ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్… స్టేడియంలో ప్రత్యక్షం అయ్యాడు. 🔴వివరాల్లోకి వెళ్తే :ఇప్పుడు ఇంగ్లాండ్లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుండటంతో ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు విజయ్ మాల్యా వచ్చాడు. స్టేడియం బయట ఉన్న ఏఎన్ఐ రిపోర్టర్ ‘అప్పగింత కేసు’ గురించి ప్రశ్నించడంతో… ‘నేను మ్యాచ్ చూడటానికి ఇక్కడికి వచ్చాను’ అని విజయ్ మాల్యా సమాధానం ఇచ్చాడు. 🔴మాల్యాను రప్పించేందుకు భారత్ ప్రయత్నం : ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ముద్రవేసుకున్న విజయ్...
- [తప్పు చేయకుండానే కోహ్లీకి ...జరిమానా..](https://teluguwonders.com/captain-virat-kohli/): వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా ప్రస్తుతం కోహ్లీ లండన్ లో ఉన్నారు. అయినా తన ఇంటి వద్ద తనకు తెలియకుండా జరిగిన చిన్న తప్పుకి 500 రూపాయల జరిమానా పడింది . వివరాల్లోకి వెళితే 🔴 తప్పు చేయకుండానే ఫైన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.500 జరిమానా విధించారు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గురుగ్రామ్. అయితే.. నేరుగా తాను తప్పు చేయనప్పటికి ఫైన్ కట్టాల్సిన పరిస్థితి కోహ్లీకి ఎదురుకావటం విశేషం. 🔎విషయమేమిటంటే:కోహ్లీ ఇంట్లో పని చేసే సిబ్బంది చేసిన తప్పునకు కోహ్లీకి ఫైన్ విధించారు మున్సిపల్ సిబ్బంది. అసలేం జరిగిందంటే.. గురుగ్రామ్ లోని డీఎల్ ఎఫ్ ఫేజ్ 1లో కోహ్లీ నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో మొత్తం ఆరు కార్లు ఉన్నాయి. వీటిని శుభ్రం చేసే క్రమంలో.. ఇంట్లో పని చేసే పనిమనిషి కార్లను కడిగేందుకు మంచినీటిని ఉపయోగించాడు. ఈ విషయమై స్థానికులు మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదు...
- [ఆ హీరోయిన్ పొగరు దిగిపోయింది...](https://teluguwonders.com/priya-prakash/): ఒకే ఒక్క టీజర్ తో కుర్రకారు హృదయాలను పేల్చి పారేసింది.దాంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె అందరికీ ఓ కలల రాణి అయిపోయింది . ఆమె ఎవరో అర్థమైంది కదూ !!ఆమె ప్రియ ప్రకాష్ వారియర్.ఓ మలయాళ సినిమాకి తెలుగు వెర్షన్ అయిన “లవర్స్ డే “అనే సినిమాతో ఆ మధ్యన మన ముందుకు వచ్చింది. ఆ సినిమా కంటే ముందే రిలీజ్ అయిన టీజర్ లో తనని చూసిన ప్రేక్షకులు ఇండస్ట్రీ వారంతా కూడా ఇండస్ట్రీలో ఇక ఫ్యూచర్ అంతా ఆ అమ్మాయి దే అనుకున్నారు. దక్షిణాది సినిమాల్లోని లేటెస్ట్ హీరోయిన్స్ అందరికీ కూడా గట్టి కాంపిటేషన్ ఇస్తుందని అనుకున్నారు . అందరూ ఇలా ఆమె గురించి ఏవేవో అనుకున్నారు. కానీ ఇప్పుడు “అనుకున్నది ఒక్కటి ..అయినది ఒక్కటి ..బోల్తా పడ్డావు లే బుల్ బుల్ పిట్ట .. ” అంటూ ప్రియ ప్రకాష్ కు పాత సినిమా లోని...
- [ఆళ్వారులు..ఎవరు..ఎంత మంది..??](https://teluguwonders.com/who-is-alvarulu/): 🔯ఆళ్వారులు :ఆళ్వారులు అంటే సత్యం లోతులను, ఆనందం లోతులను చూసిన వారు అని అర్ధం.. ఆళ్వారులు విష్ణుభక్తిలో పారవశ్యం చెందినవారు. 👉విశిష్టాద్వైత మతాన్ని వ్యాప్తిలోనికి తెచ్చిన ఆచార్యత్రయం శ్రీనాధముని, యామునాచార్యులు, రామాను-జార్యులు ఆళ్వారులవల్ల ప్రభావితులైనవారే.(ఆచార్యత్రయాన్ని మునిత్రయం అని కూడా అంటారు). 🔯ఆళ్వారుల కాలం: ఆళ్వారులు స్పష్టంగా ఫలానా కాలం వారని చెప్పడానికి ఆధారాలు లేవు కానీ, నిస్సందేహంగా ఆచార్య త్రయానికి ముందువారే. ఆచార్యత్రయంలో మొదటి వారైన శ్రీనాథముని క్రీ.శ. 824లో జన్మించిన వారు. ఆళ్వారులు అంతకు ముందేవారేగాని అందులో కొందరు క్రీస్తుకు పూర్వం వారాఅనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 🔯ఆళ్వారుల రచనలు : ఆళ్వారులు సంస్కృతంలోనూ, తమిళంలోనూ స్తోత్రాలు రచించారు. తమిళంలో రచించిన స్తోత్రాలను ‘పాశురాలు’ అంటారు.పాశురాల సంకలనాన్ని “ద్రావిడ వేదం “అన్నారు. 🔴ఆళ్వారులు ఎంత మంది: ఆళ్వారులు పది మంది అని ఒక వాదం, పన్నెండు మంది అని మరొకవాదం ఉన్నది. పన్నెండు మంది అనే వాదనే లోకంలో స్థిరపడింది....
- [హిప్పీ రివ్యూ : మరో Rx100 కాకపోయిన హిప్పీ](https://teluguwonders.com/hippi-review/): R x 100 సినిమాతో సెన్సేషన్ సృష్టించిన కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా హిప్పీ. ఆర్ఎక్స్ 100లో బోల్డ్ సీన్స్తో రెచ్చిపోయిన కార్తీకేయ హిప్పీలోనూ అదే ఫార్ములా కంటిన్యూ చేశాడు. తమిళ స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మాతగా టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో కధ లోకివెళ్లి చూద్దాం. 🌟స్టోరీ ఇది :దేవదాస్ అలియాస్ హిప్పి (కార్తీకేయ) జాలీగా లైఫ్ను ఎంజాయ్ చేసే యువకుడు. బీటెక్ తర్వాత ఖాళీగా ఉన్నానని స్నేహా (జెస్బా) ప్రపోజ్ చేస్తే అంగీకరించి ముద్దు మురిపాలు సాగిస్తూ కాలంతోపాటు ముందుకెళ్తుంటాడు. స్పూర్తితో ఎంజాయ్ చేస్తూనే ఆముక్త మాల్యద ( దిగంగన సూర్యవంశీ)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ ఆముక్త మాల్యద పొసెసివ్నెస్ కారణంగా జీవితంలో స్వేచ్ఛ కరువుతుంది. వారిద్దరి మధ్య చిన్న గొడవలు, అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. దాంతో తాను ఇష్టంగా ప్రేమించిన...
- [లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంటే నిద్ర లో ఉన్నాడు ఆ వ్యక్తి..](https://teluguwonders.com/lottery-ticket/): సాధారణంగా అందరూ డబ్బు సంపాదించడం కోసం బాగా కష్టపడుతూ ఉంటాం. అందరికీ డబ్బు అవసరం. కానీ అది సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మార్గంలో వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు . కొంతమంది కష్టపడి సంపాదిస్తే , మరికొంతమంది షార్ట్కట్లో సంపాదిస్తూ ఉంటారు. అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుని కష్టపడకుండానే డబ్బు రావాలనుకుంటారు మరి కొంత మంది. తీరా లక్కొచ్చి తలుపు తడితే తలుపు తీయకుండా నిద్రపోతూ ఉంటారు వాళ్ళు 👉యూఏఈలో దాదాపు ఇలానే ఓ సంఘటన జరిగింది. 🎁 వివరాల్లోకి వెళితే : షోజిత్ అనే ఎన్నారై ఏప్రిల్ 1న అబూధాబీ డ్యూటీ ఫ్రీ బిగ్ టికెట్ లాటరీని కొనుగోలు చేశాడు. ఒక్క సారైనా తగలకుపోదా తాను కోటీశ్వరుడిని అవ్వకపోనా అనే ఆశతో లాటరీని కొన్నాడు. 🎁లక్కు తలుపు తట్టింది : అయితే ఇటీవల తీసిన డ్రాలో షోజిత్ కొన్న లాటరీకి ఏకంగా 15 మిలియన్ దిర్హామ్ల(4 మిలియన్ డాలర్లు = రూ. 27...
- [కోళ్ళ పెంపకం కాదు...ఈయన వృత్తి పాములపెంపకం...!!!](https://teluguwonders.com/snake/): మామూలుగా ఎవరికైనా పామును చూస్తే ఏం చేస్తారు..!! వెంటనే భయపడి దూరంగా వెళ్ళిపోతారు. కొందరు మాత్రం పాముని చూసినా పెద్దగా భయపడరు .కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అలాంటి వాడే.ఆ వ్యక్తికి పాములంటే భయం ఉండదు .ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా పాములు పట్టుకునే వాడు కాబట్టి. పామును చూస్తే భయపడక పోవటమే కాదు.అక్కడ ఇంకొక విచిత్రం కూడా ఉంది. 🔴పాముల పెంపకం :ఎవరి ఇంట్లోనైనా కోళ్ళను పెంచుతారు లేదా మేకలను పెంచుతారు కానీ ఈయన మాత్రం విచిత్రంగా పాములను పెంచుతున్నాడు. . ఆ వ్యక్తి ఇంట్లో కోడి గుడ్లను పొదిగినట్లు పాముల గుడ్లు పొదిగాయి.అయిదు కాదు పదీ కాదు! ఏకంగా 16 గుడ్లు. వాటిని పగులగొట్టుకుని జరజరా పాక్కుంటూ పాము పిల్లలు బయటికొచ్చేశాయి. వాటిని చూసి మురిసిపోయాడు ఆ ఇంటి యజమాని. వాటితో కాస్సేపు ఆడుకున్నాడు. 👉చోద్యం ఇలా మొదలయ్యింది : మూడునెలల కిందట హేసరఘట్టలోని ఓ ఇంట్లో పాము గుడ్లను సేకరించాడు....
- [నైలూ నది లో..రక్తాన్ని పారించారు.. ఆ కిరాతకులు...](https://teluguwonders.com/the-nile-river/): సూడాన్లో దారుణం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్య అనుకూల నిరసనపై అక్కడి సైన్యం ఉక్కుపాదం మోపుతోంది.40 మందిని చంపి నైలూ నది లో రక్తాన్ని ప్రవహించారు..అక్కడి సైన్యం.. 🔴నిరసన తెలుపుతున్న ప్రజల పై కాల్పులు : ఆర్మీ హెడ్ క్వార్టర్స్(టీఎంసీ) వెలుపల నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం అత్యంత కిరాతకంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 101 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. వీరంతా నెల రోజులుగా సూడాన్ రాజధాని ఖర్తూమ్లో ఆందోళన సాగిస్తున్నారు. 👉నిరసన కు కారణం: దేశ ఆర్థిక రంగం పూర్తిగా చితికిపోవడంతో ఏడాది క్రితం అప్పటి అధ్యక్షుడు బషీర్ అత్యవసర పొదుపు చర్యలు ప్రకటించారు. అనేక నిత్యావసరాల వాడుకపై నిషేధ ఆంక్షలు విధించారు. దీన్ని నిరసిస్తూ ప్రజలు ఉద్యమం చేపట్టారు. ఇవి పతాక స్థాయికి చేరడంతో సైన్యం జోక్యం చేసుకొని 30 ఏళ్లుగా అధికారంలో ఉన్న బషీర్ను తొలగించి ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకుంది. అయినా, ప్రజలు...
- [మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ.. ఐదుగురు అగ్నికి ఆహుతి...](https://teluguwonders.com/a-road-accident-in-maharashtra/): ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ కాలం లో పని మీద బయటకి వెళ్ళిన వారు గ్యారంటీ గా ఇంటికి తిరిగి వస్తారని గ్యారెంటీ లేకుండా పోయింది. ఎవరి లైఫ్ వారికే బిజీ అయిపోతున్న ఈ తరుణంలో పక్కవాడి పరిస్థితిని పట్టించుకునే వాడే లేడు. వాహనదారులు అయితే తమ ప్రయాణమే తమకు ముఖ్యం అనుకుంటున్నారు కానీ ఇంకేమీ పట్టించుకోవట్లేదు. కారణం సమయం లేకపోవడం అవ్వచ్చు లేదా నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు ఫైనల్ గా రోడ్లపై ప్రశాంతంగా ప్రయాణించలేకపోతున్నారు. దీని వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి . రోడ్డు రవాణా సంస్థ వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెరుగుతున్న జనాభా మరియు పెరుగుతున్న వారి బిజీ వల్ల ఎవరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ని పాటించడం లేదు .దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్నాయి . ఒకరిద్దరి అజాగ్రత్త లేదా నిర్లక్ష్యం వల్ల అన్యాయంగా కొన్ని వందల కుటుంబాలు రోడ్డున...
- [7 మూవీ ; రివ్యూ](https://teluguwonders.com/7-movie-review/): హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఒకరోజు ముందుగానే పెయిడ్ ప్రివ్యూలు ప్రదర్శించడం గమనార్హం. అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 🔹కథ : కార్తీక్ (హవిష్ ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ.. యూఎస్ వెళ్లాలని గోల్ పెట్టుకుంటాడు. అయితే రమ్య (నందితా శ్వేతా), జెన్నీ (ఆనిశా), అదితి ఆర్యా ఇలా ముగ్గురు అమ్మాయిల ఒకరు తరువాత ఒకరు తమ భర్త కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లేయింట్ చేస్తారు. ఆ తరువత...
- [డ్వాక్రా మహిళలకు "ఆసరా" గా నిలువ నున్న జగన్](https://teluguwonders.com/dwakra-group-jagan/): వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా. తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలకి వైఎసార్ ఆసరా ఓ భరోసా ఇస్తుందని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే “వైఎస్ఆర్ ఆసరా” పధకంపై సమీక్షలు జరిపిన జగన్ ఆ శాఖ అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకూ డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు ఎన్ని, ప్రస్తుతం వారి అప్పు ఖాతాలలో ఉన్న సొమ్ము ఎంత, అనే విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జిల్లా కలక్టర్లు ఈ వివరాలని సేకరించి ప్రభుత్వానికి తెలిపాలని ఆదేశించారు. దాంతో ఏపీ...
- [వారు దేశ జనాభా ని పెంచే పనిలో..ఉన్నారు...](https://teluguwonders.com/they-are-working-on-increasing-the-population-of-the-country/): అసలే దేశ జనాభా పెరిగి సమస్యలు ఉధృతమవుతున్నాయి . అక్కడ మాత్రం ప్రతి ఒక్కరూ ముగ్గురిని కనాలని కండిషన్ ని పెడుతున్నారు . 👉ఆ గోడవేంటో చూద్దాం రండి. 🔴జైనుల ఉనికి కోసం ఆందోళన : దేశంలో జైనుల జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఇండోర్లో జరిగిన దిగంబర జైన మహాసభ ‘మేమిద్దరం.. మాకు ముగ్గురు ‘అనే నినాదం ఇచ్చింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని జైన దంపతులకు పిలుపునిచ్చింది. 🔴 జనాభా తగ్గుతోంది ప్రతీ ఒక్కరు ముగ్గురు పిల్లల్ని కనాలి: దేశంలో జైనుల జనాభా తగ్గుతుండటం ఆ మతస్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 🔴దేశ జనాభా నిష్పత్తి తో పోలిస్తే అక్కడి జనాభా నిష్పత్తి : 2001 నుంచి జైనుల జనాభా పెరుగుదల శాతం స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో జైన మహాసభ అప్రమత్తమైంది. తమ మతం ఉనికిని చాటడానికి చర్యలు చేపట్టింది 👉2001లో దేశంలో 42 లక్షల...
- [అద్భుతం :స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కనిపించిన ఆ పాము..70 ఏళ్ళ కి మళ్లీ కనిపించింది....!!](https://teluguwonders.com/the-snake-appeared-after-70-years/): ఎప్పుడో కనపడకుండా పోయిన బంధువు మళ్ళీ కనబడితే ఎలా ఉంటుంది.. చాలా ఆశ్చర్యంగా ,చాలా సంతోషంగా ఉంటుంది కదూ .మనిషి విషయంలో అయితే అది నిజమే .కానీ అది జంతువో లేక వేరే ప్రాణో అయితే ఆ ఎమోషన్ ధైర్యం ఉన్న వారికి ఒకలా, భయపడే వారికి ఒకలా ఉంటుంది .అది కూడా ఆ ప్రాణి సాధు జంతువా లేదా క్రూర జంతువా అనేదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది . మేటర్ ఏంటంటే శాస్త్రవేత్తలకు చాలా ఏళ్ల తర్వాత ఒక అరుదైన ప్రాణి కనిపించింది .దానితో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. 👉వివరాల్లోకి వెళితే : అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో చాలా ఏళ్ల తర్వాత ఒక అరుదైన జాతి పాము కనిపించింది. గతంలో కూడా ఓ నాలుగు పాములు కనిపించాయి..అలాగని గతం లో అంటే 5 ఏళ్ళు,10 ఏళ్ళు కాదు. ఏకంగా 70 ఏళ్ళు.. 🔴 స్వాతంత్ర్య కాలం...
- [అమ్మాయిలు షార్ట్ స్కర్ట్ లు వేసుకుంటే ఆ కంపెనీ లో...అదనపు శాలరీ..](https://teluguwonders.com/feminity-marathon/): టాట్ప్రూఫ్ అనే కంపెనీ అల్యూమినియం తయారుచేస్తుంది. టాట్ప్రూఫ్.. 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్కి, 2018 ఫుట్బాల్ వరల్డ్కప్కు అల్యూమియం సరఫరా చేసింది. ఈ కంపెనీ ‘ఫెమినినిటీ మారథాన్’ పేరిట గత నెల 27 నుంచి జూన్ 30 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందంగా మేకప్ వేసుకొని, పొట్టి పొట్టి స్కర్టులు ధరించి ఆఫీసుకు వస్తే.. బోనస్ ఇస్తాం అని ప్రకటించిందా రష్యా కంపెనీ. అలా రావడమే కాదు.. ఆ ఫోటోలను కంపెనీకి సంబంధించిన ఫోన్ నంబరుకు వాట్సాప్ చేయాలట. అలా చేస్తే రోజుకు రూ.105 అదనంగా ఇస్తామని ప్రకటించింది. 🔴కంపెనీ కండిషన్ : పనిచేసే చోట వెలుగులు నింపేందుకు ఈ రోజుల్లో మహిళలు స్కర్టులు ధరించి వస్తే, వాళ్లకు అదనపు జీతం ఇస్తాం అని పేర్కొంది. స్కర్టులు ఐదు అంగుళాలకు ఎక్కువ కాకుండా, మోకాళ్లు కనిపించేలా ఉండాలని షరతు విధించింది. 🔶సమర్దించుకుంటున్న టాట్ప్రూఫ్ కంపెనీ : టాట్ప్రూఫ్ కంపెనీ కమ్యూనికేషన్స్ శాఖ...
- [దారుణ ఘటన : 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి, బీరువా లో దాచి..](https://teluguwonders.com/worst-case-11-years-girl/): ఒంటరిగా ఎవరైనా ఆడవారు తన కంటికి కనిపిస్తే చాలు అతడి చేతుల్లో బలైపోవడం ఖాయం. వాడికి వయస్సు తో పనిలేదు , కేవలం ఆడవారైతే చాలు. 👉ఇటీవల కాలం లో చిన్నపిల్లల పైన ఎక్కువగా రేప్ లు జరుగుతున్నాయని తెలిసిన విషయమే ,ఇది కూడా అలాంటి సంఘటనే 11 ఏళ్ళ అమ్మాయి తో శృంగారం చేసి , ఆమెని తన ఇంట్లోని బీరువాలో దాచేసాడు ఓ కిరాతకుడు. 🔴అతడి వివరాల్లోకి వెళ్తే :ఓహియో కి చెందిన జువాన్ లియాన్ గోమెజ్ అనే 26 ఏళ్ల యువకుడు ఇటీవలే మైనర్ బాలికల పైన అత్యాచారాలు చేశాడని జైల్ కి వెళ్లి వచ్చాడు. ఆ కేసు ప్రస్తుతం కోర్టు లో నడుస్తుంది. అతడు తరచు పోలీసుల విచారణకు వెళ్లి వస్తుంటాడు. అయినా ఎలాంటి కేసు లు , పోలీసు లను లెక్క చేయకుండా మైనర్ బాలికల పైన అత్యాచారం పాల్పడడం మాత్రం మానడం లేదు....
- [దేశ ప్రజలకు శుభ వార్త ; రుతు పవనాలు...మీ గుమ్మం లోకి వచ్చేస్తున్నాయి..](https://teluguwonders.com/good-news-monsoon-winds-coming/): సాధారణంగా ఎండ తీవ్రత గురించి చెప్పడానికి ఎండలు మండిపోతున్నాయి అంటారు . నిజంగా ఈ సమ్మర్ ఆ మాటను నిజం చేసింది. 🔴నిప్పుకు మళ్ళీ నిప్పు తోడయినట్టు: నిజంగానే ఎండలు మండిపోయాయి ఈ సమ్మర్ లో.నిప్పుకు నిప్పు తోడయినట్టు గా దానికి రోహిణి కార్తీ కూడా తోడవ్వడంతో ఆ మంటలు ఇంకా చెలరేగాయి. దేశవ్యాప్తంగా భానుడు తన ప్రతాపం కొనసాగిస్తున్నాడు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 🔥రాజస్థాన్లో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతలు :రాజస్థాన్లోని చురులో అత్యధికం గా 50 డిగ్రీలు కూడా దాటిపోయింది. 🎊రుతుపనాల రాక కాస్త ఆలస్యం అయ్యింది : నిజానికి ఈ నెల 1న రావాల్సిన రుతుపవనాలు రాక ఒక వారం ఆలస్యం అయినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 1న రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉందని అయితే, వారం రోజులు ఆలస్యమయ్యాయని,ఐఎండీ తెలిపింది. 👉రుతుపవనాలు ఈ నెల 8న అంటే...
- [ఏ. పీ. కి రెండో..రాజధాని గా విశాఖ..!!](https://teluguwonders.com/visakha-is-second-capital-of-a-p-2/): ఇప్పటి వరకూ ఉన్న నాయకులు విజయవాడ – గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని పెట్టి అక్కడే అభివృద్ధి జరిగేలా చేయడంతో పాటు వెనకపడిన ప్రాంతాలు అయిన రాయలసీమ, ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదు. విశాఖలో మాత్రం ఒకటో రెండో ఐటీ కంపెనీలు పెట్టి, హుదూద్ వచ్చినప్పుడు కాస్త సిటీని క్లీన్గా చేసి మమ అనిపించేశారు. ఇక ఇప్పుడు విభజన ఏపీలో రెండో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖకు జగన్ అదిరిపోయే వరం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక నగరంగా ఉన్న విశాఖను ఏపీకి రెండో రాజధానిగా చేస్తే ప్రాంతాల మధ్య సమాన సమతుల్యత ఉంటుందన్న సరికొత్త డిమాండ్లు వైసీపీ తెరమీదకు తీసుకు వస్తోంది. చంద్రబాబు సీఎం అయినప్పుడు విశాఖలోనే బాబు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. అప్పట్లో విజయవాడలో సౌకర్యాలు లేకపోవడం..తో తొలి మంత్రి వర్గ సమావేశం కోసం విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ని వాడారు. ఆ తర్వాత...
- [ఏ. పీ. కి రెండో..రాజధాని గా విశాఖ..!!](https://teluguwonders.com/visakha-is-second-capital-of-a-p/): ఇప్పటి వరకూ ఉన్న నాయకులు విజయవాడ – గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని పెట్టి అక్కడే అభివృద్ధి జరిగేలా చేయడంతో పాటు వెనకపడిన ప్రాంతాలు అయిన రాయలసీమ, ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదు. విశాఖలో మాత్రం ఒకటో రెండో ఐటీ కంపెనీలు పెట్టి, హుదూద్ వచ్చినప్పుడు కాస్త సిటీని క్లీన్గా చేసి మమ అనిపించేశారు. ఇక ఇప్పుడు విభజన ఏపీలో రెండో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖకు జగన్ అదిరిపోయే వరం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక నగరంగా ఉన్న విశాఖను ఏపీకి రెండో రాజధానిగా చేస్తే ప్రాంతాల మధ్య సమాన సమతుల్యత ఉంటుందన్న సరికొత్త డిమాండ్లు వైసీపీ తెరమీదకు తీసుకు వస్తోంది. చంద్రబాబు సీఎం అయినప్పుడు విశాఖలోనే బాబు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. అప్పట్లో విజయవాడలో సౌకర్యాలు లేకపోవడం..తో తొలి మంత్రి వర్గ సమావేశం కోసం విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ ని వాడారు. ఆ తర్వాత...
- [Shocking news ; భవిష్యత్తు లో ఏలియన్స్ మనుషులతో పిల్లల్ని కంటాయట...](https://teluguwonders.com/shocking-newsaliens/): మొన్నటి వరకు ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్న శాస్త్రవేత్తలు ,అవి ఇప్పుడు మనతో పాటే ఉంటున్నాయని షాకింగ్.న్యూస్. చెప్తున్నారు. విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. 👽 ఏలియన్స్ : గ్రహంతరవాసులను సైన్స్ ఫిక్షన్ మూవీల్లో మాత్రమే చూశాం.. ఏలియన్స్ ఆకృతి ఎలా ఉంటుందో సరిగా తెలియదు. మనషులు మాత్రమే కాదు.. ఏలియన్స్ వంటి గ్రహంతరవాసులు కూడా ఉన్నారంటూ ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏలియన్స్ భూమిపైకి రానున్నాయని కొందరు విశ్వసిస్తుంటే.. ఏలియన్స్ ఇప్పటికే భూమిపైకి వచ్చి సంచరిస్తున్నాయంటూ మరికొందరు విశ్వసిస్తున్నారు. 👽ఏలియన్స్ మనుషులతో కలిసి భూగ్రహంపై: గ్రహంతరవాసులతో మానవజాతికి మేలు ఉందా ? ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? ఏలియన్స్ మనుషులతోనే కలిసి భూగ్రహంపై జీవిస్తున్నాయా? అంటే అవును అంటున్నారు ఓ ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్. ఏలియన్స్ వల్ల...
- [నిరుద్యోగ యువకులకు శుభవార్త ; గ్రామ వాలంటీర్ పోస్టులు వచ్చేసాయి ,ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి](https://teluguwonders.com/good-news-for-unemployed-young-people/): ఎన్నికల్లోనూ, ప్రమాణస్వీకారోత్సవం నాడు ప్రజలకు నవరత్నాలు అనే హామీలను ప్రకటించారు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పుడు ప్రకటించిన నవరత్నాలను ఇప్పుడు పంచి పెట్టే పనిలో ఉన్నారు జగన్ అంటే ఇచ్చిన హామీని నెరవేర్చే పనిలో పడ్డారు. 🔴గ్రామ వాలంటీర్ పోస్టులు : వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టారు. గ్రామ వాలంటీర్ పోస్టుగ్రామాల్లో ఉండే యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. 👉ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,33,126 వాలంటీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆగస్టు 15 ముందే ఫలితాలు విడుదల చేయనున్నారు. 🔵అర్హత : ssc (10th class), ఇంటర్మీడియట్.. 👉వయస్సు : 18 నుండి 39 సంవత్సరాల లోపు 🔵కావాల్సిన పత్రాలు : 👉SSC సర్టిఫికెట్ 👉కుల...
- [విచిత్రం ; 50 ఏళ్లుగా ఆ ఊర్లో పెళ్లి ళ్లు జరగట్లేదు..](https://teluguwonders.com/50years/): బీహార్లోని బర్వాన్ కాలా అనే ఈ గ్రామంలో గత పెళ్లి భజెంత్రీలు మోగి సుమారు 50 ఏళ్లు కావస్తోంది. అక్కడ అడుగుపెడితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు గల బ్రహ్మచారులు ఎదురవుతారు. అక్కడ పెళ్లిళ్లు జరగకపోవడం వల్ల జనాభా క్రమేనా తగ్గుతోంది. పైగా, ఊరంతా వృద్ధులతో నిండిపోతోంది. 3000 జనాభా కలిగిన ఈ గ్రామంలో సుమారు 130 మంది బ్రహ్మచారులు ఉన్నారు. ఊరిలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పొరుగు గ్రామాల్లోని అమ్మాయిలను పెళ్లి చేసుకోవల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అయితే, వీరంతా ఇలా బ్రహ్మచారుల్లా ఉండిపోవడానికి కారణం.. అమ్మాయిలు దొరక్కకాదు. ఆ గ్రామానికి సరైన మౌళిక సదుపాయాలు లేక. 🔶కనీస మౌలిక సదుపాయాలు లేని ఊరు : కైమూర్ పర్వత ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి కనీసం రహదారి కూడా లేదు. విద్యుత్, నీరు వంటి మౌళిక సదుపాయాలు లేక ఆ గ్రామస్థులు ఇంకా చీకటి...
- [ఉత్తరాదిన మరో సైకో శ్రీనివాస రెడ్డి..](https://teluguwonders.com/psycho-srinivas-reddy/): సైకో శ్రీనివాస్ రెడ్డి లాగానే మరో సైకో ఉత్తరాదిన బయటపడ్డాడు. ఐదుగురు మహిళల్ని దారుణంగా హతమార్చిన ఈ సైకో ఎట్టకేలకు బెంగాల్ పోలీసులకు దొరికిపోయాడు.2013 నుంచి ఇలాంటి దారుణాలు జరుపుతుండగా.. గత నెలలో ఇతని పాపం పండి పోలీసులకు చిక్కాడు. మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసి వారిని సైకిల్ చైన్, ఇనుపరాడ్తో చంపి..రక్తంలో తడిసిన వారి శరీరాలతో తన పశువాంఛను తీర్చుకున్నాడు..వాడు. ముగ్గురు బాలికలను హతమార్చి వారి శవాలతో తన పశువాంఛ తీర్చుకున్న హాజీపూర్ సైకో శ్రీనివాస్ రెడ్డి ఉదంతం ఇంకా మర్చిపోక ముందే..సేమ్ సైకో శ్రీనివాస్ రెడ్డి లాంటి మరో వ్యక్తిబయలు దేరాడు. 🔴వివరాల్లోకి వెళ్తే : ఈ సైకో పేరు కమ్ముర్జమాన్ సర్కార్.. పశ్చిమ బెంగాల్ బర్డ్వాన్ జిల్లాలో కమ్ముర్జమాన్ సర్కార్(42) చిన్న సైజు వ్యాపారి. 👉 కరెంట్ బిల్లులు పేరుతో:మధ్యాహ్నం పూట ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేసుకుని దారుణనికి పాల్పడేవాడు. కరెంట్ బిల్లులు పేరుతో...
- [సల్మాన్.. భారత్ మూవీ రివ్యూ](https://teluguwonders.com/salman-bharat-movie-review/): భారత్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించిన సినిమా అని చెప్పవచ్చు. సల్మాన్ కెరీర్లో నిలిచి పోయే మరో సినిమా అనిచెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. 🔴సల్మాన్ ఖాన్ : బాలీవుడ్లో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న సల్మాన్ ఖాన్ భజ్రంగీ భాయ్జాన్, సుల్తాన్ లాంటి ఎమోషనల్ సినిమాలతో నటుడిగా ప్రశంసలు పొందారు. 👉తాజాగా విలక్షణమైన, భావోద్వేగమైన కథతో, విభిన్నపాత్రలతో భారత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గ్లామర్ పాత్రలకే పరిమితమైన కత్రినా కైఫ్ ఓ భావోద్వేగమైన పాత్రలో నటించారనే విషయం ప్రమోషన్ కార్యక్రమంలో వ్యక్తమైంది. భారత్ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆలరించిందా? సల్మాన్ ఖాన్ మళ్లీ బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నాడా? కత్రినా కైఫ్ తన ప్రతిభతో ఆకట్టుకొన్నదా అనే ప్రశ్నలకు సమాధానమే భారత్. 🔴 స్టోరీ: భారత్ (సల్మాన్ ఖాన్) దేశ విభజన సమయంలో పాకిస్థాన్...
- [బౌద్ద ఆలయం గా కనిపించే అతి పురాతన హిందూ ఆలయం..అది..](https://teluguwonders.com/buddhist-temple/): వందల ఏళ్ల కిందటి ఓ అద్భుతదేవాలయం ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లోకల్లా అత్యంత పెద్ద దేవాలయంగా పేరు గాంచింది. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయం గా కాంబోడియాలో ఉన్న ఆ దేవాలయం పేరు “అంగ్ కోర్ వాట్ “. ఆ దేవాలయం గురించి,దాని ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఎంతచెప్పినా తక్కువే. , ఆ ఆలయ విశేషాలు మీ కోసం : 🔯అంగ్ కోర్ వాట్ చరిత్ర : క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో ఇది ఒక భాగం. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్ కోరే. అయితే మొదట ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించిన అనంతరం, హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. కావున దీనిని కాంభోజ రాజ్యంగా పిలిచేవారు. అంగ్ కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణు భక్తుడు మరియు ఆరాధకుడు. ప్రపంచంలోనే అతి పెద్ద నగరం కూడా...
- [ఏపీ భక్తులకి శుభవార్త : త్వరలో భద్రాచల శ్రీరాముడు ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోనున్నాడు..](https://teluguwonders.com/good-news-for-ap-devotees/): ఎవరైనా ఒకరికి ఒకరు స్నేహంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు. ఏ.పీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తో కొనసాగిస్తున్న స్నేహంతో అదే నిరూపిస్తున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగాప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా, ముందు నుండీ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్, నవ్యాంధ్ర సీఎం జగన్ల మధ్య స్నేహబంధం ఉంది. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.ఈ దిశ లో 🔴 భద్రాచలం రాములోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిపోనున్నాడు: తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం గ్రామాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయబోతున్నట్టు సమాచారం. ఇదే విషయంపై ఇరు రాష్ట్రాల...
- [మళ్లీ పెళ్లి చేసుకున్న చిరంజీవి చిన్న అల్లుడు..](https://teluguwonders.com/sirish-bharadwaj/): శిరీష్ భరద్వాజ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.శిరీష్ భరద్వాజ్ ఎవరా అనుకుంటున్నారా.చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త. 🔴సరిగ్గా పదేళ్ల కిందట: సరిగ్గా పదేళ్ల కింద చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో జరిగిన రచ్చ అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. గతం లో 19 ఏళ్ల శ్రీజ తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పట్లో మీడియా కూడా వాళ్లకే సపోర్ట్ చేసింది. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి చాలా సాహసాలే చేసింది శ్రీజ. అయితే 🔴ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్న శ్రీజ :ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో శిరీష్ భరద్వాజ్ నుంచి కొన్నేళ్ల కింద విడిపోయింది చిరు చిన్న కూతురు. ఆ విడిపోయిన తర్వాత ప్రముఖ వ్యాపార వేత్త తనయుడు కళ్యాణ్ దేవ్ని 2016 మార్చి 28న పెళ్ళి చేసుకుంది.ఈ కళ్యాణ్ దేవే విజేత అనే సినిమాతో మొన్న మన ముందుకు వచ్చాడు....
- [నిమ్మ చేసే మేలు అమ్మ కూడా... చేయదట..](https://teluguwonders.com/uses-of-lime/): మీకు తెలుసా…నిమ్మ చేసే మేలు అమ్మ కూడా చేయదట… ఔను.మన శరీర ఆరోగ్యానికి నిమ్మకాయ చేసే మేలు ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 🍋నిమ్మ ఉపయోగాలు :పరగడుపునే నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి మేలు 👉ఇకసమ్మర్ లో కాస్త సబ్జాలు లేదా పంచదార వేసుకుని తాగితే శరీరంలో వేడి తో పాటు కొవ్వు కూడా తగ్గిపోతుంది . 🍋బానపొట్ట తగ్గటానికి : సబ్జా నిమ్మకాయ నీరు కలిపి తాగితే బానపొట్ట కూడా ఇట్టే కరిగిపోతుంది. 👉ఇక తేనే నిమ్మరసం తాగినా చాలా మంచిది శరీరానికి. 🍋వ్యాధినిరోధక వ్యవస్థ మెరుగు కోసం : ముఖ్యంగా జలుబు ఉన్న వారూ ,ఆరోగ్యం బాగాలేని వారు ఇది తీసుకుంటే యాక్టీవ్ అవుతారు.ఇందులో ఎక్కువ శాతం ఉండే విటమిన్ సి, వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 🍋అధిక రక్తపోటు తగ్గడానికి: ప్రతిరోజూ క్రమం తప్పక ఒక నిమ్మకాయ తీసుకుంటే అధిక రక్తపోటు 10% మేరకు తగ్గుతుంది. 🍋పొటాషియం కోసం :రోజంతటికీ సరిపడా పొటాషియం అందాలంటే...
- [బెర్రీ ఫ్రూట్స్ ని ఈ రోజే తినండి...](https://teluguwonders.com/berry-fruits/): మీరు ఎప్పుడైనా బెర్రీ ఫ్రూట్స్ తిన్నారా!!! .లేదంటే తప్పకుండా తినండి. వాటిని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బెర్రీస్ లోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలు క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు కలుగుతుందట. 🍓స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో సెల్ డ్యామేజ్ని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. వాటి ఉపయోగాలేమిటో చూద్దాం. 🍓కళ్ళ ఆరోగ్యానికి : స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు కంటి శుక్లాలు నివారించడంలో, అంధత్వాన్ని దూరం చేయడంలో, కంటి మీద మసక వంటి సమస్యల రాకుండా ఎదుర్కోగల శక్తి ఇందులో పుష్కలంగా...
- [సర్ప్రైజింగ్ న్యూస్ :మన్మధుడు 2 లో మరో హీరోయిన్ గా మహానటి ..](https://teluguwonders.com/surprise-news-manmadhudu-2/): కింగ్ నాగార్జున తన తదుపరి చిత్రం మన్మదుడు 2 చిత్రీకరణలో హ్యాపీ గా పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ పోర్చుగల్ లో మొదలై షెడ్యూల్ సమయం లో ముగిసింది. చాలా షూట్ ఈ షెడ్యూల్ లో పూర్తయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రొమాంటిక్ కింగ్ నాగార్జున ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అక్షర గౌడ తో కూడా రొమాన్స్ లో ఉన్నాడు . 💙మన్మధుడు : గతంలో నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మన్మధుడు సినిమాని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఈ సినిమాలో నాగార్జున ఆడవారు అంటే నచ్చని ఒక కంపెనీ బాస్ గా మరియు ఒక లవర్ బాయ్ గా రెండు షేడ్స్లో కనిపిస్తు ఎంటర్టైన్ చేశారు .ఈ సినిమాలో పాటలతోపాటు ప్రత్యేకంగా త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి. దీనిలో కామెడీ కూడా...
- [అశ్విని దేవతల గురించి మీకు తెలుసా..??](https://teluguwonders.com/do-you-know-ashwini-goddess/): పురాణాల్లో అశ్వని దేవతలకు..విశేషమైన ప్రాచుర్యం ఉంది.. 🔴ఎవరీ అశ్వని దేవతలు..? అంటే ; అశ్వని దేవతలు..దేవతలకు వైద్యులు. 🔯విష్ణు పురాణం ప్రకారం అశ్వని దేవతల పుట్టుక : సూర్యుని భార్య సంజ్ఞాదేవి అతని తేజస్సుకు భరింపలేక అశ్వరూపములో కురుదేశమున ఉండగా సూర్యుడీమెతో అశ్వ రూపమున సంగమిస్తాడు. అప్పుడు వారికి పుట్టిన సంతానం అశ్వినులైనారు. 🔹నాసత్యుడు, 🔹దనుడు వారి పేర్లు. వారికి జన్మించిన మూడవ కుమారుడు 🔹దేవంతుడు ..వీరి నే అశ్వని దేవతలు..ఆంటారు. 🔯అశ్వని దేవతలు సోమ రసం(అమృతం)పొందిన కధ: శర్వాతిఅనే రాజుకు 4000 మంది భార్యలు. కాని సంతానం లేదు. చివరికి ఒక భార్యవల్ల సుకన్య అనే అందాల రాశి జన్మిస్తుంది. సుకన్య పెరిగి పెద్దదైయింది. అతని రాజ్యానికి దగ్గరలో ఉన్న నందనవనం అనే ప్రదేశంలో భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి తపస్సు చేసుకొంటూ వుండేవాడు. అతని చుట్టూ పుట్ట చెట్లు అతడు కన్పించనంతగా పెరిగాయి. రాజు, రాణులు తమ...
- [సీరియస్ అయిన ఇళయరాజా ..](https://teluguwonders.com/ilaya-raja/): సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్రకటించి అందర్నీ మెప్పించారు ఇళయ రాజా. కాగా తాను స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదన. దీనిపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి తెలిసిందే. 🔶ఇళయ రాజా: ఈ పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. ఎన్నో చిత్రాలకు మరపురాని మ్యూజిక్ నిఇచ్చారు ఇళయ రాజా. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలతో వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా ఇళయ రాజా సెక్యూరిటీ గార్డ్పై ఫైర్ అయిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అలాగే అక్కడున్న ఆడియన్స్పై అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 👉వివరాల్లోకి వెళితే : ఇళయరాజా 76వ పుట్టిన రోజు వేడుకలు ఇటీవల(జూన్ 2)...
- [ఘనంగా.. జరిగిన రంజాన్ పండుగ...](https://teluguwonders.com/ramadan/): ముస్లింలు సోదరుల రంజాన్ ఉపవాసాలు మంగళవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్లు ప్రకటించడంతో రంజాన్ వేడుకలు ప్రపంచవ్వాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి…ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. . కాగా పలు మసీదుల వద్ద ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండంతో… మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 🔴అసలు రంజాన్ అంటే ఏమిటి !!! : ముస్లింలు చాంద్రమాన కేలండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం ‘ 🔹రోజా( ఉపవాసం ):ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ‘ ఉపవాసవ్రతం’...
- [మీ బాడీ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే త్వరలో మీకు కాన్సర్ రాబోతుంది..!!](https://teluguwonders.com/these-features-in-your-body-cancer/): మనిషి బతికుండగానే జీవచ్ఛవాన్ని చేసేసి నరకయాతన అనుభవించేలా చేసే వ్యాధి క్యాన్సర్. చిన్న,పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వెంటాడే మహమ్మారి క్యాన్సర్. అందుకే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం. అయితే క్యాన్సర్ వ్యాధి బాగా ముదిరిన తర్వాతే బయటపడుతుంది. ఈ లోగా గమనించుకోలేకపోతే భవిష్యత్తును కోల్పోవాల్సి వస్తుంది. అసలు ముందుగా ఈ వ్యాధి ని గుర్తించాలంటే మీ.శరీరంలో ఈ 10 లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. 1⃣నిత్యం అలసట: నిత్యం అలసటగా అనిపించినట్లయితే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. ఈ లక్షణాలు ఉండేవారిలో ఎక్కువగా లుకేమియా క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ లు ఏర్పడే ప్రమాదం ఉంది. 2⃣నిత్యం జ్వరం రావటం: క్యాన్సర్ కారకాలు శరీరంలో మొదటగా రోగ నిరోధక శక్తిపై వాటి ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల నిత్యం జ్వరం వస్తుంది. 3⃣అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం: అకస్మాత్తుగా బరువు తగ్గిపోతున్నట్లయితే అది క్యాన్సర్ కు...
- [రేవు ముత్యాల రాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్](https://teluguwonders.com/m-raju-r/): #ఊరుమెచ్చిన_ఆణిముత్యం… #చదువుకున్నాజిల్లాకేకలెక్టర్గా*.. పేదింటి కష్టాలను అధిగమించి విజేతగా నిలిచిన #కలెక్టర్రేవుముత్యాలరాజు ఒక నిబద్ధత ఉన్న అధికారిగా మనకు కనిపిస్తారు . గంభీరంగా కనిపించే ఆయన సామాన్య కుటుంబం మంచి వచ్చి ఎదిగి ఇసాధారణ వ్యక్తిగా మారారు . ఆయన కుటుంబ నేపథ్యం . వ్యక్తిగత జీతం గురించి తెలిసిన వాళ్లు చాలా తక్కువ . సాధారణ రైతు కుటుంబం నుంచి ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది . ఆయన ఆంతరంగం గురించి తెలుసుకుంటే చైతన్యం రగులుతుంది . పట్టుదలతో చదివిన తీరు గమనిస్తే యువతకు మార్గదర్శకంగా ఉంటుంది . మరి ఆయన వ్యక్తిగతం ‘ ‘ అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే . . తోకాల మరుగున దాగి సుఖమున్నదిలే . . ‘ అన్న ఓ సినీ గేయ రచయిత పాటకు నిలువెత్తు రూపంగా నిలిచారాయన . #గొడ్డుకారంతో ఆకలి తీర్చుకునే కడు పేదరిక కుటుంబంలో పుట్టిన ఆయన ....
- [ఇక మనిషి బ్రతికేది..ఇక మనిషి బ్రతికేది..30 ఏళ్ళు మాత్రమే......](https://teluguwonders.com/the-man-is-alive-only-for-30-years/): ఇక మనిషి బ్రతికేది..30 ఏళ్ళు మాత్రమే అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ‘బ్రేక్త్రూ నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రీస్టోరేషన్ (బీఎన్సీసీఆర్) సంస్థ వారు. 🔴2050నాటికి యుగాంతమే :రానున్న 30ఏళ్ల లో ప్రపంచవ్యాప్తంగా 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్తుంది. . అయితే మానవాళి మరెంతోకాలంపాటు మనుగడ సాగించలేదా? పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచ జనాభాలో 90 శాతం మంది రానున్న 30 ఏళ్లలోనే తుడిచిపెట్టుకుపోతారా? అంటే ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే ఇస్తోందిఆ సంస్థ. పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన వివిధ దేశాల ప్రభుత్వాలతో కూడిన ప్యానెల్ (ఐపీసీసీ) ఈ విషయంలో ఏమీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. . 👉బీఎన్సీసీఆర్ నివేదిక ప్రకారం..: వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయులు ఆందోళనకరస్థాయిలో పెరిగిపోయాయి. ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల భూమ్మీద ఉన్న 800 కోట్ల మంది మానవులకు తీవ్ర ప్రమాదం ఉంది. 🔴సముద్రమట్టాలు...
- [చేప ప్రసాదం @ 171 ఏళ్లు](https://teluguwonders.com/fish-medicine-171-years/): నాటినుంచి పంపిణీ చేస్తున్న బత్తిని కుటుంబం ఇంటి బావిలోని నీటితోచేపప్రసాదం తయారీ మొదట్లో 50 కిలోలు.. ప్రస్తుతం 3.5 క్వింటాళ్లు ఈ నెల 8న సాయంత్రం పంపిణీ ప్రారంభం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూర్తి కావచ్చిన ఏర్పాట్లు చార్మినార్: మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేశారు. ఈ నెల 8న సాయంత్రం 6 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని హరినాథ్ గౌడ్ తెలిపారు. చేప ప్రసాదం తయారీలో భాగంగా ఈ నెల 7న ఉదయం 11 గంటలకు దూద్బౌలిలోని ఆయన స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం దూద్బౌలిలోని స్వగృహంలో కుటుంబ...
- [అమరావతి:36 మంది IAS ల బదిలీలు.](https://teluguwonders.com/ias-transfers/): అమరావతి:36 మంది IAS ల బదిలీలు. ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్. ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్. జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్. పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి. గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము. యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్. పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్. ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు. స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు. ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే...
- [డ్వాక్రా మహిళల"కి గుడ్ న్యూస్...!](https://teluguwonders.com/cm-jagan-for-women/): AP-NEWS: రుణమాఫీ పై మొదలైన ప్రక్రియ…!! వైసీపీ నవరత్నాలలో అత్యంత కీలకమైన హామీ, ఏపీ మహిళా లోకం మొత్తం సంతోషించే ఏకైక హామీ వైఎసార్ ఆసరా..! తాము అధికారంలోకి రాగానే 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకి చెందిన రుణాలని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని , దాదాపు 15 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసి , ఆ సొమ్ముని ఆయా సంఘ మహిళల చేతికే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలకి వైఎసార్ ఆసరా ఓ భరోసా ఇస్తుందని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే “వైఎస్ఆర్ ఆసరా” పధకంపై సమీక్షలు జరిపిన జగన్ ఆ శాఖ అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇప్పటివరకూ డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు ఎన్ని, ప్రస్తుతం వారి అప్పు ఖాతాలలో ఉన్న సొమ్ము ఎంత, అనే విషయంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, జిల్లా కలక్టర్లు ఈ వివరాలని సేకరించి...
- [అవార్డ్స్ సౌత్ 2019 ఇప్పుడు ఓటు వేయండి](https://teluguwonders.com/awards/): అవార్డ్స్ సౌత్ 2019 ఇప్పుడు ఓటు వేయండి https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/ https://www.filmfare.com/awards/filmfare-awards-south-2019/
- [భారీగా తగ్గిన హెచ్1బీ వీసాల ఆమోదం](https://teluguwonders.com/h1b-us/): US: ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానం సత్ఫలితాలు ఇస్తోందని అమెరికా స్పష్టం చేసింది. అమెరికాలో పనిచేసేందుకు నైపుణ్యాలతో కూడిన భారత ఐటీ ప్రొఫెషనల్స్కు ఉపకరించే హెచ్1బీ వీసాల ఆమోదం 2018లో పది శాతం తగ్గిందని అమెరికన్ అధికారులు వెల్లడించారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో నూతన, రెన్యూవల్ కలుపుకుని 3.35 లక్షల హెచ్-1బీ వీసాలకు అమెరికన్ పౌరసత్వ, వలస సేవల (యూఎస్సీఐఎస్) విభాగం ఆమోదం తెలపగా 2017లో ఈ సంఖ్య 3.73 లక్షలు కావడం గమనార్హం. 2017లో హెచ్1బీ వీసాలకు ఆమోదం రేటు 93 శాతం నుంచి 2018లో 85 శాతానికి తగ్గిందని గణాంకాలు వెల్లడించాయి . హెచ్1బీ వీసాలపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన నియంత్రణల ప్రభావం ఈ గణాంకాలపై అధికంగా ఉందని వలస విధాన సంస్థ విశ్లేషకులు సారా పీర్స్ వ్యాఖ్యానించారు. నైపుణ్యాలతో కూడిన ప్రొఫెషనల్స్ను హెచ్1బీ వీసా ద్వారా అమెరికన్ కంపెనీలు హైర్ చేస్తున్నాయి. భారీగా...
- [‘సాహో’ సంబంధించి ఒక ఫొటో](https://teluguwonders.com/shaho-new-release/): ఈ బహుభాషా సినిమాపై ఎప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తు్న్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్లుక్, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 టీజర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
- [Tik tok యాప్ మరొకరిని చంపేసింది...](https://teluguwonders.com/the-tik-tok-app-killed-someone-else/): ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన కొన్ని యాప్ లు..కొంత మందిని యమ లోకానికి పంపేస్తున్నాయి. 🔴Tik tok : టిక్టాక్.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ తనకు బందీ చేసుకొంది. నిజంగా చెప్పాలంటే.. ఎంతో మంది జీవితాలను కూల్చివేసింది. 👉విషయం ఏమిటంటే : టిక్టాక్లో అసభ్య హావభావాలతో వీడియోలు చేస్తోందని కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్లో చోటుచేసుకుంది. వెలినగర్ ప్రాంతానికి చెందిన కనకరాజు(35) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అతడికి నందిని(28) భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యభర్తల మధ్య గొడవ కారణంగా ఇద్దరు విడిపోయి ఉంటున్నారు. నందిని తన ఇంటికి దగ్గరలోని ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తోంది. అయితే, నందిని టిక్టాక్లో అసభ్య హావభావాలు చూపుతూ పలు వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఇది తెలుసుకున్న కనకరాజు ఆమెకు ఫోన్ చేసి మందలించాడు. టిక్టాక్లో వీడియోలు పోస్ట్ చేయడం మానేయాలని, కాపురానికి...
- [మీరు ఇలా చేస్తున్నారా..అయితే మీ కిడ్నీ జాగ్రత్త...](https://teluguwonders.com/take-care-of-your-kidneys/): నిత్యం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే కిడ్నీలు చెడిపోవటానికి కారణాలుగా మారుతున్నాయని డాక్టర్స్ వాపోతున్నారు. 🔴కిడ్నీలు : మనిషి శరీరంలో అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేయటంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. 👉రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం. కిడ్నీలు వాటంతట అవే ఎప్పడూ పాడుకావు.. మన ఆహారపు అలవాట్లు, జీవన వ్యవహారాల వల్లే అవి చెడిపోవడానికి దారితీస్తాయి. మరి కిడ్నీలను ఇబ్బంది పెడుతున్న ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం! 🔹నీరు సరిగా త్రాగక్ పోవడం : శరీరానికి నీరు చాలా అవసరం. నీరు సరిగా తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కి గురవుతుంది. దీంతో అంతర్గతంగా ఉండే మలినాలను వడపోయటానికి సరిపడా నీరు లేక కిడ్నీలు త్వరగా చెడిపోతాయి....
- [తన ఆలోచనతో మహిళల అభిమానాన్ని మరింతగా చూర గొనబోతున్న జగన్.](https://teluguwonders.com/cm-y-s-jagan-mohan-reddy/): ఇతర మార్గాలలో ఆదాయ వనరులను పెంపొందించుకుంటూ…. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించాలన్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొంటున్నారు. దీని లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేపడతామని నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.దీంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లోని వేలాది గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తొలివిడతగా బెల్టు షాపులను రద్దు చేస్తామని, ఆ తర్వాత మద్యం షాపులపై నియంత్రణ అమలు చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉందని, దీని నుంచి బయట పడేందుకు మద్యం అమ్మకాలను మరింత పెంచాలని తెలుగుదేశం ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో రాష్ట్రంలోని వేలాది గ్రామాలలో బెల్ట్ షాపులు అవతరించాయి....
- [మీ లక్కీ నెంబర్ ఏంటో మీకు తెలియదా... అయితే ఇలా కనుక్కోండి](https://teluguwonders.com/lucky-number/): ప్రతీ ఒక్కరికి ఎదోక అదృష్ట సంఖ్య ఉంటుంది… ఆ number ని బట్టి వారివారి పనులు చేస్తూఉంటారు.. వారి వారి వాహన సంఖ్య, ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ లలో లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు… మనం ఇప్పుడు…. పుట్టిన తేదీ ఆధారంగా అదృష్ట సంఖ్య ను తెలుసుకోవడం ఎలానో చూద్దాం. 👉Ex1 :20-08-1987 పుట్టిన తేదీ… ఇప్పుడు ఈ తేదీని,నెలను మరియు సంవత్సరం ను మొత్తం కలపాలి… 2+0+0+8+1+9+8+7=35 ఇప్పుడు ఈ 35 ను మరల కలపాలి….. 3+5=8 సింగల్ డిజిట్ వచ్చేవరకు కలుపుతూ పోవాలి… మనకు ఇప్పుడు సింగల్ డిజిట్ 8 వచ్చింది…. అనగా 8 అదృష్ట సంఖ్యగా భావించాలి. 👉Ex 2: 29-09-1999 పుట్టిన తేదీ… ఇప్పుడు ఈ తేదీని,నెలను మరియు సంవత్సరం ను మొత్తం కలపాలి… 2+9+0+9+1+9+9+9=48 ఇప్పుడు ఈ 48 ను మరల కలపాలి….. 4+8=12 సింగల్ డిజిట్ వచ్చేవరకు కలుపుతూ పోవాలి…. 1+2=3...
- [ముసలి తండ్రి కళ్ళల్లో కారం కొట్టి ఇనుప రాడ్ తో కొట్టి... తిరుపతి లో వెలుగుచూసిన దారుణం](https://teluguwonders.com/tragedy-in-tirupati/): కలికాలం అంటే ఇదేనేమో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో మామ కళ్లల్లో కోడలు కారం కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఆ మంటను తట్టుకోలేక ఏడుస్తున్న తండ్రిపై అతని కుమారుడు కూడా ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. కొడుకు, కోడలు కలిసి ఆ పెద్ద మనిషిని దారుణంగా హింసించారు. 👉వివరాల్లోకి వెళ్తే : తిరుపతి అనంతవీధిలో ఎన్. మురళీకృష్ణ(80) గత 25 సంవత్సరాల నుంచి నివాసముంటున్నాడు. మురళీకృష్ణకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు విజయభాస్కర్ తండ్రి వద్దే నివాసముంటుండగా, చిన్న కుమారుడు వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. 🔴ఆస్తి పంపకాల విషయంలో : మంగళవారం ఉదయం మురళీకృష్ణకు, విజయభాస్కర్కు మధ్య ఆస్తి పంపకాల విషయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆస్తి ఇచ్చే ప్రసక్తే లేదని మురళీకృష్ణ వాదించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయభాస్కర్ భార్య నీరజ.. మామపై కోపం పెంచుకుంది. మామ కళ్లల్లో కారం కొట్టింది. ఆ మంటను...
- [ఆశా వర్కర్స్ కు శుభవార్త :3,000 నుండి 10,000 కు జీతం పెంచిన జగన్](https://teluguwonders.com/good-news-for-asha-workers/): జగన్ ఆసావర్కర్లు జీతాన్ని భారీగా పెంచారు.జీతాలు పెంచడం వలన అవినీతి తగ్గుతుందని జగన్ అభిప్రాయం అని కొంత మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. .సీ.ఎం గా జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుండి వరసగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. 🔴విషయం లోకి వెళ్తే : మొన్న ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి సంచలన నిర్ణయం తీసుకున్న జగన్.. ఇప్పుడు వైద్య శాఖపై దృష్టి పెట్టారు. 🎊ఆశా వర్కర్స్ జీవితాల్లో వెలుగులు :ఇక ఆశా వర్కర్ల జీతాల విషయంలో జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకొని సంచలనం సృష్టించాడు. నెలకు కేవలం 3వేల రూపాయలు జీతంగా తీసుకుంటున్న ఆశా వర్కర్ల జీతం 10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించారు. ఇది ఆశా వర్కర్లకు తీపి కబురే అని చెప్పాలి. చాలీ చాలని జీతంతో పనిచేసే వర్కర్లకు 7 వేలు అదనంగా వస్తుంది...
- [కిల్లర్ గా మారిన విజయ్ ఆంథోని..](https://teluguwonders.com/vijay-anthony-turned-into-a-killer/): హిట్టొస్తే నెత్తిన పెట్టుకోవడం.. ఫ్లాపొస్తే దించేయడం సినీ ఇండస్ట్రీ లో రెగ్యులర్ గా చూసేదే..ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ సహజం.. భారీ బ్లాక్ బస్టర్ ని ఇచ్చినప్పుడు అతనిని ఆకాశానికి ఎత్తేసిన అదే జనం అతడు పతనం అయినప్పుడు అయిపోయాడుగా అన్నారు..అతనే విజయ్ ఆంథోని ,ఆటను ఒక హీరో.. సంగీత దర్శకుడు.. ఎడిటర్.. నిర్మాత..అస్సలు అతడిలో లేని క్వాలిటీనే లేదు. ఆల్ రౌండర్ నైపుణ్యంతో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. 🎊బిచ్చగాడు సినిమాతో ఆకాశమంత ఇమేజ్ : ఓ స్ట్రెయిట్ హీరోలా బిచ్చగాడు సినిమాతో టాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు ఫ్లాపవ్వడంతో కెరియర్ పరంగా ఇబ్బందులు తప్పలేదు. 🔴సొంత సినిమాలు తీయడం లేదు: మార్కెట్ డౌన్ ఫాల్ అవ్వడంతో సొంత బ్యానర్ లో సినిమాల నిర్మాణం ఆపేశారు. అయితే ఈ విషయాల్ని ఓపెన్ గా అంగీకరించేందుకు...
- [రాత్రి పూట భోజనం కన్నా చపాతీ లే బెస్ట్...](https://teluguwonders.com/chapathi/): ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తో రోజూ జిమ్కు వెళ్లడం వ్యాయామం యోగా చేయడం ,ఆహార జీవన విధానాలు మార్చుకోవడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని సమయానికి తీసుకోవడం వంటి అనేక పనులు చేస్తున్నారు. రాత్రి పూట అన్నం కాకుండా చపాతీలు తింటే బరువు తగ్గడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 🔴రాత్రి పూట చపాతీలు తినటం వల్ల లాభాలు: రాత్రిపూట అన్నానికి బదులుగా చపాతీలు తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అధిక బరువు తగ్గుతారు శరీరంలో కొవ్వు కరుగుతుంది. 👉రాత్రి పూట చపాతీ : రోజు రాత్రి పూట చపాతీ తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు.చపాతీలు చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. అందువల్ల రాత్రి చపాతీలు తీసుకుంటే త్వరగా జీర్ణమై త్వరగా నిద్ర వస్తుంది. 👉చపాతీలు తయారుచేసే గోధుమ పిండిలో మినరల్స్ విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా కాపర్ జింక్...
- [సమయానికి నిద్రించక పోతే ఏం అవుతుంది..??](https://teluguwonders.com/what-will-happen-if-u-not-sleep-properly/): అయితే కొందరు ఇలా బెడ్ మీద వాలగానే ఇలా గాఢ నిద్రలోకి జారిపోతారు. ఇంకొందరు ఓ అరగంటపాటు అటు ఇటూ మసులుతుంటే కానీ నిద్రపట్టదు. మరి కొందరికైతే గంటల తరబడి నిద్రే పట్టదు. కానీ క్షణాల్లో నిద్రలోకి జారిపోయే వారికన్నా వీళ్లే బెటర్. ఎందుకంటే… పడుకోగానే నిద్ర పోతున్నారంటే వారికి నిద్ర సరిపోవడంలేదని అర్ధం. సరైన వేళకు భోజనం చేయడంతో పాటు తగినంత నిద్ర పోవడం కూడా ప్రతి మనిషి తప్పనిసరిగా పాటించాలి. 🔵నిద్ర ఒక గొప్ప వరం : నిద్ర అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన అతి గొప్ప వరం. ప్రశాంతమైన నిద్ర చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపోతే…. మరుసటి రోజంతా మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది. 👉నిద్ర సరిగా పట్టకపోతే.. ఆ రోజుంతా చాలా చిరాకుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన, దీర్ఘకాలిక జీవితం గడపటానికి నిద్ర తప్పనిసరి. అందుకే తగినంత సమయం నిద్రపోవాలని డాక్టర్లు చెబుతుంటారు. 🔵8...
- [కాకి గురించి మీకు తెలుయని విషయాలు](https://teluguwonders.com/the-things-that-you-do-not-know-about-the-crow/): భారతీయ పురాణాలలో కాకులకు ప్రాధాన్యత కలదు. పురాణాల ప్రకారం కాకి శని దేవుని యొక్క వాహనంగా ఉంది. ఈ కారణంగా దీనికి పూజలు చేయడం జరుగుతున్నది. 🔴కాకి పుట్టుక : కాకి మరీచి కొడుకైన కశ్యపునికి తామం వల్ల జన్మించిన 8 మంది. సంతానంలో ఒకటి.ఈ కాకి నుండే ప్రపంచంలో కాకులన్ని జన్మించాయి. కాకి పాపానికి ప్రతీక. కధ ప్రకారం :👉కాశీరాజు కుమార్తె కళావతి. బాల్యంలోనే శైవపంచాక్షర మంత్రం నేర్చుకుంది. మధుర రాజైన దాశారుడిని వివాహం చేసుకుంది. కాని అతడు పాపి. ఈమె పవిత్ర స్త్రీ. అతని పాపాలవల్ల తీవ్రమైన వేడివల్ల అతని భార్య సంసార సుఖం లేక అతణ్ణి గర్గ మహర్షి వద్దకు తీసుకు వెళ్ళగా అతడు ఒక పవిత్ర కొలనులో స్నానం చేయమన్నాడు. అలా స్నానం చేసి నపుడు అతడు గత జన్మలలో చేసిన పాపాలన్ని కాకుల రూపంలో ఎగిరి పోయాయి. కాకులు పాపా నికి ప్రతీకలు ....
- [త్వరలో మరింత క్రేజీ గా ‘బిగ్ బాస్ 3’ : హడావిడి.. చేయబోతున్న కేఏ పాల్తో పాటు హాట్ హాట్..శ్రీ రెడ్డి..](https://teluguwonders.com/big-boss-3-ka-paul-sri-reddy/): బిగ్ బాస్ 3 త్వరలో స్టార్ట్ అవబోతుంది.ఈ సీజన్లో ప్రత్యేక ఆకర్షణ గా కే.ఏ. పాల్ ఇంకా హాట్ శ్రీ రెడ్డి మెరవబోతున్నారట. వాళ్ళతో పాటు మరికొందరు స్టార్స్ను ఈ సారి ఇంట్లోకి పంపించాలని చూస్తున్నారు. 🎊బిగ్ బాస్ షో: ఇప్పటికే బిగ్ బాస్ 1,2 సీజన్స్ పూర్తైపోయాయి. 🔴బిగ్ బాస్ తొలి సీజన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో బ్లాక్ బస్టర్ అయింది. 🔴 రెండో సీజన్ నాని చేతుల్లో సో..సో.గా మాత్రమే ఆకర్షించింది. రెండో సీజన్ యావరేజ్ కావడంతో మూడో సీజన్ కోసం స్టార్ హీరోను చూస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. ఎలాగైనా ఈ జూన్, జులైలో మూడో సీజన్ మొదలు పెట్టాలని చూస్తుంది మా యాజమాన్యం. ఈ సీజన్ కోసం ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్న నిర్వాహకులు.. చివరికి నాగార్జునకు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. దాంతో తెలుగులో కూడా వీలైనంత త్వరగా సీజన్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు....
- [Ap మ్యాప్ లో కి రాబోతున్న కొత్త 25 జిల్లాలు](https://teluguwonders.com/the-new-25-districts-coming-to-ap-map/): జగన్ చంద్రబాబు హయాంలో జరగని పనిని చేసి చూపించబోతున్నాడు.అవును ఎన్నికలు వచ్చినప్పుడు ఎడాపెడా హామీలు ఇవ్వటం ,గెలిచాక వాటి ఊసు ఎత్తకపోవటం కొంతమంది అవకాశవాద రాజకీయ నేతలు చేసే పని.లేదంటే ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు అదే పనిగా సమయం తీసుకోవటం చాలా ప్రభుత్వాలు చేస్తుంటాయి.కానీ.. ఆ దిశగా అడుగులు వేయటానికే నెలలు గడిచే పరిస్థితి. జగన్ అలా కాదు,హామీ ఇస్తే చాలు..ఆ హామీల అమలుకు అధికారికంగా నిర్ణయం తీసుకోవటం ఒక్కటే బ్యాలెన్స్ గా ఉంటుంది ఆయన డిక్షనరీలో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు ఉన్న కాస్త సమయంలోనే పాలనను పరుగులు పెట్టించడానికి నిర్ణయాలు తీసేసుకున్నారు జగన్. ఒకటి తర్వాత ఒకటిగా నిర్ణయాలు తీసేసుకుంటూ.. తాను కోరుకున్న విధంగా పాలనను సెట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 🔴 కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తానన్న హామీ :ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను...
- [బ్యాలెట్ బాక్స్ లో..విచిత్రమైన లెటర్స్...](https://teluguwonders.com/ballot-box/): తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 👉కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. 👉మరికొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు లెటర్లు దర్శనమిచ్చాయి. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ డిమాండ్లను లేఖ రూపంలో రాసి బాక్సుల్లో వేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. వాటిలో వెరైటీ డిమాండ్లు ఉన్నాయి. సార్ కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదని ఓ యువకుడు లేఖ రాశాడు. ఆ బీర్ల కోసం తమ జగిత్యాల జిల్లాను కరీంనగర్లో విలీనం చేయాలని కోరాడు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 🔴మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్లో: జగిత్యాల జిల్లా రాయికల్ మండపలం మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్లో మరో లెటర్ బయపడింది. తమ ఊరిలో రోడ్లు గంతులతో నిండిపోయాయని.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. తెలంగాణ...
- [మహేంద్ర సింగ్ ధోని..మూఢ నమ్మకం ..ఇది..](https://teluguwonders.com/mahendra-singh-dhoni/): సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లకి కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. 👉సచిన్ కి ఉన్న మూఢనమ్మకం ; టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్కి వెళ్లేప్పుడు.. తన ఎడమ ప్యాడ్ కట్టుకున్నాకే.. కుడి ప్యాడ్ కట్టుకొనే వాళ్లు.. ఇలా ఒక్కొక్కరికి ఒక్క మూఢనమ్మకం సహజంగా ఉంటుంది. దానికి మాహీ కూడా మినహాయింపు కాదు.మాహీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది ఇష్టపడే క్రికెటర్లలో ఒకడు అయిన ఎంఎస్ ధోనీ . అతని క్రేజ్ కి నిదర్సనం అతనికి ఉన్న అతి పెద్ద ఫ్యాన్ ఫాలొయింగే. కెప్టెన్గా భారత్కు మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్కు అందించిన ధోనీ.. టీం ఇండియాకు దక్కిన అతి గొప్ప కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 15వేల పరుగులు చేసిన ధోనీ.. ప్రస్తుతం ఐసీసీ ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్నాడు. 👉ధోని కీ ఒక మూఢ నమ్మకం ఉంది : ఇక...
- [ఇక భూముల ధర లు పెరగబోతున్నాయ్...](https://teluguwonders.com/land-price-increases/): 🔴 2013 తరువాత ఇప్పటిదాకా విలువలు పెంచని సర్కారు :2013 ఏప్రిల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అనుమతి ఇవ్వడంతో భూముల మార్కెట్ విలువలను సవరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్కెట్ విలువలను అసెస్ చేయలేదు. 2014లో ఒకసారి, 2015లో మరోసారి మార్కెట్ విలువలను అసెస్ చేసి, నిర్ధారించాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ, ఇందుకు సీఎం కేసీఆర్ అంగీకరించలేదు. దాంతో ఆరేళ్లుగా విలువలు పెరగకుండానే ఉండిపోయాయి. ప్రతి నాలుగేళ్లకోసారి పెరగాలన్న నిబంధనల ప్రకారమైనా.. 2017లో విలువలను పెంచాలి. అప్పుడూ ప్రభుత్వం సాహసించలేదు. దాంతో తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు పంపించింది. 🔴బహిరంగ మార్కెట్లో రెండు మూడింతలు పెరిగిన ధరలు : బహిరంగ మార్కెట్లో భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.కానీ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువలు మాత్రం అతి తక్కువగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రాబడి పెరగడంలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూముల...
- [మీరు reliance జియో ఉద్యోగులా..అయితే అర్జంట్ గా మరొక ..జాబ్ చూసుకోండి..](https://teluguwonders.com/jio-employees/): ముకేశ్ అంబానీ సారథ్యంలోని టెలికం సంచలనం రిలయన్స్ జియో సంస్థ లో టీమ్ సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాలని ఇప్పటికే టీమ్ మేనేజర్లకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిపాయి 👉సప్లై చైన్, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాల కోతకు అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. . 🔴భారీగా ఉద్యోగుల తొలగింపు : ఏకంగా 5,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కసరత్తు చేస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. 🔴తొలగింపునకు కారణాలు:వ్యయాల నియంత్రణ, ఆపరేటింగ్ మార్జిన్ల పెంపు వంటి అంశాలు ఇందుకు కారణంగా తెలుస్తోంది. జనవరి -మార్చి త్రైమాసికంలో రిలయన్స్ జియో ఆపరేటింగ్ మార్జిన్ 5 బేసిస్ పాయింట్ల తగ్గుదలతో 39 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. కంపెనీ వ్యయాలు క్వార్టర్ పరంగా చూస్తే దాదాపు 8 శాతం పెరిగాయి. 👉పర్మనెంట్ స్టాఫ్ ని కూడా : జియో తొలగించనున్న ఉద్యోగుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోపాటు కొంత మంది పర్మనెంట్...
- [కలకలం రేపుతున్న ఉదంతం : పేషెంట్ ని చితకబాదిన డాక్టర్..](https://teluguwonders.com/doctor-lost-his-patience/): “వైద్యో నారాయణో హరి” అన్నారు మన పెద్దలు.. అంటే వైద్యం చేసి మనకు ప్రాణం పోసే ఆ వ్యక్తి ,ఆ వైద్యుడు నారాయణుడు తో సమానం ,అంటే ఆ దేవుడితో సమానం అని అర్థం. నిజమైన వైద్యుడు తన హస్తవాసి తోనే రోగుల ఆరోగ్యాన్ని నయం చేసేయగలడు. అలా హస్తవాసి బాగుండే వైద్యులు మనకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు అయితే తమ ఫీజు కన్నా రోగి యొక్క ఆరోగ్యం మెరుగవడమే ముఖ్యం అనుకుంటారు. కొంతమంది డాక్టర్లు అయితే భారీగా ఫీజులు తీసుకున్నా ఆరోగ్యాన్ని మాత్రం చక్కగా నయం చేస్తారు .ఏది ఏమైనా సాధారణంగా డాక్టర్లు తన వద్దకు వచ్చే రోగిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు . కానీ ఇప్పుడు చెప్పబోయే వైద్యుడు మాత్రం అదో రకం .ఎందుకంటే ఆ వైద్యుడు రోగిని శ్రద్ధగా చూసుకోవడం తర్వాత ఆ రోగిని చితక బాదేశాడు . 👉వివరాల్లోకి వెళితే: రాజస్థాన్లో...
- [సంచలనం సృష్టించబోతున్న జియో గిగా ఫైబర్ :రూ.600లకే కేబుల్ టీవీ కాంబో](https://teluguwonders.com/jiogiga-fiber/): అతి తక్కువ ధరకే ఉచిత వాయిస్ కాల్స్, 4జీ డేటాను అందించి కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది రిలయన్స్ జియో. టెలికం రంగంలో జియో రంగ ప్రవేశంతో సంచలనం నెలకొల్పిన రిలయన్స్ మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతోంది. 🔴 రిలయన్స్ జియో గిగాఫైబర్ను వివిధ పట్టణాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బ్రాడ్బ్యాండ్, ల్యాండ్లైన్, టీవీ కాంబోలను తేనున్నట్లు గతంలోనే జియో తెలిపింది. ఈ మూడింటి కాంబో ధర నెలకు రూ.600 నిర్ణయించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే రూ.4,500 రీఫండబుల్ డిపాజిట్ తప్పనిసరి గతేడాది ఆగస్టులో జియో గిగాఫైబర్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దశల వారీగా ప్రముఖ పట్టణాల్లో దీన్ని విస్తరిస్తోంది. జియో ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారు 👉వన్టైమ్ సెక్యురిటీ డిపాజిట్ కింద రూ.4,500 (రీఫండబుల్) చెల్లించాలి. మూడు నెలల పాటు నెలకు...
- [సినీ ప్రేమికులకు శుభవార్త](https://teluguwonders.com/good-news-for-movie-lovers/): ఇక 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లోనే : ఔను ఇకపై సినిమా థియేటర్స్ 24 గంటలు ఓపెన్ లోనే ఉండబోతున్నాయి..ఇది సినీ ప్రేక్షకులకు సూపర్ గుడ్ న్యూస్..కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే..ఇది ఆంధ్రాలో కాదు… పక్క రాష్ట్రం తమిళనాడు లో ..అక్కడ దీనికి సంబంధించి సరికొత్త ఉత్తర్వులు కూడ ఇవ్వబోతున్నారట . 👉 24 గంటలు థియేటర్స్ ఓపెన్ లో ఉండడానికి కారణాలు : ప్రస్తుతం సౌత్ లో థియేటర్స్ కొరత భారీగా ఉంది..పెద్ద నిర్మాత చేతుల్లోనే ఎక్కువ థియేటర్స్ ఉండడం తో చిన్న సినిమాల రిలీజ్ టైములో థియేటర్స్ సమస్య తీవ్రంగా ఉంటుంది. సినిమా నిర్మించడం కంటే దానిని థియేటర్స్ లలో విడుదల చేయడం పెద్ద సవాల్ గా మారింది. దీంతో చిన్న నిర్మాతలు ప్రభుత్వాలను అదనపు షో లు వేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వారి వాదన పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు....
- [ఇక నుండి హెల్మెట్ కు,పెట్రోల్ కూ.. లింక్...](https://teluguwonders.com/helmet-patrol/): హెల్మెట్ లేదా అయితే పెట్రోల్ లేదు-హెల్మెట్ వాడుతున్నారా అయితే లీటర్ పెట్రోల్ free.. ఏంటిది విచిత్రం గా అనుకుంటున్నారా..ఈ ఆఫర్స్ రెండూ ఒక చోట కాదు లేండి..ఒకటి దేశ రాజధాని లో అయితే మరొకటి ప్రక్కనున్న చెన్నై..రాష్టం లో 🔴హెల్మెట్ లేకపోతే పెట్రోల్ నై.. : న్యూఢిల్లీ లో ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా కొత్త నిబంధనలు గ్రేటర్ నోయిడా పరిధిలో అమల్లోకి వచ్చాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఇకపై పెట్రోల్ లభించదు. నోయిడా, గ్రేటర్ నోయిడాలో పరిధిలోని బైక్ రైడర్స్ హెల్మెట్ లేకుండా పెట్రోల్ స్టేషన్కు వెళితే అక్కడి సిబ్బంది పెట్రోల్ పోయరు. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి.ఇక 🔴హెల్మెట్ ధరించిన వారికి లీటర్ పెట్రోలు : తమిళనాడులోని తిరుచెందూరులో ప్రమాదాల నివారణపై అవగాహన ప్రచారం కల్పించడంలో భాగంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపిన వారికి లీటర్...
- [RX100 హీరో..అందరి ముందూ... అంత పనీ చేసాడు...](https://teluguwonders.com/rx-100-hero-karthikeya/): కార్తికేయ..అందరి ముందూఅంత పనీ చేసాడు…ఏం చేసాడనే గా మీ సందేహం ఆ వివరాల్లోకే వెళ్దాం : అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘R x100’ చిత్రంతో కార్తికేయ టాలీవుడ్లో అడుగుపెట్టాడు. మొదటి సినిమా తో..మంచి క్రేజ్ర్ ని సంపాదించుకున్నాడు. తాజాగా హిప్పీ అనే మరో సినిమా తో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు.ఇటీవలే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది మరియు సెన్సార్ బోర్డ్ నుండి ‘A’ సర్టిఫికేట్ పొందింది. కార్తికేయ కాకుండా, హిప్పీలో డిజిగన్ సూర్యవంశీ, జాజ్బా సింగ్ మరియు జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హరి తేజ, వెన్నెల కిషోర్, బ్రహ్హజీ, సుధర్షన్, త్రిశూల్ మరియు మొహమ్మద్ ఆసిఫ్లు కూడా నటించారు. 👉pre release ఈవెంట్ లో కార్తికేయ హంగామా:నిర్మాతలు హిప్పీ pre release ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంలో, కార్తీకేయ వేదికపై క్రేజీ గా డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకోవడమే కాక,...
- [మోదీ.. మేక్ ఇన్ ఇండియా ..!!!అంటూ..మహా మోసం చేసిన వ్యక్తీ...](https://teluguwonders.com/modi-make-in-india/): హైటెక్ మోసాలు అంటే ఇవేనేమో… కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించాడు..ఒక వ్యక్తీ 👉వివరాల్లోకి వెళ్తే : మోదీ ప్రభుత్వం మళ్లీ కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంగాప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో 23 యేళ్ల ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ భారీ మోసానికి పథకం రచించించాడు. ‘‘ఉచిత ల్యాప్టాప్ పథకం’’ అంటూ నకిలీ వెబ్సైట్ తెరిచాడు. 🔴భారీ ఆన్లైన్ మోసం :ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా పెద్ద ఎత్తున వ్యక్తిగత వివరాలు సేకరించి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించాడు. కేవలం రెండు రోజుల్లోనే 15 లక్షల మందిని బురిడీ కొట్టించిన ఈ వ్యవహారంపై వివరాల్లోకి వెళితే… 👉నిందితుడు వివరాలు: నిందితుడు పేరు రాకేశ్ జంగిద్ .రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా పుండ్లోటా అతడి స్వస్థలం.ఈ ఏడాది ఐఐటీ పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 🔴 ప్రభుత్వ ఉచిత ల్యాప్టాప్లు అంటూ: ప్రధాని మోదీ రెండోసారి ఎన్నికైన సందర్భంగా అతడు ఓ నకిలీ వెబ్సైట్...
- [బాలయ్య కు చెక్ పెట్టబోతున్న జగన్..](https://teluguwonders.com/jagan-going-to-check-to-balayya/): సీఎం జగన్..బాలయ్య స్థానమయ్యిన హిందూపురం పై కొత్త నిర్ణయం తీసుకోబోతున్నాడట. అదే గనుక జరిగితే హిందూపురం నియోజికవర్గంపై బాలయ్య పట్టుకోల్పోవడం గ్యారెంటీ నట. 🔴హిందూపురం బాలయ్య ఇలాకా :… ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలో కొనసాగిన ఒకే ఒక్క టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజికవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించాడు బాలయ్యబాబు. రాష్ట్రమంతటా వైసీపీ ఫ్యాను గాలి బలంగా వీచినా… బాలయ్య ఇలాకాలో మాత్రం సైకిల్కు ఎదురులేకపోయింది. 👉హిందూపురం లో తెలుగు దేశం రికార్డ్స్: దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్… హిందూపురం నుంచే ప్రాతినిధ్యం వహించి… రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తండ్రి పోటీచేసిన స్థానం మీద ప్రేమతోనే బాలయ్య ఇక్కడి నుంచి బరిలో దిగారు… రెండుసార్లు విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి… బాలయ్య బాబుకు చెక్...
- [రాజకీయ నాయకులు ఇంకా సినీ హీరోల దండకం చదువుతున్న జేడీ. చక్రవర్తి..](https://teluguwonders.com/jd-chakravarthy/): ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తారక్,మహేష్ ఇంకా మిగిలిన హీరో ల స్పెషలిటీస్ గురించి , రాజకీయాల గూర్చి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు. 🔴రాజకీయాలను గురించి : ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్కు ఒక అవకాశం ఇచ్చి చూస్తే బావుంటుందని ప్రజలు అనుకున్నారని,వైఎస్ జగన్మోమహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉంది. అలా అని చంద్రబాబు ఓడిపోవాలని కోరుకున్నట్లు కాదు. పవన్ కళ్యాణ్ గెలిచి ఉంటే బావుండేది, ఆయన ముక్కుసూటి మనిషి.”అని జెడీ అభిప్రాయపడ్డారు. సినిమాల గురించి : 👉 🔴తారక్ ఆంటే భయం : జూ ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా టాలెంట్ ఉన్న పర్సన్. తారక్ నిలువెల్లా టాలెంటుతో నింపబడిన మనిషి. నాకు చాలా క్లోజ్. అయితే అవతలి వారికి ఒక్కోసారి అతడు పెట్టే టెన్షన్ భయానకంగా ఉంటుంది. ఒకరోజు నన్ను కార్లో కూర్చోబెట్టుకుని...
- [శ్రీ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ : ఈ సారి దర్శకుడు తేజ ఇలియానాల వ్యవహారం](https://teluguwonders.com/sri-reddy-comments-on-teja/): కొంతమంది వ్యక్తులు తాము ఫామ్ లో లేకపోయినా వేరే వాళ్ళని ఫ్రేమ్లో పెట్టి ఫేమ్ లోకి వచ్చేస్తారు . అలా ఎప్పుడు వారు జనాలు నోట్లో నానుతూ ఉంటారు. ఇలాంటి వారు చాలా రంగాల్లో ఉంటారు. సినీరంగం విషయానికి వస్తే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా శ్రీ రెడ్డి ఈ కోవలోకే వస్తారు . వారు అప్పుడు ఫామ్లో లో లేకపోయినా ఫేమస్ సెలబ్రిటీలపై కామెంట్ చేయడం వల్ల వీళ్లు కూడా ఫేమస్ అయిపోతుంటారు.ఇప్పుడు అదే పని చేస్తుంది,రోజు ఏదోఒక విషయం తో నెట్ లో హల్చల్ చేసే శ్రిరెడ్డి .గతం లో టాలీవుడ్ లో మహిళలని కాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని maa ఆఫీస్ ఎదుట తన దుస్తులను విప్పేసి శ్రీ రెడ్డి తన నిరసన తెలిపింది .పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టి సంచలనం సృష్టించింది.తర్వాత కోలీవుడ్ లో పాగావేసింది .ఇప్పుడేమో...
- [మెంటల్ కృష్ణకు..ఏమైంది..?](https://teluguwonders.com/posani-krishna-murali/): ఆయన ‘మహర్షి’, ‘మజిలీ’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం రాబోయే మహేష్ బాబు – అనీల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఓ పక్క వైస్సార్సీపీ పార్టీ కి మద్దతు ఇస్తూనే సినిమాల్లోనూ బిజీ బిజీ గా నటించారు. రాజకీయాల్లోనూ,సినిమాల్లోనూ ఇంత బిజీగా ఉంటున్న ఆయన మరెవరో కాదు. మెంటల్ కృష్ణ గా సుప్రసిద్ధమయిన విలక్షణ నటుడు , రచయిత, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి.ఆయన ఈ మధ్య అనారోగ్యంతో హాస్పటల్ లో చేరారు. 🔴 అసలు ఏమయ్యింది : గత కొన్నాళ్లుగా కీళ్ల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు పోసాని.దాంతో కుటుంబ సభ్యులు ఆయన్ను యశోద ఆసుపత్రిలో చేర్చారు. 👉Condition ఎలా ఉందంటే : శనివారం నాడు వైద్యులు పోసానికి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందట.కొన్నాళ్ల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్లు సూచించారు. 👉పరామర్శలు...
- [డబ్బుని ఇలా ఆదా చేసుకోండి..](https://teluguwonders.com/how-to-save-money/): చాలా మంది డబ్బు సంపాదిస్తారు. కానీ డబ్బును ఎలా దాచుకోవాలో మాత్రం ఎవరికీ తెలియదు. మన లో ఆదాయానికి మించి ఖర్చు చేసేవాళ్లు చాలామందే ఉంటారు. వారు ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు 🔴బడ్జెట్ రాయండి: మీ రోజు వారి ఖర్చుల్లో దేన్ని వదిలిపెట్టకుండా రాసుకోండి. మీరు తాగిన కాఫీ, తిన్న టిఫిన్ ఖర్చులను కూడా నోట్ చేయండి. అలాగే జిమ్, షాపింగ్, రెంట్, ఎంటర్ టైన్ మెంట్ కోసం మీరు పెట్టే ఖర్చులన్నింటినీ రాసి పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు దేనికోసం ఎంత ఖర్చుపెడుతున్నారో తెలిసిపోతుంది. డబ్బును ఆదా చేసే విషయంలో మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. లేదంటే మీరు సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేసి అప్పులపాలవుతారు. కొన్నేళ్ల తర్వాత లెక్కలేసుకుంటే ఏమీ మిగలదు. అందుకే సేవింగ్స్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. డబ్బు సంపాదించడంతో పాటు దాన్ని దాచుపెట్టుకునేవిషయంలో కూడా కొన్ని లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి. మీ...
- [విచిత్రం : కడుపులో చనిపోయిన పిండం..పూల కుండీలో మొక్కలా తిరిగి...పుట్టింది..](https://teluguwonders.com/the-dead-fetus-in-the-stomach/): ‘‘నా బిడ్డలో శరీర అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. కాళ్లు, చేతులు, ముఖం.. అన్నీ తగిన రూపంలో ఉన్నాయి. కానీ, గుండె కూడా సక్రమంగా పనిచేసి ఉంటే నా బిడ్డను ఈ స్థితిలో చూడాల్సి వచ్చేది కాదు. ఇంకో 175 రోజుల్లో ప్రసవం అనగా.. అలా జరిగింది. నా బిడ్డ గుండె ఆగిందంటే.. నా గుండె ఆగినట్లయ్యింది’’ అంటూ భావోద్వేగానికి గురైంది అమెరికా కు చెందిన ఒక యువతి. 🔴విషాదం ఏంటంటే…: ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ.. 14 వారాలకే చనిపోయింది. దీంతో వైద్యులు ఆమె గర్భం నుంచి పిండాన్ని తొలగించారు. ఆమె కోరిక మేరకు ఆ పిండాన్ని ఆమెకే అప్పగించారు. ఆ పిండాన్ని చూసి కన్నీరు మున్నీరైన ఆ మహిళ.. జీవితాంతం ఆ ‘బిడ్డ’ తమతో ఉండేందుకు మొక్కలను పెంచే కుండీలో పూడ్చిపెట్టింది. హృదయం ద్రవింపజేసే ఈ ఘటన అమెరికాలోని మిస్పోరీలో చోటుచేసుకుంది. 🔴వివరాల్లోకి వెళ్తే : ఆమె పేరు శర్రాన్...
- [ఓడినా..గెలిచినా..జనసేనాని ఇక జనం తోనే...](https://teluguwonders.com/janasenani/): పవన్ కళ్యాణ్ భక్తుడు,నిర్మాత బండ్ల గణేష్ మొన్నా మధ్య మీడియా వర్గాలతో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ తో 100 కోట్ల భారీ సినిమా తీయబోతున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీనితో పవన్ కళ్యాణ్ కెరియర్ కేవలం 25 సినిమాలతోనే ముగిసిపోతుందా అన్న బాధ బయటకు వ్యక్త పరచక లేక బయటకు వస్తున్న లీకులను చూసి మెగా అభిమానులు విపరీతమైన నిరూత్సాహంలో ఉన్నట్లు టాక్.. 🔴పవర్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల ప్రజలలో విశేష అభిమానాన్ని పొందిన పవన్ కళ్యాణ్ ‘జనసేన’ తో రాజకీయాల బాట పట్టి తనదైన స్థానాన్ని నిరూపించుకుంటాడు అని భావించారు అంతా. అయితే అనూహ్యంగా పవన్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాలలోనూ ఓడిపోవడం అభిమానులకు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు కూడ ఊహించని షాక్ గా మారింది.అయినా కూడా పవన్ తన పట్టు వీడ లేదు....
- [సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది..](https://teluguwonders.com/anakonda/): ఔను.. సృష్టి రహస్యాన్ని ఆ ప్రాణి తిరగ రాసింది. ఏదో పాత పాట లో చెప్పినట్టు “తల్లితండ్రి ఒకరినొకరు తాకనిచో.. నీవు లేవు.. నేను లేను.. ఈ జగమే లేదులే.. “అనే ఈ పాటను మీరు వినే ఉంటారు.సృష్టి రహస్యాన్ని వివరిస్తూ పాటను రాశారా రచయిత. 👉మనుషులయినా, జంతువులయినా.. ఏదైనా ఓ ప్రాణికి జన్మనివ్వాలంటే స్త్రీ, పురుష జీవుల కలయిక జరగాల్సిందే. 🔴ప్రపంచంలో మొట్టమొదటిసారి: ఈ రూల్ ని అధిగమించి స్త్రీ, పురుషుల కలయిక జరగకుండా ఒక జీవి జన్మించింది. ఓ ఆడ జీవి.. కన్యగానే ఉండి మరో జీవికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆ ఆడ జీవి మనిషి కాదులేండి. 👉ఒక పాము. అవును.. ఓ ఆడ అనకొండ సంభోగంలో పాల్గొనకుండానే గర్భం దాల్చి రెండు అడుగుల సైజు ఉన్న రెండు పాములకు జన్మనిచ్చింది. 🔹అమెరికాలోని మసాచుసెట్స్లో ఈ వింత చోటుచేసుకుంది. పది...
- [20 రోజుల్లో 200 కోట్ల దిశగా "మహర్షి" ...](https://teluguwonders.com/maharshi-collections-2/): మహేష్బాబు, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ పతాకాలపై దిల్రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మహర్షి’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మహేష్ గత కలెక్షన్ల రికార్డులను క్రాస్ చేసింది. 🔹తాజాగా ఈ చిత్రం 20 రోజుల్లో రూ.175 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. 👉ఇంతటి విజయానికి కారణాలు : సోషల్ మెసేజ్ తో కూడిన కథను వంశీ ఎంచుకోవడం..దానికి మహేష్ ప్రాణం పెట్టడం సినిమా ను ఎక్కడికో తీసుకెళ్లింది. రిషి పరుగు చూస్తుంటే అతి తొందరలోనే రూ.200 కోట్ల మార్క్ను అందుకునేలా ఉన్నాడే అనిపిస్తుంది. 🔴200 కోట్ల దిశగా: 👉గతంలో ‘భరత్ అనే నేను’ సుమారు రూ.160 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పుడు ఈ రికార్డును...
- [మహేష్ బాబు,విజయ శాంతి లతో..అనిల్ రావి పూడి కొత్త చిత్రం..."సరి లేరు నీకెవ్వరు"..](https://teluguwonders.com/mahesh-babu-with-vijayashanthi/): “సరిలేరు నీకెవ్వరు..”అంటూ సరికొత్తగా సిద్ధం అవుతున్నాడు ‘మహర్షి’తో మంచి విజయం తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు .ఆయన త్వరలో ‘F 2′ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న డు. 👉ఎకె ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో అనిల్ సుంకర నిర్మించబోతున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, మహేష్ బాబు కూడా ఈ టైటిల్ మీద సుముఖంగా ఉండటంతో రిజిస్టర్ చేసినట్లు టాక్. సమాజంలోకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ తీసుకెళ్లే కథ కాబట్టి ఈ టైటిల్ అద్భుతంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇది మహేష్ బాబు కెరీర్లో 26వ చిత్రం కాగా… ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం. 👉సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ముహూర్తం :మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సినిమా లాంచ్ చేశారు చిత్ర యూనిట్.. దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని నెలల...
- [టీ.టీ.డీ. చైర్మన్ పదవి ని మోహన్ బాబు కు ఇవ్వనున్న జగన్..!!?](https://teluguwonders.com/ttd-chairman/): తిరుమల వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రం దేశంలోనే అత్యంత పురాతనమైనది.. భక్తి ప్రవత్తులతో నిండింది. ఈ టీటీడీ చైర్మన్ పదవి అంటే చాలా పెద్దది. పైగా ఆ దేవదేవుడి సేవలో తరించవచ్చు. ఏపీలోనే ప్రతీ నాయకుడు కోరుకునే పదవి ఇదీ.. మరి అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. అయితే ఏపీలోనే అతిపెద్ద నామినేటెడ్ పదవి ఐన టీటీడీ చైర్మన్ పదవిని వైఎస్ జగన్.. తనకు ఎన్నికల్లో సహకరించిన నటుడు మోహన్ బాబుకు ఇవ్వనున్నట్టు, ఆ దేవదేవుడిని కొలిచే అదృష్టం మోహన్ బాబునే వరించనున్నట్టు తెలుస్తుంది. క ధ నం ప్రకారం ; తిరుపతి కేంద్రంగా విద్యాసంస్థలు నడుపుతున్న మోహన్ బాబు మొన్నటి ఎన్నికల వేళ వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసినందుకు కృతజ్ఞతగా జగన్ భారీ బహుమతిని ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా...
- [సెన్సేషనల్ కాంబినేషన్ : శంకర్ తో మెగాస్టార్ సినిమా..!!??](https://teluguwonders.com/sensational-combination-shankar-with-megastar-cinema/): 🔴శంకర్ : తమిళ ఇండస్ట్రీలో శంకర్ సినిమా రిలీజవుతుందంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్సైపోతారు. ఎందుకంటే “జెంటిల్ మేన్”, “భారతీయుడు”, “ఒకే ఒక్కడు” అటు తమిళ్ తో పాటు తెలుగులో భారీ కలెక్షన్లను రాబట్టడమే కాకుండా డైరెక్టర్ గా శంకర్ స్టామినానీ ప్రూవ్ చేశాయి. అయితే శంకర్ ఏ కథా వస్తువు తీసుకున్న చాలా అడ్వాన్స్ గా ఆలోచించి సినిమా తీస్తాడు. అంతేకాదు ఎంతో సామాజిక స్పృహతో సినిమాని తెరకెక్కిస్తాడు. అందుకే శంకర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్. ఇక సూపర్ స్టార్ “రజనీ కాంత్” హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన “రోబో” అయితే శంకర్ కి స్టార్ డైరెక్టర్ గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమా సృష్ఠించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో రూపొందించిన “రోబో”తో సూపర్ స్టార్ రజనీ...
- [వడగాళ్ల వర్షం కాదు..అక్కడికి వెళ్తే వజ్రాల వర్షం కురుస్తుంది...](https://teluguwonders.com/uranus-neptune/): భూమిపై వాతావరణం ( వరద, కరవు, వేడి, చలి)ఒక్కోసారి తీవ్రం గా, ఒక్కోసారి సాధారణం గ ఉంటుంది . ఇలా వాతావరణం లోని వ్యత్యాసం మనల్ని చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. వాతావరణం సరిగా ఉండడం, లేకపోవడం అనేది మన గ్రహంపైనే కాదు, వేరే గ్రహాలకు కూడా ఉంటుంది. సౌరమండలంలోని మిగతా గ్రహాలకు కూడా తమకంటూ ప్రత్యేక వాతావరణం ఉంటుంది. అంతరిక్షంలో వాతావరణం మనం ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. టామ్ లాడెన్ అనే ఖగోళ శాస్ర్తవేత్త వార్విక్ యూనివర్సిటీలో గ్రహాల వాతావరణంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇతర గ్రహాల్లో ఉన్న వాతావరణం, పరిస్థితుల గురించి అధ్యయనం చేయడం ఆయన పని 🌖భూమి లాంటి గ్రహం : “భూమి కాకుండా ఈ సౌర వ్యవస్థలో మనిషి జీవించడానికి తగిన వాతావరణం ఉన్న గ్రహం ఉందంటే, అది శుక్రగ్రహం పైనున్న వాతావరణమే”అని లాడెన్ అంటారు. అక్కడ ఒత్తిడి దాదాపు మన గ్రహంలాగే ఉంటుంది” అన్నారు. “మనం ఆ...
- [ఎంప్లాయిస్ కి శుభవార్త : వారానికి 4 రోజులే డ్యూటీ..](https://teluguwonders.com/good-news-for-employees-duty-4-days-a-week/): మీ కంపెనీలో కూడా ఇలానే నాలుగు రోజులు పనిదినాలు ఉండి.. మూడు రోజులు వీకాఫ్ ఉండాలని భావిస్తున్నారా? అయితే మీ బాస్ తో కూడా ఈ విషయం పై చర్చించండి. ఎందుకంటే ఈ వారానికి నాలుగు రోజుల డ్యూటీ అనేది మన వద్ద కాదు వేరే చోట . 👉సాధారణం గా వారానికి ఆరు రోజులు డ్యూటీ.. ఒకరోజు వీకాఫ్.. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లాలంటే ఎంతో బోరుగా ఫీల్ అవుతారు. వారం అంతా ఆఫీసుల్లో పనిచేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వారంలో ఒకరోజు వీకాఫ్ తీసుకున్నప్పటికీ.. ఆ రోజుంతా రెస్ట్ తీసుకోవాడానికే సరిపోదు. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. 🎉కొన్ని కంపెనీల్లో వారానికి 5 రోజులే పని : . .కొన్ని చోట్ల వారానికి ఐదురోజులే పని.. రెండు రోజులు వీకాఫ్ ఉంటుంది. తమ కంపెనీలో కూడా వారంలో రెండు లేదా మూడు రోజులు వీకాఫ్ ఉంటే ఎంతో...
- [రేషన్ షాప్ ల్లో మొదలు కాబోతున్న నగదు రహిత చెల్లింపులు...](https://teluguwonders.com/ration-shop/): ఒక్కోసారి బ్యాంకులకు సెలవు దినాలు అయినప్పుడు లేదా మన చేతిలో డబ్బులు లేనప్పుడు మొబైల్ యాప్ ద్వారా నగదు రహిత చెల్లింపులు అనేవి ఇప్పుడు చాలా సౌకర్యవంతంగా మారాయి. చేతిలో ఒక సెల్ఫోన్ దానిలో ఒక నగదు రహిత యాప్ ఉంటే చాలు బ్యాంకు వర్కు వెళ్లకుండానే మనీ ని రిసీవ్ చేసుకో వచ్చు లేదా సెండ్ చేసుకోవచ్చు. చాలా చోట్ల ఈ నగదు రహిత చెల్లింపులు అనేవి ఊపందుకున్నాయి తాజాగా ఇప్పుడు రేషన్ షాపుల వైపు కూడా ఈ సౌకర్యం మళ్ళింది. 👉హైదరాబాద్లోని రేషన్ షాపుల్లో త్వరలోనే నగదు రహిత విధానం : హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో త్వరలోనే నగదు రహిత విధానాన్ని తీసుకొస్తామని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సభర్వాల్ తెలిపారు. టీ వాలెట్ యాప్ను అన్ని పీడీఎస్ దుకాణాలకు అనుసంధానం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపులను డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు వివరించారు. 👉...
- [సూర్య N. g. k మూవీ రివ్యూ...](https://teluguwonders.com/ngk-movie-review/): తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వరాఘవన్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘NGK’. భారీ అంచనాలతో పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది. 👉ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సూర్య…గత కొన్నేళ్లగా వరుస ఫ్లాపులతో భాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తూనే ఉన్నా కానీ ఫలితం కనిపించటం లేదు. అయితే విభిన్నమైన కథలకు విలక్షణమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలిచిన దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన చిత్రం కావటంతో కొంతమంది ఆయన అభిమానులు ఆశపెట్టుకున్నారు. సూర్య మాత్రం ఇది తనకు కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందని ఆశించి భారీగానే ప్రమోట్ చేసారు. ఎంతచేసినా తెలుగులో ‘ఎన్జీకే’కు ఎందుకో క్రేజ్ కనపడట్లేదు.మరి ఈ సినిమాతో దర్శకుడు సెల్వ రాఘవన్.. సూర్యకు మంచి సక్సెస్ అందించాడా లేదా మన రివ్యూలో చూద్దాం… 🔹కథ విషయానికొస్తే.. ఎం.టెక్ వంటి ఉన్నత చదవులు నంద గోపాలకృష్ణ (సూర్య) తన సొంత...
- [అన్న క్యాంటీన్లు కాదు,ఇక రాజన్న క్యాంటీన్లు...](https://teluguwonders.com/rajanna-canteens/): గత ప్రభుత్వం రోజూ రెండున్నర లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఆహార సరఫరా బాధ్యత ‘అక్షయపాత్ర’ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. 🔴అన్న క్యాంటీన్లు : రాష్ట్రంలో నిరుపేదలకు రుచి, శుచికరమైన భోజనం పెట్టించే సంకల్పంతో.. ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసినవి. 👉రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 25 మున్సిపాలిటీల పరిధిలో 60 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. 🔹మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.15కే లభ్యం కానుంది. 🔹ప్రతీ రోజు అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేశారు. అయితే, ఈ అన్న క్యాంటీన్లు టీడీపీ జమానాలో దారి తప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశం టీడీపీ ఓట్ల కోసమే ఉపయోగించుకుంది. 🔴ఇక రాజన్న కాంటీన్లు : కాగా, తాజాగా కొత్త ప్రభుత్వం అన్న క్యాంటీన్ల రూపురేఖలు మార్చేందుకు సిద్ధమైంది. అన్న క్యాంటీన్కు “రాజన్న క్యాంటీన్”...
- [సైరా బిజినెస్ ..బాహుబలి రేంజ్ లో లేదా..!!!](https://teluguwonders.com/syeraa/): బాహుబాలి రేంజ్ లో..సినిమాను తీసి ఆ సినిమా రికార్డ్స్ ని బడ్డలుకోడదామని సైరా సినిమా మొదలుపెట్టారు. తీరా ఇప్పుడు బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి ఆ రేంజ్ కనపడట్లేదు. 👉ఇటీవల కె.జి.ఎఫ్ సినిమాను భారీ బడ్జెట్తో బాలీవుడ్లో విడుదల చేసిన ఫరానక్తర్ నిర్మాణ సంస్ధ తాజాగా సైరా సినిమాను భారీ అమౌంట్కు తీసుకుంది. మొన్నటి వరకు సైరా టీం చాలా టెన్షన్ పడింది. బడ్జెట్ పెరుగుతోంది కానీ ఇతర భాషల్లో సినిమా ఆడుతుందా లేదా అని వర్రీ అయ్యాడు రాంచరణ్. బాహుబలి రేంజ్ లోనే సైరా సినిమా తీస్తుండటంతో ఆ సినిమాను ఎగబడి కొంటాయని రాంచరణ్ ఎక్సెప్ట్ చేశాడు. కానీ అలా జరుగలేదు. దీంతో చిరంజీవి, రాంచరణ్లు తెగ టెన్షన్ పడిపోయారు. ఇటీవల కెజిఎఫ్ సినిమాను విడుదల చేసిన ఫరానక్తర్ అనే నిర్మాణ సంస్ధ తాజాగా సైరా సినిమాను భారీ అమౌంట్కు కొనిందట. ఫరానక్తర్ సినిమా సంస్ధ కెజిఎఫ్ సినిమాను రిలీజ్ చేసి...
- [ఇరాన్ నుంచి పారిపోయిన ఆ కార్టూనిస్ట్ ని ఇంటర్నెట్ కాపాడింది..](https://teluguwonders.com/the-internet-saved-the-cartoonist/): 21 ఏళ్ల వయసులో ఇరాన్ నుంచి పారిపోయి ఆస్ట్రేలియాలోని వివాదాస్పదమైన మానుస్ దీవిలో 4 ఏళ్లపాటు నిర్బంధానికి గురయిన ఒక కార్టూనిస్ట్ వ్యధ ఇది. అతని బాధలే బొమ్మలు గా మారిన కథ ఇది . ఆయన పేరు “అలీ. దొరానీ ..” అతని కథ, అతని మాటల్లో… “2013లో నేను ఇరాన్ వదిలి వచ్చేసాను. నా ప్రాణం ప్రమాదంలో ఉందని చెప్పగలను కానీ దాని వెనుక కారణం మీతో పంచుకుంటే నా కుటుంబ భద్రత విషయంలో రాజీ పడినట్టే. ఇరాన్ నుంచి ఇండోనేషియా చేరుకున్నాను, అక్కడ 40 రోజులు ఉండి నా భద్రత కోసం ఆస్ట్రేలియా పారిపోదాం అనుకున్నా. ఒక మనుషుల్ని స్మగ్లింగ్ చేసే ఒకతను నన్ను ఒక ఓడపై ఆస్ట్రేలియా చేరుస్తా అన్నాడు. ఓడ చూడగానే నాకు భయం వేసింది, అది ఒక జాలరి నావ. మేము 150 మంది ఉన్నాం, నాకు ఈత కూడా రాదు. ఓడకు...
- [పాపం.. ఒక మామిడి కాయ అతడి ప్రాణాన్ని తీసేసింది..](https://teluguwonders.com/a-mango-kills-his-life/): (దళిత) సామజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ని కౌలుదారులు అగ్రకుల అహంకారంతో పంచాయతీ కార్యాలయం లో ఫ్యాన్ కు ఉరి వేసారు.దీంతో తూర్పు గోదావరి జిల్లా రంగం పేటలో ఉద్రిక్తత నెలకొంది. 👉విషయం లోకి వెళ్తే: తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మామిడి తోటలో ఒక మామిడి కాయ కోశాడని అతడిని చావగొట్టి దగ్గరలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఉరివేసారు. సభ్య సమాజం విస్తుపోయే ఈ సంఘటన వివరాల్లోకెళ్తే… 👉పెదపూడి మండలం జి. మామిడాడ గ్రామానికి చెందిన బక్కి శ్రీను అతని భార్య, పిల్లలను తీసుకుని రంగంపేట మండలం సింగంపల్లి గ్రామానికి వెళ్ళాడు. వారిని అక్కడ ఉంచి తిరిగి వెళ్తూ సింగంపల్లిలోని మామిడి తోటలో ఒక మామిడి కాయ కోసుకుని తిన్నాడు. అది చుసిన తోట కాపలాదారులు కడియం నాగేశ్వర రావు, ఏం రామకృష్ణ అతడిని పట్టుకున్నారు. విచక్షణ రహితంగా కొట్టారు. అంతటితో శాంతించని ఆ...
- [నచ్చకుండా చేసిన ఆ పాత్రే రమ్యకృష్ణ.. రేంజ్ ని మార్చేసింది.](https://teluguwonders.com/ramya-krishna/): ఎంతమంది నటీమణులు ఉన్నా… కొన్ని పాత్రలు కొంతమందికే సెట్ అవుతాయి. అలా నీలాంబరి, శివగామిని పాత్రలు రమ్యకృష్ణకు మాత్రమే సెట్ అయ్యాయి. 👉రమ్యకృష్ణ… సహజనటి. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి 🔴నీలాంబరి గా నరసింహా లో ; ఈ సినిమాలో నీలాంబరి పాత్ర చేసింది రమ్యకృష్ణ…. చాలా పవర్ఫుల్ పాత్ర అది. పొగరబోతుగా కనిపించాలి. తల నుంచి కాళ్ళ వరకు అడుగడుగునా అహంకారం…. పొగరు కనిపించాలి. కళ్ళల్లో, పేస్ లో ఆ భావాలు పలికించాలి. ఇలాంటి పాత్ర చేయడం అంటే చాలా కష్టం. అందుకే దర్శక నిర్మాతలు రమ్యకృష్ణను సెలెక్ట్ చేసుకున్నారు. నీలాంబరి పాత్రకు రమ్యకృష్ణ నూటికి నూరుశాతం న్యాయం చేసింది. పాత్రలో అదరగొట్టింది. అయితే, 👉విచిత్రమయిన విషయం ఏంటంటే మొదట్లో ఆ పాత్ర రమ్యకు నచ్చలేదట....
- [నమస్కారం అది మన భారతీయుల సంస్కారం...](https://teluguwonders.com/indian-tradition/): Teluguwonders: సాధారణంగా మనం పెద్దలను గాని గొప్పవారిని గాని కనపడినప్పుడు తలవంచి చేతితో ఒక సంజ్ఞ చేయడం ద్వారా వారిని గౌరవిస్తాము .దీన్ని నమస్కారం అంటాము. హిందూ సంప్రదాయంలో లో ఇది ఒకగొప్పఅలవాటు. 🙏నమస్తే : నమస్తే, నమస్కారం లేదా నమస్కార్ అనే ఈ పదము నమస్సు నుండి ఉద్భవించింది. నమస్సు లేదా ” నమః ” అనగా “మనిషిలో గల ఆత్మ”ను గౌరవించుట( లేదా)నమస్తే’ అనే పదం ‘నమరి’, ‘తే’ అన్న వాటిని కలపడం ద్వారా వచ్చింది. “నమరి” అన్నదానికి అర్ధం శిరస్సు వంచడం. ‘తే’ అంటే “మీకు’ అని అర్థం. ఈ సంప్రదాయము భారతదేశంతో పాటు దక్షిణాసియాలో ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రత్యేకంగా హిందూ, జైన మరియు బౌద్ధ మతావలంబీకులలో సాధారణంగా కానవస్తుంది. ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను...
- [చంద్రబాబు నాయుడు భవనాన్ని కూల్చివేయనున్న జగన్..!!!?](https://teluguwonders.com/jagan-and-chandrababu-naidu/): Teluguwonders: ప్రజావేదికపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. 🔴ప్రజావేదిక : మాజీ CMచంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన ఇంటిపక్కనే ఉన్న ప్రజా వేదిక ను ఎంతో మక్కువతో నిర్మించుకున్నారు . అయితే ఇది అక్రమ కట్టడం అని అంటున్నారు. 🔴ప్రజావేదిక కట్టడాన్ని కూల్చేయాలి : సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేయాలంటూ స్పష్టంగా చెప్పారు. అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు మరో అక్రమ కట్టడమైన ప్రజావేదికను తన వాడకానికే కేటాయించాలంటూ లేఖ రాయటంతో వివాదం మరింత పెరిగిపోయింది. చంద్రబాబు లేఖకు సమాధానం ఇవ్వని ప్రభుత్వం కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అందులోని తెలుగుదేశంపార్టీ మెటీరియల్ మొత్తాన్ని ఖాళీ చేయించేసింది. దాంతో ఈ విషయాన్ని టిడిపి నేతలు బాగా రాద్దాంతం చేస్తున్న సంగతి అందరూ చూస్తున్నదే. అక్రమ కట్టడమంటూనే ఇందులో జగన్ కలెక్టర్ల సమావేశం ఎలా...
- [ఓటర్ సినిమా రివ్యూ..](https://teluguwonders.com/voter-movie-review/): Teluguwonders: మంచు విష్ణు మళ్లీ తన సత్తాను నిరూపించుకొనేందుకు చేసిన ప్రయత్నం ఓటర్. సామాజిక అంశంతో రూపొందిన పొలిటికల్ సెటైర్ మూవీని దర్శకుడు జీ కార్తీక్ రెడ్డి రూపొందించగా, సుధీర్ పూదోట నిర్మించాడు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ గౌడ్ సార్ధక్ బ్యానర్పై జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. పొలిటికల్ సిస్టం మీద సెటైర్లతో రూపొందిన సినిమా ఓటర్. ప్రజా ప్రతినిధులను రీకాల్ చేయాలనే ప్రధానమైన పాయింట్ చుట్టు కమర్షియల్ హంగులను జోడిస్తూ తీసిన చిత్రమని చెప్పవచ్చు. ఇటీవల వచ్చిన రాజకీయపరమైన చిత్రాల్లో ఓటర్ మంచి పాయింట్తో రూపొందింది. ఓటర్ చిత్రం రిలీజ్కు ముందు పలు వివాదాల కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.టాలీవుడ్లో మంచు విష్ణు హీరోగా రేసులో కాస్త వెనుకపడినట్టు కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా మంచు విష్ణును మళ్లీ ట్రాక్లో పడేసిందా? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. దర్శకుడు జి.ఎస్.కార్తీక్ ఈ సినిమాలో కొత్తగా ఒక...
- [వాదాన్ని సృష్టిస్తున్న "శ్రీదేవి బంగ్లా.."](https://teluguwonders.com/sridevi-bangla/): Teluguwonders: ఇప్పటికే రిలీస్ అయ్యిన “శ్రీదేవి బంగ్లా”.. చిత్రం ఫస్ట్ టీజర్ కావాల్సినంత వివాదాన్ని క్రియేట్ చేసింది .ఇప్పుడు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నార అనే రీతి లో ఈ సినీమా కు రెండో టీజర్ ను కూడా విడుదల చేసారు… ప్రియా వారియర్ “శ్రీదేవి బంగ్లా”..చిత్రం తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. 💕ప్రియాప్రకాశ్ వారియర్..: కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్. ఈ తరం యువతకి ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ప్రియాప్రకాశ్. తొలి సినిమా ‘ఒరు అదారు లవ్’ సినిమా తో సినీ రంగ ప్రవేశం చేసిన ప్రియాప్రకాశ్ ఇపుడు రెండో సినిమాతోరచ్చ చేయడానికి వచ్చేస్తోంది ,అది కూడా బాలీవుడ్లో . 🔵‘శ్రీదేవి బంగ్లా’: ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం ‘శ్రీదేవి బంగ్లా’ పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఈ సినిమా...
- [ఆ కేరళ ప్రయాణికులు ఏమయ్యారు...!!!??](https://teluguwonders.com/what-kerala-travelers-have-become/): Teluguwonders: విదేశీ మోజు తో ,అక్రమంగా బయలుదేరిన వ్యక్తుల చిన్న క్లూ కూడా దొరకని వైనం ఇది .. 243 మంది వ్యక్తులు ఓవైపు విదేశీ మోజు తో , మరోవైపు అధిక వేతనాలు లభిస్తాయన్న ఆశ తో విదేశాలకు అక్రమంగా బయలుదేరారు.వారి దురాశ వారిని అక్రమ దారిలో విదేశీ బాటపట్టించింది. 🔴ఆచూకీ మాయం : అయితే, కేరళ నుంచి ఓ బోటులో బయల్దేరిన వారు నెలలు గడుస్తున్నా తమవారికి ఫోన్లు చేయకపోవడంతో ఇప్పుడు వారి ఆచూకీ మిస్టరీగా మారింది. 👉వివరాల్లోకి వెళ్తే.. 🔴జనవరి 12న బయల్దేరిన బోటు : జనవరి 12న కేరళలోని ఎర్నాకుళం తీరం నుంచి ఓ ఫిషింగ్ బోటులో బయల్దేరిన వ్యక్తుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. 👉 కొచ్చిలో భారీ సంఖ్యలో బ్యాగులు లభ్యం : జనవరి 12న బోటు బయల్దేరగా, కోచి తీరం సమీపంలో కేరళ పోలీసులకు కొంత లగేజి దొరికింది. దాదాపు 50 బ్యాగులు,...
- [తెలుగు రాష్ట్రాల్లో వివాదం లేపుతున్న రాంగోపాల్ వర్మ](https://teluguwonders.com/sensational-ram-gopal-varma/): Teluguwonders: కొంత మంది నెటిజన్లు వర్మపై ఫైర్ అవుతుండగా.. మరికొంత మంది నెటిజన్లు వర్మకు సపోర్ట్గా నిలుస్తున్నారు. వర్మ అంటేనే వివాదం ఆ వివాదంలోనే అసలు మజా అంటున్నారు వారు. 🔴కులం పేరుతో వివాదాలను రాజేస్తున్న వర్మ..: కులం, మతం అనేవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్.. ఇలాంటి విషయాల్లో వేలు పెట్టకుండా ఉండటమే అందరికీ మంచిది. కాని ఇది varma లాంటి వింత వివాదాస్పద జీవులకు పబ్లిసిటీ మెటీరియల్ . ఎక్కడ గిచ్చితే.. ఎలాంటి విషయాలపై కామెంట్స్ చేస్తే రీ సౌండ్ ఎక్కువ వస్తుందో వర్మకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలిసిఉండదు. అందుకే సెన్సిటివ్ మ్యాటర్స్ విషయంలో వివాదాలను రాజేస్తుంటాడు వర్మ. 🔴‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ తో మళ్ళీ : ఈసారి కులం కుంపటిని రాజేస్తూ కమ్మ-రెడ్డి కులస్థుల మధ్య చిచ్చు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వార్ మొదలుపెట్టాడు. తన అప్ కమింగ్ మూవీ ‘కమ్మ...
- [సురేష్ ప్రొడక్షన్స్ లోగో పై ఉన్న పిల్లలు వీళ్లే నట...](https://teluguwonders.com/suresh-production-logo/): Teluguwonders: తెలుగు పరిశ్రమకి 85 ఏళ్ల చరిత్ర ఉంటే అందులో 55 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్.. టాలీవుడ్ పరిశ్రమ గురించి చెప్పాల్సి వస్తే అందులో సురేష్ ప్రొడక్షన్స్ కి ఒక పేజీ ఉంటుంది.. 🎬దగ్గుబాటి రామానాయుడు – సురేష్ ప్రొడక్షన్స్ : సినిమా మీద విపరీతమైన ప్రేమతోదగ్గుబాటి రామానాయుడు ప్రకాశం జిల్లా కారంచేడు లో ఉన్న తన ఆస్తులు అమ్ముకొని మరి సినిమా రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు . భారతదేశంలోని ఏ నిర్మాతకి, నిర్మాణ సంస్థకి సాధ్యం కానీ రీతిలో అన్ని భాషలో సినిమాలు చేసిన ఏకైక నిర్మాత రామానాయుడు. 🎬సురేష్ ప్రొడక్షన్స-లోగో : ఆయన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్.. ఇక సురేష్ ప్రొడక్షన్స్ కి షార్ట్ కట్ లో SP అని ఉంటుంది.. 🔴లోగో పై ఉన్న పిల్లలు వీళ్లే : సురేష్ ప్రొడక్షన్స్..లోగో ‘SP ‘ అనే లెటర్స్ తో ఉంటుంది.. వాటి...
- [మన పండుగ(festivals)లకు అసలు అర్థం తెలుసుకుందామా..](https://teluguwonders.com/true-meaning-of-our-festivals/): Teluguwonders: నిత్య జీవితంలో మనం అనేక రకాలైన పండుగలు జరుపుకుంటాం కానీ ఆ పండగలు ఎందుకు జరుపు కుంటున్నాం అనేది కొంతమందికి కొంతవరకు తెలుసు గాని , చాలా మందికి పూర్తిగా తెలియదు . ఐతే ఇప్పుడు మన పండుగల గొప్పతనం,అర్థం గురించి తెలుసుకుందాం … ✡ఉగాది : కష్టం.. సుఖమ్, సంతోషము, బాధ. ఇలాన్నంటినీ సమానంగా స్వీకరించాలి అని మన తొలి పండుగ ఉగాది మనకు చెపుతుంది. ✡శ్రీ రామనవమి : భార్యాభర్తల అనుబంధాన్ని ,అన్ని బంధాల లోని గొప్పతనాన్ని గొప్ప గా చెప్పుకోవడానికే శ్రీ రామనవమి . ✡అక్షయ తృతీయ : విలువైన వాటిని (బంగారాన్నే కాదు బంధాలని కూడా)కూడ బెట్టుకోవాలని నేర్పేది అక్షయ తృతీయ. ✡తొలి(పెద్ద) ఏకాదశి : ఉపవాసం ఉండాలని చెపుతూనే ఇష్టమైన పిండి వంటలు చేసుకుతినాలని చెప్తుంది. ✡వ్యాస (గురు) పౌర్ణమి : జ్ఞానాన్ని అందించిన గురువును మారువకూడదని … ✡నాగులచవితి : ప్రాణాలు తీసేదైనా(శత్రువు నైనా )సరే...
- [మాట విన లేదని ఆ మత పెద్దను..ఇలా చేశారు..](https://teluguwonders.com/religious-bigotry/): Teluguwonders: మతం అంటే మంచికి దారి చూపే ఒక దారి .లేదా దేవుని చేరుకునే మరో దారి . దేవుణ్ణి ఎవరు ఏ మార్గంలోనైనా చేరుకోవచ్చు .అందుకే ఈ భూమిపై ఇన్ని రకాల మతాలు వెలిశాయి. మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు మతాలు అని ఒక భావన. అన్ని మతాలకు సమానంగా అనువర్తించే నిర్వచనం అసలు సాధ్యమే కాదు. “అతి ప్రాకృతిక శక్తులపై విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రదర్శించే ఆచరణే మతం” అన్నారు కొందరు. ఆ అతి ప్రాకృతిక శక్తులు దేవత కావచ్చు, దయ్యం కావచ్చు, మరేదైనా కావచ్చు. అయితే ఈ దేవత దయ్యాలు అన్ని మతాలకు సామాన్యం కావు. అయితే దేవున్ని ప్రార్ధించే భక్తులు అది ఏ మతానికి చెందిన వారైనా..మంచి ఆలోచనలతో ఉండాలి..పక్క మతాల...
- [సంపూర్ణేష్ బాబు కి పోటీగా రానున్న మరో హీరో ...](https://teluguwonders.com/saravana-stores-owner-become-a-hero/): Teluguwonders: గతం లో సినిమాల్లో కి రావాలంటే చాలా అర్హతలు ఉండాలి..కానీ ఇప్పుడు డబ్బు ఒకటి ఉంటే చాలు..ప్రతీ ఒక్కరూ.. హీరోనే.. 👉ప్రస్తుతం సినిమాల్లో హీరోలు కావడానికి అందం, ఆహార్యం ఉండాల్సిన పనిలేదు. డబ్బులుంటే చాలు. ఇలాంటి హీరోలు మన తెలుగులోనూ ఎంత మంది రాలేదు. ఇది కూడా ఆ బాపతే. 🔴శరవణ స్టోర్స్ యజమాని…: ఈ మధ్య కాలంలో టీవీలో శరవణ స్టోర్స్ యాడ్స్ బాగా వస్తున్నాయి. చాలా మంది చూసే ఉంటారు. అందమైన మోడళ్ల మధ్య నుంచి హీరోలా నడుచుకుంటూ ఓ వ్యక్తి వస్తుంటాడు. ఆయనే శరవణన్. ది లెజెండ్ శరవణ స్టోర్స్ యజమాని. చెన్నైలో చాలా పాపులర్ అయిన ఈ స్టోర్ గురించి టీవీ యాడ్స్ ద్వారా తెలుగు ప్రజలకు కూడా తెలిసింది. 🔴మరో సంపూర్ణేష్ బాబు ..!! అయితే, ఈ స్టోర్ కన్నా యాడ్లో నటించిన శరవణన్ బాగా పాపులర్ అయ్యారు. మరో సంపూర్ణేష్ బాబు ..అనుకోండి..!!తమన్నా,...
- [ఆ క్యారక్టర్ ఆర్టిస్ట్స్ కు అన్యాయం చేస్తున్న..వాళ్ళెవరు..!!?](https://teluguwonders.com/prudhvi-shocking-comments-on-allu-arjun/): Teluguwonders: ఇండస్ట్రీని ఏపీకి తరలించాలనే ఆలోచన సరైనది కాదని, తెలంగాణాలో టాలీవుడ్ చిత్రాలకు 45 శాతం షేర్ వస్తుందనే వాస్తవాన్ని గ్రహించాలని పోసాని తెలిపారు. ఆయన ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో వైసిపికి మద్దతుగా నిలిచారు. ఆయనే కాదు ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన పలువురు సీనియర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు వైసిపికి మద్దతుగా నిలిచారు. చాలామంది వైసిపి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 👉జీవిత రాజశేఖర్ దంపతులు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్, పోసాని కృష్ణమురళీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలానే ఉంది. ఎన్నికలు ముగిశాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 🔴వైసీపీ తరుపున ప్రచారం చేసిన వారికి నో ఛాన్స్ : వైసీపీ తరుపున ప్రచారం చేసిన వారిలో కొందరికి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం లేదన్న టాక్ బయటికి వచ్చింది. 👉గతం లో పృధ్విని : ముందుగా బన్నీ –...
- [రిటైర్ కాబోతున్న ఆ స్టార్ క్రికెటర్](https://teluguwonders.com/star-cricketer-dhoni-retire/): Teluguwonders: కెరీర్లో ఒక్కసారైనా ప్రపంచ కప్ ఆడాలనేది ప్రతీ క్రికెటర్ కల. 2019 ప్రపంచకప్ లో భారత జట్టు చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తూ అందరి మనసులను గెలుపొందుతుంది. ఇందుకు గల కారణం కోహ్లీ నాయకత్వంలో ధోని మరియు జట్టు సమిష్టి ప్రదర్శన.అద్భుతం..అయితే 🔴ధోనీ రిటైర్మెంట్ నిజమేనా..?? సచిన్ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్ ఉండీ ఒక్క టోర్నీ కూడా ఆడే అవకాశం దక్కనివారు ఎందరో. అయితే కెరీర్ చివరి దశకు వచ్చిన సమయంలో ‘ఈ ఒక్కసారి’ అంటూ వరల్డ్ కప్ కోసం సర్వశక్తులు ఒడ్డి సిద్ధమయ్యే క్రికెటర్ల జాబితా కూడా పెద్దదే. ఆటగాళ్ల ఆలోచన, బోర్డు ప్రణాళికల్లో కూడా ఆయా సీనియర్లు, వారి అనుభవానికి ఒక ఆఖరి అవకాశం ఇచ్చి సగౌరవంగా పంపించాలనే భావన కనిపిస్తుంది. అందుకే సహజంగానే ప్రతీ ప్రపంచ కప్ తర్వాత ఎందరో స్టార్ల కెరీర్లకు ఫుల్స్టాప్పడుతుంది. కొందరు విజయంతో సంతృప్తికరంగా...
- [దర్శక నిర్మాతలకు చిర్రెత్తించిన అల్లు శిరీష్...](https://teluguwonders.com/allu-sirish/): Teluguwonders: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిణామాలు చూస్తుంటే అల్లు వారి అబ్బాయి చుట్టూ ఒక పెద్ద వివాదం తయారు అయ్యేటట్లు ఉంది అని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు వ్యాఖ్యానిస్తున్నారు. 🔴అల్లు శిరీష్ : మెగా కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన అల్లు బ్రదర్స్ లో ఒకరు అల్లు శిరీష్ ..ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు కొట్టి ఖాతా తెరవకపోయినా కానీ అల్లు శిరీష్ ఎలాగైనా హిట్టు కొట్టి మెగా అభిమానులను అలరించడానికి తన వంతుగా తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు శిరీష్ రీమేక్ నమ్ముకున్నారు. ‘ఏబీసీడీ’ అనే సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు శిరీష్ కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 🔴సందర్భం : ప్రమోషన్ కార్యక్రమం సందర్భం గా ఒక విలేకరి నుండి సినిమాకి సినిమాకి మధ్య అంతా ఎందుకు లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారన ప్రశ్న ఎదురైంది....
- [గురక(Snoring) సమస్యతో..బాధ పడుతున్నారా...అయితే ఇది చదవండి....](https://teluguwonders.com/the-snoring-problem/): Teluguwonders: నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు. దీనికితోడు సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 👉ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక(Snoring) సమస్యతో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. దాని వల్ల వారు గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి కారణమయ్యేది.. గురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది కొన్ని జబ్బులు రోగిని కాక ఇతరులను తీవ్రంగా వేధిస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది గురక సమస్య. గురక పెట్టేవారి పక్కన పడుకున్న వారు అనుభవించే వేదన అలాంటిదిలాంటిది కాదు. చూడడానికి చిన్న సమస్యలా అనిపించే ‘గురక’ ప్రాణాంతకమైంది. అంతటి ప్రమాదకరమైన గురకకు పరిష్కారమార్గాలు ఎన్నో ఉన్నాయి. 🔴గురక(Snoring) నివారణ కు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు : గురక సమస్య నుండి తప్పించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యతో సతమతమయ్యేవారు...
- [#స్వర్గానికి రోడ్డు మార్గం](https://teluguwonders.com/swargam-road-route/): TeluguWonders : From Whats app Message #స్వర్గానికి రోడ్డు మార్గం* (Road route to SWARGA) పాండవులు ఈ మార్గం ద్వారానే స్వర్గానికి చేరుకున్నారని ప్రతీతి.భూమి నుండి స్వర్గానికి చేరుకోవచ్చు అనడానికి ఏకైక మార్గం ఇదే.#మన :- బద్రీనాథ్ క్షేత్రం నుండి 5km దూరం లో వుండే చిన్న గ్రామం. …..🔚🔚🔚భారతదేశ ఆఖరి గ్రామం ఇదే. 🔙🔙🔙 ఇక్కడి నుండే ఒకవైపు టిబెట్ ప్రారంభం అవుతుంది. ఈ గ్రామ చివరన సరస్వతి నది మనకు కన్పించే ప్రాంతం ఉంటుంది. ఇక్కడి నుండి కొంత దూరం ప్రవహించాక అలకనంద నది లో కలిసి అంతర్వాహిని గా ప్రవహిస్తుంది. ఇక్కడే సరస్వతి మాత ఆలయం కుడా ఉంటుంది. ఈ సరస్వతి నది పక్కన భీమపుల్ అనే ఒక పెద్ద రాతిబండ ఉంటుంది.పాండవులు నదిని దాటడానికి భీముడు ఈ రాతిని ఒక వంతెన గా ఏర్పాటు చేసాడు అంటారు.ఈ రాతిమీద భీముని వేలిముద్రలు వున్నట్లు...
- [వాట్స్ ఆప్ (WhatsApp)](https://teluguwonders.com/whatsapp/): Telugu Wonders వాట్స్ ఆప్ (WhatsApp) లో మనకు ఏదేని ఒక సందేశం వస్తే టిక్ “✓” మార్క్ పడుతున్నది అందరికీ విధితమే. ఐనా ఆ టిక్ మార్కుల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిదేమో మరి… టిక్ [✓]సంకేతాల వివరాలు: > ఒక టిక్ [✓] మార్క్ పడితే సందేశం (Message) పంపించినట్టు; > రెండు టిక్ మార్కులు [✓✓] పడితే సందేశం చేరినట్టు; > రెండు టిక్ మార్కులు [✓✓] నీలం రంగుకు మారితే, ఆసందేశాన్ని చదివినట్టు; > మూడు నీలం రంగు (Blue) టిక్ మార్కులు ఉంటే ఆ సందేశాన్ని ప్రభుత్వం పసిగట్టినట్టు; > రెండు [✓✓] నీలం (Blue) టిక్కులు మరియు ఒక [✓] ఎరుపు (Red) రంగు టిక్ ఉంటే ఆ సందేశం విషయంగా ప్రభుత్వం చర్య తీసుకోగలదు అని అర్థం.
- [సంచలనం సృష్టిస్తున్న జగన్-బాలయ్య ల ప్రకటన](https://teluguwonders.com/balayya-jan-fan/): TeluguWonders ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో తెలుగు దేశం పార్టీ వర్సెస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేలా బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే . ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం వారు.. బాలకృష్ణ ‘సమర సింహా రెడ్డి’ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి.. బాలయ్య కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నటు వంటి ఫోటోను సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు . 👉ఆ ప్రకటన ఆ ప్రకటనలో 2000లో నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటన ఉంది. బాలకృష్ణ కడప జిల్లా అధ్యక్షుడుగా వై.యస్.జగన్మోహన్ రెడ్డి 🔴ఈ ప్రకటన పై వైసీపీ శ్రేణులు కౌంటర్...
- [నెలల పసి బిడ్డ పై అత్యాచారం ,భగ్గుమన్న ప్రజలు](https://teluguwonders.com/child_abuse_girl/): Telugu Wonders సొసైటీ లో అసలు మగాళ్లంటేనే అసహ్య పడే రోజులు వచ్చేసేలా ఉన్నాయనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. దారుణం అంటే మామూలు దారుణం కాదు ,మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణం ఇది . సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొనే ఘోరం. అత్యాచారాలకి అంతూ పొంతూ లేకుండా పోతుంది .చిన్నా లేదు, పెద్దా లేదు ,ఆడవారైతే చాలు అత్యంత దారుణంగా అత్యాచారం చేస్తున్నారు . ఆఖరికి అప్పుడే పుట్టిన పసిపాపల ను కూడా ఆ దుర్మార్గులు వదలట్లేదు. అందుకు ఈ ఉదంతమే పెద్ద ఉదాహరణ .పొత్తిళ్ల లోని 9 నెలల పసిపాపనుఓ మానవమృగం అత్యంత ఘోరంగాఅత్యాచారం చేసి ఛిదిమేసిన దారుణ ఉదంతం ఇది. అప్పటి దాకా తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న చిన్నారి అదృశ్యమై కొద్దిసేపటికి మృతదేహంగా కనపడటం తో ఆ తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి.. 🔴వరంగల్ జిల్లాలో దారుణమైన ఘటన :...
- [విజయవాడ లో వెలుగుచూసిన దారుణం ప్రియుడి ని తగలబెట్టిన ప్రియురాలు](https://teluguwonders.com/vijayawada-killed-lover/): TeluguWonders 🔴ఈ సొసైటీకి ఏమైంది..!!? ఎక్కడ చూసినా మోసాలు, హత్యలు, అత్యాచారాలు ,ప్రేమ దాడులు ఇవే కనిపిస్తున్నాయి .సభ్య సమాజం అంటే ఇదేనా అనిపిస్తుంది .స్వార్థం, క్షణికావేశం ,సుఖాలకి అలవాటుపడి పోవడం… ఇవే ఇన్ని దారుణాలు కి అసలు కారణాలు. ఇప్పుడు చాలామంది సొసైటీలో ఇవే లక్షణాలతో కనిపిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే వీళ్ళు ఎవరు తప్పు చేయడానికి భయపడట్లేదు .అలాగే వీరికి ప్రభుత్వం వేసే శిక్ష కూడా తప్పట్లేదు . ఈ దారుణాలు ఢిల్లీలోనే కాదు ,మనం ఉండే గల్లీ లో కూడా జరుగుతున్నాయి. మనం ఇప్పటివరకు ప్రేమించలేదు అంటే దాడులు చేసే మగవాళ్ళని మాత్రమే చూసాము .కానీ తనను ప్రేమించడం లేదని ప్రియున్ని చంపడానికి ప్రయత్నించిన ఆడవాళ్ళను చూసామా..!!! లేదు కదా 🔴విషయంలోకి వెళితే తనను ప్రేమించడం లేదని తన ప్రియుణ్ణి చంపడానికి ప్రయత్నించింది ఒక ప్రియురాలు. ఈ దారుణం విజయవాడ నడిబొడ్డున జరిగింది. తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో ప్రియుడు,...
- [ఆ హీరోయిన్ సినిమాలో జూనియర్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట.](https://teluguwonders.com/jr-ntr-guest-role/): TeluguWonders: 💚 జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన ఏం చేసిన ఒక సెన్సేషనే అవుతుంది. టెంపర్ తో మొదలు పెట్టిన ఈ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . టెంపర్ సినిమా లో ఫ్రాడ్ పోలీస్ ఆఫీసర్ గా కనబడినా, నాన్నకు ప్రేమతో సినిమా సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, పొడవాటి గడ్డంతో కనబడినా, జనతా గ్యారేజ్ సినిమా లో సీనియర్ నటుడు మోహన్ లాల్ తో నటించి మెప్పించినా, జై లవకుశ సినిమాలో మూడు విభిన్న రకాల పాత్రలను పోషించనా అది జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లింది . కథల విషయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్త ప్లానింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది . అందరూ ఆయన్ని ఫాలో ఎలా చేస్తుంది . ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అసలు ఈ ‘ఆర్ఆర్ఆర్’సినిమానే...
- [చిరంజీవికి వచ్చిన చిన్న ఐడియా ఆ సినిమా రేంజ్ ను పెంచేసి..ఒక అద్భుతాన్ని సృష్టించింది](https://teluguwonders.com/chiru_idea_movie/): 💚జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు వాటి నుండి రిలాక్స్ అవ్వడానికి సినిమాలను చూస్తుంటారు. ఆ రెండు గంటలైనా వారి సమస్యలను మర్చిపోతుంటారు .అదే వారు చూసే సినిమా అద్భుత ఊహ లోకం లోకి విహారింప చేసేది అయితే ఆ సినిమాలు వారి సమస్యలనే కాదు వాళ్ళని వాళ్లే మర్చిపోయేలా చేస్తాయి. అటువంటి అద్భుతమైన సినిమాల్లో “జగదేకవీరుడు అతిలోకసుందరి “సినిమా ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మే. 9.1990 న రిలీజ్ అయిన సోషియో ఫాంటసీ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి . ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించి అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. . జగదేకవీరుడు గా చిరంజీవి హీరోయిజం డాన్స్ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజగా శ్రీదేవి అందం.. నటనతో యావత్ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసేశారు. ‘ 💚 ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ;...
- [జగన్ కి మరో సవాల్ విసిరిన చంద్రబాబు](https://teluguwonders.com/jagan-babu-saval/): Teluguwonders:ఏ రంగంలోనైనా అనుభవజ్ఞులైన వ్యక్తులు ఆ రంగంలో తమ తర్వాత వచ్చే కొత్త వ్యక్తులకు కొన్ని సవాళ్ళు విసురుతూ ఉంటారు . అవి సామర్థ్యాన్ని పరీక్షించడానికి అయినా అవ్వచ్చు లేదా పక్కవారి అసమర్థతని నిరూపించడానికి అయినా అవ్వచ్చు .ఇది ఏ రంగంలోనైనా సాధారణమే . అయితే కొంతమంది ఈ సవాళ్లను గెలవలేక ఓడిపోతే , మరికొంతమంది మాత్రం ఈ సవాలును ఛాలెంజింగ్గా తీసుకుని ధైర్యంగా నిలబడతారు. తామేంటో నిరూపించుకుంటారు. 🔴విషయం లోకి వెళ్తే ; మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏప్రిల్ 11 న , పోలింగ్ అయినప్పటి నుంచి ఆయన తన గెలుపుపై ధీమా గానే ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠం తనదే అని ,వచ్చే ప్రభుత్వం మనదే అని ,తనని మోసం చేసుకోవడమే కాకుండా పార్టీ సభ్యులను కూడా మోసం చేశారు .కానీ మే 23 తర్వాత వాతావరణం అంతా మారిపోయింది .వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో ఈ ఎన్నికల...
- [గాయపడిన శర్వానంద్](https://teluguwonders.com/sharwanand-injured/): teluguwonders: అతని సినిమాలు కొత్తదనాన్ని అన్వేషిస్తాయి. అతను చేసే పాత్రలు కథనే నమ్ముతాయి. శతమానంభవతి లో ఒక తాతకు మనవడిగా నటించినా,మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లో ఒక కూతురికి తండ్రిలా నటించిన తనకు తానే సాటి అనిపించుకునే నటుడు హీరో శర్వానంద్. టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి తాను చేసే సినిమాల్లో కొంత వెరైటీ ఉండాలని ఆశించే హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు అనే చెప్పాలి. రొటీన్ సినిమాలకు భిన్నంగా కాస్త వెరైటీ గా కథలు ఎంచుకునే శర్వానంద్, ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన పడి పడి లేచే మనసుమంచి అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ గా నిలవడం తో కాస్త నిరుత్సాహపడ్డాడు. 🔴షూటింగ్ లో గాయపడిన శర్వానంద్ : ఇక ప్రస్తుతం రణరంగం మరియు 96 రీమేక్ సినిమాల్లో నటిస్తున్న శర్వానంద్, నిన్న 96 సినిమా రీమేక్ షూటింగ్ లో గాయపడడం...
- [ముచ్చటగా మూడోసారి పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం](https://teluguwonders.com/india-is-a-great-success/): Telugu wonders: 🔸పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం 🔸రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 🔸వరల్డ్ కప్ లో వరుసగా టీమిండియాకి.. మూడో విజయం. ఆదివారం జరిగినప్రపంచకప్లో దాయాది జట్టును 89 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడించి పాకిస్థాన్ పై అద్వితీయ విజయం సాధించింది. ప్రపంచ కప్లోపాకిస్థాన్పై భారత్కు ఇది ఏడో విజయాన్ని నమోదు చేసింది. 🌟మెరుపులు ఇలా మొదలయ్యాయి : టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 336 పరుగులు చేసింది. 👉ఓపెనర్ రోహిత్ శర్మ 140 పరుగుల భారీ ఇన్నింగ్స్ కు తోడుగా కెప్టెన్ కోహ్లీ 77, రాహుల్ 57 పరుగులు చేయడంతో భారత్ పాక్ ముందు భారీ టార్గెట్ ను నిర్దేశించింది. వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లకు 302గా నిర్ణయించారు. 🔴వికెట్స్ ఎత్తేసిన టీమిండియా బౌలర్లు : ...
- [తాత కాబోతున్న నాగార్జున..!!??](https://teluguwonders.com/baby-akkineni/): 60s లో కూడా 30s లో..ఉన్నట్టుండే..మన్మధుడు నాగార్జున తాత కాబోతున్నారా ..!! అంటే సమంత చేసిన పని చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది .సమంత చేసిన పనికి సోషల్ మీడియాలో నాగ చైతన్య సమంత అభిమానులు, అక్కినేని అభిమానులు ఇంకా కొంత మంది అక్కినేని well-wishers అప్పుడే శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నారు. సమంత నాగచైతన్యల జంట నాగార్జునను తాతను చేయబోతోంది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇలా ఈ వార్తలు రావడానికి వెనుక సమంత చేసిన ఒక చిన్నపని కారణం అయింది. వివరాల్లోకి వెళ్తే : 🧡ఎవరు ఈ ‘బేబీ అక్కినేని’ : లేటెస్ట్ గా సమంత తన ట్విటర్ పేజీని ‘బేబీ అక్కినేని’ గా రీ నేమ్ చేసింది. దీనితో సమంత తల్లి కాబోతోందా అంటూ వార్తలు పుట్టుకు వచ్చాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా ఈమధ్య నాగచైతన్య సమంతను ‘బేబీ’ అంటూ పిలుస్తున్నాడు. ఇప్పుడు...
- [ఆ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వెలుగుచూస్తున్న అక్రమ సంబంధాలు](https://teluguwonders.com/chief-ministers-farm-house/): Teluguwonders: ఒక పక్క రాష్ట్ర పాలన మరోపక్క పార్టీ నిర్వహణ ఈ పనులతోనే సతమతమై పోతుంటే ఆ ముఖ్యమంత్రి కి ఇప్పుడు కొత్తగా మరొక తలనొప్పి వచ్చి పడింది .ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా !ఎవరో కాదండి !! ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్. విషయం లోకి వెళ్తే సాధారణంగా ఏదైనా సమస్య పరంగా ఇబ్బందులు ఏర్పడినప్పుడు మానసిక ప్రశాంతత కోసం పెద్దవాళ్ళు తన ఫార్మ్ హౌస్ కి వెళ్తూ ఉంటారు . కెసిఆర్ కూడా అందుకు మినహాయింపు కాదు హైదరాబాద్లోనే కేసీఆర్కు సొంత ఫామ్హౌస్ ఉంది. ఎర్రవల్లిలో వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిలో ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రిగా, మరోవైపు పార్టీ అధినేతగా ఉంటూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నా ఈ ఒత్తిడి నుంచి సేదతీరేందుకు ఆయన తన ఫామ్హౌస్కు వెళుతుంటారు. అయితే, ఫామ్హౌస్లో ఆయనకు సరికొత్త తలనొప్పి వచ్చింది. ఇక్కడ పని...
- [ప్లాష్... ప్లాష్.... జాబ్స్: గ్రామ వాలంటీర్ నమోదు http://ysrvillagesevak.com/](https://teluguwonders.com/grama-volunteer-jobs/): గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ వాలంటీర్ల ద్వారా ఎపి ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో… వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మరియు శ్రేయోభిలాషులను గ్రామ వాలంటీర్లుగా రిజిస్టర్ చేసేందుకు దయచేసి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము.క్రింది లింక్ మీద క్లిక్ చేసి జాబ్ అప్లికేషన్ కంప్లీట్ చేయండి.http://ysrvillagesevak.com/
- [‘జబర్దస్త్’ చలాకీ చంటికి రోడ్డు Accident](https://teluguwonders.com/jabardast-calaki-cantiki/): Teluguwonders: ‘జబర్దస్త్’ చలాకీ చంటికి మరోసారి రోడ్డుaccident: ‘జబర్దస్త్’ ఆమాట వినగానే గుర్తువచ్చేది ఈటీవీ లో వచ్చే కామెడీ షో. తెలుగులో కామెడీ షోలలోబాగా ఫేమస్ అయిన కామెడీ షో ‘జబర్దస్త్’. జబర్దస్త్ లో నటించే చలాకీ చంటి కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా… విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కారుకు ఆక్సిడెంట్ అయ్యింది . మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వద్ద చంటి కారు ప్రమాదానికి గురైంది.ముందు వెళ్తున్న లారీని చంటి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చలాకీ చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రైవేట్ హాస్పిటలో చికిత్స పొందుతున్న చంటి : ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కోదాడ policeలు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.జాతీయ రహదారిపై కారుaccident అవ్వడంవల్ల అక్కడ వాహన రాకపోకలకు...
- [బాబుకి ఝలక్ ఇచ్చిన జగన్](https://teluguwonders.com/jagan-attack-babu/): Teluguwonders: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం పై సమావేశమైంది. 🔸జగన్ దర్శకత్వంలో: ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి వరుస విజయాలు కైవసం చేసుకుంటున్న వైసీపీ ఫైర్బ్రాండ్ కాకాని గోవర్ధన్ రెడ్డి..జగన్ దర్శకత్వంలో ప్రతిపక్షం అయినటీడీపీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. 👉ముఖ్యంగా నెల్లూరు నాయకులు సహా సీఎం చంద్రబాబు, ఆయన బృందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వాడి సెగ పుట్టించాయి. టీడీపీ వాళ్లపై కాకాని ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడు విరుచుకు పడుతూ ఉన్నారు. 🔴చంద్ర బాబు అవినీతి మయం : ఇక, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అంటూ కబుర్లు చెప్పిన చంద్రబాబు బృందం అంతా కూడా అవినీతి మయమేనని, దీనికి పక్కనే ఉన్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే ప్రత్యక్ష నిదర్శనమని కాకాని వ్యాఖ్యానించారు. ఇక, సర్వేపల్లి నుంచి పోటీ చేసి వరుస పరాజయాలు పొందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి...
- [అసెంబ్లీలో హీరోయిన్](https://teluguwonders.com/the-heroine-in-the-assembly/): Teluguwonders: ఏపీ అసెంబ్లీ లో నిన్న ఆ ఇద్దరు నటులనుచూస్తే అది ఒక షూటింగ్ స్పాట్ లా అనిపించింది . ఆ ఇద్దరు నటులు మరెవరో కాదు ఒకరు నందమూరి బాలకృష్ణ అయితే మరొకరు రోజా . వారి 🔴సినీ రంగ విషయానికి వస్తే..: బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో అప్పట్లో నాలుగైదు సూపర్ హిట్ లు ఉన్నాయి అయితే ఇదే కాంబోలో నాలుగైదు సినిమాలు యావరేజ్ అయ్యాయి. వాటిలో బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సూపర్ హిట్ సినిమాలు కాగా భైరవద్వీపం సినిమా ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది . వీరిద్దరూ కలిసి మరికొన్ని సినిమాల్లో నటించినా అవి మాత్రం ఎవరేజ్ గా నిలిచాయి . 🔴రాజకీయ రంగానికి వస్తే : వారిద్దరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో రెండోసారి ఎన్నుకోబడ డం విశేషం . 🔸నగరి లో రోజా : రోజా చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి రెండోసారి...
- [ఎదురులేని ఇండియా..](https://teluguwonders.com/unbeatable-india/): Teluguwonders: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ నిన్న ఆదివారం ఎంతో ఉద్విగ్నభరితంగా జరిగింది .దేశ విజయకాంక్ష కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని కలలు కన్న కోట్ల మంది భారతీయుల కళ్ళల్లో నిన్న ఒక్కసారిగా వెలుగులు నిండాయి. ప్రపంచకప్ క్రికెట్ లో పాకిస్థాన్పై ఎన్నడూ ఓటమిని చవిచూడని భారత్ ఈ సారి కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంది. 🔰(మళ్ళీ )సత్తా చాటిన భారత్ : ఆదివారం ప్రపంచకప్ పోటీల్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో పాక్.. భారత్ చేతిలో ఘోరపరాభవాన్ని చవిచూసింది. పలుమార్లు వర్షం వల్ల ఆటంకం కలగడంతో.. ఎంపైర్లు ఆటను 40 ఓవర్లకు కుదించారు. 🔴మొదట్లో భయపెట్టిన పాక్ : .. మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత...
- [మెగాస్టార్ పై కక్ష ఎందుకు](https://teluguwonders.com/mega-star/): Teluguwonders: ప్రజల మనోభావాలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియడం లేదు. ఎందుకంటే ఒకసారి నచ్చని విషయం వారికి మరొకసారి నచ్చుతుంది. దానికి కారణం మారుతున్న సమాజాన్ని వారు అవగాహన చేసుకోవడం కావచ్చు ,మరేదైనా కావచ్చు ..ఇదంతా ఎందుకంటే సినిమా అనేది ప్రజలపై అత్యంత ప్రభావం చూపే ఒక వినోద ప్రసార మాధ్యమం. సో సినిమాని అభిమానించే వారు కావొచ్చు , సినిమా నటులను అభిమానించేవారు కావొచ్చు వారిపై వాటి ప్రభావం చాలా వరకు ఉంటుంది . సినిమాలో చేసింది వారు బయట అనుకరించడానికి ప్రయత్నిస్తారు ,అది మంచైనా చెడైనా అది వారిని ఎట్రాక్ట్ చేస్తే చాలు, ఎంటర్టైన్ చేస్తే చాలు వారు ఫాలో అయిపోతారు. అలాగని ప్రజలు పాడైపోయే విధంగా సినిమాలు చేయకూడదని ఆ సినిమాని చేసే దర్శక నిర్మాతలు గాని ఆ నటులు గాని అనుకుంటే ఏ సమస్య ఉండదు . 👉విషయంలోకి వెళితే : 🔴మన్మధుడు 2 : తాజాగా...
- [వరుస ACCIDENTSకి గురవుతున్న టాలీవుడ్ హీరోస్](https://teluguwonders.com/tollywood-heroes-accidents/): ఈ మధ్య మన హీరోలకు అస్సలు టైమ్ బాగున్నట్లు కనిపించడం లేదు. ఈ ఇండస్ట్రీకి ఏదో అయిపోయింది. మళ్లీ మళ్లీ హీరోలు గాయపడుతున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ మరో హీరో కూడా షూటింగ్లో గాయపడ్డాడు. మొన్న వరుణ్ తేజ్, నిన్న నాగశౌర్య తర్వాత ఇప్పుడు సందీప్ కిషన్ కూడా గాయపడ్డాడు. సినీ హీరోలకు యాక్సిడెంట్స్ అనేవి ఎప్పటినుండో ఉన్నా సరిగ్గా పదేళ్ల క్రితం నుంచి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి . 🚨సరిగ్గా పదేళ్ల క్రితం : jr ఎన్టీఆర్ కి ఘోరమైన accident : అప్పట్లో తెలుగుదేశం ఎలక్షన్స్ క్యాంపెయినర్గా మంచి ఊపు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కు పాపం నల్లగొండ సమీపంలో జూన్ 27 2009 శుక్రవారం రోజు పెద్ద యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. దానిలో అదృష్టవశాత్తు జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర గాయాలతో బ్రతికి బయట పడ్డారు .దానితో అప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత...
- [అనుకోని విధంగా ఒక చిన్నారి మృతి..](https://teluguwonders.com/unexpected-death-of-a-child/): Teluguwonders: ఆకలిని తీర్చే ఆహారం ఆయువును ని తీస్తుంది అని ఎవరైనా అనుకుంటామా.. ఎవరు అనుకోము కదా .మృత్యువాత తప్పనప్పుడు అది అనుకోని విధంగా ఏ రూపంలోనైనా రావచ్చు. ఒక్కోసారి చిన్న గడ్డిపరక కూడా మరణానికి కారణం అవ్వచ్చు . ఇక్కడ కారణం గడ్డిపరక కాకపోయినా ఆరోగ్యం కోసం తీసుకునే ఆహారమే మృత్యువు కి కారణం అయ్యింది. 👉అప్పటివరకు హాయిగా నిద్రపోతున్న ఒక తొమ్మిది నెలల చిన్నారికి లేవగానే కంటి ముందు ఆకర్షణీయంగా ఒక ఆహార పదార్థం కనపడింది వెంటనే దానిని తినాలి అనుకున్నాడు. కానీ అదే తన మృతికి కారణం అవుతుందని తెలుసుకోలేకపోయాడు పాపం ఆ పసివాడు… 🔴ఈ విషాదకరమైన ఘటనసిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామన్నపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. 🔵విషయం ఏమిటంటే : 9 నెలల చిన్నారి అప్పుడు వరకు హాయిగా నిద్రపోయాడు. లేవగానే.. మంచం ముందు ద్రాక్ష పండు కనిపించింది. అబ్బా అనుకుంటూ నోట్లో వేసుకున్నాడు....
- [మహిళలకు మరో వరాన్ని తీర్చనున్న జగన్](https://teluguwonders.com/cm-jagan-gift-for-dwakra-ladies/): Teluguwonders: ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. 🔴 డ్వాక్రా మహిళలకు రుణమాఫీ : ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ తీపికబురు అందించింది. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 👉2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 👉బ్యాంక్ ఖాతాల్లో జమ: రుణం పొందిన మహిళలు తమ బకాయిని కడుతూ ఉండాలి. ఆ తరువాత రోజుల్లో ప్రభుత్వం నుంచి మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మండలాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు బ్యాంకుల ద్వారా అర్హులైనా లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు. అలా గుర్తించిన వారిని ఏపీఎం లాగిన్ ద్వారా సెర్ఫ్కు సమాచారం అందిస్తారు. అనంతరం 2019, ఏప్రిల్ 11...
- [స్టార్ క్రికెటర్ కుటుంభం లో చేదు సంఘటన](https://teluguwonders.com/the-bitter-incident-in-the-star-cricketers-family/): తన దేశ గెలుపు కోసం అలుపెరగకుండా యుద్ధం చేసే ధీరుడు కి అనుకోని చేదు వార్త తెలిస్తే ,అతడి పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెటర్ అసిఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంది . ఒకపక్క వరల్డ్ కప్ మ్యాచ్ ,మరోపక్క మనసుని మెలిపెట్టే బాధ. ఇప్పుడు సరిగ్గా అదే పరిస్థితిలో ఉన్నాడు క్రికెటర్ అసిఫ్ అలీ .కారణం 🔵తిరిగిరాని లోకాలకు అసిఫ్ కూతురు: అవును..అసిఫ్అలీ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయింది. గత కొన్ని రోజులుగా ప్రమాదకర క్యాన్సర్తో పోరాడుతున్న అలీ బిడ్డ 18 నెలల నూర్ ఫాతిమా తనువు చాలించింది. మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తీసుకుని వెళ్లి చికిత్స చేయించినా.. నూర్ ఫాతిమా ప్రాణా న్ని కాపాడలేకపోయాయి. 👉కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు అలీ కూతురు మరణానికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపింది. 🔴ఇంజామాముల్ హక్ ప్రకటన : ఈసోమవారం...
- [కూతురు పై హత్యా ప్రయత్నం చేయపోయినతండ్రి కారణం తెలిస్తే షాక్ అవుతారు](https://teluguwonders.com/murder-attempt-on-daughter/): Teluguwonders: పిల్లల చదువు కోసం తమ జీవితాలను ధారపోస్తారు తల్లిదండ్రులు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు.. పిల్లలు బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో స్థిరపడాలని,పిల్లలను బాగా చదివించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అసలు ఆలా కోరుకోని తల్లిదండ్రులు ఉండరు అనుకున్నాం నిన్నటి వరకు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం తెలియనంత వరకు . ఎందుకంటే అక్కడ కాపాడాల్సిన కన్నతండ్రే కూతురిని కడతేర్చాలని చూశాడు. ఆమెను కత్తితో పొడిచాడు. దీనికి కారణం ఏంటని 👉వివరాల్లోకి వెళ్తే : షాజహాన్ పూర్ లో ఈ ఘోరం జరిగింది. తన 15 ఏళ్ల కూతురికి పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించాడు. పెళ్లి చేసుకునేందుకు ఆ అమ్మాయి అంగీకరించలేదు. నాకు చదువుకోవాలని ఉంది.. పెళ్లి వద్దు అని అమ్మాయి తండ్రితో తేల్చి చెప్పింది. 🔴దీంతో ఆ తండ్రి, అన్న..కలిసి : కూతురి మాట విన్న ఆ తండ్రి కి కోపం కట్టలు తెంచుకుంది. నాకే ఎదురు చెబుతావా అని...
- [ఆరోజు ఆ రైల్ లో ఏం జరిగింది అంటే..?](https://teluguwonders.com/what-happened-in-that-rail-on-that-day/): Teluguwonders: ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో గాల్వే నుంచి డబ్లిన్ వెళ్లే ఐర్నాడ్ ఏరీన్న్ ఐరిష్ రైలులో ఒక సంఘటన చోటుచేసుకుంది. దాంతో ఒక పసిపాపకు రైల్వే స్టేషన్ కు మధ్య 25ఏళ్ల సంబంధం ఏర్పడి పోయింది . 🚆విషయం ఏమిటంటే : ఈ నెల 11వ తేదీన గాల్వే నుంచి డబ్లిన్ వెళ్లే ఐర్నాడ్ ఏరీన్న్ ఐరిష్ రైలులో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఓ మహిళ రైలులోనే పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో రైల్వే అధికారులు ఆ చిన్నారికి 25 ఏళ్ల వరకు ఉచిత రైల్వే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 🚆వివరాల్లోకి వెళితే : ట్రైన్ టాయిలెట్ నుంచి మహిళ పురిటినొప్పులతో బాధపడుతున్న అరుపులు విన్న రైలులో క్యాటరింగ్ చేసే ఏమ్మా టోట్ అనే మహిళ వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసింది. 🚆సహకరించిన ప్రయాణికులు : డ్రైవర్ ప్రయాణికులలో ఎవరైన వైద్యవృత్తితో సంబంధం ఉన్నవారు ఉంటే...
- [స్కానింగ్ సెంటర్ లో జరిగిన సంఘటన..](https://teluguwonders.com/incident-in-the-scanning-center/): Teluguwonders: ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా మహిళా ఆసుపత్రిలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. డెలివరీ సందర్భంగా ఒక్క శిశువు మాత్రమే జన్మించడంతో సంబంధిత కుటుంబ సభ్యులు నానాహడావుడి చేశారు. మహిళ గర్భంలో కవలలు ఉన్నారంటూ వారు వైద్యులకు అల్ట్రాసౌండ్ రిపోర్టు చూపించారు. అయితే మహిళా ఆసుపత్రి వర్గాలు దీన్ దయాళ్ ఆసుపత్రి నుంచి వచ్చిన అల్ట్రా సౌండ్ రిపోర్ట్పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా డెలివరీ జరిగిన మహిళ కుటుంబ సభ్యులు ఒక శిశువును ఆసుపత్రి సిబ్బంది అపహరించారని ఆరోపిస్తున్నారు. చివరికి ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. 👉వివరాల్లోకి వెళితే : క్వాసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవత్పూర్ ప్రథా నివాసి సత్యేంద్ర కుమార్ తన భార్య సంగీతకు డెలివరీ చేయించేందుకు జిల్లా మహిళా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు డెలివరీ జరగగా, ఒక మగబిడ్డ జన్మించాడు. దీంతో భర్త షాక్ అయ్యాడు 🔴మరి రెండో శిశువు...
- [వివాదాన్ని సృష్టిస్తున్న నటుడు సుమన్ వ్యాఖ్యలు](https://teluguwonders.com/actor-suman-comments-creating-controversy/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సినీనటుడు సుమన్. ❇వై. ఎస్.జగన్ ని ఆకాశానికెత్తేసిన సుమన్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంపై సినీ నటుడు సుమన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. 👉వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు రావడం అభినందనించదగ్గ విషయమన్నారు.వైయస్ జగన్ ఎన్నో కష్టాలుపడి ముఖ్యమంత్రి అయ్యారని స్పష్టం చేశారు. 🔸 జగన్ కేబినెట్ ని కొనియాడారు : జగన్ తన కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకు మంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి సమన్వయం చేసిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. జగన్ కేబినెట్అద్భుతమని హీరో సుమన్ కొనియాడారు. జగన్ చేపట్టిన కార్యక్రమాలు కేబినెట్ నిర్ణయాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. 👉మరోవైపు మహిళలకు జగన్ తన కేబినెట్...
- [రిలీజ్ అయిన బిగ్ బాస్ 3 promo](https://teluguwonders.com/bigg-boss-3-promo/): Teluguwonders: ఎప్పటినుండో ఎదురుచూస్తున్న BIGBOSS షో ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్. !!. ఎందుకంటే నేడు ఈ షోకు సంబంధించి అధికారిక ప్రోమో కాసేపటి క్రితం స్టార్ మా ఛానల్ వారు రిలీజ్ చేశారు. 🌐బిగ్ బాస్ షో : ఇటీవల కొన్నాళ్లుగా టెలివిజన్ ఛానల్స్ ప్రదర్శితమవుతున్న క్రేజీ షోల్లో స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్నBIGBOSS షో కూడా ఒకటి అని చెప్పవచ్చు. మొదట్లో ఇటువంటి షోలు మన తెలుగు ప్రేక్షకులు చూడరు, ఇది పాశ్చాత్య సంస్కృతి అంటూ పలు విమర్శలు ఎదురయ్యాయి. అయితే షో ప్రారంభమయిన తరువాత మెల్లగా అది మన ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం మొదలయింది. 🔴సీజన్ 1కు జూనియర్ ఎన్టీఆర్ : ఇక ఈ షో సీజన్ 1 కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తనదైన హోస్టింగ్ టాలెంట్ తో షోకు మరింత వన్నె తెచ్చారని చెప్పవచ్చు. 🔴సీజన్...
- [గ్లాడియేటర్ మళ్లీ రాబోతున్నాడు](https://teluguwonders.com/gladiator-coming-soon/): Teluguwonders: 20 ఏళ్ళ ముందు రిలీజ్ ఆయి 11 విభాగాల్లో ఆస్కార్కు నామినేట్ అయిన గ్లాడియేటర్..సినిమా గుర్తుంది కదా..ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుందట. ❇గ్లాడియేటర్ : రిడ్లీ స్కాట్ దర్సకత్వంలో 2000 వ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటి గ్లాడియేటర్. రోమ్ సామ్రాజ్యంలో రాజులు, చక్రవర్తులు బానిసలను వేట జంతువుల్లా పరగణిస్తూ, వారి ప్రాణాలతో ఏవిధంగా ఆడుకుంటారో ఇందులో చూపించారు. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం 460 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. 👉11 విభాగాల్లో ఆస్కార్ : 2000 సంవత్సరంలో విడుదలైన గ్లాడియేటర్ 11 విభాగాల్లో ఆస్కార్కు నామినేట్ కాగా, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ను గెలుచుకుంది. 🔴సీక్వెల్ కి ఎందుకింత లేటు : హాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాలకు సీక్వెల్ తీస్తున్నారు. హిట్ కొడుతున్నారు. అయితే, గ్లాడియేటర్ సినిమాకు సీక్వెల్ తీయడానికి 20 సంవత్సరాలు పట్టింది....
- [పెరిగిన పాల ధరలు](https://teluguwonders.com/milk-prices-increased/): Teluguwonders: పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రిగాబాధ్యతలు స్వీకరించిన మోపిదేవి వెంటకరమణ పాడి రైతులకు ఉపయోగపడే విధంగా పాల ధరను పెంచామని ఒక సంచలన ప్రకటన చేశారు. 🔴మోపిదేవి వెంకట రమణారావు : నిజాంపట్నానికి చెందిన మోపిదేవి వీరరాఘవయ్య, నాగులమ్మ కుమారుడైన మోపిదేవి వెంకట రమణరావు అతిసామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యనభ్యసిస్తూ నాయకత్వ లక్షణాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య ప్రోద్బలంతో 1987లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగా పోటీ చేసి విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎంపీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వెంకటరమణ..వైఎస్కు విధేయుడిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. బీసీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు. 🐄పాల ధర పెంపు: మంత్రి మాట్లాడుతు..పాడి రైతుల కోసం పాల ధరను పెంచుతున్నామనీ..లీటరు పాలకు రూ.4 పెంచుతున్నామని తెలిపారు. రూ.4లు పెంచటంతో ప్రభుత్వంపై రూ.220...
- [పంచాంగం లో దగ్ద యోగం అంటే ఏమిటి..?](https://teluguwonders.com/dagdhayogalu-tidhulu-results/): Teluguwonders: 🔴దగ్ధయోగాలు : 👉షష్టి నాడు వచ్చే– శనివారం, 👉సప్తమి నాడు వచ్చే– శుక్రవారం, 👉అష్టమి నాడు వచ్చే– గురువారం, 👉నవమి నాడు వచ్చే– భుదవారం, 👉దశమి నాడు వచ్చే– మంగళవారం, 👉ఏకాదశి నాడు వచ్చే– సోమవారం, 👉ద్వాదశి నాడు వచ్చే– ఆదివారం , ఇలా వచ్చినప్పుడు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు. వీటిని దగ్ధయోగాలు అంటారు. పనుల కోసం ఏ తిథి మంచిది, ఏ తిథి మంచిది కాదు ఇలా తెలుసు కోండి 🔯తిధులు- ఫలితాలు: పాడ్యమి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి విదియ – ఏపని చేసిన సంతోషాన్ని ఇస్తుంది తదియ – సౌక్యం, కార్య సిద్ధి చవితి – మధ్యాహ్న అనంతరం జయమవుతాయి పంచమి – ధన ప్రాప్తం, శుబయోగం షష్టి – కలహం, రాత్రి కి శుభం సప్తమి – సౌకర్యం అష్టమి -కష్టం నవమి – వ్యయ ప్రయాసలు దశమి – విజయ ప్రాప్తి...
- [14 కోట్లు ఫైన్ వేసిన సచిన్..](https://teluguwonders.com/14-crores-fine-sachin-tendulkar/): Teluguwonders: బ్రాండింగ్ స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ ను అమ్మే వారు ఆటగాళ్ల బొమ్మలను రకరకాలుగా ప్రింట్ చేస్తూ ఉంటారు.స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ పై ఆయా స్పోర్ట్స్ స్టార్స్ బొమ్మలు ఉండటం సహజమే. . స్టిక్కర్ల రూపంలో – పేర్ల రూపంలో ఆటగాళ్ల ఇమేజ్ ను వాడుకొంటూ స్పోర్ట్స్ ఎక్విప్ మెంట్ ను అమ్ముకుంటూ ఉంటారు.కానీ ఆ వాడటానికి కూడా దానికి కాల పరిమితి ఉంటుంది కదా.. ఇలాంటి వ్యవహారానికి సంబంధించిన ఒక వివాదం తలెత్తింది. 🔴విషయం ఏమిటంటే : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు – ఒక ఆస్ట్రేలియన్ క్రికెట్ బ్యాట్స్ ఉత్పత్తి సంస్థకూ మధ్యన వివాదం తలెత్తింది.తన అనుమతి లేకుండా తన ఫొటోను క్రికెట్ బ్యాట్లపై ముద్రించి అమ్మినందుకు పద్నాలుగు కోట్ల రూపాయల పరిహారాన్ని కట్టించాలని సచిన్ టెండూల్కర్ ఒక ఆస్ట్రేలియన్ బ్యాట్స్ తయారీ సంస్థకు నోటీసులు ఇచ్చారు. 👉వివరాల్లోకి వెళ్తే : స్పార్టన్ అనే ఆ బ్యాట్ల మేకర్లకు మొదట్లో...
- [ఈ season ని కల్కి గెలవబోతున్నాడా..?](https://teluguwonders.com/is-kalki-going-to-win-the-season/): Teluguwonders: ఈమంత్ ఎండింగ్ లో వస్తున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కల్కి మీద అంచనాలు పెరుగుతున్నాయి. 🔴దర్శకుడు ప్రశాంత్ వర్మ : అ! లాంటి విభిన్నమైన కాన్సెప్ట్ తో విమర్శకులను సైతం మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ పాతికేళ్ల క్రితం జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నాడు. ఇప్పటికే టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపగా సినిమాలో థీమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని టాప్ స్టాండర్డ్ లో ఉండటం సహజంగానే హైప్ పెంచుతోంది.ఇప్పుడీ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే జులై మొదటి రెండు వారాలను కల్కి తన కంట్రోల్ లో తీసుకోవచ్చు.రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాదు కాబట్టి కంటెంట్ కనక మెప్పించేలా ఉంటె ఓపెనింగ్స్ తో పాటు స్టడీ రన్ దక్కుతుంది. 🔴1985లో జరిగిన కథ ఇది: కృష్ణా – గుంటూరు జిల్లాలో1985లో జరిగినవరుస హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో రాజశేఖర్ కనిపించబోతున్నాడు. అంతు చిక్కని రీతిలో...
- [మన స్టార్ కమెడియన్స్ తో త్వరలో సన్నీలియోన్ ..?](https://teluguwonders.com/soon-sunny-leone-with-our-star-comedians/): హాట్ భామ సన్నీ లియోన్ త్వరలో మన స్టార్ కమెడియన్స్ ఇద్దరితో సరసలాడనుందట. స్టార్ కమెడియన్స్ తో కలిసి సన్నీ లియోన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. 👉వారెవరంటే : వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందం ఒకరైతే… dancing స్టార్ & కమెడియన్ హీరో సునీల్..మరొకరు…వీరిద్దరూ త్వరలో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 👉బ్రహ్మానందం మళ్ళి స్పీడ్ అందుకుంటున్నారు: ఆ మధ్య అనారోగ్యంతో కొంత గ్యాప్ ఇచ్చినా బ్రహ్మానందం మళ్ళి స్పీడ్ అందుకుంటున్నారు. అది కూడా మరో స్టార్ కమెడియన్ అండ్ హీరో సునీల్ తో ఇదే ఒక సెనేషనల్ న్యూస్ అని అనుకుంటుoటే వారికి సన్నీ కూడా తోడయ్యి.. ఈ హాట్ న్యూస్ కి మరింత హీట్ ని పెంచింది. 🔴 తాతినేని ప్రసాద్ దర్శకత్వం లో : బాలీవుడ్లో తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించబోయే ఈ హింది సినిమా త్వరలో ప్రారంభం...
- [తిధికి తేదీకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..?](https://teluguwonders.com/what-is-the-relationship-between-tidhi-and-date/): వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు. తిథి అనే పదం నుండే తేదీ అనే పదం వాడుక లోకి వచ్చింది. తిథి అంటే… తేది, దినము, రోజు అని అర్థం. 🔴తేదీ : ప్రస్తుత కాలంలో ఈరోజు తేది (date)ఎంత? అని అడిగితే క్యాలెండరు చూసో, వాచి చూసో, గుర్తుంటె ఆ తేది చెప్తారు. ఇవి నెలకు 30, 31 వుంటాయి. ఇది ఇంగ్లీషు పద్ధతి. సర్వత్రా ఇదే పద్ధతి వ్యవహారంలో ఉంది. 🔴తిథి : గత కాలంలో తిథి అంటె తేది అనే సమానార్థంలోనే వాడుక లో ఉండేది. 🔴తిథి ఏ విధంగా ఏర్పడు తుంది అంటే : ఆకాశంలో చంద్రుడు అమావాస్య రోజున పూర్తిగా కనిపించడు. ఆ మరుదినము సన్నని రేఖలా 🌙కనుపించిన చంద్రుడు దిన దినాభివృద్ధి చెందుతూ పదునైదవ రోజున పూర్ణ చంద్రుడుగా 🌕అగుపిస్తాడు. ఆనాడు పౌర్ణమి. ఆ తరువాత రోజు నుండి చందమామ తిరిగి దినదినానికి...
- [ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు..సేఫ్...](https://teluguwonders.com/how-to-protect-hair/): జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పులు అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆహార పరంగా నిర్లక్ష్యం వల్ల వచ్చే కొన్ని పోషకాలు లోపం వల్ల కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయని అనుకోరు. 👉కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. 🔴కురులు చిట్లిపోయి, ఎదుగుదల తక్కువగా ఉంటే మాంసకృత్తులు లోపించినట్లేనని అర్థం. ఎందుకంటే జుట్టు కణాలు పరిణతి చెందాక వాటిల్లో కెరొటిన్ అనే ప్రొటీన్ నిండుతుంది. దీనివల్లే జుట్టు ఎదుగుదల బాగుంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువుండే లోఫ్యాట్ చీజ్, బీన్స్, గుడ్లు, పాలు, పెరుగు, సోయాపాలు, నట్స్, గింజలు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. 🔴తల దువ్వుకునేప్పుడు జుట్టు రాలడం సహజం. అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటే జింక్ లోపం ఉండొచ్చని సందేహించాలి. జింక్ జుట్టు ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈ లోపం ఉన్నప్పుడు ముందు జుట్టు పలుచగా మారి తరువాత...
- [ఇలా చేసి మీ ఫోన్ లో రేడియేషన్ ని తగ్గించుకోవచ్చు](https://teluguwonders.com/how-to-reduce-phone-radiation/): ఫోన్ వాడడం తగ్గించడం ద్వారా, ఇయర్ ఫోన్లను తక్కువ వాడటం ద్వార మీ ఫోన్ రేడియేషన్ను తగ్గించవచ్చు. మీ ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే కొన్ని సూచనలు పాటించాల్సిందే.ఇలా చెయ్యడం వల్ల మీ ఫోన్ ఎక్కువ వేడెక్కకుండా చల్లగా ఉంటుంది. అవేంటంటే : 👉మీ ఫోన్ లో అవసరం లేని Apps ను uninstall చెయ్యాలి. 👉రోజుకు ఒక్కసారైనా restart చెయ్యాలి. 👉ఇంట్లో వున్నప్పుడు brightness ను తగ్గించుకోవాలి. 👉నెట్ సిగ్నల్ తక్కువగా వున్నచోట : sim డేటా కనెక్షన్ ను నెట్ సిగ్నల్ తక్కువగా వున్నచోట disable చెయ్యడం తప్పనిసరి. ఒక వేళ చేయ్యనట్లయితే సిగ్నల్ gain చెయ్యడానికి అధిక మొత్తం లో బ్యాటరీ పవర్ ను వినియోగించుకోవడం ద్వారా మీ ఫోన్ విపరీతం గా వేడెక్కడం జరుగుతుంది. 👉నెలకి ఒక్కసారైనా : మీ ఫోన్ ను నెలకి ఒక్కసారైనా format చేసి default ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కు మార్చడం మంచిది....
- [తెలంగాణ లో..మోదీ తమ్ముడు..!!?](https://teluguwonders.com/mothis-brother-is-in-telangana/): నరేంద్ర మోడీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ చతురత, మరియు ఎడ తెగని వాక్చాతుర్యం . ఇంత వయసు లో కూడా రాజకీయ చదరంగం ఆడడం లో ఆయనకు ఆయనే సాటి. ఆయనలోని లక్షణాలను గురించి చెప్పాలంటే ఆయనకు లాంటి వ్యక్తి మరొకరు ఉండరు .లక్షణాల్లో ఏమో గాని పోలిక లోమాత్రం సేమ్ నరేంద్ర మోడీ లాగే మరొక వ్యక్తి ఉన్నారు . ప్రపంచంలో ఒకే పోలికలతో ఉండే మనుషులు ఉండటమే విచిత్రం అనుకుంటే ,ఆ పోలికలు కూడా మరోక ఫేమస్ వ్యక్తి వి అవ్వడం మరీ విచిత్రం. 👉విషయంఏంటంటే.. 🔴మోడీ తమ్ముడు : ఉత్తరాదిన మోడీ పొలికలతో ఉన్న ఓ ఆటో డ్రైవర్ హల్ చల్ చేస్తున్నాడు. అచ్చం మోదీ పోలికలతో ఉండటంతో.. ఆయన మోదీ తమ్ముడంటూ ప్రచారం చేస్తున్నారు. 🔴2016లో మొదటగా వార్తల్లోకి : 2016లో ఇలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించగా.....
- [అతడు చేసిన తప్పుకు 160 ఏళ్ల జైలు శిక్ష..?!!](https://teluguwonders.com/160-years-jail-sentenced/): చేసిన తప్పు నిరూపించబడడంతో చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 160 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇండియా లో కాదు లేండి..ఇండియానా లో .160 ఏళ్ల జైలు శిక్ష..అయ్యో అనుకుంటున్నారా.. అతడు చేసిన తప్పేంటో తెలిస్తే.. ఇది కూడా తక్కువే అంటారు… సమాజంలో రానురాను పెరిగిపోతున్న దారుణానికి ఇది ఒక పరాకాష్ట. వివరాల్లోకి వెళ్తే : ఇండియానాకు చెందిన 34 ఏళ్ల నికోలస్ త్రాష్ అనే వ్యక్తికి అక్కడి న్యాయస్థానం 160 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నికోలస్ చేసిన నీచపు పనికి కోర్టు ఈ శిక్ష వేసింది. 🔴పదేళ్ల బాలికపై అత్యాచారం : నికోలస్ పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి..ఆ బసలిక ను తల్లిని చేశాడు. నికోలస్ మూలాన గతేడాది బాధిత బాలిక 11 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 🔴బాధిత బాలిక ఫిర్యాదు: ఈ ఏడాది ప్రారంభంలో గ్రాంట్ కౌంటీలో బాధిత బాలిక నికోలస్పై కోర్టుకెక్కడంతో ఈ దారుణం బయటకు...
- [గేమ్ ఓవర్ రివ్యూ](https://teluguwonders.com/game-over-review/): Teluguwonders: థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా వీడియో గేమ్ బ్యాక్ డ్రాప్లో ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్లుక్ నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రిలీజ్కు ముందే ఆసక్తి రేకెత్తించి, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి Game Over లో తాప్సీ ఆడిన గేమ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా.. లేక బోర్ కొట్టించిందా..అనేది చూద్దాం.. 👉కథ : వీడియో Game డెవలపర్ అయిన స్వప్న తల్లితండ్రులకు దూరంగా కోకాపేటలో నివసిస్తూ ఉంటుంది. ఆమె పనిమనిషి కళమ్మ స్వప్నతోనే ఉంటూ ఇంట్లో పనులన్నీ చేస్తుంది. అయితే తాప్సీకి చీకటి అంటే చాలా భయం. అదీకాక తనను ఎవరో చంపుతున్నట్టు కలలు కూడా కంటుంది. ఇలా సాగుతున్న కథలో అనుకోకుండా తాప్సీకి వచ్చిన కల నిజంగా జరుగుతూ ఉంటుంది. మరి ఆ కలలో కనిపించినట్టు తాప్సీ చనిపోతుందా.. లేక తన భయాన్ని పక్కన పెట్టి పోరాడి ప్రాణాలు దక్కించుకుంటుందా? అనేది...
- [వజ్ర కవచదర గోవిందా : రివ్యూ](https://teluguwonders.com/vajra-kavachadara-govinda-movie-review/): నటీనటులు: సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి జబర్దస్త్ బ్యాచ్ డైరక్షన్: అరుణ్ పవార్ నిర్మాతలు: నరేంద్ర, జివియన్ రెడ్డి సంగీతం: బుల్గానియన్ విడుదల తేదీ: జూన్ 14, 2019 కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సప్తగిరి `సప్తగిరి ఎక్స్ ప్రెస్`తో హీరోగా మారాడు. తాజాగా `వజ్రకవచధర గోవింద` సినిమాతో మరోమారు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అరుణ్ పవార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం… 🔴కథ : గోవింద (సప్తగిరి ) తన ఊర్లో ప్రజలంతా కాన్సర్ తో చనిపోతూ ఉండడం తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా దీనిని అరికట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తనకు సాయం చేస్తానన్న ఎమ్మెల్యే చేతిలో కూడా మోసపోతాడు. ఈ నేపథ్యంలో గోవింద కు ఓ నిధికి సంబందించిన విషయం తెలుస్తుంది. ఆ నిధి ని కనిపెట్టి..దాంతో ఊరి ప్రజలను కాపాడాలని...
- [మీ పిల్లలకు లిచి(Lichi Fruit) పెడుతున్నారా..కాస్త జాగ్రత్త..](https://teluguwonders.com/lichi-fruit/): 🔰లిచి ఫ్రూట్ : విదేశాలతో పాటు మన దేశ మార్కెట్లోనూ లభించే ఈ లిచి పండ్లలో సాట్యురేటెడ్ ఫ్యాట్, సోడియమ్, కొలెస్టరాల్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు పనికి వస్తాయి.దీనిలో 125 క్యాలరీల శక్తి వుంటుంది. ఈ పండ్ల లో విటమిన్ సి, కాపర్ అధికంగా ఉంటాయి. ఈ పండ్ల నుండి తీసిన లిచి జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుంది. చైనా దక్షిణ ప్రాంతంలోLichi Fruits బాగా పండుతాయి. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ ఒక ప్రాంతం లో మాత్రం లిచి ని తినడం వల్ల జనాలు ప్రత్యేకంగా పిల్లలు మరణిస్తున్నారు . 🔴వివాదాస్పదంగా లిచి పండు : ఉత్తరాదిలో లిచి పండు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో ఇటీవల 48 మంది పిల్లలు మరణించారు. వీరంతా పదేళ్ళ లోపు పిల్లలే. వీళ్ళందరూ లిచి పండు ద్వారా సంక్రమించిన వ్యాధి...
- [నాగార్జున Lip Lock..!](https://teluguwonders.com/nagarjuna-liplock/): నాగ్, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం మన్మథుడు 2. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత అతిధి పాత్రలలో కనిపించనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ని నిన్న విడుదల చేశారు. ఇందులో పెళ్ళికాని మధ్య వయస్కుడిగా నాగ్ నటన అభిమానులని ఆకట్టుకుంది. డైలాగ్స్ కూడా ఫన్నీగా ఉన్నాయి.సినిమాలో నాగార్జున లుక్ పరంగా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.నాగార్జున మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా అంతే. 💙అక్కినేని ఫ్యామిలీ హీరోలు : అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంటేనే ముందు నుంచి రొమాంటిక్ హీరోలు అని స్టాంప్ వేశారు జనాల హృదయాల పై . 💜అక్కినేని నాగేశ్వరరావు : ఆయన ఎన్నో ప్రేమ కథాచిత్రాల్లో నటించారు. అప్పట్లో ఆయనను రొమాంటిక్ హీరో అనేవారు. 💙ఆయన వారసుడిగా విక్రమ్’సినిమాతో : ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున ‘విక్రమ్’సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తండ్రికి తగ్గ తనయుడిగా...
- [రాజు గారి గది ఫ్యాన్స్ రెడీగా ఉండండి..](https://teluguwonders.com/raju-gari-gadhi/): Teluguwonders: ఒక ప్రక్క నవ్విస్తూ, ఒక ప్రక్క భయ పెడుతూ, మరో ప్రక్క మెసేజ్ ఇస్తూ తెరకెక్కిన Rajugari gadhi సిరీస్ లో వచ్చిన రాజుగారి గది , రాజుగారి గది 2 సినిమాలు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి. 🎃రాజుగారి గది : (ఫస్ట్ పార్ట్) ఓంకార్ సోదరుడు అశ్విన్, ధన్య బాలకృష్ణన్ జంటగా నటించిన సస్పెన్స్,హార్రర్ ,ఎంటర్టైనింగ్ మూవీ చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ నే రాబట్టింది . 🎃రాజుగారి గది -2 : ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యాక అదే ఊపు లో సెకండ్ పార్ట్ ని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ సారి అక్కినేని నాగార్జున మరియు సమంత లాంటి అగ్ర తారలతో..సస్పెన్స్ కి తోడు కొంత గ్లామర్ ని కూడా యాడ్ చేశారు ఈ గది లో. అనుకున్నట్టుగానే ఈ సినిమా లో మామ కోడళ్లు...
- [త్వరలో..మీ పాస్ పోర్ట్ లు..మారబోతున్నాయ్..!!](https://teluguwonders.com/passports/): Teluguwonders: ఇకపై పాస్పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్ ఆధారిత ఈ – పాస్పోర్ట్ జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది . త్వరలో పాస్పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. 📌E- పాస్పోర్ట్ అంటే : ప్రస్తుతం ఇస్తున్న పాస్ పోర్టులను 2013వ సంవత్సరం నుంచి గోస్ట్ ఇమేజ్(డిజిటల్ ఫొటో)తో అందిస్తున్నారు. అయితే వాటి స్థానంలో చిప్స్ వస్తాయి. 👉ఈ చిప్లో పర్టికులర్ వ్యక్తి యొక్క బర్త్ డే, తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా, ఫొటోలతో కూడిన పూర్తి సమాచారం ఉంటుంది. ఎవరైనా ఫొటో మార్చాలని ప్రయత్నించినా వేరే ఏ ఇతర మోసాలకు పాల్పడేందుకు యత్నించినా పాస్ పోర్టు ఆఫీస్కు మెసేజ్ వెళ్లిపోతుంది. (NIC), ఐఐటీ-కాన్పూర్ సంయుక్తంగా రూపొందించిన సాఫ్ట్వేర్తో ఇ-పాస్పోర్ట్స్ జారీ చేస్తారు. ఇ-పాస్పోర్ట్స్ తయారీ కోసం కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంటాక్ట్లెస్ ఇన్లేస్ సేకరించేందుకు నాసిక్లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.మొదటిసారిగా US గవర్నెమెంట్...
- [విక్రమార్కుడు మళ్లీ రాబోతున్నాడు](https://teluguwonders.com/vikramarkudu/): Teluguwonders: 23-జూన్-2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన `విక్రమార్కుడు’ విడుదలై ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.అత్తిలి సత్తి అండ్ విక్రమ్ రాథోడ్ గా గా రవితేజ అసమాన నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ స్టోరి రెడీ అవుతోందంటూ ఏళ్ల తరబడి ప్రచారం సాగుతూనే ఉంది. అసలు ఆ సినిమా పట్టాలెక్కింది లేదు కానీ.. ప్రచారార్భాటం మాత్రం సాగుతోంది. దీనిపై అటు రాజమౌళి కానీ.. కథారచయిత విజయేంద్ర ప్రసాద్ కానీ సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ అప్ డేట్ వచ్చింది. 🔴 కొత్త అప్ డేట్ ఇచ్చి న దర్శకుడు : దర్శకుడు అంటే రాజమౌళి కాదు,దర్శకుడు ప్రభుదేవా నుంచి వచ్చిన అప్ డేట్ ఇది. గతం లో కిలాడీ...
- [7800 కాంతి సంవత్సరాల దూరంలో.. అద్భుతం చేసిన ఒక కృష్ణ బిలం (BLACK HOLE)](https://teluguwonders.com/black-holes/): Teluguwonders: భూమికి 7800 కాంతి సంవత్సరాల దూరంలోని ‘వి404 సైగ్నిస్’ అనే బ్లాక్హోల్ అద్భుత విన్యాసాన్ని ప్రదర్శించింది.అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న ఆ కృష్ణబిలం.. ఉన్నట్టుండి ఒళ్లు విరుచుకుంది! ⚫స్థల కాలాలను మింగేస్తుంది : సాపేక్ష సిద్ధాంతంతో మాత్రమే కొలవగలిగినంత వేగంతో ప్లాస్మాను అన్నిదిశలకూ విరజిమ్ముతూ చుట్టూ ఉన్న స్థల కాలాలను తనలోకి లాగేసుకోవడం మొదలుపెట్టింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు కృష్ణ బిలం అంటే ఏంటో తెలుసుకోవాలి. 👉⚫కృష్ణ బిలం : ఈ విశ్వంలో ఏ స్థానంలో అయితే గ్రావిటీ(గురుత్వాకర్షణ శక్తి) స్థాయి చాలా ఎక్కువ ఉంటుందో..అంటే..ఏది కూడా ఆ శక్తి నుండి బయటకి తప్పించుకోలేదో..ఆకరికి వెలుగు కూడా..ఆ స్థానాన్ని కృష్ణ బిలం అంటారు. ⚫ఇవి ఎలా తయారవుతాయి? : ఈ విశ్వంలో దేనికైనా ఒక వయస్సు ఉంటుంది.. నక్షత్రాలకి కూడా ఒక వయస్సు ఉంటుంది…అలా ఆ నక్షత్రాలు ముసలివి అయ్యాక.. చనిపోతాయ్..అలా చనిపోయిన నక్షత్రాలు..పరిమాణంలో(అంటే వాటి పరిమాణం తో పోలుస్తే)...
- [137 ఏళ్ళు గా నిర్మాణంలో ఉన్న కట్టడం..!](https://teluguwonders.com/137-years-of-construction/): Teluguwonders: ఆ నగరంలో నిర్మించబడిన క్రైస్తవ ఆలయం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది ఆ కట్టడాన్ని చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.అయితే 137 ఏళ్ల తర్వాత ఈ కట్టడం గురించిన ఒక నిజం బయటపడింది దాంతో అధికారులు తల పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే .. 🔴అసలు ఏమైంది ఆ కట్టడానికి..: స్పెయిన్ దేశంలోని బార్సిలోనా నగరంలో ఉన్న సగరాడా ఫమిలా సుప్రసిద్ధ క్రైస్తవ ప్రార్ధనా మందిరం. 2005లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రోజూ కొన్ని వేలమంది దాన్ని సందర్శిస్తూ ఉంటారు. సగరాడా ఫమిలా నిర్మాణం 1882లో మొదలయింది. అయ్యింది.మూడేళ్ళ కిందట ఒక సందర్భంలో కట్టడానికి సంబంధించి ఒక విషయం అధికారుల దృష్టికి వచ్చింది . 🔴అది ఏమిటంటే…!!? : ఈ చారిత్రక భవన నిర్మాణానికి అనుమతి లేదట ! ఎందుకు తీసుకోలేదని నిర్వాహకుల్ని అడిగితే, ‘‘దాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. బార్సిలోనాను అనుకొని ఉన్న చిన్న గ్రామంలో...
- [గోపిచంద్ "చాణక్య" FIRST LOOK ..అదిరింది..](https://teluguwonders.com/gopichand-new-movie-first-look/): Teluguwonders: యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో ఒక స్పై థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్ ను నిన్నే ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఇందులో గోపీచంద్ ఇండియన్ స్పై గా చేస్తున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ఓ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.. ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులకు కానుకగా ‘చాణక్య’ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు . ఈ పోస్టర్లోనే గోపీచంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మూవీ టీం. 👉First look గురించి : ఈ పోస్టర్ లో ఓల్డ్ సిటీలో.. ఇసుక వేస్తే రాలనంతమంది జనాలున్న రోడ్ పై నడుస్తున్నాడు.ముస్లిం కమ్యూనిటీ మధ్యలో గోపిచంద్ ను ఫోటో హైలైట్ చేస్తుంది. గోపిచంద్ ఇంటెన్స్ లుక్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఫుల్ గా గడ్డం పెంచి...
- [ఈనెల 28న కల్కికి... శ్రీ విష్ణు కి పోటీ](https://teluguwonders.com/kalki-and-sri-vishnu-movies-release-28th/): Teluguwonders: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 2 సినిమాలు ఒకేరోజు థియేటర్లలోకి రాబోతున్నాయి. అవే కల్కి, బ్రోచేవారెవరురా.👉సాధారణంగా వేర్వేరు. జానర్లకు చెందిన సినిమాలు ఒకే రోజు విడుదలవుతుంటాయి. ఎందుకంటే దీని వల్ల చిత్రాల మధ్య పోటీ ఉండదు,లేదా పోటీ తగ్గుతుంది. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. 🔴కల్కి : గరుడవేగ లాంటి సక్సెస్ తర్వాత రాజశేఖర్ నుంచి వస్తున్న సినిమా కల్కి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన కల్కి. 80ల నాటి కథతో,, డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇప్పటికే టీజర్ లో ఆ కొత్తదనాన్ని ఫీల్ అయ్యారు ప్రేక్షకులు. ఈనెల 28న థియేటర్లలోకి రానుంది ఈ మూవీ. 🔴బ్రోచేవారెవరురా: ఇదే తేదీన విడుదలకు ముస్తాబైంది బ్రోచేవారెవరురా..అంటే జూన్ 28 కిమరో డిఫరెంట్ మూవీ రాబోతుందన మాట. . 👉ప్లస్ పోయింట్స్ : శ్రీవిష్ణు సినిమాలంటేనే డిఫరెంట్ గా ఉంటాయనే పేరుంది. బ్రోచేవారెవరురా మూవీ కూడా ఇందుకు ఏమాత్రం...
- [హృతిక్ రోషన్ ఉచిత శిక్షణ..!!](https://teluguwonders.com/hrithik-roshan-started-free-iit-coaching/): Teluguwonders: హృతిక్ రోషన్ ముందునుంచే ఏ సినిమా చేసిన చరిత్రలో నిలిచిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు .ఆయన నటించిన సినిమాలు చూస్తేనే ఆ విషయం అర్థమవుతుంది’ ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘సూపర్ 30’. 🔴’సూపర్ 30′ : Super 30 ప్రొగ్రామ్ పేరుతో ఐఐటీలో శిక్షణ ఇచ్చే బిహార్కి చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు. 🔴ఆనంద్ కుమార్ పాత్రలో : ఈ సినిమా లో ఆనంద్ కుమార్ పాత్రలో డీగ్లామర్ లుక్లో హృతిక్ పరకాయ ప్రవేశం చేశారు.ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. 👉తాజాగా మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ని ట్విట్టర్ ద్వారా హృతిక్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ “భారత్ని ఓ చీప్ లేబర్ దేశం అంటుంటారు. మరి పెప్సికో కంపెనీకి అధినేత యూనిలివర్ సంస్థ లను నడిపిస్తున్నదెవరు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియకపోతే గూగుల్లో వెతకండి. ఆ...
- [శత్రుదుర్బేధ్యమైన ప్రత్యేకతలు దాని సొంతం](https://teluguwonders.com/the-beast-american-presidents-car/): Teluguwonders: ప్రపంచ దేశాలకు భద్రత అంటే ఏమిటో చెప్పేది అమెరికా అందుకే తన భద్రత విషయంలో అమెరికా ఎప్పుడూ జాగ్రత్త వహిస్తుంటుంది.ఈ విషయం లో అమెరికాకు ఏ దేశం కూడా పేరు పెట్టలేదు. 🔴కట్టు దిట్టమైన భద్రత వలయం : అమెరికా అధ్యక్షుడికి భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకునే ఆహారం నుంచి పయనించే వాహనం వరకు ప్రతి విషయంలో నిఘా ఉంటుంది. అధికారులు అత్యంత కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటారు. 🔴ప్రపంచదేశాలకు పెద్దన్న అమెరికా : ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ, అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ పరంగా అమెరికా ఎంత ముందంజలో వుంటుందో అందరికీ తెలిసిందే. ప్రపంచదేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు మరింత అడ్వాన్స్డ్గా ఉంటారు. దీనికి ఆయన ఉపయోగించే కారే మంచి నిదర్శనం. అమెరికా దేశానికి అధ్యక్షుడు వాడే కారు చాలా ప్రత్యేకం. 🔴వివరాల్లోకి వెళ్తే : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్...
- [40 ఏళ్ల క్రితం చనిపోయిన ..తల ఇంకా జీవించే ఉంది...!!!](https://teluguwonders.com/wacky-wolf/): సైబీరియాలోని యాకుటియా ప్రాంతంలో 40 వేల ఏళ్ల నాటి తెగిపడిన ఓ రాకాసి తోడేలు తలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ తోడేలు తల ని చూసి ఆశ్చర్య పోయారు. 🔴శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసిన విషయం: రాకాసి తోడేలు తలలోని మెదడుతో సహా ఇతర భాగాలు పెద్దగా పాడవకుండా ఉండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుత మున్న తోడేళ్ల తల పరిమాణము కంటే ఈ రాకాసి తోడేలు తల పెద్దదిగా ఉంది. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తలను కనుగొనటం ఇదే మొదటిసారని రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ అల్బర్ట్ ప్రోటోపోపోవ్ తెలిపారు.ఇదో ప్రత్యేకమైన ఆవిష్కరణ అని అల్బర్ట్ తెలిపారు. 🔴 ఆ తల ప్రత్యేకత : మామూలు తోడేళ్ల తల 9.1-11 అంగుళాలు ఉంటే ఈ రాకాసి తల దాదాపు 16 అంగుళాల పొడువు ఉంది. అంటే ప్రస్థుత తోడేలు తల కంటే రెండు రెట్లు పెద్దది. 🔴అప్పుడు దొరికింది ఆ...
- [సాహోరె అనిపిస్తున్న సాహో నయా..టీజర్](https://teluguwonders.com/saaho-teaser/): Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సాహో’ టీజర్ వచ్చేసింది.‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. 🛡Making of saho : ఈ సినిమా ప్రారంభానికి ముందు Making of saho అనే ఒక టీజర్తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు. 🎊వహ్వా అనిపించిన Saaho teaser : తాజాగా సాహో సినిమా టీజర్ను.. ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం 11.23 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ . 🎊టీజర్ హైలైట్స్ :సాహో టీజర్ కాక రాజేసింది. చాలా ఇంటెన్స్గా, అద్భుతంగా, గ్రిప్పింగ్గా ఉంది. ఈ టీజర్ ఓ రేంజ్లో ఉంది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను...
- [మట్టి కాదిది మేకప్ కిట్](https://teluguwonders.com/multhani-clay-face-pack/): ఈ కాలంలో చర్మాన్ని హాయిగా ఉంచే ఫేస్ ప్యాక్ లలో Multhani మట్టితో చేసినవి ఉపయోగించడం బెస్ట్ . ముల్తానీ ఫేస్ ప్యాక్ లు చర్మాన్ని సేద తీర్చడమే కాకుండా చర్మాన్ని మెరిపిస్తాయి కూడా . మెరిపించే కొన్ని ముల్తానీ ఫేస్ ప్యాక్ లు మీకోసం :🔸ఓ గిన్నెలో రెండు మూడు టేబుల్ స్పూన్ల Multhani మట్టి తీసుకుని అందులో టేబుల్స్పూన్ చొప్పున పెరుగు , కీరా దోస తురుము,రెండు చెంచాల శెనగపిండి వేసుకుని బాగా కలపాలి .తర్వాత వీటికి పాలను కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకుని ముఖానికి మెడకు పట్టించాలి . 👉20నిమిషాల తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేయాలి .ఈ పూత చర్మాన్ని మెరిపిస్తుంది . 👱🏿♀బ్లాక్ హెడ్స్ పోవడానికి : రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి ,టేబుల్ స్పూన్ పెరుగు ఒకటిన్నర చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని...
- [మహిళ జాతకాన్ని మార్చిన Ring](https://teluguwonders.com/a-ring-changed-a-lady-horoscope/): కొంతమందికి ఎంత కష్టపడినా అదృష్టం కలిసి రాదు జీవితాంతం వాళ్ళ కష్టాలు పడుతూనే ఉంటారు .ఎప్పుడూ వాళ్ల జీవితం కష్టాల మయం గానే ఉంటుంది . మరి కొంతమందికి మాత్రం అదృష్టం సునాయాసంగా కలిసి వస్తుంది .దాంతోవారి జీవితమే మారిపోతుంది. ఇప్పుడు చెప్పబోయే సంఘటన అలాంటిదే. ఒక మహిళ సరదాగా చేసిన పని ఆవిడ జీవితాన్నే మార్చేసింది . ధనవంతురాలిని చేసేసింది. 🎊వివరాల్లోకి వెళితే : లండన్లో ఓ యువతికి Ring రూపంలో అదృష్టం వరించింది. కూరగాయలు కొనుక్కోడానికి సంతకు వెళ్లిన యువతి పర్సులో మిగిలిన డబ్బుతో ఏదైనా కొందామనుకుని సంతలో తిరిగింది. ఉంగరాలు అమ్ముతున్న దుకాణం వద్దకు వెళ్లి తన దగ్గరున్న 13 డాలర్ల(రూ. 900)తో Ring కొనేసింది. కొద్దిరోజుల తరువాత ఆ ఉంగరాన్ని అమ్మేస్తే ఎంత వస్తుందో చూద్దామని తాకట్టు దుకాణానికి వెళ్లింది. ఒక వారం తరువాత ఎంత వస్తుందో చెబుతామని దుకాణదారులు చెప్పడంతో యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది....
- [సాహో టీజర్.. ఊహించని సర్ ప్రైజ్](https://teluguwonders.com/saaho-official-teaser/): Presenting the official Hindi teaser of the upcoming movie #Saaho Saaho Official Teaser Tamil on UV Creations. #Saaho
- [నాగార్జున-అమల : ఎవర్ గ్రీన్ love couple](https://teluguwonders.com/ever-green-love-couple/): 27 ఏళ్ల క్రితం సరిగ్గా జూన్ 11న నాగార్జున, అమల పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం వెనక పెద్ద సినీ ప్రయాణమే ఉంది.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్లు ఇలా ఒకింటి వారయ్యారు. దీనికి బాలీవుడ్, టాలీవుడ్,కోలీవుడ్ మినహాయింపు కాదు. తెలుగులో సినిమాల్లో కలిసి నటించిన తర్వాత ఒకింటి వాళ్లైన జంటల్లో నాగార్జున, అమల ఒకరు. 💖వారి ప్రేమ ప్రయాణం అలా మొదలయ్యింది : ఫస్ట్ టైమ్ వీళ్లిద్దరు ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిరాయి దాదా’లో మొదటిసారి కలిసినటించారు. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ‘చినబాబు’‘శివ’,‘ప్రేమ యుద్ధం’,హిందీలో శివ రీమేక్ శివ సినిమాతో పాటు ‘నిర్ణయం’ వంటి ఐదు సినిమాల్లో జంటగా నటించారు.వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన ‘శివ’ సినిమా తప్పించి మరే సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన ‘శివ’ సినిమాతో మొదలైన వీరి ప్రేమాయణం ‘నిర్ణయం’ సినిమాతో పీక్స్కు చేరుకుంది. 💖ఆ శుభ ముహూర్తం : 27...
- [త్వరలో ఏ.పీ.ఎస్ ఆర్టీసీ.. ప్రభుత్వంలో విలీనం కానుందా..!!](https://teluguwonders.com/aps-rtc/): ఎన్నికలకు ముందు తమ పార్టీ మ్యానిఫెస్టోలో వైసీపీ అధినేత జగన్.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని బహిరంగంగా పలు వేదికలలో ప్రకటించారు .ఇవన్నీ మామూలే అనుకుని అప్పట్లో ఆర్టీసీ కార్మికులు కూడా అంతగా ఆశలు పెట్టుకోలేదు. కానీ ఆశ్చర్యం గా ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తో సానుకూల దిశగా అడుగులు వేయటం కార్మికులలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉద్యోగులకు సంబంధించి వారి భద్రత, వేతనాల పెంపుదల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పన్నెండు వేల మందికి పైగా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కార్మికుల్లో విలీన ఆశలు నెలకొన్నాయి. దాంతో రాజధాని ప్రాంత జిల్లాల ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనంపై ఆశలు పెట్టుకుంటున్నారు. 🔴విలీనం వల్ల లాభాలు : ఆర్టీసీ కనుక ప్రభుత్వంలో విలీనమైతే ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కలుగుతుంది. ఏటా ఫిట్మెంట్...
- [షాకింగ్ న్యూస్ : వరుణ్ తేజ్ కి కార్ ఆక్సిడెంట్..ఆందోళన లో అభిమానులు..](https://teluguwonders.com/varun-tej-car-accident/): ఫిదా,తొలి ప్రేమ,తాజా గా F2సినిమాల లో నటించిన హీరో వరుణ్ తేజ్ యాక్సిడెంట్ కి గురయ్యారు.వరుణ్ ప్రయాణిస్తున్నకార్ వనపర్తి లోని కొత్తకోట వద్ద యాక్సిడెంట్ కారణంగా దెబ్బతింది. 🔴 వివరాల్లోకి వెళ్తే : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కొత్తపేట మండలం జాతీయ రహదారి రాణిపేట దగ్గర యూ టర్న్ అవుతున్న కారును వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడి కారు ఢీకొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. 🔸వరుణ్ తేజ్ సేఫ్ : వరుణ్ తేజ్ కి ఆక్సిడెంట్ అన్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే ఆక్సిడెంట్ అయినప్పుడు లక్కీగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో వరుణ్ తేజ్ సేఫ్ గా బయటపడ్డారు. 👉అయితే వరుణ్ తేజ్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో అభిమానులు,కుటుంభ...
- [ఆ హీరోయిన్ కోసం..జేడీ. చక్రవర్తి..రాం గోపాల్ వర్మ గొడవ పడ్డారట..](https://teluguwonders.com/jd-chakravarthi-and-ramgopal-varma/): రాంగోపాల్ వర్మ,జేడీ చక్రవర్తి వీళ్లిద్దరూ.. గురు శిష్యులు మాత్రమే కాదు,ఒకరి పై మరొకరికి మంచి అవగాహన ఉన్న ఫ్రెండ్స్ కూడా.అయితే ఇంత ఫ్రెండ్స్ మధ్య లో కూడా ఒక విషయంలో గొడవ జరిగింది అట .అది జేడీ మాటల్లోనే … 🔴ఆ హీరోయిన్ విషయంలో : ఇన్నేళ్ల జర్నీలో రాంగోపాల్ వర్మతో నేను గొడవ పడటం కానీ, విబేధాలు రావడం కానీ ఎప్పుడూ జరుగలేదు. అయితే శ్రీదేవి విషయంలో మా ఇద్దరికీ చిన్న గొడవలు జరుగుతూ ఉండేవి. ఇద్దరికీ శ్రీదేవి ఇష్టం. అదే అక్కడ సమస్య అయింది. క్షణక్షణం సినిమాకు వర్మ డైరెక్టర్ అనే విషయం మరిచిపోయి ఆమెను పటాయించడానికి ట్రై చేసినట్లు జేడీ గుర్తు చేసుకున్నారు. 💚శ్రీదేవి : అతిలోక సుందరిగా ఇండియన్ సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన తార. అప్పట్లో ఎంతో మందికి కలల రాణి. ఆమెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది ప్రముఖులు ట్రై చేశారు. కానీ...
- [మనన్ షా : పైరసీ కి..సింహ స్వప్నం..అతడు](https://teluguwonders.com/manan-shaw-piracy/): పుస్తకాలను చదువుతుంటే అతడు మాత్రం కంప్యూటర్లను చదివాడు. అతడికి కంప్యూటర్లంటే ప్రాణం.అదే జీవితమనుకున్నాడు.అందుకు కృతజ్ఞతగా ఆ కంప్యూటర్స్ 10th క్లాస్ చదివిన ఈ కుర్రాన్ని అవలాన్స్ గ్లోబల్ సోల్యూషన్స్’ సంస్థకు సృష్టికర్తను చేశాయి. అవును అతడు టెన్త్ క్లాస్ తోనే స్కూలుకు స్వస్తి చెప్పాడు. కట్ చేస్తే… ఇప్పుడతడు భారత్లోని టాప్-10 ‘ఎథికల్ హ్యాకర్స్’లో ఒకడయ్యాడు. మైక్రోసాఫ్ట్ ప్రకటించిన ప్రపంచ టాప్-100లోనూ స్థానం సంపాదించాడు. బాలీవుడ్ సినిమాలను పైరసీ బారి నుంచి కాపాడుతున్న ఘనుడు. సైబర్ నేరాల మిస్టరీ ఛేదిచేందుకు పోలీసులకూ, నిఘా వర్గాలకూ తోడ్పడుతున్నాడు. 🔸”లక్ష్యాలు అందరికీ ఉంటాయి. కానీ మార్కులు, కెరీర్ రేస్లో పరుగెత్తడం వల్ల మనకు తెలియకుండానే ఆ లక్ష్యానికి దూరంగా వెళ్లిపోతున్నాం. అలా కాకుండా మనపై మనం నమ్మకంతో శ్రమిస్తే ఏ గోల్ అయినా కొట్టగలం” అంటున్నాడీ 25 ఏళ్ల హ్యాకింగ్ జీనియస్ మనన్ షా .ఆయన గురించి ఆయన మాటల్లోనే…విందాం.. 🔴కంప్యూటరే..నా కెరీర్ :...
- [పెట్రోల్ కోసం దొంగతనం](https://teluguwonders.com/petrol/): బీఎండబ్ల్యూలో పెట్రోల్ కొట్టించేందుకు డబ్బులు లేకపోవడంతో కోళ్లను దొంగిలిస్తున్న ఒక విచిత్రమైన వ్యక్తి కథనం ఇది. అసలు బీఎండబ్ల్యూ కార్ ఏంటి ,ఈ కోడి ఏంటి అని ఆశ్చర్య పడుతున్నారా అయితే రండి విషయంలో కి వెళదాం . 🔴బీఎండబ్ల్యూ కొన్న ఒక రైతు : చైనాలోని సిచువాన్ ప్రాంతానికి చెందిన ఓ రైతు బడాయికి పోయి ఏకంగా రూ.2 కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ కారే కొన్నాడు కానీ రోజూ అందులో తిరుగుతూ.. కోళ్లు, బాతులను ఎత్తుకుపోయేవాడు. అంత ఖరీదైన కారు కొని అదేం పాడు పని అంటే అక్కడే ఉంది ట్విస్టు. 🔴డబ్బుల్లేక : అతడు కారైతే కొనేశాడు.. కానీ, అందులో పెట్రోల్ కొట్టించడానికే మనోడి వద్ద డబ్బుల్లేవు. దీంతో చిల్లర దొంగగా మారి.. పోలీసులకు పని చెప్పాడు. 🔴కోళ్ల దొంగతనం: అతడు డబ్బుల కోసం లినుషీ ప్రాంతంలో కోళ్లు, బాతులను దొంగిలించేవాడు. వాటిని మార్కెట్లో...
- [ఈ హీరోయిన్ కి లేని అలవాటే లేదు...!!!](https://teluguwonders.com/digangana-suryavanshi/): సాధారణంగా తీరికవేళల్లో కాలాన్ని గడపడానికి ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది దాన్నే హాబీ అంటాము మనం .అయితే ఈ hobby’s మామూలు వారికి మాత్రమే కాదు.తీరిక లేకుండా గడిపే హీరోయిన్స్ కి కూడా ఉంటాయి .అది కూడా మనకంటే ఎక్కువగా.. ఇదంతా ఎందుకు అన్ని హాబీస్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటారా..ఆమె..దిగాంగనా సూర్యవన్షి. 💖దిగాంగనా సూర్యవన్షి : హిందీ సీరియల్స్లో నటించి.. మెప్పించి ఆ తర్వాత బాలీవుడ్లో కూడా విజయకేతనాన్ని ఎగురవేసిన ఈ హీరోయిన్ కి లేని హాబీ అంటూ మాక్సిమం లేదు. 💚 బుల్లితెర పైన ఇటు వెండితెరపైన : సీరియల్లో కనిపించినవాళ్లు.. సినిమాల్లో హిట్ కొట్టినట్టు ఎక్కడా లేదు.. కానీ ఆ క్రెడిట్ను దక్కించుకుంది దిగాంగనా. 🔸బుల్లి తెరపైన : ఐదు సంవత్సరాల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా టీవీలో కనిపించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు టీవీకి కామా పెట్టేసింది. 👉ఆ తర్వాత 2009లో శకుంతల అనే సీరియల్లో సపోర్టింగ్ రోల్...
- [మెదడును దొంగిలించిన శాస్తవేత్త](https://teluguwonders.com/einstein/): ఐన్స్టీన్.. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరొందిన భౌతిక శాస్త్రవేత్త.జర్మనీకి చెందిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ 14 మార్చి, 1879 జన్మించారు. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ఆయనే ప్రతిపాదించారు. మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ఫార్ములా E = mc2 ను కనిపెట్టింది కూడా ఆయనే. అపర మేథావిగా పేరొందిన ఐన్స్టీన్ 76 ఏళ్ల వయస్సులో 1955, ఏప్రిల్ 18న న్యూజెర్జీలోని ప్రిన్సెటాన్ ఆసుపత్రిలో నిద్రలోనే కన్నుమూశారు. 🔴ఆయన కోరిక పూర్తిగా నెరవేరలేదు : మరణం తర్వాత తన శరీరాన్ని పూర్తిగా దహనం చేయాలని, తన భౌతిక కాయంపై ఎలాంటి పరిశోధనలు చేయకూడదని కోరారు. అయితే, ఆయన అనుకున్నది మాత్రం జరగలేదు. ఐన్స్టీన్ మరణం తర్వాత మృతదేహానికి డాక్టర్ థామస్ హార్వే..అనే వైద్యుడు పంచనామా నిర్వహించారు. 🔴ఐన్స్టీన్ మెదడును దొంగిలించాడు: అయితే పంచనామా నిర్వహించిన థామస్. హార్వే ఐన్స్టీన్ మెదడును దొంగిలించాడు.ఇలా చేసినట్టు ఐన్స్టీన్ కుటుంబికుల కు కూడా తెలియదు.ఎవరికి తెలియకుండా...
- [TATA NEXON](https://teluguwonders.com/tata-nexon/): TATA NEXON
- [యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవ](https://teluguwonders.com/fevicol-sr-505/): #ఫెవికాల్ SR 505 ఇప్పుడు యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవికాల్ SR 505. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కైనీ సిగరెట్ గంజాయి అల్కహాల్ గుట్కాలకు మించిన ప్రాణాంతక మాదక ద్రవ్యం ఇది. కేవలం నలభై రూపాయలకే ఫెవికాల్ డబ్బా మార్కెట్లో లభించడంతో ఇప్పుడు కాలేజీ విద్యార్ధులు మాత్రమే కాదు స్కూలు పిల్లలు, గృహిణులు సైతం దీనికి బానిసలవుతున్నారు. ఈ ఫెవికాల్ SR 505 లో ఉన్న లిక్విడ్ ను కావాల్సినంత మోతాదులో ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుని దానిని మొహానికి తగిలించుకుని దాని నుంచి విడుదలయ్యే ఘాటైన వాయువులను పీల్చుతూ మైకంలో మునిగి తేలుతుంది నేటి యువత. ఒక్కసారి దీనిని వాడితే ఇక దీనికి బానిసగా మారాల్సిందే. అన్ని హార్డ్ వేర్ షాపుల్లో...
- [ఇది నిజం : ఆధార్ ఉంటే చాలు..2 లక్షల రూపాయలు...](https://teluguwonders.com/adhar-card/): అనిల్ అగర్వాల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరాన్నిఆగర్వాల్ గుర్తు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని అనిల్ అగర్వాల్ అన్నారు. 🔴భారత దేశ పరిస్థితి పై : భారత దేశ పరిస్థితిని ఆయన ‘మదర్ ఇండియా’ సినిమాతో పోల్చారు. ఆ సినిమాలో రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోతున్నారని, అలాగే, భారత్లోనూ 50శాతం ఆదాయాలను దిగుమతుల పైనే ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఆ తర్వాత వడ్డీలకు చెల్లింపులు పోగా మిగిలేది ఏమీ లేదన్నారు. 🔴ఆధార్ ఉన్న ప్రతీ వారికి : దేశంలో ఆధార్...
- [బ్యాంకు ఖాతా దారులకు శుభవార్త](https://teluguwonders.com/good-news-for-bank-account-holders/): బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఆర్బీఐ తొలగించింది. ఈ విధంగా బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. 👉బేసిక్ సేవింగ్స్ : బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎటువంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునేందుకు వీలున్నవి. ప్రస్తుతం అయితే చెక్ బుక్ తో పాటు ఇతర సదుపాయాలు కోరితే.. బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని అడుగుతున్నాయి. 🔴ఇతర సేవలూ ఉచితం : ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్ బుక్ తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. నెలలో 4 సార్లు నగదు విత్ డ్రా (బ్యాంకులు, ఏటీఎంలు) చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు అకౌంట్ లో కనీస బ్యాలెన్స్ ఉంచాలని బ్యాంకులు నిర్దేశించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అందరికి ఆర్థిక సేవలను చేరువ చేసే...
- [మాంసాహార మొక్కలు...!!!](https://teluguwonders.com/carnivorous-plants/): భూమి పుట్టినప్పటి నుంచీ ఉన్న ఆ మొక్కలు… చిన్న చిన్న కీటకాల్ని మాత్రమే ఆరగిస్తాయి. సన్ డ్యూస్, వీనస్ ఫ్లెట్రాప్ లాంటి మొక్కలు… కీటకాల్ని ఆకర్షిస్తుంటాయి. ఏదైనా కీటకం తమపై వాలగానే… దాన్ని బలవంతంగా లోపలికి లాగేసుకొని చంపేస్తాయి. ఆ కీటకంలో గుజ్జును, మాంసాన్నీ పీల్చేస్తాయి. 🔴కొత్త రకం violent మొక్కలు : తాజాగా కెనడాలోని… అంటారియో శాస్త్రవేత్తలు మాత్రం… కొత్త రకం మొక్కల్ని కనుక్కున్నారు. అవి ఎంత ప్రమాదకరమైనవంటే… పెద్ద పెద్ద తొండలు, సాలమాండర్లను కూడా తినేస్తున్నాయి. మన చేతి వేలు సైజులో ఉండే కీటకాల్ని కూడా ఆరగిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇలాంటి మొక్కలతో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు. 🔴పిచర్ మొక్కలు :పిచర్ మొక్కలు కెనడాలోని తడి నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి చిన్న చిన్న కీటకాల్ని మాత్రమే తినే మొక్కలు అని ఒకప్పటి శాస్త్రవేత్తలు భావించారు. అప్పట్లో ఆ మొక్కలు సాలీళ్లు, పురుగుల్ని మాత్రమే తినేవి. 🔴ఇప్పుడు పెద్ద...
- [అమ్మాయిలు అందంగా ఉంటే పన్ను!!](https://teluguwonders.com/a-girl-give-warring-to-traffic-police/): సాధారణం గా ఫైన్లు ఎందుకు వేస్తారు..ఏదైనా తప్పు చేసినందుకు వేస్తారు. 👉 హెల్మెట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని..నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్కు చేసారని. ట్రిఫుల్ రైడింగ్కు.. రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్నారని ఫైన్ వేయటం తెలిసిందే. అది మాములే. 🔴కొత్త రకం ఫైన్ ఇది : అందుకు భిన్నంగా ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా కొత్త రకం ఫైన్ వేసాడు.దాని వల్ల అతని టోపీ కే ముప్పొచ్చింది. 🔴వివరాల్లోకి వెళ్తే : అందంగా ఉందన్న కారణంగా ఒక అమ్మాయికి ఫైన్ వేసాడు ఒక ట్రాఫిక్ పోలీస్ .ఈ ఉదంతం మే 25న ఉరుగ్వేలోని పేసందు అనే పట్టణంలో చోటు చేసుకుంది.ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 👉చలానా కూడా రాసిచ్చాడు : బైక్ మీద వెళుతున్న ఒక మహిళ అందంగా ఉండటంతో.. ఇంత అందంగా ఉన్నందుకు ఫైన్ అంటూ చలానా రాసివ్వటమే కాదు.. అందంగా ఉండటమే నేరమన్న విషయాన్ని...
- [పక్షుల ప్రయాణం...అద్భుతం!!](https://teluguwonders.com/migratory-birds-travel/): దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి లో ఎన్నో అద్భుతాలు… మరెన్నో వింతలూ.. విశేషాలూ.. అందులో పరమాద్భుతం పక్షుల వలస . పక్షుల వలస అనేది ఇప్పటి వరకూ అంతుచిక్కని ఒక రహస్యం . అవి ఒక ధ్రువం నుండి మరో ధ్రువానికి లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. తిరిగి దారిమరిచిపోకుండా వాటి సొంత ప్రాంతానికి వెళ్లిపోతాయి… . తమకు ఏమాత్రం తెలియని ప్రాంతాలనూ పలకరించి వస్తుంటాయి. ఈ క్రమంలో పర్వతాలు, సముద్రాలు, ఎడారులు.. అన్నింటినీ సులువుగా దాటిపోతుంటాయి. అయితే వీటికి 🔴ప్రయాణ మార్గం ఏలా తెలుస్తుంది? అవి భూ అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించగలవని, దాని ఆధారంగా తమ మెదళ్లలో రూట్మ్యాప్ను సిద్ధం చేసుకుంటాయని కొందంటారు. సూర్యుడు, నక్షత్ర గమనాల ఆధారంగా ప్రయాణిస్తాయని ఇంకో వాదన. 👉లాండ్మార్క్స్ ద్వారా : అవి ఏటా ఒకే మార్గంలో ఒకేచోటుకు వెళ్లొస్తాయి. కాబట్టి, ఆ మార్గంలో ఉండే భౌగోళిక గుర్తులను (లాండ్మార్క్స్) గుర్తుపెట్టుకుంటాయి. నదీలోయలు, సముద్రతీరాలు, పర్వతాలు...
- [ఒక్క రూపాయి మాత్రమే...](https://teluguwonders.com/odisha-government/): ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలో పౌష్టికాహారం.. పోషక వినియోగం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. 🔴రేషన్ లో 1రూపాయి కే రాగులు : ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా కేవలం ఒక్క రూపాయికే కిలో రాగులును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఆదిత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 🔴జులై నుంచిఈప్రాంతాల్లో : పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని ప్రాంతాలలో దీనిని అమలు చేస్తామని..ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తామన్నారు.గజపతి, కల్హండి, కందమల్, కోరాపుట్, మల్కన్ గిరి, రాయగడ, నౌపాడ ప్రాంతాల్లో ప్రతీ ఒక్క రేషన్ వినియోగదారుడు ఒక్క రూపాయికే కిలో రాగిని జులై నుంచి పొందవచ్చన్నారు. 17 వేల 500 క్వింటాళ్ల రాగిని రేషన్ కార్డు వినియోగదారులకు అందచేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పారు. ఖరీఫ్ సీజన్లో లక్ష క్వింటాళ్ల రాగి ధాన్యాన్ని...
- [RRR సినిమా... విభేదాలు!!](https://teluguwonders.com/bad-news-for-rrr-movie-fans/): ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ హైప్ ఉండటంతో కొందరు వ్యక్తులు కావాలనే కొన్ని వార్తలు పుట్టించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు అని మొన్నటి వరకూ అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి అన్ని అపశకునాలే కనిపించడం తో ఇక షూటింగ్ ని నిలిపివేయనున్నట్టుగా తెలుస్తుంది… 🔶దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి జక్కన్న ఈ సినిమాను ప్రకటించాడో అప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అన్నివర్గాల ప్రేక్షకులు భారీ అంచానాలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు అన్ని విఫలం కానున్నాయి. 🔴హీరో లకు గాయాలు : షూటింగ్ మొదలు పెట్టిన కొత్తలోనే రామ్ చరణ్ కాలికి గాయం అయిన విషయం తెలిసిందే . ఆ తర్వాత jr. ntr చేతి కి కూడ. గాయం అయ్యింది..దాంతో వారి...
- [కులం పేరుతో.. మరో ప్రేమ జంట బలి. .](https://teluguwonders.com/another-love-couple-sacrificed-their-lives/): వారిద్దరి మనసులు ఒకటయ్యాయి. కానీ వారిద్దరి కులాలు మాత్రం వేరు అవడం వల్ల అది వారిద్దరిని కబళించేసింది. 🔴విషయంలోకి వెళ్తే : తమ కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్ నాయక్(25) హైదరాబాదులోని ఎల్బీనగర్లో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శ్రీనివాసనగర్ కాలనీలో నివసించే స్వర్ణలత(21) బీటెక్ చదువుతుంది.. 🔴పరిచయం కాస్తా ప్రేమగా మారింది : రెండేళ్ల క్రితం ఇరువురికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఆ విషయాన్ని పెద్దలకు చెప్పేందుకు భయపడ్డారు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో తమ పెళ్లికి వారు అంగీకరించరనే అభిప్రాయానికి వచ్చారు. చనిపోవడానికి సిద్ధం అయిపోయారు. 🔴 చనిపోయిన క్రమం : 👉7వ తేదీన : శుక్రవారం స్వర్ణలత ఇంట్లో చెప్పకుండా బయటికి వచ్చింది....
- [రేషన్ ఇక సీదా ఇంటికి...](https://teluguwonders.com/ration/): రాష్ట్రవ్యాప్తంగా బియ్యం అధిక మొత్తంలో పక్క దారి పట్టడం వంటి అక్రమాలు కొనసాగుతున్నాయని తెలిసిందే.అయితే తాజాగా ఈ అక్రమాలను అరికట్టేందుకు కొత్త ప్రభుత్వం సరికొత్త పద్ధతు లను అవలంభించనుంది. 🔴రేషన్ సరుకులు ఇక ప్యాకెట్ల రూపం లో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని 50 కేజీల బస్తాల్లో రేషన్ షాపులకు సరఫరా చేస్తోంది.అక్కడ నుండి ప్రజలకు కావాల్సిన బియ్యాన్ని వారికి కావాల్సినట్టుగా ఐదు కేజీలు ,10 కేజీలు, 20 కేజీలు గా తూకం వేసి ఇచ్చే పద్ధతి ఉంది ఇప్పటివరకు . మిగిలిన సరుకులు కూడా చాలావరకు తూకం వేసే ఇస్తున్నారు.అయితే ఈ పద్ధతికి స్వస్తి చెప్పి పౌరసరఫరాలశాఖ సెప్టెంబర్ నుండి రేషన్ సరుకులన్నింటినీ ప్యాకెట్ల రూపం లోనే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్యాబినెట్లో చర్చించారు. 🔴కారణం ఏంటంటే :రేషన్ బియ్యం ఇతర సరుకులు పక్కదారి పట్టడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం...
- [జగన్ మంచితనానికి.. నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన..](https://teluguwonders.com/cm-jagan-mohan-reddy/): తాజాగా సీఎం జగన్ మంచి తనం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనుపవర్ లోకి వచ్చాక ఆయన శత్రువు ని ఎలా డీల్ చేశారు అన్నవిషయం పై వివరాల్లోకి వెళితే : 🔶నన్నూరి నర్సిరెడ్డి జగన్ పై పిట్ట కథ : ఆ మద్య తెలుగు దేశం పార్టీ భారీ బహిరంగ సభలో నన్నూరి నర్సిరెడ్డి ప్రత్యక్షం అయ్యి జగన్ ని దొంగగా చిత్రీకరించి ఒక కథ చెప్పారు..అందరూ చూస్తుండగా జగన్ గురించి ఆ పిట్ట కథ చెప్పాడు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు పగలబడి నవ్వుకున్నారు..జగన్ ని టార్గెట్ చేసుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందడం కోసం నానా తంటాలు పడే వారు. ఆ పిట్ట కథ సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. అందరూ ఏమవుతుందా అని చూసారు. 🔴కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు: అనుకోకుండా ఇప్పుడు ఏపిలో వైసీపీ పాలన వచ్చింది..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
- [ఆ ఆగంతకుడి దెబ్బకి.. ఈఫిల్ టవర్ ని ఖాళీ చేయించేశారు..](https://teluguwonders.com/eiffel-tower-has-been-evacuated/): ఫ్రాన్స్ లో ఎప్పుడు పర్యాటకులతో రద్దిగా ఉండే టవర్ వద్ద సోమవారం గందరగోళం వాతావరణం ఏర్పడింది. ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ను నిర్మించి గత బుధవారంతో 130 ఏళ్లు పూర్తైన విషయం తెలిసిందే. ఈ లోగా ఈ గందరగోళం తో ఈఫిల్ టవర్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. 🔴అసలు ఏమయ్యింది .: ఒక గుర్తు తెలియని వ్యక్తి అనుమతి లేకుండా టవర్పై ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు పర్యాటకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలను బట్టి చూస్తే సోమవారం మధ్యాహ్నంసుమారు 2.15 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం ఆగంతకుడు 324 మీటర్లు(దాదాపు 1.063 ఫీట్లు) పైకి ఎక్కినట్లు తెలుస్తుంది. 🔴టవర్లోని రెండో లెవల్ నుండి : ఆ ఆగంతకుడు. టవర్లోని రెండో లెవల్ వరకూ అంటే దాదాపు గ్రౌండ్ లెవల్ నుంచి 149 మీటర్లు మాములుగా వెళ్లి అక్కడి...
- [ఇండియా మీద అభిమానంతో మార్వెల్ హీరో ఏం చేశాడంటే...](https://teluguwonders.com/marvel-hero-chris/): థార్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్వర్త.మార్వెల్ హీరో క్రిస్ హెమ్స్వర్త్ అంటే తెలియని వాళ్లు ఉంటే ఉండచ్చేమోగానీ..థార్ అంటే తెలియనివాళ్లు మాత్రం అస్సలు ఉండరు. థార్ పాత్రతో అంతగా ఫేమస్ అయిపోయారు క్రిస్ హెమ్స్వర్త్.కాగా.. రీసెంట్గా ఒక మిడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు ముచ్చటించారు..అవి మీ కోసం. 🔴భారతదేశంలో షూటింగ్ అనుభవం: “భారత్లో షూటింగ్ ఎంతో ఎంజాయ్ చేశాను. ఆ సమయంలో షూటింగ్ చూడటానికి వేల మంది వచ్చేవారు. స్టూడియోలో ఉన్నప్పుడు ఇంత హడావుడి ఉండేది కాదు. అంతమందిని ఒకేసారి చూస్తే కంగారుపుట్టేది. వారంతా థార్ థార్….అని పిల్లుస్తుంటే ఎంతో థ్రిల్లింగా ఉండేది,” అంటూ షూటింగ్ విశేషాల గురించి ,షూటింగ్ అనుభవాలను గురించీ మిడీయాతో పంచుకున్నారు. 🔴తన కూతురికి ‘ఇండియా’ అని ఎందుకు పేరుపెట్టారో క్రిస్ వివరించారు.అది ఆయన మాటల్లోనే…వినండి : “నా భార్య ఇండియాలో చాలా కాలం పాటు గడిపింది....
- [వైఫై..కాదు..ఇక లైఫై...రాబోతుంది...](https://teluguwonders.com/not-wifi-lifi-is-coming-up/): వైఫై.. మనకు బాగా అలవాటైన చాలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం .ఈ పదం తెలియని వారుండరు.వైఫై ని వాడని వారుండరు. ఇంటర్నెట్ వినియోగం కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో దీని వాడకం బాగా పెరిగింది.ఇండ్లు, ఆఫీసులు ఇలా అన్ని చోట్లా వినియోగంలో ఉంటోంది. మొబైల్స్లోనూ సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా మనం వాడే మొబైల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా దగ్గర్లో ఉన్న వైఫై సిగ్నల్ ద్వారా మనం ఇంటర్నెట్ ని ఉపయోగించుకోవచ్చు. 🔴వైఫై సమస్యలు : ఈ వైఫై సిగ్నల్ సరిగా అందక కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అంతేకాదు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వైఫై కంటే వేగవంతమైన కనెక్ట్విటీ కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. 🔴 వై ఫై update అవ్వబోతుంది:వైఫై స్థానంలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇది వైఫై కంటే వంద రెట్లు వేగంగా పని చేస్తుంది. 🔴 వైఫై కాదు లైఫై : సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవం ఈ లైఫై....
- [ఇక్కడ 4 రోజుల పని:కోటి రూపాయల పైనే జీతం..](https://teluguwonders.com/4-days-work-1-korerupees-salary/): కొలంబస్..కొలంబస్ ఇ చ్చారు సెలవు..అంటూ జీన్స్ మూవీ లో ఒక సాంగ్ ఉంటుంది.వీకెండ్ సెలవు గురించిన సందర్భం లో ఆ పాట వస్తుందా సినిమా లో..సెలవు రోజునే కాదు ..అక్కడ పని చేస్తే ..పని చేస్తూ కూడా అదే పాటను పడుకోవచ్చు.ఎందుకంటే అక్కడ పని రోజులు కూడా సెలవు రోజులే మరి. 🏂విషయంలో కి వెళ్తే: వారానికి నాలుగు రోజుల పని..సంవతర్సానికి కోటికి పైగా జీతం..ఈ ఆఫర్ వింటుంటే ఆలస్యం చేయకుండా అప్లయ్ చేయాలనిపిస్తుంది కదూ! సముద్ర తీరంలో అందమైన దీవిలో, అలల శబ్దం తప్ప వేరే శబ్దాలు వినిపించని ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉద్యోగం అంటే పని చేసినా చేయనట్టే ఉంటుంది కదా.. 🤸🏻♀జాబ్ డీటెయిల్స్ ఇవి :అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈస్ట్ బ్రదర్ లైట్ స్టేషన్ సంస్థ ఈ అద్భుతమైన ఆఫర్ని ప్రకటించింది. శాన్ పాబ్లో సముద్రపు దీవిలో ఉన్న స్టేషన్ భవనాన్ని చూసుకోవడానికి( కేర్ టేకర్) ఉద్యోగ ప్రకటనను...
- [లేటెస్ట్ రేషన్ కార్డు లు వచ్చేస్తున్నాయి..](https://teluguwonders.com/latest-ration-cards/): మామూలుగా రేషన్ కార్డులు అంటే ఎలా ఉంటాయి ..అయితే వైట్ గా ఉంటాయి , లేదంటే పింక్ కలర్ లో ఉంటాయి . ఎప్పటి నుండో ఇదే పద్ధతి కొనసాగుతోంది . ఎన్నో ఏళ్లుగా వాటిని చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ అవే రంగులు. అవే డిజైన్లు. చూసీ చూసీ బోర్ కొట్టేస్తోంది… కదూ..అయితే ఈ పద్దతి ని కొత్త ప్రభుత్వం. మార్చలన్న ఆలోచనకు వచ్చినట్లు..త్వరలోనే మార్చేసేయబోతున్నట్లు.. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 🎊రంగం సిద్ధమౌతుంది : పౌర సరఫరాల శాఖ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న కోన శశిధర్… ఈ రేషన్ కార్డుల మార్పులకు సంబంధించిన అంశాన్ని పరిశీలించబోతున్నారు. ఇప్పటికే పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్ కార్డుల రంగులు, వాటిపై ఉండాల్సిన చిహ్నాలు, ఫొటోలు తదితర అంశాలన్నింటినీ ఉంచిన 5 రకాల కార్డు మోడళ్లను కమిషనర్కు ఇచ్చినట్లు తెలిసింది.జనవరిలో జరిపిన కలెక్టర్ల సదస్సు నాటికి కొత్త రేషన్ కార్డులకు 53,901 దరఖాస్తులు వచ్చాయి....
- [అమీ జాక్సన్ అలా చేసిందేంటి..?](https://teluguwonders.com/amy-jackson-pregnant/): బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ అమీ జాక్సన్ ప్రెగ్నెంట్ గా ఉంటూనే హాట్ ఫోటోలు షేర్ చేసే ట్రెండ్ మొదలు పెట్టింది.ఆవిడ ప్రస్తుతం గర్భిణి అనే విషయం తెలిసిందే. 🔴మన ఇండియాలో ఇవి సాగవు : ఇండియాలో ప్రెగ్నెంట్ అంటే చాలు అదో రకమైన గౌరవం. అంతే కాదు ప్రెగ్నెంట్స్ దిష్టి తలుగుతుందనే ఉద్దేశంతో ఎక్కువగా బైటకు రావొద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక ఏదో సీమంతం సమయంలో తప్ప ఫోటోలు గట్రా తీసుకోవద్దు అంటారు. 🔴ఇండియా లో కూడా ఇప్పుడు జెనరేషన్ మారిపోయింది : అవును ఇప్పుడు ఇండియా లో కూడా జెనరేషన్ మారిపోయింది . ప్రతి ఒక్కటి ఫోటో తీయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కామన్ గా మారిపోయింది. 🔴సెలబ్రిటీల విషయానికి వస్తే :ఇక సెలబ్రిటీ లైతే ప్రెగ్నెంట్ గా ఫోటో షూట్లు చేసుకోవడం.. బేబీ బంప్ ను ప్రదర్శించడం కామన్ అయింది. 🔶అమీ జాక్సన్ :అసలే...
- [జనవరి నుండి మహిళలకు సరి కొత్త వరం అందించనున్న సీ. ఎం.జగన్మోహన్ రెడ్డి..](https://teluguwonders.com/the-new-gift-will-be-given-to-women-from-january-cm-jaganmohan-reddy/): వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు అసలు ఇప్పటివరకు పాలనా అనుభవం లేని జగన్ ప్రభుత్వాన్ని పాలించగలరా అనుకున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలు,కొంత మంది రాజకీయ నాయకులు కూడా.కానీ ఒక్కసారి వై ఎస్ ఆర్ సి పి విజయం సాధించి జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే ఇప్పుడు జగన్ తనపై ఉన్న భేదాభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నారు తన పక్కా ప్రణాళిక తో. 🔴లోటు బడ్జెట్ లోఉన్నా సరే : ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం నెరవేర్చాలని పంతం గా ఉన్నారు జగన్. దానికి తోడు ప్రభుత్వాన్ని నడపడంలో అనవసర వ్యయాలను తగ్గించాలని చూస్తున్నారు జగన్ దీనివల్ల ఆ వ్యయం తగ్గడంతో ప్రజలకు నిజంగా చేయవలసిన పనులను మరింతగా 100% చేయడానికి వీలవుతుంది అని జగన్ ఆలోచన . 🔴ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల రద్దు: దానిలో భాగంగానే ఇప్పటికే టీడీపీ హయాంలోని అన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను...
- [ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదు](https://teluguwonders.com/jsp-pk/): ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదు • గెలిచే వరకు పోరాటం చేస్తా • భీమవరంలో ఓడించేందుకు రూ.150 కోట్లు ఖర్చు చేశారు • నేను కుయుక్తులతో రాజకీయాలు చేయను • పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటా • సమస్య ఉన్న ప్రతిచోట జనసేన గుర్తు కనబడాలి • మంగళగిరిలో కార్యకర్తలతో జనసేన అధినేత శ్రీ పవన్కళ్యాణ్ గారు ఒక్క ఓటమి జనసేన పార్టీని ఆపలేదని, తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదు అని, విజయం సాధించే వరకు పోరాడుతానని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జిల్లాల వారీ సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన్ని కలిసేందుకు వివిధ జిల్లాల నుంచి జనసేన కార్యకర్తలు వచ్చారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఎవరెవరు ఏ జిల్లా నుంచి వచ్చారు అన్న విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీ పవన్కళ్యాణ్...
- [ధోని హాండ్ గ్లౌజ్ ..పెద్ద వివాదాన్ని సృష్టించింది..](https://teluguwonders.com/dhoni/): ధోని ఇంగ్లండ్లో క్రికెట్ ఆడుతున్నాడు.. కానీ యుద్దం చేయడం లేదు. ఈ వ్యవహారంపై భారత్లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పిచ్చి చర్చకు తెరలేపుతూ.. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి,వారిని వెంటనే సిరియా, అప్గానిస్తాన్, రావండాకు పంపించాలి.’ అంటూ ఓ పాకిస్తాన్ మంత్రి ధోని పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. 👉టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దేశ భక్తిపై ఇటీవల క్రికెట్ ప్రియులు ప్రశంసలు కురిపించారు. వరల్డ్ కప్ లో కూడా ధోనీ తన దేశ భక్తిని చూపించాడంటూ ప్రశంసలు కురిపించారు. అయితే… పాకిస్థాన్ మంత్రి మాత్రం దానికి వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 🔴Dhoni హ్యాండ్ గ్లౌజ్ వివాదం : వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవల భారత్ దక్షిణాఫ్రికాతో తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో ధోనీ చేతికి వేసుకున్న గ్లౌజ్ లకు బలిదాన్ బ్యాడ్జ్...
- [రష్యాలో విచిత్రం : రాత్రికిరాత్రే ..బ్రిడ్జ్ మాయం..](https://teluguwonders.com/russiabridge/): కొద్ది రోజుల క్రితం 2 ఫోటోల కలకలం : సోషల్ మీడియా లో కొద్ది రోజుల క్రితం కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటో లు ఒక బ్రిడ్జికి సంబంధించినవి. 🌟ఆ బ్రిడ్జి ఫోటోలు వైరల్ అవ్వడానికి కారణం : వైరల్ అయ్యిన ఆఫోటో లో బ్రిడ్జిలో కొంత భాగం ధ్వంసం అయ్యి దానికి సంబంధించిన శిథిలాలు నీటిలో పడిపోయి ఉన్నాయి. అయితే ఇది ఏదో ఫేక్ అయి ఉంటుందని చాలా మంది భావించారు. ఫోటోలు వైరల్ అయిన కొద్ది రోజులకే అక్కడ ఉన్న బ్రిడ్జి మాయం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఆ బ్రిడ్జి శిథిలాలు కూడా కనిపించకపోవడం మరింత షాక్కు గురిచేసింది. 👉వివరాల్లోకి వెళ్తే: రష్యాలో ఓ వింత చోటుచేసుకుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని ఉంబా నదిపై ఉన్న బ్రిడ్జి రాత్రి రాత్రికే మాయమైంది. దీంతో అక్కడి వారు షాక్కు గురయ్యారు. రాత్రి వరకు నిటారుగా ఉన్న ఆ...
- [10 గ్రాముల బంగారం ధర రూ. 74 వేలు..!](https://teluguwonders.com/the-price-of-10-grams-of-gold-is-rs-74-thousand/): Teluguwonders: మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుల్లో బంగారం ఒకటి. భారత దేశంలో మే నెలలో 33,000 రుపాయలు పలికిన బంగారం ధర ప్రస్తుతం 38 వేల రుపాయలకు చేరింది. అతి త్వరలో బంగారం ధర 40,000 రుపాయల మార్కు కూడా దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశమైతే లేదని సమాచారం. బంగారం వర్తకుల నుండి భారీగా డిమాండ్ పెరగటం, ఫెడ్ వడ్డీ రేటు, చైనా అమెరికా దేశాల మధ్య ట్రేడ్ వార్ లాంటి పరిణామాల వలన బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది. మన దేశంలో పేద, మధ్య తరగతి వర్గాలు బంగారం చాలా ఖరీదవుతుందని చెబుతోంటే పాకిస్తాన్ దేశంలో బంగారం ధర ఇండియాతో పోలిస్తే రెండింతలు ఎక్కువగా ఉంది. పాకిస్తాన్ లో ప్రస్తుతం పది గ్రాములు బంగారం ధర 74,500 రుపాయలుగా ఉంది. తులా బార్స్ బంగారం ధర...
- [పేకాట వ్యవహారం, జనసేన ఎమ్మెల్యేపై కేసులు!](https://teluguwonders.com/cases-against-rapaka-varaprasad/): తన నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్ దాడి చేసి రాళ్లు రువ్వి అక్కడ ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచినందుకు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. పేకాట రాయుళ్లను వెనకేసుకు వచ్చే క్రమంలో రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు పోలిస్ స్టేషన్ పై రాళ్లు రువ్వారని ఎస్పీ ప్రకటించారు. ఈ వ్యవహారం పూర్వా పరాలను ఆయన వివరించారు. మలికిపురం ప్రాంతంలో కొంతమంది పేకాట ఆడుతుండగా అక్కడి ఎస్సై పట్టుకున్నారన్నారు. వారి నుంచి డబ్బు, బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తొమ్మిది మందిని అరెస్టు చేశారని తెలిపారు. అలా తమ వాళ్లు అరెస్టు కావడాన్ని సహించలేని ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు ఎస్సైపై దూషణకు దిగారట. వారిని అక్కడే వదిలిపెట్టాలని ఆదేశించాడట. అయితే స్టేషన్ కు వచ్చి బెయిల్ తీసుకోవచ్చని సూచించి ఎస్సై వారిని అరెస్టు చేసినట్టుగా ఎస్పీ ప్రకటించారు. ఆ తర్వాత రాపాక...
- [బిగ్బాస్ నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ:ఈద్ సెలెబ్రేషన్స్](https://teluguwonders.com/bigboss/): Teluguwonders: బిగ్బాస్లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి ఇంటి సభ్యులకు షాకిస్తూ బిగ్బాస్ కొత్తగా ప్రక్రియను మొదలుపెట్టి వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. నామినేషన్ విషయంలో శివజ్యోతి, రోహిణికి బిగ్బాస్ షాకిచ్చాడు. 💕ఇంటిలో వరుణ్ సందేశ్, వితిక చిలిపి చేష్టలు, రొమాన్స్ ఆకట్టుకొన్నది. 👉అంతేకాకుండా ఈద్ వేడుకను నిర్వహించి సోమవారం ఎపిసోడ్కు ముగింపు పలికారు. ఇంటి సభ్యుల గురించి వివరంగా చెప్పాల్సి వస్తే.. 🧡వరుణ్, వితిక్ సాఫ్ట్ రొమాన్స్ : ఇంటిలోని బెడ్పై పడుకొని వరుణ్, వితిక్ సాఫ్ట్గా రొమాన్స్ చేశారు. తనను పట్టించుకోవడం లేదని వితిక కంప్లయింట్ చేయగా,.. అలాంటిదేమి లేదని వరుణ్ చెప్పాడు. నీవు ఎందుకు శ్రీముఖికి దూరంగా ఉంటున్నావని అడిగితే.. ఆమెతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అలా ముద్దు, మురిపెంతో లైట్గా రొమాన్స్ చేశారు. అటువైపుగా వచ్చిన రాహుల్ డిస్ట్రబ్ చేయడం ఇష్టం లేదని అక్కడి నుంచి...
- [New US rule could disqualify half of visa applicants and it has to do with money](https://teluguwonders.com/new-us-rule-could-disqualify-half-of-visa-applicants-and-it-has-to-do-with-money/): U.S. President Donald Trump’s administration unveiled a new rule on Monday that could deny visas and permanent residency to hundreds of thousands of people for being too poor. U.S. President Donald Trump’s administration unveiled a new rule on Monday that could deny visas and permanent residency to hundreds of thousands of people for being too poor. The long-anticipated rule, pushed by Trump’s leading aide on immigration, Stephen Miller, takes effect Oct. 15 and would reject applicants for temporary or permanent visas for failing to meet income standards or for receiving public assistance such as welfare, food stamps, public housing or...
- [ఆ చట్టాన్ని రద్దు చేయాలంటున్న బీజేపీ నేత](https://teluguwonders.com/bjp-mla/): Teluguwonders: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం, రిజర్వేషన్ల కారణంగానే ఇవాళ సమాజంలో కులతత్వం అనేది సజీవంగా ఉందంటూ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ తాజాగా వ్యాఖ్యలు చేశారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించే బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. . ఉత్తరప్రదేశ్లోని బల్లియా నియోజకవర్గానికి సురేంద్ర సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.— 🔴నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో: ‘ఇవాళ కులతత్వం అనేది సజీవంగా ఉందంటే అందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తరగతుల చట్టమే కారణం. ఈ చట్టం రద్దు చేస్తే అంటరానితనమనేదే ఉండదు. ఎస్సీ, ఎస్టీ చట్టం, రిజర్వేషన్లు కులతత్వాన్ని సజీవం చేస్తున్నాయి’ అని ఓ ప్రకటనలో సురేంద్ర సింగ్ పేర్కొన్నారు. 🔴 గతంలోకూడా ఇదే రీతి లో: సురేంద్ర సింగ్ గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, క్రైస్తవుల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి, సిద్ధాంతాలు ప్రమాదంలో పడుతున్నట్టు గత జూలై...
- [రణ రంగంకు.. రంగ స్థలం చిట్టి బాబు సపోర్ట్](https://teluguwonders.com/ram-charan-support-to-ranarangam/): Teluguwonders: హీరో శర్వానంద్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సినిమాకు ఆయన వైవిధ్యం కోరుకుంటారు. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన సినిమాలు చూస్తే మనకు ఇదే విషయం అర్థమవుతుంది. యాక్షన్, థ్రిల్లర్, లవ్, కామెడీ, డ్రామా ఇలా ఏ జోనర్లోనైనా నటించగలిగిన సత్తా ఉన్న హీరో శర్వానంద్. గడిచిన నాలుగైదేళ్లలో కామెడీతో కూడిన లవ్, ఫ్యామిలీ డ్రామాలు చేసిన శర్వానంద్ ఇప్పుడు పూర్తి యాక్షన్ మూవీతో వస్తున్నారు. అదే ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘రణరంగం’ ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. రెండు కాలాల్లో ఈ సినిమా కథ సాగుతుంది. శర్వానంద్ కూడా రెండు డిఫరెంట్ షేడ్లలో కనిపించనున్నారు. ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి....
- [ఝాన్సీతో లిప్ లా క్ చేసిన రకుల్](https://teluguwonders.com/rakul-preet-singh-liplock-jhansi/): Teluguwonders: ఇద్దరు మహిళలు ముద్దు పెట్టుకోవడం మొన్నటి వరకూ బాలీవుడ్ హాలీవుడ్లలోనూ చూశాం.. ఇప్పుడు ‘మన్మథుడు 2’ చిత్రంతో ఆ ముచ్చటను తీర్చేసుకుంటున్నారు రకుల్, ఝాన్సీలు. ఇంకా ఈ చిత్రంలో ఎలాంటి సిత్రాలు ఉన్నాయో రేపు థియేటర్స్ లో..చూడాలి. కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ‘మన్మథుడు 2’ భారీ అంచనాల నడుమ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. 💗నేనింకా నవ మన్మథుడినే : 60కి చేరువైనా.. 30కి క్రాస్ అయిన ఇద్దరు కొడుకులూ ఉన్నా నాగార్జున మాత్రం స్టిల్ నవ మన్మథుడినే అంటున్నారు. ఆయన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ ‘మన్మథుడు’ చిత్రానికి 17 ఏళ్ల తరువాత సీక్వెల్తో వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A...
- [బీజేపీ లో చేరనున్న మరో మాజీ మంత్రి..](https://teluguwonders.com/another-minister-to-join-bjp/): Teluguwonders: మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణలో బలపడాలని చూస్తున్న కీలక నేతలకు గాలం వేస్తోంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులను పార్టీలోకి ఆహ్వానించింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. 👉వివరాల్లోకి వెళ్తే : తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి ఆహ్వానించారు. సుమారు రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు. బీజేపీ నేతల ఆహ్వానానికి మోత్కుపల్లి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీకి చెందిన కీలక నేతలు 18వ తేదీన బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు. ఇందుకోసం బీజేపీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేస్తున్నారు. అయితే...
- [కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన సాయి ధరమ్](https://teluguwonders.com/sai-dharam-giving-chance-to-the-new-director/): Teluguwonders: డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తో డీలా పడ్డ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్ర లహరితో ప్రేక్షకులకు ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ‘ప్రతి రోజు పండగే, అనే టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా ఈసినిమా కు సంబందించి ఎలాంటి అప్డేట్స్ ;లీక్ కాకుండా చూసుకుంటుంది చిత్ర బృందం. గీతా ఆర్ట్స్ 2 , యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈఏడాది చివర్లో విడుదలకానుంది. ఈచిత్రంలో సాయి ధరమ్ కు...
- [విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతున్న పూరి జగన్నాధ్: ఆ పాత్ర లో విజయ్](https://teluguwonders.com/puri-jagannadh-is-going-to-make-a-film-with-vijay-deverakonda/): Teluguwonders: పూరి జగన్నాధ్ బిజినెస్మేన్ మూవీ తర్వాత మహేష్ బాబుతో ‘జన గణ మన’ అనే సినిమా చేయాలనుకున్నారు. కారణాలేమైనా మహేష్ బాబు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అదే కథను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదే నిజమైతే తెలుగులో త్వరలో మరో సంచలన సినిమా రాబోతోంది. 💥రౌడీ స్టార్ తో క్రేజీ ప్రాజెక్ట్: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ తెరకెక్కబోతోంది. ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాత ఛార్మీ కౌర్ ట్వీట్ చేశారు. 🔴దేవరకొండ ఫ్యాన్స్లో ఉత్సాహం : విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు పూరి జగన్నాధ్, చార్మి అఫీషియల్గా ప్రకటించగానే ఇటు పూరి అభిమానులతో పాటు అటు దేవరకొండ ఫ్యాన్స్లో ఉత్సాహం పొంగిపొర్లింది. ఈ...
- [సీఎం గారూ దీనిపై మీరే స్పందించాలి అంటున్న బీజేపీ నేత](https://teluguwonders.com/kanna-lakshminarayana-wrote-a-letter-to-cm-jagan/): Teluguwonders: వైసీపీ నేతల అక్రమాలు అడ్డుకోండి: సీఎం జగన్కు కన్నా లేఖ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్పై ఇటీవల బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. రాజన్న పేదోళ్ల ఆకలి నింపితే.. జగనన్న వారి కడుపులు కొడుతున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మండిపడుతున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంచితే తాజాగా కన్నా లక్ష్మీనారాయణ జగన్ కి లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. 🔴వైసీపీ నేతల పై జగన్ కు ఫిర్యాదు : వైసీపీ నేతల అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాశారు. కారుమంచి గ్రామంలో భూకబ్జాకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వైసీపీ నేతలు...
- [టాలీవుడ్లో ఈ శుక్రవారం బాక్సాఫీస్ వార్](https://teluguwonders.com/box-office-war-this-friday-in-tollywood/): Teluguwonders: టాలీవుడ్లో ప్రతి శుక్రవారం లెక్కలు మారిపోతుంటాయి. శుక్రవారం వచ్చిందంటే ఎవరి తలరాత ఎలా ఉంటుందో ? అన్న టెన్షన్ అందరికి ఉంటుంది. ఈ శుక్రవారం నాగార్జున మన్మథుడు 2, సంపూర్ణేష్ కొబ్బరిమట్ట, అనసూయ కథనం, విశాల్ అయోగ్య సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో ఒక్క కొబ్బరిమట్ట సినిమాకు మినహా మిగిలిన సినిమాలను పట్టించుకున్న వారు లేరు. ఇక వచ్చే శుక్రవారం కూడా రెండు ఇంట్రస్టింగ్ సినిమాల మధ్య ఆసక్తికర ఫైట్ జరగనుంది. ఈ ఇద్దరు యంగ్ హీరోలే కావడం విశేషం. రణరంగం సినిమా విషయానికి వస్తే హీరో శర్వానంద్, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్లో ఈ సినిమా వస్తోంది. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్లు హీరోయిన్లు. ప్రపంచవ్యాప్తంగా ఆగష్టు 15న విడుదల కానున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 90వ దశకం స్టోరీతో రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న షేడ్స్లో కనిపించనున్నాడు. శర్వానంద్...
- [షాకింగ్ కామెంట్స్ చేసిన " శ్రద్ధ కపూర్ "](https://teluguwonders.com/shraddha-kapoor-shocking-comments/): Teluguwonders: ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు వంశీ మరియు ప్రమోద్ అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తుండగా, తొలిసారి బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇకపోతే నిన్న యూట్యూబ్ లో రిలీజయిన ఈ సినిమా అధికారిక ట్రైలర్, ఇప్పటికే లక్షలాది వ్యూస్ తో దుమ్ము దులుపుతూ ముందుకు సాగుతోంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిన్న ముంబై లో నిర్వహించిన యూనిట్ సభ్యులు, నేడు హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చిన హీరోయిన్ శ్రద్ధ, తెలుగు సినిమాలపై అలానే ఇక్కడి ప్రజలపై తన మనసులోని భావాలని బయట పెట్టారు. తనకు హైదరాబాద్...
- [ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ధరఖాస్తులు](https://teluguwonders.com/army-recruitment/): Teluguwonders: ఆర్మీలో ఉద్యోగం చేయడం మీ కలా? ఎలాగైనా ఆర్మీలో జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? అవకాశం వచ్చేసింది. అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు కరీంనగర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగబోతోంది. సికింద్రాబాద్లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఈ ర్యాలీ నిర్వహించనుంది. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు కరీంనగర్లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరు కావచ్చు. అంతకంటే ముందు వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరిగే తేదీ, సమయం అడ్మిట్ కార్డుపైన ఉంటుంది. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు దరఖాస్తు ఫామ్, అవసరమైన డాక్యుమెంట్లు ర్యాలీ జరిగే ప్రాంతానికి తీసుకురావాలి. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు. దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 23 దరఖాస్తు ముగింపు: 2019 సెప్టెంబర్ 22 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్: 2019 సెప్టెంబర్ 23 తర్వాత రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీలు: అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 17 వరకు...
- [సరిలేరు నీకెవ్వరు లో " విజయశాంతి "](https://teluguwonders.com/vijayashanti-in-sarileru-nekevvaru-movie/): Teluguwonders: సుమారు 14 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉండి రాజకీయాల బాట పట్టిన విజయ్ శాంతి తిరిగి యూటర్న్ తీసుకుని మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స్పాట్ కు ఈ మధ్యనే మేకప్ తో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీలో విజయ్ శాంతి లుక్ చాల డిఫరెంట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి చెందిన ఒక ప్రముఖ లా కాలేజీలో విజయశాంతి పై దర్శకుడు అనీల్ రావిపూడి కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం. కాలేజీ ప్రొఫిసర్ పాత్రలో ఈమూవీలో నటిస్తున్న విజయశాంతి గ్రే హెయిర్ తో పెద్ద కళ్ళజోడుతో చాల డిఫరెంట్ గా కనిపించబోతోందని టాక్. ఈ పాత్రలో నటిస్తున్న విజయశాంతి కోసం కొన్ని కాటన్ చీరలను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. అభ్యుదయ భావాలు ఉన్న ప్రొఫిసర్ పాత్రలో నటిస్తున్న విజయశాంతిని కాలేజీలో మహేష్ కలిసే కొన్ని కీలక...
- [సచివాలయం ఉద్యోగాలకు ఒక్కో పోస్ట్ కు 19 మంది పోటీ](https://teluguwonders.com/secretariat-jobs/): Teluguwonders: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. గ్రామ సచివాలయ పోస్టులకు దరఖాస్తులు భారీగా అందాయి. నోటిఫికేషన్ ప్రకారం శనివారం(10 ఆగస్ట్ 2019) రాత్రి వరకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వగా.. వరదలు, వర్షాల కారణంగా దరఖాస్తు గడువును ఒక్క రోజు పెంచడంతో ఆదివారం(11 ఆగస్ట్ 2019) 58 వేల మంది అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మొత్తం 22.7లక్షల మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించారు. రాష్ట్రంలో 13,065 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలకు 1.26 లక్షల పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సచివాలయ పోస్టులు దక్కించుకునేందుకు సుమారు 17.25 లక్షల మంది ఓటీపీఆర్ రిజిస్టర్ చేసుకోగా.. 7,966 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల కోసం విద్యుత్ సంస్థలు వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కేటగిరీ-1లోని నాలుగు రకాల ఉద్యోగాలకు కలిపి నిర్వహించే ఒకే రకమైన రాత పరీక్షకు అత్యధికంగా 12,86,984 దరఖాస్తులు వచ్చాయి. ఈ...
- [బిగ్ బాస్ లో మరో వైల్డ్ కార్డ్ ఉండబోతుందా?](https://teluguwonders.com/another-wild-card-in-bigg-boss/): Teluguwonders: టెలివిజన్ చరిత్రలో అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న గేమ్ షో బిగ్ బాస్. మూడు వారాల నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ వారంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న తమన్నా ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించారు. ఊహించినట్టుగానే తమన్నా ఇంటి నుండి వెళ్ళిపోయింది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా రెండు వారాలు కూడా హౌస్ లో ఉండలేకపోయింది. ట్రాన్స్ అయిన తమన్నా తన లాంటి వాళ్ళకి ఒక రోల్ మోడల్ లా నిలవాలనుకుంది. అయితే అది ఆమె ఎంతవరకు సాధించిందో అనుమానమే! ఈ నేపథ్యంలో తమన్నా మరోసారి ఇంట్లోకి అడుగు పెట్టనుందా అనే సందేహం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నాగార్జున నువ్వు అనుకున్నది సాధించావా అని పదే పదే అడగడం. ఛాన్స్ వస్తే మళ్ళీ ఇంట్లోకి వెళ్తావా అనడం వల్ల బిగ్ బాస్...
- [మా ఉద్యోగాలు మాకే.. గళమెత్తిన నటుడు ఉపేంద్ర](https://teluguwonders.com/upendra-actor/): Teluguwonders: బెంగళూరు: కర్ణాటకలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే ఇవ్వాలని ప్రముఖ నటుడు ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటం సాగిస్తానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘కర్ణాటకలో ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలి. దీని గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరుగుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగాల్లో వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అందరి ఆకాంక్ష కూడా. ఇందుకోసం నేను పోరాటం చేస్తాను. ఈ మేరకు ఈ నెల 14, 15 తేదీల్లో గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తాను. ఇందుకు నాకు యువత మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాను. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అని ఉపేంద్ర వీడియోలో చెప్పుకొచ్చారు. స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ఇటీవలి కాలంలో ఉపేంద్ర...
- [మా మ్యూజిక్లో"అన్ టోల్డ్ స్టోరీస్" పేరుతో....బిగ్ బాస్- 3 లవ్ స్టొరీ](https://teluguwonders.com/bigg-boss-3-love-story/): Teluguwonders: బిగ్ బాస్ రియాలిటీ షో.. 15 మంది సెలబ్రిటీలను ఒక ఇంటిలో ఉంచి వాళ్ల ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఎంటర్టైన్ చేయడమే ఈ గేమ్ ఉద్దేశం. ఇందులో వివాదాలది అగ్రతాంబూలం అయితే.. గొడవలు, గోలలు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడాలు, అలకలు, బుజ్జగింపులు ఇలా చాలానే ఉంటాయి. వీటిన్నింటితో పాటు అందమైన ముద్దుగుమ్మలు ఇంట్లో ఉంటే.. మగ రత్నాలు చూస్తూ ఊరుకోరుగా.. ఎవరికి నచ్చనట్టువాళ్లు పులిహోర కలిపి ఆ ముద్దుగుమ్మలతో లవ్ ట్రాక్ నడిపేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తారు. 👉వేరే బిగ్ బాస్ హౌస్ల మాదిరే..,: లవ్ ట్రాక్స్ లేని బిగ్ బాస్ హౌస్.. ఉప్పులేని కూర లాంటిదే అనుకున్నారో ఏమో కాని సీజన్ 3లో కొత్త కథ మొదలైంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లోనూ లవ్ ట్రాక్ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అంతే కాదు డేటింగ్, రొమాన్స్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి కూడా. 💗లవ్ గేమ్ స్టార్ట్ అయ్యింది !!...
- [‘సాహో’ బ్లాక్ బస్టర్ అవ్వాలి అని కోరుకుంటున్న నాని](https://teluguwonders.com/nani-wants-saaho-will-be-blockbuster/): Teluguwonders: ప్రస్తుతం అందరి చూపు ‘సాహో’ పైనే ఉంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 👉ఈ సందర్భం గా: రెబల్ స్టార్ ప్రభాస్కు నేచురల్ స్టార్ నాని శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సాహో’ అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్నారు. తన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ను వదిలారు. 🔴‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత : బాహుబలి తరవాత ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేమికులు దీనిపై అంచనాలు భారీగానే పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఒకేసారి తెరకెక్కించి ఒకేసారి ఆగస్టు 30న విడుదల చేస్తున్నారు. 🔶టాలీవుడ్కు ప్రముఖుల సంతోషం : ప్రభాస్తో పాటు బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించడంతో...
- [విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అంటున్న young హీరోయిన్](https://teluguwonders.com/young-heroine-likes-vijay-devarakonda/): Teluguwonders: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్క‘కన్నుగీటి’ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్గా మారిపోయింది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ వింకీ బ్యూటీ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఐతే ఈ భామకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. 💥విజయదేవర కొండ : ‘అర్జున్ రెడ్డి’ అనే ఒకే ఒక్క సినిమాతో విజయ్ ఇమేజ్ ఎల్లలు దాటేసింది. ఇటీవల వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కావడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే తెలియని దక్షిణాది సినీ ప్రేక్షకుడు లేడు.విజయ్ దేవరకొండ.. పేరుకి తెలుగు సినిమా హీరోనే అయినా ఆయనకు దక్షిణాది అంతటా అభిమానులు ఉన్నారు.విజయ్ దేవరకొండకు కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే అభిమానులు లేరు..! 🔴సినీ పరిశ్రమల్లో కూడా : డియర్ కామ్రేడ్’ చిత్ర ప్రచారంలో భాగంగా...
- [శ్రావణ శుక్రవారం నాడు జరిగిన మహా పాతకం : ఒక్క రాత్రిలో 100 ఆవులు మరణం](https://teluguwonders.com/100-cows-die-in-a-single-night/): Teluguwonders: 💥శ్రావణ శుక్రవారం నాడు జరిగిన మహా పాతకం : విజయవాడ శివార్లలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో రాత్రికి రాత్రి 101 ఆవులు మరణించడం వెనుక అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. విషం కలిపిన దాణాను గోవులకు తినిపించి ఉండవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆవుల కడుపులో పచ్చగడ్డి తప్ప మరేమీ లేనప్పటికీ.. నరాలు చిట్లిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. విషపూరితమైన పచ్చగడ్డి తింటే గానీ ఇలాంటి పరిస్థితి తలెత్తదని ఆవుల కళేబరాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించిన డాక్టర్లు ధృవీకరించారు. ఆ విషం ఎలా వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మరోవంక- మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించారు. ఇది కుట్రేనని ఆయన తేల్చేశారు. రాత్రికి రాత్రి వందకుపైగా ఆవులు మరణించడం సాధారణ విషయం కాదని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 🔴విష ప్రయోగమే..!? తాడేపల్లిలోని గోశాలలో వందకుపైగా ఆవులు మృతి చెందిన విషయం తెలిసిందే....
- [కొబ్బరి మట్ట review](https://teluguwonders.com/kobbarimatta-review/): Teluguwonders: 😃నటీనటులు: సంపూర్ణేష్ బాబు, ఇషికా సింగ్, మహేష్ కత్తి తదితరులు.. దర్శకత్వం: రూపక్ రొనాల్డ్ సన్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే: స్టీవెన్ శంకర్ నిర్మాత: సాయి రాజేష్ నీలం (స్టీవెన్ శంకర్) సంగీతం: సయ్యద్ కమ్రాన్ సినిమాటోగ్రఫి: ముజీర్ మాలిక్ ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ బ్యానర్: అమృత ప్రొడక్షన్స్ రిలీజ్ డేట్: 2019-08-10 దర్శకుడు రూపక్ రోనాల్డ్ సన్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. సాయి రాజేష్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది . ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. 2015 నుంచి ఈ మూవీ విడుదలపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడు కొన్ని పాటలు, ట్రైలర్లతో హడావిడి కనిపించింది. అయితే ఇన్నాళ్ల తర్వాత ‘కొబ్బరిమట్ట’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగడంతో విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఆగస్టు...
- [మన్మధుడు 2 -చాలా హ్యాపీగా ఉందంటున్న నాగార్జున](https://teluguwonders.com/nagarjuna-is-very-happy-with-manmadhudu-2/): Teluguwonders: రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కీన చిత్రం ‘మన్మధుడు 2’. ఆగస్టు 9న విడుదలైన ఈచిత్రం డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నాగార్జున మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడానికి సమయం పడుతుంది అన్నారు. 💞మన్మధుడు 2 : మన్మధుడు 2 చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఫ్రెంచిలో వచ్చిన ఓ సినిమాకు ఇది రీమేక్. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో నటించారు. 🔴కొత్తగా చేయాలని : నా కెరియర్ మొత్తం కూడా కొత్తదనం, రీ ఇన్వెంటింగ్ లాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. ఒకే రకమైన సేమ్ సినిమాలు చేయడం నాకు నచ్చట్లేదు, యూత్కు కూడా నచ్చడం లేదు. 👉ఏదైనా కొత్తగా చేయాలని అప్పట్లో తొలిసారి గీతాంజలి కొత్తగా ట్రై చేశాం. అది కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిది....
- [అబ్బాయి సెక్స్ చేస్తే తప్పు కాదు? అమ్మాయి సెక్స్ చేస్తే చేస్తే తప్పా? అంటూన్న రష్మీ](https://teluguwonders.com/rashmi-about-sex/): [the_ad id=”4846″][the_ad id=”4846″]Teluguwonders: 💙రష్మీ గౌతమ్ :[the_ad id=”4846″] ఆమె లోని గ్లామర్ ఓ ఎత్తయితే తెరపై ఆమె యాక్టివ్నెస్, చూపించే పర్ఫార్మెన్స్ మరో ఎత్తు బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. . బుల్లితెరపై జబర్దస్త్ బ్యూటీగా అంతులేని ఫాలోయింగ్ కూడగట్టుకున్న రష్మీ.. హద్దు దాటితే ఎవ్వరినైనా కడిగిపారేస్తుంది. గతంలో చాలా సార్లు తనపై వస్తున్న కామెంట్లపై ఫైర్ అయిన రష్మీ.. తాజాగా మరోసారి తన విశ్వరూపం చూపించింది. 🔴 వీడియో చాట్..లో ఓ రేంజ్లో ఫైర్ :[the_ad id=”4846″] తాజాగా తన అభిమానులతో వీడియో ఛాట్ చేసింది రష్మీ గౌతమ్. తనకు ఫీవర్ గా ఉందని, ముఖం సరిగా లేదని అందుకే ఫిల్టర్ పెట్టి ఈ వీడియో చాట్ లో పాల్గొంటున్నాని తెలుపుతూ చాట్ ప్రారంభించింది రష్మీ. అయితే ఈ చాట్ లో కొందరు రష్మీని అసభ్యకరమైన ప్రశ్నలు అడగటంతో ఓ...
- [కోడలిని అత్యాచారం చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే :వెలుగు లోకి వచ్చిన దారుణమైన ఘటన](https://teluguwonders.com/bjp-mla-manoj/): Teluguwonders: కోడలిపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్పై కేసు నమోదైంది. భర్త ఇంట్లో లేని సమయంలో తుపాకీతో బెదిరించి తనపై అఘాయిత్యం చేశాడని బాధితురాలు ఆరోపించారు. కోడలిపై అత్యాాచారం: బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్పై ఆమె కోడలు సంచలన ఆరోపణలు చేశారు. తుపాకీతో బెదిరించి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు. భర్తతో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టిన కొద్ది గంటల్లోనే మద్యం మత్తులో మామ తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత అతడు తనపై బలత్కారం చేశాడని ఆమె పోలీసులకు తెలిపారు. కోడలి ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్ షోకీన్ ఢిల్లీ బీజేపీకి చెందిన కీలక నేత. నంగ్లోయ్, ముంద్కా నియోజకవర్గాల నుంచి ఆయన...
- [సందడి గా జరిగిన సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్స్ ల ప్రధానం](https://teluguwonders.com/sakshi-excellence-awards/): Teluguwonders: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డులు అందుకున్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన ‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్’ని ప్రముఖులు కొనియాడారు. పలు విభాగాల్లో ఈ అవార్డులను పలువురు ప్రముఖులు అందుకున్నారు. ‘సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్’ ఎంపిక జాబితాలో జాతీయ అవార్డులు సాధించిన ‘మహానటి, రంగస్థలం, అ!, చి!ల!సౌ’ చిత్రాలు ఉండటం విశేషం. . 🔴వై.ఎస్.రాజశేఖరరెడ్డి.. నేనూ మంచి స్నేహితులం- కృష్ణంరాజు : నేను నా సినిమాల్లో ఫైట్స్ అన్నీ డూప్ లేకుండా నిజంగా చేసినవే. అటువంటి ఫైట్స్ చేసి ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ పొందినప్పటికీ నేను...
- [షాక్ లో ఉన్న రష్మీ,రంగమ్మత్త..](https://teluguwonders.com/rashmi-and-rangammatta-in-shock/): Teluguwonders: బుల్లితెరపై మంచి ఫామ్లో ఉంది అనసూయ. వాస్తవానికి అనసూయ సినిమాల్లోనూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది. 🔴రంగమ్మత్తగా : ఆమె ‘క్షణం’తో తొలి హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో అనసూయ యాక్టింగ్ మెప్పించింది. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా మ్యాజిక్ చేసింది. మరికొన్ని చిత్రాల్లోనూ కనిపించింది. 💙రష్మీ : మరో యాంకర్ రష్మీ.. అనసూయతో పోలిస్తే ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ, ఆమెకు చెప్పుకోదగ్గ హిట్ను మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే, ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాను మాత్రం తన గ్లామర్తోనే నిలబెట్టింది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. దానికి కారణం రష్మీనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అనసూయ, రష్మీకి భారీ ఎదురుదెబ్బ..ఇది తెలుగు బుల్లితెరను ఏలుతున్న యాంకర్లలో సుమ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్. ఇద్దరూ తమ తమ లక్ష్యాలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, ఫేమస్ కామెడీ షో ‘జబర్దస్త్’లో...
- [‘సాహో’ ట్రైలర్ టాక్..](https://teluguwonders.com/saaho-trailer-talk/): Teluguwonders: ప్రభాస్‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో ‘సాహో’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 🔴 ‘సాహో’ ట్రైలర్ టాక్..: సుజిత్ దర్శకత్వంలో… ‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో ‘సాహో’ సినిమా చేసాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఒక టీజర్తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ విజువల్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇప్పటికే విడుదల చేసిన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. . తాజాగా సాహో సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ టీజర్ కూడా ఓ రేంజ్లో ఉంది. ఈ సినిమాలో సీన్స్, ఛేజింగ్ దృష్యాలను చూస్తే.. ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అనే రేంజ్లో ఉంది. దర్శకుడిగా...
- [దేశం లో మరో దారుణం :పదేళ్ల మూగ బాలికపై సామూహిక అత్యాచారం](https://teluguwonders.com/mass-rape-of-ten-year-old-dumb-girl/): TELUGUWONDERS: ఇటీవల హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం జరిపిన దుర్మార్గుడికి ఉరిశిక్ష వేస్తూ గురువారం కోర్టు తీర్పు వెలువరించిన రోజే దేశంలో మరో దారుణ అత్యాచారం జరిగింది. ఓ పదేళ్ల బాలిక బలహీనతను ఆసరా చేసుకొని పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. సమాజం సిగ్గుపడే ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. 👉మూగ బాలిక అవ్వడం తో ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని ఇద్దరు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్లోని బీకనేర్ నగర పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితులిద్దరినీ, పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో కామాంధుల ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు రూపొందించినా, ఎన్ని కఠిన శిక్షలు విధించినా మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. 🔴వివరాల ప్రకారం.. : రాజస్థాన్ స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకనేర్ నగర పరిధిలోని సరుందా గ్రామానికి చెందిన ఓ పదేళ్ల...
- [కాశ్మీర్ కి కొత్త గవర్నర్ గా.. ఆ ips](https://teluguwonders.com/ips-as-the-new-governor-of-kashmir/): Teluguwonders: 1975 బ్యాచ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ను జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్గా నియామకానికి రంగం సిద్ధమయినట్లు వార్తలొస్తున్నాయి. కశ్మీర్కు కేంద్రం తరపున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల వ్యవహారాలను సత్యపాల్ మాలిక్ చూస్తున్న విషయం తెలిసిందే. అటు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పరిస్థితులను అదుపులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. మరోవైపు విజయ్ కుమార్తో పాటు ఐపీఎస్ దినేశ్వర్ శర్మ పేరు కూడా వినిపిస్తోంది. ఇకపోతే కొద్దిరోజుల క్రిందట తెలంగాణ గవర్నర్ నరసింహన్ను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా పంపుతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. 🦁విజయ్ కుమార్ ఐపిఎస్ : ఆయన కెరీర్...
- [సైనికుడే దేవుడు.. జవాన్ల కాళ్లు మొక్కిన వరద బాధితురాలు.. వీడియో వైరల్](https://teluguwonders.com/soldier-is-a-god/): Teluguwonders: ఆపదలో చిక్కుకుపోయినప్పుడు మనల్ని రక్షించేవాడే దేవుడు. ఓ వరద బాధితురాలి విషయం లో.. ఓ సైనికుడు ఇలాగే దేవుడయ్యాడు. 🔴సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో : ఓ వరద బాధితురాలు తనను కాపాడిన సైనికుల కాళ్లు మొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సైనికుడు వారిస్తున్నా ఆమె మాత్రం మనస్ఫూర్తిగా నమస్కరించింది. మన సైనికుల త్యాగాలకు ఈ వీడియో అద్దం పడుతోంది. ఓ మహిళ వరదలో చిక్కుకుపోయిన తనను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న జవాన్లకు దండం పెట్టింది. నీటిలో చిక్కుకుపోయిన తమను కాపాడి, పడవలో పునరావాస కేంద్రాలకు తరలిస్తోన్న సైనికుల కాళ్లను తాకి మరీ మనస్ఫూర్తిగా నమస్కరించింది. దూరంగా ఉన్న సైనికులను చూస్తూ దండం పెట్టుకుంది. ఆ సమయంలో వేరే వ్యక్తులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 🔴వివరాల్లోకి వెళ్తే..: కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు...
- [పార్లమెంట్ ని షెక్ చేసిన హీరోయిన్](https://teluguwonders.com/heroine-in-the-parliament/): Teluguwonders: ఒకప్పటి తెలుగు హీరోయిన్ ఇప్పుడు పార్లమెంట్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. తెలుగు హీరోయిన్ నవనీత్ కౌర్.. ఇప్పుడు పార్లమెంట్ ఎంపీగా బాధ్యతలు చేపట్టింది. తెలుగుపై ఉన్న మమకారంతో ఏకంగా పార్లమెంట్ సాక్షిగా తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. 🧡నవనీత్ కౌర్ : శ్రీను వాసంతి లక్షి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవనీత్.. సరైన హిట్స్ రాకపోవడంతో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టి రాందేవ్ బాబా యోగా క్యాంప్లో చేరారు. ఇక అక్కడ పరిచయమైన పొలిటికల్ లీడర్ రవిరాణాని 2011లో పెళ్లి చేసుకోవడం జరిగింది. రవిరాణా మహారాష్ట్రలోని బద్నేరా నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అటు భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్ 2014లో ఎన్సీపీ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 👉అయితే తాజాగా మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అమరావతి నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసిన ఆమె.. అక్కడ ఐదుసార్లు శివసేన...
- [కాంగ్రెస్ అధినేత గా.. మళ్ళీ సోనియా గాంధీనే...](https://teluguwonders.com/sonia-gandhi-as-congress-president/): Teluguwonders: సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు.అధ్యక్ష బాధ్యతలను మళ్లీ సోనియా గాంధీకే అప్పగించారు. 💥కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీ నే పాలించబోతున్నారు. అనారోగ్యం వేధిస్తున్నా పార్టీ కోసం బాధ్యతలు చేపట్టిన ధీశాలి ఆవిడ. కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. సోనియా గాంధీకి పార్టీ పగ్గాలను అప్పగిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ సీడబ్ల్యూసీలో పార్టీ సీనియర్ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీని ఎన్నుకున్నట్లు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలకు రాహుల్ గాంధీ అంగీకరించకపోవడంతో సోనియాకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి ముందు సోనియా గాంధీ సుమారు 19 ఏళ్లు కాంగ్రెస్ సారథిగా కొనసాగి రికార్డు సృష్టించారు. క్లిష్ట పరిస్థితుల్లో...
- [వరుస ఆత్మ హత్యలు:ఆ క్యాంపస్ లో అసలు ఏమవుతుంది..!!?](https://teluguwonders.com/what-happens-on-campus/): Teluguwonders: ఆ క్యాంపస్కు ఏమైంది? : వరంగల్ నగరంలోని ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ నిట్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. నిట్ క్యాంపస్లో ఉరేసుకొని మరో విద్యార్థి బలవన్మరణం చెందాడు. నిట్, వరంగల్: వరంగల్ నిట్లో ఆత్మహత్యల ఘటనలు కలకలం రేపుతున్నాయి. బీటెక్ విద్యార్థి ఆత్మహత్య ఘటన బుధవారం (ఆగస్టు 7) కలకలం రేపింది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న కౌశిక్ పాండే (20) అనే విద్యార్థి హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కౌశిక్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతడు తన అడ్మిషన్ రెన్యువల్ చేసుకునేందుకు ఇటీవలే తన తండ్రితో కలిసి నిట్కు వచ్చాడు. బుధవారం తన గదిలోనే విగతజీవిగా కనిపించడంతో విద్యార్థులు షాక్కు గురయ్యారు. కౌశిక్ గత కొంత కాలంగా ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. కుంగుబాటుకు గురవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తోటి విద్యార్థి మృతి చెందడంతో...
- [రామ్ చరణ్ కు అన్యాయం - సపోర్ట్ గా Vishnu ట్వీట్](https://teluguwonders.com/vishnu-tweet-as-support-for-ram-charan/): Teluguwonders: రెండు రోజుల క్రితం 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించారు. వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. లోక్సభ ఎన్నికల కారణంగా ఆలస్యం అయింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు రామ్ చరణ్ను ఉద్దేశించి కీలక సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… రంగస్థలం గురించి: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా ‘రంగస్థలం’. ఈ సినిమాలో చిట్టి బాబు పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు రామ్చరణ్. ఈ నటన చూసి మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రజలంతా మైమరచిపోయారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో సమంత హీరోయిన్గా నటించగా, ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, అనసూయ,...
- [మహిళలను వేధించిన బిగ్బాస్ కంటెస్టెంట్ కు కమల్ హాసన్ సపోర్ట్](https://teluguwonders.com/kamal-haasan-support-bigboss-contestant/): Teluguwonders: శనివారం రాత్రి ప్రసారమైన తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా ఓ సందర్భంలో కమల్ హాసన్ సిటీ బస్సుల్లో ట్రావెలింగ్ అనుభవాలను వెల్లడించారు. ‘సిటీ బస్సుల్లో ప్రయాణించడం చాలా కష్టం. సమయానికి ఆఫీసుకు చేరడానికి చాలా కష్టపడుతుంటారు. ఇదే అదునుగా కొందరు మహిళలను అసభ్యంగా తాకకూడని చోట తాకుతారు’ అని వ్యాఖ్యానించారు. వెంటనే శరవణన్ కల్పించుకొని.. ‘నేను కూడా కాలేజీ రోజుల్లో ఇలాంటివి చేశాను’ అంటూ అప్పట్లో కేవలం మహిళలను ఆట పట్టించడానికి, వారిని టచ్ చేయడానికే బస్సు ఎక్కేవాడినని, స్నేహితులతో కలిసి ఇలాంటి పనులు చేసినట్టు వెల్లడించారు. దాంతో బిగ్ బాస్ 3 తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంటు, నటుడు శరవణన్ వివాదంలో చిక్కుకున్నాడు. తాను కాలేజీ రోజుల్లో బస్సుల్లో ప్రయాణించేటపుడు మహిళలను తాకకూడని చోట తాకుతూ ఆనందపడే వాడినని తెలిపారు. అతని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. 🥊సింగర్ చిన్మయి స్ట్రాంగ్ రిప్లై : వీడియో క్లిప్ని షేర్...
- [మహిళ లను కాపాడ బోతున్న సరికొత్త గాజులు](https://teluguwonders.com/new-bangles-to-protect-women/): Teluguwonders: ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ యాప్స్ నుంచి స్మార్ట్ వాచ్లు వరకు ప్రతి ఒక్కటీ వారి రక్షణకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ‘స్మార్ట్ బ్యాంగిల్స్’ పేరుతో తయారు చేసిన గాజులు మహిళలకు మరింత భద్రతను అందిచనున్నాయి. అవి వారికి రక్షణ కవచంలా ఉపయోగపడనున్నాయి . ఈ రోజుల్లో ఆకతాయిలు, చైన్ స్నాచర్ల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమను తాము రక్షించుకునేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదు. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. మెడలో చైన్ లాక్కెళ్లి చోరీలకు పాల్పడుతున్నారు. 🔴మహిళలకు భద్రత కోసం గాజులు: మహిళలకు భద్రత కోసం హైదరాబాదీ యువకులు ఇద్దరూ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా మహిళలు చేతికి గాజులు ధరిస్తుంటారు. ఆ గాజులతోనే ఆకతాయిల ఆట కట్టించడం...
- [టీడీపీలో గందరగోళం సృష్టిస్తున్న ఎంపీ కేశినేని!](https://teluguwonders.com/mp-kesineni-creating-chaos-in-tdp/): Teluguwonders: ఇటీవల అధిష్టానంపై తీవ్ర ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండటం.. పార్టీలోని నాయకులను బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండటంపై పార్టీలో ఎంపీ కేశినేని పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ అండగా ఉన్న కొందరు నేతలు సైతం ఆయనకు దూరం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండోసారి విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని శ్రీనివాస్(నాని) టీడీపీలో ఏకాకిగా మారుతున్నారు. కేడర్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ అభివృద్ధి కంటే ఆధిపత్య పోరుకే ఎంపీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలవగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని, విజయవాడ వచ్చిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ను ఎంపీ కేశినేని ప్రత్యేకంగా కలవడం ఆ పార్టీలో చర్చనీయాశంగా మారింది. ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లోక్సభలో పార్టీ విప్ బాధ్యతలు అప్పగిస్తే తనకు అవసరం లేదంటూ బహిరంగంగానే తృణీకరించారు. 🔴కేడర్ను గందరగోళంలో: ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, 35(ఏ)లను...
- [బిగ్బాస్ నుంచి తమన్నా అవుట్ : గెస్ట్ గా వెన్నెల కిషోర్](https://teluguwonders.com/tamanna-out-from-bigbas-vennela-kishore-as-guest/): Teluguwonders: బిగ్బాస్ రియాలిటీ షోలో మూడో పునర్నవి, బాబా భాస్కర్, తమన్నా, వితిక, రాహుల్ తదితరులు నామినేషన్లో ఉండటంతో ఎవరు అవుట్ అవుతారనే ఆసక్తి మధ్య ఫన్గా కార్యక్రమాన్ని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ ఎలిమినేషన్ చాలా ఆసక్తి రేపింది. 🔴అంకితం నీకే అంకితం : వెన్నెల కిషోర్ ఎంట్రీ : ఈ ఎపిసోడ్లో అంకితం నీకే అంకితం అనే గేమ్ను ఆడించారు. అలాగే వెన్నెల కిషోర్ బిగ్బాస్ వేదికపై మెరిసాడు. 👉వివరాల్లోకి వెళితే..: అంకితం గేమ్తో నాగ్ బిగ్బాస్లో ఆదివారం ఎపిసోడ్లో చాలా ఫన్గా సాగింది. ఓ బాక్సులో చిట్టీలు వేసి.. వారికి తీసిన చిట్టీలో ఉండే పాటను ఇంట్లోని సెలబ్రిటీలకు అంకితం చేయాలి. అలా సాగిన ఎపిసోడ్లో మహేష్ విట్టకు వచ్చిన పాటను పునర్నవికి అంకితం చేశారు. గోవిందా గోవిందాలోని పాట చాలా వినోదాన్ని నింపింది. బాబా భాస్కర్కు ఎక్కువ మంది సెలబ్రిటీలు తమ పాటలను అంకితం...
- [I-T department warns salaried class against filing wrong ITRs](https://teluguwonders.com/i-t-department-warns-salaried-class-against-filing-wrong-itrs/): The Income Tax Department on Wednesday cautioned salaried class taxpayers against using illegal means like under-reporting of income or “inflating” deductions while filing their returns, stating violators will be prosecuted and their employers will be intimated to take action against them. The Central Processing Centre (CPC) of the department in Bengaluru, that receives and processes the Income Tax Returns (ITRs), has issued an advisory specifying such taxpayers should not “fall prey” to unscrupulous tax advisors or planners who help them in preparing wrong claims to get tax benefits. Calling it a “cautionary advisory” on reports of tax evasion by under-reporting...
- [Highlights of Bills passed by Parliament in 2019](https://teluguwonders.com/highlights-of-bills-passed-by-parliament-in-2019/): Parliament Bills 2019: The Parliament, in its first session after the Lok Sabha elections, passed not only landmark bills like repealing of Article 370, geographical reorganization of Jammu and Kashmir, National Medical Commission Bill, Supreme Court Amendment Bill, but also created the record for maximum Bills passed in the last 67 years. Parliament Bills 2019: HIGHLIGHTS Bill to Divide Jammu & Kashmir into Union Territories The Jammu & Kashmir Bill 2019 was passed by Lok Sabha on 6th August. The legislation will split the Jammu & Kashmir state into Union Territories of J&K and Ladakh. Both the Territories will be...
- [వచ్చే వారం శ్రీముఖి ఎలిమినెట్..కానుందా..?!!](https://teluguwonders.com/srimukhi-eliminate-next-week/): Teluguwonders: బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ను పూర్తిచేయడంలో విఫలం కావడమే కాకుండా గాయాలు కొనితెచ్చుకోవడంతో ఇంటి సభ్యులపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బాస్ ఆమెకు శిక్ష ఖరారు చేశారు.‘బిగ్ బాస్’ మూడో సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. 💗బుధవారం నాటి ఎపిసోడ్లో: బుధవారం నాటి 18వ ఎపిసోడ్లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రచ్చ రచ్చ అయ్యింది. గాజు పెట్టెలో ఉన్న డబ్బులును కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్తో అద్దాలను పగలగొట్టగా.. రవికృష్ణ చేతితోనే అద్దం పగలగొట్టి డబ్బులు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన మణికట్టుకి గాయమైంది. ఈ విషయంలో రోహిణి మినహా మిగిలిన సభ్యులంతా శ్రీముఖిని తప్పుబట్టారు. ఆమె వల్లే రవికృష్ణకు గాయమైందని నిందించారు. బిగ్ బాస్ రవికృష్ణను మెడికల్ రూంలోకి పంపి వైద్యం కూడా అందించారు. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది. 💗గురువారం నాటి ఎపిసోడ్లో : ఇక...
- [మార్కెట్ లోకి విడుదల..అయిన మేడ్ ఇన్ ఆంధ్ర "కియా"కారు...](https://teluguwonders.com/made-in-the-andhra-kia-car-launched-in-the-market/): Teluguwonders: ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్లోకి విడుదలైంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో సుమారు 530 ఎకరాల విస్తీర్ణంలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన కియా మోటార్స్ కంపెనీ అతివేగంగా నిర్మాణం జరిగింది. అంతేవేగంగా కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఈ ప్లాంట్లో తయారైన తొలి కారును గురువారం విడుదల చేశారు. సెల్టాస్ మోడల్ వాహనాన్ని గురువారం కియా సంస్థ ఆవిష్కరించింది. దీంతో..ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో నవశకం ఆరంభమైంది. ❄.భావోద్వేగ క్షణం; ‘కియ’ ప్రతినిధులు: భారతదేశంలోని తమ ప్లాంటు నుంచి మొట్టమొదటి సెల్టోస్ కారును బయటకు తీసుకురావడం తమకు భావోద్వేగ క్షణమని కియ మోటార్స్ ఇండియా ఎమ్డీ, సీఈవో కూక్యూన్ షిమ్ అన్నారు. ‘‘అనంతపురంలో ఏర్పాటుచేసిన కియ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మేం నెలకొల్పిన 15వ ప్లాంట’’ అని తెలిపారు. 2017 సెప్టెంబరులో పనులు ప్రారంభించి రెండేళ్లలోనే ఉత్పత్తిని ప్రారంభించడం సంతోషదాయకమని కియ పరిశ్రమ భారత ప్రతినిధి షిమ్బోంగ్కిల్ అన్నారు. 🚗ఈ...
- [జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం.. బందరు పోర్టు నిర్మాణ ఒప్పందం రద్దు](https://teluguwonders.com/another-crucial-decision-by-the-government-is-the-termination-of-the-bandar-port-construction-agreement/): Teluguwonders: ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. తాము అధికారంలోకి వస్తే బందరు పోర్టు నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించారు. జగన్ సీఎం అయ్యాక బందరు పోర్టును తెలంగాణకు అప్పగించేలా ప్రభుత్వం రహస్య జీవోను జారీ చేసిందని ప్రతిపక్షం ఆరోపించింది. కానీ ఈ ఆరోపణలకు చెక్ పెట్టేలా జగన్ సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది. 🔴 బందరు పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం : గత ప్రభుత్వాల హయాంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తోన్న జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బందరు పోర్టు నిర్మాణం కోసం 2010లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 🔴గతం లో జరిగింది ఇది – బందరు పోర్టు పనుల కోసం 2008 ఏప్రిల్ 23న వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ రెండేళ్ల తర్వాత గానీ ఒప్పందం జరగలేదు. 2019 ఫిబ్రవరి 7న...
- [తెలుగు సినిమా కు 7 విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ :విషెస్ చెప్పిన ఎన్టీఆర్,పవన్,రాజమౌళి](https://teluguwonders.com/national-awards-in-7-categories-for-telugu-cinema-ntr-pawan-rajamouli/): Teluguwonders: 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. ‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కీర్తి సురేష్ నటన అవార్డుకు అర్హమైనదేనన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు మెరిశాయి. ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. . టాలీవుడ్ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ☯‘మహానటి’ : ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ ఎంపికైంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్కు ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ ‘మహానటి’ అవార్డు సొంతం చేసుకుంది. 👉‘రంగస్థలం’కు : అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది....
- [‘‘పవన్ కళ్యాణ్ ఎక్కడ తాగి పడిపోయాడో.. నాకు తెలీదు..అంటున్న నేత..](https://teluguwonders.com/where-pawan-kalyan-drunk-i-dont-know/): Teluguwonders: మద్యపాన నిషేధాన్ని పూర్తిగా అమలు చేయడం జగన్కు సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యల పట్ల ఏపీ డిప్యూటీ సీఎం,ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి స్పందించారు. మద్యనిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేశాకే ఓట్లడుగుతామని ఆయన తెలిపారు. 🔴 చంద్రబాబు పైనా గుస్సా : చంద్రబాబు నాయుఢు పైన కూడా ఆయన వ్యాఖ్య లు చేసారు.. గతం లో,..పాలిచ్చే ఆవును వదులుకుని.. దున్నపోతును తెచ్చుకున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం ఘాటుగా బదులిచ్చారు. 👉నారాయణ స్వామి మాట్లాడుతూ: చంద్రబాబు ప్రజలకు ఇచ్చింది పాలు కాదు విషమన్నారు. 50 శాతం ఓట్లు తమ పార్టీకి పడ్డాయంటే చంద్రబాబు ఇచ్చిన పాలు ఎంత వరకు పనిచేశాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయన ఇలాగే మాట్లాడితే జనాలకు ఇంకా దూరం అవుతారన్నారు. 🍻నవరత్నాల్లో ఒక రత్నం మద్యపాన నిషేధం : తాము అధికారంలోకి వస్తే ఏపీలో మద్యపాన నిషేధం అమలు...
- [AIIMSలో చేరిన అరుణ్ జైట్లీ.. హాస్పిటల్కు ప్రధాని మోదీ..ఇతర రాజకీయ నాయకులు](https://teluguwonders.com/arun-jaitley-joins-aiims/): Teluguwonders: BJP నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా ఎయిమ్స్లో చేరారు. శుక్రవారం ఉదయం ఆయన హాస్పిటల్లో చేరగా.. డాక్టర్లు చికిత్స అందించారు. ప్రధాని మోదీ ఆ వెంటనే హాస్పిటల్కు చేరుకున్నారు. 🔴వివరాలలోకి వెళ్తే : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. కార్డియాలజీ విభాగంలో ఆయన చేరగా.. డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఛాతి, శ్వాస సంబంధ సమస్యలతో ఆయన హాస్పిటల్లో చేరినట్టు వార్తలొస్తున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్దన్ కూడా హుటాహుటిన ఎయిమ్స్కు చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రధాని మోదీ కూడా హాస్పిటల్కు చేరుకున్నారు. 🔴అందుకే లోక్ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు: 2019 లోక్ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు. అనారోగ్యం కారణంగా బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఎన్నికల ఫలితాలు...
- [కాంగ్రెస్ కొత్త రధ సారథి గా..దళిత నేత...రాహుల్ గాంధీ నే అసలు సమస్య !!?](https://teluguwonders.com/congress-new-chariot-leader/): Teluguwonders: Congress పార్టీ అధ్యక్షుడి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ సమావేశం కాబోతోంది. రాహుల్ స్థానంలో కొత్త నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ముకుల్ వాస్నిక్ను పార్టీ చీఫ్గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. 👉కాంగ్రెస్ పార్టీకి అధినేత కరువు : భారతదేశంలోనే అతి ప్రాచీన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబం నుంచి రథసారథి రాబోతున్నాడు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత నేత ముకుల్ వాస్నిక్ పేరు దాదాపు ఖాయమైందని సమాచారం. గాంధీ కుటుంబానికి విధేయుడు, సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు, రాజకీయ కార్యదర్శి ముకుల్ వాస్నిక్కే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 🔴 ముకుల్ వాస్నిక్ : మహారాష్ట్రకు చెందిన నేత ముకుల్ వాస్నిక్ . 2009 ఎన్నికల్లో ఆయన రాంటెక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1984లో 25 ఏళ్ల వయసులోనే తొలిసారి బుల్దానా నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికల్లో ఓ దఫా గెలిస్తే.....
- [రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో వీడియో: మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ బాబు](https://teluguwonders.com/mahesh-babu-as-major-ajay-krishna/): Teluguwonders: August 9న మహేశ్బాబు birth day : ఈ సందర్భం గా ఆయన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇంట్రో వీడియోను యూనిట్ విడుదల చేసింది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో ఆయన లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. 💥మహేశ్ 26th ‘సరిలేరు నీకెవ్వరు’ : శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్స్టార్ మహేశ్బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2.. నాలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్లు చేసిన అనిల్కు మహేశ్ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కింది‘దాంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నాడు. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. . ఈ సినిమాలో రష్మిక మందనా,...
- [National Film Awards: ఉత్తమ నటిగా కీర్తి సురేష్.. మహానటి’కి‘ అవార్డుల పంట](https://teluguwonders.com/national-film-awards-keerthi-suresh-for-best-actress/): Teluguwonders: 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. ‘మహానటి’లో నటనకు గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న కీర్తి సురేష్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కీర్తి సురేష్ నటన అవార్డుకు అర్హమైనదేనన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తెలుగు చిత్రాలు మెరిశాయి. ఏడు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. . టాలీవుడ్ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ☯‘మహానటి’ : ఉత్తమ తెలుగు చిత్రంగా ‘మహానటి’ ఎంపికైంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేష్కు ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ ‘మహానటి’ అవార్డు సొంతం చేసుకుంది. 👉‘రంగస్థలం’కు : అలాగే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది....
- [త్వరలో మీ సేవ కేంద్రాలు బంద్ కానున్నాయా..!!](https://teluguwonders.com/will-mee-seva-centers-will-be-bandh/): Teluguwonders: ఏపీలో రేషన్ దుకాణాల తరహాలోనే మీ- సేవ కేంద్రాలకు ఇక కాలం చెల్లినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గ్రామ సచివాలయాల రాకతో ప్రభుత్వ సేవలన్నీ ఇకపై ఏకీకృతం కానున్నాయి. 💥ఏపీలో మీసేవ కేంద్రాలు బంద్… ? ఏపీలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల రాకతో పాలనలో పెను మార్పులు రానున్నాయి. ఏపీ సచివాలయం తరహాలో ప్రభుత్వ సేవలన్నీ ఒకే చోట అందాలన్న లక్ష్యంతో గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ ఈ సేవలను అందించిన మీ-సేవ కేంద్రాలు మూతపడే అవకాశముంది. దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది. 💥 సచివాలయాల్లో అందుబాటులోకి రానున్న మీ సేవ: ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో లబ్దిదారులకు అందించే డబ్బులు, ధృవపత్రాలు, అనుమతుల జారీ, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తులు వంటి దాదాపు 367 రకాల ప్రభుత్వ సేవలు, 30కి పైగా ప్రైవేటు సేవలు...
- [మెగాస్టార్ చెప్పిన జోస్యం ఫలించింది...](https://teluguwonders.com/the-prophecy-of-megastar-has-come-true/): Teluguwonders: అవును,మెగాస్టార్ చెప్పిన జోస్యం ఫలించింది.ఎలా అనుకుంటున్నారా.. లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లేట్ గా అయినా మొత్తానికి ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఢిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. 🔴మహానటి’, ‘రంగస్థలం’, అ సినిమా లు : ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చిలసౌ’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `రంగస్థలం` బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగం నుంచి అవార్డుకు ఎంపికైంది. 👉బెస్ట్...
- [నాగార్జున,సమంతా ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి](https://teluguwonders.com/sri-reddy-made-controversial-comments-on-nagarjuna-and-samantha/): Teluguwonders: శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన సమయంలో ఎంతో మందిపై అరోపణలు చేసింది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఎవరు..? ఆయన ఫాలోయింగ్ ఏంటి..? అనేవి అస్సలు పట్టించుకోకుండా ఆమె వ్యవహరించింది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె ఒక సెన్సేషన్. ఒక మంచి పని కోసం బయటకు వచ్చి.. తర్వాత వివాదాస్పదమైంది. దీనికి కారణం ఆమె వ్యవహార శైలే. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ రోజురోజుకూ శ్రీరెడ్డి హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఎంతో మందిపై ఆరోపణలు చేసిన ఆమె.. ఈ మధ్య అస్సలు తగ్గడం లేదు. ఇక, ఈ మధ్య ఆమె మరింత దూకుడును...
- [నిండు గర్భంతో అమీజాక్సన్ సెక్సీ పోజు..](https://teluguwonders.com/amy-jackson-pregnancy/): Teluguwonders: మాతృత్వంలో ఉన్న మాధుర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ మాతృత్వాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్గా మార్చేస్తున్నారు బాలీవుడ్ తారలు. ఇటీవల సమీరా రెడ్డి నిండు గర్భిణిగా అండర్ వాటర్లో జలాకాలు ఆడుతూ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. నిశ్చితార్ధం కంటే మందే గర్భం దాల్చి.. తన ప్రియుడితో కలిసి ప్రెగ్నెంట్గా ఉన్న ఫొటోలను షేర్ చేసి సంచలనం రేపిన బాలీవుడ్ సుందరి.. 2.o మూవీ హీరోయిన్ అమీ జాక్సన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా రోబో బ్యూటీ అమీ జాక్సన్ నిండు గర్భంతో నగ్నంగా దర్శనం ఇచ్చి అందర్నీ షాక్లోకి నెట్టింది. 💥వెల్లువెత్తుతున్న విమర్శలు : మాతృత్వంలోని మాధుర్యాన్ని జీవితాంతం గుర్తుకుండేలా ప్రతిక్షణాన్ని పదిలపరుచుకోవాలనే అమీ ఆలోచన బాగానే ఉన్నా.. తన బేబీ బంప్ని ఇలా బహిర్గతం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిశ్చితార్ధంకి ముందే ప్రెగ్నెంట్ అయిన అమీ...
- [Sampoornesh Babu: సంపూ కాళ్లపై పడ్డ అభిమాని.. డ్రామాతో దేవరకొండకు దించేశాడట!](https://teluguwonders.com/sampo-fan-in-kobbarimatta-movie-pre-release/): Teluguwonders: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరి మట్ట’ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు గట్టిగా దించేశాడు బర్నింగ్ స్టార్…జనాలు నువ్ తోపెహే అంటూ సంపూర్ణేష్ బాబు ను కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల వేడుకల్లో స్టేజ్ మీద హీరో మాట్లాడుతుంటే.. జనంలో నుండి ఒక అభిమాని సడెన్గా ప్రత్యక్షం అవుతాడు. వెంటనే హీరోని గట్టిగా పట్టుకోవడమో.. లేక కాళ్లపై పడిపోవడమో.. చేస్తాడు. వెంటనే బౌన్సర్స్ వచ్చి ఆ వెర్రి, పిచ్చి అభిమానికి కిందకి తీసుకునిపోతారు. ఈలోగా స్టేజ్ మీద ఉన్న హీరో.. ఏయ్!! అతన్ని కొట్టుద్దు.. ఏం చేయొద్దు.. వాడు నా ఫ్యాన్ అని సినిమా డైలాగ్ చెప్తాడు. ఇక...
- [వరద బాధితులకు నష్ట పరిహారం ఒకటే ఇస్తే సరిపోదు:సీ. ఎం జగన్](https://teluguwonders.com/jagan-announce-5-thousand-rupees-for-flood-victims/): Teluguwonders: సీ. ఎం.జగన్ వరద ముంపు గ్రామాల్లో ఏరియల్ సర్వే చేసారు. తక్షణ సాయంపై మంత్రులు, అధికారులతో సమీక్ష చేసారు. 🔴ఒక్కో కుటుంబానికి రూ.5వేలు : గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు అదనంగా ఆయా కుటుంబాలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. ఇళ్లు, పంట నష్టపోయిన నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయన్నారు. వరదల కారణంగా వారి జీవనోపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకనే ప్రత్యేకంగా...
- [నాన్న గారి కల ఈ రోజు నిజమైంది అంటున్న వై.ఎస్.జగన్...](https://teluguwonders.com/ys-rajashekar-dream-come-true-today/): Teluguwonders: అనంతపురం జిల్లా పెనుకొండ ప్రాంతంలోని కియ కార్ల పరిశ్రమ నుంచి తయారైన తొలికారు సెల్టోస్ను గురువారం ఆవిష్కరించింది. 👉 సీఎం సందేశాన్ని వినిపించిన బుగ్గన : .ఈ సందర్భంగా, సీఎం సందేశాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి తాను తప్పనిసరిగా రావాల్సి ఉన్నా, గోదావరి వరద బాధితులకు అక్కడ జరుగుతున్న రక్షణ ఏర్పాట్లు పరిశీలించడం ముఖ్యమైనందున రాలేకపోయానని ఆ సందేశంలో జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన, శంకరనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం సందేశాన్ని బుగ్గన పూర్తిగా చదివారు. అందులో ఏమున్నదంటే. ‘‘అందరికీ వాగ్దానం చేస్తున్నా. అనంతపురం జిల్లాకు మరిన్ని పరిశ్రమలు త్వరలోనే వస్తాయ్. కియ కార్ల పరిశ్రమకు అనుబంధంగా చాలా పరిశ్రమలు పెడతామంటూ పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారు. కియ పరిశ్రమను ఆంధ్రాలో, అందులోనూ అనంతపురంలో ఏర్పాటు చేసి వైఎస్ మాటకు కంపెనీ నిర్వాహకులు...
- [వై.ఎస్.జగన్ పై ...నారా లోకేష్ సెటైర్స్](https://teluguwonders.com/nara-lokesh-setters-on-ys-jagan/): Teluguwonders: పెన్షన్ల అందజేతలో జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్గా నారా లోకేశ్ మరోసారి ట్వీట్లు చేశారు. 8 రోజులు గడిచినా ఈ అవస్థలేంటని నిలదీశారు…సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 🔴 ఫించన్లు కూడా పెంచలేదు : వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చిన జగన్.. గెలిచిన తర్వాత రూ.250 మాత్రమే పెంచారని కూడా లోకేశ్ గతంలో జగన్ సర్కారును విమర్శించారు. అర్హులకు పెన్షన్ రావాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పెట్టిన హుండీలో రూ. 50 వేయాలని ఆయన ఆరోపించారు. 🔴పెన్షన్ల విడుదలలో జాప్యం విషయమై : ఏపీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి టార్గెట్ చేశారు. సకాలంలో పెన్షన్లు అందించడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘జగన్ గారూ.. ప్రమాణ స్వీకారం రోజున పింఛన్ల గురించి అట్టహాసంగా చెప్పుకున్నారు. మరుసటి నెల మీ తండ్రిగారి పుట్టినరోజు వరకు పింఛన్లు ఇవ్వకుండా పేదలను తిప్పించుకుని,...
- [మన్మధుడు-2 ట్విట్టర్ రివ్యూ](https://teluguwonders.com/manmadhudu-2-twitter-review/): Teluguwonders: ‘ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్. ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?’.. రియల్ లైఫ్లో ఆరు పదుల వయసు అంటే ఆ మాత్రం డౌట్ ఉంటుంది మరి. అయితే ఖచ్చితంగా పూలు పూయిస్తా.. కాయలు కాయిస్తా అంటూ మోడల్స్ని కిస్లు కౌగిలింతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ‘మన్మథుడు 2’ చిత్రంతో నేడు థియేటర్స్లోకి ఎంటర్ అయ్యాడు టాలీవుడ్ మన్మథుడు 💞‘మన్మథుడు 2’ ప్రేక్షకులకు ఒక ఫన్ రైడ్ : కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు 2’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (ఆగస్టు 9) విడుదలైంది. సుమారు 17 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’కి సీక్వెల్గా ‘మన్మథుడు 2’ చిత్రం వచ్చింది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. నటుడుగా తనకుంటూ ప్రత్యేక గుర్తంపు తెచ్చుకుని.. చి. ల. సౌ చిత్రంతో దర్శకుడిగా...
- [మా ఆయన ప్రోత్సాహం వల్లే అంటున్న అనసూయ](https://teluguwonders.com/anasuya/): Teluguwonders: ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ అనసూయ మరోవైపు సినిమాల్లో నటిగానూ రాణిస్తున్నారు. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘కథనం’. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. ది గాయత్రి ఫిలిమ్స్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అనసూయ మీడియాతో ముచ్చటించారు. పలు విషయాలను పంచుకున్నారు. 💗అనసూయ ముచ్చట్లు: ‘కథనం’ సినిమా నేను మెయిన్ హీరోయిన్గా విన్న తొలి సినిమా కథేం కాదు. చాలా కథలే విన్నాను. ‘రంగస్థలం’, ‘కథనం’ మధ్య 12 నుంచి 13 కథలను విన్నాను. ఈ కథ వినగానే నచ్చింది. వంటబాగా చేసినా తినేవాళ్లు లేకపొతే నష్టమే. అలాగే సినిమా ఎంత...
- [NTPCలో ఉద్యోగాలు](https://teluguwonders.com/jobs-in-ntpc/): Teluguwonders: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్లో షిఫ్ట్ ఆపరేషన్ కోసం 203 ఖాళీలను ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 50వేలు వరకు జీతం ఉంటుంది. విభాగాల వారిగా ఖాళీలు: ఎలక్ట్రికల – 75, మెకానికల్ – 76, ఎలక్ట్రానిక్స్ – 26, ఇన్స్ట్రుమెంటేషన్ – 26, మొత్తం 203 ఖాళీలు ఉన్నాయి. అర్హత: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు: జనరల్, OBC అభ్యర్ధులు రూ.300 చెల్లించాలి. SC, STఅభ్యర్ధులకు మాత్రం ఫీజు ఉండదు. ముఖ్యమైన తేదిలు: దరఖాస్తు ప్రారంభం : ఆగస్ట్ 6,...
- [వివి వినాయక్...రెమ్యునరేషన్ ???](https://teluguwonders.com/vv-vinayak-remuneration/): Teluguwonders: టాలీవుడ్ దర్శకులలో కామెడీని, యాక్షన్ కలగలిపి సినిమాలు తీసే వాళ్ళలో ముందుండేవాడు వివి వినాయక్. సుమోలు పైకి లేవడం అనేది వివి వినాయక్ సినిమాల్లోనే చూస్తాం. తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగు వెలిగిన వినాయక్ ప్రస్తుతం విజయాలు లేక సినిమాలు తగ్గించేసాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ద్వారా మంచి హిట్ లభించినా దాని క్రెడిట్ మొత్తం చిరంజీవికే వెళ్ళింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో “ఇంటిలిజెంట్” సినిమా తీసినా అది బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దాంతో మళ్ళీ తన తర్వాతి సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. అయితే గత కొంత కాలంగా వివి వినాయక్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు నిజమేనని వివి వినాయక్ కూడా స్పష్టం చేసాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించబోయే సినిమాలో వీవీ వినాయక్...
- [66 వ జాతీయ చలనచిత్ర అవార్డులు..](https://teluguwonders.com/66th-national-film-awards/): Teluguwonders: 66 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి గెలుచుకుంది. ఉత్తమనటిగా కీర్తి సురేష్ ఎంపికైంది. ఉత్తమ స్క్రీన్ ప్లే తో పాటు వివిధ కేటగిరిలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 66 వ జాతీయ చలన చిత్ర అవార్డుల పూర్తి లిస్ట్… ఉత్తమ నటి: కీర్తిసురేశ్(మహానటి) జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్ జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్ ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్) జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కేజీఎఫ్ ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్) ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి||ల||సౌ|| ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ‘అ!'(తెలుగు)కేజీఎఫ్(కన్నడ) ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ) ఉత్తమ...
- ['మన్మథుడు 2 ' రివ్యూ](https://teluguwonders.com/manmadhudu-2-review/): Teluguwonders: నటీనటులు: నాగార్జున, రకుల్ప్రీత్సింగ్, వెన్నెల కిషోర్, లక్ష్మీ, ఝాన్సీ, రావు రమేష్ తదితరులు సినిమాటోగ్రపీ: సుకుమార్ మ్యూజిక్: చైతన్ భరద్వాజ్ నిర్మాతలు: నాగార్జున అక్కినేని. పి.కిరణ్ దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్ సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ రన్ టైం: 155 నిమిషాలు రిలీజ్ డేట్: 9 ఆగస్టు, 2019 నాగార్జున, రకుల్ప్రీత్సింగ్ హీరోహీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందించిన సినిమా మన్మథుడు 2. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకుల్లో.. ఏదో తెలియని ఆతృత నెలకొంది. దానికి తగ్గట్టుగానే.. సినిమా ట్రైలర్లు, పాటలు వచ్చాయి. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇందులో ప్రధానంగా.. నాగ్తో రకుల్ రొమాన్స్ ఎలా ఉంటుందోనని యూత్ కూడా బాగా ఎదురుచూశారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన్మథుడు 2 సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుందో TJ సమీక్షలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కథేమిటంటే. సామ్( నాగార్జున)...
- [' కథనం'..సినిమా రివ్యూ](https://teluguwonders.com/kathanam-movie-review/): Teluguwonders: యాంకర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన మార్క్ ని వేసి, ఇప్పుడు హీరోయిన్ గా లేడీ ఓరియెండెట్ సినిమాల్లో సైతం నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది అనసూయ. మంచి మంచి క్యారెక్టర్స్ ని ఎంచుకుంటూ వెండితెరపై తన మార్క్ ని చూపిస్తున్న అనసూయ నటించిన తాజా చిత్రం ‘కథనం’. ఈ సినిమాతో అనసూయ హిట్ కొట్టిందా? ఆడియన్స్ అంచనాలని ఈ సినిమా అందుకుందా లేదా తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే. కథ అను (అనసూయ) సినిమాలలో పని చేస్తుంటుంది. ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలన్నది ఆమె ఆశ. ఆమె ఫ్రెండ్ ధన (ధనరాజ్) హీరోగా ట్రై చేస్తుంటాడు. ఒకసారి అనుకి ఒక సినిమా ఛాన్స్ వస్తుంది మంచి కథని రాసిమ్మని అడుగుతారు. దీంతో ఒక కథని రాస్తుంది అను. అనుకోకుండా ఆ కథ తన కళ్లముందే జరుగుతూ ఉంటుంది. అసలు ఇలా ఎలా జరుగుతోంది..? చివరకి దీనివల్ల అనుకి...
- [టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే నేడు](https://teluguwonders.com/tollywood-superstar-mahesh-babus-birthday-today/): Teluguwonders: ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రిన్స్మహేశ్బాబుకు సోషల్ మీడియాలో విషెస్ జోరు గా సాగుతున్నాయి టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబు నేడు 44వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇటీవలే మహర్షిగా ప్రేక్షకులను పలకరించిన ఆయన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రానున్నారు. Ⓜమహేశ్బాబు : సూపర్స్టార్ కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు 1975 ఆగస్ట్9న చెన్నైలో జన్మించిన మహేష్ బాబుకి నేటితో 44 ఏళ్లు నిండుతున్నాయి. 2005 ఫిబ్రవరి 10న బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ను ముంబయిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి గౌతమ్, సితార అనే ఇద్దరు సంతానం. సూపర్స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేశ్బాబు అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీసు గలగలలాడాల్సిందే. వినూత్నమైన కథలతో ఫ్యాన్స్తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ప్రిన్స్ అని పిలిపించుకుంటున్న టాలీవుడ్ రాకుమారుడు మహేష్బాబు పుట్టినరోజు(ఆగస్టు 9) నేడు. సినిమా సినిమాకు తనను మరింత సానబెట్టుకుంటూ ప్రయోగాత్మక...
- [UPSC నోటిఫికేషన్](https://teluguwonders.com/upsc-notification/): Teluguwonders: యూపీఎస్సీలో పలు పోస్టుల భర్తీకి గురువారం (ఆగస్టు 8,2019) నోటిఫికేషన్ విడుదలైంది. 415 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లో పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA)లో 370, నేవల్ అకాడమీ(NA)లో 45 పోస్టులు భర్తీ చేయనున్నారు. NDA ఖాళీలను చూస్తే.. సైన్యంలో 208, నేవీలో 42, వాయుసేనలో 120 ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 3లోపు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 17న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీకి రూ.100. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితం. మరిన్ని వివరాలకు upsc.gov.in/ వెబ్సైట్ లో చూడొచ్చు. NDA, NA ఎగ్జామినేషన్ను ప్రతిఏటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రథమార్దానికి జనవరి 9న నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఏప్రిల్ 21న రాతపరీక్ష నిర్వహించింది. ఇక రెండో విడతగా ఆగస్టు 7న...
- [స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో 1350 పోస్టుల భర్తీ](https://teluguwonders.com/1350-posts-in-the-staff-selection-commission/): Teluguwonders: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1350 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 ఆగష్టు 2019 సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పోస్టు పేరు: ఎంటీఎస్, బ్లాక్స్మిత్ పోస్టుల సంఖ్య: 1350 జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా దరఖాస్తుకు చివరి తేదీ: 31 ఆగష్టు 2019 విద్యార్హతలు: 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు ఇతరులు: రూ.100/- ముఖ్యతేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 ఆగష్టు 2019 దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 ఆగష్టు 2019
- [సైన్యంలో " ధోని "](https://teluguwonders.com/dhoni-in-the-army/): Teluguwonders: ధోని.. ఎం ఎస్ ధోని.. మిస్టర్ కూల్.. ఇండియా సూపర్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ లలో ఒకరు. ఇండియాకు అనేక విజయాలను ఒంటిచేత్తో అందించాడు. బెస్ట్ ఫినిషర్ గా ధోని పేరు ఉన్నది. అయితే ఇటీవల కాలంలో ధోని స్లో బ్యాటింగ్ కారణంగా విమర్శలు వచ్చాయి. ధోని వరల్డ్ కప్ లో ఆడతారని ఎవరు అనుకోలేదు. అనూహ్యంగా వరల్డ్ కప్ లో ఆడారు. చివరి మ్యాచ్ లో ఉద్విగ్నభరితంగా కన్నీరు పెట్టారు. ఆ మ్యాచ్ చివరి వరకు సాగింది అంటే అందుకు ధోనీనే కారణం అని చెప్పొచ్చు. వరల్డ్ కప్ తరువాత వెస్ట్ ఇండీస్ టూర్ కు ఎంపికైనా.. ఈ టూర్ కు రాలేనని చెప్పి పక్కకు తప్పుకున్నారు. రెండు నెలల పాటు సైన్యంలో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. గౌరవ లెఫ్టినెంట్ హోదాలో ధోని ఉన్న సంగతి తెలిసిందే. హోదాలో ఉన్న వ్యక్తులు సైన్యంలో పనిచేయాల్సిన అవసరం లేదు. కానీ,...
- [TCS Off Campus Phase 2 for batch 2018 & 2019](https://teluguwonders.com/tcs-off-campus-phase-2-for-batch-2018-2019/): IT major, TCS is hiring big in the current fiscal as was also evident in FY19 where it added 29,287 employees, taking its total employee strength to 4,24,285 as of March 31, 2019. TCS is now recruiting from the 2018 and 2019 batch of engineering graduates across India through an off-campus drive. Phase 2 of the recruitment drive has just been announced. This is an excellent opportunity for freshers to find themselves a suitable job in the leading IT company in India. TCS National Qualifier Test (NQT) TCS is hiring graduates that meet its Business 4.0 strategy. TCS NQT is...
- [EPFO’s new online form makes PF withdrawal simple](https://teluguwonders.com/epfos-new-online-form-makes-pf-withdrawal-simple/): The Employees Provident Fund Organisation (EPFO) has simplified the process to withdraw one’s provident fund account balance, from multiple forms to a single online form, the Mint reported. This is applicable only to those who have linked their universal account number (UAN) with Aadhaar.Unlike the previous procedure, the current online form is an amalgamation of three withdrawal forms – Form 19 for final PF settlement, Form 10C for pension withdrawal and Form 31 for non-refundable PF advance. It does not require employer’s attestation or details other than Aadhaar, bank account and PAN card number, the report adds.The process requires nature...
- [బిగ్ బాస్ : శ్రీముఖి వలన గాయపడ్డ రవి](https://teluguwonders.com/bigg-boss-ravi-injured-because-of-srimukhi/): Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 మూడోవారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులకి బిగ్ బాస్ దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్లో భాగంగా తికమకపురం ఊరి పెద్దగా వరుణ్ సందేశ్,తమన్నాలు ఉండగా .. ఊరిలో ఓ జంటగా అలీ , పునర్నవి.. అన్నదమ్ములుగా రాహుల్ ,మహేష్.. అక్క చెల్లెళ్లుగా రోహిణి, వితిక పని కోసం ఎదురు చూసే లాయర్గా హిమజగా ఉన్నారు. బద్దకస్తుడైన పోలీస్ ఆఫీసర్ బాబా భాస్కర్.. స్ట్రిక్ట్ కానిస్టేబుల్గా శివజ్యోతి . ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకుని జైల్లో వేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3లో ప్రతి రోజు హౌజ్లో వాడివేడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కెప్టెన్ టాస్క్లో దొంగలుగా ఉన్న శ్రీముఖి, అషూ, రవిలు నిధిని దొంగిలించేందుకు అనేక పథకాలు వేశారు. రవి, అషూలు కొద్ది సేపు జైలులో ఉండడంతో...
- [బ్యాక్ టు బ్యాక్ మాస్ అంటున్న ఇస్మార్ట్](https://teluguwonders.com/back-to-back-mass-ismart/): Teluguwonders: హిట్ కొడితే అంతేనా. నాలుగైదు సినిమాలు వరసగా ఫ్లాప్స్. ఇక ఇండస్ట్రీలో నిలబడగలనా అనుకున్నాడట రామ్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్. ఆయన పాత్రకు మించి ఎనర్జీ లెవెల్స్ చూపిస్తాడు. రామ్ దేవదాస్ మూవీతో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. బంగారం అంటూ ఇలియానాతో రామ్ చేసిన రొమాన్స్ అప్పట్లో అదుర్స్. రామ్ 2007లో దేవదాస్ అయితే మరో పన్నెండేళ్ళకు ఇస్మార్ట్ శంకర్ అయ్యాడు. యాప్ట్ టైటిల్ తో కుమ్మేశాడు రామ్ . తన ఎనర్జీకి సరిపడే క్యారక్టర్ ఇస్తే అల్టిమేట్ పర్మాఫార్మెన్స్ ఇలాగే ఇస్తానని చెప్పి మరీ గూబ గుయ్యిమనే హిట్ కొట్టాడు. దాదాపుగా ఎనభయి కోట్లు కలెక్షన్లు వసూల్ చేసింది ఇస్మార్ట్ శంకర్. దెబ్బకు రామ్ కు హిట్ల కరువు తీరిపోయింది. రామ్ దేవదాస్ టైం కి మరీ యంగ్, ఇపుడు ఇస్మార్ట్ శంకర్ తో కరెక్ట్ పొజిషన్లోకి...
- [చేసేది లేక తన న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ..](https://teluguwonders.com/bella-throne/): Teluguwonders: ఒక్కోసారి సెలబ్రిటీస్ వాడే సోషల్ బ్లాగ్స్ హ్యాకర్స్ చేతికి దొరికిపోతుంటాయి. దాంతో ఇలా చాలామంది సెలబ్రిటీస్ యొక్క వ్యక్తిగత సమాచారం, సీక్రెట్ ఫోటోస్, వీడియోస్ ఇలా అన్ని హ్యాకర్స్ బారిన పడి పోతాయి. ఆ తరువాత సెలబ్రిటీస్ భయపడి వాళ్లతో హ్యాకర్స్ తో బేరసారాలు మాట్లాడి బోలెడంత సొమ్మును ముట్ట చెప్తారు. అందరి పరిస్థితి ఇలా ఉంటుంది అనుకున్నార..కాదు..కొంత మంది రివర్స్ లో హ్యాకర్స్ కి కూడా షాక్ ఇస్తారు. ఎంత సెక్యూర్ గా ఉంటున్నా సెలబ్రిటీస్ కు హ్యాకర్స్ సమస్య ఎప్పుడూ ఉండేదే.. అయితే లేటెస్ట్ గా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ కు అలాంటి ఓ పరిస్థితి వచ్చింది..కానీ ఆ నటి ఆ పరిస్థితి ని తిప్పికోట్టింది. 🔴వివరాల్లోకి వెళితే : తాజాగా హాలీవుడ్ నటి బెల్లా థ్రోన్ .. జిక్యూ అనే మ్యాగజైన్ కోసం చేసిన న్యూడ్ ఫోటోషూట్ ఫోటోలు ఆమె ఫోన్ హాక్ చేసి దొంగిలించారు...
- [షాకింగ్ న్యూస్ :టీడీపీకి మరో కోలుకోలేని దెబ్బ పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపీలు](https://teluguwonders.com/shocking-news-to-tdp/): Teluguwonders: మొన్న ఎలక్షన్స్ ఫలితాలలో దారుణం గా ఓడిపోవడం tdp కి పెద్ద దెబ్బ అనుకుంటే ఇప్పుడు ఆ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగిలింది .అదేంటంటే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ తీర్థంపుచ్చుకున్నారు. 🔴ముందస్తు సమాచారం : ఈ రోజు ఉదయమే ఆ నలుగురు తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి నలుగురు రాజ్యసభ ఎంపీలు ఊహించని షాక్ ఇస్తున్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇవాళ సాయంత్రం కల్లా అధికారిక ప్రకటన వెలువడనుందని బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయి. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు, కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో చర్చలు కూడా జరిపారు. తమ నలుగురిని ప్రత్యేక టీమ్గా భావించి రాజ్యసభలో బీజేపీ అనుబంధ సభ్యులుగా గుర్తించాలని ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ ఇచ్చారు. గురవారం మధ్యాహ్నం ఈ వ్యవహారంపై సస్పెన్షన్ నెలకొన్నప్పటికీ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చేసింది. 🔴ఆ నలుగురు : గతం...
- [అసెంబ్లీని కుదిపేసిన బాలయ్య బంట్రోతు వ్యాఖ్యలు](https://teluguwonders.com/balayya-comments-in-assembly/): Teluguwonders: హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరుపున రెండో సారి గెలుపొందిన నందమూరి బాలకృష్ణ సినిమాల్లోనే కాదు అసెంబ్లీ లో కూడా డైలాగ్స్ వేస్తున్నారు. 👉ఆయన తాజాగా అధికార పక్షానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన కామెంట్ కి తనదైన డైలాగ్ తో..రి కౌంటర్ ఇచ్చారు . 👉సింహ, లెజెండ్తో పాటు పలు చిత్రాల్లో బాలయ్య విలన్లను ఉద్దేశించి చెప్పే కౌంటర్ డైలాగ్స్ పలు సందర్భాల్లో మాంచి పాపులర్ అయ్యాయి. ఆయన సినిమాల్లో డైలాగ్స్ చెబుతుంటే విజిల్స్, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత నిజ జీవితంలోకూడా బాలయ్య తనదైన డైలాగ్స్ తో, తనదైన శైలిలో అభిమానులను మెప్పిస్తున్నారు. 🔴బంట్రోతు వ్యాక్యలు : ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష సభ్యుడిగా హాజరయ్యారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా గురువారం బంట్రోతు వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేశాయి… పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు దారి...
- [చిరంజీవికి వచ్చిన చిన్న ఐడియా ఆ సినిమా రేంజ్ ను పెంచేసి..ఒక అద్భుతాన్ని సృష్టించింది](https://teluguwonders.com/chiranjeevis-idea-increased-the-range-of-the-movie/): Teluguwonders: జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలతో సతమతమయ్యే ప్రజలు వాటి నుండి రిలాక్స్ అవ్వడానికి సినిమాలను చూస్తుంటారు. ఆ రెండు గంటలైనా వారి సమస్యలను మర్చిపోతుంటారు .అదే వారు చూసే సినిమా అద్భుత ఊహ లోకం లోకి విహారింప చేసేది అయితే ఆ సినిమాలు వారి సమస్యలనే కాదు వాళ్ళని వాళ్లే మర్చిపోయేలా చేస్తాయి. అటువంటి అద్భుతమైన సినిమాల్లో “జగదేకవీరుడు అతిలోకసుందరి “ సినిమా ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మే. 9.1990 న రిలీజ్ అయిన సోషియో ఫాంటసీ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి . ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించి అప్పటి వరకు ఉన్న అన్నిరికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. . జగదేకవీరుడు గా చిరంజీవి హీరోయిజం డాన్స్ ఇంద్రుడి కుమార్తె ఇంద్రజగా శ్రీదేవి అందం.. నటనతో యావత్ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేసేశారు. 💚 ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే:...
- [విశ్వ కర్మ..మన అసలైన బ్రహ్మ..](https://teluguwonders.com/viswa-karma/): Teluguwonders: 🕉 విశ్వకర్మ : సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. కాని కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి,ఇది వాస్తవం కాదు. అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది.మహాభారతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది.సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు.వారు విశ్వకర్మకు జన్మించారు. భూమి – నీరు – అగ్ని – వాయువు – ఆకాశము, మరియు బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర -సూర్య – నక్షత్రములు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తాను స్వయంభు రూపమై అవతరించినాడు.ఐదు ముఖాలతో పంచ తత్వాలతో, పంచరంగులతో , పంచకృత్యములతో వెలసిన విశ్వకర్మ దేవుడు విశ్వబ్రాహ్మణులకు కులగురువైనాడు. ✡విశ్వకర్మ పంచ ముఖాలు: పంచ ముఖాలతో విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు...
- [పెరుగు ని ప్రతీ రోజు తినవచ్చా..పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు..](https://teluguwonders.com/benefits-of-curd/): Teluguwonders: పెరుగు లేకుండా భోజనం అనేది అసంపూర్ణం..అలాంటి భోజనం అసలు ఊహించలేం. పంచభక్ష పరమాన్నం పెట్టినా చివర మాత్రం పెరుగు ఉండాల్సిందే. భోజనం చివరలో ఒక ముద్ద పెరుగన్నం తింటే ఆరోగ్య సమస్యలు దగ్గరకి రావని ఆయుర్వేదం చెబుతుంది. ఆహార పదార్థాలలో దీనిని ‘ఆమృతం’తో పోలుస్తారు. మన దేశంలో పెరుగు సంపూర్ణాహారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెరుగు గురించి ఈ విషయాలు తెలిస్తే .. ఇష్టం లేనివారుసైతం తప్పక పెరుగు తింటారు. 1. పెరుగు ఎలాంటి వాతవ్యాధినైనా జయిస్తుంది. బరువును పెంచుతుంది, శరీరపుష్టిని కలిగిస్తుంది. జీలకర్ర పొడిని ఓ కప్పు పెరుగులో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతుంది. 2. జలుబు ఉంటే పెరుగు తినకూడదు అంటారు.. కానీ జలుబుకు పెరుగు విరుగుడు. 3. మూత్ర సంబంధ రోగాలకు, జిగురు విరేచనాలకు పెరుగు ఉత్తమం. 4. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండేవాళ్ళకు పెరుగు అమృతం వంటిది. 5. పెరుగు రెగ్యులర్ గా తీసుకుంటే...
- [విమానాన్ని ముంచేసిన శాస్త్రవేత్తలు...](https://teluguwonders.com/air-bus-a-330/): Teluguwonders: టర్కీకి వాయువ్య దిశలోని సారోస్ తీరంలో ఈ సంఘటన జరిగింది. 🔴విమానాన్ని సముద్రంలో ఎందుకు ముంచేశారు ..? ఒక భారీ విమానాన్ని సముద్రంపైకి తీసుకువచ్చి, దాన్ని సముద్రపు నీళ్లలో ముంచేశారు. ఎయిర్ బస్ ఎ- 330 విమానాన్ని ఇబ్రైస్ పోర్టు నుంచి మోటారు బోట్ల సహాయంతో తీరం నుంచి సముద్రంలోకి కిలోమీటరు దూరం తీసుకెళ్లారు. తర్వాత దాన్ని నీళ్లలో ముంచేశారు. సముద్ర జీవులకు ఆవాసంగా ఈ విమానం ఉపయోగపడుతుందని, అలాగే స్కూబా డైవర్లను కూడా ఆకర్షిస్తుందని, అందుకే ఈ విమానాన్ని సముద్రంలో ముంచినట్లు టర్కీ అధికారులు తెలిపారు. 🔅ఇలా ముంచేశారు : 90 టన్నుల బరువున్న ఈ ప్రయాణీకుల విమానాన్ని ఉపరితలానికి 30 మీటర్ల లోతులో ముంచేందుకు ఇంజనీర్లకు నాలుగు గంటల సమయం పట్టింది. ఈ విమానం పొడవు 65 మీటర్లు కాగా వెడల్పు 60 మీటర్లు. 1995 నుంచి 2018 వరకూ ఇది ప్రయాణికులకు సేవలు అందించింది. సముద్రంలో...
- [ఆ ఫోటో లో ఉన్నది ఎవరు..?](https://teluguwonders.com/brooma-anupama-parameswaran/): Teluguwoners: బూమ్రా స్వయంగా ఈసారి ఒక అమ్మాయితో తాను సాన్నిహిత్యంగా నడుస్తున్న ఒక ఫోటోను బూమ్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ అమ్మాయి ఎవరు అన్న చర్చలుక్రేజీ గా జోరందుకున్నాయి. 💚బూమ్రా అనుపమ పరమేశ్వరన్ : క్రికెటర్ జస్ప్రిత్ బూమ్రా అనుపమ పరమేశ్వరన్ ల సాన్నిహిత్యం గురించి ఇప్పటికే అనేకసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను అనుపమ ఖండించింది. అయితే ఏకంగా బూమ్రా ఈసారి ఒక అమ్మాయితో తాను సాన్నిహిత్యంగా నడుస్తున్న ఒక ఫోటోను స్వయంగా బూమ్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ అమ్మాయి ఎవరు అన్న చర్చలు జరగడమే కాకుండా ఆఅమ్మాయి అనుపమ మాత్రమే అంటూ రచ్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈఫోటో వైరల్ గా మారింది. ఆ అమ్మాయితో నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉన్న ఆ ఫోటోను షేర్ చేయడం తో 🔴ఆ ఫోటోలో : దీనితో ఖచ్చితంగా ఆఫోటోలో ఉన్న అమ్మాయి అనుపమ...
- [మీరు తరచుగా నీరస పడుతున్నారా అయితే మీలో ఆ లోపం ఉన్నట్టే](https://teluguwonders.com/iron-deficiency/): Teluguwonders: ఐరన్ అంటే ఏమిటి అసలు మనకు అది ఎందుకు అవసరం? ఐరన్ లోపం ఏమిటి మరియు ఎందుకు ఆందోళన చెందాలి?అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. 👉ఐరన్ డెఫిషియన్సీ సంకేతలు మరియు లక్షణాలు: 1.శ్వాస యొక్క కొరత శ్వాస లోపం 2. లేత చర్మం 3.తలనొప్పి మరియు మైకము 4. గోళ్లు పగులుట 5. జుట్టు రాలడం, పొడిగా మరియు బలహీనంగా మారడం 👉ఐరన్ డెఫిషియన్సీ ఉందని మీరు భావిస్తే ఏమి చేయాలి? 👉మీరు ఇనుము-లోపము రక్తహీనత కలిగివుంటే, కింది సలహాలును పరిశీలించండి: ఐరన్ డెఫిషియన్సీ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే శిశువులు మరియు పిల్లల్లో అత్యధిక ప్రమాదం ఉంది. ఐరన్ డెఫిషియన్సీ నివారించడానికి చేయవలసినవి? ఇనుము స్థాయి ఎక్కువుగా ఉన్న ఆహార పదార్ధాలు. మనకు ఎందుకు అవసరం? అంటే.. ఐరన్ మానవ శరీరంకు ఒక అత్యంత అవసరమైన ఖనిజం. మానవ శరీరంలో రక్తమును ఎర్రగా చేయడానికి తోడ్పడుతుంది మరియు రక్తం పనితీరుకు...
- [ఆ హీరోయిన్ సినిమాలో జూనియర్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడట..](https://teluguwonders.com/junior-ntr-guest-role/): Teluguwonders: జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన ఏం చేసిన ఒక సెన్సేషనే అవుతుంది. టెంపర్ తో మొదలు పెట్టిన ఈ సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి . టెంపర్ సినిమా లో ఫ్రాడ్ పోలీస్ ఆఫీసర్ గా కనబడినా, నాన్నకు ప్రేమతో సినిమా సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, పొడవాటి గడ్డంతో కనబడినా, జనతా గ్యారేజ్ సినిమా లో సీనియర్ నటుడు మోహన్ లాల్ తో నటించి మెప్పించినా, జై లవకుశ సినిమాలో మూడు విభిన్న రకాల పాత్రలను పోషించనా అది జూనియర్ ఎన్టీఆర్ కే చెల్లింది . కథల విషయంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్త ప్లానింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది . అందరూ ఆయన్ని ఫాలో ఎలా చేస్తుంది . ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అసలు ఈ ‘ఆర్ఆర్ఆర్’సినిమానే అన్నిటికంటే...
- [ప్రదక్షణలు ఎందుకు చేయాలి.?ఎలా చేయాలి..?](https://teluguwonders.com/pradakshanalu/): Teluguwonders: వేల ఏళ్ల నుంచీ కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ (భ్రమణం) చేసే ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు.ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం – ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే, మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ. 👉మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తనచుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ వుంటుంది. భూమి ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా, లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే, మొత్తం మీద ప్రదక్షిణ చేయకుండా వున్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు. సృష్టి మొత్తం వినాశనం కావచ్చు. అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది. ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యునినుంచి శక్తి (సూర్యరశ్మి)ని పొందుతోంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక, సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది. అలాగే భక్తులు ఆత్మప్రదక్షిణ చేయటం, విగ్రహం చుట్టూ తిరగటం...
- [మళ్ళీ మొదలైన చిట్టిబాబు సందడి..](https://teluguwonders.com/rangastalam-movie-remake/): Teluguwonders: 🔴రంగస్థలం మూవీ : తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ఆది పినిశెట్టి నటన ప్రేక్షకలోకాన్ని కట్టిపడేసింది. సుకుమార్ టేకింగ్, దేవీ శ్రీ బాణీలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉన్నాయి. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 220 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది రంగస్థలం. ఇలాంటి సూపర్ హిట్ మూవీని ఇప్పుడు కేరళలో మలయాళం వర్షన్ లో రిలీజ్ చెసారు. 🔴 మెగా పవర్ డిమాండ్ : మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఈయన నటించిన హిట్ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో రామ్ చరణ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. గతంలో చెర్రీ నటించిన మగధీర సినిమా మలయాళంలో విడుదలై విజయం భారీ...
- [మర్మ దేశం గుర్రం..త్వరలో మీ ఇంట్లోకి..రానుంది..](https://teluguwonders.com/marmadesham-gurram/): Teluguwonders: 1995 -1998 మధ్యకాలం లో ..డైరెక్టర్ నాగ దర్శకత్వంలో వచ్చిన తెలుగు ధారావాహిక నాటిక ‘మర్మదేశం’… ఇది మొట్టమొదటగా తమిళంలో మర్మదేశం అనే పేరుతో వెలువడింది. 🔴’మర్మదేశం’.. ని మారువలేం : 1995 నుంచి 1998 మధ్య కాలం లో రాత్రి 9 అయిందంటే..చాలు అందరి కళ్ళు..చెవులు ఒక సీరియల్ కోసం ఎదురు చూసేవి. వెనుకాల గుర్రం పరుగెత్తుతూ సకిలించే సౌండ్.. గంభీరమైన గొంతుతూ ‘మర్మదేశం’ అంటూ వచ్చే వాయిస్ వింటే చాలు అంతా టీవీ ముందు వాలిపోయేవారు…వీరభద్రుడనే గ్రామదైవం గుఱ్ఱం మీద వచ్చి తప్పు చేసిన వాళ్లను శిక్షిస్తాడనే నేపథ్యంతో నడిచే కథ ఇది…ప్రముఖ రచయిత ఇందిరా సౌందరరాజన్ రాసిన ‘విట్టు వీడు కరుప’ అనే బుక్ ఆధారంగా ఈ సీరియల్ను రూపొందించారు. నిజ జీవితంలో ఉన్న కొన్ని ఆధ్యాత్మిక, ధార్మిక, మూఢ నమ్మకాలను ప్రతిభింబిస్తూ ఈ సీరియల్ సాగుతుంది. ఇన్నేళ్లు గడిచినా అప్పుడు ఆ సీరియల్ ని...
- [త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాంచరణ్ హీరోయిన్...](https://teluguwonders.com/rancharan-is-the-heroine-alia-bhatt/): Teluguwonders: ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఆలియా భట్ తెలుగులో కూడా ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ అమ్మడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు త్వరలోనే రణ్ బీర్ కపూర్ ను వివాహం చేసుకోవడం కన్ఫర్మ్ అని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. 💚వివరాల్లోకి వెళితే : బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ గత కొంత కాలంగా యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ వ్యవహారం చాలా దూరం వెళ్లింది. ఇరు కుటుంబాల వారు వీరికి ఎప్పుడు ఓకే అయితే అప్పుడు పెళ్లి చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఇద్దరు కూడా కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న కారణంగా...
- [ఎంత డబ్బు ఇచ్చినా ఆ హీరో తో నటించనంటున్న సమంతా..!!? ](https://teluguwonders.com/samantha-and-bellamkonda-srinivas/): Teluguwonders: మంచి సాంగ్స్ తో, హీరోయిన్ అందచందాలతో..సూపర్ హిట్ కొట్టిన Rx100 సినిమాతో రాత్రికి రాత్రే హీరో దర్శకుడు ఎంత ఫేమస్ ఐ పోయారో తెలిసిందే. అయితే ఈ దర్శకుడు ఒక కథ గురించి ఇంత కాలం తీసుకుని కథపై కసరత్తులు చేసి ఫైనల్ థాట్ కి వచ్చాడట. 🔴బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా : అయితే ఈ కధ లో..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిహీరోగా అనుకున్నారట . బెల్లంకొండ కూడా తన సినిమాలో స్టార్ హీరోయిన్ ని తీసుకుందామని అనుకున్నారట..అందుకే తన తో గతం లో అల్లుడు శీను లో నటించిన సమంత ని ఈ సినిమాలో నటించమని అక్కినేని సమంత ను అడిగారట .. 👉అల్లుడు శీను : శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై వి. వి. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా “అల్లుడు శీను”. ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ...
- [Top 10](https://teluguwonders.com/top-10/): Top 10 Sites for your career: 1. LinkedIN 2. Indeed 3. Careerealism 4. Job-Hunt 5. JobBait 6. Careercloud 7. GM4JH 8. Personalbrandingblog 9. Jibberjobber 10. Neighbors-helping-neighbors Top 10 Tech Skills in demand in 2019: 1. Machine Learning 2. Mobile Development 3. SEO/SEM Marketing 4. Data Visualization 5. Data Engineeringj 6. UI/UX Design 7. Cyber-security 8. Cloud Computing/AWS 9. Blockchain 10. IOT Top 10 Sites to learn Excel for free: Search for these on Google: 1. Microsoft Excel Help Center 2. Excel Exposure 3. Chandoo 4. Excel Central 5. Contextures 6. Excel Hero 7. Mr. Excel 8. Improve Your Excel 9....
- [చురుగ్గా ఎమ్మెల్యే ఆర్.కే. క్యాంప్ కార్యాలయం నిర్మాణ పనులు.](https://teluguwonders.com/rk_camp_office/): Managlagiri:మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్.కే.)క్యాపు కార్యాలయ నిర్మాణ పనులు గత రెండు రోజుల నుంచి చురుగ్గా సాగుతున్నాయి. ప్రస్తుతం జాతీయ రహదారి వెంబడినే ఉన్న వై. సీ. పీ కార్యాలయంలోనే ఎమ్మెల్యే ఆర్కే ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యాలయానికి నాయకులు,కార్యకర్తల తాకిడి పెరగడంతో సందర్శకులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో గౌతమబుద్ధా రోడ్డు వెంబడినే ఉన్న ఖాళీ స్థలంలో తాత్కాలికంగా ఎన్నికల కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే ఎన్నికల్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్.కే.) తిరిగి రెండవసారి నియోజకవర్గ ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఒక దశలో ఎమ్మెల్యే ఆర్.కే. కు మంత్రి పదవి కూడా దక్కుతుందని భావించారు. తాత్కాలికంగా ఉన్న ఎన్నికల కార్యాలయాన్ని తొలగించి పట్టణంలోని ఊర్వశి థియోటర్ పక్కన విశాలమైన స్థలంలో మంత్రి నూతన క్యాంపు కార్యాలయాన్ని నిర్మించేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాయి. నేల చదును చేసి నిర్మాణ పనులకు...
- [రొచ్చులో.. రోడ్లు!](https://teluguwonders.com/roads_issues/): రొచ్చులో.. రోడ్లు! చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్న పుర వీధులు. రూ.32 కోట్లు ఖర్చు చేసినా మారని రహదారుల దుస్థితి అవస్థలు పడుతున్న మంగళగిరి పట్టణ ప్రజలు నిర్లక్ష్యం వీడని అధికారులు, పాలకులు. మంగళగిరి: *రాజధాని ప్రాంత ప్రధాన పట్టణం మంగళగిరిలో ప్రధాన రోడ్లు సైతం దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత బస్టాండ్ ప్రధాన కూడలి, జామియా మసీదు రోడ్డు, దేవస్థానం రోడ్డు మంగళవారం కురిసిన చిన్నపాటి వర్షానికే జలమయమయ్యాయి. అస్తవ్యస్థ డ్రైనేజీ నిర్మాణాల కారణంగా వర్షపు నీరు,మురుగునీరు కలసి ముందుకు వెళ్లక నిలిచిపోవడంతో పట్టణప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రోడ్డు కూడళ్ళు కావడంతో వాహనదారులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు కిందపడ్డ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక పట్టణంలోని పలు కాలనీలలో అంతర్గత రోడ్లలో వర్షపు నీరు,మురుగునీరు నిలిచి ముక్కు పుటాలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. రానున్న వర్షాకాలంలో రాత్రిపూట రోడ్ల పై వెళ్లాలంటే ఏమి జరుగుతుందోనని పట్టణ ప్రజలు,వాహనదారులు భయపడుతున్నారు. గతంలో...
- [ఈ నెల 26న నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు.](https://teluguwonders.com/jobs_mangalagiri/): నవులూరు:మంగళగిరి మండలంలోని నవులూరు అమరావతి నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈనెల 26వ తేదీ బుధవారం అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువతీ,యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. విజయవాడలోని ఎస్.బీ.ఐ,హెచ్.డి.ఎఫ్.సీ. ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎస్.బీ.ఐ.లో ఖాళీగా ఉన్న 30 బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు…హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులో ఖాళీగా ఉన్న 30 కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నారు. ఐ.సీ.ఐ.సీ.ఐ బ్యాంకులో ఖాళీగా ఉన్న 50 సేల్స్ ఆఫీసర్స్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఇంటర్,డిగ్రీ,పీ.జీ చదివిన విద్యార్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి రూ.12,000/-నుంచి రూ.14,000/- వరకూ జీతం చెల్లిస్తారు. కావున మండలంలోని ఆసక్తి కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇయర వివరాలకు సెల్: 97000 25833 లలో సంప్రదించగలరు.ఎన్.నాగరాజు, జర్నలిస్ట్,...
- [సంచలనం రేపుతున్న... విజయ్ "బిగిల్" ఫస్ట్ లుక్..](https://teluguwonders.com/vijay-movie-bigil-firstlook/): Teluguwonders: అదిరింది, సర్కార్ సినిమాల తో తెలుగులో మార్కెట్ బాగా పెంచుకున్నారు దళపతి విజయ్ . జూన్ 22న విజయ్ బర్త్ డే. విజయ్ ఇమేజ్ ప్రస్తుతం తమిళనాట ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరస విజయాలతో నెంబర్ వన్ అయిపోతున్నాడు. 🔴 బిగిల్ సినిమా ఫస్ట్ లుక్ : ఇప్పుడు ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.తాజాగా జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.. దీనికి బిగిల్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. 🔴విజయ్-అట్లీ : ఇప్పటికే ఈ కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి.ఇదివరకు ఈయన విజయ్ తో తెరకెక్కించిన ‘తెరీ’.. ‘మెర్సల్’ బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఇందులో ‘మెర్సల్’ కోసం ఏకంగా మెడికల్ మాఫియాను కదిలించాడు దర్శకుడు అట్లీకుమార్. ఇప్పుడు మూడోసారి సంచలనానికి తెర తీస్తున్నారు ఈ కాంబినేషన్. 🔴ఫుట్ బాల్ కోచ్ పాత్రలో: తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ...
- [మల్లేశం సినిమా రివ్యూ](https://teluguwonders.com/mallesam-movie-review/): Teluguwonders: చేనేత కళాకారులు వలస జీవితాన్ని ఆవిష్కరించింది. నమ్మకున్న కళ కూడుపెట్టని స్థితి, ఆసు యంత్రాన్ని సాధించాలన్న కసి, పట్టుదల, నిండు గర్బిణితో ఉన్న భార్య మల్లేశం జీవితాన్ని ఆటుపోట్లకు గురిచేస్తాయి. ఇలాంటి అంశాలను చక్కగా చూపుతూ వాటిని సహజసిద్ధమైన రీతిలో ప్రేక్షకులకు అందించే ప్రయత్నంగా సినిమా సాగుతుంది. కమర్షియల్ సినిమా ఫార్మాట్కు భిన్నంగా సినిమాకు కావాల్సిన వాణిజ్య విలువలతో మల్లేశం సినిమా తెర మీద కొన్ని జీవితాలను ఆవిష్కరిస్తుంది. 🔴నటీనటులు : ప్రియదర్శి, అనన్య నాగళ్ల, ఝాన్సీ, చక్రపాణి ఆనంద తదితరులు దర్శకత్వం: రాజ్ రాచకొండ నిర్మాతలు: శ్రీ అధికారి, రాజ్ రాచకొండ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి మ్యూజిక్: మార్క్ కే రాబిన్ సినిమాటోగ్రఫి: బాలు శాండిల్య ఎడిటింగ్: రాఘవేందర్ ఉప్పుగంటి రిలీజ్: 2019-06-21 చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో మల్లేశం సినిమా జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భావోద్వేగమైన అంశాలతో రూపొందిన ఈ సినిమా చేనేత...
- [భక్త శబరి గురించి మీకు తెలుసా..!!?](https://teluguwonders.com/devotee-sabari/): Teluguwonders: శబరి బోయకులంలో పుట్టింది. పంపానది తీరానవున్న మతంగ మహాముని ఆశ్రమంలో పెరిగింది. ముని కన్యల సాంగత్యం ఆమెకు లభించింది. సహజమైన అమాయకత్వంతో ఉండేది. మాతంగ ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది. మతంగ మహామునిని పరమేశ్వరుడిగా భావించి సేవించేది. ఆశ్రమాన్ని తుడిచి శుభ్రం చేసేది. ఆవులకు మేత పెట్టేది. పూజకు కావలసిన పూలు, పళ్ళు, సమిధులు ఏరి తెచ్చేది. మునులు చెప్పే భక్తి మాటలు వినేది. సేవే మార్గంగా బతికేది. 🕉రాముడు వస్తాడని : ఆశ్రమంలోనే మునుల మాటల్లో రాముని గురించి విన్నది, విష్ణుమూర్తి అవతారమని గ్రహించింది. రాక్షస సంహారం చేసే వీరుడని తెలుసుకుంది. సీతా లక్ష్మణ సమేతుడై రాముడు వస్తున్నాడని తెలిసి అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశ ని మతంగ మహర్షి రాముని గురించి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది. . మతంగ...
- [ముగ్గురమ్మల మూలపుటమ్మ..!!! ఎవరో..మీకు తెలుసా...??](https://teluguwonders.com/sree-matha/): Teluguwonders: హిందూ సంప్రదాయ ప్రకారం సృష్టి అంతటికీ కారణం ఆదిశక్తి అని అందరూ నమ్ముతారు. మరి పోతనగారు రచించిన ముగ్గురమ్మల మూలపుటమ్మ అనే పద్యంలో ముగ్గురమ్మలు ఎవరు ?వారి మూలపుటమ్మ ఎవరు? అనేది తెలుసుకుందాం!!! ✡ముగ్గురమ్మలు : 1⃣లక్ష్మీదేవి : సిరిసంపదలు, అదృష్టానికి ‘హేతువైన లక్ష్మీదేవికలువ పువ్వుల్ని రెండు చేతులతో పట్టుకుని వుంటుంది.కలువపువ్వు స్వచ్చతకు, పరిపూర్ణతకు, సంతానోత్పత్తికి చిహ్నం. లక్ష్మీదేవిని “పద్మ”, కమల అంటారు. అందమైనదేవతగా ‘శ్రీ’ అని కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి పక్కన వుండేఐరావతం-విజ్ఞానానికి, రాచరికానికి చిహ్నంగా భావిస్తారు. 2⃣కాళికాదేవి : నాలుగు చేతులతో, నల్లని రూపంతో భీకరఅవతారంతో వుంటుంది కాళికా అమ్మవారు. దుష్టశక్తుల్నివధించే కత్తి ఒక చేతిలో, దుష్టశక్తి తలను మరో చేత్తో ధరించి వుంటుంది. మరో రెండు చేతులతో భక్తులకువరాల్ని, అభయాన్ని ఇస్తుంటుంది. మెడలో పుర్రెల దండఎర్రబారిన మూడు కన్నులు, బయటకు సాగిన నాలుకతోభీకర అవతారంలో వుంటుంది. ఇవన్నీ ఆమెలోని అపారత్వానికి, దుష్టశక్తుల వినాశనానికి చిహ్నాలు. 3⃣సరస్వతీదేవి...
- [అవినీతి రహిత సమాజం కోసం పోరాడనున్న జగన్...](https://teluguwonders.com/jagan-3/): teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వేగంతో పరిపాలనను పరుగులు తీయిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం మొదటిసారిగా ఎక్కినా ఎక్కడ అలా కనిపించడం లేదు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వారిలముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు. ఆయన అంతేకాదు ప్రభుత్వాన్ని సంబంధించి ఏ రంగంలోనూ అవినీతికి తావు లేకుండా పని చేయాలని ఆయన గట్టిగా ఆదేశాలను ఇస్తున్నారు. తాడేపల్లి లో ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం లో శనివారం ఉదయం కొత్తగా నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధానసలహాదారు అజేయ కల్లం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిఆదిత్యనాథ్ దాస్, సీఎం కార్యాలయ కార్యదర్శిధనుంజయ్ రెడ్డి, ఇంజినీర్ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరరావు, నిపుణుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..మొదట...
- [అల్లు వారి అబ్బాయి కి .మళ్ళీ పెళ్లి...!!](https://teluguwonders.com/allu-marriage/): TELUGUWONDERS అల్లు వారింట పెళ్లి బాజా మోగింది పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నారా అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల సోదరుడైన అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ తాజాగా పెళ్ళి పీటలెక్కారు. 💐నీలు షా తో వివాహం : నీలు షా అనే ఒక యోగా ఇన్స్ట్రక్టర్ తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ ఆమెను పెళ్లి చేసుకున్నాడు బాబీ. ఈమె సింబాయిసిస్ నుంచి పుణెలో ఎంబీఎ చేశారు. సోదరితో కలిసి ఆమె యోగా డెస్టినేషన్ పేరుతో హైదరాబాద్ నగరంలో యోగా స్టూడియో నిర్వహిస్తోంది. యోగా థెరపీలో మాస్టర్ చేసిన నీలు ఒక ప్రముఖ వ్యాపారవేత్త కమల్ కాంత్ కుమార్తె. ఇక బాబీ అల్లు అరవింద్ నిర్మాణ...
- [స్వామీజీ చెప్పినట్టు తిరుమల క్లబ్ లా మారిపోనుందా..దానికి ఈ తాజా సంఘటనే ఒక ఉదాహరణ..నా..?](https://teluguwonders.com/tirumala-club/): Teluguwonders: ప్రపంచంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరుగాంచింన తిరుమల గిరులపై ప్రముఖ స్వామిజీ శ్రీశ్రీశ్రీ త్రిడండి చిన జీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల గిరులు పవిత్రత తగ్గిపోయి ఒక క్లబ్లా తయారైందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమలను పాలించే అధికారులు పవిత్రతను మంటగలుపుతున్నారని ఆయన మండిపడ్డారు. దీనిపై ఆయన మాట్లాడుతూ భక్తుల కోర్కెలు తీర్చే శ్రీవేంకటేశ్వరుని సన్నిధిని అధికారులో వ్యాహార కేంద్రాలుగా మార్చివేశారని ఆయన పేర్కొన్నారు. స్పష్టంగా చెప్పాలంటే తిరుమల పవిత్రత పోయి ఒక క్లబ్గా మారిపోయిందన్నారు. భక్తి పేరుతో కొండపైకి వచ్చే కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. అందుకే తిరుమల పవిత్రత పోయిందన్నారు. ఇలా గతంలో ఆయన చెప్పినట్టే తిరుమలలో ఒక సంఘటన జరిగింది. 🔴గుట్కాతో తిరుమలకు తమిళ తంబీలు: గుట్కాతో తిరుమల లోనిఅలిపిరి తనిఖీ కేంద్రం వద్దకువచ్చిన కొంతమంది భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 👉వివరాల్లోకి వెళ్తే : తమిళనాడు రాష్ట్రం...
- [ఈ సారి చేయబోయే సినిమా చాలా చాలా పెద్దది](https://teluguwonders.com/sensational-director-v-v-vinayak/): Teluguwonders: సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ తెలుగు అగ్రదర్శకులలో ఒకరు. ఈ మధ్యకాలంలో రేసులో కాస్త వెనుకబడ్డాడు కానీ.. గతంలో ఇండస్ట్రీకి కొన్ని మరపురాని హిట్స్ ఇచ్చాడు. అలాంటి వినాయక్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చాడు. మాస్ డైరెక్టర్గా వినాయక్కి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు వుంది. అలాగే మాస్ హీరోగా చిరంజీవికి వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.ఇక విషయానికొస్తే.. వినాయక్ స్వతహాగా చిరంజీవికి పెద్ద అభిమాని. ఆయన చిరూని ‘అన్నయ్యా..’ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటాడు. అయితే.. ఈ మాస్ డైరెక్టర్ అతి త్వరలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. ఇదివరకు వీరిద్దరూ చేసిన రెండు సినిమాలూ రీమేక్లే. స్ట్రయిట్ సినిమాలతో పోల్చితే రీమేక్లను రూపొందించడమే కష్టమని వినాయక్ అంటున్నాడు. ఆల్రెడీ హిట్టయిన సినిమాల్ని మళ్ళీ తీయాలంటే, అంతకన్నా బాగా తీయాలన్న వత్తిడి ఉంటుందని..ఆ వత్తిడి...
- [సినీ నటుడు రాజ్ తరుణ్ ఆక్సిడెంట్ కేసులో ట్విస్ట్](https://teluguwonders.com/actor-raj-tarun-is-a-twist-in-the-accident-case/): Teluguwonders: రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ వద్ద రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అదే సమయంలో సీసీ టీవీ పుటేజ్ కూడా బయటకు వచ్చింది. అందులో కారు దిగి రాజ్ తరణ్ పారిపోతున్నట్లుగా స్పష్టం కావడంతో ఇది పెద్ద దుమారం క్రియేట్ చేసింది. రాజ్ తరుణ్ ఎందుకలా పారిపోయాడు. అంత అవసరం ఏమొచ్చింది? అనే విషయమై చర్చలు నడిచాయి. ఇంతలో తాజాగా రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. సెల్ ఫోన్లో రికార్డ్.. వెంటపడి పట్టుకున్నాడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన సమయంలో కార్తీక్ అనే ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. అంతేకాదు రాజ్ తరుణ్ కారు దిగి పారిపోతుండగా అతన్ని వెంటాడి పట్టుకున్నాడు కార్తీక్. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య చర్చలు కూడా సాగాయి. మొదట కార్తీక్...
- [రైతన్నలకు శుభవార్త.. మీకోసం ఈ ట్రాక్టర్](https://teluguwonders.com/good-news-for-the-farmers-this-tractor-is-for-you/): Teluguwonders: పెట్రోల్తో నడిచే వాహనాలకు కాలం చెల్లనుంది. మార్కెట్లో ఇప్పుడన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీంతో సౌండ్ పొల్యూషన్ వుండదు. ఎయిర్ పొల్యూషన్ అసలే ఉండదు. పర్యావరణానికి హాని జరగకుండా ఉండే ఈ-వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి సంస్థలు. ఈ క్రమంలోనే వ్యవసాయానికి ముఖ్యమైన ట్రాక్టర్ని రూపొందించింది అస్సోం రాష్ట్రం దుర్గాపూర్లోని సీఎస్ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (CMWRI). బ్యాటరీతో పనిచేసే ఈ ట్రాక్టర్ సామర్థ్యం 10 హెచ్పీ ఉంటుంది. దీని ధర లక్ష వరకు వుంటుందని అంటున్నారు. అయితే రైతన్నల కోసం తక్కువ ధరకే వాటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరిశోధనా కేంద్రంలో ట్రయల్ టెస్టింగ్ చేస్తున్నామని సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐ డైరక్టర్ హరీశ్ హిరానీ తెలిపారు. చిన్న, సన్న కారు రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ-ట్రాక్టర్ రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే ఈ-ట్రాక్టర్ బ్యాటరీని ఒకసారి చార్జి చేస్తే గంట...
- [ఏపీ నుంచి కియా 'మేడిన్ ఇండియా' కార్లు అదుర్స్: ధరలు, బుకింగ్స్](https://teluguwonders.com/kia-madin-india-cars-from-ap-prices-and-bookings/): Teluguwonders: సౌత్ కొరియాకు చెందిన కియా మేడిన్ ఇండియా కారు లాంచ్ అయింది. కియా మోటార్స్ ఇండియా గురువారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మేడిన్ ఇండియా SUV కారును తీసుకు రావడం ద్వారా భారత ఆటోమొబైల్ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కియా సెల్టోస్ మూడి ఇంజిన్ ఆప్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. అయిదు వేరియంట్స్లలో ఇది లభిస్తోంది. దీని ధర రూ.9.69 లక్షల (షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతోంది. టాప్ వేరియంట్ ధర రూ.15.99 లక్షలుగా (షోరూమ్ ధర) ఉంది. 32,035 కార్లు బుకింగ్: కియా తన ప్లాంటును ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఇక్కడి నుంచి డొమెస్టిక్, ఎక్స్పోర్ట్ కార్లను ఉత్పత్తి చేస్తుంది. 1.5 పెట్రోల్, 1.5 డీజిల్, 1.4 టర్బో పెట్రోల్ వేరియంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏడాదికి 3 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీనిని రెండింతలు చేయనున్నారు. ఇప్పటికే 32,035 మంది...
- [దారి తప్పకుండా కాపాడిన అన్నయ్య :పవన్ కళ్యాణ్](https://teluguwonders.com/%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%be-%e0%b0%95%e0%b0%be%e0%b0%aa%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%85/): చిరంజీవి 64వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ శిల్పాకళావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు మెగాస్టార్ ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో పాటు అల్లు అరవింద్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత సమక్షంలో చిరంజీవి బర్త్ డే కేక్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కట్ చేసారు. ఈ సందర్భంగా అన్నయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పవన్. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్లో తాను ఫెయిల్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంటర్లో తాను ఫెయిల్ కావడంతో చనిపోవాలనుకున్నాను. అపుడు అన్నయ్య చిరంజీవి తనను ఓదార్చుతూ .. తాను బతకాలని, తన దారి వేరే ఉందని అప్పట్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసారు. నిరాశగా ఉన్న తనను చూసి.. నీ బతుకు ఇంటర్తోనే ఆగిపోలేదని వేరే ఎక్కడో ఉందని అన్నయ్య చెప్పిన విషయాలను పవన్..అన్నయ్య చిరు జన్మదిన వేడుకల్లో గుర్తు...
- [పోప్ ఫ్రాన్సిస్ తర్వాత అక్కడ మోడీకే అంత క్రేజ్](https://teluguwonders.com/modi-craze/): Teluguwonders: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో పాల్గొనే ‘హౌడీ, మోదీ’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు 50 వేల మందికి పైగా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. 💥హౌడీ, మోదీ కార్యక్రమం: ఆసలేంటి హౌడీ, మోదీ – నైరుతి అమెరికాలో స్నేహపూర్వకంగా పలుకరించేటపుడు హౌ డూ యూ డూ? (బాగున్నారా?)ను క్లుప్తంగా ‘హౌడీ’ అంటారు. హూస్టన్లోని స్వచ్ఛంద సంస్థ టెక్సాస్ ఇండియా ఫోరం (టీఐఎఫ్) హౌడీ, మోదీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సెప్టెంబరు 22 ఆదివారం ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తారు. 🔴 రుసుము లేకుండానే నమోదు : ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేకుండానే పేర్లు నమోదు చేయించుకోవచ్చునని చెప్పారు. ఇకపై పేర్లు నమోదు చేయించుకునేవారిని వెయిటింగ్ లిస్ట్లో ఉంచుతామని చెప్పారు. ఈ నెల 29 వరకు విశ్వవిద్యాలయ విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చునన్నారు 🔴 సెప్టెంబర్ 27 న : వచ్చే నెల 27న ప్రధాని మోదీ...
- [నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులు](https://teluguwonders.com/the-state-government-has-decided-to-set-up-four-regional-planning-boards/): Teluguwonders: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది… రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని అడుగులు వేస్తోంది. ప్రధానంగా సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారించడం ద్వారా అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగానే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందని చెప్పారు. ఆయా ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల పరిధిలో గల జిల్లాలన్నీ అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు అమలు తీరు తెన్నులను పర్యవేక్షిస్తుందని ఆ అధికారి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంగా (శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్టణం) ఉత్తరాంధ్ర ప్రాంతీయ ప్రణాళిక బోర్డు...
- [ఎప్పుడో చనిపోయి ఉండే వాడిని !: పవన్ కళ్యాణ్](https://teluguwonders.com/pawan-kalyan-says-about-his-brother-chiranjeevi/): Teluguwonders: 💥 పవన్ భావోద్వేగ ప్రసంగం : మా అన్నయ్య చిరంజీవి లేకపోతే నేను మీ ముందు ఇలా ఉండేవాడని కాదు.. ఎప్పుడో చనిపోయి ఉండే వాడినన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా భావోద్వేగం ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ 64వ పుట్టినరోజు వేడుకలు నిన్న (ఆగస్టు 21) హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరగాయి. ఈ వేడుకలకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై భావోద్వేగ ప్రసంగం చేశారు. పవన్ మాట్లాడుతూ.. ‘ఈరోజు ప్రత్యేకించి మీలో ఒకడిగా మెగాస్టార్ అభిమానిగా ఇక్కడికి వచ్చా. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడే ట్వీట్ చేశా. నా స్పూర్తి ప్రదాత అన్నయ్య అని. 🔴నాకు ఇష్టమైన వ్యక్తులు ఆ ఇద్దరు: ఒక స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో మన ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నాకు ఇష్టమైన వ్యక్తులు...
- [అన్నయ్య ను వెతుక్కుంటూ వచ్చింది పవన్ కళ్యాణ్](https://teluguwonders.com/pawan-kalyan-says-about-syeraa-movie/): Teluguwonders: 🔥ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి : సింహం గురించి వేటగాడు చెప్పడం కాదు.. సింహమే బయటకు వచ్చి తనను గురించి తను చెప్తే కథ వేరేలా ఉంటుంది. అలాంటి సింహం కతే ఈ ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి. 🔴మెగాస్టార్ 64 వ జన్మదిన వేడుకలు – ముఖ్య అతిథిగా పవర్ స్టార్: మెగాస్టార్ చిరంజీవి 64 పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ చిత్రంలో తాను నటించకపోయినా.. నా గొంతు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. 👉🔴ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..: ‘మాకు కొణెదల అనే ఇంటి పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు. నేను ఎప్పుడూ అడిగేవాడిని. అయితే కర్నూల్ జిల్లా నందికొట్కూరులో కొణెదల గ్రామం ఉంది. ఈ ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కూడా కర్నూల్ ప్రాంత వాసి. ఈ...
- ['జర్ర జర్ర' అంటూ ఇరగదీసిన 'వాల్మీకి'...!!](https://teluguwonders.com/jarra-jarra-song-in-valmiki/): Teluguwonders: టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరుగాంచిన వరుణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. కొన్నాళ్ల క్రితం తమిళ్ లో సూపర్ హిట్ కొట్టిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహర్షి భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటుడు అధర్వ ఒక మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించని ఒక మంచి మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న వరుణ్ తేజ్, టీజర్ లో పలికిన డైలాగ్స్ అదరగోట్టాయి అనే చెప్పాలి. ఇకపోతే నేడు ఈ సినిమా...
- [కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభమవుతున్న అమెజాన్ సరికొత్త భవనం](https://teluguwonders.com/amazon-new-building-to-start-with-kcr-hands/): Teluguwonders: ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండి ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూసిన నానక రాం గూడ లోని అమెజాన్ అతి పెద్ద భవనం ఈ రోజే ప్రారంభం జరుగుతోంది .అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక గుర్తింపు తెచ్చుకున్న మన హైదరాబాద్ ఇప్పుడు మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగం లో అగ్రగామిగా ఉన్న అమెజాన్ సంస్థ అతిపెద్ద కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్ లో మొదలుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ సంస్థ కార్యాలయం పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ తో పాటు అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ సంస్థ డైరెక్టర్ జాన్ స్కాట్ క్లార్క్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ముప్పై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న అమేజాన్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో నిర్మించారు. పదెకరాల ప్రాంగణంలో పదిహేను అంతస్తులతో ఈ భవంతిని నిర్మించారు....
- [చిరంజీవి పుట్టినరోజు ఫంక్షన్ లో " పవన్ "](https://teluguwonders.com/pawan-in-chiranjeevis-birthday-function/): Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఫంక్షన్ నిన్నరాత్రి శిల్పకళా వేదికలో అత్యంత కోలాహలంగా జరిగింది. ఎన్నికలలో ఓడిపోయిన తరువాత మెగా అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడంతో పవన్ ఏమి మాట్లాడుతాడు అన్నఆశక్తి మెగా అభిమానులలోనే కాకుండా మీడియా వర్గాలలో కూడ బాగా ఉండటంతో పవన్ చేసిన కామెంట్స్ కు మీడియా విపరీతమైన ప్రచారాన్ని ఇచ్చింది. తన సహజసిద్ధమైన ఆవేశధోరణితో కాకుండా చిరంజీవి తనకు ఎలాస్ఫూర్తిని ఇచ్చాడు అన్నవిషయాల పై పవన్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. తాను ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు జీవితం అంటే ఒకపరీక్షలు మాత్రమే కాదు అంటూ తనకు చెప్పి ధైర్యం కల్గించిన చిరంజీవి గురించి మాట్లాడుతూ అలాంటి అన్నయ్యలు ప్రతి ఇంటిలోనూ ఉంటే ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోరు అంటూ కామెంట్స్ చేసాడు. అదేవిధంగా తనకు చిన్నప్పటి నుండి...
- [ప్రిక్వార్టర్స్ చేరిన తెలుగమ్మాయి](https://teluguwonders.com/badminton-world-championship-precincts-sindhu/): Teluguwonders: బాసెల్ (స్విట్జర్లాండ్): భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రిక్వార్టర్స్ చేరుకుంది. బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో ప్రవేశించిన ఆమె చైనీస్ తైపీ అమ్మాయి పై యు పోను 21-14, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రి క్వార్టర్స్లో ఆమె బీవెన్ ఝంగ్ (అమెరికా)తో తలపడనుంది. గతేడాది ఇండియా ఓపెన్ ఫైనల్లో సింధును ఓడించిన అనుభవం ఝంగ్కు ఉంది. మ్యాచ్లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. కోర్టులో చురుగ్గా కదిలింది. తొలిగేమ్లో స్కోరు 5-5తో ఉన్నప్పుడు చెలరేగిన సింధు విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలోకి వచ్చేసింది. అదే ఊపులో వరుసగా ఆరు పాయింట్లు సాధించింది. మ్యాచ్ పాయింట్ వద్ద పై పొరపాటు చేయడంతో క్రాస్కోర్ట్ షాట్తో సింధు తొలి గేమ్ గెలిచింది. ఇక రెండో గేమ్లోనూ ఆమె 6-1తో దూసుకుపోయింది. ఈ క్రమంలో ర్యాలీ గేమ్ ఆడిన పై స్కోరును 5-7కు తగ్గించింది. సింధు...
- [మెగా పుట్టిన రోజు వేడుకలో సుధీర్ను బుక్ చేసిన ఫ్యాన్స్!!](https://teluguwonders.com/fans-who-booked-sudheer-at-chiranjeevis-birthday-party/): Teluguwonders: మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 22న ఆయన 64వ పుట్టిన రోజు సందర్బంగా బుధవారమే భారీ వేడుక ప్లాన్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరుగుతోంది. భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్: మెగా అభిమానులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే చాలా మంది శిల్పకళావేదిక వద్దకు చేరుకున్నారు. దీంతో హైటెక్ సిటీ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. అదే సమయంలో ట్రాఫిక్ జాం కూడా అవుతోంది. ఈ ఫంక్షన్ వల్ల హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కూడా రద్దీగా ఉంది. వాస్తవానికి ఉదయం నుంచే...
- [వన్డే ఆటల్లో రాబోతున్న ఆ మార్పు..!!?](https://teluguwonders.com/ravi-shastri-again-as-coach/): Teluguwonders: విండీస్ టూర్లో ఆడిన రిషబ్ పంత్ ఫెయిల్ అవ్వడం తో… రెండో పర్యాయం కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి వన్డేలో జరుగబోయే మార్పులను ప్రకటించారు. 💥రవిశాస్త్రి ఇంటర్వ్యూ లో: భారత్ జట్టుని సుదీర్ఘకాలంగా వేధిస్తున్న నెం.4 బ్యాట్స్మెన్ సమస్యకి త్వరలోనే ఓ పరిష్కారం దొరుకుతుందని టీమిండియా హెడ్ కోచ్. రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశాడు. రెండో పర్యాయం మళ్లీ హెడ్ కోచ్గా ఎంపికైన రవిశాస్త్రి.. జట్టు ప్రణాళికలు, ఆటగాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. 2021 వరకూ కోచ్గా రవిశాస్త్రి కొనసాగనుండగా.. అతని శిక్షణలో భారత్ జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, రెండు టీ20 ప్రపంచకప్లు, కొన్ని కఠినమైన ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోతోంది. ఈ నేపథ్యంలో.. జట్టులో సమతూకం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ‘2020, 2021లో జరగనున్న ఐసీసీ టీ20 టోర్నమెంట్లతో పాటు ఈ ఏడాది ఆరంభంకానున్న టెస్టు ఛాంపియన్షిప్ గెలవడంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం. అలా అని వన్డేలపై...
- [బాలీవుడ్ సంగీత దర్శకుడు కన్నుమూత](https://teluguwonders.com/famous-bollywood-music-director-khayyoum/): Teluguwonders: ప్రఖ్యాత సంగీత దర్శకుడు మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. 🔴వివరాల్లోకి వెళ్తే : మహ్మద్ జహూర్ ఖయ్యం సాబ్(92)సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఖయ్యం ముంబైలో సుజయ్ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకి గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. కభీ కభీ(1972), నూరీ(1979), ఉమ్రావో జాన్(1981), రజియా సుల్తాన్(1983), బజార్(1982) వంటి సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ముహమ్మద్ జహూర్ ఖయ్యాం ప్రముఖ హిందీ సినీ గీత స్వరకర్త మరియు సంగీత దర్శకుడు. ఖయ్యూం గా ప్రసిద్దుడు. ✍ముహమ్మద్ జహూర్ ఖయ్యామ్ : 1927 ఫిబ్రవరి 18న పంజాబ్ లోని నవన్షహర్ జిల్లా, రహోన్ లో ఆయన జన్మించారు. 2012లో 85వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముహమ్మద్ జహూర్ వయస్సు నిన్నటికి : 92 సంవత్సరాలు..ఆయన జీవిత భాగస్వామి...
- [ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటున్నార..](https://teluguwonders.com/national-pension-system/): Teluguwonders: 💥రిటైర్మెంట్ తర్వాత : ఎక్కువ పెన్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. అప్పుడు పదవీ విరమణ తర్వాత ఆశించిన పెన్షన్ పొందొచ్చు. దీని కోసం అందుబాటులో మూడు పథకాలు ఉన్నాయి. రిటైర్మెంట్కు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.అందుబాటులో మూడు గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్పీఎస్, ఏపీవై, పీఎంఎస్వైఎం అనేవి ఇవి.రెండు స్కీమ్స్ అసంఘటిత కార్మికుల కోసం.. ఒకటేమో వేతన జీవుల కోసం. రిటైర్మెంట్ను కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. డబ్బు సంపాదిస్తున్నవారు పదవీ విరమణ తర్వాత సుఖవంతమైన జీవనం గడిపేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇందుకు ప్రధానంగా 3 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పెన్షన్ స్కీమ్ (PMSYM), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), అటల్ పెన్షన్ యోజన (APY) అనేవి ఇవి. 🔴పీఎంఎస్వైఎం : అసంఘటిత రంగంలోని పనిచేసే 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు...
- [సెప్టెంబర్1 నుంచి సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు](https://teluguwonders.com/examination-for-secretariat-jobs-from-september-1/): Teluguwonders: పరీక్షకు హాజరు కానున్న 1,74,820 మంది సెప్టెంబర్ 1, 3, 4, 5, 7, 8 తేదీల్లో పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 11 క్లస్టర్లు, 363 పరీక్ష కేంద్రాలు డీఎస్సీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు జిల్లా వ్యాప్తంగా 1,74,820 మంది పరీక్ష రాయనుండగా.. వారిని కేటగిరీ వారీగా విభజించి పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాను 11 క్లస్టర్లుగా విభజించిన అధికారులు మొత్తం 363 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సెప్టెం బర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. డీఎస్సీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగుల ఎంపిక జిల్లా సెలెక్షన్ కమిటీ(డీఎస్సీ) ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం 18 మందితో కూడిన కమిటీని నియమిస్తూ...
- [కార్ యాక్సిడెంట్ లో తాజా ట్విస్ట్](https://teluguwonders.com/raj-tarun-car-accident/): Teluguwonders: ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా నార్సింగ్ వద్ద హీరో తరుణ్ కారుకి యాక్సిడెంట్ అంటూ పలు వెబ్ సైట్స్ లో,పలు ఛానల్స్ లోను న్యూస్ రావడంతో నిజం గానే తరుణ్ కారుకి యాక్సిడెంట్ అయ్యిందనే అనుకున్నారు. అలాగే తరుణ్ కి పరామర్శల వెల్లువ కొనసాగడంతో హీరో తరుణ్ తేరుకుని తన కారు కి ఎటువంటి యాక్సిడెంట్ జరగలేదని ఆ కారు తనకి కాదని. క్లారిటీ ఇచ్చాడు. అయితే తరుణ్ కారుకి యాక్సిడెంట్ కాకపోతే తరుణ్ పేరు బయటికి రావడం ఏమిటా అనుకునేలోపు. తరుణ్ ప్లేస్ లోకి హీరో రాజ్ తరుణ్ వచ్చాడు. హీరో రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్ లో కొత్త ట్విస్ట్ బయటికి వచ్చింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ అల్కపురి టౌన్ షిప్ దగ్గర హీరో రాజ్ తరుణ్ కారు డివైడర్ కి గుద్దుకున్నట్లుగా సీసీ టివి ఫుటేజ్ బయటికొచ్చింది. అయితే కారు ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఈ...
- [మెగా కాంపౌండ్లో పెళ్లి భాజాలు..!!!](https://teluguwonders.com/mege-marriage/): Teluguwonders: మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో పెళ్లి సందడి నెలకొనబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్త సినిమా పరిశ్రమతో పాటుగా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. మరి పెళ్లి నిహారికకా లేక వరుణ్ తేజ్కా అనే వివరాలలోకి వెళ్లే…గతంలో నిహారిక పెళ్లి పుకార్లపై స్పందిస్తూ తాను సినిమాలలో సెటిల్ అయ్యేంత వరకు సమయం కావాలని, అప్పటి వరకు పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిహారిక తెలుగులో చేసిన ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి సినిమాలు ఆమెకు హిట్ అందించలేకపోవడంతో సినిమాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నాగబాబు హైదరాబాద్లోని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తను పెళ్లి విషయంగా సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిహారిక కోసం కాదు, వరుణ్ తేజ్ కోసం అని తెలిసింది. నిహారిక కొంత సమయం కోరడంతో నాగబాబు...
- [లేడీనే పెళ్లి చేసుకున్న లేడీ క్రికెటర్ ??](https://teluguwonders.com/lady-cricketer-married-a-lady/): Teluguwonders: కాలం మారిపోతోంది. పెళ్లంటే ఆడామగానే చేసుకోవాలన్న రూల్ కూడా కాలగర్బంలో కలసిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఆడాళ్లు, ఇద్దరు మగాళ్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదని ఏకంగా సుప్రీం కోర్టు కూడా ఆమధ్య చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఓ మహిళా జంట ఇప్పుడు పేరెంట్స్ కాబోతున్నారు. ఇంతకీ వారు ఎవరంటారా.. ? న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్వైట్, ఆమె భార్య లీ తహు. ఇద్దరూ ఆడాళ్లు దంపతులైతే.. వారిలో ఎవరిని భర్త అనాలో.. ఎవరిని భార్య అనాలో.. సహచరులు అంటే సరిపోతుందేమో.. తన సహచరి లీ తహుహు గర్భంతో ఉందని, త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్వైట్ ఎనౌన్స్ చేసింది. న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీ శాటెర్త్వైట్ పెళ్లి చేసుకున్న లీ తహహు కూడా అదే...
- [చిరంజీవి 'సైరా' టీజర్ మైండ్ బ్లోయింగ్](https://teluguwonders.com/chiranjeevi-saira-teaser-mind-blowing/): Teluguwonders: టాలీవుడ్ మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ మూవీ చిరంజీవికి 150 కావడం మరో విశేషం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ‘సైరా’కి సంబంధించిన పోస్టర్లు, మేకింగ్ వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. సైరా నరసింహారెడ్డి దసరా కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. బ్రిటీష్ పాలకులను గడ గడలాడించిన తెలుగు తేజం..మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి....
- [ఆ హీరోయిన్ తో.. ప్రభాస్!!!](https://teluguwonders.com/prabhas-is-making-a-bad-boy-with-that-heroine/): Teluguwonders: 💚సాహోలో మరో బాలీవుడ్ హీరోయిన్: ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకలో డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. తన సినిమాలో నటించిన మరో బాలీవుడ్ హీరోయిన్ని ఫ్యాన్స్కి పరిచయం చేశారు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘సాహో’ చిత్రంలో నటించింది. ప్రభాస్ సరసన ఒక పాటలో నర్తించింది. ఈ పాటను ప్రభాస్ స్వయంగా ప్రీ రిలీజ్ వేడుకలో లాంచ్ చేశారు. ‘బ్యాడ్ బోయ్’ అంటూ సాగే ఈ పాట చాలా హాట్గా ఉంది. పాటలో జాక్వెలిన్ ఇంకా హాట్గా ఉంది. 💚‘సాహో’ లోని మూడో పాట : ‘బ్యాడ్ బోయ్’ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించింది. వాస్తవానికి ‘సాహో’లో ప్రభాస్తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజమెంతో...
- [కమిషన్.. భగీరథ !](https://teluguwonders.com/lakshman-blames-telangana-government-mission-bhagiratha/): Teluguwonders: కేసీఆర్ పాలనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విరుచుకుపడ్డారు . టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ..అంటూనే గడీల పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని బయట పడేయాలి అని ఆయన అంటున్నారు . 💥 బీజేపీ భరతమాత ముద్దు బిడ్డల పార్టీ : టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ.. కాంగ్రెస్ తల్లీకొడుకులు పార్టీ.. బీజేపీ మాత్రం భరతమాత ముద్దు బిడ్డల పార్టీ అంటూనే తెలంగాణ ఏ విషయంలో నెంబర్ వన్ చెప్పాలంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్. ఎందులో నెంబర్ వన్ అప్పుల్లో, అవినీతిలోనా అంటూ ప్రశ్నించారు. 👉హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన సభలో మాట్లాడిన లక్ష్మణ్.. టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని.. టీఆర్ఎస్తో లాలూచీ పడుతోందన్నారు. నిధులు, నీళ్లు నియామకాలతో కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు నలుగురి పాలయ్యిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ పాట రూపంలో పల్లెపల్లెలో ఉద్యమానికి...
- [గ్రేట్ డైరెక్టర్ అయిపోతాడు :: ప్రభాస్](https://teluguwonders.com/prabhas-says-sujith-becomes-great-director/): Teluguwonders: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగలాంటి వాతావరణంలో గడుపుతున్నారు .భారీగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక వాళ్ళ కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది. భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఇది ఇండియాలోనే అతిపెద్ద ప్రీ రిలీజ్ వేడుకని యాంకర్ సుమ వెల్లడించారు. ఇంత పెద్ద వేడుకకు అతిథులు కూడా అదే స్థాయిలో విచ్చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, డైరెక్టర్ వి.వి.వినాయక్, టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, ‘మల్లెమాల’ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చివరిగా అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడారు. ‘‘హాయ్ డార్లింగ్స్.. ఐ లవ్ యు’’ అంటూ అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ప్రభాస్ చాలా తక్కువ విషయాలే మాట్లాడినా.. దర్శకుడు సుజీత్పై మాత్రం...
- [Jio Fiber Registration: How to apply???](https://teluguwonders.com/jio-fiber-registration-how-to-apply-installation-charges-plans-and-other-details/): Jio Fiber Registration: Mukesh Ambani announced the launch of Jio Fiber broadband services from September 5, Reliance Jio has released details of its registration process. Bundled with a landline phone connection and TV set-top box, Jio Fiber plans will begin from Rs 700 per month and go up to Rs 10,000 for premium customers. Jio has also announced a Jio Welcome Offer, under which all those who buy its annual plans will get an HD or 4K LED TV and a 4K set-top box for free. Landline connection will also be for free. Jio has also kept installation charges free during the...
- [Microsoft has acquired jClarity!](https://teluguwonders.com/microsoft-has-acquired-jclarity/): Microsoft has acquired jClarity! Today we are delighted to announce that Microsoft has acquired jClarity (see Microsoft’s official statement). It’s always been jClarity’s core mission to support the Java ecosystem. We started with our world-class performance tooling and then later became a leader in the AdoptOpenJDK project. Microsoft leads the world in backing developers and their communities, and after speaking to their engineering and programme leadership, it was a no brainer to enter formal discussions. With the passion and deep expertise of Microsoft’s people, we’ll be able to support the Java ecosystem better than ever before! jClarity will be bringing its expertise...
- [అమెరికా అధ్యక్షుడి తో ఫోన్ లో మాట్లాడిన మోడీ ... కారణం అదేనా](https://teluguwonders.com/modi-spoke-on-the-phone-with-the-us-president/): Teluguwonders: కశ్మీర్లో ఆర్టికల్ రద్దుతోపాటు విభజన తర్వాత కశ్మీర్ అంశం అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు దాయాది పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి పిర్యాధు చేసింది. తనకు మద్దతు తెలుపుతున్న చైనాకు పిర్యాధు చేయడంతోపాటు అమేరికా అధ్యక్షుడు ట్రంప్కు సైతం పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఫోన్లో పిర్యాధు చేశారు. దీంతో చాల సంవత్సరాల కశ్మీర్పై మరోసారి క్లోజ్డ్ డోర్స్ మీటింగ్ జరిగిన విషయం తెలిసిందే.. 👉అయితే అత్యవసరంగా జరిగిన సమావేశం అయినప్పటికి యూఎన్ఎసీలో పాకిస్థాన్కు ఎలాంటీ మద్దతు లభించకపోవడంతో భారత్కు కొంత ఉపశమనం కల్గింది. ఈ నేపథ్యంలోనే మోడీ కశ్మీర్ అంశంలో పాకిస్థాన్ను ఒంటరి చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పెద్దన్న మద్దతు లేకుండా కశ్మీర్ సమస్యకు ఫుల్స్టాప్ పడే అవకాశం లేకపోవడంతో ట్రంప్తో ఫోన్ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. 💥ఫోన్ సంభాషణ...
- [ప్రభాస్ ఫాన్స్ తో ప్రమాణం చేయించిన సుమ ..](https://teluguwonders.com/suma-with-prabash-fans/): Teluguwonders: 💥సాహొ ప్రీ రిలీజ్ ఈవెంట్ -భారత సినీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఈ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద ఈవెంట్ బాలీవుడ్లో కూడా జరగలేదు. మొత్తం లక్ష మంది ప్రేక్షకులు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంతకు మించి రెబల్ స్టార్ అభిమానులు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఫిలిం సిటీ పరిసర ప్రాంతమంతా జనసంద్రమైంది. ఇక వేదిక వద్ద అభిమానులను కట్టడి చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. 🔴‘సాహో’ప్రీ రిలీజ్ వేడుక : రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’. ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో (తమిళం, మలయాళం, హిందీ) ‘సాహో’ విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇటు...
- [టీడీపీ నేతల కళ్లు తెరిపిస్తాం- టీటీడీపీ.ఎంపీ !!](https://teluguwonders.com/ttdp-mp-garikapati-mohan-rao/): Teluguwonders: నాంపల్లిలో BJP Telanganaఆధ్వర్యంలో .. భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశం వేదికపై టీటీడీపీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభలో రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు, నేతలు భారీగా తరలివచ్చారు. కీలక నేతలతో కలిసి తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 🔴గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో : టీటీడీపీ నేతలు సామ రంగారెడ్డి, ఎర్ర శేఖర్, శోభా రాణి, రజినీ కుమారీ తదితర నేతలు గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో బీజేపీలో చేరారు. 💥వివరాల్లోకి వెళ్తే : హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం (ఆగస్టు 18) బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన భావేద్వేగంగా మాట్లాడారు. తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేతల కళ్లు తెరిపిస్తామని ఎంపీ గరికపాటి మోహన్ రావు శపథం పూనారు. నలుగురైదురు నేతలు...
- ["NFL" లో... ఉద్యోగాలు !!!](https://teluguwonders.com/nfl-jobs/): Teluguwonders: రసాయనిక, సేంద్రియ, పారిశ్రామిక రసాయనాలకి కేంద్ర బిందువు అయిన నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ సంస్థ భారత ప్రభుత్వ మినీరంగ సంస్థ. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న తమ శాఖలలో 41 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్తులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్ధులు నోటిఫికేషన్ లోని అర్హతలనిబట్టి ధరఖాస్తు దాఖలు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు లోకో ఆపరేటర్ గ్రేడ్-3 – 3 స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్-2 – 12 ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్-3 – 10 లోకో అటెండెంట్ గ్రేడ్-3 -16 ట్రేడ్ ల వారీగా టర్నర్, ఫిట్టర్, వెల్డర్ ,డీజిల్ మెకానిక్, ఆటో టెక్నీషియన్, మొదలగు ట్రేడ్ లకి సంభందిచిన పోస్టులు కలవు. అర్హత: పోస్టులను బట్టి పదో తరగతి లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి వయసు – 2019 ఆగస్టు 31 నాటికి 30 ఏళ్లు మించి...
- [టీడీపీకి విరాళాలు అన్నికోట్లా ??](https://teluguwonders.com/donations-to-tdp/): Teluguwonders: ఏదైనా రాజకీయ పార్టీ నడవాలంటే దానికొచ్చే విరాళాలతోనే ఆర్ధికంగా ముందుకెళుతుంది. పార్టీ కార్యకర్తలు, నేతలు విరాళాలు ఇస్తూ పార్టీని నడిపిస్తారు. పేరున్న అన్నీ రాజకీయ పార్టీలకి విరాళాలు ఎక్కువ స్థాయిలోనే వస్తుంటాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి 2018-19లో విరాళాలు బాగానే వచ్చాయి. ఆ ఒక్క సంవత్సరంలోనే టీడీపీకి 26.17 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ మేరకు వివరాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.నర్సిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.అలాగే గత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకు మించి విరాళంగా అందించిన వారి వివరాలతో కూడిన నివేదికను కూడా ఇచ్చారు. ఇక 26.17 కోట్లలో అత్యధికంగా రూ.25 కోట్లు ఫ్రూడెంట్ ఎన్నికల ట్రస్టు విరాళంగా ఇచ్చింది. అలాగే ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 లక్షలు, రఘురామ కృష్ణంరాజు రూ.20 లక్షలు టీడీపీలో ఉన్నప్పుడు విరాళంగా ఇచ్చారు. అటు టీడీపీ సీనియర్ నేత కంభంపాటి...
- [సాహోపై జరిగింది తప్పుడు ప్రచారమే: లోకేశ్](https://teluguwonders.com/false-propaganda-against-saaho-lokesh/): Teluguwonders: ఈ కథనం రాసిన వారు సిగ్గుపడాలి. ప్రపంచంలోని ప్రభాస్ అభిమానుల్లానే తాను కూడా ‘సాహో’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయిక. ఈ చిత్రం తెలుగు, హిందీతోపాటు తమిళంలోనూ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ ఇటీవల చెన్నైలో ఓ వెబ్సైట్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గురించి ప్రశ్నించారు. దీనికి ప్రభాస్ స్పందిస్తూ.. తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని, జగన్ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తెదేపా నేతలు ఆగ్రహానికి గురై ‘సాహో’కు వ్యతిరేకంగా సోషల్మీడియాలో ప్రచారం చేపట్టినట్లు ఓ వెబ్సైట్ కథనం రాసింది. దీన్ని చూసిన...
- [బాలీవుడ్ భామతో అఫైర్.. నోరువిప్పిన కెఎల్ రాహుల్](https://teluguwonders.com/affair-with-bollywood-bhamakl-rahul/): Teluguwonders: భారత క్రికెట్ జట్టుకు సినీ రంగానికి విడదీయరాని అనుబంధం వుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ బంధం మరీ పెనవేసుకుపోయింది. భారత క్రికెటర్ అంటే అతడికి పక్కా ఏదో ఒక సినీతారతో అఫైర్ వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రచారాలే నిజమవుతున్నాయి. ఇలా ఇటీవల కాలంలో యువ ఆటగాళ్లు కెఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు కొందరు సీనీతారలతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. రాహుల్ విషయంలో అయితే సదరు యువతితో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా తనపై జరుగుతున్న ప్రచారంపై రాహుల్ తాజాగా స్పందించాడు. అయితే తనకు బాలీవుడ్ నటి ఆకాంక్ష రంజన్ కపూర్ తో ఎలాంటి సంబంధం లేదని మాత్రం కరాకండీగా చెప్పలేకపోయాడు. దీంతో అభిమానులు వీరి రిలేషన్ షిప్ పై ఓ క్లారిటీకి వచ్చారు. వీరి మధ్య ఏదో నడుస్తోందని సోషల్...
- [రాహుల్, పునర్నవి ల మధ్య బంధం ??](https://teluguwonders.com/relationship-between-rahul-and-punarnavi/): Teluguwonders: బిగ్ బాస్ హౌస్ లో రాహుల్, పునర్నవి ల గురించి అందరికీ తెలిసిందే. స్వయంగా పునర్నవే రాఖీ పండగ రోజు ఈ విషయాన్ని చర్చించింది. అయితే ప్రస్తుతం పునర్నవి తన ఆలోచనని విరమించుకున్నట్టుగా అనిపిస్తుంది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ అందరూ మాస్క్ లు వేసుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నారని, ఆ మాస్క్ లు తీసేయాలని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ప్రతీ కంటెస్టెంట్ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. నిన్నటి వరకు రాహుల్ తో సరదాగా, స్నేహంగా ఉన్న పునర్నవి అతన్ని నామినేట్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో రాహుల్ షాక్ అయ్యాడు. ఎందుకంటే రాహుల్, పునర్నవిలు మొదటి నుండి చాలా స్నేహంగా ఉంటున్నారు. అంతేగాక వారిద్దరి మధ్య రొమాంటిక్ డ్రామా నడుస్తుందని అందరికీ తెలుసు. కానీ అనుకోకుండా ప్రోమోలో పునర్నవి రాహుల్ ని నామినేట్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ...
- [Good news for employees! This PF rule might change soon](https://teluguwonders.com/good-news-for-employees-this-pf-rule-might-change-soon/): Once EPF transfer becomes automated, when the new employer will file the monthly PF return including the UAN of the new employee, the EPF contributions and interest earned will be automatically transferred. New Delhi: Employees Provident Fund Organisation (EPFO) subscribers will no longer have to file provident fund (EPF) transfer claims when they change jobs as the process will be automated. It may be noted that currently, employees have to file EPF transfer claims while changing jobs despite having a universal account number (UAN). However, from April 1 onwards, the process might be automated. A senior labor ministry official stated earlier...
- [కుప్పకూలిన స్టీవ్ స్మిత్.. క్రీజ్ లో..అసలు ఏం జరిగింది..?!!](https://teluguwonders.com/steve-smith-collapse/): Teluguwonders: స్టీవ్స్మిత్ కుప్పకూలిపోతే … కనీసం జాలి కూడా చూపకుండా మైదానంలో నవ్వుతూ నిల్చుకున్న ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ .. పై నెటిజన్లు మండిపడుతున్నారు . నీకు మానవత్వం లేదా ఆంటూ తిట్టిపోస్తున్నారు. స్టీవ్స్మిత్పైకి జోప్రా ఆర్చర్ వరుసగా బౌన్సర్లు సంధించడం తో స్మిత్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు.అయినా యాషెస్ తొలి టెస్టులో.. రెండు శతకాలతో మెరిపించాడు స్మిత్ 🔴వివరాల్లోకి వెళ్తే : ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్లో సిసలైన ఆధిపత్య పోరు మొదలైంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్పైకి వరుస బౌన్సర్లని ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు సంధించగా.. ఓ బంతి అతని మెడకి బలంగా తాకింది. దీంతో.. నొప్పితో విలవిలలాడిపోయిన స్టీవ్స్మిత్ క్రీజులోనే నేలకొరిగిపోయాడు. దీంతో.. మైదానంలోని ఇంగ్లాండ్ క్రికెటర్లు కొంత మంది అతడి చుట్టూ చేరి సపర్యలు చేసేందుకు ప్రయత్నించగా.. బౌలర్ జోప్రా ఆర్చర్ మాత్రం...
- [సాహో రిలీజ్ తర్వాత ప్రభాస్ ఆల్ ఇండియా రేంజ్ కన్నా మించిపోతాడు అంటున్న S.S. రాజమౌళి](https://teluguwonders.com/prabhas-surpasses-all-india-range-after-saho-release/): Teluguwonders: ఆదివారం రాత్రి హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో సాహో సినిమా ప్రచారంలో భాగంగా..ఎవ్వరూ ఊహించనంత ఘనంగా.. ‘సాహో’ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దీనికి రాజమౌళి, వి.వి.వినాయక్, అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కృష్ణంరాజు లాంటి సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ వేడుకలో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 👉🎙సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చిన ఎస్.ఎస్.రాజమౌళి: రెబల్ స్టార్ ప్రభాస్ను నేషనల్ స్టార్ను చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ..; ‘‘ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ల హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. కానీ, ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్టవ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజూ ఎవరి గురించీ చెడుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ పాజిటివ్ వైబ్రేషనే తనకి అంత మంది ఫ్యాన్స్ని తెచ్చిపెట్టింది. ప్రభాస్కి చాలా దూరదృష్టి ఎక్కువ. ‘బాహుబలి’ కథ చెప్పినప్పుడే...
- [గొడవ పడిన రోజా, నాగబాబు.. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసిన రోజా: సెన్సేషనల్ వీడియో](https://teluguwonders.com/jabardastroja/): Teluguwonders: తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో జడ్జ్ స్థానంలో రోజా బదులుగా శేఖర్ మాస్టర్ కనిపించడంతో జబర్దస్త్ నుంచి రోజా తప్పుకుందని అంటున్నారు. 🔴ఖతర్నాక్ కామెడీ షో : ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యినప్పటి నుంచి జబర్దస్త్ హాట్ టాపిక్గా మారింది. బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ అంటే ముందుగా గుర్తొచ్చేది నాగబాబు, రోజా ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరి నవ్వులే ఈ కామెడీ షోకి బలం . అయితే గత కొంతకాలంగా వీరు తరుచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. 👉ఈ నేపథ్యంలో నాగబాబు, రోజాల మధ్య జరిగిన గొడవ తాలూకు వీడియో సోషల్ మీడియా లో సెన్సేషన్గా మారింది. ఇంతకీ వీరిద్దరి మధ్య వచ్చిన గొడవేంటి? 😜’ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు’: ప్రస్తుతం బుల్లితెరపై ఓ వీడియో హంగామా చేస్తోంది. ఆ వీడియోలో నాగబాబు, రోజా గొడవ పడుతూ కనిపించడంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇది నిజమైన...
- [రోహిణి ఎలిమినేషన్ - పునర్నవి ప్రేమ వ్యవహారం:ఆసక్తిగా బిగ్ బాస్ 3](https://teluguwonders.com/rohini-elimination-punarnavi-love-affair/): TELUGUWONDERS: అందరూ ఊహించినట్టుగానే ఎలిమినేషన్ జోన్లో ఉన్న ఐదుగురిలో రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేషన్తో భావోద్వేగానికి గురై తెగ ఏడ్చింది శివజ్యోతి. ఒక రకంగా రోహిణి ఎలిమినేట్ కావడానికి శివజ్యోతినే కారణం కావడంతో వెక్కి వెక్కి ఏడ్చింది జ్యోతి. 🔴బిగ్ బాస్ 29వ ఎపిసోడ్: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు 28 ఎపిసోడ్లను ముగించుకుని ఆదివారం నాడు 29వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. 🔴ఆ ఇద్దరూ సేఫ్: నాలుగో వారం ఎలిమినేషన్ జోన్లో ఏడుగురు ఉండగా.. శివజ్యోతి, వరుణ్ సందేశ్ ఇద్దరూ సేఫ్ కాగా.. బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్లు ఐదుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఈ ఐదుగురులో ఎవర్ని నాగార్జున ఇంటి నుండి సాగనంపుతున్నారనే ఆసక్తితో ఎపిసోడ్ ప్రారంభమైంది. ఎలిమినేషన్లో ఉన్న ఐదుగురు టెస్ట్ పెట్టి వాళ్లు మాస్క్ తీసి ఉంటున్నారో లేదో తెలుసుకునేందుకు సరదా టాస్క్ ఇచ్చారు....
- [నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి..సందర్భంగా నివాళి అర్పించిన కుటుంబ సభ్యులు](https://teluguwonders.com/nandamuri-hari-krishna/): Teluguwonders: గతేడాది ఆగస్టులో రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు తెలుగు తిథుల ప్రకారం ఆదివారం ప్రథమ వర్థంతి రావడం తో… నారా, నందమూరి కుటుంబాలు నివాళులు అర్పించాయి . 🔵చంద్రబాబు పరామర్శ : సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆదివారం హరికృష్ణ నివాసానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటూ కుటుంబ సభ్యులు.. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. హరికృష్ణ గతేడాది ఆగస్టు 29న కన్నుమూశారు. కానీ తెలుగు తిథుల ప్రకారం ఆయన వర్థంతిని కుటుంబ సభ్యులు ఆదివారం నిర్వహించారు. 💥గతేడాది ఆగస్టు 29న : నల్గొండ సమీపంలోని అన్నేపర్తి దగ్గర హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్లు...
- [సాహో: ప్రీ రిలీజ్ వేడుక :జనసంద్రమైన ఆర్ఎఫ్సీ..](https://teluguwonders.com/saaho-pre-release-ceremony-rfc/): Teluguwonders: ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పుకుంటోన్న ప్రభాస్ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని భావించే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు లక్షమంది పట్టే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది. ఇక వేడుక ప్రారంభమైన తరవాత ప్రభాస్ ఫ్యాన్స్ పోలీసులకు చుక్కులు చూపించారు. 💥వివరాల్లోకి వెళ్తే : ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈనెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింతగా పెంచేందుకు ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. 👉ప్రస్తుతం ట్విట్టర్ టాప్ ట్రెండ్లో...
- [షాకింగ్ న్యూస్ -మంచు విష్ణుకు చెల్లెలుగా కాజల్ అగర్వాల్](https://teluguwonders.com/kajal-agarwal-acts-as-the-younger-sister-of-manchu-vishnu/): Teluguwonders: ఈ ఏడాది ఇప్పటికే తేజ దర్శకత్వంలో సీత.. శర్వానంద్ రణరంగం సినిమాలు చేసింది కాజల్. ఇందులో సీత డిజాస్టర్ కాగా.. రణరంగం పర్లేదు అనిపించింది. ఇక ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ జోడీకట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు విష్ణుకు సోదరిగా నటిస్తుండటం విశేషం. అసలు హీరోయిన్ కాస్త చెల్లి ఎందుకు అయిందబ్బా అనుకోవచ్చు.. 👉 కారణం ఏదైనా కథానాయిక కాజల్ హీరో మంచు విష్ణుకు సోదరిగా మారారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్లో విష్ణుతో కలిసి స్నాక్స్ తింటున్న ఫొటోను రక్షాబంధన్ సందర్భంగా కాజల్ ట్విటర్లో షేర్ చేశారు. ‘హ్యాపీ రాఖీ అర్జున్!’ అంటూ మంచు విష్ణును ట్యాగ్ చేశారు. దీనికి ఆయన ప్రతి స్పందించారు. ‘హాహాహా.. థాంక్స్ అను. చేతుల్లో ఫుడ్ లేకుండా మనం కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదనుకుంటా’ అంటూ కాజల్ను ట్యాగ్ చేశారు. దీన్ని బట్టి...
- [ఇది ‘మిషన్ మంగళ్’..టైం ... చరిత్ర సృష్టిస్తోన్న అక్షయ్ కుమార్..సినిమా](https://teluguwonders.com/akshay-kumar-cinema-mission-mangal/): Teluguwonders: ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ చేయడమమనేది అక్షయ్ కుమార్కు అక్షయ పాత్రలా మారిందనే చెప్పాలి. 💥Mission mangal : మిషన్ మంగళ్యాన్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్ఎల్వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా పూర్తిచేసి కొత్త చరిత్రను లిఖించింది. మార్స్ మిషన్ను తొలి ప్రయత్నంలోనే కక్ష్యలోకి పంపిన తొలిదేశంగా భారత్ రికార్డుకెక్కింది. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇలాంటి గొప్ప ప్రయోగం గురించి, దాని కోసం ఇస్రో శాస్త్రవేత్తలు పడిన కష్టం గురించి దేశ ప్రజలు తెలుసుకోవాలనే సంకల్పంతో దర్శకుడు జగన్ శక్తి ‘మిషన్ మంగళ్’ను తెరకెక్కించారు. భారత చరిత్రలో అద్భుతమైన ఈ అధ్యాయాన్ని పున:సృష్టి చేశారు....
- [తమిళ బిగ్ బాస్ లో హాస్యనటి ఆత్మహత్యాయత్నం!](https://teluguwonders.com/tamil-bigboss/): Teluguwonders: ఇండియాలో బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా ఉంది. మొదట్లో బాలీవుడ్ లో మాత్రమే ఈ షో నిర్వహించగా ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా రన్ అవుతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్లో ఉన్నాయి. అయితే ఈ హౌస్ లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు విస్తుగొలుపుతూంటాయి. ఇప్పుడు అలాంటి గొడవ ఒకటి తమిళ బిగ్ బాస్ హౌస్ లో జరిగి సంచలనంగా మారింది. కమల్ హాసన్ హోస్ట్ గా వరసుగా మూడోసారి జరుగుతున్న బిగ్ బాస్ షో లో ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో నటించిన తమిళ హాస్య నటి మధుమిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షోలో 50 రోజుల నుంచి ఉన్న మధుమిత కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఏం జరిగిందో ఏమో.. గత శనివారం అకస్మాత్తుగా ఈ నటి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఖంగుతిన్న నిర్వాహకులు...
- [బికేర్పుల్:మీ వాయిస్ మొత్తాన్ని ఫేస్బుక్ విటో౦ది](https://teluguwonders.com/be-careful-with-facebook/): Teluguwonders: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. యూజర్లు మాట్లాడుకున్న మాటలను రికార్డు చేస్తోంది. రికార్డ్ చేయడమే కాకుండా దాని స్టోరీ రూపంలో మారుస్తోంది. ఇందుకోసం ఏకంగా కాంట్రాక్టర్లనే నియమించుకుంది. ఈ విషయాన్ని తొలిసారిగా Bloomberg report చేసింది. ఈ విషయం మీద ఫేస్బుక్ ను సంప్రదించగా కంపెనీ వెంటనే బదులివ్వలేదని కూడా తెలిపింది. ఇంతకీ Bloomberg ఏం చెప్పిందనే విషయం ఓ సారి చూద్దాం. ఫేస్బుక్ మెసేంజర్ యాప్ ద్వారా అందరూ కాల్స్ చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగత విషయాలను కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఈ మాటల్ని స్క్రిప్ట్గా మార్చేందుకు వందలాది మంది కాంట్రాక్టర్లను నియమించుకుంది. ఆ ఆడియో ఎక్కడ్నుంచి సేకరించామన్న విషయం చెప్పకుండా బయటి వ్యక్తులతో వాటిని ట్రాన్స్క్రైబ్ చేయిస్తోంది. కొన్నిసార్లు ఆ ఆడియోల్లో అశ్లీల సంభాషణ ఉండటం, వాటిని కూడా స్క్రిప్ట్ రూపంలోకి మార్చడం కలకలం రేపుతోంది. వాయిస్ ఛాట్స్ ట్రాన్స్క్రైబ్డ్ ఆప్షన్:...
- [ప్రపంచ రికార్డు సృష్టించిన చోడవరం విద్యార్థి](https://teluguwonders.com/the-student-who-created-the-world-record/): Teluguwonders: చోడవరం: స్థానిక ఏడమ్స్ స్కూల్లో పదోతరగతి చదువుతున్నఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చోడవరానికి చెందిన కేత తేజ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను ఓ క్రమంలో నిమిషం 5 సెకన్లలో వేశాడు. అతితక్కువ సమయంలో ఆవర్తన పట్టికను వేయడంలో తేజ ఈ ఘనతను సాధించినట్లు ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్త రంగారావు ప్రకటించారు. శనివారం ఏడమ్స్స్కూల్లో అధికారులు, పలువురు గ్రామప్రముఖుల సమక్షంలో తేజ ఆవర్తన పట్టిక వేసే క్రమాన్ని నిర్వహించారు. గతంలో ఉత్తరప్రదేశ్కు చెందిన తరుణ్ అగర్వాల్ అనే విద్యార్థి ఆవర్తన పట్టికను 1ని.29సె. వేసి ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు ఆయన తెలిపారు. తాజాగా తేజా ఈ రికార్డును 1ని.5సె. వేసి అధిగమించాడని తెలిపారు. ఇది ప్రపంచ రికార్డుగా నమోదైందని ఆయన వెల్లడించారు. తేజకు ప్రపంచ రికార్డు ధ్రువపత్రం, బంగారు పతకాన్ని అందజేశారు. పలువురు తేజను, తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో...
- [ఈ సారి హిట్ కొట్టి తీరతానంటున్న శ్రీను వైట్ల ?](https://teluguwonders.com/srinu-vaitla/): Teluguwonders: టాలీవుడ్ కి రవితేజ హీరోగా నీకోసం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీను వైట్ల, ఆ తరువాత ఆనందం, సొంతం, వెంకీ, దుబాయ్ శ్రీను, ఢీ, రెడీ వంటి సినిమాలు తెరకెక్కించడం జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగే శ్రీను వైట్ల సినిమాలు, ఒకానొక సమయంలో వరుసగా అద్భుత విజయాలు అందుకుని ఆయనకు దర్శకుడిగా విపరీతమైన పేరు తీసుకురావడం జరిగింది. అయితే ఆ తరువాత నాగార్జున గారితో కింగ్, వెంకటేష్ గారితో నమో వెంకటేశ వంటి హిట్ మూవీస్ ని తీసిన శ్రీను వైట్లకు ఏకంగా, సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని తొలిసారి దర్శకత్వం వహించే అవకాశం రావడంతో, శ్రీను గారు ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారు. వారిద్దరికలయికలో వచ్చిన దూకుడు సినిమా, అప్పట్లో అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఇక అదే ఊపులో యంగ్ టైగర్ ఎన్టీఆర్...
- [అమ్మో.. ఈ చికెన్ చూస్తే భయమేస్తోంది](https://teluguwonders.com/this-chicken-looks-scary/): Teluguwonders: నిన్నా.. మొన్నటి వరకు హోటళ్లలో మాంసం నిల్వలను గుర్తించిన అధికారులు, తాజాగా ఓ చికెన్ స్టాల్లోనూ నిల్వ మాంసం గుర్తించి నివ్వెరపోయారు. నగరంలోని చిల్డ్రన్స్ పార్క్కు వెళ్లే రహదారిలో ఓ చికెన్ స్టాల్ నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ శనివారం ఉదయం దాడులు చేపట్టారు. చికెన్ స్టాల్ లోనికి వెళ్లి చూడగా రెండు ఫ్రిజ్లు ఏర్పాటు చేసి ఉన్నారు. వాటిల్లో దాదాపు 30 కిలోల చికెన్ లెగ్ పీస్లు, లివర్, కట్ చేసిన చికెన్ రోజుల తరబడి నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. భారీ మొత్తంలో నిల్వ మాంసాహారం ఉంచడంపై కమిషనర్ దుకాణ యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ స్టాల్స్లో ఫ్రిజ్లు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. కుక్కలకు వేసేందుకు అంటూ సమాధానం చెప్పడంతో చెడిపోయిన ఆహారాన్ని కుక్కలకు వేస్తారా అంటూ యజమానిపై మూర్తి మండి పడ్డారు. నాన్వెజ్ వెరైటీ ఐటెమ్స్కు...
- [జగన్ పాలన ని మెచ్చుకున్న టీడీపీ నేత](https://teluguwonders.com/tdp-leader-who-appreciated-the-jagan-rule/): Teluguwonders: తిరుమలలో మీడియాతో మాట్లాడిన రాయపాటి సాంబశిరావు తెలుగు రాష్ట్రాల్లో పట్టుపెంచుకునేందుకు బీజేపీ పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తోందని తెలిపారు. 🔴బీజేపీ మాస్టర్ స్కెచ్ ఇది : దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగుల వేస్తున్నట్లు తెలిపారు. 💥ఆ ఇద్దర్నీ కూడా: తెలుగు రాష్ట్రాల్లో ముందు కేసీఆర్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను సాగనంపేలా వ్యూహం సిద్ధం చేస్తోందంటూ బీజేపీ ప్లాన్ ను బట్టబయలు చేశారు. 🔴చంద్రబాబుకు తెలుసు : మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అన్నీ తెలుసునని అయినా తెలియనట్లు ఉంటారంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి చంద్రబాబు నాయుడే కారణమని...
- [చంద్రబాబు ముఖ్య అనుచరుడు కి వల విసురుతున్న బిజెపి](https://teluguwonders.com/bjp-is-throwing-a-snare-at-chandrababus-chief-follower/): Teluguwonders: తెలంగాణ టీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి ఒక ముఖ్యనేత. చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడు. టీటీడీపీ తరఫున కొంచెం ప్రజలకు, మీడియాకు తెలిసిన ప్రముఖుడు. 💥 ఆపరేషన్ ఆకర్ష్ : తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ చాపకింద నీరులా తమ పని కానిచ్చేస్తుంది. వివిధ పార్టీల్లో ఉన్న ముఖ్యనేతలు, గతంలో ఓ వెలుగు వెలిగిన ముఖ్య నాయకులను తమ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్న రావుల చంద్రశేఖర్ రెడ్డిపై బీజేపీ ఆపరేషన్ కమలాన్ని ప్రయోగించింది. 🔴రావుల చంద్రశేఖర్ రెడ్డి: మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి. జూన్ 1, 1955న కొత్తకోట మండలం కానాయపల్లిలో జన్మించిన చంద్రశేఖర్ రెడ్డి బీఎస్సీ, ఎల్ఎల్బి అభ్యసించారు. 1982లో కానాయపల్లి సర్పంచిగా రాజకీయ జీవితం ప్రారంభించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, 1985లో తెలుగుదేశం పార్టీ...
- [నేడు ప్రారంభం కానున్న పోలవరం రివర్స్ టెండరింగ్ ప్రక్రియ](https://teluguwonders.com/the-reverse-tendering-process-of-the-pollavaram-to-begin-today/): Teluguwonders: పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. గత కాంట్రాక్టర్ నవయుగ ఇంజనీరింగ్ సంస్ధకు కూడా బిడ్డింగ్ లో పాల్గొనే అవకాశం ఇస్తాం. ఇంకా ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.39 వేల కోట్లు అవసరం. జూన్, 2021 నాటికి ప్రాజక్టు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లి అందిస్తాం అని — ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ఏపీలో కీలక ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న జగన్ ప్రభుత్వం.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా చేపడుతున్న ఈ ప్రక్రియ వల్ల ప్రాజెక్టుల నిర్మాణం మరింత ఆవుతుందని, నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుందని కేంద్రం సహా పలు సంస్ధలు గగ్గోలు పెడుతున్నా.. ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లాలని నిర్ణయించింది. 💥 రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం: ఏపీలో నేటి నుంచి సాగునీటి ప్రాజెక్టుల రివర్స్...
- [విలన్ గా నాని](https://teluguwonders.com/nani-as-the-villain/): Teluguwonders: జెర్సీ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని నటించిన గ్యాంగ్ లీడర్ విడుదలకు రెడీకాగా.. తన 25 చిత్రాన్ని ఇంద్రగంటి మోహనక్రిష్ణతో చేస్తున్నారు. 👉నాని ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టారు. 🔴సిక్స్ ప్యాక్ లో నాని: ప్రస్తుతం యూత్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ నడుస్తోంది. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ.. సినిమా హీరోలతో పాటు సీరియల్ నటులు కూడా కండలు తిరిగిన దేహంతో జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఒక్క మహేష్ మినహా.. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ, రీసెంట్గా రామ్లతో పాటు.. యంగ్ హీరోలు కార్తికేయ, సుధీర్ బాబు, మంచు విష్ణు, నవదీప్లు సైతం సిక్స్ ప్యాక్స్తో సల్మాన్ ఖాన్ మాదిరి షర్ట్ విప్పి రచ్చ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ చాలా సాప్ట్ లుక్లో మన పక్కింటి అబ్బాయిలా కనిపించే నేచురల్ స్టార్ నాని షర్ట్ విప్పబోతున్నారు. అదేనండి...
- [వివాదమే లేని సినిమా..తీస్తున్నా..చంద్రబాబుపై ఒట్టు అంటున్న ఆర్జీవీ](https://teluguwonders.com/rgv-is-a-scum-on-chandrababu/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అని వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. కమ్మ, రెడ్డి అనే రెండు కులాల పేర్లు వాడేసి అస్సలు వివాదాస్పదం కాని సినిమా తీస్తున్నానని వర్మ చెబుతున్నారు. కానీ, పరిస్థితి అలా ఉంటుందా? ఆర్టీవీ దీనిపై ఒక్క ట్వీట్ చేస్తేనే దాని కింద కామెంట్లతో కమ్మలు, రెడ్లు కొట్టేసుకుంటున్నారు. బూతులు తిట్టుకుంటున్నారు. వీళ్ల మధ్యలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దూరుతున్నారు. కొంత మంది వర్మ సూపర్ అంటే.. మరికొందరు ఛీకొడుతున్నారు. ఆర్జీవీ సినిమా ఎలా ఉన్నా ఆయనకు మాత్రం ట్విట్టర్ ద్వారా మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. రెండు వర్గాల మధ్య చిన్న నిప్పు రాజేసి ఆ పక్కనే కూర్చొని చలికాచుకుంటున్నారు వర్మ. 👉ఔనురామ్ గోపాల్ వర్మ మరో బాంబ్ పేల్చారు. అస్సలు వివాదం లేదంటూనే వివాదాస్పద సినిమాకు సంబంధించిన ప్రకటన ఒకటి చేశారు. తన...
- [రణరంగం విషయంలో మీదే తప్పు అంటున్న శర్వానంద్](https://teluguwonders.com/sarvanand-says-about-ranarangam/): Teluguwonders: యువ కథానాయకుడు శర్వానంద్ నటించిన చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, కాజల్ కథానాయికలుగా నటించారు. ‘రణరంగం’ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం సక్సెస్మీట్ను ఏర్పాటు చేశారు. 🎊సక్సెస్ మీట్ లో : ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ.. తన కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదని ఆనందం వ్యక్తం చేశారు. దీని కోసం చాలా మంది కష్టపడ్డారు. మా సినిమాటోగ్రాఫర్ దివాకర్ ది బెస్ట్ ఇచ్చారు. కళా దర్శకుడు రవీంద్ర, ఫైట్ మాస్టర్ వెంకట్ పనితీరు అద్భుతం. నటీనటులు రాజా, ఆదర్శ్, సుదర్శన్ తదితరులు బాగా నటించారు. వారికి మంచి పేరు వచ్చింది. ☺మంచి టాక్ వచ్చింది’: శర్వానంద్ 👉మార్నింగ్ షో సమయంలో చిత్ర బృందం అంతా చాలా టెన్షన్ పడుతూ ఉన్నాం. మధ్యాహ్నం షో...
- [గూగుల్ ప్లే స్టోర్ లో ఇక సాహో గేమ్](https://teluguwonders.com/sahao-game-in-google-play-store/): Teluguwonders: సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయిక. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్తో యాక్షన్కు అధిక ప్రాధాన్యం ఇస్తూ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.డార్లింగ్’ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో గేమ్ను రూపొందించిన సంగతి తెలిసిందే. 💥గేమ్ ట్రైలర్ విడుదల : ‘ యంగ్ రెబెల్స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో త్వరలో గేమ్ విడుదల కాబోతున్న సంగతి మీరు వినే ఉంటారు. ఐతే ఇటీవల ఈ గేమ్కు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. 👉ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన ప్రభాస్ : ‘డార్లింగ్స్.. ఇదిగో ‘సాహో’ ట్రైలర్. జెట్ ప్యాక్స్ ధరించి ‘సాహో’ ప్రపంచంలోకి వెళ్లడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఐవోఎస్లో...
- [సైమా 2019 : టాలీవుడ్ విజేతలు వీరే!](https://teluguwonders.com/siima-2019-tollywood-winners/): Teluguwonders: దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు 15న ప్రారంభమైంది. తొలి రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాలీవుడ్ అవార్డ్స్లో అత్యథిక అవార్డులతో రంగస్థలం సత్తా చాటింది. సైమా అవార్డ్స్ 2019 విజేతలు ఉత్తమ చిత్రం : మహానటి ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (రంగస్థలం) ఉత్తమ నటుడు : రామ్చరణ్ (రంగస్థలం) ఉత్తమ నటి : కీర్తి సురేష్ (మహానటి) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్ దేవరకొండ( గీత గోవిందం) విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం) ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్ ( మహానటి) ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం) ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)...
- [బిగ్ బాస్ : వరుణ్ సందేశ్ రియల్ లైఫ్ స్టోరీ...](https://teluguwonders.com/big-boss-varun-sandesh-real-life-story/): Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 షో లో మనల్ని ఎంతగానో అలరిస్తున్నారు మన కంటిస్టెంట్స్ లో ఒకరైన మన తెలుగు ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ ఒడిశాలోని రాయగడలో జన్మించాడు. తరువాత వీరి కుటుంబం హైదరాబాద్ కి మారడంతో అక్కడే నాలుగేళ్లు ఉన్నారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. శేఖర్ కమ్ముల నిర్వహించిన హ్యాపీడేస్ చిత్రం కోసం నటన పోటీల్లో పాల్గొని ఆ చిత్రంలో చందు పాత్రను పోషించి, విజయంతో వరుస అవకాశాలు చేజిక్కించుకుని, నటుడిగా స్థిరపడి హైదరాబాద్ కు తన మకాంను మార్చేశాడు. ఆ తరువాత విభిన్న పాత్రల్లో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసి సుమారు 25 సినిమాల్లో చేయగా వీటిలో హీరోగానే ఎక్కువ సినిమాలు చేశారు. హ్యాపీడేస్ ,కొత్త బంగారు లోకం ,ఎవరైనా ఎప్పుడైనా ,కుర్రాడు, మరో చరిత్ర ,హ్యాపీ హ్యాపీ గా, ఏమైందీవేళ, కుదిరితే కప్పు కాఫీ, బ్రహ్మీగాడికథ,...
- [హైదరాబాద్ మెట్రో చరిత్రలో ఒక సరికొత్త రికార్డు](https://teluguwonders.com/the-hyderabad-metro-is-a-new-record-in-history/): Teluguwonders: జూబ్లీ చెక్పోస్ట్-హైటెక్ సిటీ రూట్లో అందుబాటులోకి రివర్సల్ సదుపాయం. సిటీ జనానికి మెట్రో మరింత అందుబాటులోకి వచ్చింది.. ఇకపై ప్రతి మూడు నిమిషాలకో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. జూబ్లీ చెక్పోస్ట్-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు రివర్సల్ సదుపాయం లేకపోవడంతో మొన్నటి వరకు 8 నిమిషాలకో రైలు నడిపారు. ఇప్పుడు రివర్సల్ సదుపాయం రావడంతో పీక్ అవర్స్లో 3 నిమిషాలు, నాన్పీక్ అవర్స్లో 5 నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుందని మెట్రో వర్గాలు తెలిపాయి. కాగా మెట్రో సర్వీసులకు గ్రేటర్ సిటీజన్ల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సరాసరిన ప్రతివారం ప్రయాణికుల సంఖ్యలో 5-6 వేల మేర పెరుగుదల నమోదవుతోంది. బుధవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య 3.06 లక్షలకు చేరుకోవడం విశేషం. ఇక స్టేషన్లలో రద్దీని కలిపితే ప్రయాణికుల సంఖ్య 3.23 లక్షలకు చేరుకున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎల్బీనగర్-మియాపూర్ (29 కి.మీ.), నాగోల్-హైటెక్ సిటీ (28 కి.మీ.)...
- [అదే చివరి చిత్రం.. అంటున్న కీర్తి సురేష్ ??](https://teluguwonders.com/that-is-the-last-film-keerthi-suresh/): Teluguwonders: అదే చివరి చిత్రం అని ఖచ్చితంగా చెప్పేసింది నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ ఇప్పుడు అభినందనల సాగరంలో మునిగితేలుతోంది. కారణం మహానటి (తమిళంలో నడిగైయార్ తిలగం) చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డు వరించడమే. మహానటి సావిత్రినే వచ్చి పూనినట్లు ఆ చిత్రంలో జీవించి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. దానికి బోనస్గా ఇప్పుడు జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్న కీర్తీసురేశ్ త్వరలో తమిళంలోనూ దర్శకుడు కార్తీక్సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ అమ్మడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ మహానటి చిత్రంలో నటనకు గానూ జాతీయ అవార్డు లభించడం సంతోషంగా ఉందని పేర్కొంది. మరోసారి బయోపిక్ చిత్రాల్లో నటించేది లేదని చెప్పింది. సావిత్రి బయోపిక్నే తాను నటించిన తొలి, చివరి చిత్రం అవుతుందని అంది. ఆ మహానటి పాత్రలో నటించాక మరొకరి జీవిత చరిత్రలో నటించడం ఉత్తమమనిపించుకోదనే...
- [జబర్దస్త్ నుండి తప్పుకున్న రోజా..!](https://teluguwonders.com/jabardasth-roja/): Teluguwonders: నగిరి ఎమ్మెల్యే రోజా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. వైసిపిలో కీలక నేత అయిన రోజా ఆ పార్టీ తరుపున వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే బుల్లితెరపై జబర్దస్త్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. రోజా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమె జబర్దస్త్ నుంచి తప్పుకుంటారనే ఊహాగానాలు ఎక్కువగా వినిపించాయి. ఎన్నికల సమయంలో జబర్దస్త్ షోకు ఆమె కొంతకాలం దూరంగా ఉన్నారు. దీనితో రోజాకు సీఎం జగన్ కేబినెట్ లో బెర్త్ ఖాయం అనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. కానీ అనూహ్యంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీనితో రోజా తిరిగి జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు. జబర్దస్త్ షోలో జడ్జీలుగా రోజా, నాగబాబు జోడి బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ తప్ప మరొకరు ఆ షోలో ఇమడలేని పరిస్థితి. రోజాకు మంత్రి పదవి దక్కలేదు కాబట్టి ఆమె...
- [సచివాలయ ఉద్యోగాలపై పోస్టు గ్యాడ్యుయేట్ల ఆసక్తి...!](https://teluguwonders.com/post-gadgets-interested-in-secretariat-jobs/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1,26,728 గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 11వ తేదీ వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్నారు. . 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్థులు గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులలో ఎక్కువ శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్లే ఉన్నట్లు తెలుస్తోంది. 9,11,282 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు గ్రామ/వార్డ్ సచివాలయాల ఉద్యోగాల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. 8,24,493 మంది గ్రాడ్యుయేట్లు, 4,33,944 మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారు. మొత్తం ధరఖాస్తుల్లో పోస్టు గ్రాడ్యుయేట్లు 42 శాతం కాగా, గ్రాడ్యుయేట్లు 38 శాతం, ఇంజనీరింగ్ అభ్యర్థులు 20 శాతంగా ఉన్నారు. ఈ నెల 25వ తేదీ నుండి ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకున్న వారికి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. వీరికి వచ్చే...
- [చిరంజీవిపై అభిమానం తో అలా చేసిన కీర్తి సురేష్](https://teluguwonders.com/chiranjeevi-and-keerthi-suresh-in-siima-awards/): Teluguwonders: ‘మహానటి’గా తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ఎల్లలు దాటించి అరుదైన గౌరవం పొందిన కీర్తి సురేష్ పేరు విదేశాల్లో కూడా మారు మోగిపోతోంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా కీర్తించబడిన ఈమె.. తాజాగా సైమా వేడుకలోనూ అదే ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకొని వహ్వా అనిపించింది. 🔴ఆ వివరాల లోకి వెళ్తే : దక్షణాదికి సంబంధించిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగష్టు 15 నుంచి ఖతార్లోని దోహాలో ప్రారంభమైంది. రెండు రోజులపాటు ఎంతో అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. 🌟ముఖ్యఅతిథిగా మెగా స్టార్ : ఈ వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాగా.. టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా వెళ్లారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలో భాగంగా సౌత్ ఇండియా భాషా చిత్రాల్లో ఉత్తమైన వాటిని ఎంపిక చేసి...
- [‘సరిలేరు నీకెవ్వరు' తో..మళ్ళీ కామెడీ పంచబోతున్న బండ్ల గణేశ్..రివీల్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్.](https://teluguwonders.com/bandla-ganesh-with-sarileru-nekevvaru/): Teluguwonders: ‘ సూపర్ స్టార్ మహేశ్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. 👉’మహర్షి’ సక్సెస్తో మాంచి జోష్ మీద ఉన్నాడు సూపర్స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘ సరిలేరు నీకెవ్వరు’. 💥సరిలేరు నీకెవ్వరు’ specials : సరిలేరు నీకెవ్వరు’ లో లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఈ సినిమా లో నటించన్నారు. 👉పూర్తి వివరాల్లోకి వెళితే… ; 🔴highlight గా నిలువనున్న కామెడీ ట్రాక్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్లో దిగిన...
- ["ఎవరు".హిట్టా..? ఫట్టా..?](https://teluguwonders.com/evaru-movie-talk/): Teluguwonders: చిత్రం: ఎవరు నటీనటులు: అడివిశేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్ తదితరులు సంగీతం: శ్రీ చరణ్ పాకాల మాటలు: అబ్బూరి రవి దర్శకత్వం: వెంకట్ రాంజీ నిర్మాతలు: పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె విడుదల తేదీ: 15-08-2019 తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ థ్రిల్లర్ చిత్రాలే. ఒకప్పుడు వీటిని తక్కువ బడ్జెట్ తో తీసేవారు. అలాంటిది ఇప్పుడు పెద్ద హీరోలు కూడా వీటిపైనే పడ్డారు. ప్రస్తుత రోజుల్లో ప్రేక్షకులకు థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా నచ్చుతున్నాయి. ఎందుకంటే వాళ్ళని థ్రిల్ చేస్తేనే సినిమాలు ముందుకు వెళ్తాయి. టాలీవుడ్ లో ఇలాంటి చిత్రాలు వీక్షించే సంఖ్యా కూడా పెరిగిపోయింది. ఈ ఆగష్టు 15 నాడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన చిత్రం ‘ఎవరు’. ఇందులో కధానాయకుడిగా అడవిశేష్ నటించాడు. ఇతడు ఇదివరకే `క్షణం`, `గూఢచారి` చిత్రాలతో మంచి విజయం అందుకున్నాడు. అదే తరహాలో ఇప్పుడు ఈ చిత్రంలో నటించాడు. ఈ...
- [ఎస్ఎస్ఈ 'జేఈ' ఎగ్జామినేషన్-2019](https://teluguwonders.com/sse-examination-2019/): Teluguwonders: విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్. అర్హత: పోస్టులను బట్టి సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. వయసు: 2020, జనవరి 1 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలిన వాటికి 30 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు: ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక: పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్), పేపర్-2 (డిస్క్రిప్టివ్ టైప్) పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: జేఈ ఎగ్జామినేషన్ను రెండు దశల్లో (పేపర్-1, 2) నిర్వహిస్తారు. 500 మార్కులకు జరిగే ఈ పరీక్షల్లో పేపర్-1కు 200 మార్కులు, పేపర్-2కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1: ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇందులో 200 మార్కులకు గాను 200 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. జనరల్ ఇంటెలిజన్స్...
- [స్పోర్ట్స్ కోటాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు...!](https://teluguwonders.com/jobs-in-income-tax-department-in-sports-quota/): Teluguwonders: ఆదాయానికి మించిన ఆదాయం ఉన్నా, అక్రమం మార్గంలో డబ్బు నిల్వ ఉన్నా, ఇలా ఆర్ధిక లావాదేవీలు అనగానే గుర్తుకు వచ్చేది ఆదాయపు పన్ను శాఖ. ఇప్పుడు ఈ శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి ఏపీ, తెలంగాణా చెందిన ఆదాయపు పన్ను శాఖలో ఈ పోస్తులని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ వివరాలలోకి వెళ్తే. ఖాళీలు : 21 పోస్టుల వివరాలు : ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్ – 2 టాక్స్ అసిస్టెంట్ – 8 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 – 2 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 9 ఎంపిక విధానం : షార్ట్ లిస్టు , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ధరఖాస్తు విధానం : నేరుగా హైదరాబాద్ విశాఖపట్నం కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు చివరి తేదీ : 13 9 2019 చిరునామా : కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ది...
- [ఉద్యోగాల జాతర: మరో 2.60 లక్షల ఉద్యోగాలు](https://teluguwonders.com/another-2-60-lakh-jobs/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాకావిష్కరణ అనంతరం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇప్పటికే సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు ప్రకటించారు. మరో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. కొత్తగా మరో 2.66 లక్షల ఉద్యోగాలు గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుపడుతుందని, అందుకే గ్రామ సెక్రటరియేట్లను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే నగరాల్లో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామని జగన్ చెప్పారు. పర్మనెంట్ జాబ్తో పాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తున్నామన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే లక్షల ఉద్యోగాలు ప్రకటించామని, మరో 2.66 లక్షల ఉద్యోగాలను...
- [ఎర్రకోటపై ఆరోసారి జెండా ఆవిష్కరించిన మోడీ..](https://teluguwonders.com/modi-unveils-sixth-time-flag-on-red-fort/): Teluguwonders: ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతీ నగరం, ప్రతీ పట్టణం, ప్రతీ గ్రామం, ప్రతీ గల్లీలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎర్రకోటపై మోడీ జెండాను ఆవిష్కరించడం ఇదో ఆరోసారి కావడం విశేషం. ఎర్రకోటకు చేరుకోక ముందు రాజ్ఘాట్ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించిన మోడీ.. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట దగ్గరకు చేరుకుని త్రివిధ దళాలు గౌరవవందనం స్వీకరించారు. గత ప్రభుత్వాలు ఆర్టికల్ 370పై ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలోకి తెచ్చామని చెప్పారు. సాగునీటి వనరుల అభివృద్ధికి జలశక్తి అభియాన్ తీసుకువచ్చామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన పదినెలల్లోనే కీలక నిర్ణయాలు...
- [నాగార్జున ఇక్కడ ఫ్లాపైనా అక్కడ హిట్టయ్యాడు...!](https://teluguwonders.com/nagarjuna/): Teluguwonders: అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు2 సినిమా గత శుక్రవారం విడుదలైంది. సినిమాకు మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చినా యావరేజ్ టాక్ రావటంతో రెండో రోజు నుండే కలెక్షన్లు తగ్గాయి. 18 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మన్మథుడు2 నాలుగు రోజుల్లో 9 కోట్ల రుపాయల షేర్ వసూలు చేసింది. సినిమా హిట్ అవ్వాలంటే కనీసం ఇంకో 10 కోట్ల రుపాయల షేర్ వసూలు చేయాలి. కానీ ప్రస్తుతం థియేటర్లలో మన్మథుడు2 పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. రేపు ఎవరు, రణరంగం సినిమాలు విడుదలవుతుండటంతో మన్మథుడు2 కలెక్షన్లు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తరువాత సరైన హిట్ లేని నాగార్జున కెరీర్లో మరో ఫ్లాప్ చేరినట్లే అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తున్న నాగార్జున నవంబర్ నెల నుండి కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడని...
- [' సైరా ' మేకింగ్.. ద వరల్డ్ ఆఫ్ సైరా..!](https://teluguwonders.com/making-saira-the-world-of-saira/): Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మకమైన 151వ సినిమా సైరా. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సైరా నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై చిరు తనయుడు మెగాపవర్స్టార్ రామ్చరణ్ స్వయంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమాకు సురేందర్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి కీలకమైన అప్డేట్లు లేకపోవడంతో డిజప్పాయింట్లో ఉన్న మెగా అభిమానులు సినిమా మేకర్స్ సడెన్ సర్ఫ్రైజ్ ఇచ్చేశారు. బుధవారం మధ్యాహ్నం సైరా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో ఊహలకు మించిపోయి ఉండడంతో మెగా సంబరాలకు అంతే లేకుండా పోయింది. మేకింగ్ వీడియోలోనే ఈ రేంజ్లో చూపిస్తే. ఇక సినిమా ఇంకెలా ఉంటుందో అని మరింతగా ఊహల్లో తేలిపోతున్నారు. ఈ మేకింగ్ వీడియో అలా రిలీజ్ అయ్యిందో లేదో మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియో రిలీజ్...
- [రూ. కోటి దాటితే.. కొత్త రూల్.. జగన్ కొత్త సంచలనం..](https://teluguwonders.com/cm-jagan-passed-new-rule/): Teluguwonders: ప్రభుత్వం పరిపాలన సాగించాలంటే.. ఎన్నో కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎన్నో కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఆ లావాదేవీలు కోట్లలోనే ఉంటాయి. సరిగ్గా ఇక్కడే అవినీతి చోటుచేసుకుంటుంది. ఆ కొనుగోళ్ల కాంట్రాక్టులు నేతలు, అధికారులకు చెందిన వారికే దక్కుతుంటాయి. ఆ రకంగా అక్రమార్జనకు బాటలు పడతాయి. సర్కారు సొమ్ము..అంటే ప్రజల సొమ్ము క్రమంగా వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. కోటి రూపాయలకు మించిన ఓ వస్తువు కొనాలన్నా ఆ వివరాలు వెబ్ సైట్ లో పెట్టాలి. ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకతపై చర్చించేందుకు సీఎం వైఎస్ జగన్ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. జగన్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఇప్పటికే అమల్లో ఉన్న కొన్ని విధానాలపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. సీఎం వైఎస్ జగన్...
- [బిగ్ బాస్ 3 రవి కృష్ణ రియల్ లైఫ్ స్టోరీ.....](https://teluguwonders.com/big-boss-3-ravi-krishna-real-life-story/): Teluguwonders: బిగ్ బాస్ 3 లో నవ్వులు పండిస్తూ అందరితో స్నేహంగా, మంచితనంతో చక్కటి ఓర్పుతో తనదైన శైలీలో అందరిని అకట్టుకుంటున్న కంటెస్టెంట్ మన బుల్లితెర హీరో ‘రవి కృష్ణ’.సీరియల్ నటుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న రవికృష్ణ వ్యక్తిగతం గా కూడా అద్భుతమైన వ్యక్తిత్వం తో అందరినీ అలరిస్తాడు. బుల్లితెర ప్రభాస్ గా అమ్మాయిల గుండెల్లో ముద్ర వేసినా ఈ అందగాడు రియల్ స్టోరీ వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ తొమ్మిదిన బెజవాడలో పుట్టిన రవికృష్ణ ఏకైక బలహీనత తిండి. నాన్ వెజ్ అంటే విపరీతమైన ఇష్టం అది ఏ రోజైనా సరే ఏమాత్రం పట్టింపు లేకుండా తింటానని అంటాడు నవ్వేస్తూ. చిన్నతనం నుంచే నటన మీద ఎంతో ఆసక్తి ఉన్న రవికృష్ణ ఆ రంగం వైపు వెడతానంటే తండ్రి ఒప్పుకోలేదు. అయినా మేనమామ సహకారంతో ఎలాగో డిగ్రీ అయిపోయిన తర్వాత చెన్నై వచ్చి ఒకచోట...
- [కేక పుట్టిస్తున్న వాల్మీకీ టీజర్](https://teluguwonders.com/valmiki-teaser/): Teluguwonders: హీరో బాడీ లాంగ్వేజ్ను సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ సినిమాను కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంలో దిట్ట ఆ డైరెక్టర్ ఆ విషయాన్ని..ఆయన గత సూపర్ హిట్ చిత్రాలు మిరపకాయ్, సుబ్రమణ్యం ఫర్ సేల్, ఇండస్ట్రీ హిట్ గబ్బర్ సింగ్, సెన్సేషనల్ హిట్ డీజే దువ్వాడ జగన్నాథమ్ వంటి కమర్షియల్ ఎంటర్టైనర్సే నిరూపించాయి. 👉ఇక కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తూ ముకుంద, కంచె, అంతరిక్ష్యం, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2 లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెగా హీరో మరొకరు. 🌟ఆ హీరో యంగ్ అండ్ టాలెంటెడ్ మెగా ప్రిన్స్. వరుణ్ తేజ్ అయితే, ఆ డైరెక్టర్ హరీష్ శంకర్ . వీరి సంచలన కలయికలో రూపొందుతోన్న చిత్రం వాల్మీకి. 🔥వాల్మీకి: ఈ సినిమా లో..వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండగా.. తమిళ హీరో అధర్వ...
- [పెళ్లి నాకు అవసరం లేదు అంటున్న నటి...](https://teluguwonders.com/actress-says-i-dont-need-a-wedding/): Teluguwonders: ఏ విషయంపైనైనా ఎలాంటి మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది ఆ నటి. ఆమె పోషించే పాత్రలే కాకుండా.. ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె చేసే కామెంట్లు కూడా హాట్ హాట్గా ఉంటాయ్. 🔥దక్షిణాదిలో ఫైర్ బ్రాండ్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది వరలక్ష్మీ శరత్ కుమార్. ఆమె తాజాగా కన్యారాశి సినిమా ప్రమోషనల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్గా మారాయి. 💥ఆందోళనకు గురిచేస్తున్న ఆమె కామెంట్స్ : పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఇక మీరు కూడా ప్రేమ వివాహం చేసుకొంటారా అనే ప్రశ్నకు వరలక్ష్మీ సమాధానం ఇస్తూ.. జీవితంలో నేను పెళ్లే చేసుకోను. నాకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేదు. కాబట్టి పెళ్లికి నేను దూరంగా ఉంటాను అని స్పష్టం చేశారు. వరలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలనే కాదు.. అభిమానులను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయనే...
- [బిగ్బాస్ ఇంట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్](https://teluguwonders.com/independence-day-celebrations-at-bigbass-home/): Teluguwonders: బిగ్బాస్ హౌస్ లో : 🎊ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ : దేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకల్లో తేలిపోయిన సమయం లో .. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న బిగ్బాస్ ఇంటి లో కూడా సభ్యులు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏదైన సామాజిక కోణాన్ని స్పృశిస్తూ.. సమస్యలపై స్కిట్చేయవల్సిందిగా బిగ్బాస్ ఆదేశించాడు. 🔴బాబా భాస్కర్ – శ్రీముఖిల గొడవ: బాత్రూం సెక్షన్ను క్లీనింగ్ చేస్తున్న బాబా భాస్కర్ పనుల్లో శ్రీముఖి అనవసరంగా వేలు పెట్టడంతో.. లివింగ్ ఏరియాను క్లీనింగ్ చేసిన శ్రీముఖిపై సెటైర్లు వేసుకుంటూ ఉన్నాడు. లివింగ్ ఏరియాలో ఉన్న టేబుల్, టీవీల దుమ్ము ఉండటంతో వాటిని చూపిస్తూ.. ఏం పని చేశారంటూ హౌస్మేట్స్తో చెప్పుకొచ్చాడు. బాబా భాస్కర్ చేస్తున్న పనిలో ఎవరు తలదూర్చమన్నారు.. అందుకే మీరు చేసిన పనిలో ఇప్పుడు బాబా భాస్కర్ వేలు పెడుతున్నాడంటూ కెప్టెన్ అలీరెజా పేర్కొన్నాడు. 👉లగ్జరీ బడ్జెట్లో భాగంగా :...
- [సర్ప్రైజ్.. స్వాతంత్య్ర సమరయోధుడి గెటప్ను షేర్ చేసిన తారక్](https://teluguwonders.com/surprise-tarak-shared-the-freedom-fighters-getup/): Teluguwonders: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ పొజిషన్పై కన్నేశాడు. ఒకానొక సమయంలో ఎన్నో ఫ్లాపులు పలకరించినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ నుంచి అతడు సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమాతో మొదలు పెట్టి వరుసగా ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవ కుశ’, ‘అరవింద సమేత’తో సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. 💥ఎన్నో రికార్డులను: ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో తన మార్కెట్ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అదే సమయంలో వ్యాపార ప్రకటనలు కూడా చేస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని చానెళ్లకు బ్రాండ్ అంబాసీడర్గానూ వ్యవహరిస్తున్నాడు. 👉Nxt అదే: త్రివిక్రమ్తో సినిమా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో సినిమా చేసే విషయంపై క్లారిటీ రాలేదు. కానీ, అతడి తర్వాతి చిత్రంపై తాజాగా ఓ వార్త బయటకు...
- [రక్షాబంధన్ సందర్భంగా వరాల జల్లు కురిపించిన సీఎం](https://teluguwonders.com/delhi-cm-arvind-kejriwal/): Teluguwonders: సీఎం రక్షాబంధన్ కానుక.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రక్షాబంధన్ పండుగ సందర్భంగా రాష్ట్ర మహిళలకు వరం ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు ఢిల్లీ సీఎం. మహిళలకు ఢిల్లీ మెట్రో సర్వీసులు, బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని రెండు నెలల కిందే ప్రకటించారు కేజ్రీవాల్. ఆ మేరకే పథకం అమలుపై తాజాగా నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు ఢిల్లీలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఇటీవల ఢిల్లీ సీఎం ప్రకటించారు. 👉మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం: 🔴 ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఢిల్లీ వాసులపై వరాలు కురిపిస్తున్న ఆయన రక్షాబంధన్ పండుగ సందర్భంగా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి, ఉచిత బస్సు ప్రయాణం...
- [స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేసిన మోడీ](https://teluguwonders.com/modi-made-several-statements-during-independence-day-celebrations/): Teluguwonders: దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత రాజ్ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. పతాక ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడారు. 👉 కీలక ప్రకటనలు చేసిన మోడీ : ప్రధాని మోడీ ఈ ప్రసంగంలో పలు కీలక ప్రకటనలు చేశారు. జనాభా నియంత్రణకు సరికొత్త పాలసీ తీసుకు వస్తామని ఆయన వెల్లడించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశామన్నారు. దీంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను సాకారం చేశామన్నారు. 70 ఏళ్లుగా చేయని వాటిని తాము 70 రోజుల్లో చేసి చూపించామన్నారు. ఈ 70 రోజుల్లో చిన్నారుల భద్రత నుంచి చంద్రయాన్ దాకా, అవినీతిపై పోరు నుంచి ట్రిపుల్ తలాక్ వరకు, కాశ్మీర్ నుంచి రైతుల...
- [టైటిల్సాంగ్ రిలీజ్ చేసిన- "సరిలేరు నీకెవ్వరు యూనిట్ - అల్లు అర్జున్ మహేష్ ఫ్యాన్స్ మధ్య వార్](https://teluguwonders.com/titlesong-released-sarileru-nikkeevaru-unit-allu-arjun-mahesh-fans-war/): Teluguwonders: స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తన అభిమానులకు మరో కానుక ను ఇచ్చారు మహేష్ బాబు. 💥విడుదలైన టైటిల్ సాంగ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 26వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిట్ సాంగ్ విడుదలైంది. 💥భగభగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన అయిన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. 🔴కేవలం 25 నిమిషాలు మాత్రమే అలా : మహేష్ బాబు తొలిసారిగా ఈ చిత్రంలో ఆర్మీఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్లోని ఆర్మీ క్యాంపులో చిత్రీకరించారు. అయితే ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు కనిపించేది సినిమా మొత్తం కాదని, కేవలం 25 నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమా మొదటి భాగంలో వస్తుందని, ఆ...
- [అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కొత్త సినిమా ‘అల వైకుంఠపురములో...’ టైటిల్ లోగో & టీజర్ విడుదల](https://teluguwonders.com/allu-arjun-trivikram-srinivas-latest-movie/): Teluguwonders: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్ను రివీల్ చేస్తూ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. 🔷‘అల వైకుంఠపురములో’..;అనే టైటిల్ తో : ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాల తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘అల వైకుంఠపురములో’.. అంటూ సందడి మొదలు పెట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 19వ మూవీ టైటిల్ను విడుదల చేశారు. బన్నీ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నివేతా పేతురాజ్ మరో హీరోయిన్. టబు, జయరాం, సుశాంత్, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్లు కీలక పాత్రల్లో...
- [మోడీకి జై కొట్టిన ప్రజలు... ఉత్తమ ముఖ్యమంత్రి రేసులో జగన్ కి స్థానం ..](https://teluguwonders.com/modi-and-jagan/): Teluguwonders: ఏడాదికి రెండు సార్లు చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 97 పార్లమెంటరీ నియోజకవర్గాలు,194 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 12,126 ఇంటర్వ్యూలను మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ చేసింది. ఇది జూలై 22, 2019 నుంచి జూలై 30 ,2019 వరకు జరిగింది. 👉నమో మంత్రానికి క్రేజ్ తగ్గలేదు: ఈ పోల్ లో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలతో మరోసారి ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలే మోడీ పాపులారిటీ గురించి తెలుపుతున్నాయి. ఒకవేళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే బీజేపీ ఘన విజయం సాధించడమే కాదు… ఇప్పుడు ఉన్న సీట్లకంటే ఎక్కువ సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ చేసిన సర్వేలో వెల్లడైంది. దాన్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ప్రధాని మోడీ...
- [రణ రంగం రివ్యూ](https://teluguwonders.com/ranarangam-review/): Teluguwonders: యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్గా నటించిన చిత్రం ‘రణరంగం’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లు. ఫస్ట్లుక్తోనే అందరి దృష్టిని ఆకర్షించిన శర్వా.. ఆ తరవాత టీజర్, ట్రైలర్లతో అంచనాలను పెంచేశారు. దీనికి తోడు ప్రచారం కూడా బాగానే కల్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాకినాడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇటీవల ‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ను లాంచ్ చేసిన రామ్ చరణ్ వహ్వా అన్నారు. మొత్తానికి ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది. 👉యూఎస్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి.అక్కడ సినిమా చూస్తున్నవాళ్లు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. రణరంగం’ విడుదల సందర్భంగా సినీ పరిశ్రమకు చెందినవారు,...
- [ఎవరు రివ్యూ](https://teluguwonders.com/evaru-review/): Teluguwonders: టైటిల్ : ఎవరు జానర్ : ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తారాగణం : అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర, మురళీ శర్మ సంగీతం : శ్రీ చరణ్ పాకల దర్శకత్వం : వెంకట్ రామ్జీ నిర్మాత : పీవీపీ క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ మరోసారి తనదైన స్టైల్లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్ రామ్జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్ అన్నీ తానే అయి వ్యవహరించాడు. మరి ఈ సినిమాతో అడివి శేష్ మరోసారి సక్సెస్ సాధించాడా..? 🗝కథ : ఈ థ్రిల్లింగ్ కథలోకి వెళ్తే.. ఓ సాప్ట్ వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్గా పనిచేసే మధ్య తరగతికి చెందిన సమీరా (రెజీనా).. ఆ కంపెనీ బాస్కి నచ్చడంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అయితే తన భర్తతో శారీరక సంబంధం లేకపోవడంతో.. తన స్నేహితుడైన పోలీస్...
- [అక్కడ అందరూ గట్టిగా కొడుతుంటారు అంటున్న జబర్దస్త్ శాంతి స్వరూప్](https://teluguwonders.com/jabardasth-santhiswaroop/): Teluguwonders: ఓ ప్రముఖ చానెల్లో ప్రసారమయ్యే ‘జబర్ధస్’ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. అలాంటి వారిలో లేడీ గెటప్లు వేసే వాళ్లు కూడా ఉన్నారు. వీరిలో ముఖ్యంగా ఎప్పుడూ అదే గెటప్లో కనిపిస్తూ కామెడీని పంచుతుంటాడు శాంతి స్వరూప్. ఈయన ప్రతీ స్కిట్టులో కనిపించి సందడి చేస్తుంటాడు. అలాంటి శాంతి స్వరూప్ ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. 🔴లేడీ గెటప్పులే ఎందుకు: ఎప్పుడు లేడీ గెటప్పులే వేస్తారెందుకు అని అడిగిన ప్రశ్నకు ‘‘లేడీ గెటప్స్ వేయడం వల్ల మాకు లాభనష్టాలు రెండూ ఉన్నాయి. బయటకు వెళ్లినప్పుడు నా పాత్ర బాగుంటుందని, ‘జబర్దస్త్’లో ఎంట్రీ సాంగ్తో నా ప్రవేశం బాగుందని చాలా మంది చెబుతారు. అప్పుడు ఆనందంగా ఉంటుంది. అయితే, కొందరు మాత్రం ఎప్పుడూ...
- [రిలీజ్ కు ముందే రికార్డ్స్ కు సై అంటున్న మెగా స్టార్](https://teluguwonders.com/megastar/): Teluguwonders: స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. ‘ఖైదీ నెంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదలయింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది. పూర్తి...
- [మ్యాన్ వర్సెస్ వైల్డ్: మోదీ, బేర్ గ్రిల్స్ కార్యక్రమంపై సోషల్ మీడియాలో చర్చ](https://teluguwonders.com/man-vs-wild-modi/): #ManVsWild, #ModionDiscovery భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రఖ్యాత ప్రజెంటర్ బేర్ గ్రిల్స్తో కలిసి చేసిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్ను ప్రజలు విస్తృతంగా వీక్షించారు. ‘పర్యావరణ సంరక్షణ, వాతావరణంలో మార్పు వంటి అంశాల మీద ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఈ కార్యక్రమం’ అని మోదీ ట్వీట్ చేశారు. సోమవారం రాత్రి ప్రసారమైన ఈ కార్యక్రమం దేశంలో వైరల్ అయిందని చెప్పవచ్చు. ఉత్తర ఉత్తరాఖండ్లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రమైన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో మోదీ, బేర్ గ్రిల్స్ చెట్లు, పుట్టల మధ్య నడుస్తూ, కొండలు ఎక్కుతూ కనిపిస్తారు. ఈ పర్యటనలో భాగంగా వారిద్దరూ చాలా అంశాల గురించి మాట్లాడుకున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితాలతో పాటు ప్రకృతి పట్ల ఆయనకున్న ప్రేమ గురించి బేర్స్ ఆయనను చాలా ప్రశ్నలు వేశారు. ఈ కార్యక్రమంలో మోదీలోని మరో కోణం కనిపించింది. స్థిరంగా, నిక్కచ్చిగా కనిపించే మోదీ గురించే ఇప్పటి వరకు ప్రజలకు...
- [భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు,ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు?](https://teluguwonders.com/india-1947-august-15/): భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 August 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన పది ఆసక్తికరమైన విషయాలు 1. మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు. 2. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు. 3. గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. అందులో కలకత్తాలోని హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను....
- [జగన్-కేసీఆర్ ల పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు](https://teluguwonders.com/chandrababu-made-serious-comments-on-jagan-kcr/): Teluguwonders: జగన్-కేసీఆర్ ఏపీకి అన్యాయం చేస్తున్నారని తెదేపా విస్త్రృత స్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. 🔴ప్రజల స్వేచ్ఛను హరించేలా: విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెదేపా జాతీయ అధ్యక్షుడుచంద్రబాబు వ్యాఖ్యానించారు. 🔴పోరాట బాట తప్పడంలేదు : మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నామని, ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పడంలేదన్నారు. జగన్ ‘పులివెందుల పంచాయితీలు’ రాష్ట్రంలో చేయనివ్వమని హెచ్చరించారు. బదిలీలు, ఇతర వత్తిళ్లకు లొంగి వైకాపా దాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా ఉండటం తగదన్నారు. సభాపతి తన హుందాతనాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. మంచి నిర్ణయాలను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని, అందులో భాగంగానే ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు పలికామని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుకను అమలు చేస్తే ఎన్నో...
- [సూపర్ స్టార్ పై మండిపడిన కాంగ్రెస్](https://teluguwonders.com/super-star-rajini-kanth/): Teluguwonders: కశ్మీర్పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్..చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నది. కశ్మీర్పై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఆయన పోల్చిన విధానం పై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రజనీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని, ఆయన తీరు విస్మయానికి గురిచేసిందని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు. 👉విషయమేమిటంటే : కాశ్మీర్ పై కేంద్ర నిర్ణయాన్ని ప్రశంసిస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులతో పోల్చిన విషయం తెలిసిందే. 🔴అళగిరి వ్యాఖ్యలు : ఈశాన్య రాష్ట్రాలకున్న ప్రత్యేక ప్రతిపత్తిని మాత్రం కేంద్రం ఎందుకు తొలగించట్లేదో తెలుసుకోవాలనుకుంటున్నానని అళగిరి వ్యాఖ్యానించారు. ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉందనే కారణంగానే జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశారని ఆరోపించారు. ఇలాంటి ద్వంద్వ...
- [వాలంటీర్ల విధి విధానం..ప్రకటించిన జగన్](https://teluguwonders.com/jagan-announcing-the-volunteer-duty-policy/): Teluguwonders: సీఎం జగన్మోహన్రెడ్డి. సచివాలయంలో స్పందన కార్యక్రమంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇసుక విధానం, రైతు భరోసా, గ్రామ వాలంటీర్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చే వినతుల్లో 90 శాతం పరిష్కారమవుతున్నాయని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. 👉జులై మొదటి వారంలో కేవలం 34,541 వినతులు మాత్రమే వచ్చాయని.. అదే నెల చివరి నాటికి వాటి సంఖ్య 1,08,997 చేరిందన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నందునే వినతుల సంఖ్య పెరిగిందని సీఎం చెప్పారు. క్రమం తప్పకుండా కాల్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తీసుకుంటామని.. అధికారులు ఎలా స్పందిస్తున్నారనే దాన్ని తెలుసుకుంటామన్నారు. అసంతృప్తి స్థాయి 1 శాతం కన్నా తక్కువే ఉండాలని జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 💥గ్రామ వాలంటీర్ల వ్యవస్థ విధి విదానాలు : గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఆగస్టు 15న విజయవాడ, గుంటూరులలో ప్రారంభిస్తామని...
- [అభినందన్ కు వీర్ చక్ర!](https://teluguwonders.com/national-hero-abhinandan-varthaman/): అభినందన్.. శత్రుచెరలోనూ తగ్గని మనోనిబ్బరం! హైలైట్స్ మనోనిబ్బరం చూపిన శత్రుచెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ పాక్ అధికారులు ప్రశ్నించినా ఒక్క రహస్యం కూడా వెల్లడించని పైలట్. పాక్ అధికారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరణ. బుధవారం ఉదయం పాకిస్థాన్ చేతికి చిక్కిన భారత్ వైమానిక దళ పైలట్ అభినందన్కు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో టీ తాగుతున్న అభినందన్, విచారణ చేస్తున్న అధికారులకు సమాధానమిస్తున్నట్లుగా ఇందులో కనిపిస్తోంది. తమకు చిక్కిన వింగ్ కమాండర్పై పాకిస్థాన్ పౌరులు విచక్షణారహితంగా దాడిచేసి కొడుతున్నట్లు ఉన్న వీడియో తొలుత బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరించిన అభినందన్, కేవలం ఆయన ఐడీ నెంబరు, పేరును మాత్రమే బయట పెట్టినట్లు వీడియోలో స్పష్టమవుతోంది. అతడి ముఖమంతా రక్తమోడుతూ ఉండగా, ఈ వీడియోపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జెనీవా ఒప్పందం...
- [రాహుల్ పునర్నవి ల మధ్య ఎం జరుగుతుంది ?](https://teluguwonders.com/whats-going-on-between-rahul-and-renewal/): Teluguwonders: బిగ్ బాస్ కి లీకుల బెడద ఎక్కువైంది. రాత్రి వచ్చే ఎపిసోడ్ కాకుండా అన్ సీన్ అంటూ మరుసటి మార్నింగ్ టెలిక్యాస్ట్ అయినా కూడా ఇంకా మనకి తెలియని కంటెంట్ చాలా ఉందని ఈ లీకుల ద్వారా అర్థం అవుతుంది. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు రాహుల్, పునర్నవి ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అందరూ అనుమానిస్తున్నారు. రాహుల్ ఒక ఎపిసోడ్ లో డేట్ కి వస్తావా అని పునర్నవిని అడగడం ఈ అనుమానాలకి తావిచ్చింది. అప్పటి నుండి వీరిద్దరి మీదా ప్రేక్షకులు ఒక కన్నేసి ఉంచారు. నాగార్జున కూడా ఒకానొక టైంలో ఈ విషయం గురించి రాహుల్ ని ఏడిపించాడు. మొన్న వెన్నెల కిషోర్ రాహుల్ గురించి చెబుతూ బయ్యా నీ గురించి బయట వేరేలా అనుకుంటున్నారు. నువ్వు మాత్రం పులిహోర రెసిపీ కలుపుతున్నావని అన్నాడు. అయితే వీటన్నింటిని నిజం...
- [అంబానీ ఆఫర్..మీకు ఉచితంగా టీవీ ఇస్తాం](https://teluguwonders.com/ambani-offer-we-give-you-free-tv/): Teluguwonders: రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సాహసోపేత నిర్ణయాలకు పరిచయ వాక్యంగా జియో ఒక్కటి సరిపోతుంది. జియోతో టెలికం మార్కెట్ను ఒక కుదుపు కుదిపిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఇప్పుడు జియోహో అనిపించేలా కొత్త సంచలనానికి తెరతీస్తున్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన సంస్థ వాటాదారుల 42వ వార్షిక సమావేశంలో జియోఫైబర్ అద్భుతాలను ఆవిష్కరించారు. ఈ ఫైబర్ సేవలు వచ్చే నెల ఐదో తేదీ నుంచి వార్షిక చందాదారులకు అందుబాటులోకి తెస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందులో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. హెచ్డీ టీవీ లేదా 4కే ఎల్ఈడీ టీవీ ఉచితం. దానికి సెట్టాప్ బాక్సు కూడా ఉచితమే! ల్యాండ్లైన్పై జీవితాంతం ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చు! జియో ఫస్ట్డే ఫస్ట్ షో ఆఫర్లో థియేటర్లో సినిమా విడుదలైన రోజే.. టీవీలో చూసే అవకాశం! ఇవన్నీ త్వరలో మార్కెట్లో పెనుసంచలనాలకు దారితీయనున్న రిలయన్స్ జియోఫైబర్లోని అద్భుతాలు...
- [బిగ్బాస్ పునర్నవి లైఫ్ హిస్టరీ !!!](https://teluguwonders.com/bigbas-revival-life-history/): Teluguwonders: పునర్నవి భూపాలం బిగ్బాస్ హౌస్లో అందాల ఝంకారం. తెలుగు బిగ్బాస్ హౌస్లోకి తొమ్మిదవ కంటెస్టెంట్గా టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చింది. పునర్వవి తెలుగు అమ్మాయి కావడం విశేషం. ఆమె మే 28, 1996 న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలిలో భాగ్యలక్ష్మి, నాగేష్ కుమార్ భూపాలం దంపతులకు జన్మించింది. ఆమెకు ఒక అక్క మేఘనా మరియు తమ్ముడు మోహిత్ ఉన్నారు. విజయవాడలోని కెన్నెడీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆమె 10 తరగతి వరకు చదువుకుంది. పునర్వవి చిన్నప్పటి నుంచే నటన మీదు ఆసక్తిగా ఉండేది. ఈ క్రమంలోనే హైస్కూల్ లెవల్లోనే ఎన్నో స్టేజ్ పెరఫామెన్స్ ఇచ్చింది. పదో తరగతి తర్వాత హైదరాబాద్కు షిప్ట్ అయిన పునర్నవి ఇక్కడే డిగ్రీ విద్యను అభ్యసించింది. ఆ తర్వాత నటననే కెరీర్గా ఎంచుకున్న ఆమె థియేటర్ ఆర్ట్స్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందింది. 2013లో విజయవాడలో జరిగిన అందాల పోటీలలో ఫ్రెష్ ఫేస్...
- [కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం](https://teluguwonders.com/kanchipuram/): తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అత్తి వరదరాజ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, పూజలు చేశారు. గత కొన్ని రోజులుగా దేశ నలమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ గుడిని దర్శించుకుంటున్నారు. జులై 19 నాటికి కోటి 30 లక్షల మంది దర్శించుకున్నట్లు ఒక అంచనా. ఇంతకీ అత్తి వరదరాజస్వామి గుడి ఎక్కడుంది? ఆ దేవాలయం ప్రత్యేకత ఏమిటి? దేవాలయాల రాష్ట్రంగా పేరున్న తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదరాజస్వామి గుడి ఉంది. కాంచీపురంలో ఎన్నో దేవాలయాలున్నప్పటికీ ఈ గుడికి మాత్రం ఏంతో ప్రత్యేకత ఉంది. అత్తి వరదరాజస్వామిని మహావిష్ణువు అవతారంగా భక్తులు విశ్వసిస్తుంటారు. స్థానికులు వరదరాజ పెరుమాళ్గా కొలుస్తుంటారు. 40 ఏళ్లకు ఒకసారి దర్శనం అత్తి వరదరాజస్వామి 40 ఏళ్లకొకసారి భక్తులకు దర్శనమివ్వడం ఈ ఆలయం ప్రత్యేకత. 1979లో దర్శనమిచ్చిన స్వామి మళ్లీ ఈ ఏడాది జూన్ 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ కోనేటి గర్భంలో ఉండే...
- [ఆ ఎంపీ చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు..](https://teluguwonders.com/everyone-was-amazed-at-what-the-mp-had-done/): Teluguwonders: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటుంది. పోలీసు డిపార్ట్మెంట్ నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజకీయాలతో టీడీపీ నేత జేసీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన ఈయన.. ఓ సందర్భంలో మీసం మెలేసి మరీ రాజకీయ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారం ముదరడంతో.. అప్పట్లో పోలీసు శాఖ ఆయనకు అండగా నిలిచింది. ఇటీవలే కియా ప్రారంభోత్సవం సమయంలో ఆయన ఆ సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 🔴తాను ఎంత ఎదిగినా: తాజాగా ఈ పోలీస్ ఎంపీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఖాకీ యూనిఫాంను వదిలి ఖద్దర్లోకి మారినప్పటికీ.. డిపార్ట్మెంట్ మిత్రులను మాత్రం ఆయన వదులుకోవడం లేదు. గతంలో తనతో కలిసి పనిచేసిన అధికారి ప్రస్తుతం తనకు భద్రత కల్పించడానికి రాగా.. ఆయనతో ఎంపీ వ్యవహరించిన...
- [పైరసీ వెబ్ సైట్స్ ను మూసి వేసిన..హైకోర్టు](https://teluguwonders.com/high-court-shut-down-piracy-websites/): Teluguwonders: 💥తమిళ్ రాకర్స్ సైట్ నిషేధం: థియేటర్లో సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ చేసే తమిళ్ రాకర్స్ వెబ్ సైట్లతో పాటు మరికొన్ని వెబ్ సైట్లను నిషేధించాలని ఢిల్లీ హైకోర్టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ను ఆదేశించింది. తమిళ్ రాకర్స్ ఇప్పటి వరకు మూవీ ఇండస్ట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేసింది.విదేశాల సంస్థలకు పైరసీ వెబ్సైట్లునష్టం కలిగించాయి.దానితో దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది .ఇప్పటికే పలు సినిమా ఇండస్ట్రీల నిర్మాతలు నష్టపోయిన సందర్భంగా పైరసీ వెబ్సైట్లను నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 💥తమిళ్ రాకర్స్ కి షాక్: సినిమా ఇండస్ట్రీని భూతంలా పట్టి పీడిస్తున్నతమిళ్ రాకర్స్ వెబ్సైట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళ్ రాకర్స్ వెబ్సైట్ను బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్పీ)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ వెబ్సైట్తో పాటు ఈజెడ్టీవీ, క్యాట్ మూవీస్, లైమ్ టోరెట్ వెబ్సైట్ల యూఆర్ఎల్స్ (లింకులు), ఐపీ అడ్రస్ను బ్లాక్...
- [Jio Fiber Welcome Offer: Free LED Televisions, Set-Top-Boxes In JioFiber: Mukesh Ambani](https://teluguwonders.com/jio-fiber-welcome-offer-free-led-televisions-set-top-boxes-in-jiofiber-mukesh-ambani/): Jio Fiber Welcome Offer: Jio Fiber is final. As rumors suggested Jio isn’t calling its broadband service Jio GigaFiber instead has renamed it to JIOFIBER. More than JIOFIBER announcement, the news that may have attracted more customers thinking to opt for JIOFIBER service is free FullHD TV offer or Jio Fiber Welcome offer. Reliance Jio will provide free FullHD TV or a Home PC to users who opt for Jio Forever Plan. This announcement was made by Reliance Chairman Mukesh Ambani at the company’s Annual General Meeting (AGM) where he revealed details of the JIOFIBER launch. Jio Fiber Welcome Offer: HIGHLIGHTS...
- [నా గురించి కాదు..మీ గురించి మీరు తెలుసుకోండి](https://teluguwonders.com/not-about-me-you-know-about-yourself/): Teluguwonders: బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్ తాజా చిత్రం’మిషన్ మంగళ్’. ఈ చిత్రంలో..నిత్యా మీనన్ ..విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెడ్ టాప్, బ్లూ జీన్ ధరించి చిరునవ్వులు చిందించింది. మరోపక్క సొంత రాష్ట్రం కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయడంపై ఆ రాష్ట్ర వాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నిత్యామీనన్ వివరణ ఇచ్చింది. బుద్ధిలేని వారు చేస్తున్న ఆరోపణలపై ఇది నా స్పందన. గత కొన్ని రోజులుగా కేరళ వరదల గురించి నేను ఏమీ మాట్లాడటం లేదని, సోషల్మీడియాలో పోస్ట్ చేయడం లేదని కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు....
- [సైరా మీద పడనున్న సాహో ఎఫెక్ట్ : చిరు విషయంలో తగ్గనంటున్న రామ్ చరణ్](https://teluguwonders.com/saaho-effect-on-sye-raa/): Teluguwonders: 💥సాహో ఇచ్చిన షాక్కి ఓవర్సీస్లో ‘సైరా’కి చుక్కలు కనిపిస్తున్నాయి. Saaho Vs Sye Raa: ఒక రకంగా ‘సాహో’…‘సైరా’ను కష్టాల్లోకి నెట్టినట్టయ్యింది . సైరా అయినా సెన్సేషనల్ హిట్గా నిలిస్తే నెక్స్ట్ టాలీవుడ్ చరిష్మా నిలబెట్టడానికి ‘RRR’ ఎటూ రెడీగా ఉంది. 💥కలెక్షన్లు బాగున్నా : ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్ సెట్టర్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. దీంతో ఆయన తాజా మూవీ ‘సాహో’ కూడా అదే రేంజ్లో కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ సినిమాకి రాని భారీ బజ్తో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది టాలీవుడ్లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ ‘సాహో’. ప్రస్తుతానికి ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నా అమ్మిన అమౌంట్ని బట్టి చూస్తే పెట్టినపెట్టుబడి రాబట్టడం కష్టంగానే ఉంది. ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రైట్స్ని దుబాయ్కి చెందిన...
- [క్షమించమని భారీ పోస్ట్ పెట్టిన ఆ సూపర్ స్టార్..](https://teluguwonders.com/aamir-khan/): Teluguwonders: 💥‘మిచ్చామి దుక్కడం.. : తెలిసి కానీ తెలీక కానీ ఎవర్నైనా నేను బాధపెట్టి ఉంటే శిరస్సు వంచి చేతులు జోడించి అడుగుతున్నాను. నన్ను క్షమించండి’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ఆయన ఉన్నట్టుండి ఇంతటి భారీ పోస్ట్ ఎందుకు చేశారో మాత్రం వెల్లడించలేదు. అయితే ఏటా ‘మిచ్చామి దుక్కడం’ పేరుతో ఆమిర్ ఈ పోస్ట్ పెడుతుంటారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తనను క్షమించాలని కోరారు. ఆయన ఉన్నట్టుండి ఎందుకు ఇలా క్షమాపణలు కోరుతున్నారో తెలీదు కానీ అభిమానులు మాత్రం మేమెప్పుడో క్షమించేశాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఠగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలిపోయింది. దాంతో తన తదుపరి సినిమాలను కాస్త ఆచి తూచి ఎంచుకుంటున్నారు ఆమిర్. 🌟‘లాల్ సింగ్ చద్దా’ : 1994లో హాలీవుడ్లో మంచి...
- [హైదరాబాద్లో లవ్ జిహాద్ కేసులు.. ఆందోళన లో జనం](https://teluguwonders.com/love-jihad-cases-in-hyderabad/): Teluguwonders: 🔴హైదరాబాద్లో లవ్ జిహాద్ కేసులు.. సర్వత్రా ఆందోళన: భాగ్యనగరంలో మూడు నెలల కిందట లవ్ జిహాద్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను మతం మార్చి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను మత మార్పిడి చేసి, ఎవరికీ తెలియకుండా దాచారంటూ మంచిర్యాలకు చెందిన రేణుక, మహేశ్ దంపతులు ఫిర్యాదు చేశారు. రేణుక, మహేశ్ దంపతుల కుమార్తె ఇందిరా, కరీంనగర్కు చెందిన రిజ్వాన్ కలిసి కరీంనగర్లోని ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తి కాగానే 2018 జులైలో వీరిరువురూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇందిరా ఇస్లాం మతాన్ని స్వీకరించడంతో పాటు తన పేరును జుబేరాగా మార్చుకుంది. ఆ తర్వాత ఇద్దరూ హైదరాబాద్ వచ్చి ఉద్యోగాల్లో చేరారు. జుబేరా టెక్ మహంద్రలో, రిజ్వాన్ మరో...
- [గూగుల్ చేసిన తప్పిదం..??](https://teluguwonders.com/google-made-a-mistake/): Teluguwonders: తప్పులు మనుషులు మాత్రమే చేస్తారనుకుంటే పొరపాటు.. టెక్నాలజీ కూడా చేస్తుంది. విడ్డూరంగా ఉందనుకుంటున్నారా.. నిజమండీ. గూగుల్ ట్రాన్స్లేట్ – ఎన్నో భాషల్లో పదాలను తర్జుమారు చేస్తుంటుంది. అయితే పూర్తిగా దీనిపై ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు. చిన్నచిన్న పదాల వరకు ఓకే గానీ.. కాస్తా పెద్దవి ఇస్తే మాత్రం దాని భావం రావడం అటుంచితే.. అసలు అర్ధం పోయి.. భయంకరమైన అర్ధాలు వస్తుంటాయి. కొన్ని సార్లయితే పదాలకు అర్ధాలు తెలియక.. దొరికిన పదాలను ఆధారం చేసుకుని తప్పుడు అర్ధాల్ని కూడా గూగుల్ ట్రాన్స్లేట్ ప్రదర్శిస్తుంది. లేటెస్ట్గా అది చేసిన భాషా బీభత్సానికి ఇదే తాజా ఉదాహరణ.. మీరు మొబైల్లో గానీ యాప్లో గానీ..డెస్క్టాప్లో గానీ గూగుల్ ట్రాన్స్లేట్లోకి వెళ్లి.. తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ సెట్టింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత ‘వినాయకచవితి సందర్భంగా’ అని తెలుగులో ఇవ్వండి, అది ఇంగ్లిష్లోకి ఎలా అనువాదమవుతోందో తెలుసా? On the occasion of...
- [AP Jobs: ఏపీలో మద్యం దుకాణాల్లో ఏఏఓ, ఏఎస్ఓ జాబ్స్... మొత్తం 172 ఉద్యోగాలు](https://teluguwonders.com/ap-jobs-aao-aso-jobs-in-liquor-stores-in-ap-total-172-jobs/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గత నెలలోనే ఏపీలోని 13 జిల్లాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL. ఇప్పుడు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 172 ఖాళీలను ఖాళీలను ప్రకటించింది APSBCL. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 10 చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులు APSBCL నిర్వహించే ఐఎంఎఫ్ఎల్ డిపోలు, కార్యాలయాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఇవి ఒక ఏడాది తాత్కాలిక పోస్టులు మాత్రమే. రిజర్వేషన్ వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు దరఖాస్తు చేయడానికి మొత్తం ఖాళీలు: 172 అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO పోస్టులు: 58 అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టులు: 114 దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 3 దరఖాస్తుకు చివరి తేదీ: 2019...
- [ఏపీలో వైఎస్ఆర్ పెళ్లి కానుక.. ఏ కులం వారికి ఎంత నగదు అంటే..](https://teluguwonders.com/ysr-wedding-gift-in-ap/): Teluguwonders: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఏపీ ప్రభుత్వం మూడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వైఎస్ఆర్ పెళ్లికానుక, వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకంతో పాటు ఆటోవాలాలు, ట్యాక్సీడ్రైవర్ల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. సొంతంగా ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు ఉన్నవారికి ఏటా రూ.10వేల సాయం అందిస్తారు. భార్య – భర్త ఒక యూనిట్గా లెక్కిస్తారు. మేజర్ అయిన కూతురు లేదా కొడుక్కి కూడా సొంత ఆటో లేదా ట్యాక్సీ ఉంటే వారికి కూడా ఏటా రూ.10వేలు ఇస్తారు. ఈ పథకానికి ఏటా రూ.400 కోట్ల ఖర్చు అవుతుంది. 4లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. లబ్ధిదారులు ఈనెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల నేతృత్వంలో రవాణా కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పథకం కింద, జాతీయస్థాయిలో పతకాలు తెచ్చిన వారికి నగదు బహుమతులు...
- [హెచ్పీసీఎల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల](https://teluguwonders.com/release-notification-for-replacement-of-multiple-posts-in-hpcl/): Teluguwonders: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2019. సంస్థ పేరు: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పోస్టు పేరు: టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య: 34 జాబ్ లొకేషన్: విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ దరఖాస్తుకు చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2019 విద్యార్హతలు: ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతల కోసం వెబ్సైట్ను సందర్శించండి వయస్సు: 18 నుంచి 25 ఏళ్లు వేతనం: మెయింటెనెన్స్ టెక్నీషియన్ : నెలకు రూ.40వేలు ల్యాబ్ అనలిస్టు: నెలకు రూ. 40వేలు జూనియర్ మరియు ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్:...
- [మహేష్ పై కేసు పెడతానన్న మాజీ గవర్నర్ నరసింహన్](https://teluguwonders.com/governor-narasimhan/): Teluguwonders: తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన వారిలో చాలా పవర్ ఫుల్ గవర్నర్ ఎవరు అంటే అందరూ నరసింహం పేరే చెబుతారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత అతనికి కేంద్రం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా గందరగోళ పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రాలకు గవర్నర్ గా విధులను మంచి నిబద్ధతతో నిర్వహించిన నరసింహన్ తన అనుభవాలను చిట్ట చివరిగా మీడియాతో పంచుకున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు అతనిని ఒక డిక్టేటర్ లాగా సర్వాధికారి లాగా పోలుస్తూ మీడియా ఒక పతాక శీర్షికన ప్రచురించినప్పుడు తాను ఆశ్చర్యపోయానని నరసింహం పేర్కొన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒక తెలుగు పాపులర్ పత్రిక ఇకపై గవర్నరే సర్వాధికారి అంటూ మహేష్ బాబు ఒక సినిమాలో వేసుకున్న పోలీస్ డ్రెస్ శరీరానికి నరసింహం తలను తీసుకువచ్చి...
- [ఆలయంలో పెరుగుతూ వస్తున్న "నంది"ఆశ్చర్యపోయే నిజాలు..!](https://teluguwonders.com/amazing-facts-of-nandis-growing-in-the-temple/): Teluguwonders: యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు. మరి వివారాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది. అంతేకాకుండా ఆ నందీశ్వరుని విగ్రహం సైజు అనేది పెరుగుతూవుండటం ఇక్కడ మరో విశేషం. దీనిని అర్కియాలజీవారు కూడా అంగీకరించటం జరిగింది. ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ మిస్టరీని ఇప్పటి వరకు ఎవరు చేధించలేకపోయారు. ఇంకా యాగంటి ఎన్నో విచిత్రమైన విశేషాలు ఉన్నాయి. యాగంటిలో...
- [టీడీపీ కొత్త ఆఫీస్ ఈ రేంజులోనా... బాబుకు ఇప్పుడు బల్ప్ వెలిగిందా...](https://teluguwonders.com/tdp-new-office/): Teluguwonders: ఏపీలో చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా రాజధాని అమరావతి అంటూ ఓ రేంజ్లో హంగామా చేసినా ఇక్కడ స్వంత ఇళ్లు, పార్టీ కార్యాలయం మాత్రం నిర్మించుకోలేదు. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ గవర్నమెంటు ఆఫీసులకే కాదు, తన పార్టీ కార్యాలయాలు కూడా నిర్మించుకున్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే చేసింది. చంద్రబాబు మాత్రం హడావిడితోనే సరిపెట్టేశారు. తాను ఏపీ నుంచే పాలన చేస్తున్నానని జనాలను నమ్మించినా ఆయన హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఇళ్లు నిర్మించుకున్నారు. ఏపీలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా సరైన పార్టీ ఆఫీస్ కూడా లేదు. అధికారం నుంచి దిగిపోయాక తెలుగుదేశం పార్టీ ఆఫీసును కడుతున్నారు. అమరావతిలో నిర్మితమవుతున్న ఏపీ ఆఫీసు హైదరాబాదు పార్టీ ఆఫీసు కంటే పెద్దది. 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో కడుతున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఈ భవనం త్వరలో పూర్తి కానుంది. ప్రస్తుతానికి తెలంగాణలోని హైదరాబాద్లో టీడీపీకి ఆఫీస్ ఉన్నా అక్కడ...
- [మెగాస్టార్ 152వ సినిమాలో గోవా బ్యూటీ](https://teluguwonders.com/goa-beauty-in-the-152nd-megastar-movie/): Teluguwonders: మెగా స్టార్ చిరంజీవి “ఖైదీ నెంబర్ 150″తో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ను అందుకున్నారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇక చిరు...
- [తెలుగు ప్రేక్షకుడు అంటే హీరోలు, దర్శకులకు ఇంత చిన్నచూపా..!](https://teluguwonders.com/big-minus-for-saho/): Teluguwonders: తెలుగు సినిమా ప్రేక్షకుడి అభిరుచి నాలుగైదు సంవత్సరాల క్రితమే పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు వారసత్వాలు, టాప్ డైరెక్టర్లు, కోట్లాది రూపాయలు ఖర్చు… ఎన్ని పెట్టి సినిమా తీసిన కథలో దమ్ము లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తూ వస్తున్నారు. మహేష్ బాబు ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్… ఎన్టీఆర్ రభస… అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా… రామ్ చరణ్ వినయ విధేయ రామ ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలు చేసిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలకు టాప్ డైరెక్టర్లు… ఖర్చుపెట్టిన నిర్మాతలూ లేకకాదు.. కష్టపడే హీరోలు లేక కాదు కథ, కథనంలో దమ్ము లేకపోవడంతో ప్రేక్షకులు వీటిని ప్లాప్ చేసేశారు. అదే టైంలో స్టార్డంతో సంబంధం లేకుండా నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు లో బడ్జెట్ లో కూడా సినిమాలు చేసి బ్లాక్బస్టర్ హిట్లు...
- [సాహో ని ఇంకోసారి చూడండి అంటున్న సుజిత్](https://teluguwonders.com/sujit-says-about-saaho/): Teluguwonders: ✍‘సాహో’ డైరెక్టర్ సుజిత్ ఎమోషనల్ పోస్ట్ : ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో ఎంతో మందిని ఆకర్షించిన దర్శకుడు సుజీత్. 22 ఏళ్ల వయసులోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించి హిట్ అందుకున్నారు. ఈ సినిమా తరవాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో ఏకంగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో ‘సాహో’ సినిమాను తెరకెక్కించారు. ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ని ప్రభాస్ ఎలా నమ్మి ఇంత భారీ చిత్రం చేశారంటూ గతంలో విమర్శలు వచ్చాయి. కానీ, సుజీత్ను ప్రభాస్ తొలి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుజీత్కు నీల్ నితిన్ ముఖేశ్ అండగా నిలిచారు. ‘దేవుడు నీకంతా మంచే చేస్తాడు బ్రదర్’ అంటూ కామెంట్ పెట్టారు. ‘సాహో’ సినిమా పట్ల ఎంతో గర్వపడాలని అన్నారు. మొత్తం మీద ఈ భారీ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా...
- [Madame Tussauds:లో.. అతిలోక సుందరి మైనపు బొమ్మ](https://teluguwonders.com/madame-tussauds-atiloka-sundari-sridevi-wax-statue/): Teluguwonders: ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడి చనిపోయి కోట్లాది మందిని శోకసంద్రంలోకి నెట్టారు అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె అభిమానుల హృదయాల్లో చిరకాలం నిలిచిపోవాలన్న ఆశతో బోనీ కపూర్ మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు. 💚శ్రీదేవి మైనపు విగ్రహం : అలనాటి తార శ్రీదేవి మైనపు విగ్రహం రాబోతోంది. శ్రీదేవి పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఆమె భర్త బోనీ కపూర్ సోషల్ మీడియాలో విగ్రహానికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం శ్రీదేవి బొమ్మను రూపొందించింది. ఈ నేపథ్యంలో బోనీ ట్విటర్లో శ్రీదేవి మైనపు బొమ్మను రూపొందిస్తున్నప్పుడు తీసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ‘శ్రీదేవి మా హృదయాల్లోనే కాదు కోట్లాది మంది అభిమానుల హృదయాల్లోనూ చిరకాలం నిలిచిపోతారు. సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్లో శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మేమంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. వేడుకకు హాజరయ్యేందుకు బోనీ తన ఇద్దరు కుమార్తెలు...
- [మా అమ్మకు మతిస్థిమితం లేదు..అంటున్న Ranu Mondal కూతురు](https://teluguwonders.com/ranu-mondal/): Teluguwonders: ఇన్నాళ్లూ ఆమె ఎంతో కష్టపడింది. కానీ దేవుడు ఇచ్చిన తియ్యటి గొంతుతో ఆమెకు సువర్ణావకాశం లభించింది. నేను ఆమెకు కూతురిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను’ అని అంటూనే తన తల్లికి మతిస్థిమితం లేదని అంటున్నారు సింగింగ్ సెన్సేషన్ రణు మోండల్ కుమార్తె ఎలిజబెత్ సతీ రాయ్. ఆమెను ఇంట్లో ఉంచుకోలేక ఓ ఆశ్రమంలో చేర్పించానని ఆ తర్వాత ఆమె ఎలా ఇంత పాపులర్ అయ్యారో తెలీలేదని అంటున్నారు ఆవిడ. 👉వివరాల్లోకి వెళితే : 💥ఒక్క పాటతో స్టార్డం: రణఘాట్కు చెందిన రణు మోండల్..కోయిలలాంటి గొంతు తో ఒక్క పాటతో ఓవర్నైట్ స్టార్డం సంపాదించుకున్నారు . కోయిలలాంటి ఆమె స్వరమే ఆమెకు ఇంతటి పాపులారిటీని తెచ్చిపెట్టింది. రైల్వే స్టేషన్లో పాట పాడిన ఆమె ఇప్పుడు ఫేమస్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద పాడుతోంది. అయితే తన తల్లికి మతిస్థిమితం లేదంటూ తాజాగా మీడియా ముందుకు వచ్చారు రణు మోండల్ కుమార్తె ఎలిజబెత్. 🔴కొందరు...
- [ప్రేక్షకులేమైనా బకరాల ... బిగ్ బాస్ పై అసహనం వ్యక్తం చేస్తున్న అభిమానులు](https://teluguwonders.com/fans-are-intoleranceab-on-bigg-boss/): Teluguwonders: బుల్లితెరపై బిగెస్ట్ రియాలిటీ షో గా విరాజిల్లుతున్న బిగ్ బాస్ షో పై ఇప్పుడు అందరూ మండిపడుతున్నారు. దానికి కారణం ఏమిటంటే .. ప్రతి ఆదివారం బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ అనేది ఉంటుంది, కానీ ఈ వీక్ మాత్రం ఎలిమినేషన్ ఏమి జరగలేదు. గత వారం లో నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజ,పునర్నవి ముగ్గురు కూడా సేవ్ అయ్యారు. బిగ్ బాస్ ఈ ఆదివారం ఎలిమినేషన్ లేకుండా చేయడాన్ని ఎవరూ తప్పుపడటం లేదు. అది గేమ్ లో భాగం అని అనుకోవచ్చు, లేదా బిగ్ బాస్ స్ట్రాటజీ వేరే విధంగా ఉండవచ్చు. అయితే విత్ అవుట్ ఎలిమినేషన్ అనే ప్రక్రియ చేసిన విధానం ముమ్మాటికీ తప్పే అని చెప్పాలి. గత సీజన్ లో ఒక వారం ఎలిమినేషన్ లేదని బిగ్ బాస్ ముందే చెప్పాడు. ఆ విధంగా ఆడియన్స్ కి చెప్పి ఎలాంటి ఓటు చేయవద్దని...
- [దసరాకి రానున్న రాజుగారిగది...భయపెడుతున్న ఫస్ట్ లుక్](https://teluguwonders.com/rajugari-gadhi-first-look-will-release-in-dussehra/): Teluguwonders: హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన రాజుగారి గది సిరీస్ లోని మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టాయి. దీంతో ఈ సిరీస్ లో మూడో సినిమాకు ఓంకార్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. రాజుగారి గది3 సినిమాలో లీడ్ రోల్ మొదట తమన్నా అనుకుని పూజా కార్యక్రమాలు కూడా చేసేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఆమె సడెన్ గా తప్పుకుని షాకిచ్చింది. ఆ తర్వాత తమన్నా స్థానంలో తాప్సి అన్నారు, కాజల్ అన్నారు. హీరోయిన్ గా రష్మీని తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అవికా గోర్ తో కూడిన ఫస్ట్ లుక్ ను ఏఒర్జు రిలీజ్ చేసింది ఈ సినిమా యూనిట్. ఈలుక్ లో కాస్త భయంకరంగానే కనిపించింది ఈ బెంగాలీ భామ. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అవికా ఈమధ్య గ్యాప్ తీసుకుంది. .తెలుగులో అవికా చేసింది...
- [ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న కింగ్ నాగార్జున](https://teluguwonders.com/king-nagarjuna-celebrating-birthday-with-family/): Teluguwonders: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి ఓ పేరుంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఆ ఫామిలీ ఒకటి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే అక్కినేని ఫామిలీ. నిజానికి అక్కినేని ఫామిలీ అంటేనే ఎంజాయ్ కి పెట్టింది పేరు. ఎంత వయసొచ్చిన కొంచెం కూడా తగ్గని గ్లామర్ నాగార్జున సొంతం. ఇక కొడుకులు చైతు,అఖిల్ ఎవరికి వారు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ఆగష్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్బంగా అక్కినేని ఫామిలీ అంత స్పెయిన్ లో సందడి చేస్తుంది. నాగ్ ఇప్పటికే బిగ్ బాస్ హోస్టుగా వ్యవహరిస్తున్నప్పటికీ హాలీడే పెట్టి మరీ కుటుంబంతో విదేశాల్లో తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు. అయితే ఇదంతా ఒక ఎతైతే ఆ ఎంజాయింగ్ మూమెంట్లో సమంత చైతు ఫెయిర్ అందర్నీ ఆకట్టుకుంటుంది. కింగ్ నాగార్జున పుట్టినరోజు వేడుకల కోసం వెకేషన్ కి వెళ్లిన అక్కినేని ఫ్యామిలీ స్పెయిన్ ఇబిజలో జోష్...
- [సాహో డే 3 కలెక్షన్స్..ఆ టాక్ ఏంటి 250 కోట్లు ఏంటి!!](https://teluguwonders.com/saho-day-3-collections/): Teluguwonders: 2019 వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి తొలి 2 రోజుల్లో 104 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 186 కోట్లకు పైగా గ్రాస్ ని, నిర్మాతల లెక్కల్లో 205 కోట్ల గ్రాస్ ను వసూల్ చేయగా సినిమా ఇప్పుడు మూడో రోజు లో కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ గానే హోల్డ్ చేసిన సినిమా. ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుండగా ఓవరాల్ గా కొన్ని సెంటర్స్ లో కొంచం ఎక్కువ గ్రోత్ కనిపిస్తుండటంతో మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 10.5 కోట్ల నుండి 11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇక...
- [సామ్ చేసిన ఆ పని.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!](https://teluguwonders.com/sam-in-social-media/): Teluguwonders: తెలుగులో లక్కీ లెగ్ హీరోయిన్ అంటే అందరు ఎక్కువ మంది చెప్పే పేరు సమంత.. ఈమె ఎం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ కేరళ కుట్టి ఆ సినిమా కావడంతో, ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఆమె నటించిన ఏ సినిమా అయినా కూడా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసినవే. అలా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన సామ్ అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహామాడింది. ఆ తరువాత కూడా సక్సెస్ ఫుల్ రన్ టైం హీరోయిన్ గా దూసుకుపోతుంది. మొన్న వచ్చిన రంగస్థలం, మహానటి, యు టర్న్, మజిలీ, ఓ బేబీ చిత్రం వరకు అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన సినిమాలే. పెళ్ళైన తరువాత ఈమె మరింత అందంగా కనిపించడానికి చాలా కష్టపడుతుంది. దానికోసం జిమ్ లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. మరో విషయమేంటంటే.. ఈమె ఇప్పుడు మరింత...
- [అరె.. ఇంతలో ఎంత మార్పు..?](https://teluguwonders.com/pawan-speech/): Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియాలో రోజురోజుకి కామెడీ సెటైర్లు ఎక్కువైపోతున్నాయి. నిజానికి పవన్ స్పీచ్ కూడా కామెడీని పండిస్తుంటుంది. హీరోగా రాజకీయాల్లోకి వచ్చి.. చివరికి పవన్ ఇలా ప్రతి ఒక్కరి చేత మాటలు పడటం, జనసేనికులకు బాధ కలిగించే అంశమే. పైగా కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని, రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ వదిలేసుకున్నాడు. ఇది కాదనలేని నిజం. ఏ ఆదాయం లేనప్పుడు రాజకీయాల్లోకి రావడం వేరు, కోట్లు వచ్చి పడుతున్న వేళ.. వాటిని కాదనుకుని రాజకీయాల్లోకి రావడం వేరు. ఈ విషయంలో పవన్ని ఎవ్వరూ విమర్శించలేరు. కానీ ఎందుకో ఇప్పటికీ పవన్ రాజకీయ నాయకుడిగా మారలేకపోయాడు. అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు తెలిసినవే. అయితే జగన్ పై తీవ్రంగా విరుచుకపడటంలో తప్పు లేదు. రాజకీయ నాయకుడిగా పవన్ కి ఆ హక్కు ఉంది....
- [అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' ఫస్ట్ లుక్ రిలీజ్.. యమ స్టైల్గా బన్నీ](https://teluguwonders.com/allu-arjuns-first-look-release-at-alavikunthampuramlo/): Teluguwonders: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా ‘అల.. వైకుంఠపురములో’. బన్నీ కెరీర్లో ‘నా పేరు సూర్య’ డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. వావ్ యమ స్టైల్.. బొమ్మ అదిరింది: అల్లు అర్జున్ అలా కూర్చోని ఉండగా సెక్యూరిటీ గార్డ్ సిగరెట్ వెలిగిస్తుండటం ఈ లుక్ లో గమనించవచ్చు.చూడటానికి చాలా అట్రాక్ట్ చేస్తూ చాలా స్టైలిష్ గా ఉన్న ఈ పోస్టర్ నెట్టింట ఇట్టే వైరల్ అయింది. బొమ్మ అదిరింది అంటూ ఈ పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ చిత్రంలో అల్లు...
- [టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ](https://teluguwonders.com/arrest-warrant-issued-against-team-india-fast-bowler-mohammed-shami/): Teluguwonders: భారత బౌలర్ మహ్మద్ షమీపై కోల్కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గృహ హింస కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేేశించింది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 15 రోజుల్లోగా సరెండర్ కావాలని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోల్కతాలోని అలిపోర్ కోర్టు ఆదేశించింది. 2018లో షమీ భార్య హసీన్ జాహన్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న షమీ.. ప్రస్తుతం రెండో టెస్టులో ఆడుతున్నాడు. వరల్డ్ కప్లో భారత్ విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించాడు. 💥మహ్మద్ షమీ : ప్రపంచకప్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ.. వెస్టిండీస్ పర్యటనలో రాణిస్తున్నాడు..ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో కూడా ఉన్నాడు. . కీలక సమయంలో ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టి.....
- [పవర్ స్టార్ కు.. దేశంలోనే మొదటి స్థానం .. చిరును కూడా మించిపోయి](https://teluguwonders.com/power-star-is-the-first-in-the-countrypower-star-is-the-first-in-the-country/): Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. టాలీవుడ్లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. నిజమే పవన్ కల్యాణ్ అంటే ఏదో తెలియని శక్తి అభిమానుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా పవన్ ఓ ఘనతను సొంతం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే… 🎊అర్ధరాత్రి నుంచే పండుగ మొదలయ్యింది : సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ 48వ పడిలోకి అడుగు పెట్టారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన పుట్టినరోజు సంబరాలు ఘనంగా చేసారు. వాస్తవానికి వారం రోజుల ముందు నుంచే...
- [JioFiber free for 2 months: Reliance JioFiber free for 2 months for preview offer customers](https://teluguwonders.com/jiofiber-free-for-2-months-reliance-jiofiber-free-for-2-months-for-preview-offer-customers/): JioFiber free for 2 months: Mukesh Ambani, Chairman of Reliance Industries Ltd., announced fiber-to-the-home (FTTH) service called Jio GigaFiber, a combo service of broadband internet, fixed-line telephone service and television set-top-box, at its AGM on August 12. Renamed JioFiber, the service is all set to bring broadband revolution in India from September 5 and believe it or not, it will be for free, at least for the first two months for the preview customers. The subscribers can also claim their refundable security deposit of Rs 2,500. The new customers who register for JioFiber will be charged Rs 1,500 as refundable security...
- [పవన్ కళ్యాణ్ బర్త్ డే కి అనసూయ .. స్పెషల్ ట్వీట్ ..](https://teluguwonders.com/pawan-kalyans-birthday/): Teluguwonders: పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒకవైపు ఫ్యాన్స్, మరోవైపు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతుండడం తో ఆయన పుట్టిన రోజు వేడుక నెట్టింట ట్రెండ్ అయ్యింది. 👉పవన్ పేరుతో రూపొందించిన #HappyBirthdayPawanKalyan ట్యాగ్ ఇండియాలో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. 🌟పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ : టాలీవుడ్ హీరోల్లో కెల్లా పవన్ కల్యాణ్ అంటే ఎంతో ప్రత్యేకం. పవర్ స్టార్ ఆ పేరులోనే ఉంది అసలైన పవర్! మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసిన ఆయన ఆనతి కాలంలోనే టాప్ రేంజ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తనదైన స్టైల్తో భారీ అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి పవన్.. సెప్టెంబర్ 2 న తన 48వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా అంతా పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలతో హోరెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ చేసిన ట్వీట్ బాగా ఆకర్షిస్తోంది....
- [రాజమౌళి పేరు వాడుతూ ఘరానా మోసం :వెంటనే స్పందించిన RRR టీమ్](https://teluguwonders.com/rrr-team-responding/): Teluguwonders: 🌟RRR మూవీ : రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 👉వినోద ప్రసార మాధ్యమిక రంగం లో ఇప్పుడు సాంకేతికత పెరుగుతుంది. ఐతే పెరుగుతున్న సాంకేతికత సరికొత్త మోసాలకు కూడా తెర లేపుతోంది. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతూ కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా సైబర్ కేటుగాళ్ల కన్ను రాజమౌళిపై పడింది. దర్శకధీరుడిని అడ్డం పెట్టుకొని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం RRR నిర్మాతల దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ చేస్తూ ట్వీట్స్ పెట్టారు. ఇంతకీ విషయం ఏంటి? వివరాల్లోకి పోతే.. 🔴రాజమౌళి RRR...
- [వైల్డ్ కార్డు ఎంట్రీ.. ఇచ్చిన యాంకర్శిల్పాచక్రవర్తికి ఝలక్ ఇచ్చిన బిగ్బాస్ Episode 44 Highlights](https://teluguwonders.com/wild-card-entry-bigboss-episode-44-highlights/): Teluguwonders: బిగ్బాస్ హౌస్లో వినాయక చవితి పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అలాగే ఇంటిలోకి కొత్త సభ్యురాలు వైల్డ్ కార్డుగా వచ్చి అందరికీ ఝలక్ ఇచ్చింది. నూతన సభ్యురాలి రాకతో కొత్త వాతావరణం ఇంటిలో కనిపించింది. 🕉ఇంటిలో గణేష్ పండుగ సందడి : ఇంటిలోకి పూలు, పండ్లు, పత్రాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులు కెమెరా ముందుకు వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వినాయక పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకొన్నారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కాన్షెషన్ రూమ్లోకి ఇద్దరిద్దరిని పిలిచారు. 👉నామినేషన్ ప్రక్రియ: నామినేషన్ ప్రక్రియలో భాగంగా తొలుత రవికృష్ణ, ఆలీ కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లారు. అక్కడకు వెళ్లగానే చీకటిలో ఓ యువతి కూర్చుని ఉన్నట్టు టెలివిజన్లో కనిపించింది. ఆ అమ్మాయి ఆ ఇద్దరి గురించి ప్రస్తావించడమే కాకుండా వారి లోపాలను ఎత్తి చూపింది. అనంతరం వారిద్దరిని తనకు నచ్చని...
- [Google chrome వాడుతున్నారా?.. ఐతే ఇది చదవండి](https://teluguwonders.com/are-you-using-google-chrome/): Teluguwonders: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? వెంటనే కొత్త అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోండి లేకపోతే.. మీ కంప్యూటర్, ఫోన్లను హ్యాకర్లు హైజాక్ చేసేస్తారు. మీ బ్యాంక్ వివరాలు లేదా రహస్య సమాచారాన్ని హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం కూడా ఉందట. 💥Metro’ వెబ్సైట్ వెల్లడించిన కధనం ప్రకారం : మీ ఫోన్ లేదా డెస్క్టాప్, ల్యాప్టాప్లలో గూగుల్ క్రోమ్ (Google chrome) బ్రౌజర్ వాడుతున్నారా? అయితే, వెంటనే దాన్ని అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీ డేటా లేదా మీ రహస్య సమాచారం ఇతరుల చేతులకు చిక్కే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గూగుల్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు అర్జెంట్ అప్డేట్ను ఇష్యూ చేసినట్లు ‘Metro’ వెబ్సైట్ వెల్లడించింది. 👉ఇంతకీ సమస్య ఏంటంటే : బ్రౌజర్లోని కంటెక్ట్స్లో గల ఆర్బిట్రరీ కోడ్ను హ్యాకర్స్ చేజిక్కించుకున్నారని, క్రోమ్ వినియోగదారుల సీక్రెట్ డేటాను చూడటమే కాకుండా, దాన్ని ఎడిట్ లేదా డిలీట్ చేయగలరని పేర్కొంది. 💥ముఖ్యంగా :...
- [ఇటువంటి వాళ్ళు జగన్ కు అవసరమా ?](https://teluguwonders.com/is-jagan-need-these-type-of-candidates/): Teluguwonders: వైసిపిలో తాజాగా జాయిన్ అయిన విశాఖపట్నం డైరీ ప్రముఖులను చూస్తే ఇదే అనుమానం వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు కొడుకు అడారి ఆనందకుమార్ తెలుగుదేశంపార్టీ అభ్యర్ధిగా అనకాపల్లి ఎంపిగా పోటి చేశారు. చాలామంది టిడిపి అభ్యర్ధులు ఓడిపోయినట్లే ఈయన కూడా ఓడిపోయారు. ఆదివారం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సోదరి రమాకుమారి, డైరీ బోర్డు డైరెక్టర్లతో కలిసి వైసిపి కండువా కప్పుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అడారి ఓడిపోవటంలో రెండు విధాల మైనసులున్నాయి. అదేమిటంటే మొదటిదేమో చంద్రబాబునాయుడు పాలనపై రాష్ట్రం వ్యాప్తంగా పెరిగిపోయిన వ్యతిరేకత. రెండోది విశాఖపట్నం డైరీ పరిధిలోని రైతుల్లో అడారి కుటుంబంపై పెరిగిపోయిన వ్యతిరేకత. మొదటి కారణం చాలామంది అభ్యర్ధులపైన పడితే రెండో కారణం అడారి ఆనందకుమార్ కు అదనపు మైనస్ అనే చెప్పాలి. డైరీ పరిపాలనలో కానీ ఇతరత్రా వ్యవహారాల్లో కానీ అడారి కుటుంబానిదే దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం అని అందరికీ తెలిసిందే....
- [నెమలి కన్నుల గణేషుడు.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కే ఛాన్స్?](https://teluguwonders.com/peacock-eye-ganesh-statue-made-by-chance-to-find-a-place-in-the-guinness-book-of-records/): Teluguwonders: శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదట. దీనితో ఈ విగ్రహాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి మండపం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా.. నెమలి ఈకలతో విగ్రహానికి గణేషుడి విగ్రహ రూపాన్ని తీర్చిదిద్దడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని చెబుతున్నారు. రెండునెలల పాటు 50 మందికి పైగా కళాకారులు కష్టపడ్డారని అన్నారు. పాలకొండలోని కాపు వీధిలో ఈ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఏటేటా ఇదే వీధిలో వినాయకుడి విగ్రహాలను నెలకొల్పుతున్నారు స్థానికులు. ఈ సారి కాస్త భిన్నంగా ఆలోచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి...
- [రాజకీయాలకు గుడ్ బై.. సినిమాల్లోకి పవన్ రీ ఎంట్రీ? కేసు పెడతామంటోన్న జనసేన](https://teluguwonders.com/good-bye-to-politics-pawan-re-entry-into-cinema/): Teluguwonders: ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కేరీర్ పై సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ దారుణ పరాజయం పాలుకావడాన్ని భరించలేక ఆయన రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టబోతున్నారని, త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ పుకార్ల సారాంశం. జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసే పత్రికా ప్రకటన రూపంలో అది వెలువడింది. జనసేన పార్టీ పేరు, లోగో, పవన్ కల్యాణ్ సంతకం ఉండటంతో ఆ పత్రికా ప్రకటన సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ వార్తను జనసేన పార్టీ తోసి పుచ్చింది. అవి పుకార్లు మాత్రమేనని, వాటిని నమ్మొద్దని సూచించింది.ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పీ హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు లేఖను సృష్టించిన వారిపై కేసు పెడతామని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ...
- [రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ?](https://teluguwonders.com/ranbir-kapoor-as-ram/): Teluguwonders: అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ టైంలో అప్పటి సినిమాల కథలను బాలీవుడ్ వాళ్ళు ఏరి కోరి మరి తీసుకున్నేవాళ్ళు. మళ్లీ అప్పటి తరువాత ఈ మధ్యే బాలీవుడ్ నిర్మాతల చూపు తెలుగు సినిమాల కథల పై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి అక్కడి నిర్మాణ సంస్థలు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ ఎవడు సినిమాల రైట్స్ ను కొనేశారు. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు...
- [టీ20కి మిథాలీ గుడ్బై](https://teluguwonders.com/mithaly-goodbye-to-the-t20/): Teluguwonders: లేడీ సచిన్గా గుర్తింపు తెచ్చుకుని అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న మిథాలీ రాజ్ సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న విషయం తెల్సిందే. చిన్న వయసులోనే క్రికెటర్గా ఎంట్రీ ఇచ్చిన మిథాలీ రాజ్ దాదాపుగా రెండు దశాబ్దాలుగా తన బ్యాట్తో లేడీ టీం ఇండియా జట్టుకు విజయాలను అందించింది. వన్డేలు మరియు టీ20ల్లో అద్బుతమైన ఇన్నింగ్స్ను ఆడి ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న మిథాలీ రాజ్ టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పేసింది. రాబోయే మహిళ వన్డే ప్రపంచ కప్ కోసం సన్నద్దం అయ్యే ఉద్దేశ్యంతో తాను టీ20లకు గుడ్ బై చెప్పినట్లుగా ప్రకటించింది. 32 టీ20లు ఆడిన మిథాలీ రాజ్: ఇప్పటి వరకు 32 టీ20లు ఆడిన మిథాలీ రాజ్ మూడు టీ20 ప్రపంచ కప్ టోర్నీల్లో ఆడింది. 2006 నుండి టీ20ల్లో ఆడుతున్న మిథాలీ రాజ్ జట్టుకు పలు చిరస్మరనీయమైన విజయాలను అందించింది. నా దేశంకు ప్రపంచ కప్...
- [రాజధాని పేరిట చంద్రబాబు సాగించిన అరాచకాలు బయటికి వస్తున్నాయి !](https://teluguwonders.com/chandrababus-anarchy-in-the-name-of-the-capital-is-coming-out/): Teluguwonders: గత ఐదేళ్లలో చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి అని నిత్యం డప్పు పట్టుకుని చెప్పేవాడు. కానీ రాజధానిలో ఇప్పుడు ఏమి లేదన్న సంగతీ అందరికి తెలిసి పోయింది. అయితే వైసీపీ మొదటి నుంచి రాజధానిలో అవినీతి జరిగిందని చెబుతుంది. ఇప్పుడు ఆ విషయంలో కొన్ని నిజాలు బయటికి వస్తున్నాయి. రాజధాని కోసం సేకరించిన నిధులను .. బయట అప్పులను బాబు గారు చివర్లో ఎన్నికల పధకాల కోసం ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఓట్లను కొనుగోలు చేసేందుకు వాడినట్టు తెలుస్తుంది. ఇన్నీ అరాచకాలు చేసిన బాబు పైకి మాత్రం చిత్త శుద్దితో రాజధానిని నిర్మిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి .. అమరావతి అంటూ ఎప్పుడు చూసిన బాబు గారు భజన చేసేవారు. ఈ భజన భరించలేక ప్రజలు బాబుగారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అమరావతి విషయంలో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడేమో...
- [జనసేన పార్టీకి రూ. 100 కోట్లు ఫండ్: సంతోషంలో నాగబాబు](https://teluguwonders.com/the-janasena-party-has-received-rs-100-crores-fund/): Teluguwonders: మెగా బ్రదర్ నాగబాబు..జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మెగా అభిమానులకు, జనసైనికులకు, ఇతర హీరోల అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేశారు 🌟మరో వీడియో తో : ఎన్నికల సందర్భంగా యూట్యూబ్లో ‘నా ఛానల్ నా ఇష్టం’ అంటూ వరుస వీడియోలను విడుదల చేసి హాట్ టాపిక్ అయిన మెగా బ్రదర్ నాగబాబు స్మాల్ గ్యాప్ తరువాత మళ్లీ తన ఛానల్కి వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఏడున్నర నిమిషాల నిడివితో వీడియోను వదిలారు. జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న జనసైనికులకు కృతజ్ఞత తెలిపడమే ఈ వీడియో సారాంశం. ఇంతకీ నాగబాబు ఈ వీడియోలో ఏమన్నారంటే.. ‘జనసేన, మెగా, ఇతర హీరోల అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే.. ఎవరైనా వ్యక్తి ఒక మంచి పని...
- [దేశం లోనే అరుదైన రికార్డు నెలకొల్పిన ఖైరతా బాద్ వినాయకుడు...](https://teluguwonders.com/khairata-baad-ganesha-the-worlds-tallest-recorded/): Teluguwonders: తెలుగు రాష్ట్రాల్లో…. వినాయక చవితి అంటే ఖైరతాబాద్ మహాగణపతి పేరు ఠక్కున గుర్తుకువస్తుంది. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ విగ్రహాం ఈ ఏడాది మరో అరుదైన ఘనతను సొంతంచేసుకుంది. 🕉‘శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి’గా : ఈ ఏడాది దేశంలోనే అత్యంత ఎత్తైన వినాయక విగ్రహంగా గుర్తింపు దక్కించుకున్న ఖైరతాబాద్ మహాగణపతి ‘శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి’ పేరుతో పూజలందుకోనున్నాడు. 61 అడుగుల ఎత్తు, 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో రూపుదిద్దుకున్న గణపతికి కుడివైపున ఏకాదశదేవితోపాటు మహావిష్ణువు, ఎడమవైపున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతోపాటు శక్తిమాత దుర్గను ప్రతిష్ఠించారు. విగ్రహ నిర్మాణం, అలంకరణ, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు భద్రత, ప్రైవేటు సెక్యూరిటీ తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేశారు. 🕉పూజా కార్యక్రమాలు : ఖైరతాబాద్లోని మహాగణపతి వద్ద సోమవారం వేకువజాము నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు గణపతి హోమం నిర్వహించగా, 6 గంటలకు 75 అడుగుల...
- [బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బ్యూటీ ఈమె నే](https://teluguwonders.com/bigg-boss-wild-card-entry/): Teluguwonders: 💚హోస్ట్ గా రమ్యకృష్ణ : ఆమె హోస్ట్ చేసిన రెండు ఎపిసోడ్లు ఫుల్ ఫన్ నింపింది. ప్రేక్షకులు ఇన్నాళ్లూ ఏదైతే కోరుకున్నారో ఆ వినోదం ఆదివారం నాటి ఎపిసోడ్లో దొరికింది. రమ్యకృష్ణ ఇచ్చిన జోష్తో కంటెస్టెంట్స్ కూడా పెర్ఫామెన్స్తో ఇరగదీశారు. ఒకర్నిమించి ఒకరు పెర్ఫామెన్స్తో పిచ్చెక్కించారు. ఆదివారం రాత్రి రమ్యకృష్ణ కంటెస్టెంట్స్తో ఆడించిన ‘సీన్ చేయండి’ టాస్క్ అదిరింది. సీన్ చేయండి అంటే రమ్యకృష్ణ టాస్క్ ఇస్తే సీన్లను చింపేశాడు కంటెస్టెంట్స్. ఇక రమ్యకృష్ణ కంటెస్టెంట్స్కు బంబర్ ఆఫర్ ఇస్తూ.. ఈవారం ఎలిమినేషన్ను ఎత్తేసింది. సో.. ఎలిమినేషన్లో మహేష్, పునర్నవి, హిమజలు సూట్ కేస్ సర్దేయకుండా ఊపిరిపీల్చుకున్నారు. 👉 బిగ్ బాస్ సీజన్లో ఆటను మరింత రంజుగా మార్చేందుకు బిగ్ బాస్ కొత్త స్కెచ్లు వేస్తున్నారు. ఇంట్లో వాళ్లు సరిపోరు అన్నట్టుగా కొత్తవాళ్లను రంగంలోకి దింపుతున్నారు. .. బిగ్ బాస్ హౌస్లో మరింత జోష్ నింపేందుకు వైల్ కార్డ్ ఎంట్రీతో...
- [ బిగ్ బాస్ -3 : 43 వ ఎపిసోడ్ హైలైట్స్ సందడి చేసిన శివగామి](https://teluguwonders.com/bigg-boss-3-the-43rd-episode-highlights/): Teluguwonders: Ramya Krishna Bigg Boss: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 42 ఎపిసోడ్లను పూర్తి చేసి ఆదివారం నాటితో 43 ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యింది. ఎపిసోడ్ హైలైట్స్ అంటే ముఖ్యంగా రమ్యకృష్ణ అనే చెప్పుకోవాలి. 💚ఎనర్జీ నింపిన రమ్యకృష్ణ : హోస్ట్గా తొలిరోజు కాస్త ఇబ్బంది పడినా .. బిగ్ బాస్ హౌస్కి రమ్యకృష్ణ రాకతో వెలుగువచ్చింది. రెండో రోజు ఫుల్ జోష్తో హౌస్లో ఎనర్జీ నింపింది. 💚‘వస్తానే వస్తానే’ అంటూ : బ్లాక్ శారీలో వన్నెతరగని అందాలకు మెరుగుదిద్ది ఎంట్రీ సాంగ్తో వహ్ వా అనిపించారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలోని ‘వస్తానే వస్తానే’ సాంగ్తో సూపర్బ్ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ‘సీన్ చేయండి’ అంటూ కంటెస్టెంట్ కొత్త ఆట ఆడించింది.ఈ ఎపిసోడ్ సరదా సరదాగా ఇంకాస్త సేపు ఉంటే బాగుండు అన్నట్టుగా సాగింది. హోస్ట్గా రమ్యకృష్ణ బిగ్ బాస్ గేమ్.. ఆడుతూ ఆడిస్తూ...
- [అర్జున్ రెడ్డి భామకు బంపర్ ఆఫర్.. ఏకంగా బడా స్టార్ హీరోతో కమిట్.. అది కూడా!](https://teluguwonders.com/bumper-offer-for-arjun-reddy-heroine-2/): Teluguwonders: అర్జున్ రెడ్డి సినిమాతో కెరీర్ ప్రారంభించింది హీరోయిన్ షాలినీపాండే. చిన్నతనం నుంచే హీరోయిన్ కావాలనే ఆశతో కెరీర్ ఆరంభించిన ఈ భామకు తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. దీంతో అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తుతాయని ఉహించారంతా. కానీ అనుకున్న రేంజ్లో ఛాన్సెస్ పట్టలేక పోయింది. దీంతో ఈమె కెరీర్ ఇక ముగిసినట్లే అనుకున్న ఈ సమయంలో బడా స్టార్ హీరోతో నటించే బంపర్ ఆఫర్ పట్టేసింది షాలినీ. విజయ్ దేవరకొండతో రొమాన్స్.. ఆ వెంటనే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో ఓ రేంజ్ రొమాన్స్ చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది షాలినీ పాండే. దీంతో ఆ వెంటనే టాలీవుడ్ సహా ఇతర భాషా దర్శకనిర్మాతల చూపు షాలినీపై పడింది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, 118 లాంటి పలు సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి ఆశించిన ఫలితం రాలేదు. ఇక కష్టమే అనుకున్న తరుణంలో...
- [ఎక్స్ఫోజింగ్ చేస్తా ఛాన్స్ ఇవ్వండి అంటున్న టాలీవుడ్ హీరోయిన్..?](https://teluguwonders.com/tollywood-heroine/): Teluguwonders: టాలీవుడ్ హీరోయిన్ చిత్రా శుక్లా అల్లరి నరేష్ ‘సిల్లీ ఫెలోస్’.. శ్రీ విష్ణు ‘మా అబ్బాయి’.. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ 28 ఏళ్ళ మధ్య ప్రదేశ్ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు జీ టీవీలో వచ్చే ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ షోలో కూడా పాల్గొంది. అంతేకాదు విజయ్-సమంత కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమాలో కూడా ఒక పాటలో బ్యాగ్రౌండ్ అమ్మాయిల్లో ఒకరుగా కనిపించింది. ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో మంటలు పెడుతూ ఉంటుంది. ఇదంతా తను హీరోయిన్ గా వెనకబడి అందరు మర్చిపోతున్నారనే ఉద్దేశ్యం కావొచ్చు. ఇక చిత్ర ఖాతాలో ఇప్పటిదాకా సరైన బ్లాక్ బస్టర్ సినిమాలు పడకపోవడంతో ఇన్స్టా ఫాలోయర్లు రెండు లక్షల పంతొమ్మిది వేలు మాత్రమే ఉన్నారు. ఈ నంబర్ చాలా తక్కువే కానీ చిత్ర వాళ్ళని...
- [యాంకర్ రవి ఎఫైర్స్పై స్పందించిన అతడి భార్య !!](https://teluguwonders.com/anchor-ravi-wife-responded-on-ravi-affairs/): Teluguwonders: యాంకర్ రవికి పెళ్లయిందా లేదా అని చాలా రోజుల వరకు అనుమానం ఉండేది. ఆయన కూడా ఎప్పుడు అడిగినా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ కొన్ని నెలల కింద అందరికీ తన కుటుంబాన్ని పరిచయం చేసాడు రవి. తాను ఓ ఫ్యామిలీ పర్సన్ అంటూ తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ల పాపను కూడా చాలా రోజుల కిందే పరిచయం చేశాడు రవి. అప్పట్లో ఈయన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇక ఇప్పుడు మరోసారి తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేసాడు ఈయన. తాజాగా ఈటీవీలో వచ్చిన ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు షోలో కూడా మరోసారి రవి కుటుంబంతో పాటు వచ్చాడు. అక్కడికి కూడా భార్య నిత్యాతో పాటు కూతురు వచ్చింది. ముందు కంటే కాస్త ఎక్కువగా ఈ సారి...
- [బిగ్బాస్ 3 నుంచి నాగ్ అవుట్. కొత్త హోస్ట్ ఎవరంటే..?](https://teluguwonders.com/nag-out-of-bigbas-3-who-is-the-new-host/): Teluguwonders: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోకి కింగ్ నాగార్జున హోస్ట్గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్గా చేస్తున్న ఈ రియాలిటీ షోకి బుల్లితెర ప్రేక్షకుల నుండే కాకుండా సినీ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పోన్స్ వస్తోంది. ప్రస్తుతం నాగార్జున ఈ షోను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడనే చెప్పాలి. నాగార్జున ఇంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకు హోస్ట్గా వ్యవహరించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. అలాగే ఇప్పుడు కూడా బాగ్బాస్ షోలో హోస్ట్గా ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం నాగ్ బిగ్బాస్ షోకు హోస్ట్గా తప్పుకున్నాడు…. మరియు కొత్త హోస్ట్ ఎంట్రీ కూడా ఖరారు అయిందట. అయితే అసలు విషయం ఏంటంటే.. నాగార్జున పూర్తిగా బిగ్బాస్ నుంచి తప్పుకోవడం లేదు. నాగ్ 60వ పుట్టిన సందర్భంగా ఫ్యాన్కు అందుబాటులో లేకుండా మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి కూడా దూరంగా నాగార్జున...
- [Bengalore లో మూన్ వాక్..వీడియో చూస్తే మైండ్ బ్లాక్:viral video](https://teluguwonders.com/bengalore-moon-walk-video/): చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లే ప్రోగ్రాములో ఇస్రో తలమునకలై ఉంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఎప్పటకి అయినా చంద్రమండలంపై మానవులు నివాసం ఏర్పాటు చేసుకునేలా పరిశోధనలు సక్సెస్ అవ్వవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మాత్రం అప్పుడే చంద్రమండలంపై మూన్ వాక్ చేసేశాడు… ఆయన్ను ఎవ్వరూ చంద్రమండలంపై తీసుకెళ్లకుండానే మూన్ వాక్ జరిగింది… అదెలా అని షాక్ అవుతున్నారా ? మరి ఈ మ్యాటర్లోకి వెళ్లి అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ఈ వీడియో వైరల్ కూడా అవుతోంది. బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ రేంజ్ కు ఎదిగినా నగరంలో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ ఎన్ని ప్రభుత్వాలు మారినా బెంగళూరు రోడ్లను గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు. ఎంతో మంది ఈ రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా రోడ్లన్నీ గుంతలు పడి ఉండడంతో బైక్ లు ఆ గుంతల్లో పడడంతో...
- [కన్నీళ్లు పెట్టుకున్న YSRCP MLA](https://teluguwonders.com/crying-ysrcp-mla/): వినాయక చవితి సాక్షిగా టీడీపీ నేతల అవమానపు మాటలతో వైసీపీ లేడీ ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలు చేసిన అవమానకర మాటలతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సోమవారం వినాయకచవితి సందర్భంగా తన నియోజకవర్గంలోని తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వినాయకుడి మంటపం పూజల్లో పాల్గొనేందుకు శ్రీదేవి వెళ్లారు. అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. మండపంలోకి వచ్చి పూజలు చేస్తే వినాయకుడు మైల పడతారని వారు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను కులం పేరుతో దూషించడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఓ దళిత మహిళా ఎమ్మెల్యేను పట్టుకుని వారు నానా మాటలు అనడంతో ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఈ సంఘటన తర్వాత శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి ప్రజలు...
- [బిగ్ బాస్ నుండి రాగానే శ్రీముఖి పెళ్లి ... వరుడెవరో తెలుసా?](https://teluguwonders.com/srimukhi-marriage/): Teluguwonders: శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర అభిమానులకి బాగా పరిచయం ఉన్న పేరు ఇది. తన వాక్చాతుర్యం తో బుల్లితెరపై అందరిని మెప్పించి లక్షల్లో అభిమానులని సంపాదించుకున్న యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. పటాస్ షో ద్వారా శ్రీముఖి కి ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ షో నే కాకుండా శ్రీముఖి పలు షోస్ కి , ఫంక్షన్స్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీముఖి తెలుగు బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ౩లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో తనదైన అట తీరుతో అందరిని ఆకట్టుకుంటూ , పక్కా గేమ్ ప్లాన్ అమలుచేస్తూ టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే .. బుల్లితెర యాంకర్గా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న శ్రీముఖి త్వరలోనే పెళ్ళి చేసుకోబోతుంది. వరుడు ఎవరన్న వివరాలు ఇంకా పూర్తిగా బయటకు...
- [ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ కొత్త పోస్టులు..?](https://teluguwonders.com/another-good-news-for-ap-unemployed/): Teluguwonders: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగాల భర్తీ జోరందుకుంది. ఇటీవలే గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీ జరిగింది. దాదాపు రెండున్నర లక్షల మందికి నియమాక పత్రాలు ఇచ్చేశారు. ఇక గ్రామ సచివాలయ పోస్టుల భర్తి ప్రక్రియ సాగుతోంది. ఇవి కాకుండా ఇంకా అనేక చిన్నా చితకా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. అయితే మరో భారీ రిక్రూట్ మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైయస్ జగన్ కృషిచేస్తున్నారని, చంద్రబాబు హయాంలోని బకాయిలన్నింటినీ తీర్చి విద్యార్థులకు మెస్, హాస్టల్ చార్జీల కింద రూ.20 వేలు ఇవ్వబోతున్నామని ఆమె స్పష్టం చేశారు. గిరిజన హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, కురుపాంలో గిరిజన...
- [కశ్మీర్ లో కల్లోలానికి Pak కుట్ర..!](https://teluguwonders.com/%e0%b0%95%e0%b0%b6%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%b2%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-pak-%e0%b0%95/): జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని నరేంద్రమోదీ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత పాక్ రగిలిపోతోంది. అందుకు పాకిస్తాన్ కాశ్మీర్ లో కల్లోలం సృష్టించేందుకు భారీ ప్రణాళికలనే రచిస్తుందని ముందునుంచి భారత్ ఊహిస్తూనే ఉంది. భారత్ ఊహించినట్లే పాకిస్తాన్ వేస్తున్న కుట్రలను పసిగట్టింది. ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులు భారత్ బలగాల చేతికి చిక్కారు. వారిద్దరూ పాక్ జాతీయులేనని విచారణలో వెల్లడైంది. భారత బలగాలకు చిక్కన ఈ ఉగ్రవాదులు ఇంటరాగేషన్ లో పాక్ పన్నుతున్న పన్నాగాన్ని బయటపెట్టారు. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ లోయలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. కశ్మీర్ లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. భద్రతా దళాల అదుపులో ఉన్న ఉగ్రవాదులు ఖలీల్ అహ్మద్ – నజీం ఖోకర్ లు పాక్ దుష్ట పన్నాగాన్ని బయటపెట్టారు. పాక్ ఆర్మీ తమకు శిక్షణ ఇచ్చిందని – దాని సహకారంతోనే కశ్మీర్ లో చొరబడినట్టు వివరించారు. భారత భద్రతా దళాలే...
- [షాకింగ్: స్పైడర్ నే దాటలేకపోయిన సాహో](https://teluguwonders.com/shocking-saaho-movie-cant-cross-the-spider/): Teluguwonders: భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సాహో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓహో అని అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే 60-70 కోట్ల బడ్జెట్ తో అనుకున్న సినిమా కాస్త 350 కోట్లకు చేరింది. చివరికి చూస్తే సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ట్రైలర్ మరియు టీజర్ ఇచ్చిన హైప్ తో వసూళ్లు బాగానే వస్తాయని ఆశించిన ప్రొడ్యూసర్లకు కూడా భారీ షాక్ తగిలింది. అమెరికా లో రిలీజ్ అయిన ఈ చిత్రం క్లాసిక్ స్క్రీన్ ప్లే మరియు హై వోల్టేజ్ యాక్షన్ సీన్లతో భారీ మొత్తాన్ని రాబోతుందని నిర్మాతలు అంచనా వేశారు. అయితే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ కనీసమైన ఒక బిలియన్ డాలర్ల మార్గం కూడా లేకపోయింది. నాలుగు భాషల్లో...
- [Tech Mahindra launches the new version of its Enterprise AI, ML platform](https://teluguwonders.com/tech-mahindra-launches-the-new-version-of-its-enterprise-ai-ml-platform/): Indian IT major, Tech Mahindra has announced a new version of its Enterprise Artificial Intelligence (AI) and Machine Learning (ML) platform. GAiA 2.0 offers advanced capabilities and services across mainstream, optimizing enterprise operations in real-time. The global tech firms have realigned their focus to generate more business from emerging technologies including AI, ML, and data science. Tech Mahindra’s GAiA 2.0 will help in strengthening the company’s AI and ML capabilities. The v2.0 enables comprehensive services and an advanced marketplace of ML models and a number of new features. The tech firm plans to deploy these services across industry verticals to...
- [5 good books to read on AI and Machine Learning](https://teluguwonders.com/5-good-books-to-read-on-ai-and-machine-learning/): #1. Make your own neural network by Tariq Rashid This popular book on machine learning is a step-by-step journey through the world of neural networks. The book will also help you create your own neural network using Python programming language. The first part of the book focuses on various mathematical concepts of neural networks while the second part is completely practical, which will teach you how to create your own neural network. #2. Artificial Intelligence: A Modern Approach by Stuart J Russel The book contains all conceptual theory of artificial intelligence. It is used as a complete reference guide for...
- [Facebook is secretly working on Snapchat-like app called Threads](https://teluguwonders.com/facebook-is-secretly-working-on-snapchat-like-app-called-threads/): Facebook is working on a new app called Threads to battle with Snapchat. The app will promote sharing your status, location and more with your close friends. Facebook is internally testing the app. Threads are designed to encourage users to share more information with their close friends. The app will automatically update information such as their location, speeds and battery life of the device with their friends. It will also enable sharing posts, text, photos, and videos. Facebook has integrated Instagram’s creative tools in Threads. The tech news site, The Verge first reported the development of Facebook’s new app. The...
- [అయ్యే పాపం రాహుల్ అంటున్న నెటిజన్లు](https://teluguwonders.com/netizens-comments-on-rahul/): Teluguwonders: బిగ్ బాస్ హౌస్లో ప్రేమాయణం సాగిస్తున్నట్లు అనిపిస్తూన్న రాహుల్-పునర్నవి జంటను బిగ్బాస్ విడగొట్టేశారు. టాస్క్ పేరిట వీరిద్దరిని ఒకరి నుంచి మరొకర్ని దూరం చేసేసారు అంతే కాకుండా.. రవి-పునర్నవిలకు హనీమూన్ వెళ్లే కొత్త జంట అనే క్యారెక్టర్లను ఇచ్చారు. దాంతో రాహుల్కు ఎక్కడో మండి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హౌస్లో చాలా సందర్భాల్లో వీరిద్దరి వ్యవహారంపై ఇంటి సభ్యులకు అనుమానం వచ్చేది. ఇద్దరూ ఒకే చోట ఉండటం.. పర్సనల్ విషయాలను పంచుకోవడం.. టాస్క్ల్లో కూడా సహాయపడటం.. దానికి తోడు రోజురోజుకి ఇద్దరు చాలా క్లోజ్ అవుతుండటం.. లాస్ట్ ఎపిసోడ్లో కూడా వరుణ్ సందేశ్, వితికాలు దానికోసమే మాట్లాడుకోవడం. టాస్క్లో భాగంగా.. తనకు త్యాగం చేశానని, కాబట్టి ఈ వారం అంతా తానేం చేసినా.. భరించాలని రాహుల్కు షరుతు పెట్టినట్లు వరుణ్తో పునర్నవి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాహుల్పై కాళ్లేసి మరీ .. పునర్నవి బెదిరించసాగింది. ఈ సందర్భంలో వరుణ్,...
- [బిగ్బాస్ 3 లో ఈవారం ఆ ముగ్గురిలో కెప్టెన్ కాబోయేదెవరు..?](https://teluguwonders.com/this-week-captain-in-bigboss3/): Teluguwonders: బిగ్ బాస్ హౌస్మేట్స్ చలో ఇండియా టాస్క్ను పూర్తి చేసి .. వారి అనుభూతులను కెమెరాలో బంధించారు. ఈ ట్రిప్లో భాగంగా బిగ్ బాస్ హౌస్మేట్స్ శ్రీనగర్, చంఢీగర్, కోల్కతా, ముంబై, కొచ్చిలకు ప్రయాణించి ఇంటి సభ్యులు మార్గమధ్యంలో సరదా ముచ్చట్లు, ఆటపాటలతో సందడి చేశారు. ముంబై చేరుకున్నానక అక్కడ ఒక సినిమాను కూడా తెరకెక్కించారు. బాబా భాస్కర్ డైరెక్షన్లో తీసిని ఆ సినిమాలో రవికృష్ణ హీరోగా, అలీరెజా విలన్గా నటించారు. మొత్తానికి ఏదో రకంగా సినిమాను కంప్లీట్ చేసిన హౌస్మేట్స్ .. ప్రెస్మీట్ లాంటిది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబా భాస్కర్కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించారు. వెండితెరపై ఎప్పుడు కనబడతారు అన్న ప్రశ్నకు కంటతడి పెడుతూ త్వరలోనే హీరోగా నటిస్తానని తెలిపారు. ఇక ఇంటిసభ్యులకు ఇచ్చిన కొన్ని టాస్కులను కూడా వారు పూర్తి చేశారు. కొచ్చిలో పీచు తీయండి.. టెంకాయ వేయండి టాస్క్లో బాబా భాస్కర్ గెలవగా.. రాణీ...
- ['జబర్దస్త్' షో రెమ్యునరేషన్స్.. హైపర్ ఆదికే తక్కువ!](https://teluguwonders.com/hyper-adi-remuneration-in-jabardasth-show/): Teluguwonders: ‘జబర్దస్త్’ షోలో నటిస్తున్న కమెడియన్లు లక్షల్లో సంపాదిస్తున్నారని.. ఖరీదైన ఇల్లు, కార్లు కొనుకొన్ని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వార్తలు వినిపించేవి. అందులో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. ‘జబర్దస్త్’ షోతో లక్షలు సంపాదించిన వాళ్లు ఉన్నారు. తాజాగా ఈ షోలో నటిస్తోన్న కమెడియన్ల పారితోషికాలు బయటకి వచ్చాయి. వీటితో పాటు నాగబాబు, రోజాల రెమ్యునరేషన్స్ కూడా బయటకి వచ్చాయి. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..? జబర్దస్త్ షోకి క్రేజ్ తీసుకొచ్చి, యూట్యూబ్ లో తన వీడియోలకు విపరీతమైన డిమాండ్ తీసుకొచ్చిన హైపర్ ఆదికి.. మిగిలిన కంటెస్టంట్స్ తో పోలిస్తే తక్కువ రెమ్యునరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్ ల కంటే హైపర్ ఆది రెమ్యునరేషన్ తక్కువని సమాచారం. చమ్మక్ చంద్ర, సుడిగాలి సుదీర్ రూ.4 లక్షల రూపాయల వరకు జీతం తీసుకుంటున్నారు. కానీ హైపర్ ఆదికి రూ.3 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. గతంలో ఒక స్కిట్ కి...
- [బిగ్ బాస్-3 విన్నర్ అతనే అంటున్న ప్రిన్స్..](https://teluguwonders.com/the-big-boss-3-winner/): Teluguwonders: బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన హీరో ప్రిన్స్. ‘నీకు నాకు డాష్ డాష్’ అంటూ తేజ దర్శకత్వంలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో ప్రిన్స్. బాస్స్టాప్, రొమాన్స్ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్లైనా ప్రిన్స్కు బాగా గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. రంజుగా సాగిన ‘బిగ్బాస్ సీజన్ 1’ లో చివరి వరకూ గట్టిపోటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతోన్న ‘బిగ్ బాస్ 3’ గురించి ప్రస్తావించాడు. “నేను ‘బిగ్ బాస్’ చేసినప్పటి పరిస్థితులు వేరు.. అక్కడి వాతావరణం వేరు. అందువలన కాస్త భయంతోనే ఆ రోజులు గడిచాయి. ఆ తరువాత నాని హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ 2’ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రస్తుతం జరుగుతోన్న ‘బిగ్ బాస్ 3’ని...
- [డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్...!](https://teluguwonders.com/good-news-for-dwakra-women/): Teluguwonders: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పొదుపు సంఘాల మహిళల అప్పులపై వడ్డీ రూపంలో చెల్లించాల్సిన 1020 కోట్ల రుపాయలను అక్టోబర్ 2 వ తేదీ లోపు పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ నెల వరకు మహిళల అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలను బ్యాంకులలో జమ చేయనున్నారు. ఏ డ్వాక్రా సంఘానికి ఎంత మొత్తంలో ప్రభుత్వం జీరో వడ్డీ కింద చెల్లించారో ఆ రశీదులను వాలంటీర్లు డ్వాక్రా మహిళలకు అందజేస్తారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 11 వ తేదీ వరకు ఉన్న డ్వాక్రా సంఘాల రుణాలను నాలుగు విడతలుగా వచ్చే ఏడాది నుండి ప్రభుత్వం అందించబోతుంది. బ్యాంకులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించేలా సున్నా వడ్డీలకే రుణాల విప్లవం తీసుకురాబోతుంది వైసీపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఐదు...
- [ప్రభాస్ సొంత ఊళ్లో ' సాహో ' టిక్కెట్ రేటు చూస్తే... గుండె గుబేలే](https://teluguwonders.com/saho-ticket-rate-in-prabhas-own-home-town/): Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో నామస్మరణతో ఆలిండియా ఊగిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్లు అన్నిటిలో 90 శాతం మల్టీప్లెక్స్లో సాహో రిలీజ్ అవుతుంది అంటే సాహో హంగామా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా సాహో నామస్మరణతో ఇండియన్ సినిమా లవర్స్ ఊగిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే భారతదేశంలో సాహో హంగామా ప్రారంభం అవుతోంది. అమెరికాలో మాత్రం భారత కాలమానంతో పోలిస్తే ఒక రోజు ముందుగానే అంటే గురువారమే ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. బుక్ మై షో లాంటి టికెట్ యాప్లలో బాలీవుడ్ స్టార్ హీరోలుగా చెప్పుకునే ఖాన్ల సినిమాలకే మూడు నాలుగు లక్షల లైక్స్ వస్తే గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది సాహో ఐదులక్షల లైక్స్తో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం...
- [30ఏళ్ల సంపాదన.. చనిపోయాక బయటపడింది](https://teluguwonders.com/30-year-old-earning/): Teluguwonders: ఓ పేద పురోహితుడు… కేవలం పౌరహిత్యాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులను రూపాయి రూపాయి పోగు చేసి దాచుకున్నాడు. ఆ దాచుకున్న సొమ్ము తినకుండానే ఆయన తనువు చాలించాడు. ఆ చనిపోయాక రూ.లక్షల్లో ఆయన సంపాదన బయటపడింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… పట్టణంలోని ముక్తిలింగయ్యగారి వీధిలో ఉండే అప్పల సుబ్రహ్మణ్యం(70) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. ఆయన బంధువులు, పిల్లలు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో స్థానికులు కొందరు బంధువులకు సమాచారం ఇచ్చి, బుధవారం మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతరం సుబ్రహ్మణ్యం చాలాకాలంగా నివాసం ఉన్న పాడుపడ్డ భవనాన్ని పరిశీలించారు.అక్కడ అనేక మూటలు కనిపించడంతో విప్పిచూశారు. వాటిల్లో భారీగా నగదు ఉండటంతో ముక్కున వేలేసుకున్నారు. మూటలు విప్పి లెక్కించడం ప్రారంభించారు. ఎంతకూ తరగకపోవటంతో కౌంటింగ్ మిషన్ ను తెచ్చి లెక్కించటం మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటి వరకు రూ.6లక్షలు తేలింది. మరిన్ని...
- [ఈ ఏడాది మట్టి బొమ్మలకే ప్రాధాన్యత అధికం](https://teluguwonders.com/this-years-clay-toys-are-the-top-priority/): Teluguwonders: వినాయక చవితి ప్రతి ఇంటా జరిగే ముఖ్యమైన పండగలలో ఒకటి .. చవితినాడు వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి చిన్నాపెద్దా అందరు భక్తి శ్రద్ధలతో కొలిచి నిమజ్జనం చేస్తారు. ఏటా ఆగస్టు నాటికి వర్షాలు పడి చెరువులు, కుంటలు నీటితో కళకళలాడేవి.కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బొజ్జగణపయ్యను నిమజ్జనం చేయడం ఎలాగో తెలియని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల సందడి కొంత తగ్గింది. వినాయక ప్రతిమ తయారీలో కోల్కతా కళాకారులు: ● ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు పర్యావరణానికి హాని చేస్తున్నాయని జీవీఎంసీ అధికారులు, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు అవగాహన కల్పిస్తుండటంతో ఈ ఏడాది అధికశాతం నిర్వాహకులు మట్టి బొమ్మలనే ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. తయారీదారులు కూడా మట్టిబొమ్మల తయారీపైనే అధికంగా దృష్టి పెట్టారు. ● ముగ్గురు కళాకారులు 15 రోజులు శ్రమిస్తే మట్టి బొమ్మకు రూపం వస్తుంది. ముడి సరకులు...
- [నేడు తెలుగు భాషా దినోత్సవం](https://teluguwonders.com/today-is-telugu-language-day/): Teluguwonders: తెలుగుకేదీ వెలుగు..? సర్కారీ వ్యవస్థల్లో మాతృభాష అంతంత మాత్రమే అమలులో ఉంది. అర్జీలు తెలుగులో ఉన్న అధికారుల సమాధానాలు మాత్రం ఆంగ్లంలోనే .. న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వంతో సాగే ఉత్తర ప్రత్యుత్తరాలు మినహా మిగిలిన అంశాలకు సంబంధించి రాతకోతలన్నీ తెలుగు భాషలోనే ఉండాలి. అర్జీలు, తెలుగులో పంపుతున్న దస్త్రాల సమాచారాన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖలు కలెక్టరేట్ ద్వారా ప్రభుత్వానికి ప్రతీనెలా క్రమం తప్పకుండా నివేదించాలి. ఇవీ ప్రభుత్వ నిబంధనలు కానీ ప్రభుత్వ శాఖల్లో రాతకోతలన్నీ ఆంగ్లంలోనే ఉంటున్నాయి… జిల్లాస్థాయిలో తెలుగు అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కలెక్టరేట్కు సమాచారమే రావటం లేదు. జిల్లాస్థాయిలో అధికార భాష అమలు కమిటీ గత అయిదేళ్లుగా ఏర్పాటు కాలేదు. అసలు తెలుగు అమలుపై సమీక్షించిన సందర్భాలే లేవు. తెలుగు వెలుగు సాధ్యమేనంటూ.. ప్రభుత్వ కార్యకలాపాలు, రాతకోతలన్నీ మాతృభాషలోనే సాగిస్తామంటూ ఏళ్ల కిందట చేసిన బాసలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. ఇతర రాష్ట్రాల...
- [భారత్ నుంచి దిగుమతైన మెడిసిన్. దాన్ని తీసుకుంటే తోడేళ్లుగా...??](https://teluguwonders.com/werewolf-syndrome/): Teluguwonders: స్పెయిన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మందు వాడటం వల్ల 16మంది చిన్నారులకు ‘వేర్వుల్ఫ్ సిండ్రోమ్'(తోడేలు వ్యాధి) సోకిందని తెలిపింది. పిల్లల్లో అరుగుదల కోసం ఉపయోగించే ఓమెప్రజోల్ ఔషధం భారత్ నుంచి స్పెయిన్కు దిగుమతయింది. అలా దిగుమతైన వాటిలో ఓ బ్యాచ్లోని మెడిసిన్ మాత్రమే దీనికి కారణమని స్పెయిన్ ఆరోగ్యశాఖ అధికారులు తేల్చారు. ఆ మెడిసిన్ మినోక్సిడిల్ అనే రసాయనంతో కలిసిందని, దీని వల్ల చిన్నారుల్లో ‘హైపర్ట్రికోసిస్’ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. ఈ వ్యాధి సోకిన చిన్నారుల శరీరం మొత్తం వెంట్రుకలు వచ్చేస్తాయని, అందుకే దీన్ని ‘వేర్వుల్ఫ్ సిండ్రోమ్’ అనికూడా అంటారని చెప్పారు. ఈ ఔషధం వల్ల పెద్దవారికి ఎలాంటి హానీ జరగదని, కేవలం చిన్నారులపైనే దీని ప్రభావం ఉంటుందని వివరించారు. మార్కెట్లో విడుదలైన ఈ మెడిసిన్ను వెనక్కు రప్పిస్తున్నామని, ఇప్పటికే చాలా వరకు వెనక్కి తెప్పించేశామని తెలిపారు. ఈ ఔషధం విషయంలో తల్లిదండ్రులు అప్పమత్తంగా ఉండాలని, పిల్లల్లో వ్యాధి...
- [ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ని కలిసిన పీవీ సింధు..](https://teluguwonders.com/sindhu-meets-cm-kcr-in-pragathi-bhavan/): Teluguwonders: ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించారు. గోల్డ్ మెడల్ సాధించిన సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని హామీ ఇచ్చారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ని కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసేవేదికగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం కేసీఆర్. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గెలిచిన గోల్డ్మెడల్ను సీఎం కేసీఆర్కు చూపించారు పీవీ సింధు. రెండు రాకెట్లను సీఎంకు బహుకరించారు. పీవీ సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సన్మానించారు సీఎం కేసీఆర్. పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కరుగా నిలిచారు....
- [బిగ్ బాస్ టాప్ 3లో ఆ ముగ్గురు !!](https://teluguwonders.com/those-three-in-the-bigg-boss-top-3/): Teluguwonders: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 3 ఇప్పుడు హౌజ్ లో 11 మంది కంటెస్టంట్స్ లో ఆట కొనసాగుతుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవగా మంగళవారం అందులో నుండి ముగ్గురు సేఫ్ జోన్ లోకి వచ్చారు. ఇదిలాఉంటే బిగ్ బాస్ తెలుగు ఆరు వారాలు గడుస్తున్నా ఒకసారి కూడా నామినేషన్స్ లోకి వెళ్లలేదు ఆలి రెజా. అతను స్ట్రాంగ్ కంటెస్టంట్ అని అందరికి తెలుసు. అయితే ఆలి రెజా తర్వాత అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు శ్రీముఖి, శివ జ్యోతి. యాంకర్ శ్రీముఖికి బయట ఫాలోయింగ్ ఎంత ఉందో అందరికి తెలిసిందే. అందుకే ఆమె నామినేషన్స్ లో ఉన్నా మొదట సేఫ్ అవుతుంది. శ్రీముఖి కూడా తన గేం తను ఆడుతూ వస్తుంది. అయితే...
- [జగన్ కేబినెట్ నుంచి ఇద్దరు ఔట్..!](https://teluguwonders.com/two-members-from-jagan-cabinet/): Teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా..? తన కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను పదవుల నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారా..? ఆ ఇద్దరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమా…? అంటే.. ప్రభుత్వ వర్గాలు ఔననే అంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మంత్రులు ఎవరన్నది మాత్రం పెద్ద సస్పెన్సే కానీ.. సూచనాప్రాయంగా మాత్రం వారిద్దరు ఎవరో ఓ నిర్ణయానికి రావొచ్చు మరి. ఏపీలో ఇప్పుడు ఈ అంశం హాట్టాపిక్గా మారింది. మరికొద్ది రోజుల్లోనే జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారనే టాక్ అధికార వైసీపీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో ఆ ఇద్దరు మంత్రులు ఎవరు..? అన్న దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మిగతా మంత్రుల్లోనూ వణుకుపుడుతోందట. నిజానికి.. మంత్రివర్గం ఏర్పాటు సమయంలో ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. మంత్రివర్గంలో 25మందికి అవకాశం కల్పించారు. ఇక్కడ వీరికి కేవలం రెండున్నరేళ్ల కాలపరిమితి విధించారు కూడా.....
- [ఇంత అవమానం నేను భరించలేక పోతున్న : నారా లోకేష్](https://teluguwonders.com/such-a-shame-i-cant-bear-nara-lokesh/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా అని ఇలా అతనికి చాలా బిరుదులు ఉన్నాయి. కానీ ఎవరైనా గూగుల్ సర్చ్ లో ఆంధ్ర ప్రదేశ్ పప్పు అని సర్చ్ చేస్తే చాలు ఆకార్డింగ్ గూగుల్ సర్చ్ అని నారా లోకేష్ ఫోటోలు వచ్చేస్తాయి. అయితే ఇంకా విషయానికి వస్తే నారా లోకేష్ నిన్న ట్విట్ చేస్తూ ‘వైఎస్ జగన్ గారు. ఈ మహిళ మాటలు విన్నారా ? ఒకవేళ వింటే ఎలా భరిస్తున్నారండి ఇంత అవమానం? నాకైతే తల కొట్టేసినట్లనిపించింది. నేను పనిచేసిన కాలంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి పాలన సాగించినందుకు అంతర్జాతీయ స్థాయిలో మా ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయి. నిండా 3 నెలల పాలనకే మీపై ఇంత ప్రజా వ్యతిరేకతా?” అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కి...
- [భార్య భర్తల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్ ..](https://teluguwonders.com/ritika-and-varun/): Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికే ఈ సీజన్ ఐదు వారాలని పూర్తీ చేసుకొని , ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హౌస్ లో నుండి కొంచెం వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసారు. దీనితో ప్రస్తుతం హౌస్లో ఉన్న ప్రతిఒక్కరు మిగిలిన అందరికి గట్టి పోటీనిచ్చేలా ఉండటం తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఇకపోతే ఈ ఆరోవారం నామినేషన్స్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. మహేష్ , రాహుల్ , పునర్నవి , వరుణ్ , హిమజ , రవి లు ఈ వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. ప్రస్తుతం నామినేట్ అయిన వారందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో వీరిలో హౌస్ నుండి బయటకి వెళ్లిపోయేదెవరో చూడాలి. మొత్తంగా ఈ వారం నుండి బిగ్ బాస్ హౌస్లో టఫ్ కాంపిటేషన్...
- [బిగ్ బాస్ 3లో ఒకే ఒక్కడు.. ఆరు వారాల్లో ఒక్కసారి కూడా నామినేట్ కాలేదు..!!](https://teluguwonders.com/ali-reza/): Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా షో మొదలైంది మొన్నీమధ్యనే అనిపిస్తున్నా బిగ్ బాస్ ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఆరు వారాల్లో ఐదుగురు ఇంటి సభ్యులు హౌజ్ నుండి బయటకు వచ్చారు. మొత్తం 16 మంది ఇంటి సభ్యులలో ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. ఇక ప్రతివారం లానే సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ జరిగాయి. ఈసారి కపుల్స్ గా ఉంచి మిగతా ఇంటి సభ్యులు ఒకరిని నామినేట్ చేసి ఒకరిని సేఫ్ చేసేలా టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఆరవ వారం హిమజ, మహేష్, పునర్నవి, రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ లు నామినేషన్ లో ఉన్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 3లో ఒక్కసారి కూడా నామినేషన్స్ లో లేని ఒకే ఒక్కడు ఆలి రెజా. మొదటి రెండు...
- [పవన్ కొత్త సినిమాల లిస్టును ప్రకటించిన ప్రముఖ ఛానెల్ !](https://teluguwonders.com/one-famous-channel-announced-pawan-new-movies-list/): Teluguwonders: పవన్ కళ్యాణ్ తన మనసు మార్చుకుని మూడు సినిమాలు రెండు సంవత్సరాలలో చేయబోతున్నాడు అంటూ ఆ సినిమాల వివరాలను ఒక ప్రముఖ ఛానల్ నిన్న రాత్రి ఒక ప్రత్యేక కథనంలో ప్రసారం చేయడం హాట్ న్యూస్ గా మారింది. ఒక వైపు పవన్ సినిమాలలో నటించను అని పలు సార్లు క్లారిటీ ఇస్తున్న పరిస్థితులలో ఈ కథనంలోని వాస్తవాల గురించి ఇండస్ట్రీ వర్గాలు చాల లోతుగా విశ్లేషిస్తున్నాయి. ఆ ఛానల్ కథనం ప్రకారం పవన్ ‘జనసేన’ కోసం ప్రతినెల 15 రోజులు జనం మధ్య ఉంటూనే మరో 15 రోజులు తన సినిమాల కోసం కేటాయిస్తాడని ఆ ఛానల్ తన కథనంలో క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ నుండి పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ వ్రాసిన కథలో నటించబోయే షూటింగ్ మొదలు కాబోతోందని ఈ మూవీని మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుందని క్లారిటీ ఇచ్చింది....
- [చాటింగ్ చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం](https://teluguwonders.com/want-to-chat-with-the-girlcybercrime/): Teluguwonders: మీరు బోర్గా ఫీలవుతున్నారా? అందమైన అమ్మాయితో చాటింగ్ చేయాలనుకుంటున్నారా? ఈ నంబర్తో చాటింగ్ చేయండి…! అందమైన అమ్మాయి మీ కోసం వేచిచూస్తుందంటూ..! కొన్ని మెసేజ్లు వస్తుంటాయి.. పొరపాటును చాటింగ్ చేస్తే మాత్రం మీరు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం. ఇలాంటి ఓ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కోల్కతా కేంద్రంగా దందా నడుపుతూ.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముగ్గురు సైబర్ నేరస్థులు సోమా సర్కార్, అంబాసుర్, ఇమ్రాన్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.. ‘లవ్ ఆర్ట్ డేటింగ్’ వెబ్సైట్ పేరుతో రెండేళ్ల నుంచి దేశవ్యాప్తంగా.. యువకులకు ఎరవేసి రూ. 8 కోట్ల వరకు కొల్లగొట్టినట్టు డీసీపీ కేసీఎస్ రఘువీర్ తెలిపారు. అంతేకాదు.. వీరు నిర్వహిస్తోన్న లవ్ ఆర్ట్ డేటింగ్కు సంబంధించిన కాల్సెంటర్లో పనిచేస్తున్న 20 మంది యువతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొదట కాల్ సెంటర్ ఏర్పాటు...
- [పునర్నవి నాకోసం కోసుకొని రక్తం ఇస్తావా : రాహుల్](https://teluguwonders.com/rahul-and-punarnavi/): Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగగా, ఈ వారం నామినేషన్లో మహేష్, రాహుల్, వరుణ్ సందేశ్, రవి కృష్ణ, హిమజ, పునర్నవి ఉన్నారు. ఆరోవారం తొలి రోజు పునర్నవి, రాహుల్ మధ్య గార్డెన్ ఏరియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఏదో విషయంలో ఇద్దరి మధ్య తేడా రాగా, పునర్నవి నువ్వు ఒక ఫ్రెండ్ మాత్రమే. నీలాంటోళ్ళు బయట బోలెడంత మంది ఉన్నారు. వారు నా కోసం కోసుకొని రక్తం ఇస్తారు. నువ్వు ఇవ్వవు కదా అని పునర్నవిని కాస్త తగ్గించి మాట్లాడాడు రాహుల్. దీంతో పునర్నవి తనకి నిద్ర...
- [DRDO Jobs: డీఆర్డీఓలో 150 ఉద్యోగాలు... నోటిఫికేషన్](https://teluguwonders.com/drdo-150-jobs-notification/): Teluguwonders: నిరుద్యోగులకు శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు చెందిన ల్యాబరేటరీ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ పలు అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 150 ఖాళీలున్నాయి. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్డీఓ రిక్రూట్మెంట్ సెంటర్ వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 7 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి. పలు ఉద్యోగాల భర్తీకి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్-GTRE జారీ చేసిన నోటిఫికేషన్ కోసం మొత్తం ఖాళీలు- 150 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ట్రైనీ- 90 మెకానికల్ / ప్రొడక్షన్ / ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 40 ఏరోనాటికల్ / ఏరోస్పేస్ ఇంజనీరింగ్- 20 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ /...
- [వెయ్యి కోట్ల పెట్టుబడి...1500 ఉద్యోగాలు..హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ](https://teluguwonders.com/1500-hundred-jobs-in-hydrabad/): Teluguwonders: ప్రీమియం మొబైల్ ఫోన్ల కంపెనీ వన్ ప్లస్ మొబైల్స్ హైదరాబాద్లో వన్ ప్లస్ మొబైల్స్ ఆర్ అండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వన్ ప్లస్ వ్యవస్థాపకుడు పీట్ లూ, కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వన్ ప్లస్ ఆర్ అండ్ డీ కోసం వన్ ప్లస్ సంస్థ రూ.వెయ్యికోట్లు పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమన్నారు. రెండేళ్లలో 1500 మంది ఉద్యోగులు ఇందులో పనిచేయనున్నారని కేటీఆర్ తెలిపారు. తయారీ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.2018లో కంపెనీకి భారీ రెవెన్యూ రావడంతో.. వన్ ప్లస్ కంపెనీ.. ప్రత్యేకించి ఇండియానే తమ మార్కెట్ విస్తరణలో ఒక భాగంగా ఎంచుకుంది. 2019 ఏడాదిలో మేము.. మూడు కొత్త ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ఓపెన్ చేయబోతున్నామని ప్రకటించింది. పుణెలో ఒక ఎక్స్ పీరియన్స్ స్టోర్ ఓపెన్...
- ['కులం' పిచ్చిలో ప్రభాస్ ను ఇరికించిన వర్మ](https://teluguwonders.com/prabhas-and-varma/): Teluguwonders: రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదానికి కేరాఫ్ అడ్రెస్. ఎప్పుడూ వివాదాలను క్రియేట్ చేస్తూ ఆ పబ్లిసిటీ లో తేలియాడుతూంటాడు వర్మ. అందుకే వర్మను చాలామంది పట్టించుకోవటం మానేశారు. ఎంతో క్రియేటివిటీ బ్రెయిన్ తో ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలు తీస్తున్నా మునుపటి ఫాం అయితే లేదు. అయితే.. గతంలో అతను సృష్టించిన సెన్సేషనే నేటికి అతని ఉనికిని కాపాడుతుందనేది నిజం. ఈరోజు రామూ మరో వివాదానికి తెరతీసాడు. ప్రస్తుతం వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను రాజకీయ కోణంలో తీస్తున్నాడని ఇప్పటికే ప్రకటించాడు. టైటిల్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నా సినిమాలో అవేమీ ఉండవని కేవలం వ్యక్తుల మధ్యే ఉంటుందని ఇప్పటికే ప్రకటించాడు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాలో క్యాస్ట్ మీద పాట రిలీజ్ చేస్తున్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ లో వీడియో...
- [సాహో : పిచ్చెక్కించే రొమాన్స్](https://teluguwonders.com/saho-romance/): Teluguwonders: సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. వాటినే కొలమానాలు అంటారు. సినిమా హిట్, ఫట్ కూడా డిసైడ్ చేసే ప్రధాన అంశాల్లో గ్లామర్ చాలా ఇంపార్టంట్. అందుకే అందాల కోసం సినీ కెమెరాలు పరుగులు పెడతాయి. కెమెరా కన్నుతో చూసే సగటు ఆడియన్ అందులో పూర్తిగా లీనమైపోతాడు. అంటే అది కెమెరా కన్ను కాదు అది సాధారణ ప్రేక్షకుడి మనో నేత్రమన్న మాట. ఇదిలా ఉండగా మరో నాలుగు రోజులో విడుదల కాబోతున్న సాహో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రభాస్ చాలెంజ్ గా తీసుకుని చేశారు. బాహుబలి తరువాత వస్తున్న ఈ మూవీ ద్వారా తన ఇంటర్నేషనల్ స్టార్ డం నిరూపించుకోవాల్సివుంది. లేకపోతే బాహుబలి హిట్ పూర్తిగా రాజమౌళి ఖాతాలోకే వెళ్ళిపోతుంది. అందుకే ప్రభాస్ రాత్రి పగలు అని చూడకుండా రెండేళ్ల పాటు కష్టపడి మరీ సాహో చేశాడు. 350 కోట్లతో పెద్ద ఎత్తున నిర్మించిన...
- [బిగ్ బాస్ 3 : అషు రెడ్డి అందుకే ఔట్!](https://teluguwonders.com/bigg-boss-3-ashu-reddy-%e2%80%8b%e2%80%8bout/): Teluguwonders: బిగ్ బాస్ 3 ఆదివారం ఎంతో సందడిగా సాగింది. అక్కినేని నాగార్జున ప్రతి వారం ఎంతో బాధకరంగా చెబుతన్న డైలాగ్ ఎలిమినేషన్. కానీ తప్పదు కదా..ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ కావల్సిందే అంటూ ఎంట్రటైన్ చేస్తుంటారు. నిన్న కెప్టెన్ శివజ్యోతితో ఒక్కొక్కిరికీ మాస్క్ తొడిగించి వారు ఎందుకు అలా ఉండాల్సిందో వివరణ అడి ఒక పాటకు డ్యాన్స్ చేయించారు. ఇలా ఒక్కొక్కరికీ వారి క్యారెక్టర్స్ కి తగ్గట్టు మాస్క్ లు తొడిగించారు. టాస్క్ లు ఇచ్చి హౌస్ మేట్స్ ని ఆడిస్తూ.. మరోవైపు డేంజర్ జోన్లో ఉన్న ఐదుగురిలో ఒక్కొక్కరిని సేఫ్ జోన్లో వేస్తూ షోని ఆసక్తికరంగా నడిపించారు. వరుణ్ సందేశ్ పునర్నవిలా.. పునర్నవి వరుణ్సందేశ్లా, రాహుల్లా శ్రీముఖి నటించి బాగా నవ్వించారు. ఒక్కొక్కరు సేఫ్ గురించి మాట్లాడుతూ నాగార్జున అందరినీ నవ్వించారు. వారాంతంలో నాగార్జున వచ్చి.. హౌస్మేట్స్ తో మాట్లాడుతూ.. కొన్ని హెచ్చరికలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాడు. ఈ...
- [Cognizant may give employees on bench 60 days to find projects](https://teluguwonders.com/cognizant-may-give-employees-on-bench-60-days-to-find-projects/): The US based IT service firm, Cognizant is executing a slew of measures to bring down operational cost after it recently cut down its revenue guidance to almost half for 2019 after underperforming in Q1. The company even announced another round of layoffs in the last week as part of its restructuring effort. Even last year, several senior executives were asked to leave amid layoffs at Cognizant. Another bad news for Cognizant employees is that the company will now be reducing the grace time it gives to non-billable resources or the ones on bench. Cognizant currently offers 90 days of grace period to...
- [H-1B visa: Pre-registration rule likely to begin from April 2020](https://teluguwonders.com/h-1b-visa-pre-registration-rule-likely-to-begin-from-april-2020/): As the process to get US work visas approved under the Trump administration gets difficult with each passing day, H-1B visa dependence could go down in the next few years. Several policy tweaks have happened under the incumbent administration already and more measures could follow. Another new requirement of electronic pre-registration of H-1B applications is likely to take effect from April 2020 for the next H-1B visa filing season. The US Citizenship and Immigration Services (USCIS) has received all necessary approvals to implement the rule. USCIS will open the window for filing the H-1B cap applications in the first few days of...
- [10th అర్హతతో "మజగావ్ డాక్ షిప్"..లో 1980 ఉద్యోగాలు...!!!](https://teluguwonders.com/1980-jobs-in-the-mazagon-dock-ship-with-the-10th-qualification/): Teluguwonders: ముంబై లోని “Mazagon Dock Ship” బిల్డర్స్ లిమిటెడ్ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఒప్పంద ప్రాతిపదికన 1980 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలని భర్తీ చేయనుంది. అందుకు గాను ధరఖస్తులని కోరుతోంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే.. విభాగాల వారీగా : కంప్రెషర్ అటెండెంట్, కార్పెంటర్ ,ఏసీ రిఫ్రిజిరేటర్ మెకానిక్, డీజిల్ క్రేన్ ఆపరేటర్ , ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఫిట్టర్ ,మిషినిస్ట్ , ఫైర్ ఫైటర్ మొదలగు విభాగాలు అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, మరియు పదో తరగతి , అప్రెంటిస్ సర్టిఫికేట్ ,డిప్లమో తో పాటు అనుభవం కూడా తప్పనిసరి. వయసు : 2019 ఇది ఆగస్టు ఒకటి కి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 23 2019 ధరఖాస్తు విధానం : ఆన్లైన్ (online)...
- [టాపర్ జైపూర్కు షాకిచ్చిన తెలుగు టైటాన్స్](https://teluguwonders.com/telugu-titans-who-shocked-topper-jaipur/): Teluguwonders: ఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో టేబుల్ టాపర్ జైపూర్ పింక్ పాంథర్స్కు తెలుగు టైటాన్స్ షాకిచ్చింది. ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించిన తెలుగు టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో టైటాన్స్ 24-21తో పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. టైటాన్స్ డిఫెండర్ విశాల్ భరద్వాజ్ 8 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. జైపూర్ తరఫున అగ్రశ్రేణి ప్లేయర్ దీపక్ హుడా (1 పాయింట్) విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. సిద్ధార్థ్ దేశాయ్ అద్భుతమైన పాయింట్తో టైటాన్స్ ఖాతా తెరిచాడు. దీపక్ నార్వాల్ బోనస్ సహాయంతో జైపూర్ ఖాతా తెరిచాడు. టైటాన్స్ డిఫెండర్లు పాయింట్లు ఇవ్వకపోవడంతో.. పాయింట్ల కోసం జైపూర్ కష్టపడింది. ఈ సమయంలో సిద్ధార్థ్ రెండుసార్లు సూపర్ టాకిల్ అవ్వడంతో ఎనిమిదో నిమిషంలో స్కోర్ సమం అయింది. విశాల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో తొలి అర్ధ భాగాన్ని 11-14తో టైటాన్స్ ముగించింది....
- [అల్లు వారింట కొత్తకారు రేటుచూస్తే మాత్రం బేజారు..](https://teluguwonders.com/allus-new-car/): Teluguwonders: అల్లు అర్జున్,నిర్మాత అల్లు అరవింద్ కుమారునిగా సినిమా ఇండ్రస్ట్రీకి పరిచయమైన అనతికాలంలో తనకంటూ ఓ ఇమేజ్ను స్వంతం చేసుకున్నాడు.ఇక గత కొన్నాళ్ళగా సైలెంట్ గా ఉన్న అల్లు అర్జున్ ఒక్క సారిగా స్పీడ్ పెంచాడు.ఏడాది పైగా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ అల్లువారబ్బాయి నటిస్తున్న తాజాచిత్రం’ అల..వైకుంఠపురములో ముచ్చటగా మూడో సారి ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు.వీరిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ అనే పేరుంది..అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. దీనితో అల..వైకుంఠపురములోపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.చివరగా అల్లు అర్జున్ నటించిన చిత్రం నా పేరు సూర్య ఇది ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం నటిస్తున్న అల.. వైకుంఠపురములో,చిత్రం ఫుల్ జోష్ నింపుతుందని గుసగుసలు.ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని,గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక...
- [ఒంటరయిన కోడెల ... ఆశలు వదులుకున్న టీడీపీ అధినేత](https://teluguwonders.com/ap-speaker-kodela-siva-prasadrao/): Teluguwonders: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అక్రమాల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోడెల పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కోడెల కుమారుడు, కూతురు అవినీతి అక్రమాలు వెలుగులోకి రాగా, తాజాగా కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంట్లో దాచుకున్న వైనం బయటపడిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి తరలించే సమయంలో అసెంబ్లీ ఫర్నిచర్ ను కోడెల తన ఇంట్లో దాచుకున్నట్లు అంగీకరించారు. గుంటూరు కేంద్రంగా కోడెల కుమార్ శివరాం నడుపుతున్న గౌతం బైక్ షో రూమ్ లోను అసెంబ్లీ ఫర్నిచర్ ఉన్నట్లు తేలడం తో కోడెల ఈ కేసులో దాదాపుగా అడ్డంగా బుక్కయ్యారనే చెప్పాలి. టీడీపీ ప్రభుత్వ హయాం లో కోడెల కుటుంబం కే టాక్స్ వసూలు చేశారని పలువురు ఇప్పటికే...
- [పీవీ సింధు: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం.. తొలి భారత షట్లర్](https://teluguwonders.com/pv-sindhu-gold-at-world-badminton-championship-first-indian-shuttler/): Teluguwonders: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి భారత్కు ఆమె స్వర్ణ పతకం సాధించిపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-7, 21-7 తేడాతో ప్రత్యర్థి నొజొమి ఒకుహారా (జపాన్)ను చిత్తు చేసింది. దీనికి ముందు ప్రపంచ చాంపియన్షిప్లో ఏ విభాగంలోనూ భారత్కు స్వర్ణం దక్కలేదు. అంతకుముందు సెమీస్లో సింధు చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీపై విజయం సాధించింది. సింధుకు ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీలో ఇది ఐదో పథకం. ఇదివరకు రెండు రజతాలు, రెండు కాంస్యాలు ఆమె సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో 2013, 2014ల్లో కాంస్యాలు సాధించిన ఆమె.. 2017, 2018ల్లో ఫైనల్స్ వెళ్లినా, రజతాలతో సరిపెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్లో సింధు ఒకుహారాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశమే ఇవ్వలేదు. రెండు గేమ్లనూ 21-7 స్కోరుతో...
- [బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు](https://teluguwonders.com/bjp-leader-arun-jaitley-passes-away/): Teluguwonders: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. గతంలో అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారు. ఈనెల 9న మరోసారి అరుణ్ జైట్లీకి శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ AIIMS Doctors ధ్రువీకరించారు. అరుణ్ జైట్లీకి సీరియస్గా ఉందనే విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు ఈనెల 9న ఎయిమ్స్కు వెళ్లారు. అరుణ్ జైట్లీ అనారోగ్యం గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల ఆరో తేదీన కేంద్రమాజీ మంత్రి...
- [రవీనా టాండన్ తో డాన్స్ చేసిన ప్రభాస్ :saaho ప్రమోషన్స్లో నూతన పంథా](https://teluguwonders.com/prabhas-dancing-with-raveena-tandon/): Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. మరి ఇంటర్నేషనల్ స్టార్..అంటే ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా.‘ 👉బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక మూవీ ‘సాహో’ భారీ అంచనాల నడుమ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్ను వేగవంతం చేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు ప్రభాస్. బాహుబలి చిత్రంతో బాలీవుడ్ వద్ద సత్తా చాటిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ..రాబోయే ‘’‘సాహో ” ప్రమోషన్స్లో దూసుకుపోతున్నారు . తన ‘సాహో’ చిత్రంతో బాలీవుడ్పై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. 👉నచ్ బలియే 9’ డాన్స్ రియాలిటీ షోలో ప్రమోషన్స్..: ‘సాహో’ చిత్రంతో బాలీవుడ్పై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. బాలీవుడ్ ఆడియన్స్కి దగ్గరయ్యేందు ఓ ఒక్క అవకావకాశాన్ని వదలిపెట్టడం...
- [వామ్మో .. జరజరా పాకేస్తోన్న సమంత](https://teluguwonders.com/samantha/): Teluguwonders: అక్కినేని సమంత తన నటన తోనే కాక తన ఫిట్నెస్ వీడియోలతో కూడా ఆశ్చర్యపరుస్తోంది . తాజా గా ఒక ఫిట్నెస్ వీడియో ని రిలీజ్ చేసింది . ఈ వీడియోను ప్రస్తుతం సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.ఈ పోస్ట్కు కాజల్, ప్రగ్యా జైస్వాల్, రెజీనా, పూజా హెగ్డే, నమ్రతా శిరోద్కర్ స్పందించారు. అద్భుతంగా ఉందంటూ వీరంతా సమంతను కొనియాడారు 🔴వివరాల లోకి వెళ్తే : దక్షిణాది సినీ పరిశ్రమల్లోని స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమెకున్న అభిమాన గణం అంతా ఇంతా కాదు. అక్కినేనివారి కోడలు అయిన తరవాత సమంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత మెరిగింది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు, గ్లామర్ రోల్స్ చేసిన సమంత ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ‘రంగస్థలం’, ‘యూటర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబీ!’, ‘సూపర్ డీలక్స్’ చిత్రాలు...
- [సాహో గురించి కంగారు పడుతున్న రెబల్ స్టార్](https://teluguwonders.com/rebel-star-worried-about-saaho/): Teluguwonders: సాహో : యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. 💥సాహో గురించి కంగారు పడుతున్న రెబల్ స్టార్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ ‘సాహో’. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ సాహో అప్డేట్స్...
- [కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'..సినిమా లోపవన్ కళ్యాణ్](https://teluguwonders.com/pawan-kalyan-movie/): Teluguwonders: తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్లో షాక్ ఇస్తుంటారు.రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న ఓ యాక్టర్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే.. మహేష్ బాబు పుట్టిన రోజు.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఊహించని విధంగా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ఈ సినిమా పాట విడుదల చేసి షాకిచ్చాడు వర్మ. చిరంజీవి పుట్టిన రోజు.....
- [AP Grama Sachivalayam Hall Ticket Download](https://teluguwonders.com/ap-grama-sachivalayam-hall-ticket-download/): 2019 On August 28 – Download Admit Card @ gramasachivalayam.ap.gov.in AP Grama Sachivalayam Hall Ticket Download 2019 – The AP Grama Sachivalayam Hall Ticket for Panchayat Secretary, VRO, MPEO, Gopalamitra Live Stoke Assistant, Live Stoke Assistant, ANM, Electrical Assistant, Grameena Engineer, Welfare Assistant, Women Police Attendant, Digital Assistant, etc., will be released online on the official website gramasachivalayam.ap.gov.in. According to the AP Grama Sachivalayam Recruitment, the officials will release the AP Grama Sachivalayam Hall Ticket/Admit Card 3 days before the exam that is 28th August 2019. Aspirants who have applied for AP Grama Sachivalayam Recruitment can visit the official website in order to download the...
- [అప్పుడు కౌశల్ ... ఇప్పుడు రాహుల్](https://teluguwonders.com/then-kaushal-now-rahul/): Teluguwonders : అప్పుడు కౌశల్ … ఇప్పుడు రాహుల్ బిగ్ బాస్ సీజన్ 2 లో కౌషల్ ప్రభంజనం మనందరికీ తెలిసిందే. మూడోవారం నుంచి తన గేమ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. హౌస్ లో ఎంతమంది అణకదొక్కాలని చూసినా ఉప్పెంగే కెరటంలా పైకి ఎగిసి పడ్డాడు. సీజన్ లో విన్నర్ గా నిలిచాడు. ‘బిగ్ బాస్’ సీజన్ లో ఇదే స్థితిలో రాహుల్ ఉన్నాడా..?రాహుల్ కూడా మరో కౌషల్ కానున్నాడా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. తన వాళ్లు అనుకున్నవాళ్లే మోసం చేసి నామినేట్ చేసారు అనే ఉద్దేశంతో ప్రస్తుతం రాహుల్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు. ఎప్పుడు చూసినా నవ్వుతూ గేమ్ ఆడుతాడని, గేమ్ ను లైట్ గా తీసుకుంటాడని…బద్దకంగా ఉంటాడని రాహుల్ ను విమర్శించిన హౌస్ మేట్స్ అందరూ కూడా రాహుల్ కే సలహాలు ఇస్తున్నారు. గేమ్ ఎలా ఆడాలో...
- [వరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వితిక...!](https://teluguwonders.com/vitika-shocking-comments-about-varun/): Teluguwonders: బిగ్ బాస్ సీజన్ 1 సీజన్ 2 లకు భిన్నంగా సీజన్ 3 లో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక సరికొత్త ప్రయోగం చేసారు. భార్యాభర్తలైన వరుణ్ సందేశ్ వితికా షేరు ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నారు. వితిక వరుణ్ తో తన లవ్ స్టోరీ ఎలా ప్రారంభం అయిందో బాబా భాస్కర్ తో చెబుతుంది. వరుణ్ సందేశ్ ను ఫస్ట్ టైమ్ షూటింగ్ సమయంలో చూసినప్పుడు నా దగ్గర ఒక ఐఫోన్ ఉండేది. ఆ ఐ ఫోన్ నోట్స్ లో నేను వరుణ్ సందేశ్ గురించి రాసుకున్నానని వితిక బాబా భాస్కర్ తో చెబుతుంది. అప్పుడు వరుణ్ సందేశ్ తో సినిమా చేయాలని నాకు లేదు. కానీ స్టోరీ నచ్చింది కాబట్టి చేస్తున్నానని అనుకున్నాను. ప్రతిరోజు షూటింగ్ సమయంలో ఏం జరుగుతుందో పాయింట్ల రూపంలో రాసేదాన్ని. వరుణ్ సందేశ్ గురించి అందరూ అమ్మాయిలతో క్లోజ్ గా...
- [సచివాలయ పరీక్షల అభ్యర్థులకు ముఖ్య గమనిక](https://teluguwonders.com/key-note-for-candidates-of-secretariat-examinations/): Teluguwonders: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గురువారం(ఆగస్టు 22,2019) కలెక్టరేట్లో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పరీక్షల టైమింగ్స్ వివరించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల మధ్య ప్రతీ రోజూ రెండు పరీక్షలు ఉంటాయన్నారు. అనంతపురం జిల్లాలో 881 గ్రామ, 300 వార్డు సచివాలయాల్లో 9వేల 597 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 19 రకాల పోస్టుల కోసం 2లక్షల వెయ్యి 886 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సెప్టెంబర్ 1 నుంచి...
- [జబర్దస్త్ షోలో హైపర్ ఆది టీమ్ మిస్.. కారణాలు ఇవేనా..](https://teluguwonders.com/hyper-adi-team-miss-at-jabardast-show/): Teluguwonders: జబర్ధస్త్ కామెడీ షోతో స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు హైపర్ ఆది. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు. ఒక్క హైపర్ ఆది మాత్రమే కాదు.. జబర్దస్త్ కమెడియన్లకు సినిమాలు అంతగా కలిసి రాలేదు. కానీ ఈ వారం ఎపిసోడ్లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు ఒకింత నిరాత్సాహానికి గురైనట్టు సోషల్ మీడియా వేదికల్లో గట్టిగానే ప్రచారం జరగుతోంది. ఐతే.. జబర్ధస్త్ షోకు హైపర్ ఆది రాకపోవడానికి కారణం..ఆయనకు అతని టీమ్ మెంబర్స్ అమెరికా సహా పలు దేశాల్లో తెలుగు వాళ్లున్న చోట ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ చేయడానికి వెళ్లినట్టు...
- [సుడిగాలి సుధీర్ కి 'అమ్మాయిల పిచ్చి'.. రష్మీ వల్లే పిల్లనివ్వడం లేదు](https://teluguwonders.com/sudigali-sudheer/): Teluguwonders: జబర్దస్త్ తో బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షోలో సుధీర్ చేసే కామెడీ పంచ్ లో కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటాయి. జబర్దస్త్ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ, సుధీర్ మధ్య ఎఫైర్ సాగుతోందంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ రష్మీ, సుధీర్ ఇద్దరూ ఆ వార్తల్ని ఖండిస్తూ వచ్చారు. వీరిద్దరి రిలేషన్ పై మాత్రం రూమర్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా సుధీర్ ఓ ఇంటర్వ్యూలో రష్మితో తనకున్న రిలేషన్ గురించి వివరించాడు. జబర్దస్త్ లో హాస్యాన్ని పండించేందుకు రష్మీతో లింక్ ఉన్నట్లు స్కిట్స్ రాస్తుంటారు. ఆ కామెడీని జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో ఎక్కువగా అలాంటి స్కిట్ లే చేయడం వల్ల రష్మీకి, తనకు మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు. రీల్ లైఫ్ ని రియల్ లైఫ్ తో పోల్చి చూడడం సరైంది కాదు. అదే విధంగా జబర్దస్త్...
- [New Traffic Rules ,భారీ గా ఫైన్స్](https://teluguwonders.com/new-traffic-rules-to-come-fines-as-huge/): Teluguwonders for Telugu News motor vehicle act సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో దీనిని అమలుచేయడానికి కేంద్రం నడుంబిగించింది. ఇక నుంచి రహదారులపై వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జేలు ఖాళీ ఖాయం. కొత్త మోటారు వాహనాల సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం. సెప్టెంబరు 1 నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తే జేబులు గుళ్లవడం తథ్యం.మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా. రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేంద్రం కొరడా ఝళిపించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రస్తుతం వసూలుచేస్తున్న జరిమానాను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనలు సెప్టెంబరు 1 నుంచి అమలులోకి రానున్న మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇప్పటికే ఆమోదం తెలిపారు. దీంతో రవాణా నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. వీటిని దశలవారీగా అమలు చేయాలని కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్,...
- [ఇది చంద్రయాన్ 2 పంపిన చంద్రుడి స్పష్టమైన ఫోటో..](https://teluguwonders.com/this-is-a-clear-photo-of-the-moon-sent-by-chandrayaan-2/): Teluguwonders: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన ‘చంద్రయాన్-2’ విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇది పంపిన భూమి చిత్రాలు చూసి యావత్ భారతావని మురిసిపోయింది. తాజాగా ఇస్రో మరో అద్భుత చిత్రాన్ని భారతీయులతో పంచుకుంది. ‘చంద్రయాన్-2’ చంద్రుడి ఫోటో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి జులై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 నింగిలోకి పంపింది. ఇప్పుడది భూకక్ష్యను విడిచి చంద్రుడి కక్ష్యలోకి చేరింది. గురువారం చంద్రుడికి 2,650 అడుగుల ఎత్తు నుంచి ఫొటో తీసి ఇస్రోకి పంపింది. ‘చంద్రయాన్-2’లో ఉన్న ల్యాండర్ (విక్రమ్) ఆగస్టు 21న ఈ ఫొటో తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ఫొటోలో చంద్రుడిపై ఉన్న అపోలో క్రేటర్స్ బిలం, మేర్ ఓరియంటేల్ బిలాన్ని స్పష్టంగా చూడవచ్చు. చంద్రయాన్-2 ప్రస్తుతం చంద్రుడి క్షక్ష్యలో దీర్ఘవృత్తాకారంలో 118 X 4412 కిమీలు పరిభ్రమిస్తోంది. అంటే చంద్రుడికి అత్యంత సమీపంగా...
- [చిదంబరం సహకరించడం లేదు -సీ.బి.ఐ](https://teluguwonders.com/chidambaram-not-cooperating-cbi/): Teluguwonders for Telugu News Chidambaram:ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన సీబీఐ.. గురువారం ఆయన్ను సీబీఐ కోర్టు ముందు హాజరు పర్చింది. విచారణలో భాగంగా తాము సంధించే ప్రశ్నలకు చిదంబరం సమాధానాలు ఇవ్వడం లేదని, తమకు సహకరించడం లేదని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్ను సీబీఐ కోరింది. ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున వాదించారు. చిదంబరం తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ టంఖా వాదనలు వినిపించారు. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ను పూర్తి స్థాయిలో బయటపెట్టడానికి చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకొని విచారించడం తప్పనిసరి అని తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో క్విడ్ ప్రొ క్రోను వెలికి తీయడానికి ఐదురోజులపాటు చిదంబరాన్ని కస్టడీలోకి తీసుకోవడానికి సీబీఐకి అనుమతి ఇవ్వాలని కోరారు....
- [ఈ రోజు ప్రధాన నగరాలలో వెండి , బంగారం ధరలు..](https://teluguwonders.com/the-major-cities-of-today-are-silver-and-gold-rates/): Teluguwonders: పసిడి ధర స్వల్పంగా పైకి చేరింది.బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1,505 డాలర్ల సమీపంలో కిందకు కదిలింది . పసిడి మళ్లీ పరిగెత్తింది. దేశీ మార్కెట్లో బంగారం ధర స్వల్పగా పెరిగితే గ్లోబల్ మార్కెట్లో మాత్రం పసిడి పడిపోయింది. మరోవైపు ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నా కూడా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. 🔴వివరాల్లోకి వెళ్తే : శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 👉హైదరాబాద్ మార్కెట్లో : కేవలం రూ.10 పెరుగుదలతో రూ.39,290కు చేరింది. 👉ఢిల్లీ మార్కెట్లో : పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ.38,400 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా...
- [షాకింగ్ న్యూస్ : మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్ట్](https://teluguwonders.com/shocking-news-former-union-minister-chidambaram-arrested/): Teluguwonders: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడం, సుప్రీంలోనూ చుక్కెదురవడంతో నాటకీయ పరిణామాల మధ్య సీబీఐ అరెస్టు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం జీవితం ఎక్కడ మొదలైందో తిరిగి అక్కడే వచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 🔴2010 లో : ఓ ఎనిమిదేళ్ల వెనుక్కు వెళితే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని నాటి హోం మంత్రి చిదంబరం ప్రారంభించారు. ఇప్పుడు అదే ఆఫీసులో నిందితుడిగా నిలబడ్డారు. దీనికి ముందు 2010లో ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షాను సోహబ్రుద్దీన్ షేక్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటికి చిదంబరం హోం శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు...
- [తెలుగు 'బిగ్ బాస్'లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఆ ముగ్గురెవరు?](https://teluguwonders.com/which-of-these-three-received-the-highest-remuneration-in-telugu-bigg-boss/): Teluguwonders: ‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ షోకి ప్రేక్షకాదరణ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 2006వ సంవత్సరంలో హిందీలో ఆరంభమైన ఈ రియాలిటీ షో ఫ్రాంచైజీ.. 2018కి కన్నడ, మలయాళీ, తెలుగు, తమిళ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఫేమస్ కావడం విశేషం. ఇకపోతే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా జూలై 17 2017లో ‘బిగ్ బాస్’ మొదటి సీజన్ మొదలవగా.. వారాలు గడుస్తున్న కొద్దీ ప్రేక్షకాదరణ పొందుతూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకుపోయింది. ఆ తర్వాత నాని హోస్ట్గా సాగిన రెండో సీజన్ కూడా మంచి వ్యూస్ రాబట్టుకుంది. మరోవైపు ఈ సీజన్లో కంటెస్టెంట్ కౌశల్ మందా గెలవడానికి ‘కౌశల్ ఆర్మీ’ బిగ్ బాస్ ఓటింగ్ సిస్టంను శాసించిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని నాగార్జున పర్యవేక్షణలో మూడో సీజన్ ప్రారంభమైంది. రెండో సీజన్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా షో నిర్వాహకులు జాగ్రత్త...
- [సాహో కలెక్షన్స్](https://teluguwonders.com/saaho-collections/): Teluguwonders: ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా ఆగస్టు నెల 30 వ తేదీన విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో భారీ అంచనాలతో ఏ సినిమా కూడా విడుదల కాలేదు. దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించారు. కానీ సాహో సినిమా రిలీజైన రోజే ప్రేక్షకుల నుండి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో నెగిటివ్ టాక్ వచ్చినా వీకెండ్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. సాహో సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో 125 కోట్ల రుపాయలకు అమ్మారు. మొదటి వారం ఈ సినిమాకు 75 కోట్ల రుపాయల కలెక్షన్లు వచ్చాయి. సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ కావాలంటే సాహో సినిమా మరో 50 కోట్ల రుపాయలు వసూలు చేయాల్సి ఉంది. కానీ మొదటి వారం తరువాత సాహో సినిమా...
- [అనుష్క 'నిశ్శబ్ధం' !!!](https://teluguwonders.com/anushkas-nishabdham/): Teluguwonders: తమ అందాల దేవసేన ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తుందని ఎంతగానో ఎదురు చూస్తున్నన్నారు ఫ్యాన్స్. అదేనండీ బాహుబలి లో మూవీలో దేవసేనగా నటించి అందరి మన్ననలు అందుకున్న అనుష్క శెట్టి ‘భాతమతి ‘ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన అనుష్క అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క తాజాగా నిశ్శబ్ధం అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 తర్వాత వెంటనే బాగమతి సినిమాలో నటించిన అనుష్క తర్వాత వెండి తెరపై కనిపించడానికి చాలా సమయం తీసుకుంది. వాస్తవానికి అనుష్కకు వరుస ఛాన్సులు వచ్చినా..ఫిజిక్ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాంతో ఆమె నేచర్ కేర్ వైద్యం తీసుకొని తన బరువు తగ్గించుకునే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’...
- [నిమజ్జనానికి అధికారిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం](https://teluguwonders.com/telangana-government-announces-official-holiday/): Teluguwonders: గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రెండో శనివారం ఈ జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు పనిదినంగా ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు నిమజ్జనంపై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దని.. డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. రూమర్స్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం ముఖ్యఘట్టం అన్నారు. అన్ని శాఖలను కలుపుకుని కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం సాగిందని తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రేటర్తో కలుపుకుని 50 శివారు ప్రాంతాల్లో రేపు 50 వేల వినాయకుల నిమజ్జనం...
- [43ఏళ్ల రికార్డుకు చేరువలో స్మిత్...బద్దలుగొడితే చరిత్రే](https://teluguwonders.com/if-smith-breaks-the-43-year-olds-record-its-history/): Teluguwonders: ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ సీరిస్ ఆరంభం నుండి స్థానిక జట్టుపై వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న స్మిత్ పలు రికార్డులను కూడా బద్దలుగొడుతున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండిస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 1976లో నెలకొల్పిన ఓ అరుదైన టెస్ట్ రికార్డుకు స్మిత్ చేరువయ్యాడు. గత మ్యాచుల మాదిరిగా అతడు చెలరేగితే ఈ రికార్డు బద్దలవడం ఖాయం. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సీరిస్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు వివ్ రిచర్డ్స్ పేరిట వుంది. 1976లో వెస్టిండిస్-ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన టెస్ట్ సీరిస్ లో రిచర్డ్స్ చెలరేగిపోయాడు. ఐదు మ్యాచుల సీరిస్ లో కేవలం నాలుగు మ్యాచులు మాత్రమే ఆడిన అతడు 829 పరుగులు సాధించాడు.అప్పటినుండి ఈ రికార్డు అతడి పేరిటే వుంది. తాజాగా యాషెస్ సీరిస్ ప్రదర్శన ద్వారా స్మిత్...
- [ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్ కట్టాల్సిందే : కేటీఆర్](https://teluguwonders.com/if-not-followed-traffic-rules-have-to-pay-fine-ktr/): Teluguwonders: గత 10 రోజులుగా కొత్త ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులు వణికిపోతున్నారు. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలను అదుపు చెయ్యడానికే కొత్త ట్రాఫిక్ రూల్స్ నిర్ణయాలను తీసుకున్నారు. దీంతో మధ్యతరగతి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుపైకి రావాలంటేనే తెగ భయపడుతున్నారు. మరి కొంతమంది కొత్తగా బైక్ తీసుకొని ఈఎంఐ లో బైక్ కి డబ్బులు కడుతున్న ఆ బైక్స్ ని బయటకు తియ్యడం లేదు. కారణం బైక్ నడిపే వారికీ చలాన్ పడితే ప్రతినెల కట్టే ఈఎంఐ’కంటే చలానా లో జరిమానాననే ఎక్కువ ఉంటుంది. దీంతో వాహనదారులు అందరూ జరిమానాలు చూసి బెంబేలెత్తుతున్నారు. అయితే విన్నూతంగా గుజరాత్ ముఖ్యమంత్రి చలాన్లను దాదాపు సగం తగ్గించి అందరిని ఆశ్చర్య పరిచాడు. కొంతమంది ఈ జరిమానాలు తగ్గిస్తుంటే మరికొంతమంది ఈ చలాన్ మంచిదే అంటే వ్యాఖ్యానిస్తున్నారు. ఆలా వ్యాఖ్యానిచ్చిన వాళ్లలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒకరు. వాహనదారులు అందరు అనవసరంగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నారని...
- [చంద్రబాబుకు ఇప్పుడు తత్వం బోధపడిందా?](https://teluguwonders.com/chandrababu-learend-a-lesson/): ఈరోజు చంద్రబాబు నాయుడు తనను హౌస్ అరెస్ట్ చేశారని గగ్గోలు పెడుతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నయం ఇంట్లో హాయిగా ఏసీలో కూర్చుని, టీవీలు చూస్తూ కూర్చునే అవకాశాన్ని ఇచ్చారు పోలీసులు. గతంలో చంద్రబాబు నాయుడు తన ప్రతిపక్ష నేతను ఎలా అరెస్ట్ చేయించారో అందరికీ తెలసిన సంగతే. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు కట్టడిచేసిన వైనం ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. ఆ వ్యవహారంతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం చాలా ధారాళంగా వ్యవహరించిందని పరిశీలకులు అంటున్నారు. అప్పుడు జగన్ విశాఖకు వెళ్లింది ప్రజా సంబంధ వ్యవహారం విషయంలో. ప్రజలంతా మూకుమ్మడిగా ధర్నాకు రోడ్డు మీదకు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేత విశాఖకు వెళ్లే ప్రయత్నం చేయగా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ ను ఆపింది. అక్కడ నుంచి బలవంతంగా తిప్పిపంపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లోనే పెట్టింది జగన్...
- [iPhone 11 Pro, 11 Pro Max launched](https://teluguwonders.com/iphone-11-pro-11-pro-max-launched/): iPhone 11 Pro, 11 Pro Max launched with triple cameras: India price and release date After the iPhone 11, Apple announced the iPhone 11 Pro and iPhone 11 Pro Max. While the iPhone 11 is aimed at general iPhone users, the iPhone 11 Pro models are for “Pro” users who want to get more done out of their smartphones. The iPhone 11 Pro and 11 Pro Max succeed last year’s iPhone XS and XS Max. The biggest upgrades come to the camera as they sport triple camera system, as well as a new A13 Bionic chipset. Apple has revealed the...
- [Google removes seven stalker apps that may have spied on you](https://teluguwonders.com/google-have-spied-on-you/): Google has removed seven stalker apps that were available on its Play Store as apps for children’s safety or finding stolen phones but were being used to stalk employees, romantic partners or kids. The apps were able to track the surveilled person’s location, collect their contacts, SMS and call history. Mobile threat researchers at anti-virus company Avast detected the apps on Google Play Store that were all likely designed by a Russian developer. Avast reported these apps to Google which then removed them from the Play Store. The apps have been installed a combined 130,000 times, with the most-installed apps...
- [ఆమె తో బ్రేకప్ అయ్యింది అంటున్న సాయి ధరం తేజ్](https://teluguwonders.com/sai-dharam-tej-love-break-up/): Teluguwonders: సాయి ధరం తేజ్ కు మొన్నటి వరకు రెజీనా తో ఎఫైర్ అన్నారు .కానీ సాయి ధరం తేజ్ తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు . కాలేజ్ డేస్ లో తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. ఆ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు . 💥ఇండస్ట్రీలో పుకార్లు మామూలే : సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ రూమర్స్ అనేవి వినిపిస్తూనే ఉంటాయి. హీరోలు ఎవరైనా హీరోయిన్లతో సన్నిహితంగా ఉన్నా.. కలిసి రెండు, మూడు సినిమాలు చేసినా.. వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని వార్తలు వస్తుంటాయి. 👉సుప్రీం హీరో సాయి ధరం తేజ్ పై కూడా ఇలాంటి వార్తలు వినిపించాయి. కానీ తేజ్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై స్పందించాడు ఈ హీరో. తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ...
- [ఫ్లై ఓవర్లపైకి విగ్రహాలకు అనుమతి లేదు !!](https://teluguwonders.com/ganesh-statues-not-allowed-on-flyovers/): Teluguwonders: గణేశ్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, విగ్రహాలు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ వివరించారు. ఇందుకోసం రోడ్ మ్యాప్ను రూ పొందించినట్లు తెలిపారు. ఈ నెల 12న నిమజ్జనం సందర్భం గా పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్లను ఏర్పాటు చేశామని, ఈ నెల 12న ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. గణేశ్ విగ్రహాలను ఫ్లైఓవర్ల మీదుగా తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఫతేనగర్, సైబర్ టవర్స్, ఫోరం మాల్, గచ్చిబౌలి ఫ్లైఓవర్లపైకి గణేశ్ విగ్రహాలను అనుమతించమని చెప్పారు. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు ప్రాంతంలో… ఐడీఎల్ ట్యాంక్ ఎంట్రెన్స్ నుంచి రెయిన్బో విస్త, టీ-జంక్షన్ వరకు జనరల్ ట్రాఫిక్ను అనుమతించరు. కూకట్పల్లి వై జంక్షన్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్ వెళ్లేవారు జేఎన్టీయూ నుంచి ఫోరం మాల్...
- [పవర్ స్టార్ కోసం మూడు సినిమాలు !!!](https://teluguwonders.com/three-movies-for-power-star/): Teluguwonders: తెలుగు చలన చిత్ర సీమలో పవర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఏకైక హీరో మెగా బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దేవుడు సాధించలేడేమో గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధిస్తాడు అని అంటారు. పవర్ స్టార్ అంటే యూత్ లో ఒక క్రేజ్ ఉంది.. పవర్ స్టార్ అంటే యూత్ ఐకాన్ అని చాలా మంది అంటున్నారు. సినిమాల నుండి రాజకీయాల వరకు గల్లీ నుండి ఢిల్లీ వరకు అయన పేరు మారుమోగుతుంది. అయితే గత ఏడాది నుండి ఇప్పటివరకు వరకు అయన సినిమాలేవీ రాలేదు. జనసేన పార్టీని స్థాపించిన అయన గతంలో కొద్దిరోజులు రోజులుగా జనం మధ్యలో ఒక సాధారణ నాయకుడుగా తిరుగుతున్న విషయం తెలిసిందే. కాగా , పార్టీ కార్యకలాపాలు నత్తనడగా సాగుతుండటంతో అయన మనసు మళ్ళీ సినిమాల వైపు మళ్లింది. తాజాగా అయనతో సినిమా చేయాలనీ ముగ్గురు డైరెక్టర్లు క్యూలో ఉన్నారట.. డైరెక్టర్...
- [ఇది కన్ఫామ్..సైరా అసలు సిసలు బడ్జెట్ ఇదే!!](https://teluguwonders.com/this-is-the-sayraa-budget/): Teluguwonders: భారీ బడ్జెట్ చిత్రాలలో ఈమధ్య కనిపిస్తున్న ఒక కామన్ అంశం ఏంటంటే ఫైనల్ బడ్జెట్ నిజంగా ఎంతైందో ఎవరూ సరిగా చెప్పకపోవడం. ఇప్పటివరకూ ‘బాహుబలి’.. ‘2.0’.. ‘సాహో’ విషయంలో ఇలానే జరిగింది. బడ్జెట్ ఫిగర్ మొదట ఒకటి చెప్తారు.. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్ది అది పెరిగి పెరిగి పెరిగి ఆకాశమంత అవుతుంది. పోనీ అందరూ ఒకే మాట మీద ఉండి ఇంత అని ఒకటే నంబర్ చెప్తారా అనుకుంటే ఫిలింమేకర్లే నాలుగు సందర్భాలలో నాలుగు రకాల ఫిగర్లు చెప్తారు. తాజాగా ‘సైరా’ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్నట్టుగా ఉంది.’సైరా’ బడ్జెట్ మొదట్లో రూ. 150 కోట్లు అన్నారు. అయితే చరణ్ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నాడని.. చిరంజీవికి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది కాబట్టి డబ్బు ఖర్చుకు వెనకాడకుండా సురేందర్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడని.. బడ్జెట్ రూ. 200 కోట్లు దాటిందని...
- [రాజమౌళి సినిమా తరువాత హీరోలు అలా ఎందుకు ?](https://teluguwonders.com/rajamouli-movie/): Teluguwonders: రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే అయన సినిమాలు హిట్ అవుతుంటాయి. ప్రతి సినిమాలో హీరో ఎంట్రీ.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు, సినిమాను ఎక్కడా ఫ్లాట్ కానివ్వకుండా చూసుకుంటాడు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో సినిమా సినిమాకు తన అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు అన్ని పెర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ సుబ్బు చేశాడు. దీంతో ఈ మూవీ దారుణంగా ఫెయిల్ అయ్యింది. దీని తరువాత మరలా రాజమౌళితోనే సింహాద్రి సినిమా చేశాడు: సింహాద్రి బంపర్ మాస్ హిట్. సింగమలై గా ఎన్టీఆర్ చేసిన సాహసం అంతాఇంతాకాదు. ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ సినిమా...
- [జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రణాళిక రూపొందిస్తున్న పవన్ కళ్యాణ్..](https://teluguwonders.com/janasena-3/): Teluguwonders: రెండు వేల పద్నాలుగులో పోటీకి దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టకేలకు పోటీ చేశారు. ఇక ఎన్నికలపై పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారం చేపట్టేంత కాకపోయినా కనీసం ఇరవై నుంచి ముప్పై సీట్లు సాధించి అసెంబ్లీలో తన వాణి గట్టిగా వినిపించాలని అనుకున్నారు. కానీ స్వయంగా తానే రెండు చోట్ల ఓటమి చవిచూశారు. అసెంబ్లీలో జనసేన పార్టీ సింగల్ సీటుకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో బలంగా లేకపోవటం వల్లే ఘోరంగా ఓడిపోయామని భావిస్తున్న పవన్ రెండు వేల ఇరవై నాలుగు వరకూ జనసేనను తిరుగులేని శక్తిగా మార్చాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని పవన్ ప్లాన్ చేస్తున్నట్టు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రాష్ట్రం మొత్తం...
- [గణేష్ శోభ యాత్రకు ముహూర్తం !!](https://teluguwonders.com/ganesh-shobha-yatra/): TELUGUWONDERS: భాగ్యనగరంలో గణేష్ శోభ యాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండున ఉదయం ఎనిమిది గంటలకు శోభ యాత్రను ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. నిమజ్జనం రోజు ఎంజే మార్కెట్ వద్ద మోహన్ భగవత్ ప్రసంగం ఉంటుందని సమితి కార్యదర్శి భగవంత్ రావు స్పష్టం చేశారు. మోహన్ భగవత్ ప్రసంగం వీక్షించేలా మొత్తం పన్నెండు స్ర్కీన్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరోవైపు శోభ యాత్రలో సినిమా పాటలు డిజెలు డాన్స్ లు ఇలాంటివి చేయకూడదని ఆదేశించారు. గణేష్ శోభ యాత్రకు నలభై లక్షల మంది వరకు రావచ్చంటున్నారు. హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు కూడా పూర్తిగా గణేష్ శోభయాత్రకి...
- [మరో 11 సంవత్సరాలు కూడా సేఫ్: నాని](https://teluguwonders.com/safe-for-another-11-years-nani/): Teluguwonders: విశాఖపట్నం: తన సినీ కెరీర్ ‘అష్టాచమ్మా’తో వైజాగ్లోనే ప్రారంభమైందని, 11ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదని అన్నారు యువ కథానాయకుడు నాని. ఇప్పుడు ‘గ్యాంగ్లీడర్’తో మరో 11 ఏళ్లపాటు తన సినీ కెరీర్ సేఫ్గా ఉంటుందని అన్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక కథానాయిక. ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ప్రీరిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. ”ఎప్పుడో పదేళ్ల కిందట ఇక్కడ వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డా.అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సిటీతో ప్రేమలో ఉన్నా. సినిమా పాటల షూట్ కోసం అందరూ ఫారెన్ వెళ్తారు. కానీ, వైజాగ్ను మించిన అందమైన ప్రదేశం ఎక్కడ ఉంటుంది? ‘అష్టాచమ్మా’కు మూడు రోజుల ముందు ఇక్కడే ప్రీమియర్ జరిగింది. నా కెరీర్ వైజాగ్లోనే ప్రారంభమైంది. 11 సంవత్సరాలు...
- [మహారాణి నందిని గాఐశ్వర్యా రాయ్: వైరల్ అవుతున్న ఐశ్వర్యా రాయ్ సీమంతం ఫోటోలు](https://teluguwonders.com/aishwarya-rai-seemantham-photos/): Teluguwonders: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఏ ఫొటోలు బయటికి వచ్చినా అవి వైరల్గా మారుతుంటాయి. వారిని వెండితెరపై చూడటం వేరు.. రియల్ లైఫ్ వేరు. ❤ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం : తాజాగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు బయటికి వచ్చాయి. బచ్చన్ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా అంగరంగ వైభవంగా ఉంటుంది. ఐష్ ఎరుపు రంగు చీర కట్టుకుని కుర్చీలో కూర్చుని ఉంటే.. పక్కనే భర్త అభిషేక్ బచ్చన్ నిలబడి వచ్చీ పోయే వారిని పలకరిస్తూ వారికి కుంకుమ ఇస్తూ కనిపించారు. ఈ ఫొటోలు నెటిజన్లు చాలా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐష్ సిగ్గుపడుతూ కుర్చీలో కూర్చుని ఉండగా.. పక్కనే అభిషేక్ బచ్చన్ నిలబడి అందరికీ కుంకుమ అందిస్తున్నట్లుగా ఉన్న ఆ ఫొటోలు ముచ్చటగొల్పుతున్నాయి. 💞ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ : ‘ధూమ్ 2’...
- [RDX లవ్..మళ్ళీ రెచ్చిపోయిన హాట్ బ్యూటీ](https://teluguwonders.com/rdx-love-hot-beauty/): Teluguwonders: RX 100 చిత్రంతో కుర్రకారు మదిని కొల్లగొట్టిన పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ మూవీ ‘RDX Love’. ఈ ప్రమోషన్స్ వర్క్లో భాగంగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 🔥‘RDX Love’ టీజర్ ఓ బూతు పురాణం: పాయల్!! ఈ ‘RX 100’ పిల్లను ‘RDX Love’ టీజర్, పోస్టర్లలో చూసి బాప్ రే అనుకున్నారంతా. ఇందులో ఆమె చెప్పిన బూతు పురాణం చూస్తే ఇదేదో కండోమ్ ప్రొడక్ట్కి ప్రమోషనల్ యాడ్లా ఉందే తప్ప టీజర్ లా లేదు అనే కామెంట్స్ వినిపించాయి. నిజానికి ‘RDX Love’ టీజర్ కూడా అలానే ఉంది. 🔵RDX Love’ టీజర్ : ‘ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. తప్పదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబోటులో ఉంచుకోవాలి’.. అంటూ సేఫ్టీల వాడకం గురించి తెగ చెప్పింది పాయల్. అంతేనా.. ‘మీరు ఎప్పుడైనా అపరిచితులతో సెక్స్ చేశారా?’ అంటూ అర్ధరాత్రి...
- [కెరీర్ మరింత దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన లావణ్య త్రిపాఠి ..](https://teluguwonders.com/lavanya-tripathi-comments/): Teluguwonders: తన సినిమాలేవో తాను చేసుకోక అనవసరంగా రాజకీయాల్లో వేలు పెట్టాలనుకున్నారు. సినీ నటి లావణ్య త్రిపాఠి.. . కులం గురించి ప్రస్తావిస్తూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఎందుకొచ్చిన గొడవ అని భావించి వెంటనే ట్వీట్ను తొలగించారు.ఈ లోపు జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది .కులమతాల గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వాటి గురించి అందరూ మాట్లాడతారు. కానీ సెలబ్రిటీలు మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా అది వారి కెరీర్పై ప్రభావం చూపుతుంది. ఆవిడ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశిస్తూ వివాదాస్పద ట్వీట్ చేసి నాలుక్కర్చుకున్నారు. వివరాల్లోకెళితే.. 💥స్పీకర్పై లావణ్య త్రిపాఠి వ్యాఖ్యలు..: రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో అఖిల బ్రాహ్మణ్ మహా సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు ఓం బిర్లా వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సమాజంలో...
- [నాని కి పెరిగిన మార్కెట్ రేంజ్ :మంచి బిజినెస్ చేసిన గ్యాంగ్ లీడర్](https://teluguwonders.com/nanis-market-range-increased-gang-leader/): Teluguwonders: నేచురల్ స్టార్ నానీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నానిస్ గ్యాంగ్లీడర్. విక్రమ్.కె.కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతుంది. నానిస్ గ్యాంగ్లీడర్ సినిమాకి టీజర్ అండ్ ట్రైలర్తోనే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. అదే ఇంప్రెషన్ ఇప్పుడు ఈ సినిమాపై బిజినెస్పై కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. ఇప్పటివరకు నానీ సినిమా అంటే పాతికోట్లవరకు సేఫ్ బెట్. ఎందుకంటే నానీ కెరీర్లో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా జెర్సీ సినిమా రైట్స్ కేవలం 26 కోట్లకు అమ్మారు. కానీ గ్యాంగ్లీడర్ ని ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాని కాస్త లావిష్ గా తెరకెక్కించింది. దానికి తోడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ రీషూట్ చెయ్యాల్సి వచ్చింది. అందుకే అనుకున్నదానికంటే బడ్జెట్ కాస్త ఎక్కువే అయ్యింది. అందుకే ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్కి కాస్త ఎక్కువ రేట్ కోట్ చేసారు...
- [శ్రీ రెడ్డి లోని మరో కోణం తెలిస్తే వహ్వా అంటారు](https://teluguwonders.com/sri-reddy-another-angel/): Teluguwonders: ఎప్పుడూ కాంట్రవర్సీలు మాత్రమే కాదండోయ్..శ్రీ రెడ్డి లో మరో కోణం కూడా ఉంది.ఆమె గరిట పట్టిందంటే ఆ ప్రాంతమంతా ఘుమ ఘుమలాడి పోవాల్సిందే . వివరాల్లోకి వెళ్తే : 😋నోరూరించే ‘శ్రీరెడ్డి’ రుచులు.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నోరూరించే రుచులు అంటే ఆమె ఆరున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి కాని.. శ్రీరెడ్డి అంటే కాంట్రవర్సీ, హాట్ నెస్ మాత్రమే కాదు. ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే. వెజ్ నుండి నాజ్ వెజ్ వరకూ ఏ వంటకం అయినా నోరు ఊరించేలా చేయడం ఆమె స్పెషాలిటీ. రాగి సంగటి, మురుగన్ దాల్ విత్ పెసరట్టు, డైట్ చికెన్, చికెన్ ఫ్రై, పప్పు, ఎగ్ పులుసు, పులిహోర, చికెన్, మటన్, గోంగూర చికెన్, రోటి బెండకాయ పచ్చడి నోరూరించే వంటకాలు తినాలంటే..శ్రీ రెడ్డి ని కలవాల్సిందే .హాట్ హాట్ అందాలతో మత్తెక్కించే శ్రీరెడ్డి… యమ్మీ యమ్మీ...
- [అందమైన అమ్మమ్మ గా రికార్డు కొట్ట నున్న బాలకృష్ణ హీరోయిన్](https://teluguwonders.com/senior-actress-raveena-tandon/): Teluguwonders: అప్పుడెప్పుడో 90ల్లో వచ్చిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో బాలయ్య బాబుతో ‘స్వాతిలో ముత్యమంత’ అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా..? అప్పట్లో ఈమె కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన అందాల నటి. 💙రవీనా టాండన్: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, సీనియర్ నటి రవీనా టాండన్ అమ్మమ్మ కాబోతోంది. అక్కినేని నాగేశ్వరరావు సినిమా ‘రథసారధి’. తో టాలీవుడ్కు పరిచయమైన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. ఈమె తెలుగులో చేసిన సినిమాలు నాలుగు అయినా తెలుగు రాష్ట్రాల ఆడియన్స్కు మాత్రం సుపరిచితమే. బాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించేసిన ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు అమ్మమ్మ కాబోతోంది. 44 ఏళ్లకే తన మనవరాలినో లేదంటే మనవడినో ఎత్తుకోబోతోంది. రవీనా టాండన్ కూతురు ఛాయ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. రవీనా 2004లో వ్యాపారవేత్త అనిల్ తడానీని పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె రషా, కుమారుడు రణ్బీర్ వర్థన్...
- [నేను బాగానే ఉన్నాను..వదంతులు సృష్టించొద్దన్న హీరో](https://teluguwonders.com/rishi-kapoor/): Teluguwonders: ఆ హీరోక్యాన్సర్ చికిత్స పూర్తి..చేసుకుని ఏడాది తర్వాత ముంబయి చేరుకున్నారు . అంతే కాదు ఆయన క్యాన్సర్ కారణంగా నాలుగు నెలల పాటు తిండి లేకుండా ఉన్నారట. దాంతో బాగా బరువు తగ్గిపోయారు. చికిత్స ప్రభావంతో ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ పూర్తిగా తగ్గిందో లేదో మాత్రం ఆయనే చెప్పాలి. ఆయన మరెవరో కాదు కపూర్ ఫామిలీ కి చెందిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. రిషి కపూర్ భారత్ చేరుకున్నారు. దాదాపు ఏడాది పాటు క్యాన్సర్తో బాధపడుతూ అమెరికాలోని న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్న రిషి మంగళవారం తన ఇంటికి చేరుకున్నారు. న్యూయార్క్లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు ముంబయి వస్తానా అని రిషి చాలా దిగులుచెందేవారు. ముంబయి వచ్చిన తర్వాత తనకు సినిమా అవకాశాలు వస్తాయా అని తన కుమారుడు రణ్బీర్ కపూర్ను అడుగుతూ ఉండేవారట. 💥వివరాల్లోకి వెళ్తే : ఏడాది పాటు క్యాన్సర్తో బాధపడి కోలుకున్న బాలీవుడ్...
- [డాటర్ ఆఫ్ ది నేషన్..గా లతా మంగేష్కర్](https://teluguwonders.com/lata-mangeshkar-as-daughter-of-the-nation/): Teluguwonders: ⭐డాటర్ ఆఫ్ ది నేషన్..గా లతా మంగేష్కర్ బాలీవుడ్ దిగ్గజ గాయకురాలు, ఏడు దశాబ్దాలకు పైగా తన మధురమైన గానంతో ప్రేక్షకులను అలరిస్తున్న గాన కోకిల లతా మంగేష్కర్ను నరేంద్ర మోదీ ప్రభుత్వం సత్కరించబోతోంది. ఈ సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ 90వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆమెకు పుట్టినరోజు కానుకగా భారత ప్రభుత్వం ‘డాటర్ ఆఫ్ ది నేషన్’ బిరుదు అందజేస్తోంది. లతా మంగేష్కర్.. ఆమె పాట వింటుంటే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది. తన పాటతో మూడు తరాల సంగీత ప్రియులను అలరించిన దిగ్గజ గాయకురాలు ఆమె. 🎼 లతా మంగేష్కర్ : 1929 సెప్టెంబర్ 28న లతా మంగేష్కర్ ఇండోర్లో జన్మించారు. పలు భాషలలో పాటలు పాడారు. లతా మంగేష్కర్ 1942 నుంచి తన కెరీర్ను మొదలుపెట్టారు. 1000 కి పైగా హిందీ చిత్రాలలో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె తండ్రి దిననాథ్...
- [పల్నాడులో హైటెన్షన్ ‘చలో ఆత్మకూరు’.. టీడీపీకి పోటీగా వైఎస్సార్సీపీ](https://teluguwonders.com/high-tension-in-palnadu/): Teluguwonders: పల్నాడు రాజకీయం పునరావాస శిబిరాలతో హీటెక్కింది. ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతులు నిరాకరించినా వెళ్లి తీరాల్సిందేనని రెండు పార్టీలు స్పష్టం చేయడంతో హైటెన్షన్ నెలకొంది. 💥 ఛలో ఆత్మకూరు: 11న టీడీపీ చలో ఆత్మకూరు ప్లాన్ చేస్తే పోటీగా వైఎస్సార్సీపీ కూడా అదే రోజు పర్యటనప్లాన్ చెయ్యడం తో పల్నాడులో ఉద్రిక్తత కొనసాగుతున్నది. 👉వివరాల్లోకి వెళ్తే : చంద్రబాబు ఈ నెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున హాజరవ్వాలని కోరారు. చంద్రబాబు తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’కు పోలీసులు అనుమతులు నిరాకరించారు. పల్నాడులో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయని, అనుమతులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల అనుమతి నిరాకరణపై చంద్రబాబు, టీడీపీ సీనియర్ నేతలతో మంగళవారం సమావేశమై చర్చించారు. అనుమతులు నిరాకరించినా చలో ఆత్మకూరు చేసి తీరాలని నిర్ణయానికి వచ్చారు....
- [సై రా కి సపోర్ట్ గా రంగం లో దిగుతున్న అల్లు అరవింద్](https://teluguwonders.com/allu-aravind/): Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేస్తున్న సినిమా ‘సైరా’. ఎప్పటినుండో చిరంజీవికి డ్రీం ప్రాజెక్ట్గా ఉన్న ‘సైరా’ని సరిగ్గా తెరకెక్కించే సరికి ఇంత టైం పట్టింది. రూ.250 కోట్ల భారీబడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకి అనుకున్నంత రేంజ్లో మాత్రం బిజినెస్ జరగట్లేదు అనేది నిజం. ‘బాహుబలి’లా ఉండాలి అని ‘సైరా’కి బడ్జెట్ పెంచిన రామ్చరణ్ ఈ సినిమాకి సేలబుల్ పాయింట్ ఏంటి అనేది మాత్రం అంచనా వెయ్యలేకపోయారు.అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే బావుండేది. కానీ చిన్న టీజర్ చూపించి సినిమా అమ్మాలి అనుకోవడం ఇబ్బందిగా మారింది.తెలుగు వరకు వర్క్ అవుట్ అవుతున్న చిరు ఇమేజ్ మిగతా భాషల్లో మాత్రం తేలిపోతుంది. డైరెక్టర్ సురేందర్రెడ్డి పరిస్థితి కూడా అంతే. రాజమౌళికి మక్కీ (‘ఈగ’ హిందీ వెర్షన్)తో వచ్చిన గుర్తింపు ‘బాహుబలి’ టైంకి వర్కౌట్ అయ్యింది. ఇక సినిమాలో కంటెంట్ బావుండడంతో...
- [ఆ సినిమా మొత్తం హీరో చీర కట్టుకుని నటించాడు అంటున్న అన్నూ కపూర్](https://teluguwonders.com/annu-kapoor/): Teluguwonders: బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ‘అంధాధున్’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. అక్కడ సిద్ధార్థ్ ఆయుష్మాన్ పాత్రలో నటిస్తున్నారు. ‘విక్కీ డోనర్’ సినిమాతో ఆయుష్మాన్ బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఓ విభిన్నమైన కాన్సెప్ట్ను ఎంచుకుని కెరీర్ తొలినాళ్లలోనే రిస్క్ తీసుకున్నారు ఆయుష్మాన్. ఈ సినిమా అనూహ్యంగా విజయం సాధించింది. దీనిని తెలుగులో ప్రముఖ నటుడు సుమంత్ ‘నరుడా డోనరుడా’ టైటిల్తో రీమేక్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘బాలా’, ‘గులాబో సితాబో’, ‘శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. 🔴రూ.180 కోట్లు పక్కా : ఆయన నటించిన ‘డ్రీమ్ గర్ల్’ సినిమా కచ్చితంగా రూ.180 కోట్లు రాబడుతుందని అంటున్నారు సీనియర్ నటుడు అన్నూ కపూర్. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 💥 సినిమా మొత్తం...
- [డబ్బులిస్తే ఆ విషయం చెప్తా అంటున్న ధోని హీరో](https://teluguwonders.com/dhoni-is-the-hero/): Teluguwonders: డబ్బులిస్తే.. ఆ హీరోయిన్తో డేటింగ్లో ఉన్నానో లేదో చెప్తాఅంటున్నారు ధోని సినిమా హీరో 🔴వివరాల్లోకి వెళ్తే : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్..నటి రియా చక్రబోర్తి డేటింగ్లో ఉన్నారని చాలా కాలంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీనిపై సుశాంత్ సింగ్ రాజ్పుత్ మీడియా ద్వారా స్పందించారు. 🔴సుశాంత్ సింగ్ రాజ్పుత్..: అలా ‘కాయ్ పోచే’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు సుశాంత్. ఆ తర్వాత వచ్చిన ‘ఎంఎస్ ధోనీ- ది అన్టోల్డ్ స్టోరీ’ సినిమాతో ఆయన కెరీర్కు బ్రేక్ దొరికింది. ఇటీవల సుశాంత్ నటించిన ‘చిచ్ఛోరే’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని రాబడుతోంది. 👉‘నేను అడిగినంత డబ్బిస్తే రియాతో డేటింగ్లో ఉన్నానో లేదో చెప్తాను’ అంటున్నారు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్. సుశాంత్.. ‘తూనీగ తూనీగ’ ఫేం రియా చక్రబోర్తితో డేటింగ్లో...
- [50ఎపిసోడ్ ల Bigg Boss 3 Telugu : ప్లస్ లు , డ్యామేజ్లు](https://teluguwonders.com/50-episodes-bigg-boss-3-telugu-plus-damages/): Teluguwonders: 💥Bigg Boss 3 Telugu: బిగ్ బాస్ సీజన్ 3.. ఎన్నో అంచనాలు మరెన్నో ఊహాగానాలు మధ్య జూలై 21న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్గా 50 ఎపిసోడ్లను పూర్తి చేసింది. 15 మంది కంటెస్టెంట్స్తో.. కింగ్ నాగార్జున హోస్ట్గా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ షోపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 3’ ఆదివారం నాటితో సక్సెస్ ఫుల్గా 50 ఎపిసోడ్లను పూర్తి చేసింది.నాలుగు కోట్ల మందికి పైగా ప్రతి రోజు వీక్షిస్తున్న ఈ రియాలిటీ షో అంచనాలను అందుకుందనే చెప్పాలి. 👉 సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్కి నాని హోస్ట్ చేశారు.. ఇక మూడో సీజన్కు నాగార్జున రంగంలోకి దిగారు. హోస్ట్గా నాగార్జున.. కంటెస్టెంట్స్గా 17 మంది సెలబ్రిటీలు పర్వాలేదనిపిస్తున్నారు. 💥50 రోజుల బిగ్ బాస్ ప్రయాణం:...
- [Bigg Boss Episode 51 : ఇది అలీ ఎలిమినేషనా.. సంతాప సభా: శ్రీముఖి ఫైర్](https://teluguwonders.com/bigg-boss-episode-51/): Teluguwonders: Bigg Boss Episode 51 Highlights: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్గా 50 ఎపిసోడ్లను పూర్తి చేసి సోమవారం నాటితో 51వ ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. 💥శిల్పా చక్రవర్తి ఆధ్వర్యంలో గత వారం ఎలిమినేషన్ ప్రాసెస్..- అలీ ఎలిమినేట్ : ఆమె ఇద్దరిరిద్దర్ని డార్క్ రూంలోకి పిలిచి ఇద్దరి పేర్లే నామినేషన్కి సూచించాలని కోరగా.. రాహుల్, బాబా భాస్కర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, శ్రీముఖిలు జంటలుగా అలీ రజాని ఎలిమినేషన్కి పంపించారు. ఒక్క శివజ్యోతి, హిమజలు తప్ప మిగిలిన అందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగా అలీ ఎలిమినేషన్కి కారణమైన వారే. తీరా అలీ ఎలిమినేట్ అయిన తరువాత.. వాళ్లు ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు నవ్వు వచ్చేట్టుగా చేసింది. బహుషా ఎవరైనా పోతే కూడా ఈ రేంజ్లో పెర్ఫామెన్స్ ఇవ్వరంటే అతిశయోక్తి కాదు.‘మీరు ఓడిపోవడం ఏంటయ్యా’.. అన్నంత రేంజ్లో నువ్...
- [kcrమాట తప్పారు అంటున్న నాయకుడు](https://teluguwonders.com/kcr-2/): Teluguwonders: మంత్రివర్గ విస్తరణ అనంతరం అధికార టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. పలువురు మాజీ మంత్రులు బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. 💥వివరాల్లోకి వెళ్తే : కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కకపోవడంతో రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ సీనియర్ నేత నాయినీకి హోం మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు గులాబీ దళపతి. రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయణ్ని మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం హాట్ టాపిక్గా మారింది. తాజాగా కేబినెట్ విస్తరణలోనూ చోటు దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి పెరిగింది. ప్రస్తుతం నాయిని ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 👉తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 9) హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో చిట్టాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అధిష్టానంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం...
- [మొహర్రం పండుగ విశేషత అదే](https://teluguwonders.com/the-moharram-festival/): Teluguwonders: ⭐మొహర్రం: ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకునే పండగల్లో మొహర్రం ఒకటి. పది రోజుల పాటు జరిపే ఈ పండగ సందర్భంగా ఇస్లాంకు సంబంధించిన ప్రవచనాలు, మహ్మద్ ప్రవక్త బోధనలు వినిపిస్తాయి. మొహర్రం నెల పదో రోజున పీర్లను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సమయంలో పెద్దఎత్తున హజ్రత్ ఇమాం హుస్సేన్కు గుర్తుగా పంజా (ప్రతిమ) లను ఊరేగించి తమ సంతాపం ప్రకటిస్తారు. మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఇస్లాంను వ్యాపింపజేసేందుకు తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన హజ్రత్ఇమాం హుస్సేన్ కు సంతాపం తెలిపే ఉద్దేశంతో దీన్ని పాటిస్తారు. 💥మొహర్రం పండగ కాదు ; మొహర్రం అనేది వాస్తవానికి పండగ కాదు. ఇస్లాం క్యాలడర్ ప్రకారం తొలి మాసాన్ని మొహర్రం నెలగా పిలుస్తారు. అయితే ఈ నెలలోని పదో రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. 💥మహ్మద్ ప్రవక్త ; మహ్మద్ ప్రవక్త ధర్మం కోసం అన్యాయాలను,...
- [సెప్టెంబర్ 12న సమావేశంకానున్న కోహ్లీ సేన](https://teluguwonders.com/kohli-sena-to-meet-on-september-12/): Teluguwonders: ఢిల్లీ: టీమిండియా ప్రపంచకప్లో సెమీస్ నుండే నిష్క్రమించినా.. అనంతరం జరిగిన విండీస్ పర్యటనలో అద్భుత ఆటతో ఆకట్టుకుంది. విండీస్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20, వన్డే, టెస్ట్ సిరీస్లను కైవసం చేసుకుంది. ఈ పర్యటనలో టీమిండియా ఒక్క ఓటమిని కూడా చూడలేదు. దీంతో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పరిపూర్ణం చేసింది. వెస్టిండీస్ పర్యటన తర్వాత కోహ్లీ సేన ప్రస్తుతం స్వల్ప విరామం పొందుతుంది: ఆటగాళ్లు అందరూ కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. సెప్టెంబర్ 15 నుంచి భారత్ 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన సెప్టెంబర్ 12న దేశ రాజధాని న్యూఢిల్లీలో సమావేశం అవనుందని సీనియర్ బోర్డు అధికారి ఒకరు ఓ ప్రకటనలో తెలిపారు. ‘సెప్టెంబర్ 15 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. బుధవారంతో విరామం ముగుస్తుంది. మరుసటి రోజు ధర్మశాలకు వెళ్లే ముందు...
- [రోజుకు రూ. 1.5 కోట్లు !](https://teluguwonders.com/rs-1-5-crores-per-day/): Teluguwonders: ముంబై: ప్రపంచ ఛాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో కెరీర్ శిఖరాగ్రానికి చేరిన తెలుగు షట్లర్ పీవీ సింధు.. ఎండార్స్మెంట్ల విషయంలోనూ అదే స్థాయిలో దూసుకుపోతోంది. ప్రకటనల పరిశ్రమ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో ఎండార్స్మెంట్కు రోజుకు సగటున రూ. 65 నుంచి 85 లక్షలు సింధు తీసుకుంటోంది. అయితే కొన్ని ఎండార్స్మెంట్లలో ఇది రూ. 1.50 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. వరల్డ్ చాంపియన్షిప్ టైటిల్ నెగ్గిన దరిమిలా సింధు ప్రకటనల ఫీజులో 50నుంచి 70 శాతం పెరుగుదల సహజమేనని స్పోర్ట్స్ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ‘ప్రస్తుతం ప్రకటనలకు అత్యధిక మొత్తం తీసుకుంటున్న దేశ మహిళా అథ్లెట్లలో సింధు అగ్రస్థానంలో ఉంది. క్రికెటర్లతో సమానంగా తనకూ చెల్లించాలని డిమాండ్ చేయగల సత్తా కూడా ఆమెకుంది’ అని బేస్లైన్ వెంచర్స్ కో ఫౌండర్ ఆర్. రామకృష్ణన్ అన్నారు. బేస్ లైన్ వెంచర్స్ సింధు టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థ కూడా కావడం గమనార్హం. ఇటీవల ఫోర్బ్స్...
- [కన్నతండ్రిని ముక్కలు ముక్కలుగా నరికిన కొడుకు](https://teluguwonders.com/pubg-game/): Teluguwonders: పబ్జి ఆటకు బానిసైన వారు చేస్తున్న దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆటపై పిచ్చితో కుటుంబసభ్యులను, సన్నిహితులను కొందరు హతమారుస్తున్నారు. తాజాగా కర్ణాటకలో పబ్జీ ఆడొద్దన్నందుకు కన్నతండ్రిని నరికి చంపాడో కొడుకు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లా కాకతి గ్రామానికి చెందిన రఘవీర్ డిప్లొమో చదువుతున్నాడు. సెల్ఫోన్లో పబ్జి ఆడుతూ దానికి అతను బానిసైపోయాడు. ఇటీవల ఓ రోజు రాత్రి పక్కింటి తలుపులు కొట్టి తనకు రక్తం కావాలంటూ కేకలు వేశాడు. అప్పటికే అతని మానసిక పరిస్ధితి తెలిసిన వారు తలుపులు తీయలేదు. కోపంతో పిచ్చివాడిగా ప్రవర్తించిన అతను తలుపులు బద్ధలు కొట్టేందుకు యత్నించాడు. అక్కడితో ఆగకుండా కిటికీని బద్ధలు కొట్టేందుకు ప్రయత్నించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఆదేశాల మేరకు తండ్రి శంకరప్పతో కలిపి ఆదివారం ఉదయం స్టేషన్కు చేరుకున్న రఘవీర్ అక్కడా కూడా వీరంగం వేశాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు పరుగులు తీశాడు. పోలీసులు...
- [పదవ తరగతి పరీక్షల్లో మార్పులు...!](https://teluguwonders.com/changes-in-tenth-grade-exams/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి పరీక్షల్లో భారీగా మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సంవత్సరం నుండి పదవ తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిట్ పేపర్ ఇవ్వకుండా ప్రశ్న పత్రంలోనే బహుళైచ్చిక ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఇప్పటివరకు పదవ తరగతి విద్యార్థులు రాసిన ప్రశ్న పత్రాలతో పోలిస్తే ఈ సంవత్సరం నుండి ప్రశ్న పత్రం పూర్తిగా మారుతున్నట్లు తెలుస్తుంది. విద్యాశాఖ నిన్న కొత్తగా రూపొందించిన ప్రశ్న పత్రాన్ని ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. పదవ తరగతి పరీక్షల్లో మార్పుల గురించి ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో పదవ తరగతి పరీక్షలో 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా ఉండేవి. ఈ ఇంటర్నల్ మార్కులను తొలగించటంతో ఇకనుండి రాతపరీక్ష 100 మార్కులకు ఉండబోతుందని తెలుస్తుంది. హిందీ సబ్జెక్టుకు తప్ప మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉంటాయి. గతంలో సబ్జెక్టులో 100...
- [ఖర్చు తగ్గించి షూటింగ్ చేస్తున్న శంకర్](https://teluguwonders.com/director-shankar/): Teluguwonders: ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరు పొందిన దర్శకుడు శంకర్. ఆయన సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. రోబో సినిమా ద్వారా విజువల్ గ్రాండియర్ ని పరిచయం చేశాడు. ఆ తర్వాత వచ్చిన “ఐ”సినిమాలో కూడా విజువల్ ఎఫెక్ట్సే ప్రధానం. అయితే “ఐ” సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మొన్న వచ్చిన 2.O కూడా సరైన విజయం అందించలేదు. దీంతో శంకర్ తన పాత ఫార్ములానే నమ్ముకున్నాడు. ఎప్పటి నుండో భారతీయుడు 2 సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే అవన్నీ నిజం చేస్తూ, భారతీయుడు 2 సినిమాని ప్రకటించాడు శంకర్. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం షూటింగ్ జరుపుకుని, మధ్యలో ఆపేయడం జరిగింది. బడ్జెట్ కారణాల దృష్ట్యా షూటీంగ్ ని ఆపేసామని పేర్కొన్నారు. ఈ సినిమాకి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుందని సదరు నిర్మాతలు...
- [ప్రపంచంలో అత్యంత ఫాలోవర్లు ఉన్న నాయకుడు ఎవరనుకుంటున్నారు ???](https://teluguwonders.com/prime-minister-modi/): Teluguwonders: మరో 30.4 మిలియన్లు పెరిగి, ప్రధాని మంత్రి ట్విట్టర్ హ్యాండిల్ ను అనుసరిస్తున్నారు. 44.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఫేస్బుక్లో పీఎం మోడీ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో పీఎం మోడీకి 110 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్లో 50 మిలియన్ల మంది ఫాలోవర్స్ను అధిగమించి, ట్విట్టర్లో అత్యధికంగా ఫాలో అవుతున్న మూడవ వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ నిలబడ్డారు. సోషల్ మీడియాలో చురుకైన ఉనికిని కలిగి ఉన్న ప్రధాని, గత సంవత్సరంలో ఆరు మిలియన్లకు పైగా అనుచరులను చేర్చుకున్నారు. ఇది జూలై 2018 లో 43.4 మిలియన్ల నుండి పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – 64 మిలియన్లు – మరియు మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా – 108 మిలియన్ వద్ద- ప్రధాని మోడీ కంటే ఎక్కువ మంది...
- [పైసా వసూల్ ....ఎక్కడో తెలుసా...?](https://teluguwonders.com/the-center-is-the-new-motor-act/): Teluguwonders: కేంద్రం నూతన మోటారు చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.. కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో వాహానదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రతి నిబంధనకు వేల రూపాయల జరిమానాలు విధిస్తుండడంతో వాహనదారులు ఖంగు తింటున్నారు..ఈ నేపథ్యంలోనే కొత్త ట్రాఫిక్ రూల్సును అమలు చేస్తున్న రాష్ట్రాలు ఒక్కో వాహనం పై వేలాది రుపాయాలు వేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా జరిమానాల రూపంలో కేవలం వారం రోజుల్లోనే సుమారు 72 లక్షల రుపాయలను బెంగళూరు నగర పోలీసులు వాహన దారులపై జరిమానాలు విధించి రికార్డ్ సృష్టించారు. ఆర్ధిక మాంద్యంతో అల్లాడుతున్న రాష్ట్రాలు, ట్రాఫిక్ నిబంధనలు అడ్డం పెట్టుకుని ఆదాయాన్ని అర్జిస్తున్నారా అన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు హూటాహుటిన కేంద్రం తీసుకువచ్చిన చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు మరో ఆలోచన లేకుండా అమల్లోకి తెచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహాన దారులు ఏ చిన్న నిబంధన...
- [ఈ నెల 20 లోపు ఫలితాలు: మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు...!!](https://teluguwonders.com/results-under-20-this-month-jobs-based-on-merit/): Teluguwonders: గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నారు. మాట్లాడుతూ, తక్కువ సమయంలో ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఒక రికార్డు అన్నారు. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. ఆరు రోజుల పాటు పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించామన్నారు. 19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 20 లోగా ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేసారు. ప్రభుత్వ ఉద్యోగాల తరహాలోనే అన్ని సౌకర్యాలు వారికి నిర్ణీత కాల వ్యవధి తరువాత అందుతాయని చెప్పుకొచ్చారు. బదిలీలు కూడా ఉంటాయని స్పష్టం చేసారు. సచివాలయ పరీక్షల నిర్వహణ పైన అధికారులు వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు రాష్ట్రంలోని 5,314 పరీక్షా కేంద్రాల్లో గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలకు...
- [ఈ సారి రెండు సినిమాలు.. హిట్ వస్తోందా ?](https://teluguwonders.com/raj-tarun-two-movies/): Teluguwonders: యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జి.ఆర్.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’. కె.కె. రాధామోహన్ నిర్మాణంలో కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ఒకటి. అయితే ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఇక ‘దిల్’రాజు, ”రాజ్ తరుణ్ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ఇది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. ఇక ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా...
- [కథ, స్ర్కీన్ప్లే నచ్చి వెంటనే ఓకే చేశా: రాజశేఖర్](https://teluguwonders.com/rajashekar-liked-the-story-and-the-screenplay/): Teluguwonders: రాజశేఖర్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై జి. ధనుంజయన్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. అక్టోబర్లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆల్రెడీ స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. తమిళ దర్శకుడు, ప్రముఖ మాటల రచయిత జాన్ మహేంద్రన్ స్ర్కిప్ట్ వర్క్ చేసిన టీమ్కి నేతృత్వం వహించారు. రాజశేఖర్, జీవిత దంపతులను కలిసిన దర్శకుడు, నిర్మాత, జాన్ మహేంద్రన్, సినిమా తెలుగు డైలాగ్ రైటర్, గేయ రచయిత విశ్వ… కథ, స్ర్కీన్ప్లేను అందించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ”కథ చాలా బాగుంటుంది.. చక్కటి స్ర్కీన్ప్లే కుదిరింది. కథనం ఉత్కంఠభరితంగా, అదే సమయంలో ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కథ విన్న వెంటనే ఓకే చేసేశా. స్ర్కీన్ప్లే నచ్చి వెంటనే ‘ఎస్’ చెప్పాను. అంత ఎగ్జయిటింగ్గా స్ర్కీన్ప్లే ఉంటుంది” అని అన్నారు. చిత్ర నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ...
- [90 కుక్కలని చంపేశారు ..](https://teluguwonders.com/90-dogs-were-killed/): Teluguwonders: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. అభం.. శుభం తెలియని మూగ జీవులను ఎక్కడపడితే అక్కడ అంతమొందిస్తున్నారు ఈ మానవ మృగాలు. ఒకే చోట దాదాపు 90 వీధి కుక్కల మృతుదేహాలు కనిపించేసరికి జంతు ప్రేమికుల గుండాలు బద్దలయ్యాయి. ఆ 90 కుక్కలు సహజంగా చావలేదు. కుక్కల కళ్ళకు తీగలతో కట్టేసి ఉంచడంతో ప్రజల్లో మరింత అనుమానాలు పెరిగాయి. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని బుల్దానా జిల్లా గిర్దా-సావల్దబరా మార్గంలో నివశించే ప్రజలకు భారీగా దుర్వాసన రావడంతో ఏం జరిగిందో ఒక్కసారిగా వారీకి అర్ధం కాలేదు. దీంతో వారు దుర్వాసన వస్తున్న వైపు వెళ్లి చూడగా రోడ్ల పక్కన చెల్లా చెదురుగా కుక్కలా మృతుదేహాలు పది ఉన్నాయి. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మొత్తం ఐదు ప్రాంతాల్లోని దాదాపు 100 కుక్కల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో 90 కుక్కలు మరణించగా...
- [ఆంధ్రుల మనోభావాలంటే జగన్ కి ఎంత లెక్కలేనితనమో!](https://teluguwonders.com/tdp-national-general-secretary-nara-lokesh-on-twitter/): Teluguwonders: అమరావతి ఆంధ్రుల మనోభావాలంటే జగన్ కి ఎంత లెక్కలేనితనమో! రాజధానికి ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లెటర్లు రాసింది. బ్యాంకుకు రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని సమాచారమిచ్చింది. ఆఖరి క్షణంలో కూడా హెచ్చరించింది. అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర కాకపోతే ఇంకేంటి? ప్రజలందరూ కోరుకున్న రాజధాని నిర్మాణాన్ని ఆపే హక్కు మీకెవరిచ్చారు? మీ సొంత ఇళ్ళను వందల కోట్లతో కట్టుకున్న మీరు, రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
- [జనసేనాని పై సంచలన వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణ](https://teluguwonders.com/botha-satyanarayana-made-sensational-comments-on-janasenani/): Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా ఛానల్ తో మాట్లాడిన బొత్స సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. 💥గతంలో పవన్ వ్యాఖ్యలు: మొన్న ఆగస్టు 30, 31 తేదీల్లో అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గారు “జాగ్రత్త “అంటూ బొత్స ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు . జగన్ రెడ్డి తో జాగ్రత్త అని సూచించారు .ఈ ప్రభుత్వం లో మీరు సీఎం కావచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ఆ ఫోక్స్వ్యాగన్ కేసు ఏదో ఉందనుకుంటా అంటూ హెచ్చరించారు. 💥చంద్రబాబుకు రాజకీయ బినామీ పవన్ : పవన్ వ్యాఖ్యలకు బదులుగా ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుస్తుంది బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు కి పవన్ రాజకీయ బినామీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకు...
- [చిరంజీవికి సాయం చేస్తున్న అరవింద్ స్వామి](https://teluguwonders.com/sye-raa-arvind-swamy-helping-chiranjeevi/): Teluguwonders: మెగాస్టార్ చిరంజీవికి మరో హీరో సాయం చేస్తున్నారు.ఇక్కడ సాయం అంటే మాట సాయం . తమిళనాట మంచి గుర్తింపు ఉన్న ఒకప్పటి లవర్ బాయ్ అరవింద్ స్వామి ‘సైరా’ సినిమాలో చిరంజీవికి డబ్బింగ్ చెబుతున్నారు. ⭐‘సైరా నరసింహారెడ్డి’ -డబ్బింగ్ కార్యక్రమాలు : మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదలవుతోంది. అయితే, ప్రస్తుతం ఆ భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇతర భాషల్లో చిరంజీవికి డబ్బింగ్ చెప్పే వాయిస్ కోసం వెతుకుతున్నారు. 🔴చిరంజీవికి డబ్బింగ్ చెప్పే పని లో అరవింద్ స్వామి..: తమిళంలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి.. చిరంజీవికి గొంతును అరువివ్వబోతున్నారు. 🔴‘ధృవ’ పరిచయం తో : ‘ధృవ’ సినిమాలో రామ్ చరణ్, అరవింద్...
- [Big Boss Episode 50 Highlights](https://teluguwonders.com/big-boss-episode-50-highlights-nani-as-special-guest/): Teluguwonders: ⭐బిగ్ బాస్Episode 50 Highlights: ‘బిగ్ బాస్’ మూడో సీజన్ 49 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తిచేసుకుని 50వ ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది. ఇలాంటి ప్రత్యేకమైన ఎపిసోడ్లో ఎవ్వరూ ఊహించని నిర్ణయాన్ని బిగ్ బాస్ తీసుకున్నారు. బిగ్ బాస్ తీసుకున్నారు అనేకన్నా ప్రేక్షకులు తీసుకున్నారు అంటే బెటర్. ఎందుకంటే ఓట్లేసేది వాళ్లేకదా. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోవడానికి ఫస్ట్ టైం నామినేట్ అయిన అలీ రెజాను నిజంగానే సాగనంపేశారు. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ 50వ రోజుకి అడుగుపెట్టింది. ఈ స్పెషల్ ఎపిసోడ్కి ‘గ్యాంగ్ లీడర్’ నానీని అతిథిగా ఆహ్వానించారు నాగార్జున. నాని తనదైన స్టైల్లో హౌస్మేట్స్పై జోకులు, పంచులు వేసి నవ్వించారు. పనిలో పనిగా తన ‘గ్యాంగ్ లీడర్’ను ప్రమోట్ కూడా చేసుకున్నారు. 🔴హౌస్ లోకి వెళ్తే : వెంకటేష్ ‘గురు’ సినిమాలోని జింగిడి జింగిడి పాటతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. మన టీవీ ద్వారా హౌస్మేట్స్ని పలకరించారు....
- [టీడీపీకి భారీ షాక్ .. వైసీపీలోకి " కేశినేని "](https://teluguwonders.com/shock-to-tdp-kesineni-into-ycp/): Teluguwonders: కేశినేని నాని అని పేరు చెప్పగానే అతని బాధ అందరికి అర్ధం అయిపోతుంది అంటున్నారు నెటిజన్లు. తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని ఆయనకు వైసీపీలో చేరాలని ఉన్న చెప్పలేక పోతున్నారని అంటున్నారు నెటిజన్లు. ఏమైందో తెలీదు .. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇతని మాట వినలేదు ఏమో అందుకే పార్టీపై అసంతృప్తితో ఉన్నాడు అని ఎన్నికల ఫలితాల వెల్లడి సమయంలో అన్నారు. ఆ తర్వాత సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసి పదవికి రాజీనామా చేస్తా అని కూడా కేశినేని నాని అన్నాడు. దీంతో పక్క టీడీపీకి త్వరలో షాక్ తగులుతుంది అని అందరూ భావించారు. కానీ అయన పార్టీను మారలేదు, పదవికి రాజీనామాను చెయ్యలేదు. అయితే ఇప్పుడు మరోసారి కేశినేని పార్టీ మారుతారని అది కూడా వైసీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఆలా వార్తలు రావడానికి...
- [నిశ్శబ్దంగా...11న ఫస్ట్ లుక్ ..!!](https://teluguwonders.com/anushka/): Teluguwonders: నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ లుక్తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసుకుంది. సెప్టెంబర్ 11న ఉదయం 11.11 గంటలకు ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఓ పోస్టర్తో ప్రకటించింది. కథాపరంగా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలో విదేశీ నటుడు మైఖేల్ మ్యాడ్సన్, మాధవన్, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని చిత్రబృందం చెబుతోంది. తెర పై అనుష్క కనిపించి చాలా రోజులే అయింది ....
- [ఏంటి ఈ పరిస్థితి ఇంత ఘోరమా...?](https://teluguwonders.com/jodi-movie/): Teluguwonders: సాధారణంగా ప్రేక్షకులు పెద్ద సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తారన్న విషయం అందరికి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తేనో.. లేక సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటేనో తప్ప ప్రేక్షకులు చిన్న సినిమాలపై దృష్టి పెట్టరు. సాహో హడావుడి కాస్త తగ్గింది కదా.. దీంతో ఈ వారం దాదాపు ఆరు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. జోడి’.. ‘2 అవర్స్ లవ్’.. ‘దర్పణం’.. ‘నీకోసం’.. ‘ఉండిపోరాదే’..సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ప్రేక్షకులకు కాస్త తెలిసిన సినిమా జోడి మాత్రమే. ఆది నటించిన ఈ సినిమా మీద మొదటి నుంచి అంతగా క్రేజ్ లేదు. రిలీజ్ తర్వాత సినిమాను రోటీన్ కథ అంటు వదిలేశారు. ఇక మిగతా సినిమాల పరిస్థితి మరీ దారుణం. అసలు అలాంటి సినిమాలు ఉన్నాయని ప్రేక్షకులకు తెలుసా? అంటే ప్రమోషన్స్ సరిగా చేయలేదనే విషయం అర్థమవుతుంది. ఒకవేళ అదే అనుకుందాం “అసలే చిన్న సినిమాలు.....
- [కాస్త జాగ్రత్తగా ఉండండి..!!](https://teluguwonders.com/be-care-full/): Teluguwonders: హైదరాబాద్ ను ఇప్పుడు ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. కరెంట్ సమస్య, నీటి సమస్య, డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు ఇలా ఒకటేమిటి అనేకం హైదరాబాద్ ను పట్టి పీడిస్తున్నాయి. ఈ సమస్యలతో జనాలు సతమతం అవుతున్నారు. ఇదీ చాలదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య హైదరాబాద్ కు రాబోతున్నది. ఇది సమస్య కాదు.. మన మంచికే కాకపోతే .. నిబంధనలు పాటించకపోతే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే కదా. అదేంటని షాక్ అవుతున్నారా అక్కడికే వస్తున్నా.. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు మినహా చాలా రాష్ట్రాల్లో వాహన కొత్త చట్టం అమలులో ఉన్నది. బండికి సంబంధించిన కాగితాలన్ని సంక్రంగా ఉండాలి. లేదంటే ఫైన్ పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త చట్టం అమలు జరగలేదు. ఇప్పటి వరకు చూసి చూడనట్టుగా వదిలేశారు. కానీ, ఇకపై అలాకాదు, కొత్త వాహన చట్టం హైదరాబాద్ లో కూడా అమలు కాబోతున్నది. వినాయక నిమర్జనం తరువాత...
- [సాహో : ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అంటే ఇదే ??](https://teluguwonders.com/saaho-2/): Teluguwonders: ‘సాహో’ సినిమాకి తెలుగు తో పాటు బాలీవుడ్ లో వచ్చిన రెస్పాన్స్ చూసిన ఎవరికైనా అనిపించే మొదటి విషయం ఒక్కటే.. ఇంత క్రేజ్ వున్న సినిమాని చేతులారా ఇలా చేసుకున్నారే అని. నిజంగా ఈ సినిమా ఇలా ఘోర పరాజయమవడానికి ఎన్ని కారణాలున్నా కానీ ముఖ్యంగా వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఖచ్చితంగా దర్శకుడు సుజిత్ని. ‘రన్ రాజా రన్’ సినిమాని తన సొంత తెలివితేటలతో ఎంటర్టైనింగ్గా రూపొందించిన సుజిత్ ‘సాహో’కి బడ్జెట్ పెరిగే కొద్దీ తన సత్తా చాలదని తనే అనుకున్నట్టున్నాడు. దాంతో అతను చూపించాల్సిన ఒరిజినాలిటీ ఎక్కడా చూపించలేదు. ఫస్ట్ పోస్టర్కి ‘బ్లేడ్ రన్నర్’ పోస్టర్ని కాపీ కొట్టడం దగ్గర్నుంచి లాస్ట్ ఫైట్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ని తలపించాలనే ప్రయత్నం వరకు సుజిత్ ఒక్క విషయంలోను తన ముద్ర వేయలేకపోయాడు. ‘లార్గో వించ్’ కథని కాపీ కొట్టి, అదే సినిమా ఆధారంగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అయినా కానీ మొండి...
- [ఏ పీ ఎస్ బి సి ఎల్ ఖాళీలకు దరఖాస్తులు](https://teluguwonders.com/applications-for-a-p-sbscl-vacancies/): Teluguwonders: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే … దాన్ని ఖచ్చితంగా ఆచరణలో చేసి చూపిస్తారనే విషయం మరోసారి రుజువయింది . తాము అధికారం లోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ , ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తామని ఎన్నికల ముందే అయన ప్రకటించిన విషయం తెల్సిందే . ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏ పీ ఎస్ బి సి ఎల్) తాము నిర్వహించే ఐ ఎం ఎఫ్ ఎల్ డిపోల్లో, కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు అర్హులైన వారి నుంచి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇటీవల రాష్ట్రం లోని 13 జిల్లాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో మద్యం దుకాణాల్లో పనిచేయడానికి పెద్ద ఎత్తున సేల్స్ మెన్, సేల్స్ సూపర్ వైజర్ల పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన...
- [మ్యాచ్ ఫీజు బహుమతి గా ఇచ్చేసిన సంజూ శాంసన్](https://teluguwonders.com/sanju-samson-awarded-the-match-fee/): Teluguwonders: టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ సంజు శాంసన్ తన మ్యాచ్ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన చివరి వన్డేలో సంజూ శాంసన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటూ రూ. 1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. వారికి ధన్యవాదాలు. మైదానం తడిగా ఉండి ఉంటే అధికారులు మ్యాచ్ను రద్దు చేసేవారు. ఈ క్రెడిట్ అంటా వారికే చెందుతుంది. నా మ్యాచ్ ఫీజుని మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నా’ అని అన్నాడు. దీంతో కేరళ క్రికెటర్ మైదానంలోని హృదయాలను గెలుచుకున్నాడు. శాంసన్ రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక చివరి వన్డేలోనూ భారత్-ఏ విజయం సాధించి 4-1తో సిరీస్ చేజిక్కించుకుంది. వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి...
- [క్షమాపణలు చెప్పిన " దినేష్ కార్తీక్ "](https://teluguwonders.com/dinesh-karthik-apologizes/): Teluguwonders: భారత ఆటగాడు దినేశ్ కార్తీక్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టు ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్ కార్తీక్ బీసీసీఐకు బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. మ్యాచ్ను వీక్షించడానికి కోల్కతా నైట్ రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ కోరడంతో అక్కడికి వెళ్లానని తెలిపాడు. ‘బీసీసీఐ అనుమతి లేకుండా అక్కడికి వెళ్లినందుకు బేషరుతుగా క్షమాపణలు చెబుతున్నాను. ఇక మీద ట్రిన్బాగో నైట్ రైడర్స్కు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోను. వారి డ్రెస్సింగ్ రూమ్లో ఉండనని స్పష్టం చేస్తున్నాను’ అని బీసీసీఐని అతడు క్షమాపణలు కోరాడు. దీంతో బీసీసీఐ కార్తీక్ను క్షమిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఐపీఎల్లోని కోల్కతా నైట్రైడర్స్కు, సీసీఎల్లోని ట్రిన్బాగో నైట్రైడర్స్కు బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ యజమాని. ఈ ఇరు జట్లకు న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు...
- [సామజిక సేవ లొ జనసైనికులు!!](https://teluguwonders.com/jenasena-public-service/): బ్రిడ్జ్ రహదారి గుంతలు పూడుస్తున్న రాజొలు జన సైనికులు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే డిండి చించినాడ వారధి.. దశాబ్దాలుగా గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి , అధికారుల అలసత్వానికి గురై కనీసం మరమ్మతులు కూడా నోచుకోక బ్రిడ్జిపై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి రొడ్లపైన వున్న గుంతల కారణం గా ఏన్నొ ప్రమాదలు జరుతువున్నయి..ఇటీవల కురిసిన వర్షాలకు మరింత అద్వాన్నంగా తయారైన రోడ్డుకు తమ సొంత ఖర్చుతో మరమ్మతులు చేయడానికి రాజొలు జన సైనికులు నడుంబిగించారు..సామజిక సేవలొ ముందుండె జన సైనికులు దిండి….చించినాడ బ్రిడ్జ్ రహదారి గుంతలను పూడ్చి వారి సేవా నిరతిని చాటుకున్నరు..
- [జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!!](https://teluguwonders.com/jakkampudi-raja/): జక్కంపూడి పై దుష్పచారన్ని ఖండించిన నాయకులు!! —పూర్తి వివారల కొసం ఈ క్రింది విడియో ను చుడండి TeluguWonders
- [రామ్ జెఠ్మలానీ కన్నుమూత](https://teluguwonders.com/ramjethmalani-no-more/): ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. 96 యేళ్ల వయసులో గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయవాది ఆదివారం ఉదయం స్వగృహంలో మరణించారు. దేశంలో అత్యంత పేరున్న లాయర్లలో ఒకరు జెఠ్మలానీ. వాజ్ పేయ్ ప్రభుత్వం లో న్యాయశాఖమంత్రిగా కూడా పని చేశారు. నడవడం కూడా కష్టం అనుకునే వయసులో కూడా అనేక కేసుల్లో వాదనలు వినిపిస్తూ వచ్చారు. దేశంలో అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో జెఠ్మలానీ నిందితుల తరఫున వాదించారు. హర్షద్ మెమతా స్కామ్ లో, రాజీవ్ హత్య కేసు, ముంబై పేలుళ్ల వ్యవహారాలు.. వంటి కేసుల్లో న్యాయవాదిగా జెఠ్మలానీ పేరు మార్మోగింది. దావూద్ ఇబ్రహీం కూడా తను లొంగిపోతానంటూ జెఠ్మలానీనే సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని జెఠ్మలానీ కూడా ప్రకటించుకున్నారు. జెఠ్మలానీ మరణం పట్ల ప్రముఖులు స్పందించారు. నివాళి ఘటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్వయంగా వెళ్లి జెఠ్మలానీ భౌతిక...
- [సైరా హైలైట్స్](https://teluguwonders.com/exclusive-sairaa-highlights/): మెగాస్టార్ మెగా మూవీ సైరా. 2019లో తెలుగు పరిశ్రమ నుంచి వస్తున్న రెండో అత్యంత భారీ సినిమా. అక్టోబర్ 2న విడుదలవుతున్న ఈ మెగాస్టార్ మూవీ మీద చాలా అంచనాలు వున్నాయి. చిరంజీవి 151వ సినిమాగా మెగాభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ ఎక్స్ క్లూజివ్ గా గ్రేట్ ఆంధ్ర పాఠకుల కోసం.. సినిమా ఆరంభంలో ఝాన్సీ లక్ష్మీ భాయి పాత్రలో హీరోయిన్ అనుష్క కనిపిస్తుంది. ఆమె నోటి వెంటే సైరా నరసింహారెడ్డి కథ చెప్పడం ప్రారంభమవుతుంది. సినిమాలో సైరా నరసింహారెడ్డి అనే టైటిల్ సాంగ్ అయిదునిమషాలకు పైగా వుంటుంది. సిరివెన్నెల ఈ పాట రాసారు. సినిమాలో అత్యంత కీలకమైన అండర్ వాటర్ ఫైట్ ఒకటి వుంటుంది. తమన్నా-చిరంజీవి- ఫైటర్ల మధ్య వుండే ఈ ఫైట్ కోసం భారీగా ఖర్చుచేసారు. విదేశీ టెక్నీషియన్లు పనిచేసారు. సినిమా క్లయిమాక్స్ అన్నది ఎమోషనల్ గా...
- [సైరా vs వార్ :చిరు దెబ్బకి బాలీవుడ్](https://teluguwonders.com/syeraa-vs-war/): Teluguwonders: సైరా’ని చూసి భయపడుతున్న బాలీవుడ్.. సైరా పై దుష్ప్రచారం: చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ పేట్రియాటిక్ మూవీ ‘సైరా’. రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ ప్రతిష్ఠాత్మక సినిమా రిలీజ్కి రంగం సిద్ధమైంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్లో కూడా భారీ రిలీజ్కి ప్లానింగ్ జరుగుతుంది. ఈ సినిమాని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఎక్సెల్ గ్రూప్ కూడా ‘సైరా’పై ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. ఇదిలా ఉంటే, అనుకోకుండా మధ్యలో వచ్చి సడెన్గా రిలీజ్ డేట్ వేసుకున్న సినిమా ‘వార్’. ఈ సినిమా అటు ప్రొడక్షన్ హౌస్ అయిన యష్రాజ్ ఫిలిమ్స్కి, ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న హృతిక్ రోషన్కి చాలా కీలకం. అక్టోబర్ 2 హాలిడే అడ్వాంటేజ్ని కూడా వాడుకుని బాక్సాఫీసు దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ, అపోజిషన్ అయిన ‘సైరా’ నుండి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ‘సైరా’...
- [సాహో సినిమా కాపీ కాదు అంటున్న సుజిత్ : ఇదంతా వాళ్ళ పనే అంటున్న శ్రీ రెడ్డి](https://teluguwonders.com/sujith-is-not-a-copy-of-saaho-movie/): Teluguwonders: సాహో’ సినిమా విడుదల కాకముందు నుండే వివాదాలలో ఉంది . ఈ సినిమాను హాలీవుడ్ సినిమా లార్గో వించ్ను కాపీ కొట్టి తీశారని ఫ్రెంచ్ దర్శకుడు జెరోమ్ సాల్ ఆరోపించారు. తీరా సినిమా విడుదలయ్యాక.. సినిమా తీయడం రాకపోతే కనీసం కాపీ కొట్టడం అయినా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. పలువురు సినిమా క్రిటిక్స్ కూడా సాహో సినిమాలో లార్గో వించ్లో దగ్గరి పోలికలున్నాయని రాశారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా హాలీవుడ్లో విడుదలైన లార్గో వించ్ సినిమాను పోలి ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా సుజీత్ స్పందించారు. అసలు తాను చూడని సినిమాను ఎలా కాపీ కొడతానని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం తో మన తెలుగు వారి దగ్గర కథలు లేవా? అన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలిగింది. 💥Saaho సినిమా కాపీ కాదు చూసి మాట్లాడండి -సుజీత్ స్పందన : ఈ కామెంట్లపై తాజాగా...
- [వరుణ్ తేజ్ కి ఛాలెంజ్ విసిరిన నితిన్](https://teluguwonders.com/nithin-challenge-to-varun-tej/): Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘వాల్మీకి’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతోచిత్ర ప్రచార కార్యక్రమాలపై యూనిట్ దృష్టి పెట్టింది.తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ మూవీకి రీమేక్గా వస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ⭐‘వాల్మీకి’ పై ఇంట్రెస్ట్ పెంచేస్తున్న విషయాలు : ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. 👉మాస్ లుక్లో వరుణ్ తేజ్ను చూసిన ఫ్యాన్స్ అదరహో అన్నారు. 👉వినాయక చవితి సందర్భంగా వచ్చిన క్లాసికల్ లుక్ చూసి వరుణ్ బాబు సూపరబ్బా అన్నారు. మొత్తం మీద రెండు డిఫరెంట్...
- [బిగ్ బాస్ లో వరుణ్ ని ఎలిమినేట్ చేసిన వితిక -వీరి గొడవ ఎందాక వెళ్తుందో](https://teluguwonders.com/vitika-eliminat-varun/): Teluguwonders: వితికా షెరు.. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో టైటిల్ ఫేవరేట్గా ఉన్న వితికా మిగిలిన కంటెస్టెంట్స్కు గట్టిపోటీనే ఇస్తుంది. భర్తతో కలిసి గేమ్ ఆడుతుంది.బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్తో కలిసి ఎంట్రీ ఇచ్చిన వితికా షెరు టైటిల్ ఫేవరేట్గా సేఫ్ గేమ్ ఆడుతోంది. 👉ఏడో వారంలోనూ భర్తతో కలిసి ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ, గొడవపడుతూ హాట్ టాపిక్ అవుతోంది. 💚వితికా షేరు : బిగ్ బాస్ షోతో క్రేజ్ సంపాదించిన వితికా.. ఒకప్పుడు గ్లామర్ బ్యూటీగా సెగలు రేపింది. తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ సంపాదించలేకపోయిన వితిక బిగ్ బాస్ తో పాపులారిటీ సంపాదించుకుంది .దాంతో అప్పటి హాట్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్లో భర్త వరుణ్ సందేశ్తో కలిసి అడుగుపెట్టిన భీమవరం బ్యూటీ వితికా షెరు అసలు పేరు జీడిగుంట వితిక. పుట్టింది...
- [ప్రపంచ రికార్డు సాధించిన మలింగ](https://teluguwonders.com/malinga-world-record/): Teluguwonders: 4 బంతుల్లో 4 వికెట్లు…తీసి మలింగ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు .. మూడో బంతికి మన్రోను ఔట్ చేసిన మలింగ.. నాలుగో బంతికి రూథర్ఫర్డ్, ఐదో బాల్కి గ్రాండ్ హోమ్, ఆరో బంతికి టేలర్ను ఔట్ చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ కు చుక్కలు చూపించాడు. 💥4 బంతులు.. 4 వికెట్లు: 4 బంతుల్లో 4 వికెట్లు…తో మలింగ ప్రపంచ రికార్డ్ సాధించాడు. శ్రీలంక సీనియర్ బౌలర్ లసిత్ మలింగ మరోసారి అదరగొట్టాడు. న్యూజిలాండ్తో పల్లెకెలెలో జరిగిన మూడో టీ20లో చెలరేగిపోయాడు. బుల్లెట్లాంటి బంతులు విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. వరస బంతుల్లో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కోలిన్ మన్రో (12), హమీష్ రూథర్ఫర్డ్ (0), కోలిన్ డి గ్రాండ్హోమ్ (0), రాస్ టేలర్ (0) ఓట్...
- [విడుదల..అయిన 'సచివాలయ' AHA పరీక్ష ఆన్సర్ 'కీ' -ఉత్తీర్ణులైతే చాలు ఉద్యోగం](https://teluguwonders.com/released-secrethalaya-aha-exam-ansar-key/): Teluguwonders: AP Grama Sachivalayam Exam Answer Keys 2019 | గ్రామ సచివాలయ ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ప రీక్ష ప్రాథమిక ‘కీ’ని అధికారులు వెల్లడించారు. ప్రాథమిక కీపై సెప్టెంబరు 9 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం తుది ‘కీ’తోపాటు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 6న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాతపరీక్షలు నిర్వహించారు. 👉ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష నిర్వహించగా.. 👉మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10,680 పోస్టుల భర్తీకి సెప్టెంబరు 6న రాతపరీక్షలు నిర్వహించారు. 👉794 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులకుగానూ మొత్తం 12,116 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 💥పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు...
- [నేడు జరుగనున్న 5వ రోజు సచివాలయ పరీక్షలు](https://teluguwonders.com/5th-day-secretariat-exams-to-be-held-today/): Teluguwonders: కేటగిరీ-2 ఉద్యోగాలకు ఉదయం సెషన్లో, కేటగిరీ-3 ఉద్యోగాలకు మధ్యాహ్నం సెషన్లో పరీక్షలు జరుగనున్నాయి. సాయంత్రానికి ప్రాథమిక ‘కీ’ వెల్లడి అవ్వనుంది.AP Grama Sachivalayam Recruitment 2019 ఏపీలో 1.26 లక్షల గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల నియమాకాల్లో భాగంగా ఐదోరోజు (సెప్టెంబరు 7) ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. 💥15,159 ‘సచివాలయ’ ఉద్యోగాల భర్తీకి నేడు జరుగనున్న రాతపరీక్షలు : ఏపీలో ఏర్పాటుకానున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి.. శనివారం (సెప్టెంబరు 7) 15,159 పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో కేటగిరీ-2 పరిధిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్-11,158 పోస్టులు, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ-3601 పోస్టులు ఉండగా.. కేటగిరీ-3 పరిధిలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్-400 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ-2 ఉద్యోగాలకు ఉదయం సెషన్లో, కేటగిరీ-3 ఉద్యోగాలకు మధ్యాహ్నం సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఉదయం నిర్వహించిన పరీక్ష ప్రాథమిక...
- [విక్రమ్ ల్యాండర్ నుండి.. చివరి నిమిషంలో నిలిచిపోయిన సంకేతాలు..ఉత్కంఠత గా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం](https://teluguwonders.com/the-last-minute-signals-from-vikramlander-are-awaited-by-the-world/): Teluguwonders: యావత్తు భారతావని ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో నిరాశ చెందారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. 👉 130 కోట్ల మంది భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో గతితప్పింది. తన 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం అనంతరం చంద్రుడిపై సజావుగా దిగుతున్న విక్రమ్ ల్యాండర్ నుంచి భూకేంద్రానికి ఒక్కసారిగా సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న యావత్తు ప్రపంచ నిరాశకు గురైంది 👉వివరాల్లోకి వెళ్తే : చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-2కు చివరి నిమిషంలో లోపం తలెత్తింది. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలో ల్యాండర్లో సమస్య తలెత్తి, సంకేతాలు నిలిచిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం.. అనంతరం సంకేతాల నిలిచిపోయాయి. విక్రమ్ ల్యాండర్ ప్రయాణం...
- [ఎన్టీఆర్ బయోపిక్ అలా తీసుండి కూడదు..రామ్ గోపాల్ వర్మ నే కరెక్ట్](https://teluguwonders.com/ntr-biopic/): Teluguwonders: ఎన్టీఆర్ బయోపిక్ నాకో గుణపాఠం అంటున్నారు ఆ సినిమా నిర్మాత 🔴నిర్మాత విష్ణు ఇందూరి : మంచి కథలను వెండితెరపైకి తీసుకురావడంలో నిర్మాత విష్ణు ఇందూరిది అందెవేసిన చెయ్యి. అయితే విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు మాత్రం తనకు తీవ్ర నిరాశ మిగిల్చాయని పేర్కొన్నారు. ఈ ఓటమి తనకో గుణపాఠం లాంటిదని విష్ణు అన్నారు. 💥అదే నేను చేసిన తప్పు : అలనాటి నటులు నందమూరి తారక రామారావు బయోపిక్పై అంత ఖర్చు చేయడమే తాను చేసిన తప్పని అంటున్నారు నిర్మాత విష్ణు ఇందూరి. భారీ బడ్జెట్తో ఈ సినిమాలు తీశానని కానీ అవి బాక్సాఫీస్ వద్ద బెడిసికొట్టి గుణపాఠం చెప్పాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడి బయోపిక్ తీసినందుకు ఓ పక్క సంతోషంగా ఉన్నా అది ప్రేక్షకుల అంచనాలను అందుకోనందుకు చాలా బాధగా ఉందని...
- [పూరి పెట్టిన ఇస్మార్ట్ ఫోటో ..ఛార్మీ కి..గుడ్ బై..](https://teluguwonders.com/ishmart-photo-by-puri/): Teluguwonders: పూరి జగన్నాథ్.. ఈయన సినిమాల్లో హీరోలు డిఫరెంట్గానే కాదు, పరమ నాటుగా కూడా ఉంటారు. మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ అర్థంలా కనిపిస్తారు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆయా హీరోలకు పూరి సినిమా సంథింగ్ స్పెషల్. పూరికి అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అనే డౌట్ చాలామందికి వస్తుంది. నిజానికి పూరి బిహేవియర్నే ఆయన సినిమాల్లో హీరోలకి కూడా ఆపాదిస్తారు. తన 23వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా పూరి పోస్ట్ చేసిన రీసెంట్ అండ్ లేటెస్ట్ పిక్ చూస్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈరోజు తన 23వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 💐ఇస్మార్ట్ పూరి -ఇస్మార్ట్ పిక్ : ఆ పిక్లో పూరి ఇచ్చిన పోజు చూస్తే ఇస్మార్ట్ పూరి అనాల్సిందే. పూరి తన 23వ యానివర్సరీ సందర్భంగా తన సతీమణి లావణ్య పూరితో కలిసి దిగిన ఒక క్యూట్...
- [రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు](https://teluguwonders.com/here-are-the-9-best-foods-for-developing-platelets-in-the-blood/): TELUGUWONDERS: ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో ఎక్కువమంది హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్నారు. కొంచం ముందు జాగర్త చర్యలు తీసుకుంటే ఇబ్బంది రాదు. పూర్తిగా చదవండి రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు 1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి. 2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది . 3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. 4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు. 5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్...
- [నేడు శ్రీకాకుళంలో జగన్ పర్యటన..](https://teluguwonders.com/jagan-tour-in-srikakulam-today/): Teluguwonders: ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నేరవేర్చే క్రమంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. 👉పలాసలో తొలుత అడుగుపెట్టనున్న సీఎం, ఇప్పటికే ఆ ప్రాంత వాసులకు ఇచ్చిన హామీల పరిష్కారానికి జీవోలను విడుదల చేశారు. పలాసలో 200 పడకల సూపర్స్పెషాల్టీ కిడ్నీ హాస్పిటల్, రిసెర్చ్ సెంటర్, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందు కోసం రూ.50 కోట్ల నిధులను కూడా మంజూరుచేశారు. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణానికి రూ.11.95 కోట్లతో అనుమతులు ఇచ్చారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10వేల...
- [ఇక ప్రజల్లోకి..మరింతగా వెళ్ళ నున్న జనసేన](https://teluguwonders.com/janasena-2/): Teluguwonders: Janasena Party| జగన్ పాలనపై వంద రోజుల వరకు ఏమీ మాట్లాడకూడదని అనుకున్నాం.. ఇకపై వెనక్కు తగ్గేది లేదు అంటున్నారు జనసేనాని దిండిలో జరిగిన జనసేన పార్టీ మేధో మధనం కు జనసేన అధినేత పవన్ హాజరయ్యారు . ఇక ప్రజా పోరాటాలకు జనసేన సిద్ధం అంటున్నారు . 🔴ప్రజలకు అండగా నిలబడాలి: గురువారం తూర్పుగోదావరి జిల్లా దిండిలో నిర్వహించిన జనసేన మేధోమధనం సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతోనూ సమావేశమయ్యారు.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చిన జనసేన అండగా నిలబడాలని పిలుపునిచ్చారు అధినేత పవన్ కళ్యాణ్. నిరంతరం ప్రజల పక్షాన నిలిచేది జనసేవ పార్టీయేనని.. రాబోయే రోజుల్లో ప్రతి అంశంపై ప్రజల్లోకి వెళ్దామని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల వరకూ ఏమీ మాట్లాడకూడదని అనుకున్నామని.. కానీ పాలన విధానం...
- [మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకోనున్న చంద్రయాన్ -2 విక్రం లాండర్](https://teluguwonders.com/the-chandrayaan-2-vikram-lander-is-expected-to-reach-the-south-pole-in-the-next-few-hours/): Teluguwonders: చందమామపై భారత కీర్తిపతాక రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 మరి కొద్ది గంటల్లో తన లక్ష్యాన్ని చేరుకోనుంది.భారతీయులే కాదు యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 నేటి అర్థరాత్రి కీలక ఘట్టానికి సిద్ధమైంది. 👉చంద్రయాన్-2 ..48 రోజుల సుదీర్ఘ ప్రయాణం ఒక ఎత్తైతే, చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టడానికి ముందు 15 నిమిషాలు ఒక ఎత్తు. ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.👉నేటి అర్ధరాత్రి జాబిల్లిపై విక్రమ్ ల్యాండింగ్.. 💥శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముహూర్తం : శుక్రవారం అర్ధరాత్రి 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దిగే...
- [మరింత ఆకర్షణీయంగా ఉన్న మహేష్ బాబు సంతూర్ యాడ్](https://teluguwonders.com/even-more-impressive-is-mahesh-babu-santoor-ad/): Teluguwonders: ‘‘నేనా.. కాలేజా.. మమ్మీ.. సంతూర్.. సంతూర్’’ అంటూ వచ్చే ప్రకటనను కొన్ని ఏళ్లుగా మనం టీవీలో చూస్తున్నాం. సంతూర్ సబ్బు వాడితే ఎప్పటికీ యవ్వనంగా మెరిసే చర్మం మీ సొంతమని ఈ యాడ్ ఉద్దేశం. అసలు సంతూర్ సోప్కి అంత ఆదరణ లభించడానికి కారణం ఈ విధమైన ప్రకటనలే. సంతూర్ సబ్బుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ ప్రకటన ఎంతగానో ఉపయోగపడింది. మోడల్స్ మారినా, బ్రాండ్ అంబాసిడర్స్ మారినా ఈ ప్రకటనలో ఉన్న థీమ్ మాత్రం మారలేదు. ఇప్పటికీ ఎప్పటికీ ‘‘యవ్వనంగా మెరుస్తూ కనిపించే’’ యాడ్ ఇది. 🔴ముగ్గురు సూపర్ స్టార్లతో : హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ముగ్గురు సూపర్ స్టార్లను సంతూర్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. హిందీలో వరుణ్ ధావన్, తమిళంలో కార్తి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. 👉తెలుగులో రెండోసారి మహేష్ బాబు : సూపర్ స్టార్ మహేష్ బాబు రెండోసారి సంతూర్ సబ్బుకి బ్రాండ్ అంబాసిడర్గా...
- [పునాది తీస్తుంటే.. బంగారం పెట్టె దొరికింది](https://teluguwonders.com/gold-box-is-found/): Teluguwonders: ఉత్తర్ప్రదేశ్: ఇంటి నిర్మాణం కోసమో లేక బావి కోసమో భూమిని తవ్వినప్పుడు లంకె బిందెలు లేక బంగారంతో నిండిన పెట్టెలు దొరకడం గురించి వినే ఉంటాం. అలాంటి నిధి దొరికితే ఎవరికి సొంతం అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ ప్రదేశం లేక స్థలం ఎవరి అధీనంలో ఉంటే, నిధి వారి సొంతం అనుకుంటాం. అంతే కదా..! కానే కాదు. అది ప్రభుత్వానికి చెందుతుంది. చట్టపరంగా చూసుకుంటే మనం దానికి సంబంధించిన పత్రాలు చూపిస్తేనే.. ఆ నిధి మనకు స్వాధీనం అవుతుంది. లేదంటే ప్రభుత్వ వశం అవుతుంది. ఉత్తర్ప్రదేశ్ హార్దోయి జిల్లాకి చెందిన ఓ యజమాని తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్విస్తుండగా ఓ పెట్టె బయటపడింది. ఏంటా అని తెరచి చూస్తే దాని నిండా బంగారు, వెండి ఆభరణాలే… ఎంచక్కా నిధి దొరికింది అన్న సంతోషంలో ఆ యజమాని మునిగి తేలాడు. కానీ దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించకపోవడం...
- [10 సంవత్సరాలు 13 ఫ్లాప్ లు నాగచైతన్యకు అరుదైన " రికార్డు "](https://teluguwonders.com/13-flaps-for-10-years-is-a-rare-record-for-nagachaitanya/): Teluguwonders: నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ విడుదలై 10 సంవత్సరాలు గడిచిపోయింది. మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను అందుకున్న చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాల సంఖ్య ఇంకా 20కు కూడ చేరువ కాకపోయినా చైతన్యకు సుమారు 13 ఫ్లాప్ లు ఉన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డ్ మరో యంగ్ హీరోకి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ నుండి ఆ హీరో కనుమరుగు అయిపోయి ఉండేవాడు. చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ‘ఏమాయ చేసావె’ ‘100% లవ్’ ‘ప్రేమమ్’ ‘మజిలీ’ మాత్రమే చైతన్య గుర్తించుకో తగ్గ సినిమాలు. చైతన్యకు మాస్ హీరో ఇమేజ్ అంటే చాల ఇష్టం ఈ ఇమేజ్ కోసం చేసిన ‘ఆటోనగర్ సూర్య’ ‘బెజవాడ’ ‘దోచేయ్’ ‘సాహసం శ్వాసగా సాగిపో’ ‘యుద్ధం శరణం’ భయంకరమైన ఫ్లాప్ లుగా మారాయి. అయితే ఎప్పటికైనా మాస్ హీరో అనిపించుకోవాలని చైతన్య తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో రవితేజాతో...
- [ఇక సులభంగా పాస్పోర్టు](https://teluguwonders.com/m-passport-service/): Teluguwonders: ‘ఎం-పాస్పోర్టు సేవ’ యాప్తో వ్యయప్రయాసలకు చెక్ ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. నకళ్లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మూడు సింహాల లోగోతో పాస్పోర్ట్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే అక్షరాలను గమనించాలి. ఇన్స్టాల్ చేసిన వెంటనే ‘ఎం-పాస్పోర్ట్ సేవ’ ఆంగ్ల నామంతో భారతదేశ చిత్రపటంతో కూడిన నీలిరంగు చిత్రం దర్శనమిస్తుంది. తర్వాత మనకు కనిపించేదే హోమ్ పేజీ. అందులో పాస్పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన 10 రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. నూతనంగా దరఖాస్తు చేసుకునేవారు అందులో ఉన్న న్యూ యూజర్ రిజిస్టర్ అనే అంశాన్ని ఎంచుకోవాలి. తొలి ఎంపిక దరఖాస్తుదారుడు ఏ పాస్పోర్ట్ కార్యాలయం పరిధిలో నివాసం ఉంటున్నాడు, తర్వాత సాధారణమైన వివరాలు, పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, అందులోనే ఓ యూజర్ ఐడీ, పాస్వర్డ్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేది రోబో కాదని నిర్ధారించేందుకు చూపిన సంఖ్యలు లేదా ఆంగ్ల అక్షరాలను అక్కడి ఖాళీ పెట్టెలో నింపాలి....
- [" తులసిమాలలు "మార్చుకున్నాం !!](https://teluguwonders.com/software-employee-sonu/): Teluguwonders: మేమిద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకునేందుకు పోరాటం కొనసాగిస్తాం’ అంటూ కేరళ కు చెందిన నికేశ్ ఉషా పుష్కరన్, సోను తాము స్వలింగ సంపర్కులమన్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో తమ పెళ్లి విషయం బయటపెట్టే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. ఏడాది క్రితమే గురవాయర్ శ్రీకృష్ణ గుడిలో తాము వివాహబంధంతో ఒక్కటయ్యామని, తమ బంధానికి దేవుడు మాత్రమే సాక్షి అని తెలిపారు. ఈ విషయం గురించి నికేశ్ చెబుతూ..’ మాది త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్. నేను గతంలో ఓ వ్యక్తితో పద్నాలుగేళ్లు ప్రేమలో ఉన్నాను. పెళ్లి చేసుకుని మన బంధం గురించి అందరికీ చెప్పమని అతడిని అడిగాను. కానీ సమాజానికి భయపడి తను నాకు దూరంగా వెళ్లిపోయాడు. అలా దాదాపు రెండేళ్లపాటు నరకం అనుభవించాను....
- [గంజాయి స్మగ్లర్లు ఇక తప్పించుకోలేరు!](https://teluguwonders.com/cannabis-smugglers-can-no-longer-escape/): Teluguwonders: గంజాయి స్మగ్లర్ల పనిపట్టేందుకు.. కొత్త పంథాను ఎంచుకున్నారు విశాఖ జిల్లా పోలీసులు. అక్రమ రవాణాకు చెక్ పట్టేందుకు.. నార్కోటిక్స్లో శిక్షణ పొందిన జాగిలాలను రంగంలోకి దింపుతున్నారు. దీంతో స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పోలీసు జాగిలాలు మత్తుపదార్థాల గుట్టును రట్టు చేస్తున్నాయి. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా.. దాని మూలాలు విశాఖ మన్యంలోనే బయటపడటం కలవరం రేపుతుంది. ఇక్కడి అడవుల్లో పండే గంజాయికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉండటంతో.. స్మగ్లర్లు అక్రమ రవాణా చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో భారీగా ఆదాయం వస్తుండటంతో స్మగ్లర్లు మరింత దూకుడు పెంచారు. పర్యాటకులు, ప్రయాణీకులు, విద్యార్ధుల రూపంలో మత్తు పంటను అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసు, ఎక్సైజ్ శాఖలు ఎన్ని విధాలుగా నిఘా పెట్టినా.. స్మగ్లర్ల దూకుడు మాత్రం అరికట్టలేకపోతున్నారు. కూరగాయలు, మొక్కలు, నిత్యావసరాల మాటున టన్నుల కొద్దీ గంజాయి సరిహద్దులు దాటిపోతోంది. నిఘా అధికమైన ప్రతీసారీ… తనిఖీలకు చిక్కకుండా...
- [తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు నేడే వీడ్కోలు..](https://teluguwonders.com/telangana-governor-narasimhan/): Teluguwonders: గవర్నర్ నరసింహన్ పదవీ బాధ్యతలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రపతి పాలన, రాష్ట్ర విభజనకు సాక్షిగా నిలిచిన నరసింహన్ను ఆత్మీయ సన్మానం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో అతి ఎక్కువ కాలం గవర్నర్గా చేసిన రికార్డు సృష్టించిన నరసింహన్కు సాయంత్రం వీడ్కోలు పలుకుతోంది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. మరోవైపు.. కొత్త గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఈఎస్ఎల్ నరసింహన్ 2009 డిసెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఓ రేంజ్లో ఉన్నప్పుడు అప్పటి యుపీఏ ప్రభుత్వం ఏరికోరి నరసింహన్ను పంపింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా సుధీర్ఘ కాలం కేంద్రంలో ప్రభుత్వాలు మారినా గవర్నర్గా కొనసాగారు. కేంద్ర నిఘా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న నరసింహన్ ఉద్యమ సమయంలో చాకచక్యంగా వ్యవహరించారు. ఎన్డీ తివారీ వారసుడిగా ఏపికి వచ్చిన గవర్నర్ తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేశారు....
- [చివర్లో చుక్కెదురు: చంద్రయాన్-2ను కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు](https://teluguwonders.com/scientists-heading-towards-the-discovery-of-chandrayaan-2/): Teluguwonders: కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్రకటించింది. చంద్రునిపై 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సాఫీగానే సాగింది. ఇక ల్యాండ్ అయ్యేందుకు నిమిషాల వ్యవధి మాత్రమే ఉందన్న తరుణంలో ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. తెల్లవారితే శనివారం 1:38 గంటలకు ల్యాండర్ విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. కక్ష్య నుంచి చంద్రుడిపై దిగే ప్రక్రియ 1:48 గంటలకు ల్యాండర్ ఫైన్ బ్రేకింగ్ వరకూ రాగలిగాం. లోకల్ నావిగేషన్ అందుకోవడానికి ఇంకా 2 నిమిషాల సమయం మాత్రమే ఉంది. కానీ, అనుకున్నట్లు జరగలేదు. పథకం ప్రకారం జరిగితే 1:52 గంటలకు ల్యాండర్ చంద్రుడి తొలి చిత్రాన్ని భూమికి పంపించి...
- [అసభ్యకర మాటలతో ఇలియానా ని ఇబ్బంది పెట్టిన నెటిజన్ : గట్టిగా సమాధానం ఇచ్చిన నడుం సుందరి](https://teluguwonders.com/netizan-who-embarrassed-ileana-with-vulgar-words/): Teluguwonders: సెలబ్రిటీలు సరదాగా అభిమానులతో చాట్ చేయాలని అనుకుంటుంటే దానిని మిస్యూస్ చేసుకుంటున్నారు కొంతమంది నెటిజెన్స్ .సెలబ్రిటీలు రోజూ అభిమానులతో సమయం గడపడం కుదరని పని. అందుకే వారితో కనీసం సోషల్ మీడియా ద్వారానైనా టచ్లో ఉండాలని అనుకుంటారు. సమయం కుదిరినప్పుడల్లా వారి కోసం ఇన్స్టాగ్రామ్ ద్వారానైనా, ట్విటర్లోనైనా చాట్ సెషన్ ఏర్పాటుచేస్తుంటారు. అయితే ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ వారిని ఆగ్రహానికి గురిచేస్తుంటారు కొందరు నెటిజన్లు. 👉గతంలో నటి రకుల్ ప్రీత్ సింగ్కు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. ఆమె ముంబయికి వెళ్లినప్పుడు కాస్త పొట్టి దుస్తులు వేసుకుని ఫొటోలు దిగింది. వీటిపై ఓ నెటిజన్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘కారులో సెక్స్ కానిచ్చేసి ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయినట్లుంది’ అని కామెంట్ చేశాడు. దాంతో రకుల్కి ఒళ్లుమండిపోయింది. ‘కారులో మీ అమ్మ కూడా ఇలాంటి సెక్స్ సెషన్స్ బాగా చేస్తుందేమో. అందుకే ఈ విషయంలో నీకు బాగా అనుభవం ఉన్నట్లుంది. ఆ...
- [లీకైన RRR సీన్లు ...యాక్షన్ తీసుకున్న రాజమౌళి కొడుకు](https://teluguwonders.com/leaked-rrr-scenes-rajamoulis-son-who-took-action-leaked-rrr-scenes-rajamoulis-son-who-took-action-leaked-rrr-scenes-rajamoulis-son-who-took-action/): Teluguwonders: 💥💥దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. బల్గేరియాలో ప్రస్తుతం తారక్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. చరణ్ తన పాత్ర కోసం రిహార్సల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో సెట్స్లోకి బాలీవుడ్ భామ ఆలియా భట్, బాలీవుడ్ సూపర్స్టార్ అజయ్ దేవగణ్ అడుగుపెడతారు. అయితే సినిమా టీం బల్గేరియాకు వెళ్లకముందు కోకాపేట్లో భారీ సెట్ వేసి కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఓ భారీ సినిమా తెరకెక్కుతున్నప్పుడు ఎలాంటి సన్నివేశాలు లీకవకుండా చాలా కేర్ఫుల్గా ఉంటుంది చిత్రబృందం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుంటారు. అలాంటివారిని చూసినప్పుడు కోపం కట్టలు తెంచుకురావడంలో తప్పు లేదు. 🔴సీన్లు లీక్ చేసిన వ్యక్తి.. : ఫోన్ పగలగొట్టిన రాజమౌళి కుమారుడు. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న...
- [ఒకే సినిమాలో ఇద్దరు మెగా హీరోలను చూపిస్తున్న హరీష్ శంకర్](https://teluguwonders.com/harish-shankar-showing-two-mega-heroes-in-one-movie/): Teluguwonders: 💥ఒకే సినిమాలో పవర్ స్టార్, మెగాస్టార్ : అప్పట్లో ఒక నికార్సయిన పవర్ స్టార్ అభిమానిలా ‘గబ్బర్ సింగ్’ని తెరకెక్కించి ఇండస్ట్రీలో పాత రికార్డ్స్కి పాతర వేసిన హరీష్ ఈసారి ‘వాల్మీకి’తో కూడా అదే ఫీట్ రిపీట్ చెయ్యాలని ట్రై చేస్తున్నాడు. తనకు తెలిసిన మాస్ మంత్రాన్నే మరింత గట్టిగా పటిస్తున్నాడు. అనుకోకుండా కథ, కథనాలు తేడా కొట్టినా కూడా సినిమా నిలబడిపోవడానికి కావాల్సిన మాసివ్ మాస్ స్టఫ్తో వస్తున్నాడు. 💥 ‘వాల్మీకి’: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ముకుంద’ సినిమాతో తన జర్నీ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఫిదా’తో ఫామ్లోకి వచ్చేసాడు. ఆ సినిమా తరువాత వచ్చిన ‘తొలిప్రేమ’తో తన స్టఫ్ని ప్రూవ్ చేసుకున్నాడు. మధ్యలో వచ్చిన ‘అంతరిక్షం’...
- [కొత్తగా ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న హాట్ హీరోయిన్ తమ్ముడు](https://teluguwonders.com/hot-heroine-younger-brother-romance-with-the-new-heroine/): Teluguwonders: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు. మరో పక్క ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది . కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. ఇప్పుడు సిద్ధార్థ్ దక్షిణాది నటితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. 👉వివరాల్లోకి వెళ్తే : ఏప్రిల్లో ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రాకు ఇషితా అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఇషిత నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలన్నీ డిలీట్ చేసేశారు. దాంతో వీరిద్దరి నిశ్చితార్ధం రద్దయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తామిద్దరం పెళ్లికి సిద్ధంగా లేమని కూడా వారు మీడియా ముందు బయటపెట్టారు. అలా ఎవరి దారి వారు చూసుకున్నారు. 🔴మెడికల్ ఎమర్జెన్సీ : ఇషితతో సిద్ధార్థ్ పెళ్లి రద్దు అవ్వడానికి మెడికల్ ఎమర్జెన్సీ కారణమని తల్లి మధు చోప్రా...
- [హైకోర్టు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు](https://teluguwonders.com/high-court-jobs-application-deadline/): Teluguwonders: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పొడగించింది. సెప్టెంబరు 18 వరకు పొడిగిస్తున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. వాస్తవానికి దరఖాస్తు గడువు సెప్టెంబరు 4తో ముగియాలి.. కానీ మరో రెండువారాల పాటు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, బీసీ అభ్యర్థులు రూ.800; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఖాళీల వివరాలు… ✪ మొత్తం పోస్టుల సంఖ్య: 1,539 జిల్లాల వారీగా ఖాళీలు.. జిల్లా పోస్టులు: అదిలాబాద్-68, ఖమ్మం-205, కరీంనగర్-200, మహబూబ్నగర్-174, మెదక్-116, నిజామాబాద్-127, నల్గొండ-209, వరంగల్-87, హైదరాబాద్-178, రంగారెడ్డి-175, మొత్తం ఖాళీలు-1,539. పోస్టుల వివరాలు.. పోస్టుల: పోస్టుల సంఖ్య విద్యార్హత: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 54 ఏదైనా డిగ్రీ: జూనియర్...
- [128.85 కోట్లకు భారతదేశ జనాభా!](https://teluguwonders.com/indias-population-at-128-85-crore/): Teluguwonders: భారతదేశ జనాభా 128.85 కోట్లకు చేరుకుంది. జాతీయ జనాభా లెక్కల విభాగం తాజా వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల విభాగం 2017లో చేపట్టిన గణాంకాల వివరాలను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ ఏడాది వ్యవధిలో దేశంలో 1.45 కోట్ల మంది జనాభా పెరిగారు. కాలం తీరి వెళ్ళేవారు వెళ్ళిపోగా.. కొత్తగా పుడుతున్న శిశువులతో దేశంలో ఈ పెరుగుదల కనిపించింది. నిమిషానికి 49 మంది జన్మిస్తుంటే.. 15 మంది కన్నుమూస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామాల్లో కంటే శిశు జననాలు పట్టణాల్లో ఎక్కువగా ఉంటున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో 2017 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ 6,17,620 మంది శిశువులు జన్మించారు. వీరిలో74.85 శాతం పట్టణాల్లోనే పుట్టారు. గ్రామీణ ప్రాంతాల కన్నా...
- [అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏంటో తెలుసా?](https://teluguwonders.com/kohlis-and-anushka/): Teluguwonders: ముంబయి: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్కశర్మది చక్కని ప్రేమకథ. సినిమాల్లో ప్రేమ జంటల మధ్య అలకలు సాధారణమే. అలాగే వీరి ప్రేమ కథలోనూ కొన్ని అలకలు ఉన్నాయి. స్నేహంతో చిగురించిన ప్రేమబంధానికి ఒకనొక సమయంలో అడ్డంకులు వచ్చాయి. చలన చిత్రాల్లో మాదిరిగా తమ విరహాన్ని ఈ జంట మరింత దగ్గరయ్యేందుకే ఉపయోగించుకుంది. చివరికి 2017లో ఇటలీలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఇంతకీ అనుష్కతో కోహ్లీ తొలి పలుకులు ఏమిటో తెలుసా? అమెరికన్ టెలివిజన్ స్పోర్ట్స్ రిపోర్టర్ గ్రాహమ్ బెనసింజర్కు ఇచ్చిన ముఖాముఖిలో అనుష్కతో తన తొలిపరిచయం ఎలా సాగిందో విరాట్ వివరించాడు. తాను ఆమెతో మాట్లాడిన తొలిపలుకులు ఏంటో చెప్పాడు. యాదృచ్ఛికంగా వీరిద్దరి తొలి పరిచయం అంత రొమాంటిక్గా ఏమీ సాగలేదు. అనుష్క, కోహ్లీ ఓ షాంపూ ప్రకటన కోసం తొలిసారి కలుసుకున్న సంగతి తెలిసిందే. అనుష్క ప్రొఫెషనల్ నటి కావడంతో విరాట్ కాస్త నెర్వస్కు...
- [కస్టమర్స్ కు భారీ షాక్ ఇచ్చిన' జియో గిగా ఫైబర్'.....!!](https://teluguwonders.com/jio-giga-fiber/): Teluguwonders: మూడేళ్ల క్రితం టెలికాం రంగంలో నూతన విప్లవానికి శ్రీకారం చుట్టి, మొబైల్ ఇంటర్నెట్ ధరలను సామాన్యుడికి సైతం ఎంతో చేరువ చేసిన రిలయన్స్ జియో సంస్థ, అనతి కాలంలోనే కోట్లాదిగా సబ్ స్క్రైబర్స్ ను తమ వైపుకు తిప్పుకుంది. అయితే అదే సమయంలో రాబోయే మరికొద్ది కాలంలో తమ నుండి అత్యధిక స్పీడ్ కలిగిన బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు కూడా అంబాటులోకి రానున్నట్లు తెల్పింది జియో సంస్థ. ఇక అప్పట్లో తాము చెప్పినట్లుగా, త్వరలో ప్రవేశపెట్టబోయే జియో గిగా ఫైబర్ సేవలను గురించి, గత నెలలో తమ ఎజిఎం లో అధికారిక ప్రకటన చేసారు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ. రూ.700 మొదలుకుని రూ.10,000 వరకు గిగా ఫైబర్ ప్లాన్స్ అందుబాటులోకి వస్తాయని, అలానే ముఖ్యంగా నేటి కాలంలో సామాన్యుడు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, డిటిహెచ్, వాయిస్ కాల్స్ కోసం ప్రత్యేకంగా విడివిడిగా డబ్బులు చెల్లించవస్తోందని భావించి, తాము...
- [ఒకినామా ఎలక్ట్రిక్ స్కూటర్లు](https://teluguwonders.com/okinawa-electric-scooter/): Teluguwonders: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనల తయారి సంస్థ ఒకినావా ‘ప్రైజ్ ప్రో’ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇండియాలో లాంచ్ చేసింది. దీని ధరను 71,990 రూపాయల (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించింది. గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కిల్ బ్లాక్అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్నుతీసుకొచ్చామని ఒకినావా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒకినావా ప్రైజ్ప్రో ఎకానమీ, స్పోర్ట్స్, టర్బో అనే మూడు మోడళ్లలో వినియోగదారులకు లభ్యంకానుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 90-110కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకోవడంలో గణనీయమైన ప్రగతిని సాధించామని ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎండీ జితేందర్ శర్మ వెల్లడించారు. భారతీయ వినియోగదారుల డిమాండ్ను తీర్చడానికి, ఎక్కువమంది వినియోగదారులను ఆకట్టుకొనేందుకు పెట్రోల్ స్కూటర్ కంటే సమర్థవంతమైన ఉత్పత్తులను పరిచయం చేయాలనుకుంటోందన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీలు బ్యాటరీ ఛార్జింగ్కు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాయని తెలిపారు. ఆఫీసులకు వెళ్లేవారికి, కుటుంబాలకు సంబంధించిన రోజువారీ ప్రయాణ అవసరాలను ఈ ప్రొడక్ట్ తీరుస్తుందన్నారు....
- [అద్దె ఇంటితో అంతులేని తిప్పలు..](https://teluguwonders.com/problems-with-rental-house/): Teluguwonders: నగరంలో సగటు జీవి బ్రతుకు కన్నీటి సాగరం అవుతుంది.రోజంత చేసుకు వచ్చిన కష్టం కనీస అవసరాలకే సరిపోగా,పొదుపు అనే మాట చూర్లో పొగలా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీరైతే ఏంటి,హర్డ్వేర్ ఇంజనీరైతే ఏంటి.అందరివి ఒకటే కష్టం.డబ్బుల కష్టం.పెరిగిన ధరలు,ఇబ్బంది పెట్టే ఇంటి రెంట్లు.ఇవన్ని మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. స్వంత ఇంటిలో వున్న వాళ్లకి తెలియదు రెంటు కష్టాలు అంటున్నారు కొందరు.ఇక ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టేవారు బ్యాచిలర్స్కు,ఫ్యామిలీకి అని డివైడ్ చేసి రెంట్లు బాగా వచ్చే విధంగా బ్యాంకుల్లో లోన్లు తీసుకుని నిర్మాణ పనులు చేపడుతున్నారు.ఇల్లు కట్టెటప్పుడు ఇంటి ఓనర్కు సినిమా కనిపిస్తే కట్టడం పూర్తి ఐనాక రెంట్లు కట్టెవాళ్లకి పార్ట్ పార్ట్ గా ఆ సినిమా చూపిస్తున్నారు. ఇంకా రెంట్లు కాస్త తక్కువగా వున్న ఏరియల్లో అద్దెకు తీసుకుందామంటే ఆఫీస్కు చాల దూరం అవుతుంది.ఈ ట్రాఫిక్లో అంత దూరం ప్రయాణం చేసేటంత రిస్క్ తీసు కోవడం లేదు కొందరు.నగరంలో ఉన్న...
- [సలాం స్మిత్: యాషెస్లో మూడో శతకం](https://teluguwonders.com/salam-smith/): Teluguwonders: మాంచెస్టర్: యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్స్మిత్ శతకం బాదేశాడు. తన అద్వితీయ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్కు కొరకరాని కొయ్యగా మారాడు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు సిరీస్లో మూడో శతకం అందుకున్నాడు. తన ప్రతిభ గాలివాటం కాదని నిరూపించాడు. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్ కసిగా ఆడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతి మెడకు తగలడంతో స్మిత్ మైదానంలో కూప్పకూలిపోయాడు. డ్రస్సింగ్ రూమ్కు వెళ్లి కాసేటి తర్వాత మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రోజు నుంచి కాంకషన్తో బాధపడటంతో సబ్స్టిట్యూట్గా మరో క్రికెటర్ వచ్చాడు. రెండో ఇన్నింగ్స్ ఆడలేదు. మూడో టెస్టుకు స్మిత్ను ఎంపిక చేయలేదు. ఈ మ్యాచ్లోనే బెన్స్టోక్స్ చరిత్రాత్మక ఇన్నింగ్స్తో వికెట్ తేడాతో ఇంగ్లాండ్ను గెలిపించిన సంగతి తెలిసిందే. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓవర్నైట్ స్కోరు 60తో ఆట కొనసాగించిన స్మిత్కు...
- [పరీక్షల్లో కాపీలు కొట్టకుండా.. ఇదేం పధ్దతి బాబోయ్ !](https://teluguwonders.com/without-copying-exams/): Teluguwonders: మెక్సికోలో ఓ స్కూలు టీచర్ పరీక్షల్లో విద్యార్థులు కాపీలు కొట్టకుండా వెరైటీ మెథడ్ ఫాలో అయ్యాడు. వాళ్ళ తలల మీద కార్డ్ బోర్డు బాక్సులు బోర్లించాడు. వాళ్ళు అటు,ఇటు దిక్కులు చూడకుండా..కేవలం టేబుల్ మీది కాగితం పైనే దృష్టి నిలపడానికి ఈ ఏర్పాటట. దీంతో ఈ బాక్సులే పెద్ద ‘ తలకాయలు ‘గా పాపం స్టూడెంట్స్ అంతా వాటిని ధరించి ఎగ్జామ్స్ రాయక తప్పలేదు. ఇది తెలిసిన ఆ విద్యార్థుల తలిదండ్రులు కోపంతో రగిలిపోయారు. ఆ ఉపాధ్యాయుడిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ పధ్దతి తమ పిల్లలను హింసించడమేనని ఫైరయ్యారు. తమ పిల్లల హక్కులను పరిరక్షించాలని స్కూలు యాజమాన్యాన్ని కోరారు. అయితే ఆ స్కూలు మేనేజ్ మెంట్ మాత్రం విద్యార్థుల సైకోమోటార్ డెవలప్ మెంట్ కి ఇది ఎంతగానో దోహదపడుతుందని అంటున్నారు. అంటే ఇలా చేస్తే వారు కాపీ కొట్టడాన్ని మానుకోవడమే కాదు.. వారి మేధాశక్తికి ఇది సహాయపడుతుందట....
- [JioFiber-eBrochure](https://teluguwonders.com/jiofiber-ebrochure/): [pdf-embedder url=”http://teluguwonders.com/wp-content/uploads/2019/09/JioFiber-eBrochure-V1.pdf”] Telugu Wonders
- [జయలలిత పాత్రలో..రమ్యకృష్ణ "క్వీన్"](https://teluguwonders.com/ramyakrishna-plays-role-as-jayalalithaa/): Teluguwonders: ఒకప్పటి అందాల నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. హీరోయిన్గా దక్షిణాది సినిమాలో ఓ వెలుగు వెలిగి తదనంతరం రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ శక్తిగా ఎదిగిన లేడీ లయన్ జయలలిత. దాదాపు 14 సంవత్సరాలకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవచేసిన పురచ్చి తలైవి.. తన అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ 2016 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఒక ప్రముఖ వ్యక్తిపై ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఒక బయోపిక్ మాత్రమే వచ్చింది. ఎన్టీఆర్ విషయంలో రెండు వచ్చాయి. కానీ, ఇప్పుడు జయలలిత జీవితానికి సంబంధించి బయోపిక్ల మీద బయోపిక్లు వస్తున్నాయి 🔴ఆ పాత్ర కోసం క్యూ లో ముగ్గురు దర్శకులు : అయితే, జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఆమె బయోపిక్ను తెరకెక్కించడానికి చాలా మంది దర్శకులు సిద్ధమైపోయారు. 👉 కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘శశి లలిత’ పేరిట బయోపిక్ చేస్తున్నారు. అలానే,...
- [సాధినేని యామిని దారి టీడీపీ నా..బీజేపీ నా..](https://teluguwonders.com/sadineni-yamini/): Teluguwonders: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని సాధినేని కలవడంతో ఆమె బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ప్రచారం జరిగింది. లక్ష్మీనారాయణతో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. యామిని సాధినేని పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం తో..కొద్ది రోజుల క్రితమే చంద్రబాబును కలిసిన యామిని పార్టీ మార్పుపై స్పందించారు. 💥కీలక వ్యాఖ్యలు చేసిన యామిని సాధినేని : గత రెండు మూడు నెలలుగా మీడియా ముందు కనిపించని ఆమె తాజాగా తన రాజకీయ భవిష్యత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని పార్టీ మారడంపై స్పందించారు. ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన యామిని.. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. పార్టీ మారే ఉద్దేశం ఉంటే తానే స్వయంగా మీడియా ముందుకు వచ్చిన చెబుతానంటున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. వారిని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి.. ప్రభుత్వానికి కొంత...
- [తనకు ప్రాణ హాని ఉందంటున్న ఆర్టిస్ట్ సునీత..పవన్ కళ్యాణ్ కి ఏంటి సంబంధం...??!!](https://teluguwonders.com/artist-sunita/): Teluguwonders: 🔴పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు : గొడవ జరిగింది నాకు, బన్నీ వాస్కి. మధ్యలో జనసేన, పవన్ కళ్యాణ్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. నేను సూసైడ్ చేసుకుంటా.. ఆ ఛానల్ వాళ్లు కావాలనే పవన్ని..లాగుతున్నారు అంటుంది ఆవిడ. జనసేనను ఇందులోకి లాగొద్దు. ఒకవేళ నాకు సినిమాల్లో అవకాశం రాకపోతే జనసేన ఆఫీసులో పనిమనిషిగా నైనా చేస్తా తప్ప ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని వదలను. నేను అందరిలా కాదు ఆ పార్టీకి అన్యాయం చేయను అంటుంది. 👉వివరాల్లొకి వెళ్తే : Tollywood Casting Couch: తనను మెగా ప్రొడ్యుసర్ వేధింపులకు గురిచేశారడని అందుకే చనిపోవాలనుకున్నా అన్నారు జూనియర్ ఆర్టిస్ట్ సునీత. ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసనకు దిగిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కొద్ది సేపటికి విడుదల చేశారు. 🔴గొలుసులతో కట్టుకుని నిరసన : మెగా ప్రొడ్యుసర్ బన్నీ వాసు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. అందుకే ఫిల్మ్...
- [డిసెంబర్లోగా బీజేపీలో జనసేన కలుస్తుందంటున్న బీజేపీ నేత](https://teluguwonders.com/bjp-leader-annam-satish-addressing-pawan-kalyan/): Teluguwonders: 💥పవన్కు ‘పెద్ద ఎనర్జీ’ వస్తుంది.. ఆయన్ను ఇక ఎవరూ ఆపలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఒక బీజేపీ నేత 👉వివరాల్లోకి వెళ్తే : బీజేపీ, జనసేన దగ్గరవుతున్నాయనే అంశం.. గత కొన్నాళ్లుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల్లో జనసేన ఓటమి తర్వాత.. బీజేపీతో స్నేహంగా మెలగాలని పవన్ కళ్యాణ్ భావించారనే ప్రచారం మొదలైంది. తానా సభల కోసం అమెరికా వెళ్లిన సందర్భంగా ఆయన రామ్ మాధవ్తో భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. తాజాగా Janasena అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి బీజేపీ నేత అన్నం సతీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన ఆయన.. నాది ప్రస్తుతం స్టేట్ పార్టీ కాదు.. సెంట్రల్ పార్టీ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్కు పెద్ద ఎనర్జీ వస్తుందని, ఇక ఆయన్ను ఎవరూ ఆపలేరన్నారు. ఆయన సీఎం అయితే చూడాలని ఉందన్నారు. ఇటీవల...
- [కమలం గూటికి చేరిన యాంకర్ శ్వేతారెడ్డి](https://teluguwonders.com/anchor-sweta-reddy-is-joins-the-bjp/): Teluguwonders: కన్నా సమక్షంలో బీజేపీలో చేరిన శ్వేతారెడ్డి, బిగ్ బాస్పై పోరాటంలో కన్నా మద్దతిచ్చారు,ఇప్పుడు రాష్ట్ర సమస్యలపై పోరాటానికి తాను సిద్ధం అంటున్నారు. 👉 వివరాల్లోకి వెళ్తే : ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్ శ్వేతారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూబీజేపీతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నందువల్లే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ‘బిగ్ బాస్పై పోరాటం చేసే సమయంలో.. ఏ పార్టీ, ఏ రాజకీయ నేత మద్దతు తెలపలేదు. నాకు అండగా నిలిచింది బీజేపీ, కన్నా లక్ష్మీనారాయణ మాత్రమే’అంటున్నారు ఆవిడ. 💥యాంకర్ శ్వేతారెడ్డి : బుధవారం సాయంత్రం గుంటూరులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు శ్వేతారెడ్డి. 👉శ్వేతారెడ్డి మాత్రమే కాకుండా శ్వేతారెడ్డితండ్రి...
- [సాహో విషయంలో ప్రభాస్ పై కోపంగా ఉన్న రాజమౌళి..!!?](https://teluguwonders.com/rajamouli-is-angry-with-prabhas-about-saaho/): Teluguwonders: రాజమౌళి ముందే చెప్పాడట..ప్రభాస్ వినలేదట.. అయినా రాజమౌళి తనకు అంత నమ్మకస్తుడు అయినప్పుడు ప్రభాస్ ఆయన మాట ఎందుకు వినలేదు? ఏం వినలేదు ? ఎందుకు వినలేదు ? సుజిత్పై నమ్మకంతోనా? లేక సినిమా ఎలాగో వసూళ్లు రాబడుతుందన్న ధీమాతోనా? ఏదైతేనేం..మొత్తానికి సాహో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచింది . సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎటూ వచ్చేసింది కాబట్టి ప్రభాస్ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా తన తదుపరి సినిమా చిత్రీకరణపై ఫోకస్ చేస్తున్నారట. 🌟ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్గా సాహో : సుజిత్ దర్శకత్వం వహించిన సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. నీల్ నితిన్ ముఖేశ్ విలన్ పాత్రలో, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, ఎవ్లిన్ శర్మ సహాయ పాత్రల్లో నటించారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా మొత్తానికి ఇండియాస్ బిగ్గెస్ట్...
- [పవన్ కి నాకు మధ్య విభేదాలు లేవు అంటున్న హరీష్ శంకర్](https://teluguwonders.com/harish-shankar-and-pawan/): Teluguwonders: పవన్ కళ్యాణ్ ,సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్లతో సినిమాలు చేసేశా.. రామ్ చరణ్తో ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది. అయితే చిరంజీవి గారు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు కాబట్టి.. ఆయనతో చేయాలని ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో రామ్ చరణ్కు మంచి కథ త్వరలో వినిపిస్తా. ఆయన కోరుకునే స్క్రిప్ట్ తప్పకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్కి ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ .ఆయన డైరెక్ట్ చేసిన ‘గద్దలకొండ గణేష్ (వాల్మీకి)’ చిత్రం విడుదలకావడంతో ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా మెగా హీరోల గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఐతే ఆయనతో మళ్లీ ఎందుకు పనిచేయలేదు. ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ పవన్ కళ్యాణ్.. హరీష్తో కాకుండా బాబీతో చేయడానికి కారణం ఏంటి? వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయా? అనే ప్రశ్నలు రావడం...
- [ప్రముఖుల వరుస మరణాలకుకారణం అదే :వారు జాగ్రత్తగా ఉండాలని సూచన](https://teluguwonders.com/the-cause-of-celebrity-deaths/): Teluguwonders: సంఖ్యా శాస్త్రాన్ని నమ్మేవారు.. నమ్మని వారు తాను చెప్పే విషయం గురించి ఆలోచించాలంటున్నారు.. ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పురుష ప్రసాద్. కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఎస్ అక్షరంతో పేరు మొదలవుతున్న ప్రముఖుల్ని వరుసగా మరణాలు, వివాదాలు..వెంటాడుతున్నయి . ఎస్ మాత్రమే కాదు మరో నాలుగైదు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి . కొద్ది రోజులుగా ప్రముఖుల వరుస మరణాలు, వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాలతో పాటూ వివిధ రంగాల్లో ప్రముఖులను ఒకరి తర్వాత మరొకర్ని దురదృష్టం వెంటాడుతోంది.. కొందరు ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు. ఇలా వరుస మరణాలు, వివాదాలతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వరుస సంఘటనల వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పురుష ప్రసాద్. 👉దీనికి కొన్ని ఉదాహరణల్ని కూడా చెప్పుకొచ్చారు. 2019-2020లో ‘ఎస్’ అక్షరంతో పేరు మొదలయ్యే కొందరు ప్రముఖుల్ని మరణాలు, వివాదాలు...
- [పాక్ టీవీ చానెల్లో జరిగిన ఫన్నీ ఘటన!పాక్ ను ఆడుకుంటున్న trollers](https://teluguwonders.com/funny-event-on-pak-tv-channel/): Teluguwonders: పాక్ టీవీలో కశ్మీర్ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ ఫన్నీ ఘటన చోటుచేసుకుంది. దీంతో భారత నెటిజనులు ఆ చానెల్పై జోకులు పేలుస్తున్నారు. 🔴వివరాల్లోకి వెళ్తే : పాకిస్తాన్ కి సంబందించిన ఓ టీవీ చానెల్లో సీరియస్గా డిబేట్ సాగుతోంది. ఇంతలో కూర్చీ విరిగిన శబ్దం. ఏం జరిగిందా అని చూస్తే.. ఆ కార్యక్రమంలో పాల్గోన్న ఓ విశ్లేషకుడు కిందపడటం కనిపించింది. ఇంకేముంది ఈ సన్నివేశం చూడగానే ప్రేక్షకులు గొల్లున నవ్వారు. ఆ ఆకస్మిక ఘటనకు ఎలా స్పందించాలో తెలియక టీవీ చానెల్ న్యూస్ రీడర్ నాలుక కరుచుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్లోని జీటీవీ చానెల్ స్టూడియోలో చోటుచేసుకుంది. కశ్మీర్ అంశంపై ఆ టీవీలో జరిగిన చర్చకు మజార్ బర్లాస్ అనే విశ్లేషకుడు హాజరయ్యాడు. వాడీ వేడీగా చర్చ సాగుతుండగా.. మజార్ కూర్చీ విరిగింది. దీంతో అతడు కిందపడిపోయాడు. ఆ సమయంలో బ్రేక్ చెప్పాల్సిన న్యూస్ రీడర్.. నాలుక...
- [అమెరికన్ పోర్న్స్టార్ jessica james మృతి.. విషాదంలో ఇండస్ట్రీ](https://teluguwonders.com/american-pornstar-jessica-james-death/): Teluguwonders: అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ జెస్సికా జేమ్స్ తన నివాసంలో గురువారం మృతిచెందారు. గురువారం ఇంటికి వచ్చిన భర్త గదిలోకి వెళ్లి చూడగా జెస్సికా నిర్జీవంగా పడి ఉంది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.జెస్సికా జేమ్స్ మృతి పట్ల పలువురు పోర్న్స్టార్స్ సంతాపం తెలుపుతున్నారు. 🔵జెస్సికా జేమ్స్ : శాన్ ఫెర్నాండో వ్యాలీలో నివాసముంటున్న అమెరికాకు చెందిన పోర్న్ స్టార్ జెస్సికా జేమ్స్(43) చనిపోయారు. జెస్సికా గురువారం మృతిచెందినట్లు ఆమె భర్త తెలిపారు. జెస్సికా జేమ్స్ పూర్తి పేరు జెస్సికా మైఖేల్ రెడింగ్. 2002లో ఆమె పోర్న్ స్టార్గా మారారు. అంతకుముందు జెస్సికా టీచర్గా పనిచేశారు. పోర్స్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే ఆమె మంచి ఫాలోయింగ్ సాధించారు. వెబ్ ఎక్స్క్లూజివ్ వీడియోలతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేశారు. 👉కారణం తెలియలేదు: కొన్నేళ్లుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న జెస్సికా అనేక రకాల మందులు వాడుతున్నారు. ఆమె ఇంటిని తనిఖీ చేసిన...
- [భారత్ను దోషిగా చూపేందుకు పాకిస్థాన్ చేస్తున్న కొత్త కుట్ర](https://teluguwonders.com/pakistans-new-conspiracy-to-convict-india/): Teluguwonders: కశ్మీర్ అంశంపై రాద్ధాంతం చేస్తున్న దాయాది పలు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతూ భారత్ను దోషిగా చూపేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో కొత్త నాటకానికి తెరతీసింది. భారత్పై పాకిస్థాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ హబీబ్ జహీర్ అదృశ్యం వెనుక భారత్ హస్తముందని బుధవారం పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఏప్రిల్ 2017లో పాక్ కల్నల్ హబీబ్ జహీర్ నేపాల్లో అదృశ్యమయ్యారు. ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం నేపాల్ వెళ్లిన హబీబ్ పాక్కు తిరిగిరాలేదు. కుల్ భూషణ్ జాదవ్ అరెస్టుకు ప్రతీకారంగా కల్నల్ హబీబ్ను భారత్ అపహరించినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. లెఫ్టినెంట్ కల్నల్ హబీబ్ జహీర్ ఏప్రిల్ 2017లో నేపాల్కు ఇంటర్వ్యూ కోసం వెళ్లారని, ఆయన అదృశ్యం వెనుక శత్రువుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. తమ అధికారి కనిపించకుండాపోయిన రెండేళ్ల...
- [జయలలిత పాత్ర కోసం 24 కోట్లు తీసుకుంటున్న హీరోయిన్](https://teluguwonders.com/heroine-is-taking-24-crores-for-jayalalithaas-role/): Teluguwonders: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా హిందీలో ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు తలైవి అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. ఇందులో జయ లలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్నారు.దాదాపు 14 ఏళ్ల పాటు జయ లలిత తమిళనాడుకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2016లో అనారోగ్య సమస్యలతో జయలలిత చనిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో ఎన్నో రాజకీయాలు చోటుచేసుకున్నాయి. వాటన్నింటినీ ఒక్కో విధంగా చూపించేందుకు మరో ఇద్దరు దర్శకులు జయ లలిత బయోపిక్లు తీస్తున్నారు 🌟Talaivi జయ లలిత : దివంగత ముఖ్యమంత్రి జయ లలిత బయోపిక్కు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సిద్ధమవుతున్నారు. కంగన ఫొటోలు చూసి పలువురు ఫ్యాన్స్ షాకయ్యారు. 💥 ‘ఓ మై గాడ్ ఊపిరి ఆడుతోందా?’ : ప్రస్తుతం కంగన అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో ఉన్నారు. ప్రాస్తెటిక్స్ చేయించుకోవడానికి హాలీవుడ్ ఫేమస్ ఆర్టిస్ట్ జేసన్ కోలిన్స్ను సంప్రదించారు. ఆయన...
- [Google enters India's job search market with Google Pay](https://teluguwonders.com/google-enters-indias-job-search-market-with-google-pay/): The search engine giant, Google has announced a new jobs platform for jobseekers in India. The company has integrated the features of its Kormo app in Google Pay. The platform focuses only on the entry-level jobs that are usually not listed online. Integrating the jobs section within Google Pay was a surprising move. The app focused on payments and recharges gets a new job listings feature. The feature is aimed at users like food delivery personnel, retail sales executives and more. Google has partnered with startups that have need for these entry level workers. The job recommendations are powered by artificial intelligence...
- [ఆ హీరోయిన్ నేను ప్రేమించుకోవడం ఏంటండీ అంటున్న హీరో](https://teluguwonders.com/bollywood-actor-vicky-kaushal/): Teluguwonders: బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తనపై వస్తున్న రూమర్స్కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇండియా టుడే కాంక్లేవ్లో విక్కీ పాల్గొన్నారు. తన సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్లో విక్కీ కౌశల్ ఒకరు. ఇంజినీరింగ్ చదివి, టాప్ ఐటీ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుని అపాయింట్మెంట్ లెటర్ చింపి మరీ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు విక్కీ కౌశల్. ‘మసాన్’ చిత్రంతో బాలీవుడ్కు పరిచయమైన విక్కీ కెరీర్ తొలినాళ్లలోనే జాతీయ అవార్డును అందుకున్నారు. అయితే తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 🔴కత్రినాతో లింకప్ రూమర్స్ పై : ‘కొన్ని నెలలుగా నేను, కత్రినా కైఫ్ ప్రేమించుకుంటున్నాం అని రూమర్స్ వస్తున్నాయి. నేను ఆవిడ ప్రేమించుకోవడం ఏంటండీ? మేమిద్దరం కేవలం స్నేహితులం. కొన్ని రోజుల తర్వాత మరో అందమైన అమ్మాయితో నాకు లింక్ పెట్టేస్తారు. ఓ రోజు నేను...
- [జగన్ చేసింది తప్పు అంటున్న బీజేపీ నేత](https://teluguwonders.com/bjp-leader-bhanuprakash-reddy/): Teluguwonders: జగన్ పాలనపై వంద రోజులకే వ్యతిరేకత మొదలయ్యింది.. అందుకే ప్రజలు రావాలి జగన్ కాదు.. పోవాలి జగన్ అంటున్నారు. టీటీడీ పాలకమండలిలో అవసరం లేకపోయినా.. అసంతృప్తులకు పునరావాసం కోసం.. రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నారు అంటున్నారు బీజేపీ నేత. 👉వివరాల లోకి వెళ్తే : వైఎస్సార్సీపీ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన టీటీడీ పాలకమండలిపై విమర్శలు మొదలయ్యాయి. సంప్రదాయాలకు విరుద్దంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని.. ఆయన ముందుగా టీటీడీ, తిరుమల చరిత్ర తెలుసుకుంటే మంచిదన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.సీఎం జగన్ తిరుమల చరిత్ర తెలుసుకుంటే మంచిది పాలమకండలిలో 36మందిని ఎందుకు తీసుకున్నారు. తనను ఎవరూ అడగరని సీఎం జగన్ అనుకుంటున్నారా అని ఆయన అన్నారు . 🔴టీటీడీ...
- [shocking news : కోడెల ది హత్య అంటూ కేసు నమోదు](https://teluguwonders.com/shocking-news-kodela-case-registered-as-murder/): Teluguwonders: 🔴ఈ అనిల్ ఎవరో : తాజాగా కోడెల తనయుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనం రేపుతోంది. వైఎస్సార్సీపీ వేధింపుల వల్లే కోడెల మరణించారని, సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. అయితే కోడెల కొడుకు శివరాంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ జరిపించాలని అనిల్ బూరగడ్డ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అనిల్ ఎవరో తెలియాల్సి ఉంది. కోడెల కేసులో సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే కోడెల మరణానికి దారితీసిన పరిణామాలన్నీ బయటకు వస్తాయన్నారు. సంఘటన జరిగిన రోజు పరిణామాలు, కోడెల కుమార్తె ఫిర్యాదు అన్నింటిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించానని, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. 💥వివరాల్లోకి వెళ్తే...
- [గద్దల కొండ గణేష్ (వాల్మీకి )రివ్యూ](https://teluguwonders.com/gadala-konda-ganesh-valmiki-review/): Teluguwonders: టైటిల్ : గద్దలకొండ గణేష్ (వాల్మీకి) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : వరుణ్ తేజ్, అథర్వా, పూజా హెగ్డే, మృణాళిని రవి, బ్రహ్మాజి, తణికెళ్ల భరణి తదితరులు సంగీతం : మిక్కీ జే మేయర్ నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట దర్శకత్వం : హరీష్ శంకర్ మెగా హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది ఎఫ్2 చిత్రంతో భారీ హిట్టు కొట్టిన వరుణ్.. మరో సక్సెస్ సాధించి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ తమిళ రీమేక్తో వచ్చాడు. రీమేక్ స్పెషలిస్ట్ హరీష్ శంకర్.. తమిళ సినిమా జిగర్తాండను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు వాల్మీకిగా మలిచాడు. అయితే చివరి నిమిషంలో కోర్టు ఆదేశాల మేరకు సినిమా పేరును ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. మరి ఈ చిత్రం వరుణ్కు మరో విజయాన్ని...
- [మరింత క్షీణించిన మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యం](https://teluguwonders.com/former-mp-sivaprasads-health-has-deteriorated/): Teluguwonders: చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత సమస్యలతో సతమతం అవుతున్న మాజీ ఎం.పీ శివ ప్రసాద్ కి వెంటిలేటర్పై చికిత్స , వైద్యసహాయం అందిస్తున్నారు. ఆయన ను పరా మర్శించడానికినేడు సాయంత్రం చంద్రబాబు చెన్నై వెళ్లనున్నారు . 🔴వివరాల్లోకి వెళ్తే : చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు, సినీ నటుడు నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతమవుతున్న శివప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్య తలెత్తడంతో రెండు రోజుల క్రితమే చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శివప్రసాద్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన చెన్నై వెళ్లి శివప్రసాద్ను పరామర్శించనున్నారు. 2009, 2014లో చిత్తూరు నుంచి...
- [పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న అంటున్న డైరెక్టర్ హరీష్ శంకర్..!](https://teluguwonders.com/pawan-kalyan-and-director-harish-shankar/): Teluguwonders: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ వీరాభిమాని అని అందరికీ తెలుసు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఖుషి తర్వాత ఎటువంటి అంటే పవర్ స్టార్ కి తగ్గ రేంజ్ లో ఒక్క హిట్టు కూడా లేదు. అయితే పవన్ కళ్యాణ్ కి అభిమాని అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని హిట్ ఇవ్వటం జరిగింది. అయితే తాజాగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన వరుణ్ తేజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో గబ్బర్ సింగ్ సినిమా తీసిన సందర్భంలో జరిగిన ఓ సన్నివేశం గురించి బయటపెట్టారు. విషయంలోకి వెళితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన బద్రి, తమ్ముడు వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్పులు వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలలో...
- ['గూగుల్ పే'తో రూ.94 వేలు గుటుక్కు](https://teluguwonders.com/google-pay/): Teluguwonders: సైబర్ నేరస్థులు పంథా మార్చారు. ఇప్పటివరకు తక్కువ ధరకే వస్తువులను విక్రయిస్తామంటూ ఓఎల్ఎక్స్లో ప్రకటనలు ఇచ్చి బాధితుల నుంచి డబ్బు లాగేసేవారు. ఇప్పుడు కొత్త తరహాలో మోసానికి తెర లేపారు. ఓఎల్ఎక్స్లో ప్రకటనలను చూసి పాత వస్తువులను కొంటామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ సైబర్క్రైమ్ ఠాణా పరిధిలో గురువారం ఓ ఉదంతం వెలుగు చూసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసి ఇటీవలే మానేసిన కొండాపూర్కు చెందిన ఓ మహిళ నేరస్థుల బారినపడి మోసపోయింది. ఫేస్బుక్ ఖాతాలో ఓ పాత ఫ్రిజ్ను విక్రయించేందుకు ఆమె ప్రకటన ఇచ్చింది. రూ.18 వేలకు విక్రయిస్తానంటూ పేర్కొంది. ఆ ప్రకటన చూసి ఓ అపరిచితుడు ఆమెకు ఫోన్ చేశాడు. ప్రకటనలోని ఫ్రిజ్ చిత్రాన్ని చూశానని.. తనకు నచ్చిందని చెప్పాడు. అడిగినంత సొమ్ము చెల్లిస్తానని అంగీకరించాడు. ముందుగా ఆన్లైన్లో డబ్బు పంపించిన తర్వాతే వస్తువు తీసుకెళతాననీ చెప్పాడు. నిజమేనని బాధితురాలు నమ్మడంతో ఆ అపరిచితుడు పాచిక విసిరాడు....
- [జగన్ ప్రభుత్వంపై 'లీకేజీ'](https://teluguwonders.com/leakage-on-jagan-government/): Teluguwonders: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చెప్పుకుంటున్న గ్రామ సచివాలయాల రాత పరీక్షలపై లీకేజీ మరకలు పడ్డాయి. గ్రామ సచివాలయాల పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను గురువారం సచివాలయంలో జగన్ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ పోస్టుల భర్తీని జగన్ ప్రభుత్వం చాలా ప్రిస్టేజిగా తీసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒకేసారి సుమారు 4 లక్షల గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పోస్టులను భర్తీ చేయటం తమ రికార్డుగా జగన్ చాలాసార్లు చెప్పుకున్న విషయం అందరికి తెలిసిందే. గ్రామ, వార్డు వాలంటీర్ల ఎంపికను ఎటువంటి వివాదం లేకుండానే పూర్తి చేసిన ప్రభుత్వం గ్రామ సచివాలయాల పరీక్షల నిర్వహణపైన మాత్రం వివాదాలు మొదలైంది. గ్రామ సచివాలయం పరీక్షలకు ముందే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలిచే మీడియా బల్లగుద్ది చెబుతోంది. ఏపిపిఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షల ప్రశ్నపత్రం అందులో పనిచేసే ఉద్యోగుల...
- [వాట్సాప్ ఉపయోగించి లక్షలు సంపాదిస్తున్న మహిళ...!](https://teluguwonders.com/woman-earns-millions-using-whatsapp/): Teluguwonders: మనం నిత్యం ఎక్కువగా వినియోగించే అప్లికేషన్లలో వాట్సాప్ కూడా ఒకటి. షణ్ముగప్రియ అనే మహిళ వాట్సాప్ యాప్ ఉపయోగించి ప్రస్తుతం లక్షల రుపాయలు సంపాదిస్తున్నారు. ఒక ఐడియాతో షణ్ముగప్రియ తన జీవితం మారేలా చేసుకున్నారు. చెన్నైకు చెందిన షణ్ముగప్రియ ఉద్యోగం చేస్తూ ఉండగా అత్తగారు ఇంటిని చూసుకునేవారు. 2014లో ప్రియ అత్తగారు చనిపోయారు. ప్రియ భర్త మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇంటిని, మూడు సంవత్సరాల బాబును చూసుకోవటం కొరకు ప్రియ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. కేవలం భర్త సంపాదనతో చెన్నైలాంటి ప్రాంతంలో ఇల్లు గడవటం కష్టం అని భావించిన ప్రియ అత్తను స్ఫూర్తిగా తీసుకొని చీరల వ్యాపారం ప్రారంభించింది. ప్రియ అత్త ఇంటింటికీ వెళ్లి చీరలు అమ్ముతూ ఉండేది. ప్రియ కూడా అత్తగారిలా బంధుమిత్రుల ఇళ్లకు తిరుగుతూ బ్యాగుల్లో పెట్టుకొని చీరలు అమ్మటం ప్రారంభించింది. ఆ తరువాత 20 మంది బంధుమిత్రులతో వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసింది....
- [వెల్లువచ్చి గోదారమ్మ పాట భలే వుంది !](https://teluguwonders.com/velluvachi-godaramma-song/): Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలన్ గా నటించిన వాల్మీకి సినిమా పేరును కోర్టు ఆదేశాల మేరకు గద్దలకొండ గణేష్ గా మార్చేశారు ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ గురువారం రాత్రి కన్ఫర్మ్ చేశాడు. ఈ రోజు రిలీజ్ అయిన గద్దలకొండ గణేష్(వాల్మీకి) సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.చాలా రోజుల తరువాత హరీష్ శంకర్ కి మంచి హిట్ వచ్చింది అని అంటున్నారు.వరుణ్ తేజ్ నటనపై ప్రశంసలు జల్లు కురుస్తుంది . ఈ సినిమాలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన” దేవత” సినిమాలోని వెల్లువచ్చి గోదారమ్మ పాట ను రీమేక్ చేసిన విషయం తెలిసిందే. శోభన్ బాబు మరియు శ్రీదేవి లపై షూట్ చేసిన ఈ పాట ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటి.ఈ పాటకు హరీష్ శంకర్ న్యాయం చేస్తాడా అనే అనుమానం అందరిలో ఉండేది. కానీ ఆ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ...
- [విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్](https://teluguwonders.com/vidhya-press-note/): పత్రికా ప్రకటన అమరావతి 20.9.2019 విద్యాశాఖా మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ విద్యాప్రమాణాల మెరుగుదలపై ఎపి విద్యాశాఖా అధికారులతో దక్షిణ కొరియా ప్రతినిధి బృందం భేటీ. దక్షిణ కొరియా నుంచి 60 మంది సభ్యులతో కూడిన బృందం రాక. 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన. విద్యతో పాటు ఐటి, హెల్త్, అగ్రికల్చర్, ఫిషరిస్, హార్టీకల్చర్, పరిశ్రమలు తదితర అంశాలపై ఇరు ప్రాంతాల మధ్య టెక్నాలజీ, ఐడియాలజీ పరస్పర సహకారంమే లక్ష్యం. దీనిలో భాగంగా మొదటిరోజు 18 మంది కొరియన్ బృందంతో విద్యాశాఖ అధికారుల భేటీ. ఉన్నత విద్యలో స్కిల్ డెవలప్మెంట్ కోసం కొరియన్ టెక్నాలజీ. దక్షిణ కొరియాలో ఎపికి ప్రత్యేకంగా ఒక సెంటర్ ఏర్పాటుకు అంగీకారం. అలాగే ఎపిలో కూడా కొరియన్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు. దక్షిణ కొరియాతో బ్లాక్ చైన్ టెక్నాలజీ పై శిక్షణ భాగస్వామ్యం. టీచర్ల శిక్షణ, నైపూణ్యం పెంపుదలలో కొరియన్ విధానాలు. ప్రాథమిక,...
- [గద్దలకొండ గణేష్ (వాల్మీకి ) ట్విట్టర్ రివ్యూ](https://teluguwonders.com/galadakonda-ganesh-valmiki-twitter-review/): Teluguwonders: గద్దలకొండ గణేష్గా వరుణ్ తేజ్ మాస్ అవతారం: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళ నటుడు అధర్వా మురళి కీలక పాత్ర పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గద్దలకొండ గణేష్’గా పేరు మార్చుకున్న వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ సినిమా ఫస్ట్ టాక్ బయటికి వచ్చింది. యూస్లో ప్రీమియర్లు చూసిన చాలా మంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 💥Highlights : హరీష్ శంకర్ రాసిన డైలాగులు థియేటర్లో బాగా పేలాయని మరికొందరు అంటున్నారు. తెలంగాణ యాసలో మాస్ డైలాగులను వరుణ్ తేజ్...
- [మళ్ళీ hot hot గా హీట్ పుట్టిస్తున్న అనసూయ](https://teluguwonders.com/hot-hot-anasuya/): Teluguwonders: తన హాట్ నెస్తో నయనానందం కలిగించడమే పనిగా పెట్టుకున్న బుల్లితెర హాట్ బ్యూటీ, జబర్దస్త్ యాంకర్ అనసూయ హాట్ డోస్ పెంచింది. పెంచడం ఏంటి? ఎప్పుడూ ఆమె అలాగే ఉంటుంది కాదా.. అంటే ఈసారి అంతకు మించి అన్నమాట. . బుల్లితెరనే కాకుండా వెండితెరపై కూడా జిగేల్ మనిపిస్తుంది అనసూయ. ‘క్షణం’, ‘యాత్ర’, ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి చిత్రాల్లో నటిగానూ నిరూపించుకున్న అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది. Anasuya: సోషల్ మీడియాలో సెగలు రేపే ఫొటోలను షేర్ చేసింది హాట్ యాంకర్ అనసూయ. ఫొటోని షేర్ చేయడమే కాదు.. కాని ఆగి ఈ అందాలను ఆస్వాదించండి అన్నట్టుగా Pause అనే క్యాప్షన్ని పెట్టింది. తన హాట్ నెస్తో నయనానందం కలిగించడమే పనిగా పెట్టుకున్న బుల్లితెర హాట్ బ్యూటీ, జబర్దస్త్ యాంకర్ అనసూయ హాట్ డోస్ పెంచింది. పెంచడం ఏంటి? ఎప్పుడూ ఆమె అలాగే ఉంటుంది కాదా.. అంటే ఈసారి...
- [బిగ్ ట్విస్ట్: వాల్మీకి సినిమా టైటిల్ మారింది..](https://teluguwonders.com/big-twist-valmiki-movie-title/): Teluguwonders: వాల్మీకి : గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే, మృణాళిని రవిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కి జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. తమిళ నటుడు అధర్వ కీలక పాత్రలో నటించారు 💥బిగ్ ట్విస్ట్ : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వాల్మీకి’ థియేటర్స్ లో ఉంది. ఐతే భారీ అంచనాల మధ్య మరికొన్ని గంటల్లో రిలీజ్ అనగా నిన్న రాత్రి ఈ చిత్ర టైటిల్ను మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. 🔴గద్దలకొండ గణేష్ గా మారిన వాల్మీకి: అనేక వివాదాల నడుమ టైటిల్ను ‘గడ్డలకొండ గణేష్’గా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. గత కొంతకాలంగా ‘వాల్మీకి’ చిత్ర టైటిల్ను మార్చాలని కోరుతూ...
- [అక్కినేని నాగార్జున పొలంలో అనుమానాస్పద మృతదేహం](https://teluguwonders.com/suspicious-dead-body-at-akkineni-nagarjuna-farm/): Teluguwonders: నటుడు నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మృతదేహం కనిపించడం కలకలానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ మృతదేహం ఎవరిది? హత్యా? ఆత్మహత్యా? అనే సందేహాలు తలెత్తిన సమయంలో పోలీసులు కేసు దర్యాప్తు చేసి 24 గంటలలోగా చేధించారు. మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా తేల్చారు. 👉రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ శివారులో ‘ఎన్’ ఆగ్రో ఫాంకు చెందిన 40 ఎకరాల పొలం ఉంది. ఇది టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందినది. బుధవారం (సెప్టెంబర్ 18) ఈ వ్యవసాయ క్షేత్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే మిగలడం గమనార్హం. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎన్ ఆగ్రో ఫాం పొలంలో పనులు చేస్తున్న వారికి ఈ శవం కనిపించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్...
- [షాకింగ్ న్యూస్ :పశ్చిమ్ బెంగాల్లో కేంద్ర మంత్రిని జట్టుపట్టుకుని నెట్టేసిన విద్యార్థులు!](https://teluguwonders.com/west-bengal/): Teluguwonders: పశ్చిమబెంగాల్లోకేంద్రమంత్రి కు చేదు అనుభవం ఎదురైంది. కాగా కేంద్ర మంత్రి పర్యటనపై ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేదని, పోలీసులు సైతం యూనివర్సిటీ బయట వేచి ఉన్నారని ఆ పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు 💥కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు ఊహించని పరిణామం: పశ్చిమ్ బెంగాల్లోని ఓ యూనివర్సిటీలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం నిర్వహించిన సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు అక్కడ విద్యార్థుల నుంచి ఊహించని పరిణామం ఎదురయ్యింది. 🔴 వివరాల్లోకి వెళ్తే : కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు పశ్చిమబెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. జాదవ్పూర్ యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన ఓ సదస్సుకు హాజరైన ఆయనను వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు ఘోరావ్ చేశాయి. కేంద్ర మంత్రికి నల్లజెండాలు చూపించి వెనక్కి వెళ్లిపోవాలంటూ కొంతమంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఏబీవీపి నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బాబుల్ సుప్రియోను వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రాంగణంలోకి రాకుండానే...
- ['సైరా' లో పవన్ డీటెయిల్స్ రివీల్ చేసిన రామ్ చరణ్](https://teluguwonders.com/ram-charan-revealed-pawan-details-in-syeraa/): Teluguwonders: మెగా అభిమానులకు మెగా న్యూస్ ఏది విన్నా ఆ రోజు వారికీ పండగ రోజునే చెప్పాలి. Sye Raa Trailer: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ మొన్న హైదరాబాద్లోని ఐమాక్స్లో విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ట్రైలర్ను విడుదల చేయడంతో యూట్యూబ్ షేక్ అవుతోంది. విడుదలైన ఈ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్లో ‘సైరా నరసింహారెడ్డి’గా చిరంజీవి ఉగ్రరూపం దాల్చారు. 💥పవన్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం : ఇక ఈ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు చిత్ర నిర్మాత రామ్ చరణ్. సైరా టీజర్లో పవన్ కళ్యాణ్ వాయిస్ను ఉపయోగించుకున్నారు. సినిమాలో కూడా ఉంటుందా? అని విలేకరి అడగ్గా.. రామ్ చరణ్ ఏంటి మళ్లీ...
- [నిమిషానికి ఐదుగురు రోగుల మరణాలు](https://teluguwonders.com/world-health-organization/): Teluguwonders: ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న వైద్య ప్రమాణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్) ఆందోళన వ్యక్తం చేసింది. అసురక్షిత ఆరోగ్య సంరక్షణ వలన దాదాపు లక్షలాది మంది రోగులు నిర్లక్ష్యం భారిన పడుతున్నారు. దీని కారణంగా ప్రతి ఏడాది 26 లక్షల మంది చనిపోతున్నారు. ఈ మరణాలన్నీ కూడా ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న, వెనుకబడిన దేశాల్లోనే జరుగుతుండడం గమనార్హం. సగటు రోగి యొక్క వ్యక్తిగత, సామాజిక, ఆర్థికపరమైన ప్రభావాల వల్ల కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి నిమిషానికి కనీసం ఐదుగురు రోగులు చనిపోతున్నారంటే తీవ్రత ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ పరిస్థితిని చాలా మేరకు నిర్మూలించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోగుల రక్షణపై డబ్ల్యుహెచ్ఒ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 17న మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ‘ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం( వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే)’ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రోగులకు సంఘీభావంగా ఒక...
- [గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి](https://teluguwonders.com/30000-jobs/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 19.50 లక్షల మంది పరీక్ష రాస్తే 1,98,164 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సుమారు 2 లక్షలు మాత్రమే. అంటే 17.50 లక్షల మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS, ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్లల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలున్నాయి. వాటితో పాటు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించనివారంతా వారివారి అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఆయా...
- [పీవీ సింధుకి షాకిచ్చిన పోర్న్పవీ](https://teluguwonders.com/pv-sindhu/): Teluguwonders: చాంగ్ జౌ: ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధుకు చైనా ఓపెన్ కలిసిరాలేదు. టోర్నీ నుంచి ఆమె త్వరగా నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్లో థాయ్ల్యాండ్ షట్లర్ పోర్న్పవీ చోచువాంగ్ చేతిలో 12-21, 21-13, 21-19 తేడాతో ఓటమి పాలైంది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో గెలుపుకోసం సింధు తీవ్రంగా శ్రమించింది. తొలిగేమ్ను సింధు దూకుడుగా ఆరంభించింది. 7-1తో దూసుకుపోయింది. విరామ సమయానికి ప్రత్యర్థి పుంజుకొని అంతరాన్ని 10-11కు తగ్గించింది. ఆ తర్వాత సింధు కసిగా ఆడి వరుసగా 8 పాయింట్లతో 19-10తో ఆధిక్యంలో నిలిచింది. సులువుగా గేమ్ గెలిచింది. రెండో గేమ్లో మాత్రం పోర్న్పవీ విజృంభించి ఆడింది. 9-7 నుంచి 15-7కు దూసుకెళ్లి రెండో గేమ్ కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో మొదట ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు ఆడారు. 6-6తో సమంగా నిలిచారు. సింధు విజృంభించి 11-7తో ఆధిక్యంలో నిలిచింది. ఐతే పోర్న్పవీ పుంజుకొని ఆధిక్యాన్ని 15-19కి అంతరం...
- [అనంత,కర్నూలు జిల్లాలో వాల్మీకి రిలీజ్కు బ్రేక్](https://teluguwonders.com/break-to-valmiki-movie-release-in-anantapuram-and-kurnool-district/): Teluguwonders: వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు. వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు: వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే , మరోవైపు కర్నూలు జిల్లా సినిమా విడుదలను నిలిపివేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. వాల్మీక, బోయ సామాజిక వర్గాల అభ్యర్థన నేపథ్యంలో జిల్లాలో అన్ని సినిమి థియేటర్లలో వాల్మీకి సినిమా నిలిపివేయాలంటూ రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,మరియు కర్మాగారాలు...
- [కోహ్లీవైపు దూసుకొచ్చిన అభిమాని](https://teluguwonders.com/kohli-fan/): Teluguwonders: ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొహాలీ వేదికన జరిగిన టీ20 లో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మ్యాచ్ జరుగుతుండగానే కొందరు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకోవడంలో భద్రతా సిబ్బంది విఫలమయ్యారు. ఇలా ఒక్కసారి కాదు రెండు సార్లు అభిమానులు భద్రతా వలయాన్ని దాటుకుని ఆటగాళ్లవైపు దూసుకువచ్చారు. ఈ ఘటనలు ఆటగాళ్ల భద్రతా వైపల్యాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. మొహాలీ టీ20లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో సఫారీ టీం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న భారత ఆటగాళ్లవైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని బయటకు పంపించారు. ఆ తర్వాత భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మరో అభిమాని కూడా భద్రతా వలయాన్ని దాటుకుని వచ్చాడు. క్రీజులో వున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఆలింగనం చేసుకోడానికి ప్రయత్నించాడు. హటాత్తుగా అభిమాని తనవైపు...
- [2 ఏళ్లలో 6 హిట్లు..ఈ హీరో తోపు!!](https://teluguwonders.com/6-hits-in-2-years/): Teluguwonders: ఇక్కడ మన హీరోలలో ఒక్కో హిట్ కొట్టడానికి చాలా కష్టపడుతున్న స్టార్లు ఉన్నారు. బాలీవుడ్ లో కోలివుడ్ లో ఎక్కడ కూడా సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తూ ఒకటి కి మించిన హిట్లు కొట్టాలి అంటే ప్రతీ స్రిప్ట్ సక్సెస్ ఫుల్ అవ్వలాని రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు ఒక హీరో కి ఇలాంటి లక్ ఉన్నట్లు ఉంది. చిన్న హీరో నే అయినా పెద్ద హీరోల రేంజ్ హిట్స్ ని పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నాడు. ఆ హీరోనే ఆయుష్ మాన్ ఖురానా. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ హ్యాప్పేనింగ్ హీరో ఎవరు అంటే ఈయనే అని చెప్పాలి. ఒకటి కాదు 2 కాదు ఏకంగా వరుసగా 6 హిట్లతో డబుల్ హాట్రిక్ హీరోగా దూసుకు పోతూ తోపు అనిపించుకుంటు సంచలనం సృష్టిస్తున్నాడు ఈ హీరో. రెండేళ్ళ క్రితం దం లగాకే హైసా అంటూ సూపర్ హిట్ కొట్టినా...
- [గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే...?](https://teluguwonders.com/gram-ward-secretariat-exam-results/): Teluguwonders: వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం జులై నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 21.69 లక్షల ధరఖాస్తులు రాగా పరీక్షలకు 19.74 లక్షల మంది హాజరయ్యారు. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు 19వ తేదీ లేదా 20వ తేదీన అధికారులు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. తుది పరిశీలన కూడా నిన్నటితోనే పూర్తయిందని సమాచారం అందుతుంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఫలితాల ద్వారా ఎంపికైన వారు అక్టోబర్ 2వ తేదీ నుండి విధుల్లో చేరాల్సి ఉంటుంది. ప్రభుత్వం వీరికి 15,000 రుపాయలు స్టైఫండ్ చెల్లిస్తుంది. ఉద్యోగంలో...
- [పవన్ ఫ్యాన్స్ కు ఖుషి న్యూస్](https://teluguwonders.com/khushi-news-to-pawan-fans/): Teluguwonders: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి వ్యూస్ సాధించగా, నేడు ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కు వీక్షకులు విపరీతంగా బ్రహ్మరధం పడుతున్నారు. మెగాస్టార్ అదరగొట్టే డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన ఈ ట్రైలర్, సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కాసేపటి క్రితం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్ వి ప్రసాద్ తనయుడు రమేష్...
- [చంద్రబాబు శవ రాజకీయం](https://teluguwonders.com/chandrababus-politics/): Teluguwonders: ఈ నెల 16వ తేదీన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, నవ్యంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతను మృతి చెందిన సమయం నుంచి కోడెల మృతి చెందారన్న దానికంటే కూడా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయాలన్న తపనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖంలో ప్రజలు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన మానసిక శోభ వల్లే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు నాయుడు నీచంగా సవరాజికీయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ శవరాజికీయం ప్రజలే కాదు ఆ పార్టీ నేత కూడా చూడలేక పోయాడు. అందుకే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు అన్నపురెడ్డి నర్సిరెడ్డి. తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన సందర్బంగా నర్సిరెడ్డి మీడియాతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే నర్సిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు...
- ['సైరా' పని అయిపోయినట్లే.....!!](https://teluguwonders.com/syeraa-2/): Teluguwonders: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా పై ప్రేక్షకుల్లో రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి అనే చెప్పాలి. కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ దక్కడం జరిగింది. ఇక నేటి సాయంత్రం రిలీజ్ కానున్న ఈ సినిమా అధికారిక ట్రైలర్ పై ఇప్పటికే మెగా ఫ్యాన్స్ లో మంచి హోప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో మెగాస్టార్ పలికే డైలాగ్స్, అద్భుతమైన విజువల్స్, యాక్షన్ మరియు యుద్ధ సన్నివేశాలు సూపర్బ్ గా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, కొద్దిరోజులుగా డబ్బింగ్ తదితర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే నేటితో అవన్నీ ముగిసినట్లు సమాచారం. అంతేకాక మరొక రెండు రోజుల్లో ఫుల్ కాపీ సిద్ధం అవుతుందని, ఆ వెంటనే సినిమాను సెన్సార్ కు పంపుతారని...
- [చిరు 152 లో : 26 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో కలిసి నటించనున్న మెగా స్టార్](https://teluguwonders.com/in-chiru-152/): Teluguwonders: 🌟 చిరంజీవి 152వ సినిమా : ప్రస్తుతం సైరా రిలీజ్ కి టైం దగ్గరపడింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఆ సినిమాకి సంబంధించి చిరంజీవికి ప్రమోషనల్ వర్క్ చాలా ఉంటుంది. తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాకి సైతం ఇంటర్వూస్ ఇవ్వాలి. అక్కడికి, ఇక్కడికి తిరుగుతూ ఉండాలి. అనేక TV షోస్లో కూడా పార్టిసిపేట్ చెయ్యాలి. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక కూడా దానికి సంబందించిన హ్యాంగ్ ఓవర్ మొత్తం వదిలించుకుని అప్పుడు నెక్స్ట్ సినిమా స్టార్ట్ చెయ్యాలి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా రిలీజ్కి సిద్దమయింది. దీంతో చిరు తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. చిరు 152 వ సినిమా మొదలుపెట్టడానికి టైం ఫిక్స్ అయ్యింది. 💥కొరటాల శివతో మెగాస్టార్ సినిమా : మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, చాలా కష్టపడి ఇష్టంగా చేసిన సినిమా ‘సైరా’. ఈ సినిమా వర్క్ మొత్తం...
- [భారత క్రికెటర్ల కి కోహ్లీ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు !?](https://teluguwonders.com/why-kohli-warns-indian-cricketers/): Teluguwonders: ఈ ఏడాది పేలవ ఫామ్తో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ నిరాశపరుస్తున్నారు . ఇటీవల వెస్టిండీస్.. తాజాగా దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం యువ క్రికెటర్లకి చోటు దక్కింది. ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్, నవదీప్ షైనీ సత్తా నిరూపించుకున్నారు . విండీస్ పర్యటనలో దీపక్ , చాహర్, ఖలీల్ అహ్మద్ తేలిపోయారు .ప్రతి క్రికెటర్కీ కనీసం మూడు నుంచి ఐదు అవకాశాలివ్వనున్నట్లు కోహ్లీ వెల్లడి చేశారు. 💥భారత క్రికెటర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ వార్నింగ్ : భారత జట్టులో ఫామ్ కోసం తంటాలు పడుతున్న క్రికెటర్లకి కెప్టెన్ విరాట్ కోహ్లీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. వరల్డ్కప్ నేపథ్యంలో.. కనీసం మూడు నుంచి ఐదు మ్యాచ్ల్లోపు ఫామ్ నిరూపించుకోవాలని లేదంటే.. వేటు తప్పదని పరోక్షంగా హెచ్చరించాడు. 🔴కోహ్లీ మాట్లాడుతూ : ‘టీమిండియా మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉంది. టీ20 వరల్డ్కప్లోపు టీమ్లోని ఎవరికీ 30 మ్యాచ్లు ఆడే అవకాశం రాబోదు. నేను జట్టులోకి...
- [మాస్ సినిమాల్లో ఒక కిక్ ఉంటుందని మెగాస్టార్ చెప్పారు అంటున్న వరుణ్ తేజ్](https://teluguwonders.com/varun-tej-and-megastar/): Teluguwonders: వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే హీరోయిన్. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. అయానంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ చిత్రం ద్వారా మాస్ హీరోగా పరిచయం అవుతున్నారు. వరుణ్ను హరీష్ శంకర్ భయంకరంగా చూపించబోతున్నారు. ఈనెల 20న గద్దలకొండ గణేష్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ‘వాల్మీకి’ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, 20వ తేదీన అందరూ థియేటర్లో సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని వరుణ్ కోరారు. అలాగే, తన పెదనాన్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ని ‘వాల్మీకి’ కంటే రెండింతలు పెద్ద హిట్ చేయాలని అభిమానులను, ప్రేక్షకులను వరుణ్ కోరారు. ‘‘ఇది నా తొమ్మిదో సినిమా. ఇప్పటి వరకు ప్రయోగాత్మక చిత్రాలు, క్లాస్ సినిమాలు, లవ్ స్టోరీలంటూ ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. కానీ, ఫస్ట్ టైమ్ ఒక మాస్ సినిమా చేస్తే.. ఆ కిక్కే...
- [పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన రోజా](https://teluguwonders.com/roja-and-pawan-kalyan/): Teluguwonders: 💥 ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయ్.. లేదంటే జనం తరిమేస్తారు అంటూ ఎమ్మెల్యే రోజా పవన్పై విమర్శలు గుప్పించారు. Janasena అధినేత పవన్ కళ్యాణ్పై ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పుడు రోజా వాళ్లకు జతయ్యింది . ఐదేళ్ల బాబు పాలనపై పవన్ ఎందుకు పుస్తకాన్ని తీసుకురాలేదని ఆమె పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. 👉వివరాల్లోకి వెళ్తే : కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చే కంటెంట్ను మాట్లాడటం మానుకోవాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. వైఎస్ఆర్సీపీ వంద రోజులపాలన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివేదిక రూపొందించడం పట్ల అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. పవన్ తీరును తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్ వ్యాఖ్యల్లో పసలేదని బొత్స ఎద్దేవా చేయగా.. ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా కూడా జనసేనానికి చురకలు అంటించారు. పెయిడ్ ఆర్టిసులతో ప్రభుత్వంపై బురద జల్లించిన చంద్రబాబు...
- [సందడిగా రెడీ అవుతున్న డిస్కో రాజా](https://teluguwonders.com/disco-raja/): Teluguwonders: డిస్కో రాజా : ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. వెన్నెల కిషోర్, సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన రవితేజ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది . మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న మాస్ ఎంటర్టైనర్ ‘డిస్కో రాజా’. వి ఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి రిషిక సమర్పణలో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 20న ‘డిస్కో రాజా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 🔴టైటిల్ నేమ్ ఆర్ట్ : కాగా, ఈ సినిమా తాజాగా గోవా షెడ్యూల్ను పూర్తిచేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. అంతేకాకుండా, ఆర్ట్...
- [పవన్ కు తెలియదేమో..ఎవరైనా చెప్పండయ్యా అంటున్న విజయ సాయి రెడ్డి](https://teluguwonders.com/vijay-sai-reddy/): Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇసుకను ప్యాకేజీల్లో విక్రయించరంటూ ఎద్దేవా చేశారు. ఇసుక విధానం మీద ఏదైనా మాట్లాడాలంటే ఇసుక కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 👉 ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి: వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. జగన్ పాలన అద్భుతమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పెదవి, విరుస్తున్నాయి. 💥జన సేనాని నివేదిక : వైఎస్ఆర్సీపీ 100 రోజుల పాలనలో పారదర్శకత లోపించిందని జనసేనాని ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ పాలన జనవిరుద్ధంగా ఉందంటూ పవన్ విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ పాలనపై నివేదిక ఇచ్చారు. అంతకు ముందే ఆయన మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నవులూరులో ఉన్న ప్రభుత్వ ఇసుక స్టాక్ యార్డ్ను పరిశీలించారు. టన్ను రూ. 375 అని చెప్పి రూ.900 చొప్పున...
- [సెన్సేషనల్ న్యూస్ : డిసెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ మూవీ](https://teluguwonders.com/sensational-news-balaya-boyapati-to-go-on-sets-from-december/): Teluguwonders: బోయపాటి శ్రీనుతో బాలయ్య మూడో సినిమా ప్రకటన వచ్చింది.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రెండు బ్లాక్ బస్టర్లు ‘సింహా’, ‘లెజెండ్’ వచ్చాయి. తరవాత మరో పవర్ ఫుల్ స్టోరీతో నందమూరి నటసింహం రానున్నాడు. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ప్రకటన వెలువడింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మరో పవర్ ఫుల్ స్టోరీతో బాలకృష్ణను తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమైపోయారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారికి బాలయ్య తీపి కబురు అందించారు. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ వచ్చేస్తోంది. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన వెలువడింది. బాలకృష్ణ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను మరో పవర్ఫుల్ స్టోరీని సిద్ధం...
- [అవినీతిపరులకు జనసేనాని వత్తాసుపలుకు తున్నాడు అంటున్న బొత్స](https://teluguwonders.com/botsa-satyanarayana/): Teluguwonders: వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై, మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్కు తమదైన శైలిలో బదులిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో పసలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టాయిలెట్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలు బడి మానేస్తున్నారంటే తప్పు గత పాలకులది కాదా? అని ప్రశ్నించారు 🔴పవన్ వ్యాఖ్యలు తన అవివేకానికి నిదర్శనం-బొత్స సత్యనారాయణ స్పందన: రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు, అవినీతిపరులకు జనసేనాని వత్తాసు పలుకుతున్నారని మంత్రి ఆరోపించారు. పవన్ అవినీతిపరులతో టచ్లతో ఉంటూ తమపై విమర్శలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో పసలేదని బొత్స ఎద్దేవా చేశారు. జనసేనాని వ్యాఖ్యలు ఆయన అనుభవరాహిత్యానికి...
- [హిట్ బాట లోకి వస్తున్న గ్యాంగ్ లీడర్](https://teluguwonders.com/gang-leader/): Teluguwonders: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యూఎస్లో ప్రీమియర్లు ప్రదర్శించడంతో శుక్రవారం తెల్లవారుజామునే సినిమా టాక్ వచ్చేసింది. ట్విట్టర్లో ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది బాగుంది అంటే మరికొందరు పెదవివిరిచారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసిన వాళ్లలోనూ ఇలాంటి స్పందనే వచ్చింది. నానీస్ గ్యాంగ్ లీడర్ బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. మైత్రి మూవీస్ ఖాతాల్లో మరో హిట్ సినిమా చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 40 శాతం పెట్టుబడి రికవరీ అయ్యింది. తొలిరోజు ముగిసేసరికి ‘గ్యాంగ్ లీడర్’ హిట్ టాక్ను తెచ్చుకుంది. నాని సినిమా ఎప్పటిలానే ప్రేక్షకులకు మెల్లగా ఎక్కుతోంది. 💥సేఫ్ జోన్లోకి వెళ్తోన్న నాని సినిమా : తొలిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ. 4.55 కోట్ల డిస్ట్రిబ్యూటర్ల షేర్ వసూలుచేసిన ‘గ్యాంగ్ లీడర్’.. రెండో రోజు అంటే శనివారం రూ....
- [తిరుమలఆలయంలో అన్య మతస్తులకు ఉద్యోగాల పై వివాదం](https://teluguwonders.com/controversy-over-jobs-in-thirumala/): Teluguwonders: దేవదాయ శాఖలో అన్యమతస్థులు పనిచేస్తున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వివాదం నెలకున్న విషయం తెలిసిందే.హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ కీలక ఉత్తర్వులు జారీచేసింది . 🔴వివరాల్లోకి వెళ్తే : తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలెం, హౌజ్ యాత్రల గురించి ముద్రించి ప్రచారం చేయడంతో దుమారం రేగింది. అలాగే శ్రీశైలంలో హిందూవేతరులకు వేలం ద్వారా దుకాణాలను కట్టబెట్టారంటూ వీహెచ్పీ, బీజేపీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. శ్రీశైలం విషయంలో వివాదం నెలకోవడంతో వేలంను రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది. పూర్తి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని, దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు టెండర్ల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో శ్రీరామచంద్రమూర్తిపై కూడా బదిలీవేటు పడింది. 🔴కఠిన చర్యలు : హిందూ పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని...
- [జగన్ను చూసి జనసేనాని కి భయం పట్టుకుంది అంటున్న నేతలు](https://teluguwonders.com/janasenani-2/): Teluguwonders: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. జనసేనాని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వారు ఫైర్..అవ్వుతున్నారు. పవన్ గ్రామ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచారు. వైఎస్సార్సీపీ సర్కార్పై ఎదురు దాడికి దిగారు. పవన్ విమర్శలపై అధికార పార్టీ నేతలు కూడా కౌంటర్లు మొదలు పెట్టారు.. జనసేనానిపై మండిపడుతున్నారు. 🔴జన సేనాని పై మంత్రుల ఫైర్ : రియల్ హీరో వైఎస్ జగన్ను చూసి.. సినీ హీరో తట్టుకోలేకపోతున్నారన్నారని.. అందుకే వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు చేస్తున్నారన్నారు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్. పవన్ రాజకీయాలను సినిమాలుగా భావిస్తున్నారని.. గాజువాకలో ఓట్లేసిన ప్రజలకు...
- [రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్](https://teluguwonders.com/pawan-kalyan-called-to-revant-reddy/): Teluguwonders: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపు ఇచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 👉 వివరాల్లోకి వెళ్తే : నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ రేవంత్ రెడ్డి ఇటీవల పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ట్యాగ్ చేస్తూ మంగళవారం (సెప్టెంబర్ 10) ఆయన ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రానికి ఊపిరి లాంటి నల్లమలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ పోరాటానికి సిద్ధమైంది. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు (వీహెచ్) నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. యురేనియం...
- [కాశ్మీర్ గౌరవాన్ని కాపాడేది భారత్ మాత్రమే :ముస్లిం సంస్థ ప్రకటన](https://teluguwonders.com/india-is-the-only-country-that-protects-the-dignity-of-kashmir-statement-by-muslim-organization/): Teluguwonders: జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్ భారత్పై తన అక్కసు వెల్లగక్కుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఈ క్రమంలో యూఎన్ ఈ విషయంపై స్పందిస్తూ అది రెండు దేశాల ద్వైపాక్షిక విషయమే అనడం గమనార్హం. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేం. ఇది భారత్, పాక్లే ద్వైపాక్షికంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని అన్నారని యూఎన్ ప్రతినిధి స్టీఫెన్ డుజరిక్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ అంశంలో పాకిస్థాన్ చేస్తున్న వాదనలకు అంతర్జాతీయంగా మద్దతు కరవవుతోంది. దీంతో దాయాది కల్లుతాగిన కోతిలా ఎగిరిపడుతూ కయ్యానికి కాలుదువ్వుతోంది. 🔴ముస్లిం సంస్థ కీలక ప్రకటన -కశ్మీర్ భారత్లో అంతర్భాగమే..: జమియత్ ఉలామియా హింద్ (జేయూహెచ్) సంస్థ తమ జేయూహెచ్ వార్షిక సాధారణ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని ఆ సంస్థ తీర్మానించింది....
- [తెలుగుదేశం పార్టీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ నిపార్టీ లోకి రానివ్వాలి అంటున్న సీనియర్ నటుడు](https://teluguwonders.com/junior-ntr-must-come-into-the-party/): Teluguwonders: జూ ఎన్టీఆర్ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు అంటున్నారు గిరిబాబు. 🔴గిరిబాబు: 5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు తెలుగు సినీ ప్రముఖుడు అయిన గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో రామారావు,బాలకృష్ణ లతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు…ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకున్నారు . ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో పార్టీలో చేరి పని చేశారు. 👉ఎన్టీ రామారావు గురించి గిరిబాబు మాట్లాడుతూ…: ఎన్టీ రామారావు గారు చాలా సిన్సియర్, డెడికేటెడ్ మ్యాన్. ఆయన సాధించని విజయం లేదు, అన్నీ సాధించారని చెప్పుకొచ్చారు. రియల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉండేవారు. సెట్లో ఆయన యాక్ట్ చేస్తున్నపుడు ఏం గిరి.. నేను చేసింది బావుందా? అని అడిగేవారు, అలా అడగటం ఎంత గొప్పవిషయం. 🔴ఆ ఇద్దరినీ బీట్ చేసేవారు...
- [ట్రాఫిక్ పోలీసుపై చెప్పుతో దాడి..చేసిన వ్యక్తి...](https://teluguwonders.com/a-man-who-attacked-a-traffic-policeman/): Teluguwonders: ద్విచక్ర వాహనదారుడిని హెల్మెట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించినందుకు ట్రాఫిక్ పోలీసుపై చెప్పుతో దాడి చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 💥వివరాల్లోకి వెళ్తే : రోడ్లు బాగోలేవు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సరిగా పనిచేస్తలేవు.. కానీ చలానా రాస్తావా అంటూ ఓ సామాన్యుడు పోలీసులపై తిరుగబడ్డాడని పేర్కొంటూ ఓ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోపై వాహనాలున్న నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఓ పోలీసుపై వాహనదారుడు చెప్పుతో దాడి చేసిన వీడియో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్డుమీద స్కూటీ నిలిపాడన్న కారణంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉస్మాన్ అలీ అనే వాహనదారుడుని ప్రశ్నించాడు. ఈ క్రమంలో దురుసుగా ప్రవర్తిస్తూ చేయి కూడా...
- [సీఎం జగన్ కు యాంకర్ శ్యామల వినతి..](https://teluguwonders.com/anchor-shyamala/): Teluguwonders: ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కి బుల్లితెర టాప్ యాంకర్ శ్యామల తన సోషల్ మీడియాలో ఒక ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేంటంటే.. తాజాగా జరిగిన పాపికొండలు బోటు ప్రమాదం గురించి ఆమె ఒక తన పేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. అలా ఆమె జగన్ కి చేసిన రిక్వెస్ట్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. అంతగా వైరల్ అవ్వడానికి శ్యామాల జగన్ కు ఏమని విన్నవించిందో చూద్దాము. మొన్న పాపికొండల్లో జరిగిన బోటు ప్రమాదంలో చాలా మంది ఎక్కడెక్కడినుండో వచ్చి ఇక్కడా ప్రాణాలను కోల్పోయారు. అలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉందంటే బోటు నాణ్యతను ముందుగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో ఇలా వరుసగా జరగడం చాలా భాదగా ఉంది. దానిని నివారించాలంటే ఒకటే మార్గం.. బోటు నిర్వహణం ప్రయివేట్ చేతుల్లో పెట్టకూడదు అంటూ ఆమె వ్యాఖ్యానించింది. డబ్బులు...
- [వాల్మీకి 'వెల్లువొచ్చి గోదారమ్మ' మైండ్ బ్లోయింగ్ టీజర్......!!](https://teluguwonders.com/valmiki-velvolucci-godaramma-mind-blowing-teaser/): Teluguwonders: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి సెన్సేషన్ ని క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెంచేసాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దర్శకుడు హరీష్ మరియు హీరో వరుణ్ తేజ్ లు మాట్లాడుతూ, తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పటివరకు మంచి క్లాస్ మరియు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న పాత్రల్లో నటించిన వరుణ్, ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ అనే ఊర మాస పాత్రలో నటిస్తున్నాడు. ఇక మరోవైపు ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు మిక్కీ...
- [సింధుతో పెళ్లి చేయాలంటూ కలెక్టర్కు పిటిషన్](https://teluguwonders.com/petition-for-collector-to-marry-sindhu/): Teluguwonders: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు తో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వ్యక్తి ఏకంగా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు ఆ పిటిషన్లో తన వయసు కేవలం16ఏళ్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. వివరాల్లోకి తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు.. పీవీ సింధుతో వివాహం చేసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు పిటిషన్ పెట్టుకున్నాడు. సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని అతగాడు చెప్పుకొచ్చాడు. కాగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మలైస్వామి …సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత...
- [అరుదైన ఘనత: టీ20ల్లో చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్](https://teluguwonders.com/chris-gale-who-made-history-in-the-t20s/): Teluguwonders: హైదరాబాద్: వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో క్రిస్ గేల్ జమైకా తల్లవాస్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్లో భాగంగా సోమవారం బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో క్రిస్ గేల్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి 20ల్లో 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్గా క్రిస్ గేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 389 మ్యాచ్లు ఆడిన క్రిస్ గేల్ 39.07 యావరేజితో 13,013 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో 1000 ఫోర్లు బాదిన తొలి క్రికెటర్ కూడా క్రిస్ గేల్. 1 .టి 20ల్లో క్రిస్ గేల్ రికార్డు మ్యాచ్లు – 389 ఇన్నింగ్స్లు – 381 పరుగులు – 13,013 యావరేజి – 39.07 అత్యధిక స్కోరు – 175* 100s – 22 50s...
- [కరెంట్ పోతే చాలా కష్టమట..](https://teluguwonders.com/daleloped-countries/): Teluguwonders: సాధారణంగా పల్లెల్లో కరెంట్ పోవడం సహజం.. అయితే వాళ్ళు కరెంట్ పోయిన కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ టౌన్ లో చెట్లు ఎక్కువగా ఉండవు కాబట్టి కొద్దీ నిషాలు కరెంట్ పోయిన కూడా వారు ఊపిరి ఆడక అల్లల్లాడిపోతారు. ఎందుకంటే మారుతున్న కల్చర్లను వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అందుకే వారు చేసే ఏ పనైనా కూడా కరెంట్ తో కూడుకొని ఉంటాయి. దానితో బద్ధకం పెరుగుతుంది అలాగే రోగాలు కూడా పెరుగుతాయి. విషయానికొస్తే.. మన భారత దేశంలో కరెంటు లేకుంటే మనం కొద్దిగా అయినా కూడా ఎడ్జస్ట్ అవుతాము. వచ్చేవరకు వెయిట్ కూడా చేస్తారు. కానీ అగ్ర రాజ్యాలైన అమెరికా వంటి దేశాలలో ఒక్క సెకన్ కరెంట్ పోతే మొత్తం సమస్తం స్తంభించి పోతుందేమో అన్నట్లు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంతగా టెక్నాలజీ పై ఆధారపడి ఉంటారు. అందుకే చీకటి అనేది వాళ్లకు ఉండకుండా తగు జాగ్రత్తలు...
- [కడక్నాథ్కోడి రూ.1,500](https://teluguwonders.com/kadaknathkodi-rs-1500/): Teluguwonders: కడక్నాథ్ కోడి.. ప్రస్తుతం నిర్మల్ చుట్టుపక్కల అత్యధికంగా వినిపిస్తున్న పేరు. దీనికి కారణం కూడా ఉందండోయ్.. అదే ఈ కోడి రేటు! అవును .. ప్రస్తుతం మార్కెట్లో దీని ధర రూ.1,200 నుంచి రూ.1,500 వరకు పలుకుతోంది. ఇందులో పుంజుకయితే ఇంకాస్త రేటు ఎక్కువే. ఈ కోడి పూర్తిగా నలుపు రంగులో ఉండడం స్పెషల్. గతంలో ఎవరికీ తెలియని ఈ కోళ్లను ప్రస్తుతం నిర్మల్ ప్రాంతాల్లో అధికంగా విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా ఇవి నిర్మల్ జిల్లాకు దిగుమతవుతున్నాయి. కాళ్లు, కీళ్ల నొప్పులు, కిడ్నీల్లో రాళ్లు, ఆస్తమా, బీపీ, షుగర్ ఉన్నవాళ్లు ఈ కోడిని తింటే రోగాలు నయమవుతాయని ప్రచారం ఈమధ్య జోరందుకుంది. దీంతో ఈ కోళ్లకు డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా గ్రామాల్లో లభించే దేశీకోళ్లు ఒక్కోటి రూ.400 వరకు ధర పలుకుతుండగా, బాయిలర్ చికెన్ కిలో రూ.180, మటన్ రూ.500 వరకు అమ్ముతున్నారు. ఈ కడక్నాథ్ కోళ్లు మాత్రం...
- ['గ్యాంగ్ లీడర్' కలెక్షన్స్..](https://teluguwonders.com/gang-leader-collections/): Teluguwonders: నాని సినిమాలకు ఇప్పుడు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి యావరేజ్ టాక్ వచ్చింది.ఐనా ఫస్ట్ డే ఈ సినిమా బాగానే కలెక్షన్లను రాబట్టింది. ఫస్ట్ డే గ్యాంగ్ లీడర్ ఆ రికార్డ్ బద్ధలుకొట్టేలా కనిపిస్తుంది. తొలి రోజు ఈ చిత్రం రూ. 9 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి. ఇప్పటికే ఓవర్సీస్లో కూడా గ్యాంగ్ లీడర్ దుమ్ము దులుపుతోంది. విక్రమ్ కే కుమార్ సినిమాలకు ఉండే క్రేజ్ కూడా దీనికి హెల్ప్ అవుతుంది. ఆది వారం కూడా దాదాపు అన్ని థియేటర్స్లో హౌస్ఫుల్ కలెక్షన్స్తో కళకళలాడింది. నైజాంలో తొలిరోజు రూ. 2.02 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజు రూ.1.48 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం కూడా రూ.2 కోట్ల...
- [బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చు రావడం లేదా ?](https://teluguwonders.com/bigg-boss-3-wild-card/): Teluguwonders NEWS: తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటి హాఫ్ సెంచరీ దాటేసింది. ఈసారి శని, ఆదివారాల్లో నాగార్జున కాస్త ఆవేశంగా కనిపించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ లో జరగని ఉద్రిక్తత ఈ వారం నెలకొంది. ఒక టాస్క్ లో చెత్త పర్ఫామెన్స్ చేసిన పునర్నవి, మహేష్, శ్రీముఖి లకు షూ క్లీన్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు. కానీ ఆ పనిష్మెంట్ ని మహేష్, పునర్నవి వ్యతిరేకించారు. గలీజుగా షూ క్లీన్ చేయడం ఏంటీ..మమ్ముల్ని ఏమనుకుంటున్నారు..మేం పిలిస్తే వచ్చామే తప్ప అడుక్కొని రాలేదు అని ఆవేశ పడ్డారు. ఆ తర్వాత మహేష్ ని శివజ్యోతి బుజ్జగించడంతో షూ క్లీన్ చేశాడు. తెల్లవారిన తర్వాత పునర్నవిని వరుణ్ సందేష్ బుజ్జగించడంతో ఆమె షూ పాలిష్ చేసింది. ఇలా ఈ వారం బిగ్ బాస్ ని దారుణంగా తిట్టడంతో నాగార్జున వారిపై తీవ్రస్థాయిలో ఆవేశపడ్డారు. మిమ్ముల్ని బ్రతిలాడి ఎవ్వరూ...
- [చూడ్డానికి వచ్చి 'టాయ్లెట్' కొట్టేశారు..!](https://teluguwonders.com/toilet-made-of-18-carat-gold/): Teluguwonders: లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని పుట్టిన ప్రదేశం, ఆక్స్ఫర్డ్షైర్లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయ్లెట్ను దుండగులు మాయం చేశారు. భారీ భద్రతతో కూడిన బ్లెన్హేమ్ ప్యాలెస్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు తెలిసింది. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే ఈ దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ‘గెలుపు ఒక ఎంపిక కాదు’ అనే టైటిల్తో రూపొందించిన ఈ టాయ్లెట్ను సందర్శనార్థం చర్చిల్ జన్మించిన పక్క గదిలోనే ఏర్పాటు చేశారు. గురువారం నుంచే ఈ టాయ్లెట్ను సందర్శనకు పెట్టారు. అంతలోనే దోపిడీకి గురైంది. మౌరిజియో కాటెలాన్ తయారు చేసిన బంగారు టాయ్లెట్ దొంగతనానికి గురైనట్టు శనివారం ఉదయం సమాచారం అందిందని థేమ్స్ వాలీ పోలీసులు వెల్లడించారు. ఘటనతో ప్రమేమున్నట్టు భావిస్తున్న ఓ 66 ఏళ్ల వృద్ధురాలిని...
- [తల నొప్పితో బాధపడుతున్నారా ? ఐతే ఈ చిట్కాల పై ఓ లుక్ వేయండి !!](https://teluguwonders.com/do-you-suffer-from-head-pain-so-take-a-look-at-these-tips/): Teluguwonders: ప్రస్తుత కాలం లో మనం ఒక పని చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురై అది తలనొప్పి గా మారి మనల్ని బాధపడేలా చేస్తుంది. తల నొప్పి అనేది తల లేదా మెడ ప్రాంతంలో ఎక్కడో చోట ఉండే నొప్పి.తరచుగా తలనొప్పితో వస్తుంటే అశ్రద్ధ చేయకూడదు. మనం ఒత్తిడికి గురై నప్పుడు కానీ టెన్షన్ పడినప్పుడు కానీ సరిగా మనకి నిద్రలేకపోవడం వల్ల కానీ… ఇలా పలు రకాల కారణాలతో తలనొప్పి బాధిస్తుంది.తలనొప్పి కారణాలు ఏవి ఐనా వాటి నివారణకు చికిత్స చేయించుకోవాలి. లేకుంటే కొన్ని రకాల తలనొప్పులు రోగికి ప్రాణాంతకంగా కూడా పరిణమించే ప్రమాదముంది.తలనొప్పికి కారణాలు ఏవి ఐనా కావచ్చు , దాని ఎఫెక్ట్ మాత్రం మాములుగా ఉండదు. అందుకే మనలో చాలామంది తలనొప్పి లక్షణాలు కనపడగానే తొందరపడి ఇష్టం వచ్చిన టాబ్లెట్ లు వేసుకుంటారు. వాటి వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్ లు వస్తున్నాయో అది గ్రహించటలేదు. అది మనం...
- [మనకు నచ్చలే..వారికీ బాగా నచ్చింది](https://teluguwonders.com/saaho-3/): Teluguwonders: బాహుబలి తర్వాత అంత భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సాహో. తెలుగు, తమిళ్ , హిందీ , మలయాళం ఇలా అన్ని భాషల్లో విడుదలైన ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ వచ్చింది. అభిమానులు , విమర్శకులు ఇలా అంత సినిమా ప్లాప్ అని తేల్చేసారు. తెలుగు , తమిళ్ , మలయాళం లో చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు భారీ నష్టాలూ బారినపడితే..హిందీ వెర్షన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అక్కడి ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు. బాలీవుడ్ బాక్సాపీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రెండు వారాలకు గాను సాహో దాదాపు 140 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం. బీహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాలలో సాహో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఈ లెక్క చూసి...
- [బాక్సాఫీస్ వద్ద మరో చిన్న సినిమా పెద్ద విజయం !!](https://teluguwonders.com/another-short-film-at-the-box-office/): Teluguwonders: అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయం సాధిస్తూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వసూలు చేసి ఆశ్యర్య పరుస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి సినిమా ఒకటి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన ‘డ్రీమ్ గర్ల్’ నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. ఈ చిత్రంలో ఆయుష్మాన్…. కరమ్వీర్సింగ్ అనే అబ్బాయి పాత్రలో, పూజ అనే అమ్మాయి పాత్రలో ద్విపాత్రాభినయం చేశాడు. ఈ చిత్రానికి కిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ రావడం, పాజిటివ్ మౌత్ టాక్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి రోజైన శుక్రవారం: 10.05 కోట్లు రాబట్టింది. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో రెండో రోజు వసూళ్లు ఊపందుకున్నాయి. శనివారం ఏకంగా రూ. 16.42 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజుల టోటల్ కలెక్షన్ రూ. 26.47 కోట్లకు...
- [SBI లో ఆఫీసర్స్ ఉద్యోగాలు](https://teluguwonders.com/officers-jobs-in-sbi/): Teluguwonders: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఉద్యోగ నియామక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటనలో భాగంగా సుమారు 477 స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. బ్యాంకింగ్ రంగ కొలువులలో పోటీ పడే నిరుద్యోగులు, అతిపెద్ద బ్యాంకింగ్ రంగ సంస్థ అయిన SBI లో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఐటీ ఆధారిత పోస్టులుగా ఉన్న ఈ తాజా ప్రకటన ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి ఎంతగానో ఉపయోగ పడుతాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే… మొత్తం పోస్టులు : 477 పోస్టుల సంఖ్య : డెవలప్పర్, నెట్ వర్క్ ఇంజనీర్ , టెస్టర్ , యూ ఎక్స్ డిజైనర్ , క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ , డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఐటీ రిస్క్ మేనేజర్ అర్హత : సంభందిత సబ్జెక్ట్ లలో డిగ్రీ , ఎంసీఏ , ఎమ్మేస్సే ఐటీ. ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. అనుభవం కూడా ఉండాలి...
- [వేరే హీరో అయితే 'గే' పాత్రలో నటిస్తాడా..?](https://teluguwonders.com/if-another-hero-would-play-the-role-of-gay/): Teluguwonders: నాని కి ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. అన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న జెర్సీ కూడా విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి గాని కమర్షియల్ గా సక్సస్ ని అందుకోలేకపోయింది. దాంతో నాని కాస్త డిసప్పాయింట్ మెంట్ లో ఉండి చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. నిన్న రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ వీకెండ్ మొత్తాన్ని బాగానే పట్టేసింది. పోటీ ఏదీ లేకపోవడం బాలీవుడ్ లో వచ్చిన డ్రీం గర్ల్ – సెక్షన్ 375లకు డివైడ్ టాక్ రావడం మల్టీ ప్లెక్సుల పరంగా బాగా హెల్ప్ అవుతోంది . స్టోరీ రివెంజ్ డ్రామానే అయినప్పటికీ దాన్ని ఐదుగురు లేడీస్ గ్యాంగ్ తో ముడిపెట్టి హీరో పాత్రను సరదాగా తీర్చిదిద్దిన తీరుకు విక్రం కుమార్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇందులో కొన్ని అంశాల గురించి మాత్రం నాని ని ప్రత్యేకంగా మెచ్చుకోక తప్పదు. ఇంటర్వెల్ నుంచి సెకండ్...
- [గ్యాంగ్ లీడర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ !!](https://teluguwonders.com/star-heroes-rejected-gang-leader/): Teluguwonders: నాచురల్ స్టార్ నాని జెర్సీ తర్వాత చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో విక్రం కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. హలో సినిమా తర్వాత విక్రం కుమార్ తో సినిమా చేసేందుకు స్టార్స్ వెనుకడుగు వేశారు. వారిలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉండటం విశేషం. ఎన్.టి.ఆర్ తో కథా చర్చలు జరిపిన విక్రం కుమార్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక బన్ని నా పేరు సూర్య తర్వాత విక్రం కె కుమార్ తోనే సినిమా ఫైనల్ అన్నారు. కాని ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కేసింది. అయితే ఇక్కడ సర్ ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎన్.టి.ఆర్ చేయన్నది.. బన్ని స్కిప్ చేసింది గ్యాంగ్ లీడర్ స్టోరీనే అని ఫిల్మ్ నగర్ టాక్. నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమానే తారక్ హీరోగా...
- [వైఎస్సార్ పెళ్లి కానుక పెంపు](https://teluguwonders.com/ysr-pelli-kanuka/): Teluguwonders: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జగన్ ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్షకు పెంపు.ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. 1.20 లక్షలకు పెంపు. ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు. బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలకు పెంపు. బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు. మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు. దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంపు. భవన...
- [పూజా హేగ్దే రేటు ? ఎంతో తెలుసా !!](https://teluguwonders.com/pooja-hegde-rate/): Teluguwonders: టాలీవుడ్లో ప్రస్తుతం బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ పూజా హేగ్డే. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ… ఇలా టాప్ హీరోలందరి సరసన నటిస్తూ… ఫుల్ బిజీగా ఉంది. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఈ అమ్మడుకి ఎంత క్రేజ్ ఉందో. ఇదిలా ఉంటే… అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జి.ఎ 2 పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చిందని వినికిడి. కొన్ని రోజుల క్రితం పూజా హెగ్డేని హీరోయిన్గా తీసుకుంటారని వార్తలు వినిపించాయి. రీసెంట్గా పూజా హెగ్డే భారీ రెమ్యురేషన్ డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో కేతికా శర్మను హీరోయిన్గా తీసుకున్నారని వార్తలు వినపడ్డాయి.కానీ చివరకు పూజా హెగ్డేనే హీరోయిన్గా ఓకే చేశారు. ఇంతకీ ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ఎంతంటారా…? ఇండస్ట్రీలో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ...
- [ RBI లో ఉద్యోగాలు...](https://teluguwonders.com/jobs-in-rbi/): Teluguwonders: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలో అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాలని, వ్యవహారాలు ఒక పద్దతి ప్రకారం నడిపించడంలో RBI కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని బ్యాంకింగ్ సంస్థలు RBI ఇచ్చిన ఆదేశాల మేరకు పని చేస్తాయి. ఆర్ధిక వేత్తలుగా అపార అనుభవం ఉన్నవ్యక్తులని RBI గవర్నర్ లుగా నియమిస్తారు. అలాంటి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన RBI ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు పరిశీలిస్తే : ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : జనరల్ – 156 ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : డీఈపీఆర్ – 20 ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బీ : డీఎస్ ఐఏం – 23 మొత్తం ఖాళీలు పోస్టుల వారీగా చూస్తే : 199 ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : సెప్టెంబర్ 21 st – అక్టోబర్...
- [గోదావరి పడవ బోల్తా .. మృతుల కుటుంబానికి 10లక్షలు నష్ట పరిహారం](https://teluguwonders.com/godavari-boat-capsized-rs-10-lakh-compensation-for-deceased-family/): Teluguwonders: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పాపికొండల చూడటానికి వెళ్లి పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయిల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. మృతుల సంఖ్యను తగ్గించడానికి నౌక దళాన్ని రంగంలోకి దించింది రాష్ట్ర ప్రభుత్వం. నౌకా దళానికి సంబందించిన హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పడవలో మొత్తం 50మంది ఉండగా ఇప్పటికే 11 మంది మృతుల శవాలను వెలికి తీశారు. కాగా మిగితావారికి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి వేళలో కూడా జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. వర్షం పడే సూచనలు లేకపోవడం వాళ్ళ రాత్రంతా ఈ గాలింపు చెర్యలు చేపడతామని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెల్లడించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరిన్ని బలగాలను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు....
- [కోడెల ఆత్మహత్య..? ఎన్నో అనుమానాలు..!](https://teluguwonders.com/kodela-commit-suicide/): Teluguwonders: ఏపీ మాజీ సీఎం స్పీకర్ కోడెల సోమవారం మృతి చెందారు. ఈ విషయాన్ని బసవతారకం ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఉరి వేసుకుని.. ఆఖరి శ్వాసలో ఆయన ఉండగా.. కోడెలను గమనించిన కుటుంబసభ్యులు.. వెంటనే బసవతారకం హాస్పిటల్కు తరలించారు. గత కొద్ది రోజుల క్రితమే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అయితే.. ఆయన గుండెపోటుతోనే కన్నుమూసినట్లు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల కోడెల తట్టుకోలేకపోయారని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారని కోడెల అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కొడుకుతో ఉన్న తగాదాల కారణంగానే.. ఆయన సూసైడ్ అటెమ్ట్ చేశారనే.. వాదనలు కూడా వినవచ్చాయి. గత కొద్ది కాలం కిందట సడన్గా హార్ట్ఎటాక్కి గురైన.. కోడెల.. అల్లుడి ఆసుత్రిలోనే చికిత్స చేయించుకున్నారు. అయినా.. కోడెల శివప్రసాద్ చనిపోయి ఇంత సమయం గుడుస్తున్నా.. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బసవతాకం వైద్యులు కూడా.. మరణ వార్తను ధృవీకరించారే...
- [లడఖ్లోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యం.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు](https://teluguwonders.com/chinese-army-infiltrated-into-ladakh/): Teluguwonders: సరిహద్దుల్లో మరోసారి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. భారత్, చైనాల మధ్య దాదాపు మూడు నెలలు డోక్లాం వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యం మధ్య వివాదం నెలకుంది. అరుణాచల్ప్రదేశ్లో వచ్చే నెలలో ఇంటిగ్రేటెడ్ పోరాట సమూహాం (ఐబీజీ) నైపుణ్యాల ప్రదర్శనకు భారత సైన్యం సిద్ధపడుతోన్న తరుణంలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 👉విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లడఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలోని రెండొంతల భాగాన్ని చైనా ఇప్పటికే ఆక్రమించుకోగా, మిగతా ప్రదేశంలోకి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబడింది. దీంతో తీవ్రంగా స్పందించిన భారత సైన్యం తమ భూభాగంలోకి చొరబడిన వారిని అడ్డుకుంది. ఈ సందర్భంగా ఇరు సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయని, సాయంత్రం వరకు ఇది కొనసాగిందని తెలిపాయి. అయితే, బ్రిగేడియర్ స్థాయి...
- [ఉన్నావో రేప్ కేసులో బాధితురాలి వద్దకే కోర్టు!](https://teluguwonders.com/the-mla-kuldeep/): Teluguwonders: ఉన్నవో బాధిత యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2017 జూన్ 4న శశిసింగ్ అనే మహిళ ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ వద్దకు తీసుకెళ్లింది. సదరు మహిళ ఎమ్మెల్యేకు స్నేహితురాలు కాగా, తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. బాలికపై సెంగార్ అత్యాచారం చేసే సమయంలో ఆ గది బయట ఆమె ఉన్నట్లు విచారణలో వెల్లడించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఆ యువతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీస్ కస్టడీలో ఆయన చనిపోవడం యూపీలో చర్చనీయాంశమైంది. ఈ కేసులో సదరు ఎమ్మెల్యే, అతడి సోదరుడు ప్రస్తుతం జైల్లో ఉన్నారు 💥బాధితురాలి ముంగిటకే కోర్ట్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచారం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి ముంగిటకే న్యాయం కదలివచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఉన్నావో బాధితురాలి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదుచేశారు. ఉన్నావో అత్యాచార...
- [గ్యాంగ్ లీడర్ రివ్యూ-రేటింగ్](https://teluguwonders.com/gang-leader-review-rating/): Teluguwonders: నాచురల్ స్టార్ నాని జెర్సీ తో ఇయర్ ని అద్బుతంగా ఆరంభించ గా ఇప్పుడు ఇయర్ లో రెండో సారి గ్యాంగ్ లీడర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ముందు గా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకుని అక్కడ నుండి ఎబో యావరేజ్ రేంజ్ కి పైగా టాక్ ని సొంతం చేసు కున్న ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోల ఫైనల్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ విషయానికి వస్తే.. 6 గురు కలిసి ఒక బ్యాంక్ రాబరీ చేస్తారు, కానీ అందులో ఒకరు మిగిలిన వాళ్ళని చంపి డబ్బు తో ఎస్ కేప్ అవుతారు. కట్ చేస్తే ఇయర్ తర్వాత 5 గురు లేడిస్ రివేంజ్ కోసం ఒక రివేంజ్ స్క్రిప్ట్ రైటర్ దగ్గరకు వస్తారు. మరి ఆ రైటర్ ఎలా హెల్ప్ చేశాడు. అసలు ఆ లేడిస్...
- [మంగళసూత్రం మింగిన ఎద్దు ??](https://teluguwonders.com/the-bull-swallowed/): Teluguwonders: చిన్న పిల్లలు పొరపాటున నాణాలు మింగుతుంటారు. దొంగలు కూడా తనిఖీల నుంచి తప్పించుకోడానికి డ్రగ్స్, బంగారు బిస్కెట్లు వగైరా గుటకాయ స్వాహా చేస్తుంటారు. కానీ, అటూ పిల్లలూ కాకుండా, ఇటు దొంగలూ కాకుండా ఓ ఎద్దు ఓ ఇల్లాని మంగళసూత్రాన్ని మింగేసింది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ వింత జరగింది. మహారాష్ట్రలో పశువుల పండుగలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. పల్లె ప్రజలు తమ ఎద్దులను అందంగా అలంకరిస్తారు. తరువాత వాటిని ఇంటింటికీ తిప్పుతారు. మహిళలు వాటికి పసుపూ కుంకుమా, పూలూ పెట్టి పూజ చేస్తారు. తమ బంగారు నగలను ఆ ఎద్దు ముఖానికి తాకిస్తారు. అలా చేస్తే తమకు అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. ఆగస్ట్ 30న ఓ గ్రామంలో ఓ ఇల్లాలు ఇంటికి వచ్చిన ఎద్దుకు పూజ చేసి తన మంగళసూత్రాన్ని ఎద్దు తలకు తాకించింది. అదే సమయంలో ఇంట్లో కరెంటు పోవడంతో మంగళసూత్రం, మరికొన్ని వస్తువులను...
- [వారంలో భారీగా పడిన బంగారం రేటు](https://teluguwonders.com/rate-of-gold/): Teluguwonders: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి రోజురోజుకు బలపడుతోంది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. 15 రోజుల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ఏకంగా 40 వేల మార్క్ క్రాస్ చేసి బంగారం జీవిత చరిత్రలోనే అత్యధిక రేటు టచ్ చేసి రికార్డులకెక్కింది. తాజాగా డాలర్తో పోలిస్తే రూపాయి రోజు రోజుకు బలపడుతుండడంతో బంగారం, వెండి ధరలు గత పది రోజులతో పోల్చుకుంటే తగ్గుముఖం పడుతున్నాయి. క్రితం వారంతో పోలిస్తే బంగారం రేటు రూ. 2200 తగ్గింది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు… రూపాయి బలపడుతూ వస్తుండడంతో బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. బంగారం ధర గత వారపు 39,885 రూపాయల ధరతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా రూ 2,200 తగ్గింది. వెండి ధర కూడా తగ్గుతూనే వస్తోంది. గత వారపు 51,489 రూపాయల ధరతో పోలిస్తే వెండి...
- [విశాల్ "యాక్షన్" టీజర్](https://teluguwonders.com/vishal-action-teaser/): Teluguwonders: మాస్ హీరో విశాల్ హీరోగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై సుందర్ సి. దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యాక్షన్’. ఈ చిత్రం టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఈ దీపావళికి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘యాక్షన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మాస్ హీరో విశాల్. ఈ టీజర్లో ఆడియన్స్ని థ్రిల్ చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. అద్భుతమైన ఫైట్ సీక్వెన్సులు ఈ టీజర్లో కనిపిస్తాయి. మాస్ హీరో విశాల్ ఈ యాక్షన్ పార్ట్ను ఎంతో డెడికేటెడ్గా చేశారని తెలుస్తోంది. ఒక విజువల్ ఫీస్ట్గా ఈ టీజర్ను చెప్పుకోవచ్చు. టర్కీలోని అందమైన లొకేషన్స్లో అంతే అందంగా ప్రతి షాట్ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్హాప్ తమిళ అందించిన సంగీతం టీజర్ను ఎంతో ఎలివేట్ చేసేదిగా ఉంది. మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్,...
- [అర్చన రొమాంటిక్ ఫోటోస్ !!!](https://teluguwonders.com/archana-romantic-photos/): Teluguwonders: టాలీవుడ్ నటి, బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఫేం అర్చన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మీరు ఊహించింది నిజమే. త్వరలో ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. బిగ్ బాస్ షో తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అర్చన… తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు, త్వరలోనే ఆవిషయాన్ని బయటపెడతాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇన్నాళ్లకు ఆమె ఆ వ్యక్తి ఎవరో అఫీషియల్గా బయటపెట్టారు. ఆమె ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పటి వరకు ఈ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫోటో తీసింది జయంతి…. విత్ మై లవ్ జగదీష్ భక్తవత్సలం అంటూ అర్చన కొన్ని ఫోటోస్ అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఒక వ్యక్తి అర్చనను ప్రేమగా ముద్దాడుతున్నట్లు ఉండటం...
- [రూ.3 కోట్లతో ఫ్లాట్, కోటి రూపాయల కారు కొన్న యాంకర్!](https://teluguwonders.com/anchor-hariteja/): Teluguwonders: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం అంత సులువైన పని కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ హరితేజ కూడా ఒకరని చెప్పాలి. టీవీ సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2007 నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ‘అ ఆ’ సినిమాతో అందుకుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హరితేజ హీరోయిన్ పనిమనిషి పాత్రలో కనిపించి మంచి ఫన్ క్రియేట్ చేసింది. అప్పటినుండి ఈమెకి అవకాశాలు బాగానే పెరిగాయి. బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టంట్ గా పాల్గొని ఆమె పంచిన ఫన్ అంతా ఇంతా కాదు. బుర్రకథ అంటూ బిగ్ బాస్ హౌస్ ని అల్లాడించింది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత నటిగా, యాంకర్ గా ఆమెకి ఛాన్స్ లు పెరిగాయి. ప్రస్తుతం తన సక్సెస్ ని...
- [ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.](https://teluguwonders.com/good-news-for-ap-unemployed/): Teluguwonders: ఏపీలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ వినిపిస్తోంది. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నిరుద్యోగులకు పండుగలానే మారింది. కేవలం మూడు నెలల్లోనే ఆయన లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయ భావనతో లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించారు. ఆ తర్వాత కూడా అడపా దడపా కొత్త పోస్టుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ గుడ్ న్యూస్ చెప్పారు. హోం శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్మెంట్ చేపట్టి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హోం మంత్రి మేకతోటి సుచరిత హామీ ఇచ్చారు. పోలీస్శాఖలో అమలు చేస్తున్న వీక్లీఆఫ్ వలన కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, జైలు వార్డన్స్ కానిస్టేబుళ్ల ఫలితాలను గురువారం ఆమె విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు...
- [IBPS నుంచీ భారీ నోటిఫికేషన్..](https://teluguwonders.com/notification-from-ibps/): Teluguwonders: బ్యాంకింగ్ రంగంలో కొలువులకోసం ఎప్పటినుంచో పోటీ పడుతున్న నిరుద్యోగ యువతీ , యువకులకి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకులలో సుమారు 12,074 ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్ విడుదలయ్యింది. IBPS ద్వారా ఈ పోస్తులని భర్తీ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి మొత్తం 1389 పోస్టులు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి వివాలలోకి వెళ్తే.. విద్యార్హతలు : ఏదైనా నా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో సర్టిఫికెట్ లేదా డిప్లమో కలిగి ఉండాలి వయసు : 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ప్లీనరీ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ , కంప్యూటర్ బేస్డ్ మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 17 – 09 -20 19 ఆన్లైన్లో దరఖాస్తులు చేయు...
- [కవితకు మంత్రి పదవి....!!!](https://teluguwonders.com/ministery-post-for-kavitha/): Teluguwonders: తెలంగాణ రాజకీయాలను ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా రాజకీయ మేధావుల మధ్య చర్చకు వచ్చే పేరు కల్వకుంట్ల కవిత. సీఎం కేసీఆర్ తనయ. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా ఆమె చాలా యాక్టివ్గా రాజకీయాలు చేశారు. జాగృతి పేరుతో స్వచ్ఛం సంస్థను కూడా స్తాపించి మహిళలకు నాయకత్వం వహిం చారు. ఇక, 2014లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో గడిచిన ఐదేళ్ల కాలం కూడా ఎంపీ కవితకు ఎదురు లేకుండా పోయింది. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవని అన్నట్టుగా ఇక్కడి రైతులను ఆమె పట్టించుకోని పాపానికి ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కవిత్ పోటీ చేసినా అడ్రస్ లేకుండా పోయారు. పార్టీలోనూ నామినేటెడ్ పదవి ఏదీ ఆమె కోరుకోవడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వం తమదే అయినప్పటికీ.. తనకు ఎలాంటి ప్రాతినిధ్యం లేక పోవడంతో ఒకింత గిల్టీగా ఫీలవుతున్నారు. అయితే, ఇప్పుడు ఆమెకు సువర్ణావకాశం దక్కుతోందనే...
- [న్యూ లుక్లో లేడీ కమెడియన్](https://teluguwonders.com/lady-comedian-in-new-look/): Teluguwonders: తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు సాధించిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. రన్ రాజా రన్, రాజు గారి గది, సరైనోడు.. లాంటి సినిమాల్లో ఆమె కామెడీని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. బొద్దయిన ఆమె రూపం.. ఫన్నీగా అనిపించే హావభావాలు.. తమిళ యాసతో సాగే ఆమె డైలాగ్ డెలివరీ.. బాగా కామెడీ జనరేట్ చేస్తుంటాయి. ఐతే ఇప్పుడామె తన అవతారం మార్చేసుకుంది. ఉన్నట్లుండి సన్నబడిపోయింది. గుర్తుపట్టలేని అవతారంలోకి మారిన ఆమె ఫొటో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐతే ఈ అవతారంతో విద్యుల్లేఖ కమెడియన్గా అవకాశాలు సాధించగలదా అన్నది సందేహం.ఆ మధ్య విద్యుల్లేఖ ఒక హాట్ ఫొటో షూట్ చేస్తే.. ఇంత లావుగా ఉండి ఆ వేషాలేంటి అంటూ కొందరు ఆమెను ట్రోల్ చేశారు. ఐతే లావుగా ఉంటే గ్లామర్ ఫొటో షూట్లు చేయకూడదా అంటూ ఆమె ప్రశ్నించింది. దీన్నో పెద్ద చర్చగా మార్చింది....
- [హెల్మెట్ లేకుండా ప్రయాణించిన నితిన్ గడ్కరీ వీడియో వైరల్..](https://teluguwonders.com/nitin-gadkari-who-traveled-without-a-helmet-video-is-viral/): Teluguwonders: కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాక వాహనదారుల జేబులకు తూట్లు పడుతున్నాయి. 👉అయితే సాక్షాత్తూ కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారంటూ ఓ నెటిజెన్ పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. 💥వివరాల లోకి వెళ్తే : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెల్మెట్ ధరించకుండా స్కూటర్ మీద రయ్యున వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోటారు వాహనాల సవరణ చట్టం అమలు తర్వాత ట్రాఫిక్ చలాన్ల భయంతో రోడ్డు మీదకి రావటానికి వాహనదారులు భయపడుతుంటే కేంద్ర రవాణాశాఖ మంత్రి మాత్రం హెల్మెట్ లేకుండా ఎలా వాహనం నడుపుతున్నారో చూడాలంటూ నెటిజన్లు వీడియోను షేర్ చేస్తున్నారు. ఇక అది మొదలుకుని ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో కేంద్ర మంత్రి గడ్కరీని విమర్శిస్తూ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. 🔴ఫేస్ బుక్ యూజర్ రుబి...
- [ప్రేమించిన యువతి కోసం హిందువు గా మారిన యువకుడు..మెచ్చుకున్న సుప్రీం కోర్ట్](https://teluguwonders.com/a-young-man-took-hinduism-for-a-loving-young-woman/): Teluguwonders: ప్రేమకోసం హిందువుగా మారిన ముస్లిం.. ప్రేమించిన యువతి కోసం హిందువుగా మారిన యువకుడిపై సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కురిపించింది. సామ్యవాదానికి ఇలాంటి వివాహాలు తోడ్పడతాయని వెల్లడించింది. 🔴యువతి తండ్రి ఫిర్యాదు : తాను ప్రేమించిన హిందూ అమ్మాయి కోసం మతం మారిన ఓ ముస్లిం యువకుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, ఇది ఆ యువతి కుటుంబానికి నచ్చలేదు. దీంతో ఆ యువకుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. మతాంతర వివాహాల పేరుతో మహిళల అక్రమ రవాణా నడుస్తోందని, న్యాయస్థానం ఆ కోణాన్ని పరిశీలించాలని యువతి తండ్రి అభ్యర్థించారు. కుమార్తె మతాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తూ దాఖలుచేసిన ఈ కేసులో ముస్లిం యువకుడు హిందూమతంలోకి మారి ఆమెను వివాహం చేసుకున్నాడు. 💥వివాహ విషయంలో జోక్యం చేసుకోబోమని : హిందూ-ముస్లింలు చట్టప్రకారం పెళ్లి చేసుకుంటే సమస్యేముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఆ వివాహ విషయంలో జోక్యం చేసుకోబోమని, యువతి ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ మాత్రమే తమ...
- [మహిళా ఎంపీ ని వేదించిన టాక్సీ డ్రైవర్](https://teluguwonders.com/taxi-driver-inappropriate-behavior-with-mp-supriya-sule/): Teluguwonders: 💥ఎంపీ సుప్రియా సూలేతో ట్యాక్సీ డ్రైవర్ అనుచిత ప్రవర్తన: మహిళా ఎంపీని ట్యాక్సీ డ్రైవర్ వేధించిన ఘటన ముంబై రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో ఓ ట్యాక్సీ డ్రైవర్ రైలు బోగిలోకి వచ్చి అనుచితంగా ప్రవర్తించాడు.అయితే నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆర్పీఎఫ్కు చెందిన ఓ పోలీసు అధికారి తనకు తెలిపారని ఎంపీ వివరించారు. వేగంగా స్పందించిన పోలీసులకు మహిళా ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్క రైలు ప్రయాణికుడికీ ఇలాంటి అనుభవం ఎదురు కావొద్దని కోరారు. 🌟ఎంపీ సుప్రియా సూలే ఆవేదన : ముంబై రైల్వే స్టేషన్లో ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి తనకు షాకింగ్ అనుభవం ఎదురైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. రైలు బోగిలోకి వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. తనను అడ్డగించడమే కాకుండా తాను వారిస్తున్నా...
- [అందుకే చంద్రబాబు ఈ ఆత్మకూరు డ్రామా అంటున్న విజయసాయిరెడ్డి](https://teluguwonders.com/atmakur-drama-vijayasai-reddy/): Teluguwonders: పల్నాడులో అరాచకాలకు పాల్పడిన టీడీపీ నేతలను కాపాడుకోవడానికే చంద్రబాబు చలో ఆత్మకూరు డ్రామాకు తెరలేపారు. వారి అరాచకాలను కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటూ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. 💥చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు : టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.గత ఐదేళ్లలో పల్నాడులో టీడీపీ నేతల అరాచకాలు బయటకు రాకుండా కప్పిపెట్టేందుకే ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో అరాచకాలకు పాల్పడి ఓడిపోయిన మాజీలు కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావును కాపాడేందుకే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. నేతలందరినీ సమీకరించి తీసేసిన తాసీల్దార్లకు ధైర్యం ఇచ్చేందుకే చలో ఆత్మకూరు చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబు డ్రామా వికటించినా ఒక ప్రయోజనం కలిగిందని విజయసాయి అన్నారు. కోడెల, యరపతినేని, ప్రత్తిపాటి రాకపోయినా నిద్దురపోతున్న పల్నాడు ప్రాంతయేతర నేతలను మేల్కొలిపారంటూ ఎద్దేవా చేశారు. స్థానిక నేతలు బయటకు...
- [అనంతపురానికి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్..](https://teluguwonders.com/australian-cricketer-arrives-in-anantapur/): Teluguwonders: ఆసీస్ క్రేజీ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అనంతపురంలో మెరిశాడు. పట్టణంలోని ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం కర్నూలు జిల్లా పగిడిరాయికి బయలుదేరి వెళ్లాడు. భారత్లో క్రికెట్ను ఆరాధిస్తారని ఆసీస్ వెటరన్ క్రికెటర్ ఆడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామ సందర్శనకు వెళ్తూ అనంతపురంలో పర్యటించాడు. 🔴 𒐵విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు క్రికెటర్ గిల్క్రిస్ట్ ఇక్కడకు వచ్చారు. ఆయన వెంట ఆర్డీటీ ప్రతినిధులు మాంచో ఫెర్రర్ తదితరులు ఉన్నారు . 🔴స్టేడియం అద్భుతంగా ఉందని ప్రశంస : అక్కడున్న ఆర్డీటీ క్రికెట్ స్టేడియాన్ని ఆడమ్ సందర్శించాడు. స్టేడియంలో క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారన్నాడు. ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. భారత క్రికెట్ జట్టు ప్రదర్శనపైనా ఆడమ్ మాట్లాడారు....
- [భారీ సంఖ్య లో టీటీడీ జంబో ట్రస్ట్ బోర్డ్](https://teluguwonders.com/ttd-jumbo-trust-board/): Teluguwonders: టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియరైంది. సభ్యుల సంఖ్యపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తరువాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. 💥టీటీడీ పాలకవర్గ సభ్యుల సంఖ్యలో ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది . గతంలో చైర్మన్ సహా 15 మంది సభ్యులుగా ఉండేవారు. ఆ సంఖ్యను ప్రభుత్వం 25 కి పెంచనుందన్న వార్తలు వచ్చాయి. ఆ తరువాత తిరుపతి ఎంపీ, ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లను కూడా సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం యోచించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో టీటీడీ పాలకవర్గంలో 29 మంది సభ్యులుగా ఉండనున్నారు. చైర్మన్ సహా 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 29 మంది బోర్డు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు న్యాయశాఖ ఆర్డినెన్స్ను రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం...
- [హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి పోలవరం రీ టెండరింగ్](https://teluguwonders.com/polavaram-re-tendering/): Teluguwonders: హైకోర్టు ఆదేశాలను పక్కనబెట్టి పోలవరం విషయంలో జగన్ ముందుకెళ్తున్నారు.పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వారి స్థానంలో కొత్త టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది వివరాల్లోకి వెళ్తే : 💥పోలవరం ప్రాజెక్టు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల : పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీటెండరింగ్కు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో హైకోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం.. టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్యామ్ పనులు, హైడల్ పవర్ ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.4987.55 కోట్లకు నోటిఫికేషన్ జారీచేసింది. 🔴గడువు పెంచేందుకు అవకాశం లేదు : ఈ సందర్భంగా మరో మూడు వారాలపాటు టెండర్లకు గడువు పెంచాలని జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ను వారు కోరారు. అయితే, టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమైందని గడువు పెంచేందుకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. టెండర్లో పేర్కొనని కొత్త పనులు ఉంటే వాటికి...
- [కర్నూలులో అత్యాధునిక క్షిపణి ప్రయోగం సక్సెస్](https://teluguwonders.com/advanced-missile-experiment-success-in-kurnool/): Teluguwonders: రక్షణ రంగానికి చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీఆర్డీఓ) తేలికపాటి యాంటీ ట్యాంక్ గైడెన్స్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద పరీక్షించడం విశేషం. ఆర్మీ సహకారంతో ఈ క్షిపణి పరీక్షను డీఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలో రెండో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తున్న డీఆర్డీఓ.. దీనికి అనువైన ప్రదేశంగా కృష్ణా జిల్లా నాగాయలంకలోని గుల్లలమోదను గుర్తించింది. ఇప్పటి వరకూ చాందీపూర్లో మాత్రమే క్షిపణులు పరీక్షిస్తున్నారు. 👉ఓ సైనికుడు మోసుకెళ్లే విధంగా డీఆర్డీవో ఈ క్షిపణిని రూపొందించింది. అనుకున్న సమయం ప్రకారం ఇది లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. తేలికపాటి యాంటీ ట్యాంక్ గైడెన్స్ క్షిపణుల్లో ఇది మూడో తరానికి చెందింది. ఈ క్షిపణి అధునాతన ఏవియానిక్స్తో పాటు అత్యాధునిక ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సౌకర్యం కలిగి ఉంది. 🔍పరిశోధనలు...
- [చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులు జారీ-నిలదీసిన లోకేష్](https://teluguwonders.com/notices-under-section-151-issued-to-chandrababu/): Teluguwonders: చంద్రబాబుగారు స్వయంగా పూనుకుంటే తప్ప ప్రభుత్వం కళ్ళు తెరవదా? ఉదయం 8 గంటల నుంచి అక్రమంగా మమ్మల్ని నిర్బంధించారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకి ఏ అధికారంతో ఇటువంటి ఆంక్షలు విధించారు? బాధితులకు భరోసాగా ఎందుకు వెళ్లనివ్వలేదు? అని లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. 👉వివరాల్లోకి వెళ్తే : బుధవారం రాత్రి 8 గంటల సమయంలో చంద్రబాబు ఇంటి గేటుకు కట్టిన తాడు తీసేశారు . తాడు తొలగించిన తర్వాత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు 💥 చంద్రబాబుకు నోటీసులు : చలో ఆత్మకూరు పిలుపుతో బాబును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. 12 గంటల తర్వాత ఇంటి గేటుకు కట్టిన తాళ్లను తొలగించారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తాళ్లను తీసేసి.. సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేశారు. 🔴పోలీసులు తీరుపై మండిపడుతున్న టీడీపీ నేతలు: 12 గంటల నిర్బంధించి.. ఇప్పుడు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అంతేకాదు...
- [అమరావతి పై ఆర్థిక మంత్రి సంచలన వ్యాఖ్యలు](https://teluguwonders.com/finance-ministers-comments-on-amravati/): Teluguwonders: అమరావతి నిర్మాణంపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా స్పందించకపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 💥కలకలం రేపుతున్న ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు: రాజధాని నిర్మాణంపై అధికార, విపక్షల మధ్య సాగుతోన్న మాటల యుద్ధానికి ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఆజ్యం పోసేవిలా ఉన్నాయి. అమరావతిపై తీవ్రంగా చర్చ సాగుతోన్న వేళ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర కలకలం రేపుతున్నాయి. 🔴వివరాల్లోకి వెళ్తే : సింగ్పూర్లో జరుగుతోన్న భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు రాష్ట్రం తరఫున బుగ్గన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘ది స్టెయిట్స్ టైమ్స్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రాజధానిఅమరావతి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద నిధుల్లేవని వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని, ఒక నగరానికే పరిమితం చేయడం కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం...
- [వైల్డ్ కార్డు ఎంట్రీతో.? అలీ ?](https://teluguwonders.com/ali-with-a-wild-card-entry/): Teluguwonders: అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారం కొనసాగుతోంది. ట్విస్టులు, రొమాన్స్, తగాదాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇస్తూ.. హై టీఆర్పీ రేటింగ్స్ను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి, అలీ రెజాలు బయటికి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ మొదటి రెండు సీజన్స్ను ఒకసారి పరిశీలిస్తే.. షోలోకి 11వ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన వారందరూ చివరికి విన్నర్స్గా బయటికి వచ్చారు. మొదటి బిగ్ బాస్ సీజన్లో 11వ కంటెస్టెంట్గా శివ బాలాజీ అడుగుపెట్టి.. విన్నర్గా నిలవగా… రెండో సీజన్లో కౌశల్ మందా 11వ కంటెస్టెంట్గా అనూహ్యంగా భారీ మెజార్టీతో విజయడంఖా మోగించాడు. ఇక ఈ సీజన్లో 11వ వ్యక్తిగా ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకుంటే.. ఊహించని విధంగా మొన్నటివారం...
- [చివరికి పెద్ద డైరెక్టర్ చేతిలో పడబోతున్న అఖిల్..?](https://teluguwonders.com/akhil-akkineni/): Teluguwonders: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల కొడుకులు ఇప్పటికే అరంగేట్రం చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు అందుకని తమ తండ్రి పేరును నిలబెడుతున్నారు. అయితే అక్కినేని కుటుంబం నుండి సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అక్కినేని అఖిల్ మాత్రం ఇప్పటిదాకా హిట్ అందుకోలేకపోయాడు. చేసిన మూడు సినిమాలు ఏవీ కూడా అభిమానులను అలరించ లేకపోయాయి. దీంతో అఖిల్ కెరియర్ ప్రశ్నార్థకంగా మారడంతో కింగ్ నాగార్జున కొడుకు కి ఎలాగైనా హిట్ ఇవ్వడానికి తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో తన కెరియర్ లో అద్భుతమైన ‘మన్మధుడు’ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అఖిల్ ని హీరోగా పెట్టి సినిమా చేయాలని నాగార్జున భావించిన..అప్పట్లో కుదరలేదు అని ఫిలిం నగర్లో వార్తలు వినపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ‘మన్మధుడు’ సీక్వెల్ విషయంలో కూడా నాగార్జున డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ప్రస్తావించకపోవడం...
- [కోహ్లీ..! అది ధోనీ వీడ్కోలుకు సూచనా?](https://teluguwonders.com/kohli/): Teluguwonders: ముంబయి: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఎంఎస్ ధోనీ వీడ్కోలు గురించి అతడు చెప్పకనే చెబుతున్నాడా? లేక ఊరికే చేశాడా? అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. 2016 టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో తలపడ్డ మ్యాచ్లోని ఓ సన్నివేశాన్ని కోహ్లీ పోస్ట్ చేశాడు. దానికి ‘నేను ఎన్నటికీ మరిచిపోని మ్యాచ్ ఇది. ప్రత్యేకమైన రోజది. ఫిట్నెస్ పరీక్షలో పరుగెత్తించినట్టు ఈ వ్యక్తి (ధోనీ) నన్ను ఉరుకులు పెట్టించాడు’ అని ఆసక్తికర వ్యాఖ్య పెట్టాడు. తర్వాతి దశకు అర్హత సాధించాలంటే సూపర్-10లో ఆసీస్పై భారత్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అది. విరాట్ కోహ్లీ కరీబియన్ పర్యటన నుంచి ప్రతిరోజూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. సముద్ర తీరాల్లో తన ప్రియసఖి అనుష్క శర్మతో విహరించిన దృశ్యాలు, చిత్రాలు అభిమానులతో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం ధోనీ గురించి మాట్లాడాల్సిన సందర్భాలేమీ లేవు. దక్షిణాఫ్రికా...
- ['ఇస్రో' ప్రయోగాలు పైకి.. జీతాలు కిందకు !!](https://teluguwonders.com/isro-launches/): Teluguwonders: చంద్రమండలం ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం కోసం ఇటీవల అక్కడికి విక్రమ్ ల్యాండర్ను పంపించడం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన ‘ చంద్రయాన్-2 ‘ ప్రయోగాన్ని అటు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇస్రో సిబ్బంది, ఇటు దేశ ప్రజలు ఎంతో ఉద్విగ్న భరితంగా వీక్షించిన విషయం తెల్సిందే. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిలోకి దాదాపు 28 కిలోమీటర్లు చొచ్చుకుపోయి చంద్రుడి ఉపరితలంకు కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమవడం అందరి హృదయాలను కాస్త కలచి వేసింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయినందుకు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో చైర్మన్ కే. అంతటి ప్రాధాన్యత గల ఇస్రో సిబ్బందిని వేతనాల విషయంలో భారత ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఇందులో పనిచేసే సిబ్బందికి ఏడాదికి 1.5 లక్షల రూపాయల నుంచి 6.12 లక్షల రూపాయల వరకు మాత్రమే వేతనాలుగా చెల్లిస్తోంది. డ్రాయింగ్లను విశ్లేషించి మ్యాప్లను రూపొందించే ఓ సివిల్...
- [బిగ్ బాస్ : చెప్పులు తుడవాలా ? ఫైర్ అవుతున్న మహేష్...??](https://teluguwonders.com/bigg-boss-mahesh-fire/): Teluguwonders: లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయం’టాస్క్ రెండో రోజు కూడా కంటిన్యూ అయింది. ఈ టాస్క్ కరెక్ట్ గా లేదంటూ బిగ్ బాస్ పై పునర్నవి ఫైర్ అయింది. అయితే ఈ టాస్క్ లో శ్రీముఖి, పునర్నవి, మహేష్ లను చెత్త పెర్ఫామర్స్గా ప్రకటించారు బిగ్ బాస్.దీనికి వారికి లగ్జరీ బడ్జెట్ దక్కదని చెప్పారు. అంతేకాదు.. వారికి శిక్షగా.. షూ పాలిష్ చేయాలని ఒక్కొక్కరికీ వందకి పైగా షూలను ఇచ్చారు. వీటితో పాటు మిగతా ఇంటి సభ్యుల షూలను క్లీన్ చేయాలని శిక్ష విధించారు. దీనికి పునర్నవి అంగీకరించలేదు. ఈ విషయంలో బిగ్ బాస్ తో గొడవ పడింది. అలానే మహేష్ కూడా బిగ్ బాస్ కి ఎదురుతిరిగాడు. తప్పు చేస్తే షూలు తుడవడం ఏంటని మండిపడ్డాడు. ముందు షర్ట్ లు పంపించాలని.. తన షర్ట్ లు అన్నీ చినిగిపోయాయని...
- [Kajal Aggarwal Album](https://teluguwonders.com/kajal-aggarwal-album/)
- [రష్మీ, సుధీర్ పెళ్లిపై జబర్దస్త్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్.....!!](https://teluguwonders.com/jabardast-actor-shocking-comments-on-rashmi-and-sudhirs-wedding/): Teluguwonders: ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతూ మంచి వీక్షకధారణతో పాటు అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకెళ్తున్న జబర్దస్త్ షో ద్వారా, నటుడిగా ఎంతో పాపులరైన సుడిగాలి సుధీర్ మరియు ఆ షో యాంకర్ రష్మీ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొన్నాళ్లుగా వార్తలు పుకారవుతూనే ఉన్నాయి. ఆ తరువాత వారిద్దరూ కలిసి అదే ఛానల్ లో ఢీ జోడి అనే ప్రోగ్రాం కి కూడా వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తుండడంతో ఆ రూమర్లు మరింతగా పెరిగాయి. నిజానికి కొన్నాళ్ల క్రితం సంక్రాంతి పండుగ సందర్భంగా అహనా పెళ్ళంట అనే ప్రత్యేక స్కిట్ లో భాగంగా సుధీర్ మరియు రష్మీ ల పెళ్లి జరుగుతుంది. అయితే ఆ స్కిట్ లో కథ పరంగా సుధీర్ కి కల రావడం, ఆ కలలో రష్మీతో పెళ్లి జరగడం, అందుకు అతను విపరీతంగా మురిసిపోవడం జరుగుతుంది. ఇక అప్పటినుండి వారిద్దరిపై ఈ రూమర్లు ప్రచారం అవడం మొదలయ్యాయి....
- [దేశ చరిత్రలో తొలిసారి: జగన్ నిర్ణయం](https://teluguwonders.com/first-time-in-the-history-of-the-country/): Teluguwonders: దేశ చరిత్రలోనే తొలిసారి కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు జగన్ సర్కార్.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు మేరకు కొత్త నిర్ణయం తీసుకున్నారు . టెండర్ల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ కోసం జస్టిస్ శివశంకర్రావును ఏపీ ప్రభుత్వం నియమించింది. దాంతో రూ.100కోట్లు దాటిన టెండర్లపై ఇక న్యాయ సమీక్ష జరుగనుంది . ⭐కొత్త నిర్ణయం : ఏపీ ప్రభుత్వం టెండర్ల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ (న్యాయ సమీక్ష)ను ప్రారంభించింది. పారదర్శకత కోసం ప్రివ్యూ ప్రాసెస్ చట్టాన్ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి జగన్ గతంలోనే చెప్పారు. 🔴ప్రివ్యూ ప్రాసెస్ చట్టం: రూ.100 కోట్లు పైగా పనుల టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రాసెస్ (న్యాయ సమీక్ష) చేస్తారు.గత అసెంబ్లీ సమావేశాల్లోనే జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియకు సంబంధించి చట్టం చేశారు. దేశ౦లో ఎక్కడా లేని విధంగా తొలిసారి.. ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం కొత్త విదానానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో...
- [రూపాయికే ఇడ్లీ అందిస్తున్న బామ్మ... !!!](https://teluguwonders.com/grandma-idlys-for-1-rupee/): Teluguwonders: ప్రస్తుత కాలంలో ఎవరి లాభం వారు చూసుకుంటారు. ఉద్యోగమైనా… వ్యాపారమైనా.. ఏది చేస్తే తనకు లాభం వస్తుందనే ఆలోచిస్తారు. కానీ… ఓ బామ్మ మాత్రం లాభాపేక్ష లేకుండా నిరుపేదల కడుపు నింపుతోంది. కట్టలపొయ్యి మీద తాను కష్టపడుతూనే… తన హోటల్ కి వచ్చిన వారికి కేవలం ఒక్క రూపాయికే ఇడ్లీ అందిస్తోంది. కాగా… ఆ బామ్మ చేస్తున్న పని ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఆమె చేస్తున్న పనికి ఫిదా అయిన ఆయన… బామ్మ వివరాలు చెబితే… ఆమెకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేస్తానని చెబుతున్నాడు. ఇంతకీ మ్యాటరేంటంటే…కమలతల్ స్వస్థలం తమిళనాడులోని పెరూ సమీపంలో వడివేలంపాళ్యం. ఆమె చట్నీ, సాంబార్తో కలిపి ఒక్కో ఇడ్లీ రూపాయికే అమ్ముతూ అనేక మందికి పొట్టనింపుతున్నారు. 35 ఏళ్లుగా కమలతల్ ఇదే రీతిలో సేవలందిస్తున్నారు. రోజూ సూర్యోదయానికి ముందే లేచి ఆమె తన పని మొదలు పెడతారు. తక్కువ ధరకే...
- [బీచ్లో సన్నీలియోన్.. దుబాయ్కి సెగలే!](https://teluguwonders.com/sunny-leone-in-dubai/): [the_ad id=”4846″]బాలీవుడ్ సెక్సీ బాంబ్ సన్నీలియోన్ ఏ డ్రెస్ ధరించినా అది సెక్సీగానే ఉంటుంది. చీర కట్టినా కూడా సన్నీని కళ్లప్పగించి చూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అలాంటిది సన్నీ బికినీ వేసుకుంటే తట్టుకోగలరా? తన భర్త డేనియల్ వెబర్తో కలిసి సన్నీ వెకేషన్ ట్రిప్ నిమిత్తం దుబాయ్ వెళ్లింది. అక్కడి సముద్రంలో సన్నీ బికినీ వేసుకుని నీటిపై తేలియాడుతుంటే దుబాయ్కి కూడా ముచ్చెమటలు పడుతున్నాయి. బికినీలో క్లోజప్ షాట్ ఫొటోకు అభిమానులు ఫిదా అయిపోయారు. తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను కూడా సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.[the_ad id=”4846″] ముగ్గురు పిల్లలకు తల్లి అయిన సన్నీ.. తన భర్తతో కలిసి కాస్త ఏకాంత సమయాన్ని గడపాలని నిర్ణయించుకుంది. అందుకే పిల్లల్ని ఇంట్లోని ఆయాలకు అప్పజెప్పి కొన్ని రోజులు తన భర్తతో కలిసి ఎంజాయ్ చేసేందుకు దుబాయ్ వెళ్లింది. ఇటీవల సన్నీ తాను దత్తత తీసుకున్న నిషా మూడో బర్త్డే...
- [బోరు బావిలో పడిన చిన్నారి సుజిత్ కథ విషాదాంతం](https://teluguwonders.com/boru-bavi-sujith/): తమిళనాడులో ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన చిన్నారి సుజిత్ కన్నుమూశాడు. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలు చేసినా బాలుడ్ని సురక్షితంగా బయటకు తీయలేకపోయారు. చిన్నారి చనిపోయినట్లు సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత అధికారులు ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని వేకువజామున బోరు బావి నుంచి వెలికి తీశారు. పసివాడి మరణంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడులోని తిరుచ్చిలో రెండేళ్ల బాలుడు సుజిత్.. ఈ నెల 25న బోరుబావిలో పడ్డాడు. చిన్నారి ముందు 35 అడుగుల్లో చిక్కుకుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు.. రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. పసివాడిని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో.. బాలుడు దురదృష్టవశాత్తూ జారిపోయి 90 అడుగుల లోతులో పడిపోయాడు. దీంతో బయటకు తీయడం కష్టతరంగా మారింది. బాలుడ్ని వెలికి తీసేందుకు భారీ యంత్రాలను రంగంలోకి దించారు. నాలుగు రోజులుగా ప్రయత్నాలను కొనసాగించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బాలుడి క్షేమ సమాచారం...
- [బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్.. ఒక్క క్లిక్తో ఓటు](https://teluguwonders.com/bigboss-final-voting/): బిగ్ బాస్ సీజన్ 3లో నామినేషన్స్, ఎలిమినేషన్స్ ప్రక్రియలు ముగిశాయి. ఆట అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్గా టాప్ 5 కంటెస్టెంట్స్గా శ్రీముఖి, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్లు నిలిచారు. మరి వీరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి ఓటు వేసి విన్నర్ని చేయడం ఎలాగో తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 3లో ముగిసిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలు టాప్ 5లో వరుణ్, శ్రీముఖి, బాబా, అలీ, రాహుల్ రెండు ప్రక్రియల్లో ఓటింగ్ హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా మీకు ఇష్టమైన కంటెస్టెంట్కు ఓటు వేయొచ్చు బిగ్ బాస్ సీజన్ 3లో అసలు మజా మొదలైంది. ఎలిమినేషన్ ప్రక్రియ షురూ కాగా.. తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే, మూడో వారం తమన్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి, ఐదోవారం అషు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక...
- [నిద్రమత్తులో డ్రైవర్; కాలువలోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు](https://teluguwonders.com/kaveri-bus-falldown-to-canal/): తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్ ప్లేట్ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
- [కాపురంలో చిచ్చు పెట్టిన టిక్ టాక్](https://teluguwonders.com/tiktok-effected-in-a-family/): కాపురంలో చిచ్చు పెట్టిన టిక్ టాక్ పచ్చని కాపురంలో ‘టిక్ టాక్’ చిచ్చుపెట్టింది. టిక్ టాక్ మహమ్మారి ఓ మహిళ కాపురాన్ని కూల్చివేసింది. సోషల్ మిడియాలో బాగా క్రేజ్ ఉన్న ‘టిక్ టాక్’ మాయలో యువత, చిన్నారులే కాదు నడివయస్కులు, వృద్ధులు సైతం ఆ మాయలో పడిపోతున్నారు. కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఎడబాటుకు, కలహాలకు కేంద్రంగా మారుతోంది. సరదాగా మొదలైన ఈ వ్యాపకం కాస్త వ్యసనంలా మారింది. ఇది ఒక మాయదారి జాఢ్యంలా మారి జీవితాల్లో చిచ్చు పెడుతుంది. తాజాగా ఈ టిక్ టాక్ మాయలో పడి కట్టుకున్న భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని…మొదటి భార్యను కడతేర్చేందుకు సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...విజయవాడ వీటీపీఎస్లో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సత్యరాజుతో అనురాధకు పదేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజులపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఏళ్లు...
- [ఈ అందమైన దీపావళి కోట్స్తో మీ ఆప్తులకు శుభాకాంక్షలు చెప్పండిలా!](https://teluguwonders.com/diwali-quotes/): ఈ దీపావళిని ఈ అందమైన విషేస్తో మరింత ఆనందమయం చేసుకోండి. మీ కుటుంబికులు, స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలపండి. మంచిపై చెడుకు ప్రతీక దీపావళి. చిమ్మ చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే ఈ వేడుక.. జీవితంలోనూ కొత్త వెలుగులు నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే.. దీపావళి వస్తుందంటే చాలు, దేశమంతా సందడి నెలకొంటుంది. మరి, ఈ పండుగ సంతోషాన్ని మీ కుటుంబికులతోనే కాకుండా సుదూర ప్రాంతంలోని ఆప్తులు, మిత్రులతోనూ పంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఈ కింది విషెస్ను మీ ఆప్తులతో షేర్ చేసుకోండి. దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఒకొక్క దీపం వెలిగిస్తూ చీకట్లని పారద్రోలినట్లు.. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం! – మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. విజయానికి ప్రతీక దీపావళి. – మీకు,...
- [Whatsappలో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!](https://teluguwonders.com/dewali-whatsapp-wishes/): మరికొద్ది రోజుల్లో రానున్న దీపావళి పండుగ ఆనందాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే వాట్సాప్ స్టిక్కర్లను ఉపయోగించడం ద్వారా వినూత్నంగా వారికి శుభాకాంక్షలు తెలపండి. దీపావళి పండగ వచ్చిందంటేనే అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి అంటేనే జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజు మన సంతోషాన్ని శుభాకాంక్షలు తెలపడం ద్వారా స్నేహితులు, కుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటాం. మరి ఎప్పటిలాగానే తెలుగులో దీపావళి శుభాకాంక్షలు అనో, ఇంగ్లీష్ లో హ్యాపీ దీపావళి అనో శుభాకాంక్షలు తెలిపితే కిక్ ఏముంటుంది? అందుకే వాట్సాప్ లో వినూత్నంగా స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి. ఎలా అంటారా? కింద చెప్పిన ప్రక్రియని యథావిధిగా ఫాలో అయిపొండి. వాట్సాప్ లో ఉన్న స్టిక్కర్ ఆప్షన్ ద్వారా మీరు దీపావళి స్టిక్కర్లను పంపించవచ్చు. అయితే ఆ వాట్సాప్ స్టిక్కర్లను ఇలా పొందండి.. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే.. ❂ గూగుల్ ప్లే...
- [విజిల్ మూవీ రివ్యూ హిట్టా.....ఫట్టా???](https://teluguwonders.com/visel-movie-review/): ఎప్పటిలానే విజయ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టారు. ముఖ్యంగా రాయప్పన్ క్యారెక్టర్ గూస్ బంప్స్. ఇంటర్వెల్కు ముందు వచ్చే ఫైట్ ఫ్యాన్స్కు కనులపండువే. ‘తెరి’ (పోలీస్), ‘మెర్సల్’ (అదిరింది) వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరవాత దళపతి విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘బిజిల్’ (విజిల్). నయనతార హీరోయిన్. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై అఘోరం కల్పతి సుబ్రమణ్యన్ నిర్మించారు. తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై మహేష్ ఎస్. కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఒకటి తండ్రి పాత్ర రాయప్పన్.. రెండోది కొడుకు పాత్ర మైఖేల్ అలియాస్...
- [ఏటీఎంలో డబ్బులు లేవా? ఈ టిప్స్ పాటించండి](https://teluguwonders.com/no-money-in-a-tm/): డబ్బులు డ్రా చేయడానికి వెళ్తే ఏటీఎం పనిచేయకపోవడం, ఏటీఎం పనిచేస్తున్నా మెషీన్లో డబ్బులు లేకపోవడం లాంటి అనుభవాలు అందరికీ మామూలే. ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఖర్చులకు తిప్పలు పడాల్సి రావడం సహజమే. అయితే టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత డబ్బులు పేమెంట్ చేసే మార్గాలు పెరిగాయి. ఏటీఎంలో డబ్బులు లేనప్పుడు ఈ టిప్స్ పాటించండి. Internet Banking: ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఉంది. పేమెంట్ల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకోండి. బిల్లుల చెల్లింపులు, నగదు బదిలీ లాంటి వాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగపడుతుంది. Internet Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్లో నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(నెఫ్ట్), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్(ఆర్టీజీఎస్), ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్(ఈసీఎస్), ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్(ఐఎంపీఎస్) ఇలా చాలా సేవలున్నాయి. మీ అవసరానికి తగ్గట్టు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఈసీఎస్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. Internet Banking: నెఫ్ట్ ద్వారా పంపితే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు....
- [శోభనానికీ బ్యానర్ కట్టాడు!](https://teluguwonders.com/banner-for-first-night/): సోషల్ మీడియా లో ఇప్పుడు కొత్తగా హల్చల్ చేస్తున్న ఈ ఫోటో చూసి అంధరు అర్చర్య పోతున్నారు ఇలకుడా చేయొచ్చ అని అర్చర్య పోతున్నారు….. [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″]
- [బీచ్లో హీరోయిన్.. బికినీలో సెగలు పుట్టిస్తోంది](https://teluguwonders.com/sara-at-beach-in-srilanka/): బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ బికినీలో మత్తెక్కిస్తోంది. వరుస సినిమాలతో, షూటింగ్తో బిజీగా ఉన్న సారా తన స్నేహితులతో కలిసి కాస్త సేదతీరుదామని ఇటీవల శ్రీలంక వెళ్లింది. అక్కడి బీచ్లో బికినీ వేసుకుని సేదతీరుతోంది. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘లేడీ ఇన్ లంక’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు. హాట్టెస్ట్ లేడీ ఇన్ శ్రీలంక అంటూ సారా అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. బీచ్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో సారా బికినీలో వయ్యారంగా నిలబడి కాఫీ తాగుతున్న పోజ్కి మాత్రం విపరీతమైన లైక్స్ వచ్చాయి. దాదాపు 13 లక్షల మంది ఈ ఫొటోను లైక్ చేశారు. బాలీవుడ్ నటుడు, పటౌడీ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె అయిన సారాకు సినిమాల్లోకి రావడానికి పెద్దగా సమయం పట్టలేదు. కానీ ఆమె నటించిన తొలి సినిమా ‘కేదార్నాథ్’...
- [ఆర్టీసీ ఆదాయానికి గండి....జేబులు నింపుకొంటున్న తాత్కాలిక కండక్టర్లు](https://teluguwonders.com/rtc-strike/): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్లు ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. అక్టోబర్ 5న మొదలైన ఆర్టీసీ సమ్మెఇప్పటికీ కొనసాగుతోంది. ఇన్ని రోజులూ చర్చల ప్రసక్తే లేదన్న సర్కారు ఎట్టకేలకు మెత్తబడింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో.. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు, ఆర్థిక సలహాదారుతో కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను కార్మికులు తమంతట తాముగా వదులుకున్నారని సర్కారు స్పష్టం చేసింది. చర్చలు జరిగితే.. ఈ నెలాఖరు నాటికి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో జనంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు తెరవడంతో.. బస్సుల కొరత స్పష్టంగా కనిపించింది....
- [దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్లో భారత్ 3-0తో క్లీన్స్వీప్..!](https://teluguwonders.com/%e0%b0%a6%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%a3%e0%b0%be%e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b8/): దక్షిణాఫ్రికాని టెస్టు సిరీస్లో భారత్ క్లీన్స్వీప్ చేసేసింది. వైజాగ్, పుణె టెస్టులో అలవోక విజయాల్ని అందుకున్న టీమిండియా.. రాంచీ టెస్టులోనూ ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచింది. రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు టెస్టుల సిరీస్ని 3-0తో కోహ్లీసేన కైవసం ఈ మ్యాచ్తో భారత్ గడ్డపై ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 104.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత్ ఒక్క ఇన్నింగ్స్లోనే 116.3 ఓవర్లు బ్యాటింగ్ భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్లో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. 3-0తో సిరీస్ని చేజిక్కించుకుంది. ఇండియాలో 2012 నుంచి టెస్టుల్లో జైత్రయాత్ర సాగిస్తున్న భారత్ జట్టుకి ఇది వరుసగా 11వ టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. విశాఖపట్నంలో జరిగిన తొలి...
- [హర్యానా ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ 'కమల' వికాసం](https://teluguwonders.com/haryana-exitpolls/): హర్యానాలో ముగిసిన పోలింగ్.. ఈ నెల 24న ఫలితం. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీకే మొగ్గు.. మళ్లీ కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న మెజార్టీ సంస్థలు. క్లియర్ మెజార్టీ ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. పోలింగ్ బూతుల్లో క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇక ఓటరు తీర్పు ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమైపోగా.. గెలుపుపై ఎవరికే వారే ధీమాతో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో ఈసారి గెలుపు తమదేనని బీజేపీ చెతుంటే.. ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఇదిలా ఉంటే పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. హర్యానాలో కమల వికాసం ఖాయమని పోల్స్ చెబుతున్నాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. హర్యానాలో మరోసారి కమలనాథులు అధికారంలోకి రావడం ఖాయమంటోంది. తిరుగు లేని మెజార్టీతో బీజేపీ మళ్లీ అధికార పీఠంపై కూర్చోబోతున్నట్లు...
- [హైదరాబాద్లో భారీ చోరీ.. 5.5కిలోల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు](https://teluguwonders.com/gold-theft-in-hyderabad/): 5.5కిలోల బంగారం, 7కిలోల వెండితో పాటు రూ.18లక్షల నగదు చోరీకి గురైనట్లు సరళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు అంత బంగారం, నగదు చోరీకి గురైందా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారు, వెండి నగలతో పాటు భారీగా నగదు దోచుకుపోయారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని మల్లికార్జున్నగర్లో నివసించే సరళ అనే మహిళ వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. అప్పు కావాల్సిన వారి వద్దనుంచి బంగారు, వెండి వస్తువులను తాకట్టు పెట్టుకుని రుణం ఇస్తుంటారు. దీంతో ఆమె ఇంట్లో భారీగా ఆభరణాలు ఉంటాయి. ఈ విషయాన్ని పసిగట్టిన దొంగలు సోమవారం ఆమె ఇంటిని దోచేశారు. సోమవారం ఓ పని నిమిత్తం బయటకు వెళ్లిన సరళ ఇంటికి వచ్చి తాళం తీసుకుని లోపలికి వెళ్లారు.
- [ఖరీదైన ఫోన్ అవసరమా? అని నిలదీసిన భార్యను కొట్టిచంపిన భర్త](https://teluguwonders.com/husband-murdered-wife/): ఖరీదైన సెల్ఫోన్ కొన్నందుకు వ్యతిరేకించిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు కొత్త ఫోన్ ఎందుకు అని అడిగినందుకు చావగొట్టి ప్రాణం తీశాడు. ఖరీదైన సెల్ఫోన్ కొన్నందుకు మందలించిన భార్యను కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. మధ్యప్రదేశ్లోని ఖర్గోనె జిల్లా డామ్వాడా గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి, భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలున్నారు. పేద కుటుంబం కావడంతో ఏ రోజు కూలీ ఆరోజే కుటుంబ పోషణకు సరిపోతోంది. ఈ నేపథ్యంలోనే భోలారం మూడ్రోజుల క్రితం ఖరీదైన సెల్ఫోన్ కొని ఇంటికి తెచ్చాడు. అది చూసిన భార్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయంలో సెల్ఫోన్ అవసరమా? అని భర్తను మందలించింది. ఇదే విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో భోలారం ఆగ్రహంతో నందుబాయిని కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కూలిపోవడంతో పరారయ్యాడు. నందుబాయి ముగ్గురు...
- [మార్కెట్లోకి కొత్త రూ.1,000 నోటు?](https://teluguwonders.com/new-thousand-rupees-note-in-market/): సోషల్ మీడియాలోకొత్త రూ.1,000 నోటు హల్చల్ చేస్తుంది…….. మోదీ సర్కార్ మళ్లీ రూ.1,000 నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆ నోటు ఈ విధంగానే ఉంటుంది. అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతో చూద్దాం.. కొత్త రూ.1000 నోటు మార్కెట్లోకి అంటూ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెన్సీ నోటు సరికొత్తగా నోటు డిజైన్ భారత్లో కరెన్సీ నోట్లపై ఎప్పటికప్పుడు వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. గత కొంత కాలంగా రూ.2,000 నోట్లపై చాలా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ప్రభుత్వం రూ.2,000 నోట్లను రద్దు చేస్తోందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇందులో నిజం లేదు. రూ.2 వేల నోట్ల గురుంచి ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఒక్క రూ.2,000 నోటును కూడా ముద్రించలేదని స్పష్టం చేసింది. రూ.2,000 నోటు అలా వార్తల్లో నిలిస్తే.. ఇప్పుడు రూ.1,000 నోట్లు వైరల్ అవుతోంది. కేంద్ర...
- [ఉమేశ్ యాదవ్ సిక్సర్లతో రికార్డుల మోత..!](https://teluguwonders.com/umesh-yadav-hits-hard/): రాంచీ టెస్టులో ఉమేశ్ యాదవ్ ఐదు సిక్సర్లు 6,6,0,1,6,0,6,0,6 రాంచీ టెస్టులో క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భారీ షాట్లతో విరుచుకుపడిన ఉమేశ్ యాదవ్.. 10 బంతుల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. అతని జోరుకి టెస్టుల్లో అరుదైన రికార్డ్లు బ్రేకయ్యాయి. రాంచీ టెస్టులో ఐదు సిక్సర్లు బాదేసిన ఉమేశ్ యాదవ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా రికార్డ్ మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్నీ సిక్సర్లుగా మలిచిన రెండో భారత బ్యాట్స్మెన్ తొలి బంతినే సిక్సర్గా బాదిన నాలుగో భారత ఆటగాడు దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత టెయిలెండర్ బ్యాట్స్మెన్ ఉమేశ్ యాదవ్ 5 సిక్సర్లతో సరికొత్త రికార్డ్ల్ని నెలకొల్పాడు. మ్యాచ్లో రెండో రోజైన ఆదివారం రెండో సెషన్లో బ్యాటింగ్కి వచ్చిన ఉమేశ్ యాదవ్ (31: 10 బంతుల్లో 5×6) రెండు ఓవర్ల వ్యవధిలోనే ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు....
- [కూతుర్ని ప్రపంచానికి పరిచయం చేసిన గీతా మాధురి..](https://teluguwonders.com/geeth-nandu-daughter/): పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి..బ్లాక్ బస్టర్ బేబీ పేరు ఏంటొ తెలుసా? ప్రపంచానికి పరిచయం చేసుకున్న పాప ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందరికి నమస్కారం ,నా పేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత,నందు-ల బ్లాక్ బస్టర్ బేబీని నేనే అంటూ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దీనికి విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి. పండంటి పాపకు జన్మనిచ్చిన గీతా మాధురి.. ఆగస్టు 9న గీతా మాధురికి పండంటి బిడ్డ పుట్టినట్లు ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తన పాప ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలిపింది. రీసెంట్గా ఆ పాపకు పేరు పెట్టారు. బిగ్బాస్ రెండో సీజన్ రన్నర్గా ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది గీతా మాధురి. పాటలు పాడి ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. సరైన సమయంలో గొంతువిప్పి మాట్లాడి నిజాన్ని బతికిచింది. గీతా మాధురిలో...
- [కంప్యూటర్ ఆపరేటర్ బెదిరింపులు.. గ్రామ వాలంటీర్ ఆత్మహత్య](https://teluguwonders.com/village-volunteer-suicide/): కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గ్రామ వాలంటీర్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాల్లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. తహసీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడటంతోనే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణానికి చెందిన గ్రామ వాలంటీర్ షేక్ జుబేద (20) బలవన్మరణానికి పాల్పడింది. కంప్యూటర్ ఆపరేటర్ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన ఇంట్లోని బాత్రూమ్లో ఉన్న ఇనుప రాడ్కు చున్నీతో ఉరేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ గుంటూరి శివప్రసాద్చారి అవమానకరంగా మాట్లాడటం వల్లే తమ కుమార్తె ఉరేసుకుందని మృతురాలి తల్లి కరీమున్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తమ ఇంటికి వచ్చిన శివప్రసాద్చారి.. రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి ఎంఆర్ఓ ఆఫీసుకు...
- [విడాకులు తీసుకున్న మనోజ్ దంపతులు](https://teluguwonders.com/manchumanoj-got-divorce/): ప్రముఖ హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నారు. తన భార్య ప్రణతిరెడ్డితో విడాకులు తీసుకున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. భార్యభర్తలుగా తమ ప్రయాణానికి ముగింపు పలికామని తెలిపిన మనోజ్…విడిపోయినప్పటికీ ఒక్కరంటే మరొకరికి గౌరవం అలాగే ఉంటుందన్నారు. అలాగే ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. తనకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని తెలిపారు. చివరి శ్వాస వరకు సినిమాల్లో కొనసాగుతానని వెల్లడించారు. ‘నా వ్యక్తిగత జీవితం, కేరీర్కు సంబంధించి కొన్ని అంశాలను మీతో పంచుకుంటున్నాను. నేను నా భార్యతో విడాకులు తీసుకున్నాను. భార్యభర్తలుగా మా ఇద్దరి ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలికాం. ఇది చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మేమిద్దరం కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా కొనసాగింది. మా మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో.. చాలా ఆలోచించి కష్టమైనప్పటికీ ఎవరి దారి వాళ్లు చూసుకోని ముందుకు సాగాలని...
- [లక్కీ చాన్స్](https://teluguwonders.com/srinidhi-setty-luckychance/): కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోగా నటించిన యశ్ కెరీర్కు ఈ సినిమా మంచి మైలేజ్ని ఇచ్చింది. కానీ ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలేం రాలేదు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, పైగా ఇది యాక్షన్ సినిమా కావడంతో శ్రీనిధికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ అద్భుత అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కోలీవుడ్ ఎంట్రీకి దారి చూపింది. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధిని తీసుకున్నారు. ‘‘విక్రమ్ సార్తో నటించే గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అజయ్గారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీనిధి.
- [అగ్రిగోల్డ్ బాధితులకు రూ.264.99 కోట్లు విడుదల...](https://teluguwonders.com/news-about-agrigold-fund-released/): రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న 3,69,655 మందికి పంపిణీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్ అమరావతి: ఎన్నికల హామీ అమలులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని ఆచరణలోకి తెచ్చారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ మేరకు రూ.264,99,00,983 విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని మొదట రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రూ.10 వేల లోపు డిపాజిట్లు కలిగిన 3,69,655 మందికి పంపిణీ చేయనున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయింపు: చంద్రబాబు అధికారంలో ఉండగా అగ్రిగోల్డ్ బాధితులను...
- [కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్???](https://teluguwonders.com/new-year-newoffice/): కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్ లో కంగనా రానుయాత్: కేవలం కథానాయికగా మాత్రమే చేస్తూ తన ప్రతిభకు హద్దులు గీసుకోవడం లేదు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. వచ్చే ఏడాది జనవరిలో తన నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నారామె. ‘‘నా కొత్త నిర్మాణ సంస్థను జనవరిలో మొదలు పెట్టడానికి పనులు జరుగుతున్నాయి. ముందుగా చిన్న సినిమాలను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే కథలను సిద్ధం చేస్తున్నాం. నా వద్దకు వచ్చే ప్రతి కథలో నేను నటించడం కుదరకపోవచ్చు. కానీ మంచి కథలు వెండితెరపై రావాల్సిన అవసరం ఉంది. ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. వాళ్లతో సినిమాలు తీస్తా. నా ప్రొడక్షన్లో నేను నటించాలనుకోవడం లేదు. అలాగే మా సంస్థను డిజిటల్ ప్లాట్ఫామ్లోనూ విస్తృతపరచాలనుకుంటున్నాం. ఇక నా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వస్తుంది. కాకపోతే ‘థాకడ్’ సినిమా తర్వాతే దర్శకత్వంపై నేను పూర్తిగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను’’ అని కంగనా రనౌత్...
- [‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ మూవీ రివ్యూ](https://teluguwonders.com/operationgoldfish-movie-review/): టైటిల్ : ఆపరేషన్ గోల్డ్ ఫిష్ జానర్ : యాక్షన్ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, అబ్బూరి రవి, శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్, మనోజ్ నందం సంగీతం : శ్రీచరణ్ పాకాల దర్శకత్వం : సాయికిరణ్ అడివి నిర్మాతలు : ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ స్వరూప్, పద్మనాభ రెడ్డి, ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్ కథ: 1980లో కశ్మీర్ పండిట్లు జమ్మూ కశ్మీర్ వదిలివెళ్లాలంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగుతారు. ఘాజీబాబా (అబ్బూరి రవి) నేతృత్వంలోని ఓ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడుతుంది. పండిట్లను కశ్మీర్ నుంచి పంపించేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలనేది వారి కుట్ర. అయితే కొంతకాలం తర్వాత ఘాజీబాబా కశ్మీర్ను వదిలి హైదరాబాద్కు వస్తాడు. ఘాజీబాబా హైదరాబాద్కు వచ్చాడని తెలుసుకున్న ఎన్.ఎస్.జి కమాండో కెప్టెన్ అర్జున్ (ఆది) పక్కా వ్యూహంతో అతడిని అరెస్ట్ చేస్తాడు. ఘాజీబాబాకు...
- [విజయవాడలో మహేష్బాబు సందడి](https://teluguwonders.com/maheshbabu-at-vijayawada/): ప్రముఖ సినీ హీరో మహేష్బాబు బెజవాడలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రిన్స్ను చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
- [రేపు తెలంగాణ బంద్.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్](https://teluguwonders.com/news-about-telangana-bundh-on-tomorrow/): ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, నేను నియంతను, నేనే రాజును అంటే కుదరదని కార్మిక సంఘాల నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. హైకోర్టు సూచనలను అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో పరిస్థితి అలాగే ఉంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. అక్టోబరు 19న తలపెట్టిన తెలంగాణ బంద్కు పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇప్పటికే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ అధ్యర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహిస్తుండగా కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని సుందరయ్య విజ్ఞానభవన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు ఆర్టీసీ జేఏసీ సహ కన్వీనర్ రాజిరెడ్డి, వెంకన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మొండి వైఖరిని...
- [ప్రేమించి పెళ్లాడి.. నెల రోజులకే ప్రాణం తీశాడు](https://teluguwonders.com/hyderabad-crime-story/): బతుకుదెరువు కోసం కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి వనస్థలిపురం డివిజన్లోని చింతలకుంట శక్తినగర్ కాలనీలో నివాసముంటున్నారు. అక్కడే వాసవి కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ పనుల్లో ఇద్దరూ కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రేమించి పెళ్లాడి నెల రోజులు తిరగకముందే భార్య ప్రాణాలు తీసిన ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆమెను తోసేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్కు చెందిన దిలీప్ (26), సీమ(23)లు కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటూ నెల రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నారు. బతుకుదెరువు కోసం కొద్దిరోజుల క్రితమే హైదరాబాద్ వచ్చివనస్థలిపురండివిజన్లోని చింతలకుంట శక్తినగర్ కాలనీలో నివాసముంటున్నారు. అక్కడే వాసవి కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ పనుల్లో ఇద్దరూ కూలీలుగా పనిచేస్తున్నారు. బుధవారం(అక్టోబర్ 16) రాత్రి అదే అపార్ట్మెంట్లో కాసేపు ముచ్చటించుకున్న భార్యభర్తలు తర్వాత తీవ్రంగా వాదులాడుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన దిలీప్ మూడో అంతస్తు నుంచి భార్యను ఒక్క తోపు తోయడంతో ఆమె కింద పడిపోయింది. తీవ్రగాయాలపాలైన సీమను...
- [జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు](https://teluguwonders.com/appsc-exams-no-interview/): ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మరో కీలక నిర్ణయం. ఇకపై ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు. ఇకపై రాత పరీక్షలో మెరిట్ ద్వారానే ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన జగన్..ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సీఉద్యోగాలను అంత్యంత పారదర్శక విధానం ద్వారా భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచించారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ సిద్ధం చేయాలని.. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి...
- [Nidhi Agerwal Latest Photos](https://teluguwonders.com/nidhi-agerwal-latest-photos/)
- [Hot Anchor Anasuya Latest pics](https://teluguwonders.com/hot-anchor-anasuya-latest-pics/): Hot Anchor Anasuya Latest pics
- [ఫేస్బుక్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే.. రెండు వారాలకే ఇల్లంతా దోచేసింది](https://teluguwonders.com/facebook-friend-get-married/): కొద్దికాలంగా ఓ ఫేస్బుక్ ఫ్రెండ్తో ఛాటింగ్ చేస్తున్న అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా ఓకే చెప్పేసింది. దీంతో పెద్దలతో మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నేటి కాలంలో యువత సోషల్మీడియాకు బాగా అలవాటు పడిపోయారు. నిత్యం ఏ చిన్న విషయాన్నైనా ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్లో పోస్టు చేసి లైకుల కోసం ఎదురుచూస్తున్నారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేస్తూ ముచ్చటపడిపోతున్నారు. మరికొంతమందైతే సోషల్మీడియా వేదికగా ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. ఇలాగే సోషల్మీడియాలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. అసలేం జరిగిందో తెలియాలంటే చదవండి.. ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాకు చెందిన సివిల్ లైన్ కొత్వాలి ప్రాంతంలోని మోహన్పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్మీడియాలో చురుగ్గా ఉండేవాడు. ఫేస్బుక్లో అతడికి వేల సంఖ్యలో ఫ్రెండ్స్ ఉన్నారు. కొద్దికాలంగా ఓ ఫేస్బుక్ ఫ్రెండ్తో ఛాటింగ్ చేస్తున్న అతడు ఆమె ప్రేమలో పడిపోయాడు....
- [డిజిటల్ లావాదేవీల్లో హైదరాబాద్ సెకండ్....](https://teluguwonders.com/digital-payments/): హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ లావాదేవీల్లో బెంగళూరు తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని, రాష్ట్రాల వారీగా జాబితా చూస్తే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు తర్వాత తెలంగాణ ఐదో స్థానంలో ఉందని రేజర్పే సీటీఓ అండ్ కో–ఫౌండర్ శశాంక్ కుమార్ తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, పాల్వంచ నుంచి లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారమిక్కడ రేజర్ పే మూడవ ఎడిషన్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత త్రై మాసికంతో పోలిస్తే హైదరాబాద్లో ఈ త్రైమాసికంలో కార్డుల వినియోగం 11 శాతం తగ్గిందని, యూపీఐ లావాదేవీలు 58% వృద్ధి చెందాయని తెలిపారు. ఆన్లైన్ లావాదేవీల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ అండ్ బేవరేజెస్, యుటిలిటీస్ విభాగాలు 51% వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. జొమోటొ, బుక్మై షో, ఎయిర్టెల్ వంటి 6 లక్షల వ్యాపారస్తులు తమ సేవలను వినియోగించుకుంటున్నారని, 2020...
- [భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్!](https://teluguwonders.com/bigboss-eleminations-to-this-week/): భార్యాభర్తల బంధానికి బ్రేక్.. ఈవారం వితికా ఔట్! బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్లో ఇంటి సభ్యులు మొత్తం ఉన్నారు. శ్రీముఖి, వరుణ్, వితికా, రాహుల్, శివజ్యోతి, బాబా భాస్కర్, అలీలు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఈవారం నామినేషన్స్ పక్రియ చాలా కీలకంగా మారింది. అన్ని నామినేషన్స్ కంటే భిన్నంగా ఈసారి హౌస్లో ఉన్న అందర్నీ నామినేట్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ప్రస్తుతం హౌస్లో ఉన్న శ్రీముఖి, వరుణ్, వితికా, బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్, శివజ్యోతిలు ఏడుగురూ నామినేట్ అయ్యారు. అయితే ఈ ఏడుగురులో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. పోల్ రిజల్ట్: వరుణ్ -35% రాహుల్-24% శ్రీముఖి-19% బాబా బాస్కర్-15% ఆలీ-11% వితిక-7% శివ జ్యోతి-12% ఈ పోల్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఎవరు ఎలిమినేట్...
- [ఆర్టీసీ సమ్మె.. చర్చల కోసం కొత్త కమిటీ ...](https://teluguwonders.com/telangana-rtc-strikes/): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఏ రకంగా పరిష్కారం దొరుకుతుందనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే మంగళవారం ఈ అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు… సమ్మెపై కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆదేశించింది. రెండు రోజుల్లో ఈ చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె విరమించకపోయినా… చర్చలకు మాత్రం వెళతామని వెల్లడించాయి. దీంతో కార్మిక సంఘాలతో చర్చల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. చర్చలు జరపాలని కోర్టు ఆదేశించడంతో… ఇందుకోసం ఓ కమిటీ వేసే యోచనలో సర్కార్ ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెపై కోర్టు కాపీ అందాకే తదుపరి చర్యలు తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. కోర్టు కాపీలను పరిశీలించాక కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉంది. కమిటీ వేస్తే… మంత్రులతోనా… ఐఏఎస్లతోనా అనే దానిపై ప్రభుత్వం...
- [ఏపీలో ఏయిరిండియా సర్వీసుల కొత్త సర్వీసులు ప్రారంభం..](https://teluguwonders.com/ap-airindia-services/): ఏపీలో ఏయిరిండియా సర్వీసుల పునరుద్దరణ: కొత్త సర్వీసులు ప్రారంభం.. ఏపీలో రద్దు చేసిన ఏయిరిండియా సర్వీసులను పునరుద్దించటానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ చైర్మన్ అశ్వనీ లొహానీ పేర్కొన్నారు. ఈ సర్వీసులతో పాటుగా కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసారు. గత జూలైలో ఆంధ్రప్రదేశ్లోని అనేక రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. రద్దు చేసిన విమాన సర్వీసులను సత్వరమే పునరుద్ధరించడంతో పాటు వైజాగ్-విజయవాడ-బెంగుళూరు, వైజాగ్-విజయవాడ-తిరుపతి మధ్య రోజూ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో..తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో ఈ అంశాలను పేర్కొన్నారు. పునరుద్దరణ..కొత్త సర్వీసులు.. ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసిన...
- [యువతలో విజయ కాంక్షను రగిల్చే అబ్దుల్ కలాం......](https://teluguwonders.com/apj-abdulkalam-inspiration/): దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. అక్టోబర్ 15న కలాం జయంతి సందర్భంగా.. యువతలో ఎదగాలన్న కాంక్షను రగిల్చే సూక్తులు మీకోసం.. దేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన ఆయన అసలైన భారత రత్నం. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలామ్.. అత్యున్నత పదవిలోనూ నిరాండబరమైన జీవితాన్ని గడిపారు. 1931లో జన్మించిన కలాం.. రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చారు. పదవీ కాలం పూర్తయ్యాక విశ్రాంతి తీసుకోకుండా.. తనకు ఇష్టమైన బోధన పట్ల మక్కువ చూపారు. ఐఐఎం షిల్లాంగ్లో అధ్యాపకుడిగా చేరారు. 2015 జూలై 27న షిల్లాంగ్ ఐఐఎంలో లెక్చర్ ఇస్తూ.. కుప్పకూలిపోయారు. కలాం జీవితం మొత్తం విశ్రాంతి లేకుండా పని చేశారు. తొలి విజయం సాధించాక ఆగిపోకండి.. మొదటిసారి గెలిచి, రెండోసారి...
- [మారేడుమిల్లి - చింతూరులో ఘోర ప్రమాదం,బస్సు అదుపుతప్పి లోయలో పడింది.](https://teluguwonders.com/accident-in-maredumilli/): ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి – చింతూరు మధ్యలోని వాల్మీకి కొండ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులతో వెళ్తున్న ప్రయివేటు బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు.. మారేడుమిల్లి నుంచి చింతూరుకు బయలు దేరిన కొద్ది సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో.. బస్సు అదుపుతప్పి లోయలో పడింది. అందులోనూ టూరిస్ట్ స్పాట్ కావడంతో.. అక్కడికి పర్యాటకుల తాకిడి ఉంటుంది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి...
- [ఏపీ రైతులకు జగన్ 'భరోసా': రూ.1,000 రైతు భరోసా పెంపు,](https://teluguwonders.com/cm-jagan-increased-raithu-barosa/): ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇదివరకు పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6,000కు తోడు ఏపీ ప్రభుత్వం రూ.6500 కలిపి మొత్తం రూ.12,500 ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు మరో రూ.1,000 అదనంగా ఇవ్వనున్నారు. దీంతో రైతుకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.13,500 కానుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అమలు అందిస్తారు. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15న (నేడు) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కాకుటూరులో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. 15వ తేదీ ఉదయం గం.10.30లకు విక్రమసింహపురి యూనివర్సిటీకి చేరుకుంటారు. అనంతరం కౌలు రైతులకు కార్డులను పంపిణీ చేస్తారు. రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ...
- [సీఎం గారు, సైరా చూడండి.. వైఎస్ జగన్తో చిరంజీవి దంపతుల భేటి..](https://teluguwonders.com/chiranjeevi-jagan-meeting/): మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లిన చిరంజీవి కొద్ది సేపటి క్రితం ఆయన్ను కలిశారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి చేరుకున్న చిరంజీవి దంపతులను జగన్ దంపతులు సాదరంగా స్వాగతించారు. కండువా కప్పి సన్మానం అనంతరం.. చిరంజీవి, సీఎం వైఎస్ జగన్కి కండువా కప్పి సన్మానించారు. చిరంజీవి భార్య సురేఖ, జగన్ సతీమణి భారతికి చీర బహుకరించింది. తన తాజా సినిమా సైరా నరసింహా రెడ్డి చూడమని చిరంజీవి సీఎం జగన్ని కోరారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిసింది. వీరిద్దరి కలయికకు సంబంధించిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. జగన్ – చిరంజీవి భేటీ.. ఆసక్తికర చర్చ .. ప్రస్తుతం జరుగుతున్న జగన్ – చిరంజీవి భేటీలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు ఏపీలో జోరుగా చర్చజరుగుతోంది. ఉన్నట్టుండి చిరంజీవి ఇలా...
- [అరుదైన ఘనత సాదించిన సౌరవ్ గంగూలీ](https://teluguwonders.com/bcci-president-sourav-ganguly/): హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖరారైంది. బీసీసీఐ కొత్త అధ్యక్ష పదవికి కోసం గంగూలీ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నాడు. మరోవైపు బీసీసీఐ అధ్యక్ష పదవికి బ్రిజేష్ పటేల్ గట్టిపోటీనిచ్చినా ఎక్కువ సంఘాలు గంగూలీకే మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. ఈ పదవిలో సౌరవ్ గంగూలీ 2020 సెప్టెంబర్ వరకూ మాత్రమే కొనసాగగలడు. ఈ క్రమంలో సౌరవ్ గంగూలీ ఓ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. రెండో కెప్టెన్గా సౌరవ్ గంగూలీ: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రెండో కెప్టెన్గా సౌరవ్ గంగూలీ అరుదైన ఘనత సాధించాడు. సౌరవ్ గంగూలీ కంటే ముందు విజయనగరానికి చెందిన మహారాజ్ కుమార్ మాత్రమే అటు భారత జట్టు కెప్టెన్గా ఇటు బీసీసీఐ అధ్యక్షుడిగా...
- [తెలంగాణ ఆర్టిసి సమ్మె వేడెకుతుంది... మరొకరి బలిదానం ఇంకా ఎంతవరకు????](https://teluguwonders.com/telangana-rtc-strike/): ఖమ్మం ఆర్టీసీ కార్మికుడి అంత్య క్రియలు ముగియక ముందే హైదరాబాద్లో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్లో మరో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతమవుతోంది. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్లో కండక్టర్ సురేందర్గౌడ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న సురేందర్ గౌడ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమ్మెకు జ్వరం కారణంగా వారం రోజులు సెలవులో ఉన్న సురేందర్.. గత నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసి తీవ్రంగా కలతచెందారు. ఏడాది కిందట కుమార్తెకు వివాహం చేసిన సురేందర్గౌడ్.. ఇందుకు స్టేట్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతినెల వచ్చిన జీతంతో వాయిదాలు...
- [ఛాంపియన్షిప్లో భారత్ టాప్.. పాయింట్లు ఇవే...](https://teluguwonders.com/championship-pointstable-india-top/): ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఆరంభమైనప్పటి నుంచి నాలుగు టెస్టులు ఆడిన భారత్ జట్టు.. అన్ని మ్యాచ్ల్లోనూ విజయాల్ని అందుకుని పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతోంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ నెం.1 స్థానం సుస్థిరం పుణె టెస్టు విజయంతో 40 పాయింట్లని ఖాతాలో వేసుకున్న టీమిండియా పాయింట్ల ఖాతా ప్రారంభించని దక్షిణాఫ్రికా టీమ్ ప్రతి సిరీస్కి 120 పాయింట్లని కేటాయిస్తున్న ఐసీసీ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ని 2-0తో చేజిక్కించుకున్న భారత్ జట్టు.. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లోనూ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. పుణె వేదికగా ఆదివారం రెండో టెస్టు ముగియగా.. టీమిండియా ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో.. మరో 40 పాయింట్లని ఖాతాలో వేసుకున్న భారత్ జట్టు.. మొత్తం 200 పాయింట్లతో పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది. టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా జరిగే ప్రతి సిరీస్కి ఐసీసీ 120 పాయింట్లు కేటాయిస్తుండగా.. సిరీస్లో...
- [జగన్ బర్త్ డే స్పెషల్… ఏపీకి అదిరిపోయే గిఫ్ట్!...](https://teluguwonders.com/cm-jagan-birthday-gift-to-andhra-people/): ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బర్త్డేకు ఏపీ ప్రజలకు ఓ సర్ప్రైజ్ స్పెషల్ ఇవ్వనున్నారట.. అందుకు సర్వం సిద్దం చేస్తున్నారట. ఇప్పటికే ఏపీలో సీఎంగా అధికారం చేపట్టిన తరువాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల సంక్షేమ కోసం చేపడుతున్న పథకాలు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. అయితే సీఎం గా జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వస్తున్న మొదటి బర్త్ డే. ఈ బర్త్ డే చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రజలకు జీవితాంతం ఉపయోగపడేలా ఉండే ఓ సంక్షేమ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంతకు ఏపీ సీఎం జగన్ బర్త్ డే ఎప్పుడు.. ఆయన ప్రారంభించబోయే సంక్షేమ పథకం ఏమిటి అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు డిసెంబర్ 21. ఆ రోజున సీఎంగా ఏపీ ప్రజలకు అందించబోతున్న వరం ఆరోగ్యశ్రీ పథకంను కొత్తగా ప్రారంభించబోతున్నారట. తన తండ్రి దివంగత...
- [SBI కస్టమర్లకు మరో షాక్.. 4 రోజుల్లో నాలుగు ఝలక్లు!](https://teluguwonders.com/sbi-shocked-to-customers/): స్టేట్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఎఫ్డీ, సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఇప్పుడు మరో షాకిచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు మళ్లీ వసూలు చేస్తామనే బ్యాంక్ ఝలక్ నుంచి తేరుకోకముందే మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించింది. రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు అక్టోబర్ 10 నుంచే ఈ నిర్ణయం అమలులోకి దీంతో కస్టమర్లకు తక్కువ రాబడి దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా తన కస్టమర్లకు మరో షాకిచ్చింది. రికరింగ్ డిపాజిట్లపై (ఆర్డీ)పై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచే తగ్గింపు నిర్ణయం అమలులోకి వచ్చింది. దీంతో ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే వారికి తక్కువ రాబడి వస్తుంది. ఎస్బీఐ ఆర్డీ ఖాతాల కాలపరిమితి ఏడాది నుంచి పదేళ్ల వరకు ఉంటుంది. ఇక వీటిపై...
- [సంక్రాంతికి స్టార్వార్.. నిలిచేదెవరూ..? గెలిచేదెవరూ..?](https://teluguwonders.com/sankranti-stars-war2019/): 2020 సంక్రాంతి బరిలో ఇద్దరు టాప్ హీరోలు బరిలో దిగుతుండటంతో పోటి రసవత్తరంగా మారింది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. టాలీవుడ్కు సంక్రాంతి సీజన్ చాలా పెద్ద మార్కెట్. ఈ సీజన్లో రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కలెక్షన్లకు డోకా ఉండదని భావిస్తారు. అంతేకాదు ఆంధ్ర ప్రాంతంలో పెద్ద పండుగ కావటంతో స్టార్ హీరోలందరూ సంక్రాంతి సీజన్ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తుంటారు. 2020లో కూడా సంక్రాంతికి రసవత్తర పోరు జరగనుంది. రెండు భారీ చిత్రాలతో పాటు రెండు మీడియం రేంజ్ సినిమాలు ఈ సీజన్లో బరిలో దిగుతున్నాయి. వీటిలో ఏ సినిమా నిలబడుతుంది. ఏ సినిమా గెలుస్తుంది..? అన్న ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాల్లోనూ నెలకొంది. అసలు నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్లు సరిపోతాయా..? కలెక్షన్లు వస్తాయా అన్న అనుమానాలు కూడా...
- [గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్!](https://teluguwonders.com/ap-grama-volunteers-recruitment2019/): గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్… 13 జిల్లాల్లో మొత్తం 9,648 ఖాళీలు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఖాళీలు డిసెంబరు నాటికి నియామక ప్రక్రియ పూర్తి అక్టోబరులోనే నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ఏపీలో గ్రామ/వార్డు సచివాలయాల నియామక ప్రక్రియ పూర్తికావడంతో.. గ్రామ వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు గతంలో నియామకాలు పూర్తికాగా.. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీచేయనున్నారు. ఏపీలో 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరడంతో.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి. ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేసి నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. దీనిప్రకారం మొత్తం 9,648 ఖాళీల్లో.....
- [‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సెట్స్ నుంచి ఓ కొత్త ఫొటో......](https://teluguwonders.com/rrr-movie-leaked-photo/): టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ప్రాధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. తాజాగా సినిమా సెట్స్ నుంచి ఓ కొత్త ఫొటో బయటికి వచ్చింది. ఫొటోలో రాజమౌళి, తారక్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్ భార్య పాత్రలో బాలీవుడ్ నటి ఆలియా భట్ నటించనున్నారు. తారక్కు జోడీగా ఎవరు నటించనున్నారు అన్న విషయంపై ఇన్ని రోజులు అవుతున్నా సినిమా టీం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న రాజమౌళి బర్త్డే. కనీసం ఆ రోజన్నా సినిమాకు సంబంధించిన టీజరో, పోస్టరో విడుదల చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎంతో ఆరాటంగా ఎదురుచూశారు. కానీ రాజమౌళి తనకు పుట్టినరోజు...
- [వరుణ్ తేజ్ కొత్త సినిమా.. ఈసారి బాక్స్ బద్దలైపోద్ది](https://teluguwonders.com/v10-varuntej-movie/): V10..వరుణ్ తేజ్ కొత్త సినిమా మొదలైపోయింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారు. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. వరుణ్. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్ నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం ఈరోజు ఫిలిం నగర్ గుడిలో జరిగింది. డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్ ఎస్ తమన్ సినిమాకుసంగీతంఅందిస్తారు.గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వరుణ్ నటించబోతున్న పదో సినిమా ఇది. ఇందులో వరుణ్ బాక్సర్ పాత్రలో నటించనున్నారు. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరు నటించనున్నారు అన్న విషయం ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఇప్పటివరకు వరుణ్ కెరీర్లో కుంగిపోయేంత ఫ్లాప్ ఏ సినిమాకూ రాలేదు. 2000లో ‘హ్యాండ్స్ అప్’ అనే సినిమాలో వరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఆయన అసలు కెరీర్ 2014లో వచ్చిన ‘ముకుంద’తో మొదలైంది. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. కానీ...
- [రోజాపై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్ .. అతనితో లింక్ ఉందంటూ....](https://teluguwonders.com/contraversy-about-roju-srireddy/): అనేకమంది సెలెబ్రిటీలపై వరుసగా ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి ఈ సారి సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసింది.రోజాపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోజాపై సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్ట్లను ఫేస్ బుక్లో షేర్ చేసింది నటి శ్రీరెడ్డి. శ్రీరెడ్డి..ఈమె నోరువిప్పితే బూతుల పురాణం.. సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది అంటే మాత్రం అదొక సంచలనం. ఈమె ఒక పోస్ట్ పెడుతుంది అంటేనే సెలెబ్రిటీల కంగారు పడేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆ వార్తలో ఎంతనిజం ఉన్నది అనే విషయం పక్కనబెడితే నిజం అని నమ్మించేసేలా, అదేదో పక్కనుండి చూసినట్టు మరీ వర్ణిస్తుంటుంది. ఈమెకు ఇదేం ఆనందమో తెలియదు కాని.. ఆధారాలు లేని ఆరోపణలతో సమాజంలో గౌరవంగా బతుకుతున్న వారిని రోడ్డు మీదకు లాగే పని పెట్టుకుంది. ఆమెకి సినిమాల్లో అవకాశాలు లేకపోయినా ఏ విధంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది.చీకటి బాగోతాలు అంటూ రకరకాల పోస్టులు...
- [లంచ్ బ్రేక్కి సఫారీలు 136/6.. ఇంకా 465](https://teluguwonders.com/2nd-test-lunch-break/): పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు వెనకబడి ఉంది. శనివారం తొలి సెషన్లోనే మూడు వికెట్లు చేజార్చుకున్న సఫారీలు దూకుడుగా ఆడే ప్రయత్నంలో అశ్విన్కి వికెట్ సమర్పించుకున్న డికాక్ హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడుతున్న కెప్టెన్ డుప్లెసిస్ ఈరోజు తలో వికెట్ పడగొట్టిన ఉమేశ్, షమీ, అశ్విన్ భారత్తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా తడబడుతోంది. మ్యాచ్లో మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 36/3తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన సఫారీలు లంచ్ విరామానికి 136/6తో నిలిచారు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డుప్లెసిస్ (52 బ్యాటింగ్: 76 బంతుల్లో 8×4, 1×6) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. ముత్తుసామి (6 బ్యాటింగ్: 12 బంతుల్లో) సహకారం అందిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ని భారత్ జట్టు 601/5తో డిక్లేర్...
- [శ్రీశైలం అడవుల్లో 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం](https://teluguwonders.com/nalamalla-forest-facts-about-lord-malikarjunaswami/): నల్లమల అడవుల్లో కొండగుట్టలమధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతారు. శ్రీశైలంలో పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటిగా చెబుతారు. అయితే ఈ ఆలయానికి దగ్గర్లో దట్టమైన అరణ్య ప్రాంతంలో అధ్బుతమైన అమ్మవారి ఆలయం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఇక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- [ఉపరాష్ట్రపతికి అత్యున్నత పురస్కారం](https://teluguwonders.com/highest-award-for-vicepresident/): ఆఫ్రికాలోని కొమొరోస్లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ ప్రకటించింది. కొమొరోస్ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కొమొరోస్ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 130 కోట్ల మంది భారతీయు తరపున దీన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్- కొమొరోస్ మైత్రికి గుర్తుగా ద ఆర్డర్ ఆఫ్ ద గ్రీన్ క్రెసెంట్ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంయుక్త లక్ష్యమే మమ్మల్ని కలిపింది. ఇరుదేశాలను కలిపే సముద్రం కూడా ఒక్కటే. సముద్రమంత స్నేహమిది. పరస్పర పురోగతికి స్వప్నమిది అని అన్నారు.
- [హెచ్ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం](https://teluguwonders.com/america-take-new-decision-h1b-vissa/): అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. అమెరికాలో వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి 90 రోజుల ముందు నుంచే ఐ- 797 ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ట్వీటింది. ఇక ఐ-797 ఫారం అనేది దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో కమ్యూనికేట్ చేయడానికి లేదా ఇమిగ్రేషన్ ప్రయోజనాన్ని తెలియజేయడానికి యూఎస్ సిటీజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఉపయోగించే పత్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం యూఎస్సీఐఎస్ వైబ్సైట్లో చూడొచ్చు.
- [మోదీ, జిన్పింగ్ భేటీ మహాబలిపురంలోనే ఎందుకు?](https://teluguwonders.com/xi-jinping-pm-modi-meeting/): మోదీ, జిన్పింగ్ మహాబలిపురంలో భేటీ అవుతున్నారు. వీరిద్దరి అనధికారిక సమావేశానికి మహాబలిపురం ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రాచీన కాలంలో చైనాతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. రెండ్రోజుల భారత పర్యటన కోసం చైనా అధినేత జిన్పింగ్ చెన్నై చేరుకున్నారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మహాబలిపురంలో సమావేశం అవుతున్నారు. వీరిద్దరూ అనధికారికంగా సమావేశం అవుతున్న తరుణంలో.. ఇద్దరు నేతల మధ్య భేటీకి మహాబలిపురాన్నే కేంద్రం ఎందుకు ఎంచుకుందో తెలుసుకోవడం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పురావస్తు ఆధారాలను పరిశీలిస్తే.. ప్రాచీన కాలం నాటి నుంచే చైనాతో మామల్లపురం (నేటి మహాబలిపురం) సంబంధాలు ఉన్నాయి. 2000 ఏళ్ల క్రితం నుంచే మామల్లపురం, చైనా మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే కాలానికి చెందిన చైనా నాణేలు తమిళనాడులో లభ్యమయ్యాయి. చైనాలోనూ తమిళ శాసనాలు దొరికాయి. కాంచీపురాన్ని చైనాలో “హువాంగ్-చే”గా పిలుస్తారు. మహాబలిపురం: చైనా...
- [రాష్ట్రానికి భారీ వర్షసూచన, పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం!](https://teluguwonders.com/heavy-rains-andhra/): విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో పాటు కొమెరిన్ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సముద్రంపై నుంచి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. రాగల 24గంటల్లో కోస్తాంధ్రాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్ర ప్రదేశ్లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజిఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్) వెల్లడించింది.
- [ఆంధ్రా ఊటీకి అద్దాల రైలు....](https://teluguwonders.com/visakha-araku-newtrain-arriving/): త్వరలో అరకు స్పెషల్ టూరిస్ట్ రైలు6 విస్టోడామ్ కోచ్లతో సర్వీస్ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్\స్థానంలో నడిపేందుకు ప్రణాళికలు పర్యాటకులు ఖుషీవిదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్ రైలు విశాఖలో చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది.అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఈ అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్ కోచ్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అద్దాల పెట్టెలోంచి అద్భుతాల్ని చూసేందుకు పర్యాటకుల నుంచి డిమాండ్ పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరో ఐదు విస్టోడామ్ కోచ్లు ఏర్పాటుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 5 కోచ్లతోపాటు ప్రస్తుతం ఉన్న కోచ్ కలిపి మొత్తం 6 అద్దాల పెట్టెలతో స్పెషల్ టూరిస్ట్ రైలు త్వరలోనే చక్కర్లు కొట్టనుంది. అరకు ఎంత అందంగా ఉంటుందో.. ఆ అందాల నడుమ చేసే...
- [తూర్పులో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ ప్రారంభం](https://teluguwonders.com/ysr-kanthi-velugu-scheme/): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అటు విద్య..ఇటు ఆర్యోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. జిల్లాలో ఏడు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపటి తరం కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. అమలాపురంలో మంత్రి విశ్వరూప్ ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా కంటిపరీక్షలు నిర్వహించి, కళ్ల అద్దాలు ఇస్తుందని…అవసరమైతే కంటి ఆపరేషన్ చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, పంచాయితీ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గం కానూరు జడ్పీ హైస్కూల్లో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి,...
- [జగన్తో చిరంజీవి భేటీ.. కారణాలేంటి?](https://teluguwonders.com/jagan-with-chiru-meeting/): ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని చిరంజీవి ఎందుకు కలవబోతున్నారనే అంశం జనాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే జగన్ని చిరంజీవి కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, కేవలం సైరా నరసింహా రెడ్డి విజయాన్ని ఆయనతో పంచుకొని, సినిమా చూడమని కోరేందుకే ఈ భేటీ అని టాక్ నడుస్తోంది. అలాగే సైరాకు జగన్ అందించిన సహకారం పట్ల కూడా చర్చ సాగనుందని తెలుస్తోంది. సైరా జైత్రయాత్ర.. కలెక్షన్ల సునామీ.. చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కిన...
- [జీవితాంతం ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడేమో.. మాటతప్పిన అంబానీ..](https://teluguwonders.com/ambani-changed-jio-plans/): ముకేశ్ అంబానీ యూటర్న్ తీసుకున్నారు. జియోతో ఉచిత కాల్స్ అందిస్తామని ఊదరగొడుతూ వచ్చిన ఈయన ఇప్పుడు ప్లేటు తిప్పేశారు. దీంతో జియో యూజర్లకు బాదుడు తప్పేలా లేదు. రిలయన్స్ జియో నుంచి ఉచిత కాల్స్ చేసుకోలేరు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెంబర్లకు కాల్ చేయాలంటే నిమిషానికి చార్జీలు పడతాయి దీంతో 35 కోట్ల మంది కస్టమర్లపై ప్రభావం అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మానస పుత్రికగా చెప్పుకునే రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది. వాయిస్ కాల్స్కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలకు కాల్ చేస్తే ఇప్పుడు చార్జీలు చెల్లించాల్సిందే. ఇకపోతే అన్ని వాయిస్ కాల్స్ ఉచితమంటూ ఉదరగొడుతున్న రిలయన్స్ జియో బుధవారం చార్జీల కబురు కస్టమర్లకు చేరవేసింది. నిమిషానికి 6 పైసలు చార్జీ వసూలు చేస్తామని పేర్కొంది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా 6 పైసలు...
- [బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు..](https://teluguwonders.com/basara-iiit-vacancies/): (RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: RGUKT Recruitment Notification | నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 21 దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేదీ అక్టోబరు 24 బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ◊గెస్ట్ ఫ్యాకల్టీ (ఇంజినీరింగ్, నాన్–ఇంజినీరింగ్) విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్, మేనేజ్మెంట్, తెలుగు. విభాగాలు: మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజినీరింగ్, NEA లేదా ఆఫీస్...
- [నేటి నుంచే బాబు జిల్లాల పర్యటన... తొలుత విశాఖకు.......](https://teluguwonders.com/chandrababu-at-visakha/): నేటి నుంచే బాబు జిల్లాల పర్యటన… సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో నేటి నుంచి పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబరు 10 నుంచి 22 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత విశాఖ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. అనంతరం 14, 15 తేదీల్లో నెల్లూరు, 21, 22 తేదీల్లో శ్రీకాకుళంలో ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మూడు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. పార్టీని బలోపేతం చేయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, టీడీపీ నియోజకవర్గాలవారీగా సమీక్షల కోసం విశాఖ నగరంలోని రాక్డేల్ లేవుట్ ప్రాంతంలో ఉన్న టీడీపీ ఆఫీసులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహా రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాల నేతలు...
- [ప్రయాణికుడు బ్యాగ్ విసరడంతో రైల్లో మంటలు, పరుగులు పెట్టిన జనం](https://teluguwonders.com/railway-station-fires/): ఓ ప్రయాణికుడు లోకల్ రైలు మీద బ్యాగ్ విసిరాడు. దీంతో రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మంటలు ఎలా వచ్చాయి? ఓ ప్రయాణికుడు రైలుపై బ్యాగ్ను విసిరాడు. అది రైలు ఇంజిన్ మీద ఉండే విద్యుత్ వైర్ల మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టారు. ఈ ఘటన బుధవారం ముంబయిలోని వశీ రైల్వే స్టేషన్లో పన్వేల్కు వెళ్లే లోకల్ రైలులో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. తొక్కిసలాట చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం తర్వాత ఆ బోగీని రైలు నుంచి వేరు చేసి.. షెడ్కు తరలించారు. లోకల్ రైళ్ల బోగీలపై వైర్ల నుంచి కరెంటును స్వీకరించే కనెక్టర్లు ఉంటాయి. ఇవి విద్యుత్తును గ్రహిస్తేనే రైలు ముందుకు వెళ్తుంది. ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే స్పందిస్తూ.. గుర్తుతెలియని ప్రయాణికుడు...
- [ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త......](https://teluguwonders.com/modi-good-news-to-employees/): మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. డియర్నెస్ అలవెన్స్ను ఏకంగా ఒకేసారి 5 శాతం పెంచేసింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతానికి పెరిగింది. దీంతో 50 లక్షల మందికి ప్రయోజనం. ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త డీఏ పెంచుతూ కేంద్ర నిర్ణయం 5 శాతం పెంపు.. దీంతో 17 శాతానికి చేరిన డీఏ జూలై 1 నుంచే డీఏ పెంపు నిర్ణయం అమలులోకి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ తీపికబురు తీసుకువచ్చింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు దీపావళి ముందుగానే వచ్చినట్లయ్యింది. ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్ తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనం అందనుంది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ డీఏ పెంపు నిర్ణయాన్ని...
- [ఉల్లి ధరలు తగ్గుతాయ్.. కేంద్రం కీలక నిర్ణయం.. ‘మహా’ ఎన్నికలతో మనకు ఊరట!](https://teluguwonders.com/downfall-the-onions-rates/): మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ధరలను తగ్గించడం కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఉల్లి ఘాటును తగ్గించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో.. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ చివరి నాటికి 2 వేల టన్నుల ఉల్లి దిగుమతి కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. కిలో ఉల్లి రూ.80 వరకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా.. శ్రీలంక, మలేసియా, బంగ్లాదేశ్ల్లోనూ ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన బంగ్లా ప్రధాని.. వంటల్లో ఉల్లి వాడొద్దని పనిమనుషులకు సూచించానని చెప్పారంటే...
- [అటు ప్రభుత్వం..ఇటు ప్రతిపక్షాలు: మధ్యలో ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్..!](https://teluguwonders.com/rtc-strike-gets-next-level/): ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిదో రోజుకు చేరింది. ఈ రోజు నుండి సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే సమయంలో దీనిని రాజకీయంగా తమకు అనుకూలగా మలచు కొనేందుకు..ప్రభుత్వం పైన పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు దీనిని అవకాశంగా మలుచుంటున్నాయి. అందులో భాగంగా ఈ రోజుల అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఒక వైపు ప్రభుత్వం ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. ప్రయివేటు భాగస్వామ్యం తప్పదని స్పష్టం చేసారు. పదో తేదీన కోర్టు ముందు ఈ అంశం మరో సారి చర్చకు రానుంది. ఇక, అన్ని జిల్లాల్లో కలెక్టర్లు డిపోల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో మరోసారి ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఇలా..రాజకీంగా.. న్యాయ పరమైన అంశాలతో ఈ సమ్మె కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రతిపక్షాల మద్దతు..కొత్త కార్యాచరణ ఖరారు దిశగా...
- [లాంఛనంగా ప్రారంభమైన చిరు, కొరటాల చిత్రం](https://teluguwonders.com/chiru-new-movie-with-koratala/): మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 152వ చిత్రమది. `ఖైదీ నంబర్ 150`, `సైరా నరసింహారెడ్డి` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత చిరంజీవి హీరోగా.. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస బ్లాక్ బస్టర్స్ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను హైదరాబాద్లో నిర్వహించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
- [అన్నవరంలో హైదరాబాద్ జంట ఆత్మహత్య](https://teluguwonders.com/annavaram-lo-hyderabad-prema-janta-athmahatya/): తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహా రెసిడెన్సీలో ఇద్దరు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. లాడ్జ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. బంధువులకు సమాచారం అందించారు. మృతులు హైదరాబాద్కు చెందిన పవన్, దివ్యలక్ష్మీగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరికి ట్రావెల్స్ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అంతేకాదు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- [విశాఖ జిల్లాలో విరిగిన రైలు పట్టా.. రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్](https://teluguwonders.com/craked-track-in-visakha/): కసింకోట వద్ద రైల్వే ట్రాక్ విరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలంలోని బయ్యవరం-పరవాడపాలెం మధ్య రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడం గమనించిన స్థానికులు వెంటనే గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సకాలంలో అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టా విరగడంతో విజయవాడ-విశాఖ నగరాల మధ్య నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పండుగ రోజున జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైలు పట్టా విరిగిన సంగతి తెలుసుకున్న అధికారులు.. వెంటనే పట్టా విరిగిన చోటుకు చేరుకొని సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ప్రారంభించారు. దువ్వాడలో జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. పట్టా విరిగిన ఎఫెక్ట్ దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లపై కూడా పడింది. పలు రైళ్లు రెండు గంటలు...
- [అమలాపురం లో బాలికను కిడ్నాప్ చేసి 23రోజుల పాటు అత్యాచారం](https://teluguwonders.com/amalapuram-rural/): అమలాపురం గ్రామీణ వార్తలు: ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పి.గన్నవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. రోజూ అమలాపురంలోని కాలేజీకి వెళ్లి వస్తుంటుంది. ఈ క్రమంలోనే అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన తాడి రమేష్(21) అనే యువకుడు బాలికపై కన్నేశాడు. కొద్దిరోజుల పాటు ఆమె కాలేజీ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఆగస్టు 30వ తేదీన సాయంత్రం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బాలికను మాటల్లో దించి తనతో పాటు బైక్పై తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం...
- [మాస్లుక్తో ఇరుగదీసిన అల్లు అర్జున్..](https://teluguwonders.com/allu-arjun-mass-look-in-alavaikuntapuramloo/): స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది. మాస్లుక్తో ఇరుగదీసిన అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై విశేష ఆదరణకు నోచుకుంది.. దసరా పండగ సందర్భంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రానికి కూడా మంచి స్పందన లభిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం లో మాసీ లుక్ కనిపిస్తున్న తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. సామజవరగమనకు క్రేజీగా వ్యూస్.. ఇటీవల విడుదల అయిన ‘సామజవరగమన’ పాటకు విడుదలైన వారంలోనే...
- [నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు: జీహెచ్ఎంసీ కమిషనర్](https://teluguwonders.com/next-two-days-heavy-rains-in-hyderabad/): హైదరాబాద్: హైదరాబాద్లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష చేసి మీడియాతో మాట్లాడారు. ‘దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. నీరు నిలిచి ఉన్న దగ్గర ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. వర్షానికి పడిన గుంతలను వెంటనే మరమ్మతులు చేస్తున్నాం. వర్షాల వల్ల గ్రేటర్లో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. గంటకు రెండు సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రోడ్లపై నీరు నిలుస్తుంది. జీహెచ్ఎంసీ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించి వాటిని వెడల్పు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నగరంలో డెంగీ కేసులో తగ్గిపోయాయని’ వివరించారు. source:https://www.ntnews.com/hyderabad-news/hyderabad-to-receive-heavy-rainfall-for-next-two-days-1-1-10607176.html
- [రుషికొండ బీచ్లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య](https://teluguwonders.com/a-btech-student-commits-suicide-on-reshikonda-beach/): విశాఖపట్నం : ఉన్నత చదువులు చదివినా.. ఉద్యోగం రాలేదని మనస్థాపానికి గురైన యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని రుషికొండ బీచ్లో ఆదివారం జరిగింది. బీటెక్ పూర్తి చేసిన యశ్వంత్ ఉద్యోగాన్వేషణలో భాగంగా విశాఖలోని ఎంవీపీ కాలనీలో నివాసముంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో రుషికొండ బీచ్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా మృతుడు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం వాసిగా గుర్తించారు.
- [జనసేన కు చింతలపూడి రాజీనామా.. అన్న పార్టీ తరఫున గెలిచి, తమ్ముడి కోసం త్యాగం..](https://teluguwonders.com/janasena-chintalapudi-rajinama/): Gajuwaka లో బలమైన జనసేననేతగా పేరొందిన చింతలపూడి వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడారు. గాజువాక కోసమే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీకి నేతలు షాకిస్తున్నారు. ఇప్పటికే రావెల కిషోర్బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు తదితరులు జనసేనను వీడారు. తాజాగా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీరి బాటలోనే విశాఖపట్నం గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య కూడా జనసేనకు గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో చేరతాని ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి రాజీనామా చేసిన చింతలపూడి.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు రాజీనామా లేఖను పంపారు. గాజువాక నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తాను జనసేన పార్టీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేస్తున్నట్లు ఆ...
- [ఇంటికి మహేషే భారం.. ఈవారం వెళ్లిపోయేది ఇతనేనా?](https://teluguwonders.com/this-week-mahesh-is-going-to-be-out-of-the-bigboss/): తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోన్న బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆసక్తికరంగా సాగుతోంది. షో ముగియడానికి ఇంకా నాలుగు వారాల సమయం ఉండటంతో విజేతగా ఎవరు నిలుస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువవుతోంది. దీనికి తోడు కంటెస్టెంట్లకు బిగ్ బాస్ ఇస్తోన్న వెరైటీ టాస్కులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ‘బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్’ పేరుతో కంటెస్టెంట్లను ఆడించిన బిగ్ బాస్.. ఏ చెప్పుతో కొట్టాలో అర్థంకావడంలేదు.. ఈ మాట అన్నది ఎవరో కాదు పునర్నవి. అన్నది రాహుల్ని అనుకునేరు.. మహేష్ విట్టాను. నవరాత్రులు కదా నేను గుడ్డు కూడా తినను అని మహేష్ చెప్పాడట. కానీ, అతను ఆమ్లెట్ వేసుకుని తినేశాడు. పునర్నవి అడిగితే తెలియక తినేశాను అని సమాధానం చెప్పాడు. ఈ విషయాన్ని పునర్నవి.. వరుణ్, వితిక దగ్గర డిస్కస్ చేసింది. ‘‘వాడు ఆమ్లెట్ తిని ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు నవరాత్రులు నేను తిన్ను...
- [ఇకపై అందుబాటులోకి రానున్న whatsapp బ్యాంకింగ్ సేవలు](https://teluguwonders.com/whats-app-banking/): వాట్సాప్.. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ యాప్ను ఉపయోగిస్తూ ఉంటారు. పాపులర్ మెసేజింగ్ యాప్ ఇది. ఇప్పుడు బ్యాంకులు కూడా వాట్సాప్ను తెగ వాడేసేందుకు సిద్ధమౌతున్నాయి. వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. హైలైట్స్: వాట్సాప్ బాట పడుతున్న బ్యాంకులు ఇప్పటికే వాట్సాప్ సేవలు అందిస్తున్న చాలా బ్యాంకులు మిని స్టేట్మెంట్ నుంచి ప్రిఅప్రూవ్డ్ రుణాల వరకు పలు సర్వీసులు దేశంలోని దిగ్గజ బ్యాంకులు ఇప్పుడు పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బాట పట్టాయి. కస్టమర్లకు రియల్టైమ్ సర్వీసులు అందించేందుకు వాట్సాప్లోనే బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నాయి. కస్టమర్లు వాట్సాప్ ద్వారానే బేసిన్ బ్యాంకిగ్ సర్వీసులు పొందొచ్చు. ఎలాంటి సేవలు పొందొచ్చు? బ్యాంక్ కస్టమర్లు మిని స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్లెస్ట్, డెబిట్ కార్డ్ ఎలిజిబిలిటీ, ప్రిఅప్రూవ్డ్ లోన్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల సమాచారం వంటి వివరాలను వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చు.
- [ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్.......](https://teluguwonders.com/jagan-to-departed-delhi/): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం 4.30గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం ప్రధానిని ఆహ్వానించనున్నారు. విభజన హామీలు, కడపలో ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోడీతో చర్చించే అవకాశముంది. అలాగే కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలపై ప్రధానితో జగన్ చర్చించే అవకాశముంది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. source:https://www.prabhanews.com/2019/10/cm-jagan-to-departed-delhi/
- [ఆదుకున్న ఎల్గార్, డికాక్](https://teluguwonders.com/sports-today-cricket/): – దక్షిణాఫ్రికా 385/8 – అశ్విన్ 123/5 – భారత్ తొలి ఇన్నింగ్స్: 502/7(డిక్లేర్డ్) – దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 358/8 (ఎల్గార్ 160, డికాక్ 111, డుప్లెసిస్ 55, అశ్విన్ 5/128, జడేజా 2/116) స్పోర్ట్స్ డెస్క్ దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్లో భారత్ పట్టు బిగిస్తోంది. గురువారం మూడోరోజు ఆటముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఎల్గార్(160), డికాక్(111), కెప్టెన్ డుప్లెసిస్(55) రాణించారు. ఓవర్నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 39 పరుగులతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా జట్టుకు బవుమా(18) వికెట్ను త్వరగానే కోల్పోయింది. అనంతరం ఎల్గార్-డుప్లెసిస్ల జోడీ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు. అశ్విన్ బౌలింగ్లో షాట్ ఆడటానికి ప్రయత్నించిన డుప్లెసిస్ లెగ్స్లిప్లో ఉన్న పుజరాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్కు చేరాడు. దీంతో 178 పరుగుల వద్ద...
- [కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్](https://teluguwonders.com/kanakadurgammaku-jagan-pattu-vastralu/): శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల ప్రారంభ రోజు నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా సందర్భంగా ప్రభుత్వం ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అమ్మవారికి జగన్ వస్త్రాలు అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు.
- [దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!](https://teluguwonders.com/dussehra-grand-celebrations-at-mysore/): భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు దసరా జరుపుకుంటారు… పంగుడరోజు వేరు వేరు ప్రాంతాల్లో ఆయా సంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు… అదే రోజు అమ్మవారిని నదిలోను చేరువులోను నిజ్జనం చేస్తారు.. రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెడుతారు… దసరా ఉత్సవాలను మైసుర్ లో బాగా జరుపుకుంటారు.. 15 శాతాబ్దాల నాటి నుంచి ఈ ఉత్సవాలను విజయనగర రాజులు జరుపుకునే వారని అంటారు. అందుకే మైసుర్ నగర్ కు పెట్టింది పేరు దసరా అని అంటారు… దసరా వస్తుందంటే కర్ణాటక రాష్ట్రమంతా పండగే.. ఇక్కడ దసరా వేడుకలు చూసేందుకు దేశవ్యాప్తంగా వస్తారు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు దసరా పండుగా విజయదశమి ఎంతో ప్రాముఖ్యమైనది… తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను తొలి పండుగ అలాగే పెద్దల పండుగ అని అంటారు… ఈ పండుగను హిందువులు...
- [ఏలూరు చేరుకున్న సీఎం జగన్](https://teluguwonders.com/cm-jagan-at-eluru/): సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్కు హెలికాప్టర్ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు పత్రాలు అందించి లబ్ధిదారులతో మాట్లాడతారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
- [ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు విఫలం, రేపు మరోసారి చర్చలు, ఎస్మా ప్రయోగిస్తామంటోన్న సర్కార్!!](https://teluguwonders.com/negotiations-with-rtc-jac-leaders-fail/): ఆర్టీసీ జేఏసీ నేతలతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మిక సంఘం జేఏసీ 26 డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్, రామకృష్ణారావు, సునీల్ శర్మ నేతృత్వంలో చర్చలు జరిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సహా ప్రధాన డిమాండ్లపై కార్మిక సంఘం నేతలు వెనక్కి తగ్గలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. సమ్మె అనివార్యం: శనివారం నుంచి సమ్మె చేపడుతామని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్లపై చర్చించామని ఐఏఎస్ కమిటీ సభ్యులు సోమేశ్ కుమార్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలని కోరామని తెలిపారు. ఎస్మా ప్రయోగిస్తాం: ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఐఏఎస్ సునీల్ శర్మ అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వ్యవహరించాలని కోరారు. కాదు కూడదని...
- [గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్](https://teluguwonders.com/grama-sachivalayam/): మధ్యలో ఉద్యోగం వదిలేస్తే వేతనాలు తిరిగి చెల్లించాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త ట్విస్ట్ అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లో ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అనేక మంది అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. నోటిఫికేషన్లో రెండే ళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పనిచేయాలని పేర్కొన్నారని, మూడేళ్లు కచ్చితంగా పనిచేయాలన్న నిబంధన అందులో లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువ మంది గ్రూప్ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే గ్రూప్-2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో...
- [రోహిత్-మయాంక్ సరికొత్త రికార్డు](https://teluguwonders.com/new-record-from-rohit-mayank/): విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 202/0 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 317 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ను కోల్పోయింది. ఈ రోజు ఆటలో మరో 115 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్ శర్మ(176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి వికెట్గా పెవిలియన్ చేరాడు. ఓపెనర్గా ఇన్నింగ్స్ ఆరంభించిన తొలి టెస్టులోనే రోహిత్ డబుల్ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మహరాజ్ వేసిన 82 ఓవర్ ఆఖరి బంతిని ముందుకొచ్చి ఆడబోయిన రోహిత్ స్టంపింగ్ అయ్యాడు. దాంతో భారత్ తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, మయాంక్ అగర్వాల్ సైతం సెంచరీ చేయడం విశేషం.203 బంతుల్లో సెంచరీ సాధించాడు మాయంక్. ఇది మయాంక్ అగర్వాల్కు తొలి టెస్టు సెంచరీ. అయితే భారత్ తొలి వికెట్కు కోల్పోయే సరికి భారత...
- [సైరా సత్తా.. వార్ వెనుకంజలో ఉందా?](https://teluguwonders.com/syeraa-and-war-collection/): గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి భారీ రేంజ్లో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. దక్షిణాదిన సైరాకు పోటీ లేదు కానీ.. బాలీవుడ్లో మాత్రం సైరాకు పోటీగా వార్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ నటించారు. గ్లామర్, యాక్షన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండటంతో వార్ సినిమా కూడా భారీ అంచనాలతోనే విడుదలైంది. అయితే పాజిటివ్ టాక్ రాబట్టడంలో సైరా నరసింహారెడ్డి కంటే వార్ వెనుకబడిందని సినీ వర్గాలు అంటున్నాయి. సైరా దక్షిణాది నేపథ్యంలో సాగే చిత్రమే అయినా బాలీవుడ్ నుండి సినిమా పాజిటివ్ రెస్పాన్స్ను రాబట్టుకుంది. అయితే వార్ పాజిటివ్ రెస్పాన్స్ను రాబ్టటుకోలేదు. మరి కొన్ని గంటలు ఆగితే కలెక్షన్స్ పరంగా సినిమాల రేంజ్ ఏంటో కూడా తెలియనున్నాయి
- [భారీగా దిగొచ్చిన టీవీల ధర..](https://teluguwonders.com/business-news-tv-prices-take-a-dive-top-television-brands-cut-rates-by-up-to-30/): స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. దిగ్గజ టీవీ కంపెనీలు వాటి ప్రొడక్టుల ధరను తగ్గించేశాయి. శాంసంగ్, ఎల్జీ, సోనీ టీవీల ధరలు దిగొచ్చాయి. అలాగే ఇతర కంపెనీలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. టీవీల ధరలు భారీగా దిగొచ్చాయి. ఈ పండుగ సీజన్లో టాప్ టీవీ బ్రాండ్లు వాటి టీవీల ధరలను 30 శాతం వరకు తగ్గించాయి. కన్సూమర్ డిమాండ్ను పునరుద్ధరించడానికి కంపెనీలు ఈ చర్య తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పడిపోతున్న వృద్ధిని పరుగులు పెట్టించడానికి పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. శాంసంగ్, ఎల్జీ, సోనీ వంటి దేశీ టాప్ టీవీ బ్రాండ్లు వాటా పెద్ద స్క్రీన్, ప్రీమియం మోడల్ టీవీల ధరలను ఏకంగా దాదాపు రూ.40,000 వరకు తగ్గించాయి. 32, 43 అంగుళాల టీవీలు విషయానికి వస్తే షావోమి, టీసీఎల,...
- [సైరా నరసింహరెడ్డీ సినిమా రివ్యూ](https://teluguwonders.com/sye-raa-movie-review/): సైరా నరసింహరెడ్డీ సినిమా చాలా అంటే చాలా బాగుంది టెక్నికల్ గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సైరా పాత్రలో చిరంజీవి ఒదిగిపోయాడు చిరంజీవి కనిపించలేదు సైరా నరసింహరెడ్డీ కనిపించాడు బ్రిటీష్ వాళ్ళు ఇంత దారుణంగా చూసారా మనల్ని అనిపించిందిఅంత బాగా చిత్రికరించారు ప్రతీ పాత్రకు తగిన ప్రాధాన్యం దక్కింది. ఇక హిరోయిన్లు ఇద్దరు వున్నారు వారి ప్రాధాన్యత కూడా సినిమా లో భాగమే..ముఖ్యంగా తమన్నా కుచాలా మంచి పాత్ర దక్కింది.తమన్న బాహుబలి లో నటించినప్పుడు విమర్శలు ఎదుర్కోంది ఆమె నటన విషయంలో కాని ఈ సినిమాలోప్రశంసలు తో ఆ విమర్శలు చెరపుకోంటుదనే చెప్పోచ్చు స్వాతంత్ర్య సమరయోధులు చాలా మంది వున్నారువారికి సంబంధించిన సినిమాలు తీసారు గతంలో కాని ఇప్పటి తరానికి అంత అవగాహన లేదు వారిపై కానిసైరా సినిమా ద్వారా ఇప్పటి వారికీ ఆ రోజుల లో దేశం కోసం ఎందరో ఎలా ప్రాణాలర్పించారో తెలుస్తుంది కధలోలీనమైపోతాం ఆ రోజులలోకీ...
- [మహాత్మాగాంధీకి ప్రధాని మోదీ ఘన నివాళులు](https://teluguwonders.com/mahatmagandhi-ki-pradhani-modi-ghana-nivalulu/): లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా జాతిపిత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్ఘాట్లో రాజకీయ ప్రముఖులంతా చేరుకొని మహాత్ముడికి ఘన నివాళులర్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్లో జాతిపిత గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సైతం మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ.నడ్డా నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉన్నారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్య సంగ్రామ సారథిగా జనసంద్రాన్ని కదిలించిన మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతిపిత జయంతి ఉత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
- [గాంధీజీ గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలు..](https://teluguwonders.com/real-facts-about-gandhije/): భారత జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేడేమో అంటే అతిశయోక్తి కాదు. అంహిసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప యోధుడు గాంధీ. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బాపూజీ జీవితం గురించి పది ఆసక్తికర విశేషాలు మీకోసం.. గాంధీజీ ఐదేళ్లపాటు పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తిన్నారు. కానీ ఆరోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆహారం విషయంలో గాంధీజీ దశాబ్దాలపాటు ప్రయోగాలు చేశారు. ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం పేరిట ఆయన ఓ పుస్తకాన్ని రాశారు. * పాల ఉత్పత్తులను మానేయాలని గాంధీజీ భావించారు. కానీ ఆరోగ్యం దెబ్బతినడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తర్వా మేకపాలు తాగడం ప్రారంభించారు. తాజా మేక పాల కోసం కొన్ని సందర్భాల్లో ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లేవారు. *...
- [ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన కలిగే సమస్యలు](https://teluguwonders.com/major-cause-of-environmental-pollution/): ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్య, వ్యర్ధ పదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి. ప్లాస్టిక్ అంటే ఏమిటి? ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల చెయిన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది. ప్లాస్టిక్ సంచులు వేటితో తయారవుతాయి? ప్లాస్టిక్ సంచులు మూడు రకాల మౌలిక పోలిమర్లలో ఏదైన ఒక దానితో తయారవుతాయి. పోలీఎథిలిన్- 1) ఎక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (హెచ్ డి పి ఇ), 2) తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్ (ఎల్ డి పి ఇ), 3) సరళంగా తక్కువ సాంద్రతగల పోలి ఎథిలిన్...
- [This is the situation for two more days in Hyderabad...హైదరాబాద్ వర్షాలు.. మరో రెండు రోజులూ..](https://teluguwonders.com/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%86/): This is the situation for two more days in Hyderabad……. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజులు నగరంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో మాదాపూర్, హైటెక్సిటీ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి. మాదాపూర్లో, కూకట్ పల్లి ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. మదాపూర్, జూబ్లీహిల్స్లలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో నాలుగు గంటల్లోనే 70 మి.మీ.కు పైగా వర్షపాతం కురిసింది. ఐటీ...
- [GMC Balayogi 68th birth anniversary .. chandrababu get emotion](https://teluguwonders.com/gmc-balayogi-%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac/): సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగి, విపక్షాల మన్ననలు కూడా పొందిన జిఎంసి బాలయోగిగారు నాకు అత్యంత ఆత్మీయుడు. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపింది. ఆయన జయంతి సందర్భంగా ఆ ప్రజానేత సేవలను స్మరించుకుందాం. దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సేవలను సర్మించుకున్నారు. సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. బాలయోగి తనకు అత్యంత ఆత్మీయుడన్న చంద్రబాబు.. కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిపిందన్నారు. బాలయోగి జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ట్విట్ చేశారు. ‘‘కోనసీమలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, అంచెలంచెలుగా ఎదిగి లోక్ సభ స్పీకర్ గా ఆ పదవికే వన్నెతెచ్చిన నాయకుడు, బడుగు...
- [అతనొక యోగి... అతనొక యోధుడు!](https://teluguwonders.com/athanoka-yogi-athanoka-yodhudu/): మెగాస్టార్ చిరంజీవి… ఎనభైవ దశకం నుంచి తెలుగు సినిమా పరిశ్రమని ఏలుతోన్న మకుటం లేని మహరాజు. తరాలు మారినా, కొత్త తారలు ఎందరు పుట్టుకొచ్చినా ఇంకా చిరంజీవి అనే ‘ఫినామినన్’ తెలుగు సినిమా బాక్సాఫీస్ని శాసిస్తూనే వున్నాడు. ‘బాహుబలి’కి ముందు, ‘బాహుబలి’కి తర్వాత అన్నట్టుగా తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయిన తరువాత కూడా, తెలుగు సినిమా బాక్సాఫీస్ సరిహద్దు రేఖలు నలుదిశలా విస్తరించిన తరువాత కూడా, ‘నాన్-బాహుబలి’ అంటూ బాహుబలియేతర రికార్డులొస్తే చాలని సూపర్స్టార్స్ సయితం సర్దుకుపోతున్న వేళ… మూడు పదుల వయసులో ఎలాగయితే ఛాలెంజ్లని స్వీకరించి గెలిచి చూపించేవారో, ఆరు పదులు దాటిన ఈ వయసులోను అదే ఉత్సాహంతో, అదే కదన కుతూహలంతో బాహుబలి మైదానంలోనికే దిగి తన సత్తా చూపిద్దామనుకుంటున్నారు. తన వయసు హీరోలు వెటరన్స్గా మారి, రెక్కలొచ్చిన తెలుగు సినిమా యువతరం ప్రతినిధులకి పోటీగా లేకుండా మునుపటి లెక్కలతో సరిపెట్టుకుంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇప్పటి బాక్సాఫీస్ లెక్కలు తేలుద్దామని ‘సైరా...
- [Amazon India launches internship program for individuals with autism & intellectual disabilities](https://teluguwonders.com/amazon-india-launches-internship-program-for-individuals-with-autism-intellectual-disabilities/): Amazon India announced its partnership with Sol’s ARC, a Non-Government Organisation (NGO), to launch an industry first pilot program to train young adults with Autism & Intellectual Disabilities. The program is aimed at collaborating with Sol’s ARC to build a specialized curriculum for e-commerce trades, and create employment opportunities within the e-commerce sector. This will enable their successful integration into the workforce and help them gain financial independence. The pilot would support trainees who have been identified at the Sol’s ARC centre. Amazon India will work closely with Sol’s ARC to create internship opportunities for them across different parts of its fulfilment network....
- [నాగబాబు కు ఇంకా తిరుగులేదు !!](https://teluguwonders.com/nagababu-valmiki/): కొణిదెల కుటుంబం నుంచి ముందుగా హీరో అయిన చిరంజీవి మెగాస్టార్ అయిపోయాడు. ఆయన చిన్న తమ్ముడు పవర్ స్టార్ అన్నకు దీటుగా ఎదిగాడు. పవర్ స్టార్ అయ్యాడు. కానీ మధ్యలో నాగబాబు మాత్రం ఎటూ కాకుండా పోయాడు. ఆయన కూడా నటుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ.. ఫలితం లేకపోయింది. హీరోగా ‘కౌరవుడు’, ‘ఆపద మొక్కులవాడు’ లాంటి సినిమాలు చేశాడు కానీ.. ఫలితం లేకపోయింది. నిర్మాతగా కూడా అతను నిలదొక్కుకోలేకపోయాడు. ‘ఆరెంజ్’ తర్వాత పూర్తిగా జీరో అయిపోయిన నాగబాబు.. తీవ్ర మనోవేదన కూడా అనుభవించినట్లు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘జబర్దస్త్’ ప్రోగ్రాంతో పుంజుకుని.. మళ్లీ సినిమాలు దక్కించుకుని నిలదొక్కుకున్నాడు నాగబాబు. ఐతే అన్న, తమ్ముడు ఆ స్థాయికి చేరినా.. తాను ఒక ఫెయిల్యూర్గా నిలిచిపోవడం నాగబాబును బాధించే ఉంటుంది.ఐతే నటుడిగా, హీరోగా నాగబాబు ఎదగలేకపోయినా.. ఇప్పుడు ఆయన వారసుడు తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేస్తున్నాడు. అందరు వారసుల్లా...
- [జూనియర్ పై కళ్యాణ్ రామ్ త్రివిక్రమ్ ల రాజకీయం !](https://teluguwonders.com/rrr-jr-ntr/): Jr NTR ‘RRR‘ లో నటిస్తున్న నేపధ్యంలో ఇప్పట్లో అతడు మరొక సినిమాకు ఒప్పుకునే అవకాశం లేదు. అయినా ఈ విషయాలను పట్టించుకోకుండా అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు తమకు అందుబాటులో ఉన్న ప్రముఖ దర్శకులను జూనియర్ వద్దకు పంపి వచ్చే ఏడాది తమ సంస్థలో ఒక సినిమా చేసే విధంగా ఇప్పటి నుంచే పదకాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ రాయబారాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ తమిళ దర్శకుడు అట్లీ లతో పాటు చాలామంది దర్శకులు జూనియర్ ను కలుస్తూ తమ వద్ద ఉన్న కథలను జూనియర్ కు వినిపిస్తున్నట్లు టాక్. అయితే జూనియర్ అన్న కళ్యాణ్ రామ్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘RRR’ మ్యానియా విపరీతంగా పెరిగి పోతుంది కాబట్టి జూనియర్ తో తన సొంత నిర్మాణ సంస్థ పై ఒక సినిమాను తీసి ఆ క్రేజ్ వల్ల వచ్చే లాభాలను తానే పొందాలని ఇప్పటి...
- [బీడీ కార్మికుల సమస్యపై కేంద్ర మంత్రి నిర్మలకు హరీశ్ రావు వినతి](https://teluguwonders.com/harish-rao/): Teluguwonders: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీడీ కార్మికుల సమస్యపై ప్రధానంగా చర్చించారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేద మహిళలు ఆధారపడే బీడీ తయారీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. శుక్రవారం (సెప్టెంబర్ 20) గోవాలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన హరీశ్ రావు.. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందుల గురించి నిర్మలా సీతారామన్కు వివరించారు. 💥మంత్రి హరీశ్ రావ్ వివరాల ప్రకారం : తెలంగాణ రాష్ట్రంలో 1000 బీడీ తయారీ యూనిట్లు ఉన్నాయని.. వీటిలో 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారని హరీశ్ తెలిపారు. వీరిలో 90 శాతానికి పైగా పేద...
- [లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి](https://teluguwonders.com/labour-insurance-white-card-andhra/): ➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ➖ కూలీలతో పాటు అందరు అర్హలే ➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి ➖ ఏడాదికి రూ 22 మాత్రమే ➖ అవగాహన పెంచుకుందాం ➖ అందరికీ చేరేలా చేయండి 1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు 2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు. 3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి 4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి. ప్రయోజనాలు 5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ 6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.2,00000/- 7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,, 8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది. 9) 1 year పాలసీ పొందిన తరువాత...
- [వ్యభిచార ముఠా గుట్టు రట్టు](https://teluguwonders.com/live-in-relations-bigboss/): ఒక ఇల్లు అద్దెకు తీసుకుని, పెళ్లి కాని ఓ పదిమంది అబ్బాయిల్ని, అమ్మాయిల్ని ఆ ఇంట్లో రోజుల తరబడి ఉంచితే ఏమవుతుంది?ఏదో ఒక రోజు పోలీసులు తలుపుకొడతారు, ఆ మరుసటి రోజు పేపర్లో “వ్యభిచార ముఠా గుట్టు రట్టు” అని వార్త వస్తుంది. కానీ ఆ ఇంటికి బిగ్ బాస్ హౌస్ అని పేరుపెట్టి పెళ్లి కానీ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఆ ఇంట్లో పెట్టి, సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు చేసే పనుల్ని రోజుకు రెండు గంటల చొప్పున టీవీల్లో ప్రసారం చేస్తే దాన్ని బిగ్ బాస్ షో అంటున్నారు. రాబోవు తరాలని సహజీవనం అనే విష సంస్కృతి వైపు ఈడ్చుకెళ్లి, ఈ దేశ కుటుంబ వ్యవస్థల్ని బజారున పడేసే ఇట్లాంటి పనికి మాలిన “షో” ల నుండి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాం BIG BOSS. BIG BOSS ఎవడీ BIG BOSS ? ఎక్కడ నుండి వచ్చాడు...
- [అనుష్క నటించాల్సిన చిత్రం లో...‘ మాజీ సీఎం భార్య..'సంహారిణి’గా](https://teluguwonders.com/anushka-2/): Teluguwonders: కన్నడ నటి రాధికా కుమారస్వామి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దమయంతి’. ఇది తెలుగులో ‘సంహారిణి’ పేరుతో విడుదలవుతోంది. నవరసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 🔥‘సంహారిణి’ టీజర్ : శ్రీ లక్ష్మి వృషాద్రి ప్రొడక్షన్స్ సమర్పణలో జీఈ గీతా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, శుక్రవారం ‘సంహారిణి’ టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్లో రాధికా చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఇంచుమించుగా ‘అరుంధతి’ స్థాయిలోనే టీజర్ కనిపిస్తోంది. కానీ, విలన్ పాత్ర తేలిపోయినట్టు అనిపిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.ఎస్. గణేష్ నారాయణ్ సంగీతం సమకూరుస్తున్నారు. పీ.కె.హెచ్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు . 🔴 కుట్టి రాధిక: రాధికా కుమారస్వామి కన్నడ నటి కుట్టి రాధిక.. అంటే ఎవరు అని ఆలోచిస్తున్నారా? అదేనండి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి భార్య. ఓహో.. రాధికా కుమారస్వామి అంటే మీకు అర్థమై ఉండేది కదూ. వాస్తవానికి కన్నడ...
- [ఎలక్ట్రిక్ కారు కొనాల్సిన టైమ్ వచ్చేసిందా...](https://teluguwonders.com/electric-car-news/): కార్ల గురించి ఈ మధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఆటో ఎక్స్పోలలో ఎక్కడ చూసినీ ఎలక్ట్రిక్ కార్ల సందడే కనిపిస్తోంది. అమెరికాలో టెస్లా మొదలుకొని, భారత్లో మహీంద్రా, టాటా వరకూ… ఆటోమొబైల్ సంస్థలన్నీ ఎలక్ట్రిక్ కార్ల జపం చేస్తున్నాయి. కొత్త కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ కార్లను కొనుక్కుంటే ఇక పెట్రోల్, డీజీల్కు పైసా పెట్టక్కర్లేదు. కాలుష్యమూ ఉండదు. డబ్బును, పర్యావరణాన్ని ఒకేసారి పరిరక్షించుకోవచ్చన్న ఉద్దేశంతో చాలా మంది వీటిని సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కార్ల విషయంలో చాలా మంది అనేక సందేహాలున్నాయి. ఈ కార్లతో నిజంగానే డబ్బు ఆదా అవుతుందా? ఎక్కువ ధర పెట్టాల్సి వస్తుందా? ఎంత సేపట్లో చార్జింగ్ అవుతాయి? చార్జింగ్ పాయింట్లు అంతటా ఉంటాయా? అసలు ఇవి నిజంగానే పర్యావరణహితమైనవేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు. వాటికి ఇప్పుడు సమాధానాలు వెతుక్కుందాం. బ్యాటరీల వల్లే ఎక్కువ ధరలు పూర్తిగా విద్యుత్తో నడిచే కార్ల...
- [తెలంగాణలో అమెజాన్ రూ.11 కోట్ల పెట్టుబడులు - 2 డేటా సెంటర్లు ఏర్పాటు](https://teluguwonders.com/telangana-amazon/): అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రూ.11624 కోట్లతో (1.6 బిలియన్ డాలర్లు) రెండు డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఈ రెండు డేటా సెంటర్లను కూడా హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లాల శివార్లలో నిర్మించనుంది. పెట్టుబడిలో 90 శాతానికి పైగా ఈ రెండు డేటా సెంటర్లలో ఉండే హై-ఎండ్ కంప్యూటర్ – స్టోరేజ్ పరికరాలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ రెండు సెంటర్లు కూడా తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభివృద్ధికి పని చేస్తాయి. ఇందులో ఒక డేటా సెంటర్ ను చందన్ వెల్లి గ్రామంలో – మరో డేటా సెంటర్ ను కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమైంది. ఈ ప్రాంతం ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టు పరిధిలో ఉంది. డేటా సెంటర్ ప్రతిపాదలను ప్రభుత్వం ముందు ఉంచిన అమెజాన్ డేటా సర్వీసెస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ (ADSIPL).. పర్యావరణ అనుమతులను...
- [వెబ్ సైట్ లో అమ్మాయిల ఫొటోలు.. హైటెక్ సెక్స్ రాకెట్](https://teluguwonders.com/girls-sex-bangalore/): బెంగళూరులో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఉద్యోగం పేరుతో అందమైన యువతులకు వల వేసి తీసుకొచ్చి వ్యభిచార కూపంలోకి దించుతున్న ముఠాను బెంగళూరు పోలీసులు చాక చక్యంగా పట్టుకున్నారు. అమాయకపు అమ్మాయిలకు ఉద్యోగం ఆశచూపి వ్యభిచార కూపంలోకి దించారని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఆ యువతులను విడిపించారు. ఉద్యోగం కోసం వచ్చి వేశ్య గృహాల్లో ఇరుక్కు పోయిన 10మంది యువతులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఈ హైటెక్ వ్యభిచారంలో అందమైన అమ్మాయిల ఫొటోలను పంపి సెక్స్ రాకెట్ ను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.‘లోకాంటో’ వెబ్ సైట్ లో యువతుల ఫొటోలను అప్ లోడ్ చేసి విటుల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసి అమ్మాయిలను వారి వద్దకే పంపుతున్నట్టు గుర్తించారు. ఈ హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న రాజాజీ నగర్ కు చెందిన కుమార్ భరత్ కుమార్ రఘు ప్రజ్వల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
- [వైట్ రేషన్ కార్డులు వాస్తవాలు](https://teluguwonders.com/kodali-nani/): వైట్ రేషన్ కార్డులు వాస్తవాలు–పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి నాని. – రేషన్ కార్డులనే కాన్సెప్టు ఇప్పుడు పోయింది. – బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. – చాలామంది బియ్యం తీసుకోకపోవడం, ఆ బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ముచేసుకోవడం, తీసుకున్న బియ్యం నాణ్యత తక్కువగా ఉండడం, అవి తినలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్న తీరు నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – కొత్తగా బియ్యం కార్డులను తీసుకు వచ్చింది. – ఈ బియ్యం కార్డులతో పెన్షన్లకుగాని, ఆరోగ్యశ్రీ కాని, ఫీజు రియింబర్స్ మెంట్ లాంటి పథకాలకు ముడిపెట్ట లేదు. – ఏ పథకం అర్హతలు ఆ పథకానికి ఉన్నాయి. – ఈనేపథ్యంలో బియ్యం కార్డులను ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. – రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని అదనంగా ఖర్చుచేసి, ప్యాక్ చేసి మరీ ప్రభుత్వం ఇస్తోంది. ఏప్రిల్ నుంచి అన్ని...
- [బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4600 కోట్లు](https://teluguwonders.com/%e0%b0%ac%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%97%e0%b1%87%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ae%e0%b1%81%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b0%9f-%e0%b0%96%e0%b0%b0%e0%b1%80%e0%b0%a6%e0%b1%81/): ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు, మైక్రో సాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 4600 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన విహార నౌకను కొన్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ వార్తను ప్రచురించింది. “గత ఏడాది మొనాకోలో జరిగిన యాట్ షోలో ఆ నౌక పూర్తిగా పర్యావరణ అనుకూలమన్న సంగతి తెలిసిన వెంటనే ముచ్చటపడి ఆర్డర్ ఇచ్చేశారు. సుమారు 370 అడుగులు ఉండే ఈ నౌక పేరు ఆక్వా. అందులో నాలుగు గెస్ట్ రూంలు, రెండు వీఐపీ గదులు, యజమాని సూట్ ఉంటాయి. ద్రవ హైడ్రోజన్తో నడిచే ఈ నౌకలో ఒక్కసారి ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 31 కాగా 14 మంది అతిథులకు సరిపడా ఏర్పాట్లున్నాయి. జిమ్, యోగారూమ్, మేకప్ రూమ్, స్విమ్మింగ్ పూల్ అలాగే నౌక నుంచి సముద్రంలోకి వెళ్లి విహరించేందుకు రెండు చిన్న బోట్లు కూడా ఉన్నాయి” అని ఆంధ్రజ్యోతి ఈ వార్తలో వివరించింది. ఇవి...
- [ఆస్కార్ అవార్డులు 2020: ఉత్తమ నటుడు జాక్వీన్ ఫీనిక్స్, ఉత్తమ నటి రెనె జెల్వెగర్](https://teluguwonders.com/oscar-awards-92/): 92 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెలిస్లో వైభవంగా జరుగుతోంది. ఈ ఏటి ఉత్తమ నటుడిగా జాక్వీన్ ఫీనిక్స్ ఆస్కార్ సాధించారు. జోకర్ చిత్రంలో అత్యద్భుత నటనకు గానూ జాక్వీన్కు ఈ అవార్డు లభించింది. ఉత్తమ నటిగా రెనె జెల్వెగర్ విజేతగా నిలిచారు. ఈ విభాగంలో మొత్తం ఐదుగురు నామినేట్కాగా జుడీ గార్లాండ్ చిత్రంలో అత్యుత్తమ నటన కనబర్చినందుకుగానూ రెనె జెల్వెగర్కు ఈ అవార్డు లభించింది. గతంలో ఆమె కోల్డ్ మౌంటైన్ చిత్రానికి గానూ ఉత్తమ సహాయనటి క్యాటగిరిలో కూడా అవార్డు సాధించారు. ఉత్తమ సహాయ నటుడు విభాగంలో బ్రాడ్ పిట్ విజేతగా నిలిచారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో ఆయన నటనకు గానూ ఈ అవార్డ్ లభించింది. ఓ నటుడిగా ఆస్కార్ సాధించడం బ్రాడ్ పిట్ కెరియర్లో ఇదే మొదటి సారి కావడం విశేషం. తాను సాధించిన ఈ అవార్డ్ను తన పిల్లలకు అంకితమిస్తున్నట్టు...
- [దిల్లీ ఎన్నికల్లో గెలుపెవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి](https://teluguwonders.com/delhi-007/): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు నిర్వహించిన ఈ ఎన్నికల్లో సాయంత్రం 6.30 గంటలకు 55.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ అధికార ప్రతినిధి షెఫాలి శరణ్ వెల్లడించారు. కాగా పోలింగ్ సరళి ఆధారంగా వివిధ సంస్థలు ఫలితాలను అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. 70 సీట్ల దిల్లీ అసెంబ్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఆ లెక్కన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీయే(ఆప్) మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని సూచిస్తున్నాయి. ప్రధాన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆప్కు 50 సీట్ల కన్నా ఎక్కువే వచ్చే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 11న ఓట్లు లెక్కించి అసలు ఫలితాలు ప్రకటించనుంది. ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎలా ఉంది?
- [ఐఫోన్ పాత మోడళ్ళ వేగం తగ్గిస్తున్నందుకు యాపిల్కు 193 కోట్ల జరిమానా](https://teluguwonders.com/iphone-fine-190cr/): పాత ఐఫోన్ మోడళ్లు వేగాన్ని వినియోగదారులకు తెలియకుండా ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తోందన్న ఆరోపణలతో యాపిల్ సంస్థకు 2.5 కోట్ల యూరోల (సుమారు రూ. 193 కోట్లు) జరిమానా విధించారు. ఫ్రాన్స్కు చెందిన కాంపిటీషన్, ఫ్రాడ్ వాచ్ డాగ్ డీజీసీసీఆర్ఎఫ్ ఈ జరిమానా విధించింది. వినియోగదారులకు సమాచారం ఇవ్వకుండానే యాపిల్ ఈ పని చేస్తోందని డీజీసీసీఆర్ఎఫ్ చెబుతోంది. కొన్ని పాత మోడల్ ఐఫోన్ల వేగాన్ని తగ్గించినట్లు 2017లో యాపిల్ సంస్థ అంగీకరించింది. అయితే, వాటి జీవితకాలం పెంచడానికే అలా చేసినట్లు అప్పట్లో ఆ సంస్థ చెప్పింది. డీజీసీసీఆర్ఎఫ్ లేవెనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో అన్ని సమస్యలనూ పరిష్కరించుకున్నట్లు యాపిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాత మోడళ్ల వేగం ఎందుకు తగ్గిస్తోంది? యాపిల్ కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడంతా తన పాత మోడళ్ల వేగాన్ని తగ్గిస్తోందని వాటిని వాడే వినియోగదారులు కొందరు చాలాకాలంగా అనుమానిస్తున్నారు. వినియోగదారులు కొత్త మోడళ్లకు అప్గ్రేడ్ కావాలన్న ఉద్దేశంతో యాపిల్ ఆ పనిచేస్తున్నట్లు...
- [ఎమర్జెన్సీలో ఫోన్ ఊపితే చాలు పోలీసులు వచ్చేస్తారు](https://teluguwonders.com/ap-news-01/): ఫోన్ ఊపితే పోలీసులు వచ్చేస్తారంటూ మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన దిశ మొబైల్ అప్లికేషన్ గురించి ఈనాడు ఓ వార్త రాసింది. “ఆపదలో ఉన్న మహిళలకు అత్యవసర సాయం అందించేందుకు రూపొందించిన యాప్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. యాప్ను ఓపెన్ చేసి అత్యవసర సహాయ బటన్ను నొక్కితే చాలు.. వెంటనే క్షణాల్లో పోలీస్ కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లేలా ఈ అప్లికేషన్ను రూపొందించారు. సహాయం కోరే సమయం కూడా లేనప్పుడు కేవలం యాప్ను ఓపెన్ చేసి ఫోన్ను అటూ ఇటూ గట్టిగా ఊపినా (షేక్ ట్రిగ్గర్) చాలు తక్షణం కంట్రోల్ రూంకి సమాచారం వెళ్లిపోతుంది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలపై అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ఈ యాప్ పని చేయడం విశేషం. యాప్ తెరిచి ఓసారి బటన్ నొక్కితే చాలు వెంటనే ఆ ఫోన్ లొకేషన్ వివరాలు, ఆ...
- [కేరళ: ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది](https://teluguwonders.com/alcohol-came-from-the-tap-of-the-house/): Alcohol came from the tap of the house ఇంట్లో కుళాయి తిప్పితే, నీళ్లు రావాలి. కానీ, నీళ్లకు బదులు బీరు, బ్రాందీ, రమ్ కలగలసిన మద్యం వస్తే..? కేరళలో త్రిసూర్ జిల్లా చలకూడిలోని 18 అంతస్తుల అపార్ట్మెంట్లో ఇలా మద్యమే వచ్చింది. ఎక్సైజ్ అధికారుల చర్యే దీనికి కారణం. సాల్మన్ అవెన్యూ అనే ఈ అపార్టుమెంట్ పక్కన ఉండే బార్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు వేల లీటర్ల బీరు, బ్రాందీ, రమ్ను అధికారులు పారబోయాలని నిర్ణయించుకున్నారు.[the_ad id=”4850″] “అపార్టుమెంట్, బార్ మధ్య గోతిని తవ్వించి సీసాల్లోని మద్యాన్ని ఆదివారం అందులో పోశారు. సోమవారం ఉదయం వంటగదుల్లో కుళాయిల నుంచి గోధుమ రంగులో మద్యం వాసనతో నీళ్లు రావడం మొదలైంది” అని అపార్టుమెంటు యజమాని జోషీ మలియెక్కల్ బీబీసీతో చెప్పారు. “అధికారులు పారబోసిన మద్యం లోపలకు ఇంకి భూగర్భ జలాల్లో కలిసిపోయింది. అలా మా అపార్టుమెంట్ పైప్ లైన్లోకి...
- [‘దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి](https://teluguwonders.com/cc-camera-hyderabad/): దేశవ్యాప్తంగా ఏడాది క్రితం వరకు ఏర్పాటైన సీసీ కెమెరాల్లో దాదాపు 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది. 2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ సంస్థలకు సంబంధించిన వివరాలతో పోలీన్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) ‘డేటా ఆన్ పోలీన్ ఆర్గనైజేషన్స్’ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2019, జనవరి 1 నాటికి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని.. ఇందులో 2,75,528 తెలంగాణలోనే ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం కెమెరాల్లో ఇది దాదాపు 65శాతం. తమిళనాడు రెండో స్థానంలో ఉంది. అక్కడ సీసీ కెమెరాల సంఖ్య 40,112. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (39,587), మధ్య ప్రదేశ్ (21,206) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కేవలం 14,770 సీసీ కెమెరాలున్నాయి. మిగతా రాష్ట్రాల్లో వీటి సంఖ్య పదివేల లోపే. 19 రాష్ట్రాల్లో కనీసం వెయ్యి చొప్పునైనా సీసీ...
- [వినేశ్ ఫోగట్: BBC Indian Sportswoman of the Year నామినీ](https://teluguwonders.com/bbc-indian-sportswoman-of-the-year/): BBC Indian Sportswoman of the Year[the_ad id=”4850″] ఆ స్టేడియంలో చిన్న చిన్న గుంపులుగా అమ్మాయిలు సాధన చేస్తున్నారు. అక్కడ ఒక్క మాట కూడా వినిపించట్లేదు. 90ల నాటి బాలీవుడ్ పాటలు మాత్రం గట్టిగా వినిపిస్తాయి. కానీ, ఆ అమ్మాయిల దృష్టి మాత్రం సాధన మీదే ఉంది. అది లఖ్నవూ నగరం. జనవరి చలికి నగరం గజగజా వణుకుతోంది. కానీ, సాధన చేస్తున్న ఆ అమ్మాయిల ఊపిరి నుంచి పుట్టే వేడికి స్టేడియం మొత్తం వెచ్చగా మారిపోయింది. ఆ యువతుల మధ్యలో దేశం గర్వించదగ్గ మరో యువ రెజ్లర్ కూడా ఉన్నారు. ఆమే వినేశ్ ఫోగట్. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి మేం వచ్చాం. మమ్మల్ని చూడగానే ఆమె చిరునవ్వు నవ్వి, పలకరింపుగా చేయి ఊపారు. మళ్లీ సాధనలో మునిగిపోయి కోచ్ చెబుతున్న మాటల్ని శ్రద్ధగా వింటున్నారు. వినేశ్ 1994 ఆగస్టు 25న పుట్టారు....
- [💦😄 జంధ్యాల తిట్ల దండకం…](https://teluguwonders.com/jandhyala-telugu/): 💦😄 జంధ్యాల తిట్ల దండకం… నూతనం … కాకి నోట్లోంచి బ్రెడ్ ముక్క లాక్కునే అంట్ల కాకి ఎదవా … ATM లో PAN card పెట్టే తింగరి సన్నాసి…. AC కోసం ATM కి వెళ్లి బాలన్స్ enquire చేసే కక్కుర్తి ఎదవ… 108 vehicle ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తినే తింగరి ఎదవ రెండో floor లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసిన ఫేసూ. తిని పాడేసిన విస్తరాకులు కడిగి అమ్మే కక్కుర్తి ఎదవా బూట్ పాలిష్ కుర్రాడితో బేరాలాడి 50 % డిస్కౌంట్ కి చేయించుకునే పీనాసి నాయాల కాకి రెట్టేసిన క్లైంట్ మీటింగ్ కి వెళ్ళిపోయే చెత్త నాయాల నల్ల cooling glass వేసుకుని నల్ల అద్దంలో చూసుకుంటూ మాడిపోయిన మసాలాదోసను అమావాస్య రోజు current పోయిన Time లో తినే కక్కుర్తి యెదవ. విమానంలో kerchief వేసి seat book...
- [భారత్లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది](https://teluguwonders.com/india-cancer-young/): ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే నిధి క్యాన్సర్ అనేది తన జీవితంగా మారకూడదని, ఎలాగైనా దాన్నుంచి బయటపడాలని దృఢంగా నిర్ణయించుకున్నారు.[the_ad id=”4850″] నిధి కపూర్ ఆ మాట చాలా మామూలుగా చెబుతారు. 40 ఏళ్ల వయసులో తనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని నిధికి తెలిసింది. అది ఫస్ట్ స్టేజ్ అని పరీక్షల్లో తెలియగానే, నేను దానితో ఎలా పోరాడాలో ఆలోచించాను అని ఆమె చెప్పారు. భర్త, కుటుంబం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆమె చెప్పారు. కానీ, తన తోడికోడలు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పినపుడు మాత్రం ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. “మా తోడికోడలు గర్భంతో ఉన్నప్పుడు, ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. అది లాస్ట్ స్టేజిలో ఉంది. డెలివరీ తర్వాత ఆమె చనిపోయింది” అన్నారు. అప్పటికి నిధి తోడికోడలు వయసు 29 ఏళ్లు. చిన్న వయసులో క్యాన్సర్ వచ్చిందనే వార్తలు ఇప్పుడు సాధారణం అయిపోయాయి, కానీ ఇందులో...
- [కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?](https://teluguwonders.com/international-karona/): కరోనావైరస్ సోకిన వారికి ఎలా చికిత్సచేయాలో డాక్టర్లకు కూడా స్పష్టంగా తెలియడం లేదు. వారికి ఇదంతా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్లే ఉంది. ఈ వైరస్ మనిషికి సోకితే ఏమవుతుంది? మానవ శ[the_ad id=”4850″]రీరం మీద ఈ వైరస్ ఏ విధంగా దాడి చేస్తుంది? దీని పూర్తి లక్షణాలేంటి? ఎవరు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది? ఇది సోకితే మనిషి చనిపోతాడా? దీనికి మందే లేదా? వుహన్లోని జిన్యింటాన్ ఆస్పత్రిలోని డాక్టర్లు ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ప్రారంభించారు. మొదటి 99 మంది కరోనావైరస్ రోగుల మీద నిశితంగా చేసిన అధ్యయనాల విశ్లేషణను ‘లాన్సెట్ మెడికల్ జర్నల్’లో ప్రచురించారు. ఊపిరితిత్తుల్లో మంట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరు రోగులూ న్యూమోనియోతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో మంటతో అవస్థపడుతున్నారు. గాలి నుంచి రక్తానికి ఆక్సిజన్ అందించే ఊపిరితిత్తుల్లోని చిన్న చిన్న సంచులన్నీ నీటితో నిండిపోయాయి. మరికొన్ని లక్షణాలు 82 మందికి...
- [హైదరాబాద్లో కూడా…వారికి హెల్మెట్ కంపల్సరీ](https://teluguwonders.com/%e0%b0%b9%e0%b1%88%e0%b0%a6%e0%b0%b0%e0%b0%be%e0%b0%ac%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b1%82%e0%b0%a1%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95/): హైదరాబాద్లో బండిపై వెళ్తున్నారా ? అయితే ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.. ఈ నిబంధనను సైలెంట్గా అమల్లోకి తీసుకువచ్చారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే 300 మందికి ఫైన్ కూడా వేశారు. డ్రైవింగ్ చేసే వారే కాకుండా.. బండిపై కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పరిధిలో… ఈ నిబంధన పోలీసులు అమలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ఇద్దరికి హెల్మెట్ విధానాన్ని తీసుకువచ్చామంటున్నారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బైక్ వెనకాల కూర్చున్న వారే ఎక్కువ మంది మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు.
- [పాత ట్యాక్స్ సిస్టం… కొత్త ట్యాక్స్ సిస్టం… ఏది బెస్ట్…?](https://teluguwonders.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%82-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4/): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఉద్యోగుల కోసం కేంద్రం కొత్త పన్నుల విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏడు శ్లాబుల విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. కేంద్రం ఆదాయపు పన్నును చెల్లించే వారిలో పాత, కొత్త వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలని చెప్పటంతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. పాత ట్యాక్స్ సిస్టం మంచిదా…? కొత్త ట్యాక్స్ సిస్టం మంచిదా…? అనే ప్రశ్నకు పాత ట్యాక్స్ సిస్టం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ట్యాక్స్ సిస్టం ద్వారా పన్ను రేటు తగ్గించినట్టు కేంద్రం చెబుతున్నప్పటికీ డిడక్షన్స్, మినహాయింపులను తొలగించటంతో కొత్త పద్ధతిని ఎంచుకున్న వారికి ప్రయోజనం కలగకపోగా జేబులు ఖాళీ కానున్నాయ . ట్యాక్స్ నిపుణులు కొత్త శ్లాబుల విధానం ఎంచుకుంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని చెబుతూ ఉండటం గమనార్హం. డిడక్షన్స్ ఉండటం వలన...
- [వాహనాలపై స్టిక్కర్లు వేస్తున్నారా? అయితే జైలుకే!?](https://teluguwonders.com/%e0%b0%b5%e0%b0%be%e0%b0%b9%e0%b0%a8%e0%b0%be%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b8/): మనం ఏదైనా ఒక వాహనం కొన్నాం అంటే దాన్ని అందంగా చెయ్యాలని అనే దురుద్దేశంతో ఆ కారుకు ఉన్న అందం సరిపోక కారు మొత్తం ప్లాస్టర్లు వేసి అతికించేస్తారు. అదేం అంటే స్టైల్ అంటారు. మా కారు స్టైల్ ఉండాలి అంటారు.. లేదా బైక్. ఇంకొంతమంది అయితే స్టిక్కర్లలో కూడా రెడ్డి అని.. చౌదరి అని.. గౌడ్స్ అని వారి క్యాస్ట్ పేరు రాపించుకుంటారు. కానీ ఇప్పుడు ఆలా కుదరదు.. ఎందుకంటే మరో కొత్త రూల్ వచ్చింది కబట్టి. అది ఏంటి అంటే? వాహనాలపై ఎలాంటి స్టికర్ వేసిన అది పెద్ద నేరం అని అంటుంది ప్రభుత్వం. వాహనాలపై స్టిక్కర్లు అతికిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం అంటున్నారు. అయితే ఈ చట్టం మన తెలుగు రాత్రాల్లో కాదు లెండి. ఉత్తరప్రదేశ్ లో ఈ నిర్ణయం ప్రస్తుతం అమలు అవుతుంది. వాహనాలపై స్టిక్కర్లు అతికించరాదు అని ఉత్తరప్రదేశ్ కోర్టు సంచలన...
- [ఆలూ పండించి.. ఏడాది లో రూ.25 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ](https://teluguwonders.com/in-a-year-the-family-earned-with-an-potato-crop/): ఏడాది లో కోటి రూపాయిల సంపాదన. వినేందుకే నోరు ఊరిపోయే మాట. అలాంటిది ఏడాదిలో ఏకంగా రూ.25 కోట్ల సంపాదన. ఏం వ్యాపారం చేస్తే వస్తుందన్న మాటకు.. వ్యవసాయం అంటే మీరు నమ్ముతారా? నో అంటే నో అనేస్తారు. ఇలాంటి మాటలు అయితే గియితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావొచ్చేమో కానీ.. ప్రాక్టికల్ గా మాత్రం సాధ్యం కాదని కొట్టేయటం ఖాయం. అప్పట్లో తాము ఎకరానికి కోటి రూపాయిల వరకూ సంపాదిస్తున్నట్లు గా చెప్పి సీఎం కేసీఆర్ మాటలు సంచలనంగా మారాయి. అయితే.. ప్రణాళికబద్ధంగా వ్యవహరించటంతో పాటు.. వ్యూహాత్మకంగా పని చేయాలే కానీ.. ఇదేమీ అసాధ్యం కాదని చెబుతున్నారు. అంతకూ నమ్మక పోతే.. లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి తాజాగా ప్రస్తావిస్తున్నారు. గుజరాత్ కు చెందిన ఒక కుటుంబం కేవలం బంగాళ దుంపల్ని పండిస్తూ.. ఏడాదిలో రూ.25 కోట్లు సంపాదించిన వైనం ఇప్పుడు సంచలనంగానే కాదు.. హాట్ టాపిక్...
- [ఖతర్నాక్ లవర్స్... జల్సాల కోసం అడ్డదారులు తొక్కి చైన్ స్నాచింగ్లు](https://teluguwonders.com/lovers-chain-snatching/): హైదరాబాద్ నగర శివారులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన ప్రేమికులు అడ్డదారులు తొక్కి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వాళ్ళిద్దరూ ప్రేమికులు. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేస్తారు. రోజూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. రోజూ బయటి తిరిగాలంటే డబ్బులు కావాలి. ఈ క్రమంలోనే సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశలో దొంగతనాలకు అలవాటు పడ్డారు. కాలం కలిసొచ్చినంత కాలం జనాల నుంచి బాగానే దోచుకున్నారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మేడిపల్లిలో నివసించే భాను ప్రకాష్ జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన మానస అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి పార్కులు, సినిమాలకు తిరిగేవారు. జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరు డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. పెప్పర్ స్ప్రే సహాయంతో దోపిడీలు చేయాలని ప్లాన్...
- [ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం... అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక](https://teluguwonders.com/ap-1234/): ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం… అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు. దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కానీ, తటస్థంగా కానీ ఓట్లు పడలేదు. శాసనమండలి రద్దు బిల్లుకు అనుకూలంగా ఓటేసేవారంతా తమతమ స్థానాల్లో నిలబడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరగా.. వైసీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యే లేచి నిలబడి మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా ఓటేసేవారు, తటస్థంగా ఉన్నవాళ్లు లేచి నిలబడాలని స్పీకర్ కోరినప్పుడు ఎమ్మెల్యేలు ఎవ్వరూ నిలబడలేదు.[the_ad id=”4850″] 133 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారని, వ్యతిరేకంగా ఎవ్వరూ ఓటు వేయలేదని స్పీకర్ ప్రకటించారు. కాబట్టి, శానస మండలి రద్దు చేస్తూ...
- [ఎయిర్ ఇండియా ఫర్ సేల్: రూ. 22,863 కోట్ల రుణభారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం](https://teluguwonders.com/air-india-for-sale/): జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో తన వాటాలను పూర్తిగా అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.[the_ad id=”4850″] కొనుగోలుదారులు తమ ఆసక్తిని తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. కొనుగోలుదారులు సంస్థకు ఉన్న దాదాపు 22,863 కోట్ల రూపాయల రుణభారాన్ని కూడా మోయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. నిజానికి 2018లోనే ఎయిర్ ఇండియాలో కొంత వాటా విక్రయించే ప్రతిపాదనను ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ, కొనుగోలుదారులు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఈసారి మొత్తం 100 శాతం వాటా విక్రయించనున్నట్లు ప్రకటించింది. నష్టాల్లో ఉన్న సంస్థలను వదిలించుకొని, మందగించిన ఆర్థిక వృద్ధిని మళ్ళీ గాడిలో పెట్టాలనే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధిక ఇంధన ధరలు, పెరిగిపోయిన విమానాశ్రయ వినియోగ చార్జీలు, తక్కువ ధరలకే పనిచేసే సంస్థల నుంచి పోటీ, బలహీనపడిన రూపాయి విలువతో పాటు అధిక వడ్డీల...
- [హమ్మయ్య..! సినీప్రముఖులు బయటపడ్డారు..!](https://teluguwonders.com/%e0%b0%b9%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%af%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b1%80%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ac/): డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు బయటపడ్డారు. ఈ కేసులో వాళ్లందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు ఎక్సైజ్ అధికారులు. డ్రగ్స్ వాడిన సినీ ప్రముఖులందర్నీ బాధితులుగా చార్జిషీట్లో పేర్కొంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. నాలుగేళ్ల క్రితం నానా హంగామా చేసిన సిట్… ఇప్పుడు కేసులో అందరూ బాధితులే స్పష్టం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్రగ్స్ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల్ని ఎక్సైజ్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ ప్రశ్నించింది. రోజుకొకర్ని తమ కార్యాలయానికి పిలిపించుకుని గంటల తరబడి ప్రశ్నించింది సిట్. ఎక్సైజ్ శాఖ చేసిన హంగామా సినీ పరిశ్రమలో ఓ రేంజ్లో కలకలం రేపింది. ఎప్పుడు ఎవరి పేరు బయటకొస్తుంది..? ఇంకా ఎవరెవరికి ఎక్సైజ్ శాఖ నోటీసులిస్తుందో..? ఎవరెవర్ని అరెస్ట్ చేస్తారో అనే ఆందోళన వ్యక్తమైంది. ఎక్సైజ్ శాఖ హంగామాపై ఆఖరికి ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. ఈ ఎపిసోడ్పై… మత్తు...
- [అల వైకుంఠపురములో ఈ ఒక్క పాయింట్ ఎవ్వరికీ నచ్చలేదు .. వెరీ బ్యాడ్ !!](https://teluguwonders.com/%e0%b0%85%e0%b0%b2-%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a0%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%88-%e0%b0%92%e0%b0%95%e0%b1%8d%e0%b0%95-%e0%b0%aa/): ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో అల వైకుంఠపుములో సినిమా అదరగొట్టేసిందనే చెప్పాలి. మరోసారితన మార్కు క్లాస్ ఫ్యామిలీ డ్రామాను మరోసారి అద్భుతంగా పండించారు. సెంటిమెంట్ కు తన పంచ్ పదాలతో అలరించే త్రివికమ్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. క్లాసూ, మాసూ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రతి క్యారెక్టర్ నూ త్రివిక్రమ్ తనదైన క్యారెక్టరైజేషన్ తో తీర్చిదిద్దారు. అయితే త్రివిక్రమ్ పైన ఎప్పటి నుంచో ఒక విమర్శ ఉంది. తన చిత్రాలలో ఎప్పుడు చాలామంది మంచి నటీనటులను పెట్టుకున్నా కూడా ఎవరికీ సరైన పాత్ర ఇవ్వడు అని అంతా అంటుంటారు. సరిగ్గా ఇప్పుడు వచ్చినా అల వైకుంఠపురం చిత్రంలో కూడా అదే జరిగింది. నవదీప్ మరియు సునీల్ లాంటి సాలిడ్ నటులను పెట్టుకొని వారిని కేవలం రెండు మూడు సీన్లకే పరిమితం చేయడం అనేది చాలా మంది ప్రేక్షకులకు నచ్చలేదు. అసలు వారిద్దరు సినిమాలో లేకపోయినా ఒక రవ్వంత...
- [నీవల్లే కదా సినిమా పోయింది ..నాకేం తెలీదంటావేంటి ..?](https://teluguwonders.com/%e0%b0%a8%e0%b1%80%e0%b0%b5%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87-%e0%b0%95%e0%b0%a6%e0%b0%be-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%82/): టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 11 గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సీనియర్ నటి విజయశాంతి 13 ఏళ్ళ తర్వాత లెక్చరర్ పాత్రతో సరిలేరుతో రీ ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సుబ్బరాజు, శ్రీనివాస రెడ్డి, హరితేజ, సంగీత వెన్నెలకిషోర్, సత్యదేవ్ వంటి ఫేమస్ నటులు తెరనిండా కనిపించారు. ఇక సూపర్ స్టార్ ఆర్మీ మేజర్ పాత్రలో అదిరిపోయాడుట. ఆయన ఇంట్రడక్షన్ చూసి ప్రేక్షకులు బొమ్మ బ్లాక్ బస్టర్ అని అనుకున్నారు. ఫస్టాఫ్ అనిల్ రావిపూడి కి బాగా అలవాటైపోయిన ఫన్ అండ్ కామెడీ తో లాగించినప్పటికి సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లాగడానికి ట్రై చేశాడు ఇక అన్నిటికంటే ఎక్కువగా ఈ సినిమాని ముంచేసింది రాక్ స్టార్ గా పిలుచుకుంటున్న దేవిశ్రీప్రసాద్. గతంలో మహేష్...
- [ఇదీ భ్రమరావతి కథ](https://teluguwonders.com/%e0%b0%87%e0%b0%a6%e0%b1%80-%e0%b0%ad%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%95%e0%b0%a5/): ఇదీ భ్రమరావతి కథ శిలాఫలకాలు.. పెచ్చులూడుతున్న 4 భవనాలు వాస్తవాలను కప్పిపుచ్చి అమరావతి రెడీ అంటూ చంద్రబాబు అండ్ కో ప్రచారార్భాటం నాలుగు అసంపూర్తి భవనాలను చూపి కనికట్టు చేసే యత్నం ఎక్కడపడితే అక్కడ గోతులు.. వెక్కిరిస్తున్న పునాదులు.. గ్రాఫిక్సుల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనిపించని తొమ్మిది నగరాలు వేర్వేరు మరుగుదొడ్లకు నోచుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు డ్రైనేజీ వ్యవస్థే లేదు.. తరచూ ఎత్తిపోసి తరలించాల్సిన దుస్థితి అమరావతికి దారేదీ? అని అడుగుతూ వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి సౌకర్యాల గురించీ పట్టించుకోలేదు.. అభివృద్ధికి నోచుకోని రైతుల ప్లాట్లు రూ.లక్ష కోట్లకుపైగా అంచనా వ్యయంలో ఖర్చు చేసింది రూ.5 వేల కోట్లే మిగతా రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? ఎప్పుడు నిర్మించాలి? రోడ్లు లేవు.. డ్రైనేజీ వ్యవస్థ లేదు.. విద్యుత్ లేదు.. ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం కోసం ఎకరాకు రూ. 2 కోట్లు అవసరమని లెక్క కట్టింది మీరు కాదా? ఈ...
- [జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్.](https://teluguwonders.com/svbc-chairman/): జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్. ఆ ఆడియోలో గొంతు నాది కాదు మద్యం తాగినట్టు తేలితే చెప్పుతో కొట్టండి. నాపై వచ్చిన ఆరోపణలు నిగ్గు తేలాకే మళ్ళీ పదవి తీసుకుంటానని చెప్పిన పృథ్వీ. తెలంగాణలో ఓటుకు 5 కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలతో పట్టుబడ్డ బాబు నీకు ఏసీబీ ఉంది, నాకు ACB ఉందన్నదే కానీ రాజీనామా చేయలేదు. తరువాత ఈనాడు రామోజీ సహాయంతో కేసిఆర్ కాళ్ళు పట్టుకొని అర్ధరాత్రి కరకట్టకు పారిపోయాడు. MRO వనజాక్షిని ఇసుకలో వేసి టీడీపీ MLA చింతమనేని చౌదరి మనుషులు కొట్టిన వీడియో ఉన్నా అబ్బే వనజాక్షిదే తప్పని పెద రా(నా)యుడు తీర్పు ఇచ్చాడు కానీ కేసు పెట్టలేదు బాబు. కానీ వైసీపీ MLA కోటంరెడ్డి మీద ఒక అధికారిని దూషించాడనే ఆరోపణ వస్తే (వీడియో ప్రూఫ్ లేకపోయినా ) అరెస్ట్ చేయించాడు జగన్. అదీ జగన్ కు,...
- [అల వైకుంఠపురంలో](https://teluguwonders.com/%e0%b0%85%e0%b0%b2-%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a0%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b/): అల వైకుంఠపురంలో (అల విజయపురంలో..)త్రివిక్రమ్ మాటలు.. మేకింగ్తో మ్యాజిక్ చేస్తాడు. ఇదే స్టైల్లో వెళ్తూ అల వైకుంఠపురంలో మూవీని అల విజయపురంలోకి తీసుకెళ్లాడు. అల్లు అర్జున్కు వున్న స్టైలిష్ ఇమేజ్ను త్రివిక్రమ్ ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వాడేసుకున్నాడు. లుక్లోను.. నడకలోను.. పాటల్లోనే కాదు.. ఫైట్స్లోనూ స్టైలిష్గా కనిపించాడు బన్నీ. సాధారణంగా ఫైట్స్ మాస్గా వుంటాయి. కానీ ఇందులోని ప్రతి యాక్షన్ సీన్ స్టైలిష్కు అమ్మామొగుడిలా సాగింది. పాత కథలనే త్రివిక్రమ్ మళ్లీ తీస్తాడన్న విమర్శను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పాత సినిమా ఏమిటో నేను చూడలేకపోవడంతో… డైలాగ్స్.. టేకింగ్తో మాయ చేశాడనిపించింది. అన్ని జనరేషన్స్ ఆచరించాల్సిన’నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది’ అన్న గొప్ప మెసేజ్ను ఇచ్చిందీ ఈ వైకుంఠపురం. ఈ సినిమాతో బన్నీ తనకున్న స్టైలిష్ ఇమేజ్ను డబుల్ చేసుకుని.. బంటు పాత్రను పెర్ఫార్మెన్స్తో నిలబెట్టాడు. అభినయం విషయానికొస్తే.. అందరికంటే ముందు మురళి శర్మను...
- [40 Years Ago](https://teluguwonders.com/40-years-ago/): 40 Years Ago 40 years ago, children were gentle with their parents. Today parents have to be gentle with their children 40 years ago, everyone wanted to have children. Today many people are afraid of having children. 40 years ago, children respected their parents. Now parents have to respect their children. 40 years ago, marriage was easy but divorce was difficult. Nowadays it is difficult to get married but divorce is so easy. 40 years ago, we got to know all the neighbors. Now we are strangers to our neighbors. 40 years ago, people had to eat a lot because...
- [జబర్దస్త్ లో జరిగిందొకటి, బయటికొచ్చిందొకటి.....చమ్మక్ చంద్ర సంచలన నిజాలు.....!!](https://teluguwonders.com/%e0%b0%9c%e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9c%e0%b0%b0%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b1%8a%e0%b0%95%e0%b0%9f%e0%b0%bf/): కొన్నేళ్లుగా ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ప్రేక్షకాదరణ మరియు లభిస్తున్న రేటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే షోల్లో అత్యధిక స్థాయిలో ఈ రెండు విభాగాల్లో దూసుకెళ్తున్న షోల్లో జబర్దస్త్ కూడా ఒకటి అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం ఈటివి ఛానల్ లో ప్రసారం అయిన ఈ షో ద్వారా, ఆ ఛానల్ ఆదాయం, పేరు మరింతగా పెరిగాయనే చెప్పాలి. ఇక షో మొదటి నుండి జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తుండగా, ఇటీవల నాగబాబు షో నుండి అర్ధాంతరంగా బయటకు రావడం జరిగింది. ఆ షోలో కొందరు మేనేజ్మెంట్ సభ్యుల ప్రవర్తన తనకు నచ్చకనే బయటకు వచ్చినట్లు ఒక వీడియో ద్వారా నాగబాబు తెలిపారు. Source : “ఇండియా హెరాల్డ్ గ్రూప్” via Dailyhunt
- [Petition Filed in Supreme Court Against Pension To Politicians](https://teluguwonders.com/petition-filed-in-supreme-court-against-pension-to-politicians/): https://m.facebook.com/story.php?story_fbid=2373980772700879&id=100002669372058 ➡రాజకీయ నాయకులకు పెన్షన్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. ➡ ఈ కారణాన్ని భాగస్వామ్యం చేయండి మరియు మద్దతు ఇవ్వండి. ➡ ఇప్పుడు నాయకుల నాయకుడు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు, మీ అంచనా కోసం పంపారు .. ➡ప్రియమైన / గౌరవనీయమైన భారత పౌరులు … మీరు ఈ సందేశాన్ని చదవమని అభ్యర్థించారు మరియు మీరు అంగీకరిస్తే దయచేసి మీ పరిచయంలో ఉన్న ప్రజలందరికీ పంపండి మరియు మరింత ముందుకు పంపమని వారిని అడగండి. ➡మూడు రోజుల్లో, ఈ సందేశం మొత్తం భారతదేశంలో ఉండాలి. ప్రతి పౌరుడు భారతదేశంలో స్వరం పెంచాలి. 😝__ 2018 అభివృద్ధి చట్టం ➡ఎంపీలు పెన్షన్ పొందకూడదు ఎందుకంటే రాజకీయాలు ఉద్యోగం లేదా ఉపాధి కాదు, ఉచిత సేవ. – రాజకీయాలు ప్రజా ప్రాతినిధ్య చట్టం క్రింద ఎన్నికలు, పదవీ విరమణ లేదు, కానీ మళ్లీ అదే పరిస్థితిలో వారిని తిరిగి ఎన్నుకోవచ్చు....
- [డబ్బు ఎల్లవేళలా ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని కలిగించదు.](https://teluguwonders.com/%e0%b0%a1%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b5%e0%b1%87%e0%b0%b3%e0%b0%b2%e0%b0%be-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a8/): సోనాలి బెంద్రే – క్యాన్సర్ అజయ్ దేవ్గన్ – లిటరల్ ఎపికొండైలిటిస్ (తీవ్రమైన భుజం వ్యాధి) ఇర్ఫాన్ ఖాన్ – క్యాన్సర్ మనీషా కొయిరాలా – క్యాన్సర్ యువరాజ్ సింగ్ – క్యాన్సర్ సైఫ్ అలీ ఖాన్ – గుండెపోటు హృతిక్ రోషన్ – బ్రెయిన్ క్లాట్ అనురాగ్ బసు – రక్త క్యాన్సర్ ముంతాజ్ – రొమ్ము క్యాన్సర్ షారుఖ్ ఖాన్ – 8 శస్త్రచికిత్సలు (మోకాలి, మోచేయి, భుజం మొదలైనవి) తాహిరా కశ్యప్ (ఆయుష్మాన్ ఖురానా భార్య) – క్యాన్సర్ రాకేశ్ రోషన్ – గొంతు క్యాన్సర్ లిసా రాయ్ – క్యాన్సర్ రాజేష్ ఖన్నా – క్యాన్సర్, వినోద్ ఖన్నా – క్యాన్సర్ నర్గిస్ – క్యాన్సర్ ఫిరోజ్ ఖాన్ – క్యాన్సర్ టోమ్ బలిపీఠం – క్యాన్సర్ … ఈ వ్యక్తులు లేని వారు కాదు, డబ్బు కొరత లేని వారు! డైటీషియన్ సలహా మేరకు...
- [*అమరావతి* రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య](https://teluguwonders.com/%e0%b0%85%e0%b0%ae%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%82/): అమరావతి రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య మందడం గ్రామానికి చెందిన వేమూరి గోపి (20) అనే రైతుకూలీ తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న గోపి గత కొంత కాలంగా ఉపాధి లేక మానసికంగా ఆందోళకు గురి.
- [బ్రాహ్మణి ఖాతాకు అమ్మ ఒడి సొమ్ము'..నారా లోకేశ్ ఫైర్](https://teluguwonders.com/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b9%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%96%e0%b0%be%e0%b0%a4%e0%b0%be%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%92%e0%b0%a1/): ఏపీ రాజకీయాలు మాంచి వాడివేడిగా సాగుతున్నాయి. ఆఫ్ లైన్ లో ఎంత వేడిగా ఉందో ఆన్ లైన్లోనూ అంతే వేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు - ప్రతి విమర్శలతో పాటు ఫేక్ న్యూస్ కూడా వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి - టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం ప్రారంబించారు. ఇందుకోసం ఫేక్ [...]
- [మన్ కీ బాత్ లో అమరావతి ఇష్యూ..ప్రధాని హాట్ లైన్ కు ఫోన్ల వెల్లువ](https://teluguwonders.com/modi-man-ki-bath/): దేశ ప్రజలతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం గురించి తెలిసిందే. ఆల్ ఇండియా రేడియో - డీడీ నేషనల్ - డీడీ న్యూస్ ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతారు. ఆయన ఏ అంశంపై మాట్లాడాలో కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక నంబర్లుంటాయి. ఆ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సలహాలు ఇవ్వొచ్చు. అయితే... ఇప్పుడు తెలుగు నేలపై జరుగుతున్న ఓ [...]
- [wiki A._P._J._Abdul_Kalam](https://teluguwonders.com/wiki-a-_p-_j-_abdul_kalam/): Dr.A.P.J. అబ్దుల్ కలాం వదిలిపెట్టిన ఆస్తిని అంచనా వేశారు. * _ అతను సాక్షాత్తూ భారతదేశ మాజీ రాష్ట్రపతి… 6 ప్యాంటు (2 DRDO యూనిఫాంలు) 4 చొక్కాలు (2 DRDO యూనిఫాంలు) 3 సూట్లు (1 వెస్ట్రన్, 2 ఇండియన్) 2500 పుస్తకాలు 1 ఫ్లాట్ (అతను విరాళం ఇచ్చాడు) 1 పద్మశ్రీ 1 పద్మభూషణ్ 1 భారత్ రత్న 16 డాక్టరేట్లు 1 వెబ్సైట్ 1 ట్విట్టర్ ఖాతా 1 ఇమెయిల్ ఐడి అతని వద్ద టీవీ, ఎసి, కారు, ఆభరణాలు, షేర్లు, భూమి లేదా బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. అతను తన గ్రామ అభివృద్ధికి గత 8 సంవత్సరాల పింఛను కూడా విరాళంగా ఇచ్చాడు. అతను నిజమైన దేశభక్తుడు మరియు నిజమైన భారతీయుడు భారతదేశం ఎప్పటికీ మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది సార్. మీ స్నేహితులు మరియు ప్రియమైన వారందరూ దీన్ని తప్పకుండా చదివారని నిర్ధారించుకోండి * దయచేసి...
- [Syra 100 Days](https://teluguwonders.com/syra-100-days/): చారితత్మక చిత్రాల్లో తొలిసారి తెలుగురాష్ట్రాల్లో 109+ కోట్లు షేర్ సాధించి 33కేంద్రాల్లో 50రోజులు నేటితో యమ్మిగునుర్ మినిశ్రీనివాస లో100 రోజులు పూర్తిచేసుకుంటున్న *మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య కెరీర్లో అత్యంతభారీచిత్రం సైరా
- [సినిమా రివ్యూ: దర్బార్](https://teluguwonders.com/darbar-telugu-movie-review/): ఆనాటి రజనీని స్ఫురణకి తేవడంలో, రజనీకాంత్ అభిమానులు ఆనందంగా కేరింతలు కొట్టే కొన్ని సన్నివేశాలు తీయడంలో మురుగదాస్ సక్సెస్ అయ్యాడు కానీ ఒక ఆసక్తికరమైన సినిమాగా మాత్రం 'దర్బార్'ని మలచలేకపోయాడు. 'తుపాకీ', 'సర్కార్' చిత్రాల్లో తనదైన ముద్ర చూపించి కమర్షియల్ ఫార్ములాకి కూడా కొత్తదనం ఇచ్చిన మురుగదాస్ 'దర్బార్'కి వచ్చేసరికి రజనీ భజన చాలన్నట్టుగా తన ఆలోచనకి అస్సలు పని పెట్టలేదు. చాలా సన్నివేశాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలని ఏదో హడావిడిగా పేపర్పై పెట్టి, సెట్స్ మీదకి [...]
- [యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ట్రైలర్](https://teluguwonders.com/entha-manchivaadavuraa-theatrical-trailer-trending-youtube/): entha-manchivaadavuraa-theatrical-trailer-trending-youtube:నందమూరి కళ్యాణ్రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.[the_ad id=”4850″] ప్రస్తుతంగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్లో నెంబర్ వన్ స్థానంలో ఉందని.. చిత్రయూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. బుధవారం రాత్రి విడుదలైన ‘ఎంత మంచివాడవురా!’. ట్రైలర్కు ఇప్పటివరకు 19లక్షలకుపైగా వ్యూస్ రెండు మిలియన్స్ దిశగా దూసుకుపోతోంది. కళ్యాణ్రామ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణంలో ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తలు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యంగ్టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు....
- [జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం](https://teluguwonders.com/japanese-billionaire-yusaku-maezawa/): సోషల్ మీడియా ప్రయోగం ద్వారా మరోసారి వార్తల్లో యుసాకు మేజావా ట్విటర్లో ఫాలో అయినందుకు కోట్లు దానం వెయ్యిమందికి రూ.64.36 కోట్లు పంచిపెట్టాడు[the_ad id=”4846″] టోక్యో : జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని అత్యధిక ధనవంతుడు, ఫ్యాషన్ డిజైన్ ఇండస్ట్రీ దిగ్గజం యుసాకు మేజావా తన ఫాలోవర్స్కి ఏకంగా రూ. 64.36 కోట్లు పంచిపెట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకో తెలిస్తే ఆశ్యర్యం కలుగుతుంది. సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన తన ట్విటర్లో అనుచరులు వెయ్యిమందికి ఈ నగదును పంచిపెట్టనున్నారు. 6.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న యుసాకు మేజావా జనవరి 1వ తేదీన ట్విటర్లో తన పోస్ట్ను రీట్వీట్ చేసిన వెయ్యిమంది ఫాలోవర్స్ను ఎంపిక చేసి వారికి 9 మిలియన్ డాలర్లు ( సుమారు రూ .64.36 కోట్లు) అందజేయనున్నామని ప్రకటించడం విశేషం. జపాన్ లో రెండవ అతిపెద్ద షాపింగ్ సంస్థ జోజో ఇంక్ వ్యవస్థాపకుడైన యుసాకు చేసిన ఈ ట్వీట్...
- [మన దేశం భారత దేశం CAA కి తోడుగా నేను.](https://teluguwonders.com/citizenshipamendmentact/): మన దేశం భారత దేశం CAA కి తోడుగా నేను. మరి మీరు. క్రింది లింక్ ఓపెన్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, రాష్ట్రం, ఊరు వివరాలు నింపితే చాలు. మీ బాధ్యత పరిపూర్ణం. [the_ad id=”4850″] http://citizenshipamendmentact.co.in/ భారత్ మాతా కీ జై…☝☝👇👇 [the_ad id=”4850″]
- [దటీజ్ లేడీ అమితాబ్…గ్యాప్ వచ్చినా అస్సలు తగ్గలేదు !](https://teluguwonders.com/datiez-lady-amitabh-the-gap-has-not-come/): చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి (lady amitabh bachchan) కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను “గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక” అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా.. lady Super Star , lady amitabh bachchan లాంటి అభినందనలు పొందినా… ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు...
- ['దర్బార్' ఫస్ట్టాక్](https://teluguwonders.com/dharbar-first-talk/): సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ‘దర్బార్’. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు (జనవరి 9) ఘనంగా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 వేల ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్టాక్ ఎలా ఉందో, ప్రేక్షకులు ఏమంటున్నారో ఓ లుక్కేద్దామా.. రజినీకాంత్ ఎంట్రీ.. పోలీస్ ఆఫీసర్ తమిళనాట దర్బార్ సినిమా చూసి రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అక్కడ పొంగల్కు పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో రజనీ బ్లాక్బస్టర్ ఖాయం అంటున్నారు. సినిమాలో రజిని ఎంట్రీ అదిరిందని, పోలీస్ ఆఫీసర్గా సూపర్ స్టార్ ఇరగదీశారని టాక్ నడుస్తోంది. ఫస్టాఫ్లో కొన్ని సీన్స్.. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్టాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్, కీలక యాక్షన్ సీన్స్ ఎంతో ఆకట్టుకున్నాయని అంటున్నారు జనం. దీంతో పాటు పాటు ప్రీ...
- [బంద్ ప్రశాంతం](https://teluguwonders.com/bundh-prasantham/): మోదీ ప్రభుత్వ విధానాలపై కదంతొక్కిన కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, కనీస వేతనం రూ.21 వేలు చేయాలని, లేబర్ కోడ్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు, ఎన్ఆర్సీ, సీసీఏ, ఎన్పీఆర్ల రద్దు కోరుతూ వామపక్షాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. అన్ని జిల్లాల్లోనూ కార్మిక, ఉద్యోగ సంఘాలు, వామపక్ష నాయకులు, కార్యకర్తలు బంద్లో పాల్గొన్నారు. బ్యాంకులు, పాఠశాలలు, పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రజారవాణా వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. అనంతపురంలో ఉదయం నుంచే ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, విద్యార్థి సంఘాల నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విశాఖలో ఉదయం 5.30 నుంచే ఉద్యమకారులు రోడ్డెక్కారు....
- [మగ కామాంధుడు ...190 మంది అబ్బాయిలపై రేప్ !](https://teluguwonders.com/serial-rapist-behind-bars-for-life-after-cops-find-rape-videos/): ఈ సమాజంలో ఆడవారికే కాదు మగవారికి కూడా సరైన రక్షణ లేదు అని అనిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం ఈ సమాజంలో వెలుగు చూస్తున్న ఉదంతాలే. తాజాగా అందరూ ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి బయటకి వచ్చింది. ఓ యువకుడు ఒకరు కాదు – ఇద్దరు కాదు. ఏకంగా 190 మంది మగాళ్ల మీద అత్యాచారం చేశాడు. వారందరినీ rape చేస్తున్న వీడియోలు కూడా తీసుకుని భద్రంగా తన మొబైల్ ఫోన్ లో దాచుకున్నాడు. బ్రిటన్లోని మాంచెస్టర్లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. [the_ad id=”4850″] పూర్తి వివరాలు చూస్తే … బ్రిటన్ చరిత్రలోనే డేంజరస్ రేపిస్టుగా ముద్రపడిన వీడి పేరు రేన్హార్డ్ సినాగా. ఇతని వయసు ప్రస్తుతం 36 ఏళ్ళు . మాంచెస్టర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. సినాగా సొంతదేశం ఇండోనేషియా. వాళ్ల నాన్న బాగా డబ్బున్న మనిషి కావడంతో 2007 సంవత్సరంలో చదువు కోసం బ్రిటన్ వలస వచ్చాడు....
- [జగన్ ను గెలిపించాడు.. ఫోర్బ్స్ జాబితాలోకెక్కాడు](https://teluguwonders.com/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%a8%e0%b1%81-%e0%b0%97%e0%b1%86%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%be%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ab%e0%b1%8b%e0%b0%b0%e0%b1%8d/): 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయానికి మూల కారణాల్లో ఒకరైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు అనూహ్య గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనే ఫోర్బ్స్ లిస్టులో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ అరుదైన గౌరవం సంపాదించుకున్నారు. ఈసారి ఆయనతో పాటు బీహార్ కే చెందిన కన్హయ్య కుమార్ కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రశాంత్ కిశోర్ గురించి ప్రస్తావిస్తూ ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి కానున్నారని చెప్పింది. ఫోర్బ్స్ చెప్పినట్లే ప్రశాంత్ గత దశాబ్ద కాలంలో రాజకీయాల్లో తెర వెనుక అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగారు. 2009లో అప్పటి గుజరాత్ సీఎం.. ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల వ్యూహరచన కోసం ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఇండియాలో ఫేస్బుక్లో ప్రచారాన్ని ప్రవేశపెట్టింది కూడా...
- [టీమిండియా ఘనవిజయం](https://teluguwonders.com/team-india-victory-against-srilanka/): ఇండోర్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్ను భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్ ధావన్(32;29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 71 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ తొలి వికెట్గా ఔటయ్యాడు. ఆ తరుణంలో ధావన్కు శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు. కాగా, జట్టు స్కోరు 86 పరుగుల వద్ద ధావన్ ఔట్ అయ్యాడు. అటు తర్వాత అయ్యర్-విరాట్ కోహ్లిల జోడి ఇన్నింగ్స్ను నడిపించారు.కాగా, భారత్ విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్గా ఔటయ్యాడు. కోహ్లి-రిషభ్ పంత్లు మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. కోహ్లి( 30 నాటౌట్; 17 బంతుల్లో 2...
- [రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ముందడుగు](https://teluguwonders.com/%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%a7%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%af%e0%b0%82-%e0%b0%9a/): రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ముందడుగు అమరావతి లో రైతుల ఆందోళనల పై జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఈ ఆందోళనలు పెయిడ్ ఆర్టిస్టులతో చేయిస్తున్నారని.. దీని వెనుక టీడీపీ నేతలు రియల్టర్లు ఉన్నారని వైసీపీ ఆరోపించింది. అయితే అమరావతి లో ఆందోళనలు తగ్గకపోవడంతో అసలు రైతుల నిరసన పై ఫోకస్ చేసింది. నిజంగా రైతులే ఆందోళనలు చేస్తున్నారా? లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో జగన్ సర్కారు నిగ్గు తేల్చడానికి రెడీ అయ్యింది. అమరావతి రైతులకు రాజకీయంగా వ్యూహం మార్చి ఆ ఆందోళనల గుట్టు విప్పడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈనెల 17 లేదా 18వ తేదీల్లో రాజధాని పై హైపవర్ కమిటీ నివేదిక అందించనుంది. ఆ తర్వాత మంత్రి కొడాలి నాని సారథ్యం లో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి రాజధాని రైతులతో చర్చలు జరపాలని యోచిస్తోంది. ఈ మేరకు...
- [చిరు మాటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా?](https://teluguwonders.com/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f/): చిరు మాటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందిస్తారా? ఒక సీనియర్ నటుడి గురించి మరో ప్రముఖ నటుడు మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. ఆయనకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కలేదన్న మాటను ఒక పెద్ద సభలో చెప్పటం ఆశ్చర్యకర విషయం మాత్రమే కాదు.. ఒక చక్కటి సంప్రదాయంగా చెప్పాలి. ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. సీనియర్ మోస్ట్ నటుడైన సూపర్ స్టార్ కృష్ణ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తనకు అనిపిస్తోందని.. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించి ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కు సిఫార్సు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్ కృష్ణ కు దాదా సాహెబ్ పురస్కారం దక్కితే అది తెలుగువారికి దక్కిన గౌరవంగా మారుతుందంటూ మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కృష్ణ గొప్పతనం గురించి పొగిడిన చిరు.. ఆయన చేసిన ప్రయోగాలు మరో నటుడు చేయలేదని...
- [‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ పై అల్లు అర్జున్ ట్వీట్..](https://teluguwonders.com/ala-vaikuntapuram-loo-release-date-fixed/): గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిపై జరుగుతున్న ఊహా గానాలకు అల్లు అర్జున్ చెక్ పెట్టాడు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ సినిమాను ముందుగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సంక్రాంతి రేసులో విడుదల కానున్న ఈ చిత్రాల దర్శక,నిర్మాతలు,హీరోలు ఒక అండర్ స్టాండింగ్ వచ్చిన తర్వాత విడుదల తేదిని ప్రకటించాలని ముందుగా అనుకున్నారు. కానీ ‘అల వైకుంఠపురములో’ టీమ్ మాత్రం సడెన్గా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్.. హడావుడిగా జనవరి 12నే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాధారణంగా సినిమాలన్ని శుక్రవారమే రిలీజ్ అవుతుంటాయి. అందుకు భిన్నంగా వీళ్లిద్దరు సండే రిలీజ్ డేట్ కోసం పోటీ పడ్డారు. ఇద్దరు ఒకే రోజు వస్తే.. కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి రావడం వంటి సమస్యలు...
- [4000 ప్రత్యేక బస్సులు... మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు](https://teluguwonders.com/4000-special-bus-for-medaram-jathara/): ప్రపంచ ప్రఖ్యాత మేడారం జాతరకు తెలంగాణ సిద్ధమవుతోంది. జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం… తెలంగాణలోని 51 ప్రాంతాల నుంచి 4000 బస్సుల్ని వేస్తున్నట్లు… ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఫిబ్రవరి 2న మేడారం మహా జాతర మొదలవుతుంది. అందువల్ల ఫిబ్రవరి 2 నుంచీ 8 వరకు… వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆర్టీసీ రీజినల్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సేవలు అందించబోతోంది. మొత్తం 23 లక్షల మందిని తరలించాలని ఆర్టీసీ టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకోసం మేడారం విధుల్లో 12,500 మంది ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. మేడారం పరిసరాల్లో మొత్తం 59 ఎకరాల్లో బస్టాండ్, 39 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అందువల్ల ఈసారి మేడారం జాతర అదిరిపోతుందని అంటున్నారు. ఐతే… ఇక్కడో షాకింగ్ విషయం ఉంది. ఏంటంటే… జాతర సమయంలో ఇప్పుడున్న ఛార్జీలకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేయబోతోంది ఆర్టీసీ. సపోజ్… రూ.200 టికెట్… మేడారం బస్సుల్లో...
- [టీ20 సమరానికి లంకతో టీమిండియా ఢీ...](https://teluguwonders.com/ind-vs-sl-t20/): టీమిండియాతో ఆదివారం జరిగే తొలి టీ20 మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ విజయంతో మొదలుపెట్టాలని టీమిండియా ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో మునిగిపోయారు. మరోవైపు శ్రీలంక ఆటగాళ్లు కూడా కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే స్టేడియంలో ఇరుజట్లు కఠోర సాధన చేస్తున్నారు. గౌహతీలోని బర్సపారా స్టేడియంలో ఇరుజట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. దీంతో శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్ లు ఓపెనర్లుగా క్రీజ్లోకి దిగనున్నారు. టీమిండియా జట్టులో శిఖర్ ధవన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీష్ పాండే, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవ్దీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, చాహల్ బరిలోకి దిగుతున్నారు. శ్రీలంక జట్టులో...
- [Reliance’s grocery delivery service JioMart launched: Get benefits worth Rs. 3000](https://teluguwonders.com/reliances-grocery-delivery-service-jiomart-launched-get-benefits-worth-rs-3000/): After ruling the telecom space and broadband sector, Reliance Jio now brings its own online shopping platform called JioMart. With JioMart, the company wants to take on the likes of competition like Grofers, Amazon, and Flipkart. Mukesh Ambani’s Reliance Industries Limited (RIL) announced the soft-launch of JioMart– an e-commerce venture to deliver groceries and other household essentials. The platform, powered by Reliance Retail and Reliance Jio, has been launched on a pilot basis in parts of the state of Maharashtra including Navi Mumbai, Kalyan, and Thane. Here is everything you should know about Ambani’s latest venture– JioMart. [the_ad id=”4850″]What is...
- [Bank Holidays in 2020: Complete List According To RBI](https://teluguwonders.com/bank-holidays-in-2020-complete-list-according-to-rbi/): Bank Holidays in 2020: Complete List According To RBI All the private and public sector banks in India are closed on Sundays, 2nd and 4th Saturdays of every month. Apart from the weekly holiday, the Banks in India are also closed on various public occasions like New Year, Republic Day, Holi, Durga Pooja, Ram Navmi, Diwali, Christmas, Eid, etc. Some of the public holidays are regional such as Pongal, Onam, Bihu etc. All public and private banks across the country are closed on Republic Day (January 26), Independence Day (August 15), Gandhi Jayanti (October 2).[the_ad id=”4850″] State governments have rights...
- [SBI new rules 2020: Customers](https://teluguwonders.com/sbi-new-rules-2020-customers/): SBI new rules 2020: Customers to experience these changes starting Jan 1 SBI new rules 2020: For customers of the State Bank of India (SBI), the new year comes with three new changes in rules. Starting January 1, these changes in the services offered by the bank will become effective to improve customer experience. Upgrading to EMV chip debit cards, one-time password (OTP)- based ATM transactions and lower external benchmark-based rates are the services that will undergo changes. [the_ad id=”4850″]Here are some of the SBI new rules 2020: Home loans to get cheaper The external benchmark-based lending rate (EBR) is reduced by 25...
- [TRAI Reduces NCF Charges: Multiple TV Connections Cheaper](https://teluguwonders.com/trai-reduces-ncf-charges-multiple-tv-connections-cheaper/): TRAI has mandated that only channels priced above Rs. 12 will be permitted in a bouquet offered by broadcasters. The regulatory body has also reduced the maximum NCF charge to Rs. 130 (excluding taxes) for 200 channels. Moreover, no DPO will charge more than Rs. 160 per month for providing access to channels on their platform. [the_ad id=”4850″] Regarding the discounts offered by broadcasters for bouquet and a-la-carte channels, TRAI has issued the following two norms: 1) The total value of paid a-la-carte channels in a bouquet should not be more than 1.5 times the price of a bouquet in which such...
- [East Godhavari Local elections reservation official list](https://teluguwonders.com/east-godahvari-local-elections-mpp-mptc-zptc/): [the_ad id=”4850″] MPP http://teluguwonders.com/wp-content/uploads/2020/01/2.MPPGazette.pdf [the_ad id=”4846″] ZPTC http://teluguwonders.com/wp-content/uploads/2020/01/1.ZPTCGazette.pdf [the_ad id=”4850″] MPTC http://teluguwonders.com/wp-content/uploads/2020/01/3.MPTCGazett.pdf [the_ad id=”4846″]
- [సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. స్పెషల్ రైళ్ల వివరాలు..](https://teluguwonders.com/special-trains-between-sc-to-ns/): ఏటా సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లాలంటే సామాన్యులకు చుక్కలు కనిపిస్తుంటాయి. వాహనం కలిగి ఉన్నవారు ఏ ఇబ్బంది లేకుండా వెళ్లిపోతుంటారు. కానీ, హైదరాబాద్లో నివసించే పేద, మధ్యతరగతి వారు ప్రజా రవాణా ద్వారా ఊరికి వెళ్లాలంటే సముద్రం దాటినంతగా ప్రయాస పడాల్సి వస్తుంది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండడం వల్ల పిల్లలతో ఇల్లు చేరాలంటే అదో ప్రయాసే. వీరికి కాస్త ఉపశమనం కలిగించేందుకు అటు ఆర్టీసీ, ఇటు రైల్వే సాధ్యమైనంత వరకూ ప్రత్యేకంగా కొన్ని సర్వీసులు నడుపుతుంటాయి. ఈ సారి సికింద్రాబాద్ – నర్సాపూర్ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. వాటి వివరాలు.. సికింద్రాబాద్ నుంచి.. * సికింద్రాబాద్-నర్సాపూర్ (82725) సువిధ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి జనవరి 10 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు బయల్దేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. *...
- [గుడ్ న్యూస్.. పాన్- ఆధార్ లింక్ గడువు పొడిగింపు..](https://teluguwonders.com/pan-aadhaar-link-expantion/): ఆధార్ కార్డు, పాన్ నెంబర్ అనుసంధానానికి డిసెంబర్ 31 డెడ్లైన్. అంటే ఈరోజే లాస్ట్. అయితే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బర్డు (CBDT) తాజాగా ఈ గడువును మరింత పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకు లింక్ చేసుకోవడానికి గుడువు ఇచ్చింది. ‘ఆధార్ కార్డుతో పాన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి గడువు డిసెంబర్ 31గా ఉంది. అయితే ఇప్పుడు ఈ డెడ్లైన్ను 2020 మార్చి 31 వరకు పొడిగించాం. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 138ఏఏలోని సబ్సెక్షన్ 2 ప్రకారం ఆధార్, పాన్ కార్డును కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలి’ అని సీబీడీటీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసింది. సీబీడీటీ ఆధార్, పాన్ అనుసంధాన గడువును పొడిగించడం ఇది వరుసగా 8వ సారి కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్ నెలలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వపు ఆధార్ కార్డు రాజ్యంగబద్ధంగా అర్హత కలిగి ఉందని పేర్కొంది. దీంతో కేంద్రం...
- [చిరుతో ఐటమ్ సాంగ్.. హాట్ బ్యూటీకి క్రేజీ ఆఫర్......](https://teluguwonders.com/item-song-with-chiru/): హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా.. స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయిన బ్యూటీ రెజీనా కాసాండ్ర. పర్ఫామెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో పాటు గ్లామర్ క్యారెక్టర్స్కు కూడా సై అన్నా ఈ భామకు అవకాశలు మాత్రం రావటం లేదు. ఇటీవల ఎవరు సినిమాలో నెగెటివ్ రోల్లోనూ మెప్పించిన రెజీనాకు స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కకపోయినా వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా ఈ భామకు ఓ క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 152వ సినిమాలో రెజీనా నటించనుంది. అయితే ఈ సినిమాలో రెజీనా నటించబోయేది ఓ ప్రత్యేక గీతంలో అన్న టాక్ వినిపిస్తోంది. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా...
- [విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్కు ఘనస్వాగతం లభించింది.](https://teluguwonders.com/jagan-in-vizag/): సాగరతీరంలో ‘విశాఖ ఉత్సవ్’ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆకట్టుకొంది. మ్యూజికల్ ఫౌంటైన్ అబ్బురపరిచింది. ఉత్సవ్ కార్యక్రమం ముగిశాక సీఎం జగన్ విజయవాడ వెళ్లారు. ఆదివారం విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ హాజరవుతారు. గ్రాండ్ వెల్ కం.. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్కు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్లోని విశాఖ ఉత్సవ్ వేదిక వద్దకు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్మించి వెల్ కం చెప్పారు. కైలసగిరి, సెంట్రల్ పర్క్ వద్ద అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. రూ.1285.32 కోట్లు పనులకు శంకుస్థాపన చేశారు. షార్ట్ ఫిల్మ్.. విశాఖ ఉత్సవ్లో సీఎం జగన్ అజెండాను షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించారు. విశాఖపట్టణం ప్రత్యేకతను తెలిపేలా లఘుచిత్రం ఉంది. ఇక్కడున్న ప్రతిష్టాత్మక సంస్థలు, ప్రత్యేకతలు తెలిసేలా ప్రదర్శనలు...
- [పింక్ తెలుగు రీమేక్.. బడ్జెట్కు రెండింతలు తీసుకుంటున్న పవన్](https://teluguwonders.com/pink-telugu-movie-remake/): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్తో పవన్ రీఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమాలో పవన్ హీరోగా నటిస్తున్నాడని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కి్ల్స్లో వినిపిస్తోంది. పింక్ రీమేక్లో నటించేందుకు పవన్ భారీ పారితోషికం అందుకుంటున్నట్టుగా చాలా రోజలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు పవన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా సినిమా బడ్జెట్కు సంబంధించిన వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పవన్ పేమెంట్ను పక్కన పెడితే పింక్ తెలుగు రీమేక్ను 25 కోట్ల లోపే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. అంటే సినిమా బడ్జెట్...
- [హీరోయిన్పై వైజాగ్ యువకుడి ఫిర్యాదు](https://teluguwonders.com/complaint-against-heroine/): తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు ఒడియా సినీనటిపై ఫిర్యాదు చేశాడు.చిన్మయ నాయక అనే ఒడియా సినీనటి తనను మోసగించినట్లు కటక్-భువనేశ్వర్ జంట నగరాల పోలీసు కమిషనర్కు విశాఖపట్నానికి చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన నుంచి ల్యాప్టాప్, రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకుందని రవికుమార్ పోలీసులకు చెప్పాడు. తన నుంచి భారీగా దోచుకున్న తర్వాత చిన్మయ తన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై భువనేశ్వర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు: చిన్మయ రవికుమార్ చేసిన ఆరోపణలపై నటి చిన్మయ బుధవారం భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడారు. తాను ఎవరినీ మోసగించలేదని స్పష్టం చేశారు. రవికుమార్ తనకు ఫేస్బుక్లో పరిచయమయ్యాడని, తన అభిమానిగా పరిచయం చేసుకొని క్రమంగా తనతో స్నేహం...
- [ఎగుమతి నిలిపివేసిన టర్కీ.. మళ్లీ సామాన్యులకు ఉల్లి కష్టాలు?](https://teluguwonders.com/onions-exports-stopped-tarky/): గత నాలుగు నెలల నుంచి ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఉల్లికోసం సామాన్యులు పడిన పాట్లు వర్ణనాతీతం. గతంలో ఎన్నడూలేని విధంగా కిలో ఉల్లి రూ.180 నుంచి రూ.200 వరకు పలకడంతో ఉల్లి వాడకాన్ని పక్కనబెట్టే పరిస్థితి ఎదురయ్యింది. అయితే, కేంద్రం తీసుకున్న చర్యలతోపాటు కొత్త పంట మార్కెట్లోకి రావడంతో ఉల్లిధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కాస్త ఊపిరిపీల్చుకుంటుండగా ఈ అనందం మూణ్ణాల ముచ్చటలా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఉల్లి మళ్లీ ఘాటెక్కి, ధరలు 10 నుంచి 15 శాతం మేర పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. దీనికి టర్కీ నుంచి వచ్చే దిగుమతులు నిలిచిపోవడమే ప్రధాన కారణం. అకాల వర్షాలతో దేశవ్యాప్తంగా ఉల్లి పంట ఉత్పత్తి అమాంతం పడిపోయింది. దీంతో దేశీయంగా ఉల్లికి భారీ డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగిపోయింది. రాయితీతో ప్రభుత్వం అందజేసిన ఉల్లికోసం జనం గంటల కొద్దీ కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడినా దొరకని పరిస్థితి ఎదురయ్యింది....
- [చివరి వన్డేలో భారత్ 4 వికెట్లతో విజయం](https://teluguwonders.com/india-won-last-oneday/): ఓపెనర్లు శుభారంభం చేసినా చేయకపోయినా… ఛేదనలో మాత్రం కోహ్లి ఆటే కీలకం. అదెన్నోసార్లు రుజువైంది కూడా! మరిపుడు రోహిత్, రాహుల్ చక్కని ఆరంభమే ఇచ్చారు. కోహ్లి కూడా బాగా ఆడాడు. కానీ మిడిలార్డరే తమకు పట్టనట్టుగా చేతులెత్తేసింది. దీంతో ఒకదశలో విజయానికి ఎంతో దూరంలో భారత్ నిలిచింది. ఇలాంటి దశలో విరాట్ కడదాకా ఉండాల్సిందే. కానీ గెలిపించే ఈ నాయకుడు కూడా లక్ష్యానికి 30 పరుగుల దూరంలో అవుటయ్యాడు. ఈ పరిణామంతో స్టేడియమే కాదు… యావత్ దేశమే షాకయ్యింది. పరాజయం ఖాయమనుకుంది. కానీ జడేజాకు టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు,1 సిక్స్) జతయ్యాడు. ఇద్దరూ గెలిపించే మెరుపులతో అలరించారు. కీలకదశలో స్ఫూర్తిదాయక బ్యాటింగ్తో భారత్ను విజయతీరాలకు చేర్చారు. విండీస్పై భారత్కు వరుసగా పదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించారు. కటక్: విజయవంతమైన సారథి విరాట్ కోహ్లి ఖాతాలో మరో వన్డే సిరీస్...
- [విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం](https://teluguwonders.com/road-accident/): విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న నలుగురు యువకులను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ఉరుటి నాగేశ్వరరావు, నమ్మి సతీష్, నమ్మి నాగ అప్పారావులను బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరు కూలి పని నిమిత్తం మునగపాక మండలం యాదగిరి పాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ రాంగ్ రూట్లో రావడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఐదు గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
- [మరో వారంలో..ఉల్లి ధరలు తగ్గుతున్నాయ్..](https://teluguwonders.com/onions-rate-decreasing-after-one-week/): సామాన్యుడిని బెంబేలెత్తించిన ఉల్లి ధరలు తగ్గనున్నాయి. విదేశాల నుంచి ఉల్లి దిగుమతులు మరో వారంలో భారత్ చేరనున్నాయి. సంక్రాంతి నాటికి ఉల్లి ధరలు అందుబాటులోకి వస్తాయి భారీగా పెరిగిన ఉల్లి ధరలు వినియోగదారులను బెంబేలెత్తించాయి. ఓ దశలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.150కి చేరిందంటే.. ఉల్లి కొరత ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉల్లి సాగు విస్తీర్ణాన్ని రైతులు తగ్గించుకోవడంతోపాటు.. ఈ పంట పండడే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు బజార్ల ద్వారా.. డిస్కౌంట్ ధరకు సరఫరా చేస్తున్న కిలో ఉల్లి కోసం జనం ఎగబడుతున్నారు. ఉల్లి ధర ఎప్పుడెప్పుడు తగ్గుతుందా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మార్కెట్లోకి సరఫరా పెరగడంతో వచ్చే నెలలో ఉల్లి ధరలు తగ్గే...
- [రవితేజ గారు పవన్ గారికి చాలా పెద్దలేఖనే రాశారంట](https://teluguwonders.com/ravi-teja-letter-pavankalyan/): ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ప్రచురిస్తున్నాం. ప్రియమైన బ్రదర్ పవన్ కల్యాణ్: మనిషి నాశనం అతనిపై ఉన్నప్పుడు, మొదట అతని వివేకం నశిస్తుంది. మీ వివేకం చచ్చిపోయింది. ఇక నాశనం ఒక్కటే మిగిలి ఉంది. జీవితంలో జ్ఞానం, పాండిత్యం, హృదయంలోని మంచితనం, దయ, కరుణ.. మీలో ఉన్నప్పుడు కలిగి ఉన్న ఈ లక్షణాలన్నింటినీ వదిలివేసి, ఇప్పుడు ఒక కుట్ర, మోసపు, అబద్ధపు, ద్వేషపూరిత బంగ్లర్ గా మారారు. ఏ వ్యాధినైతే నివారించాలని మనం ప్రజాజీవితంలోకి ప్రవేశించామో, మీరే ఆ వ్యాధిగా మారారు. నాకిష్టం లేనప్పటికీ మీరు అత్యున్నత నిర్ణయాలు తీసుకునే పార్టీ పొలిట్ బ్యూరోలో సభ్యునిగా.. ఇంకా మనం 2014లో ప్రారంభించినప్పుడు, పార్టీ మొదటి ప్రధాన కార్యదర్శిగా నన్ను ఉండమని కోరారు. నేను స్నేహితుడిగా, సోదరుడిగా, 12 సంవత్సరాలు మీకు అండగా నిలిచాను. మరియు చాలా సంవత్సరాలు మనం పరస్పరం సంభాషించుకున్నాం. మీ ఆలోచనను క్రమబద్ధీకరించి, పార్టీ గురించి మీ కల...
- [దిశ ఎన్ కౌంటర్..సుప్రీంలో సంచలన పిల్!](https://teluguwonders.com/supreme-court-on-about-disha-encounter-case/): Supreme Court on about Dish Encounter దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ Encounter లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దిశను నరకం చూపించి ఆ తర్వాత దహనం చేసిన ఆ నలుగురు… సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో… పోలీసులపై దాడి చేస్తూ పారిపోతున్న సమయంలో ఎన్ కౌంటర్ లో పోలీసులు ఆ నలుగురు నిందితులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు చటాన్ పల్లి Encounter లో ప్రాణాలు కోల్పోయిన ఈ నలుగురి కుటుంబ సభ్యులు ఢిల్లీ చేరారు. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. Supreme Court on about Dish Encounter Encounter పాల్గొన్న పోలీసులపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని దిశ నిందితుల కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి...
- [పానీపూరీలు అమ్మిన కుర్రాడ్ని రూ.2.40 కోట్లకు కొనేశారు](https://teluguwonders.com/yashasvi-jaiswal/): Sports news :Cricket అంటే అతగాడికి మహా పిచ్చి. ఉండేందుకు చిన్నగది కూడా లేని అతడు క్రీడా మైదానంలో ఒక చిన్న టెంట్ వేసుకొని ఏకంగా మూడేళ్లు గడిపిన దుర్భర పేదరికం అతని కేరాఫ్ అడ్రస్. అలాంటోడు ఈ రోజున కోట్లాది రూపాయిల ధర పలకటం ఆసక్తికరంగా చెప్పాలి. నమ్మిన దాని కోసం నిజాయితీగా కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందనటానికి నిలువెత్తు రూపంగా 17ఏళ్ల దేశవాళీ క్రికెటర్ Yashasvi jaiswal ను చెప్పక తప్పదు. [the_ad id=”4850″] Yashasvi jaiswal News :యూపీకి చెందిన ఈ కుర్రాడికి క్రికెటర్ కావాలన్నదే లక్ష్యం. అందుకోసం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయికి చేరుకున్నాడు Yashasvi jaiswal. ఎక్కడ ఉండాలో తెలీక.. చివరకు అజాద్ మైదానంలో చిన్న టెంట్ వేసుకొని మూడేళ్లు ఉన్నాడు. బతుకుబండిని లాగించటం కోసం పానీపూరీ అమ్మేవాడు. తన అవసరాల్ని తీర్చుకునేవాడు. అదే సమయంలో తన ఫోకస్ అంతా క్రికెట్ మీదే ఉంచేవాడు....
- [అలీ ఇంట్లో తీవ్ర విషాదం](https://teluguwonders.com/comedian-ali-mother-passed-away/): టాలీవుడ్ స్టార్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం రాంచీలో షూటింగ్లో ఉన్న అలీ, ఈ వార్త తెలిసి వెంటనే హైదరబాద్ బయలుదేరి వచ్చారు. జైతున్ బీబీ భౌతికకాయాన్ని కూడా హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జైతున్ బీబీ మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అలీ ఇంటికి వెళ్లి జైతున్ బీబీ భౌతిక కాయానికి నివాళులర్పించారు.అలీ కుటుంబం సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆమె మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. `అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంత బలనమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను...
- [ప్రేమ జాతకం 13-12-19 నుంచి 19-12-19 వరకు](https://teluguwonders.com/weekly-love-horoscope-telugu/): మేషం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, గురువారాలు అనుకూలం. ఈ రోజుల్లో చేసే ప్రేమ ప్రతిపాదనలకు ఆవతలి వారు సైతం స్పందిస్తారు. ప్రపోజ్ చేసే సమయంలో పింక్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక శని, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. [the_ad id=”4850″] వృషభం : మీరు కోరుకునే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శని, ఆదివారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలకు అనుకూల స్పందనలు రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది. ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. అయితే బుధ, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మిథునం : శని, సోమవారాలలో మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ, పెళ్లి ప్రతిపాదనలు చేసేందుకు అనువైన రోజులు. ఈ రోజుల్లో...
- [ఆర్టీసీ కార్మికులకు జగన్ గుడ్ న్యూస్..మాట నిలబెట్టుకున్న ఏపీ సీఎం](https://teluguwonders.com/rtc-ap-jagan/): ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వాళ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త వినిపించింది… ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. 52వేల మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. ఆర్టీసీ విలీనం బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో…కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. [the_ad id=”4850″] ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చట్టం తెస్తున్నామని.. ఇకపై ప్రజారవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం చేస్తామని పేర్కొంటూ ఆర్టీసీ విలీనం బిల్లును అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ప్రవేశపెట్టారు. 1997లో చంద్రబాబు నాయుడు తెచ్చిన చట్టం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో కలిపేందుకు అడ్డంకిగా మారిందని – అందుకే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం తెచ్చామన్నారు. జనవరి 1లోపు ఆర్టీసీ ఉద్యోగుల విలీన...
- [ఏపీలో మహిళలు సంబరాలు..ఇదంతా జగన్ చలవే !](https://teluguwonders.com/women-celebrating/): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో దేవినేని ఆవినాష్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్ మాట్లాడుతూ.. ‘దిశ’ చట్టం తేవడంతో మహిళలకు జగన్ ఒక ధైర్యంగా మారారని అన్నారు. ఇది మహిళలకు రక్షణ కవచంలా కొండంత అండగా ఉంటుందన్నారు. యావత్ దేశానికే ఈ చట్టం ఆదర్శమని అన్నారు. టీడీపీ హయాంలో కాల్మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలనుహింసించారని.కాని ఇప్పుడు మహిళల భదత్ర కోసం జగన్ తెచ్చిన చట్టం పై మహిళలు రుణపడి ఉంటారని దేవినేని ఆవినాష్ చెప్పారు. [the_ad id=”4850″]
- [మహేష్ లుంగీ డ్యాన్స్.. కేక పుట్టిస్తాడా?](https://teluguwonders.com/mahesh-babu-lungi-dance/): సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు నెలరోజులు కూడా లేకపోవడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘మైండ్ బ్లాక్’ అంటూ సాగే పాట ఫుల్ మాస్ బీట్. ఈ పాటలో మహేష్ లుంగీతో కనిపిస్తాడని.. ఫుల్ మాస్ స్టెప్స్ వేస్తాడని అంటున్నారు. [the_ad id=”4850″] ఈ పాటకు నృత్యరీతులను సమకూర్చారని కూడా అన్నారు. తాజాగా ఈ పాట షూటింగ్ సమయంలో తీసిన వీడియో ఒకటి లీక్ అయింది. ఇందులో మహేష్ లుంగీ కట్టుకుని మాస్ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ వీడియో బిట్ బయటకు రావడం ఆలస్యం.. వైరల్ గా మారింది. మోడరన్ డ్రెస్సులో మహేష్ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే మహేష్ ఎప్పుడు పంచె లేదా లుంగీ కట్టుకున్నా అదో హాట్...
- [గంగా ఒడ్డున కాలు జారిన మోదీ..తప్పిన ప్రమాదం](https://teluguwonders.com/when-pm-narendra-modi-missed-a-step-at-atal-ghat-in-kanpur/): ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ వద్ద గంగానదిలో బోటుపై విహరించిన ప్రధాని నరేంద్ర మోదీ అంతకు కొద్ది ముందు కాలు జారిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. శనివారం కాన్పూర్ లోని గంగా అటల్ ఘాట్ వద్ద అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. ఆ వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు – మోదీని పట్టుకుని లేపారు. ఘాట్ వద్ద ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన తూలి పడబోయారు. దాదాపు ఆయన కిందపడ్డారు. ముఖం నేలను తాకేలోగా ఆయన అంగరక్షకులు ఆయన్ను పట్టుకుని పైకి లేపారు. దీంతో ప్రమాదం తప్పింది. [the_ad id=”4850″] ‘నమామి గంగే’ ప్రాజెక్టులో భాగంగా గంగా కౌన్సిల్ సమావేశాన్ని కాన్పూర్ లో ఏర్పాటు చేయగా – దీనిలో పాల్గొనేందుకు పలువురు కేంద్ర మంత్రులతో పాటు – యూపీ – బీహార్ – ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. గంగా పరివాహక రాష్ట్రమే అయిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం...
- [రాజధాని అమరావతే ... క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్](https://teluguwonders.com/jagan-gives-clarity-on-ap-capital-change/): మంత్రి బొత్స సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం చేసిన ఒక ప్రకటన తో రాజధాని రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అమరావతి ఒకే సామాజిక వర్గానికి మేలు చేసేలా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాల ను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. రాజధాని సహా జిల్లాల అభివృద్ధి కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చాకే రాజధాని భవితవ్యం తేలుతుందన్నారు. కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు. దీనితో Amaravathiప్రాంత ప్రజలల్లో ఒకరకమైన భయం ఏర్పడింది. Andhrapradesh ముక్కలు గా విడిపోయిన తరువాత నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ని గత ప్రభుత్వం అమరావతిగా నిర్ణయించిన సగంతి తెలిసిందే. అలాగే కొద్దిరోజులు హైదరాబాద్ వేదికగా జరిగిన ఏపీ పరిపాలన ..ఆ తరువాత పూర్తిగా అమరావతి కి మార్చేశారు. Amaravathi లో తాత్కాలికంగా అసెంబ్లీ సచ్చివాలయం ఏర్పాటు చేసుకొని అక్కడినుండే పాలన కొనసాగించారు. ఆ తరువాత జరిగిన...
- [స్వర్గం కోసం తిరుమల ఆలయం ఎదుట ఆత్మహత్య](https://teluguwonders.com/suicide-in-front-of-the-tirumala-temple-for-heaven/): suicide-in-front-of-the-tirumala-temple-for-heaven తిరుమల శ్రీవారి పాదాల చెంత మరణిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందనే గుడ్డి నమ్మకం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకొంది. శ్రీవారి ఆలయం ఎదుటే శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం కోసం పాలు తీసుకొచ్చిన లారీ కింద గుర్తు తెలియని వ్యక్తి దూరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెనక చక్రం కిందికి దూరడం, భక్తుడిపై వాహనం వెళ్లడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించారు. అయితే సీసీ కెమెరాల్లోని ఫుటేజీ చూసిన తర్వాత ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇదిలా ఉండగా ఆలయ మాఢ వీధుల్లో మరణం సంభవించడంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. కొంతసేపు దర్శనం నిలుపుదల చేశారు. ఆ తర్వాత పూజాది కార్యక్రమాలు చేసి దర్శనాన్ని యధాతథంగా కొనసాగించారు.ఈ ఉదంతంపై టీటీడీ ఆగమ సలహాదారులు రమణదీక్షితులు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో సహజ మరణం సంభవిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుందే తప్ప ఆత్మహత్యకు పాల్పడితే...
- [ప్రోమో 'అదిరింది'.. షో జబర్దస్త్ గా ఉంటుందా?](https://teluguwonders.com/jabardasth-zee-adirindhi/): జబర్దస్త్ తో సుదీర్ఘ కాలంగా ఉన్న అనుబంధంను కొన్ని కారణాల వల్ల తెంచేసుకుంటున్నట్లుగా నాగబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. జబర్దస్త్ లో తన ప్రస్థానం ముగిసిందన్న నాగబాబు ఈ టీవీ నుండి జీ టీవీకి షిప్ట్ అయ్యాడు. జీ తెలుగు ఛానెల్ లో ఒక కామెడీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదట లోకల్ గ్యాంగ్స్ ద్వారా నాగబాబు వస్తాడనుకున్నారు. కాని ఒక ఎపిసోడ్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో రాకపోడంతో అసలు ఏమైంది.. నాగబాబు జీ తెలుగులో షో చేస్తున్నాడా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. [the_ad id=”4846″] నాగబాబు కొత్త షో కు సంబంధించిన ప్రోమో వచ్చేసింది. జబర్దస్త్ తరహాలో ఉండేలా అదే టీంతో కామెడీ షోను డిజైన్ చేశారట. దీనికి ‘అదిరింది’ అనే క్యాచీ టైటిల్ ను పెట్టారు. ఇప్పటికే ప్రోమో ను...
- [సినిమా ఆపడానికి డబ్బు ఖర్చు పెట్టినోళ్ళ సంగతి బైట పెడతా RGV Press Meet](https://teluguwonders.com/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be-%e0%b0%86%e0%b0%aa%e0%b0%a1%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a1%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b1%81-%e0%b0%96%e0%b0%b0/): సినిమా ఆపడానికి డబ్బు ఖర్చు పెట్టినోళ్ళ సంగతి బైట పెడతా RGV Press Meet [the_ad id=”4850″] Source : Greatandhra.com
- [పవన్ కల్యాణ్ తో గ్యాప్ నిజమేనన్న ఎమ్మెల్యే!](https://teluguwonders.com/rapaka-gap-sp-pk/): తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో తనకు కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిన ఎన్నికల్లో జనసేన తరఫున నెగ్గిన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అంతకు ముందు ఒక దఫా కాంగ్రెస్ తరఫున కూడా నెగ్గిన నేపథ్యం ఉన్న ఈయన గురించి పవన్ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూటా యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నా ఒకటే, తమకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఒక్కటే అని పవన్ చెప్పుకు తిరుగుతున్నారు. అయితే ఆ ఒక్కగానొక్క ఎమ్మెల్యే.. తనకు పవన్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిందని అంటున్నారు. దాన్ని తొలగించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పుకున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాల్సిందే అని రాపాక అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ఆ విషయంల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న...
- [రేషన్ కార్డుపై యేసు బొమ్మ..బండారం బయటపడింది!](https://teluguwonders.com/yesu-pic-ysrcp/): వైఎస్ జగన్ ప్రభుత్వంపై మత మార్పిడిల ముద్ర వేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలే సాగుతూ ఉన్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ ఈ విషయంలో బురద జల్లుతూ ఉన్నాడు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ వర్గాలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రయత్నాలు చాలా జరిగాయి. అయితే ఎక్కడిక్కడ గుట్టు బయటపడుతూ ఉంది. తిరుమల బస్సుల్లో జెరుసలేం యాత్రకు ప్రభుత్వ సబ్సిడీకి సంబంధించిన ప్రచార టికెట్లు బయటపడటం దగ్గర నుంచి ఇదంతా ఒక వ్యూహ ప్రకారం సాగుతూ ఉంది. చంద్రబాబు హయాంలో ముద్రించిన టికెట్లను వైఎస్ జగన్ కు అంటగట్టే ప్రయత్నం జరిగిందప్పుడు. ఆ గుట్టు బయటపడ్డాకా టీడీపీ వాళ్లు దాన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత ఏదో ఒక దాని ద్వారా వివాదాలు రేపే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అందులో ఒకటి.. రేషన్ కార్డులపై యేసు బొమ్మల వ్యవహారం. ఇదంతా వైసీపీ ప్రభుత్వం చేయిస్తోందంటూ ఒక వర్గం మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది....
- [దిశ హత్య : చనిపోయిన తరువాత కాదు బ్రతికుండగానే ...?](https://teluguwonders.com/disa-murder-after-before/): దిశ హత్య : చనిపోయిన తరువాత కాదు బ్రతికుండగానే …? దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతం లో రోజుకో వార్త వెలుగులోకి వస్తుంది. తాజాగా ఇప్పుడు మరో చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ముందుగా దిశను అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసి తరువాత కాల్చి వేశారని పోలీసులు భావించారు. కానీ దిశాని బ్రతి ఉండగానే సజీవ దహనం చేశారన్న వాస్తవం వెల్లడైంది. నలుగురు నిందితుల్లో ఒకడు జైల్లో కాపలాగా ఉన్న జవాను వద్ద ఈ వాస్తవాన్ని చెప్పినట్టు విశ్వసనీయమైన సమాచారం. కొందరు జవాన్లు వారితో మాట కలపగా ప్రధాన నిందితుడు ఆరిఫ్ ఏ మాత్రం భయం లేకుండా తాము చేసిన దుర్మార్గపు నిర్వాకాన్ని మొత్తం పూస గుచ్చినట్టు చెప్పాడట. దిశ ను బలవంతంగా కాళ్లు చేతులు పట్టుకుని లాక్కెళ్లామని ఆమె పెద్దగా కేకలు వేస్తుంటే ఎవరైనా వింటారన్న భయంతో తమ వద్ద ఉన్న మద్యాన్ని...
- [When Jagan Can Become CM, Why Can't Pawan?](https://teluguwonders.com/when-jagan-can-become-cm-why-cant-pawan/): In an attempt to project himself as a fighter among the people, Jana Sena Party chief and actor Pawan Kalyan is going all out to attack YSR Congress party president and chief minister Y S Jagan Mohan Reddy, defying all elements of logic. [the_ad id=”4846″] Pawan Kalyan, who is presently touring Tirupati, held a meeting with some advocates where he made some strange comments. He said when Jagan, who had spent 100 days in jail, could take up padayatra later and become the chief minister, why he (Pawan) could not achieve the same, as he was also going into the...
- [US increases H1B visa application fee by $10 to supplement new e-registration system](https://teluguwonders.com/us-increases-h1b-visa-application-fee-by-10-to-supplement-new-e-registration-system/): United States Citizenship and Immigration Services (USCIS) on November 7 announced a $10 hike in its H-1B work visa application fee as part of its revised selection process. The non-refundable fee will support the new electronic registration system to make the H-1B cap selection process more efficient and effective for both petitioners and the federal agency, USCIS Acting Director Ken Cuccinelli said. “The electronic registration system is part of an agency-wide initiative to modernise our immigration system while deterring fraud, improving vetting procedures and strengthening program integrity,” he added. The USCIS will implement the registration process for the FY21 H-1B cap selection process, pending completed...
- [Mumbai Woman Dies After Boyfriend Slaps Her For Talking to Another Man](https://teluguwonders.com/mumbai-woman-dies-after-boyfriend-slaps-her-for-talking-to-another-man/): Mumbai: A 35-year-old woman died after she was allegedly hit by her male friend near Mankhurd railway station in the metropolis. Seeta Pradhan was slapped by her boyfriend Raju Pujari Yallapa on Saturday after he saw her talking to another person near a public toilet in the eastern suburb. The police said the woman died en route to a hospital. “She collapsed to the ground after being hit by Yallapa and was declared dead on arrival at Rajawadi Hospital in Ghatkopar,” a police official said. Senior Inspector Nitin Bobade of Mankhurd police station said an accidental death report (ADR) has been...
- [How to link Aadhaar number with PAN?](https://teluguwonders.com/how-to-link-aadhaar-number-with-pan/): If your Aadhaar number isn’t yet linked with PAN card, then every time you login on e-filing portal, you shall be shown a pop-up message asking you to link the Aadhaar number with PAN. Use the link given in the pop-up window to link the Aadhaar with PAN. Alternatively, you can also follow the following steps to link Aadhaar number with PAN: Login to e-filing portal https://www.incometaxindiaefiling.gov.in Go to ‘Profile Settings’ and click on ‘Link Aadhaar’ Enter your ‘Aadhaar number’, ‘Name as per Aadhaar’ and click on ‘Link Aadhaar’. In case you Aadhaar Card is carrying just year of birth,...
- [UIDAI rolls check out new features](https://teluguwonders.com/uidai-rolls-check-out-new-features/): Unique Identification Authority of India (UIDAI) has recently launched a new update to its mAadhaar app for iOS and Android users. This new update enables all the Aadhar cardholders to access their Aadhar ID details on a single-window for all Aadhar related online services on their smartphones.To make the mAadhaar application more secure, the Unique Identification Authority of India (UIDAI) has launched its new version, both for and iOS devices.Aadhar updated app, The multilingual app supports 13 languages, including English and 12 Indian languages — Hindi, Bengali, Odia, Urdu, Telugu, Tamil, Malayalam, Kannada, Gujarati, Punjabi, Marathi, and Assamese. According to the UIDAI, users should...
- [ఈ అర్థరాత్రి నుంచే మోత](https://teluguwonders.com/band-from-today-jio/): మొన్నటివరకు ఒకటే పోటీ. జియోకు పోటీగా ఎయిర్ టెల్ చార్జీలు తగ్గిస్తే, ఆ రెండింటికి పోటీగా వోడాఫోన్, ఐడియా చార్జీలు తగ్గించాయి. దీంతో వినియోగదారుడు బాగా లాభపడ్డాడు. తక్కువ ధరకే డేటా, కాల్ చార్జీలు పొందాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దీనికి రివర్స్ అయింది. కంపెనీలన్నీ లోపాయికారీగా ఒకటయ్యాయి. ధరలు పెంచక తప్పదని ఐడియా-వోడాఫోన్ ప్రకటిస్తే.. నిజమే పెంచాల్సిన అవసరం ఉందని ఎయిర్ టెల్ కూడా సన్నాయినొక్కులు నొక్కుతూ వచ్చింది. స్థిరీకరణలో భాగంగా మేం కూడా చార్జీలు పెంచుతామంటూ జియో కూడా చెప్పుకొచ్చింది. ఇలా దాదాపు నెల రోజులుగా లీకులిస్తున్న ఈ సంస్థలన్నీ అన్నంత పని చేశాయి. ఏకంగా 40 నుంచి 50శాతం చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి కంపెనీలన్నీ. వీటిలో ఏ కంపెనీని మినహాయించడానికి వీల్లేదు. వోడాఫోన్, ఐడియా, జియో, ఎయిర్ టెల్.. ఇలా మీరు ఏ కంపెనీ నెట్ వర్క్ వాడుతున్నా చార్జీలు పెంపు కామన్...
- [ప్రియంకపై ఘాతుకం..వాళ్లను పట్టించింది పెట్రోల్ బంక్ వ్యక్తి!](https://teluguwonders.com/priyanka_murder/): షాదర్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి పై జరిగిన ఘాతుకంలో నిందితులను పోలీసులు తొందరగానే గుర్తించి పట్టుకున్నారు. మన పోలీసులు ఘాతుకాలు జరగక ముందు వాటిని నివరించడంలో విఫలం అవుతున్నా, కనీసం నిందితులను అయితే మాత్రం తొందరగా పట్టుకున్నారు. ఈ ఘాతుకం జరిగింది హైవే పక్కనే. అది కూడా లారీ డ్రైవర్ల మీద మొదటి నుంచి అనుమానాలున్నాయి. హై వే మీద ఏ దుర్మార్గులు ఈ పని చేసి పోయారో గుర్తించడం కష్టమే. అయితే నిందితులు ఆ చుట్టుపక్కలే సంచరించడం, ప్రియాంక ను దారుణంగా సజీవ దహనం చేయడం.. వారిని పట్టించింది. ఈ విషయంలో ఒక పెట్రోల్ బంక్ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. రెడ్ కలర్ స్కూటర్ పై ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఖాళీ సీసాలో పెట్రోల్ అడిగారని.. వారి వాలకం చూసి తను వారికి పెట్రోల్ వేయలేదని.. ఘాతుకం జరిగిన సమీపంలోని ఒక పెట్రోల్...
- [అయోధ్య కేసు: ఏకగ్రీవంగా చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు!](https://teluguwonders.com/ayodhya-advocacy-judgement/): ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తు ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించడం విశేషం. శతాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు శనివారం కీలకమైన తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించడం విశేషం. తొలుత వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని. యాజమాన్య హక్కులనేవి నిర్ధేశిత న్యాయ సూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవని తెలిపారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారన్నారు. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం...
- [అమరావతిలో ఇంగ్లీష్ చిచ్చు..! తెలుగులో మొదలైన నేతల యుద్దం..! ఫైర్ అవ్వనున్న పవన్..!!](https://teluguwonders.com/amaravathi-news-today/): అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకూ ఇసుక కొరత మీత అట్టుడికిన అమరావతి ఒక్క సారిగా మలుపు తీసుకుంది. అందుకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెర తీసారు. రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేస్తే పరవాలేదుగానీ వ్యక్తిగత ఆరోపణలు చేసి కొత్త వివాదానికి శ్రీకాంరం చుట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన ఆరోపణలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యల పట్ల జనసైనికులు ఎవ్వరూ ఆవేశానికి లోనుకావద్దని, సంయమనంగా ఉంగాలని పిలుపునివ్వడంతో సమస్య ఎంత తీవ్రంగా పరిణమించిందో తెలుస్తోంది. ఇదే అమరావతిలో మంగళవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ ఏపి సీఎం జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు రాబోతున్నారు. పవన్...
- [చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ సర్కార్...](https://teluguwonders.com/jagan-circar-shocked-to-chandrababu/): చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరించిన జగన్ సర్కార్. ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరించిన అధికారులు. స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరిన టీడీపీ నేతలు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతి ఇవ్వాలని పోలీస్, మున్సిపల్ కమిషనర్లను టీడీపీ కోరింది. స్టేడియాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇచ్చేందుకు అనుమతి లేదని అధికారులు తేల్చి చెప్పారు. దీక్షకు అనుమతి నిరాకరించడంతో టీడీపీ నేతలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. అమనుతి ఇవ్వనంత మాత్రాన దీక్ష ఆగదని.. స్టేడియంకు ప్రత్యామ్నాయంగా విజయవాడలోనే ధర్నాచౌక్వైపు మొగ్గు చూపుతున్నారట. అలాగే విజయవాడలోనే మరికొన్ని ప్రత్యామ్నాయలను పరిశీలిస్తున్నారట. అక్కడ దీక్ష ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై పరిశీలిస్తున్నారట. ధర్నాచౌక్ను ఓసారి పరిశీలించి.. టీడీపీ నేతలు ఫైనల్గా...
- [INDIA HAS NOW BECOME THE THIRD BIGGEST STARTUP ECOSYSTEM IN THE WORLD](https://teluguwonders.com/india-has-now-become-the-third-biggest-startup-ecosystem-in-the-world/): India has now become the 3rd biggest startup ecosystem in the world following China and the US. India added over 1,300 startups, including 7 unicorns in 2019, making the country the third biggest startup ecosystem in the world behind China and the Us says a new report of Industry Body National Association of Software and Services Companies (NASSCOM). This is very good and great news for Indian Startups. In 2019 total funding of the startups stood at $4.4 billion, as per the NASSCOM report, adding total investment in the startup ecosystem increased by 16 percent year-on-year in 2019. This has...
- [కేసీఆర్ డెడ్ లైన్ ను లైట్ గా తీసుకున్న ఆర్టీసి కార్మికులు..!](https://teluguwonders.com/rtc-strikes/): హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన గడువు మరి కొద్ది గంటల్లో ముగియనుంది. ఆర్టీసి ఉద్యోగులు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని చంద్రశేఖర్ రావు పెట్టిన డెడ్ లైన్ గడువును కూడా ఉద్యోగులు పెద్దగా ఖాతరు చేసినట్టు లేదు. ముఖ్యమంత్రి రెండు సార్లు ఉద్యోగులను హెచ్చరించినప్పటికి వారు పట్టు వీడలేదు, మెట్టు దిగలేదు. దీంతో నేటి మంగళవారం అర్దరాత్రితో చంద్రశేఖర్ రావు పెట్టిన గడువు కూడా ముగుస్తుంది. తర్వాత ఉద్యోగుల కార్యాచరణ, ప్రభుత్వ వ్యూహం ఏంటనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఆర్టీసి రహిత తెలంగణ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే ఉద్యోగులను తొలగించి, సంస్థను నిర్మూలించే అధికారం ముఖ్యమంత్రికి లేదని కార్మిక సంఘాల నేతలు చెప్పుకొస్తున్నారు. సీఎం డెడ్ లైన్ భేఖాతరు.. మరికొన్ని గంటల్లో ముగియనున్న కేసీఆర్ గడువు.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూనే ఉంది....
- [బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్](https://teluguwonders.com/bigboss-season3-winner-rahul/): బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో ఫైనల్గా నాగార్జున విన్నర్ను ప్రకటించారు. శ్రీముఖి, రాహుల్ని పక్కపక్కన నిలబెట్టి.. బాక్సింగ్లో ఎత్తినట్టు రాహుల్ చేయి పైకెత్తారు. బుల్లితెరపై 100 రోజులకు పైగా వినోదాన్ని పంచిన బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో రాహుల్ను విజేతగా ప్రకటించారు హోస్ట్ నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ ట్రోఫీ అందుకున్నారు. అలాగే, రూ.50 లక్షల చెక్కు కూడా అందుకున్నారు. అంతకు ముందు, హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రవికృష్ణ, శివజ్యోతిల పెర్ఫార్మెన్స్తో షో మొదలైంది. ‘అల… వైకుంఠపురములో…’లోని రాములో రాములా సాంగ్కు వీరు పెర్ఫార్మ్ చేశారు. ఆ తరవాత రోహిణి, హేమ, హిమజ, శిల్పా చక్రవర్తి, వితికా, పునర్నవి, మహేష్ విట్ట, తమన్నా, జాఫర్.. వరుసగా ఒక్కొక్కరిగా, ఇద్దరు ముగ్గురుగా వేదికపైకి వచ్చి పెర్ఫార్మెన్స్ చేశారు. చివరిగా నాగార్జున...
- [పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభం](https://teluguwonders.com/polavaram-project-restarted/): పోలవరం రూరల్: గోదావరి నదిలో వరద తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పున:ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చే ఏడాది జూన్లోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. వచ్చే జూన్లో వరదలు ప్రారంభమైనా స్పిల్ వే మీదుగా నదిలోకి మళ్లించి.. ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ను(ఈసీఆర్ఎఫ్) పనులను నిరంతరాయంగా కొనసాగించడం ద్వారా 2021 నాటికి ప్రాజెక్టును సాకారం చేయాలని సంకల్పించింది. పక్కా ప్రణాళికతో ముందుకు.. పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళిక రచించారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్కు సమాంతరంగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులను మే...
- [ఆర్టీసీ విలీనానికి ఓకే!](https://teluguwonders.com/rtc-merging-to-govt/): అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర పడింది. సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్లో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చి దానిని ఆమోదిస్తూ పాలక మండలి తీర్మానం చేసింది. విలీనానికి ముందు పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ (పీటీడీ) ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలు, కమిటీ నియామకాలకూ ఆమోదం తెలిపింది. అలాగే, తొలి విడతగా 350 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్స్టేషన్లలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల నిర్వహణకు సంబంధించి లైసెన్సుల పొడిగింపునూ ఆమోదించారు. సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు.. – బ్రెడ్ విన్నర్ స్కీం కింద (ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ చనిపోయిన కుటుంబాల వారసులకు ఉద్యోగం ఇచ్చే విధానం) దరఖాస్తుల గడువును తగ్గించేందుకు ప్రతిపాదనలను ఆమోదించారు. – ఆర్టీసీని కంప్యూటరీకరణ చేస్తున్నందున జూనియర్ అసిస్టెంట్ (స్టాటిస్టిక్స్) పోస్టుల్ని...
- [5జీ ఫోన్ రేసులో ఒప్పో](https://teluguwonders.com/oppo5g/): ముంబై: ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి క్వాల్కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్ను విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది. బార్సిలోనాలో జరగనున్న క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో ఒప్పో 5జీ సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ ఈ వివరాలను వెల్లడించారు సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ చేసినవివరాల ప్రకారం ఒప్పో కొత్త 5 జీ మొబైల్ డ్యూయల్-మోడ్తోవస్తుంది. స్టాండ్లోన్ (ఎస్ఐ), నాన్-స్టాండలోన్ (ఎన్ఎస్ఎ) నెట్వర్క్లకు మద్దతు ఇస్తుంది. 5 జీపై ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఉత్పత్తులు, యాప్స్, భవిష్యత్తరానికి అందనున్న కట్టింగ్ ఎడ్జ్ అనుభవాలపై తన అంచనాలను పంచుకున్నారు. తమ తరువాతి తరం డ్యూయల్-మోడ్ 5జీ డివైస్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మార్కెట్లలో ఎక్కువమంది వినియోగదారులకు ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 2019 నాటికి, 2,500 గ్లోబల్ పేటెంట్ ఫ్యామిటీకి...
- [భారీగా పెరిగిన వెండి.. షాకిచ్చిన బంగారం ధర!](https://teluguwonders.com/gold-silver-rates-falldown/): పడిపోతూ వస్తున్న బంగారం ధర పైకి కదిలింది. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ఈ రోజు పెరిగింది. వెండి ధర కూడా పరుగులు పెట్టింది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో కూడా బంగారం ధర మిలమిలమంటోంది. బంగారం ధర తగ్గుదలకు బ్రేక్ వెండి పరుగు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పైకి 1,500 డాలర్ల స్థాయిలో కదలిక పసిడి ధర తగ్గుదలకు అడ్డుకట్ట పడింది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.80 పెరిగింది. దీంతో ధర రూ.39,960కు చేరింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.100 పైకి కదిలింది. దీంతో ధర రూ.36,630కు చేరింది. పసిడి ధర బాటలోనే బంగారం ధర కూడా నడిచింది. వెండి...
- [ఒడిలో పాపై ఒదిగా నేనే](https://teluguwonders.com/%e0%b0%92%e0%b0%a1%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%be%e0%b0%aa%e0%b1%88-%e0%b0%92%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%87/): ప్రతీ ఒక్కరి జీవితానికి అమ్మ ప్రేమ అనేది అంతులేనిది..వెల కట్టలేనిది. మనల్ని నవ మాసాలు మోసి కనే అమ్మ ఈ భూమాత కంటే గొప్పదని చెప్పాలి. పుట్టిన ప్రతీ బిడ్డ కళ్ళు తెరచి చూసే మొట్ట మొదటి వ్యక్తి అమ్మ. అంతేకాదు ప్రతీ బిడ్డ మొదటిగా పలికేది అమ్మ అన్న మాటనే. బిడ్డ కోసం కన్న తల్లి పడే కష్టం, శ్రమ.. ప్రపంచంలో ఇంకొకరు పడరు అంటే అతిశయోక్తి కాదు. ధనికులకైనా, నిరుపేదలకైనా స్థాయి లేనిది, తారతమ్యం ఉండనిది తల్లి ప్రేమ ఒక్కటే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ నేను పలానా అని చెప్పుకునే ముందు నేను ఒక తల్లికి కొడుకుని అని గర్వంగా చెప్పుకోవాలి. అప్పుడే మనం తల్లి రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాము. ఈ విషయంలో మెగా సోదరులు ఎంతమందికో ఆదర్శంగా నిలిస్తున్నారు. మెగాస్టార్ గా చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ గా నాగ బాబు, అలాగే పవర్...
- [Red Green Orange zones](https://teluguwonders.com/red-green-orange-zones/)
- [Many companies came forward to give their products FREE OF COST](https://teluguwonders.com/many-companies-came-forward-to-give-their-products-free-of-cost/): Dear AllMany companies came forward to give their products FREE OF COST for those who register till 15th May 2020 for learning during this lockdown period.Last Date: 15 May 2020Registration Link: http://free.aicte-india.org/All India Council for Technical Education(AICTE) Python for Data Science: http://free.aicte-india.org/Data-Science-for-Beginners.php Java Programming: http://free.aicte-india.org/Java-Programming.php Machine Learning onramp: http://free.aicte-india.org/Machine-Learning-Onramp.php AI/ML Internship: http://free.aicte-india.org/AI-ML-Internship.php R Programming: http://free.aicte-india.org/R-Programming.php Big Data 101: http://free.aicte-india.org/BigData101.php Data Analytics using R: http://free.aicte-india.org/data-analytics-using-R.php Machine Learning using Python: http://free.aicte-india.org/machine-learning-using-python.php Programming Work Bench: http://free.aicte-india.org/Programming-Work-Bench.php MATLAB onramp: http://free.aicte-india.org/MATLAB-Onramp.php Deep Learning onramp: http://free.aicte-india.org/Deep-Learning-Onramp.php Free App-based Courses for Communication Skills and Interview Preparation:http://free.aicte-india.org/communication-skills-and-interview-preparation.php
- [Latest Telugu Movies in OTT](https://teluguwonders.com/latest-telugu-movies-in-ott/): Telugu movies are gaining popularity on OTT platforms. New Telugu Movies in SunNXT(https://www.sunnxt.com/) Bheeshma World Famous Lover Aswathama Disco Taja Ala Vaikunthapuramu loo New Movies in AHA NGK(https://www.aha.video/movies/ngk) Arjun Suravaam(https://www.aha.video/movies/arjun-suravaram) Pressure cooker(https://www.aha.video/movies/pressure-cooker) Savari
- [అత్యాశకు పోవద్దు.. ఇళ్లను వచ్చిన ధరకే అమ్మేయండి, మీకు 2 లాభాలు: గడ్కరీ](https://teluguwonders.com/sell-properties/): కరోనా మహమ్మారి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక సూచన చేశారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో అమ్ముడుపోని ఇళ్లు ఉండిపోయిన విషయం తెలిసిందే. ఎలాంటి లాభం లేకుండా, అలాగే నష్టం లేకుండా రియాల్టర్లు ఇళ్లు అమ్మేందుకు మొగ్గు చూపాలని, అప్పుడు వడ్డీ రేట్లు భారం మీపై పడదని, అలాగే నగదు లభ్యత పెరుగుతుందని సూచించారు కేంద్రమంత్రి. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ కూడా పడకేసింది. దీంతో ఇళ్లు అమ్ముడుపోగా, వడ్డీలు కుప్పగా మారి రియాల్టర్లు ఇబ్బంది పడుతున్నారు. వడ్డీ భారం లేకుండా చూసుకునేందుకు, నగదు లభ్యత పెంచుకునేందుకు ఇళ్లను, ఫ్లాట్లను వచ్చిన రేటుకే అమ్మేయాలని నిర్మాణ రంగ సంస్థలకు గడ్కరీ సూచించారు. ఇప్పటిదాకా అమ్ముడుకాని ఫ్లాట్లను, గృహాల్ని డెవలపర్లు లాభనష్టాల్లేకుండా విక్రయించాలన్నారు. ప్రస్తుత కష్టకాలంలో లాభాల కోసం వేచి చూడవద్దని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకుంటే బాగుంటుందని హితవు పలికారు. నరెడ్కో బుధవారం ఏర్పాటు చేసిన వెబినార్లో...
- [ఏపీలో లాక్డౌన్ ఆంక్షలు సడలింపు](https://teluguwonders.com/ap-lockdown-stopped/): ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. కేంద్ర హోం శాఖ సూచనల మేరకు ఈ సడలింపులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్సులో భాగంగా హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన సూచనల మేరకు మార్గదర్శకాలలో కొన్ని మార్పులు తెచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు నిచ్చారు. ప్లాంటేషన్ పనులు, వరి కోత పనులు, ప్రాసెసింగ్, ప్యాకేజీ, మార్కెటింగ్ పనులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక రంగానికి కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతోపాటు పవర్ లైన్స్. టెలికమ్ కేబుల్ పనులను అనుమతించింది. కొన్ని ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో ఉన్న వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునే వెసులుబాటును కల్పించింది....
- [TCS iON offers free online courses to 4 lakh students in Telangana](https://teluguwonders.com/tcs-ion-offers-free-online-courses-to-4-lakh-students-in-telangana/): https://viralnews18.com/tcs-ion-offers-free-online-courses-to-4-lakh-students-in-telangana/
- [Banana Pineapple Drink To Melt Fat Like Crazy](https://teluguwonders.com/banana-pineapple-drink-to-melt-fat-like-crazy/): Banana Pineapple Drink To Melt Fat Like Crazy The most simple way to lose weight that is beyond imagination. Because drink will increase your metabolism very quickly and your body will burn calories in a magic way. Ingredients: 1 banana And 1 tsp. ground flax seed 50 gr grated ginger ½ cup pineapple slices (100 gr) 1/3 cup almond milk Directions: The preparation process couldn’t be simpler. Put all ingredients in a blender and mix.YOU MAY LIKE
- [Benefits of drinking pineapple water on an empty stomach](https://teluguwonders.com/benefits-of-drinking-pineapple-water-on-an-empty-stomach/): We all know that pineapple is great for weight loss because it is a natural cleansing food that helps you eliminate accumulated fat, cleansing the body of toxins and stimulating the weight loss. What you can not imagine, is how beneficial it is to drink the water made from pineapple in the morning on empty stomach. Please check all the health benefits of drinking pineapple water. Benefits of drinking pineapple water on an empty stomach We will complement our diet with this fabulous pineapple water that acts on the body as a diuretic and natural laxative, in addition to other...
- [ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విన్నపం](https://teluguwonders.com/pavan-request-to-ap-govt/): శ్రీకాకుళం జిల్లా సిక్కోలుకు చెందిన మత్స్య కార్మికులు గుజరాత్ లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఉన్న కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో వారికి అక్కడ అన్న, పానీయ సదుపాయాలు అందడం లేదు. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకురావడం కష్టమే అయినా..వారిని ఆదుకోండి. వీలైనంత త్వరగా మత్స్యకారుల్ని తిరిగి రాష్ట్రానికి తీసుకురండంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం: గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల,శ్రీకాకుళం మత్స్యకారులని, రాష్ట్రం కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి. గుజరాత్ లో చిక్కుకుపోయిన నాలుగు వేల శ్రీకాకుళం మత్స్యకారులుని ఆదుకోండి. లాక్ డౌన్ పరిస్థితులిని అర్థం చేసుకోగలం. కనీసం సంబంధిత జిల్లా మంత్రులిని కానీ ఉన్నతాధికారులుని గుజరాత్ పంపించండి, వారికి భరోసా యివ్వండి, ఏ మాత్రం అనుకూల పరిస్థితులు ఉంటే, రాష్ట్రం కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి.’ Pawan Kalyan✔@PawanKalyan ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నపం: గుజరాత్ లో...
- [విలన్ సంపత్ రాజ్.. భార్యకు విడాకులు ఎందుకు ఇచ్చాడంటే ?](https://teluguwonders.com/sampath/): విలన్ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షలకు బాగ దగ్గరయ్యాడు నటుడు సంపత్ రాజ్. ఆయన టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరో సినిమాల్లో మెయిన్ విలన్ గా కనిపిస్తూ ఉంటారు. సంపత్ రాజ్ కు మిర్చి సినిమా ద్వారా బాగా పేరు వచ్చింది. ఆయన చెప్పే డైలాగ్స్ కి ఫిదా కావాల్సిందే. అయితే తాజా గా సంపత్ రాజ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చెప్పుకొచ్చారు. తాను 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన భార్యని పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. తన భార్యని పెళ్లి చేసుకున్న సమయంలో ఆమెకి సరిగ్గా 19 ఏళ్ళు ఉన్నాయని అందువల్ల కాలం గడుస్తున్న కొద్దీ ఇద్దరి అభిప్రాయాలు మరియు లక్ష్యాలు వేరువేరుగా ఉండటంతో ఒకానొక దశలో విడిపోవాలని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే విడాకులు తీసుకుని ఇద్దరం వేరు వేరుగా ఉంటున్నామని.....
- [లాక్డౌన్లో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫార్మసీ వస్తువు](https://teluguwonders.com/lock-down-ipill/): కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమల్లో ఉన్న లాక్డౌన్ పరిస్థితుల్లో.. జనం గత నెలలో తమ యాప్ ద్వారా ఫార్మసీకి సంబంధించి ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారన్న విషయాన్ని ‘డుంజో’ అనే డెలివరీ యాప్ వెల్లడించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ కన్నా ముంబయి, చెన్నై నగరాల్లో బాగా పాపులర్ అయిన ‘డుంజో’లో.. చెన్నై, జైపూర్ వాసులు హ్యాండ్వాష్ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శుభ్రతే ప్రధాన అవసరమని గుర్తించినట్లున్నారు. బెంగళూరు, పుణె నగరాల్లో ప్రెగ్నెన్సీ కిట్లను అధికంగా డెలివరీ చేశారు. అన్నింటికన్నా భిన్నంగా ముంబయి వాసులు ఆర్డర్ చేసినవాటిలో కండోమ్స్ మొదటి స్థానంలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ వాసులు ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని డుంజో చెప్పుకొచ్చింది. బీచ్లో సన్నీలియోన్.. దుబాయ్కి సెగలే!
- [లాక్డౌన్ సమయంలో భారత్కు సంజీవని](https://teluguwonders.com/%e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e2%80%8c%e0%b0%a1%e0%b1%8c%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%af%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c%e0%b0%95/): ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశానిది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటానికి లాక్డౌన్లో ఉన్న దేశంలో ఇప్పుడు ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరేరా కథనం. ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలో అందరికీ పరిచయమున్న వాహనాలు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు అనునిత్యం వేలాది ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ తపాలా శాఖ.. లేఖలు, పార్సిళ్లు సరఫరా చేయటమే కాకుండా ఇంకా ఎన్నో సేవలు అందిస్తుంది. ఇదొక బ్యాంకు. ఒక పెన్షన్ నిధి. కోట్లాది మంది భారతీయులకు ప్రాథమిక పొదుపు సాధనం. ఇప్పుడు.. రవాణా స్తంభించిపోయిన దేశంలో అత్యవసరమైన ప్రాంతాలకు వైద్య పరికరాలు, ఔషధాలను కూడా రవాణా చేస్తోంది పోస్టల్ సర్వీస్. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నంలో భాగంగా మార్చి 24 నుంచి భారతదేశంలో లాక్డౌన్ విధించినపుడు, నిత్యావసర సేవలు మినహా అన్ని...
- [భారత గబ్బిలాల్లో కరోనా లక్షణాలు](https://teluguwonders.com/carona-indian-bats/): భారత గబ్బిలాల్లో కరోనా లక్షణాలు గబ్బిలాలను చైనీయులు తినడం వలన వాటి నుంచి మనుషులకు కరోనా సంక్రమించిందని చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, గబ్బిలాలు అన్నవి ప్రతి దేశంలో ఉంటాయి. ఒక్కో దేశంలో ఉండే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి వ్యాధి నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో గబ్బిలాల పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల్లో అనేక షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరిలో నివసించే ఫ్లైయింగ్ ఫాక్స్, రౌసెటస్ వంటి గబ్బిలాలపై ఐసిఎంఆర్, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజి సంస్థలు పరిశోధనలు చేశాయి. ఈ రెండు జాతి గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు. మిగతా జాతులకు సంబంధించిన గబ్బిలాల్లో వైరస్ లేకపోవడం విశేషం. ఈ రెండు జాతులే కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని ఆ శాస్త్రవేత్తల రిపోర్ట్ లో బయటపడింది. ఈ గబ్బిలాల నుంచి...
- [కోడలు సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అమల](https://teluguwonders.com/amala-about-samantha/): టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా వచ్చిన స్టార్ హీరోయిన్ సమంత వారి కుటుంబంలో ఒకరిగా చాలా త్వరగా కలిసిపోయింది.ఇక నాగార్జున భార్య అమల, సమంత మధ్య మంచి స్నేహ బంధం కూడా ఉంది.అమలకి సమంత కోడలు అవుతుంది.మరి అత్తా, కోడలి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది అనే విషయాలపై తాజాగా అక్కినేని అమల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అమల ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఇంట్లో సమంత మీకోసం వంట చేస్తుందా అన్న ప్రశ్నకి అమల నో అని చెప్పింది.సమంత ఇంట్లో వంట చేయదు.ఇంట్లో అందరూ ఉన్న సమయంలో నాగార్జున వంట చేస్తారు.వంటలు చేయడంలో ఆయనకి మంచి నైపుణ్యం ఉంది.అయితే సమంతకు వంటలు చేయాల్సిన అవసరం పెద్దగా లేదు. నాకు కూడా పెద్దగా వంటలు చేయడం రాదు.ఇంట్లో వంటలు చేయడానికి కుక్ ఉంటారు.అందుకే సమంత వంటలు చేసే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు...
- [ఏప్రిల్తోనే కరోనా ఖతం.. ఇక అన్నీ శుభాలే: జ్యోతిష్య పండితులు](https://teluguwonders.com/carona-end/): ఏప్రిల్తోనే కరోనా వైరస్ ఖతమని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అంతేకాకుండా మే నుంచి దేశానికి అన్నీ శుభ ఫలితాలే అంటున్నారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది కరోనా మహమ్మారి. ఇప్పటికే దీని బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షా 20 వేల మందికి పైగా మరణించారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా 10 వేలు దాటాయి కరోనా పాజిటివ్ కేసులు. లాక్డౌన్ విధించిన తరువాత కూడా ఇవి పెరుగుతూనే ఉంటడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో మే 3వ తేదీవరకూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు ప్రధాని మోదీ. అయితే జ్యోతిష్య పండితులు మాత్రం ఏప్రిల్ నుంచి ఈ కరోనా వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు. ఇందుకు కారణాలు కూడా చెబుతున్నారు. 2019లో డిసెంబర్లో సూర్యుడు, చంద్రుడు రాశిలో ఉన్నాడనీ.. ఆ గ్రహాల్ని రాహువు చూస్తుండటంతో పాటూ.. మకరరాశిలో శని, కుజ, గురువులు కలిసిపోవడం వల్ల.. ఇదివరకు ఎప్పుడూ జరగని దారుణ పరిస్థితులు ఏర్పడినట్లు వారు...
- [Hyderabad times](https://teluguwonders.com/hyderabad-times/): Here’s the link to the file: https://s.docworkspace.com/d/AGnJa_H529Y_4cSw58GdFA Shared from WPS Office: https://activity.wps.com/wpsoffice2020
- [శానిటైజర్ పితామహుడు సెమ్మెల్వీస్](https://teluguwonders.com/ignaz-philippe-semmelweis/): కరోనా భయంతో ఇప్పుడు ప్రపంచమంతా సబ్బులు, శానిటైజర్లతో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే… సూక్ష్మక్రిములను చంపడానికి శానిటైజర్ వాడాలని మొదట చెప్పింది ఎవరో తెలుసా?.. ఆస్ట్రియాలోని వియన్నా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన(1946లో) ఇగ్నజ్ ఫిలిప్ సెమ్మెల్వీస్ అనే డాక్టర్![the_ad id=”4846″] వియన్నా ఆసుపత్రిలో రెండు ప్రసూతి వార్డులుండేవి. ఒక దాంట్లో పురుష వైద్యులు, వైద్య విద్యార్థులు, మరో వార్డులో నర్సులు, ఆయాలు సేవలు అందించేవారు. ఆసుపత్రిలో ప్రసూతి సమయంలో చాలామంది గర్భిణులు మరణించేవారు. వారిని రక్షించాలనే పట్టుదలతో సంబంధిత కారణాలపై డాక్టర్ ఇగ్నజ్ అన్వేషించారు. పురుష వైద్యులున్న వార్డులో మరణాల సంఖ్య ఎక్కువగా, నర్సులున్న వార్డులో తక్కువగా ఉండటాన్ని గమనించారు. దీనిపై మరింత లోతుగా పరిశోధించగా మరో భయంకరమైన విషయం వెల్లడైంది. పురుష వైద్యులు ఆసుపత్రిని ఆనుకునే ఉండే శవాగారంలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసేవారు.[the_ad id=”4846″] అప్పుడు వారి చేతులకు రక్తపు మరకలు, ఇతర సూక్ష్మజీవులు అంటుకునేవి. వైద్యులు నేరుగా ప్రసూతి...
- [హైడ్రాక్సీ క్లోరోక్విన్ వెలుగు రేఖ!](https://teluguwonders.com/who-invented-hydroxychloroquine/): మలేరియాను మట్టుబెట్టే విశేష ఔషధంగా గుర్తింపు పొందిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు… ప్రస్తుతం కరోనాకు కళ్లెం వేసేందుకూ ఉపయోగపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా మన ప్రధాని మోదీకి ఫోన్ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు పంపాలని కోరారంటే వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారతదేశానికి ఈ ఘనత దక్కుతోందంటే దీని వెనుక ఓ మహానుభావుడు ఉన్నారు. ఆయనే భారత రసాయన శాస్త్ర పితామహుడు . ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు మనం హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను పంపించే సామర్థ్యం సాధించామంటే అప్పట్లో ప్రఫుల్ చంద్రరే సాగించిన అపూర్వ కృషే కారణం. ఎవరీ రే? 1861 ఆగస్టు 2న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని రరూలీ-కటిపార గ్రామం (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది)లో జన్మించారు ప్రఫుల్చంద్ర రే. ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత ఎడిన్బరో యూనివర్సిటీ నుంచి 1887లో డీఎస్సీ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కళాశాలలో 1892 వరకూ రసాయన...
- [ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు](https://teluguwonders.com/dead-body-all-the-country/): గ్వయాకిల్:[the_ad id=”4846″] ఈక్వెడార్లో దుర్భర పరిస్థితి ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు [the_ad id=”4846″] క్విటో: కరోనాపై నిర్లక్ష్యం ఈక్వెడార్ను హృదయవిదారక పరిస్థితుల్లోకి నెట్టేసింది. భౌతిక దూరం పాటించడంలో విఫలం కావడం, కొందరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ దేశానికి శాపంగా పరిణమించాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొవిడ్ వ్యాప్తిని మరింతగా ఎగదోశాయి. అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే శవపేటికలు కూడా దొరకడంలేదు. మృతదేహాలను వీధుల్లో ఫుట్పాత్లపై వదిలేస్తున్నారు. గ్వయాకిల్ నగరంలో పరిస్థితి మరీ దుర్భంగా ఉంది. [the_ad id=”4846″] ఎందుకిలా? కేవలం 1.7 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్లో రోగుల సంఖ్య, మరణాల నిష్పత్తి ఎక్కువగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఈ దేశానికి స్పెయిన్తో విడదీయలేని బంధం ఉంది. ఇక్కడ అధికారిక భాష స్పానిష్. ఈక్వెడార్ వాసులు స్పెయిన్, ఇటలీలకు వలస వెళుతుంటారు. ప్రస్తుతం ఈ రెండు దేశాలు కరోనా వైరస్కు కేంద్రాలుగా మారిపోయాయి. ఫిబ్రవరి 29న 70...
- [కరోనా టెస్ట్ ఇలా చేస్తారు..](https://teluguwonders.com/covid-19-test/): హైదరాబాద్ – కరోనా రోగ నిర్ధారణ ఎలా చేస్తారు.. దీని కోసం ఏ విధమైన పరీక్షలు చేస్తారు. ఇప్పడు అందరిలోనూ దీనిపై ఎన్నో సందేహాలు.అందుకే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ పరీక్షలు విధానంపై ఒక నోట్ విడుదల చేసింది.. కరోనా టెస్ట్ ల పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రకటన విడుదలైంది.. వివరాలలోకి వెళితే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారీన పడుతున్న బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఏ మాత్రం అనుమానంగా ఉన్నా. ప్రజలను క్వారంటైన్కు తరలిస్తున్నారు. అయితే అక్కడ టెస్టుల్లో భాగంగా ముందుగా కరోనా వైరస్ ఉందని అనుమానిస్తున్న వ్యక్తి నోటి నుంచి లాలజలాన్ని సేకరిస్తారు. తడి దగ్గు ఉన్న వారి నుంచి కఫాన్ని కూడా తీసుకుంటారు. కరోనా ముఖ్యంగా ఊపిరితిత్తులపై దాడి చేసే వైరస్ కావడంతో ఇప్పటి వరకైతే బాడీ ఫ్లూయిడ్స్ను చెక్ చేసినట్టు ఆధారాలు లేవు. శాంపిల్స్...
- [కరోనా ఎఫెక్ట్: దేశవ్యాప్తంగా 13 కోట్ల ఉద్యోగాలకు కోత](https://teluguwonders.com/13cr-jobs-lost/): కరోనా ఎఫెక్ట్ దాదాపు 13 కోట్లమంది ఉద్యోగాలకు గండంగా దాపురించింది. నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్), పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) లెక్కల ఆధారంగా అంత మంది ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదంలో పడ్డాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ డేటా ఆధారంగా జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్ యూ) సెంటర్ ఫర్ ఇన్ఫారల్ సెక్టర్ అండ్ లేబర్ స్టడీస్ ప్రొఫెసర్, హ్యూమన్ డెవలప్మెంట్ ఎకనామిస్ట్ సంతోష్ మెహ్రోత్రా, పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్ స్టడీస్ ప్రొఫెసర్ జజతీ కె. పరీదాలు కలిసి ‘ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ క్రైసిస్: రైజింగ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ అండ్ ఫాలింగ్ నాన్ అగ్రికల్చరల్ జాబ్ గ్రోత్’ అనే పేపర్ను పబ్లిష్ చేశారు. దేశమంతటా 49.5 కోట్లమంది ఉద్యోగులున్నారని అందులో పేర్కొన్నారు. 2017-18లో 3 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయనుకున్నా 46.5 కోట్ల మంది ఎంప్లాయీస్ ఉన్నారంటున్నారు. అందులో జాబ్ సెక్యూరిటీ, ఎలాంటి సోషల్సెక్యూరిటీ లేని...
- [కోవిడ్-19 లక్షణాలు నాలో కనిపించలేదు.. కానీ పాజిటివ్గా నిర్థారణ](https://teluguwonders.com/diya-naidu/): ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీనిపై విజయం సాధించి రికవర్ అయ్యారు. అలాంటి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇక ప్రధాని మోడీ గత ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్లో కూడా కరోనా పై విజంయ సాధించిన వారితో మాట్లాడిని విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరుకు చెందిన దియా నాయుడు అనే మహిళ కరోనా బారిన పడి దాన్ని జయించింది. ఆమె అనుభవాలను పంచుకుంది. కరోనా బారిన పడిన బెంగళూరుకు చెందిన దియా నాయుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. ముందుగా కరోనావైరస్ లక్షణాల గురించి మాట్లాడిన దియానాయుడు… ప్రభుత్వాలు ఈ వ్యాధికి గురించి కొన్ని లక్షణాలను...
- [డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు](https://teluguwonders.com/extend-driving-licence/): [the_ad id=”4846″] డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర రహదారి, రవాణా శాఖ వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలపరిమితి ముగిసిపోయే డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల పర్మిట్లు, రిజస్ట్రేషన్ పత్రాల చెల్లుబాటు గడువును జూన్ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం సూచనలు జారీ చేసింది. లాక్డౌన్ కారణంగా ఈ పత్రాల నవీకరణలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫిట్నెస్, అన్నిరకాల పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్తో పాటు, మోటారు వాహనాల నిబంధనల కిందికి వచ్చే ఇతర అన్ని రకాల డాక్యుమెంట్లకూ దీన్ని వర్తింపజేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తపాలా పూర్తిస్థాయి సేవలు(Opens in a new browser tab) Copy linkఎగుమతి నిలిపివేసిన...
- [తపాలా పూర్తిస్థాయి సేవలు](https://teluguwonders.com/%e0%b0%a4%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2%e0%b0%be-%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%87%e0%b0%b5%e0%b0%b2%e0%b1%81/): [the_ad id=”4846″] తపాలా పూర్తిస్థాయి సేవలు నేటి నుంచే ఆసరా పింఛన్ల పంపిణీకీ సన్నద్ధం హైదరాబాద్, హన్మకొండలో ఇంటి వద్దకే సేవలు హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో తపాలా శాఖ 24వ తేదీ నుంచి రాష్ట్రంలో పరిమితంగా సేవలు అందిస్తోంది. హైదరాబాద్లోని ప్రధాన తపాలా కార్యాలయం (జీపీఓ) సహా రాష్ట్ర వ్యాపంగా 37 ప్రధాన కార్యాలయాలే పనిచేస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు ఐదువేల శాఖల ద్వారా ఉత్తరాల బట్వాడా, నగదు లావాదేవీలు, ఇండియా పోస్ట్పేమెంట్ బ్యాంకు, మనీయార్డర్, ప్రీమియం చెల్లింపుల వంటి అన్ని సేవలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయించినట్టు తెలంగాణ సర్కిల్ ప్రధాన పోస్టుమాస్టర్ జనరల్ సంధ్యారాణి తెలిపారు. ‘‘విమానాలు, రైళ్లు రద్దవడం, రోడ్డు రవాణా స్తంభించిన నేపథ్యంలో స్పీడ్ పోస్టు సేవలపై మాత్రం ప్రభావం ఉంటుంది. [the_ad id=”4846″] హైదరాబాద్, హన్మకొండ శాఖల పరిధిలో నాలుగు రోజులుగా నగదు లావాదేవీలు, స్పీడ్ పోస్టు, రిజిస్టర్...
- [Jobs jobs jobs !!!!](https://teluguwonders.com/jobs-jobs-jobs/): టెన్త్ తర్వాత? పాలిటెక్నిక్ కోర్సులు పదో తరగతి పూర్తవగానే ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే అవకాశాన్ని పాలీసెట్ కల్పిస్తోంది. ఉద్యోగంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇది చక్కని దారి. ర్యాంకు సాధించి పాలిటెక్నిక్ కోర్సులో చేరితే చదువుకుంటూనే ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు. ఈ డిప్లొమా అందుకున్న వెంటనే కొన్ని రకాల కొలువుల్లో చేరేందుకు అర్హత లభిస్తుంది. ప్రవేశ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఎంట్రన్స్ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మెరుగైన కళాశాలలో సీటు పొంది, సాంకేతిక కెరియర్కు మేలైన బాట వేసుకోవచ్చు! *హైస్కూలు స్థాయి నుంచే నేటితరానికి కెరియర్పై కచ్చితమైన ప్రణాళికలు ఉంటున్నాయి. టెక్నాలజీలపై పట్టు పెంచుకోవడం, వేగంగా స్థిరపడటం లక్ష్యంగా సాగుతున్నారు. అందుకే కొత్త రంగాల ఆవిర్భావం, వాటికి సంబంధించి వస్తున్న స్పెషలైజేషన్లు, అందుబాటులోకి వస్తున్న కొత్త కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. మూస ధోరణిలో కాకుండా కొత్త దారుల్లో కెరియర్ను మలచుకోవాలనుకుంటున్నవారూ ఉన్నారు. వాళ్లు తాము ఎంచుకున్న రంగంలో ముందుకు...
- [సామాజిక దూరం పాటించే సమయంలో ఉద్యోగ విధుల నిర్వహణ ఇలా](https://teluguwonders.com/work-from-home-plan/): ఈ వారం ఎంతో కఠినంగా గడుస్తున్నట్లు అనిపిస్తోంది, కదా? ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ వర్క్ ఎట్ హోమ్ గురించి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు లేదా ప్రస్తుతం ఆ ఆలోచన చేస్తుండవచ్చు. అంతరాయం లేని ఇంటర్నెట్ నెట్వర్క్, మొబైల్ పరికరాలతో మీరు మీ ఉద్యోగ విధులను క్లౌడ్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. ఆఫీస్ నుంచి ఉద్యోగ విధులు ఎలా నిర్వహిస్తారో అంతే తేలికగా ఇంటి నుంచి కూడా పనులను చక్కబెట్టేయవచ్చు. ఇలా రిమోట్ వర్క్ చేసేందుకు మీకు సరైన టెక్నాలజీ మాత్రమే అవసరం. ఒకటి లేదా రెండు రోజుల పాటు ఇలా ఇంటి నుంచి విధులు నిర్వహించడం అంటే ఏదో కలను సాకారం చేసుకున్నట్లు ఉండవచ్చేమో కానీ, వారం దాటి ఇలా చేయాలంటే మాత్రం విసుగు, కష్టం మాత్రమే కాదు… కొంతమేర స్ఫూర్తి కూడా మిస్ అవుతుంది. ఒకవేళ వర్క్ స్పేస్కి, లివింగ్...
- [కోవిడ్ బలహీన పడింది](https://teluguwonders.com/nageswara-reddy-abt-covid19/): భారత్కు వచ్చేసరికి రూపు మార్చుకుంది ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.డి.నాగేశ్వరరెడ్డి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ భారత్కు వచ్చేసరికి దాని రూపు మార్చుకుని బలహీనపడిందని ప్రముఖ గ్యాస్ట్రొ ఎంటరాలజిస్ట్ డా.డి.నాగేశ్వరరెడ్డి చెప్పారు. చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వైరస్.. అక్కడ బలపడి యూరప్ దేశాలకు విస్తరించిందని, అప్పటికే మ్యుటేషన్ (రూపాంతరం) చెంది ఇటలీలో బీభత్సం సృష్టించిందని తెలిపారు. ఆ తర్వాత మెల్లగా స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో విస్తరించాక, ఇండియాకు చేరిందన్నారు. అయితే ఆసియా దేశాలకు వచ్చేసరికి మరోసారి మ్యుటేషన్ చెంది వైరస్ బలహీన పడిందని చెప్పారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రొ ఎంటరాలజీ అధినేత డా.డి.నాగేశ్వరరెడ్డి వైరస్ గురించి ఓ ఛానెల్తో మాట్లాడుతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. – వుహాన్ నుంచి ఇటలీకి వైరస్ చాలా ప్రాథమిక దశలోనే వెళ్లింది– మొత్తం మూడు మ్యుటేషన్లు జరిగినట్టు మనకు పరిశోధనల్లో తేలింది– ఇటలీకి వెళ్లిన సమయంలో జరిగిన మ్యుటేషన్ బలంగా ఉంది. అందుకే ఎక్కువ ప్రభావం చూపించింది. ఈ మ్యుటేషన్లలో...
- [భారత్ లాక్ డౌన్ చూసి ప్రపంచం షాక్…!](https://teluguwonders.com/lockdown-india/): భారత్ అనేది జనాభా ఉన్న దేశం. ఇక్కడ నిత్యం కోట్ల మంది పొట్ట కూటి కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. రోజు వారీ కూలీలు ఎక్కువగా ఉండే దేశం మనది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత మంది కూలీలు ఉన్న దేశం ఏ ఒక్కటి లేదు. ఈ విషయం అందరికి స్పష్టంగా తెలుసు. భారత్ లో లాక్ డౌన్ ని ప్రకటించారు. ఈ లాక్ డౌన్ తో చాలా మంది కూలీలు ఇప్పుడు తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన కూలీలు ఇప్పుడు ఆత్మహత్య లు కూడా చేసుకునే పరిస్థితి మన దేశ౦లో నెలకొంది. లాక్ డౌన్ ని ప్రకటించడం అంటే సాధారణ విషయం కాదు. ఇప్పుడు ఈ లాక్ డౌన్ చూసి ప్రపంచం మొత్తం కూడా షాక్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. లాక్ డౌన్ ని భారత్ ప్రకటించే అవకాశం లేదని భావించారు అందరూ...
- [వెంట వెంటనే ఇండియా కి గుడ్ న్యూస్ లు .. !](https://teluguwonders.com/good-news-to-india/): మొన్నటి వరకూ భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నా గాని ఎవరూ కూడా కోలుకున్న దాఖలాలు లేవు. అయితే ఇటీవల రెండు రోజుల నుంచి కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది కాస్తంత ఊరట నిచ్చే విషయమని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 21 రోజులు పాటు లాక్డౌన్ మోడీ ప్రకటించారు. మందులేని ఈ వైరస్ నుండి తప్పించుకోవాలి అంటే ముందుగా వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలని అందుకే లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. చాలా రాష్ట్రాలు లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నా భారతదేశం మొత్తం అత్యంత బాధ్యతాయుతంగా లాక్డౌన్ అనుసరించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా లాక్డౌన్ ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కాగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న గాని మరోపక్క డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య...
- [కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ను అందించిన భారతీయ శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్ దఖావే భోసలే](https://teluguwonders.com/maid-inidiakit/): కొత్త కరోనావైరస్ మీద పోరాటంలో ప్రజలకు తగినంతగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయటం లేదని భారతదేశం విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే.. ఒక వైరాలజిస్ట్ కృషితో ఆ పరిస్థితి మారబోతోంది. ఆ వైరాలజిస్ట్ ఒక బిడ్డకు జన్మనివ్వటానికి కేవలం కొద్ది గంటల ముందు.. దేశీయంగా కరోనావైరస్ టెస్టింగ్ (పరీక్ష పరికరం)ను తయారు చేసి అందించారు. మొట్టమొదటి మేడిన్ ఇండియా కరోనావైరస్ టెస్టింగ్ కిట్ గురువారం మార్కెట్లోకి వచ్చింది. ఫ్లూ లక్షణాలు గల రోగులకు కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఉందా, లేదా అనేది నిర్ధారించటానికి మరింత ఎక్కువ మందికి పరీక్షలు చేయవచ్చుననే ఆశలను ఇది పెంచింది. పుణెలోని ‘మైల్యాబ్ డిస్కవరీ’ అనే సంస్థ.. కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను తయారు చేసి, విక్రయించటానికి పూర్తి స్థాయి అనుమతి పొందిన తొలి భారతీయ సంస్థగా నిలిచింది. ఆ సంస్థ ఈ వారంలో 150 కిట్లను తయారు చేసి పుణె, ముంబై, దిల్లీ, గోవా, బెంగళూరుల్లోని డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు పంపించింది....
- [Register yourself for the Janata Curfew by visiting below link https://pledge.mygov.in/janatacurfew/](https://teluguwonders.com/register-yourself-for-the-janata-curfew-by-visiting-below-link-https-pledge-mygov-in-janatacurfew/): [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] Register yourself for the Janata Curfew by visiting below link https://pledge.mygov.in/janatacurfew/ I have done and received my certificate. [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″]
- [విశ్వసనీయ వార్తలే నమ్మండి be aware from false news](https://teluguwonders.com/dont-trust-social-media-messages/): [the_ad id=”4846″] విశ్వసనీయ వార్తలే నమ్మండి కరోనా.. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా, ఏ ఇద్దరి మధ్యనైనా దీనిపైనే చర్చ. సోషల్ మీడియాలో ఓ వార్త వస్తుంది… ఓ పోస్టు చూస్తాం.. ఎన్నో అనుమానాలు రేగుతాయి.. నిత్యం రకరకాల రూపాల్లో ఎన్నో వార్తలొస్తున్నాయి. వీటిలో తప్పక తెలుసుకోదగ్గ విశ్వసనీయమైన సమాచారమూ ఉంటోంది.. కాదనలేం. తప్పుడు ప్రచారాలూ, వదంతులే ఎక్కువ ఉంటున్నాయి. కొవిడ్-19పై సరైన, అవసరమైన సమాచారం కాకుండా దుష్ప్రచారాలను నమ్మితే ప్రజల్లో అనవసర భయాందోళనలు రేగుతాయి. మానసిక ఒత్తిడీ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారిని కట్టడి చేయాలంటే శారీరక ఆరోగ్యమే కాదు.. మానసికంగాను ప్రజలు దృఢంగా ఉండటం చాలా అవసరమని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. కరోనాపై భయాందోళనలను ఎలా దూరం చేసుకోవచ్చో సూచిస్తున్నారు. [the_ad id=”4846″] ఏ వార్తలను నమ్మాలి? కరోనా ఉనికి ప్రపంచానికి తెలిసింది మొదలు వార్తా పత్రికలు, టీవీ ఛానెళ్లు, ఇతర ప్రసార మాధ్యమాల్లో ఎన్నో వార్తలొస్తున్నాయి. మరోవైపు సోషల్...
- [ముందుజాగ్రత్తే శ్రీరామరక్ష: KCR](https://teluguwonders.com/social-awareness/): [the_ad id=”4846″] ముందుజాగ్రత్తే శ్రీరామరక్ష స్వీయ నియంత్రణతో కరోనా కట్టడి ప్రార్థనా మందిరాల్లోకి భక్తుల్ని అనుమతించొద్దు ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాల రద్దు రాష్ట్రాన్ని, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం విదేశీయుల కోసం ఊరూరా సర్వే చేస్తాం యథాతథంగా ప్రభుత్వ కార్యకలాపాలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి [the_ad id=”4846″] రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు, మార్కెట్లో నిత్యావసర సరకుల అమ్మకాలు, కొనుగోళ్లు యథాతథంగా కొనసాగుతాయి. సరకులకు కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్నందున ఆ దుకాణాలు నడపాలని నిర్ణయించాం. సరకులను దాచి అమ్మే బ్లాక్ మార్కెట్గాళ్లను ఉపేక్షించం. కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో అంత భయానక పరిస్థితులేం లేవు. కాకపోతే అందరూ తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – కేసీఆర్ ముందుజాగ్రత్తలే కరోనా నుంచి శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిద్దామని.. రాష్ట్రాన్ని, దేశాన్ని...
- [జనతా కర్ఫ్యూ Janata Karfu](https://teluguwonders.com/janata-karfu/): [the_ad id=”4846″] జనతా కర్ఫ్యూ ఎవరూ బయటికి రావొద్దు సామాజిక దూరం పాటిద్దాం 22న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకూ ఇళ్లలోనే ఉండి సంకల్ప బలం నిరూపిద్దాం ప్రపంచ యుద్ధాలకు మించి కరోనా ప్రభావం వైరస్ను ఎదుర్కోవడానికి అసాధారణ సంయమనం అవసరం యావత్ జాతికి ప్రధాని మోదీ పిలుపు దేశ వాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో యావత్ జాతి అప్రమత్తం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలకు ఆయన స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ప్రపంచ యుద్ధాలకు మించిన ప్రభావాన్ని ఈ వైరస్ చూపుతోందని, ప్రజల సహకారం లేకపోతే భారత్లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో దీన్ని ఎదుర్కోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ మందులేని ఈ రోగం నుంచి రక్షించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మందు అని పేర్కొన్నారు. అందుకు నాందిగా ఈనెల 22 ఆదివారం ఉదయం 7 గంటల...
- [Coronavirus latest updates: 276 Indians, including 255 in Iran, infected abroad, says MEA](https://teluguwonders.com/coronavirus-latest-updates-276-indians-including-255-in-iran-infected-abroad-says-mea/): Coronavirus latest updates: The Indian Army reported its first case of the coronavirus after a 34-year-old soldier from the Ladakh Scout regiment tested positive for the infection in Leh, army said on Wednesday as the total number of cases in India climbed to 147 after several states reported fresh cases of COVID-19. Here is a look at the latest developments from India and around the world — 276 Indians, including 255 in Iran, infected with coronavirus abroad: MEA As many as 276 Indians have been infected with coronavirus abroad, including 255 in Iran, 12 in UAE and five in Italy,...
- [50 ఏళ్లు దాటిన పెద్దల కోసం హైదరాబాద్లో స్వయంవరం](https://teluguwonders.com/hyderabad-age-above-50/): [the_ad id=”4846″] 50 ఏళ్లు దాటిన పెద్దలకు హైదరాబాద్లో స్వయంవరం జరిగినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, తోడు-నీడ, అనుబంధ్ ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో తొలిసారి హైదరాబాద్లో 50 ఏళ్లు దాటిన పెద్దలకు స్వయంవరం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. [the_ad id=”4846″] ఆదివారం దోమల్గూడలోని ఏవీ కళాశాలలో నిర్వహించిన 50 ఏళ్లు దాటిన పెద్దలకు స్వయంవరానికి విశేష స్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పెద్దలు హాజరయ్యారు. 50-90 ఏళ్ల వయసువారిలో అసలు పెళ్లి కానివారు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారు దాదాపు 400 మంది వరకు వచ్చారని కథనంలో రాశారు. భర్త చేతిలో మోసపోయిన మహిళలు, భార్య చేతిలో మోసానికి గురైన భర్తలు, భార్యను కోల్పోయిన భర్తలు, భార్య చనిపోవడంతో పిల్లలు తమను పట్టించుకోని వారు ఇందులో పాల్గొని తమ సహచరులు ఎలా ఉండాలో అభిప్రాయాలు తెలియజేశారు. కౌన్సెలింగ్ తర్వాత వివాహ...
- [LIVE కరోనావైరస్: వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగిన 64 మందికి కరోనా లక్షణాలు](https://teluguwonders.com/live-covid-19/): [the_ad id="4846"] [the_ad id="4846"] కరోనావైరస్ ప్రపంచ మహమ్మారిగా మారుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నవారికి పరీక్షలు నిర్వహించి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 666 మంది కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కోవిడ్-19 అదుపు, నియంత్రణ, నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు శుక్రవారం ఉదయం ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు [...]
- [ఏకగ్రీవమైతే భారీ నజరానా!](https://teluguwonders.com/government-offers-huge-price-money-to-make-war-one-side/): గ్రామ సర్పంచ్, వార్డు పదవులతో సహా ఏకగ్రీవమైన గ్రామాలకే వర్తింపు 2 వేలలోపు జనాభా ఉండే గ్రామం ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు పది వేల జనాభా ఉండే గ్రామం ఏకగ్రీవమైతే రూ.20 లక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించనుంది. ఇలా ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను...
- [కాడి కింద పడేసిన 'కొత్త పలుకు'..!!!వై.వి.రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్](https://teluguwonders.com/ysrcp001/): కాడి కింద పడేసిన ‘కొత్త పలుకు’..!!!…………………………………వై.వి.రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్……………………………….. ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు ముందే ఓటమికి టీడీపీ నేతలు ఓటమికి మానసికంగా సిద్ధమయ్యారు. శనివారం చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే ఆయన కూడా ఓటమిని అంగీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘కొత్త పలుకు’ కూడా ముందుగానే ఓటమిని అంగీకరించింది. చంద్రబాబు నాయుడు, కొత్త పలుకు ఏడుపంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ మీదనే. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాస్వామ్యప్రియులు ఆహ్వానిస్తున్నారు. కొత్తగా తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం..ఎన్నికల్లో ఎవరైనా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్ కేసులు పెడతారు. ఈ తరువాత జైలుకు పంపుతారు. డబ్బు, మద్యంతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ కలుషితమైంది. దేశం మొత్తం మీద ఏపీలోనే అత్యంత...
- [చీర కట్టుకుని క్రికెట్ ఆడిన మిథాలీ రాజ్..](https://teluguwonders.com/%e0%b0%9a%e0%b1%80%e0%b0%b0-%e0%b0%95%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%86/): మిథాలీరాజ్ చీర కట్టుకొని క్రికెట్ ఆడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారిందని ‘ఈనాడు‘ కథనం తెలిపింది.ఈ వీడియోను మిథాలీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.కట్టుబాట్లు తెంచుకుని అమ్మాయిలు ఎదుగుతున్నారని చెప్పడానికి ఆమె చీరకట్టులో క్రికెట్ ఆడారు.మహిళా క్రికెట్లో సచిన్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకున్న క్రికెటర్ మిథాలీ రాజ్.ఇండియన్ విమెన్ క్రికెట్ టీంని ఎక్కువ కాలం కెప్టెన్ గా నడిపించిన ఘనత ఆమె సొంతం విమెన్ క్రికెట్ కి ఎలాంటి ప్రాధాన్యత లేని రోజుల నుంచి ఇప్పుడు మెన్స్ క్రికెట్ తో సమానమైన గుర్తింపు తీసుకొచ్చే వరకు ఆమె ప్రయాణం కొనసాగింది. ’20+ ఏళ్ల సుదీర్ఘ కెరీర్. ఎదుర్కోని ఆటుపోట్లు లేవు. పడని కష్టం లేదు. పురుషుల క్రికెట్ నీడలో ఎదిగి దిగ్గజంగా మారింది మిథాలీరాజ్. భారత మహిళల క్రికెట్ జట్టు సారథిగా ఆమె కీర్తి ఆకాశాన్ని తాకింది. కట్టుబాట్లను దాటి అమ్మాయిల ఆటకు దశ, దిశ చూపించింది. ఖేల్...
- [Bodo Peace Accord 2020: PM Modi announces Rs 1500 crore package for Bodo areas](https://teluguwonders.com/bodo-peace-accord-2020-pm-modi-announces-rs-1500-crore-package-for-bodo-areas/): [the_ad id=”4846″]Bodo Peace Accord 2020: PM Modi announces Rs 1500 crore package for Bodo areas During his first visit to Assam following the signing of tripartite Bodo Peace Accord 2020, PM Modi announced Rs 1500 crore package for Bodo areas of the state. The announcement was made by the Prime Minister while addressing a celebratory rally at Kokrajhar in Assam. In his address to the people of the region, PM Modi said that the Bodo Peace Accord 2020 signed between All Bodo Students Union (ABSU), National Democratic Front of Bodoland (NDFB) and the Assam Government will bring “an end a...
- [Ram Mandir Trust: PM Modi announces setting up of ‘Shri Ram Janmabhoomi Teerth Kshetra’](https://teluguwonders.com/ram-mandir-trust-pm-modi-announces-setting-up-of-shri-ram-janmabhoomi-teerth-kshetra/): Ram Mandir Trust: PM Modi announces setting up of ‘Shri Ram Janmabhoomi Teerth Kshetra’: The Union Cabinet approved the setting up of Ram Mandir Trust on February 5, 2020. This was announced by Prime Minister Narendra Modi in the Parliament names as ‘Shri Ram Janmabhoomi Teerth Kshetra The Prime Minister stated that the trust will be named as „Shri Ram Janmbhoomi Teerth Kshetra‟. PM Modi also announced that the Ram Mandir Trust will be completely free to take decisions on the construction of Lord Rama’s temple in Ayodhya. Union Home Minister Amit Shah tweeted saying that there will be...
- [Your Cable And DTH Bills Will Be More Affordable Now](https://teluguwonders.com/your-cable-and-dth-bills-will-be-more-affordable-now/): DTH Bills Will Be More Affordable Now,Your cable TV and direct to home (DTH) subscriptions should now be a bit more affordable. The Telecom Regulatory Authority of India (TRAI) finalized the second amendment of the new tariff order earlier this year, called NTO 2.0 and that is now applicable. The previous tariff order had been implemented early last year. Broadcasters have to now offer revised prices of the ala-carte channels and bouquets and the Distribution Platform Operators (DPO) have to notify consumers to switch to these tariffs, if they haven’t already. Consumers who have cable TV subscriptions or have an...
- [Srimukhi pics](https://teluguwonders.com/srimukhi/)
- [Deepthi Sunaina Red Saree Videos](https://teluguwonders.com/deepthi-sunaina-red-saree-videos/): Deepthi Sunaina Red Saree Videos [the_ad id=”4846″] [the_ad id=”4846″] Deepthi Sunaina Red Saree Videos [the_ad id=”4846″] Follow https://www.instagram.com/deepthi_sunaina/?hl=en Ileana hot glamour gallery [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″]
- [Sonam Kapoor On Fashion, Fame And Feminism For The MeToo Generation](https://teluguwonders.com/sonam-kapoor-on-fashion/): [the_ad id=”4846″] Sonam Kapoor On Fashion, Fame And Feminism For The MeToo Generation: Fashion, feminism, Time’s Up, Me Too… Olivia Phillips puts the world to rights with actress Sonam Kapoor, the Bollywood royal with a rebel heart Sonam Kapoor is holding court in a palatial, window-filled duplex suite in Abu Dhabi’s Jumeirah Saadiyat hotel, bathed in the kind of golden, streaming sunlight that definitely helps with the whole untouchable, movie-star glow thing. Surrounded by tea, cake and her loyal coterie of ladies-in-waiting, there’s a distinct Marie Antoinette vibe – minus the wigs, as far as I can tell. She’s even corseted...
- [శుభ్రతే వైరస్కు చక్కటి మందు](https://teluguwonders.com/news-about-coronavirus/): [the_ad id=”4846″]శుభ్రతే కరోనా వైరస్ చక్కటి మందు ***** కరచాలనం చేయకపోవడం మేలు ** ***కళ్లు, ముక్కు నులుముకోవద్దు కరోనా వైరస్ మన గడపదాకా వచ్చిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం శ్రేయస్కరమంటున్నారు. వైరస్ సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య సగటున 1% మాత్రమేననీ మృతుల్లోనూ 40% మందికిపైగా రోగ నిరోధకశక్తి తక్కువున్న 60 ఏళ్లకు పైబడిన వారని చెబుతున్నారు. కరోనా వైరస్ వైద్య నిపుణుల సూచనలివే[the_ad id=”4846″] * వైరస్ నేరుగా మన శరీరంలోని ఏదో ఒక భాగంపై ప్రభావం చూపుతుందని చెప్పలేం. కరోనా వైరస్ విషం కాదు… కాబట్టి సోకినవారు తక్షణం చనిపోరు. చైనాలో చాలామంది కోలుకుంటున్నారు. ఇది ఎవరికైనా సోకితే 14 రోజుల్లోపు బయట పడుతుంది. లేదంటే ఏమీ లేదన్నట్లే లెక్క. * కరోనా వైరస్ వ్యాప్తి చెందాలంటే ఏదైనా...
- [Ileana hot glamour gallery](https://teluguwonders.com/ileana-hot-gallery/)
- [Anasuya glamour gallery today](https://teluguwonders.com/anasuya-hot-pics/)
- [ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు పుట్టారు](https://teluguwonders.com/6-babys-in-one-delivery/): [the_ad_placement id=”slide”] [the_ad_placement id=”incontent”] [the_ad_placement id=”aftercontent”] మధ్యప్రదేశ్లో ఓ మహిళకు ఒకే కాన్పులో ఏకంగా ఆరుగురు శిశువులు పుట్టారని సాక్షి తెలిపింది. షివోపూర్ జిల్లాకు చెందిన మూర్తి మాలే(22) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ప్రసవించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. తక్కువ బరువు కారణంగా ఆడపిల్లలిద్దరూ పుట్టిన కాసేపటికే మరణించారు. మిగతా నలుగురు శిశువులకు ఇంటన్సెవ్ కేర్లో చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు శిశువుల మొత్తం బరువు కేవలం 3.65 కేజీలు. https://teluguwonders.com/category/india/ [the_ad_placement id=”adsense-in-feed”]
- [పవన్ ఫస్ట్లుక్ ఎప్పుడంటే?](https://teluguwonders.com/pavan-first-look/): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చి .. వరుసగా సినిమాలు మొదలు పెట్టబోతున్నాడు. ఒకటి కాదు రెండు .. ఏకంగా నాలుగు సినిమాలు క్యూ లో ఉన్నాయి. ప్రస్తుతం అయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం హైద్రాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నవిషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ ఏప్రిల్ తో పూర్తీ అవ్వడం .. మే లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయడానికి ఈ చిత్ర టీమ్ అప్పుడే రెడీ అయిపోయింది. పవన్ ఫాన్స్ ఏంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా .. మార్చ్ 2న ? ఏంటి షాక్ అవుతున్నారా. మీరు వింటున్నది నిజమే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ న్యూ లుక్ ఎలా ఉంటుందో...
- [మద్యం మానాలంటే.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు..!!మద్యం మానాలంటే.. ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు..!!](https://teluguwonders.com/stop-liquor/): stop liquor
- [నేటి నుంచి వెబ్సైట్లో ఇంటర్ హాల్టికెట్లు](https://teluguwonders.com/%e0%b0%a8%e0%b1%87%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%b5%e0%b1%86%e0%b0%ac%e0%b1%8d%e2%80%8c%e0%b0%b8%e0%b1%88%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%87/): నేటి నుంచి వెబ్సైట్లో ఇంటర్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరుకావచ్చు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ‘ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్ హాల్టికెట్లను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంటర్బోర్డు వెబ్సైట్ tsbie.cgg.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ప్రిన్సిపాల్, ఇతర అధికారుల సంతకం అవసరం లేదు’ అని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ స్పష్టంచేశారు. మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆమె గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపాళ్లు ఎవరూ విద్యార్థుల ఇంటర్ హాల్టికెట్లను ఆపవద్దని సూచించారు. సమస్యలుంటే ఫిర్యాదు చేయండి విద్యార్థులకు సమస్యలుంటే జిల్లా పరిధి డీఐఈఓ కార్యాలయంలోని జిల్లా కంట్రోల్ రూమ్లో లేదా ఇంటర్బోర్డు వెబ్సైట్లోని గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్(బిగ్ఆర్ఎస్) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చిత్రారామచంద్రన్ పేర్కొన్నారు. ఇంటర్బోర్డులో రోజూ ఉదయం 6...
- [Chicken, egg mela attracts crowds](https://teluguwonders.com/chicken-egg-mela-attracts-crowds/): Chicken, egg mela attracts crowds It was an evening of fun, entertainment, and mouthwatering egg and chicken snacks to dispel misconceptions and drive home a message that there is no truth in the rumors that the dreaded Coronavirus (Covid19) will be spread by chicken. Worried that the baseless rumors linking the virus with chicken have hit the poultry industry and farmers, Telangana Poultry Federation, Telangana Poultry Breeders Association, National Egg Coordination Committee, and All India Poultry Development and Service Pvt Ltd., mounted a huge awareness campaign Chicken and Egg Melaat People’s Plaza, Necklace Road here on Friday. The widely publicized...
- [Facebook cancels developers conference due to coronavirus(COVID-19)](https://teluguwonders.com/facebook-cancels-developers-conference-due-to-coronavirus/): [the_ad id=”4846″] Facebook cancels developers’ conference due to coronavirus ( COVID-19 ) : Facebook on Thursday canceled its annual F8 developer’s conference, the biggest annual event for the US tech giant, over fears about the possible spread of the novel coronavirus ( COVID-19 ). So Facebook cancels developers’ conference due to coronavirus ( COVID-19 ) [the_ad id=”4846″] The gathering in the Silicon Valley city of San Jose which had been set for early May typically draws thousands of software makers from around the world who collaborate with the tech giant on its platform. [the_ad id=”4846″] “In light of the growing...
- [OnePlus 8 series will be launched on online, offline platforms](https://teluguwonders.com/oneplus-8-series-will-be-launched-on-online-offline-platforms/): https://www.oneplus.in/ Big Chinese smartphone Producer company OnePlus on Monday denied reports in which It was said that because of Coronavirus, the company launched its upcoming OnePlus 8 An offline show held for the series has been canceled. News portal Jizmochina last week OnePlus CEO Pete Lau’s Chinese Referring to the statement on microblogging platform Weibo said that The company did not have the upcoming 8 Series launching program due to Coronavirus Sakti and it will be unveiled only at the Livestream event. Spokesman Said, “due to the Coronavirus’s offline program launching the 8 Series The cancellation news is incorrect. OnePlus’s...
- [android one operating system](https://teluguwonders.com/android-one-operating-system/): [the_ad id=”4846″] What is Android One? android one operating system is a Google program where it is partnering with phone companies to create “high-quality” but low-cost Android smartphones. The program was announced in June by Pichai and India is the first country where the company is launching Android One phones. According to Google, the Android 1 os program is its attempt to create affordable smartphones so that billions of people who still use a feature phone can buy a smartphone. Of course, this is the stated aim. We suspect that Google has one more motive. With Android One it also...
- [వి వి వినాయక్కు మెగా పిలుపు.?](https://teluguwonders.com/chiru-called-vinayak/): వరుస ఫ్లాప్లతో చేతిలో సినిమాలు లేకుండా ఉన్న దర్శకుడు వి వి వినాయక్కు మెగా పిలుపు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ రైట్స్ తీసుకున్న రాంచరణ్. వి వి వినాయక్తో సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. సుకుమార్ లూసిఫర్ను తెలుగు ప్రేక్షకుల టేస్ట్కు తగ్గట్లుగా మల్చినట్లు తెలుస్తోంది. కథపై మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ సంతృప్తి వ్యక్తం చేయటంతో దర్శకున్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారట. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు ఎన్విఆర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. వి వి వినాయక్తో పాటు వంశీ పైడిపల్లి, శ్రీను వైట్ల పేర్లను పరిగణలోకి తీసుకున్న చిరంజీవి. చివరకు వినాయక్తో మూవీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారని, అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
- [Jai Sena Movie](https://teluguwonders.com/jai-sena-movie/): Jai Sena movie is an up[the_ad id=”4846″]coming Telugu Movie directed by V.Samudhra.Jai Sena movieis a dramatic movie starring Meka Srikanth and Preeti Sharma with Ravi Shankar as musician. Sunil also playing role in JaiSena movie. JaiSena movie SYNOPSIS JaiSena is a Telugu movie starring Meka Srikanth in a prominent role. It is a drama directed by V. Samudra with Ravi Shankar as musician, forming part of the crew. Book Tickets : https://in.bookmyshow.com/movies/jai-sena/ET00122997/ JaiSena Movie Cast Directed by: V. Samudhra Produced by: V. Sai Arun Kumar Written by: V. Samudhra Starring: Sunil & Srikanth Meka Music by: S. Ravi Shankar Cinematography:...
- [పెళ్ళికి ముందు శృంగారం నాకు ఓకే…!ready for romance before marriage!](https://teluguwonders.com/ready-for-romance-before-marriage/): [the_ad id=”4846″] ready for romance before marriage:మహేష్ బాబు సరసన, భరత్ అను నేను సినిమాలో నటించిన కియారా అద్వానీని చూసి చాలా మంది ఒక మాట అన్నారు. ఆమె త్వరలోనే టాప్ హీరోయిన్ అవుతుంది అంటూ కామెంట్స్ చేసారు. కాని ఆ తర్వాత ఆమె టాలీవుడ్ లో ఆఫర్లు వద్దని బాలీవుడ్ లో సినిమాల కోసం ప్రయత్నాలు చేసింది. అవి అక్కడ పెద్దగా ఫలించలేదు గాని ఆమెకు పాపులారిటి మాత్రం కాస్త ఎక్కువగానే వచ్చింది అనేది తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు మంచి పాపులారిటి వచ్చింది.[the_ad id=”4846″] ready for romance before marriage పెళ్లికి ముందు శృంగారం గురించి కియారా అద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు శారీరక సంబంధంపై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆమె స్పష్టం చేసింది. [the_ad id=”4846″] కచ్చితంగా పెళ్ళి చేసుకుంటానని అనుకుంటేనే అటువంటి...
- [Indian Religions and facts](https://teluguwonders.com/indian-religions-and-facts/): [the_ad id=”4846″] Indian Religions: India is a land of diversities. This diversity is also visible in the spheres of religion. The major Indian religions of India are Hinduism (majority religion), Islam (largest minority religion), Sikhism, Christianity, Buddhism, Jainism, Zoroastrianism, Judaism, and the Bahá’í Faith. India is a land where people of different religions and cultures live in harmony. This harmony is seen in the celebration of festivals. The message of love and brotherhood is expressed by all the Indian religions and cultures of India. Whether it’s the gathering of the faithful, bowing in prayer in the courtyard of a mosque,...
- [All about Hyderabad Tourism](https://teluguwonders.com/all-about-hyderabad-tourism/): “The City of Nizams” [the_ad id=”4846″] Hyderabad Tourism: A city of contrasts, Hyderabad exudes an old-world charm of its own with the Old City (Charminar side), Hitech City (Cyberabad) and the other areas lying between the old and the new. The capital and the largest city of Telanaga, Hyderabad is home to stately mosques and noisy bazaars lined parallelly alongside swanky new office buildings and malls, and it is these very contrasts ? these glimpses into the city?s rich past with inherent promises of an even better future ?that make Hyderabad a city worth visiting. Maybe even more than once. Suggested...
- [Telangana State Real Estate Regulatory Authority (rera telangana)](https://teluguwonders.com/telangana-state-real-estate-regulatory-authority/): [the_ad id=”4846″]Telangana State Real Estate Regulatory Authority (rera telangana): The Real Estate (Regulation and Development) Act, 2016 has been enacted by Government of India. Some sections of the Act were enforced from 1st May, 2016 and all the sections of the act came into force from 1st May, 2017. As per the act, all states must appoint a Real Estate Regulatory Authority to ensure that the purposes of the act are carried out.[the_ad id=”4846″] Government of Telangana notified the Telangana State Real Estate (Regulation & Development) Rules 2017 vide G.O.Ms.No.202, Dt.31-07-2017 for regulation and promotion of real estate sector in the State...
- [పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను రెడీ చేశారట](https://teluguwonders.com/puri-jagan-to-direct-pawan-kalyan/): Puri Jagan to direct Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత సినిమాల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేలో ఈసినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈమూవీతో పాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నారు పవన్. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తుండగా దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈమూవీ ప్రారంభంకానుంది. కాగా తాజాగా ఉన్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ మరో మూవీని అంగీకరించినట్లు తెలుస్తుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను రెడీ చేశారట. ఇటివలే పూరీ జగన్నాత్ పవన్ కళ్యాణ్ కు కథ వినిపించడంతో...
- [ట్రంప్ కేసీఆర్ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?](https://teluguwonders.com/trump-appreciated-kcr/): Trump appreciates KCR [the_ad id=”4846″] అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన నిన్నటితో ముగిసింది.. ట్రంప్ అమెరికా బయలు దేరేముందు అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు దేశంలోని ప్రముఖులను కూడా ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఈ విందు కోసం ఆహ్వానం అందింది. మంగళవారం రాత్రి విందులో పాల్గొనడానికి మధ్యాహ్నం కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. [the_ad id=”4846″] ట్రంప్ తో విందుకు ముందు పరిచయ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీఎం కేసీఆర్ ను రాష్ట్రపతి పరిచయం చేశారు. ట్రంప్ రాగానే కేసీఆర్ తొలుత చేతులు జోడించి నమస్కారం చేశారు. ప్రతిగా చేయి చాచిన ట్రంప్ తో కరచాలనం చేశారు. పురోభివృద్ధి రాష్ట్రమైన తెలంగాణకు ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ ను పరిచయం చేశారట.. ఇదే సందర్భంలో...
- [GoAir GO FLY Sale: Fares Starting From 957 Rs](https://teluguwonders.com/goair-go-fly-sale-fares-starting-from-957-rs/): [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] Goair GO FLY Offer Details are as below: Booking period: 24th February – 26th February 2020 Travel period: 11th March – 15th April 2020 Go Airlines (India) Ltd. is an aviation foray of the Wadia Group. It operates under the brand GoAir. In November 2005, GoAir launched its operations as a low-fare carrier to commoditize air travel and offer airline seats at a marginal premium to train fares across India. The airline currently operates over 330 daily flights across 36 destinations – 27 domestic and 9 international. [the_ad id=”4846″] Book Now : https://www.goair.in/ Budget carrier GoAir...
- [ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు అంతర్గత మార్కులు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ తెలిపింది](https://teluguwonders.com/no-internal-marks-for-class-x/): [the_ad id=”4846″]ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు అంతర్గత మార్కులు లేవని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ తెలిపింది No internal marks for class X exams this year says Andhra Pradesh Education Department The State education department has decided to change the mode of Class 10 examinations.[the_ad id=”4846″] 10 వ తరగతి పరీక్షల పద్ధతిని మార్చాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. [the_ad id=”4846″] As a few corporate and private school managements were found to be misusing the present Continuous and Comprehensive Evaluation (CCE) pattern by giving more internal marks to their students to manipulate their grade point average (GPA), the State Council of Educational Research and Training (SCERT) has...
- [Indian Idol 11 Finale: Sunny Hindustani Became Winner, Rohit Raut Became First Runner-up](https://teluguwonders.com/indian-idol-11-finale-sunny-hindustani-became-winner-rohit-raut-became-first-runner-up/): [the_ad id=”4846″] Sunny Hindustani became the winner of Indian Idol 11 due to her struggles. He won the hearts of the people of the country with his superb singing. The first runner up was Rohit Raut. The second runner up was Onkna Banerjee. The third and fourth runners-up were Adriz Ghosh and Ridham Kalyan. Sunny Hindustani Reached The Stage Indian Idol contestant Sunny Hindustani has won the hearts of viewers since the beginning of the show. Now he has knocked in the finale and he is performing on stage. Sunny sang ‘Mere Rashk-e-Qamar’ here. Everyone was mesmerized by hearing Sunny’s...
- [Amitabh Bachchan Took A Pinch On Stylish Glasses](https://teluguwonders.com/amitabh-bachchan-took-a-pinch-on-stylish-glasses/): [the_ad id=”4846″] Amitabh Bachchan Took A Pinch On Stylish Glasses Bollywood superstar Amitabh Bachchan is in the discussion for some reason. People enjoy their funny posts on social media. Amitabh Bachchan is again in a discussion about such a funny post. This time, he has told how the glasses used for fashion are the curtain of age, let’s know. [the_ad id=”4846″] While sharing his two photos, Amitabh Bachchan wrote- ‘Who made the fashion of these glasses? Whoever made it, made it right. Whatever is wrong around the eye, that is, the edge is deflected or not… it gets hidden i.e....
- [మెట్రోస్టేషన్లో మరో సదుపాయం..!](https://teluguwonders.com/hyd-metro/): [the_ad id=”4846″] హైదరాబాద్ మెట్రోస్టేషన్లలో మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే మెట్రోస్టేషన్లలో పవర్బ్యాంక్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కావలసిన వారు ఈ పవర్బ్యాంకులను రూ.199 డిపాజిట్ చేసి అద్దెకు తీసుకోవచ్చు. పవర్ బ్యాంకుకు ఒక గంటకు ఛార్జీ 3రూ కాగా 24 గంటల వరకూ 9రూ చెల్లించాలి. దీనిని ఏడాదికి 699 రూ.. చందా కట్టి ఎన్నిసార్లయినా వాడుకునే సదుపాయం కూడా కలదు. కావాలంటే పవర్ బ్యాంక్ను ఇంటికి తీసుకువెళ్లి కూడా వాడుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో తెలంగాణకు తలమానికంగా ఉండగా ఇలాంటి సదుపాయాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే అవకాశముంది. కాగా ఈ సదుపాయాన్ని ప్లగ్ అనే సంస్థ మెట్రోసౌజన్యంతో అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రస్తుతం 20 స్టేషన్లలో పవర్బ్యాంక్ లను అందుబాటులో ఉంచగా క్రమంగా అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. కాగా మెట్రోస్టేషన్లో పవర్బ్యాంకులు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ఉపయోగకరమని ప్రయాణీకులు భావిస్తున్నారు [the_ad id="4846"]
- [
పక్క రాష్ట్రాలను చూసి మనం కాపీ కొట్టడంకాదు..
మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు కాపీ కొట్టడం….](https://teluguwonders.com/vision/): !!!………………………………వై.వి.రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్, సెల్ :9121772587………………………………1995లో చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి అయనను పెద్ద విజనరీగా చిత్రీకరించడానికి ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు లాంటి పాలకుడు ఉండటం తెలుగు ప్రజలు అదృష్టం అన్నట్లు ఎల్లో పత్రికలు, టీవీలు చూపించేవి.చంద్రబాబు అసమర్ధతను, అవినీతిని, పాలనలో తప్పిదాలను ఎల్లో మీడియా చాలా తెలివిగా కప్పిపుచ్చేది. అంతేకాదు..ప్రపంచంలోనే చంద్రబాబు అంతటి విజనరీ ఉన్న పాలకుడు లేడనట్లు ఎల్లో రాతలు సాగేవి . చంద్రబాబు ఆలోచనలకు ప్రతిరూపాలు ఎల్లో పత్రికలు. చంద్రబాబు అవినీతి కల్పవృక్షాలు ఎల్లో టీవీలు. చంద్రబాబు దోపిడీకి కప్పిపుచ్చే సాధనం ఎల్లో మీడియా. చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నారు. ఐదేళ్లు నవ్వాంధ్రకు సీఎంగా పని చేశారు. మొత్తం 14 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏనాడైనా , ఏ ఒక్క పథకంలోనైనా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కాని..నవ్యాంధ్ర కాని..దేశానికి మార్గదర్శకంగా...
- [Traditional wear Cycle rally & Baby-wearing Walk](https://teluguwonders.com/traditional-wear-cycle-rally-baby-wearing-walk/): Teluguwonders Update PINKTHON conducted women’s traditional dress cycle rally at Palapitta cycle park on Saturday and BabyWearing Walk Hyd 2020 on Sunday. [the_ad id=”4846″] [the_ad id=”4846″]
- [భీష్మ ఏ రేంజ్ బ్లాక్బస్టర్ అంటే… బాక్సాఫీస్ విధ్వంసం…!](https://teluguwonders.com/bheeshma-hit-now/): యంగ్ హీరో నితిన్ హిట్ కరువు తీరిపోయింది. మూడు వరుస ప్లాపుల తర్వాత నితిన్ నటించిన భీష్మ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం క్రియేట్ చేస్తోంది. వరల్డ్ వైడ్గా రు. 23 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రెండు రోజులకే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రు. 11 కోట్ల రమారమీ షేర్ రాబట్టింది. ఇక ఏరియాల వారీగా భీష్మ రెండు రోజుల వసూళ్లు విశ్లేషిస్తే నైజాంలో తొలిరోజు రెండు కోట్లు వసూలు చేసింది ఓ మీడియం సినిమా అంటే చిన్న విషయం కాదు. ఇక నైజాంలో రెండో రోజు కూడా రు. 10 లక్షలు తక్కువుగా రు. 2 కోట్ల షేర్ రాబట్టింది. ఓ మీడియం రేంజ్ సినిమా నైజాంలో ఈ రేంజ్లో వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు కొన్న అమౌంట్ వచ్చేస్తుండడంతో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు...
- [నాకు బ్రతకాలని ఉంది… వాడు బ్రతకనివ్వట్లేదు… వెలుగులోకి ఆత్మహత్యకు ముందు యువతి రాసిన లేఖ…?](https://teluguwonders.com/razole/): [the_ad id=”4846″]ఈ మధ్యకాలంలో కొందరు యువకుల వేధింపుల కారణంగా అమాయకురాళ్లైన యువతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో చోటు చేసుకుంది. సఖినేటిపల్లిలోని ఒక గ్రామానికి చెందిన యువతి ఈ నెల 12వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.[the_ad id=”4846″] యువతి కుటుంబసభ్యులకు ఇంట్లో నిన్న ఒక లేఖ లభించడంతో యువతి ఒక యువకుడి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. చనిపోయే ముందు యువతి తన తల్లికి రాసిన లేఖలో ” అమ్మా…! నేను ఏ తప్పు చేయలేదు… నేను చేయని తప్పుకు నేను బలి అయిపోయాను…[the_ad id=”4846″] అమ్మా నేను తీసుకున్న నిర్ణయం తప్పు అని నాకు తెలుసు.. కానీ తప్పట్లేదు.. నాకు బ్రతకాలని ఉంది కానీ వాడు బ్రతకనివ్వట్లేదు… వాడు...
- [మొదటి రోజు 'బీష్మ' రికార్డు కలెక్షన్స్..!](https://teluguwonders.com/https-youtu-be-nnykojvhi4k/): యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా నటించిన తాజా సినిమా ‘బీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల అయ్యింది. విడుదలైన మొదటి ఆట నుండే హిట్ టాక్ సాధించిన ‘బీష్మ’ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో బీష్మ జోరు కొనసాగింది. రెండు రాష్ట్రాలలో కలపి 6.4 కోట్ల షేర్ రాబట్టింది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని నితిన్ నటించిన ఈ సినిమా విజయవంతం కావడం పట్ల అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.
- [Shilpa Shetty Welcomes A Baby Girl Through Surrogacy And Name Her “Samisha”](https://teluguwonders.com/shilpa-shetty-welcomes-a-baby-girl-through-surrogacy-and-name-her-samisha/): [the_ad id=”4846″] Bollywood actress Shilpa Shetty who is making her comeback with movie Nikkama has announced a good news as the actress welcomed her second child through surrogacy. Shilpa took to her social media account to share the news of her arrival and shared the first glimpse of her baby girl and named her “Samisha”. 🧿𝗦𝗮𝗺𝗶𝘀𝗵𝗮 𝗦𝗵𝗲𝘁𝘁𝘆 𝗞𝘂𝗻𝗱𝗿𝗮🧿Born: February 15, 2020~Please bestow our angel with all your love and blessings🙏🏻❤~Ecstatic parents:Raj and Shilpa Shetty Kundra#SamishaShettyKundra #daughter #MahaShivratri pic.twitter.com/ClH9AAO4rR — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) February 21, 2020 Shilpa got married to businessman Raj Kundra on November 22, 2009, and the...
- [Dadasaheb Phalke Awards 2020](https://teluguwonders.com/dadasaheb-phalke-awards-2020/): The Dada Saheb Phalke Awards were held last night in Mumbai and television actor Ravi Dubey was the host for the event. Many Bollywood and television celebrities attended the award function such as Hrithik Roshan, Malaika Arora, Divya Tripathi, Rashami Desai, Dia Mirza and many others. [the_ad id=”4846″]List Of Winner: Best Film – Super 30 Best Actor – Hrithik Roshan Most Promising Actor – Kiccha Sudeep Best Actor in Television Series – Dheeraj Dhoopar Best Actress in Television – Divyanka Tripathi Most Favourite Television Actor – Harshad Chopra Most Favourite Jodi in TV Show – Sriti Jha & Shabbir Ahluwalia...
- [Indian Cricketer Pragyan Ojha Announces Retirement](https://teluguwonders.com/indian-cricketer-pragyan-ojha-announces-retirement/): [the_ad id=”4846″] Indian Cricketer Pragyan Ojha who represented Indian in the in Test, ODIs, and T20 and is an attacking slow left-arm blower and left-hand tail-ender batsman announced his retirement from international and domestic cricket with immediate effect on Friday. He played for Hyderabad for the domestic Ranji Trophy and has also played for Bengal as a guest player in Ranji Trophy for a couple of seasons (2015/16-2016/17). He announced the news on his twitter handle stating that he is moving in the next stage of his life, the love and support of each individual will remain with him and...
- [Realme X new OTA update brings WiFi calling support, February 2020 Security Patch and more](https://teluguwonders.com/realme-x-new-ota-update-brings-wifi-calling-support-february-2020-security-patch-and-more/): Realme has started rolling out new OTA update to its Realme X smartphone bringing VoWiFi (WiFi calling) support. This update brings the software version number to RMX1901EX_11_A.12 and has a total size of 2.79GB. Additionally, it adds February 2020 Android security patch. The update does not bring Realme UI based on Android 10 into the mix, and the device is still staying at ColorOS 6 based on Android 9 Pie. Apart from WiFi calling and the February 2020 Android Security Patch, the update also brings updates for third-party applications, general bug fixes and overall system stability. The WiFi calling feature...
- [వరుసగా తొమ్మిదో ఏడాది ఆస్తులు ప్రకటించిన చంద్రబాబు కుటుంబం](https://teluguwonders.com/chandrababu-naidu-family-declares-assets/): ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా చంద్రబాబు కుటుంబం తమ ఆస్తులను ప్రకటించింది. చంద్రబాబు తనయుడు లోకేష్ కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి వాటిని విడుదల చేశారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు.. అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పుకొచ్చారు. నారా లోకేష్ ఆస్తి 24 కోట్లు.. బ్రాహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు.. దేవాన్ష్ ఆస్తి 19 కోట్ల 42 లక్షలుగా ఉన్నాయని వివరించారు. ఇక తన పేరిట ఉన్న షేర్లు బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు. 9 ఏళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న రాజకీయ కుటుంబం అని చెప్పారు. ఇదే సందర్భంగా తాము చెప్పిన ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం కాదని, ప్రభుత్వ...
- [ప్రతి రాశి వారు మహాశివరాత్రి నాడు ఇవి చేస్తే మీ దరిద్రం వదులుతుంది..!](https://teluguwonders.com/shiva02/): మహాశివరాత్రి నాల్గవ రోజు ఫిబ్రవరి 21 శుక్రవారం ఫాల్గుణ మాస కృష్ణ పక్ష యొక్క చతుర్దశి తేదీన జరుపుకుంటారు. జ్యోతిషాచార్య శిల్ప జైన్ ప్రకారం, సూర్యుడు కుంభం, చంద్ర మకరంలో ఉన్నప్పుడు, ఈ పండుగ ఫాల్గుణ మాస కృష్ణ పక్ష యొక్క చతుర్దశి తేదీ రాత్రి జరుపుకుంటారు. చతుర్దశి తేదీ ఫిబ్రవరి 21 సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 22 న 22:00 గంటలకు ముగుస్తుంది. రాత్రి పూజించే సమయం రాత్రి 12 గంటల తొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది. జ్యోతిషాచార్య శిల్ప జైన్ మాట్లాడుతూ, మహాశివరాత్రి తరువాత ఈ 117 సంవత్సరాల తరువాత, కృష్ణ పక్షం యొక్క చతుర్దశిలో ఫాల్గుణ మాసం అద్భుతమైన యాదృచ్చికంగా మారుతోంది. మకరంలో శని దాని స్వంత రాశిచక్రం, శుక్రుడు దాని రాశిచక్రంలో మీనం ఉంటుంది. ఇది అరుదైనది. ఒకరు తన జాతకంలో సూర్యుడిని బలోపేతం చేసుకోవాల్సి వస్తే, ప్రభుత్వ పనిలో విజయం సాధించాలంటే,...
- [కష్టాలు తీర్చే కాలభైరవుడు.. ఈ స్త్రోత్రం చదివితే.. దరిద్రం పారిపోతుంది..!](https://teluguwonders.com/shiva01/): ప్రతి రోజు ఉదయం నిద్రలేవగానే కాలభైరవ మంత్రాన్ని పఠిస్తే ఏది కోరుకుంటే అది మన వశమవుతుందని పురాణాలు చెపుతున్నాయి . కపాలీ కుండలీ భీమో భైరవో భీమవిక్రమః వ్యాలోపవీతీ కవచీ శూలీ శూరః శివప్రియాః ఏతాని దశ నామాని ప్రాతరుత్ధాయ యః పఠేత్ భైరవీ యాతనానస్యాద్ భయం క్యాపి న జాయతే కాలభైరవుని మంత్రాలు జపిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి . కాలభైరవుడు అంటే శివుడి యొక్క భయంకరమైన రూపం . కాల అనే పదానికి శివుడు వలసవాది అనే అర్థం ఉంది . అదే విధంగా భైరవ అనే పదానికి అత్యంత భయంకరమైన రూపం అని అర్థం . ఆ రూపం భయంకరమైనది అయినప్పటికీ ఈశ్వరుడు తన భక్తుల పట్ల చాలా దయగలవాడు . అతడిని కొలిచేవారి కోరికలను తీరుస్తూ వారికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు . కాలభైరవ అష్టకమ ఓం .. శనైశ్చ...
- [భారతీయుడు 2 ప్రమాదం ముగ్గురు మృతి, శంకర్ కూ గాయాలు](https://teluguwonders.com/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e2%80%8c%e0%b0%a4%e0%b1%80%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e2%80%8c%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-%e0%b0%ae%e0%b1%81%e0%b0%97/): భారతీయుడు 2 సినిమా సెట్స్ పై పెద్ద ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక భారీ క్రేన్ కింద పడటంతో దాని కింద పడి పలువురు గాయపడగా, ముగ్గురు మరణించినట్టుగా వార్తలు వస్తున్నాయి. చెన్నైలోని ఒక స్టూడియోలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. సినిమా సిబ్బంది వేసుకున్న టెంట్ల మీద క్రేన్ పడినట్టుగా సమాచారం. ఆ సమయంలో దర్శకుడు శంకర్ తన సహాయకులతో కలిసి చిత్రీకరించిన దృశ్యాలను మానిటర్ లో వీక్షిస్తున్నట్టుగా సమాచారం. సరిగ్గా వారి టెంట్ మీదకే క్రేన్ పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంతో శంకర్ సహాయకులు ముగ్గురు మరణించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరో పదిమంది వరకూ గాయపడినట్టుగా సమాచారం. ఈ దర్శకుడు శంకర్ కూడా క్షత్రగాత్రుల్లో ఒకరని తెలుస్తోంది. ఆయన కూడా గాయపడ్డారని, వీరందరినీ ఆసుపత్రికికి తరలించినట్టుగా తెలుస్తోంది. [the_ad_placement id=”adsense-in-feed”] సంఘటనపై కమల్ హాసన్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. వారి మరణం తనను...
- [గ్రీన్ టీ తాగితే ఆ కొవ్వు 75 శాతం కరుగుతుందట!](https://teluguwonders.com/green-tea/): ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ తాగే వారి సంఖ్య పెరిగిపోతోంది. గ్రీన్ టీ వల్ల అనేక లాభాలున్నాయని క్యాన్సర్ ప్రమాదంతో పాటు బరువును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ వల్ల ఏకాగ్రత మెరుగవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర టీలలా గ్రీన్ టీ ఆక్సిడేషన్ ప్రక్రియకి గురవ్వదు కాబట్టే మరింత ఆరోగ్యకరం. గ్రీన్ టీలో ఉండే శక్తివంతమైన లక్షణాలు శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ ట్రైగ్లిసరైడ్లను తగ్గిస్తాయి. అందులో ఉండే ఫ్లేవనాయిడ్లు పాలీఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు మానవ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి జలుబు జ్వరం నుండి దూరంగా ఉంచుతాయి. వీటన్నింటితో పాటు గ్రీన్ టీ వల్ల లివర్లోని కొవ్వు కరిగిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మన శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన భాగాలలో ఒకటి. మనిషి ఆరోగ్యంపై కాలేయం పనితీరు ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే కాలేయాన్ని జాగ్రత్తాగా కాపాడుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు...
- [శివుడిని పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్ధం మరియు ప్రయోజనం ఉంటుంది: ఈ పువ్వులతో మీ కోరికలు తీరుతాయి](https://teluguwonders.com/lord-shiva/): హిందూ మతంలో అతి ముఖ్యమైన దేవుడు శివుడు. శివుడిని ప్రధానంగా రెండు రూపాల్లో పూజిస్తారు. ఆరాధనలో మొదటి రూపం శివలింగం. లార్డ్ యొక్క లింగా ఆరాధన సర్వసాధారణం మరియు హిందువులలో చాలా పవిత్రమైనదని నమ్ముతారు. శివలింగం సృష్టి మరియు విశ్వ శక్తిని సూచిస్తుంది. శివలింగ ఆరాధన శివుడు మరియు శక్తి-పార్వతుల ఐక్యతను సూచిస్తుంది, దీని ఫలితంగా విశ్వం ఏర్పడుతుంది. అందువల్ల ఆయనను శివలింగ రూపంలో పూజిస్తారు. అందరు దేవతల మాదిరిగానే శివుడు పువ్వులను ఇష్టపడతాడు. శివుడు పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్ధం మరియు ప్రయోజనం ఉంటుంది. ఈ వ్యాసంలో, శివుడికి ఇష్టమైన పువ్వులు ఏంటి, ఏ పువ్వులతో పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది తెలుసుకుందాం.. బిల పత్రా లేదా మారేడు ఆకు త్రిభుజాకార ఆకులు లేదా బిల్వా చెట్టు యొక్క 3 కరపత్రాలు శివుడికి అర్పించబడతాయి ఎందుకంటే అవి శివుడికి చాలా ప్రియమైనవి. బిల్వ ఆకును అర్పించకుండా చేసే శివుని...
- [మాంసాహారం తింటే కరోనావైరస్](https://teluguwonders.com/coronavirus-non-veg/): మాంసాహారం తీసుకుంటే కరోనావైరస్ సోకుతుందంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారం కారణంగా కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మాంసం ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గింది. ఈ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఎగుమతులతో పాటు అమ్మకాలపైనా తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మాంసం అమ్మకాలపై అధికారులే ఆంక్షలు విధిస్తుండటం విశేషం. ప్రస్తుతం అమ్మకాల పరిస్థితి ఏంటి ? నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎగ్ & పౌల్ట్రీ-2022 పేరిట కేంద్ర పశుసంవర్థశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2015-16 నాటికి దేశ పౌల్ట్రీ మార్కెట్ విలువ సుమారు రూ.80 వేల కోట్లు. ఇందులో సుమారు 20 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ డైరక్టర్ ఎం.సాయి బుచ్చారావు బీబీసీతో చెప్పారు. కరోనావైరస్ పేరిట కొనసాగుతున్న ప్రచారం కారణంగా ప్రస్తుత ఆదాయంలో సుమారు 60 శాతం వరకు...
- [" కుక్కల రాజకీయం ఏంటయ్యా " ఆ ఎమ్మెల్యే కి క్లాస్ పీకిన విజయ్ సాయి రెడ్డి !](https://teluguwonders.com/ysrcp-saireddy/): పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు వైసీపీ పార్టీలో మరియు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటి దాడుల సోదాల్లో చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి దగ్గర దొరికిన రెండు వేల కోట్ల గురించి మాట్లాడిన జోగి రమేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వాడిన పదజాలం పట్ల సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని ఉమా ఇంకొంత మంది నాయకులను ఉద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ ఎదవలు పిచ్చి కుక్కలు ఎలా పడితే అలాగా మీడియా ముందు మాట్లాడే వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు అనే విమర్శలు చేశారు. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి జోగి రమేష్ మాట్లాడుతూ…పీకే అంటే అందరికి పవన్ కళ్యాణ్ కావచ్చు అని,...
- [నన్ను డైరెక్ట్ చేసేంత ఉందా నీకు .. ఏంటి హరీష్ నేనేం అడిగానో నీకర్థమైందనుకుంటా … బుర్ర తిరిగుండాలి హరీష్ కి !](https://teluguwonders.com/harish-chiru/): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని డైరెక్టర్ చేసే ఛాన్స్ అందుకొని ఊహించని షాకిచ్చాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఆ తర్వా డీజే – గద్దలకొండ గణేష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయినా పవన్ అవేవీ పట్టించుకోకుండా ‘గబ్బర్ సింగ్’ తీసిన నమ్మకంతో హరీష్ ని నమ్మి మరో ఛాన్స్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ నేపథ్యంలో హరీష్ తో మరో సినిమా చేస్తానని మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో హరీష్ బిజీగా ఉన్నాడు. క్రిష్ తో పవన్ 27 సినిమా పూర్తవ్వగానే.. హరీష్ శంకర్ తో పవన్ 28 ప్రాజెక్ట్ కి డేట్స్ ఇస్తాడట. ఆ నేపథ్యంలో హరీష్ శంకర్ స్టేట్ మెంట్లు ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ‘గబ్బర్ సింగ్’ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా పవన్...
- [జాకెట్టెక్కిన దేవుడు., ద్యేవుడా ..!](https://teluguwonders.com/latest/): ప్రస్తుతం ప్రపంచాన్ని ఫ్యాషన్ అనేది నడిపిస్తుంది. పిల్లల దగ్గర ముసలి వాళ్ళ వరకు అందరూ ఫ్యాషన్, ట్రెండ్ అనే వాటిని అనుసరిస్తున్నారు. కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ప్రతీ దానికి ట్రెండ్ ను ఫాల్లో అవుతున్నారు. ఆడ మగ, ఇలా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ ఫ్యాషన్, ట్రెండ్ ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కానీ ఇది ఒక పరిధిలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒంటికి ధరించాల్సినవి ఏవి ? ఏవి ధరించ కూడదు అన్న కనీస జ్ఞానం లేకుండా పోతుంది. ఉదాహరణకు దేవుడి పటాలను పూజ మందిరం లోనో, లేదంటే ఇంట్లో గోడల మీద పెట్టుకోవడం మనకు తెలిసినదే. ఆ తర్వాత ఫ్యాషన్, డిజైనర్ వస్తువుల పేరుతో దేవుడి ప్రతిమలతో టెంపుల్ జువేలరి పేరుతో నగలు అందుబాటులోకి వచ్చాయి. చెవి పోగులు దగ్గర నుంచి అన్ని రకాల ఆభరణాలను...
- [గుండెలు పిండేసే లేఖ రాసిన రేణూ దేశాయ్ !](https://teluguwonders.com/renu-fire-on-media/): రేణు దేశాయ్ చాలా హర్ట్ అయింది. డిజిటల్ మీడియా చేసిన పనికి ఆత్మగౌరవం దెబ్బతింటోందని బాధపడిపోతోంది. తన కష్టార్జీతాన్ని మరొకరి ఖాతాలో వేసే అధికారం మీకెవరు ఇచ్చారని ప్రశ్నలు కురిపిస్తోంది. సోషల్ మీడియా వేదికంగా డిజిటల్ మీడియాకు గట్టిగా క్లాస్ పీకింది రేణు. రేణు దేశాయ్ చాలా సాఫ్ట్ గా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్లను హర్ట్ చేయకుండా తన పనితాను చేసుకుపోతుంది. అలాంటి రేణుదేశాయ్ ఇప్పుడు కొంతమందిపై చాలా సీరియస్ అవుతోంది. ముఖ్యంగా డిజిటల్ మీడియాపై ఆగ్రహంగా ఉంది. హైదరాబాద్ లో రేణు కొనుక్కున్న ఇంటిపై జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై చాలా సీరియస్ అవుతోంది రేణు దేశాయ్. రేణు దేశాయ్ రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. అయితే ఈ ఫ్లాట్ ఆమె మాజీ భర్త పవన్ కళ్యాణ్ కొనిచ్చాడని కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. అకీరా నందన్, ఆద్యాకి తండ్రి కానుక అనే హెడ్డింగులతో వార్తలు...
- [శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?](https://teluguwonders.com/srinivasa-gowda/): కర్నాటకకు చెందిన శ్రీనివాస గౌడ భవన నిర్మాణ కార్మికుడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్ ఉసేన్ బోల్ట్తో ఇప్పుడు ఆయన్ను అందరూ పోల్చుతున్నారు. దక్షిణ కర్నాటకలో ఏటా కంబళ అనే పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తారు. దున్నలతో పాటు వాటిని తోలుతూ మనుషులు కూడా పరుగెత్తుతారు. ఇటీవల ఓ కంబళ పోటీలో 142.4 మీటర్ల దూరం పరుగును దున్నలతో కలిసి శ్రీనివాస గౌడ 13.42 సెకన్లలో పూర్తి చేశారు. ఈలెక్కన ఇతను 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తినట్లు, ఉసేన్ బోల్ట్ కంటే 0.3 సెకన్ల వేగంగా పరుగెత్తినట్లు కొన్ని మీడియా కథనాల్లో పేర్కొన్నారు. 100 మీటర్ల పరుగును పూర్తి చేసేందుకు బోల్ట్కు పట్టిన సమయం 9.58 సెకన్లు. ప్రస్తుతం ఇదే ప్రపంచ రికార్డు. దీంతో, శ్రీనివాస గౌడ ప్రదర్శనను బోల్ట్ రికార్డుతో పోల్చుతూ చాలా దినపత్రికలు కథనాలు రాశాయి. చాలా మంది సోషల్ మీడియాలోనూ ఈ తరహా...
- [హైదరాబాద్లో అమెరికన్ ఐస్క్రీమ్ 'కోల్డ్ స్టోన్'హైదరాబాద్లో అమెరికన్ ఐస్క్రీమ్ 'కోల్డ్ స్టోన్'](https://teluguwonders.com/coldstone-hyderabad/): 350 కోట్లతో టేబ్లెజ్ విస్తరణ ప్రణాళికలు టేబ్లెజ్ ఎండీ అదీబ్ అహ్మద్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికన్ ఐస్క్రీమ్ బ్రాండ్ కోల్డ్ స్టోన్ క్రీమరీ హైదరాబాద్లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా ఉన్న లులు గ్రూప్ ఇంటర్నేషనల్కు చెందిన రిటైల్ విభాగం ‘టేబ్లెజ్’ దీన్ని ప్రారంభించింది. శుక్రవారమిక్కడ బంజారాహిల్స్, బేగంపేటలో రెండు ఔట్లెట్లను టేబ్లెజ్ ఎండీ అదీబ్ అహ్మద్ ప్రారంభించారు. ఈ ఏడాది మే ముగిసే నాటికి మరో మూడు స్టోర్లను తెరుస్తామని చెప్పారాయన. వచ్చే మూడేళ్లలో టేబ్లెజ్లో రూ.350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం టేబ్లెజ్ కింద స్ప్రింగ్ఫీల్డ్, వుమెన్ సీక్రెట్, టాయ్స్ ‘ఆర్’ అస్, బేబీస్ ‘ఆర్’ అస్, బిల్డ్ ఏ బియర్, గో స్పోర్ట్ మొత్తం ఆరు బ్రాండ్లున్నాయని.. త్వరలోనే కాస్మోటిక్, స్పోర్ట్స్ విభాగంలో కొత్త బ్రాండ్లను తెస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మన దేశంలో 61 టేబ్లెజ్ ఔట్లెట్లున్నాయి. ఈ ఏడాది ముగిసే నాటికి...
- [‘నా భర్త కొడుతున్నాడు, కాపాడండి’ - దిశ యాప్లో కుటుంబ సమస్యల ఫిర్యాదులే అధికం అంటున్న పోలీసులు](https://teluguwonders.com/disha-app/): ఆపద సమయాల్లో మహిళల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్లో ఎక్కువగా కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది. నాలుగు రోజుల్లో సుమారు 50 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపింది. విశాఖ, కృష్ణా జిల్లాల నుంచి భర్తల వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా, సోదరుని వరుసయ్యే వ్యక్తి వేధిస్తున్నాడంటూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి, అలాగే ఓ వ్యక్తి తనను తరచు వేధిస్తున్నాడంటూ తూర్పు గోదావరి జిల్లా నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వెంటనే స్పందించిన పోలీసులు కుటుంబ సమస్యల విషయంలో కౌన్సిలింగ్ ఇప్పిస్తుండగా.. వేధింపుల విషయంలో తక్షణం వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని బాధితులకు భరోసా కల్పిస్తున్నారని ఈ వార్తలో పేర్కొంది. అదే సమయంలో యాప్ పని చేస్తోందా లేదా అంటూ రోజుకు సుమారు 2 వేల మంది అందులోని ఫీచర్లను వినియోగిస్తున్నారని కూడా తెలిపింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్...
- [Samsung Galaxy S20 and Z Flip launch](https://teluguwonders.com/samsung-galaxy-s20-and-z-flip-launch/): Samsung is making all three models in its new flagship smartphone range 5G-compatible. The top-end Galaxy S20 also introduces a 100x zoom camera. The firm also confirmed a new foldable, the Galaxy Z Flip. It uses “folding glass” in its display and small fibres in its hinge to protect itself from damage. Several rivals plan their own handset launches over the coming weeks. But the spread of the coronavirus poses a threat to production. “The virus is going to affect the supply chain,” said Ben Wood from the consultancy CCS Insight. “Although Samsung has diversified its manufacturing into places way...
- [దిశ యాప్లో తొలి ఫిర్యాదు.. ఆరు నిమిషాల్లో పోలీసులు వచ్చేశారు](https://teluguwonders.com/disha-app-first-call/): మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ’ యాప్ ద్వారా తొలి ఫిర్యాదు నమోదైందని, పోలీసులు సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. విశాఖపట్నంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కూడా ఇదే బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున ఆయన తన సీటు వద్దకు వచ్చి అనుచితంగా ప్రవర్తించారని ఆ మహిళా ఉద్యోగి చెప్పారు. తెల్లవారు జామున 4.21 గంటల సమయంలో తన మొబైల్ ఫోన్ను ఐదు సార్లు షేక్ చేసి, దిశ యాప్ ద్వారా ఆమె ఎస్ఓఎస్ బటన్ నొక్కారు. నా అందం ఏంటో నాకు తెలుసు: కాజల్ ఈ సమాచారం అందుకున్న దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ...
- [ఢిల్లీ ఫలితాలు : మాములోడివి కాదయ్యా పీకే ! నిన్న జగన్ నేడు క్రేజీవాల్](https://teluguwonders.com/pkishore/): తమ రాజకీయ ప్రత్యర్ధులను ఊడ్చి పారేసే దిశగా చీపురు పార్టీ తమ సత్తాను చాటుకుంటు ముందుకు వెళ్తోంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఫలితాలు క్రేజివాల్ పార్టీకి వస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు అప్పుడే ఢీలా పడిపోయారు. ఢిల్లీ ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందించాలి..? ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏంటి అనే విషయంపై మొదటి నుంచి దృష్టి పెట్టిన క్రేజీవాల్ అనుకున్న విధంగానే ఫలితాలను సాధించడం దాదాపు ఫిక్స్ అయిపోయింది. అధికార పార్టీ బిజెపి హవాను తట్టుకుని బీజేపీ అగ్ర నాయకులు అందరూ ఉండే ఢిల్లీలో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఇంతటి ఘన విజయం క్రేజీవాల్ సాధించడం క్రేజివాల్ ఒక్కడి వల్ల కానీ పని. ఆయన వెనుక ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త పని చేయడం వల్ల ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఆ పార్టీ ముందుకు వెళ్తోంది. లోక్ సభ ఎన్నికల్లో మొత్తం ఏడు...
- [శృతి మించిన ఎక్స్ ఫోజింగ్, డ్రెస్ పై ట్రోలింగ్.. నా ఇష్టం అంటున్న హీరోయిన్!](https://teluguwonders.com/romantic/): బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన నటీమణులు కొందరు వెండితెరపై హీరోయిన్లుగా ఛాన్సులు దక్కించుకుంటుంటారు. 34ఏళ్ల హాట్ బ్యూటీ నుస్రత్ భరూచా కూడా టివి నటిగానే కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నుస్రత్ నటిస్తోంది. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. అందంగా కనిపించడానికి ప్రతి ఒక్క హీరోయిన్ ప్రయత్నిస్తుంది. అందుకోసం లేటెస్ట్ ట్రెండ్స్ ని ఫాలో అవుతారు. తాజాగా నుస్రత్ కూడా ఓ కార్యక్రమంలో ట్రెండీ డిజైనర్ డ్రెస్ లో మెరిసింది. గ్రీన్ కలర్ లో ఉన్న ఈ డ్రెస్ లో నుస్రత్ ఒక వైపు మొత్తం శృతి మించేలా ఎక్స్ ఫోజింగ్ ఉంది. దీనితో నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. నుస్రత్ డ్రెస్ మరీ ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ చేశారు. హద్దులు దాటేలా అందాల ఆరబోత అవసరమా అని కొందరు ప్రశ్నించారు. తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు నుస్రత్ ఘాటుగా బదులిచ్చింది. తాను ధరించే దుస్తుల విషయంలో ఇతరులు...
- [నా అందం ఏంటో నాకు తెలుసు: కాజల్](https://teluguwonders.com/kajol/): టాలీవుడ్ లోకి ‘లక్ష్మీ కళ్యాణం ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. మొదటి సినిమాతో పెద్దగా ఇంప్రెస్ చేయకున్నా తర్వాత ఈ అమ్మడి అందానికి దర్శక, నిర్మాతల ఫిదా అయ్యారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఈ ఒక్క మూవీ కాజల్ రేంజ్ ని ఎక్కడికో తీసుకు పోయింది. కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాత తర్వాత కాజల్ తెలుగు, తమిళంలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో నటించిన ఏకైక బ్యూాటీగా పేరు తెచ్చుకుంది. కాజల్ సినీ పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు దాటినా ఇంకా గ్లామర్ మెయింటేన్ చేస్తూనే ఉంది. ఈ కలువకళ్ల సుందరి ఇప్పుడు కుర్ర హీరోల సరసన కూడా నటిస్తుంది. కాకపోతే ఈ మద్య తెలుగులో ఛాన్సులు తక్కువ...
- [పోర్న్ సైట్లో తనను రేప్ చేసిన వీడియో తొలగించాలని బాధితురాలి పోరాటం](https://teluguwonders.com/international-99/): రోజ్ కాలెంబా గత ఏడాది ఒక బ్లాగ్లో “14 ఏళ్ల వయసులో తనపై అత్యాచారం జరిగిందని, ఒక పోర్న్ సైట్లో ఉన్న ఆ లైంగిక దాడి వీడియోలను తొలగించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాని” చెప్పారు. ఆ తర్వాత చాలా మంది ఆమెను సంప్రదించారు. తాము కూడా అలాంటి కఠిన పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పారు. హెచ్చరిక: ఈ కథలో హింసాత్మక లైంగిక దాడి ప్రస్తావన ఉంది. రోజ్ ఉన్న ఆస్పత్రిలోకి ఒక నర్స్ వచ్చి కాసేపు ఆగారు. తర్వాత వెళ్లిపోతూ ఆమె వైపు చూసి “మీకు ఇలా జరగడం చాలా బాధాకరం. నా కూతురిపై కూడా ఇలాగే అత్యాచారం జరిగింది” అన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత రోజును ఆమె గుర్తుచేసుకున్నారు. “ఆరోజు నా దగ్గరకు వచ్చిన పోలీస్, డాక్టర్లో ఎలాంటి భావోద్వేగం కనిపించలేదు” అన్నారు. రాత్రంతా తనపై జరిగిన హింసాత్మక దాడి గురించి వారికి చెప్పినప్పుడు, దానికి వారందరూ ‘ఆరోపణ’ అనే పదాన్ని ఉపయోగించారు....
- [కరోనా కట్టడికి 15 సూత్రాలు](https://teluguwonders.com/covid/): *కరోనా కట్టడికి 15 సూత్రాలు..* *వీటిని తప్పకుండా పాటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చు* * చిత్రాత్మక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖ* కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా 15 జాగ్రత్తలతో కూడిన ఇలస్ట్రేటివ్ గైడ్ విడుదల చేసింది. ఈ సూత్రాల ఆధారం గా మనమంతా జాగ్రత్తగా ఉంటే కరోనాపై గెలుపు సాధిస్తామని సూచించింది. మరింత సులువుగా అర్థం చేసుకునేలా చిత్రాత్మక మార్గదర్శకాలను వైబ్సైట్లో ఉంచింది. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నా యి. ◆ అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావొద్దని, ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వాళ్లు ఇల్లు విడిచి రావొద్దని మార్గదర్శకాల్లో కేంద్రం సూచించింది. *ఆ 15 సూత్రాలివే..* ◆ పలకరింపును భౌతిక స్పర్శతో కాకుండా దూరంగా నమస్కారం చేయాలి. ◆ వ్యక్తికి, వ్యక్తికి మధ్య కనీసం 2...
- [పసిడి రూ.50000 చేరువలో](https://teluguwonders.com/gold-price/): *పసిడి రూ.50000 చేరువలో..* ముంబయి: సోమవారం ముంబయిలో 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 చేరువకు వెళ్లింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3 శాతం జీఎస్టీతో కలుపుకొని రూ.49,749కు చేరింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడం కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పసిడి ధర తాజా నెల గరిష్ఠానికి చేరడంతో దేశీయంగా పసిడి పరుగులు తీస్తోంది. ఇక దేశ రాజధాని దిల్లీలో పసిడి 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.85 తగ్గి రూ.48,811 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి బలపడటం ప్రభావం చూపింది. ఇక కేజీ వెండి ధర రూ.144 లాభంతో రూ.49,880 దగ్గర ముగిసింది.
- [ఒక్కరోజులో లక్షా 80 వేల కేసులు](https://teluguwonders.com/carona-update-2/): *ఒక్కరోజులో లక్షా 80 వేల కేసులు..!* జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. శనివారం ఆదివారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా లక్షా 83 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధికంగా బ్రెజిల్లో 54,771 కేసులు వెలుగులోకి రాగా.. అమెరికాలో 36,617, భారత్లో 15,413 కేసులు నమోదయ్యాయి. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచడం, లాక్డౌన్ ఎత్తివేస్తుండడంతో వ్యాప్తి వేగంగా జరుగుతుండడం వంటి కారణాల వల్లే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 87,08,008 కేసులు నమోదయ్యాయి. అలాగే 4,61,715 మంది మృతిచెందారు. వీరిలో కొత్తగా 4,743 మంది ఆదివారంతో ముగిసిన 24 గంటల వ్యవధిలోనే మరణించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. కొత్తగా నమోదైన మరణాల్లో మూడో వంతు అమెరికా ఖండాల్లోని దేశాల నుంచే నమోదైనట్లు వెల్లడించింది....
- [Mint Water For Healthy Weight Loss And Good Immunity](https://teluguwonders.com/mint-water-for-healthy-weight-loss-and-good-immunity/): Home Remedy For Immunity: How To Make Mint Water For Healthy Weight Loss And Good Immunity Pudina is one of our most prized herbs; it has a significant role in Ayurvedic medicines too.According to Macrobiotic Nutritionist and Health Practitioner Shilpa Arora ND, pudina has powerful antioxidant properties. It is excellent to manage blood sugar levels and treat skin conditions. In summers, especially, it is a very good idea to add mint to one’s diet. Mint is very cooling and aids in digestion and alleviates breathing disorders too. Mint For Weight-Loss: Mint could do wonders for your digestive health and a...
- [9 Easy Mango Drinks You Can Make At Home](https://teluguwonders.com/9-easy-mango-drinks-you-can-make-at-home/): 1. Mango Squash This simple, 3-ingredient mango squash made with mango nectar coupled with lemon juice and sugar takes hardly any effort to make, but you have to keep it in the sun for a couple of days for it to mature. 2. Mango Mastani Mango mastani is a chilled drink cum dessert, ideal for this balmy weather. Mango milkshake with mango ice-cream cascading over it is a delight to see and savour. mango 3. Aam Panna This sweet and sour aam panna is not just rehydrating, it also helps with digestive issues. Make this drink for good health and...
- [అలా వారి ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదు](https://teluguwonders.com/tata-voice/): సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, బెదిరింపులకు పాల్పడకుండా నెటిజన్లు సంయమనం పాటించాలని ప్రముఖ వ్యాపార వేత్త రతన్టాటా అభిలషించారు. ఆదివారం ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు చేసిన ఆయన ఆన్లైన్లో ఇతరుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో దూషించుకోవడం, బెదిరింపులకు పాల్పడటం మానేయాలని కోరారు. ‘ప్రతీ ఒక్కరికీ ఈ ఏడాది సవాళ్లతో కూడుకున్నదే. ఈ మధ్య ఆన్లైన్లో నెటిజన్లు ఇతరుల్ని దూషించడం, కించపర్చడం చాలా చూస్తున్నాను. అలా వారి ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదు’ అని టాటా పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇష్టమొచ్చినట్లు కోప్పడుతున్నారని, అలా కాకుండా సంయమనం పాటించాలని చెప్పారు. శాంతంగా ఉండి ఇతరుల పట్ల దయతో వ్యవహరించాలని కోరారు. ఈ ఏడాది మనం కలిసి ఉండేందుకు, ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు ప్రత్యేకంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించే...
- [జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది](https://teluguwonders.com/etv-jabardasth/): ఈరోజు మీరు అన్ని స్కిట్లకి టెన్ టెన్ ఇవ్వాలి.. ఒకరు టెన్.. ఒకరు నైన్ ఇచ్చారనుకోండి 19 అవుతుంది.. మళ్ళీ కోవిడ్-19 గుర్తుకు వస్తుంది..ఇలా బుల్లితెర మీద ఎవరు పంచ్ వేయగలరు? అదీ జడ్జిలపైన.. అవును.. మీరు అనుకుంటున్నది కరెక్టే..హైపర్ ఆది! జబర్దస్త్ కామెడీ షో మళ్ళీ మొదలవబోతోంది. కరోనా కాటుకు పడ్డ లాక్ డౌన్ నుంచి దొరికిన ఉపశమనంతో ఇప్పుడిప్పుడే టీవీ సీరియళ్ళ షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఈటీవీ వేగంగా షూటింగ్ లు పూర్తీ చేసి తిరిగి అన్ని సీరియళ్ళను సోమవారం నుంచి అంటే జూన్ 22 నుంచి ప్రారంభించేస్తోంది. ఇప్పటికే సుమ ఈటీవీ సీరియళ్ళ పునఃప్రారంభ ప్రోమోతో రచ్చ రచ్చ చేశారు. ఇక ఇప్పుడు జబర్దాస్ట్ వంత్ వచ్చింది.
- [*కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో*](https://teluguwonders.com/covifor/): *కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో* న్యూదిల్లీ: కరోనా బాధితులకు మరో ఊరట. ఇప్పటికే గ్లెన్మార్క్ ‘ఫ్యావిపిరవిర్’కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్- 19తో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తోందని భావిస్తున్న పరిశోధనాత్మక ఔషధం (ఇన్వెస్టిగేషనల్ డ్రగ్) ‘రెమ్డెసివిర్’ తయారీకి జనరిక్ ఔషధ తయారీ సంస్థ హెటిరోకు డీసీజీఐ(డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. దీంతో గిలీడ్ సైన్సెస్ జనరిక్ వెర్షన్ రెమ్డెసివిర్ను హెటిరో ల్యాబ్స్ తయారు చేయనుంది. ‘కొవిఫర్’ పేరుతో దీన్ని భారత్లోకి తీసుకురానున్నట్లు హెటిరో ల్యాబ్స్ తెలిపింది. హైదరాబాద్లోనే దీనిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే గిలీడ్ సైన్సెస్ మనదేశానికి చెందిన కొన్ని జనరిక్ ఫార్మా కంపెనీలతో లైసెన్సింగ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. తొలుత సిప్లా, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్, హెటెరో ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, జైడస్ క్యాడిలాతో గిలీడ్ ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు హెటిరో ల్యాబ్స్కు డీసీజీఐ...
- [హరివిల్లు](https://teluguwonders.com/harivillu/): బాలగేయాలు “సాన్ని స్మారక అవార్డు” గర మేడిచర్ల సూర్య ప్రకాశరావు బి.ఏ. రామరాజులంక పోస్ట్ తూర్పుగోదావరి జిల్లా, పిన్: 533253 హరివిల్లు ఆకాశంలో మేఘాలు మెల్ల మెల్లగా పోతున్నాయి చక్కగా కన్నుల విందు చేస్తున్నాయి మెరుపు తీగలు విచ్చుకున్నాయి పిల్లలు బయటకు వచ్చారు ఆకాశంలోకి చూసారు అల్లరి ఎంతో చేసారు ఉరుములు మెరుపులు వచ్చాయి చిరుజల్లులే కురిసాయి చిన్నారుల్లో ఆనందం విరిసింది సప్త వర్గాలతో ఇంద్ర ధనస్సు ప్రకృతి వింత ఇంధ్ర ధనస్సు
- [🍁ప్రేమ…🍁](https://teluguwonders.com/love-2/): 🍁ప్రేమ…🍁 ఒక వేటగాడు అవసరానికి తన గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్ళాడు. గుర్రానికి సరైన బేరం కుదరక గుర్రానిచ్చి ఆవుకు మారకం వేశాడు. మరొకరి సలహా తీసుకుని ఆవునిచ్చి గాడిదకు మారకం వేశాడు. గాడిదనిచ్చి బూట్లు తీసుకొన్నాడు. చివరకు బూట్లిచ్చి ఒక టోపి తీసుకున్నాడు. ఆ టోపితో ఇంటికి వస్తూ దారిలో వంతెన మీద నడుస్తుంటే రాయి తగిలి బోర్లాపడ్డాడు. టోపి కాస్తా నదిలో పడింది. దిగులుగా అటే చూస్తూ కూర్చున్నాడు. అదే దారిలో వచ్చే ఇద్దరు బాటసారులు విషయం అడిగి తెలుసుకున్నారు. అయ్యో పాపం అని బాధపడ్డారు. “నీకివాల ఉపవాసమే” అన్నాడొకడు. పెళ్ళాంతో బడితపూజ తప్పదన్నాడింకొకడు. “నా పెళ్ళాం అలాంటిది కాదు, ఏమీ అనదు “అని వేటగాడు బాటసారులతో పందెం కట్టాడు. బాటసారులిరువురు వేటగాడింటికి వెళ్ళారు. వేటగాడు గుమ్మంలో నుంచి భార్యను పిలిచాడు. వాడి పెళ్ళాం ఎదురుగా వచ్చి మావా! వచ్చినావా అంది ఆప్యాయంగా. వాడు జరిగింది చెప్పడం మొదలు...
- [గూగుల్లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి](https://teluguwonders.com/jobs-in-google/): గూగుల్లో ఉద్యోగాలు: ఈ కంపెనీలో జాబ్ చేయాలంటే రాసి పెట్టాలి..అప్లయ్ చేసుకోండి ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇండస్ట్రియల్ డిజైనర్, కన్ష్యూమర్ హార్డ్వేర్, సేల్స్ ఇంజినీర్, డేటా సెంటిస్ట్తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020 సంస్థ పేరు: గూగుల్ పోస్టు పేరు: సాఫ్ట్వేర్ ఇంజినీర్, ఇండస్ట్రియల్ డిజైనర్, కన్ష్యూమర్ హార్డ్వేర్, సేల్స్ ఇంజినీర్, డేటా సెంటిస్ట్తో ఇతర పోస్టులు జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020 విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ లేదా డిప్లొమా వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్ల ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్ మరియు...
- [పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు](https://teluguwonders.com/jsppk/): వైసిపీ ప్రభుత్వ నిర్ణయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా స్వాగతీస్తూ వస్తున్నారు. మొన్న గుంటూరు భూముల అంశంలో ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. తాజాగా పదవ తరగతి పరీక్షల రద్దు నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు. కరోని క్లిష్ట సమయంలో వైసీపి ప్రభుత్వం ఉత్తమమైన నిర్ణయం తీసుకుందని కొనియాడారు.పరీక్షలు రద్దు సముచిత నిర్ణయం.. వైసీపి ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని విద్యార్థులు, వారి తల్లితండ్రుల పక్షాన జనసేన చేసిన విజ్ఞప్తిని గౌరవించి పరీక్షలను రద్దు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సరైన సమయంలో సముచిత నిర్ణయమని, వీటితోపాటు ఇంటర్మీడియట్ ముందస్తుగా నిర్వహించే అడ్వాన్స్ సప్లిమెంటరీ రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయమని గబ్బర్ సింగ్ అభిర్ణించారు. గతంలో పరీక్షల రద్దుకు...
- [కరోనను తగ్గించే ఔషధం విడుదల](https://teluguwonders.com/medicine/): *కరోనను తగ్గించే ఔషధం విడుదల* *అందుబాటులోకి తెచ్చిన గ్లేన్ మార్క్* ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్మార్క్ ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు తెలిపింది. *ధర ఎంతంటే?* దేశవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెన్మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్దన్హా అన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఈ ఔషధాన్ని...
- [ఇంటర్లో నయా రికార్డు](https://teluguwonders.com/inter-record-in-ts/): *ఇంటర్లో నయా రికార్డు* *తెలంగాణ ఏర్పాటు తర్వాత గరిష్ఠ ఉత్తీర్ణత ఇదే* *ద్వితీయ ఇంటర్లో 68.86 శాతం పాస్* *ప్రథమ ఇంటర్లో 60.01 శాతం* *అగ్రగామిగా మేడ్చల్ జిల్లా* *ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి* ఈనాడు – హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఈసారి భారీ ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాదితో పోల్చుకుంటే ద్వితీయ ఇంటర్లో దాదాపు నాలుగు శాతం అధికం. కిందటి సంవత్సరం ద్వితీయ ఇంటర్లో ఉత్తీర్ణత 65.01 శాతం కాగా ఈసారి 68.86 శాతానికి పెరిగింది. ప్రథమ ఇంటర్లో 60.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు సంవత్సరాల ఫలితాల్లో బాలికలదే పైచేయి. బాలుర కంటే ఏకంగా 15 శాతం ఎక్కువగా వారు ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఫలితాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మధ్యాహ్నం నాంపల్లి విద్యాభవన్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది ఏప్రిల్ 18వ తేదీ విడుదల...
- [English Epapers-English Epapers](https://teluguwonders.com/epapers-english/): *English Epapers* Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _ *Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/
- [తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్](https://teluguwonders.com/e-news/): *తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ * అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/
- [నేలంతా విషమంట](https://teluguwonders.com/lands-pollution/): *నేలంతా విషమంట* *రాష్ట్రంలో ఎకరానికి 185 కిలోల రసాయనాల వాడకం* *జాతీయ సగటు వినియోగం 51.2 కిలోలే* *వ్యవసాయశాఖ అధ్యయనంలో వెల్లడి* రాష్ట్రంలో పంటల సాగుకు రసాయన ఎరువులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. గతేడాది(2019-20) జాతీయ సగటుకన్నా ఏకంగా 261 శాతం అధికంగా వాడినట్లు వ్యవసాయశాఖ అధ్యయనంలో తేలింది. ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్లో రసాయన ఎరువుల కోటా పెంచాలని ఇటీవల కేంద్రాన్ని వ్యవసాయశాఖ అడిగింది. ఇప్పటికే తెలంగాణలో ఎక్కువగా వినియోగిస్తున్నారని, వాటిని నియంత్రించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో వాడిన ఎరువులెన్ని, సాగైన విస్తీర్ణమెంత, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉందనే అంశాలపై వ్యవసాయశాఖ వివరాలు సేకరించింది. ప్రపంచ దేశాల్లో సగటున ఎకరానికి 78.4, భారతదేశంలో జాతీయ సగటు 51.2, తెలంగాణలో 185 కిలోలు వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఇంత ఎక్కువగా వాడటానికి రాష్ట్రంలో భూసార పరీక్షల ఫలితాలు సరిగా లేకపోవడం, రైతుల్లో అవగాహనా లేమి అని...
- [నేడే ఇంటర్ ఫలితాలు](https://teluguwonders.com/results-2/): *నేడే ఇంటర్ ఫలితాలు* ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్ ఫలితాలు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ బుధవారం తెలిపారు. ఫలితాలను www.eenadu.net, www.pratibha.net తోపాటు tsbie.cgg.gov.in, bie.telangana.gov.in, http://manabadi.co.in , http://schools9.com తదితర వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.
- [ఏడు దశాబ్దాల క్రితం ఇసుక మేటల్లో పూడిపోయిన ఆలయం](https://teluguwonders.com/temple/): ఏడు దశాబ్దాల క్రితం ఇసుక మేటల్లో పూడిపోయిన ఆలయం తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లు 200 ఏళ్ల క్రితం నిర్మించారని ప్రచారం నెల్లూరు, ఆత్మకూరు: పెన్నానది తీరాన ఇసుక మేటలో పూడిపోయిన శివాలయం తవ్వకాల్లో బయటపడింది. ఈ సంఘటన చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు (పిరమనపాడు) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని పెన్నా తీరాన నాగేశ్వరాలయం ఉండేది. ఇక్కడ విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్టించారని చెబుతుంటారు. 200 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు. నిత్యం పూజలు జరుగుతుండేవి. మహా శివరాత్రి, నాగుల పంచమి పర్వదినాల్లో ఉత్సవాలు, విశేష పూజలు నిర్వహించేవారని తమ పూర్వీకులు తెలిపినట్లు వృద్ధులు వెల్లడించారు. 70 ఏళ్ల క్రితం పెన్నానదికి వరదలు ఉధృతంగా రాగా ఇసుకమేటల కారణంగా క్రమేపీ ఆలయం భూమిలో పూడిపోయింది. ఇసుక కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామాన్ని నదికి రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించుకున్నారు. కాలక్రమేణా ఆలయం పూర్తిగా పూడుకుపోయి ఆనవాళ్లే కనిపించలేదు. ఇలా వెలుగులోకి..ఇతర...
- [పాత, కొత్తల కలయికతోనే ప్రగతి](https://teluguwonders.com/%e0%b0%aa%e0%b0%be%e0%b0%a4-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b2%e0%b0%af%e0%b0%bf%e0%b0%95%e0%b0%a4%e0%b1%8b%e0%b0%a8%e0%b1%87-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0/): *పాత, కొత్తల కలయికతోనే ప్రగతి* *నాటి అలవాట్లలో కొన్నయినా మళ్లీ రావాలి* *ఉపరాష్ట్రపతి మనోగతం* *చద్దన్నం, తాటిముంజలను గుర్తుచేసుకున్న వెంకయ్యనాయుడు* ఈనాడు, దిల్లీ: ఊరగాయను నంజుకొని తినే చద్దన్నం.. గుడిలో పంచిపెట్టే ప్రసాదం.. పురుగుమందులను వాడకుండా ఇంట్లోనే పండించే కూరగాయలు.. జాబిల్లి వెలుతురులో ఆరుబయట నిద్ర.. ఇలాంటి గత స్మృతుల్లోకి తాజాగా తొంగిచూశారు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. దశాబ్దాల క్రితం నాటి ఆ అలవాట్లలో కొన్నింటినైనా తిరిగి అనుసరించడం ప్రారంభిస్తే చాలా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటున్న ఉపరాష్ట్రపతి తాజాగా మరోసారి తన మనసులోని భావాలను బయటపెట్టారు. పాత, కొత్తల కలయిక లేనిదే ప్రగతి లేదన్న సంగతిని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. దశాబ్దాల క్రితం నాటి పల్లెటూరి అలవాట్లను వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. చద్దన్నం, వస్తుమార్పిడి విధానం, దేవాలయాల్లో ప్రసాదాలు, ఆదివారం నాడు వండుకునే కోడికోర లేదా వేటకూర, తాటి ముంజలు,...
- [ఏపీ లోని 14 వర్సిటీల్లో ట్రూనాట్ ల్యాబ్లు](https://teluguwonders.com/eenadu/): *ఏపీ లోని 14 వర్సిటీల్లో ట్రూనాట్ ల్యాబ్లు* *డిజిటల్ పాఠాలకు ప్రత్యేక విభాగం* *ఆన్లైన్లో 20 శాతం పాఠాలు* *ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి* ఈనాడు – అమరావతి: విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాల్లో ట్రూనాట్ ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అవసరమైన విద్యార్థులకు ఈ ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. వర్సిటీల్లోని మైక్రోబయాలజీ విభాగాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా విద్యాసంస్థలను తెరిచేందుకు, పరీక్షల నిర్వహణకు అకడమిక్ కేలండర్ రూపొందించామన్నారు. 20 శాతం పాఠాలను ఆన్లైన్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని, డిజిటల్ అభ్యాసన కంటెంట్ రూపకల్పనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభం, కరోనా నేపథ్యంలో విద్యా సంస్థల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలపై ‘ఈనాడు’ ముఖాముఖిలో వివరించారు. *రెండు విడతలుగా తరగతులు* ఆగస్టు 3 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి....
- [ఇంజనీరింగ్ కు తగ్గి, అగ్రికల్చర్ కు పెరిగిన టీఎస్ ఎంసెట్ దరఖాస్తులు!](https://teluguwonders.com/exam/): *ఇంజనీరింగ్ కు తగ్గి, అగ్రికల్చర్ కు పెరిగిన టీఎస్ ఎంసెట్ దరఖాస్తులు!* హైదరాబాద్: ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) దరఖాస్తుల గడువు ముగిసింది. ఆలస్య రుసుము లేకుంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు జూన్ 10 (బుధవారం)తో ముగిసింది. ఇకపై ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరించేందుకు సెట్ కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ఎంసెట్ ప్రిపరేషన్ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్, గెడైన్స్.. ఇతర అప్డేట్స్ కొరకు క్లిక్ చేయండి. గతేడాదితో పోల్చితే ఈసారి అదనంగా 2,211 మంది విద్యార్థులు ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది మొత్తంగా 2,17,199 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి 2,19,410 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ గోవర్దన్ వెల్లడించారు. ఇంజనీరింగ్ ఎంసెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గతేడాది కంటే తగ్గిపోగా, అగ్రికల్చర్ ఎంసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. గతేగాది...
- [ఏపీ లోని ఒక్కో పేద మహిళకు 18,750](https://teluguwonders.com/ap-cm/): *ఏపీ లోని ఒక్కో పేద మహిళకు 18,750* *వైఎస్ఆర్ చేయూత పేరుతో నాలుగేళ్లలో రూ.75,000 ఆర్థిక సాయం* *భోగాపురం జీఎంఆర్కే.. విస్తీర్ణం 2,200 ఎకరాలకు కుదింపు* *పోలవరం విద్యుత్తు ప్రాజెక్టు మేఘాకు* *రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు* ఈనాడు – అమరావతి: జగనన్న తోడు కింద చిరువ్యాపారులకు సున్నా వడ్డీకి రుణాలు. తోపుడుబళ్లు, సంప్రదాయ హస్తకళలు, నెత్తిమీద బుట్టపెట్టుకుని అమ్మేవాళ్లకు పథకం వర్తింపు. రూ.10 వేల చొప్పున బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించి ఆ వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 9లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందుతారని ప్రభుత్వ అంచనా. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని పేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందించబోతోంది. నవరత్నాల అమల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 12న ఈ పథకం ప్రారంభించనున్నారు. దీని కింద వచ్చే నాలుగేళ్లలో లబ్ధిదారులు ఒక్కొక్కరికి సుమారు రూ.75 వేల...
- [కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత](https://teluguwonders.com/mla-died-with-carona/): *కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే కన్నుమూత* *వ్యాధికి బలైన తొలి శాసనసభ్యుడు* *పుట్టినరోజు నాడే మృతి* ఈనాడు డిజిటల్, చెన్నై: కరోనా బారిన పడి దేశంలోనే తొలిసారి ఓ శాసనసభ్యుడు మృతి చెందారు. తమిళనాట చెపాక్ – ట్రిప్లికేన్ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్ (62) బుధవారం ఉదయం కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జూన్ 2న ఆయన చేరారు. అనంతరం ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తుండగానే ఆరోగ్యం క్షీణించి మరణించారు. పుట్టినరోజు నాడే మృతిచెందడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అన్బళగన్ డీఎంకే తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ ఆదేశాల మేరకు లాక్డౌన్ సహాయక చర్యల్లో పాల్గొన్న సమయంలో ఆయన మహమ్మారి బారిన పడ్డారు. సినీ నిర్మాతగా, పంపిణీదారుగా కూడా వ్యవహరించారు. దివంగత...
- [స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ](https://teluguwonders.com/school-compitation-exam/): *స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ…* హైదరాబాద్ : ప్రేవేటు, గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. పన్నెండవ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. పద్ధెనిమిదేళ్లలోపు వయస్సుండాలి. *బహుమతుల వివరాలిలా ఉన్నాయి.* *ఫస్ట్ ప్రైజ్…* రూ. లక్ష, *సెకండ్ ప్రైజ్(ఇద్దరికి)…* రూ. 50 వేలు, *థర్డ్ ప్రైజ్(ముగ్గురికి)…* రూ. 30 వేలు, *ఫోర్త్ ప్రైజ్(నలుగురికి)* రూ.20 వేలు, *ఫిఫ్త్ ప్రైజ్(ఐదుగురికి)* రూ. 10 వేలు. *పూర్తి వివరాలకు…* ciasc.ipu@niscair.res.in కు మెయిల్ చేయవచ్చు లేదా www.csir.res.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్...
- [ఇష్టమైన రంగాన్నే ఎంచుకోండిఇష్టమైన రంగాన్నే ఎంచుకోండి](https://teluguwonders.com/google-ceo/): *ఇష్టమైన రంగాన్నే ఎంచుకోండి* *దేన్నైనా మార్చగలిగే అవకాశం మీ ముందుంది* *2020 పట్టభద్రులకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సందేశం* దిల్లీ: ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగించుకొని బయటకు వస్తున్న పట్టభద్రులకు కళ్ల ముందంతా అంధకారమే గోచరిస్తోంది. కరోనా విలయతాండవంతో ఉద్యోగావకాశాలు కుంచించుకుపోవడంతో నిస్తేజం అలుముకుంది. ఇలాంటి సమయంలో 2020 స్నాతకోత్సవ వేళ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విలువైన సందేశాన్ని వినిపించి భవిష్యత్తుపై భరోసా నింపారు. యూట్యూబ్ద్వారా నిర్వహించిన వర్చువల్ స్నాతకోత్సవంలో పిచాయ్ పంచుకున్న విషయాలివీ.. *2020 అలా గుర్తుంటుంది* మీరు సముపార్జించిన జ్ఞానంతో సంబరాలు చేసుకోవాల్సిన ఈ వేళ, కోల్పోయిన మీ భవిష్య ప్రణాళికలను గుర్తు చేసుకుంటూ మీరు దుఃఖిస్తూ ఉండొచ్చు. అయినా మీరు ఎలాంటి పరిస్థితులనైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. విశ్వాసాన్ని ప్రోది చేసుకోండి. అలా ఉండగలిగితే 2020 పట్టభద్రుల బ్యాచ్ని మీరు కోల్పోయిన విషయాలతో కాకుండా, సాధించిన మార్పులతో చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. దేన్నైనా మార్చగలిగే...
- [10లో 100 శాతం ఉత్తీర్ణత](https://teluguwonders.com/10-th-class-results/): *10లో 100 శాతం ఉత్తీర్ణత!* *ఎఫ్ఏ మార్కుల ప్రామాణికమే కారణం* *వాటిల్లో అందరికీ కనీస మార్కులు వస్తాయి* *వాటి ప్రకారమే సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు* ఈనాడు, హైదరాబాద్: పదో తరగతిలో ఈసారి దాదాపు 100 శాతం ఉత్తీర్ణత దక్కనుంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్(ఎఫ్ఏ) పరీక్షల్లో కనీస మార్కులు కూడా సాధించని వారు అత్యంత అరుదుగా ఉండటమే కారణమని అధికార, ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. నాలుగు ఎఫ్ఏలను రాయకుంటే తప్ప ఏ ఒక్క ఎఫ్ఏ రాసినా పాస్ కావడం గ్యారంటీ అని పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,34,903 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. గత ఏడాది సప్లిమెంటరీ పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉత్తీర్ణత శాతం 98. సమీప భవిష్యత్తులో కూడా కరోనా వైరస్ తగ్గుతుందని కచ్చితంగా చెప్పలేమని, ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ జవాబుపత్రాల మూల్యాంకనం లాంటి ప్రక్రియలతో ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్తోపాటు బాసర ఆర్జీయూకేటీ ప్రవేశాలు ఆలస్యమవుతాయని భావించి ప్రభుత్వం...
- [ఆంద్రప్రదేశ్ లో సర్కారీ బడికి.. జై](https://teluguwonders.com/schools/): *ఆంద్రప్రదేశ్ లో సర్కారీ బడికి.. జై* *రాష్ట్రంలో సరికొత్త ఒరవడి* *ప్రభుత్వ స్కూళ్ల వైపు తల్లిదండ్రుల చూపు* *పాఠశాల విద్యలో పెనుమార్పులు* *‘నాడు–నేడు’ ద్వారా రూ.10 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి* *విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంగ్లిష్ మీడియం* *పౌష్టిక విలువలతో ‘జగనన్న గోరుముద్ద’* *జగనన్న విద్యా కానుకతో బుక్స్, నోట్స్, యూనిఫాం, షూస్, బ్యాగ్ తదితరాలు పంపిణీ* *ప్రమాణాల పర్యవేక్షణకు నియంత్రణ కమిషన్ ఏర్పాటు* *సర్కారీ స్కూళ్లకు ఆదరణ..* *లక్ష్యాన్ని మించి పెరిగిన విద్యార్థుల సంఖ్య* *ఒక్క ఏడాదిలో ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి 2.5 లక్షల మంది చేరికలు* సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటిదాకా ప్రభుత్వ పాఠశాలలకు.. ప్రైవేట్ స్కూళ్లకు ఉన్న ప్రధాన వ్యత్యాసం మౌలిక వసతులు, ఆంగ్లంలో బోధన. ఇప్పుడిక ఆ తేడా తొలగిపోవడం, అమ్మఒడి లాంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక ఆసరా అందిస్తుండటంతో సర్కారీ స్కూళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏడాది వ్యవధిలోనే...
- [సినీ తారల జీవితంలో ట్రోలింగ్ ఒక భాగం](https://teluguwonders.com/poonam/): సినీ తారల జీవితంలో ట్రోలింగ్ ఒక భాగం హైదరాబాద్: సినీ పరిశ్రమలో గత కొన్నిరోజులుగా నటి మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకునే కొంతమంది నెటిజన్లు సోషల్మీడియా వేదికగా తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మీరాచోప్రా ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నటి పూనమ్ కౌర్ పెట్టిన కొన్ని ట్వీట్లు ప్రస్తుతం సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినీ తారల జీవితంలో ట్రోలింగ్ కూడా భాగమని, వాటిని పట్టించుకోకూడదని తెలిపారు. అభిమానులు అమాయకులని, రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు వాళ్లని ప్రేరేపిస్తున్నారని అన్నారు. ‘సరైన కారణం లేకుండా చాలా మంది నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. అసభ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పటివరకూ నేను ఏ ఒక్క అభిమానిపై ఫిర్యాదు చేయలేదు. అభిమానులు అమాయకులని నమ్ముతాను. కొంతమంది మధ్యవర్తులు తమ స్వలాభం కోసం అభిమానులను ఇలాంటి విషయాల్లో...
- [హైదరాబాద్ లో బోనాలు](https://teluguwonders.com/hyderabad-bonalu/): హైదరాబాద్ : కరోనా కేసులు విజృంభణ దృష్ట్యా ఈ విడత రాష్ట్రంలో బోనాల పండుగ నిర్వహించడం లేదని దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 25న గోల్కొండలో ప్రారంభమైన బోనాలు జూలై 12న సికింద్రాబాద్, 19వ తేదీన హైదరాబాద్ లో బోనాలు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత దేవాలయాల పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గుడులు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ)పై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8 వ తేదీ నుంచి గుడుల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. క్యూలైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని , సోడియం హైపోక్లోరైడ్తో గుడి ఆవరణ కడగాలని కోరారు. గుడుల ప్రవేశం లోనే శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని ,...
- [మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన](https://teluguwonders.com/elephant/): మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. అది ఎవరినీ ఏమీ చేయకుండా తన దారిన పోతుండగా.. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశచూపారు. ఆ పైనాపిల్ లో పేలుడు పదార్థాలు పెట్టారు. అది ఆ మనుషులను నమ్మి వారు ఇచ్చిన పండును తీసుకొని నోటపెట్టింది. అంతే.. ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడిచేయలేదు. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి...
- [English Epapers](https://teluguwonders.com/english-epapers/): *English Epapers* 🗞️ _*Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ _*Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ _*The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ _*HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _*Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/
- [News Papers Today](https://teluguwonders.com/telugu-news/): *తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/
- [ఇటలీని మించనున్న విలయం](https://teluguwonders.com/carona-update/): *ఇటలీని మించనున్న విలయం* *2.26 లక్షలు దాటిన బాధితులు* *ప్రపంచంలో ఆరో స్థానం దిశగా..* *దేశంలో కొత్తగా 9,851 కరోనా కేసులు* *24 గంటల్లో 273 మంది మృత్యువాత* *మొత్తం కేసుల విషయంలో ఇటలీని సమీపించినప్పటికీ.. ఆ దేశంతో పోలిస్తే మన దగ్గర మరణాలు 5 రెట్లు తక్కువగా ఉండడం కాస్త ఊరట.* దేశంలో కొవిడ్ విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఒకటి. కానీ ఇప్పుడు రోగుల సంఖ్యలో ఆ దేశాన్ని కూడా మనం దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి. దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానానికి దగ్గరగా ఉంది. తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. దేశంలో...
- [హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్](https://teluguwonders.com/hdma/): *హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్: 10% వాటా పెంపు* హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ల్యాండ్ పూలింగ్లో భూ యజమానులకు 10శాతం వాటా పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు భూయజమానులకు, హెచ్ఎండీఏకు 50 – 50శాతంగా ఉన్న వాటా.. 60 – 40శాతంగా మారనుంది. ల్యాండ్ పూలింగ్ భూములకు భద్రత, ప్రయోజనం చేకూరుస్తామని హెచ్ఎండీఏ తెలిపింది. ల్యాండ్ పూలింగ్లో భూములకు సంబంధించిన అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను తామే చూస్తామని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తామే భరిస్తామని హెచ్ఎండీఏ తెలిపింది. లేఔట్, ముసాయిదా ఆమోదం పొందిన ఆరు నెలల్లో భూయజమానులకు ప్లాట్లు ఇస్తామంది. హెచ్ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్పూలింగ్ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని పేర్కొంది.
- [టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాయింట్స్](https://teluguwonders.com/ttd/): టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాయింట్స్ 👉🏿80 రోజులపాటు శ్రీవారి దర్శనానికి భక్తులు దూరంగా ఉన్నారు👉🏿శ్రీవారి దర్శనానికి రేపటి నుండి మూడు రోజులపాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తాం…👉🏿గుర్తింపు కార్డు కలిగిన ఉద్యోగులను శని,అది వారాల్లో స్థానికులను సోమవారం నాడు ప్రయోగాత్మకంగా దర్శనానికి అనుమతిస్తాం…👉🏿11 నుండి పూర్తిస్థాయిలో భక్తులకు దర్శనానికి అనుమతి….8 వతేది నుండి ఆన్లైన్ లో టోకెన్లు జారీ….👉🏿3వెలమందికి ఆన్లైన్ ద్వారా మరో 3 వేలమందికి డైరక్ట్ దర్శనానికి అనుమతిస్తాం👉🏿60 ఏళ్ల వృద్ధులు 10 సం,, లోపు చంటి పిల్లలను దర్శనానికి అనుమతి లేదు👉🏿రెడ్ జోన్ ప్రాంత వాసూలు దయచేసి తిరుమల దర్శనానికి రావొద్దు…..👉🏿ఉదయం 6.30 నుండి 7 .30 వరకు విఐపిలు,7.30 నుండి రాత్రి 7.30 వరకు సామాన్య భక్తులకు అనుమతి👉🏿ఉదయం 4 గంటల నుండి అలిపిరి నడక మార్గాన భక్తులను అనుమతిస్తాం….శ్రీవారి మెట్టు మార్గాన భక్తులను అనుమతి లేదు…👉🏿తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరు…థర్మల్ స్కానింగ్ తోపాటు శానిటైజ్ తప్పని సరిగా...
- [Muskmelon And Lemon Juice](https://teluguwonders.com/muskmelon-and-lemon-juice/): 1. Muskmelon And Lemon Juice Benefits The combination of musk melon and lemon juice can make for an effective natural energy drink, as these ingredients are rich in nutrients and electrolytes that can restore back the lost energy to your body. Musk melon is rich in potassium and vitamins, so it helps in providing instant energy to your cells by oxygenating them to an optimum level. Lemon juice contains vitamin C and folate, which also work towards improving your energy levels in a jiffy. Note: It is best to use chilled water for all these summer drinks. Ingredients Musk melon...
- [These 10 Beverages Are More Hydrating Than Water Gallery](https://teluguwonders.com/these-10-beverages-are-more-hydrating-than-water-gallery/): These 10 Beverages Are More Hydrating Than Water Gallery Water has a lot of things going for it: It has zero calories, it’s free, you need it to live… But if hydration is what you’re looking for, there are alternatives to a glass of tap water that can actually hydrate you more efficiently. While water is still the best all-natural solution to your everyday thirst, more hydrating drinks can be the wiser choice in situations where you’re already dehydrated. You want to look for beverages that contain electrolytes to help you retain more water — but that still have low levels of...
- [Today news Papers](https://teluguwonders.com/news-today/): *English Epapers* 🗞️ _*Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ _*Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ _*The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ _*HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _*Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/
- [మూడో వారంలో సీపీగెట్ నోటిఫికేషన్](https://teluguwonders.com/ts-cpget/): *మూడో వారంలో సీపీగెట్ నోటిఫికేషన్* *ఆగస్టులో ప్రవేశ పరీక్ష* ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్టీయూహెచ్లో పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్)కు ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, జేఎన్టీయూహెచ్లోని రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సులకు గత ఏడాది నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరానికి (2020-21) కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయమే ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ప్రస్తుతం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాకపోవడం, జులైలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉండటంతో సీపీగెట్ను ఆగస్టులో నిర్వహించాలని ఓయూ అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం 53 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
- [కంటి వెలుగును కాపాడే కొలువులు!](https://teluguwonders.com/apx/): *కంటి వెలుగును కాపాడే కొలువులు!* *ఇంటర్ తర్వాత ఆప్టోమెట్రీ కోర్సులు* ఎప్పుడైనా ఏదైనా ఇబ్బందితో కంటి ఆసుపత్రికి వెళితే ముందుగా బోర్డు మీద విభిన్న పరిమాణాల్లో ఉన్న అక్షరాలను చదవమని అడుగుతారు. కనిపించకపోయినా.. కాస్త మసక అనిపించినా.. రకరకాల ఆప్టిక్స్ పెట్టి పరీక్షిస్తుంటారు. ఆ తర్వాతే ప్రధాన వైద్యుడిని కలవడానికి పంపుతారు. వాళ్లే ఆప్టోమెట్రీషియన్లు. నాణ్యమైన జీవనానికి అవసరమైన కంటి చూపును కాపాడటంలో వీరి పాత్ర ప్రధానమైంది. ఆధునిక యుగంలో మారిన జీవనశైలి వల్ల ఇలాంటి నిపుణుల అవసరాలు ఎక్కువయ్యాయి. ఈ ఉద్యోగాల్లోకి ప్రవేశించాలంటే ఆప్టోమెట్రీ డిప్లొమా లేదా డిగ్రీ పొంది ఉండాలి. ఇంటర్మీడియట్ అర్హతతో విద్యార్థులు ఆ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి జీవికీ ప్రధానమైనది కన్ను. ఏ పనైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సక్రమంగా సాగిపోవాలంటే కళ్లు కచ్చితంగా బాగుండాలి. అన్ని వయసుల వారూ దాదాపు ఏదో ఒక కంటి ఇబ్బందితో ఉంటారని అంచనా. లోపం ఎలాంటిదైనా పరీక్షలు...
- [నాలుగు వారాల్లో రంగులు తొలగించండి: సుప్రీo##](https://teluguwonders.com/4weeksto-remove-colour/): *నాలుగు వారాల్లో రంగులు తొలగించండి: సుప్రీo* దిల్లీ: ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులను నాలుగు వారాల్లో తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రంగులు తొలగించకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందని పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేశారని చెప్పింది. అన్ని వాదనలతో కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు పేజీల తీర్పునిచ్చింది.
- [తెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులుతెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులు](https://teluguwonders.com/carona3000/): *తెలంగాణలో 3000 దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇవాళ కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 3020కు పెరిగింది.ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకొని 1556 మంది వివిధ కొవిడ్ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 99 మంది వ్యాధి బారిన పడి మరణించారు. ప్రస్తుతం కరోనా కారణంగా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 1365గా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- [44 % విద్యార్థులకు ఆన్లైన్ విద్య తెలియదు](https://teluguwonders.com/online-classes/): *44 % విద్యార్థులకు ఆన్లైన్ విద్య తెలియదు* *కరోనాకు ముందు పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఇదీ* *గుటెన్బర్గ్, ఎవల్డిజైన్ అధ్యయనం వెల్లడి* ఈనాడు – హైదరాబాద్: కొద్ది నెలలుగా ఆన్లైన్ విద్యపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నా కరోనాకు ముందు 44 శాతం మంది పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్ చదువు జోలికి పోలేదు.ఉన్నత విద్య అభ్యసిస్తున్న 24 శాతం విద్యార్థులదీ అదే పరిస్థితి. అమెరికా, భారత్ తదితర దేశాల్లో డిజిటల్ కార్యకలాపాలను అందిస్తున్న గుటెన్బర్గ్ సంస్థ విద్యాపరిశోధనపై పనిచేస్తున్న ఎవల్డిజైన్ అనే సంస్థతో కలిసి కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు విద్య కోసం ఎదుర్కొంటున్న సవాళ్లు, చదువుపై ప్రభావం తదితర అంశాలపై సర్వే చేసింది. మొత్తం 31 దేశాలకు చెందిన 250 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిఫుణులతో మాట్లాడి నివేదికను విడుదల చేసింది. *చదువులో నైపుణ్యాన్ని చేర్చాలి* కరోనా వల్ల విద్యపై తీవ్ర ప్రభావం చూపిందని, చదువులో నైపుణ్యాలను చేర్చి ఇప్పుడున్న...
- [పదో తరగతితో సీఎస్ఐఓ డిప్లొమాలు పదో తరగతితో సీఎస్ఐఓ డిప్లొమాలు](https://teluguwonders.com/10th-class/): *పదో తరగతితో సీఎస్ఐఓ డిప్లొమాలు!* పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పరికరాలను ఉపయోగించగలిగిన కిందిస్థాయి నిపుణులను సిద్ధం చేసే లక్ష్యంతో కొన్ని రకాల డిప్లొమాలను సీఎస్ఐఓ రూపొందించింది. రకరకాల స్పెషలైజేషన్లతో వీటిని అందిస్తున్నారు. పదోతరగతి అర్హతతో ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్ఛు. సీఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) ఆధ్వర్యంలోని ఇండో స్విస్ శిక్షణకేంద్రం డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమాల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి విద్యార్థులు వీటికి అర్హులు. రాతపరీక్షలో ప్రతిభ చూపినవారిని కోర్సులోకి తీసుకుంటారు. సీఎస్ఐఓ శిక్షణ కేంద్రంలో వివిధ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి చక్కని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హోండా, గోద్రెజ్, ఫిలిప్స్, సోనాలిక, ఐషర్, సిమెన్స్, ఐబీఎం, హెచ్సీఎల్, విప్రో, హావెల్స్, జీఈ తదితర ఎన్నో సంస్థలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. *కోర్సులు* * అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ * అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ *ఈ...
- [TRY THIS ULTIMATE FAT BURNING DETOX WATER](https://teluguwonders.com/try-this-ultimate-fat-burning-detox-water/): try-this-ultimate-fat-burning-detox-water I basically decided one day to infuse a large pitcher of water with some of the most commonly known detox foods, and so the experimenting began. This one is my favorite because it’s almost like drinking a meal but it’s low in calories and high in nutrition! It’s also very refreshing and makes it easy to stay hydrated throughout the day. INGREDIENTS 2organic lemons 1organic cucumber 1 cupchopped fresh or frozen pineapple (organic if you can find it) 1dozen organic mint leaves 1large chunk of ginger (peeled) 2–4tbsp organic 100% aloe vera juice Approximately 12 cupsfiltered water INSTRUCTIONS After washing, slice...
- [Rasam Powder – How To Make Udupi Style](https://teluguwonders.com/rasam-powder-how-to-make-udupi-style/): Udupi style rasam powder recipe with step by step photos and video. This is the most requested recipe by my blog readers. We call this as sarina pudi in Kannada. This rasam powder recipe is vegan and gluten-free. A typical homemade condiment and must have masala powder in every kitchen of coastal Karnataka. Tomato rasam or saru (as we call in Kannada language) is a tangy lentil spicy tomato soup. Rasam is a part of south Indian cuisine served with hot rice and ghee. Rasam powder gives flavour and spice to rasam. Preparing rasam powder at home takes very less time...
- [నమ్మకు నమ్మకు ఈ మాటని!](https://teluguwonders.com/love/): *నమ్మకు నమ్మకు ఈ మాటని!* ‘పెళ్లి చేసుకుంటాను… నీ కూతుర్ని నా కూతురిలా చూసుకుంటా’నంటే అమాయకంగా నమ్మింది. కానీ ఆ మోసకారి తన కూతురుపైనే కన్నేసాడని తెలిసినా ఏం చేయలేక ప్రాణాలు కోల్పోయింది. – *గొర్రెకుంటబావి సంఘటన* ఆమె సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అతనో ఎన్నారై అని నమ్మింది. ఇండియా వచ్చి పెళ్లి చేసుకుంటానంటే అతని ఖాతాలో లక్షలు కుమ్మరించింది.. – *ఓ బాధితురాలు* ఇలాంటి వాళ్లు వీధి చివరన ఒకడుంటాడు.. ఆఫీస్లో ఇంకొకడు కన్నేస్తాడు. ఆన్లైన్లో మరొకడు తగులుతాడు. ఈ మాయగాళ్లను కనిపెట్టడం తేలికే! వారి నుంచి తప్పించుకోవడం ఇంకా తేలిక! అంతా మీ చేతుల్లోనే, చేతల్లోనే ఉంది.. అదెలాగంటే… కొన్ని మాటలు ఆకాశానికి ఎత్తేసినట్టు ఉంటాయి. ఇంకొన్ని అలసిన మనసుకు ఊరటనిస్తాయి. మరికొన్ని.. జీవితం ఊగిసలాటలో ఉన్న మనిషిని పక్కదారి పట్టిస్తాయి. వీటిని కనిపెట్టకపోతే.. అవి మాట్లాడేవారికి అడ్డుకట్ట వేయకపోతే జీవితాలు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఆ మాటల్లోని...
- [Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team](https://teluguwonders.com/suresh-raina-reveals-the-name-of-best-fielder-in-the-present-indian-team/): Suresh Raina Reveals The Name Of Best Fielder In The Present Indian Team ముంబై: భారత క్రికెట్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన ఫీల్డర్లు ఉన్నారు. 2000 సంవత్సరంలో మహ్మద్ కైఫ్-యువరాజ్ ది బెస్ట్ అనిపించుకోగా.. 2005లో వారికి జతగా సురేశ్ రైనా చేరాడు. అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో జట్టులోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ తమ ఫీల్డింగ్ నైపుణ్యాన్ని చాటుకున్నారు. ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మనీశ్ పాండే ఇలా చెప్పుకుంటు పోతే ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఫీల్డల్ల జాబితా పెద్దగానే ఉంటుంది. అయితే ఈ జాబితాలో రైనా ముందుంటాడనంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో ఏ స్థానంలో అయినా… రైనా అత్యుత్తమంగా ఫీల్డింగ్ చేస్తాడు.బ్యాట్స్మెన్ పసిగట్టి..బ్యాట్స్మెన్ కదలికలను పసిగట్టి.. అయితే అలాంటి రైనా తన దృష్టిలో టీమిండియా అత్యుత్తమ ఫీల్డర్ ఎవరనే విషయాన్ని...
- [బతికుండగానే బావిలో పడేశాడు](https://teluguwonders.com/wrangal/): బతికుండగానే బావిలో పడేశాడు మక్సూద్ అల్లుడి డైరెక్షన్లోనే హత్యలు వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటనలో సంచలనం నిజం బయటపడింది. మూడు రోజులుగా జరుగుతున్న విచారణలో పోలీసులు గొర్రెకుంట మిస్టరీని చేధించారు. తొలి నుంచీ పోలీసులు అనుమానిస్తున్న విధంగానే వారంతా హత్యకు గురయ్యారు. 9 మందిని తానే హత్య చేశానని కేసులో నిందితుడిగా ఉన్న బిహార్కు చెందిన సంజయ్ కుమార్ అంగీకరించాడు. కుట్రపూరితంగానే స్నేహితులతో కలిసి వారిందరినీ హత్యచేసి బావిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి హత్యకు పాల్పట్లు సంజయ్ చెప్పాడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక గోనె సంచుల సహాయంతో బతికుండగానే బావిలో పడేసినట్లు విచారణలో అంగీకరించాడు. అయితే ఢిల్లీలో మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ డైరెక్షన్లోనే వారందరినీ...
- [65 లక్షల ఎకరాల్లో పత్తి](https://teluguwonders.com/65-%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2-%e0%b0%8e%e0%b0%95%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%aa%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf/): *65 లక్షల ఎకరాల్లో పత్తి!* *కంది సాగు విస్తీర్ణం 76.83% పెంపు* *మొత్తం 1.23 కోట్ల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయా* *వానా కాలం సీజన్ సాగు విస్తీర్ణాలపై వ్యవసాయశాఖ నివేదిక* ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానా కాలం సీజన్లో పత్తి, కంది పంటల సాగు గణనీయంగా పెరగనుంది. నియంత్రిత పద్ధతిలో ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయించాలనే లెక్కలను వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి నిర్ణయించిన మేరకు రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు పంటలపై దృష్టిపెట్టారు. మొత్తం కోటీ 23 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, కంది, సోయాచిక్కుడు సాగు చేయించాలనే అంచనాతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మళ్లించే నీటిని బట్టి ఈ నివేదిక తయారు చేశారు. దీని ప్రకారం.. పత్తి సాగు విస్తీర్ణం దాదాపు 10.5 లక్షల ఎకరాలు పెరిగి...
- [చిటికెలో వెయ్యి హెచ్డీ సినిమాలు డౌన్లోడ్](https://teluguwonders.com/high-speed-data/): *చిటికెలో వెయ్యి హెచ్డీ సినిమాలు డౌన్లోడ్!* *ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటా* *ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ప్రయోగం* మెల్బోర్న్: మనకు నచ్చిన సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి నిమిషాల తరబడి నిరీక్షించాల్సిన అగత్యం భవిష్యత్లో ఉండదు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ డేటాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సాధించారు. దీంతో వెయ్యి హై డెఫినిషన్ (హెచ్డీ) సినిమాలను సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. *ఒకే ఆప్టికల్ చిప్ను ఉపయోగించి ఈ ఘనతను సాధించారు.* ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ కనెక్షన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ ఆవిష్కారం తోడ్పడుతుందని పరిశోధకులు తెలిపారు. పరిశోధనలో భాగంగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు.. ఒకే కాంతి వనరు నుంచి సెకనుకు 44.2 టెరాబిట్ల (టీబీపీఎస్) డేటా వేగాన్ని సాధించారు. వీరు మెల్బోర్న్లోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయం నుంచి క్లేటన్లోని మోనాష్ వర్సిటీ మధ్య 76.6 కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్ ఫైబర్లపై దీన్ని ప్రయోగించి చూశారు. ఈ పరిశోధనలో ‘మైక్రో కోంబ్’ అనే కొత్త...
- [కరాచీ విమాన ప్రమాదం: 97 మంది మృతి. సజీవంగా బయటపడ్డ ఇద్దరు](https://teluguwonders.com/%e0%b0%95%e0%b0%b0%e0%b0%be%e0%b0%9a%e0%b1%80-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%be%e0%b0%a6%e0%b0%82-97-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a6%e0%b0%bf/): పాకిస్తాన్ విమాన ప్రమాదంలో మొత్తం 97 మంది మృతిచెందినట్లు ఆ దేశంలోని సింధ్ ప్రావిన్స్ అధికారులు ధ్రువీకరించారు. విమానంలో 8 మంది సిబ్బంది సహా మొత్తం 99 మంది ఉండగా ఇద్దరు సజీవంగా బయటపడ్డారు. 60 మృతదేహాలు జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్(జేపీఎంసీ), మిగతావి కరాచీ సివిల్ హాస్పిటల్(సీహెచ్కే)లో ఉన్నాయని పాకిస్తాన్ అధికారులు వెల్లడించారు. మృతుల్లో 19 మందిని గుర్తించామని, మిగతవారిని గుర్తించే ప్రక్రియ సాగుతుందని తెలిపారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలోని ఒక కాలనీ వద్ద శుక్రవారం కూలిపోయింది. పాకిస్తాన్లోని లాహోర్ నగరం నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏటీసీతో విమానం సిగ్నల్స్ తెగిపోయాయి. ఎలా కూలిపోయింది? విమానం దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయలేదని, దాంతో పైలట్ మరోసారి ప్రయత్నించేసరికి విమానం కూలిపోయిందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్...
- [Cyclone odisa West Bengal](https://teluguwonders.com/cyclone-odisa-west-bengal/)
- [షూటింగ్స్కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం](https://teluguwonders.com/tg-permits-for-movie-shooting/): *షూటింగ్స్కు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం* హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్స్కు, నిర్మాణానంతర కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను టాలీవుడ్ సినీ ప్రముఖులు కలిశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధర్వంలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్, ఎస్.ఎస్. రాజమౌళి, దిల్రాజు, త్రివిక్రమ్, ఎన్. శంకర్, రాధాకృష్ణ, సి. కల్యాణ్, సురేశ్బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేశ్, ప్రవీణ్బాబు తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం చేపట్టిన సహాయక చర్యలను వివరించారు. సినిమా షూటింగులు, నిర్మాణానంతర కార్యక్రమాలు, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు. సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రికి...
- [ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా!](https://teluguwonders.com/icct20-update/): *ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా!* *ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం* *ఆసక్తికరంగా ఐసీసీ సమావేశాలు* ముంబయి: అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి! ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచకప్ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచకప్ వాయిదా, ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రపంచకప్ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియాకు సవాల్గా మారింది. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. సెప్టెంబర్ వరకు సరిహద్దులు మూసేసింది. ఎవరు వెళ్లినా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో 16 జట్లు అక్కడికి వెళ్లి...
- [దివ్యాంగులకు ఆ డబ్బు ఎలా సరిపోతుంది: హైకోర్టు](https://teluguwonders.com/%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%86-%e0%b0%a1%e0%b0%ac%e0%b1%8d%e0%b0%ac%e0%b1%81-%e0%b0%8e%e0%b0%b2%e0%b0%be/): *దివ్యాంగులకు ఆ డబ్బు ఎలా సరిపోతుంది: హైకోర్టు* హైదరాబాద్: లాక్డౌన్లో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లాక్డౌన్లో దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారన్న పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. దివ్యాంగుల కోసం రూ.కోటి కేటాయించామని, ప్రతి జిల్లాలో ₹10 వేలు అందుబాటులో ఉంచామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఏడు లక్షల మంది దివ్యాంగులకు ఆ డబ్బులు ఎలా సరిపోతాయని హైకోర్టు ప్రశ్నించింది. సాయం కోసం దివ్యాంగులు హెల్ప్ లైన్కు ఫోన్ చేస్తే ప్రత్యేక నిధితో వారిని ఆదుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
- [తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు](https://teluguwonders.com/telangana-update/): *తెలంగాణలో 1700 దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శుక్రవారం కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 1761కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 1043 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 48 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 670గా ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
- [నియంత కిమ్ జోంగ్ ఉన్…](https://teluguwonders.com/kim/): నియంత కిమ్ జోంగ్ ఉన్… ఈ పేరు ఓ బ్రాండ్.. చూడడానికి జానడే ఉన్నా.. తన చేష్టలు, చర్యలతో ఏకంగా అగ్రరాజ్యాన్ని భయపెట్టాడు ఈ డిక్టేటర్. కొన్ని రోజుల క్రితం అసలు కిమ్ బ్రతికి ఉన్నారా.. చనిపోయారా అని సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ పరిశ్రమను ప్రారంభించే ఫంక్షన్కు కిమ్ విచ్చేశారని ఆ దేశ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. అంతేకాక రీసెంట్గా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్లకు కిమ్ లేఖలు పంపించారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి నార్త్ కొరియాలో కలకలం మొదలైంది. ఈ నియంత గత రెండు నెలలుగా బహిరంగ కార్యక్రమాలకు, సభలకు తక్కువగా హాజరువుతున్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని బహిరంగంగా చెప్పిన ఉత్తర కొరియా ఇప్పుడు వైరస్ నివారణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్, మే...
- [వేగంగా వెళ్లేలా.. వెలుగులీనేలా!](https://teluguwonders.com/%e0%b0%b5%e0%b1%87%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%be-%e0%b0%b5%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b1%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%b5%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b2/): *వేగంగా వెళ్లేలా.. వెలుగులీనేలా!* *హైటెక్ సిటీ రహదారులకు సరికొత్త సొబగులు* *అందుబాటులోకి వచ్చిన కూడళ్లు, వంతెనలు* ఈనాడు – హైదరాబాద్: అభివృద్ధి ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. నగరానికి మణికిరీటం లాంటి ఐటీ కారిడార్లో అనేక మార్గాలు కొత్తరూపు సంతరించు కుంటున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఎస్సార్డీపీ పథకం రూపుదిద్దుకోగా.. దీని ద్వారా నగరం నలుమూలల భారీ ఎత్తున రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో ప్రత్యేకించి ఖాజాగూడ నుంచి జేఎన్టీయూ వరకు ఉన్న రోడ్డు మార్గం అభివృద్ధికి నాలుగో దశ పనులకు ప్రణాళిక రూపొందించారు. నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ పనులు గురువారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన బయోడైవర్సిటీ కూడలి మొదటిస్థాయి పైవంతెనతో పూర్తయినట్లు అయింది. *నాలుగో దశ అభివృద్ధి ఫలాలు ఇవీ..* 1. *రాజీవ్ గాంధీ కూడలి పైవంతెన:* జేఎన్టీయూ నుంచి మలేషియన్ టౌన్షిప్ వరకు రూ.97.93 కోట్లతో 1.23 కి.మీ....
- [Two COVID positive cases in Ruby block of Rainbow Vistas, families quarantined](https://teluguwonders.com/two-covid-positive-cases-in-ruby-block-of-rainbow-vistas-families-quarantined/): Hyderabad: A father son duo residing in the Ruby block of Rainbow Vistas Apartment in Hyderabad, have been tested positive for Covid-19. The medical reports of the father, a private employee and son, a medico revealed about their infection on Thursday, 21 May. The two have been shifted to Gandhi hospital. The resident welfare association (RWA) of the Raindow Vistas confirmed,”We have a confirmation of two positive cases of a family in I – Ruby block, 13th floor flat. As per the directives of government authorities, the 13th floor of the Ruby block has been made into a isolation /...
- [హీరో రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది](https://teluguwonders.com/rana-engaged/): టాలీవుడ్ హీరోలో ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లాక్ డౌన్ కు ముందు నిశ్చితార్ధం చేసుకున్న కొంతమంది హీరోలు లాక్ డౌన్ సమయంలోనే పెళ్లి చేసుకున్నారు. కారణం, ఎప్పటికి ఈ లాక్ డౌన్ ఎత్తేస్తారో తెలియదు. ఇదిలా ఉంటె, ఇప్పుడు దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు హీరో రానా,మిహికా బజాజ్ నిశ్చితార్ధం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. హీరో రానా, మిహికా బజాజ్ లు కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. ఇక పెళ్లి బాజా మోగటం ఒక్కటే మిగిలి ఉన్నది.
- [శక్తిమంతమైన కంప్యూటర్ రూపొందించిన మైక్రోసాఫ్ట్](https://teluguwonders.com/powerful-computer/): *శక్తిమంతమైన కంప్యూటర్ రూపొందించిన మైక్రోసాఫ్ట్* సియాటిల్: మైక్రోసాఫ్ట్ సంస్థ శక్తిమంతమైన అధునాతన సూపర్ కంప్యూటర్ను రూపొందించింది. కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ఓపెన్ఏఐతో కలిసి దీనిని తయారుచేసింది. భారీ ఏఐ మోడల్స్పై శిక్షణ కోసం దీనిని క్లౌడ్ కంప్యూటింగ్ సేవల విభాగమైన మైక్రోసాఫ్ట్ అష్యూర్లో ఉంచనున్నారు. రూ.6,500 కోట్ల (బిలియన్ డాలర్లు) వ్యయంతో ఓపెన్ఏఐ భాగస్వామ్యంతో దీన్ని తయారు చేయనున్నట్లు గతేడాది మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ కంప్యూటర్లో 2,85,000 సీపీయూ కోర్లు, పది వేల జీపీయూలు ఉంటాయి. ప్రతి జీపీయూ సర్వర్కు సెకనుకు 400 గిగాబైట్ల నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది. ప్రపంచంలోని తొలి 500 సూపర్ కంప్యూటర్లలో తాజా యంత్రం 1-5 మధ్య స్థానాన్ని పొందనుందని మంగళవారం కంపెనీ వెల్లడించింది.
- [ఆగుదామా… సాగిపోదామా?](https://teluguwonders.com/%e0%b0%86%e0%b0%97%e0%b1%81%e0%b0%a6%e0%b0%be%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b8%e0%b0%be%e0%b0%97%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be%e0%b0%ae%e0%b0%be/): *ఆగుదామా… సాగిపోదామా?* *విదేశీవిద్యకు ప్లాన్-బి* కరోనా విపత్తు కారణంగా దేశాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎంబసీలన్నీ మూతబడి, వీసా ఇంటర్వ్యూలు తదితర కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. అంతర్జాతీయ విమానాలు ఎప్పుడు ఎగురుతాయో తెలియదు. విదేశీ విశ్వవిద్యాలయాలన్నీ తరగతి బోధనను ఆపేసి ఆన్లైన్ టీచింగ్ వైపు దృష్టిసారించాయి. ఈ పరిణామాల మధ్య ఇతర దేశాల్లో చదవాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కొందరు విద్యార్థులు సన్నాహాలు చేసుకున్నారు. ఇంకొందరు చేసుకుంటున్నారు. కానీ వెళ్లాలా.. వద్దా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరికీ ప్రత్యామ్నాయ ప్రణాళిక ‘ప్లాన్- బి’ని నిపుణులు సూచిస్తున్నారు. విదేశాల్లో ఉన్నతవిద్య శ్రావిక కల. తగ్గట్టుగానే డిగ్రీ మొదటి సంవత్సరం నుంచి పక్కాగా ప్లాన్ వేసుకుంది. మంచి విశ్వవిద్యాలయంలో ప్రవేశం దక్కించుకుంది. వీసా ఇంటర్వ్యూ అన్నింటినీ సులువుగా దాటేసింది. తీరా నాలుగు రోజుల్లో ప్రయాణం ఇంతలో లాక్డౌన్. ధీరజ్కి బీటెక్ పూర్తయింది. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాన్ని సాధించాడు. తనకేమో ఎంఎస్ చేయాలనే...
- [యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!](https://teluguwonders.com/upi-payment/): *యూపీఐ పేమెంట్సా?.. వీటితో జాగ్రత్త!* ఇంటర్నెట్డెస్క్: యూపీఐ పేమెంట్స్ మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. డిజిటల్ పేమెంట్స్ను ప్రభుత్వం ప్రోత్సహించడం, స్మార్ట్ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోకి అందుబాటులోకి రావడం ఇందుకు కారణం. కరోనా వైరస్ కారణంగా ఈ పేమెంట్స్ వాడకం మరింత ఎక్కువయ్యాయి. భౌతిక దూరం పాటించాలనే నిబంధన వల్ల వీటి వినియోగం భవిష్యత్లో సైతం పెరగనుంది. అయితే, ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏదో ఒక రూపంలో వల విసిరి అమాయకుల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లిపోతున్నారు. కొందరు విద్యావంతులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు సైబర్, బ్యాంకింగ్ రంగ నిపుణులు. * బ్యాంకు లింకులు పేరిట సందేశాలు పంపి డబ్బులు కాజేయడం ఇటీవల కాలంలో ఎక్కువ అయిపోయింది. మీ ఫోన్కు వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే అవి మీ డిఫాల్ట్ యూపీఐ యాప్కు...
- [మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు](https://teluguwonders.com/flights-starting/): *మే 25 నుంచి ‘విమానయానం’ మొదలు* *దశల వారీగా సేవల పునరుద్ధరణ: హర్దీప్సింగ్ పూరీ* దిల్లీ: దేశీయ విమాన ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన శాఖా మంత్రి హర్దీప్సింగ్ పూరీ వెల్లడించారు. ఇప్పటికే విమానయాన సంస్థలు, ఎయిర్పోర్టులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. కరోనా వైరస్ ముప్పుతో మార్చి చివర్లో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కాలంలో సరకు రవాణా, కొన్ని ప్రత్యేక సేవల విమానాలు మాత్రం నడిచాయి. ‘2020, మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ఆరంభమవుతాయి. దశల వారీగా సేవలు పుంజుకుంటాయి. అన్ని విమానాశ్రయాలు, సంస్థలకు సమాచారం అందించాం. సిద్ధంగా ఉండాలని సూచించాం. ప్రయాణికుల కదలికలు, జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది’ అని హర్దీప్సింగ్ ట్వీట్ చేశారు.
- [అయ్యప్ప దీక్ష… అపూర్వం.](https://teluguwonders.com/ayyappa/): భక్తుడే భగవంతుడు 🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿🔯🌿 అయ్యప్ప దీక్ష… అపూర్వం. రాగద్వేషాలూ.. పేద గొప్ప తేడాలూ లేని ఆధ్యాత్మిక జగత్తులో భక్తుడూ అయ్యప్పే… భగవంతుడూ అయ్యప్పే! కార్తికం…శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోనే హరిహర సుతుడు అయ్యప్ప నామం ప్రతిధ్వనిస్తుంటుంది. కార్తికం రాగానే తెలుగు నేలపై ఆధ్యాత్మిక భావం అంతటా వ్యాపిస్తుంది. వేకువ జామునే చన్నీటి స్నానం… నుదుట గంధం.. విభూతి… నల్లని వస్త్రాలు ధరించి స్వాములు పఠించే శరణుఘోష మిన్నంటుతుంది. సర్వసంగ పరిత్యాగులై, శరీరాన్ని, మనసును పరిశుద్ధం చేస్తుంది నలభై ఒక్క రోజుల అయ్యప్ప దీక్ష. ఈ దీక్ష స్వీకరించగానే ఒక పవిత్ర స్పృహ మనసులోకి ప్రవేశిస్తుంది. వికృత పద్ధతులు, పాశవిక స్థితులు దూరమై, ఆధ్యాత్మిక అభ్యున్నతి వైపు అడుగులు కదుపుతాం. ఆత్మవికాసాన్ని పెంచుకోగలుగుతాం. భౌతికమైన ఎదుగుదలను కట్టడి చేసి, ఎదుటివారిని అయ్యప్పగానే పలుకరిస్తూ పవిత్రంగా మానసిక పరిణతిని పెంపొందించుకోవడానికి దీక్ష నియమాలు దోహదపడతాయి. అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ప్రతి...
- [వేణుగోపాల్_ఆలయం థాలీ](https://teluguwonders.com/venugopal-temple/): తాజ్ మహల్ కంటే వేల సంవత్సరాల ముందే…… మానవ చేతుల యొక్క నైపుణ్యంతో అద్భుతానికే అద్భుతమనిపించే…… పాలరాతితో నిర్మించిన వేణుగోపాల్_ఆలయం థాలీ, కర్ణాటక. ఆలయం లోపల ఎప్పుడూ శబ్దం వినబడుతుంది, అదే బాసురి(ఫ్లూట్) యొక్క కమ్మనైన వాయిద్యంతో కూడిన శబ్దం, అందుకే దీనిని వేణుగోపాల్ ఆలయం అంటారు. కానీ వాయిస్ ఎక్కడ నుండి వస్తుంది, ఇది శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగా మిగిలిపోయింది. కానీ కాంగీలు, కమ్మీలు తాజ్ మరియు లాల్ ఖిల గురించి తప్ప పుస్తకాలల్లో హిందూ చరిత్ర విశిష్టత ఏమీ ప్రచురిచాలని అనుకోలేదు, సనాతన ధర్మం పట్ల ఎంత ద్వేషం ఉంది వీళ్లకు. హరేకృష్ణ.
- [గుర్రం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం తీసుకొని అందులో ఉన్న యాంటీ బాడీస్తో వ్యాక్సిన్ తయారీ](https://teluguwonders.com/covid-vacin/): చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ ని కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనాని పూర్తి స్ధాయిలో మట్టు పెట్టడానికి కరోనా నిర్మూలన చికిత్సలో భాగంగా వ్యాక్సిన్ కనుగొనేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే యాంటీ బాడీ వ్యవస్ధలతో కూడిన ఇమ్యునో థెరపీని అభివృధ్దిచేసే యోచనలో ఉన్నట్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం అక్కడక్కడా ఉపయోగిస్తున్న ప్లాస్మా థెరపి అనేది కొంతమందికి మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. అది కూడా కేవలం ఒకే రక్త గ్రూప్ ఉన్నవారికే అని స్పష్టం చేసారు. కానీ గుర్రాల నుంచి సేకరించిన యాంటీ బాడీస్ సమర్ధవంతంగా పని చేయటంతో పాటు రోగులపై దుష్ప్రభావాలు చూపవని ఆయన అన్నారు. అందుకే గుర్రం నుంచి ఎక్కువ మొత్తంలో...
- [కాలాపానీ, లిపులేఖ్లు తమవేనంటూ](https://teluguwonders.com/kalapani/): లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్ల మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ మూడు ప్రాంతాలూ తమవేననీ, రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వాటిని భారత్ నుంచి తిరిగి పొందుతామని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తెలిపారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలను నేపాల్ భూభాగంలో ఉన్నట్లు చూపించే కొత్త మ్యాప్కు ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘నేపాల్కు చెందిన ఈ మూడు ప్రాంతాల్లోనూ సైన్యాన్ని మోహరించి భారత్ వివాదాస్పదంగా మార్చింది. నేపాలీలు అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంది. కాలాపానీలో 1962 నుంచి భారత సైన్యం ఉంది. గత పాలకులు ఈ అంశాన్ని లేవనెత్తడానికి వెనుకంజ వేశారు. వాటిని మేం తిరిగి పొందుతాం’అని తెలిపారు. ఈ మూడు ప్రాంతాలను తమకు అప్పగించాలని భారత్ను డిమాండ్ చేస్తూ అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్లో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్లోని ధర్చులా...
- [ఆస్తులు, అంతస్తులు కి ఇచ్చిన విలువ మునుషులు ఇవ్వడం లేదు !!!](https://teluguwonders.com/asthulu-anthathulu/): ఆస్తులు, అంతస్తులు కి ఇచ్చిన విలువ మునుషులు ఇవ్వడం లేదు ??? ఈ ప్రపంచంలో భిన్న రకాల మనుషులు ఉంటారు. అలాగే విభిన్న రకాల మగవారు ఉంటారు. వారితో పాటు ఆడవారు కూడా రకరకాలుగా ఉంటారు. అయితే కొందరు మగవారు మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ మహిళల కన్నా తామే గొప్ప అని తెగ ఫీలవుతుంటారు. అంతేకాదు తాము కలయికలో సక్సెస్ అయితే చాలు తమను తాము ఉన్నతంగా భావిస్తారు. ఇలాంటి పురుషులు ఎప్పటికీ ఒక ఉత్తమమైన ప్రేమికుడిగా ఉండలేరు. అలాగే ఇలాంటి పురుషులు వారి సొంత అవసరాలకు మాత్రం అమ్మాయిలను తెగ వాడుకుంటారు. అవసరం తీరిపోయాక అమ్మాయిలను ద్వేషిస్తారు. ఇలాంటి వారితో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఇలాంటి అబ్బాయిలను ఎలా గుర్తు పట్టాలంటే.. వారి మాటలను,ప్రవర్తనను బట్టి ఇలాంటి వారిని గుర్తు పట్టవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సంబంధాలు ఉంటాయి. సంబందాలు ఏర్పరచుకోవాలన్నా...
- [జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు !!!](https://teluguwonders.com/life-story/): ప్రతి ఒక్కరి జీవితంలో చాలా సంబంధాలు ఉంటాయి. సంబందాలు ఏర్పరచుకోవాలన్నా లేదా విచ్ఛిన్నం చేసుకోవాలన్నా అవి మన చేతుల్లోనే ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. సంబంధాలు చాలా బలంగా ఉండాలని చెబుతారు. విచ్ఛిన్నమైతే, జీవితాంతం విచారం మాత్రమే మిగులుతుంది. మీరు కూడా అటువంటి సంబంధాలను కోరుకుంటున్నట్లై మీరు కొన్ని విషయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్కో వ్యక్తికి ఒక్కో సమస్య ఉంటుంది. అదే విధంగా ప్రేమకు సంబంధించినది. రిలేషన్షిప్ సరిగా లేనప్పుడు, మీరు సరిగా కొనసాగించకపోతే, మీకు దు:ఖాన్ని కలిగిస్తుంది.జీవితం ఏంటి? మనము ఎందు కోసం బ్రతుకు తున్నాము? దేనికోసం ఈ భూమి మీద ఉన్నాము అని కొంచం కూడా లేదు. ప్రేమ అంటే ఒక అనుభూతి మాత్రమే. దాని వల్ల కొంత మంది బాధ పడతారు. కొంతమంది సంతోషంగా ఉంటారు. కానీ ఒకటి మాత్రం నిజం నిజమైన ప్రేమ ఎవరికి అంత సులభంగా దొరకదు. మనల్ని ప్రేమించే వాళ్ళు...
- [ప్రేమ లో ఫెయిల్ అయ్యారని బాధపడుతూ ఉన్నారా ??](https://teluguwonders.com/love-failure/): ప్రేమ లో ఫెయిల్ అయ్యారని బాధపడుతూ ఉన్నారా ?? ఈ రోజుల్లో ప్రేమ అనే మాట మనము చాలా చోట్ల వింటూనే ఉంటున్నాము. దీని వల్ల మనం కొంతమంది బాధ పడతారు. కొంతమంది సంతోషంగా ఉంటారు. మొత్తానికి ఎదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మనము ఒకటి తెలుసుకోవాలి. మనకి ముందు అమ్మా నాన్న ముఖ్యమని తెలుసుకోవాలి. మనము కూడా మారాలి. ఇప్పుడు ఉన్న యువత అంత చెడిపోతున్నారు అంటే దీనికి కారణం సోషల్ మీడియా . సోషల్ మీడియా వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నష్టం కూడా చాలానే ఉంది . మనము వీటిని గురించి తెలుసుకోవాలి.వీటిని ఎవరు చెప్పరు. జీవితం ఏంటి? మనము ఎందు కోసం బ్రతుకు తున్నాము? దేనికోసం ఈ భూమి మీద ఉన్నాము అని కొంచం కూడా లేదు. ప్రేమ అంటే ఒక అనుభూతి మాత్రమే. దాని వల్ల కొంత మంది బాధ పడతారు. కొంతమంది...
- [చర్మం చాలా సున్నితమైనది దానిని మనమే కాపాడుకోవాలి !!](https://teluguwonders.com/tips-for-skin/): చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లు బాధపడటం కన్నా ఆరోగ్యం గా ఉండటం చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే ముఖం రంగు కూడా మారుతుంది. ఎండ, దుమ్ము, ధూళి అన్ని కలిసి రంగు మార్చేస్తాయి. అయితే అలాంటి సమస్య ఉన్న వారు ఇలాంటి కొన్ని చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోండి.చర్మం.. చాల సున్నితమైనది. మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటి అంటే… చర్మమనే చెప్పాలి. అయితే ఈ చర్మం దుమ్ము, దూళి భారిన పడి చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ చర్మం వ్యక్తిగత శుభ్రత లోపం, శారీరక మార్పులు వంటి ఎన్నో కారణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఇట్టే తగ్గిపోతాయి.చర్మం.. ఆరోగ్యంగా ఉంటేనే అందంగా ఉండగలం. చర్మం రంగు ఎలాంటిది అయినా సరే.. అది ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న కాలంలో పొల్యూషన్, దుమ్ముకి...
- [Easy Ideas To Start A Business Without Investment In 2020](https://teluguwonders.com/easy-ideas-to-start-a-business-without-investment-in-2020/): Are you fed up with your job and want to start a business? Then you are in the right place. Starting their own business is a dream for many people because it will change their life if it goes well. Even if you check the list of world’s richest people, there is no person entered into the list by doing 9 to 5 job. Starting an own business is a great option to choose over doing a 9 to 5 job. But many people gave up their dream because of the lack of financial stability and lack of information about...
- [http://allebooks.in/apstate.html](https://teluguwonders.com/http-allebooks-in-apstate-html/): http://allebooks.in/apstate.html
- ['వర్క్ ఫ్రమ్ హోమ్'పై సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు..!](https://teluguwonders.com/%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d-%e0%b0%b9%e0%b1%8b%e0%b0%ae%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af/): కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ కొన్ని బడా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను పెంచుతున్నట్లు కూడా ప్రకటించాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవడం కోసం ఇంటి నుంచే పనిచేయించుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడం వల్ల ఉద్యోగులకు కీడు జరుగుతుందని నాదెళ్ల అన్నారు. ఏవైనా సమావేశాలకు సంబంధించి ఎదురుగా కలవడానికి, ఆన్లైన్లో కలవడానికి చాలా తేడా ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు, సమాజంలో కలవలేని పరిస్థితులు కూడా వస్తాయని వివరించారు. ఈ క్రమంలో వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. దీనివలన కంపెనీల్లోని చాలా నియమ నిబంధనలు కూడా...
- [ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు చేతికి](https://teluguwonders.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%82%e0%b0%97-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88/): *ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు చేతికి* *మిగిలేవి గరిష్ఠంగా నాలుగే* *ఉపాధి హామీకి మరో రూ.40,000 కోట్లు* *రాష్ట్రాలకు రుణ పరిమితి పెంపు* *తుది విడత ప్యాకేజిని ప్రకటించిన నిర్మలా సీతారామన్* *మొత్తం విలువ రూ.21 లక్షల కోట్లు* కరోనా ప్రభావం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి ఉద్దీపన ప్యాకేజిని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆదివారం మరిన్ని కీలక నిర్ణయాలు వెలువరించింది. చిన్న పరిశ్రమలకు చేయి అందిస్తూనే.. వ్యూహాత్మకం కాని రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)లను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. గుర్తించిన వ్యూహాత్మక రంగాల్లోనూ పీఎస్యూలను గరిష్ఠంగా నాలుగుకు పరిమితం చేయనుంది. మిగిలినవాటిని విలీనమో, విక్రయించడమో చేసేలా కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. ప్యాకేజిలో భాగంగా ఐదోది, చివరి విడత నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులకు వెల్లడించారు. నూతన పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (పీఎస్ఈ) విధానాన్ని ఆమె ప్రకటించారు. ప్రజా ప్రయోజనాల రీత్యా కొనసాగించాల్సి ఉన్న పీఎస్యూల జాబితాను రూపొందిస్తామని చెప్పారు....
- [సాక్షర భారత్ స్థానే కొత్త పథకం](https://teluguwonders.com/%e0%b0%b8%e0%b0%be%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b0-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b1%87-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4/): *సాక్షర భారత్ స్థానే కొత్త పథకం* *55లక్షల మందిని అక్షరాస్యులను చేయడం ఈ ఏడాది లక్ష్యం* దేశవ్యాప్తంగా అక్షరాస్యత పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘పఢ్నా లిఖ్నా అభియాన్’ పథకానికి శ్రీకారం చుట్టింది. పదేళ్ల పాటు కొనసాగిన సాక్షర భారత్ను రద్దుచేసిన కేంద్రం దాని స్థానంలో కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో 55లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రాలకూ లక్ష్యాలను నిర్దేశించింది. పథకానికి అవసరమయ్యే బడ్జెట్లో కేంద్రం 60 శాతం, మిగతాది రాష్ట్రాలు భరించాలి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ తాజాగా పథకానికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. సాక్షర భారత్లో వాలంటీర్లకు గౌరవ వేతనం ఉండేది. కొత్త పథకంలో గౌరవ వేతనాలు ఉండవు. అమలులో పాఠశాలలు, కళాశాలలు, స్థానికసంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయి. *మార్గదర్శకాలు…నిబంధనలు* * 4 నెలల వ్యవధిలో 120 గంటలపాటు...
- [నిర్లిప్తానికి లాక్డౌన్! *పోటీ పరీక్షలకు స్మార్ట్ కిటుకులు](https://teluguwonders.com/smart-tips/): *నిర్లిప్తానికి లాక్డౌన్!* *పోటీ పరీక్షలకు స్మార్ట్ కిటుకులు* వారాల తరబడి లాక్డౌన్ అనిశ్చితిలో చిక్కుకుని, ప్రవేశ పరీక్షలకు తయారవ్వాల్సిరావటం ఇప్పుడు విద్యార్థులకు ఎదురవుతున్న సవాలు! లేనిపోని ఆందోళనలకూ, ఒత్తిడికీ తావివ్వకుండా, తొట్రుపాటుకు గురవ్వకుండా సబ్జెక్టుల అధ్యయనంపై పూర్తి దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయమిది. అయితే.. పాఠ్యాంశాల సారం గ్రహించే సందర్భంగా చేసే పొరపాట్లతో సన్నద్ధతలో అవరోధాలు ఏర్పడే అవకాశముంది. అవేమిటో… తెలుసుకుని లోపాలను సవరించుకుంటే సమగ్రంగా తయారై ధీమాగా పరీక్షలను రాయొచ్చు! కొవిడ్-19 వైరస్ను మానవాళి ఎదుర్కొంటున్న ఈ విపత్కాలంలో అజాగ్రత్త, ఆందోళనలకు బదులు అప్రమత్తత, ధైర్యం ముఖ్యం. కానీ ఇంటికే పరిమితం చేసిన ఈ లాక్డౌన్లో నిర్లిప్తత, నిరుత్సాహం లాంటి భిన్నరకాల భావోద్వేగాలు విద్యార్థులను చుట్టుముడుతూనే ఉన్నాయి. స్టడీ రూములో ఉన్నప్పటికీ టీవీ వార్తలు పక్క గది నుంచి చెవినపడుతూంటే.. ఆలోచనలన్నీ కరోనా సంక్రమణ వేగంపైనో, లాక్ డౌన్ సడలింపులపైనో మళ్లుతూ, ఆ పరధ్యానంలో పరీక్షల సన్నద్ధత వెనక్కిపోతుంటుంది. వార్తలను పదేపదే...
- [విద్యార్థినులకు స్కాలర్షిప్ చండీగఢ్ యూనివర్సిటీ మాతృదినోత్సవ కానుక](https://teluguwonders.com/womens-day/): *విద్యార్థినులకు స్కాలర్షిప్* *చండీగఢ్ యూనివర్సిటీ మాతృదినోత్సవ కానుక●* *దూరవిద్యా కోర్సుల్లో అమలు* దూరవిద్య ద్వారా తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థులు ఎందరో. వీరిలో మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో చండీగఢ్ యూనివర్సిటీ ఓ అవకాశాన్ని ఇస్తోంది. వారికోసం ‘విమెన్ ఎంపవర్మెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్’ను అందిస్తోంది. చదువు మధ్యలో ఆపేసిన, ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు ఎవరైనా ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీ అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా విమెన్ ఎంపవర్మెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దూరవిద్య నిమిత్తం దరఖాస్తు చేసుకున్నవారి ఫీజులో 20% మొత్తం అకడమిక్ స్కాలర్షిప్గా చెల్లిస్తారు. దీనిని మహిళలకు మాత్రమే అందజేస్తారు. స్త్రీలను ఉన్నతవిద్య దిశగా ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. 2020 జులై ప్రవేశాలకు అందుబాటులో కోర్సులకు దరఖాస్తు చేసుకున్న మహిళలందరికీ ఇది వర్తిస్తుంది. గృహిణులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసేవారు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, అసంఘటిత రంగంలో పనిచేసేవారు, చదువు మధ్యలో మానేసినవారు...
- [దేశంలో 96,169కి చేరిన కరోనా కేసుల సంఖ్య* దిల్లీ](https://teluguwonders.com/covid-count/): *దేశంలో 96,169కి చేరిన కరోనా కేసుల సంఖ్య* దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 5వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం (ఉదయం 8 గంటలు) నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 96,169కి చేరింది. యాక్టివ్ కేసులు 56,316 ఉండగా.. 36,824 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 3,029 మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 47.10లక్షలకు చేరాయి. 3,15,023 మంది కరోనా కాటుకు బలయ్యారు.
- [రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: కేసీఆర్](https://teluguwonders.com/tsrtc-starting/): *రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: కేసీఆర్* హైదరాబాద్: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదు. హైదరాబాద్లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతి ఇస్తాం కాని సీటీ బస్సులు తిరగవు. హైదరాబాద్ నగరం తప్ప అన్ని చోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారు. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, అన్ని రకాల విద్యాసంస్థలకు అనుమతి లేదు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తాం’’ అని కేసీఆర్ వెల్లడించారు.
- [‘అంపన్’.. సూపర్ సైక్లోన్గా మారే అవకాశం!](https://teluguwonders.com/%e0%b0%85%e0%b0%82%e0%b0%aa%e0%b0%a8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b8%e0%b1%82%e0%b0%aa%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b8%e0%b1%88%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%a8/): *‘అంపన్’.. సూపర్ సైక్లోన్గా మారే అవకాశం!* *సాయంత్రం 4గంటలకు ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష* *అప్రమత్తమైన ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు* దిల్లీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంపన్ అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్కు దక్షిణంగా 780 కి.మీల దూరంలో, బెంగాల్లోని దిఘాకు 930 కి.మీల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను ఈ సాయంత్రానికి సూపర్ సైక్లోన్గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ తుపాను తీవ్రతపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4గంటలకు హోంమంత్రిత్వశాఖ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో సమావేశం కానున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావంపై సమీక్షించనున్నారు. ఈ సాయంత్రానికి అంపన్ తీవ్రరూపం దాల్చి సూపర్ సైక్లోన్గా మారే అవకాశం ఉందని హోంమంత్రిత్వశాఖ తెలిపింది. *తీరం దాటే సమయంలో 185కి.మీల వేగంతో గాలులు* ఉత్తర...
- [CBSE 12th Exam Schedule](https://teluguwonders.com/cbse-12th-exam-schedule/): సాక్షి, న్యూఢిల్లీ : సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూలై 1 నుంచి 15 వరకు 12వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు ప్రతి ఒక్క విద్యార్థి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధన విధించారు. అలాగే సానిటైజర్స్తో రావాలని సీబీఎస్ఈ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను పరీక్షలకు అనుమతించరని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలోని 3 వేల సీబీఎస్ఈ పాఠశాలలను మూల్యాంకన కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. దాదాపు 1.5 కోట్లకు పైగా జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా లాక్డౌన్ కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన పరీక్షలు తొలుత వాయిదా పడ్డ విషయం తెలిసిందే.
- [రాయడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి ??](https://teluguwonders.com/earn-while-writing/): రాయడం ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి ?? మనము రాయలనుకున్నది ఒక పేపర్ లో రాసుకోవాలి. రాసె విధానం కూడా తెలిసి ఉండాలి. చాలామంది కి కొన్ని కలలు ఉంటాయి. కానీ వాటిని ఎవరితో చెప్పుకోలేరు. వాటిని నిజం చేసుకోవాలని అందరికి ఉంటుంది. కొంతమంది కి జరుగుతాయి.. కొంతమంది కి జరగవు. అలా అని జరిగాయి అని సంతోష పడకండి. జరగలేదు అని బాధ పడకండి. మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. మనము మనసు పెట్టి ఆలోచించాలి. మనకి ఒక మార్గం కనిపిస్తుంది. మన సంతోషము మనమే వెతుక్కోవాలి. పక్క వారి మీద ఆధార పడ కూడదు. కాబట్టి మీ ఆనందాన్ని మీరే వెతుక్కోవాలి. మీకు రాయాలని ఉంటుంది. కానీ ఎలా రాయాలో… ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదు. రాస్తే మనకి వచ్చే తగిన ప్రతిఫలం కూడా తెలియదు.అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే. మీకు రాయాలని...
- [చర్మ సమస్యలు తో బాధ పడుతున్నారా ??](https://teluguwonders.com/skin-probblems/): చర్మ సమస్యలు తో బాధ పడుతున్నారా ?? మనము రోజూ వివిధ చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నాము. అందులో ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, మొటిమలు, ముడుతలు మరియు దద్దుర్లు ఇలా వివిధ రకాలున్నాయి. ఇలాంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ముందు ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. అవి జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, కాలుష్యం మరియు అధిక సూర్యకాంతి వంటి పర్యావరణ కారకాలు.మనం ఎదుర్కొనే చర్మ సమస్యలను పరిష్కరించడానికి వివిధ సౌందర్య సాధనాలు లేదా సహజ నివారణలను ఉపయోగిస్తాము. కానీ మన నిర్లక్ష్యం మరియు అనుకోకుండా చేసిన కొన్ని పొరపాట్లు తీవ్రమైన చర్మ సమస్యలకు కారణమని మీకు తెలుసా? ముఖంపై మొటిమలు గురించి మనకు తెలియని కొన్ని చెడు విషయాలు ఉన్నాయి. చర్మం విషయంలో మనం చేసే ఈ తప్పుల వల్లే చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి మరియు చర్మ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చవచ్చు. ఈ వ్యాసం...
- [వైరస్ ఎఫెక్ట్ : దేశంలో 13.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు !](https://teluguwonders.com/%e0%b0%b5%e0%b1%88%e0%b0%b0%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%ab%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%82%e0%b0%b2%e0%b1%8b-13-5-%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f/): ఈ మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు ఏర్పడ్డాయి ఇబ్బందుల వల్ల భారత్లో సుమారు 2.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డీ లిటిల్ అంచనా వేసింది. దీంతో 12 కోట్ల మంది మళ్లీ పేదరికంలోని జారుకుంటారని ఆ సంస్థ తెలిపింది. భారత్ లో మహమ్మారి ప్రభావంపై అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డి.లిటిల్ అంచనా వేసి ఓ నివేదికను రూపొందించింది. భారత్- ఈ వైరస్ కారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించడం: ఈ వైరస్ ప్రభావం అనంతరం ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణ బలోపేతం చేయడానికి 10 పాయింట్ల కార్యక్రమం’పేరుతో ఈ నివేదిక రూపొందించిన ఆర్డర్ డి. లిటిట్.. అనేక అంశాలను ప్రస్తావించింది. దీని ప్రభావం కారణంగా మొత్తం 13.5 కోట్ల మంది ఉపాధి కోల్పోవడంతో వినియోగదారుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది.. దీని వల్ల వ్యయాలు పొదుపు తగ్గిపోతాయని నివేదిక తెలిపింది....
- [లాక్ డౌన్ 4.0.. ఈసారి మరిన్ని మినహాయింపులు](https://teluguwonders.com/%e0%b0%b2%e0%b0%be%e0%b0%95%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%8c%e0%b0%a8%e0%b1%8d-4-0-%e0%b0%88%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%ae/): ఇవాళ్టితో మూడో దశ లాక్ డౌన్ ముగిసింది. రేపట్నుంచి నాలుగో దశ లాక్ డౌన్ మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని మినహాయింపులు ఇచ్చిన కేంద్రం, నాలుగో దశ లాక్ డౌన్ లో మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. వీటిలో కీలకమైనది బస్సు సర్వీసులు. అవును.. లాక్ డౌన్ -4లో బస్సులు నడుపుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర సరిహద్దులు దాటడానికి వీళ్లేదు. కంటైన్మెంట్ జోన్లు టచ్ చేయడానికి వీల్లేదు. ఈ రెండు నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నడుపుకోవచ్చు. కాకపోతే పొరుగు రాష్ట్రం అంగీకరిస్తే సరిహద్దులు దాటి కూడా బస్సులు నడుపుకోవచ్చు. ఎప్పట్నుంచి నడపాలనే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై కూడా రాష్ట్రాలకు పూర్తి వెసులుబాటు ఇచ్చింది కేంద్రం. ఇకపై తమ రాష్ట్రంలో ఏఏ ప్రాంతాల్ని రెడ్ జోన్లుగా ప్రకటించాలనే అంశాన్ని రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. దీనికి కేంద్రం అనుమతి అవసరం లేదు కానీ కొన్ని నిబంధనల మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.....
- [ఒక బంధం](https://teluguwonders.com/%e0%b0%92%e0%b0%95-%e0%b0%ac%e0%b0%82%e0%b0%a7%e0%b0%82/): ఒక చక్కటి అనుబంధానికి కావలిసిన మూడు విషయాలు కన్నీరు రాని కళ్ళు , అబద్దాలు చెప్పని పెదాలు , మనసుకు నచ్చే నిజమైన ప్రేమ. కొన్ని బంధాలు ఎలా ఉంటాయి అంటే వాటిని బంధాలు అనడం కంటే సంబంధాలు అనడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో తెలియని వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకొని చివరికి అవి ఒకరినొకరిని చంపుకునే వరకు వెళుతున్నాయి. ఇది చాలదు అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఫేసుబుక్ ఫ్రెండ్ షిప్ అంటూ చాటింగ్ వరకు తీసుకెళ్లి చంపేస్తున్నారు. పరిచయం ఐనా ఒకటి ,రెండు రోజుల్లో నే రిలేషన్ షిప్ లు పెట్టుకుంటూ సగం జీవితాల్ని చేతులరా నాశనం చేసుకుంటున్నారు. ఇలా చేస్తూ నిజమైన బంధాలుకు కూడా విలువ లేకుండా చేస్తున్నారు. ” బంధం ” అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. బాధల్లో తోడు ఉండాలి. మనస్పర్థలు ఎన్ని వచ్చిన , ఎన్ని ఆటంకాలు ఎదురైన , ఎన్ని...
- [Breaking News తూ.గో.జిల్లా రాజోలు ఓఎన్జీసీ గ్యాస్ లీక్](https://teluguwonders.com/breaking-news/): Breaking….తూ.గో.జిల్లా ……రాజోలు …….ఓఎన్జీసీ గ్యాస్ లీక్…మలికిపురం మండలం తూర్పు పాలెంలో గ్రామంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీకేజ్…. భయాందోళనలో గ్రామ ప్రజలు.
- [Telugu e-papers today 16/05/2020](https://teluguwonders.com/telugu-e-papers-today-16-05-2020/): 🗞️ ఆంధ్రజ్యోతి ఈ పేపర్ కోసం 🗞️ ◆ తెలంగాణ http://mpaper.andhrajyothy.com/t/12720/latest/Telangana ◆ ఆంద్రప్రదేశ్ http://mpaper.andhrajyothy.com/t/12721/latest/Andhra-Pradesh 🗞️ఈనాడు ఈ పేపర్ కోసం🗞️ ◆ తెలంగాణ https://epaper.eenadu.net ◆ ఆంద్రప్రదేశ్ https://epaper.eenadu.net ◆ జిల్లా పేపర్లు https://epaper.eenadu.net 🗞️నమస్తే తెలంగాణ ఈ పేపర్ కోసం 🗞️ ◆ తెలంగాణ మెయిన్ https://epaper.ntnews.com/ ◆ జిల్లా పేపర్ https://epaper.ntnews.com/ 🗞️V6 వెలుగు ఈపేపర్ కోసం 🗞️ ◆ మెయిన్ ఎడిషన్ https://epaper.v6velugu.com/t/25703/latest ◆ తెలంగాణ https://epaper.sakshi.com/t/10740/latest/Telangana ◆ ఆంధ్రప్రదేశ్ https://epaper.sakshi.com/t/10739/latest/Andhra-Pradesh ◆ మంచిర్యాల https://epaper.sakshi.com/t/15726/latest/Mancherial-District ◆ కొమురం భీం అసిఫాబాద్ https://epaper.sakshi.com/t/15727/latest/Komaram-Bheem-District ◆ కరీంనగర్ https://epaper.sakshi.com/t/10782/latest/Karimnagar-District ◆ పెద్దపల్లి https://epaper.sakshi.com/t/15732/latest/Peddapalli-District
- [Soon Googlepay stop working](https://teluguwonders.com/gpay/): గూగుల్ పే యూపీఐ సేవలను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్కు నోటీసులు జారీచేసింది. కేంద్రం, ఆర్బీఐ మార్గదర్శకాలను గూగుల్ యూపీఐ ఉద్దేశపూర్వకంగానే పాటించడంలేదని ఆరోపిస్తూ శుభమ్ కపాలే అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్పై తక్షణమే చర్యలు తీసకోనేలా కేంద్రం, ఆర్బీఐని ఆదేశించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అలాగే గూగుల్ పే ఇండియా యాజమాన్యంపై భారీ జరిమానా విధించాలని కోరారు. సరైన మార్గదర్శకాలు పాటించే వరకు గూగుల్ పే యాప్ ద్వారా యూపీఐ సేవలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా గూగుల్ పే యాప్ పనిచేస్తుందో, లేదో తెలుసుకోవడానికి స్వతంత్ర విచారణ జరిపించాలని కూడా కోరారు. తాజాగా ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. రిప్లై...
- [Goldman Sachs](https://teluguwonders.com/goldman-sachs/): నియామకాలపై వెనక్కితగ్గని ఆర్థిక సేవల దిగ్గజం Covid ప్రభావంతో అనిశ్చితి వెంటాడుతున్నా విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని గోల్డ్మన్ శాక్స్ గ్రూప్ నిర్ణయించింది. ఎంపిక చేసిన 1460 మంది భారత గ్రాడ్యుయేట్లను ఈ వేసవిలో విధుల్లోకి తీసుకునేందుకు మొగ్గుచూపింది. 1460 మంది భారత గ్రాడ్యుయేట్లలో సగం మందిని బెంగళూర్లోని బ్యాంక్ టెక్నాలజీ సెంటర్లో పూర్తికాలపు ఉద్యోగాల్లో తీసుకుంటామని, మిగిలిన వారిని ఇంటర్న్షిప్కు అనుమతిస్తామని గోల్డ్మన్ శాక్స్ బ్యాంక్ భారత్ చీఫ్ గుంజన్ సంతానీ తెలిపారు. బెంగళూర్లోని గోల్డ్మన్ టెక్నాలజీ సెంటర్ ప్రపంచంలోనే ఆ సంస్థకు రెండో అతిపెద్ద కేంద్రం కావడం గమనార్హం. కాగా, లాక్డౌన్ ముగిసిన అనంతరం సంస్థ సిబ్బందిలో 40 నుంచి 50 శాతం ఉద్యోగులను విధుల్లోకి అనుమతించాలని సంతానీ యోచిస్తున్నామని చెప్పారు. కరోనా కలకలంతో దేశీయ, విదేశీ కంపెనీలు, టెక్నాలజీ, బ్యాంకింగ్ దిగ్గజాలు ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్లను ఉపసంహరించుకుంటున్న క్రమంలో గోల్డ్మన్ శాక్స్ గ్రూప్ హైరింగ్ ప్రణాళికలతో ముందుకు వెళ్లడం...
- [కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన](https://teluguwonders.com/%e0%b0%95%e0%b1%87%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b0%bf%e0%b0%95-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0/): బడుగులకు గొడుగు రూ. 3.16 లక్షల కోట్లతో కేంద్రం మరిన్ని వరాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ఈనాడు: లాక్డౌన్ కారణంగా నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గురువారం మరిన్ని వరాలు ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ పథకం రెండో విడతలో భాగంగా వలస కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.3.16 లక్షల కోట్ల ప్యాకేజీని అమలు చేయనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం 9 అంశాలను ఈ ప్యాకేజీలో పొందుపరిచారు. వలస కార్మికుల కోసం 3, ముద్రా-శిశు రుణాల కోసం 1, వీధి వ్యాపారుల కోసం 1, గృహ నిర్మాణం కోసం 1, ఉపాధి కల్పన కోసం 1, చిన్న, సన్నకారు రైతుల కోసం 2 ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ప్రకటించిన రూ.5.94 లక్షల కోట్ల ప్యాకేజీతో కలుపుకుంటే ఈ రెండురోజుల్లో ప్రకటించిన ప్యాకేజీ మొత్తం విలువ రూ.9,10,250...
- [పరిశ్రమకు సీతమ్మ వరాలు](https://teluguwonders.com/%e0%b0%aa%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b0%95%e0%b1%81-%e0%b0%b8%e0%b1%80%e0%b0%a4%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/): పరిశ్రమకు సీతమ్మ వరాలు రూ.3 లక్షల కోట్ల హామీ రహిత రుణాలు తద్వారా 45 లక్షల చిన్న వ్యాపారాలకు ఊతం ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు, ఎమ్ఎఫ్ఐలకు రూ.30,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం రూ.45,000 కోట్ల పాక్షిక రుణ హామీ పథకం-2 ఉద్యోగాలు కాపాడటమే ప్రధాన ధ్యేయం ఈనాడు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై ..తద్వారా ఉద్యోగాలు కాపాడటంపై దృష్టి సారించారు. జీడీపీలో మూడో వంతు భాగం; 11 కోట్ల మందికి పైగా మందికి ఉపాధి కల్పిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ (ఎమ్ఎస్ఎమ్ఈ)లకు రూ.3 లక్షల కోట్ల హామీ లేని రుణాలు తాజా ఉద్దీపనలో అతిపెద్దది. పరిశ్రమలకు ద్రవ్యలభ్యత పెంచే చర్యలనూ చేపట్టారు. చిన్నవ్యాపారులకు రుణాలిచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకూ ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకాలను ప్రవేశపెట్టారు. రూ.200 కోట్లలోపు టెండర్ల విషయంలో విదేశీ...
- [Ramcharan biopic](https://teluguwonders.com/ramcharan-biopic/): ప్రస్తుతం మన తెలుగులో ఉన్న స్టార్ హీరోల్లో ప్రయోగాలు ఎవరు చేస్తారు అంటే చాలా మంది చెప్పే మాట రామ్ చరణ్. రామ్ చరణ్ ఏ ప్రయోగం అయినా సరే చేయడానికి భయపడే అవకాశం ఉండదు అనేది వాస్తవం. తన తండ్రి తో నిర్మాతగా చేసే సినిమాలు అయినా మరొకటి అయినా సరే అతను చాలా వరకు ప్రయోగాలు చేయడానికే ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు అతని దృష్టి బయోపిక్ మీద పడింది అని సమాచారం. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా అతనికి నష్టాలు ఇచ్చినా సరే అతను ప్రస్తుతం బయోపిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేసాడు అని సమాచారం. టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ బయోపిక్ ని తీసుకుని వచ్చే ప్రయత్నాలు అతను చేస్తున్నట్టు సమాచారం. శ్రీదేవి బయోపిక్ ని తీసుకుని రావడానికి గానూ అతను ఇప్పుడు చాలా వరకు కశాతపడుతున్నాడు అని టాలీవుడ్ లో ఇప్పుడు...
- [ICMR New Delhi Please read carefully](https://teluguwonders.com/icmr-new-delhi-please-read-carefully/): ICMR New Delhi* Please read carefully ఈ క్రింది విషయాలు జాగ్రత్తగా చదవండి Some very important points..కొన్ని ముఖ్యమైన విషయాలు మీ కోసం 1. Postpone travel abroad for 2 years..రెండు సంవత్సరాలు వరకు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి .. 2. Do not eat outside food for 1 year.. కనీసం సంవత్సరం పాటు బయట ఆహారం తినకండి 3. Do not go to unnecessary marriage or other similar ceremony..వివాహాలు మరియ ఇతర శుభకార్యాలు కి వెళ్ళకండి 4. Do not take unnecessary travel trips.. అనవసర ప్రయాణాలు చెయ్యకండి 5. Do not go to a crowded place for at least 1 year.. జన సమర్ధ ప్రాంతాలు లోకి సంవత్సరం పాటు వెళ్ళకండి 6. Completely follow social distancing norms.....
- [కొత్తగా ఆలోచించాలంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా/Rathan Tata](https://teluguwonders.com/rathan-tata/): కరోనా వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు పారిశ్రామిక వేత్తలు కొత్తగా ఆలోచించాలంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను స్వీకరించి నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక వేత్తలను ఉద్దెశించి సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు రతన్ టాటా. అందరూ ఓ తెల్లకాగితం తీసుకుని ఇంతక ముందెన్నడూ ఊహించని కొత్త ఆవిష్కరణల కోసం మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టాలి. మున్ముందు ఈ సంక్షోభం నుండి బయట పడాలంటే పారిశ్రామిక వేత్తలు ప్రస్తుత పరిస్థితులను స్వీకరించి సరికొత్త ఉత్పత్తులను సృష్టించక తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింత సమర్ధవంతగా నిర్వహించేందుకు కనుకొనగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక గతంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పారిశ్రామిక వేత్తలు ఇంతకు ముందెన్నడూ ఉనికిలో...
- [తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది](https://teluguwonders.com/hyundai/): ప్రముఖ మోటార్ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది. కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో మే 8న కార్ల ఉత్పత్తి ప్రారంభించిన హుందాయ్ ఒకేరోజు భారీగా కార్లను విడుదల చేసింది. చెన్నైలోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ నుంచి దాదాపు 200 కార్లను విడుదల చేసింది. లాక్ డౌన్ సడలింపులతో తిరిగి ఉత్పత్తులను ప్రారంభించిన హుందాయ్.. ప్రామాణిక ఆపరేటింగ్ విధానానికి అనుగుణంగా 100శాతం భౌతిక దూరాన్ని నిర్ధారిస్తూ కంపెనీ ఉత్పత్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ ఫ్యాక్టరీ ప్రాంగణంలో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందికి 360 డిగ్రీ సేఫ్టీతో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించినట్టు తెలిపింది. ‘ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, హ్యుందాయ్ గ్లోబల్ విజన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, ఉత్పాదక కార్యకలాపాల ప్రారంభం, ఆర్థిక కార్యకలాపాలతో సాధారణ స్థితికి తిరిగి...
- [దవాఖానా మెట్లెక్కితే.. జేబులు ఖాళీ](https://teluguwonders.com/covid-hospital-bills/): *దవాఖానా మెట్లెక్కితే.. జేబులు ఖాళీ* *80% మంది వైద్య ఖర్చులన్నీ పొదుపు మొత్తాల నుంచే చెల్లింపు* *13% కుటుంబాలు అప్పుల పాలు* *75వ జాతీయ సర్వేలో వెల్లడి* దిల్లీ: ఆరోగ్య పరిరక్షణ అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అనారోగ్య సమస్యలు తలెత్తితే జీవితకాలంలో పొదుపు చేసుకున్న సొమ్ము ఏ మూలకూ సరిపోవటంలేదు. అప్పుల భారాన్ని తలకెత్తుకోవాల్సివస్తోంది. దేశంలో 80% కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం స్వీయ ఆదాయాన్ని, దాచుకున్న మొత్తాన్ని ఖర్చుపెట్టుకున్నట్లు 75వ జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. మరో 13% కుటుంబాలు వైద్య ఖర్చుల కోసం రుణాలపై ఆధారపడుతున్నట్లు తేలింది. దేశంలో ఆరోగ్య రంగ పరిస్థితులను తెలుసుకొనేందుకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ 2017 జులై నుంచి 2018 జూన్ మధ్య సంవత్సరం కాలంలో 64,552 గ్రామీణ, 49,271 పట్టణ ప్రాంత కుటుంబాలను సర్వే చేసింది. మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 5,55,115 మంది నుంచి వివరాలు...
- [సినిమా రివ్యూ: భానుమతి రామకృష్ణ](https://teluguwonders.com/bhanumathi-ramakrishna-review/): చిత్రం: భానుమతి అండ్ రామకృష్ణ బ్యానర్: నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్, తారాగణం: నవీన్ చంద్ర, సలోని లూత్రా, హర్ష చెముడు, రాజా చేంబోలు తదితరులు సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ కూర్పు: రవికాంత్ పేరేపు ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల రచన, దర్శకత్వం: శ్రీకాంత్ నాగోతి విడుదల తేదీ: జులై 3, 2020 వేదిక: ఆహా ఓటిటి పుణ్యమా అని సినీ ప్రియులకు కొత్త సినిమాల కొరత వుండట్లేదు. తాజాగా ఆహా వేదికగా ‘భానుమతి అండ్ రామకృష్ణ’ చిత్రం విడుదలయింది. ఇటీవల విడుదలయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ కాలేజ్ కుర్రాళ్లను, పాతికేళ్ల లోపు యువతని ఆకట్టుకుంటే… ఈ ప్రేమకథ కాస్త మెచ్యూర్డ్ వర్గాన్ని టార్గెట్ చేస్తుంది. శేఖర్ కమ్ముల స్కూల్ని గుర్తు చేసే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు, సంఘటనలు చాలా వరకు పరిణతి వున్న ప్రేమజంట భావోద్వేగాలు, వారికుండే తర్జనభర్జనలు, అన్నిటికీ మించి వారి...
- [సినిమా రివ్యూ: 47 డేస్](https://teluguwonders.com/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be-%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b1%82-47-%e0%b0%a1%e0%b1%87%e0%b0%b8%e0%b1%8d/): బ్యానర్: టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ తారాగణం: సత్యదేవ్, పూజ ఝవేరి, రవివర్మ, రోషిణి ప్రకాష్, శ్రీకాంత్ ఐయంగార్, హరితేజ, కిరీటి తదితరులు సంగీతం: రఘు కుంచె కూర్పు: ఎస్.ఆర్. శేఖర్ ఛాయాగ్రహణం: జి.కె. నిర్మాతలు: శశి దబ్బర, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ రచన, దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి విడుదల తేదీ: జూన్ 30, 2020 వేదిక: జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రావడం వేగం పుంజుకున్న నేపథ్యంలో కొత్తగా రిలీజ్ అయిన తెలుగు చలనచిత్రం ‘47 డేస్’. జీ5 వేదికగా విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్లో ఓటీటీ ఆడియన్స్ని ఆకర్షించే అంశాలయితే వున్నాయి కానీ నూట అయిదు నిమిషాల పాటు ఆసక్తి కోల్పోకుండా కూర్చోబెట్టే లక్షణాలు మాత్రం లేవు. కథలోకి వెళితే… భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తర్వాత సస్పెన్షన్కి గురయిన ఓ పోలీస్ అధికారికి తన భార్య చనిపోయిన రోజే...
- [Vsaireddy desided to go for self quarantine](https://teluguwonders.com/vsaireddy-desided-to-go-for-self-quarantine/): In view of the Covid situation I have decided to quarantine myself for a week to ten days as a mark of abundant caution.I will not be available on telephone except for emergencies. — Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2020
- [covidvisualizer](https://teluguwonders.com/covidvisualizer/): ఈ లింక్ క్లిక్ చేస్తే ప్రపంచ పటం వస్తుంది. ఏ దేశం పైన వేలు పెడితే ఆదేశం యొక్క కరోనా status వస్తుంది https://www.covidvisualizer.com
- [కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు](https://teluguwonders.com/new-bc-corporations/): *కొత్తగా 28 బీసీ కార్పొరేషన్లు* *ప్రస్తుతమున్నవాటితో కలిపి 52* *నెలాఖరులోగా ఛైర్మన్లు, డైరెక్టర్ల నియామకం* *ఏపీ సీఎం జగన్ ఆదేశం* అమరావతి: వెనుకబడిన తరగతుల్లోని వివిధ కులాల కోసం కొత్తగా 28 కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతమున్న 24తో కలిపి మొత్తం కార్పొరేషన్ల సంఖ్య 52కు చేరనుంది. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా 52 కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు, బోర్డు డైరెక్టర్ల నియామకాలు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రతి కార్పొరేషన్లో ఏడు నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండాలని స్పష్టం చేశారు. వివిధ కులాల అభివృద్ధి కోసం పాటుపడిన వారికి ఇందులో తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అన్ని కార్పొరేషన్లకు ఒకే భవనం నిర్మించాలని పేర్కొన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా?...
- [బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు](https://teluguwonders.com/nota/): *బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు: హైకోర్టు* అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించినప్పుడు మాత్రమే నోటాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థి ఒకరున్నా నోటాతో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్కు వెసులుబాటునిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ బి.కృష్ణమోహన్తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే బరిలో ఉన్న చోట ఏకగ్రీవంగా ప్రకటించకుండా ఓటర్లు ‘నోటా’ను వినియోగించుకునే అవకాశమివ్వాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భద్ర నాగశేషయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
- [అను‘బంధానికి’ ఆర్టీసీ](https://teluguwonders.com/tsrtc-for-courrier/): *అను‘బంధానికి’ ఆర్టీసీ* *పార్సిల్ సేవల ద్వారా రాఖీల చేరవేత* హైదరాబాద్: అన్నా,చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే వేడుకే రాఖీ. పౌర్ణమి. ఎంత దూరాన ఉన్నా ఈ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి అక్కా చెల్లెళ్లు వెళ్తుంటారు. ఈ ఏడాది కరోనా ఎవరూ, ఎక్కడికీ కదల్లేని పరిస్థితి కల్పించింది. వారి అనుబంధానికి అడ్డుగోడగా నిలిచింది. ఈ తరుణంలో ఆ లోటు తీర్చేందుకు టీఎస్ఆర్టీసీ ముందుకొచ్చింది. పార్సిల్, కార్గో సేవల ద్వారా రాఖీని కోరిన చోటుకు చేరవేసేందుకు సిద్ధమైంది. 8330933532 నంబరుకు ఫోన్ చేసి పార్సిల్ను ఎక్కడికి, ఎలా అందజేయాలనే సమాచారం పొందవచ్చని సీనియర్ కస్టమర్స్ రిలేషన్స్ మేనేజర్ సరిరామ్ సోమవారం వెల్లడించారు. దగ్గర్లోని ఆర్టీసీ బస్ డిపోలో కవర్ అందజేసినా, సదరు చిరునామాకు చేరుస్తామని ఆయన వెల్లడించారు.
- [కావాలనే కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు MLA కొండేటి](https://teluguwonders.com/mla-chittibabu-press-meet/): తూర్పుగోదావరి జిల్లా: పి.గన్నవరం పి.గన్నవరం ఎమ్మెల్యే గౌ.శ్రీ కొండేటి చిట్టిబాబు” ప్రెస్ మీట్ హైలెట్స్”🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 కావాలనే కొంతమంది నాపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు🇸🇱MLA కొండేటి ప్రతీ చిన్న విషయాన్ని బూతద్దంలో చూపించడం తగదు 🇸🇱MLA కొండేటి నిన్నకాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన వ్యక్తినికాను..ప్రతీ కార్యకర్త కష్టం నాకు తెలుసునియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానుల అండదండలతో నాకు ఉన్నాయి 🇸🇱MLA కొండేటి తప్పుచేస్తే నిరూపించండి…అంతేకాని అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకొనేదిలేదు 🇸🇱MLA కొండేటి కుల,మత,పార్టీ & ప్రాంతం అనే బేధం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ సమానంగా అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎంతటి వాడినైనా సహించేది లేదు 🇸🇱MLA కొండేటి నా నియోజకవర్గంలో ఏ ఇసుక ర్యాంపులోనూ నాది కానీ, మా కార్యకర్తల ప్రమేయం గానీ లేదు 🇸🇱MLA కొండేటి మంత్రి...
- [Conunters to RGV](https://teluguwonders.com/conunters-to-rgv/)
- [ఏపీ లోని కొవిడ్ ఆసుపత్రుల్లో సేవల కోసం వాలంటీర్ల ఎంపిక](https://teluguwonders.com/jobs-for-volunteers/): *ఏపీ లోని కొవిడ్ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక_* ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్రంలోని 111 కొవిడ్ ఆసుపత్రుల్లో వాలంటీర్లుగా పని చేసేందుకు 333 మందిని వైద్య, ఆరోగ్యశాఖ ప్రాథమికంగా ఎంపిక చేసింది. ఉద్యోగాల కోసం దాదాపు 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి అర్హతలు, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తొలి విడతలో వీరిని ఎంపిక చేసింది. వాలంటీర్లుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారెవరైనా కొవిడ్ యాప్ ద్వారా లేదా covid-19info@ap.gov.in మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
- [ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం](https://teluguwonders.com/carona-ends-by-august/): 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇకనైనా ప్రశాంతంగా ఉండండి ... ముఖ్యంగా అతిగా భయపడుతున్నవారు ఇప్పటికే 40-50 % మంది కరోనా వచ్చినోళ్ళూ , వచ్చిపోయినోళ్ళూ ఉంటారు … అంటే వీళ్ళందరిలో కోవిడ్ యాంటీ బాడీస్ ఉంటాయ్ ... వీళ్ళకి మళ్ళీ కరోనా సోకినా అది ఎక్కుసేపు ఉండదు వీరిలో ... కాబట్టి వీరినుండి ఇంకొకరికి సోకే అవకాశం ఉండదు. అలా చైన్ కట్ అయి , ఆఖరుకి ఎవరి నుండి ఎవరికి వ్యాప్తి అవ్వాలో తెలీక ఆగిపోతుంది. ఈ జూలై ఆఖరుకంతా కేసులు తగ్గడం మొదలై , ఆగస్ట్ లో ఆఖరుకంతా కరోనా అంతమైపోయే అవకాశాలే ఎక్కువ… *వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే. ఇది ఒక నిర్జీవి. * *ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే...
- [పాముల కాలం.. జర భద్రం*](https://teluguwonders.com/%f0%9f%90%8d-snakes/): *పాముల కాలం.. జర భద్రం* జగదేవ్పూర్(గజ్వేల్): అసలే వానాకాలం ఆపై పాముల భయం.. వ్యవసాయ పనుల్లో తలమునకలైన రైతులు గతంలో పాము కాటుకు గురై నిండు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే గ్రామాల్లో, తండాల్లో మంత్రాలు చేసేవారిని, చెట్ల మందును నమ్మి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వారు ఆస్పత్రికి రావాలని, మూఢ నమ్మకాలను నమ్మొద్దని వైద్యులు సూచిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాములు ఇతర విషకీటకాల బెడద అధికంగా ఉంటోంది. ధాన్యపు గాదెలు, గడ్డివాములు మొదలైనవి ఉండే చోట ఎలుకలు తిరుగుతుంటాయి. తడిగా ఉండే చోట కప్పలు చేరుతాయి. వాటిని తినడానికి పాములు వస్తాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. దుంగలు, కట్టెలు కదిలించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటి మధ్యలో పాములు తేళ్లు ఉండే ప్రమాదముంది. కొన్ని ప్రాంతాల్లో పిడకలు దొంతరలుగా పేర్చి పెడతారు. వాటి మధ్య కూడా విష జంతువులు ఉండే ప్రమాదముంది. చేల గట్ల...
- [ఇదొక స్పెషల్ వెరైటీ రైస్](https://teluguwonders.com/red-rice-benifits/): ప్రజలు ఇప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మార్గాలు వెతుకుతున్నారు.దీనికి కారణం లేకపోలేదు. ఒక పక్క కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళా ప్రజలు బయబ్రాంతుల్లో మునిగిపోతున్నారు. అంతకముందు మెడిసిన్స్పై ఆధారపడి వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే వారు. కానీ ఇప్పుడు మందులకు బదులు నేచురల్ గా ఇమ్యూనిటీని పెంచుకునేందుకు రకరకాల ఆహారపదార్ధాలు తీసుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో కూడా మార్పులూ చేర్పులూ చేసుకుంటున్నారు. ఐతే, మీరు రెడ్ రైస్ ను ఓసారి ట్రై చేసి చుడండి.. వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషక పదార్ధాలు ఈ రెడ్ రైస్ లో పుష్కలంగా ఉన్నాయి. రెడ్ రైస్ గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదొక స్పెషల్ వెరైటీ రైస్. దీనిలో ఉండే యాంటోసైనిన్ల వల్ల అంటే నీటిలో కరిగిపోయే పిగ్మెంట్స్ వల్ల దీనికి ఈ రంగు వచ్చింది. ఇది మీ డైట్ చార్ట్ కు కలర్ ను యాడ్ చేస్తుంది. అదే సమయంలో, మీకు వెయిట్ లాస్...
- [జులై 24న భూమిని దాటనున్న ఆస్టరాయిడ్](https://teluguwonders.com/asteroid/): *జులై 24న భూమిని దాటనున్న ఆస్టరాయిడ్* వాషింగ్టన్: ‘ఆస్టరాయిడ్ 2020ఎన్డీ’ ఈ నెల 24న భూమిని దాటుతుందని నాసా పేర్కొంది. ఆదివారం 2016 డీవై30, 2020 ఎంఈ3 అనే మరో రెండు ఆస్టరాయిడ్లు భూమిని దాటతాయని వెల్లడించింది. 170 మీటర్లు పొడవైన ఆస్టరాయిడ్ 2020ఎన్డీ భూమిని 5.86 లక్షల కిలోమీటర్ల దూరంలో, గంటకు 48 వేల కిలోమీటర్ల వేగంతో దాటుతుందని పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ ప్రమాదకర జోన్లో ప్రయాణిస్తుందని చెప్పింది. 2016డీవై30 గంటకు 54 వేల కిలోమీటర్ల వేగంతో, 2020ఎంఈ3 16 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వెల్లడించింది. 2016డీవై30 రెండు ఆస్టరాయిడ్లలో 15 అడుగుల వెడల్పుతో అతి పెద్దదని తెలిపింది. వీటి వల్ల భూమికి ఎలాంటి అపాయం జరగదని వివరించింది.
- [Nithiin & Shalini’s wedding ceremony](https://teluguwonders.com/nithiin-shalinis-wedding-ceremony/): Nithiin & Shalini’s wedding ceremony will be held on 26th of July, 8.30PM in Hyderabad, which will be attended by limited guests.@actor_nithiin #Shalini NithiinWeddingOnJuly26 https://t.co/0OY5s2H98h
- [దేశంలో కరోనా ప్రళయం](https://teluguwonders.com/10-lacks-crossed/): *10 లక్షలు దాటి..* *దేశంలో కరోనా ప్రళయం* *జులైలోనే 5 లక్షలు* *ఒక్కరోజులో 34,956 కేసులు* *25 వేలు దాటిన మరణాలు* దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. 25 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత నాలుగు రోజుల్లోనే లక్షా పాతిక వేల కేసులు పెరిగాయంటే ఉద్ధృతి ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 34,956 కేసులు నమోదు కాగా, 687 మరణాలు సంభవించాయి. దేశంలో ఏప్రిల్ 14న కేసుల సంఖ్య 10 వేలు దాటింది. తర్వాత 3 నెలల్లోనే 10 లక్షలను అధిగమించింది. ఒక్క జులైలోనే 5 లక్షల కేసులు బయటపడ్డాయి. గత 2 రోజులుగా 32 వేలకు మించి నమోదవడం వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. *రాష్ట్రాల్లో విలయం* ప్రతి రాష్ట్రంలోనూ పరిస్థితి...
- [జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది](https://teluguwonders.com/covid-semtum-2/): *జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది* *అత్యధిక కొవిడ్ బాధితులకు ఈ మూడింట్లో ఏదో ఒక సమస్య* *అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి* కొవిడ్ బారినపడినవారిలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొంది. వ్యాధి లక్షణాలు బయటపడ్డవారిలో దాదాపు అందరిలోనూ.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్లో ఏదో ఒకటి ఉంటోందని తెలిపింది. జనవరి 14 – ఏప్రిల్ 14 మధ్య కొవిడ్ బారినపడ్డ 164 మందిపై అధ్యయనం చేసి, సీడీసీ ఈ మేరకు తేల్చింది. *ఇందులో తేలిన అంశాలివీ..* * 96% బాధితుల్లో జ్వరం లేదా దగ్గు లేదా శ్వాస సమస్యలు తలెత్తాయి. 45% మందిలో ఈ మూడూ కనిపించాయి. * 84 శాతం మందిలో దగ్గు, 80 శాతం మందికి జ్వరం వచ్చాయి. ఆసుపత్రిపాలైన వారిలో శ్వాస సమస్య కనిపించింది. * కండరాల నొప్పులు, చలి-వణుకు, అలసట,...
- [జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది](https://teluguwonders.com/covid-semtum/): *జ్వరం.. దగ్గు.. శ్వాసలో ఇబ్బంది* *అత్యధిక కొవిడ్ బాధితులకు ఈ మూడింట్లో ఏదో ఒక సమస్య* *అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి* కొవిడ్ బారినపడినవారిలో అనేక రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొంది. వ్యాధి లక్షణాలు బయటపడ్డవారిలో దాదాపు అందరిలోనూ.. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యల్లో ఏదో ఒకటి ఉంటోందని తెలిపింది. జనవరి 14 – ఏప్రిల్ 14 మధ్య కొవిడ్ బారినపడ్డ 164 మందిపై అధ్యయనం చేసి, సీడీసీ ఈ మేరకు తేల్చింది. *ఇందులో తేలిన అంశాలివీ..* * 96% బాధితుల్లో జ్వరం లేదా దగ్గు లేదా శ్వాస సమస్యలు తలెత్తాయి. 45% మందిలో ఈ మూడూ కనిపించాయి. * 84 శాతం మందిలో దగ్గు, 80 శాతం మందికి జ్వరం వచ్చాయి. ఆసుపత్రిపాలైన వారిలో శ్వాస సమస్య కనిపించింది. * కండరాల నొప్పులు, చలి-వణుకు, అలసట,...
- [లోగో రూపకల్పనకు పోటీలు](https://teluguwonders.com/logo-design-competition/): *లోగో రూపకల్పనకు పోటీలు* పెదవాల్తేరు(విశాఖపట్నం), విశాఖ నగరంలో చేపట్టిన ఆంధ్రప్రదేశ్ నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కోసం లోగో రూపకల్పన పోటీలు నిర్వహిస్తున్నట్లు వీఎంఆర్డీఏ కమిషనర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. నమూనాలను www.vmrda.gov.in వెబ్సైట్ ద్వారా పంపించాలని కోరారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు అందజేస్తామన్నారు. వివరాలకు 98660 76922 నంబరులో సంప్రదించాలని సూచించారు.
- [అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే](https://teluguwonders.com/new-scam-2/): *అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే* *గూగుల్లో నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు* *అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే* *ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా టోకరా* *జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సైబర్ క్రైం పోలీసులు* నగరంలోని సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్కు రూ.550 రీచార్జ్ చేయించారు. ఆ మొత్తం యాడ్ కాకపోవడంతో ఆ సర్వీస్ ప్రొవైడర్ సంస్థను సంప్రదించడానికి కస్టమర్ కేర్ నెంబర్ కోసం ప్రయత్నించారు. గూగుల్లో కనిపించిన ఓ నెంబర్కు కాల్ చేయగా… ఆ మొత్తం రీఫండ్ చేస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతా వివరాలు సంగ్రహించారు. వీటిని వినియోగించి ఆమె ఖాతా నుంచి రూ.54,500 కాజేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. *ప్రజలకు టోకరా* వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్ నేరగాళ్లు ఇటీవల...
- [అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే](https://teluguwonders.com/new-scam/): *అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే* *గూగుల్లో నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లు* *అవి చూసి కాల్ చేస్తే నిండా మునిగినట్లే* *ప్రతి నెలా రూ.20 లక్షలకు పైగా టోకరా* *జాగ్రత్తలు తీసుకోవాలంటున్న సైబర్ క్రైం పోలీసులు* నగరంలోని సీతాఫల్మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్కు రూ.550 రీచార్జ్ చేయించారు. ఆ మొత్తం యాడ్ కాకపోవడంతో ఆ సర్వీస్ ప్రొవైడర్ సంస్థను సంప్రదించడానికి కస్టమర్ కేర్ నెంబర్ కోసం ప్రయత్నించారు. గూగుల్లో కనిపించిన ఓ నెంబర్కు కాల్ చేయగా… ఆ మొత్తం రీఫండ్ చేస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతా వివరాలు సంగ్రహించారు. వీటిని వినియోగించి ఆమె ఖాతా నుంచి రూ.54,500 కాజేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. *ప్రజలకు టోకరా* వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్ నేరగాళ్లు ఇటీవల...
- [తాజా నిర్ణయం: దాదాపుగా 8.21 లక్షలమంది మహిళలకు వైఎస్సార్ చేయూత](https://teluguwonders.com/ap-cm-jagan-new-policy/): మహిళల ఉపాధిమార్గాలను మెరుగుపరచడం, తద్వారా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళల కష్టనష్టాలను పరిగణలోకి తీసుకున్న సీఎం- ఇప్పటికే వైఎస్సార్ పెన్షన్ కానుక కింద ప్రతి నెలా పెన్షన్ అందుకుంటున్న వారికీ వైఎస్సార్ చేయూత కింద నాలుగేళ్లలో రూ.75వేలు అందించాలని నిశ్చయించారు. ఈ కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి మానవీయ కోణంలో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా దాదాపు 8.21 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. తాజా నిర్ణయం కారణంగా పెన్షన్ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ వైఎస్సార్ చేయూత ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూర్చనున్నారు. మహిళలకు జీవనోపాధి మార్గాలను కల్పించడం, వారిని ఆర్థికంగా...
- [రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు](https://teluguwonders.com/ap-state/): అమరావతి : ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు 1.మరింత మందికి వైయస్సార్ చేయూత: ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులైన మహిళలు తదితర కేటగిరీ మహిళలకూ చేయూత వర్తింపజేయాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం వల్ల ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్నవారిలో అదనంగా రూ. 8.21 లక్షలమందికి లబ్ధి జరుగుతుందని అంచనా. వీరుకాక వైయస్సార్ చేయూత కోసం ఇప్పటివరకూ 17.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వైయస్సార్ చేయూత కింద 45-60 ఏళ్ల మధ్యనున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు విడతల్లో రూ. 75వేల రూపాయలు అందించనుంది ప్రభుత్వం. ఏడాదికి రూ.1540.89 కోట్ల చొప్పున నాలుగేళ్లకు సుమారు రూ.6163.59 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మహిళల...
- [*రూ.399కే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్](https://teluguwonders.com/covid-test-kits/): *రూ.399కే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్* *మార్కెట్లోకి తెచ్చిన దిల్లీ ఐఐటీ* దిల్లీ: కరోనా పరీక్షల ఖర్చును గణనీయంగా తగ్గించే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ను దిల్లీ ఐఐటీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొరోష్యూర్ పేరుతో 9 మంది దిల్లీ ఐఐటీ పరిశోధక విద్యార్థులు రూపొందించిన ఈ కిట్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, సహాయమంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ఖరే, దిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రామ్గోపాల్రావు బుధవారం ఇక్కడ విడుదల చేశారు. ఐసీఎంఆర్ ఆమోదం పొందిన ఈ టెస్ట్ కిట్ను న్యూటెక్ మెడికల్ డివైజెస్ సంస్థ ద్వారా మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ సంస్థ నెలకు 20 లక్షల కిట్లు ఉత్పత్తి చేయనుంది. కిట్ ప్రాథమిక ధర రూ.399గా నిర్ణయించారు. దీనికి ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్, శాంపుల్ కలెక్షన్ ధరలు అదనం. అన్నీ కలిపితే రూ.600-700 మధ్యలో సమగ్రమైన ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయొచ్చని ఐఐటీ డైరెక్టర్ రామ్గోపాల్రావు...
- [ఇన్ఫోసిస్ లాభం రూ.4,272 కోట్లు*](https://teluguwonders.com/infosys-update/): *ఇన్ఫోసిస్ లాభం రూ.4,272 కోట్లు* *ఆదాయంలో 8.5 శాతం వృద్ధి* *2020-21లో 2 శాతం ఆదాయ వృద్ధి అంచనా* *దన్నుగా నిలిచిన భారీ ఆర్డర్లు* దిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అంచనాలు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.4,225 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.3,802 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం ఆదాయం రూ.21,803 కోట్ల నుంచి 8.5 శాతం వృద్ధితో రూ.23,665 కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 సంక్షోభం ప్రభావం కంపెనీలపై పడింది. మార్చిలో భారతీయ ఐటీ కంపెనీలపై కొంత ప్రభావం చూపిన కరోనా, జూన్ త్రైమాసికంలో అధిక ప్రభావం చూపింది. అయితే ఇన్ఫోసిస్కు మాత్రం భారీ ఆర్డర్లు దన్నుగా నిలిచాయి. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 1.74 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు...
- [*ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్తో సిరీస్ వాయిదా](https://teluguwonders.com/cricket-updates/): *ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్తో సిరీస్ వాయిదా!* దిల్లీ: ఐపీఎల్కు ముహూర్తం త్వరలోనే ఖరారు కానుందా? టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో బీసీసీఐ లీగ్ నిర్వహణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబరు ఆఖరులో స్వదేశంలో ఇంగ్లాండ్తో సిరీస్ను వాయిదా వేయనున్నట్లు సమాచారం! పరిమిత ఓవర్ల సిరీస్ (మూడేసి వన్డేలు, టీ20లు) కోసం సెప్టెంబర్లో ఆ జట్టు భారత్కు రావాల్సి ఉంది. 16న సిరీస్ షురూ కావాలి. కరోనా మహమ్మారి కారణంగా భారత్లో ఇంగ్లాండ్ పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ అసలు కారణం ఐపీఎల్ అని తెలుస్తోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్- ఎ జట్టుతో స్వదేశంలో జరగాల్సిన మ్యాచ్లు కూడా వాయిదా పడనున్నాయి. ఈ సిరీస్ల వాయిదాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘‘టీమ్ఇండియా భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్టీపీ) గురించి చర్చించడమే ప్రధానాంశంగా బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం సమావేశం కానుంది. ఎఫ్టీపీపై...
- [ప్లాస్మా కావలెను](https://teluguwonders.com/required-plasma/): *ప్లాస్మా కావలెను!* *ఒక్కసారిగా పెరిగిన డిమాండ్* *దాతల కోసం వెతుకులాట* *ముందుకు రావాలంటూ బాధితుల వినతులు* *సొమ్ము చేసుకుంటున్న కొందరు* *ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపున్న కొవిడ్ బాధితునికి అత్యవసరంగా ప్లాస్మాథెరపీ అవసరమని వైద్యులు సూచించారు. ప్లాస్మాదాతలు దయచేసి ఈ నెంబరులో సంప్రదించగలరు.* _మా సమీప బంధువు కొవిడ్ బారినపడ్డారు. ఆయన వయసు 65 ఏళ్లు. ఏ నెగెటివ్ బ్లడ్గ్రూపున్న ప్లాస్మాదాత వెంటనే సంప్రదించగలరు. మీ సాయాన్ని ఎప్పటికీ మరువలేం.. – *సామాజిక మాధ్యమాల్లో కొందరి వినతులివి* హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రతకు ఆరోగ్యం క్షీణించిన వారిలో ప్రయోగాత్మకంగా అందిస్తోన్న ‘ప్లాస్మాథెరపీ’కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ప్లాస్మా దాతలు తగినంతగా లభించకపోవడం విషమ పరిస్థితికి దారితీస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్నవారు రాష్ట్రంలో పెద్దసంఖ్యలోనే ఉన్నా అవసరాలకు తగ్గట్లుగా ప్లాస్మా లభించడం లేదు. దీంతో దాతలు ముందుకు రావాలని కోరుతూ...
- [*నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు నేర్చుకోవాలి](https://teluguwonders.com/modi-2/): *నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు నేర్చుకోవాలి* *అప్పుడే మనం ముందుకెళ్లగలం* *నైపుణ్య భారత్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు* దిల్లీ: ఎన్ని చదువులు చదివిన వారైనా జీవితంలో నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నైపుణ్య భారత్ దినోత్సవం (స్కిల్ ఇండియా డే) సందర్భంగా ఆయన బుధవారం యువతను ఉద్దేశించి మాట్లాడారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో మన అవసరం ఉండాలంటే స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ సూత్రాన్ని అనుసరిస్తూ పోవాలని సూచించారు. ‘‘కరోనా సంకట సమయంలో పని సంస్కృతితోపాటు ఉద్యోగ విధానమూ మారిపోయింది. నిత్యనూతన సాంకేతిక పరిజ్ఞానంపై దీని ప్రభావం చాలా ఉంది. అందువల్ల కొత్త పని సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని యువత నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో వ్యాపారాలు, మార్కెట్లు ఊహించనంత వేగంగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం నిలదొక్కుకోవాలంటే స్కిల్, రీస్కిల్, అప్స్కిల్ చాలా ముఖ్యం. మనిషిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే శక్తి నైపుణ్యానికి ఉంది....
- [రిలయన్స్ శంఖారావం](https://teluguwonders.com/mukesh-ababani-jio/): *రిలయన్స్ శంఖారావం* *వచ్చే ఏడాదికి స్వదేశీ 5జీ టెక్నాలజీ* *గూగుల్తో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం* *అందుబాటు ధరలో 4జీ-5జీ స్మార్ట్ఫోన్లు* *వర్చువల్ సమావేశాల కోసం జియో గ్లాస్* *జియోమార్ట్తో ఇళ్లకు తాజా కూరలు, పళ్లు* *ఏజీఎం 48 దేశాల్లోని 550 నగరాల నుంచి 3.2 లక్షల మంది వీక్షణ* వచ్చే ఏడాదికి పూర్తి స్వదేశీ 5జీ టెక్నాలజీ సొల్యూషన్.. గూగుల్ భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, చౌకగా 4జీ-5జీ స్మార్ట్ఫోన్లు.. ఇ-కామర్స్లో దూకుడు.. ఇవీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో ఛైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించిన విశేషాలు.. వర్చువల్ రియాలిటీ సేవలకు జియోగ్లాస్.. ఓటీటీ ప్లాట్ఫామ్లన్నీ ఒకే వేదికపైకి తెచ్చే జియో టీవీ+ను ఈశా, ఆకాశ్ అంబానీ ఆవిష్కరించారు._ *ముంబయి* పెట్రో రసాయన వ్యాపారం నుంచి అధునాతన ఇంధనమైన డేటా సేవలతో దేశీయ టెలికాం రంగ ముఖచిత్రాన్నే మార్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) బుధవారం దృశ్యమాధ్యమ విధానంలో...
- [*‘పద్మనాభు’ని బాధ్యత ట్రావెన్కోర్ రాజులదే](https://teluguwonders.com/news-kerala/): *‘పద్మనాభు’ని బాధ్యత ట్రావెన్కోర్ రాజులదే* *వారికి ఆలయంపై వారసత్వ హక్కు ఉంది* *రహస్య మాళిగపై నిర్ణయం తీసుకునే అధికారం కమిటీకి అప్పగింత* *సుప్రీంకోర్టు తీర్పు* దిల్లీ, తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణపై సుప్రీంకోర్టు సోమవారం కీలక నిర్ణయం వెలువరించింది. ఆలయ నిర్వహణపై ట్రావెన్కోర్(తిరువనంతపురం) రాజకుటుంబానికి హక్కులు ఉన్నట్టు తీర్పు చెప్పింది. ఆలయ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని, నిర్వహణకు ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయాలంటూ 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కొత్త కమిటీ ఏర్పాటయ్యేవరకు తాత్కాలికంగా ఆలయ వ్యవహారాలు చూడడానికి తిరువనంతపురం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యులతో పరిపాలన కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలో అందరూ హిందువులే ఉండాలని సూచించింది. మరో సలహా కమిటీని కూడా ఏర్పాటు చేయాలని, నాలుగు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది.తొమ్మిదేళ్ల వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రా...
- [ఆన్లైన్ బోధనపై వారంలో విధాన నిర్ణయం](https://teluguwonders.com/online-classes-5/): *ఆన్లైన్ బోధనపై వారంలో విధాన నిర్ణయం* *హైకోర్టుకు నివేదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం* *పేదలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలన్న హైకోర్టు* హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించలేదని, ఒక వారం గడువిస్తే ఆన్లైన్ సహా అన్నింటిపై విధాన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని, దానిపై విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం ఉందని పేర్కొంది. దీనికి హైకోర్టు అనుమతిస్తూనే ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల విద్యార్థులను, విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ విధానం ఉండాలంది. ఓవైపు విద్యాసంవత్సరం ప్రారంభించలేదంటూ మరోవైపు ప్రైవేటు పాఠశాలల ఆన్లైన్ తరగతులను నిషేధించకపోవడాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి...
- [good sources of protein (both vegetarian and non-vegetarian)](https://teluguwonders.com/good-sources-of-protein-both-vegetarian-and-non-vegetarian/): Here are some good sources of protein (both vegetarian and non-vegetarian) that you may add to your salad meals: 1. Chicken Going by 2,000 calorie diet, men and women need around 56 and 46 grams of protein per day in their meals and poultry is a good way of meeting this dietary requirement. A 100-gram portion of cooked chicken contains approximately 25 grams of protein (as per United States Department of Agriculture). Boiled or grilled chicken pieces go really well with salad greens. 2. Turkey Turkey is another poultry meat that is one of the healthiest options for non-vegetarians looking...
- [విద్యార్థుల ప్రతిభను కొలవాల్సిందే](https://teluguwonders.com/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a5%e0%b1%81%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf%e0%b0%ad%e0%b0%a8%e0%b1%81-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b2/): *విద్యార్థుల ప్రతిభను కొలవాల్సిందే: కేంద్రం* దిల్లీ: విశ్వవిద్యాలయాల్లో చివరి సెమిస్టర్ పరీక్షలు తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలుచేయాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఉద్ఘాటించింది. విద్యా సంవత్సరంలో విద్యార్థి ఎంతమేర నేర్చుకున్నాడనే విషయమై మూల్యాంకనం చేయడం అనేది.. విశ్వసనీయత, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన అంశమని స్పష్టంచేసింది. వివిధ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్ పరీక్షలను జులైలో నిర్వహించాలని గతంలో సూచించిన యూజీసీ.. వాటిని సెప్టెంబరులోపు జరపాలని గతవారం మార్గదర్శకాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ‘‘చివరి సెమిస్టర్ విద్యార్థులకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని యూజీసీ మార్గదర్శకాలు పేర్కొనలేదు. సెప్టెంబరు పూర్తయ్యేలోపు ముగించాలి. గడువులోగా తమకు వీలైనప్పుడు పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రాలు తేదీలు నిర్ణయించుకోవచ్చు. మొత్తంగా పరీక్షలు...
- [దృఢ సంకల్పంతో మహమ్మారిపై యుద్ధం](https://teluguwonders.com/%e0%b0%a6%e0%b1%83%e0%b0%a2-%e0%b0%b8%e0%b0%82%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%aa%e0%b0%82%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b1%88/): *దృఢ సంకల్పంతో మహమ్మారిపై యుద్ధం* *కేంద్ర హోం మంత్రి అమిత్ షా* గురుగ్రామ్: కరోనా మహమ్మారితో యుద్ధంలో భారత్ మెరుగైన స్థితిలో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ పోరాటాన్ని దృఢ సంకల్పంతో కొనసాగిస్తూ.. సమరోత్సాహంతో మహమ్మారిని ఓడిస్తామన్నారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్లు) భారీఎత్తున చేపట్టిన మొక్కలునాటే కార్యక్రమంలో భాగంగా కాదర్పుర్లోని సీఆర్పీఎఫ్ అధికారుల శిక్షణ అకాడమీ ప్రాంగణంలో ఆదివారం ఆయన మొక్క నాటారు. అనంతరం వివిధ సీఏపీఫ్ దళాల అధిపతులనుద్దేశించి వెబ్లింక్ ద్వారా మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్లో కరోనాతో విజయవంతంగా జరుగుతున్న పోరాటాన్ని ప్రపంచమంతా చూస్తోందని షా అన్నారు. యావత్ భారతావని ఒక్కటిగా పోరాడుతున్నట్లు వివరించారు. కొవిడ్తో యుద్ధంలో భద్రత దళాలది కీలకపాత్ర అని తాను హోంమంత్రిగా సగర్వంగా చెబుతున్నానన్నారు. ఈ నెలాఖరు నాటికి సీఏపీఎఫ్ల ప్రాంగణాల్లో 1.37 కోట్ల మొక్కలు నాటాలన్నది తాజా కార్యక్రమం లక్ష్యం.
- [విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన](https://teluguwonders.com/flight/): *విమాన ప్రయాణాల్లో కరోనాపై కొత్త నిబంధన* విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కాస్త వెసులుబాటు కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రయాణ తేదీకి ముందు మూడు వారాల వ్యవధిలో తమకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ రాలేదని స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేస్తే చాలు.. వారిని విమానం ఎక్కడానికి అనుమతిస్తారు. కరోనా బారినపడి కోలుకున్నవారికీ ఈ వెసులుబాటు ఉంటుంది. వారు కొవిడ్కు చికిత్స తీసుకున్నట్లు ఆసుపత్రి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. ఈమేరకు విమాన సంస్థలకు మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. గతంలో ప్రయాణ తేదీకి ముందు రెండు నెలల వ్యవధిలో కరోనా పాజిటివ్ రాలేదని ప్రయాణికులు స్వీయ ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉండేది.
- [ఆచార్య' సినిమాకి మణి శర్మ మ్యూజిక్](https://teluguwonders.com/%e0%b0%86%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%a3%e0%b0%bf-%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae/): 90’s లో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ భారీ ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించాడు మణిశర్మ. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో గా ఉండే ప్రతి ఒక్కరితో మణి శర్మ పని చేయడం జరిగింది. అప్పటినుండి 2010 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మణిశర్మ హవా కొనసాగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కి మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని సాంగ్స్ గాని ఓ రేంజ్ లో మెగా అభిమానులను అలరించేవి. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అప్పట్లో మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు సినిమా సగం హిట్ అయిపోయిందని అభిమానులు కన్ఫామ్ చేసుకునేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి దేవిశ్రీ ప్రసాద్ మరియు ఆర్ పి పట్నాయక్ ఇలాంటి కుర్ర మ్యూజిక్ డైరెక్టర్లు ఎంటర్ కావడం తో మణిశర్మ హవా తగ్గిపోయింది. ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా అప్పట్లో నిలిచిన చాలా సినిమాలకు మణి శర్మ సంగీతం అందించడం జరిగింది. అటువంటి మణిశర్మ...
- [బజరంగీ-2″ టీజర్](https://teluguwonders.com/%e0%b0%ac%e0%b0%9c%e0%b0%b0%e0%b0%82%e0%b0%97%e0%b1%80-2%e2%80%b3-%e0%b0%9f%e0%b1%80%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d/): కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన కొత్త చిత్రం ‘బజరంగీ-2″ టీజర్ రిలీజ్ అయింది. ఈ మూవీ 2013 లో వచ్చి పెద్ద హిట్ అయిన ‘ బజరంగీ ‘ చిత్రానికి సీక్వెల్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కన్నడ చిత్రమే అయిన కానీ పాన్ ఇండియా చిత్రం లాగా బాలీవుడ్ తో సహా అన్ని సౌత్ భాషల వాళ్ళు ఈ చిత్ర టీజర్ ను ఆన్ లైన్ లో షేర్ చేస్తూ టీజర్ భలే ఉందంటూ మెచ్చుకోవడం విశేషం.ఈ రెస్పాన్స్ చూసి దర్శక నిర్మాతలు ఈ సినిమా ను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.త్వరలోనే తెలుగు లో కూడా ఈ సినిమా డబ్ కానుంది.టీజర్ చూసి పలువురు ప్రొడ్యూసర్ లు, డిస్ట్రిబ్యూటర్ లు ఈ సినిమా డబ్బింగ్...
- [బంగారు రంగు పులి](https://teluguwonders.com/gold-tiger/): విశాల భారతదేశంలో అటవీప్రాంతానికి కొదవలేదు. అదేస్థాయిలో అపారమైన జీవవైవిధ్యం కూడా భారత్ సొంతం. అనేక వన్యప్రాణులకు మనదేశం ఆవాసంగా ఉంది. అయితే, ఎంతో అరుదైన బంగారు రంగు పులి మాత్రం దేశంలో ఒక్కటి మాత్రమే ఉంది. ఆ ఒక్కటీ ఇటీవలే కజిరంగా అడవుల్లో దర్శనమిచ్చింది. సాధారణ పులులకు భిన్నంగా ఇది పసిడి వర్ణంలో మెరిసిపోతుంటుంది. దీని ముఖం కూడా ఇతర వ్యాఘ్రరాజాలకు భిన్నంగా కనిపిస్తుంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాశ్వాన్ దీని ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. అసోంలోని కజిరంగా ఫారెస్ట్ లో ఆ గోల్డెన్ టైగర్ గడ్డిపొదల వెలుపల కూర్చుని సేదదీరుతూ ఉండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. దీనికి స్ట్రాబెర్రీ టైగర్, టాబీ టైగర్ అని ప్రాంతాల వారీగా వివిధ పేర్లు ఉన్నాయి. ఈ పులికి బంగారు వర్ణం రావడంపై అటవీశాఖ అధికారి పర్వీన్ కాశ్వాన్ వివరణ ఇచ్చారు. ఇది పుట్టుకతోనే జన్యులోపం వల్ల వస్తుందని వెల్లడించారు. ఇలాంటివి ప్రపంచంలో...
- [మీకు ఒక విషయం తెలుసా](https://teluguwonders.com/%e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%81-%e0%b0%92%e0%b0%95-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b7%e0%b0%af%e0%b0%82-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%b8%e0%b0%be/): మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనుషులకి సిటి స్కాన్ చేస్తారు కదా. అదేవిధంగా పురాతన వస్తు శాఖ వాళ్లు వాళ్లకి ఏదైనా పురాతనమైన విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని మనిషికి చేసినట్టే సిటి స్కాన్ చేస్తారు. అదేంటి విగ్రహాన్ని ఎందుకు స్కాన్ చేస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటే విగ్రహం లోపల ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అలా స్కాన్ చేస్తారు. నెదర్లాండ్స్ లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఓ పురాతన బుద్ధ విగ్రహాన్ని శాస్త్రవేత్తలు స్కాన్ చేశారు. ఆ స్కానింగ్ లో తెలిసిన విషయం ఏంటంటే, ఆ విగ్రహం లో ఒక మనిషి శవం ఉందట. ఆ శవం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందటిది.
- [సత్వర న్యాయానికి కరోనా దెబ్బ](https://teluguwonders.com/carona-effect-on-courts/): *సత్వర న్యాయానికి కరోనా దెబ్బ* *విచారణ ప్రక్రియకు అవాంతరం* *బెయిల్, ఇంజంక్షన్ పిటిషన్ల పైనే విచారణ* *హైకోర్టులో కాస్త మెరుగైన పరిస్థితి* హైదరాబాద్: కోర్టుల్లో ఇప్పటికే పెండింగ్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా సత్వర న్యాయం మరింత ప్రశ్నార్థకంగా మారింది. కొవిడ్ దెబ్బతో లాక్డౌన్ ప్రకటించడంతో కోర్టుల్లో విచారణ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఒక్క హైకోర్టులో కాస్త మెరుగ్గా కేసుల విచారణ కొనసాగుతున్నప్పటికీ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం బెయిలు పిటిషన్లు, సివిల్ కేసుల్లో ఇంజంక్షన్లకు సంబంధించిన పిటిషన్ల పైనే విచారణ జరుగుతోంది. ఇరుపక్షాల్లో సాక్ష్యాల పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తయి కేవలం వాదనలు మాత్రమే పెండింగ్ ఉన్న కేసుల్లోనూ విచారణ జరగడంలేదు. మార్చిలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి న్యాయం స్తంభించిపోయింది. ఎప్పటికప్పుడు లాక్డౌన్ పొడిగిస్తూ పోతుండటంతో కేసుల విచారణ కొనసాగడం లేదు. జూన్ 15 నుంచి కోర్టుల్లో ఫిజికల్ ఫైలింగ్తోపాటు కేసుల...
- [ఖర్మకాలిన జీవితాలు…](https://teluguwonders.com/carona-life/): 💥ఖర్మకాలిన జీవితాలు… 👉అవును, ఎవడి ఖర్మ ఎప్పుడు కాలిపోతుందో అర్థంకాని జీవితమైపోయింది అందరిదీ..👉హమ్మయ్య, ఇవాల్టికి నాకు కరోనా రాలేదు.. గండం గడిచిపోయిందనుకుని సంబరపడిపోయి బతికేసే రోజులు వచ్చేశాయి..👉ఏదీ ఇంతకుముందులా జీవితం లేదు.. ఇక ముందూ ఉండకపోవచ్చు.. అంతా విచిత్రం. అంతా విడ్డూరం..అంతా భయం .. భయం .. భయం. 👉పక్కింటోళ్లతో మాట్లాడుకోవడం మానేశాం.. పక్కింటి పిల్లల్ని మన ఇంటికి రానివ్వడం ఏనాడో మర్చిపోయాం..ఎక్కడ కరోనా వస్తుందోనని..మన పిల్లల్ని నాలుగు గోడల మధ్య కట్టేస్తున్నాం.. కరోనా పుట్టుపూర్వోత్తరాల గురించి మాటలు రాని పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పేస్తున్నాం. ఆఖరికి పక్కింటోళ్లు పెట్టిన దేవుడి ప్రసాదం కూడా తినడం మానేశాం.ఎక్కడ ఆ కరోనా పురుగు అందులో ఉందోనని..👉ఏదో తెలీని అంటరాని తనం తెలియకుండానే మనం అలవాటు చేసేసుకున్నాము.. 👉ఇంట్లో కూడా చాలా మంది మాస్క్ లు కట్టుకుని బతికేస్తున్నారు.కూరగాయలపైనా శానిటైజర్ కొట్టి ఎండలో ఎండబెట్టి వండుకుంటున్నారు..రోజుకు వందసార్లు చేతులు కడిగేస్తున్నారు.మాస్క్ కట్టీ కట్టీ మూతి...
- [ఏపీ ప్రజలకు అలర్ట్..](https://teluguwonders.com/covid-hospital-list/): 🌺ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల జాబితా ఇదేకేటగిరీ-1 ఆస్పత్రుల జాబితా1 ANANTAPUR: Saveera Hospital Pvt Ltd, Anantapur Private Hospitals2 CHITTOOR: Apollo hospitals Enterprises Ltd – A & ARAGONDA(CHITTOOR) Private Medical College3 CHITTOOR: Padmavati Medical College, Tirupati Govt Medical College4 EAST GODAVARI: Gsl Medical College And Gsl General Hospital, Rajanagaram Private Medical College5 GUNTUR NRI: Academy of Sciences Private Medical College6 GUNTUR AIIMS: Central Ministry Hospital7 KRISHNA: Pinnamaneni Institue Of Medical Sciences, Gannavaram Private Medical College8 KRISHNA: GGH Vijayawada Govt Medical College9 KURNOOL: Shantiram Medical College General Hospital Private Medical College10 PRAKASAM: KIMS HOSPITALS, ONGOLE Private Hospitals11 SPSR NELLORE:...
- [నిమ్మకాయలను రూమ్లో పెడితే](https://teluguwonders.com/lemon/): నిమ్మకాయ.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా నిమ్మ కాయలు భారతదేశంలో విరివిగా లభ్యమవుతుంటాయి. ప్రతి ఒక్కరి వంటింట్లోనూ నిమ్మకాయలు దర్శనమిస్తాయి. నిమ్మలో విటమిన్ సి, కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇలా ఎన్నో పోషక పదార్ధాలు ఉన్న నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు. ఇంట్లో ఉంచుకున్నా సరే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా నిద్రంచే ముందు బెడ్రూంలో నిమ్మ ముక్కలను పెడితే.. అద్భుత ప్రయోజనాలు పొందొచ్చు. నిమ్మరసం నుండి వచ్చే వాసనలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాసనాళ సమస్యల వల్ల నిద్ర సరిగా పట్టకపోతే, బెడ్రూంలో నిమ్మముక్కలు పెట్టడం వల్ల నాజల్ ఫ్రీ అవ్వడంతో పాటు బాగా నిద్రపడుతుంది. అలాగే నిమ్మ ముక్కలను బెడ్రూంలో పెట్టుకోవడం వల్ల.. దాని నుండి వచ్చే వాసన డిప్రెషన్ను తొలగిస్తుంది. మరియు...
- [బఫెట్ను మించిన ముకేశ్](https://teluguwonders.com/mukesh-ambani/): *బఫెట్ను మించిన ముకేశ్* *ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానం* *తొమ్మిదో స్థానానికి పెట్టుబడుల మాంత్రికుడు* రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ మరోసారి చరిత్ర సృష్టించారు. సంపద విషయంలో పెట్టుబడుల మాంత్రికుడు వారెన్ బఫెట్ను అధిగమించారు. ◆ బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గురువారం రోజున ముకేశ్ సంపద 68.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.5.12 లక్షల కోట్లు)గా నమోదైంది. ◆ గురువారం నాటి బఫెట్ సంపద 67.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది ఎక్కువ. మార్చిలో కనిష్ఠాలకు చేరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు రెట్టింపునకు పైగా లాభాలను పొందాయి. రిలయన్స్ జియోలోకి ఫేస్బుక్, సిల్వల్ లేక్ వంటి కంపెనీలు 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడం ఇందుకు కారణం. ప్రపంచంలోనే అగ్రగామి 10 కుబేరుల జాబితాలో ఉన్న ఏకైక ఆసియా దిగ్గజం ముకేశ్ అంబానీ కావడం విశేషం. ◆ కాగా, గత వారం బఫెట్ 2.9 బిలియన్ డాలర్లను దాతృత్వ కార్యకలాపాలకు...
- [కొవిడ్ పాలసీలు వచ్చేశాయి](https://teluguwonders.com/covid-insurance/): *కొవిడ్ పాలసీలు వచ్చేశాయి* _కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతోంది. ‘పాజిటివ్’గా తేలితే.. మిగతా విషయాల సంగతి ఎలా ఉన్నా.. డబ్బును సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేకంగా పాలసీలను తీసుకురావాల్సిన అవసరం ఉందని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) భావించింది. దీనికి అనుగుణంగా రెండు సార్వత్రిక బీమా పాలసీలను రూపొందించి, నిబంధనలను విడుదల చేసింది. సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ పేర్లతో పాలసీలను జులై 10లోగా తీసుకురావాలని సూచించింది. తదనుగుణంగానే హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ సహా 30 బీమా సంస్థలు పాలసీలతో ముందుకొచ్చాయి. అధిక శాతం సంస్థలు కరోనా కవచ్ పేరుతో పాలసీలను విడుదల చేశాయి. అయితే ఇప్పుడు పాలసీ తీసుకున్నా కానీ .. 15 రోజులు వేచి ఉన్న తర్వాతే.. ఇవి...
- [Carona Tips](https://teluguwonders.com/carona-tips/): Covid tips
- [ప్రేమనగర్ రామానాయుడి పాలిట వరంగా మారింది](https://teluguwonders.com/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae%e0%b0%a8%e0%b0%97%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%be%e0%b0%b2/): అక్కినేని నాగేశ్వరరావు ,వాణిశ్రీ జంటగా నటించిన ప్రేమనగర్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. మెగా ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. అంతలా మలుపు తిప్పిన ఈ సినిమాలో కెవి మహదేవన్ సంగీతం సూపర్భ్. సాంగ్స్ అన్నీ హిట్టే. ఆచార్య ఆత్రేయ మాటలు పేలాయి. ఓ దృశ్య కావ్యంగా మిగిలిన ఈ సినిమా వెనుక ఓ సీక్రెట్ ఉంది. కోడూరి కౌసల్యాదేవి రచించిన నవల ఆధారంగా సినిమా తీయాలని ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి అనుకున్నారట. వెంటనే నవల హక్కులు కొనేసి శ్రీధర్ ఈ సినిమా అక్కినేని తో తీయాలని భావించారు. అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ ఈ నవల మొత్తం చదివి కమర్షియల్ విలువలు కూడా ఉన్నాయని ఒకే చెప్పడంతో సినిమాకు ఒకే చెప్పేసారు. కె ఆర్ విజయ హీరోయిన్ గా ఖరారు చేశారట. ఈలోగా శ్రీధర్ రెడ్డి కారుకి ఆక్సిడెంట్...
- [కరోనా వైరస్ బారినపడిన తొలి నిర్మాత](https://teluguwonders.com/bandla-ganesh/): తెలుగు చిత్ర పరిశ్రమలోని నిర్మాతల్లో కరోనా వైరస్ బారినపడిన తొలి నిర్మాత బండ్ల గణేష్. ఈయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే.. చావు భయం తొలిసారి కళ్ళకు కనిపించిందని స్వయంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో 12 రోజుల పాటు ఉండి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, కరోనా చికిత్స సమయంలో ఎలాంటి ఆహారం, మందులు తీసుకున్నారన్న అంశంపై బండ్ల గణేష్ తాజాగా సమాధనమిచ్చారు. ట్రీట్మెంట్ ఏం లేదు.. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటున్నారు. “నాకు కరోనా పాజిటివ్ అని తెలిసి మొదట్లో చాలా భయపడ్డా. అయితే రోజూ గుడ్లు, శొంఠి, అల్లం, వెల్లుల్లి, వేడి నీళ్లు తీసుకునేవాడిని.
- [Tips for bringing a pet into your home](https://teluguwonders.com/tips-for-bringing-a-pet-into-your-home/): My Pet and My Daughter is best friends Pets can be a lot of fun if your family is ready for the responsibilities that come with them. They can help teach children values and social skills. Most relationships between people and pets are positive. There are some important health and safety considerations to remember when bringing a pet into your home. Both your children and pet will be happier and healthier if they know and understand the rules. It’s important to take the time to prepare and understand the realities of having a pet. If you have a child with...
- [ఎల్జీ ఘటనలో 12 మంది అరెస్టు](https://teluguwonders.com/lg-polimar/): *ఎల్జీ ఘటనలో 12 మంది అరెస్టు* *వారిలో పరిశ్రమ ఎండీ-సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు* *దర్యాప్తులో తేలితే మరికొందరినీ అరెస్టు చేస్తాం* *ముగ్గురు అధికారుల సస్పెన్షన్* *నగర పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా* విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరీన్ ఆవిరి లీకై 15 మంది మరణించడానికి, పలువురు అస్వస్థులు కావడానికి కారకులయ్యారంటూ 12 మంది ఎల్జీ పరిశ్రమ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. మే 7వ తేదీన ఘటన జరగగా, సరిగ్గా రెండు నెలల తర్వాత జులై 7న అరెస్టు చేయడం విశేషం. పోలీసు కమిషనర్ ఆర్కే మీనా మంగళవారం రాత్రి ఈ విషయం విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై నమోదైన కేసు దర్యాప్తుతో పాటు.. హైపవర్ కమిటీ నివేదికనూ పరిగణనలోకి తీసుకుని బాధ్యులను గుర్తించినట్లు తెలిపారు. నిందితులైన సంస్థ ఎండీ, సీఈవో సుంగ్ కీ జాంగ్, టెక్నికల్ డైరెక్టర్ డి.ఎస్.కిమ్ కొరియన్లని తెలిపారు. వీరితోపాటు సంస్థ అదనపు డైరెక్టర్...
- [*20% కుటుంబాలకు ఇళ్ల స్థలాలు](https://teluguwonders.com/spandana/): *20% కుటుంబాలకు ఇళ్ల స్థలాలు* *రిజిస్ట్రేషన్ చేసి అక్కాచెల్లెళ్లకు ఆస్తిగా ఇస్తాం* *ఇంకా రాని వారు ఉంటే 90 రోజుల్లోనే స్థలమిస్తాం* *85% కరోనా కేసులు ఇళ్లలోనే నయమవుతున్నాయి..* *‘స్పందన’లో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి* రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్లో 20శాతం.. అంటే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ నెల 8న స్థలాలు ఇవ్వాలని ఎంతో ఆశపడ్డామని, కొందరు తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. డి పట్టాలుగా, అసైన్డు భూమిగా ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా ఇవ్వవచ్చని.. అలాకాకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకున్నామని అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన స్పందన కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో...
- [ఏపీ లో 1 నుంచి 6 తరగతులకు 3 విడతల విధానం](https://teluguwonders.com/ap-school/): *ఏపీ లో 1 నుంచి 6 తరగతులకు 3 విడతల విధానం* *సబ్జెక్టుకు 3 పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు* *ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠాలు* అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల్లో మూడు విడతల విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యా సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, పుస్తకాలను రూపొందించారు. ఒక్కో సబ్జెక్టుకు 3 పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు అందిస్తారు. ఆంగ్ల మాధ్యమంపై కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో ఇప్పుడు ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు. కన్నడం, తమిళం, ఉర్దూ లాంటి వాటికి ఒకే మాధ్యమం ఉంటుంది. మొదటి విడత పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. *ఇదీ కొత్త విధానం* ఒక్కో సబ్జెక్టులో పాఠ్యాంశాలను మూడుగా విభజించి పుస్తకాలు ఇస్తారు. విడతల వారీగా విద్యార్థుల సామర్థ్యాలు విశ్లేషించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు 1-5 తరగతులకు సమ్మెటివ్ పరీక్షలు రెండు, ఫార్మేటివ్లు-4 నిర్వహిస్తుండగా.. వీటిని నిర్వహించాలా? అంతర్గత పరీక్షలతోనే విద్యార్థుల సామర్థ్యాలను...
- [‘టిక్టాక్ ప్రో’ ఎర క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ](https://teluguwonders.com/fake-tiktok/): *‘టిక్టాక్ ప్రో’ ఎర క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!* *సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ* *12 కోట్ల మంది టిక్టాక్ యూజర్లే లక్ష్యంగా గాలం* *ఎస్సెమ్మెస్ల ద్వారా యూఆర్ఎల్ మాల్వేర్ లింకులు* *క్లిక్చేస్తే వ్యక్తిగత సమాచారం గల్లంతు: పోలీసుల హెచ్చరిక* *అటువంటి మెసేజ్లు వస్తే సైబర్ సెల్కు ఫిర్యాదు చేయండి* హైదరాబాద్: లాక్డౌన్ వేళ సైబర్ నేరగాళ్లు రూటుమార్చారు. ఇటీవల ఆరోగ్యసేతు, పీఎం కేర్స్ పేరిట నకిలీ రిక్వెస్టులు పంపి ఖాతాలు ఖాళీచేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు తమ మోసాలకు భారత ప్రభుత్వం నిషేధించిన టిక్టాక్ను ఎంచుకున్నారు. టిక్టాక్ యూజర్లే లక్ష్యంగా సెల్ఫోన్లకు యూఆర్ఎల్ మాల్వేర్ లింకులను ఎస్సెమ్మెస్ రూపంలో పంపుతున్నారు. టిక్టాక్ రూపుమారిందని, దీని కోసం ‘టిక్టాక్ ప్రో’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, అందుకు కింది నీలంరంగు లింకును క్లిక్ చేయాలని సూచిస్తున్నారు. ఆ లింకులో వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం దొంగిలించే మాల్వేర్ ఉంటుంది. క్లిక్చేస్తే మాల్వేర్ వ్యక్తిగత కంప్యూటర్లు,...
- [Gillette బార్బర్ సురక్ష ప్రోగ్రామ్](https://teluguwonders.com/gillette/): COVID-19 మహమ్మారి గత ఆరునెలలుగా వరుస లాక్డౌన్ లకు, దేశ ఆర్ధిక వ్యవస్థ పతనానినికి కారణమైంది. కొంతకాలంగా విద్య, వృత్తి, పని వంటి సాధారణ కార్యకలాపాలు ఆన్లైన్ అనే కొత్త విధానానికి తెరలేపాయి. దురదృష్టవశాత్తూ క్షరకులు, సౌందర్య నిపుణులు వంటి రోజువారీ వ్యాపార నిపుణులు ఆన్లైన్ ద్వారా పనిచేయలేరు, అంతేకాకుండా ప్రస్తుత సంక్షోభం వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దుకాణాలు మూసివేయడం, చెల్లించవలసిన బిల్లులు, వ్యాపారం లేకపోవడం భారతదేశంలోని 4 మిలియన్ల క్షరకుల ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 2020లో సగం కాలం గడిచిపోవడంతో, భారతదేశంలోని క్షరకులు ప్రభుత్వం నిర్దేశించిన కఠినమైన భద్రతా నిబంధనలను పాటిస్తూ తిరిగి వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. స్వతహాగా వారి వృత్తి వారిని మరింత ప్రమాదంలోకి నెడుతుంది, అందువలన క్షరకులు, వారి వినియోగదారుల సంరక్షణకు ప్రత్యేకమైన శిక్షణ, సామాగ్రి అవసరం. అయితే ఈ రంగంలో 50% రోజువారీ వేతనానికి పనిచేసేవారు కావడంతో వారు ఈ ప్రత్యేక సామాగ్రి,...
- ['గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః](https://teluguwonders.com/guru-poornima/): ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురుపూర్ణిమ’ ‘వ్యాసపూర్ణిమ’ అని అంటారు. వ్యాస ‘గురు” పూర్ణిమ తేదీ 05 జులై 2020 ఆదివారము గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా, పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. పూర్వ కాలంలో గురువులను శిష్యులు ప్రసన్నం చేసుకుని వారి నుంచి విద్యా బుద్ధులు నేర్చుకునేవారు. ఆశ్రమంలోనే ఆయనతోపాటు నివశించేవారు. ఈ రోజున గురువులను పూజించి, గౌరవిస్తారు. గురు పూర్ణిమ రోజునే వ్యాసమహర్షి జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆయన జన్మదినాన్ని ఒక మహాపర్వదినంగా జరుపుకోవడం తరతరాలుగా కొనసాగుతోంది. ఈ రోజున గురు భగవానుడిని, వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః’ గురు పౌర్ణమి...
- [విటమిన్ డి ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు](https://teluguwonders.com/vitamin-d/): విటమిని డి లోపం ఉన్నవారు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని.. కరోనాతో మరణిస్తున్న రోగుల్లో డి. విటమిన్ లోపం ఉంటోందని వైద్యులు చెప్పటం ఇప్పడు కలవర పరుస్తోంది. విటమిన్ డి సమృధ్ధిగా ఉన్నవారికి కరోనా సోకినా వారు త్వరగానే కోలుకుంటున్నట్లు రికార్డులు చెపుతున్నాయి. సూర్యరశ్మి తగలకుండా ఇళ్లు, కార్యాలయాలకే పరిమితమయ్యే నగర వాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్ లోపం ఉంటోందని పలు సర్వేలు చెపుతున్నాయి. కాగా హైదరాబాద్ గ్రేటర్ వాసులు ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డి-విటమిన్ తక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని.కరోనా మృతుల్లో అధిక శాతం వారేనని.సమృద్ధిగా ఉన్న వారు త్వరగా కోలుకుంటున్నారని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. సైటోకీన్స్ను క్రమబద్ధ్దీకరిస్తుందినగరంలో ప్రతి 100 మందిలో 70 నుంచి 80 మందిలో విటమిన్ డి లోపం ఉందని వివిధ సర్వేల్లో తేలింది. సాధారణంగా...
- [About Aarogya setu](https://teluguwonders.com/faqs-aarogya-setu/): COVID అప్డేట్లు 1.ఆరోగ్య సేతు అంటే ఏమిటి? 3ఆరోగ్య సేతు ఒక డిజిటల్ సేవ, ప్రధానంగా మొబైల్ అప్లికేషన్, దీనిని భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది మరియు COVID-19 సంబంధిత ఆరోగ్య సేవలను భారత ప్రజలతో అనుసంధానించడం లక్ష్యంగా ఉంది. COVID-19 సంక్రమణ ప్రమాదం మరియు ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతుల గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పెంచడానికి ఇది రూపొందించబడింది, అలాగే COVID కి సంబంధించిన సంబంధిత మరియు క్యూరేటెడ్ వైద్య సలహాలను వారికి అందిస్తుంది. -19 మహమ్మారి. 2.ఆరోగ్య సేతు ని నేను ఎందుకు ఉపయోగించాలి?భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య సేతు మా సాధారణ వంతెన. ఆరోగ్య సేతు మీరు మీ సాధారణ కార్యకలాపాల గురించి వెళ్ళేటప్పుడు మీరు సంప్రదించిన ప్రజలందరి వివరాలను రికార్డ్ చేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ను ఉపయోగిస్తుంది, తద్వారా వారిలో ఒకరు, తరువాతి సమయంలో, COVID-19...
- [హైదరాబాదు ఖాళీ - కొన్ని కఠిన నిజాలు](https://teluguwonders.com/hyderabad-update/): హైదరాబాదు ఖాళీ – కొన్ని కఠిన నిజాలు కరోనా వ్యాప్తి హైదరాబాదులో లేదు అని జబ్బలు చరిచింది గవర్నమెంటు. అవును అప్పట్లో నిజంగా లేదు. కరోనా ఎక్కువగా లేకపోయినా జాగ్రత్తలు తీసుకున్నా, లాక్ డౌన్ విధించినా… కరోనా వ్యాప్తి ఆగలేదు. పైగా తొలుత మన వద్ద టెస్టింగ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎక్కువ టెస్టులు చేయలేకపోయారు. ఇప్పటికీ 5 వేలకు టెస్టులు దాటడం లేదు. దీంతో మనం మేల్కొనేలోపు మెరుపు వేగంతో కోవిడ్ విస్తరించింది. దీంతో దాని ప్రభావం పడని రంగమే లేదు. హైదరాబాదు దారుణంగా దెబ్బతినింది. రెస్టారెంట్, మాల్స్, షాపింగ్, ట్రాన్స్ పోర్ట్ వంటి కొన్ని రంగాలు అయితే శూన్యం. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే… గవర్నమెంటు లాక్ డౌన్ ఎత్తేసినా జనం సెల్ఫ్ లాక్ డౌన్లో ఉన్నారు. అంతేకాదు, విపరీతంగా సొంతూళ్లకు వెళ్లిపోయారు. సగం హైదరాబాదు ఖాళీ అయ్యింది. విపరీతంగా టులెట్ బోర్డులు పెరిగాయి. ఒకట్రెండు చోట్ల తప్ప ఇతర...
- [సైనికులకు ఉత్తమ చికిత్స అందిస్తున్నాం*](https://teluguwonders.com/indian-army/): *సైనికులకు ఉత్తమ చికిత్స అందిస్తున్నాం* *విమర్శలకు సైన్యం సమాధానం* లేహ్ ఆసుపత్రిలో భారత సైనికులకు అందుతున్న చికిత్సను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు రావడంపై సైన్యం స్పందించింది. అవి హానికర, ఆధారాలు లేని ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోదీ శుక్రవారం లేహ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పెద్ద హాలులో పడకలపై ఉన్న సైనికులను పరామర్శించారు. ఈ ఫొటోలను పలువురు షేర్ చేస్తూ.. అదసలు ఆస్పత్రిలా లేదని, పడకల వద్ద మందులు, సెలైన్ స్టాండులు, చికిత్స సామగ్రి ఏవీ కనిపించడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు ట్విటర్లో చక్కర్లు కొట్టాయి. సైనికులు పడకలపై ఉన్నది అంతకుముందు శిక్షణ హాల్ అని, లేహ్ ఆస్పత్రిని కొవిడ్ ఆస్పత్రిగా మార్చాక ఆ హాలును కూడా ప్రత్యేక వార్డుగా చేసినట్టు సైన్యం చెప్పింది. సైనికులకు ఉత్తమ వైద్యం అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. ధైర్యవంతులైన మన సైనికులకు అందుతున్న చికిత్సపై విమర్శలు రావడం దురదృష్ణకరమని పేర్కొంది. గల్వాన్...
- [COVID-19 కేసుల వివరాలు](https://teluguwonders.com/covid-19-%e0%b0%95%e0%b1%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%b2-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/)
- [ఆ రైతులకు రేపటి వరకూ గడువు](https://teluguwonders.com/rythu-bandhu/): *ఆ రైతులకు రేపటి వరకూ గడువు* *రైతు బంధు అందనివారు దరఖాస్తు చేయండి* హైదరాబాద్: రైతు బంధు పథకం కింద బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాని రైతులు ఈనెల 5(రేపటి)లోగా దరఖాస్తు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి సూచించారు. రైతులకు ఏ గ్రామంలో భూమి ఉంటే అక్కడి వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)కు వివరాలు అందజేయాలి. ఇప్పటివరకూ 56,94,185 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7183.67 కోట్లను జమ చేసినట్లు ఆయన వివరించారు. బ్యాంకు ఖాతాల వివరాలు ఏఈఓలకు ఇవ్వని వారు వెంటనే అందజేయాలి. మొత్తం 34,860 మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన సొమ్ము వారి ఖాతాలు పనిచేయడం లేదని వెనక్కి వచ్చేశాయి. మరో 3400 మంది రైతుల పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డులో పేరు తేడా ఉన్నందున రైతు బంధు సొమ్ము ఆన్లైన్లో జమ కావడం లేదు. వీరందరూ తక్షణం ఏఈఓలను కలిసి వాటిని సరిచేయించుకోవాలి. ఈ...
- [ఆన్లైన్ అయోమయమే](https://teluguwonders.com/online-classes-4/): *ఆన్లైన్ అయోమయమే* *40 శాతం కుటుంబాల్లో స్మార్ట్ఫోన్ లేదు* *22 శాతం కుటుంబాల్లోనే పిల్లలకు ఫోన్ ఇచ్చే వెసులుబాటు* *ఆన్లైన్ పాఠాలు అర్థం కావడం లేదన్న 70 శాతం పిల్లలు* *పాఠశాలలను తెరవాలంటున్న తల్లిదండ్రులు* *బడుల పునఃప్రారంభం, ఆన్లైన్ విద్యపై టీఎస్యూటీఎఫ్ సర్వేలో వెల్లడి* ఈనాడు, హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిద్దామన్నా రాష్ట్రంలో అందుకు తగిన మౌలిక వసతులు లేవు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టాబ్లే కాదు…దాదాపు 40 శాతం కుటుంబాల్లో కనీసం ఒక స్మార్ట్ఫోన్ కూడా లేదు. అది ఉన్నవారికీ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. ఒకవేళ ఉన్నా ఆన్లైన్ తరగతులకు అది సరిపోదు. ఒకవైపు తల్లిదండ్రులు, పిల్లల పరిస్థితి ఇలాగుంటే…మరోవైపు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న వారూ తమకు పాఠాలు అర్థం కావడం లేదు…వాటివల్ల ఉపయోగం నామమాత్రమని తేల్చిచెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైన వాస్తవాలివీ. కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలో పాఠశాలల...
- [*శాంతిని పునరుద్ధరించాలి](https://teluguwonders.com/china-bharath/): *శాంతిని పునరుద్ధరించాలి* *చైనా వేగవంతంగా చర్యలు చేపట్టాలి* *విదేశీ వ్యవహారాల శాఖ* దిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దులో సత్వరం శాంతి, సుహృద్భావాలు నెలకొనేలా చైనా చర్యలు చేపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర సంతృప్తికర స్థాయిలో వివాదాస్పద అంశాలన్నీ పరిష్కృతమయ్యేవరకు సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో సమావేశాలు కొనసాగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం విలేకరులకు తెలిపారు. ఉద్రిక్తతల్ని సడలించేలా చూసేందుకు ఉభయపక్షాలూ కట్టుబడి ఉన్న విషయాన్ని తాజా చర్చలు చెబుతున్నాయన్నారు. మొత్తం పరిస్థితిని బాధ్యతాయుతంగా చక్కదిద్దుతామని చెప్పారు. బలగాల ఉపసంహరణకు రెండు దేశాలూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయన్నారు. చైనాకు చెందిన 59 యాప్లపై నిషేధం విధించడాన్ని ప్రస్తావిస్తూ- డేటా భద్రత, వ్యక్తిగత గోప్యత సహా మన దేశం విధించిన నిబంధనలకు అనుగుణంగానే కంపెనీలన్నీ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘అంతర్జాల సాంకేతికతలు సహా అన్ని రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులను భారత్ ఇకపైనా ఆహ్వానిస్తుంది....
- [పుతిన్ ఖాతాలో భారీ విజయం](https://teluguwonders.com/puthin/): *పుతిన్ ఖాతాలో భారీ విజయం* *రాజ్యాంగ సవరణలకు ఆమోదం* *మద్దతు పలికిన 77.9% ప్రజలు* *మాస్కో:* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో ఘన విజయం సాధించారు. ఆయన ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలను ఆ దేశ ప్రజలు భారీ మెజారిటీతో ఆమోదించారు. ఏడు రోజులుగా జరిగిన ఎన్నికల ఫలితాలను గురువారం రష్యా ఎన్నికల కమిటీ ప్రకటించింది. ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు 77.9 శాతం ఓటర్లు ఆమోద ముద్ర వేశారు. 21.3 శాతం మాత్రమే వ్యతిరేకించారు. 63.6 శాతం ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. పుతిన్ ప్రభుత్వం పెట్టిన అన్ని సవరణలు ఆమోదం పొందాయి. అందులో కీలకమైంది ఆర్టికల్ 81 సవరణ. దీని ప్రకారం 2036 వరకు ఎన్నికల్లో పుతిన్ పోటీ చేయొచ్చు. *మోదీ అభినందనలు:* రాజ్యాంగ సవరణలు భారీ మెజారిటీతో ఆమోదం పొందినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ను.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో అభినందించారు. ఈ సందర్భంగా భారత-రష్యా వ్యూహాత్మక సంబంధాలను...
- [భారత్లో కరోనా: 24 గంటల్లో 21వేల కేసులు!](https://teluguwonders.com/carona-update-3/): *భారత్లో కరోనా: 24 గంటల్లో 21వేల కేసులు!* *దేశంలో 18వేలు దాటిన కరోనా మరణాలు!* *5రోజుల్లో లక్ష కేసులు నమోదు* *నిన్న ఒక్కరోజే 20వేల మంది డిశ్చార్జి* భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొన్నిరోజులుగా నిత్యం 19వేల పాజిటివ్ కేసులు బయటపడుతుండగా తాజాగా ఈసంఖ్య 20వేలు దాటింది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ బయటపడిన అనంతరం ఒక్కరోజులోనే ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య 6,25,544కు చేరింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే 379మంది మృతిచెందారు. గత కొన్నిరోజులుగా నమోదౌతున్న మరణాలతో పోల్చిచే కాస్త తగ్గాయి. శుక్రవారంనాటికి దేశంలో కరోనా వల్ల మరణించిన వారిసంఖ్య 18,213కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 3,79,893మంది కోలుకోగా, మరో 2,27,439మంది కరోనా బాధితులు ఆసుపత్రుల్లో...
- [English Epapers](https://teluguwonders.com/english-epaper-today/): *English Epapers* 🗞️ _*Indian Express*_ 🗞️ ◆ https://epaper.newindianexpress.com/ 🗞️ _*Deccan Chronical EPaper*_🗞️ ◆ http://epaper.deccanchronicle.com/ 🗞️ _*The Economic Times*_🗞️ ◆ https://economictimes.indiatimes.com/ 🗞️ _*HansIndia*_🗞️ ◆ https://epaper.thehansindia.com/ 🗞️ _*Telangana Today*_🗞️ ◆ https://telanganatoday.com/ 🗞️ _*Times of India*_ 🗞️ ◆ https://epaper.timesgroup.com/
- [తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్](https://teluguwonders.com/epaper-today-2/): *తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/
- [కరోనాకు ఏది విరుగుడు?](https://teluguwonders.com/kcr-on-carona/): *కరోనాకు ఏది విరుగుడు?* *నియంత్రణ చర్యలపై రెండో రోజూ చర్చించిన ముఖ్యమంత్రి* *కొందరు లాక్డౌన్కు అనుకూలం…వద్దని మరికొందరి వినతులు* *నేడు సీఎస్ నివేదికతో సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం* హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పరిధిలో కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కార్యాచరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందోనని రకరకాల అంచనాలున్నాయి. బుధవారం రెండో రోజు మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సీఎం విస్తృతంగా చర్చించారు. కొవిడ్ను అరికట్టేందుకు అవసరమైన సూచనలలో భాగంగా లాక్డౌన్ విధింపునకు కొంత మంది అనుకూలంగా మాట్లాడారు. ప్రతి రోజు వేయి చొప్పున కేసులు నమోదవుతున్నందున మళ్లీ అసాధారణ చర్యల అవసరం ఉందని వారు పేర్కొన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తే వ్యక్తిగత ఆదాయాలతో పాటు రాష్ట్ర ఆదాయం దెబ్బతింటుందని, రవాణా, నిత్యావసరాల లభ్యత, ధరల పెరుగుదల వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని...
- [రెమిడెసివిర్.. మొత్తం అమెరికాకే](https://teluguwonders.com/remedsiver/): *రెమిడెసివిర్.. మొత్తం అమెరికాకే!* *వచ్చే 3 నెలలు ఇతర దేశాలకు దక్కేది శూన్యం* వాషింగ్టన్, లండన్: కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నవేళ అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్పై పోరులో సమర్థంగా పనిచేస్తుందని ఇప్పటివరకు తేలిన ఒకే ఒక్క ఔషధం ‘రెమిడెసివిర్’ రాబోయే మూడు నెలలపాటు తమకు మాత్రమే అందేలా సంబంధిత తయారీ సంస్థ ‘గిలీడ్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా సెప్టెంబరు వరకు ఇతర దేశాలేవీ ఈ ఔషధాన్ని పొందే అవకాశాలు లేవు. కొవిడ్ బాధితుల్లో రెమిడెసివిర్ ప్రభావవంతంగా పనిచేస్తోందని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత కాస్త ఎక్కువున్నవారిలో ఐదు రోజుల కోర్సులో భాగంగా దీన్ని వినియోగిస్తున్నారు. భారత్ కూడా ఈ ఔషధ వినియోగాన్ని ఇప్పటికే సిఫార్సు చేసింది. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ దాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఒక్కో బాధితుడికి అవసరమయ్యే రెమిడెసివిర్ మోతాదును దాదాపు రూ.1.77 లక్షల చొప్పున ధనిక...
- [30% పాఠ్యాంశాల తగ్గింపు ఆన్లైన్లో బోధన :సప్తగిరి ఛానల్](https://teluguwonders.com/online-andha-pradesh/): *30% పాఠ్యాంశాల తగ్గింపు* *ఆన్లైన్లో బోధన* *సప్తగిరి ఛానల్, మన టీవీ ద్వారా ప్రసారం* *ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు ఏపీ విద్యా సంవత్సరం* *180 రోజుల పని దినాలు* *కేలండర్ రూపకల్పనలో ఏపీ పాఠశాల విద్యాశాఖ* *ఆన్లైన్లోనే యూజీ మొదటి సెమిస్టర్* కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్ తరగతులతోనే ప్రారంభం కానుంది. సాధారణ పరిస్థితి వచ్చేవరకు కొంతకాలం ఆన్లైన్ తరగతులు నిర్వహించాక నేరుగా బోధన చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకడమిక్ కేలండర్ను రూపొందిస్తోంది. ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకు విద్యా సంవత్సరం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. పాఠ్యాంశాలను 30శాతం తగ్గిస్తారు. దీంతో పని దినాలు తగ్గినా విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. పండగ సెలవులతోపాటు పాఠ్యాంశాలను తగ్గించనున్నారు. పరీక్షల షెడ్యూల్లోనూ మార్పులు చేయనున్నారు. *ఉన్నత విద్యలో సెమిస్టర్..* అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ)లో మొదటి సెమిస్టర్ వరకు...
- [భారత్ ధైర్యంగా నిలబడింది..!నిక్కీహేలీ](https://teluguwonders.com/nikki/): *భారత్ ధైర్యంగా నిలబడింది..!* *డ్రాగన్ యాప్ల నిషేధాన్ని ప్రశంసించిన * వాషింగ్టన్: చైనా వ్యవహార ధోరణిపై భారత్ వెనకడుగు వేయడంలేదని ఇండో-అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీహేలీ ప్రశంసించారు. ఇటీవల డ్రాగన్తో లద్ధాఖ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ సోమవారం కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్లను నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిల్లో టిక్టాక్తో పాటు యూసీ బ్రౌజర్, క్యామ్స్కాన్ తదితర యాప్లూ ఉన్నాయి. వాటి వాడకం వల్ల మన వ్యక్తిగత సమాచారంవిదేశీ సర్వర్లలో నిక్షిప్తం అవుతోందని, భారత సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ తదితర అంశాలకు ఇది హాని చేస్తుందని భావించి నిషేధించారు. నిక్కీ బధవారం ట్వీట్ చేస్తూ భారత్ను అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పరిగణించే టిక్టాక్తో సహా చైనా సంస్థలకు చెందిన 59 యాప్లను నిషేధించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే చైనా దూకుడు విషయంలోనూ భారత్ వెనకడుగు వేయకుండా నిలిచిందని మెచ్చకున్నారు. కాగా, ఇదే విషయంపై అంతకుముందు అమెరికా విదేశాంగ...
- [అంతటా ఏ2ఏ వైరస్](https://teluguwonders.com/covid-update-2/): *అంతటా ఏ2ఏ వైరస్* *తెలంగాణలోనూ ఇదే* *నెలల వ్యవధిలో మార్పు* *అంతకుముందు ఏ3ఐ* *విశ్లేషించిన సీసీఎంబీ* *వైరస్ జన్యుక్రమ విశ్లేషణలో కీలక పురోగతి* హైదరాబాద్: కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్లో ప్రత్యేకమైన వైరస్ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా.. రెండు నెలలు తిరిగే సరికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్ సమూహమే మనదేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెయ్యికిపైగా వైరస్ నమూనాల జన్యుక్రమాలను కనుగొన్న తర్వాత ఈ అంచనాకు వచ్చారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన బయో ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పరిశోధన ఫలితాలను విశ్లేషించింది. కొవిడ్-19 వైరస్ రూపాంతరం చెందుతున్న తీరును తెలుసుకుంటే దానిప్రకారం ఔషధాలు, టీకాలు కనుగొనేందుకు వీలవుతుంది. అందుకే 3 నెలలుగా వైరస్ జన్యుక్రమాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ముమ్మరంగా శ్రమిస్తున్నారు. మార్చిలో రెండు జన్యుక్రమాలను(జీనోమ్స్) కనుగొనడంతో మొదలైన పరిశోధన ప్రస్తుతం 1,031కి చేరింది. తెలంగాణ నుంచి...
- [92శాతం మంది మృత్యుంజయులే](https://teluguwonders.com/covid-update/): *92శాతం మంది మృత్యుంజయులే* *దీర్ఘకాలిక రోగుల్లోనూ కోలుకునే వారే అధికం* *కరోనాతో భయం వద్దు.. జాగ్రత్తే ముద్దు* హైదరాబాద్ 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. అప్పటికే అతనికి గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహ సమస్యలున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండో దశలో ఉందని కొద్దిరోజుల కిందటే గుర్తించారు.అయినా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకొని ఇంటికెళ్లాడు. 14 రోజుల్లోపే తనలో వైరస్ లక్షణాలు తగ్గిపోయినా.. 28 రోజుల పాటు అసుపత్రిలో ఉంచుకున్నారు. శరీరంలో వైరస్ తగ్గిందని నిర్ధరించిన తర్వాతే పంపించారు. కరోనా వైరస్ బారినపడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో సుమారు 92 శాతం మంది ఆరోగ్యవంతులయ్యారు. మహమ్మారికి చిక్కిన దాదాపు 94 శాతం మంది మధుమేహ రోగులు, 89 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు క్షేమంగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఈ ఏడాది మార్చి 2 నుంచి జూన్ 28 నాటికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందినవారి సమాచారాన్ని...
- [నవంబరు వరకు ఉచిత రేషన్](https://teluguwonders.com/modi-speech/): *నవంబరు వరకు ఉచిత రేషన్* *జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ వెల్లడి* *అన్లాక్-1 నుంచి ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని ఆవేదన* దిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలోని 80 కోట్ల మంది నిరుపేదలకు నవంబరు నెలాఖరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికోసం కేంద్రం రూ.90,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు. గత మూడు నెలలుగా ఉచిత రేషన్పై చేసిన వ్యయాన్ని కలిపితే పేదల ఆహార భద్రత కోసం తమ ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లవుతుందని స్పష్టంచేశారు. రాబోయే పండగ రోజుల్లో దేశంలోని ఏ నిరుపేదా ఖాళీ కడుపుతో ఉండరాదన్న ఉద్దేశంతో ఈ మహత్తర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు. *చేతులు కలిపాం… పేదల ఆకలి తీర్చాం…* ‘‘లాక్డౌన్ సమయంలో పేదల ఆకలి...
- [ట్రాన్స్జెండర్లకు సరుకులు ఇచ్చారా?](https://teluguwonders.com/transgender/): *ట్రాన్స్జెండర్లకు రేషన్ సరుకులు ఇచ్చారా?* *ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు* హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు రేషన్ షాపుల్లో సరుకుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో తెలియజేయాలని హైకోర్టు కోరింది. కరోనా సమయంలో ట్రాన్స్జెండర్లకు నిత్యావసరా లు, వసతి, వైద్యం, ప్రభుత్వ పథకాలను అమలు చేసేలా ఉత్తర్వుల జారీని కోరుతూ వైజయంతి వసంత మొగిలి (ఎం.విజయ్కుమార్) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, పూర్తి వివరాలు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. వైరస్ వ్యాప్తికి గురయ్యే ట్రాన్స్జెండర్లకు వైద్య సహాయం అందించేందుకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించే ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. వారిని జనరల్ వార్డులో ఉంచితే ఇతరులతో వారు సమస్యలు ఎదుర్కొనవచ్చునని వ్యాఖ్య చేసింది. ఇలా చేయడం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం కోర్టు...
- [](https://teluguwonders.com/dgp-gowtham/): *పాస్ ఉంటే పగటి పూటే ఏపీ లోకి అనుమతిస్తాం* *ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి డీజీపీ సవాంగ్ స్పష్టం* *సరిహద్దుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాకే అనుమతి* *రాత్రిపూట అనుమతి లేదని వెల్లడి* అమరావతి: పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. డీజీపీ ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్ (అనుమతి) పొందాలని సూచించారు. _పాస్ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్ చెక్పోస్టుల వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అనుమతిస్తారన్నారు. పాస్లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7...
- [ఈ ‘సూపర్ అనకొండ’ రైలు చూశారా](https://teluguwonders.com/anakonda-train/): *ఈ ‘సూపర్ అనకొండ’ రైలు చూశారా?* *చరిత్ర సృష్టించిన భారత రైల్వే శాఖ* ఇంటర్నెట్ డెస్క్: భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జతచేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీనిపై రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్పుర్-చక్రధర్పూర్ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు వెల్లడించింది. 15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను అనకొండను పోలినట్టుగా నడిపించినట్లు తెలిపింది. గూడ్స్ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టినట్లు పేర్కొంది. ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలో ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు,...
- [ఆమె అగుపించట్లేదు](https://teluguwonders.com/missing-females/): *ఆమె అగుపించట్లేదు* *భారత్లో 4.5 కోట్ల మంది మహిళల ఆచూకీ లేదు* *ప్రపంచవ్యాప్తంగా 14.26 కోట్లు* *లింగ వివక్ష కారణం: ఐక్యరాజ్యసమితి* ఐక్యరాజ్యసమితి: లింగ వివక్ష, భ్రూణహత్యల కారణంగా గత యాభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14.26 కోట్ల మంది మహిళలు జనాభా లెక్కల్లోంచి అదృశ్యమయ్యారని.. అందులో భారత్ నుంచే 4.58 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి మంగళవారం విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదిక-2020 పేర్కొంది. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో 7.23 కోట్ల మంది మహిళలు మాయమయ్యారు. ఈ అదృశ్యమైన మహిళంతా భ్రూణహత్యలకు, లింగ వివక్షకు గురై జనాభాల లెక్కల్లో లేకుండా పోయారని నివేదిక తెలిపింది. ‘‘2013 నుంచి 2017 మధ్య కాలంలో పుట్టిన సమయంలోనే 4 లక్షల 60 వేలమంది ఆడపిల్లలు మాయమయ్యారు.. అందులో మూడొంతుల మంది లింగ వివక్ష కారణంగానే అదృశ్యమయ్యారు. మిగతావారు ప్రసవ సమయంలో చనిపోయారు’’ అని నివేదిక...
- [డ్రాగన్తో ఢీ అంటే ఢీ](https://teluguwonders.com/ready-for-battle-with-china/): *డ్రాగన్తో ఢీ అంటే ఢీ* సరిహద్దుల్లో టి-72, టి-90 ట్యాంకులను మోహరించిన భారత్ *వ్యయ ప్రయాసలకోర్చి పర్వత ప్రాంతాలకు తరలింపు *తూర్పు లద్దాఖ్లో గర్జనకు సిద్ధం భారీ యుద్ధ ట్యాంకులు.. మైదాన ప్రాంత పోరాటాల్లో రారాజులు. అయితే శీతల, పర్వతమయ ప్రాంతాల్లో వాటికి స్థానం లేదు. భారంగా.. గంటకు 50 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో కదిలే ఈ శకటాలు ప్రతికూల వాతావరణంలో మెరుగ్గా పోరాడలేవు. పైగా వాటిని అక్కడికి తరలించడమూ కష్టమే. అందుకే అలాంటి ప్రాంతాల్లోకి వాటిని పంపే ఆలోచనను సైన్యాలు చేయవు. భారత సైన్యం దీన్ని మార్చేసింది. సరిహద్దుల్లో చైనాకు ముకుతాడు వేయాలన్న దృఢ నిశ్చయంతో ప్రధాన యుద్ధ ట్యాంకులైన టి-72, టి-90లను కొన్నేళ్ల కిందటే తూర్పు లద్దాఖ్కు తరలించింది. ఇప్పుడు అవి డ్రాగన్పై గర్జించడానికి సిద్ధంగా ఉన్నాయి. *2014 నుంచే..* తూర్పు లద్దాఖ్లో ఎత్తయిన పర్వతాలు, లోయలే అధికం. అయితే చుషుల్, దెమ్చోక్ వంటి చోట్ల పీఠభూములు...
- [For telephonic guidance on COVID-19](https://teluguwonders.com/for-telephonic-guidance-on-covid-19/): Please share it with everyone, these doctors you can consult for free on phone For telephonic guidance on COVID-19 from 8 am to 12 noon –Dr Tushar Shah. 9321469911Dr M Bhatt. 9320407074Dr D Doshi. 9820237951Dr D Rathod. 8879148679Dr R Gwalani. 8779835257Dr D Kansara. 8369846412 For telephonic guidance on Covid-19 from 12 to 4 pm –Dr G Kamath. 9136575405Dr S Manglik. 9820222384Dr J Jain. 7021092685Dr A Thakkar. 9321470745Dr L Bhagat. 9820732570Dr N Shah. 9821140656Dr S Phanse. 8779328220Dr J Shah. 9869031354 For telephonic guidance on Covid-19 from 4 to 8 pm –Dr N Zaveri. 9321489748Dr S Ansari. 7045720278Dr L Kedia. 9321470560Dr B...
- [జగన్ సర్కార్ కీలక నిర్ణయం కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స](https://teluguwonders.com/carona-treatment-at-home-only/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగులకు ఇంట్లోనే చికిత్స అందించనుంది. కోవిడ్ కమాండ్ సెంటర్ ప్రత్యేక అధికారి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా 1,000 పడకల కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)ను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఒక్కో కోవిడ్ కేర్ సెంటర్ లో ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్ టెస్ట్లు వంటి అన్ని డయాగ్నోస్టిక్ సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్నవాళ్లు కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వాళ్లు ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచనలు చేశారు. 10 – 60 సంవత్సరాల మధ్య వయసు వారు హోం...
- [డూప్లికేట్ శానిటైజర్ లు కొనుక్కుని వాడితే ఈ ఫోటోలో ఉన్న పరిస్థితి రావచ్చు](https://teluguwonders.com/cheap-sanitizer/): చౌక వస్తుంది కదా అని చూసుకోకుండా డూప్లికేట్ శానిటైజర్ లు కొనుక్కుని వాడితే ఈ ఫోటోలో ఉన్న పరిస్థితి రావచ్చు దయచేసి జాగ్రత్త తీసుకోండి పిల్లలతో మరీ జాగ్రత్తగా ఉండండి 🙏🙏🙏🙏🙏 ఈ శానిటైజర్ల ప్రభావానికి గురైతే జలుపు, వికారం, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, వణుకు ఏర్పడతాయని, కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని సూచించారు. మిథనాల్ కలిసిన శానిటైజర్లను ఉపయోగిస్తున్నట్లయితే వెంటనే అప్రమత్తం కావాలని, సురక్షితమైన శానిటైజర్లను మాత్రమే వాడాలని తెలిపారు. మన దేశంలో కూడా నకిలీ శానిటైజర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీలైనంతవరకు మంచి సంస్థకు చెందిన హ్యాండ్ శానిటైజర్లను వాడటమే ఉత్తమం. ఇవే కాదు ఇక లోకల్ గా గల్లీ గల్లీలో తయారు అవుతున్నాయి.రెండు మూడు రకాల లిక్విడ్స్ను వారికీ తోచినట్టుగా మిక్స్ చేస్తున్నారు , pet బాటిల్స్ లో నింపి షాప్ లకు అమ్మెస్తున్నారు. ఇది ఏప్రిల్ నుండి AP లో బాగా సాగుతుంది. ప్రతి...
- [భారత్లో టిక్టాక్ నిషేధం](https://teluguwonders.com/tiktok-banned-in-india/): *భారత్లో టిక్టాక్ నిషేధం* భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టిక్టాక్ సహా 59 చైనా మొబైల్ యాప్స్పై నిషేధం విధించింది. ఈ జాబితాలో టిక్టాక్, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్, హలో, లైక్, యూకామ్ మేకప్, వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్, కామ్ స్కానర్, మొబైల్ లెజెండ్స్, న్యూ వీడియో స్టేటస్, ఫొటో వండర్, వీ మీట్, QQ ప్లేయర్ లాంటి 59 యాప్స్ ఉన్నాయి. https://wp.me/paVgKA-20s
- [ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి](https://teluguwonders.com/covid-precautions/): దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికిప్పుడు వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నా.. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంటే వైద్యం అందని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ప్రభుత్వాలు వైరస్ సోకిన వ్యక్తికి సరైన వసతి, సౌకర్యాలు ఉంటే ఇంట్లోనే గృహ నిర్భంధంలో ఉండేందుకు కూడా అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే అందరం తెలుసుకున్నాం. అయినప్పటికీ ఇంట్లో ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే ఇంట్లో ఒకరికి నుంచి మరొకరి ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లో ఎవరికైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే డీలాపడిపోకూడదు. ఇంట్లో ఉంటూ సరైన జాగ్రత్తలు, ఆహారం తీసుకోవడం ద్వారా ఇప్పటికే కరోనాను జయిస్తున్నారన్నది తెలుసుకోవాలి. ఇందులో కోసం అమెరికాలోని సెంటర్...
- [పాఠ్యాంశాల్లో సందేహాలా?*](https://teluguwonders.com/nadu-nedu/): *పాఠ్యాంశాల్లో సందేహాలా?* *విద్యార్థులు 1800123123124కి ఫోన్ చేయొచ్చు* *కేంద్ర మార్గదర్శకాలు వచ్చాకే డిగ్రీ పరీక్షల రద్దుపై నిర్ణయం* *ఏపీ విద్యా శాఖ మంత్రి సురేష్ వెల్లడి* అమరావతి: పాఠ్యాంశాల్లోని వివిధ అంశాలపై విద్యార్థులకు తలెత్తే సందేహాల నివృత్తి కోసం 1800123123124 టోల్ ఫ్రీ నంబరును ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షల రద్దుపై ఇప్పటికే సీఎంకు నివేదించామని, కేంద్రం నుంచి మార్గదర్శకాలు రాగానే నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు ప్రారంభించాలని సీఎం చెప్పారని వివరించారు. శుక్రవారం విజయవాడలో ‘మనబడి నాడు-నేడు’, ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాలపై మంత్రి సమీక్షించారు. పాఠశాలలకు సమకూర్చేందుకు కొనుగోలు చేసిన పరికరాల ప్రదర్శనను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీపై న్యాయస్థానంలో విచారణ కారణంగా కొత్త నియామకాలు చేపట్టలేకపోతున్నామని, సమస్య పరిష్కారంకాగానే క్యాలెండర్ ప్రకారం కొత్త డీఎస్సీ ప్రకటిస్తామని పేర్కొన్నారు. *రివర్స్ టెండరింగ్తో రూ.143 కోట్లు...
- [ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే చర్యలు](https://teluguwonders.com/online-classes-3/): *ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తే చర్యలు* *డీఈవోల ఆదేశం* *2020-21 విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదని వెల్లడి* హైదరాబాద్: పాఠశాలలు తరగతి గది లేదా ఆన్లైన్ తరగతులను నిర్వహించరాదని పలువురు జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ‘బడి’తెగింపు శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైన నేపథ్యంలో డీఈవోలు ఈ ఆదేశాలిచ్చారు. 2020-21 విద్యా సంవత్సరానికి తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున ఆన్లైన్ తరగతులు కూడా జరపరాదని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం, మేడ్చల్, వరంగల్ రూరల్ తదితర జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానందున రుసుములు కూడా వసూలు చేయడానికి వీల్లేదని వారు స్పష్టంచేశారు. నిబంధనలు పాటించకుంటే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డీఈవోలు తెలిపారు.
- [రాజకీయ రుషి.నెహ్రూలా నేపథ్యం లేదు… ఇందిరలా బలం లేదు…](https://teluguwonders.com/pv/): *రాజకీయ రుషి* *నెహ్రూలా నేపథ్యం లేదు… ఇందిరలా బలం లేదు…* *రాజీవ్లా బలగం లేదు… వారసత్వపు ముద్రల్లేవు…* *కుటుంబాల అండల్లేవు… కూటముల సాయం లేదు…* *తను నమ్మింది కృషి… ఆయనో రాజకీయ రుషి…* _బహుముఖ ప్రజ్ఞాశాలి… ఎన్నో భాషల్లో నిష్ణాతుడు… రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా… కేంద్రమంత్రిగా… ప్రధానమంత్రిగా… ఏ పదవి చేపట్టినా… ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. భారత రాజకీయ యవనికపై తనదైన ముద్రవేసి, ప్రగతి ఫలాల కోసం చెట్లు నాటి మనకు అందించిన దార్శనికుడు. స్వతంత్ర భారతావనిని ఆధునిక ప్రపంచంతో అనుసంధానించి… మార్పులు, సంస్కరణలు తెచ్చిన ప్రగతిశీలవాది పీవీ నరసింహారావు._ *తెలుగు కీర్తి.. పాములపర్తి* కాషాయం ధరించి, మహర్షి కావాలనుకున్న ఆయన… అనూహ్య పరిస్థితుల్లో రాజర్షిగా పంచె బిగించి ప్రధానిగా రంగంలోకి దిగారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అల్లకల్లోల పరిస్థితుల్లో… దేశం దివాళా అంచుల్లో ఉన్నవేళ గుండె జబ్బును సైతం మరచి…...
- [తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్](https://teluguwonders.com/epaper-today/): *తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/
- [విషపూరితమైన, హానికరమైన శానిటైజర్లు](https://teluguwonders.com/sanitizer/): కరోనా.. ఈ వైరస్ పేరు వింటే చాలు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్ని గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి లక్షల మందిని చంపేసింది. లక్షల మందిని ఆస్పత్రి పాలు చేసింది. కంటికి కనిపించని ఈ శత్రువు ఇంకా ఎంతమందిని మంచాన పడేస్తుందో, ప్రాణాలు బలి తీసుకుంటుందో తెలీదు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు తేల్చేశారు. ఈ క్రమంలో కరోనా నుంచి రక్షణ కోసం ముందు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి రెండు. ఒకటి ముఖానికి మాస్క్. రెండోది చేతులకు శానిటైజర్ రాసుకోవడం. ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ రెండింటి మీదే ఆధారపడి బతుకుతోంది:ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ రెండింటి మీదే ఆధారపడి బతుకుతోంది. కరోనా నుంచి కాపాడుకోవాలంటే మరో దారి లేదు. మనం ఏ వస్తువుని ముట్టుకున్నా వెంటనే చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ముఖానికి మాస్క్, చేతిలో శానిటైజర్ మస్ట్....
- [ప్రైవేటు ల్యాబుల్లో తప్పులతడకలు](https://teluguwonders.com/carona-tests/): *ప్రైవేటు ల్యాబుల్లో తప్పులతడకలు* *కొవిడ్ పరీక్షల్లో నిబంధనల ఉల్లంఘన* *నెగిటివ్ వచ్చినా పాజిటివ్గా ఫలితమిచ్చారనే సందేహాలు* *ఒక్కోచోట ఒక్కో రకం సమాచారం* *ఐసీఎంఆర్ నిబంధనలూ బేఖాతరు* *ప్రభుత్వానికి తనిఖీ బృందాల సమగ్ర నివేదిక* హైదరాబాద్: ఒక ప్రముఖ ఆసుపత్రి ప్రయోగశాలలో వాస్తవానికి నిర్వహించిన పరీక్షలు 3,940. అప్లోడ్ చేసింది 1,568 పరీక్షల సమాచారాన్ని మాత్రమే. 475 పాజిటివ్లు వచ్చినట్లుగా చూపించారు. ఇవన్నీ పరిశీలిస్తే.. వాస్తవానికి తక్కువగా ఉన్న పాజిటివ్ల నమోదు శాతాన్ని ఎక్కువగా చూపించినట్లు వెల్లడవుతోంది. అన్ని పరీక్షల వివరాలను అప్లోడ్ చేస్తే.. పాజిటివ్ల శాతం తక్కువగా ఉండేది._ ప్రైవేటు ల్యాబులు కరోనా పరీక్షల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ తనిఖీ బృందాలు తేల్చాయి. కొవిడ్ పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ నిబంధనలనూ పాటించడంలేదని చెప్పాయి. కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఉన్నా ల్యాబులు పట్టించుకోవడం లేదని, కొన్ని ల్యాబుల్లో నెగిటివ్...
- [ఆన్లైన్ ఫీ‘జులుం’.. ఐడీ, పాస్వర్డ్ల నిరాకరణ](https://teluguwonders.com/online-classes-2/): *ఆన్లైన్ ఫీ‘జులుం’.. ఐడీ, పాస్వర్డ్ల నిరాకరణ* *ఆన్లైన్ బోధన పేరుతో ఫీ‘జులుం’* *లేదంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ల నిరాకరణ* *గ్రేటర్ పరిధిలో 25 ఇంటర్నేషనల్ స్కూళ్లు* *4 వేలకుపైగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు* *వీటిలో చదువుతోంది 15 లక్షల మంది విద్యార్థులు* *అధికారికంగా ఇంకా షురూ కాని విద్యా సంవత్సరం* *ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల వరకు వసూలు* *ఫిర్యాదులను పట్టించుకోని విద్యాశాఖ యంత్రాంగం* సాక్షి, సిటీబ్యూరో: అధికారికంగా విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభమే కాలేదు. అసలు ఈ ఏడాది అవుతుందో.. కాదో? అనే అంశంపై స్పష్టత కూడా రాలేదు. కానీ నగరంలోని పలు కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు మాత్రం ఆన్లైన్ టీచింగ్ పేరుతో తరగతులను ప్రారంభించాయి. పది రోజులైందో లేదో అప్పుడే ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లించని వారికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ల జారీని నిలిపివేస్తున్నాయి. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగుతున్నాయి....
- [Bava nuvvellamaku gadapadati bayatiki songby jabardasth babby new coronavirus song TAGTELUGUYOUTUBE - YouTube](https://teluguwonders.com/bava-nuvvellamaku-gadapadati-bayatiki-songby-jabardasth-babby-new-coronavirus-song-tagteluguyoutube-youtube/)
- [వెనక్కి తగ్గుదాం!](https://teluguwonders.com/%e0%b0%b5%e0%b1%86%e0%b0%a8%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a4%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%a6%e0%b0%be%e0%b0%82/): *వెనక్కి తగ్గుదాం!* *ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు భారత్, చైనా నిర్ణయం* *సైనికాధికారుల భేటీలో ఏకాభిప్రాయం* దిల్లీ: నెలన్నర పాటు ఆవేశకావేశాలు, దాడులు, రక్తపాతాల తర్వాత తూర్పు లద్దాఖ్లో ఎట్టకేలకు శాంతి పవనాలు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని ఘర్షణలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతాల నుంచి సైనిక బలగాలను ఉపసంహరించేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి. ఇరు పక్షాల అగ్రశ్రేణి కమాండర్ల మధ్య సోమవారం ఏకబిగిన 11 గంటల పాటు జరిగిన చర్చల్లో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. తూర్పు లద్దాఖ్లోని చుషుల్ ప్రాంతంలో చైనా భూభాగంలో ఈ చర్చలు జరిగాయి. భారత పక్షాన 14వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా బృందానికి టిబెట్ మిలటరీ జిల్లా కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్లు నాయకత్వం వహించారు. ఈ అధికారులిద్దరి మధ్య ఈ నెల 6న తొలి భేటీ జరిగింది. మే నెల నుంచి...
- [పీవీకి భారతరత్న ఇవ్వాలి](https://teluguwonders.com/%e0%b0%aa%e0%b1%80%e0%b0%b5%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%87%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf/): *పీవీకి భారతరత్న ఇవ్వాలి* *ప్రధాని వద్దకు నేనే వెళ్లి విన్నవిస్తా* *ఏడాది పొడవునా శత జయంతి ఉత్సవాలు* *హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, వంగర, దిల్లీల్లో కాంస్య విగ్రహాలు* *రామేశ్వరం తరహాలో స్మారకం* *28న జ్ఞానభూమిలో ప్రారంభ వేడుక* *జాతీయస్థాయి సమావేశాలకు రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం: సీఎం కేసీఆర్* దేశానికి విభిన్న రంగాల్లో పీవీ అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచేలా శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తాం. _విద్యారంగంలో పీవీ ఎంతో కృషి చేశారు. సర్వేల్లో మొదటి గురుకుల విద్యాలయం ప్రారంభించారు. అది దేశంలో గురుకులాల స్థాపనకు నాంది పలికింది. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను నెలకొల్పారు. ఇవన్నీ ప్రత్యేక సంచికలో రావాలి._ బిల్క్లింటన్, జాన్ మేజర్ లాంటి వివిధ దేశాల మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధానులు, మంత్రులతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. వారి అభిప్రాయాలు కూడా సేకరించాలి. వీలయితే వారిని ఉత్సవాలలో భాగస్వాములను చేయాలి....
- [Benefits and Preparation of DETOX WATER](https://teluguwonders.com/benefits-and-preparation-of-detox-water/): Benefits and Preparation of DETOX WATER Basically, it’s water infused with fruits and veggies, and even herbs. It helps you keep your body hydrated, skin-tight, and the fat at bay. And you really wouldn’t mind drinking flavored water as against drinking boring normal water! What does it do? Researchers are at it, but the consensus is that since drinking loads of water helps anyway, the added benefits of the infused fruits and veggies add to the power of water, infusing it with vitamins and nutrients.z HOW TO MAKE DETOX WATER Take a pitcher or a fruit infuser bottle and put...
- [Detox Water Health Benefits](https://teluguwonders.com/detox-water-health-benefits/): Detox Water Health Benefits There’s a lot of hype about the supposed health benefits of “detox water.” Yes, staying hydrated is important for health. Therefore, it’s often recommended that you drink eight glasses of water per day. However, some people think adding extra ingredients to water boosts its health benefits. The result, called detox water, is said to help your body get rid of toxins, improve your energy levels and help you lose weight. Here is a detailed look at detox water. It separates the true health benefits from the myths. What Is Detox Water? Detox water is water that...
- [నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్](https://teluguwonders.com/nimagadda/): ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్లతో రమేష్ కుమార్ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి ముగ్గురి భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు వీరి సమావేశం సాగింది. దీనికి సంబంధిన వీడియో రికార్డులు సోషల్ మీడియాలో వైరల్గా మారడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలతో నిమ్మగడ్డ చర్చలు జరపడం రాజకీయ వర్గల్లో విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో వీరు భేటీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ టీడీపీకి...
- [ICMR న్యూ Delhi](https://teluguwonders.com/icmr-%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82-delhi/): ✊ICMR న్యూ Delhi👇💦💦💦💦💦💦💦💦💦💦జాగ్రత్తగా చదవండికొన్ని చాలా ముఖ్యమైన అంశాలు 1) 02 సంవత్సరాల వరకు విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేయండి2) ఒక సంవత్సరం పాటు బయట ఆహారం తినవద్దు.3)అనవసరమైన వివాహం లేదా ఇతర వేడుకలకు వెళ్లవద్దు4)అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు.5)కనీసము ఒక సంవత్సరం పాటు రద్దీగా వుండే ప్రదేశాలకు వెళ్లవద్దు6)సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి.7)దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి.8)ఫేస్ మాస్క్ను ఉంచండి.9)ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వారం చాలా జాగ్రత్తగా ఉండండి.10)మీ చుట్టూ ఎటువంటి గందరగోళాన్ని ఉంచవద్దు.11)శాఖాహార ఆహారాన్ని ఇష్టపడండి.12)ఇప్పుటి నుండి వచ్చే 06 నెలలు వరకు సినిమా,మాల్, క్రౌడ్ మార్కెట్కు వెళ్లవద్దు. వీలైతే పార్క్, పార్టీ మొదలైనవాటిని కూడా తప్పించాలి.13)రోగనిరోధక శక్తిని పెంచండి.14)బార్బర్ షాపులో లేదా బ్యూటీ సెలూన్ పార్లర్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.15)అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండండి,సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ పాటించండి.*16).”‘కరోనా'” *యొక్క ముప్పు అనేది ఇంతలో పోయేది కాదు. టీకా వ్యాక్సిన్ వచ్చినా కూడా...
- [Coronil](https://teluguwonders.com/coronil/): ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మెడిసిన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ ఇప్పటికే రెండు మూడు కంపెనీలు ఆ ఔషధాలను తయారు చేసి వాటి విక్రయాల కోసం కావల్సిన అనుమతులు పొందాయి. అవి మన దేశానికి చెందిన కంపెనీలే కావడం విశేషం. ఇక ఇంగ్లిష్ మెడిసిన్ కాకుండా కరోనాకు ఆయుర్వేద ఔషధం కూడా సిద్ధమైంది. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద గ్రూప్ కరోనాకు ఆయుర్వేద మెడిసిన్ను విడుదల చేసింది. కరోనా ఆయుర్వేద ఔషధం కరోనైల్(Coronil)ను హరిద్వార్ లోని పతంజలి యోగ్ పీఠ్లో విడుదల చేశారు. పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ఆ ఔషధాన్ని విడుదల చేస్తున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఈ క్రమంలో చెప్పినట్లుగానే ఆయన ఆ ఔషధాన్ని మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అశ్వగంధతోపాటు పలు ఇతర ఆయుర్వద మూలికలు కలిపి తయారు చేసిన ఆ ఔషధం ఇప్పటికే 100 శాతం విజయవంతమైన...
- [కేవీపీవె సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం](https://teluguwonders.com/kvpy-iisc-ernet-in/): *కేవీపీవె సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం* _సైన్స్ ప్రాధ్యానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అయితే దేశంలో శాస్త్ర సాంకేతికత విషయంలో అనుకున్నంత పురోగతి లేదు. దీనికి ప్రధాన కారణం పరిశోధనలవైపు విద్యార్థులు ఆసక్తి కనబర్చకపోవడం. ఈ సమస్యను తీర్చడానికి డీఎస్టీ రకరకాల పథకాలను, స్కాలర్షిప్స్ను అందిస్తూ సైన్స్ పట్ల విద్యార్థులను ఆకర్షితులను చేయడానికి కృషి చేస్తుంది. పరిశోధనల వైపు ప్రోత్సహించడానికి డీఎస్టీ ఏటా నిర్వహించే కేవీపీవై-2020 స్కాలర్షిప్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా ఆ వివరాలు._ *కేవీపీవై* : కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)ను కేంద్ర ప్రభుత్వం 1999లో ఏర్పాటు చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఈ స్కాలర్షిప్స్ ద్వారా విద్యార్థులను సైన్స్ రంగం వైపు ప్రోత్సహించడానికి దీన్ని ఏర్పాటు చేసింది. కేవీపీవై ద్వారా బేసిక్ సైన్సెస్లో ప్రతిభను ప్రదర్శించిన అభ్యర్థులకు డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు ఉపకారవేతనాలను అందిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్...
- [యోగ మరియు ప్రాణాయామం క్లాసెస్ పూర్తి ఉచితంగా](https://teluguwonders.com/free-yoga-classes-for-telugu-people/): మిత్రలందరికీ.. ప్రస్తుత ఈ covid 19(corona) పరిస్థుతులలో అందరికీ ఆరోగ్యం అందించేయోగ ప్రాణాయామ విధానాలు ఎంతో ఉపయోగకరమైన విధానాలు ఈ యోగ మరియు ప్రాణాయామం మన శరీరానికి immunity బూస్టర్ గ పని చేస్తాయి ఈ విషయం మన గౌరవ ప్రధాని గారు కూడా చెప్పియున్నారు కావున మన తెలుగు వారందరికీ ఉపయోగపడే యోగ మరియు ప్రాణాయామం క్లాసెస్ పూర్తి ఉచితంగా గౌరవ శ్రీ సుబ్రహ్మణ్య శర్మ గారు అందిస్తున్నారు పూర్తి ఉచితంగా మీకు అందుబాటులో ఆన్లైన్ ZOOM లో అటెండ్ అవాలనుకుంటేఈ క్రింది గ్రూప్ లో జాయిన్ కాగలరు https://chat.whatsapp.com/GVSSYKMY3rEBBKr0A9FlQW Kindly share this message to your friends and in your groups This is our social responsibility in this pandemic period Thank you
- [Beauty and Fitness](https://teluguwonders.com/beauty-and-fitness/): Beauty and Fitness: Health is wealth. By being physically fit, it can make a person look lean both inside and out. There is a lot a person can do such jogging or walking in the morning, playing basketball or any other sport with friends but if a person wants to have muscles and look lean, the best thing to do will be to sign up and workout in a gym. Just like taking any medicine, one should first consult the doctor before undergoing any form of exercise. Physical exercise is beneficial because it helps maintain and improve ones health from...
- [Top 10 tips for women to stay fit and healthy](https://teluguwonders.com/top-10-tips-for-women-to-stay-fit-and-healthy/): Top 10 tips for women to stay fit and healthy: Staying fit and healthy starts with a balanced diet. Know and monitor the right weight for your age. Consult your doctor to learn what food you should avoid and follow your eating discipline routines. If you are trying to lose some weight, foods with high calories should be omitted from your meals. Food with high fiber and low fat should be included a priority in your grocery list instead of red meat, sugars and fats. Drink plenty of water. Drinking at least eight glasses of water everyday. This cleanses the...
- [అక్టోబర్ 6 నుంచి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు](https://teluguwonders.com/jee-admissions/): *అక్టోబర్ 6 నుంచి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు* అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ రెండో విడత (సెప్టెంబర్) ఫలితాలు అదే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. *ఈ నెల 21 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు* ► జేఈఈ మెయిన్లో మెరిట్లో నిలిచిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. ఈ నెల 27న ఐఐటీ– ఢిల్లీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ► అడ్మిట్ కార్డులను ఈ నెల 21 నుంచి 27...
- [వైఎస్సార్ కంటివెలుగు](https://teluguwonders.com/eyewear-for-students/): *AP: ఇంటివద్దకే కళ్లద్దాలు* *‘వైఎస్సార్ కంటివెలుగు’లో 66 లక్షల మందికి పరీక్షలు* *1.58 లక్షల మంది విద్యార్థులకు కళ్లద్దాలు అవసరమని గుర్తింపు.. కోవిడ్ వల్ల అప్పట్లో వాయిదా* *నెలాఖరులోగా ఉపాధ్యాయుల ద్వారా పంపిణీ* *వృద్ధులకు మరో 95 వేల కళ్లద్దాలు ఇవ్వడానికి ఏర్పాట్లు* అమరావతి: ‘వైఎస్సార్ కంటివెలుగు’ పథకంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో కళ్లద్దాలు అవసరమైన వారికి ఈనెలాఖరులోగా ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కళ్లద్దాలను చిన్నారుల ఇంటి వద్దకే పంపడానికి అధికారులు సిద్ధం చేశారు. మార్చినెలలోనే ఈ కళ్లద్దాలు పంపిణీ చేయాల్సి ఉన్నా కోవిడ్–19 కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది. త్వరలో స్కూళ్లు తెరిచే అవకాశం ఉండటంతో ఆలోగా చిన్నారులకు ఉపాధ్యాయుల ద్వారా కళ్లజోళ్లు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల ద్వారా వృద్ధులకు కళ్లజోళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాదిమంది చిన్నారులకు, వృద్ధులకు కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు ఇవ్వడం...
- [*మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?](https://teluguwonders.com/old-tv-radio/): *మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా?* *టీవీ, రేడియోల్లో ఉండే ఎర్రని వాల్వ్* *వాటిలోని ఎర్రని వాల్వ్కు రూ.కోటి ఇస్తామంటూ ఎర* *మెటల్స్ని గుర్తించే వాల్వ్ బంగారాన్ని వెలికి తీస్తుందంటూ ప్రచారం..* *సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు* *నమ్మవద్దని హెచ్చరిస్తున్న పోలీసులు* హైదరాబాద్: గుప్తనిధులు, లంకెబిందెలు, రైస్పుల్లింగ్.. రెండు తలల పాము అంటూ ప్రజలను మోసగించే ముఠాలు కొత్త దారుల్లో జనాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. తాజాగా పాత టీవీలు, రేడియోల్లోని వాల్వ్ల వెతుకులాటకు పరుగులు పెట్టేలా కొందరు సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ‘మీ ఇంట్లో పాత టీవీ, రేడియో ఉన్నాయా? అందులోని ఈ ఎర్రని వాల్వ్ తీసుకొస్తే మీకు రూ.కోటి ఇస్తాం..’అంటూ వాట్సాప్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 25–30 ఏళ్లనాటి టీవీలు, రేడియోల్లోనే ఇది ఉంటుందని, ఆ వాల్వ్ తెచ్చిన వారికి రూ.లక్షలు, కోట్లలో నజరానా ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది....
- [ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.](https://teluguwonders.com/https-www-osmania-ac-in/): *ఓయూ బీఈ, బీసీఏ, బీఫార్మా పరీక్షలు వాయిదా.. త్వరలో కొత్త తేదీలు * ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈ నెల 15, 16వ తేదీన జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, బీసీఏ, బీఫార్మా, బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీలను తిరిగి త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కాగా మిగతా పరీక్షలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 17నే యథావిధిగా జరగనున్నట్లు స్పష్టం చేసింది. విద్యార్థులు పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://www.osmania.ac.in/ చూడొచ్చు. అయితే యూజీసీ ఆదేశాలకు అనుగుణంగా అన్నీ వర్సిటీలు యూజీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడానికి అన్నీ యూనివర్సిటీలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
- [విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్](https://teluguwonders.com/ap-carrier-portal/): *విద్యార్థులకు వరం.. ఏపీ కెరీర్ పోర్టల్* *పాఠశాల, కళాశాలల విద్యార్థులకు దిక్సూచీ..* *ఉపాధి, ఉద్యోగ, వివిధ కోర్సుల వివరాలు లభ్యం* *672 రకాల కోర్సులు, 550 క్లస్టర్ల వివరాలతో కూడిన కెరీర్ పోర్టల్* *పాఠశాల విద్యాశాఖ ఏపీఎస్సీఈఆర్టీ, యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ భాగస్వామ్యం* శృంగవరపుకోట రూరల్: సమైక్యాంధ్ర విభజన తర్వాత ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన కోర్సుల వివరాలను తెలియజేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు. ‘ఏపీ కెరీర్ పోర్టల్.ఇన్’ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏపీఎస్సీఈఆర్టీ, యూనిసెఫ్, ఆస్మాన్ ఫౌండేషన్ సహకారంతో దీనిని అమలుచేస్తున్నారు. ఏపీలో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి విద్యార్థుల చదువులతో పాటు భవిష్యత్లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందబోయే ఉద్యోగాల వివరాలను తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్కు బాటలు చూపిస్తున్నారు. *శిక్షణ తరగతుల నిర్వహణ* పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్...
- [ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి](https://teluguwonders.com/kapu-corporation-chairman/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్తో మృతి చెందారు. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు.. ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మృతి చెందారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
- [Dream it, wish it, do it!!!](https://teluguwonders.com/dream-it-wish-it-do-it/): Dream it. Wish it. do it!!! 2 stories:1. Yahoo refused Google2. Nokia refused Android Moral:1. Update yourself with time, else you will become obsolete2. Taking no risk is the biggest risk. Take risks and adopt new technologies.2 more stories:1. Google acquired YouTube and Android2. Facebook acquired Instagram and WhatsAppMoral:1. Become so powerful that your enemies become your allies2. Grow fast, become big, and then eliminate competition2 more stories:1. Barack Obama was a ice-cream seller2. Elon Musk was a worker in a lumber millMoral:1. Don’t judge people based on their past jobs2. Your present doesn’t decide your future, your courage and...
- [సందేశం తెరిచారంటే యాప్ క్రాష్ అవ్వడం ఖాయం](https://teluguwonders.com/whatsapp-crash/): సందేశం తెరిచారంటే యాప్ క్రాష్ అవ్వడం ఖాయం ఇంటర్నెట్డెస్క్: సంక్షిప్త సందేశాల నుంచి వీడియో కాల్స్ వరకు ప్రతి ఒక్కరి మొదటి ఎంపిక వాట్సాప్. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను జోడిస్తున్న ఈ యాప్ యూజర్స్కి మరింత చేరువ అవుతోంది. ప్రస్తుతం దీనిపై బ్రెజిల్కు చెందిన హ్యాకర్స్ కన్ను పడిందని సమాచారం. టెక్ట్స్ బాంబ్గా పిలిచే స్కేరీ మెస్సేజెస్ (Scarry Messages) వైరస్తో వాట్సాప్ నెట్వర్క్పై దాడి చేసినట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది. ఆగస్టు మధ్యలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు విస్తరించినట్లు వెల్లడించింది. కొద్ది రోజుల కిత్రం వాట్సాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్లలో ఎలాంటి కొత్త ఫీచర్స్ ఉండాలని కోరుకుంటున్నారో తెలియజేయమంటూ వాబీటా ఇన్ఫో యూజర్లను కోరింది. అందులో ఒకరు తనకు టెక్ట్స్ బాంబ్ సందేశాలు వస్తున్నాయని ట్వీట్ చేశారు. దీనిపై వాబీటాఇన్ఫో స్పందిస్తూ ”కొద్ది వారాల క్రితమే దీని గురించి...
- [రామకృష్ణ మఠం హైదరాబాద్ ఆన్లైన్ అడ్మిషన్](https://teluguwonders.com/rkmathadmissions-winnou-net/): హైదరాబాద్: రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఈ నెల 25 వ తేదీ నుండి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. కనీస వయసు 17 సంవత్సరాలు, లేదా పదవ(10వ )తరగతి పాస్ అయి ఉండాలి. శిక్షణకు సంబంధించిన పుస్తకములు పోస్ట్ ద్వారా పంప బడును. ఇతర సందేహాలకు 040- 27635545, ఫోన్ నెంబర్ను సంప్రదించాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. రామకృష్ణ మఠం(https://rkmathadmissions.winnou.net/) లింక్ ద్వారా అడ్మిషన్ పొందాలని సూచించారు. ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ఇతర భాషలు కూడా రామకృష్ణ మఠంలో నేర్పుతారు స్పోకెన్ సంస్కృతం, హిందీ, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్, చైనీస్ కూడా నేర్పుతారు
- [దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు](https://teluguwonders.com/antarvedhi/): తూర్పు గోదావరి జిల్లా ఆంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సహాయ కమీషనర్ గా యర్రంశెట్టి భధ్రాజీరావు సెప్టెంబరు 9న భాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా దేవాదాయశాఖ సహాయ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ ఈవో గా భధ్రాజీ పని చేశారు. Know more about temple https://en.wikipedia.org/wiki/Antarvedi SRI LAKSHMI NARASIMHA SWAMY TEMPLE, ANTHARVEDI అంతర్వేది స్వామివారి రథం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరం అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు అన్నారు. సొమవారం బ్రాహ్మణ వీధిలోని దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన మాట్లాడారు. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా….కావాలని ఎవరన్నా చేసిందా? అనేదానిపై లోతైన విచారణ...
- [అనుకోకుండా ఓ బంతి](https://teluguwonders.com/grand-slam/): *అనుకోకుండా ఓ బంతి..* *పొరపాటున లైన్ అంపైర్ను గాయపరిచిన జకోవిచ్* *యుఎస్ ఓపెన్లో ప్రపంచ నం.1పై వేటు* *క్వార్టర్స్లో సెరెనా, ఒసాక* *ఈసారి యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ జకోవిచ్దే అనని టెన్నిస్ అభిమాని ఉండడేమో..! ఫెదరర్, నాదల్ టోర్నీకి దూరమైన నేపథ్యంలో అతడికి ఎదురునిలిచే ఆటగాడే కనిపించలేదు. కానీ ఊహించని విధంగా ఓ బంతి జకోవిచ్ కథను ముగించింది. జకోదే అనుకున్న గ్రాండ్స్లామ్ టైటిల్ను అతడికి దూరం చేసింది. 20వ సీడ్ ఆటగాడు పాబ్లోతో ప్రిక్వార్టర్స్లో ఓ గేమ్ కోల్పోయిన కోపంలో.. కోర్టు మూలకు బంతిని కొట్టే ప్రయత్నంలో.. జకోవిచ్ లైన్ అంపైర్ను గాయపరిచాడు. జకోవిచ్ ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయనప్పటికీ.. గ్రాండ్స్లామ్ నిబంధనల ప్రకారం అతడిపై వేటు తప్పలేదు._* _అనూహ్య పరిణామాల నేపథ్యంలో టాప్సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) యుఎస్ ఓపెన్కు దూరమయ్యాడు._ నిగ్రహం కోల్పోయిన అతను దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో...
- [వొడాఫోన్ ఐడియా.. ఇక ‘వి](https://teluguwonders.com/vodafone-and-idea-now-vi/): *వొడాఫోన్ ఐడియా.. ఇక ‘వి’* *కొత్త బ్రాండు ఆవిష్కరణ* *సుప్రీంకోర్టు తీర్పుపై కంపెనీ హర్షాతిరేకం* *టారిఫ్లను పెంచాలని ప్రభుత్వానికి వినతి* వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) తన బ్రాండు పేరును ‘వి’ (విఐ)గా మార్చుకుంది. సోమవారం దృశ్యశ్రవణ మాధ్యమం (వర్చువల్) ద్వారా ఈ కొత్త బ్రాండును ఆవిష్కరించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఈ టెలికాం సంస్థకు.. ఏజీఆర్ బకాయిలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్ ఐడియా తనను తాను పునర్నిర్మాణం చేసుకోవడంపై దృష్టి సారించింది. తద్వారా ఇప్పటివరకు తాను కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాకు 28 కోట్ల మంది చందాదార్లు ఉన్నారు. ఇక నుంచి వొడాఫోన్, ఐడియా బ్రాండ్లను ‘వి’గా వ్యవహరించాలని కంపెనీ తెలిపింది. ఈ రెండు బ్రాండ్ల అనుసంధానంతో ప్రపంచ టెలికాం రంగంలో అతిపెద్ద విలీన ప్రక్రియ పూర్తయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది....
- [సమాజ శిల్పులకు సలాంసమాజ శిల్పులకు సలాం](https://teluguwonders.com/teacher-day/): *✒️సమాజ శిల్పులకు సలాం✒️* _చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి ఓర్పు నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో_ – *డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్* _తరగతి గది… మొదటి గంటకు, చివరి గంటకు మధ్య ప్రతి క్షణం క్రియాశీలకంగా ఉండాలి. చదువు.. మెదడుకే కాదు… హృదయానికీ హత్తుకోవాలి. అపుడే బాలలు ముచ్చట‘బడి’ వస్తారు. ఇందుకు కావలసినది ఉపాధ్యాయుని సన్నద్ధత. గురువు పాదరసంలా చురుగ్గా ఉండాలి. విద్యార్థి మనసు పట్టుకోవాలి. నేర్చుకొనే చిన్నారికి గురువు గూగుల్ కన్నా ఎక్కువ. ఆసక్తే అర్హతగా విద్యార్థులు..నేర్వాలనే ఆ శక్తిని అందించడమే లక్ష్యంగా గురువు, చదువుల గుడిలో కలిసిమెలిసిపోవాలి. బడే లోకంగా, బోధనే వ్యాపకంగా ఉపాధ్యాయులు పాఠశాల లక్ష్యాన్ని సుసంపన్నం చేయాలి. కరోనా కట్టడిలో పాఠశాలలకు తాళాలు పడినా.. బోధన సవాలుగా మారినా.. ఆన్లైన్ బళ్లో చదువుల లోగిలి అర్థవంతంగా ఉండాలి. వినయంతో, బాధ్యతతో అభ్యసిస్తే విద్యార్జనలో సాంకేతికత చక్కటి...
- [*మాస్కేసినా మసకుండదు](https://teluguwonders.com/mask/): *మాస్కేసినా మసకుండదు!* మాస్కు ధరించిన తర్వాత కండ్లజోడు పెట్టుకున్నా.. కండ్లజోడే ముందు ధరించి.. తర్వాత మాస్కు పెట్టుకున్నా.. అద్దాలపై తేమ చేరకుండా ఉండదు. మన ముక్కు నుంచి వదిలిన గాలి.. కండ్లజోడులోకి జొరబడి.. అద్దాలపై పొగలా పేరుకుపోతుంది._ చాలా మంది కండ్లజోడుపై పొగబారుతున్నదని ప్రయాణ వేళల్లో, ఇతర సమయాల్లో మాస్కు ధరించడంలేదు. కండ్లల్ల్లో దుమ్ముపడితే ఫర్వాలేదు.. కానీ, కరోనా క్రిమి ముక్కులోకి దూరిపోతే.. ప్రాణానికే ప్రమాదం. అందుకే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. మాస్కు తొలగించకుండా.. కండ్లజోడు మసకబారకుండా.. జాగ్రత్తగా ఉండండి. _కండ్లద్దాలను సబ్బుతో గానీ, లిక్విడ్ సోప్తో గానీ కడగండి. నీటితో శుభ్రం చేసి ఆరనివ్వండి. సబ్బునీళ్లు కండ్లద్దాలపై ఒత్తిడి తగ్గించి తేమ నిలవకుండా చేస్తుంది. షేవింగ్ ఫోమ్తో కళ్లజోడును శుభ్రం చేసినా.. కండ్లద్దాలు పొగచూరకుండా ఉంటాయి._ మార్కెట్లో డీమిస్టింగ్ స్ప్రేలు అందుబాటులో ఉన్నాయి. కండ్లజోడు ధరించడానికి ముందు ఈ స్ప్రే చేస్తే చాలు.. కాసేపటి వరకు హాయిగా ఊపిరి...
- [కహానియా..ఆన్లైన్ గ్రంథాలయా](https://teluguwonders.com/kahaniya-com/): *కహానియా..ఆన్లైన్ గ్రంథాలయా..* _వెయ్యి మైళ్ల నడక సాగాలన్నా.. ఒక అడుగుతోనే మొదలవుతుంది..ఈ కథల లైబ్రెరీ కూడా ఒక్కరితోనే మొదలైంది.. ఇప్పుడు అందులో లక్షమంది పాఠకులు.. ఇరవై కోట్ల ఎకనమిక్ ఇంపాక్ట్తో..300 మంది మహామహా రచయితలను ఒక తాటి మీదకి తీసుకు వచ్చింది.. ‘మేడ్ ఇన్ ఇండియా.. ఫర్ ఇండియా’ నినాదంతో.. పదకొండు భాషల రచనలకు ఒక వేదికగా నిలుస్తున్నది. అదే ‘కహానియా’ వెబ్సైట్.. అంతకుమించి చెప్పాలంటే అదొక కథల గ్రంథాలయం.._ కహానియా వెబ్సైట్లోకి వెళ్లి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. ఎవరి అభిరుచికి తగ్గ కథలు, కథనాలు వాళ్లు చదువుకోవచ్చు. నచ్చిన కథను ఎంచుకొని ఫీజు చెల్లిస్తే చాలు.. తీరికగా చదివేయొచ్చు. సబ్స్క్రిప్షన్ ఫీజు రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకూ ఉన్నది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లిష్ తదితర 11 భాషల్లోని కథలు, రచనలు చదువొచ్చు. తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం వంటి రచయితలు కహానియాలో తమ అనుభవాలను పంచుకుంటుండటం విశేషం....
- [కొవిడ్ సమయంలో కొలువు కొట్టాలంటే.. రెజ్యూమేలో ఇవి ఉండాల్సిందే](https://teluguwonders.com/resume-in-covid-times/): *కొవిడ్ సమయంలో కొలువు కొట్టాలంటే.. రెజ్యూమేలో ఇవి ఉండాల్సిందే..!* *_ఆర్థిక వ్యవస్థ నుంచి ఆరోగ్య రంగం వరకూ.. ప్రతి ఒక్కటీ కరోనా దెబ్బకు కుదేలవుతూనే ఉంది._* _ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదాయ మార్గాలు లేకపోవడంతో అన్ని రంగాలు తమ ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. కొత్త నియామకాల నిలిచిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రస్తుతమున్న కెరీర్లో నిలదొక్కుకునేందుకు ఏం చేయాలి.. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించే అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కొవిడ్ కాలంలో రెజ్యూమ్ ఎలా ఉండాలి.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం…_ *కొత్తగా ఆలోచించం..* కొన్నిసార్లు చీకటి.. కొత్త వెలుగులకు ద్వారాలు తెరుస్తుంది. ప్రస్తుత కొవిడ్–19 క్లిష్ట సమయం కూడా అలాంటిదే. మీరు ఉద్యోగంలో ఉంటే.. కెరీర్ను మరింత పటిష్టపరచుకునేందుకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టిపెట్టండి. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే.. ఈ సమయాన్ని ఇంకా బాగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటివరకు చేసిన ఉద్యోగం సంతృప్తి ఇచ్చిందా?...
- [eRumor kidnapgirls](https://teluguwonders.com/erumor-kidnapgirls/): *eRumor: మహిళల భద్రతకు సంబంధించి ఒక సందేశం వాట్సాప్ మరియు ఫేస్బుక్లో ప్రసారం చేయబడిన ఒక బూటకపు సందేశం* * వివరాలు:* ◆ _కొందరు అమాయక పిల్లవాడిని మోసగించి వారిని నిర్దిష్ట చిరునామాకు తీసుకెళ్ళి, ఆ అమ్మాయి లేదా వ్యక్తిని దొంగిలించడం, అత్యాచారం చేయడం లేదా కిడ్నాప్ చేయడం అంటూ ఒక వార్తా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియ లో వైరల్ గా తిరుగుతుంది._ *నమూనా 1:* ముఖ్యమైన ప్రకటన ఒంటరిగా కాలేజీకి లేదా కార్యాలయానికి వెళ్ళే ప్రతి అమ్మాయికి సందేశం. రహదారిపై ఏడుస్తున్న ఏ పిల్లవాడు అతని / ఆమె చిరునామాను చూపిస్తూ, అతన్ని / ఆమెను ఆ చిరునామాకు తీసుకెళ్లమని అడుగుతున్నట్లయితే, ఆ పిల్లవాడిని నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళండి , ఇది గ్యాంగ్టో దొంగతనం, అత్యాచారం & బాలికలను కిడ్నాప్ చేసే కొత్త మార్గం. Plz ఫార్వర్డ్ ఆల్ గర్ల్స్ & సోదరీమణులు & స్నేహితులను కలిగి...
- [ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత](https://teluguwonders.com/pranab-mukherjee-no-more/): దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు. దిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అనారోగ్యంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు గుర్తించిన వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయనకు కరోనా పాజిటివ్గా కూడా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. *బహుముఖ ప్రజ్ఞాశాలి.. * ‘ప్రణబ్ దా’గా సన్నిహితులు ఆత్మీయంగా పిలుచుకొనే 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ భారత రాజకీయాల్లో అత్యంత కీలక నేతల్లో ఒకరు. యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కాంగ్రెస్లో...
- [*RRC: టెన్త్, ఇంటర్, ఐటీఐ వాళ్లకు గుడ్ఛాన్స్](https://teluguwonders.com/jobs/): *RRC: టెన్త్, ఇంటర్, ఐటీఐ వాళ్లకు గుడ్ఛాన్స్.. నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే 4499 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల * గువాహటిలోని నార్త్ఈస్ట్ ఫ్రంటీర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్) ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ విభాగం వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న 4499 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 15, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://nfr.indianrailways.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు._ *మొత్తం ఖాళీలు: 4499* *విభాగాలు:* ◆ వెల్డర్ ◆ ఫిట్టర్ ◆ డీజిల్ మెకానిక్ ◆ ఎలక్ట్రిషియన్ ◆ లైన్మెన్ *ముఖ్య సమాచారం:* *అర్హత:* సంబంధిత విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. *ఎంపిక విధానం:* అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. *దరఖాస్తు విధానం:* ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. *దరఖాస్తు ఫీజు:* రూ.100. *దరఖాస్తు...
- [WEIGHT WATCHERS DROP DIET](https://teluguwonders.com/fat-burning/): Basic fat Burning Soup: INGREDIENTS: 1 lg. head of cabbage 1 or 2 large cans of tomatoes 2 green peppers 1 bunch of celery (run through blender) Season with salt, pepper, parsley, etc. 1 pkg. Lipton onion soup mix if desired, or 6 bullion cubes (beef flavored soup may be used) 6 lg. green onions Directions: Cut vegetables in small to medium pieces and cover ½ way with water. Boil for 10 min. Reduce to simmer and continue cooking until vegetables are tender. This soup can be eaten any time of the day. This soup will not add calories: the...
- [కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం](https://teluguwonders.com/vaccine-for-covid/): *కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం!* *సార్స్, మెర్స్ల నుంచీ రక్షణ కల్పించేలా టీకా అభివృద్ధి* లండన్: కరోనా వైరస్ ఆటకట్టించే సరికొత్త టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా బ్రిటన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అడుగులు వేస్తోంది! ప్రస్తుతం మానవాళికి పెను సవాలుగా మారిన ‘సార్స్-కొవ్-2’ను మాత్రమే కాకుండా.. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్ల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉండే టీకాను అభివృద్ధి చేస్తోంది. ‘డియోస్-కొవాక్స్2’గా పిలిచే ఈ టీకా క్యాండిడేట్తో మానవులపై ప్రయోగాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశముందని విశ్వవిద్యాలయం వెల్లడించింది. సార్స్, మెర్స్, సార్స్-కొవ్-2లతోపాటు ఇతర అన్ని రకాల కరోనా వైరస్లపై పోరాడేలా తాము టీకాను తయారు చేస్తున్నామని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని లేబొరేటరీ ఆఫ్ వైరల్ జూనోటిక్స్ అధినేత ప్రొఫెసర్ జొనాథన్ హీనీ తెలిపారు. గబ్బిలాల నుంచే కాకుండా ఇతర ఏ జంతువుల నుంచి మానవుల్లోకి కరోనా జాతి వైరస్లు ప్రవేశించినా అది తుదముట్టించగలదని పేర్కొన్నారు. ఆయా వైరస్ల జన్యు...
- [అయోధ్యలో మసీదు లోగో విడుదల](https://teluguwonders.com/ucf/): *అయోధ్యలో మసీదు లోగో విడుదల* దిల్లీ: దశాబ్దాల కాలం పాటు దేశ రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వివాదం సద్దుమణగడంతో రామమందిరం నిర్మాణంతో పాటు ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మాణానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మసీదు నిర్మాణ ఏర్పాట్లు ప్రారంభించిన ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) తాజాగా మసీదు లోగోను విడుదల చేసింది. యూపీలోని అయోధ్యకు దాదాపు 20కి.మీల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఐదెకరాల స్థలంలో మసీదుతో పాటు కమ్యూనిటీ కిచెన్, ఆస్పత్రి, రీసెర్చి సెంటర్ ఇతర వసతులు ఏర్పాటు చేయనున్నారు. బహుభుజి ఆకృతిలో ఉన్న ఈ లోగో హుమయూన్ సమాధిలో ఉపయోగించిన క్లిష్టమైన డిజైన్ను కలిగి ఉంది. ఇండో- ఇస్లామిక్ సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. అలాగే, ప్రపంచంలోని బహుళ సంస్కృతుల వారసత్వానికి ప్రతీకగా ఉంటుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
- [డ్వాక్రాకు ఆసరా](https://teluguwonders.com/decra/): [wp-rss-aggregator]*డ్వాక్రాకు ఆసరా* *నాలుగేళ్లలో రూ.27,169 కోట్ల రుణమాఫీ* *90 లక్షల మంది ఏపీ మహిళలకు లబ్ధి* *కడప జిల్లాలో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్* *డిసెంబరు 1 నుంచి ఇంటి వద్దకే బియ్యం*సెప్టెంబరు 5న జగనన్న విద్యా కానుక* *ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు* అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అమలు చేయనున్న వైఎస్సార్ ఆసరా పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2019 ఏప్రిల్ 11 నాటికి డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకులకు బకాయిపడ్డ రుణాల మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో 4 విడతలుగా జమ చేయనుంది. దీని ద్వారా 9,33,180 సంఘాలకు చెందిన సుమారు 90 లక్షల మంది సభ్యులకు రూ.27,169 కోట్ల లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,792.21 కోట్లను ఈ పథకానికి వెచ్చిస్తారు. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయం. దానిలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని,...
- [స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు: మళ్లీ ఇండోర్కే](https://teluguwonders.com/swatchh-mahotsav/): *స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు: మళ్లీ ఇండోర్కే* దిల్లీ: వరుసగా నాలుగో ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును ఇండోర్ దక్కించుకుంది. దేశ వ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్ ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లో కేంద్రం సర్వే నిర్వహణ చేపట్టింది. ఈ ఏడాది తొలి స్థానంలో ఇండోర్ నిలవగా.. రెండు, మూడు స్థానాలను సూరత్, నవీ ముంబయి సాధించాయి. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ మొదటి ఎడిషన్లో మైసూర్.. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు ఇండోర్కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వరించింది.
- [ప్రమాదకరమైన కరోనా వైరస్ రకం](https://teluguwonders.com/d614g/): *ప్రమాదకరమైన కరోనా వైరస్ రకం!* *సాధారణం కన్నా 10 రెట్లు ఎక్కువగా వ్యాప్తి* *మలేసియా శాస్త్రవేత్తల వెల్లడి* కౌలాలంపూర్: ప్రస్తుత కరోనా వైరస్ రకాల కన్నా పది రెట్లు ఎక్కువ వేగంతో విస్తరించే ఒక కొత్త రకాన్ని గుర్తించినట్లు మలేసియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొవిడ్ కట్టడి చర్యలపై ఇది దుష్ప్రభావాన్ని చూపొచ్చని చెప్పారు. ‘డీ614జీ’గా ఈ కొత్త రకాన్ని పిలుస్తున్నారు. కరోనా వైరస్ ఉత్పరివర్తన చెంది, ఈ రూపాన్ని సంతరించుకొంది. భారత్ నుంచి తిరిగొచ్చిన ఒక రెస్టారెంట్ యజమాని.. క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించి, దాదాపు 45 మందికి ఈ ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేసిన సందర్భంలో ఈ కొత్త వైరస్ ఉత్పరివర్తనను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరిలో ముగ్గురికి ‘డీ614జీ’ రకం కరోనా వైరస్ సోకిందని తేల్చారు. ఈ రకం.. ఇప్పటికే అమెరికా, ఐరోపాల్లో కనిపించిందని, దీనివల్ల కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించొచ్చని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ అబ్దుల్లా చెప్పారు....
- [ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్ఫోనే లేదు](https://teluguwonders.com/no-smart-phone-for-online-classes/): *ఏపీ, తెలంగాణ విద్యార్థుల్లో.. 94% మందికి స్మార్ట్ఫోనే లేదు* *ఇంటర్నెట్ సౌకర్యమూ సున్నా* *అలాంటివారికి ఆన్లైన్లో చదువులు కష్టమే* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 94 శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ విద్యను అభ్యసించడానికి కావాల్సిన వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లు లేవు. ఇంటర్నెట్ సౌకర్యమూ అందుబాటులో లేదు. తాజాగా బాలల హక్కుల సంఘం ‘క్రై’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మే-జూన్ నెలల్లో 11-18 సంవత్సరాల మధ్య ఉండే 5,987 విద్యార్థులతో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. కొవిడ్ కారణంగా పాఠశాలల మూతపడిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆన్లైన్ విద్య ఎంత మందికి అందుబాటులో ఉందో.. వాస్తవాలు తెలుసుకునేందుకు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వేలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక పరిస్థితే గుడ్డిలో మెల్ల. ఆ రాష్ట్రం నుంచి స్పందించిన 1145 మంది విద్యార్థుల్లో 9 శాతం మందికి వ్యక్తిగత...
- [ఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్ పోస్టులు](https://teluguwonders.com/jobs-in-ongc/): *ఓఎన్జీసీలో 4182 అప్రెంటీస్ పోస్టులు ఇవ్వాలతో ముగియనున్న దరఖాస్తులు* కేంద్ర ప్రభుత్వ రంగ మహారత్న కంపెనీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ).. దేశంలోని సంస్థకు చెందిన 21వర్క్ స్టేషన్లలో 4182 ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో సదరన్ సెక్టార్ పరిధిలోని కాకినాడ, రాజమండ్రి వర్క్ స్టేషన్లలోనే 366 ఖాళీలున్నాయి.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. *సెక్టార్–ఖాళీలు* ◆ నార్తర్న్ సెక్టార్–228, ◆ ముంబయ్ సెక్టార్ –76 4 , ◆ వెస్టర్న్ సెక్టార్–1579, ◆ ఈస్టర్న్ సెక్టార్–71 6, ◆ సదరన్ సెక్టార్–674, ◆ సెంట్రల్ సెక్టార్–221 *పోస్టులు* ◆ అకౌంటెంట్, ◆ అసిస్టెంట్ హెచ్ఆర్, ◆ సెక్రటేరియల్ అసిస్టెంట్ , ◆ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ గ్రామింగ్ అసిస్టెంట్, ◆ ఎలక్ట్రానిక్స్ ◆ మెకానిక్, ◆ ఫిట్టర్, ◆ ల్యాబరేటరీ అసిస్టెంట్, ◆ మెకానిక్ డీజిల్, ◆ రిఫ్రిజిరేషన్...
- [పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం](https://teluguwonders.com/a-true-story/): *పేదల్లేని గ్రామం.. చెబుతోంది పాఠం..!* *అదొక చిన్న పల్లెటూరు. దాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. వారిలో విదేశీయులూ ఉంటారు. ఆఖరికి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కూడా ఓసారి చూసి వెళ్లారు. అంతగా ఏముందా ఊళ్లో అంటే- నేర్చుకోవడానికి చాలానే ఉంది. అభివృద్ధికీ స్వావలంబనకీ నిఖార్సైన ఉదాహరణ ఆ పల్లె. ప్రజల బాగోగులే లక్ష్యంగా పనిచేసే నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆ పంచాయతీకి ప్రెసిడెంటుగా చేసిన షణ్ముగం. ఆయన ఆధ్వర్యంలో ఒకటీ రెండూ కాదు, పదుల సంఖ్యలో ప్రథమ స్థానాలు అందుకున్న ఆ ఆదర్శ పంచాయతీ కథా కమామిషూ అభినందనీయం… ఆసక్తికరం!* _ఒడంతురై… నీలగిరుల సానువుల్లో కోయింబత్తూరుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. చుట్టూ పచ్చని అరటి తోటలూ మబ్బులతో దోబూచులాడే కొబ్బరి చెట్లూ పసుపు ఆరబోసినట్లుండే ఆవ తోటలు._ ఒడంతురై గ్రామ పంచాయతీ కింద ఉన్న ఓ డజను చిన్న చిన్న పల్లెల్లో అంతా కలిసి పదివేల జనాభా...
- [APBIE: వెబ్సైట్లో ఏపీ ఇంటర్ రీ వెరిఫికేషన్ మార్కుల వివరాలు](https://teluguwonders.com/apbie/): *.. ఒక్క క్లిక్తో తెలుసుకోండిలా..!* ఇంటర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రీవెరిఫికేషన్ మార్కులు ఇంటర్మీడియట్ మార్కుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. మార్కుల జాబితాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్ మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం సుమారు 37వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలు విడుదలైన తర్వాత ఫలితాల్లో సందేహాలున్న వాళ్లు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే https://bie.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని కూడా ఇంటర్ బోర్డు తెలిపింది.
- [టిక్టాక్కు ట్రంప్ 90రోజుల డెడ్లైన్](https://teluguwonders.com/trump-fixed-deadline-for-tiktok/): *టిక్టాక్కు ట్రంప్ 90రోజుల డెడ్లైన్* వాషింగ్టన్: ప్రముఖ వీడియో యాప్ టిక్టాక్కు ట్రంప్ కొంత ఊరటనిచ్చారు. అమెరికాలో ఆ కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశకంపెనీకి విక్రయించడమో చేసేందుకు ఇచ్చిన గడువును తాజాగా పొడిగించారు. గతంలో ఈ గడువు 45 రోజులు కాగా.. దాన్ని మరో 45 రోజులు పొడిగించారు. ఈ మేరకు మరో కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీంతో టిక్టాక్కు నవంబర్ 12 వరకు గడవు లభించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం నిర్దేశించిన గడువులోగా టిక్టాక్ అమ్మకం ప్రక్రియను బైట్డ్యాన్స్ పూర్తి చేయాల్సి ఉంది. అలాగే అమెరికన్ యూజర్ల డేటాను కూడా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అమెరికా జాతీయ భద్రతను బైట్డ్యాన్స్ ప్రమాదంలోకి నెట్టివేస్తుందనడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టిక్టాక్ అమెరికా కార్యకలాపాలన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ కార్యకలపాలను కూడా కొనుగోలు...
- [అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ వీడ్కోలు](https://teluguwonders.com/dhoni-god-bye-to-international/): *అంతర్జాతీయ క్రికెట్కు ధోనీ వీడ్కోలు* రాంచీ: అంతర్జాతీయ క్రికెట్కు భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు ప్రకటించారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ధోనీ వెల్లడించారు. టీ20, వన్డే ఫార్మాట్లలో భారత్కు ధోని వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్పై 2004లో ధోనీ వన్డే అరంగేట్రం చేశారు. డిసెంబరు 23 2004లో ధోనీ తొలి వన్డే ఆడారు. శ్రీలంకపై ధోనీ టెస్టు అరంగేట్రం చేశారు. 2005 డిసెంబరు 2 తన తొలి టెస్టు మ్యాచ్ను ధోనీ ఆడాడు. ఈ మేరకు రిటైర్మైంట్పై ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాలను ధోని పంచుకున్నాడు.
- [*వెబ్సైట్లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు](https://teluguwonders.com/10th-result/): *వెబ్సైట్లో ఏపీ పదోతరగతి మార్కుల జాబితాలు* అమరావతి: పదోతరగతి ఫలితాలు, మార్కుల జాబితా(మెమో)లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు వెబ్సైట్ ద్వారా మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. _*మార్కుల జాబితాను : http://results20.bseap.org/ లో చూడవచ్చు*_
- [*కరోనాపై ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాస్త్రం](https://teluguwonders.com/first-tika-for-covid/): *వ్యాక్సిన్ సిద్ధం* *కరోనాపై ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాస్త్రం* *సాకారం చేసిన రష్యా* *మహమ్మారి నుంచి సమర్థంగా, స్థిరంగా రక్షణ* *సెప్టెంబర్ నుంచి భారీగా ఉత్పత్తి* *మా కుమార్తెకూ ఇచ్చాం* *అధ్యక్షుడు పుతిన్ ప్రకటన* *దిగుమతిపై ఆనేక దేశాల ఆసక్తి* *టీకా భద్రతపై కొందరి అనుమానాలు* మాస్కో: కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి శుభవార్త. ప్రాణాంతక కొవిడ్ మహమ్మారిపై పోరాడే కీలక ఆయుధాన్ని రష్యా ఆవిష్కరించింది. ఈ మహమ్మారి నివారణకు మొట్టమొదటిసారిగా టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసినట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ప్రకటించారు. ఇది సమర్థంగా పనిచేస్తోందని, కొవిడ్-19 నుంచి స్థిరంగా రక్షణ కల్పిస్తోందని పేర్కొన్నారు. తన ముగ్గురు కుమార్తెల్లో ఒకరికి ఇప్పటికే ఈ వ్యాక్సిన్ను ఇచ్చినట్లు చెప్పారు. ఈ టీకా అభివృద్ధి.. ప్రపంచానికి ఒక పెద్ద ముందడుగు అని పేర్కొన్నారు. అయితే తుది విడత పరీక్షలు పూర్తికాక ముందే దీనికి అనుమతులు ఇవ్వడంపై, దీని భద్రతా ప్రమాణాలపై పలువురు అంతర్జాతీయ...
- [*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్](https://teluguwonders.com/relience-at-99-rank/): *ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్* *ఫార్చూన్ జాబితాలో 96వ ర్యాంకు కైవసం* *ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ* దిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరింది. మంగళవారం విడుదల చేసిన 2020 ర్యాంకుల్లో కంపెనీ 96వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో ఏ భారత కంపెనీకైనా ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం. * 2012లో రిలయన్స్ తొలి సారిగా టాప్-100లోకి చేరింది. అపుడు కంపెనీ 99వ ర్యాంకు సాధించింది. అయితే 2016 నాటికి 215 స్థానానికి పరిమితమైంది. అప్పటి నుంచి ర్యాంకును మెరుగుపరచుకుంటూ వచ్చింది. తాజాగా 8620 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.46 లక్షల కోట్ల) ఆదాయంతో 96వ స్థానానికి చేరింది. * ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 34 స్థానాలు తగ్గి 151వ ర్యాంకుకు; ఓఎన్జీసీ 30 ర్యాంకులు...
- [బంగారు కొండ దిగుతోంది](https://teluguwonders.com/gold-price-today/): *బంగారు కొండ దిగుతోంది* *మేలిమిబంగారం 10 గ్రాములు రూ.54,600* *రూ.67,000 కిందకు కిలో వెండి* *రష్యా కొవిడ్ వ్యాక్సిన్ ఆవిష్కరణతోనే మార్పు* *ఇతర వ్యాక్సిన్లు విజయవంతమైతే మరింత క్షీణతే* *వ్యాపారుల అంచనా* ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలకు కొవిడ్ వ్యాక్సిన్ అడ్డుగా నిలిచింది. రష్యాలో తొలి వ్యాక్సిన్ను మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడి కుమార్తెకే చేశారన్న వార్తలతో అంతర్జాతీయంగా భారీ ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,600కు దిగి వచ్చింది. ఇటీవల కాలంతో ఇది గరిష్ఠంగా రూ.58250కు చేరడం గమనార్హం. ఇదేవిధంగా కిలో వెండి ధర కూడా ఇటీవలి గరిష్ఠమైన రూ.76000 నుంచి రూ.67,000 కిందకు పరిమితమవుతోంది. ఆక్స్ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు కూడా విజయవంతమైతే, బంగారం-వెండి ధరల్లో మరింత భారీ దిద్దుబాటు ఉండొచ్చనే అంచనాను ట్రేడర్లు వ్యక్తం చేస్తున్నారు._ వాణిజ్య విభాగం: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి తోడు,...
- [మొబైల్ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు](https://teluguwonders.com/fake-calls/): *ఫోన్ నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..* *మొబైల్ యూజర్లకు టెలీకాలర్ల వేధింపులు* *లోన్, క్రెడిట్కార్డ్, ప్లాట్ కావాలా అంటూ ఫోన్లు* *వివిధ రకాల వస్తువులు కొనాలని రిక్వెస్ట్* *షాపింగ్ మాల్స్ నుంచి నెంబర్ల సేకరణ* హైదరాబాద్: సుభాష్ అర్జంట్ పనిమీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్ రావడంతో ఎవరో అని లిఫ్ట్ చేశాడు. సార్.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తారా అని అంటోంది. అసలే చీకాకులో ఉన్న అతను ఫోన్ కట్ చేశాడు. ఇలాంటి ఫోన్లు ఒక్క సుభాష్కే కాదు.. నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పలకరిస్తాయి. ఎందుకంటే షాపింగ్ చేసినపుడు ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి.. నగర జీవితం ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు బిజీగా ఉంటుంది. దీంతో పాటు ఫోన్ కూడా మనతోపాటు బిజీ...
- [ఏపీ లో భూ రికార్డుల ప్రక్షాళన](https://teluguwonders.com/new-rules-for-sachivalayam/): *ఏపీ లో భూ రికార్డుల ప్రక్షాళన* *ఏ గ్రామానికి సంబంధించినవి ఆ గ్రామంలోనే* *ప్రజా వినతులపై నిరంతర పరిశీలన* *పీఎంయూ వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్* *సెప్టెంబరులోగా సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ఆదేశం* డిజిటల్, అమరావతి: భూ రికార్డుల ప్రక్షాళనకు షెడ్యూల్ ప్రకటించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ గ్రామానికి సంబంధించిన రికార్డులు ఆ గ్రామంలోనే ఉంటే సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. రికార్డుల ప్రక్షాళన షెడ్యూల్ను తనకు నివేదించాలని అధికారులకు సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సీఎం సమీక్షించారు. సచివాలయాల్లో సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసి మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు 90 రోజుల సమయం నిర్దేశించుకున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమీక్షలో పాల్గొన్న అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని...
- [*కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలు 20 నిమిషాలే](https://teluguwonders.com/august-15-celebrations-at-court/): *కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలు 20 నిమిషాలే* *అన్ని కోర్టుల్లో అమలుకు టీఎస్ హైకోర్టు నిర్ణయం* హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని కోర్టుల్లో పంద్రాగస్టు వేడుకలను ఆంక్షలతో నిర్వహించాలని హైకోర్టు నిర్ణయించింది. వేడుకలకు 50 మందికి మించకూడదని, 20 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో మాదిరిగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరాదని చెప్పింది. శానిటైజర్లు, మాస్క్లు ఉపయోగించే వారినే అనుమతించాలని, వాటిని ఆయా కోర్టులు అందుబాటులో ఉంచాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని జడ్జిలు నిర్ణయించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
- [అండమాన్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు](https://teluguwonders.com/fiber-optic-cabling-for-andaman/): *అండమాన్ లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన మోడీ* *చెన్నై-అండమాన్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ* *మొబైల్, నెట్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ కు చెల్లు* *సముద్రం అడుగున 2,313 కిలోమీటర్ల కేబుల్ ఏర్పాటు* *24 నెలల్లోపే ప్రాజెక్టును పూర్తిచేసిన బీఎస్ఎన్ఎల్* *అండమాన్ కు ఇండిపెండెన్స్ గిఫ్ట్ అన్న పీఎం* న్యూఢిల్లీ: ‘‘అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ లో తరచూ ఫోన్ కాల్స్ డ్రాప్ అయ్యేవి. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెద్ద సమస్యగా ఉండేది. ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ.. అండమాన్ ఐల్యాండ్స్ లో ఇక ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉండవు. దేశంలోనే మొదటిసారిగా సబ్ మెరైన్ ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా అండమాన్ లోని డజన్ దీవులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి..’’ అని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. చెన్నై నుంచి అండమాన్ కు సముద్రం అడుగున ఏర్పాటు చేసిన అండర్...
- [అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్](https://teluguwonders.com/ap-cm-at-3-position/): దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో సీఎం జగన్ ఉన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే – కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన పోల్ లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రెండో స్థానంలో ఏపీ సీఎం జగన్ మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 9వ స్థానంలో నిలిచారు. జూలై 15-27 తేదీల మధ్య దేశంలోని 19 రాష్ట్రాల్లో ఉన్న 97 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ సర్వే చేపట్టారు. అనంతపురం: ఇండియా టుడే సర్వే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనువిప్పు కావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలిచారని, ఆయన పనితీరు కు ఈ సర్వే కొలమానం అని పేర్కొన్నారు.
- [ఎలక్ట్రిక్ కారు కొంటే లక్షన్నర ఇన్సెంటివ్](https://teluguwonders.com/electric-vehicles-incentive-program/): *ఎలక్ట్రిక్ కారు కొంటే లక్షన్నర ఇన్సెంటివ్* న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని సీఎం కేజ్రీవాల్ శుక్రవారం స్టార్ట్చేశారు. ఎలక్ట్రికక్ట్రిల్ వెహికల్స్ సేల్స్ను ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ట్యాక్స్రద్దు, కొత్త కార్ల కొనుగోలుకు రూ.1.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎకానమీని డెవలప్ చేసేందుకు, ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు, కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ పాలసీని స్టార్ట్ చేశామన్నారు . ఈ పాలసీ ప్రకారంటూ వీలర్కొన్నవారికి రూ.30వేలు, ఆటోలు, ఈ–రిక్షాలు, సరుకు రవాణా చేసే వాహనాలకు సుమారు రూ.1.5లక్షల వరకు ఇన్సెంటివ్లు ఇస్తామన్నారు . ఎలక్ట్రిక్ కమర్షియర్షిల్ వాహనాల కొనుగోలుకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుందని చెప్పారు .
- [*కేరళలో ఘోర విమాన ప్రమాదం](https://teluguwonders.com/flight-crash-at-kerala/): *కేరళలో ఘోర విమాన ప్రమాదం..19కి చేరిన మృతుల సంఖ్య* *35 ఫీట్ల లోయలో పడి విమానం రెండు ముక్కలు* *100 మందికిపైగా గాయాలు.. ఆస్పత్రికి తరలింపు* *కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ఘటన* *దుబాయ్ నుంచి వస్తున్న ఎయిరిండియా ఫ్లైట్* జోరు వానలో..రన్ వే కనిపించక.. ఎయిరిండియా ఫ్లైట్ దుబాయ్ నుంచి కోజికోడ్ ఎయిర్ పోర్టుకు శుక్రవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చేరుకుంది. ఎయిర్ పోర్టు ప్రాంతంలో పలుమార్లు చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ కు రెండుసార్లు ప్రయత్నించింది. భారీ వర్షం కారణంగా ల్యాండ్ అయ్యే సమయంలో చీకట్లో విజబులిటీ లేక రన్ వే పై నుంచి స్కిడ్ అయింది. రన్ వే చివరి వరకు వెళ్లిన విమానం.. పక్కనే ఉన్న 35 అడుగుల లోయలో పడిపోయింది. ఆ టైమ్లోనే రెండు ముక్కలైపోయింది. న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రన్ వే పై నుంచి స్కిడ్ అయిన విమానం.....
- [రష్యా వ్యాక్సిన్ రిలీజ్ రెడీ](https://teluguwonders.com/covid-vacin-2/): *రష్యా వ్యాక్సిన్ రిలీజ్ రెడీ?* *ఆగస్టు 12న రిజిస్టర్ చేయిస్తా మన్నఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్* *ట్రయల్స్ రూల్స్ ఫాలో కావాల్సిందే: డబ్ల్ యూహెచ్* *ఇంత స్పీడ్ నా.. వికటించొచ్చు జాగ్రత్త: సైంటి స్టులు* న్యూఢిల్లీ: కరోనాకు తొలి వ్యాక్సిన్ త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్ను ఆగస్టు 12న రిజిస్టర్ చేయించనున్నట్టు ఆ దేశ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఒలెగ్ గ్రిడ్నెవ్ శుక్రవారం తెలిపారు. దేశంలో భారీ స్థాయిలో వ్యాక్సి నేషన్ అక్టోబర్ లో స్టార్టవుతుందని ఇంతకుముందే చెప్పారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే ఖర్చం తా దేశమే భరిస్తోందన్నారు. ‘ప్రస్తుతం చివరి దశ నడుస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ టైమ్ . జనానికి సురక్షితమైన టీకాను అందించాలి. తొలుత సీనియర్ సిటిజన్లు, మెడికల్ సిబ్బందికి టీకాలేస్తాం’ అని చెప్పారు. వ్యాక్సిన్ను గమలేయ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్, రష్యా రక్షణ శాఖ కలిసి...
- [*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు](https://teluguwonders.com/lithium-batteries-3/): *మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు* న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం తగ్గి మని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అంతర్జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో రూపొందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఎలక్ట్రిక్ క్ట్రి వెహికల్స్కు లిథియం అయాన్ బ్యాటరీ కీలక కాంపోనెంట్గా ఉంటుంది. ‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే… ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే మెటీరియ ల్ను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ మెటీరియల్స్ అన్నింటినీ.. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో తయారు చేయడమే మా ప్రధాన కర్తవ్యం’ అని ఈ–మొబిలిటీ కాంక్లే వ్కాంక్లేలో గడ్కారీ అన్నారు. లిథియం అయాన్ మైన్లను రెండు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే రా మెటీరియల్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామని చెప్పారు. సోడియం అయాన్ టెక్నాలజీపై కూడా తాము రీసెర్చ్ చేస్తున్నట్టు వెల్లడించారు. లిథియం...
- [*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు](https://teluguwonders.com/lithium-batteries-2/): *మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు* న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం తగ్గి మని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అంతర్జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో రూపొందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఎలక్ట్రిక్ క్ట్రి వెహికల్స్కు లిథియం అయాన్ బ్యాటరీ కీలక కాంపోనెంట్గా ఉంటుంది. ‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే… ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే మెటీరియ ల్ను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ మెటీరియల్స్ అన్నింటినీ.. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో తయారు చేయడమే మా ప్రధాన కర్తవ్యం’ అని ఈ–మొబిలిటీ కాంక్లే వ్కాంక్లేలో గడ్కారీ అన్నారు. లిథియం అయాన్ మైన్లను రెండు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే రా మెటీరియల్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామని చెప్పారు. సోడియం అయాన్ టెక్నాలజీపై కూడా తాము రీసెర్చ్ చేస్తున్నట్టు వెల్లడించారు. లిథియం...
- [*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు](https://teluguwonders.com/lithium-batteries/): *మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు* న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం తగ్గి మని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అంతర్జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో రూపొందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఎలక్ట్రిక్ క్ట్రి వెహికల్స్కు లిథియం అయాన్ బ్యాటరీ కీలక కాంపోనెంట్గా ఉంటుంది. ‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే… ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే మెటీరియ ల్ను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ మెటీరియల్స్ అన్నింటినీ.. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో తయారు చేయడమే మా ప్రధాన కర్తవ్యం’ అని ఈ–మొబిలిటీ కాంక్లే వ్కాంక్లేలో గడ్కారీ అన్నారు. లిథియం అయాన్ మైన్లను రెండు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే రా మెటీరియల్ను అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామని చెప్పారు. సోడియం అయాన్ టెక్నాలజీపై కూడా తాము రీసెర్చ్ చేస్తున్నట్టు వెల్లడించారు. లిథియం...
- [వీధి వర్తకులకు ‘సిఫార్సు లేఖ’ పథకం](https://teluguwonders.com/pm-modi-letter/): *వీధి వర్తకులకు ‘సిఫార్సు లేఖ’ పథకం!* *రూ.10 వేలు వరకు రుణం పొందే వీలు* దిల్లీ: దేశవ్యాప్తంగా వీధి వర్తకులకు మేలు చేసే ‘సిఫార్సు లేఖ (ఎల్ఓఆర్)’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. ‘ప్రధాన్మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ పేరుతో జూన్ 1న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ (హెయూఏ) ఓ కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జులై 2 నుంచి పీఎం స్వనిధి పోర్టల్ పనిచేయడం ప్రారంభించింది. అర్హులైన వీధి వర్తకులు ‘పీఎం స్వనిధి’ కింద రుణం పొందేందుకు ‘సిఫార్సు లేఖ (ఎల్ఓఆర్)’ కోసం పట్టణ స్థానిక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలని హెయూఏ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా పేర్కొన్నారు. ఎల్ఓఆర్ పొందిన వారికి గుర్తింపు కార్డులు, వర్తకపు అనుమతులను 30 రోజుల్లోగా అందజేస్తారు. ఈ పథకం కింద రూ.10 వేలు వరకు నిర్వహణ మూలధనాన్ని రుణంగా పొందవచ్చు.
- [Today viral videos](https://teluguwonders.com/today-viral-whatsapp-videos/): https://dailyhunt.online/?p=561
- [ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు](https://teluguwonders.com/chittibabu-met-cm-jagan/): తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గారు ఈరోజు 3.౩0 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది కలిసి తన నియోజకవర్గంలోని సమస్యలన్నీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లడం త్వరలోనే అవన్నీ నెరవేర్చే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది
- [ఆరు నుంచి ఏడుకు.. సచివాలయ అంతస్తుల పెరుగుతున్నాయ్](https://teluguwonders.com/new-sachivalayam-cm-office-hyderabad/): *ఆరు నుంచి ఏడుకు..సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయ్!* *ఏడో ఫ్లోరులో ముఖ్యమంత్రి కార్యాలయం* *మరో లక్ష చదరపు అడుగులకు చేరువగా నిర్మాణ విస్తీర్ణం* *నేడు ఇంకోసారి సీఎం సమీక్ష?* హైదరాబాద్: సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయి. ఆది నుంచి ఆనుకుంటున్నట్లుగా ఆరు కాకుండా ఏడంతస్తులుగా నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ సంస్థ సచివాలయ నమూనాను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోని భవనాల కూల్చివేతలు తుది దశకు చేరుకున్నాయి. జె, ఎల్ బ్లాకుల కూల్చివేత పనులు ఒకటిరెండు రోజుల్లో పూర్తవుతాయన్నది అంచనా. ఈలోగా సచివాలయ నమూనాలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెన్నై ఆర్కిటెక్ట్ రూపొందించిన నమూనాలు బాగుండటంతో ఆ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఇప్పటికే రెండుసార్లు సమీక్షలు నిర్వహించారు. నమూనాల్లో మార్పులు, చేర్పులు సూచించారు. ఈ క్రమంలో తుది నమూనాలను ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధం చేస్తున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి మరోదఫా సమీక్షించే అవకాశాలున్నట్లు తెలిసింది....
- [కిమ్మనకుండా.. జిమ్](https://teluguwonders.com/new-rules-for-gym-and-yoga-centers/): *కిమ్మనకుండా.. జిమ్!* *కసరత్తుల సమయంలో అరవొద్దు, నవ్వొద్దు* *ప్రతి ఒక్కరికీ 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాలి* *పరికరాల మధ్య 6 అడుగుల ఎడం ఉండాలి* *యోగా క్రియలు ఆరుబయట మాత్రమే చేయాలి* *వ్యాయామశాలలు, యోగా కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు* దిల్లీ: వ్యాయామశాలలు, యోగా కేంద్రాల్లో అరవడం, గట్టిగా నవ్వడం వంటివాటిని పరిహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మూతపడ్డ వ్యాయామశాలలు, యోగా కేంద్రాలను కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ నెల 5వ తేదీ నుంచి తెరవడానికి కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసింది. వ్యాయామశాలలు, యోగా కేంద్రాల్లో ప్రతి మనిషికీ 4 చదరపు మీటర్ల స్థలం కేటాయించాలని స్పష్టంచేసింది. 65 ఏళ్లు దాటినవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు నాలుగు గోడల మధ్య ఉండే వ్యాయామ, యోగా కేంద్రాలు ఉపయోగించొద్దని...
- [RGV new movie అర్నాబ్' ది న్యూస్ ప్రొస్టిట్యూట్.](https://teluguwonders.com/rgv-new-movietitle/): ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేసారు. తాను న్యూస్ యాంకర్ మరియు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై ఒక చిత్రం చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటన చేసారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ఆయన వరుస ట్వీట్ లు చేసారు. ఆయన ఈ సినిమా ను ఎందుకు చేయాలి అనుకునేది ట్విట్టర్ లో వివరించారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై బాలీవుడ్ లో ఉన్న పరిస్థితుల గురించి ఈ ఛానల్ చాలా వరకు చర్చలు జరిపింది. దీనిపై స్పందించిన వర్మ… అర్నాబ్ గోస్వామి బాలీవుడ్ గురించి ఇంత భయంకరమైన రీతిలో మాట్లాడటం చూసి షాక్ అయ్యాను అని వర్మ పేర్కొన్నారు. అతను దీనిని క్రిమినల్ కనెక్షన్లతో ఎప్పుడూ డర్టియెస్ట్ ఇండస్ట్రీ అని పిలుస్తాడని మండిపడ్డారు. ఇది రాపిస్టులు, గ్యాంగ్స్టర్లు, లైంగిక దోపిడీదారులు ఉండేది బాలీవుడ్ కాదని అన్నారు. అర్నాబ్...
- [రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం](https://teluguwonders.com/zones-in-ap/): 💥రాష్ట్రంలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం 👉జోన్ల తర్వాతే రాజధాని మార్పు 🌻విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలు 🌻బోర్డు పరిధిలో చైర్మన్ తో పాటూ ఏడుగురు సభ్యులు 🌻చైర్మన్ కు క్యాబినెట్ హోదా 🌻అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు 👉ఆ నాలుగు జోన్లు ఏవంటే.. అన్ని జిల్లాలు కలిపి మొత్తం నాలుగు జోన్లుగా విభజిస్తారు. ★విజయనగరం★కాకినాడ★గుంటూరు★కడప జోనల్ కేంద్రాలుగా గుర్తించబోతున్నారు. 🔹విజయనగరం జోన్: దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి. 1.విశాఖ,2.శ్రీకాకుళం,3.విజయనగరం 🔹కాకినాడ జోన్: 👉దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి. 1.తూర్పు గోదావరి2.పశ్చిమగోదావరి3.కృష్ణా 🔹గుంటూరు జోన్: దీని పరిధిలోకిమూడు జిల్లాలు వస్తాయి. 1.నెల్లూరు2.ప్రకాశం3.గుంటూరు 🔹కడప జోన్: ఈ జోన్ పరిధిలో సీమలోని నాలుగు జిల్లాలు ఉన్నాయి. 1.చిత్తూరు2.కర్నూలు3.అనంతపురం4.కడప 🌺ఒక్కో జోన్ కు ఒక్కో ప్రత్యేకత.. రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే నాలుగు జోన్లు వేటికవే ప్రత్యేకంగా నిలబడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జోన్లలోని ప్రత్యేకత పరిస్థితులు, అక్కడ అందుబాటులో...
- [సినిమా పేరు 'అల్లు'](https://teluguwonders.com/rgv-new-movie/): రామ్ గోపాల్ వర్మ ఎవరినైనా టార్గెట్ చేసాడంటే అంత తొందరగా ఎవ్వరినీ ఒదలిపెట్టడు. ఇప్పటికే చంద్ర బాబు, బాలకృష్ణలపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలను తెరకెక్కించి పెద్ద వివాదమే క్రియేట్ చేసాడు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ..’పవర్ స్టార్’ అనే సినిమాను అతి తక్కువ బడ్జెట్లో తెరకెక్కించి తనకు సంబంధించిన థియేటర్లో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాను వ్యతిరేకిస్తూ పవన్ ఫ్యాన్స్ వర్మపై ఆన్ లైన్లోను ఆఫ్ లైన్లోను ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత మంది చివరకు వర్మ ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది. అయినా ఎట్టకేలకు ఆయన తన సినిమా పవర్ స్టార్ను తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వర్మ వరల్డ్ థియేటర్లో విడుదల చేశాడు. అది అలా ఉంటే ఆయన మరో వివాదాస్పద సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమా పేరు ‘అల్లు’. ఈ...
- [జగన్ నువ్వు మగాడివి అంటున్న ప్రముఖ జర్నలిస్టు](https://teluguwonders.com/jagan-the-man/): ఏపీలో కరోనా కేసులు పాపంలా పెరిగిపోతున్నాయి. మొదట్లో వందల్లో వచ్చేవి.. ఇప్పుడు ఏ జిల్లాలోనూ రోజూ వందకు తగ్గకుండా కేసులు వస్తున్న పరిస్థితి. కొన్ని జిల్లాల్లో ఏకంగా రోజూ వెయ్యికి పైగా కొత్త కేసులు వస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మీద రోజూ పదివేల కొత్త కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి. జగన్ సర్కారు దేశంలోనే అత్యధికంగా కరోనా టెస్టులు చేయిస్తోంది. రోజూ 50- 60వేల టెస్టులు చేయిస్తోంది. కానీ.. మిగిలిన రాష్ట్రాలు చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. పరీక్షలు పెద్ద సంఖ్యలో చేయించకుండా.. తక్కువ టెస్టులు చేసి తక్కువ కేసులు వచ్చాయని ఫీలవడం కంటే.. ఎక్కువ టెస్టులు చేసి.. ఎక్కువ కేసులు వచ్చినా పరవాలేదన్న ధోరణి ఏపీలో ఉంది. దీని వల్ల ముందు భయపడినా ఆ తర్వాత చికిత్స మొదలవుతుంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉంది....
- [5జీ వచ్చేస్తుంటే.. ఇంకా 2జీ సేవలెందుకు](https://teluguwonders.com/stop-2g/): *5జీ వచ్చేస్తుంటే.. ఇంకా 2జీ సేవలెందుకు?* *చరిత్రలో కలిపేయాలి* *ఇంటర్నెట్కు దూరంగా 30 కోట్ల మంది వినియోగదారులు* *ముకేశ్ అంబానీ* దిల్లీ: దేశంలో 2జీ సేవలు నిలిపివేసేందుకు సత్వరం విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ కోరారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవలను చరిత్రలో భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో తొలి మొబైల్కాల్ ఆరంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడారు. మిగిలిన ప్రపంచంతో పాటు భారత్ కూడా శరవేగంతో డేటా సేవలు లభించే 5జీ కి సిద్ధమవుతున్నా, ఇంకా 30 కోట్ల మంది 2జీ ఫీచర్ఫోన్ వినియోగదారులు ప్రాథమిక ఇంటర్నెట్ సేవలకు కూడా దూరంగానే ఉన్నారని ముకేశ్ అంబానీ వివరించారు. అందువల్ల సత్వరం 2జీ సేవల నిలిపివేతకు విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. 1995లో దేశీయంగా మొబైల్ సేవలు ఆరంభించాక, ఇప్పటివరకు ఎంతో పురోగతి ఏర్పడిందని గుర్తు...
- ["సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఓటీటీ"](https://teluguwonders.com/tej-new-movie/): చిత్రలహరి’ సినిమా వరకు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చాడు. అలాంటి పరిస్థితి నుంచి చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి. అప్పటికి సాయి తేజ్ ఉన్న కెరీర్ గ్రాఫ్కు ఈ కథ 100 శాతం సరిపోయింది. దాంతో ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన మారుతి ‘ప్రతిరోజూ పండగే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా ఈ హీరో ‘సోలో బ్రతుకు సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట థీమ్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక లాక్ డౌన్ పుణ్యమాని ఓటీటీ ప్లాట్ ఫామ్స్కు ప్రేక్షకాదరణ తెగ పెరిగిపోయింది. దాంతో సినిమాలను విడుదల చేయకుండా అలా వదిలేయడం కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్లో నేరుగా విడుదల చేయడం బెటర్...
- [పెరగనున్న భూముల మార్కెట్ విలువ](https://teluguwonders.com/increase-in-land-prices/): 20 నుంచి 25 శాతం అధికంగా నిర్ణయం ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల స్వీకరణ ఈ నెల 10 నుంచి అమల్లోకి.. విజయనగ జిల్లాలో భూముల మార్కెట్ విలువ 20 నుంచి 25 శాతం సరాసరి పెంచుతూ ప్రభుత్వం చర్యలు తీసుకొంది. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సంయుక్త కలెక్టర్ ఇప్పటికే ధరలు నిర్ణయించారు. వీటిని స్టాంపులు, రిజిస్రేఫ్టషన్ల శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వీటిని పరిశీలించి ప్రజలు అభ్యంతరాలు, సందేహాలు, సలహాలుంటే సమీప సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో లేదా ఆ శాఖ వెబ్సైట్లో తెలియజేయాలని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. నిర్మాణాలకు సంబంధించి ధరలను ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిర్ణయించింది. ఇవి ఈ నెల 10 నుంచి అమల్లోకి రానుంది. ప్రధానంగా విశాఖపట్టణం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఈ ధరలు వర్తిస్తాయని అధికారులు అంటున్నారు. భూముల విలువ విషయానికి వస్తే...
- [ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్](https://teluguwonders.com/new-rules-unlock-3-0/): ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కొన్ని ప్రజలకు గుడ్న్యూస్ చెబుతుంటే.. మరికొన్ని జేబుకు చిల్లు పెట్టనున్నాయి.. కార్లు, బైకుల ధరల భారం కస్టమర్లపై తగ్గి.. కొత్త వాహనాల కొనుగోలుకు ఊతమిచ్చే అవకాశం ఉండగా.. ఇక, ప్రధాని మంత్రి కిసాన్ యోజన పథకం డబ్బులు ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అంతేకాదు.. ఇంకా చాలా మార్పులు జరగబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవాటి గురించి తెలుసుకుని.. అసలే కరోనా కష్టాల సమయంలో.. ప్రజలు తమ జేబు ఖాళీ కాకుండా చూసుకోవడం చాలా అవసరం.. కొత్త రూల్స్:* ఐఆర్డిఏః కొత్తగా బైక్ లేదా కారు కొనేవారికి ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి కార్లు, బైకులు కొనేవారికి కొత్త రూల్స్ వర్తించబోతున్నాయి. ఇంతకుముందు వరకూ లాంగ్ టర్మ్ వెహికల్ ఇన్యూరెన్స్ ప్యాకేజీ పాలసీలు తీసుకోవడం తప్పనిసరిగా ఉండేది. కానీ, ఇకపై అలాంటి ప్యాకేజీలు...
- [అయోధ్య రామమందిరం ఆకృతి ఈ కుటుంబానిదే](https://teluguwonders.com/new-ramamandir-design/): *ఔరా.. సోమ్పుర!* *అయోధ్య రామమందిరం ఆకృతి ఈ కుటుంబానిదే* *15 తరాలుగా ఆలయాలకు డిజైన్లు* *దేశ విదేశాల్లో 131 నిర్మాణాలకు రూపకల్పన* అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. అడుగడుగునా విశిష్టతలతో.. రామమందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న అంగరంగ వైభవంగా భూమిపూజ చేయడానికి ట్రస్ట్ సర్వసన్నద్ధమవుతోంది. ఈ ఆలయానికి ఆకృతిని రూపొందించిన సోమ్పుర కుటుంబీకులది తరతరాలకూ వన్నె తరగని చరిత్ర.. నాడు సోమనాథ్, అక్షర్థామ్.. నేడు అయోధ్య రామమందిరం.. దేశంలోని ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులను సోమ్పుర కుటుంబీకులే రూపొందించారు. ఇలాంటి నిర్మాణాల్లో 15 తరాలుగా ఈ కుటుంబీకుల అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన సోమ్పుర కుటుంబీకులు దేశ, విదేశాల్లో ఇంతవరకు దాదాపు 131 ఆలయాలను డిజైన్ చేశారు. వీటిలో లండన్లోని స్వామినారాయణ్ ఆలయం కూడా ఒకటి. అమెరికాలోనూ కొన్ని ఆలయాలకు వీళ్లే ఆకృతులను రూపొందించారు. తాజాగా అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరాన్ని డిజైన్ చేసింది ఇదే కుటుంబానికి...
- [బడులకూ అక్రిడేషన్](https://teluguwonders.com/schools-2/): *బడులకూ అక్రిడేషన్* *రాష్ట్ర స్థాయిలో స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ ఏర్పాటు* *బడి సంచి లేని విధానానికి ప్రోత్సాహం* *జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యలో సంస్కరణలు* Teluguwonders హైదరాబాద్: విశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యను అందించే కళాశాలలకే పరిమితమైన అక్రిడేషన్ను పాఠశాలలకు విస్తరించనున్నారు. జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యలో సంస్కరణలు తీసుకురానున్నారు. శిశు తరగతుల నుంచి అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు అక్రిడేషన్ విధానం అమలు చేస్తారు. ప్రస్తుతం ఉన్నత విద్యా సంస్థలకు అక్రిడేషన్ ఇచ్చేందుకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ఉంది. పాఠశాలల కోసం స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎస్ఎస్ఎస్ఏ)ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి. అన్ని పాఠశాలలు కనీసం వృత్తిపరమైన, నాణ్యమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ సంస్థ పాఠశాలల్లో భద్రత, మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, పరిపాలనా విధానం తదితర అంశాలపై నిబంధనావళిని రూపొందిస్తారు. వాటి ఆధారంగా గ్రేడ్లు ఇస్తారు. ఏఏ...
- [పట్టణాలకూ సైబర్ వల](https://teluguwonders.com/new-cyber-attacks/): *పట్టణాలకూ సైబర్ వల* *మెట్రో నగరాల పరిధి దాటి విస్తరిస్తున్న మోసాలు* *లాక్డౌన్లో పంథా మార్చిన అంతర్రాష్ట ముఠాలు* * హన్మకొండలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో పనిచేసే రాజేశ్కు ఇటీవల ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. తనను తాను ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకొని.. నిర్మాణంలో ఉన్న తమ కొత్త ఇంటికి టైల్స్ కొంటానని చెప్పాడు. ఫోన్ నంబరుకు డబ్బు పంపడం సాధ్యం కావడం లేదని.. తాను పంపించే బార్కోడ్ను స్కాన్ చేస్తే డబ్బు బదిలీ అవుతుందని నమ్మబలికాడు. సైబర్ నేరాల గురించి అవగాహన లేని రాజేశ్ అతను చెప్పినట్లే చేశాడు. ఇంకేముంది.. రాజేశ్ ఖాతా నుంచి రూ.25 వేలు గల్లంతైనట్లు బ్యాంకు నుంచి సంక్షిప్త సందేశం వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు సైబర్ నేరగాళ్లు హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి లాంటి మెట్రో నగరాల్లోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడేవారు. రాజస్థాన్లోని భరత్పూర్,...
- [*రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మళ్లీ రమేశ్కుమార్](https://teluguwonders.com/new-election-commissioner/): *రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మళ్లీ రమేశ్కుమార్* *అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ఏపీ ప్రభుత్వం* *సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ* Teluguwonders అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్) విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో వచ్చే తుది తీర్పునకు లోబడి పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. *హైకోర్టు ఆదేశాలతో..* కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రమేశ్కుమార్ మార్చి 15న నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సీఎం జగన్తో పాటు అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు...
- [గురువులకు వేరే పనులు అప్పగించరాదన్న కొత్త విద్యా విధానం](https://teluguwonders.com/only-teaching/): *పాఠం చెప్పడమే పని..* *గురువులకు వేరే పనులు అప్పగించరాదన్న కొత్త విద్యా విధానం* *ఎన్నికల విధులు, మధ్యాహ్న భోజనం పనులు కూడా…* *క్షేత్రస్థాయిలో ఆచరణే అసలు సమస్య* *బాగా పనిచేసే టీచర్లకు పదోన్నతులు, వేతనాల పెంపు* *ఇందుకోసం పక్కాగా అమలు చేసే ప్రత్యేక విధానం రూపొందించాల్సిందే* హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా టీచర్లకే పని.. వారే ఎన్నికల విధుల్లో అత్యధిక శాతం మంది ఉంటారు.. అవే కాదు స్కూళ్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ పనులు కూడా టీచర్లకే. రాష్ట్రంలో గత అనేక ఏళ్లుగా ఇదే విధానం కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన కొత్త విద్యా విధానం మాత్రం టీచర్లు అవేవీ చేయకూడదని చెబుతోంది. టీచర్లకు ఆ పనులను అసలే చెప్పవద్దని స్పష్టం చేస్తోంది. అవే కాదు బోధనతో సంబంధం లేని ప్రభుత్వ పనులైనా సరే టీచర్లకు చెప్పవద్దని, పాలనా పరమైన వాటినీ అప్పగించవద్దని స్పష్టం చేస్తున్నా.. ఆచరణలో వాటి అమలే...
- [అష్టైశ్వర్య ప్రదాయిని "వరలక్ష్మీ వ్రతం"](https://teluguwonders.com/varalakshmi-vratham/): varalakshmi-vratham: చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ పండగే. మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. అయితే, శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వతను తీసుకొచ్చేది వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. శ్రీమహావిష్ణువు దేవేరి మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్మీల కంటే వరలక్ష్మీని పూజించడం చాలా శ్రేష్ఠం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు దక్కుతాయి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని మహిళలు ఈ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతంతో మనకు సర్వం ప్రాప్తిస్తాయి. శ్రీ (ధనం), భూ (భూమి), సరస్వతి (చదువు), ప్రీతి (ప్రేమ),...
- [2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు](https://teluguwonders.com/loans-for-andha-peoples/): *వ్యవసాయానికి రూ.1.29 లక్షల కోట్లు* *కౌలు రైతులకు రూ.6,500 కోట్ల పంటరుణం* *2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు* *బ్యాంకర్ల సమితి సమావేశంలో రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1.29 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కౌలు రైతులకు రూ.6,500 కోట్లు పంటరుణంగా ఇవ్వాలని నిర్దేశించారు. గతేడాదితో పోలిస్తే సాగుకు రుణ లక్ష్యం 11.90% పెంచారు. పాడి పరిశ్రమాభివృద్ధికి, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయబోతున్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకూ 10% మేర కేటాయింపులు పెరిగాయి. 2019-20 రుణ ప్రణాళిక కేటాయింపులతో పోలిస్తే.. విద్యకు 30.48%, గృహనిర్మాణానికి 9.90%, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 12.97% చొప్పున తగ్గించారు. బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో.. 2020-21 రుణ ప్రణాళికను సీఎం జగన్ విడుదల చేశారు. వివిధ రంగాలకు మొత్తం రూ.2.51 లక్షల కోట్ల (2019-20 కంటే 9.78% అధికంగా)...
- [అంబాలాకు చేరిన 5 రఫేల్ యుద్ధ విమానాలు](https://teluguwonders.com/rafel-flights/): *ఎన్నాళ్లో వేచిన ఉదయం..!* *అంబాలాకు చేరిన 5 రఫేల్ యుద్ధ విమానాలు* *భారత గగనతలంలో వాటికి ఎస్కార్టుగా వచ్చిన సుఖోయ్లు* *వాయుసేన మరింత బలోపేతం: రక్షణ మంత్రి రాజ్నాథ్* ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ.. శత్రు భయంకర రఫేల్ యుద్ధ విమానాలు ఐదు భారత భూభాగంపై అడుగు పెట్టాయి._ *రఫేల్ జిగేల్* *అంబాలా వైమానిక స్థావరానికి చేరిన 5 భీకర యుద్ధ విమానాలు* దేశ రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం బుధవారం ఆవిష్కృతమైంది. వాయుసేన పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ.. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఐదు రఫేల్ యుద్ధ విమానాలు మన భూభాగంపై అడుగు పెట్టాయి. ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి.. ఏడు వేల కిలోమీటర్లు ప్రయాణించి.....
- [తెలంగాణ లో ప్రజల చెంతకే పరీక్షలు](https://teluguwonders.com/covid-tests-in-hyderabad/): *తెలంగాణ లో ప్రజల చెంతకే పరీక్షలు* *కొవిడ్ నిర్ధారణకు 20 సంచార వాహనాలు* *గంటకు 500 పరీక్షలు..* *అక్కడికక్కడే ఫలితాలు* *జీహెచ్ఎంసీలో నేటి నుంచే* హైదరాబాద్: ప్రస్తుతం బస్తీదవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకొని ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులన్నింటిలోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. తాజాగా ఈ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రస్తుత విధానంలో పరీక్షల కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సి ఉండగా.. ఇక నుంచి ప్రజల చెంతకే కొవిడ్ నిర్ధారణ పరీక్షల కేంద్రం తరలిరానుంది. కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలోని కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో తొలుత వీటిని వినియోగిస్తారు. గురువారం నుంచే సేవలు ప్రారంభమవుతాయి. 20 సంచార వాహనాలను ఇందుకోసం సిద్ధం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సుల్లో ఒకేసారి 10 మందికి నమూనాలను సేకరించేందుకు వీలుగా.. ఒక్కో బస్సులో 10 కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి ద్వారా యాంటీజెన్ పరీక్షలతో అక్కడికక్కడే ఫలితాలు వెల్లడవుతాయి....
- [*పాఠశాల విద్యలోకి ఇంటర్](https://teluguwonders.com/schools01/): *పాఠశాల విద్యలోకి ఇంటర్* *తెలుగు రాష్ట్రాలపై అధిక ప్రభావం* *అమలుపై విద్యావేత్తల సందేహాలు* జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వస్తే తెలుగురాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. ఫలితంగా జూనియర్ కళాశాలలు ఇక నుంచి అవే పేరుతో పనిచేస్తాయా? వాటిని కూడా పాఠశాలలుగా మారుస్తారా అనే చర్చ సాగుతోంది. కళాశాలల్లోనే కింది తరగతులను కూడా ప్రారంభించే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్య నిర్మాణం 5+3+3+4 లాగా మార్చినా ఒక్కో దశకు ఒక్కో పాఠశాల ఏర్పాటు చేయరని చెప్పారు. పాఠశాల విద్య పరిధిలోకి వచ్చినా ఇంటర్బోర్డు మనుగడలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. *పలు భాషల వారుంటే ఎలా?*...
- [ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు](https://teluguwonders.com/incum-tax-due-date-for-itr/): *ఆదాయపు పన్ను రిటర్నులకు సెప్టెంబరు 30 వరకు గడువు* దిల్లీ: 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) సమర్పించేందుకు గడువును మరో రెండు నెలలు పొడిగించి, సెప్టెంబరు 30 గా ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో పన్ను చెల్లింపుదార్లకు మరింత సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఈ నిర్ణయం తీసుకుంది. ఈ గడువు 2020 జులై 31వరకు ఉండగా, ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సర రిటర్నులు (అసలు, సవరించిన) సమర్పించేందుకు ప్రభుత్వం గడువును పొడిగించడం ఇది మూడోసారి. * 2020 మార్చి 31గా ఉన్న గడువును జూన్30కి పొడిగిస్తూ మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఈ గడువును జులై 31కి పొడిగించారు. ఇప్పుడు సెప్టెంబరు 30కి పొడిగించారు.
- [దర్శకుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్](https://teluguwonders.com/carona-for-ss-rajamouli/): దర్శకుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్ కరోనా పాజిటివ్ పై స్పందించిన రాజమౌళి నా కుటుంబ సభ్యులకు మరియు నాకు కొద్ది రోజుల క్రితం కొంచెం జ్వరం వచ్చిందిఇది స్వయంగా తగ్గింది. అయితే మేము కోవిద్ టెస్ట్ చేయించుకుంటే తేలికపాటి COVID పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వైద్యులు సూచించిన విధంగా ఇంటిలో నిర్బంధం లో వున్నాము.
- [అన్లా క్ 3.0](https://teluguwonders.com/unlock-3-0/): rules for unlock 3.0
- [అధీరా ఫస్ట్ లుక్ విడుదల](https://teluguwonders.com/adira-first-look/): సౌత్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించి, బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల వసూళ్లు సాధించి, యావత్ సినీ ప్రపంచం కన్నడ పరిశ్రమవైపు చూసేలా చేసిన సినిమా ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. రాక్ స్టార్ యశ్ను ఓవర్ నైట్ స్టార్ను చేసింది.భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్గా ‘కేజీఎఫ్-2’ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడు అధీరా పాత్రలో నటిస్తున్నారు.తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 విలన్ అధీరా ఫస్ట్ లుక్ విడుదలైంది. అత్యంత పాశవిక విలన్, జాలి లేని మనిషిగా అధీరా కనిపించనున్నాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంతకు ముందే తెలిపారు. ఈ మూవీలో సంజయ్ దత్ అధీరా పాత్ర చేస్తున్నాడు. నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు...
- [30నిమిషాల్లో పడక కేటాయించాలి](https://teluguwonders.com/bed-allocation-in-30-mins-for-covid-patients/): *30నిమిషాల్లో పడక కేటాయించాలి* *బెడ్ లభించలేదనే మాటే రాకూడదు* *కలెక్టర్లు, జేసీలదే బాధ్యత* *కొవిడ్ నియంత్రణపై సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: లక్షకు పైగా కేసులున్నా.. సగం మందికి పైగా కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 2.5% ఉంటే మన దగ్గర 1.06% ఉంది. ఇది మన విజయం. ఎక్కువ కేసులు వస్తే భయపడిపోయి.. వాటి సంఖ్య తగ్గించి చూపేందుకు ప్రయత్నిస్తారు. కానీ మనం అలాంటి తప్పులు చేయలేదు. – *సీఎం*_ కొవిడ్ రోగులకు ఆసుపత్రుల్లో 30 నిమిషాల్లోపు పడక కేటాయించాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వారికి పడక లభించలేదనే మాటే రాకూడదని.. అలాంటి పరిస్థితి వస్తే కలెక్టర్లు, జేసీలను బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. వైద్యం నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘స్పందన’లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ ఆసుపత్రుల్లోని...
- [జై శ్రీ రామ్🚩🚩🚩](https://teluguwonders.com/%e0%b0%9c%e0%b1%88-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%b0%e0%b0%be%e0%b0%ae%e0%b1%8d%f0%9f%9a%a9%f0%9f%9a%a9%f0%9f%9a%a9/): రామజన్మ భూమి పూజలో ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా 22కిలోల.600 గ్రాముల వెండి మొదటి ఇటుక ఇదే.. 12 గంటల 15 నిమిషాల 15 సెకండ్ కి ముహూర్తం జై శ్రీ రామ్🚩🚩🚩👏
- [ఏఆర్ రెహమాన్](https://teluguwonders.com/a-r-rehaman/): ఏఆర్ రెహమాన్ ముంబయి: బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ అనే తేడా లేదు.. ప్రతి చోట తనదైన సంగీతంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. తన ప్రతిభతో ఆస్కార్ అవార్డులు సైతం గెలుచుకున్న ఏఆర్ రెహమాన్.. బాలీవుడ్లో ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. ఇంత ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలా మందికి ఉన్న సందేహం. తాజాగా ఆ సందేహానికి ఓ ఎఫ్ఎం రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు రెహమాన్. ”నేనెప్పుడు మంచి సినిమాలకు నో చెప్పలేదు. కానీ బాలీవుడ్లో ఓ గ్యాంగ్ ఉంది. అపార్థాలతో తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ‘దిల్ బెచారా’ దర్శకుడు ముఖేశ్ చబ్రా నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు పాటలు ఇచ్చాను. రెహమాన్ వద్దకు వెళ్లొద్దని చాలా మంది చాలా రకాలుగా అతడికి చెప్పారట. అప్పుడే అర్థమైంది. మంచి సినిమాలు నా...
- [కరోనాకు నో ఎంట్రీ](https://teluguwonders.com/no-entry-for-covid/): *కరోనాకు నో ఎంట్రీ* కొవిడ్-19 ధాటికి ప్రపంచమంతా గడగడలాడుతుంటే, కొన్ని దేశాలు మాత్రం దాన్ని తమ గడ్డమీదకు అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఇవన్నీ పేరుకు దేశాలే కానీ, దాదాపు అన్నీ బుల్లి బుల్లి ద్వీపాలే! పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉండటం వల్ల సహజంగానే ఐసోలేషన్లో ఉంటాయివి. దాంతో పాటు ఇవి తీసుకున్న చర్యలూ వైరస్ను నిలువరించగలిగాయి. జులై 20 నాటికి ఒక్క కోవిడ్-19 కేసూ నమోదవ్వని ఆ దేశాలేంటో చూద్దామా!_ *సమోవ* ఈ పసిఫిక్ దేశం మార్చి 21నే తన సరిహద్దులన్నీ మూసేసింది. గతంలో వచ్చిన మీజిల్స్తో ఇక్కడ పదులు సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జనాభాలో దాదాపు రెండు శాతం మంది దీని బారినపడ్డారు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ దేశం కరోనా తన తీరానికి రాకుండా ఎమర్జెన్సీ పెట్టింది. బహిరంగ కార్యకలాపాలన్నింటినీ నిలిపేసింది. 1962లో న్యూజి లాండ్ నుంచి స్వాతంత్య్రం పొందిన ఈ దేశం ప్రధాన ఆదాయ వనరులు...
- [పవర్ స్టార్ సినిమా రివ్యూ](https://teluguwonders.com/power-star-movie-review/): “మాకు బుద్ధి లేదు వర్మ.. నువ్వు ఏం తీస్తావో తెలిసి కూడా నువ్వు తీసిన సినిమాను ఎగబడి చూశాం చూడు. నిజంగా మాకు బుద్ధి లేదు. మాకు నువ్వే కరెక్ట్. మా బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం బాగా తెలిసిన వ్యక్తివి నువ్వే. ఓ పనికిమాలిన సినిమాకు దాదాపు 3 వందల రూపాయలు (జీఎస్టీతో కలిపి) పెట్టామనే బాధ కంటే, సినిమా చూసిన తర్వాత కలిగిన వికారం చాలా ఎక్కువగా ఉంది వర్మ.” ఈరోజు వర్మ విడుదల చేసిన పవర్ స్టార్ అనే సినిమా చూసిన తర్వాత కలిగిన ఫీలింగ్ ఇది. ట్రయిలర్ లో చూసిన బొమ్మ కంటే సినిమాలో పెద్దగా విషయం ఉండదనే రిమార్క్ వర్మపై చాన్నాళ్లుగా ఉంది. దాన్ని పవర్ స్టార్ సినిమాతో మరోసారి రుజువు చేశాడు ఈ అతి తెలివి దర్శకుడు. ఫ్లోలో సినిమా అనే పదం వచ్చేస్తోంది కానీ ఇది సినిమా కాదు.. షార్ట్ ఫిలిం అని...
- [AP 24X7 చానల్ కి కొత్త సీఈవో](https://teluguwonders.com/ap24-7-new-ceo/): new ceo
- [లైసెన్సులన్నీ ఇక ఆన్లైన్లోనే](https://teluguwonders.com/driving-licence-online/): driving licence online process
- [పరాన్నజీవి ట్రైలర్](https://teluguwonders.com/rgv/): పరాన్నజీవి ట్రైలర్
- [విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు](https://teluguwonders.com/update-on-us-return-students/): students can continue their education in india
- [Watch: Shakalaka Shankar Says Everything Is For Entertainment](https://teluguwonders.com/watch-shakalaka-shankar-says-everything-is-for-entertainment/):
- [*శకుంతలాదేవి.. ది హ్యూమన్ కంప్యూటర్](https://teluguwonders.com/sakunthala-devi/): *శకుంతలాదేవి.. ది హ్యూమన్ కంప్యూటర్!* మూడేళ్ల ప్రాయం. అంకెలు నేర్వాల్సిన సమయం. కానీ ఆ చేతులు అద్భుతం చేశాయి. పేక ముక్కల ట్రిక్తో తండ్రినే ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆరేళ్లు నిండని వయసు… విద్యాభ్యాసం కూడా ఎరుగని ఆ చిన్నారి.. ఏకంగా యూనివర్సిటీలో గణిత ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగింది!! 50 ఏళ్ల వయసులో కంప్యూటర్ కంటే ముందుగా అంకెలు గణించి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే కాక.. గిన్నిస్బుక్లోనూ చోటు సంపాదించారామె. ప్రముఖ గణిత మేధావి, హ్యూమన్ కంప్యూటర్గా సుపరిచితురాలైన శకుంతలాదేవి గురించే ఈ ఉపోద్ఘాతమంతా. గణితంలోనే కాదు.. ఆమెకు జ్యోతిషంలోనూ పట్టుంది. రచయిత కూడా. పేరుకే హ్యూమన్ కంప్యూటర్ అయినా.. ఆమె సైతం సాధారణ మనిషి ఎదుర్కొన్న కష్టాలను అనుభవించారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అందుకే ఆమె జీవితం కథా వస్తువైంది. త్వరలో ‘శకుంతలాదేవి’గా ముందుకు రాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ శకుంతలాదేవి పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్...
- [తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు](https://teluguwonders.com/covid-update-telangana/): *తెలంగాణలో 50వేలు దాటిన కరోనా కేసులు* హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 662 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 213 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50,826కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 39,327 మంది బాధితులు కోలుకున్నారు. 1,567మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందడంతో ఇప్పటి వరకు మొత్తం 447మంది కరోనా కాటుకు ప్రాణాలు విడిచారు. ఇవాళ 13,367 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
- [మన రఫేల్ మరింత శక్తిమంతం](https://teluguwonders.com/more-powerful-rafels/): *మన రఫేల్ మరింత శక్తిమంతం* *అధునాతన హ్యామర్ క్షిపణులను అమర్చాలని భారత్ నిర్ణయం* *ఫ్రాన్స్ నుంచి అత్యవసరంగా కొనుగోలు చేస్తున్న వాయుసేన* దిల్లీ: కొత్తగా ఐదు రఫేల్ యుద్ధవిమానాలు తన అమ్ములపొదిలో చేరుతున్న నేపథ్యంలో వాటి పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచాలని భారత వైమానిక దళం నిర్ణయించింది. గాల్లో నుంచి భూతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త తరం క్షిపణి వ్యవస్థను దీనికి అమర్చాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రఫేల్ యుద్ధవిమానంలో మీటియోర్, స్కాల్ప్ క్షిపణులు, మైకా ఆయుధ వ్యవస్థ ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి. అయితే మధ్య శ్రేణి కలిగిన హ్యామర్ క్షిపణి వ్యవస్థను కూడా ఈ పోరాట విమానానికి అమర్చాలని మన వాయుసేన నిర్ణయించింది. గాల్లో నుంచి భూతలంపైనున్న లక్ష్యాలను ఛేదించే ఈ అస్త్రానికి 60 కిలోమీటర్ల పరిధి ఉంది. ఫ్రాన్స్ ఆయుధ దిగ్గజం ‘శాఫ్రాన్’ వీటిని అభివృద్ధి చేసింది. నిజానికి వీటిని ఫ్రాన్స్ వైమానిక దళం, నౌకా దళం...
- [దేశంలోనే తొలి కార్గో ఎక్స్ప్రెస్](https://teluguwonders.com/first-cargo-train/): *దేశంలోనే తొలి కార్గో ఎక్స్ప్రెస్* *ద.మ రైల్వే పరిధిలో సికింద్రాబాద్-దిల్లీ మధ్య…* *ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి* హైదరాబాద్: ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లకు కాలపట్టిక(టైంటేబుల్) ఉంటుంది. గూడ్స్ రైళ్లు ఎప్పుడు బయల్దేరుతాయో..గమ్యం చేరుకునేది ఎప్పుడో చెప్పలేని స్థితి. ఈ రైళ్లు పట్టాలపై రద్దీకి అనుగుణంగా గంటల తరబడి ఆగుతూ..సాగుతూ రాకపోకలు సాగిస్తుంటాయి. వినూత్న ఆలోచనలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ప్రథమంగా ‘కార్గో ఎక్స్ప్రెస్’ను పట్టాలెక్కించబోతుంది. ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే ఈ రైలును ఆర్నెల్లపాటు పైలట్ ప్రాజెక్టు కింద నడపనున్నట్టు ద.మ.రైల్వే బుధవారం వెల్లడించింది. *రవాణా రుసుము టన్నుకు రూ.2,500* కొత్త విధానం చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుందని ద.మ.రైల్వే జీఎం గజానన్ మల్య పేర్కొన్నారు. ‘రైళ్ల ద్వారా రవాణా అంటే సరకులు భారీ (బల్క్) పరిమాణంలో ఉండాలి. కొవిడ్ పరిస్థితులు, ఆదాయం పెంపొందించుకునే క్రమంలో తక్కువ పరిమాణం (నాన్బల్క్)లో సరుకులనూ రవాణా...
- [ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు](https://teluguwonders.com/covid-update-ap/): *ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు!* *ఒక్కరోజులో 7,998 కేసులు నమోదు* అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 7,998 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇంతమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మూడు జిల్లాల్లో వెయ్యికిపై కేసులు నమోదు కావడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో1391 కేసులు బయటపడగా.. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురంలో 1,016 కేసులు వచ్చాయి. కరోనా కారణంగా ఈ ఒక్కరోజే 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 884కి చేరింది. తూర్పుగోదావరిలో 14 మంది, గుంటూరులో 7, కర్నూలులో 7, కృష్ణ 6, శ్రీకాకుళం 6, విశాఖపట్నం, విజయనగరంలో 5, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 3, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల...
- [Chapter 1: Detox Diet – A Basic Understanding](https://teluguwonders.com/chapter-1-detox-diet-a-basic-understanding/): Detoxification Occurs In Our Bodies Daily-Detox Diet Our internal organs, the colon, liver and intestines, help our bodies eliminate toxic and harmful matter from our bloodstreams and tissues. Often, our systems become overloaded with waste. The very air we breathe, and all of its pollutants, build up in our bodies. Today’s over processed foods and environmental pollutants can easily overwhelm our delicate systems and cause toxic matter to build up in our bodies. Detox Diets Are Designed To Help Your Body Rid Itself Of The Toxic Matter Buildup And Lose Weight If you feel sluggish, have frequent colds, digestive problems...
- [ఇది అరుదైన సమాచారం](https://teluguwonders.com/good-words/): హరిఓం , – – ఇది అరుదైన సమాచారం. దీనినిఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం……… దిక్కులు(1) తూర్పు,(2) దక్షిణం,(3) పడమర,(4) ఉత్తరం మూలలు(1) ఆగ్నేయం,(2) నైరుతి,(3) వాయువ్యం,(4) ఈశాన్యం వేదాలు(1) ఋగ్వే దం,(2) యజుర్వేదం,(3) సామవేదం,(4) అదర్వణ వేదం పురుషార్ధాలు(1) ధర్మ,(2) అర్థ,(3) కామ,(4) మోక్షా పంచభూతాలు(1) గాలి,(2) నీరు,(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని. పంచేంద్రియాలు (1) కన్ను,(2) ముక్కు,(3) చెవి,(4) నాలుక,(5) చర్మం. లలిత కళలు(1) కవిత్వం,(2) చిత్రలేఖనం,(3) నాట్యం,(4) సంగీతం,(5) శిల్పం. పంచగంగలు(1) గంగ,(2) కృష్ణ,(3) గోదావరి,(4) కావేరి,(5) తుంగభద్ర. దేవతావృక్షాలు (1) మందారం,(2) పారిజాతం,(3) కల్పవృక్షం,(4) సంతానం,(5) హరిచందనం. పంచోపచారాలు(1) స్నానం,(2) పూజ,(3) నైవేద్యం,(4) ప్రదక్షిణం,(5) నమస్కారం. పంచామృతాలు(1) ఆవుపాలు,(2) పెరుగు,(3) నెయ్యి,(4) చక్కెర,(5) తేనె. పంచలోహాలు(1) బంగారం,(2) వెండి,(3) రాగి,(4) సీసం,(5) తగరం. పంచారామాలు (1) అమరావతి,(2) భీమవరం,(3) పాలకొల్లు,(4) సామర్లకోట,(5) ద్రాక్షారామం షడ్రుచులు(1) తీపి,(2)...
- [4కోట్ల విలువైన కారు ను సీజ్ చేశారు](https://teluguwonders.com/car-seized-2/): ఛండీఘడ్ పోలీసులు లాంబోర్గిని హ్యురాకేన్ను సీజ్ చేశారు. దాదాపు రూ.4కోట్ల విలువైన కారు నడిపే వ్యక్తి డ్రైవింగ్ డేంజరస్ గా ఉందని లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు కార్ ను సీజ్ చేశారు. నగర రోడ్లపై హై స్పీడుతో డ్రైవింగ్ చేయడమే కాక లైసెన్స్ చూపించమని అడిగిన పోలీస్ ముందు తెల్లముఖం వేశాడు. ప్రస్తుతం దానిని సీజ్ చేసి పోలీస్ యార్డ్ లో ఉంచారు. ఢిల్లీలో రిజిష్టర్ అయిన ఈ కార్.. మట్కా చౌక్ బారికేడ్ వద్ద పోలీసులు రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా చెక్ చేశారు. కార్ డ్రైవర్ దురుసుగా సమాధానం చెప్పడంతో వాదన ఆగలేదు. హై స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తుండటంతో పాటు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడని పోలీసులు గమనించి కార్ ఆపారు. ఆ సమయంలో కార్ గంటకు 150కిలోమీటర్ల వేగంతో ఉందని పోలీసులు అంటున్నారు. కార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఒక్కటి అతని...
- [4కోట్ల విలువైన కారు ను సీజ్ చేశారు](https://teluguwonders.com/car-seized/): ఛండీఘడ్ పోలీసులు లాంబోర్గిని హ్యురాకేన్ను సీజ్ చేశారు. దాదాపు రూ.4కోట్ల విలువైన కారు నడిపే వ్యక్తి డ్రైవింగ్ డేంజరస్ గా ఉందని లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు కార్ ను సీజ్ చేశారు. నగర రోడ్లపై హై స్పీడుతో డ్రైవింగ్ చేయడమే కాక లైసెన్స్ చూపించమని అడిగిన పోలీస్ ముందు తెల్లముఖం వేశాడు. ప్రస్తుతం దానిని సీజ్ చేసి పోలీస్ యార్డ్ లో ఉంచారు. ఢిల్లీలో రిజిష్టర్ అయిన ఈ కార్.. మట్కా చౌక్ బారికేడ్ వద్ద పోలీసులు రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా చెక్ చేశారు. కార్ డ్రైవర్ దురుసుగా సమాధానం చెప్పడంతో వాదన ఆగలేదు. హై స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తుండటంతో పాటు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడని పోలీసులు గమనించి కార్ ఆపారు. ఆ సమయంలో కార్ గంటకు 150కిలోమీటర్ల వేగంతో ఉందని పోలీసులు అంటున్నారు. కార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఒక్కటి అతని...
- [ఆపరేషన్ ముస్కాన్తో అండ](https://teluguwonders.com/muskan/): *ఆపరేషన్ ముస్కాన్తో అండ* *తల్లిదండ్రుల చెంతకు 4,703 మంది బాలలు* *ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి* అమరావతి: వందల మంది వీధి బాలలు, అనాథలు, హోటళ్లు, దుకాణాలు, పరిశ్రమల్లో పని చేస్తున్న బాల కార్మికులను ‘‘ఆపరేషన్ ముస్కాన్ కొవిడ్-19’’లో భాగంగా పోలీసుశాఖ సంరక్షించింది. ఈనెల 14-20 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంతో లభించిన ఫలితాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం వెల్లడించారు. సంరక్షించిన వారిలో కొంతమంది బాలలతో పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ మాట్లాడారు. కార్యక్రమంలో సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్కుమార్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనూరాధ, కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్ రేఖారాణి పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ.. ‘‘వారం రోజుల వ్యవధిలో 4,806 మందిని సంరక్షించాం. వారిలో 4,703 మందిని తల్లిదండ్రులకు అప్పగించాం. మిగతా 103 మందిని సంరక్షణ గృహాల్లో చేర్పించామ’ని తెలిపారు. *సినిమా నటి కావాలనేది ఆ బాలిక కోరిక.* ఇదే...
- [విలేకరులు కావలెను](https://teluguwonders.com/required-reporters/): *BAHUJAN TODAY – Telangana* లో పనిచేయుటకు విలేకరులు కావలెను, … జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు మరియు నియోజకవర్గ రిపోర్టర్ లు కావలెను, అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కలదు.. , ఆసక్తి ఉన్న కొత్తవారికి సైతం అవకాశం _మరిన్ని వివరాలకు సాంప్రదించండి : 9951492979
- [విటమిన్లే శ్రీరామరక్ష](https://teluguwonders.com/covid-2/): *ఆహారం ఆయుధం* *విటమిన్లే శ్రీరామరక్ష* *కొవిడ్పై పోరులో పండ్లు, కూరగాయలది కీలక పాత్ర* *పోపులపెట్టె ఔషధశాలే* *సుగంధ ద్రవ్యాలూ మేలు చేసేవే* *తగు మోతాదులో తీసుకుంటే గొప్ప ఫలితం: వైద్య నిపుణులు* హైదరాబాద్: కొవిడ్ బాధితుల చికిత్సలో విటమిన్లకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. విటమిన్ సి, డి, జింకు మాత్రలను కచ్చితంగా వాడాల్సిందిగా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇంత ముఖ్యమైన విటమిన్లను అవసరాల మేరకు మాత్రల రూపంలో తీసుకుంటూనే.. అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయల నుంచి స్వీకరించడం ద్వారానూ పొందవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా కరోనా సోకని వారికి వైరస్ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని చెబుతున్నారు. వంటింట్లో నిత్యం వినియోగించే పోపులపెట్టె కూడా చిన్నపాటి ఔషధశాలగా ఉపయోగపడుతుందంటున్నారు. క్రమం తప్పకుండా తగుమోతాదులో స్వీకరిస్తే మేలు జరుగుతుందంటున్నారు. *వంటింటి ఔషధాలు* మిరియాలు, శొంఠి, పిప్పళ్లు కలిపిన త్రికటు చూర్ణం… దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తదితర సుగంధ...
- [వాల్వ్ మాస్కులతో ప్రమాదం](https://teluguwonders.com/face-masks/): *వాల్వ్ మాస్కులతో ప్రమాదం* *కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో…. ఎలాంటి మాస్క్లు ధరిస్తే మంచిది?* *గుడ్డతో చేసిన మాస్క్లతో ప్రయోజనం ఉంటుందా?* *వాల్వ్లు ఉన్న మాస్కులు ధరించడం ప్రమాదకరమా?* *ఇలాంటి అనేక సందేహాలను.. ప్రముఖ వైద్య నిపుణులు డా.కొడాలి జగన్మోహన్రావు* కరోనా ఇంతలా విజృంభిస్తున్నా ఇప్పటికీ రాష్ట్రంలో చాలామంది మాస్క్ల పట్ల శ్రద్ధ చూపడంలేదు. ఇదే విషయమై ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు ఇచ్చినా పాటించడంలేదు. కొందరు పేరుకి మాస్క్ ధరించినా… తలపైకో, గొంతు కిందకో లాగేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లోనూ మాస్క్ లేకుండా ఎదురెదురుగా నిల్చుని ముచ్చటిస్తున్నారు. ‘‘కరోనా సోకి, లక్షణాలు కనిపించని వ్యక్తి, ఆరోగ్యవంతునికి సన్నిహితంగా వచ్చినా… ఇద్దరూ మాస్క్ ధరించి ఉంటే కరోనా సంక్రమించే అవకాశం 1.5% మాత్రమే. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మాస్క్ పెట్టుకోని వారితో మాట్లాడకండి. మీ సమీపంలోనే రానివ్వకండి’’ అని స్పష్టం చేస్తున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా।। కొడాలి జగన్మోహన్రావు. ఆయనతో...
- [కరోనా వ్యాక్సిన్ రవాణాకు:GMR](https://teluguwonders.com/gmr-ready-to-transport-covid-vaccine/): *కరోనా వ్యాక్సిన్ రవాణాకు* *విస్తృత ఏర్పాట్లు* *ఉష్ణోగ్రతల నిర్వహణకు ప్రత్యేక* *సదుపాయాలు* *జీఎంఆర్ కార్గోలో సరికొత్త* *పరికరాలు* కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానున్న తరుణంలో.. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలకు రవాణా చేసేందుకు హైదరాబాద్ విమానాశ్రయం సంసిద్ధమైంది. కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కీలకంగా మారనుంది. నగరానికి చెందిన భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అభివృద్ధి-తయారీలో నిమగ్నమవ్వగా, బయోలాజికల్ ఇ, డాక్టర్ రెడ్డీస్, హెటిరో సంస్థలు కూడా టీకాల ఉత్పత్తిలో భాగస్వాములుగా మారనున్నాయి. వివిధ దేశాల్లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను సైతం హైదరాబాద్లోని ఫార్మా కంపెనీల ద్వారా ఉత్పత్తి చేసి పలు దేశాలకు సరఫరా చేయనున్నారు. వ్యాక్సిన్ రవాణాలో శీతల ఉష్ణోగ్రతలు నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్కార్గో (జీహెచ్ఏసీ) వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు అవసరమైన వసతులు సమకూర్చుకుంటోంది. ఇప్పటికే విమానాశ్రయంలో కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. కార్గో టెర్మినల్ ద్వారా -20...
- [సాజిద్ను పట్టిస్తే రూ.37 కోట్లు*](https://teluguwonders.com/mumbai-attack/): *సాజిద్ను పట్టిస్తే రూ.37 కోట్లు* *ముంబయి దాడుల సూత్రధారిపై బహుమతి ప్రకటించిన అమెరికా* వాషింగ్టన్: 2008 ముంబయి దాడుల (26/11) సూత్రధారి, పన్నెండేళ్లుగా భారత్, అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాల అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్ సాజిద్ మీర్ ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల (సుమారు రూ.37 కోట్లు) బహుమతిని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్ నుంచి సముద్ర మార్గం గుండా 2008 నవంబర్ 11న పది మంది ఉగ్రవాదులు ముంబయి చేరుకున్నారు. అనంతరం నగరంలోని 12 ప్రాంతాలపై దాడి చేసి 166 మంది పౌరులను పొట్టన పెట్టుకున్నారు. ఈ నరమేధంలో ఆరుగురు అమెరికా పౌరులు కూడా మృతి చెందారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో తొమ్మిది మందిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా, సజీవంగా దొరికిన అజ్మల్ అమిర్ కసబ్కు ఉరిశిక్ష అమలైంది. దాడిలో ప్రధాన సూత్రధారులుగా హఫీజ్ సయీద్, లఖ్వీ, సాజిద్...
- [రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్](https://teluguwonders.com/changed-for-gaming-rules-in-ap/): *రూ.25 వేల కోట్లతో అభివృద్ధి కార్పొరేషన్* *గేమింగ్ చట్టానికి సవరణ* *ఏపీ మంత్రివర్గ భేటీలో నిర్ణయాలు* అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ గేమింగ్ యాక్టు-1974ను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి సమ్మతి తెలిపిందని మంత్రి కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఫిషరీస్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా ‘ప్రీమియం కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లను రూపాయికే ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదించిందని, వాటిని త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. *మంత్రివర్గ భేటీ నిర్ణయాలు* * వార్షిక అద్దె విలువ ప్రకారం నిర్ధారించే ఆస్తిపన్ను స్థానంలో కొత్త విధానానికి ఆమోదం. * రాష్ట్రంలో నాణ్యమైన పశు దాణా ఉత్పత్తి, పంపిణీ- ధరల నియంత్రణకు బిల్లు * వైఎస్సార్ కడప...
- [తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్](https://teluguwonders.com/telugu-epapers/): *తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/ *
- [*5న ‘స్టడీ యూకే’ ఆన్లైన్ ప్రదర్శన](https://teluguwonders.com/study-uk-summit/): *5న ‘స్టడీ యూకే’ ఆన్లైన్ ప్రదర్శన* బ్రిటన్లో విద్యావకాశాలపై అవగాహన కల్పించేందుకు బ్రిటీష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డిసెంబరు 5వ తేదీన స్టడీ యూకే పేరిట ఆన్లైన్ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అందులో 40 విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారు www.britishcouncil.in/study-ukievents/virtual-fair ద్వారా మరింత సమాచారం పొందొచ్చు. *🇮🇳సత్యమేవ జయతే🇮🇳*_
- [గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం](https://teluguwonders.com/edu-summit/): *గొప్ప గురువులు లేకుండా ఉత్తమ విద్యార్థులను సృష్టించలేం* *చివరి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందాలి* *సీఐఐ ‘ఆన్లైన్ ఎడ్యు సమ్మిట్’లో నిపుణుల సూచన* ఈనాడు, హైదరాబాద్: దేశంలోని పది శాతం ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు నాణ్యమైన విద్యనందించడంలో ముందున్నాయని, మిగిలిన 90 శాతం విద్యా సంస్థల్లోనూ నాణ్యమైన విద్య అందితేనే యువతకు మంచి భవిష్యత్తును అందించగలమని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడ్డారు. మారుమూల ప్రాంతంలోని చివరి విద్యార్థికీ నాణ్యమైన విద్య అందించడం దేశం ముందున్న సవాలు అని, వారిలో డిజిటల్ అంతరం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఆన్లైన్ ఎడ్యు సమ్మిట్లో ‘ఉన్నత విద్యలో డిజిటలీకరణ- అంతర్జాతీయీకరణ- సహకారం’ అనే అంశంపై నిపుణులు చర్చించారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్ మాట్లాడుతూ.. ఐఐటీలు, ఐఐఎంలు, హైదరాబాద్లోని ఐఎస్టీ లాంటి సంస్థలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ప్రపంచస్థాయి విద్యనందించడం వంటి అంశాల్లో...
- [బీటెక్ విద్యార్థులకు గూగుల్ ఇంటర్న్షిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి](https://teluguwonders.com/internship-for-btec-fresher-at-google/): *బీటెక్ విద్యార్థులకు గూగుల్ ఇంటర్న్షిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!* _నిరుద్యోగులకు గూగుల్ గుడ్న్యూస్. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇంటర్న్షిప్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్-సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ క్యాంపస్లో ఈ ఇంటర్న్షిప్ అవకాశమిస్తోంది. పూర్తి వివరాలతో పాటు https://careers.google.com/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 11 చివరి తేదీ. 12 నుంచి 14 వారాలు ఉంటుంది. ఇంటర్న్షిప్కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్ని అభివృద్ధి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ సొల్యూషన్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అందించాల్సి ఉంటుంది. *విద్యార్హతలు:* ఈ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు దరఖాస్తు చేయాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్...
- [2014-29 కాలం ఓ సువర్ణాధ్యాయం](https://teluguwonders.com/new-houses-opening-for-mps/): *2014-29 కాలం ఓ సువర్ణాధ్యాయం * *16, 17, 18వ లోక్సభలు దేశ చరిత్రలో నిలిచిపోతాయి* *ఎంపీల నూతన వసతి ప్రారంభోత్సవంలో మోదీ* దిల్లీ: భారత్ వంటి యువ ప్రజాస్వామ్యానికి 16, 17, 18 లోక్సభలు అత్యంత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటికి సంబంధించి 2014-29 మధ్య కాలం అనేక చరిత్రాత్మక ఘట్టాలకు, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిపోతుందని చెప్పారు. గడచిన ఆరేళ్ల కాలంలో దేశం ఎన్నో కార్యక్రమాలను చూసిందని, మిగిలిన వ్యవధిలో ఇంకా చాలా జరగాల్సి ఉందని తెలిపారు. 16, 17, 18 ఏళ్ల ప్రాయం యువతకు ఎంత ముఖ్యమో.. 16 నుంచి 18వ లోక్సభలు దేశానికి అంత ముఖ్యమని చెప్పారు. దిల్లీలో ఎంపీల కోసం నూతనంగా బహుళ అంతస్తుల్లో నిర్మించిన 76 ఫ్లాట్లను సోమవారం ఆయన డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. అనంతరం ఎంపీలను, మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. *ఆ నమ్మకం నాకుంది..* ‘‘16వ లోక్సభ (2014-19)...
- [సినిమాల ప్రదర్శనకు అనుమతి](https://teluguwonders.com/movie-theaters-are-opening-in-telangana/): *సినిమాల ప్రదర్శనకు అనుమతి* *సుదీర్ఘకాలం తరువాత తెలంగాణ లో థియేటర్లకు పచ్చజెండా* హైదరాబాద్: వినోదానికి ‘తెర’లేవనుంది. కరోనా లాక్డౌన్తో మూతపడిన మల్టీప్లెక్స్లు, సినిమా థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. రాష్ట్రంలో థియేటర్లను తక్షణం తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సినిమాల ప్రదర్శన సమయంలో ప్రజల ఆరోగ్య భద్రతకు కొన్ని షరతులను కచ్చితంగా పాటించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. * ప్రతి థియేటర్ సీటింగ్ సామర్థ్యంలో 50శాతం వరకే ప్రేక్షకులను అనుమతించాలి. * కరోనా కంటెయిన్మెంట్ ప్రాంతాలకు బయట ఉన్న థియేటర్లే తెరవాలి. * ప్రేక్షకులే కాకుండా థియేటర్ సిబ్బంది, ఉద్యోగులు, విక్రయ కేంద్రాల్లో పనిచేసేవారు.. ఇలా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అన్ని వేళల్లో మాస్క్ ధరించాలి. * థియేటర్లోకి ప్రవేశించే, వెలుపలికి వచ్చే ద్వారాల వద్ద, కామన్ ఏరియాల్లో చేతుల శుభ్రతకు శానిటైజర్లు పెట్టాలి. * ప్రేక్షకులు గుంపులుగా చేరకుండా, అందరూ భౌతికదూరం పాటించేలా చూడాలి. * ప్రతి ప్రదర్శన పూర్తయిన...
- [ఐపీఎల్ ఆదాయం రూ.4 వేల కోట్లు*](https://teluguwonders.com/ipl-profit-4000-crores/): *ఐపీఎల్ ఆదాయం రూ.4 వేల కోట్లు* ముంబయి: విపత్కర పరిస్థితుల్లో యూఏఈలో విజయవంతంగా ఐపీఎల్ను నిర్వహించిన బీసీసీఐ ఆ టోర్నీ ద్వారా రూ.4000 కోట్లు ఆర్జించింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమల్ ఈ విషయం వెల్లడించాడు. నిరుటి కంటే ఐపీఎల్ వీక్షణ 25 శాతం పెరిగిందని, టోర్నీ సందర్భంగా 1800 మందికి 30 వేల ఆర్టీ-పీసీర్ పరీక్షలు నిర్వహించామని అతను తెలిపాడు. అయితే ఆదాయం లెక్కలను ధూమల్ విడమరిచి చెప్పలేదు. ప్రసార హక్కులే బీసీసీఐకి పెద్ద ఆదాయ మార్గం. బీసీసీఐ 2017లో అయిదేళ్ల కాలానికి రూ.16,347 కోట్లకు స్టార్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈసారి ఖర్చులు బాగా తగ్గించుకున్నామని ధూమల్ తెలిపాడు. ‘‘కిందటి ఐపీఎల్తో పోలిస్తే బోర్డు 35 శాతం ఖర్చు తగ్గించుకోగలిగింది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఐపీఎల్ను నిర్వహించి రూ.4000 కోట్లు ఆర్జించాం. వీక్షణ కూడా 25 శాతం పెరిగింది. ముంబయి-చెన్నై మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికులు వీక్షించిన...
- [కోవాగ్జిన్కు 60 శాతానికి పైగా సమర్థత!](https://teluguwonders.com/bharat-bio-tech/): *కోవాగ్జిన్కు 60 శాతానికి పైగా సమర్థత!* దిల్లీ: కొవిడ్ నిరోధానికి తాము అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థత 60 శాతానికి పైగానే ఉంటుందని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)తో కలిసి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న సంగతి విదితమే ఈ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇందులో 26,000 మంది వలంటీర్లు భాగస్వాములవుతున్నారు. ‘కనీసం 60 శాతం సమర్థత సాధించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంతకన్నా అధిక సమర్థతనే కోవాగ్జిన్ కలిగి ఉండొచ్చు’ అని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.సాయిప్రసాద్ పేర్కొన్నట్లు సీఎన్ఎన్-న్యూస్ 18 వెల్లడించింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్ఎఫ్డీఏ, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి కూడా శ్వాస సంబంధ వ్యాక్సిన్లు కనీసం 50 శాతం సమర్థతను కలిగి ఉంటే, వినియోగానికి ఆమోదం తెలుపుతాయి’ అని కంపెనీ...
- [ఐఏఎస్ లో టాపర్స్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారువిడాకులకు దరఖాస్తు చేసుకున్నారు](https://teluguwonders.com/ias-toppers-applied-for-divorce/): వారిద్దరు ఐఏఎస్ లో టాపర్స్.. మీ అందిరికే తెలిసే ఉంటుంది. 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ఫలితాల్లో టీనా మొదటి ర్యాంకు సాధించింది. అథరో రెండో ర్యాంకు సాధించాడు. ఈ జంట రాజస్థాన్ లోని జైపుర్ లోని ఫ్యామిలో కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వీరు నిజజీవితంలో ఫెయిల్ అయ్యారా.. అసలేం జరిగి ఉంటుంది. వీరు ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పొందారు. అక్కడే వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లికి సిద్ధపడ్డారు. 2018లో వీరు వివాహం కూడా చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరైన ప్రేమ బంధంతో ఒక్కటైయ్యారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారని పలువురు అభినందించారు కూడా. అప్పట్లో రాహుల్ గాంధీ వీరి వివాహాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ”మీ ప్రేమ మరింత బలపడాలని, మతాల విషయంలో విద్వేశపూరిత గొడవలు జరుగుతున్న ఈ తరుణంలో మీ...
- [గోవా బీచ్లో పర్యాటకులను జెల్లీ ఫిష్లు బెంబేలెత్తిస్తున్నాయి](https://teluguwonders.com/beaware-of-jelly-fish-at-goa/): గోవా బీచ్ మంచి పర్యాటక ప్రదేశం. నిత్యం వేలాదిమంది టూరిస్టులు వస్తూ ఉంటారు, అనేక బీచ్ ల సమూహారం కాబట్టి ఇక్కడకు నిత్యం వందల మంది విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. అంతేకాదు మంచి ఆతిధ్యం కూడా ఇక్కడ ఉంటుంది, ఇక వీకెండ్ పార్టీలు బ్యాచిలర్ పార్టీలు అన్నీ గోవాలోనే జరుపుకుంటారు, మొత్తానికి ఇప్పుడు గోవా బీచ్ లో అక్కడ పర్యాటకులకి ఓ షాక్ అనే చెప్పాలి. గోవా బీచ్లో పర్యాటకులను జెల్లీ ఫిష్లు బెంబేలెత్తిస్తున్నాయి. పదుల సంఖ్యలో బీచ్కు చేరిన జెల్లీ ఫిష్లు.. నీటిలోకి దిగిన వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దాదాపు కొన్ని వందల జెల్లీ ఫిష్ లు ఇక్కడకు చేరుకున్నాయి. సముద్రంలో ఆదిలోనే అవి కరుస్తున్నాయి, దీంతో లోపల స్నానానికి దిగిన వారికి జలకాటాలు ఆడుతున్న సమయంలో కరుస్తున్నాయి. తొడల భాగంలో చాలా మందికి గాయాలు అయ్యాయి. దాదాపు 90 మందికి పైగా పర్యాటకులు గాయాలపాలయ్యారు. గోవా బీచ్...
- [ఎయిర్టెల్: రూ.19కే అన్లిమిటెడ్ కాల్స్*](https://teluguwonders.com/unlimited-call-19-from-airtel/): *ఎయిర్టెల్: రూ.19కే అన్లిమిటెడ్ కాల్స్* ▪︎మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చౌకైన ప్లాన్ కోసం తెగ వెతికేస్తుంటాం. తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలు ఉండేలా ప్లాన్ను ఎంచుకుంటాం. జియో వచ్చినప్పటి నుండి మార్కెట్లో తీవ్ర పోటీ ఉన్న కారణంగా అన్నీ కంపెనీలు తక్కువ ధరకే ప్లాన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ కూడా తమ కస్టమర్లకు మరింత దగ్గరయ్యేందుకు అత్యంత చౌకైన రూ. 19 ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో కాలింగ్తో పాటు డేటా సదుపాయాన్ని కల్పిస్తుంది. ▪︎ట్రూలీ అన్లిమిటెడ్ క్యాటరిగీ కింద ఈ 19 రూపాయల ప్లాన్ను తీసుకొచ్చింది ఎయిర్టెల్. ఈ ప్లాన్లో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. ఎవరైతే ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతారో వారికీ ఎక్కువగా ఇది ఉపయోగ పడుతుంది. దీనిలో ఉచిత కాలింగ్ తో పాటు మీకు డేటా కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీకు 200 ఎంబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో...
- [వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్!](https://teluguwonders.com/under-budget-5g-phone/): *వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్!* ▪︎మార్కెట్ లోకి ఏదైనా కొత్త మోడల్ ఫోన్ వస్తే చాలు దానిలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి.. ర్యామ్ ఎంత.. డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెడతాం. అయితే తాజాగా ఈ జాబితాలో 5జీ వచ్చి చేరింది. ఇప్పుడు విడుదలయ్యే మొబైల్ లలో ఎక్కువగా 5జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నారు. ▪︎దీనికి తగ్గట్లుగానే నెట్వర్క్ సంస్థలు కూడా 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 2020లో మొబైల్ కంపెనీలు కూడా 5జీ ఫీచర్తో ఫోన్లను తీసుకొస్తున్నాయి. కానీ ప్రస్తుతం 5జీ ఫోన్ల యొక్క ధరలు ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకునే వారి ఆశ నిరాశగానే మిగిలిపోతుంది. ▪︎5జీ ఫోన్ల యొక్క ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రాసెసర్ యొక్క ధర ఎక్కువగా ఉండటమే. దీనిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ధరలలో ఫోన్లు తయారు చేసే...
- [గ్రేటర్ ఎన్నికలకు మోగిన నగారా](https://teluguwonders.com/hyderabad-mayer-election/): *గ్రేటర్ ఎన్నికలకు మోగిన నగారా* *1న పోలింగ్* *నేటి నుంచే నామినేషన్లు* *బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు* *జనరల్ మహిళకు మేయర్* హైదరాబాద్ _*గ్రేటర్.. ఎన్నికలు మెరుపువేగంతో దూసుకు వచ్చేశాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.. సరిగ్గా 14 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ వెంటనే కొత్త పాలకవర్గం కొలువుతీరనుంది. ఒక్కసారిగా పార్టీల్లో హడావుడి మొదలైంది.. వ్యూహాలకు పదును పెడుతున్నాయి..*హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పాలకవర్గం ఎన్నికల నగారా మోగింది.ఎన్నికల షెడ్యూలును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి మంగళవారం విడుదల చేశారు. డిసెంబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. రిపోలింగ్ అవసరమయితే డిసెంబరు 3న జరుపుతారు. డిసెంబరు 4న ఫలితాలను వెల్లడిస్తారు. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 20న నామినేషన్ల గడువు ముగుస్తుంది. 21న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ఉంటుంది. అదేరోజు గుర్తులను కేటాయిస్తారు. 48 వేలమంది సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి చెప్పారు. ఎన్నికల...
- [భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది: గోల్డ్మ్యాన్ శాక్స్](https://teluguwonders.com/goldman-sachs-2/): *భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది* *: గోల్డ్మ్యాన్ శాక్స్* *2020-21లో జీడీపీ క్షీణత 10.8 శాతమే* *2021-22లో 13 శాతం వృద్ధిరేటు!* ముంబయి: భారత ఆర్థిక వ్యవస్థ (జీడీపీ) క్రమంగా కోలుకుంటోందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్మ్యాన్ శాక్స్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ క్షీణత 10.8 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది. జీడీపీ 14.8 శాతం క్షీణించవచ్చని ఇంతకుముందు సంస్థ అంచనా వేయడం గమనార్హం. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందని అమెరికాకు చెందిన రెండు సంస్థలు ప్రకటించడం, అత్యవసర వినియోగానికి అనుమతులు కోరతామని ప్రకటించిన సంగతి విదితమే. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కొవిడ్ వ్యాక్సిన్ తోడ్పాటు అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవ ప్రాతిపదికన, కొవిడ్-19 ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 9.5 శాతం క్షీణత నమోదు చేయవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా వేసిన సంగతి తెలిసిందే....
- [పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చెప్పాలి](https://teluguwonders.com/nagula-chavithi/): మనము ప్రకృతిని ఆరాధిస్తూ వుంటాము. దానికి నిదర్శనమే ఈ నాగుల చవితి. ఈ పండుగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు. నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖ,సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో బాటు పండ్లుఫలాలు , నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి , నీళ్ళు జల్లి , ముగ్గులు వేసి , పసుపు కుంకుమలు జల్లి ,...
- [గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్కు మంచి స్పందన](https://teluguwonders.com/amazon-great-india-sale/): *స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలకు డిమాండ్* *గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్కు మంచి స్పందన* *అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడి* హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో (జీఐఎఫ్) స్మార్ట్ఫోన్లు, భారీ ఉపకరణాలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు గణనీయంగా డిమాండ్ నెలకొందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ వెల్లడించారు. వన్ప్లస్, శాంసంగ్, యాపిల్, షావోమీ తదితర సంస్థల ఉత్పత్తులు భారీగా అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఈసారి జీఐఎఫ్కు మరింత స్పందన లభిస్తోందని, ప్రారంభమైన తొలి 48 గంటల్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగాయని ఆయన తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు సంబంధించి 5,000 పైచిలుకు విక్రేతలు పాల్గొన్నారని తివారీ చెప్పారు. గతేడాది ఫెస్టివల్ సేల్ మొత్తం మీద అమ్ముడైన ఐఫోన్లకు మించి ఈసారి ఒక్కరోజులోనే అమ్ముడవడం గమనార్హమని తివారీ తెలిపారు. నవంబర్ 13 దాకా జరిగే ‘ఫినాలే డేస్’ సందర్భంగా భారీ...
- [Tiktok: మార్పులతో సిద్ధమైన టిక్టాక్.. తిరిగి రానుందా](https://teluguwonders.com/tik-tok-coming-back-to-india/): *Tiktok: మార్పులతో సిద్ధమైన టిక్టాక్.. తిరిగి రానుందా?* టిక్టాక్ భారతీయ హెడ్ నిఖిల్ గాంధీ సంస్థ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. సమాచార గోప్యత, భద్రతకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకున్నామని ఇందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు అనుకూలంగా వస్తుందని అనుకున్నట్లు తెలిపారు. పబ్జీ మొబైల్ గురువారం మనదేశంలో తిరిగి వస్తున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిక్టాక్ కూడా దీనికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్ కొరియాకు చెందిన కంపెనీ కాబట్టి ఈ యాప్ తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంది. స్థానిక చట్టాలకు కూడా తాము లోబడి ఉంటామని నిఖిల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు టిక్టాక్కు మనదేశంలో మరింత అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. తమ తరఫు నుంచి ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్పష్టతను ఇచ్చామని, భవిష్యత్తులో మిగతా అంశాల్లో కూడా తాము ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. తమ...
- [నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన](https://teluguwonders.com/nirmala-new-update/): *వ్యాక్సిన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన* *రూ.2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపన ప్యాకేజీ* *వ్యాక్సిన్ అభివృద్ధికోసం రూ.900 కోట్లు* న్యూఢిల్లీ: కరోనా వైరస్ టీకా కోసం దేశమంతా ఎదురు చేస్తున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మూడవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె గురువారం వెల్లడించారు. వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కోవిడ్ సురక్షా మిషన్ పేరుతో ప్రకటించిన ఈ పథకం కోసం బయోటెక్నాలజీ విభాగానికి ఈ నిధులను అందించినట్టు చెప్పారు. రూ .2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపనలో ఇవి భాగమని తెలిపారు. కాగా ఇప్పటికే భారతదేశంలో పలు...
- [రూ.199,రూ.999..ధరలిలా ఎందుకు?](https://teluguwonders.com/bata-strategy/): *రూ.199,రూ.999..ధరలిలా ఎందుకు?* ఇంటర్నెట్ డెస్క్: పండగల సీజన్ వచ్చిందంటే చాలు.. షాపింగ్మాల్స్, ఇ-కామర్స్ వెబ్సైట్లు భారీ డిస్కౌంట్లతో విక్రయాలు జరుపుతుంటాయి. ఏ షాపింగ్మాల్కి వెళ్లినా, ఏ వెబ్సైట్లలో చూసినా వస్తువుల ధరలు భలే గమ్మత్తుగా ఉంటాయి. రూ. 99, 999, 1,999, 7,999, 9,999… ఇలా కనిపిస్తుంటాయి. ధర వందలు, వేలు, లక్షల్లో ఉన్నా సరే చివరకి తొంభై తొమ్మిది రూపాయలతో ముగుస్తుంది. భారత్లో మొదట్లో బాటా సంస్థ ఇలాంటి ధరల్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందట. అందుకే ఈ ధరల్ని మన దేశంలో ‘బాటా రేటు’ అని అంటుంటారు. కానీ, అసలు ఈ XX,999 ధర ఎలా ప్రారంభమైంది… చదవండి మరి!!_ ఏ సంస్థలైనా తమ ఉత్పత్తులు అధికంగా అమ్ముడుపోవాలి, వినియోగదారులను పెంచుకోవాలనే భావిస్తాయి. ఈ క్రమంలోనే ఆకట్టుకునే ధరల్ని నిర్ణయిస్తాయి. అలా ధరలు నిర్ణయించడంలో సంస్థలు వేసే వ్యూహాల్లో రూ. 999 ప్రైజింగ్ ఒకటి. దీనినే ‘చార్మ్ ప్రైజింగ్’ అంటారు. అయితే, దీనిని ఎవరు,...
- [పసిడి కాంతులు వెదజల్లేనా?](https://teluguwonders.com/gold-price-today-2/): *పసిడి కాంతులు వెదజల్లేనా?* *10 గ్రాములు రూ.52000 పైనే మేలిమి బంగారం* *వెంటాడుతున్న ఆర్థిక మందగమనం* *పాత ఆభరణాల మార్పిడికి వీలు* *ధరలు మండిపోతుండటంతో, పసిడి, వెండి కొనుగోలుకు శుభప్రదంగా భావించే ధన త్రయోదశి (శుక్రవారం) ఈసారి ఎలా ఉంటుందోనని విక్రేతలు ఎదురు చూస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ సమర్థతపై ఫైజర్ ప్రకటన నేపథ్యంలో, సోమవారం అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్ విపణుల ధరల్లో భారీగా దిద్దుబాటు చోటుచేసుకోవడమూ ప్రభావం చూపుతోంది. కొనుగోలుదార్లను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకునేందుకు తరుగు, మజూరు ఛార్జీలలో రాయితీ, పాత ఆభరణాల మార్పిడికి ప్రోత్సాహకాలను సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బంగారం ధర బాగా పెరిగినందున, తక్కువ బరువులోనే, ఆకర్షణీయ రూపుల్లో ఆభరణాలను చేయించడంపై సంస్థలన్నీ దృష్టి సారించాయి.* దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా సొంత అవసరాలతో పాటు బహుమతులుగా ఇచ్చేందుకు జరిపే కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. వ్యక్తులతో పాటు కార్పొరేట్ సంస్థలూ ఇందులో ముందుంటాయి. ఉన్నతోద్యోగులకు బంగారం, వెండి నాణేలు...
- [మనమంతా రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చినట్లే.](https://teluguwonders.com/puri-on-air-pollution/): కాలుష్యాన్ని తీవ్రంగా తీసుకుంటే దిల్లీ ఖాళీ చేయాలి.. హైదరాబాద్: ఇంట్లో మనం పెంచుకునే పచ్చని మొక్క లక్ష్మీదేవితో సమానం అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. పూరీ మ్యూజింగ్స్లో భాగంగా ఆయన ‘గాలి కాలుష్యం’ గురించి మాట్లాడారు. గాలి నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని, జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రభుత్వం టపాసుల్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. ‘గాలి కాలుష్యం.. చాలా తీవ్రమైన సమస్య. అయినా మనం పట్టించుకోం. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యం నాశనం అయిపోతుంది. గాలి నాణ్యత 0-50 ఉంటే మంచిది, 50-100 ఉంటే మోడరేట్. 100-150 ఉంటే అన్హెల్తీ, 150-200 ఉంటే వెరీ అన్హెల్తీ, 300 దాటితో తీవ్రతరం.. గాలి కాలుష్యం 100కు చేరితే.. ఇంటి కిటికీలు తెరవకూడదు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవాలి. బయటికి వెళితే తప్పనిసరిగా మాస్కు వేసుకోవాలి. పిల్లల్ని ఇంటి నుంచి బయటికి పంపించకూడదు. పార్కులో ఆడుకోకూడదు, వాకింగ్ చేయకూడదు’. ‘అలాంటిది హైదరాబాద్లో ప్రతి రోజు...
- [అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల విపణిలో అగ్రశ్రేణి సంస్థగా శామ్సంగ్ నిలిచింది](https://teluguwonders.com/samsung-at-rank-1/): స్మార్ట్ఫోన్ల విక్రేతల్లో టాప్-10 సంస్థలు ఇవే… ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల రంగం ఎంతో విస్తరించి ఉంది. బోలెడన్ని కంపెనీలు ఇందులోకి ప్రవేశించినా వినియోగదారుల అభిరుచిని తెలుసుకుని ఫోన్లను విడుదల చేస్తేనే మార్కెట్లో నిలబడగలవు. కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ స్మార్ట్ఫోన్ల విపణిలో కొత్త మోడల్స్ను విడుదల చేస్తూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో 2020 సంవత్సరానికిగాను అత్యంత విలువైన పది బ్రాండ్ల గురించి పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ ఓ నివేదిక విడుదల చేసింది. మరి మార్కెట్లో విస్తరించిన పది స్మార్ట్ఫోన్ల బ్రాండ్ల వివరాలను మనమూ తెలుసుకుందాం.. ఎక్కువ భాగం కంపెనీలు చైనాకు చెందినవే కావడం గమనార్హం. టాప్ ప్లేస్ శామ్సంగ్దే దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ శామ్సంగ్. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల విపణిలో అగ్రశ్రేణి సంస్థగా శామ్సంగ్ నిలిచింది. ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 22 శాతం వాటాతో మొదటి స్థానం సాధించింది. దాదాపు 79.8...
- [*ప్రేమ్జీ.. దాతృత్వంలో గురూజీ](https://teluguwonders.com/great-premji/): *ప్రేమ్జీ.. దాతృత్వంలో గురూజీ* *రోజుకు రూ.22 కోట్ల వితరణ* *ఈ ఏడాదిలో రూ.7,904 కోట్ల విరాళం* *ఎడెల్గివ్ హురున్ దాతృత్వ జాబితాలో అగ్రస్థానం* *తర్వాతి స్థానాల్లో నాడార్, ముకేశ్ అంబానీ* ముంబయి: విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ ప్రేమ్జీ చేతికి ఎముక లేదని మరోసారి రుజువైంది. ఆయన గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.7,904 కోట్ల వితరణ చేశారు. అంటే రోజుకు రూ.22 కోట్ల చొప్పున దానమిచ్చారన్నమాట. ఈ ఉదారతతో ఎడెల్గివ్ హూరన్ ఇండియా దాతృత్వ జాబితా-2020లో ఎవరూ అందలేనంత ఎత్తుకు చేరారు. 2018-19లో అగ్రస్థానంలో ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ్నాడార్ను తోసిరాజని మొదటి స్థానంలో నిలిచారు. నాడార్ విరాళాలు రూ.795 కోట్లుగా నిలిచాయి. 2018-19లో ఈయన రూ.826 కోట్లు సమాజానికిచ్చారు. అప్పుడు ప్రేమ్జీ రూ.426 కోట్లు వితరణ చేశారు. ఇక దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన ముకేశ్ అంబానీ, రూ.458 కోట్ల వితరణతో దాతృత్వ జాబితాలో మూడోస్థానంలో కొనసాగారు....
- [ఇంటర్ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు](https://teluguwonders.com/central-government-jobs-for-inter-qualification/): *ఇంటర్ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..* _SSC CHSL 2020-21: ఎస్ఎస్సీ – సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది._ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ వంటి పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. *ఎస్ఎస్సీ- సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2020* భర్తీ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో (టైర్-1) ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, రెండో దశ (టైర్-2)లో పెన్పేపర్ (వ్యాసరూప ప్రశ్నలు) పరీక్ష, మూడో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే మొత్తం పోస్టుల సంఖ్యను వెల్లడించలేదు. కాగా.. గతేడాది 4,893 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో...
- [వికటించిన చైనా వ్యాక్సిన్](https://teluguwonders.com/china-vaccine-failed-for-covid/): *వికటించిన చైనా వ్యాక్సిన్!* *తీవ్ర విపరిణామాలతో ప్రయోగాలకు బ్రేక్ * రియోడిజనిరో: అంతర్జాతీయ కొవిడ్-19 వ్యాక్సిన్ రేసులో ముందున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్ ‘కరోనావాక్’ ప్రయోగాలకు ఆటంకం కలిగింది. బ్రెజిల్లో జరుగుతున్న ఈ ప్రయోగాలు తీవ్ర విపరిణామాలకు దారితీయటంతో నియమాలను అనుసరించి వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. *ఏం జరిగింది?* కరోనావాక్ వ్యాక్సిన్ ప్రయోగించిన కొందరిలో మరణాలు సంభవించగా.. ఇతర దుష్ప్రభావాలు మరణానికి దారితీసేవి, దీర్ఘకాలం ప్రభావం కలిగినవి, తీవ్ర అనారోగ్యానికి దారితీసేవిగా ఉన్నాయని తెలియవచ్చింది. ఈ సంఘటన అక్టోబర్ 29న చోటుచేసుకున్నట్టు తెలిసింది. కాగా, ప్రయోగాలను నిర్వహిస్తున్న సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ నుంచి ఈ విషయంపై ఏ వివరణ వెలువడలేదు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ తదితర ప్రయోగాలు కూడా ఆగి మరల ప్రారంభమయ్యాయి. భారీ స్థాయిలో జరిగే ఔషధ ప్రయోగాల్లో ఈ విధమైన...
- [మరోసారి పెంచల్దాస్ నోట సీమ జానపద గేయం](https://teluguwonders.com/penchal-das-new-song/): ఒకే ఒక్క సినిమా పాటతో టాలీవుడ్లో పాపులర్ అయిన గాయకుడు పుట్టా పెంచల్దాస్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో పెంచల్దాస్ ఆలపించిన జానపద గేయం ఉర్రూతలూగించింది. ‘దారి చూడు దుమ్ము చూడు మామ.. దున్న పోతుల బేరే చూడూ.. కమలపూడి కమలపూడి కట్టమిందా మామ.. కన్నె పిల్లల జోరే చూడు.. కమలపూడి కట్టమిందా మామ..’ అంటూ సాగే ఈ పాటలో మాస్ అపీల్ ఉండడంతో పాపులర్ అయింది. పాటకు తగ్గట్టు హీరో నాని లుంగీ కట్టుకుని చేసిన మాస్ డ్యాన్స్ అదరగొట్టింది. ఈ పాటలో గాయకుడు పెంచల్దాస్ కూడా నటించడం విశేషం. ఆ పాట తర్వాత యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవిందసమేత వీరరాఘవ సినిమాకు కూడా చక్కని పాట పెంచల్దాస్ అందించారు. ఈ చిత్రంలో ‘ఊరికి ఉత్తరాన దారీకి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా … రెడ్డెమ్మ తల్లి , చక్కానైన పెద్దా రెడ్డెమ్మా....
- [శ్రీవారి ఆలయ నిర్మాణం..Tirupathi](https://teluguwonders.com/tirupathi-history/): శ్రీవారి ఆలయ నిర్మాణం.. క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి 1 వ ప్రాకారం :- మహాద్వార గోపురం :- (ఇత్తడి వాకిలి)* శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే …. ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం. పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. దీనినే తమిళంలో ”పెరియ తిరువాశల్” అని కూడా అంటారు. అనగా *పెద్దవాకిలి అని అర్థం. ఈ ప్రధాన...
- [రెండుసార్లు అధ్యక్ష పదవి వెక్కిరింతలు:జో బైడెన్జో బైడెన్](https://teluguwonders.com/us-new-president/): *మధ్య తరగతి మహారేణువు!* *వికసించిన కృష్ణకమలం* *మధ్య తరగతి మహారేణువు!* *నత్తితో మాటలు సరిగ్గా వచ్చేవి కావు… * *నట్టుగాడని దోస్తులంతా ఎగతాళి చేసేవారు!* *రెండుసార్లు అధ్యక్ష పదవి వెక్కిరింతలు…!* *పెళ్ళయిన కొన్నాళ్ళకే భార్య… చేతికొచ్చాక కొడుకు మరణాలు!…* *కింకర్తవ్యం?* *ఇలా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని…జీవితాన్ని నిలబెట్టుకొని చరమాంకంలో… 77 ఏళ్ళ వయసులో ప్రపంచ పెద్దన్నలాంటి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న _జో బైడెన్…._ జీవన ప్రస్థానంలో ఎన్నో ఆదర్శాలు… అవమానాలు…* *ఆనందాలు… వెరసి బలమైన కుటుంబ అనుబంధాలు!* 50 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, రెండుసార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా చేసినా జో బైడెన్ ఎంత పేరు సంపాదించారో తెలియదుగానీ… ట్రంప్ను ఎదుర్కొని దేశ విదేశాల్లో ఇప్పుడందరి దృష్టిలో పడ్డారు! 77 ఏళ్ళ బైడెన్ అమెరికాకు అత్యంత పెద్దవయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించబోతున్నారు._ *ముచ్చటగా మూడోసారికి…* నిజానికి అధ్యక్ష పదవిపై బైడెన్ మనసు పడటం ఇదే తొలిసారి కాదు. ఇప్పుడు ఘనవిజయం సాధించిన...
- [*జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్](https://teluguwonders.com/fasttag/): *జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్* దిల్లీ: దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2017 డిసెంబర్ 1 కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి. 2021 జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని 2017 నుంచి కేంద్రం అమలు చేస్తోంది. 2019 అక్టోబర్లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది....
- [పోరాడి ఓడిన బెంగళూరు](https://teluguwonders.com/hyderabad-at-qualifier-2/): *హైదరాబాద్.. హమ్మయ్యా!* *ఉత్కంఠ పోరులో జయకేతనం* *పోరాడి ఓడిన బెంగళూరు* *గట్టెక్కించిన విలియమ్సన్, హోల్డర్* *బౌలర్లు ఎప్పట్లాగే రాణించారు. కానీ బ్యాటింగ్లో సాహా అందుబాటులో లేడు. వార్నర్ విఫలమయ్యాడు. మనీష్ పాండే కూడా మధ్యలో కాడి వదిలేశాడు. అయినా సరే.. సన్రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. చిన్న లక్ష్యమే అయినా చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కేన్ విలియమ్సన్, జేసన్ హోల్డర్ల పోరాటంతో హైదరాబాద్ గట్టెక్కింది. ఐపీఎల్-13 లీగ్ దశ చివర్లో గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్కు అర్హత సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఎలిమినేటర్లోనూ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. బౌలర్లు మరోసారి అదరగొట్టిన వేళ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రెండో క్వాలిఫయర్కు అర్హత సాధించింది. చేసింది 131 పరుగులే అయినా.. బెంగళూరు చివరి వరకు పోరాడిన తీరు ప్రశంసనీయం.* _ఐపీఎల్-13 ప్లేఆఫ్ ఆశలు సన్నగిల్లిన సమయంలో వరుసగా మూడు ఘనవిజయాలతో ముందంజ వేసిన సన్రైజర్స్.. జైత్రయాత్రను కొనసాగించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన...
- [ఇకపై వాట్సాప్ ద్వారా చెల్లింపులు](https://teluguwonders.com/whatsapp-payment-app/): *ఇకపై వాట్సాప్ ద్వారా చెల్లింపులు* దిల్లీ: వాట్సాప్ వినియోగదారులకు శుభ వార్త. ఇకపై ఈ మెసేజింగ్ యాప్ నుంచి డబ్బులు పంపుకోవడం, పేమెంట్స్ వంటివి చేసుకోవచ్చు. వాట్సాప్లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) గురువారం వెల్లడించింది. కాగా.. కేంద్రం అనుమతులపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జుకర్ వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. *ఎలాంటి ఛార్జీలు లేవు: జుకర్* ‘యూపీఐ(యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)తో భారత్ ప్రత్యేకత సాధించింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఇలాంటి ఘనత సాధించిన తొలి దేశం భారతే. ఇందులో మేము కూడా భాగస్వాములు కావడం.. డిజిటల్ ఇండియాకు మా వంతు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా...
- [89 ORIGINAL RECIPES FOR COFFEE LOVERS](https://teluguwonders.com/8727-2/): 89 ORIGINAL RECIPES FOR COFFEE LOVERS Coffee Lovers Recipes – Have Fun! 1. Alexander Espresso Ingredients: • 1 cup Cold water • 2 tb Ground espresso coffee • ½ Cinnamon stick (3″ long) • 4 ts Crème de Cacao • 2 ts Brandy • 2 tb Whipping cream, chilled • Grated semisweet chocolate to garnish How To: Break out your espresso machine for this one or just make really strong coffee with a small amount of water. Break cinnamon stick into small pieces and add to hot espresso. Allow to cool for 1 minute. Add crème de cacao and brandy,...
- [అపరిశుభ్రత వల్లే భారత్లో కరోనా తగ్గింdi](https://teluguwonders.com/csir/): ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మనదేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. భారతదేశంలో కరోనాను తట్టుకొనే ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలో కరోనా ఎలా అదుపులోకి వచ్చింది అనే విషయంపై సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లోని భారతీయ సైంటిస్టులు అధ్యయనం చేశారు. అయితే భారత్లో ఇప్పటికే పరిశుభ్రత చాలా తక్కువగానే ఉంటుంది. విదేశాలతో పోల్చుకుంటే భారతీయులకు నిర్లక్ష్యం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పారబోయడం ఇక్కడ కామన్. అయితే ఈ అపరిశుభ్రత వల్లే భారత్లో కరోనా తగ్గిందని.. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యధిక జనభా ఉన్న భారత్లో శానిటైజేషన్ ప్రతి రోజు నిర్వహించడం సాధ్యం కాదు. అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో కాలుష్యమైన గాలినే పీలుస్తున్నారు. గాలి కాలుష్యం కారణంగా ప్రతి ఏడాదిలో సగటున 1.2 మిలియన్ల మంది భారతీయులు మృత్యువాత...
- [దంచేసి దర్జాగా* *క్వాలిఫయర్-1లో దిల్లీ చిత్తు చిత్తు](https://teluguwonders.com/ipl-mumbai-update/): *దంచేసి దర్జాగా* *క్వాలిఫయర్-1లో దిల్లీ చిత్తు చిత్తు* *ఐపీఎల్-13 ఫైనల్లో ముంబయి* *మెరిసిన సూర్య, కిషన్* *నిప్పులు చెరిగిన బుమ్రా, బౌల్ట్* _మామూలు ఆధిపత్యం కాదది. బ్యాటుతో పెను విధ్వంసం.. బంతితో వీర విజృంభణం. టైటిల్ నిలబెట్టుకునే దిశగా డిఫెండింగ్ ఛాంపియన్ మరో అడుగు ముందుకేసింది. కాస్తయినా కనికరం లేకుండా విరుచుకుపడ్డ ముంబయి ఇండియన్స్.. దిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చిత్తుగా ఓడిస్తూ అలవోకగా ఐపీఎల్-13 ఫైనల్కు దూసుకెళ్లింది. ఒడుదొడుకులు ఎదురైనా తమ బ్యాటింగ్ బలాన్ని చాటుతూ మొదట భారీ స్కోరు సాధించిన ముంబయి.. బౌలింగ్ వాడిని చూపిస్తూ దిల్లీని హడలెత్తించింది. సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పరుగుల వరద పారిస్తే.. బుమ్రా, బౌల్ట్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు. ముంబయి ఆధిపత్యానికి దాసోహమన్న దిల్లీకి ఫైనల్ చేరుకునేందుకు ఇంకో అవకాశముంది._ నాలుగుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం క్వాలిఫయర్-1లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన...
- [యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ ఖరీదైన బైక్ను కొనుగోలు చేసిన యువకుడి](https://teluguwonders.com/gold-wing-honda/): హోండా గోల్డ్ వింగ్ హోండా యొక్క అతిపెద్ద మరియు అత్యంత ఖరీదైన బైకులలో ఒకటి. ఈ బైక్ భారతదేశంలో కనిపించడం చాలా అరుదైన విషయం. దీనికి ప్రధాన కారణం ఈ బైక్ యొక్క ఖరీదైన ధర. ఈ బైక్ ధర భారతదేశంలోని అనేక టాప్ ఎండ్ కార్ల కంటే ఎక్కువ. మల్లు ట్రావెలర్స్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ ఖరీదైన బైక్ను కొనుగోలు చేసిన యువకుడి గురించి పోస్ట్ చేశాడు. యూట్యూబర్ తన దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కలను నిజం చేసుకున్నాడు. యూట్యూబర్స్ హోండా గోల్డ్ వింగ్ బైక్ అతను ఒడిశా నివాసి నుండి కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ బైక్. ఈ యూట్యూబర్ కేరళలో నివసిస్తున్నారు. బైక్ యొక్క కొత్త మోడల్ ధర 28.5 లక్షలు. బైక్ యొక్క సౌకర్యం మరియు అధునాతనత ఫీచర్స్, ఈ బైక్ ధర చాలా ఎక్కువ ధర కలిగి ఉంది. యూట్యూబర్...
- [రెండోసారి తిరిగి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టని నేతలు](https://teluguwonders.com/america-president-missed-second-time/): వాషింగ్టన్: అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడిగా గెలవడమంటే అంతతేలికైన విషయమేమీ కాదు. తమ పార్టీ అనుసరిస్తున్న విధానాలను, అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత చేయబోయే పనులను ముందుగానే అమెరికన్లకు వివరించి వారి విశ్వాసాన్ని, మనసు గెలుచుకోవాలి. 1789లో మొదలైన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రస్థానంలో ఇప్పటివరకు 45మంది అధ్యక్షులు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం 46వ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. అయితే, ఈ 231ఏళ్ల కాలంలో వరుసగా రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన నేతలు చాలా మంది ఉండగా, కేవలం కొందరు మాత్రమే వరుసగా రెండోసారి గెలుపొందడంలో విఫలమయ్యారు. ఇలా ఇప్పటివరకు కేవలం పదిమంది మాత్రమే వరుసగా రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టలేకపోయారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వ్యక్తి, గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టే అవకాశం ఉంటుంది. ఇలా ఇప్పటివరకు 45మంది ఈ అధ్యక్ష పీఠాన్ని చేపట్టారు. కేవలం...
- [New traffic rules in Hyderabad](https://teluguwonders.com/new-traffic-rules-in-hyderabad/): హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్ను అమలులోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేయనున్నారు. ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్.. సిగ్నల్ జంపింగ్కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే ఈ రూల్స్ను సైబరాబాద్ పోలీసులు అమలు చేస్తున్నారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించి… చలానాన్లు కట్టుకుందామంటే సరిపోదు. మారిన ట్రాఫిక్ రూల్స్ను పాటించకపోతే… జీవితాంతం బండి నడిపే అవకాశాన్ని కోల్పోతారు. చలాన్లతో పాటు లైసెన్ల రద్దు వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్ వెల్లడించారు. ఇంక ఏమన్నారంటే : –⇒ ‘రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే ట్రాఫిక్ ఉల్లంఘనలే కారణం.⇒ మొదటిసారి చేస్తే..మూడు నెలల వరకు ట్రాఫిక్ లైసెన్స్ సస్పెండ్, మళ్లీ అదే ఉల్లంఘన...
- [*ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు](https://teluguwonders.com/lrs-verification/): *ఇక పరిష్కార ప్రక్రియ* *ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు * *రుసుం చెల్లింపునకు గడువు జనవరి 31* హైదరాబాద్: రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలకశాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంచనాలను మించి 25.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో 10.8 లక్షలు, పురపాలక సంఘాల్లో 10.6 లక్షలు, నగరపాలక సంస్థల్లో 4.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. సంబంధిత ప్లాటు లేదా లేఅవుట్ నిబంధనల మేరకు ఉందా? లేదా? నిర్ధారించుకుంటారు. నిబంధనల మేరకు ఉంటే ఎల్ఆర్ఎస్ కోసం నిర్దేశించిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారమిస్తారు. రుసుం చెల్లించిన తర్వాత పురపాలక సంఘాల్లో కమిషనర్లు, గ్రామపంచాయతీల్లో కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ క్రమబద్ధీకరిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనకు పురపాలక సంఘాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు....
- [*AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత](https://teluguwonders.com/25-private-schools-are-banned/): *AP: 25 ప్రైవేటు పాఠశాలలు మూత* *ఆంద్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు* అమరావతి: రాష్ట్రంలో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక సదుపాయాలు లేవని… వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. *అనుమతులు రద్దు చేసిన పాఠశాలల వివరాలు జిల్లాల వారీగా..* * *శ్రీకాకుళం* : కొత్తవలసకు చెందిన దిస్టార్ స్కూల్, శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్కు చెందిన శ్రీచైతన్య టెక్నో కరికులం స్కూల్, కిల్లిపాలేనికి చెందిన గీతాంజలి స్కూల్, శ్రీకాకుళంలోని చిన్నమండలవీధికి చెందిన రవీంద్రభారతి స్కూల్, నరసన్నపేటకి చెందిన నారాయణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ (ఈఎమ్హెచ్ఎస్) * *విజయనగరం* : జిల్లా కేంద్రంలో నారాయణ ఈఎమ్హెచ్ఎస్, ధర్మపురి రోడ్డులో ఉన్న శ్రీ చైతన్య స్కూల్, బొబ్బిలిలోని రవీంద్రభారతి స్కూల్ * *విశాఖపట్నం* : అనకాపల్లి ఊడపేటలోని కృష్ణవేణి ఈఎమ్హెచ్ఎస్, అనకాపల్లి విద్యుత్నగర్లోని...
- [‘నో షేవ్ నవంబర్’ కథేంటీ?](https://teluguwonders.com/no-shave-november/): *‘నో షేవ్ నవంబర్’ కథేంటీ?* నవంబర్ వచ్చిందంటే చాలు.. పలువురు యువకులు గడ్డం తీసేయడానికి అసలు ఒప్పుకోరు. గడ్డం ఎందుకు పెంచుకుంటున్నావ్ అని అడిగితే.. ‘నో షేవ్ నవంబర్’ అనేస్తారు. ఈ నెల మొత్తం బ్లేడ్, ట్రిమ్మర్లకు పని చెప్పకుండా గడ్డాన్ని పెంచుకుంటారు. గత కొన్నేళ్లుగా ఇదో సంప్రదాయంగా మారిపోయింది. ఇంతకీ అసలు ఈ ‘నో షేవ్ నవంబర్’ ఉద్దేశం ఏంటి? ఎవరు దీన్ని ప్రారంభించారు? *తెలుసుకుందాం పదండి..* 2009 నుంచి ‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఎవరైనా సరే ఈ ఒక్క నెల గడ్డం తీసేయకూడదు. గడ్డం తీసేయడానికి, స్టైల్గా మార్చుకోవడానికి అయ్యే ఖర్చులు మిగిల్చి ఆ డబ్బును ఏదైనా క్యాన్సర్ బాధితులను ఆదుకునే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనేది దీని లక్ష్యం. ఈ ‘నో షేవ్ నవంబర్’ సంప్రదాయాన్ని అమెరికాకు చెందిన మాథ్యూ హిల్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన ఎనిమిది మంది సంతానం ప్రారంభించారు. 2007లో మాథ్యూ హిల్ క్యాన్సర్తో...
- [ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన లో మూడో స్థానంలో](https://teluguwonders.com/ap-at-3rd-place/): జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. మేనిఫెస్టో లో ఇచ్చిన హామీల ను నెరవేరుస్తూ మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి గా ప్రస్తుతం పేరు సంపాదించుకున్నారు. అంతే కాదు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అంతే కాదు అందరికీ మెరుగైన విద్య ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పేద విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించేందుకు అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్ సర్కార్.. ఇక ఆ తర్వాత జగనన్న విద్యా కానుక ద్వారా ప్రజలకు కావాల్సిన అన్ని వస్తువులను పంపిణీ చేశారు… అంతేకాకుండా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్...
- [ఇక పబ్జీ ఆడలేరు](https://teluguwonders.com/pubg/): *ఇక పబ్జీ ఆడలేరు* *భారత్లో సేవల రద్దు* దిల్లీ: ఆన్లైన్ వార్గేమ్ పబ్జీ కథ భారత్లో ముగిసిపోయినట్లే. ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం నుంచి భారత్లో తమ సేవలను రద్దు చేసుకుంటున్నట్లు సంబంధిత సంస్థ టెన్సెంట్ గేమ్స్ ప్రకటించింది. దేశ భద్రత దృష్ట్యా పబ్జీ మొబైల్ వెర్షన్లను భారత ప్రభుత్వం రెండు నెలల కిందట నిషేధించింది. అయితే, అంతకుముందు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులకు మాత్రం ఈ గేమ్ని ఆస్వాదించే వెసులుబాటు ఉండేది. తాజా నిర్ణయంతో ఈ గేమ్కి పూర్తిగా తెరపడింది. ‘‘వినియోగదారుల సమాచార భద్రతే అత్యంత ముఖ్యం. భారత డేటా భద్రత చట్టాలను మేం పాటించాం. ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అక్టోబరు 30నుంచి పబ్జీ సేవలను టెన్సెంట్ నిలిపివేస్తోంది’’ అని పబ్జీ మొబైల్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేసింది.
- [ఇండేన్ గ్యాస్ బుకింగ్కు ఒకే ఫోన్ నంబర్ . 77189 55555.](https://teluguwonders.com/indane-gas-booking-number/): * పటమట, న్యూస్టుడే: ఇండేన్ గ్యాస్ సిలిండర్ (ఎల్పీజీ) రీఫిల్ బుకింగ్కు దేశవ్యాప్తంగా ఒకే ఫోన్ నంబర్ను నవంబరు1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎల్పీ ఫుల్జిలే తెలిపారు. విజయవాడ భారతీనగర్లోని ఐఓసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 77189 55555 నంబర్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. 75888 88824 నంబర్కు వాట్సప్ చేయడం ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చని వివరించారు.
- [7న పీఎస్ఎల్వీ-సి49 ప్రయోగం](https://teluguwonders.com/pslv-c49/): శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నవంబరు 7న మధ్యాహ్నం 3.02 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సి49 ను ప్రయోగించనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ మేరకు రాకెట్ సన్నద్ధత సమావేశంలో బుధవారం శాస్త్రవేత్తలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ఎల్వీ-సి49 ద్వారా మన దేశానికి చెందిన ఈవోఎస్-01(రీశాట్-2బీఆర్2)తోపాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ దఫా మీడియాను అనుమతించబోమని, సందర్శకుల గ్యాలరీనీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాహకనౌక 4 దశల పనులు చివరి దశలో ఉన్నాయి.
- [సెక్స్వర్కర్లను గుర్తించలేరా!*](https://teluguwonders.com/sex-workers/): * యూపీ సర్కారుపై సుప్రీం అసహనం* *ఇతర రాష్ట్రాలూ రేషన్ ఇవ్వాలని సూచన* దిల్లీ: కొవిడ్-19 సంక్షోభ సమయంలో జీవనోపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్లకు ఉచిత రేషన్ పంపిణీ చేయాలని జారీ చేసిన ఆదేశాల మేరకు లబ్ధిదారులను గుర్తించడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది మరొకరి జీవనానికి సంబంధించిన సమస్య కాబట్టి, ఆలస్యం తగదని వ్యాఖ్యానించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషను (నాకో) గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఉచిత రేషను పంపిణీ చేయాలంటూ సెప్టెంబర్ 29న తాను జారీ చేసిన సూచనలను అమలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర్వుల అమలుకు నాలుగు వారాల సమయం ఇచ్చినా చేయకపోతే.. అది రాష్ట్రాల అసమర్థతను సూచిస్తుందని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలోని 8 జిల్లాల కలెక్టర్ల నుంచి...
- [ఆరోగ్య సేతుని ఎవరు క్రియేట్ చేశారు?](https://teluguwonders.com/who-created-aarogya-setu-app/): *ఆరోగ్య సేతుని ఎవరు క్రియేట్ చేశారు?* కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్, శానిటైజర్తో పాటు ఆరోగ్య సేతు యాప్ కూడా తప్పనసరిగా మారింది. మిలియన్ల మంది భారతీయులు తమ మొబైల్ ఫోన్లలో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్ని ఎవరు క్రియేట్ చేశారనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆరోగ్య సేతు వెబ్సైట్లో దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిందని చూపెడుతుంది. అయితే ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా ఈ రెండు శాఖలు యాప్ని ఎవరు సృష్టించారో తెలియదనే సమాచారం ఇచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర సమాచార కమిషన్ యాప్ని ఎవరు సృష్టించారనే దానిపై “తప్పించుకునే సమాధానాలు” ఇవ్వడంతో ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అధికారులు సమాచారాన్ని తిరస్కరించడాన్ని అంగీకరించము అని స్పష్టం చేసింది. ‘యాప్ని ఎవరు క్రియేట్ చేశారు.. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనే దాని గురించి...
- [శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం](https://teluguwonders.com/pavan-huge-donation-for-telangana/): శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.ఈ మేరకు బుధవారం రాత్రి వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు, వరదలు తోడయ్యాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పాలవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా లేనంత వర్షపాతం దేశం మొత్తం చూసింది. తెలంగాణలో దీని తాకిడి మరింత ఎక్కువగా ఉంది. చాలామంది జీవన విధానం చిన్నాభిన్నం అయింది. హైదరాబాదులో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఆస్తి నష్టం జరిగింది....
- [అధికారికంగా సాగే బెట్టింగ్!](https://teluguwonders.com/official-betting-dream11/): ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా క్రికెట్ మజా గురించి చర్చించే వాళ్ల కన్నా బెట్టింగ్ మీదే జనాల కాన్సన్ ట్రేషన్ ఎక్కువగా నడుస్తూ ఉండటం గమనార్హం. క్రికెట్ లో ఆస్వాధించేంత మజా ఉంది. అయితే జనాలు దీంతో సంతృప్తి చెందుతున్నట్టుగా లేరు. అందరూ కాకపోయినా కొందరు క్రికెట్ మ్యాచ్ లకు సమాంతరంగా బెట్టింగులు వేసుకుంటూ కొత్త మజాను ఆస్వాధిస్తున్నారు. దాన్ని మజా అనడం కన్నా జూదం అనడం మంచిది. దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ క్రికెట్ బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. మ్యాచ్ ల ఫలితాలతో మొదలుపెడితే ప్రతి ఓవర్ కూ, ప్రతి బంతికీ బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. దశాబ్దాల నుంచే ఇండియాల ఈ తరహా బెట్టింగులు సాగుతూ ఉన్నాయి. అవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఐపీఎల్ సీజన్ వస్తే పంటర్లకు పండగ అవుతోంది. వీళ్లు చాలా ముదిరిపోయారు. ఐపీఎల్ తో ఆగడం లేదు. విదేశీ క్రికెట్...
- [ఆ డామేజ్ కి ఇన్సూరెన్స్ కవర్ ఉందా లేదా](https://teluguwonders.com/car-insurance/): భారీ వర్షాలతో నీట మునిగిన వాహనాలు కవరేజీ కోసం ప్రయత్నిస్తున్న యజమానులు ప్లాన్ను సరిచూసుకున్నాకే దరఖాస్తు: సంస్థలు హైదరాబాద్: కురిసింది చిన్నవాన కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వరదలు నదుల్లా పొంగాయి. రోడ్డు మీదున్న కార్లు, లారీలు, బస్సులు కూడా కొట్టుకెళ్లిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోనైతే వాహనాలు కనిపించకుండా మునిగిపోయాయి. కొన్ని వాహనాలు చిన్న రిపేర్లతో బయటపడితే, మరికొన్ని వాహనాలకు మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. దీంతో యజమానులు ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ ప్లాన్ను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని, ఎంత వరకు కవరేజీ ఉన్నదో చూసుకున్నాకే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్ దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. వరద పూర్తిగా తగ్గిపోయి, అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పూర్తైతే దరఖాస్తుల సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది’ అని బజాజ్ అలియాంజ్ ఇన్సూరెన్స్ మోటర్ ఓడీ క్లెయిమ్స్ హెడ్ పద్మనాభ చెప్పారు. ఇంజిన్కు సైతం...
- [హైదరాబాద్ లో బంగారం ధరలు](https://teluguwonders.com/gold-price-today-hyderabad/): మూడురోజులుగా తగ్గుదల బాటలో ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (17.10.2020) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు మూడురోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న వెండి ధరలు ఈరోజు పైకెగాశాయి. హైదరాబాద్ లో బంగారం ధరలు.. హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (17.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు తగ్గి 48,530 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 190 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,940 రూపాయలుగా నమోదు అయింది. వెండి ధరలు పైకి.. బంగారం ధరలు స్వల్ప పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా ఈరోజు పై చూపులు...
- [చూడ్డానికి చిన్నగా కనిపించినప్పటికీ దీని రుచి అమోఘం](https://teluguwonders.com/chiramenu/): వంటలకు గోదావరి జిల్లాలు ప్రసిద్ధి. ఇక అక్కడ దొరికే చేపల గురించి తలచుకుంటే చాలు నోరూరాల్సిందే. ఆ పక్కనే వున్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఇప్పుడు చీరమేను సందడి చేస్తోంది. ముందుగా అక్టోబరు రెండో వారంలోనే కనిపించింది. చూడ్డానికి చిన్నగా కనిపించినప్పటికీ దీని రుచి అమోఘం. గ్లాసు, తవ్వ, సేరు, క్యారేజీ, బిందెలు, బకెట్లలో కొలిచి అమ్ముతుంటారు. యానాంలో సేరు చీరమేను రూ.3 వేలు నుంచి రూ.4 వేలు పలుకుతోంది. అయినా లెక్క చేయకుండా భోజనప్రియులు ఆ చేపల కోసం ఎగబడుతున్నారు. వీలైతే ఒక్కసారి మీరూ రుచి చూడండి బాస్!
- [*హైదరాబాద్: 3 రోజులు బయటకు రావొద్దు](https://teluguwonders.com/red-alert-hyderabad/): *హైదరాబాద్: 3 రోజులు బయటకు రావొద్దు* *జీహెచ్ఎంసీ అత్యవసర సేవల నంబర్లు ఇవే* హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జల దిగ్బంధం అయ్యాయి. దాదాపుగా 1500 కాలనీల్లో నడుము లోతు వరకు వరద నీరు చేరిందని తెలిసింది. వీధులు, కాలనీల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ – 90001 13667, 97046 01866, జీహెచ్ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్ఎంసీ విద్యుత్ శాఖ- 94408 13750, ఎన్డీఆర్ఎఫ్ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నంబర్లను సంప్రదించాలని...
- [*అంతరిక్షం చప్పుడు వింటారా](https://teluguwonders.com/%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%82-%e0%b0%9a%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%9f%e0%b0%be/): *అంతరిక్షం చప్పుడు వింటారా!* *పై వీడియో లో ఉంది* వాషింగ్టన్: అంతరిక్షంలోని అద్భుతాలను వీక్షించాలని, వాటి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆస్తకి ఉంటుంది. అందుకు తగ్గట్టే నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఆశ్చర్యపర్చే దృశ్యాలను నెట్టింట్లో ఉంచుతుంది. వాటి ద్వారా అంతరిక్షం గురించి కాస్త అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. అయితే, ఈసారి మాత్రం నాసా హబుల్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన దృశ్యాల్లో మనకు ఒకరకమైన శబ్దం కూడా వినిపిస్తోంది. _‘హబుల్ అబ్బురపరిచే అంతరిక్ష దృశ్యాలను మన ముందుకు తీసుకువచ్చింది. వాటితో కళ్లకే కాదు, ఇతర ఇంద్రియాలకు గొప్ప అనుభవం కలగనుంది! అంతరిక్షంలో శబ్దం లేదని భావించినప్పటికీ ఇదో కొత్త అనుభవం. 30 నుండి 1,000 హెర్ట్జ్ వరకు ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీ చిత్రం దిగువ నుండి పైకి మారుతుంది. ’ అంటూ నాసా ఓ వీడియోను షేర్ చేసింది. ఇది నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే 2.5 లక్షల మంది దీన్ని...
- [నివాస అడ్వాన్స్.. 2 నెలల అద్దెను మించరాదు](https://teluguwonders.com/new-rent-rules/): *నివాస అడ్వాన్స్.. 2 నెలల అద్దెను మించరాదు* *యజమాని, అద్దెకుండేవారి హక్కులు, బాధ్యతలపై అందుబాటులోకి అద్దె చట్టం-2020 ముసాయిదా* *అక్టోబర్ 31 వరకూ అభిప్రాయాలకు అవకాశం* హైదరాబాద్: యజమానులు, అద్దెకు ఉండేవారి మధ్య వివాదాలకు తావులేకుండా అద్దెచట్టం-2020 ముసాయిదాను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అద్దె చట్టానికి తుదిరూపునిచ్చే నేపథ్యంలో ఈ నెల 31 లోపు అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ క్రమంలో ముసాయిదాను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర పురపాలకశాఖ.. తమ సూచనలను ఈ మెయిల్ ద్వారా పంపాలని ప్రజలను కోరింది. *ముఖ్యాంశాలు:* * రాతపూర్వక ఒప్పందంతోనే అద్దెకు తీసుకోవాలి * నివాస ప్రాంతాల అడ్వాన్స్ రెండు నెలల అద్దెకు మించకూడదు * నివాసేతర ప్రాంతాలకు డిపాజిట్ గరిష్ఠంగా 6నెలల అద్దెకు మించరాదు * వాణిజ్య ఆవాసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి * వివాదాల పరిష్కారానికి ఫాస్ట్ట్రాక్ జ్యుడిషియల్ యంత్రాంగం ఏర్పాటు * యజమాని, లబ్ధిదారు మధ్య అనుబంధ ఒప్పందాన్ని అమలు చేయకుండా సబ్లెట్టింగ్కు...
- [ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే 'మోదీ-జగనన్న విద్యా కానుక' అనడం సమంజసమన్నారు](https://teluguwonders.com/pavan-comments-on-ysrcp/): అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్న విద్యాకానుక’ పథకంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ పథకాన్ని జగనన్న విద్యా కానుక అనే కంటే ‘మోదీ-జగనన్న విద్యా కానుక’ అనడం సమంజసమన్నారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం మాత్రమే భరిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులకు తదితరాలకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులు వెచ్చిస్తోందంటూ ట్వీట్ చేశారు. కేంద్రం, రాష్ట్రం దేనికెంతెంత ఖర్చు చేస్తోందో సంబంధిత వివరాలను పొందుపరిచారు. మరోవైపు ఈ పథకం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతోందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇది వరకే మీడియాకు వెల్లడించారు. పథకం విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వివరాలతో సహా ట్వీట్ చేయడం గమనార్హం.
- [*మాస్క్ ఉంటేనే సరుకులు, మందులు, ఎరువులు](https://teluguwonders.com/%e0%b0%ae%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d%e2%80%8c-%e0%b0%89%e0%b0%82%e0%b0%9f%e0%b1%87%e0%b0%a8%e0%b1%87-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae/): 3 rules for carona
- [*ఏ అంతస్తులోనైనా తనఖా](https://teluguwonders.com/new-rules/): *ఏ అంతస్తులోనైనా తనఖా..* *10% నిర్మిత ప్రాంతం తనఖా నిబంధనల్లో కీలక మార్పులు* *ప్రస్తుతం గ్రౌండ్, ఒకటి, రెండో అంతస్తుల్లోనే తనఖాకు అనుమతి* హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల కోసం ఇకపై ఏ అంతస్తులోనైనా 10 శాతం నిర్మిత స్థలాన్ని అనుమతులు జారీ చేసే విభాగానికి తనఖా పెట్టవచ్చు. ఈ మేరకు భవన నిర్మాణ నియమావళి (జీవో 168)కి సవరణలు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం… నిర్మించనున్న భవనంలోని గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలో 10% నిర్మిత ప్రాంతాన్ని అను మతులు జారీ చేసే ప్రభుత్వ యం త్రాంగం (పురపాలిక) పేరుతో తనఖా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఖాళీ స్థలాల్లో లేదా పాత భవనాలను కూల్చి వేసి ఆ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించడానికి ఆయా స్థలాల యజమానులతో డెవలపర్లు ఒప్పందం చేసుకుంటుంటారు. ఈ...
- [*అమెజాన్’లో రైలు టికెట్లు.. 10% డిస్కౌంట్](https://teluguwonders.com/amazon-offers/): *అమెజాన్’లో రైలు టికెట్లు.. 10% డిస్కౌంట్* *ఐఆర్సీటీసీతో కుదిరిన ఒప్పందం* *మొదటిసారి బుక్ చేసుకునే వారికి 10% రాయితీ* *ప్రైమ్ సభ్యులకు 12 శాతం వరకు డిస్కౌంట్* అమరావతి: రైల్వే ప్రయాణికులకు త్వరలోనే అమెజాన్ పేయాప్ ద్వారా సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఐఆర్సీటీసీ, అమెజాన్ మధ్య టికెట్ల బుకింగ్కు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే అమెజాన్ పేయాప్ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అమెజాన్ పే యాప్ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్ చేసుకునే వారికి 10 శాతం నగదు రాయితీ లభించనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 12 శాతం వరకు రాయితీ ఉంటుంది. కాగా రైల్వే అధికారులు ఈ–కామర్స్ కంపెనీలతో సరుకు రవాణాకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోనున్నారు. త్వరలోనే ఫ్లిప్ కార్ట్ కంపెనీ దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం కుదుర్చుకోనుంది. *అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్* *అక్టోబర్ 17న ప్రారంభం* న్యూఢిల్లీ: పండుగ సీజన్...
- [ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్](https://teluguwonders.com/tcs-crossed-accenture/): *ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్* *యాక్సెంచర్ను అధిగమించేసింది* దిల్లీ: టీసీఎస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. యాక్సెంచర్ను వెనక్కినెట్టి ఈ ఘనత సాధించింది. గురువారం టీసీఎస్ షేరు దూకుడుతో సంస్థ మార్కెట్ విలువ రూ.10,59,973.63 కోట్లకు చేరింది. డాలర్లలో ఈ విలువ 144.73 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం యాక్సెంచర్ మార్కెట్ విలువ 142.4 బి.డాలర్లుగా ఉంది. దీంతో మార్కెట్ విలువపరంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో టీసీఎస్ అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. యాక్సెంచర్ రెండో స్థానానికి దిగివచ్చింది. 110.5 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఐబీఎం మూడో స్థానంలో ఉంది.
- [*యాప్ డెవలపర్ల కోసం రూ.10 కోట్ల పెట్టుబడి](https://teluguwonders.com/paytm-new-play-store/): *యాప్ డెవలపర్ల కోసం రూ.10 కోట్ల పెట్టుబడి* *మినీ యాప్ స్టోరులో పది లక్షల యాప్లు: పేటీఎం* హైదరాబాద్: భారతీయ యాప్ డెవలపర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చే లక్ష్యంతోనే ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోరును ప్రారంభించినట్లు పేటీఎం తెలిపింది. తన యాప్స్టోరు పనితీరు గురించి వివరించేందుకు గురువారం ఏర్పాటు చేసిన దృశ్యమాధ్యమ సమావేశంలో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ.. భారతీయ యాప్ డెవలపర్లు ఎక్కువగా గూగుల్పై ఆధారపడటంతో.. ఆ సంస్థ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు 30శాతం కమీషన్ ఇవ్వాలంటూ ‘టోల్ కలెక్టర్’గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గూగుల్ ఈ రుసుమును వసూలు చేసే గడవు తేదీ లోపు 10లక్షలకు పైగా యాప్లను తమ మినీ యాప్ స్టోర్ కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. రూ.10 కోట్ల పెట్టుబడిని యాప్ల కోసం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఇప్పటికే డెకాథ్లాన్, డోమినోస్ పిజ్జా, ఫ్రెష్మెనూ, నెట్మెడ్స్, నోబ్రోకర్, ఓలావంటి 300...
- [ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్](https://teluguwonders.com/top-virus-jokers/): *ఈ 17 యాప్స్.. వెరీ వెరీ డేంజరస్* *’జోకర్’ మాల్వేర్ను గుర్తించిన గూగుల్* *మొబైళ్ల నుంచి అన్ఇన్స్టాల్ చేయకపోతే ముప్పు ఖాయం* న్యూఢిల్లీ: గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ యాప్ పడితే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్కి భారీ ముప్పు ఖాయమని హెచ్చరిస్తున్నారు. యాప్స్ ద్వారా మొబైల్లోకి ఎంటరయ్యే కొన్ని రకాల వైరస్, మాల్వేర్లు ఇట్టే విడిచిపెట్టవని, ‘జోకర్’ మాల్వేర్ కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. ‘జోకర్’ మాల్వేర్ అత్యంత ప్రమాదకరమైనదని టెక్ నిపుణలు చెబుతున్నారు. 2017 నుంచి ఇది అనేక మొబైళ్లను ముప్పుతిప్పలు పెడుతోంది. ఒక్కసారి ఈ ‘జోకర్’ బారిన పడితే మీ మొబైల్ ఇక మీ మాట వినదు. మొబైల్లోని కాంటాక్ట్స్ను, మెసేజులను చదవడంతోపాటు ఓటీపీలను కూడా ఈ మాల్వేర్ యాక్సెస్ చేయగలదు. తద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును కూడా...
- [రోడ్డు పక్కన చిరుతిళ్లు.. ఇక ఇంటివద్దకే](https://teluguwonders.com/streat-foot-to-home-delivery-using-swiggy/): *రోడ్డు పక్కన చిరుతిళ్లు.. ఇక ఇంటివద్దకే!* *స్విగ్గీతో కేంద్రం ఒప్పందం.. ఇక ఇంటి వద్దకే స్ట్రీట్ ఫుడ్* దిల్లీ: కరోనా వైరస్ నిబంధనల కారణంగా తమకు ఎంతో ఇష్టమైన చిరుతిళ్లను కోల్పోతున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం, ఆన్లైన్ ఆహార సరఫరాదారు స్విగ్గీతో చేసుకున్న ఓ ఒప్పందం ఫలితంగా వీధుల్లో దొరికే చిరుతిళ్లు (స్ట్రీట్ ఫుడ్) ప్రజలకు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. బయటకు వెళ్లి, గుంపులో నిలబడి భయంభయంగా తిననవసరం లేకుండా.. అవి వారి ముంగిట్లోకే రానుండటం విశేషం. ఇందుకోసం పానీపూరీ, ఛాట్, వడాపావ్ తదితర పదార్థాలను వీధుల్లో విక్రయించే చిరు వ్యాపారులను కేంద్రం ఆన్లైన్ పరిధిలోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్, స్విగ్గీ ముఖ్య ఆర్థిక అధికారి రాహుల్ బోత్రా ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్...
- [*థియేటర్లకు కేంద్రం మార్గదర్శకాలు](https://teluguwonders.com/theaters-opening-from-october/): *బొమ్మ పడాలంటే..!* *థియేటర్లకు కేంద్రం మార్గదర్శకాలు* కరోనా – లాక్డౌన్ పరిస్థితులతో మూతపడిన థియేటర్లు ఎట్టకేలకు పునఃప్రారంభం కానున్నాయి. అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరచుకునేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి థియేటర్లు, మల్టీప్లెక్స్లలో తప్పనిసరిగా పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ మంగళవారం మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఏడు నెలలుగా సినిమా హాళ్లు మూసేసి ఉన్నాయి. అక్టోబరు 15 నుంచి అవి తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం సూచించిన నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సీటుకు సీటుకు మధ్య దూరంతో.. 50శాతం సామర్థ్యంతో హాళ్లు నడుపుకోవచ్చు’ అని తెలియజేశారు. * సీటుకు సీటుకు మధ్య గ్యాప్తో 50శాతం మంది ప్రేక్షకులకు అనుమతి. * ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. * సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యకు * ట్లుగా కౌంటర్లు అందుబాటులోకి...
- [హెపటైటిస్ సి ఆవిష్కర్తలకు నోబెల్](https://teluguwonders.com/nobel-prize-for-hapitites/): *హెపటైటిస్ సి ఆవిష్కర్తలకు నోబెల్* *ప్రాణాంతక వైరస్ గుట్టు విప్పిన హార్వీ, రైస్, హౌటన్లకు వైద్య విభాగంలో పట్టం * *వీరి పరిశోధనతో కోట్ల ప్రాణాలు నిలిచాయి* *ఎంపిక కమిటీ కితాబు* ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్ సి’ వైరస్ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. 1970, 1980ల నాటి వీరి పరిశోధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది. అమెరికాకు చెందిన హార్వీ జె ఆల్టర్, చార్లెస్ ఎం రైస్, బ్రిటన్లో జన్మించిన మైఖేల్ హౌటన్లకు ఈ ఘనత దక్కింది. ఈ పురస్కారం కింద వీరికి 11,18,000 డాలర్లు దక్కుతాయి. ఈ మొత్తాన్ని ముగ్గురికీ సమానంగా పంచుతారు. *స్టాక్హోం* : తీవ్ర కాలేయ వ్యాధికి కారణమవుతున్న ‘హెపటైటిస్ సి’ వైరస్ను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు హార్వీ జె ఆల్టర్,...
- [*వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం](https://teluguwonders.com/new-farming-bill-approved/): *వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం* దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు, విపక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాయి. దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు, విపక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాయి. రైతు శ్రేయం కోసమంటూ జూన్లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్లకు చట్టబద్ధత కల్పించేందుకు...
- [-బుకింగ్పై 5% క్యాష్బ్యాక్](https://teluguwonders.com/cash-back-on-apple-smart-watches/): *రిలయన్స్ డిజిటల్లో యాపిల్ వాచ్లు* *ప్రీ-బుకింగ్పై 5% క్యాష్బ్యాక్* హైదరాబాద్: యాపిల్ వాచ్ల ప్రీ-బుకింగ్ సదుపాయాన్ని రిలయన్స్ డిజిటల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యాపిల్ వాచ్ సిరీస్ 6, యాపిల్ వాచ్ ఎస్ఈతో పాటు 8వ జనరేషన్ ఐపాడ్లను అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. అంతేగాకుండా మై జియో స్టోర్స్, రిలయన్స్డిజిటల్.ఇన్లో సైతం ఈ సదుపాయం ఉన్నట్లు రిలయన్స్ డిజిటల్ ఒక ప్రకటనలో వివరించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి యాపిల్ వాచ్ల విక్రయం మొదలవుతాయి. యాపిల్ వాచ్ ఎస్ఈ ధర రూ.29,900 నుంచి; సిరీస్ 6 యాపిల్ వాచ్ ధర రూ.40,900 నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 30వ తేదీ వరకూ reliancedigital.in వెబ్సైట్ ద్వారా ప్రముఖ బ్యాంకుల కార్డులతో ప్రీ-బుకింగ్ చేసుకుంటే 5% క్యాష్ బ్యాక్ లభిస్తుందని రిలయన్స్ డిజిటల్ తెలియజేసింది.
- [ఏ చలీ వణికించలేదు!*](https://teluguwonders.com/army-ready-for-winter/): *ఏ చలీ వణికించలేదు!* *అటు చైనాతో.. ఇటు శీతాకాలంతో పోరాటానికి భారత్ సిద్ధం* *అధునాతన వసతులతో సరిహద్దుల్లో ప్రత్యేక ఆవాసాలు* *తూర్పు లద్దాఖ్కు తరలిన టన్నుల ఆహారం, సామగ్రి* దిల్లీ: తూర్పు లద్దాఖ్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే దమ్ము లేదని చాటేందుకు సిద్ధమైంది. శీతాకాలం ఆరంభం కాగానే భారత సేన వెనుదిరుగుతుందన్న డ్రాగన్ అపోహలను పటాపంచలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇందుకోసం మన బలగాలు చేపట్టిన అతిపెద్ద సైనిక సరఫరా ఆపరేషన్ దాదాపుగా పూర్తికావొస్తోంది. ఇందులో భాగంగా భారీ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం, శీతాకాల నిత్యావసరాలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాయి. ఈ ఆపరేషన్ను సైన్యాధిపతి జనరల్ ఎం.ఎం.నరవణె వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు భారత్ అటు చైనాను, ఇటు హిమాలయ శీతాకాలాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది._ దిల్లీ: తూర్పు లద్దాఖ్లో...
- [ఇక మద్యం మాల్స్](https://teluguwonders.com/liquor-malls-in-ap/): *ఇక మద్యం మాల్స్* *‘వాక్ ఇన్ షాప్స్’ పేరిట ఏర్పాటు *వాటిలో అన్ని బ్రాండ్ల అందుబాటు?* *ఏపీ లో నూతన మద్యం విధానం ప్రకటన* అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మద్యం మాల్స్ రానున్నాయి. ‘వాక్ ఇన్ షాప్స్’ పేరిట వీటిని రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇవి ఉన్నతశ్రేణి మద్యం దుకాణాలు. రాష్ట్రంలో 50-100 వరకు ఇలాంటి మాల్స్ నెలకొల్పనున్నట్లు సమాచారం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) వీటిని నిర్వహిస్తుంది. అందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి 2021 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో కొన్ని...
- [కరోనా మృతులు 20 లక్షలకు చేరొచ్చు:](https://teluguwonders.com/carona-deads-may-cross-20lacks/): కరోనా మృతులు 20 లక్షలకు చేరొచ్చు:
- [*ఆన్లైన్ వేదికపైకి 100 అమెరికా విశ్వవిద్యాలయాలు](https://teluguwonders.com/edusafair20embweb/): EdUSAFair20EmbWeb
- [గాన గంధర్వుడు ఎస్పీ బాలు అస్తమయం*](https://teluguwonders.com/spb-no-more/): *గాన గంధర్వుడు ఎస్పీ బాలు అస్తమయం* చెన్నై: సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చెన్నైలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుది శ్వాస విడిచారు. కరోనా సోకి.. స్వల్ప లక్షణాలతో ఆగస్టు 5న ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలు.. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని వచ్చింది. అయితే కరోనా నుంచి కోలుకున్నా.. ఎస్పీ బాలుకు ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఇంకా ఉండటంతో 52 రోజులుగా ఆస్పత్రిలోనే వైద్యం అందించారు. బాలు మృతి పట్ల యావత్ సినీ, సంగీత ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతాపం తెలిపారు. ఒక మహోన్నత గాయకుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
- [మీకు నిజంగా అంత వయస్సు ఉందా?](https://teluguwonders.com/modi-and-milind-soman/): ప్రధాని నరేంద్ర మోదీ నేడు ”ఫిట్ ఇండియా డైలాగ్” కార్యక్రమంలో భాగంగా క్రికెట్ సారథి విరాట్ కోహ్లీ, నటుడు మిలింద్ సోమన్ తదితర ఫిట్నెస్ యోధులతో వీడియో మాధ్యమంలో ముచ్చటించారు. ఈ క్రమంలో మిలింద్, మోదీల మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. వారిద్దరూ ఒకరి సందేహానికి మరొకరు వివరణ ఇచ్చారు. నటుడు మిలింద్ సోమన్తో ప్రధాని మాట్లాడుతూ ”మీరు మీ వయసెంతో(55) చెప్పారు.. కానీ మీకు నిజంగా అంత వయస్సు ఉందా?” అని ప్రశ్నించారు. ఇందుకు ”నన్ను చాలా మంది మీకు నిజంగా 55 ఏళ్లా? అని అడుగుతుంటారు. మరి ఈ వయసులో 500 కి.మీ ఎలా పరిగెత్తగలనని కూడా వారు ఆశ్చర్యపోతుంటారు. అందుకు జవాబుగా నేను 81 ఏళ్లున్న మా అమ్మగారి గురించి చెబుతాను. నేను ఆ వయసుకు చేరేప్పటికి ఆమెలా ఉండాలని ఆశిస్తున్నాను. మా అమ్మ, నాకు, మరెంతో మందికి ఓ మంచి ప్రేరణ.” అని మిలింద్ జవాబిచ్చారు....
- [డ్రగ్స్ కేసు: రకుల్, దీపిక, సారాకు సమన్లు](https://teluguwonders.com/drug-case-latest-update/): బాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తీసుకుంది. రియా చక్రబొర్తితో పాటు, క్వాన్ కంపెనీకి చెందిన జయ సాహాను ప్రశ్నించిన తర్వాత.. కొంతమంది హీరోయిన్లకు నోటీసులు జారీ చేయాలని ఎన్సీబీ నిర్ణయించింది. ఈ క్రమంలో అంతా ఊహించినట్టుగానే హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాకపూర్ కు నోటీసులు జారీ చేసింది. వీళ్లతో పాటు దీపిక మేనేజర్ కరిష్మా, డిజైనర్ సిమోన్, సుశాంత్ మేనేజర్ శృతి మోడీకి కూడా సమన్లు జారీ చేసింది. వీళ్లలో హీరోయిన్ రకుల్ ను రేపే ముంబయి రావాల్సిందిగా ఎన్సీబీ ఆదేశించింది. రకుల్ తో పాటు శృతి మోడీ, సిమోన్ ను కూడా రేపే ప్రశ్నించబోతున్నారు. ఇక దీపిక పదుకోన్ ను సెప్టెంబర్ 25న, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ ను సెప్టెంబర్ 26న ప్రశ్నించబోతున్నారు. 3 రోజులుగా కరిష్మా, జయసహాను విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు.. వాళ్ల ఛాటింగ్స్ లో కీలకమైన సమాచారం రాబట్టినట్టు...
- [చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు](https://teluguwonders.com/25-lacks-indian-kyc-docs-with-china-companys/): ఆట మనది.. వేట వారిది! చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు ఆన్లైన్ గేమ్లు ఆడిన వారి ఫొటోలు, ఈ-మెయిల్ ఐడీలు ఈనాడు – హైదరాబాద్: ‘‘రంగులు చెప్పండి.. రూ.లక్షల్లో బహుమతులు పొందండి’’ అంటూ ప్రచారంతో యువతీ యువకులు, విద్యార్థులను ఆకర్షించి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల అసలు వ్యూహం వేరే ఉందని సైబర్ పోలీసులు అనుమానిస్తున్నారు. డోకీపే, లింక్యున్ సహా 30 చైనా సంస్థల గుప్పిట్లో ఆన్లైన్ గేమ్లు ఆడిన 25 లక్షల మంది ఫొటోలు, ఈ-మెయిల్ చిరునామాలు ఉన్నాయని.. వారి వ్యక్తిగత వివరాల సేకరించి, ఫోన్లు, మెయిళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వారి కార్యకలాపాలపై కన్నేశారని అంచనా వేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైం ఎస్సై మదన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. బహుమతులిస్తామంటూ మాయాజాలం రెండేళ్ల క్రితం చైనా కంపెనీలు ‘కలర్ ప్రిడిక్షన్’ పేరుతో ఆన్లైన్ ఆటలకు తెరతీశాయి. విజేతలకు...
- [FAKE: విద్యార్థులందరికి రూ.11 వేలు?](https://teluguwonders.com/fake-11000-for-students/): FAKE: విద్యార్థులందరికి రూ.11 వేలు? న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో పాటు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడా అలానే వ్యాప్తి చేందుతుంది. ఇంటర్నెట్లో కనిపించే ప్రతిదీ నిజమని నమ్మితే.. బొక్కబోర్లా పడతాం. ఇలా వైరలయ్యే న్యూస్ను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆ తర్వాత నమ్మాలి. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ ఒకటి తెగ వైరలవుతోంది. దాని సారంశం ఏంటంటే.. కేంద్రం విద్యార్థులందరికి 11 వేల రూపాయల స్కాలర్షిప్ అందిస్తుంది. స్కూలు, కాలేజీ స్టూడెంట్స్ ఫీజులు చెల్లించడం కోసం ఈ స్కాలర్షిప్ను ఇవ్వనుందనే వార్త కొద్ది రోజులుగా తెగ వైరలవుతోంది. అన్లాక్ 4.0లో భాగంగా విద్యాసంస్థలు తెరిచారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేరు. కనుక తమకు సాయం చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. వారి విన్నపం మేరకు ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 11 వేల...
- [పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్ఫోన్ లైబ్రరీ’](https://teluguwonders.com/smart-library-for-poor-people/): పేద విద్యార్థుల కోసం ‘స్మార్ట్ఫోన్ లైబ్రరీ’ దాతల నుంచి పాత ఫోన్లు, ట్యాబ్ల సేకరణ గ్రామీణ విద్యార్థుల ఆన్లైన్ పాఠాల కోసం వినియోగం డిజిటల్ క్లాసులన్నీ ముగిశాక తిరిగి యజమానులకు పరికరాలు నేడు సిద్దిపేట జిల్లాలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న యూ అండ్ మీ, స్ఫూర్తి సంస్థలు సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ తరగతులకు అవసరమైన స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు లేని పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థుల కోసం ‘స్మార్ట్ఫోన్ లైబ్రరీ’అందుబాటులోకి రానుంది. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దూంపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ‘యూ అండ్ మీ’, స్ఫూర్తి సంస్థల ద్వారా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో స్మార్ట్ఫోన్లు కొనే ఆర్థిక పరిస్థితులు లేని విద్యార్థులకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకోసం దాతల సాయం తీసుకోనున్నారు. తెలిసిన వారు, స్నేహితుల నుంచి పనిచేసే స్థితిలో ఉన్న మొబైల్స్, ట్యాబ్స్, కంప్యూటర్లను...
- [డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!](https://teluguwonders.com/new-names-in-bollywood-drug-case/): డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ ఏర్పడుతుంది.. డ్రగ్స్ కేసు .. తెరపైకి మరో స్టార్ హీరోయిన్ పేరు!బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద కేసులో డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ ఏర్పడుతుంది.. ముందుగా ఈ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎన్సీబీ విచారణలో 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని వార్తలు వచ్చాయి .. అందులో రకుల్, సారా ఆలీఖాన్ పేర్లు ఉన్నట్టుగా తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా అధికారికంగా వెల్లడించారు. వీరితో పాటుగా మరికొందరి పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. అందులో మొన్నటి నుంచి శ్రద్ధాకపూర్ వినిపిస్తోంది.. ఇప్పుడు...
- [ఆస్తులన్నీ ఆన్లైన్](https://teluguwonders.com/all-properties-online/): *ఆస్తులన్నీ ఆన్లైన్* *15 రోజుల్లోగా నమోదు చేయాలి* *భూరికార్డుల నిర్వహణ వంద శాతం పారదర్శకం* *ధరణి పోర్టల్ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్* గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికీ ఆన్లైన్లో నమోదు కాని ప్రజల ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలు తమ ఆస్తుల వివరాలు అధికారులకు అందజేయాలని సీఎం కోరారు. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చేలోపే పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకు నమోదు కాని ఆస్తుల వివరాలను వెంటనే 100 శాతం ఆన్లైన్లో చేర్చాలని సూచించారు. భూ రికార్డుల నిర్వహణ నూటికి నూరుశాతం పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్కు శ్రీకారం చుడుతున్నామని ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా తీసుకురానున్న ధరణి...
- [ఎఫ్ఐఆర్ ప్రతిని ఆన్లైన్లో పొందొచ్చు](https://teluguwonders.com/fir-now-online/): *ఫిర్యాదు యాప్లోనే..* *ఎఫ్ఐఆర్ ప్రతిని ఆన్లైన్లో పొందొచ్చు..* *‘ఏపీ పోలీసు సేవ’ యాప్తో 87 రకాల సేవలు* *ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్* అమరావతి: పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, పౌరులకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు ‘ఏపీ పోలీసు సేవ’ యాప్ ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పోలీసులంటే ఒక బలం, శక్తిగా కాకుండా సేవలందించే వారిగా ప్రజల్లో భావన కలిగించగలిగినప్పుడే స్నేహపూర్వక పోలీసింగ్ సాధ్యపడుతుందని చెప్పారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఈ యాప్ను ఆయన ఆవిష్కరించారు. ‘పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా, ఎఫ్ఐఆర్ ప్రతి పొందాలన్నా ఎక్కడా పెద్దల జోక్యం ఉండకూడదు. అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుంది. పోలీసు స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాలా సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. మొత్తం ఆరు విభాగాల్లో 87 రకాల పౌర సేవలు ప్రజలకు అందుతాయి. పోలీసుల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని, వారిని ఆశ్రయించవచ్చనే ఆత్మవిశ్వాసం...
- [వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు*](https://teluguwonders.com/stop-attacks-on-doctors/): *వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల జైలు* దిల్లీ: వైద్య సేవలు అందించే వారిపై దాడులకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభ ఆమోదించింది. నిందితులపై దర్యాప్తును 30 రోజుల్లోగా, న్యాయస్థానాల్లో విచారణను ఏడాదిలోగా ముగించాల్సి ఉంటుంది. దోషులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. అంటువ్యాధుల సవరణ బిల్లు-2020ని శనివారం ఎగువసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో తాజా బిల్లును ప్రతిపాదించారు. కరోనా చికిత్సలందించే సమయంలో వైద్యులపై జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లును తీసుకొచ్చారు.
- [పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతున్నారా?*](https://teluguwonders.com/teaching-children-financial-lessons/): *పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పుతున్నారా?* ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి పిల్లలు.. అంతర్జాలాన్ని అవలీలగా వాడగలరు. ఎలాంటి కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలరు. మరి ఈ ఆసక్తి డబ్బు విషయంలోనూ ఉందా? అనుమానమే కదూ! అన్ని విషయాల్లోనూ కనిపించే ఆసక్తిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడానికి మాత్రం వెనకడగు వేస్తారు. పిల్లల భవిష్యత్కు విద్య ఎంత ముఖ్యమో.. ఆర్థిక విజ్ఞానం కూడా అంతే అవసరం అని తల్లిదండ్రులు గమనించాలి. అప్పుడే వారు అన్నింటా విజయం సాధించగలరు. పిల్లలు ఏదైనా సరే స్వతహాగా నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు విషయంలో కూడా అంతే. కేవలం మాటలతో చెబితే వారికి ఏమాత్రం అర్థం కాదు. డబ్బుతో ముడిపడిన చిన్న చిన్న పనులు వారితోనే చేయించాలి. రూ.10, రూ.20 నోట్లను, కొన్ని నాణేలను వారి చేతికిచ్చి చిన్న చిన్న ఖర్చులకు చెల్లింపులు జరిపేలా చూడాలి. ఉదాహరణకు మీరు కిరాణా దుకాణానికి వెళ్తే.. అక్కడ...
- [*రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు](https://teluguwonders.com/schools-reopening-in-ap-from-tomorrow/): *రేపటి నుంచి తెరచుకోనున్న ఏపీ పాఠశాలలు* *జూనియర్ కళాశాలలు కూడా* *సందేహాల నివృత్తికి 9-12 తరగతుల వారికి అనుమతి* *1-8 తరగతుల వారు ఇంటి వద్దనే* అమరావతి: కంటెయిన్మెంట్ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యా సంస్థలను సోమవారం నుంచి తెరవనున్నారు. మొదటి రోజు ఉపాధ్యాయులందరూ విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. 22 నుంచి ఆన్లైన్ బోధన, టెలి కౌన్సెలింగ్, విద్యా వారధి తదితర కార్యక్రమాల కోసం సగం మంది ఉపాధ్యాయులు విధులకు హాజరవుతారు. 9 నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లొచ్చు. 1-8 తరగతుల వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు పిలిపించకూడదు. రెసిడెన్షియల్, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు వాట్సప్ గ్రూపు ద్వారా ఆన్లైన్లో మార్గనిర్దేశం చేస్తారు. కావాలనుకుంటే వీరు సమీపంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయుల సూచనలు,...
- [యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేస్తోంది](https://teluguwonders.com/apple-online-store/): *యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేస్తోంది…* *భారత్లో సెప్టెంబర్ 23న ప్రారంభం* న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం భారత్లోని ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలి ఆన్లైన్ స్టోర్ సెప్టెంబర్ 23 న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. రానున్న పండుగ సీజన్ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. ఆన్లైన్ స్టోర్ ఆవిష్కరణతో భారత్లోని తమ కస్టమర్లకు మరింత చేరువవుతామని పే ర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ స్టోర్లలో లభించే ప్రీమియం అనుభవాన్ని ఈ ఆన్లైన్ స్టోర్ అందిస్తుందని కంపెనీ ఆశిస్తోంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్లైన్ బృంద సభ్యులు సిద్ధంగా ఉన్నారని యాపిల్ చెప్పుకొచ్చింది. ఈ ఆన్లైన్ స్టోర్లలో యాపిల్కు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఉపకరణాలు లాంటి పూర్తి స్థాయి ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. ఇదే స్టోర్ ద్వారా దేశంలో తొలిసారిగా కస్టమర్లకు తన ప్రత్యక్ష సేవలను అందించనుంది. ఇక ఫిజికల్...
- [గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం తొలగింపు](https://teluguwonders.com/paytm-removed-from-playstore/): *గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం తొలగింపు* ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎంను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి శుక్రవారం తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్ను కూడా తీసివేసింది. పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇది వరకే పేటీఎంకు గూగుల్ నోటీసులు జారీ చేసిందని, తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ నిబంధనల ప్రకారం.. ఎలాంటి జూదాలు, ఆన్లైన్ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ, పేటీఎం, పేటీఎం ఫస్ట్గేమ్ యాప్స్ ద్వారా ఫాంటసీ క్రికెట్ సేవలను ప్రారంభించింది. జూదాన్ని ప్రోత్సహించేదిగా ఈ చర్య ఉండడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించడంపై పేటీఎం స్పందించింది. గూగుల్ ప్లేలో ప్రస్తుతానికి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్...
- [బిగ్ బాస్ సీజన్ 4 రెమ్యునిరేషన్స్ !](https://teluguwonders.com/bigboss-remunerations/): [wp-rss-aggregator]బిగ్ బాస్ సీజన్ 4 రెమ్యునిరేషన్స్ ! కొత్తదనాన్ని మనం బాగా ఎంకరేజ్ చేస్తాం. అందుకే మిగితా భాష చిత్రాలను మన పై రుద్దడానికి అందరూ తెగ ప్రయత్నిస్తుంటారు. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తెలుగు హీరోలైన ఎన్టీఆర్,నాని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకొచ్చిన బిగ బాస్ తాజాగా నాలుగవ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ కు ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ఇక ఈసారి బిగ్ బాస్ టైటిల్ కోసం మొత్తం 16 మంది కంటెస్టెంట్ లు పోటీపడుతున్నారు. అందులో మొదటివారం ఎలిమినేషన్ నుండి డైరెక్టర్ సాయి కిరణ్ ఇంటి నుండి బయటకు వెళ్లారు.ఆయన స్థానంలో ప్రస్తుతం కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళారు. ఇక మొదటి సీజన్ ప్రారంభమైనప్పటి నుండి అసలు ఈ బిగ్ బాస్ స్క్రిప్ట్ కాదా?ఇంతకీ అందులో కంటెస్టెంట్ లకు రెమ్యూనరేషన్స్ ఎంత ఇస్తారు అనే...
- [ఎల్ఆర్ఎస్ ఛార్జీలు తగ్గాయి](https://teluguwonders.com/new-lrs-charges/): *ఎల్ఆర్ఎస్ ఛార్జీలు తగ్గాయి* *నాలుగు శ్లాబ్లకు బదులు ఏడుగా విభజన* *నాలా రుసుం రద్దు* *ఖాళీ స్థలాల ఛార్జీలకు రిజిస్ట్రేషన్ నాటి భూమి విలువే పరిగణనలోకి* *తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ* హైదరాబాద్: రాష్ట్రంలో అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) ఛార్జీలు తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు గజం ధర ఆధారంగా క్రమబద్ధీకరణ కోసం చెల్లించాల్సిన ఛార్జీల శ్లాబ్లను పెంచింది. నిర్దేశించిన ఖాళీ స్థలాలు వదలని చోట చెల్లించాల్సిన రుసుంకు రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్ నిర్ణయించిన ధరనే ప్రాతిపదిక చేసింది. ప్రత్యేకంగా నాలా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ఆర్ఎస్ ఛార్జీల భారం తగ్గిస్తామని పురపాలకశాఖ మంత్రి కె.టి.రామారావు బుధవారం శాసనసభలో వెల్లడించగా ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం జీవో నంబరు 135 జారీ చేశారు. గత నెల 31వ తేదీ జారీ చేసిన జీవో నంబరు...
- [Watch "Warming up for an early retirement l Prasad Ethireddy, Scripbox customer" on YouTube](https://teluguwonders.com/watch-warming-up-for-an-early-retirement-l-prasad-ethireddy-scripbox-customer-on-youtube/)
- [Watch "ఖమ్మం టీఎన్ జీవో హౌజింగ్ సొసైటీలో భూ బకాసురుడు | Ground Report | TNGO Housing Society | khammam |TV5" on YouTube](https://teluguwonders.com/watch-%e0%b0%96%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%82-%e0%b0%9f%e0%b1%80%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b1%8b-%e0%b0%b9%e0%b1%8c%e0%b0%9c%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d/)
- [7 Diabetes Foot Care Tips](https://teluguwonders.com/diabetes-foot-care/): diabetes foot care If you have diabetes information about how to manage your condition is vital to your well being. If you don’t look after your feet you run the risk of developing sores or infections that could, in the worst-case scenario, lead to amputations. As happened to my father-in-law. Reduce your risk of infection or amputation by incorporating these 7 foot care tips… 1) Check your feet daily – especially if you have low sensitivity or no feeling in your feet. Sores, cuts and grazes could go unnoticed and you could develop problems leading to amputations. 2) Don’t go...
- [భారత్పై డ్రాగన్ నిఘా నేత్రం*](https://teluguwonders.com/dragon-eye-on-indian-leaders/): *భారత్పై డ్రాగన్ నిఘా నేత్రం* *10 వేల మంది భారతీయుల రహస్య సమాచారం సేకరణ* *జాబితాలో ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు, సైనికాధికారులు* *ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్* *పార్లమెంటులో వాయిదా తీర్మానానికి నోటీసు* దిల్లీ: చైనా కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. వివిధ వెబ్సైట్లు, సంస్థల ద్వారా భారత్లో 10 వేల మందికిపైగా ప్రముఖులపై నిఘా పెట్టినట్లు వెల్లడైంది. వారికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రహస్యంగా సేకరిస్తున్నట్లు తేలింది. డ్రాగన్ కన్ను పడినవారిలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కీలక విపక్ష నేతలు, క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, జడ్జీలు, రాజకీయ నాయకులు, సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, నిఘా సంస్థల అధికారులు, బ్యూరోక్రాట్లు, పాత్రికేయులు, పారిశ్రామికవేత్తలు, నటులు, క్రీడాకారులు, మతపెద్దలు ఉన్నారు. సమాజంలో ఏ వర్గాన్నీ డ్రాగన్ వదిలిపెట్టలేదని తేలింది. ఈ వార్త కలకలం సృష్టించింది. *ప్రముఖులందరిపైనా..* డ్రాగన్ నిఘా బాగోతాన్ని ఓ ఆంగ్ల పత్రిక తాజాగా బయటపెట్టింది. చైనా నిఘా నేత్రంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్,...
- [*నేడు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం](https://teluguwonders.com/engineering-day/): *సాంకేతిక విద్యకు కొత్త చేవ!* *నేడు జాతీయ ఇంజినీర్ల దినోత్సవం* ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఇంజినీర్లు వెన్నెముక లాంటివారు. భారత్లోని అత్యధిక శాతం ఇంజినీరింగ్ పట్టభద్రులు నైపుణ్యాలు, పరిశోధన, నూతనావిష్కరణల్లో వెనకబడి ఉన్నారు. 2019 వార్షిక ఉపాధి యోగ్యత సర్వే నివేదిక ‘ఎస్పైరింగ్ మైండ్స్’ ప్రకారం, 80శాతం భారతీయ ఇంజినీర్లు ఇప్పటి విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగానికి పనికిరారు. కేవలం 2.5 శాతమే పరిశ్రమకు అవసరమైన కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక నైపుణ్యాలు కలిగి ఉన్నారు. ఉన్నతవిద్య నాణ్యత, ఉపయోగిత- ఇప్పటికీ భారత్కు ప్రధాన సవాళ్లుగా మిగిలాయి. అంతర్జాతీయంగా ఇంజినీరింగ్ విద్య శరవేగంతో ఉపాధ్యాయ-కేంద్రక స్థితి నుంచి విద్యార్థి-కేంద్రక దిశగా గుణాత్మక పరివర్తనకు లోనవుతోంది. విషయ ప్రాధాన్యం నుంచి ఉత్పత్తి ప్రధాన విద్య దిశగా మార్పు చోటుచేసుకుంటోంది. విజ్ఞానార్జన స్థానంలో విజ్ఞాన పంపకం ముందుకొచ్చింది. గురువులు మార్గదర్శకులుగా మారుతున్నారు. సంప్రదాయ ఇంజినీరింగ్ విభాగాలు అంతర్ విభాగ కోర్సులవుతున్నాయి. డిజిటల్ బోర్డులకు...
- [కొత్త చట్టం.. ప్రజల చుట్టం](https://teluguwonders.com/new-revenue/): *కొత్త చట్టం.. ప్రజల చుట్టం..* *ఏజెన్సీ ఏరియా భూముల్లో జోక్యం చేసుకోబోం* *ఏడాదిలోగా భూముల సర్వే పూర్తి* *రెవెన్యూ బిల్లుపై మండలిలో సీఎం కేసీఆర్* రాష్ట్రంలో 95 శాతం భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల వద్దే ఉన్నాయి. భూస్వాముల్లేరు.. ఆసాముల్లేరు. సామాన్యులైన పేద తెలంగాణ రైతులే ఉన్నారు. మట్టిని నమ్ముకున్న రైతుల రక్షణ కోసం కొత్త రెవెన్యూ చట్టం బిల్లు తీసుకువచ్చాం. పేదలను ఇబ్బందులు పెడుతున్న వారినుంచి రక్షించి ప్రభుత్వం తరపున కచ్చితమైన హక్కు పత్రాలు అందిస్తాం._ రికార్డుల్లో కౌలుదార్ల విషయాన్ని పట్టించుకోం. కౌలు అంశం కౌలుదారులు, రైతుల మధ్య జరిగే ప్రైవేటు ఒప్పందం. జాగీర్దార్లు, జాగీర్ల సమయంలో కష్టం చేసిన రైతును కాపాడేందుకు అప్పట్లో రక్షిత కౌలుదారు చట్టం కింద హక్కు పత్రాలిచ్చారు. ఇప్పుడు 98 శాతం మంది రైతుల వద్ద 10 ఎకరాల్లోపు భూములున్నాయి. రికార్డుల్లో అనుభవదారు గడి పెట్టి, అందులో పేరు రాసిన వ్యక్తి కోర్టు...
- [టీఎస్-బీపాస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం](https://teluguwonders.com/tsbpass/): *ఇంటి అనుమతులకు బేఫికర్..* *టీఎస్-బీపాస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం* *నెలాఖరు నుంచే అమలు* *అనుమతులన్నీ ఆటోమెటిక్* *నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేత* ఈనాడు – హైదరాబాద్: రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇక నుంచి సులభంగా లభించనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్-బీపాస్ బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. పరిశ్రమలకు అనుమతుల కోసం తీసుకువచ్చిన ఏక గవాక్ష విధానం టీస్-ఐపాస్ తరహాలºనే టీఎస్-బీపాస్ ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల విస్తీర్ణం, ఏడు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే నివాసాలకు ఎలాంటి అనుమతి అవసరంలేదు. 75 చదరపు గజాల కంటే ఎక్కువ 600 చదరపు గజాల లోపు(500 మీటర్ల కంటే తక్కువ), పదిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ...
- [పదవీ విరమణ రోజే ప్రయోజనాలు](https://teluguwonders.com/singareni/): *పదవీ విరమణ రోజే ప్రయోజనాలు* *అదే రోజు ఉద్యోగులకు సన్మానం* *ప్రభుత్వ వాహనంలో సగౌరవంగా ఇంటికి* *సింగరేణిలో ఖాళీల ఆధారంగా అర్హత మేరకు ఉద్యోగాలు* *తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్* ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలను అందించి సగౌరవంగా వారిని సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చేలా ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో శాఖాధిపతికి సంక్షేమ అధికారి బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు. పదవీ విరమణ రోజునాటికి ఉద్యోగి స్కేల్ ఎంత, ఆరోజు ఎంత వస్తుంది వంటి లెక్కలు పూర్తయి ఉండాలన్నారు. మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్లు ప్రజాసేవలో ఉన్న ఉద్యోగిని పదవీ విరమణ అనంతరం గౌరవంగా పంపాలన్నారు. ఐటీ రద్దుపై పార్లమెంట్లో లేవనెత్తుతాం సింగరేణి కార్మికులు చీకటి సూర్యులని, గనుల్లో పనిచేసేవారికి దినదిన...
- [హెచ్సీయూ @2*](https://teluguwonders.com/hcu/): *హెచ్సీయూ @2* *దేశంలోని టాప్–25 కేంద్రీయ వర్సిటీల్లో రెండో స్థానం* *1,000కి 887.78 స్కోర్ సాధన* *అగ్రస్థానంలో ఢిల్లీ జేఎన్యూ* *24వ ర్యాంకులో ‘మనూ’* *‘ఔట్లుక్’–2020 ర్యాంకింగ్స్ ప్రకటన* రాయదుర్గం(హైదరాబాద్): నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఘనతల్లో మరొకటి చేరింది. ఔట్లుక్–ఐసీఏఆర్ఈ ఇండియా యూని వర్సిటీ ర్యాంకింగ్స్–2020లో రెండో స్థానం పొం దింది. ర్యాంకుల జాబితాను ఆదివారం ప్రకటిం చారు. ప్రథమ స్థానంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) నిలిచింది. మొత్తం 1,000కి గాను జేఎన్యూ 931.67 స్కోర్ పొందింది. 887.78 స్కోర్తో హెచ్సీయూ ద్వితీయస్థానం సాధించింది. దేశంలోని అత్యుత్తమ టాప్–25 వర్సిటీలతో ఈ జాబితా వెలువడింది. ఇందులో రాష్ట్రం నుంచి హెచ్సీయూతోపాటు మరో వర్సిటీ ‘మనూ’చోటు దక్కించుకోవడం విశేషం. ‘మనూ’24వ ర్యాంకులో నిలిచింది. ప్రధానం గా అకడమిక్, రీసెర్చ్ ఎక్స్లెన్స్, ఇండస్ట్రీ ఇంటర్ఫే స్, ప్లేస్మెంట్, వసతులు, గవర్నెన్స్, అడ్మిషన్లు, డైవర్సిటీ, ఔట్రీచ్ వంటి పరిమితులలో సాధించిన ప్రగతి ఆధారంగా...
- [*లంగ్స్ లో కరోనా కణాలు](https://teluguwonders.com/telescopic-pics-of-carona/): *లంగ్స్ లో కరోనా కణాలు : ఫోటోల్ని విడుదల చేసిన సైంటిస్ట్ లు * ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ఆకృతి, పనితీరు గురించి అందరికి తెలిసిందే. కానీ కరోనా సోకిన బాధితుల శరీరభాగాలపై దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విషయం గురించి ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. తాజాగా సైంటిస్ట్ లు కరోనా వైరస్ కణాలు లంగ్స్ పై ఎలా దాడి చేస్తుంది. దాడి చేస్తే లంగ్స్ లో ఉన్న కరోనా కణాలు ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేశారు సైంటిస్ట్ లు. నార్త్ కరోలినా యూనివర్సిటీ (యుఎన్సి) చిల్డ్రన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు చెందిన సైంటిస్ట్ కెమిల్లె ఎహ్రే సహాకయకుల బృందం లంగ్స్ లో ఉన్న కరోనా కణాలు ఎలా ఉంటాయానే అంశంపై పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో గాలి ద్వారా సోకిన కరోనా వైరస్ కణాలు ఎలా ఉంటాయో వెలుగులోకి తెచ్చారు. _పరిశోధనల్లో మైక్రోస్కోప్...
- [*విద్యార్థి విజ్ఞాన్ మంథన్](https://teluguwonders.com/vvm/): *విద్యార్థి విజ్ఞాన్ మంథన్* _విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జాతీయస్థాయిలో 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు నిర్వహించే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2020-21 కు సంబంధించి ప్రకటన విడుదలైంది. విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసార్, NCERT సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాయి._ *పరీక్ష విధానం* _పాఠశాల స్థాయి/ జిల్లా స్థాయి_ *6 నుంచి 8వ తరగతి విద్యార్థులు* _జూనియర్ విభాగం, 9 నుంచి 11 వ తరగతి విద్యార్థులు సీనియర్ విభాగం_ _ఒకే పరీక్ష 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. సమయం 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగెటివ్ మార్కులు లేవు. మాధ్యమం ప్రాంతీయ భాష తెలుగు, హిందీ, ఇంగ్లిష్_ _ఓపెన్ బుక్ సిస్టం. ఎవరింట్లో వారు పరీక్ష రాసుకునే సువర్ణావకాశం_ _డిజిటల్ విధానంలో మాత్రమే. సెల్ఫోన్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్టాప్ (డిజిటల్...
- [మీ పీఎఫ్ బ్యాలెన్స్ను మొబైల్ నుంచి ఇలా తెలుసుకోండి](https://teluguwonders.com/memberpassbook/): 📱 *మీ పీఎఫ్ బ్యాలెన్స్ను మొబైల్ నుంచి ఇలా తెలుసుకోండి* 🤩 👉 న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్ ఖాతాలో రిజస్టర్ ఐనా నంబర్ నుంచి మెసేజ్, మిస్డ్ కాల్ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్ బ్యాలెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మెసేజ్ లేదా మిస్డ్కాల్ చేస్తే చాలు మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు కనిపిస్తోంది. ♦️ *ఎస్ఎంఎస్తో పీఎఫ్ బ్యాలెన్స్ను ఇలా చెక్ చేసుకోండి.* 🌀 ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వారి బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు యాక్టివ్ మోడ్లో ఉండేలా చూసుకోవాలి. 🌀...
- [బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహశ్ శనివారం కన్నుమూశారు](https://teluguwonders.com/kathi-mahesh-no-more/): వెబ్డెస్క్: బహుముఖ ప్రజ్ఞాశాలి కత్తి మహశ్ శనివారం కన్నుమూశారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఓ చిన్న పల్లెటూరి నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న కత్తి మహేశ్ జీవిత విశేషాలపై ఓ లుక్.. వ్యక్తిగత జీవితం :కత్తి మహేశ్కుమార్ అలియాస్ కత్తి మహేశ్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని పీలేరు పట్టణం దగ్గర ఎల్లమంద అనే గ్రామంలో ఓబులేసు, సరోజమ్మ దంపతులకు 1977లో జన్మించారు తండ్రి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్సన్ ఆఫీసరుగా పనిచేసేవారు. మహేశ్కు ఓ అన్న, చెల్లి ఉన్నారు. పీలేరు, హర్యానా, అనంతపురంలలో ప్రాథమిక విద్య, మైసూరులో డిగ్రీ.. హైదరాబాద్లోని ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. చాటింగ్...
- [ఆచార్య నుండి చరణ్ మరొక లుక్](https://teluguwonders.com/ram-charan-new-look/): మెగా ఫ్యాన్స్ కి ఆచార్య యూనిట్ గుడ్ న్యూస్ పంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే చరణ్ మరో లుక్ విడుదల చేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పూర్తి స్థాయి మల్టీ స్టారర్ ఆచార్య. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలున్నాయి. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఆచార్య మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. ధర్మస్థలి తలుపులు తిరిగి తెరుచుకున్నాయి, ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభమైందని చిత్ర యూనిట్ తెలియజేశారు. మిగిలిన చిత్రీకరణ మొత్తం చివరి షెడ్యూల్ నందు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు....
- [*ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే](https://teluguwonders.com/new-rules-for-social-community/): *ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే* *సామాజిక మాధ్యమాలకు పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టీకరణ* *హాజరైన ఫేస్బుక్, గూగుల్ ప్రతినిధులు* దిల్లీ: సామాజిక మాధ్యమాలు నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సమాచార సాంకేతిక రంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను, కోర్టు ఉత్తర్వులను తప్పక పాటించాలని స్పష్టం చేసింది. ఫేస్బుక్, గూగుల్ సంస్థల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగ వ్యవహారంపై చర్చించేందుకు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈ కమిటీ ఫేస్బుక్, గూగుల్ సంస్థలకు ఇటీవల సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫేస్బుక్ ప్రజా విధానాల ఇండియా డైరెక్టర్ శివనాథ్ థుక్రల్, సంస్థ న్యాయ సలహాదారు నమ్రతా సింగ్, గూగుల్ భారత అధిపతి (ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా విధానాలు) అమన్ జైన్, లీగల్ డైరెక్టర్ గీతాంజలి దుగ్గల్ కమిటీతో భేటీ అయ్యారు. పౌరుల హక్కుల పరిరక్షణ,...
- [ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు*](https://teluguwonders.com/justice-l-v-ramana/): *ప్రాధాన్యం కోల్పోయిన పాత చట్టాలు* *కాలానుగుణంగా మార్చాలి* *ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచన* *సమస్యల పరిష్కారంపై నాలుగు సూచనలతో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్కు లేఖ* దిల్లీ: బ్రిటిష్ కాలంలో చేసిన చాలా చట్టాలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యతను కోల్పోయాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. కాలానుగుణంగా వాటిని సవరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ రాసిన ‘అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎన్. వెంకటాచలయ్య, జస్టిస్ ఆర్.సి.లహోటీ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణలతో కలిసి జస్టిస్ ఎన్వి రమణ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసుల పరిష్కారం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ కొనసాగింపుపై జరిగిన వెబినార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.....
- [ఈసారీ అమర్నాథ్ యాత్ర రద్దు*](https://teluguwonders.com/ammarnadh/): *ఈసారీ అమర్నాథ్ యాత్ర రద్దు* శ్రీనగర్: కరోనా కారణంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అమర్నాథ్ యాత్ర నిర్వహించడం లేదు. జూన్ 28 నుంచి ఆగస్టు 22 వరకు 56 రోజుల పాటు ఈ యాత్ర జరగవలసి ఉండగా, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రద్దు చేశారు. అయితే అమర్నాథ్ గుహలో మాత్రం లాంఛనంగా అర్చనలు జరుగుతాయని జమ్మూ- కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, దేవస్థానం బోర్డు ఛైర్మన్ అయిన మనోజ్ సిన్హా సోమవారం తెలిపారు. సంప్రదాయం ప్రకారం అన్ని పూజలూ చేస్తారని తెలిపారు. ఉదయం ఆరు గంటలకు, సాయంత్రం అయిదు గంటలకు ఇచ్చే హారతిని అరగంట పాటు యాప్లు, ఆలయ వెబ్సైట్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని చెప్పారు. ఈ రూపంలో భక్తులు దైవ దర్శనాన్ని చేసుకోవాలని కోరారు.
- [*SpaceBok: మార్స్ జీవం గుట్టు తేల్చే రోబో](https://teluguwonders.com/robo-newd/): 👩🏻💻 *SpaceBok: మార్స్ జీవం గుట్టు తేల్చే రోబో*🤩 👉 మన భూమ్మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా? ఇంతకుముందైనా ఉండేదా..? చాలా కాలంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఈ ఆసక్తితోనే సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల వద్దకు శాటిలైట్లను పంపుతున్నారు. ముఖ్యంగా భూమిని పోలి ఉన్న అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడకు రోవర్లను పంపారు. తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ♦️ *ఏమిటీ రోబో.. ఎందుకీ ప్రయోగం?* ☣️💠 ఇప్పటికే అంగారకుడిపైకి పలుమార్లు రోవర్లను పంపారు. చిన్న కారు పరిమాణంలో ఉండి చక్రాలతో కదులుతూ పరిశోధనలు చేసే ఈ రోవర్లకు చాలా పరిమితులు ఉన్నాయి. అవి కదిలే వేగం చాలా తక్కువ, రాళ్లురప్పలు, ఇసుక వంటివి ఉంటే ముందుకు ప్రయాణించలేవు. ఎత్తైన చోట్లకు వెళ్లడం కష్టం. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్కు చెందిన...
- [ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గూగుల్ శుభవార్త](https://teluguwonders.com/google/): 📱 *ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు గూగుల్ శుభవార్త..!* 🤩 👉 ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్కు క్రేజ్ మామూలుగా ఉండదు. సెక్యూరిటీ విషయంలో ఇతర మొబైల్ ఫోన్లతో పోలిస్తే ఆపిల్ ఐఫోన్కు పోటి అసలు ఉండదు. ఐఫోన్ను చాలా మంది వినియోగించడానికి ప్రధాన కారణం భద్రత. ఆపిల్ తన వినియోగదారుల ప్రైవసీ,భద్రత విషయంలో అసలు రాజీ పడదు. అంతేకాకుండా ఆపిల్ ఐఫోన్ ఒక వేళ పోయినా, దొంగలించిన, తిరిగి ఫోన్ను పొందగలిగే టెక్నాలజీ ఆపిల్ సొంతం. ✴️♻️ ఐఫోన్లలోని టెక్నాలజీ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా రానుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఫైండ్ మై డివైజ్’ పేరిట ఉన్నప్పటికీ ఈ సదుపాయాన్ని మరింత అదనంగా కొత్త ఫీచర్లను యాడ్ చేయాలని గూగుల్ భావిస్తోంది. ‘ఫైండ్ మై నెట్వర్క్’ పేరిట ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ తీసుకురానుంది. గూగుల్ ‘ఫైండ్ మై డివైజ్’తో మొబైల్ ఫోన్ను ట్రాక్ చేయవచ్చును. ఫైండ్ మై డివైజ్లో మెయిల్...
- [Daily GK & Current Affairs](https://teluguwonders.com/daily-gk-current-affairs/): 🌀 *Daily GK & Current Affairs* 🌀 💥 *20-06-2021* 💥 🌺 1) _ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్ మెంట్ డెవలప్మెంట్ ( IMD ) నివేదిక ప్రకారం 2021 ప్రపంచ పోటీతత్వ సూచిక లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది…?_ _According to a report by the Institute for Management Development (IMD), which country will top the 2021 Global Competitiveness index..?_ *జ) స్విట్జర్లాండ్*. *Switzerland*. 🌺 2) _యోగా సర్టిఫికేషన్ బోర్డ్ ఆఫ్ ఇండియా సిబ్బంది ధృవీకరణ సంస్థగా ఏ సంస్థను నియమించారు..?_ _Which organization has been appointed certification organization of Yoga Certification Board of India..?_ *జ) ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్*. *Indian Council for Cultural Relations*. 🌺 3) _హైసియా సంస్థ తాజా ఆర్థిక సంవత్సరంలో I.T. రంగంలో...
- [Experience the 𝐃𝐚𝐫𝐤 𝐂𝐫𝐢𝐦𝐞 𝐓𝐡𝐫𝐢𝐥𝐥𝐞𝐫](https://teluguwonders.com/experience-the-%f0%9d%90%83%f0%9d%90%9a%f0%9d%90%ab%f0%9d%90%a4-%f0%9d%90%82%f0%9d%90%ab%f0%9d%90%a2%f0%9d%90%a6%f0%9d%90%9e-%f0%9d%90%93%f0%9d%90%a1%f0%9d%90%ab%f0%9d%90%a2%f0%9d%90%a5%f0%9d%90%a5/): It’s #ShowTime!Experience the 𝐃𝐚𝐫𝐤 𝐂𝐫𝐢𝐦𝐞 𝐓𝐡𝐫𝐢𝐥𝐥𝐞𝐫 at your home. Stream #Pachchis Now on @primevideoin. ▶️ http://bit.ly/PachchisMovie PachchisMovie #PachchisOnPrime @raamzofficial @iamswetaavarma @avasa.chitram @raastafilms @prem_raasta @srikrishnachad @csaikumarr @dineshyadav_b @kaushik_3kay @pushpakjain85 @smaran9 @therealravivarma @mangomusiclabel
- [ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అడ్రస్ లిస్ట్](https://teluguwonders.com/chiranjeevi-oxigen-bank-contact-numbers/): మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ 3 రాష్ట్రాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ICU లో చేర్చబడిన వందల మందిక కరోన బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందజేసిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న 12 వేల పేద కళాకారుల కుటుంబాలకు ఉచితంగా టీకా, ఉచితంగా కరోన ట్రీట్మెంట్, ఉచితంగా ఆహార పదార్ధాలు పంపిణీ మరియు ఉచితంగా మెడిసిన్ఆక్సిజన్ అత్యవసరం ఉన్నవారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదిస్తే మీకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ మరియు కిట్ ఇవ్వడం జరుగును. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ RT PCR టెస్ట్ positive రిపోర్ట్ డాక్టర్స్ రిఫరెన్స్ లెటర్ for ఆక్సిజన్( ఎన్ని రోజులకు ఎంత కావాలో క్లియర్ గా మెన్షన్ చేసి ఉండాలి) సెంట్రల్ ఆఫీస్ ఫోన్ నంబర్స్ 98888956789888896789ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అడ్రస్ లిస్ట్ 1. శ్రీకాకుళం (రాజాం ) జిల్లా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఇంచార్జ్...
- [*అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం](https://teluguwonders.com/anthervedi-news/): *అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం* *ఐరాస ఆన్లైన్ సదస్సుకు ఎంపిక* అంతర్వేది, మామిడికుదురు, Teluguwonders: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఆన్లైన్లో జరిగే సదస్సులో పాల్గొనే అవకాశం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్వార్మ్స్ సభ్యురాలు తాడి దీపికకు దక్కింది. ఐక్యరాజ్యసమితి సముద్ర విభాగం ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆమె నుంచి వీడియో ద్వారా సేకరించారు. ఈ విషయాన్ని గ్రీన్వార్మ్స్ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్ గుంటేటి, ఆ సంస్థ సఖినేటిపల్లి మండల సమన్వయకర్త సునీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 45మంది పాల్గొననున్నారని, ఇందులో మనదేశం నుంచి దీపిక ఉన్నారని వివరించారు. అంతర్వేది కేంద్రంగా గ్రీన్వార్మ్స్, స్మార్ట్ విలేజ్ మూవ్మెంటు ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జీరోవేస్ట్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గోదావరి నదీపాయలు, సముద్ర జలాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడం దీని ఉద్దేశం.
- [చిరంజీవి గార్ని.. " సాయం " చేసే విషయంలో.. విమర్శించే నైతిక 'హక్కు' ఎవరికీ లేదు.. కాశీ విశ్వనాధ్](https://teluguwonders.com/kasi-viswanath-about-chiranjeevi/): ప్రముఖ నటులు దర్శకులు @Kasi Viswanath గారు చిరంజీవి గారి గురించి బాగా రాసారు. ఇవి “అక్షర” సత్యాలు 👌👌👌 చిరంజీవి గార్ని.. ” సాయం ” చేసే విషయంలో.. విమర్శించే నైతిక ‘హక్కు’ ఎవరికీ లేదు.. కాశీ విశ్వనాధ్ ! ఒక సాదరణ కానిస్టే బుల్ కొడుకుగా పుట్టి.. B.com., వరకూ చదువుకుని, సినిమాలపై మోజు పెంచుకుని,హీరో అవుదామని.. మద్రాసు వెళ్ళి.. ఫిలిం ఇనిస్ట్యూట్ లో చేరి.. ఫ్రెండ్స్ తో రూముల్లో ‘వంటలు’ అవీ చేసుకుని.. హీరో అవటానికి కావలసిన అర్హతల కోసం.. Excersise లు చేసి..ఫోటోలు పట్టుకుని.. ఆఫీసుల చుట్టూ తిరిగి.. అవకాశాలు అందిపుచ్చుకుని.. నిరంతరం శ్రమించి, ఎంతో.. home workచేసి.. ఎన్నో టెన్షన్స్ పడి .. మెట్టు.. మెట్టు ఎక్కి.. “మెఘాస్టార్” స్తాయికి ఎదిగిన వ్యక్తి..శ్రీ చిరంజీవి గారు. ఆయన సంపాదించిన ఆస్తిపాస్తులలో .. అవినీతి గానీ, అక్రమార్జన గానీ, అన్యాయపుసంపాధన గానీ మచ్చుకైనా వుందా..? ఒక...
- [బ్లాక్ ఫంగస్పై ఆయుష్ అస్త్రం](https://teluguwonders.com/black-funguess/): *బ్లాక్ ఫంగస్పై ఆయుష్ అస్త్రం* *కొవిడ్ బాధితులకూ ఊరట* *నివారణకు ఎక్కువ అవకాశాలు* *చికిత్సలోనూ తోడ్పాటు* *రోగ నిరోధక శక్తికి ఊతమిస్తుందంటున్న వైద్య నిపుణులు* రాష్ట్రంలో కొవిడ్ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్, బ్లాక్ ఫంగస్లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖతో పాటు రాష్ట్ర ఆయుష్ శాఖ కూడా ఈ మహమ్మారి వ్యాధులను నయం చేయడానికి అవసరమైన చికిత్స విధానాలను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యాల్లో కొవిడ్, మ్యూకర్ మైకోసిస్ల చికిత్స, నివారణకు సంబంధించి నిపుణులు ప్రత్యేక ఔషధాలను పరిచయం చేశారు. బ్లాక్ ఫంగస్పై ఆయుష్ బాగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు. కొవిడ్ బాధితులకు కూడా ఈ వైద్య విధానాలు కచ్చితంగా ఊరటనిస్తాయని...
- [](https://teluguwonders.com/sandeep-comments-on-chiranjeevi/): కరోనా కష్టకాలంలో చాలామంది సెలబ్రిటీస్ ఎంతో కొంత సహాయం చేస్తూనే వస్తున్నారు . అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా సమయంలో ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నాడు . తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు . అయితే ఇలాంటి సాయం చేస్తున్నప్పటికీ చిరంజీవి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్,టాలీవుడ్ నటుడు సోనుసూద్ తో పోల్చుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇంత మంది ఉండగా సహాయం చేయడానికి వచ్చిన మెగాస్టార్ ని టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, చిరంజీవి అభిమాని ఆట సందీప్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు చిరంజీవి ఎందుకు సాయం చేయాలి.. ఆయనను విమర్శించే వాళ్ళని గట్టిగా నిలదీశారు. ఆట సందీప్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఎంతో మంది ఉండగా.. చిరంజీవి గారే ఎందుకు సహాయం...
- [పసుపు పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల](https://teluguwonders.com/turmeric-milk-health-benefits/): Turmeric Milk Health Benefits: పాలల్లో సాధారణంగా శరీరానికి కావాల్సిన అనేక పోషకాలుంటాయి. అయితే.. ఆ పాలల్లో కొంచెం పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని పలు అధ్యయానాల్లో కూడా నిరూపితమైంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో పసుపు పాలు తాగి ఇమ్యూనిటీని పెంచుకోవాలని వైద్య నిపుణులు సైతం సూచిస్తున్నారు. పసుపు పాలల్లో యాంటీబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం పసుపు కలిపిన పాలను సూపర్ మిల్క్ అని సంబోధిస్తారు. ఇలాంటి పాలను రాత్రివేళ పడుకునే ముందు తాగితే.. మంచిగా నిద్ర పట్టడంతోపాటు ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పసుపు పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం. పసుపు పాలల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీబయోటిక్స్ మెదడును ఎంతో చురుగ్గా ఉంచుతాయి. ఇందులోని పోషకాలు మెదడులోని కణాల ఆర్యోగానికి సహాయపడతాయి. • దగ్గు, జలుబుతో బాధపడేవారు ఈ పసుపు పాలను...
- [డిసెంబరుకల్లా 100% వ్యాక్సినేషన్](https://teluguwonders.com/100-vaccination-by-december/): డిసెంబరుకల్లా 100% వ్యాక్సినేషన్ మంత్రి కేటీఆర్ ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా వంద శాతం కరోనా టీకాల పంపిణీ (వ్యాక్సినేషన్ పూర్తిచేస్తా మని మంత్రి కె. తారక రామారావు పేర్కొ న్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలిక పరిధి తిప్పా పూర్ లో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ ప్రపంచానికి అవసరమైన రెండు రకాల టీకాలు రాష్ట్రంలో తయారవుతున్నా. వాటి ఉత్పత్తిలో 85 శాతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. కొనుగోలు చేద్దామన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు ప్రైవేటుకు ధరల్లో వ్యత్యాసం మిగిలిన 15 శాతం ఉత్పత్తినీ వ్యాక్సిన్ కంపెనీలు, ప్రైవేటు సంస్థలకు అమ్ముకునేందుకు ఇష్టపడుతు న్నాయని తెలిపారు. వ్యాక్సిన్ల కొనుగోలులో రాష్ట్రాల పాత్ర లేకుండా...
- [చిన్నారులకు ఎంఐఎస్ ముప్పు!](https://teluguwonders.com/mis-for-childrens/): *చిన్నారులకు ఎంఐఎస్ ముప్పు!* *మెల్లగా బయటపడుతున్న లక్షణాలు* *గాంధీ, నిలోఫర్లో చేరుతున్న పిల్లలు* *నవజాత శిశువుల్లోనూ కనిపిస్తున్న సమస్య* హైదరాబాద్: కరోనా మహమ్మారి రెండో విడతలో చిన్నారులపై పంజా విసురుతోంది. ఏప్రిల్, మే నెలల్లో కొవిడ్ ఇబ్బందులతో 1-12 ఏళ్లలోపు పిల్లలు 274 మంది గాంధీ ఆసుపత్రిలో చేరారు. మరో నలుగురు నవజాత శిశువులు సైతం దాని బారిన పడ్డారు. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్నాక వారిలో ఎంఐఎస్ (మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్) లక్షణాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఇప్పటికే గాంధీలో ఇద్దరు చిన్నారులు ఆయా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిలోఫర్లోనూ అయిదుగురు నవజాత శిశువుల్లో ఎంఐఎస్ లక్షణాలు కన్పించినట్లు వైద్యులు తెలిపారు. జూన్ తర్వాత ఇలాంటి కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని గాంధీ, నిలోఫర్ వైద్యులు అంచనా వేస్తున్నారు. కరోనా తొలి దశలో కొవిడ్తో గాంధీలో 700 మంది చిన్నారులు చేరగా.. 58...
- [మద్యం తీసుకోవడం వలన నష్టాలు కంటే, లాభాలే ఎక్కువ ఉన్నాయి](https://teluguwonders.com/benifits-of-drinking/): మనందరికీ తెలుసు మద్యపానం ఆరోగ్యానికి ఎంత హానికమో. అయితే దీన్ని మారుస్తూ మద్యం ఆరోగ్యానికి ఉపయోగకరం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అయితే ఇక్కడ కండిషన్స్ అప్లై అని మితంగా సేవించమంటున్నారు. మితి మీరి ఏది తీసుకున్న ప్రమాదం అని గుర్తించాలి. అదే ఇప్పుడు మందు విషయంలోనూఆపాదించుకోవాలి అని అంటున్నారు . మితం గా మద్యం తీసుకోవడం వలన నష్టాలు కంటే, లాభాలే ఎక్కువ ఉన్నాయి అని డాక్టర్లు తెలియచేస్తున్నారు. చాలామందికి ప్రతి రోజూ మందు కొట్టడం చాలా సాధారణమైన విషయం . ఎంత తాగుతున్నారో.ఏది తాగుతున్నారో చూసుకోకుండా ఎక్కడపడితే అక్కడ తాగేస్తున్నట్లు పలు సర్వేల్లో బయటపడింది.మితంగా మందుతాగేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకుంటే మందు తాగినప్పటికీ ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక పెగ్ మందు మాత్రమేతాగే వారు టీకి బదులుగా గ్రీన్ టీ తాగడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది అని...
- [టాయిలెట్ ద్వారా కరోనా ఎలా వ్యాపిస్తుంది?](https://teluguwonders.com/covid-from-toilets/): కరోనా వైరస్ వచ్చి నెలలు గడిచిపోతున్నాయి. వైరస్ పై ప్రపంచం పోరాడుతూనే ఉంది. కానీ కంటికి కనిపించని ఆ వైరస్ ప్రపంచ మేధావులకు కూడా అంతుచిక్కటం లేదు. ఉపరితల వస్తువులపైనే కరోనా ఉంటుందని మొదట చెప్పిన వారే. లేదు లేదు ఇప్పుడు గాల్లో కూడా వైరస్ ప్రయాణించగలదని హెచ్చరిస్తున్నారు. ఓ ఇంట్లో కోవిడ్ పేషెంట్ ఐసోలేషన్ లో ఉన్నా.. ఆ ఇంట్లో వారంతా కరోనా బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. మరీ పట్టణ ప్రాంతాల్లో ఉన్న భారీ అపార్ట్మెంట్స్ అయితే.? కింద ఫ్లోర్ లో ఉన్న వ్యక్తికి కరోనా వైరస్ ఉంటే పక్కనున్న వారికి, పై నుండే వారికి వైరస్ బారిన పడే అవకాశాలుంటాయా.? అన్న అనుమానాలు కామన్. కానీ వారికి కూడా ముప్పే అంటున్నారు నిపుణులు. పైగా అవి నేరుగా గాలి ద్వారా కాకుండా మనం వాడే టాయిలెట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బహుళ అంతస్తుల...
- [AP పోలీస్ 'పాస్' తీసుకోవాలంటే... ఇలా చేయండి.!](https://teluguwonders.com/e-pass-to-travel-ap/): పోలీస్ ‘పాస్’ తీసుకోవాలంటే… ఇలా చేయండి.! ► పాస్ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. ► పాస్ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్కు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id’S S.No Unit Name WHATSAPP Mobile Number e-mail ID’s 1. SRIKAKULAM 6309990933 dail100srikakulam@gmail.com 2. VIZIANAGARAM 9989207326 spofvzm@gmail.com 3. VISAKHAPATNAM RURAL 9440904229 vizagsp@gmail.com 4. VISAKHAPATNAM CITY 9493336633 cpvspc@gmail.com 5. EAST GODAVAI (KAKINADA) 9494933233 sp@eg.appolice.gov.in 6. RAJAHMUNDRY URBAN 9490760794 sp@rjyu.appolice.gov.in 7. WEST GODAVARI 8332959175 policecontrolroomeluruwg@gmail.com 8. KRISHNA...
- [Corona: టీకానే రక్ష](https://teluguwonders.com/covid-update-3/): *Corona: టీకానే రక్ష* *రెండు డోసులు పొందినవారిలో వైరస్ ప్రభావం తక్కువ* *కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు* *వైద్యనిపుణుల వెల్లడి* అమరావతి: వైరస్ బాధితులకు టీకాలు రక్షణ ఇస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు డోసులు పొందిన వారిలో పలువురు కొవిడ్ బారినపడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. వీరిలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు వివరిస్తున్నారు. ఐసీయూల్లో చేరి, వెంటిలేటర్ చికిత్స పొందాల్సిన పరిస్థితులు తలెత్తడం లేదంటున్నారు. ప్రతి కొవిడ్ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందిలో 10% మంది వరకు వైరస్ బారినపడుతున్నా.. టీకా రెండు డోసులు పొందిన వారు త్వరగా కోలుకొని విధులకు హాజరవుతున్నారని విజయవాడ జీజీహెచ్ సీనియర్ వైద్యులు ఒకరు చెబుతున్నారు. ఒక సారి కొవిడ్ సోకిన వారిలో సుమారు 5%లోపు వ్యక్తులు రెండోసారి కరోనా బారినపడుతున్నారని, అదే రెండు డోసులు టీకా పొందిన ఇలాంటి వారిలో...
- [అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్](https://teluguwonders.com/epass-for-ap/): *అత్యవసర ప్రయాణానికి ఈ-పాస్* కర్ఫ్యూ అమల్లో ఉన్న సమయంలో అత్యవసరమై ప్రయాణించే వారి కోసం ఈ-పాస్ విధానాన్ని సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అలాంటివారు ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్ల నుంచి తగిన అనుమతి పొందాలని సూచించారు. ఏ అవసరంపై వెళ్తున్నారో అందుకు సంబంధించిన పత్రాలు చూపాలన్నారు. విజయవాడలోని పోలీసు కంట్రోల్రూమ్ వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లోనే ఇంటినుంచి బయటకు రండి. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్య బయటకు వచ్చేటప్పుడు కూడా భౌతిక దూరం పాటించాలి. డబుల్మాస్క్ ధరించాలి. రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలాంటి సభలు, సమావేశాలకూ అనుమతి లేదు. శుభకార్యాలు నిర్వహించేవారు స్థానిక అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారి సమాచారాన్ని ఎవరైనా సరే 100, 112కు తెలియజేయవచ్చు....
- [మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే](https://teluguwonders.com/mnc-for-employees/): *మీ క్షేమమూ.. మాకు ముఖ్యమే* *ఉద్యోగుల కోసం అన్ని వసతులతో క్వారంటైన్ కేంద్రాలు* *ఆసుపత్రులతో ముందస్తు ఒప్పందాలు* *కొవిడ్ బారిన పడిన వారికి అండగా నిలుస్తున్న ఐటీ కంపెనీలు* హైదరాబాద్: తమ ఉద్యోగులు, వారి కుటుంబాలు కరోనా బారిన పడకుండా ప్రముఖ ఐటీ పరిశ్రమలు కాపాడుకుంటున్నాయి. ఒకవేళ పాజిటివ్గా నిర్ధారణ అయినా, ఆరోగ్య పరిస్థితి విషమించినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎల్లవేళలా వైద్యులు, అంబులెన్స్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుతున్నాయి. అవసరమైతే వైద్య చికిత్సలు అందించేందుకు ప్రముఖ ఆసుపత్రులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సమర్థ మానవ వనరులను సంరక్షించుకుంటూ.. తమ ప్రాజెక్టులు ప్రభావితం కాకుండా చూసుకుంటున్నాయి. *ప్రాజెక్టులు ఆగిపోకుండా…* ఐటీ పరిశ్రమలకు అమెరికా, యూరప్ దేశాల నుంచే ప్రాజెక్టులు అధికంగా వస్తాయి. అవి ఒప్పందం మేరకు సకాలంలో పూర్తికావాలంటే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఒక టీమ్లో పనిచేస్తున్న వారు కరోనా బారిన...
- [కరోనా వాక్సిన్ మీ చేతుల్లోనే ఉంది..](https://teluguwonders.com/shantha-biotechnics/): వ్యాసకర్త: డా. కె.ఐ. వరప్రసాద్ రెడ్డివ్యవస్థాపక ఛైర్మన్, శాంతా బయోటెక్నిక్స్ లి.. కరోనా వాక్సిన్ మీ చేతుల్లోనే ఉంది.. ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం’’ – చిన్నప్పటి నుంచి వింటూన్న మాటే యిది. బడి గోడల మీద కూడా రాసి మనను హెచ్చరించారు. అవి ఉత్తుత్తి మాటలు, డబ్బుంటే చాలనుకున్నాం యిన్నాళ్లూ. ఇప్పుడు తెలిసిందిగా, ఆరోగ్యం లేకపోతే నిలువెత్తు ధనం ఉన్నా పనికి రాదని! కరోనా భయంతో ధనికులు కూడా గడప దాటడం లేదు. అధికారమదం, ధనమదం ఏదీ కరోనా ముందు పనికి రావటం లేదు. అగ్రరాజ్యాల వద్ద అన్ని అణ్వస్త్రాలున్నాయి, ప్రజలను కాపాడడానికి యిప్పుడేమైనా ఉపయోగపడ్డాయా? తన దేశపౌరులు పిట్టల్లా రాలిపోతూంటే, గుట్టగుట్టల శవాలుగా మారిపోతూంటే పాలకులు నిస్సహాయంగా గుడ్లప్పగించి చూస్తున్నారు. అమ్మానాన్నలకు కనీసం అంత్యక్రియలైనా చేయడానికి లేక, చేసే మనుషులు రాని దుస్థితిలో ఎంత డబ్బున్నా ఏం లాభం అని వగస్తున్నారు వారి పిల్లలు. యుద్ధమనేది ఎప్పుడో వస్తుంది. అప్పుడు అవసరం...
- [ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల(ఓసీ)](https://teluguwonders.com/oxizen-concetraters/): ఐసీఈఏ సూచనలు దేశమంతా ఆక్సిజన్ వినియోగం పెరిగింది. కొవిడ్ రోగుల అవసరాలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో, గాలిలో నుంచి ఆక్సిజన్ను అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల(ఓసీ)ను కొనుగోలు చేసి, ఇళ్లలో అమర్చుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. కరోనా రోగులకు ఎటువంటి కాన్సన్ట్రేటర్ బాగుంటుందనే దానిపై ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ఐసీఈఏ) కొన్ని సూచనలు చేసింది. ఈ సంఘంలో యాపిల్, ఫాక్స్కాన్, విస్ట్రాన్, వివో, ఒపో, లావా వంటి సంస్థలున్నాయి. ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రో తెలిపిన వివరాలు ఇలా.. * కరోనా రోగులకు 90 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ను నిమిషానికి 1-5 లీటర్ల మేర అందించే కాన్సన్ట్రేటర్ అవసరమవుతుంది. శ్వాససమస్య ఎక్కువగా ఉన్నవారికి 10 లీటర్ల కంటే అధిక సామర్థ్యం ఉన్నవి కావాలి.* కాన్సన్ట్రేటర్ బరువు 15-19 కిలోలు ఉండాలి. కనీసం 5 లీటర్ల అవుట్పుట్ ఫ్లో ఉంటూ 90 శాతం ఆక్సిజన్ స్వచ్ఛత ఇచ్చే ఇలాంటివాటిని మేం సిఫారసు చేస్తున్నాం. ఇలా...
- [ఒకే ఒక్క డోస్తో కొవిడ్ ఆటకట్టుకు](https://teluguwonders.com/sputnik/): రష్యా టీకాపై కోటి ఆశలుస్ఫుత్నిక్ శ్రేణిలో మరో వ్యాక్సిన్వాడకానికి క్యూ కట్టిన దేశాలు మాస్కో: ఒకే ఒక్క డోస్తో కొవిడ్ ఆటకట్టుకు దారి తీసే రష్యా వ్యాక్సిన్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రష్యాలో రూపొందిన స్ఫుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఒక్కడోసుతోనే 80 శాతం సమర్థతతో పనిచేస్తుందని, పాత కొత్త కొవిడ్ స్ట్రెయిన్ను నివారిస్తుందని ప్రాధమిక పరీక్షలలో నిర్థారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లు రెండు డోస్లతోనే సరైన సమర్థతను కనబరుస్తున్నాయి. ఒన్ షాట్ స్ఫుత్నిక్ తేలికపాటి కరోనా వ్యాక్సిన్ వాడకానికి అధికారిక అనుమతిని ఇస్తున్నట్లు రష్యాకు చెందిన ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు గురువారం తెలిపారు. అత్యధిక కరోనా సంక్రమణలు ఉన్న పలు దేశాలకు ఈ వ్యాక్సిన్ల సరఫరాకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయని, ఇప్పటికైతే దేశంలో వాడకానికి అనుమతి వచ్చిందని రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల నిధి (ఆర్డిఐఎఫ్) ప్రకటన వెలువరించింది. ఇప్పటికే 60 దేశాలలో దీని వాడకానికి అనుమతి...
- [మంచుకొండల్లో కలవరం.. ముందే గుర్తించే పరికరం](https://teluguwonders.com/ngri/): *భూకంపలేఖినిలతో ముందస్తు హెచ్చరికలు* *ఉత్పాతాలపై అత్యంత కచ్చితత్వంతో సమాచారం* *దేశంలోనే తొలిసారి అభివృద్ధి చేసిన ఎన్జీఆర్ఐ* *‘ఈనాడు’తో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు* హైదరాబాద్: హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. భూతాపంతో మంచు కొండలు కరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో శిఖరాలపై మంచు కరిగి హఠాత్తుగా వరదలు పోటెత్తడంతో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రతి రెండు మూడేళ్లకు ఇలాంటి ఉత్పాతాలు హిమాలయాల్లో సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో తరచూ భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరుగుతోంది. ఇలాంటి ముప్పును భూకంపలేఖినిల సాయంతో ముందే గుర్తించే వ్యవస్థను తొలిసారి అభివృద్ధి చేశామని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు. *హిమాలయాల్లో ఎలాంటి విపత్తులు పొంచి ఉన్నాయి?* హిమాలయాలకు భూకంపాలే కాదు.. కొండ చరియలు విరిగిపడడం, మంచు ఫలకాలు కరిగి వరదలు రావడం, పర్వతాలపై మంచు...
- [ఆన్లైన్లోనే పోలీస్ విచారణ* అందుబాటులోకి ‘ఐ-వెరిఫై’ విధానం](https://teluguwonders.com/i-verify-by-telangana-police/): *ఆన్లైన్లోనే పోలీస్ విచారణ* *అందుబాటులోకి ‘ఐ-వెరిఫై’ విధానం* *ప్రారంభించిన డీజీపీ మహేందర్రెడ్డి* హైదరాబాద్: తెలంగాణ పోలీ స్శాఖ మరో వినూత్న విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పోలీస్ విచారణ ప్రక్రియను ఇకపై ఆన్లైన్లోనే నిర్వహించనుంది. పోలీస్ వెరిఫికేషన్తోపాటు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఈ విధానంలోనే జారీ చేయనున్నారు. ఈ మేరకు ‘ఐ-వెరిఫై’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రక్రియను డీజీపీ ఎం.మహేందర్రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అదనపు డీజీపీలు జితేందర్, గోవింద్సింగ్, బాలానాగాదేవి, ఐజీలు ప్రభాకర్రావు, స్టీఫెన్రవీంద్ర, నాగిరెడ్డి, రాజేశ్ హాజరయ్యారు. ఎవరెవరు దరఖాస్తు చేయాలంటే..? * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ రంగ సంస్థలు తాము ఎంపిక చేసుకున్న ఉద్యోగుల పూర్వాపరాలు తెలుసుకునేందుకు పోలీస్ విచారణ కోరుతూ దరఖాస్తు చేయొచ్చు. * ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారం, వలస నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుదారులు తెలంగాణ పోలీస్...
- [గాలి ద్వారా కరోనా వ్యాప్తి](https://teluguwonders.com/covid-spreads-via-air/): *గాలి ద్వారా కరోనా వ్యాప్తి!* *విస్మరిస్తే విజృంభణ తప్పదు* *శాస్త్రవేత్తల హెచ్చరిక* దిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ వైద్య పత్రిక ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణులు ఈ పరిశోధన చేశారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందన్న వాస్తవాన్ని విస్మరిస్తే మహమ్మారి మరింతగా విజృంభిస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధనకు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నేతృత్వం వహించారు. కరోనా వైరస్.. గాలి ద్వారా వ్యాపిస్తోందనడానికి ఆధారాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలో పాలుపంచుకున్న జోస్ లూయిస్ జిమెంజ్ పేర్కొన్నారు. పెద్ద తుంపర్ల ద్వారా అది విస్తరిస్తోందనడానికి ఆధారాలు పెద్దగా లేవన్నారు. దీనికి అనుగుణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో), ఇతర ప్రజారోగ్య సంస్థలు.. వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై సరైన...
- [మాయాబజార్ కు 64 ఏళ్లు నిండాయి!](https://teluguwonders.com/mayabazar/): *64 కళలూ పండిన* *మాయాబజార్ కు* *64 ఏళ్లు నిండాయి! * భళిభళిభళిరా దేవా బాగున్నదయా నీ మాయ.. బహుబాగున్నదయా నీ మాయ! ఆ మాయే మాయాబజార్.. ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్.. మహాభారతంలో శశిరేఖ పరిణయ ఘట్టం హాస్యానికి పట్టం.. సావిత్రి అనే మొండిఘటం.. కెవిరెడ్డి చేతివాటం.. ఇంతకీ అది సినిమానా.. మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా.. అపురూప దృశ్య కావ్యమా..? అద్భుతమట స్క్రీన్ ప్లే.. ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ పవర్ ప్లే.. అంతటి మహానటుడి అభినయానికి సావిత్రి రీప్లే.. కృష్ణుడిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం.. అభిమన్యుడు అక్కినేని సమ్మోహన రూపం.. సుపుత్రా నీకిది తగదురా అంటూ హిడింబిగా సూర్యకాంతం సరికొత్త రూపం.. ఓ చిన్నమయ..లంబు జంబు.. రేలంగి హాస్య విన్యాసం.. పక్కన శాస్త్రి,శర్మ కోరసం.. అంజిగాడి బాబాయిల పద్యం చెప్పుల నాట్యాలు.. తివాచీ అల్లర్లు.. ఘటోత్కచుడి పదఘట్టనకు విరిగి పడిన కొండ ముక్క.. పేరు చెప్పి శరణు కోరమనే వైనం.....
- [ఎపిలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది](https://teluguwonders.com/election-notification-released-for-ap/): అమరావతి : ఎపిలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 8న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 9న అవసరమైన చోట రీపోలింగ్, 10న ఎన్నికల ఫలితాలు వెల్లడి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని పేర్కొన్నారు. పాత నోటిషికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 513 జెడ్పిటిసి, 7,320 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా, జెడ్పిటిసి ఎన్నికల బరిలో 2,092 మంది, ఎంపిటిసి ఎన్నికల బరిలో 19,002 మంది అభ్యర్థులు ఉన్నారు. విజయవాడ జెడ్పీ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రియల్ 8 న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు…10 న కౌంటింగ్ నూతన ఎస్ఇసి గా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే జెడ్పీ ఎన్నికలపై కసరత్తులు పూర్తి చేసిన నీలం సాహ్ని న్యాయపరమైన చిక్కులు...
- [జరిమానాఛార్జర్ లేకుండా మొబైల్ను విక్రయిస్తున్నందుకు Apple సుమారు ₹15 కోట్ల](https://teluguwonders.com/apple-to-pay-15cr-fine/): ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ మొబైల్ కంపెనీకి బ్రెజిల్లో భారీ షాక్ తగిలింది. ఛార్జర్ లేకుండా మొబైల్ను విక్రయిస్తున్నందుకు అక్కడి వినియోగదారుల ఫోరం (ప్రోకాన్-ఎస్పీ) సుమారు ₹15 కోట్ల (2 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి ఛార్జర్ లేని మొబైల్ను విక్రయించినందుకు గానూ ఈ జరిమానా విధిస్తున్నట్లు ఫోరం వెల్లడించింది. పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్కి పవర్ అడాప్టర్, హెడ్ఫోన్లు లేకుంగా కేవలం ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇస్తున్నట్లు యాపిల్ అక్టోబర్లో ప్రకటించింది. ఐఫోన్ 12 మినీ ధర యూఎస్లో 729 డాలర్లు కాగా.. బ్రెజిల్లో 1200 డాలర్లకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఫోన్కు ఛార్జర్, హెడ్ సెట్ ఇవ్వకపోవడంతో వినియోగదారులు నష్టపోతున్నారని బ్రెజిల్ వినియోగదారుల ఫోరం యాపిల్కు రెండు మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఛార్జర్ ఇవ్వకుండా ఫోన్ విక్రయించడం సమంజసం కాదంటూనే, ధర ఎందుకు తగ్గించడం లేదని వినియోగదారుల ఫోరం ప్రశ్నించింది....
- ['Pacchis' Teaser Launch by Vijay Deverakonda](https://teluguwonders.com/pacchis-teaser-launch-by-vijay-deverakonda/): ‘Pacchis’ Teaser Launch by Vijay Deverakonda… Use Head Phones to enjoy the ultimate sound effect.
- [స్టీరింగ్ లేని కారు.. సూపరో సూపరు](https://teluguwonders.com/super-car/): *స్టీరింగ్ లేని కారు.. సూపరో సూపరు!* ▪︎‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సూచనలతో.. టైర్లు కాదు పంజాలు స్టీరింగ్కు బదులుగా ప్యాడ్ ▪︎ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్, ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్తో కలిసి ఏవీటీఆర్ పేరుతో ఒక అధునాతన కారును రూపొందించింది. ఇవాళ్టి మన ఆలోచనలే రేపు మనం పాటించబోయే ప్రమాణాలు అనే నినాదంతోనే ఈ కార్ ఆవిష్కారం సాధ్యమైందని మెర్సిడెజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో నెవాడా రాష్ట్రం (అమెరికా) లోని లాస్వేగాస్ నగరంలో మొదటిసారిగా దీన్ని ప్రదర్శించారు. కారు గురించి వివరిస్తూ 13 నిమిషాల వీడియోని యూట్యూబ్లో విడుదల చేశారు. *టైర్లు కాదు పంజాలు..* ▪︎ఈ కారుకు ఉండే టైర్లు చక్రాల మాదిరిగా కాకుండా గోళాకారంగా ఉంటాయి. జంతువు పంజా, పువ్వు ఆకృతులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామని చీఫ్ డిజైన్ ఆఫీసర్ గోర్డెన్ వాజెనర్ తెలిపారు. ఇరుకు ప్రదేశాల్లో పార్కింగ్ కోసం ఇవి ఎంతగానో...
- [నాగార్జున గారి చేతులమీదుగా పచ్చీస్ 'Pachchis' పోస్టర్ విడుదల](https://teluguwonders.com/nagarjuna-unveils-first-look-of-pachchis/): Banners: Avasa Chitram & Raasta Films Producers: Kaushik Kumar Kathuri & Rama Sai Co- Producer: Pushpak Jain Executive Producer: Dinesh Yadav Bolleboina Written by: Sri Krishna Directed by: Sri Krishna & Rama Sai DOP: Kartik Parmar Music Director: Smaran Sai Production Designer: Rohan Singh Editor: Rana Prathap Sound Recordist: Ashwin Rajasekhar Costumes: Raamz Sound Design: Nagarjuna Thallapalli Make up: Vidhi Sethi Publicity Designs: Anil & Bhanu PRO : Vamsi Sekhar Lyricist: Nikilesh Sunkoji Colorist: Avinash Shukla Cast: Raamz Swetaa Varma Jaychandra Ravi Varma Keshav Deepak Dayanand Reddy Subhalekha Sudhakar Vishwendar Reddy Genre: Crime Thriller Film Title: Pachchis Language:...
- [ఒకే దేశం… ఒకే పర్మిట్](https://teluguwonders.com/https-parivahan-gov-in-parivahan/): *ఒకే దేశం… ఒకే పర్మిట్* *పర్యాటక వాహనాలకు ఇక జాతీయ అనుమతులు* హైదరాబాద్: పర్యాటక వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నూతన పర్మిట్ విధానాన్ని ప్రకటించింది. అనుమతుల జారీ ఇక రాష్ట్రాల నుంచి కేంద్రం చేతిలోకి వెళ్తుంది. ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటక వాహన(టూరిస్టు వెహికల్)మైనా ఇక నుంచి ఆల్ ఇండియా టూరిస్టు పర్మిట్ కోసం https://parivahan.gov.in/parivahan వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల వ్యవధిలో పర్మిట్ జారీ చేస్తున్నది లేనిది స్పష్టం చేస్తామని కేంద్రం ఆదివారం ప్రకటించింది. కొత్త పద్ధతి ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. కనీసం మూడు నెలలకు.. అత్యధికంగా మూడేళ్లకు అనుమతి జారీ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పర్యాటకులకు కొన్ని సమయాల్లోనే డిమాండ్ ఉంటుంది. అలాంటి ప్రాంతాల టూరిస్టు ఆపరేటర్లు ఆ వ్యవధి మేరకే పర్మిట్ తీసుకోవటం...
- [అదీ వైఎస్ అక్షింతల సంగతి](https://teluguwonders.com/book-on-ysr/): వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి క్రైస్తవుడన్న సంగతి తెలిసిందే. అందులోనూ ఆయన పక్కా క్రైస్తవుడు. రోజూ బైబిల్ చదువుతాడు. ఈస్టర్ రోజుల్లో నెల రోజులూ దీక్షలో వుంటాడు. అయితే.. తాను క్రైస్తవుడిని అయినంత మాత్రాన ఇతర దేవుళ్లను ఆచారాలను ఆయన తప్పుబట్టలేదు. అంతే కాదు.. తనను నమ్మిన వాళ్లు ఎవరైనా తన కోసం పూజలు పునస్కారాలు చేయించినా.. ఏమైనా చేయమని చెప్పినా.. వాటిని పాటించాడు వైఎస్. దీని గురించి వైఎస్ సన్నిహితుడైన ఉండవల్లి ఓ ఇంట్రస్టింగ్ కథను తన పుస్తకంలో రాశారు. వైయస్ క్రైస్తవుడే కానీ, ఆయన అనుచరుల్లో, బంధువుల్లో అధికాంశం మంది హిందువులే కాబట్టి ప్రతీదానికీ ముహూర్తాలూ అవీ పెట్టి పంపించేవారట. అమలాపురంలో రామజోగేశ్వరరావు అనే జ్యోతిష్య పండితుడిపై వైఎస్కు గురి కుదిరిందట. వైఎస్ కార్యక్రమాలకు సంబంధించిన ముహూర్తాలన్నీ సదరు రామజోగేశ్వరరావు చూసుకునేవారట. పాదయాత్రకి, ఎన్నికల ప్రచారం ప్రారంభానికి, పదవీ స్వీకారానికి.. తనకు వచ్చిన ముహూర్తాల లిస్టు రాజమండ్రిలో వున్న ఉండవల్లికి...
- [46 రోజుల పాటు కేవలం బీర్ మాత్రమే: beer diet](https://teluguwonders.com/beer-diet/): పెళ్లి.. బర్త్ డే.. చావు.. సంతోషం.. విచారం.. కోపం.. దుఖం.. బాధ.. ఎమోషన్ ఏదైనా మద్యం ఉండాల్సిందే. ఇవేవీ లేవు.. కాని తాగడానికి మాకు ప్రత్యేకమైన కారణం అవసరం లేదు అనే బ్యాచ్ కూడా ఒకటుందండోయ్… అయితే మద్యం తాగడంలో చాలా మంది ఎంపిక బీర్. అయితే, బీర్ తాగితే పొట్ట పెరుగుతుందని, అధికంగా బరువు పెరుగుతారని అంటుంటారు. అది నిజమే. బీరు సేవిస్తే ఉదర భాగంలో కొవ్వు చేరుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 46 రోజుల పాటు ఇతర ఏ ఆహార పదార్థాలు తీసుకోలేదు. పానీయాలు తాగలేదు. కేవలం బీర్ మాత్రమే తాగాడు. అయితే ఏముందీ.. భారీగా బరువు పెరిగి ఉంటాడు.. అని మీరు అనుకోవచ్చు. అయితే అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అతను బరువు పెరగలేదు.. తగ్గాడు. అది కూడా చాలా ఎక్కువ బరువు తగ్గాడు. అవును, మీరు విన్నది నిజమే.అమెరికాలోని ఓహియోలో...
- [తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్](https://teluguwonders.com/ap-ts-e-papers-today/): *📜తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్📜* *🗞️ అంధ్రజ్యోతి 🗞️*_ ◆ https://epaper.andhrajyothy.com/ *🗞️ ఆంధ్రప్రభ 🗞️*_ ◆ https://epaper.prabhanews.com/ _* 🗞️ సూర్య 🗞️*_ ◆ http://epaper.suryaa.com/ 🗞️ *ఈనాడు_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *సాక్షి_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *నమస్తే తెలంగాణ_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *వి 6 వెలుగు_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/ _* 🗞️ వార్త 🗞️*_ ◆ https://epaper.vaartha.com/ _* 🗞️ ఆంధ్రభూమి 🗞️*_ ◆ http://epaper.andhrabhoomi.net/ _* 🗞️ విశాలాంధ్ర 🗞️*_ ◆ https://epaper.visalaandhra.com/
- [భారత రాజ్యాంగం](https://teluguwonders.com/constitution-of-india/): *📘భారత రాజ్యాంగం📘* *🇮🇳ప్రజల శాసనము🇮🇳* _💥(నేటి: 05-03-2021 భాగము)💥_ 👉. *మూడవ భాగము* *మత స్వాతంత్ర్య హక్కులు* *🔮ఆర్టికల్ 25🔮* 👉. 1) పరిశుభ్రత , నడవడిక , మంచితనము మొదలగువాటికి , ఈ భాగములో చెప్పబడివున్న ఇతరమైన వాటికి లోబడి , అందరూ తమ మనోభావం ప్రకారము నడుచుకొనుటకు తగిన స్వతంత్రత కలిగినవారగుదురు. తమ తమ మతమును స్వీకరింప , స్వీకరించి వ్యాప్తి చేయుటకు అధికారము కలిగినవారగుదురు. 2) ఈ నిబంధనలో ఉన్నవాటిని. అ] మత సంబంధముతో అనుబంధముగా ఉన్న ద్రవ్యోల్బణం , వీతి , ప్రభుత్వం మరియు ఇతర మత సంబంధము గలిగిన కార్యమునకు , ఆ] సంఘ సంక్షేమము , సంస్కరణ కల్పించుటకు లేక హిందువుల యెక్క దేవాలయములు మరియు మత సంబంధమైన స్థలములను హిందూమతములో చేరిన అన్ని జాతులవారికిని తారతమ్యము లేక తెరచి ఉంచుటకును , కావలసిన చట్టమును అమలు జరుపుటకును మరియు అటువంటి నూతన...
- [గ్రీన్కార్డులపై నిషేధం ఎత్తివేత](https://teluguwonders.com/green-card-update-for-india/): *అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటన* గ్రీన్కార్డులపై నిషేధం ఎత్తివేత వాషింగ్టన్: భారత దేశ ఐటీ నిపుణులకు శుభవార్త. గ్రీన్కార్డుల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. కరోనా దృష్ట్యా స్వదేశీయులు ఉద్యోగాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై నిషేధం విధించగా, దాన్ని రద్దు చేశారు. దీంతో విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయులకు ప్రయోజనం కలగనుంది. వీరంతా హెచ్-1బీ వీసాలపైన అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. గ్రీన్కార్డునే అధికారిక వ్యవహారాల్లో శాశ్వత నివాస ధ్రువపత్రంగా వ్యవహరిస్తారు. ఈ వీసాలపై ట్రంప్ అంక్షలు పెట్టడం వల్ల అమెరికాకు నష్టం జరిగిందని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే కొన్ని వృత్తుల వారికి కొత్తగా తాత్కాలిక వర్క్ వీసాలు, హెచ్-1బీ వీసాలు మంజూరు చేయకుండా గత ఏడాది జూన్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మార్చలేదు. ఈ నిర్ణయాన్ని నవీకరించకపోతే మార్చి 31న దానంతట అదే...
- [ఏడు స్క్రీన్ల ల్యాప్టాప్ను చూశా రా!రా!](https://teluguwonders.com/7-screans-laptop/): *🖥️ 👉 బ్రిటన్కు చెందిన ఎక్స్పాన్ స్కేప్ అనే కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏడు స్క్రీన్ల ల్యాప్టాప్ అరోరా7ను తయారు చేసింది. ‘అరోరా 7’ అనే పేరుతో పిలిచే ల్యాప్టాప్ బరువు 11 కేజీలు. ఒకేసారి ఎక్కువ స్క్రీన్లపై పనిచేసే డాటా సైంటిస్ట్లు, కంటెంట్ క్రియేటర్స్, సైబర్ నిపుణులకు మొదలైన వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఏడు స్క్రీన్లలో నాలుగు 17.3 అంగుళాల 4కే రిజల్యూషన్ స్క్రీన్లు, మిగిలిన మూడు 7 అంగుళాల 1200పీ ఫుల్ హెచ్డీ స్క్రీన్లు కలిగి ఉన్నాయి. 💠ఈ ల్యాప్టాప్లో ఇంటెల్ ఐ9 9900కే ప్రాసెసర్ ఉపయోగించారు. 64 జీబీ ర్యామ్, 2టీబీ స్టోరేజ్ ఇస్తున్నారు. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంటపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు. చూసేందుకు బాక్స్ తరహాలో ఉండే ఈ ల్యాప్టాప్లో స్క్రీన్లు తెరుచుకునేందుకు మొత్తం 13 దశల అన్ఫోల్డింగ్ వ్యవస్ధ ఉంది. దీని సహాయంతో అవసరమైన స్క్రీన్లను మాత్రమే తెరిచి...
- [అద్భుతం.. అంగారక దృశ్యం!](https://teluguwonders.com/space-update-angara/): *విస్పష్ట ఫొటోలను పంపిన ‘పర్సెవరెన్స్’* *తొలిసారిగా ల్యాండింగ్ చిత్రం* కేప్ కెనావెరాల్: అంగారకుడిపై దిగిన అమెరికా వ్యోమనౌక ‘పర్సెవరెన్స్’ తాజాగా అద్భుతమైన ఫొటోలను పంపింది. ల్యాండింగ్కు సంబంధించిన సంక్లిష్ట ప్రక్రియను తొలిసారిగా అత్యంత సమీపం నుంచి క్లిక్మనిపించింది. పర్సెవరెన్స్ రోవర్ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యోమనౌకలో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. వాటిలోని పలు కెమెరాలను ల్యాండింగ్ సమయంలోనే ఇంజినీర్లు ఆన్ చేశారు. రాకెట్లతో నడిచే స్కై క్రేన్ యంత్రం.. తాళ్ల సాయంతో రోవర్ను అంగారక ఉపరితలంపై సాఫీగా దించింది. దానికి ముందు నేల నుంచి రెండు మీటర్ల ఎత్తులో తాళ్లకు వేలాడుతున్న రోవర్ దృశ్యం కనువిందు చేస్తోంది. రాకెట్ల నుంచి వెలువడిన జ్వాలల తాకిడికి పైకి ఎగిసిన ఎర్రటి అంగారక ధూళి కూడా అందులో కనిపించింది. రానున్న కొద్దిరోజుల్లో ల్యాండింగ్కు సంబంధించిన మరిన్ని ఫొటోలు, ఆడియో రికార్డింగ్లను వెలువరిస్తామని...
- [*హిమ సునామీ](https://teluguwonders.com/manchu-sunami/): *మంచు ఫలకాలు విరిగిపడి పోటెత్తిన నీటి ప్రవాహం* *ధౌలీగంగ నదికి ఆకస్మిక వరదలు* *ఏడుగురి మృతి.. 170 మంది గల్లంతు* *దెబ్బతిన్న జల విద్యుత్కేంద్రాలు* *ఉత్తరాఖండ్లో దారుణం* దేహ్రాదూన్ – దిల్లీ దేవభూమి ఉత్తరాఖండ్లో ఆదివారం జలవిలయం సంభవించింది. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటే ఎలాంటి విపత్తులు వస్తాయో కళ్లముందుంచింది. ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. కనీసం ఏడుగురు మరణించారు. ఏకంగా ఓ జలవిద్యుత్కేంద్రం కొట్టుకుపోగా.. మరొకదానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లా జోషిమఠ్ సమీపంలో నందాదేవి హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి ధౌలీగంగ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయి. అలకనంద, ధౌలీగంగ, రుషి గంగ నదుల మధ్య ప్రాంతంలో ఈ విపత్తు చోటు చేసుకుంది. రుషిగంగ నది ధౌలీగంగలో కలుస్తుంది. అనంతరం ఈ రెండూ కలిసి అలకనందలో కలుస్తాయి. ఇవన్నీ గంగానదికి ఉపనదులే. సున్నితమైన హిమాలయాల ఎగువ ప్రాంతంలో దుర్ఘటన జరిగింది....
- [గుట్టలు గుట్టలుగా పెరుగుతున్నబయో మెడికల్ వేస్ట్](https://teluguwonders.com/medical-waste-getting-increaseing/): *గుట్టలు గుట్టలుగా పెరుగుతున్నబయో మెడికల్ వేస్ట్* *2017లో రోజుకు15 వేల కిలోలు.. 2019లో 20 వేల కిలోలకు పైనే* *రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టులో వెల్లడి* *బయో మెడికల్ వేస్టేజీ రూల్స్ పట్టించుకోని హాస్పిటళ్లు* *మున్సిపల్ చెత్తలోనే కలిసి పోతున్న 20% మెడికల్ వేస్ట్! * హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో బయో మెడికల్ వేస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. రెండేళ్లలోనే రోజుకు 5 వేల కేజీల చొప్పున పెరిగింది. 2017లో రోజుకు15,719 కిలోల(15.71 టన్నులు) వేస్ట్ ఉత్పత్తి అయితే 2019లో 20,472 కిలోలకు(20.47 టన్నులు) పెరిగింది. ఈ వివరాలన్నీ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) రిపోర్టు విడుదల చేసింది. ఓవైపు వేస్టేజీ పెరుగుతుంటే మరోవైపు చాలా హాస్పిటళ్లు వేస్ట్ ప్రాసెసింగ్లో రూల్స్ పాటించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్లైంట్ ఇస్తే గానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోవట్లేదని విమర్శలున్నాయి. *మూడు జిల్లాల నుంచి ఎక్కువ* రాష్ర్టంలో 6,542 హెల్త్కేర్ఫెసిలిటీస్ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి,...
- [వచ్చే ఏడాదిలో తేజస్ మార్క్–2](https://teluguwonders.com/tejas/): * 👉2023లో హైస్పీడ్ ట్రయల్స్ 👉హెచ్ఏఎల్ చీఫ్ మాధవన్ వెల్లడి 🔸 స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన బహుళ ప్రయోజక యుద్ధ విమానం తేజస్ సరికొత్త రూపంతో వచ్చే ఏడాదిలో తయారవుతుందని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సీఎండీ ఆర్.మాధవన్ వెల్లడించారు. తేజస్ మార్క్–2లో మరింత శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువులు మోసే సామర్థ్యం, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఉంటాయని వివరించారు. తేజస్ మార్క్–2 తయారీ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయనీ, 2023లో హైస్పీడ్ ట్రయల్స్ మొదలవుతాయన్నారు. 2025 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొత్త వెర్షన్ జెట్ మరింత పెద్దదిగా ఉండటంతోపాటు ఎక్కువ దూరం ప్రయాణించలగలదనీ, నిర్వహణ కూడా మరింత తేలిగ్గా ఉంటుందన్నారు. హెచ్ఏఎల్ తయారు చేసిన తేజస్ మార్క్–1ఏ రకం 73 జెట్ విమానాలను రూ.48 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం జనవరి 13న అంగీకారం తెలిపిందన్నారు. 🔹వీటి ఉత్పత్తి 2028 వరకు కొనసాగుతుందని చెప్పారు. మార్క్–2 జెట్ల...
- [డే లైట్ సేవింగ్ టైమ్ గురించి తెలుసా…?](https://teluguwonders.com/day-light-saving/): 👉 ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రాంతాల్ని బట్టి పగలు, రాత్రిలో హెచ్చుతగ్గులుంటాయి. ఈ క్రమంలో కొన్ని దేశాలు ఏటా రెండు సార్లు గడియారంలో కాలాన్ని మార్చేస్తుంటాయి. ఎందుకో తెలుసా..? 🔸భూమధ్య రేఖకు కాస్త అటు ఇటుగా ఉన్న దేశాలకు పగలు, రాత్రి దాదాపు 12 గంటల చొప్పున సమంగా ఉంటాయి. మిగతా దేశాల్లో పగటి సమయం వేసవికాలంలో ఎక్కువగానూ, శీతాకాలంలో తక్కువగానూ ఉంటుంది. దీంతో పగటి పూటను ప్రజలు ఎక్కువసేపు ఆస్వాదించడం కోసం ‘డే లైట్ సేవింగ్ టైం’ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఏటా వేసవి కాలం (మార్చి చివరి ఆదివారం) గడియారంలో ఉండే అంతర్జాతీయ ప్రామాణిక సమయాన్ని ఒక గంట ముందుకు జరుపుతారు. శీతాకాలం ప్రారంభం (అక్టోబర్ చివరి వారం)లో మళ్లీ వెనక్కి జరిపి యథాస్థితికి తీసుకొస్తారు. 🔹సాధారణంగా ఉద్యోగులు, కార్మికులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తారు. వేసవికాలంలో సమయాన్ని...
- [దుర్గారావు జీవితాన్ని మార్చిన " టిక్ టాక్ " "Tik tok" that changed Durga Rao's life](https://teluguwonders.com/tik-tok-that-changed-durga-raos-life/): టిక్ టాక్ దుర్గారావు ఒక్క పాటతో ఎంత పాపులర్ అయ్యాడో మీకు తెలిసిందే. అతనికి అంత పేరు వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించండి. దుర్గారావును పొగిడిన వాళ్ళు ఉన్నారు, అలాగే అతన్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు . అందరికి తన టాలెంటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు . ఒకప్పుడు దుర్గారావు టిక్ టాక్ వీడియోస్ చూసి పిచ్చి ఏమైనా ఎక్కిందా ఏంటి ?? ఎప్పుడు చూసినా ఒకే టిక్ టాక్ చేసి పోస్ట్ చేస్తా ఉంటాడు. అయ్యా బాబు ఇంక ఆపుతావా ? నీ వీడియోస్ చూసి మాకు పిచ్చి ఎక్కేలా ఉందయ్యా ?? నీకు దండం పెడ్తాము సామి ?? ఇంక ఆపవయ్యా బాబూ…. అంటూ ఈ విధంగా కామెంట్స్ చేసే వాళ్ళు . ఇప్పుడు కాలం మారింది . కాలం ఇప్పుడు దుర్గారావు వైపు ఉంది. మనల్ని తిట్టిన వాళ్ళకి అందరి కంటే ముందుగా...
- [ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది](https://teluguwonders.com/first-election-schedule/): ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. నాలుగు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ విడుదల చేశారు. తొలి విడతలో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎస్ఈసీ ప్రకటించారు. సిబ్బంది అందుబాటు, ఇతర అవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న పంచాయతీల్లో తొలి విడత వివరాలు రెవెన్యూ డివిజన్ల వారీగా ఇప్పుడు చూద్దాం..నాలుగు విడతల్లో పంచాయతీ పోరు ఏపీలో పంచాయతీ ఎన్నికలను నాలుగు విడతల్లో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి విడత ఎన్నికలకు ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 27న రెండో విడత, 31న మూడో విడత, ఫిబ్రవరి 4న నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం...
- [వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం](https://teluguwonders.com/not-to-do-at-evening/): మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు ఉన్నారు. వారు తమ ఇంట్లో ప్రతిదీ వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటూ ఉంటారు. ఇంటి నిర్మాణం నుండి ఇంటి లోపల ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి.. ఎక్కడ ఉంచకూడదు అనే విషయాలను వాస్తు శాస్త్రం ప్రకారం తూ.చ తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే తమ ఇంట్లో ధనలక్ష్మీ ఉంటుందని.. తమకు ఆరోగ్యం, ఆదాయం విషయంలో అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని.. అది బాగుంటేనే మనందరం ప్రశాంతంగా జీవించగలమని నమ్ముతారు. లేదంటే ప్రతిదీ గందరగోళంగా మారుతుంది. అయితే అలాంటి విషయాలను ఇప్పటితరం వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం వేళ కొన్ని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదట. అలా చేస్తే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్టేనని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పనులేంటి.. అవి ఎందుకు చేయకూడదనే వివరాలను...
- [అద్భుతం.. అద్వితీయం.. అసామాన్యం!](https://teluguwonders.com/details-about-covid-tika/): అద్భుతం.. అద్వితీయం.. అసామాన్యం! కొవిడ్-19 టీకాను వర్ణించటానికి ఇలాంటి పదాలు ఎన్నయినా సరిపోవు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఇన్ఫెక్షన్లకే టీకాలు లేని రోజుల్లో ఇంత సత్వరం టీకా అందుబాటులోకి రావటమంటే మాటలా? మున్నెన్నడూ ఎరగని వైరస్ పుట్టుకురావటం, శరవేగంగా ప్రపంచాన్ని చుట్టబెట్టటం, అది మానవాళి మొత్తాన్ని దిగ్బంధించటం, దాన్ని మట్టుబెట్టటానికి అంతే వేగంగా టీకాను రూపొందించటం.. అంతా కేవలం ఏడాది కాలంలోనే జరగటమనేది అనూహ్యం. ప్రయోగాలు, ప్రయోగ పరీక్షలు, అత్యవసర వినియోగ దశలు దాటుకొని కొవిడ్-19 టీకా అందరికీ అందుబాటులోకి వచ్చిన శుభ తరుణంలో మనందరి లక్ష్యం ఒకటే కావాలి. భయాలు, అపోహలు, అవాస్తవాలకు తావివ్వకుండా అందరమూ టీకా ధారులమే కావాలి. మన ఆరోగ్యమే పరమావధిగా అహోరాత్రాలు శ్రమించి, అనతికాలంలో టీకా కలను నిజం చేసిన శాస్త్రవేత్తల కృషికి నిజమైన ప్రయోజనం సిద్ధించేది అప్పుడే. శరీరాన్ని మించిన టీకా ఫ్యాక్టరీ మరేదీ లేదు. తనను దెబ్బతీయాలని ప్రయత్నించే సూక్ష్మక్రిములను మట్టుబెట్టే సాధన సంపత్తిని...
- [ప్రాంతీయ విమానాశ్రయాలకు సానుకూలం*](https://teluguwonders.com/best-places-for-air-port-in-telangana/): *ప్రతిపాదిత ఆరు ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయొచ్చు* *పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్నగర్లలోని కొండలతో చిక్కులు* *ఈ ప్రాంతాల్లో ఒకే దిశలో రాకపోకలకు అవకాశం* *ప్రభుత్వానికి ఏఏఐ నివేదిక* ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు ముందడుగు పడింది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సానుకూలత వ్యక్తం చేసింది. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని దిల్లీ నుంచి వచ్చిన ఏఏఐ అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడిన తరవాత తెలంగాణలో ఒక్క హైదరాబాద్లోనే విమానాశ్రయం ఉంది. ఉడాన్ పథకం కింద ద్వితీయ శ్రేణి నగరాలకు విమానాలు నడిపేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఆదిలాబాద్, మామ్నూరు(వరంగల్), బసంత్నగర్(పెద్దపల్లి), జక్రాన్పల్లి(నిజామాబాద్), కొత్తగూడెం(కొత్తగూడెం-భద్రాద్రి), గుడిబండ(మహబూబ్నగర్)లలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సిందిగా...
- [మీ సమాచారం భద్రం](https://teluguwonders.com/whatsapp-new-futures-2/): *కొత్త విధానం వల్ల గోప్యతకు భంగం రాదు* *వినియోగదార్ల మెసేజ్లను చదవం* *ఇతర యాప్లతో సమాచారాన్ని పంచుకోం* *బ్లాగ్పోస్ట్లో వాట్సప్ వివరణ* ముంబయి: తాజా విధాన మార్పుల వల్ల వినియోగదార్ల సమాచారానికి ఎటువంటి ముప్పు ఉండదని వాట్సప్ స్పష్టం చేసింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ వినియోగదార్ల ఫోన్లలోని కాంటాక్ట్ జాబితాలు లేదా గ్రూప్ల సమాచారాన్ని వ్యాపార ప్రకటనల నిమిత్తం ఫేస్బుక్ వంటి ఇతర యాప్లతో పంచుకోబోమని; వాట్సప్ కానీ మాతృ సంస్థ ఫేస్బుక్ కానీ వాట్సప్లోని వినియోగదార్ల మెసేజ్లు చదవడం కానీ, కాల్స్ వినడం కానీ చేయవని వివరించింది. *ఇదీ జరిగింది..* గత వారం వాట్సప్ తన వినియోగదార్లకు సేవల షరతులు, గోప్యత విధానం విషయంలో ఒక అప్డేట్ తెచ్చింది. వినియోగదార్ల డేటాను ఎలా ప్రాసెస్ చేస్తారు; ఫేస్బుక్ భాగస్వామ్యంతో గ్రూప్నకు చెందిన ఉత్పత్తులను ఎలా ఆఫర్ చేస్తామన్నది వివరించింది. వాట్సప్ సేవలను కొనసాగించాలంటే 2021 ఫిబ్రవరి 8 లోపు కొత్త నిబంధనలు,...
- [బుక్ చేసుకున్న 2 గంటల్లో సిలిండర్](https://teluguwonders.com/get-indian-gas-with-in-2hours/): *16 నుంచి ప్రయోగాత్మకంగా హైదరాబాద్లో అమలు *ఒక్క సిలిండరు ఉన్న ఐవోసీ వినియోగదారులకే.. *రూ.25 అదనం హైదరాబాద్: ఇక సామాన్యులకు వంట గ్యాస్ సిలిండరు కష్టాలు తీరనున్నాయి. బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండరు ఇంటికి చేరనుంది. ఒకే గ్యాస్ సిలిండర్ ఉండి, తత్కాల్ ప్రాతిపదికన బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ సదుపాయాన్ని కల్పించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిర్ణయించింది. ‘సులభతర జీవనం’ విధానం కింద తెలంగాణలో ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేయనుంది. ఈ నెల 16న ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 1న దీన్ని ప్రారంభించాలని కేంద్రం తొలుత భావించినా.. పండగ సందర్భంగా శనివారం నుంచి అమలుచేయాలని నిర్ణయానికి వచ్చింది. గ్రేటర్లో అమలు చేసిన తరవాత గుర్తించిన అంశాల ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు. తత్కాల్ ప్రాతిపదికన సిలిండరు బుక్ చేసుకున్న వినియోగదారులు సాధారణ ధర కన్నా రూ.25 అదనంగా...
- [పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా](https://teluguwonders.com/first-covid-vaccine/): *పారిశుద్ధ్య కార్మికుడికి తొలి టీకా. *మొదటి రోజు 139 కేంద్రాలూ సర్కారులోనే *వీటిలో 55,270 మంది లబ్ధిదారులు. *రాష్ట్రానికి 20 వేల కొవాగ్జిన్ టీకాలు. *రెండో వారం నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ… *పంపిణీకి ఆరోగ్యశాఖ సమాయత్తం. హైదరాబాద్* రాష్ట్రంలో తొలి కొవిడ్ టీకాను గాంధీ ఆసుపత్రిలో గత 10 నెలలుగా విశేష సేవలందిస్తున్న ఒక పారిశుద్ధ్య కార్మికుడికి వేయనున్నారు. ఈ నెల 16న ఆయనకు టీకా వేయడంతో రాష్ట్రంలో పంపిణీ ప్రారంభమవుతుంది. తొలిరోజున టీకా వేసే 139 కేంద్రాలూ ప్రభుత్వ రంగంలోనే ఉంటాయి. 40 కేంద్రాలను ప్రైవేటు ఆసుపత్రుల్లో, 99 కేంద్రాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ముందుగా ప్రభుత్వ వైద్యంలో టీకాలు వేస్తే, సమస్యలపై పూర్తి అవగాహన వస్తుందని భావిస్తోంది. తొలివారం మొత్తం సర్కారు దవాఖానాల్లోనే నిర్వహించి, రెండో వారం నుంచి ప్రైవేటులోనూ పంపిణీ ప్రారంభించనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు....
- [దేవాలయం దర్శనం](https://teluguwonders.com/temple-visiting-facts/): దేవాలయం దర్శనం ముఖ్యమైన విషయాలు:- మూలవిరాట్ :- భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి. ప్రదక్షిణ :- మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఆభరణాలతో దర్శనం :- ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయి. కొబ్బరి కాయ :- ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక...
- [Swami Vivekananda that can guide you in your life](https://teluguwonders.com/swami-vivekananda-that-can-guide-you-in-your-life/): స్వామి వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామిని ఇలా అడిగింది. “స్వామీ మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను. దానికి మీరు అంగీకరిస్తారా” అని.అప్పుడు వివేకానందుడు ఆమెను “మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది” అని అడిగారు.అందుకామె ” మీ తెలివితేటలు నాకు నచ్చాయి. అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీ లాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని వుంది” స్వామి అన్నది.ఆమె మాటలకి వివేకానంద స్వామి ఇలా సమాధానమిచ్చారు.” నాతెలివి తేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పు బట్టను. నాలాంటి బిడ్డను కావాలనుకోవడం కూడా తప్పు కాదు. కాని దానికి పెళ్ళి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది. పైగా అలా జరుగుతుందని నిశ్చయముగా చెప్పలేము.కనుక మీ కోరిక తీరడానికి, నిశ్చయమైన సులువైన మార్గము ఒకటి చెబుతాను. ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను. మీరు నన్ను మీ...
- [తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్](https://teluguwonders.com/e-papers/): *తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ ఈపేపర్స్* 🗞️ *_అంధ్రజ్యోతి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.andhrajyothy.com/ 🗞️ *_ఈనాడు ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.eenadu.net/ 🗞️ *_సాక్షి ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.sakshi.com/ 🗞️ *_నమస్తే తెలంగాణ ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.ntnews.com/ 🗞️ *_V6 ఈపేపర్ కోసం_* 🗞️ ◆ https://epaper.v6velugu.com/ * All e-paper’s
- [రోజుకు 100 గ్రాములతో రోగనిరోధక](https://teluguwonders.com/millit-benifits/): *తృణం కాదది ప్రాణం* *ర ోజుకు 100 గ్రాములతో రోగనిరోధక శక్తి* *జీవనశైలి వ్యాధులకు పరిష్కారం* *గుప్పెడు గింజలతో గంపెడు ఆరోగ్యం* *వంటలే కాదు వీటితో వ్యాపారం నేర్పుతాం* … *పెట్టుబడి సాయం చేస్తాం* *జాతీయ తృణధాన్యాల పరిశోధన సంస్థ* ( *ఐఐఎంఆర్) డైరెక్టర్ విలాస్ ఎ తొనాపి* *బి.ఎన్.జ్యోతిప్రసాద్* *హైదరాబాద్* 👉తిండి కలిగితే కండ కలదోయ్ అన్నారు గురజాడ… కానీ ఎలాంటి తిండి తింటే కండ? ఎలాంటి భోజనం మనకు అండ? ఈ ప్రశ్నకు సమాధానాల్లో అన్నింటి కంటే ముందు వరుసలో వినిపిస్తున్నవి… కనిపిస్తున్నవి – తృణ ధాన్యాలు. 👉పేరుకు ‘తృణ’మైనా… పోషకాల విలువలో ఘనమైనవని… మన ఆరోగ్యానికి ప్రాణప్రదమైనవని నిర్ధరిస్తోంది ప్రపంచంలోనే అతి పెద్ద చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చి (ఐఐఎంఆర్). హైదరాబాద్లో ఏర్పాటై… దాదాపు 60 సంవత్సరాలుగా తృణ ధన్యాలతో పాత, కొత్త అనారోగ్యాల్ని కట్టడి చేయటం కోసం ఇతర ప్రముఖ...
- [సమయపాలనకు ఇలా చేసి చూడండి](https://teluguwonders.com/time-management/): *సమయపాలనకు ఇలా చేసి చూడండి!* *అనుకున్న పనిని అనుకున్న సమయానికి చేయడాన్నే సమయపాలన అంటారు. కానీ, కొందరు మొదలు సమయం వృథా చేసి.. ఆఖరి నిమిషంలో కంగారుపడతారు. మరికొందరు సమయాన్ని పట్టించుకోకుండా, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకుండా వ్యవహరిస్తారు. ఇలా చేయడం వల్ల పనికి, వ్యక్తిగత జీవితానికి సరైన సమయం కేటాయించలేరు. అందుకే, సమయపాలన పాటించడం కోసం ప్రణాళికలు వేసుకోవాలి. అదేలాగంటే..* *⏱️పనుల జాబితా రాసుకోండి⏱️* 👉సమయపాలన పాటించాలనుకుంటే.. ఒకరోజు లేదా వారంలో చేయబోయే పనుల్ని ముందుగానే ఒక జాబితాగా రాసుకోండి. నిర్దేశించుకున్న సమయంలో ఏయే పనులు చేయాలి?ఎక్కడికి వెళ్లాలి? ఇలా వివరాలతో షెడ్యూల్ రూపొందించుకోండి. ఇందుకోసం ప్రత్యేక క్యాలెండర్ రూపొందించుకోండి. లేదా టైమ్ మేనేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సాయం తీసుకోవచ్చు. *⏱️ప్రాధాన్యతలు గుర్తించండి⏱️* 👉ఏయే పనులు చేయాలో జాబితా సిద్ధం చేసుకున్న తర్వాత వాటిలో ప్రాధాన్యత ఉన్నవి, ముఖ్యంగా చేయాల్సిన పనులను గుర్తించండి. మీరు...
- [మెదడుకూ వ్యాయామ ‘బలం](https://teluguwonders.com/benifits-of-physical-exercise/): *మెదడుకూ వ్యాయామ ‘బలం’!🧠💡* *వ్యాయామం అనగానే కండరాలు బలోపేతం కావటం, శరీర పటుత్వం ఇనుమడించటమే గుర్తుకొస్తుంది. దీని ప్రభావం ఒక్క కండరాలతోనే ఆగిపోయేది కాదు. మెదడుకూ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది కదా. దీంతో మెదడుకు మరింత ఎక్కువ రక్తం, ఆక్సిజన్ సరఫరా అవుతాయి. వ్యాయామంతో మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదలవుతాయి. మెదడు కణాల మధ్య కొత్త అనుసంధానాలు పుట్టుకొచ్చేలానూ ప్రేరేపిస్తుంది. ఇవన్నీ రకరకాల ప్రయోజనాలు చేకూరేలా చేస్తాయి._* *🔸1. కుదురైన ఏకాగ్రత🧐* _🔹చదువుల మీద, పనుల మీద ధ్యాస ఉండటం లేదా? అయితే వ్యాయామాల వైపు ఓ కన్నేయండి. దీంతో ఏకాగ్రత మెరగవుతుంది. తీవ్రంగా వ్యాయామాలు చేసేవారిలో ఏకాగ్రత సామర్థ్యాన్ని సూచించే ఐఏపీఎఫ్ (ఇండివిడ్యువల్ అల్ఫా పీక్ ఫ్రీక్వెన్సీ) పుంజుకుంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. అయితే జాగింగ్, సైకిల్ తొక్కటం వంటి ఒకింత ‘నిలకడ స్థితి’ వ్యాయామాలతో పెద్దగా మార్పేమీ...
- [చైనా నుంచి లోన్లు.. వసూలు ఇక్కడ](https://teluguwonders.com/china-loan-mafeya/): ఢిల్లీ ఎయిర్పోర్టులో నాగరాజుతోపాటు అరెస్టు రుణగ్రహీతలకు నగ్నఫొటోలతో వేధింపులు లోన్ యాప్స్ నిర్వహణ ఆయనదే చైనా నుంచి లోన్లు.. వసూలు ఇక్కడ తెలంగాణ: లోన్ యాప్ల కేసులో కీలక సూత్రధారి, చైనాకు చెందిన ఝా వీ అలియాస్ ల్యాంబోను, అతనికి సహరించిన నాగరాజు(కర్నూలు)ను పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్టులో బుధవారం అరెస్టు చే శారు. గుర్గావ్లో అగ్లో, లిఫాంగ్, పిన్ ప్రింట్, నాబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న యాప్ల నిర్వాహకుడు ల్యాంబోనే అని దర్యాప్తులో తేలింది. బాధితుల ఫొటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. 391 రుణ యాప్ల ద్వారా రోజూ రూ.20 కోట్ల లావాదేవీలే లక్ష్యంగా చైనా మాఫియా పనిచేస్తున్నది. చైనా మాఫియా విస్తరించిందిలా.. చైనాకు చెందిన యూన్ యూన్ అలియాస్ జెన్నిఫర్ అనే మహిళ భారత్కు వచ్చి ఢిల్లీలో మకాం వేసి కంపెనీలు, కాల్సెంటర్లను ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణ కష్టతరంగా మారటంతో చైనాలో...
- [ramana maharshi రేపు రమణ మహర్షి జయంతి](https://teluguwonders.com/ramana-maharshi-%e0%b0%b0%e0%b1%87%e0%b0%aa%e0%b1%81-%e0%b0%b0%e0%b0%ae%e0%b0%a3-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%af%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf/): రేపు రమణ మహర్షి జయంతి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ తమిళ తిథి ల ప్రకారం రేపు రమణ మహర్షి జయంతి ప్రతి సంవత్సరం డిసెంబర్ 30 వస్తుందంటే చాలు ఆధ్యాత్మిక ప్రియులకు శ్రీ రమణ మహర్షి జయంతి ఇట్టే గుర్తుకువస్తుంది. ఒకసారి గతంలోకి తొంగి చూస్తే డిసెంబరు 30 , 1879 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు. ఇతనికి తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. ఇతనిని భక్తులు భగవాన్ అని కూడా సంభోదిస్తారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను “అతియాశ్రమి”గా ప్రకటించుకున్నారు. రమణ మహర్షి బాల్యం పూర్వాశ్రమంలో రమణ మహర్షి అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవారు. బాల్యంలో చదువు మీద ఆసక్తి లేదు. రమణులు...
- [ZSPACE 3D LAPTOP](https://teluguwonders.com/zspace-3d-laptop/): This is ZSPACE 3D LAPTOP.Worlds First Virtual and Augmented Reality LAPTOP. Must Watch The Amazing Technology.✌️ Zspace has dedicated itself to “spatial content,” and today it is unveiling a laptop targeted at kids that lets them easily interact with augmented reality or virtual reality content. The company will show the device, which is available now, at the CES 2019 trade show event in January. The Sunnyvale, California-based company said the laptop is the first portable Windows PC to break the screen barrier between users and VR content by creating a multi-dimensional environment that leaps out of the screen. Featuring patented 3D screen technology...
- [పిల్లర్లపై హైస్పీడ్ రైలు?](https://teluguwonders.com/highspeed-train-on-hollow-pillars/): highspeed-train-on-hollow-pillars పిల్లర్లపై హైస్పీడ్ రైలు? జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్-ముంబయి సహా 7 మార్గాల్లో ఇదే పద్ధతి రైల్వేశాఖ తాజా ప్రతిపాదన హైదరాబాద్: ముంబయి-పుణె-హైదరాబాద్ సహా హైస్పీడ్ కారిడార్ల విషయంలో రైల్వేశాఖ కీలక ప్రతిపాదన చేసింది. ఈ ప్రాజెక్టులను కొత్తగా భూమి సేకరించి కాకుండా ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల వెంట ఎలివేటెడ్ కారిడార్లుగా నిర్మించాలని ప్రతిపాదించింది. జాతీయ రైల్వే ప్రణాళిక (నేషనల్ రైల్ ప్లాన్) ముసాయిదాను కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రైల్వేశాఖ అందులో తెలంగాణ సహా దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ అభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేసింది. ముంబయి-హైదరాబాద్తో పాటు మొత్తం ఏడు కొత్త హైస్పీడ్ కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొంది. హైస్పీడ్ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. గంటకు 320-350 కిమీ వేగంతో ప్రయాణించేలా హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టును రైల్వేశాఖ తీసుకువస్తోంది. ఇంత వేగంగా రైళ్లు ప్రయాణం చేయాలంటే.. దాన్ని తట్టుకునేలా ప్రత్యేకమైన ట్రాక్ ఉండాలి. అంటే ప్రస్తుత...
- [Dattatreya Jayanti రేపు దత్తాత్రేయ స్వామి జయంతి](https://teluguwonders.com/dattatreya-jayanti/): Dattatreya Jayanti రేపు దత్తాత్రేయ స్వామి జయంతి 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 దత్తాత్రేయ శివం శాంత మింద్రనీల నిభం ప్రభుమ్ | ఆత్మ మాయారతం దేవమవధూతం దిగంబరమ్ || భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూటం ధరం విభుమ్ | చతుర్భాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహమ్ || శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణిమనాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది , త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది. ఒకసారి లోకకళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికిలోనైన లక్ష్మీ , సర్వస్వతి , పార్వతిమాతలు , మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ “పాతివ్రత్యాన్ని”...
- [ఫాస్టాగ్ లేకుంటే రెండింతల టోల్టాక్స్!](https://teluguwonders.com/duble-toll-tax-for-no-fasttag-users/): *ఫాస్టాగ్ లేకుంటే రెండింతల టోల్టాక్స్! *ట్యాగ్ లేని వాహనాలను టోల్ ప్లాజాల వద్ద అనుమతించరు* *జనవరి 1 నుంచి అమల్లోకి* *మార్గదర్శకాల జారీ* *పర్యవేక్షణకు మార్షల్స్, నోడల్ అధికారుల నియామకం* హైదరాబాద్: టోల్ప్లాజాల వద్ద నగదు చెల్లింపులకు స్వస్తి పలకాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి ఒకటో తేదీ నుంచి టోల్ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉన్న నాలుగు లేదా అంతకుమించిన చక్రాలున్న వాహనాలను మాత్రమే అనుమతించాలని ఉత్తర్వులు జారీచేసింది. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలిచ్చింది. పొరపాటున ఫాస్టాగ్ లేని వాహనం టోల్ప్లాజా వరుసలోకి వచ్చిన పక్షంలో రెండింతల మొత్తాన్ని టోల్ట్యాక్స్గా వసూలు చేయాలని స్పష్టంచేసింది. ఈ నూతన విధానాన్ని 2017 నుంచి అమల్లోకి తెచ్చిన కేంద్రం, నగదు రూపంలోనూ చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. గడిచిన ఏడాది నుంచి ప్రతి టోల్ప్లాజా పరిధిలో రెండు వరుసల్లో మాత్రమే నగదు చెల్లింపులను అనుమతించింది. ఇక నుంచి ఆ వరుసల్లోనూ...
- [బీర్తో కలిపి మ్యాగీ నూడుల్స్](https://teluguwonders.com/beer-moodles/): ఢిల్లీ నగరం లోని హడ్సన్ లేన్లో ఉన్న కేఫ్ హౌస్ ఫుల్ అనే కేఫ్ వారు సరి కొత్తగా మ్యాగీ నూడుల్స్ ను బీర్తో కలిపి సర్వ్ చేస్తున్నారు. దీంతో బీర్ మ్యాగీ అనే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే బీర్ మ్యాగీ నూడుల్స్ ను తినాలని ఉందని కొందరు అంటుంటే, మరి కొందరేమో అదేం టేస్టు, బీర్తో కలిపి మ్యాగీ నూడుల్స్ ను అసలు ఎవరైనా తింటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు బీర్ను, మ్యాగీ నూడుల్స్ ను కలిపి ఎలా వండారు అనే సందేహాలు కలుగుతున్నాయి ఇంకొంత మందికి. కొందరేమో వాటిని కేవలం బీర్లో నానబెట్టి సర్వ్ చేస్తున్నారని అంటున్నారు. లేదు నూడుల్స్ ను బీర్లో కలిపి వండి ఇస్తున్నారని మరి కొందరు అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ బీర్ నూడుల్స్ మాత్రం చూడటానికి చాలా వెరైటీగా ఉన్నాయి. మరి వాటి...
- [బొమ్మ పడింది..!](https://teluguwonders.com/first-day-first-show/): *బొమ్మ పడింది..!* *తొమ్మిది నెలల తరువాత థియేటర్లలో సినిమా సందడి* *తరలివచ్చిన ప్రేక్షకులు.. అన్ని చోట్లా తొలిరోజు హౌస్ఫుల్* గాంధీనగర్(కాకినాడ): కరోనా నేపథ్యంలో మూత పడిన సినిమా థియేటర్లలో దాదాపు తొమ్మిది నెలల విరామం తరువాత కొత్త బొమ్మ పడింది. సాయిధరమ్ తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కరోనా దృష్ట్యా సినిమాహాళ్లకు జనం వస్తారా రారా.. అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా తొలిరోజు అన్ని ఆటలూ హౌస్ఫుల్ అయ్యాయి. అక్టోబరు 15 నాటికే థియేటర్లకు కొవిడ్ నిబంధనలు సడలించినప్పటికీ కొన్ని డబ్డింగ్ సినిమాలు తప్ప పూర్తిస్థాయి తెలుగు సినిమా విడుదల కాలేదు. ఎట్టకేలకు సినిమాహాళ్ల వద్ద కోలాహలం కనిపించింది. *కొవిడ్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు..* _కొవిడ్ నేపథ్యంలో ప్రతి థియేటర్లోనూ.. మాస్క్ ధరించిన వారినే.. థర్మల్ స్కానింగ్ చేసి, శానిటైజర్ ఇచ్చాక లోపలకి పంపిస్తున్నారు. షో...
- [*యువతకు ‘టాస్క్’](https://teluguwonders.com/telangana-accademy-for-skill-and-knowledge/): Telangana accademy for skill and knowledge https://www.task.telangana.gov.in/Login *భవిష్యత్ సాంకేతికతలపై ఉచిత శిక్షణకు 11 సంస్థలతో ఒప్పందం. *35 ఏళ్ల లోపు వారు ఎవరైనా నేర్చుకోవచ్చు. *టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా. హైదరాబాద్: రాష్ట్రంలోని యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఆన్లైన్లో సాఫ్ట్వేర్ కోర్సులు, భవిష్యత్తు సాంకేతికత (టెక్నాలజీ)ల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలంగాణ నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ (టాస్క్) ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీకాంత్ సిన్హా తెలిపారు. 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు, అభ్యర్థులు టాస్క్ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకుని అర్హతల ఆధారంగా కృత్రిమ మేధ, బిగ్డేటా, మిషన్ లెర్నింగ్, డేటాసైన్స్, జావా, ఒరాకిల్ తదితర కోర్సులను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో 26-35 ఏళ్ల వారికీ అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. భవిష్యత్తు సాంకేతికతలపై విద్యార్థులు, కళాశాలల్లోని అధ్యాపకుల శిక్షణ కోసం పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’తో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల...
- [2.20 లక్షల వ్యాజ్యాలు.. 13 మంది న్యాయమూర్తులు](https://teluguwonders.com/2-2-lack-pending-cases/): *2.20 లక్షల వ్యాజ్యాలు.. 13 మంది న్యాయమూర్తులు. *ఈ పరిస్థితుల్లో సత్వర విచారణ సాధ్యం కాదు. *విశ్రాంత జడ్జీల సేవలను వినియోగించుకునేలా ఆదేశించండి *హైకోర్టులో సీనియర్ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం. *న్యాయవాదుల ఉపాధీ దెబ్బతింటోందని ఆవేదన. హైదరాబాద్: హైకోర్టులో కేసుల విచారణ నిమిత్తం విశ్రాంత న్యాయమూర్తుల సేవలను వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రస్తుతం విచారణలో ఉన్న వ్యాజ్యాలతో పోలిస్తే న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఈ పరిస్థితుల్లో వీటి పరిష్కారం అసాధ్యమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 224-ఎ ప్రకారం ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రపతి ఆమోదంతో విశ్రాంత న్యాయమూర్తుల సేవలను వినియోగించుకోవచ్చని గుర్తుచేస్తూ, ఆ దిశగా ఆదేశాలివ్వాలని కోరారు. ‘‘హైకోర్టులో నవంబరు 30 నాటికి 2,20,291 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులోసివిల్ వ్యాజ్యాలు 1.88లక్షలు, మిగిలినవి క్రిమినల్ వ్యాజ్యాలు....
- [మాటలకు.. అక్షర రూపం!](https://teluguwonders.com/al-text-to-speech/): *మాటలకు.. అక్షర రూపం!* *మహత్తర క్రతువు చేపట్టిన ఐఐఐటీ* *ప్రాజెక్టుకు రూ.కోటి నిధులు కేటాయించిన కేంద్రం* ప్రయోగాత్మకంగా తెలుగులో అమలు, తర్వాత అన్ని భాషల్లో మాట్లాడే మాటలకు అంతే వేగంగా అక్షర రూపం ఇచ్చే క్రతువుకు హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) శ్రీకారం చుట్టింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ‘క్రౌడ్ సోర్సింగ్ ఆఫ్ స్పీచ్ డాటా సెర్చ్’ పేరిట మాట్లాడే భాషను కృత్రిమ మేధ సాయంతో నేరుగా అక్షరాలు(టెక్స్ట్)గా మార్చనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఐఐఐటీ ప్రొడక్ట్ ల్యాబ్ హెడ్ ప్రకాశ్ ఎల్లా, స్పీచ్ ప్రాసెసింగ్ ల్యాబ్ సహాయ ఆచార్యుడు అనిల్ ఉప్పాల సారథ్యం వహిస్తున్నారు. తొలుత తెలుగు భాషలో ప్రాజెక్టు చేపడుతుండగా, రెండో దశలో 15 భారతీయ భాషలకు దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. *‘రెండు వేల గంటల’ ప్రసంగాల సేకరణ* సాధారణంగా సంభాషణను అక్షర రూపంలోకి మార్చేందుకు ఆటోమేటిక్...
- [బంగ్లాదేశ్కు తొలి ప్రాధాన్యం](https://teluguwonders.com/high-proiyarity-to-bangladesh/): *బంగ్లాదేశ్కు తొలి ప్రాధాన్యం* *ద్వైపాక్షిక సదస్సులో ప్రధాని మోదీ* *భారత్ నిజమైన మిత్రదేశమన్న హసీనా* *ఉభయ దేశాల మధ్య 7 ఒప్పందాలు* దిల్లీ: ‘ఇరుగుపొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’ విషయమై భారత్ అనుసరిస్తున్న విధానంలో బంగ్లాదేశ్ మూలస్తంభంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్ తమకు నిజమైన మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. ఉభయ దేశాల నేతలు గురువారం ఆన్లైన్ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్-బంగ్లాదేశ్లు 7 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చిల్హాటీ-హల్దీబాడీ రైలు మార్గం పునరుద్ధరణకు నిర్ణయించాయి. హైడ్రోకార్బన్లు, వ్యవసాయం, జౌళి తదితర అంశాల్లో సహకారానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉగ్రవాద ముప్పు, కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లు, ఇండో-బంగ్లా సరిహద్దు నిర్వహణ, ప్రాంతీయ అనుసంధానం, వాణిజ్య విద్యుత్తు రంగాల అభివృద్ధి తదితర అంశాలపై మోదీ, హసీనా చర్చించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ రెహ్మాన్, భారత జాతిపిత మహాత్మా గాంధీల జీవిత విశేషాలపై ఏర్పాటు...
- [2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది](https://teluguwonders.com/ap-govt-holiday-list-for-2021/): 2021 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో వచ్చే సంవత్సరం మొత్తం 15 సెలవులు ప్రభుత్వ సెలవులుగా గుర్తించాలని, మరో రెండు రోజులు ఆదివారం వచ్చినట్లు తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలను తప్పకుండా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక జీవోను విడుదల చేసింది. ఇది వచ్చే ఏడాది గెజిట్లో పొందుపరుస్తామని ప్రభుత్వం పేర్కొంది. 2021 సంవత్సరానికి ప్రభుత్వం ప్రకటించిన సెలవుల జాబితా.. 14 జనవరి : మకర సంక్రాంతి -గురువారం26 జనవరి : గణతంత్ర దినోత్సవం- మంగళవారం11 మార్చి : మహాశివరాత్రి – గురువారం1 ఏప్రిల్ : వార్షిక అకౌంట్స్ ముగింపు దినోత్సవం-గురువారం2 ఏప్రిల్ : గుడ్ ఫ్రైడే- శుక్రవారం13 ఏప్రిల్ : ఉగాది – మంగళవారం14 ఏప్రిల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి: బుధవారం 1 మే : మే డే: శుక్రవారం14 మే: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) :...
- [ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్](https://teluguwonders.com/tata-submitted-bid-for-air-india/): *ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్* దిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్ను దాఖలు చేసింది. ఈవోఐకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్దేశించిన నేపథ్యంలో చివరి రోజున టాటా సన్స్ ఈవోఐను దాఖలు చేసింది. బిడ్ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించే అవకాశం ఉంది. ఇప్పటికే సింగపూర్తో కలిసి విస్తారాను, మలేసియాకు చెందిన ఎయిరేషియా భాగస్వామ్యంతో ఎయిరేషియా ఇండియా విమానాలను టాటా గ్రూప్ నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు ఒంటరిగానే వెళుతుందా..? భాగస్వామితో కలిసి కొనుగోలు చేస్తుందా? అనే విషయం తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు టాటా ప్రతినిధులు నిరాకరించారు. ప్రస్తుత ఎయిరిండియాను 1932లో టాటా ఎయిర్లైన్స్ పేరిట టాటా గ్రూప్ నెలకొల్పింది. 1946లో అది ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వపరం అయ్యింది. సరిగ్గా 67...
- [టెలిఫోనిక్ ఇంటర్వ్యూ](https://teluguwonders.com/telephonic-interview/): *టెలిఫోనిక్ ఇంటర్వ్యూ..* *చక్కగా వింటే ‘ఉద్యోగం’ మీదే* ! ఫోన్ ఇంటర్వ్యూ అనేది అభ్యర్థుల ప్రాథమిక వడపోత అని గుర్తుంచుకోవాలి.. ఇందులో చూపే ప్రతిభ ఆధారంగానే తదుపరి పరీక్షకు అనుమతించాలా వద్దా అని ఆధారపడి ఉంటుంది. ఉద్యోగ ఎంపికల్లో భాగంగా.. సమయాన్ని, వ్యయాన్ని తగ్గించుకోవడానికి చాలా సంస్థలు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ పద్ధతిని అవలంభిస్తున్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడానికి ముందుగానే.. ఒకసారి ఫోన్లో వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఫోన్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే.. తదనంతరం తుది ఇంటర్వ్యూలకు పిలుస్తున్నాయి. ఇలా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా మొదటిదశ ఎంపిక ప్రక్రియను పూర్తిచేస్తున్నాయి. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఫోన్ ఇంటర్వ్యూలో నెగ్గాలంటే.. ఈ సూచనలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. *అవేంటో చూద్దాం..* ➦ అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు.. మీరు తగిన అభ్యర్థి అని భావిస్తేనే ఆ సంస్థ మిమ్మల్ని ఫోన్లో ఇంటర్వ్యూ చేస్తుంది. కాబట్టి ఫోన్లో మాట్లాడేటప్పుడే వారితో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. ➦...
- [స్మార్ట్ఫోన్లతో దెబ్బతింటున్న ఆరోగ్యం](https://teluguwonders.com/health-issues-due-to-mobile/): *స్మార్ట్ఫోన్లతో దెబ్బతింటున్న ఆరోగ్యం* ▫️మీరు ప్రతి రోజు స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త దాదాపు నాలుగింట ఒక వంతు యువకులు తమ స్మార్ట్ఫోన్లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల అది ఒక వ్యసనంలాగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్యుల పరిశోధనలు సూచిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లను రోజువారీగా ఎక్కువ ఉపయోగించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం యువకులు ఫోన్లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారు ఫోన్ పై నియంత్రణను కోల్పోతున్నట్లు తెలుస్తుంది. ▫️బీఎంసీ సైకియాట్రీలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే పరిణామాలను తెలుసుకోవడం కోసం దర్యాప్తులో భాగంగా 42,000 మంది యువకుల మీద పరిశోధనలను జరిపినట్లు తెలిపారు. ఇందులో 23 శాతం మంది యువకుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. వారు ఫోన్ను ఉపయోగించలేకుండా ఉండలేక పోవడం, సమయం విషయంలో నియంత్రణను కోల్పోవడం...
- [1000 మంది పురుషులకు 1049 మహిళలు](https://teluguwonders.com/1049-girls-for-1000-boys/): *1000 మంది పురుషులకు 1049 మహిళలు* *రాష్ట్రంలో ఐదేళ్లలో పెరిగిన లింగ నిష్పత్తి. *ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరిగిన సిజేరియన్లు* *పెరిగిన ఊబకాయుల శాతం* *జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి* రాష్ట్రంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది. రాష్ట్రంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) నివేదికను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విడుదల చేసింది. 2019 జూన్ 30 నుంచి నవంబరు 14 వరకు 27,351 కుటుంబాల్లోని 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులతో సర్వే నిర్వహించింది. ఆ వివరాలను తాజాగా వెల్లడించింది. *సర్వేలోని ముఖ్యాంశాలు..* * 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 25.1% నుంచి 22.5%నికి తగ్గింది. * పురుషుల్లో అక్షరాస్యత 84.8%, మహిళల్లో 66.6%గా ఉంది. * 57.4% మంది పురుషులు అంతర్జాలం...
- [చందమామకు చేరనున్న భారతీయ ప్రభ](https://teluguwonders.com/great-indian-science/): *చందమామకు చేరనున్న భారతీయ ప్రభ* *జాబిల్లి పైకి వెళ్లే నాసా వ్యోమగాముల బృందంలో రాజాచారి* వాషింగ్టన్: ఓ భారతీయ అమెరికన్ జాబిల్లిపై అడుగుపెట్టే అరుదైన అవకాశం పొందారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో 43 ఏళ్ల రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు దక్కింది. చందమామపై అన్వేషణ కొనసాగించడానికి చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘అర్టెమిస్’ మిషన్ కోసం నాసా 18 మంది వ్యోమగాములను ఎంపిక చేసింది. అందులో రాజాచారి ఒకరు. ఈ బృందంలో సగం మంది మహిళలే. వారిలో గతేడాది తొలిసారిగా స్పేస్వాక్ చేసిన మహిళా బృందంలోని క్రిస్టియానా కొచ్, జెస్సికా మెయిర్ కూడా ఉన్నారు. ఈ మిషన్ ద్వారా తొలిసారిగా మహిళ చంద్రుడిపై కాలు మోపనుండటం విశేషం. ఈ బృందంలో వివిధ రంగాలకు చెందినవారు, విభిన్న వయస్కులు ఉన్నారు. అత్యధిక వయస్కుడికి 55 ఏళ్లు కాగా, పిన్న వయసు వ్యక్తికి 32 ఏళ్లు. అన్నీ...
- [ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్కోడ్: జీన్స్, టీషర్ట్కు నో](https://teluguwonders.com/dress-code-for-government-employees/): *ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్కోడ్: జీన్స్, టీషర్ట్కు నో!* ముంబయి: ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం.. అలాగని చెప్పి నచ్చిన దుస్తులు వేసుకెళ్తానంటే ఇకపై మహారాష్ట్రలో కుదరదు. తాజాగా అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త డ్రెస్కోడ్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్ ధరించకూడదు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేషధారణకు సంబంధించి ఈ నెల 8న ఓ సర్క్యులర్ జారీ చేసింది. కొందరు ఉద్యోగులు, సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గ దుస్తులు ధరించడం లేదని, దీనివల్ల ప్రజల్లో ఉద్యోగుల పట్ల చులకన భావం ఏర్పడుతోందని సర్క్యులర్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యక్తిత్వం, మంచి ప్రవర్తనను ప్రజలు ఆశిస్తారని తెలిపింది. ఉద్యోగులు అనువుకాని, శుభ్రతలేని దుస్తులు ధరించడం వల్ల దాని ప్రభావం పనిపైనా ప్రభావం చూపుతోందని అభిప్రాయపడింది. అందుకే పరిశుభ్రమైన, యోగ్యమైన వేషధారణలో...
- [*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్ జారీ](https://teluguwonders.com/lands-reservey-at-andhra/): *భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్ జారీ* *ఈ నెల 21న ప్రారంభించనున్న సీఎం జగన్* అమరావతి: రాష్ట్రంలో భూములను రీ-సర్వే చేసేందుకు వీలుగా రాష్ట్ర సర్వే శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. దీనిని అనుసరించి జిల్లాల కలెక్టర్లు రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్ ఇస్తారు. తేదీల వారీగా ఏయే గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నది ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఈ నెల 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి విడత కింద ఎంపిక చేసిన జిల్లాలు, గ్రామాల్లో నోటిఫికేషన్లను వెంటనే జారీచేయనున్నారు. భూమి రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తైన గ్రామాల్లో ఈ రీ-సర్వే జరగనుంది. తొలి విడతలో 5,000, మలివిడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో నిర్వహిస్తారు. *ప్రయోగాత్మక రీ-సర్వేతో పెరిగిన సర్వే నెంబర్లు!* కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో నోటిఫికేషన్లు జారీచేసి రీ-సర్వే చేపట్టారు. ఈ గ్రామంలో గతంలో 150 సర్వే...
- [*3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు](https://teluguwonders.com/mobile-usage/): *3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు..* ▫️ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్ నెట్ అనే పదం తెలియని వారు చాలా కొద్దీమంది ఉండవచ్చు. ప్రతి చిన్న దానికి ఏదైనా వెతకాలంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది ఇంటర్ నెట్. అందుకే రోజు రోజుకి నెట్ మీద ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. ఈ ఏడాది ఆండ్రాయిడ్ వినియోగదారులు 3.3 ట్రిలియన్ గంటలు తమ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయినట్లు ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇంటర్ నెట్ వినియోగం 25 శాతం పెరిగింది అని పేర్కొంది. ▫️ఒక అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ట్విటర్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫీడ్తో పోలిస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ అయిన జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్ పై ఎక్కువ సమయం గడపడం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా బిజినెస్ యాప్స్ మీద గత ఏడాది కంటే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించారు. వ్యాక్సిన్లు త్వరలో...
- [*వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్](https://teluguwonders.com/whatsapp-new-futures/): *వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్* ▫️వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ ని ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఫీచర్ని వినియోగదారులకు పరిచయం చేసింది. గత వారం క్రితం ఈ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు తన కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో ద్వారా తెలిపింది. ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఛాటింగ్ చేసేప్పుడు ప్రతి ఛాట్ పేజ్కి కొత్త వాల్పేపర్ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్తగా వాల్పేపర్ గ్యాలరీ అప్డేట్ చేశారు. ఈ రోజు నుండి వాట్సాప్ వినియోగదారులను వ్యక్తిగత చాట్ల కోసం వాల్పేపర్లను సెట్ చేసుకోవడనికి అనుమతి ఇచ్చింది. *ప్రత్యేక వాల్పేపర్లను ఇలా సెట్ చేయండి:* 1)ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఖాతాను ఎంచుకోండి. 2)ఇప్పుడు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి “వాల్పేపర్” ఎంచుకోండి. 3)మీకు అక్కడ బ్రైట్, డార్క్, సాలిడ్ కలర్స్, మై ఫొటోస్ అనే...
- [*గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ](https://teluguwonders.com/reverse-wi-fi/): *గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ* ▫️శామ్సంగ్ వచ్చే నెలలో గెలాక్సీ ఎస్ 21 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. అయితే గెలాక్సీ ఎస్ 21లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి SM-G991U అనే కోడ్ పేరుతో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(FCC) నుండి అనుమతి కూడా లభించినట్లు సమాచారం. ఇందులో 25వాట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రధానంగా ఈ ఫోన్ 9వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది. అందుకే కొత్తగా రాబోయే గెలాక్సీ ఎస్ 21 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ రేట్లను కూడా పెంచినట్లు తెలుస్తుంది. దీనిలో తీసుకురాబోయే EP-TA800 అడాప్టర్ను అమెరికా రెగ్యులేటరీ కూడా ఆమోదించింది. చూడాలి మరి ఈ స్పెసిఫికేషన్స్ తో అమెరికాలో విడుదల అవుతుందో లేదో. ఆపిల్ ఇప్పటికే ఈ టెక్నాలజీని అమెరికా మార్కెట్ లోకి తీసుకోని వచ్చింది. ఇప్పటి వరకు తెల్సిన సమాచారం ప్రకారం ఇందులో స్నాప్డ్రాగన్...
- [JIO TV: జియో టీవీలో ఇంటర్ పాఠాలు](https://teluguwonders.com/inter-online-classes/): *JIO TV: జియో టీవీలో ఇంటర్ పాఠాలు.. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు ప్రసారం* కరోనా కారణంగా విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థుల కోసం ఆంద్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థుల కోసం జియో టీవీలో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఇంటర్ ఆన్లైన్ క్లాసులు జియో టీవీ ద్వారా ఈరోజు (డిసెంబర్ 8) ఉదయం 6 నుంచి రాత్రి 8.30 గంటలవరకు విద్యార్థులు పాఠాలు వీక్షించవచ్చని చెప్పారు. ఈవిధంగా పరీక్షలు ముగిసే వరకు వీటిని ప్రసారం చేస్తారు. అలాగే.. ఇవే పాఠ్యాంశాలను ఇంటర్ విద్యామండలికి చెందిన bieap virtual class అనే యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఇంటర్ ఫస్టియర్ పాఠ్యాంశాలతో పాటు జేఈఈ, ఎంసెట్, నీట్ పాఠాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పోటీ...
- [ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి](https://teluguwonders.com/property-tax-caliclation/): 🏡సొంత ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోవాల్సిన మున్సిపాలిటీ పన్ను వివరములు…………….. ఆస్తిపన్ను ఆర్డినెన్స్ లోని ముఖ్యాంశాలు 1) ఆస్తిపన్నును లెక్కించే పధ్ధతి ఇప్పటివరకు ఆస్తిపన్నును అద్దెవిలువలో శాతంగా లెక్కిస్తున్నారు. -ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం 1955 సెక్షన్ 199 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వార్షిక అద్దె విలువలో 15 శాతానికి తగ్గకుండా 30 శాతానికి మించకుండా ఆస్థిపన్నును నిర్ణయించాలి. -ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ చట్టం 1965 సెక్షన్ 85 (2) ప్రకారం మున్సిపాలిటీల పరిధిలో ఆస్తిపన్ను వార్షిక అద్దెవిలువలో 25 శాతానికి మించరాదు. ఇప్పుడు ఆర్డినెన్స్ ప్రకారం ఆస్తిపన్నును ఆస్తివిలువలో శాతంగా లెక్కిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నివాస గృహాలకు ఆస్తివిలువలో 0.1 శాతంనుండి 0.5 శాతంవరకు ఆస్థిపన్నును నిర్ణయిస్తారు. నివాసేతరగృహాలకు ఆస్తివిలువలో 0.2 శాతంనుండి 2.0 శాతం వరకు ఆస్థిపన్నును నిర్ణయిస్తారు. మున్సిపాలిటీల పరిధిలో నివాస గృహాలకు ఆస్తివిలువలో 0.1 శాతంనుండి 0.5 శాతంవరకు ఆస్థిపన్నును...
- [జులై 8 నుంచి పింఛను రూ.2,500*](https://teluguwonders.com/new-update-of-ap-govt/): *జులై 8 నుంచి పింఛను రూ.2,500* *వచ్చే మూడేళ్లూ వైఎస్ పుట్టినరోజునే పింఛను పెంచుతాం* *పత్రికలు, టీవీలపై ధ్వజమెత్తిన సీఎం జగన్* ఆంద్రప్రదేశ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజైన జులై 8 నుంచి.. పింఛను మొత్తాన్ని రూ.2,500 చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి చెప్పారు. ‘2022 జులై 8 నాటికి రూ.2,750కి పెంచుతాం.. 2023 జులై 8 నాటికి రూ.3వేలు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఎక్కడా మాట తప్పబోమని, చెప్పిన మాటకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. శాసనసభలో శుక్రవారం ఉదయం మాట్లాడిన సీఎం.. ప్రతిపక్షనేత చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఆయనకు సహకరిస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5పై విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబుకు కుళ్లు, కుట్ర రాజకీయాలు ఎక్కువ. పోడియం పైకి ఎమ్మెల్యేలను పంపి సభాపతిపై పడినంత పనిచేయించి.. ఒక పద్ధతి ప్రకారం సస్పెండై సభను వదిలిపోయారు’ అని ధ్వజమెత్తారు. ‘పింఛను రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచుతూ ఎన్నికలకు రెండు నెలల...
- [*తెరాస మేయర్ వ్యూహమేంటో](https://teluguwonders.com/hyderabad-new-mayer-list/): *తెరాస మేయర్ వ్యూహమేంటో?* *ఎక్స్అఫిషియోలతోనూ మ్యాజిక్ ఫిగర్కు దూరమే* హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకోవడానికి తెరాస వ్యూహం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో 55 స్థానాలతో అది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఎక్స్ అఫిషియో సభ్యుల బలం కలిసినా తెరాస మేయర్ పదవిని దక్కించుకోలేదు. దీంతో ఎంఐఎంతో కలిసి ముందుకెళ్తుందా లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో 99 డివిజన్లను తెరాసనే గెల్చుకోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీకే దక్కాయి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 మంది కార్పొరేటర్లతోపాటు 45 మంది ఎక్స్అఫిషియో సభ్యులున్నారు. కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు ఎక్స్అఫిషియో సభ్యుల నమోదుకు మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారు. ఇతర నగరపాలక సంస్థలు, పురపాలికల్లో ఓటు వేయకుండా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటు హక్కు కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇక్కడ నమోదు చేసుకొంటే...
- [ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు](https://teluguwonders.com/trains-ontime-new-time-table/): *ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు..!* * *త్వరలో కొత్త టైమ్టేబుల్ విధానం* * *భారీ ఆలస్యాలకు చెక్* ఇంటర్నెట్డెస్క్: రైల్వేశాఖ సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లలో ఆలస్యాలకు స్వస్తి చెప్పేందుకు సరికొత్త టైం టేబుల్ను తీసుకొస్తోంది. దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ ‘‘రైల్వేలో అమల్లోకి రానున్న ‘జీరో బేస్డ్ టైం టేబుల్’తో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. తగ్గే సమయం కనీసం 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు వుంది. దీనిలో ప్రత్యేకమైన కారిడార్లు సరకు రవాణా రైళ్ల ప్రయాణాలను మరింత సులువు చేస్తాయి. దీంతో వ్యాపారం చేయడం సులభం అవుతుంది’’ అన్నారు. *కొత్త టైంటేబుల్ ఏమిటీ..* ఈ విధానంలో పలు విషయాలపై రైల్వేశాఖ దృష్టిపెట్టింది. శాస్త్రీయ పద్దతిలో రైళ్ల షెడ్యూళ్లను వేయనున్నారు. వీటి నిర్వహణకు తగినన్ని కారిడార్ బ్లాక్స్ను సిద్ధం చేయడం, రవాణా చేసే సరకు మొత్తాన్ని పెంచడం, కచ్చితమైన సమయానికి రైళ్లు నడిచేలా చూడటం ద్వారా నాణ్యమైన సేవలను అందిచడం దీని...
- [అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్](https://teluguwonders.com/project-naman-by-sree-cement/): అమర జవానుల కుటుంబాలకు ఉచితంగా ‘శ్రీ’ సిమెంట్* జైపుర్: యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు.. ఇల్లు నిర్మించుకునేందుకు ఉచితంగా సిమెంటు అందజేయనున్నట్లు శ్రీ సిమెంట్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ‘‘ప్రాజెక్ట్ నమన్’’ పథకాన్ని సైన్యం నైరుతి విభాగం కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్ క్లేర్ శుక్రవారం ఆవిష్కరించారు. గత 20 ఏళ్ల కాలంలో (1999, జనవరి 1 నుంచి 2019, జనవరి 1 మధ్య) యుద్ధంలో అమరులైన సైనిక కుటుంబాలకు.. గరిష్ఠంగా 4 వేల చ.అడుగుల వరకు ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా సిమెంటు సరఫరా చేయనున్నట్లు శ్రీ సిమెంట్స్ తెలిపింది.
- [పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!](https://teluguwonders.com/trust-on-paper-adds/): *పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: డిజిటల్ మీడియా దూకుడుతో సంప్రదాయ మీడియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రకటనల నమ్మకాన్ని చూరగొనడంలో మాత్రం పత్రికలు ముందంజలో ఉన్నాయి. సంప్రదాయ మీడియాలోని ప్రకటనలపైనే భారతీయులు నమ్మకాన్ని కలిగివున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI), ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్(ISA) ఆధ్వర్యంలో నీల్సన్ జరిపిన తాజా అధ్యయనం ఈ విషయాలు తెలియజేసింది. అత్యధికంగా పత్రికలు (86శాతం), టీవీ (83శాతం), రేడియో (83శాతం)లలో వచ్చే ప్రకటనపైనే భారతీయులకు ఎక్కువ నమ్మకాన్ని వెలిబుచ్చారు. వీటి తర్వాత సామాజిక మాధ్యమాల ప్రకటనలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మెసేజ్ రూపంలో చేసే ప్రకటనలకు అత్యంత తక్కువ ఆదరణ ఉంది. వీటిపై కేవలం 52శాతం మాత్రమే విశ్వాసం కలిగివున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా విద్యాసంస్థలకు చెందిన ప్రకటనలపైనే ఎక్కువ విశ్వాసాన్ని కనబరిచినట్లు తాజా అధ్యయనం...
- [ఎస్ అండ్ పీ చేతికి ఐహెచ్ఎస్ *మార్కిట్](https://teluguwonders.com/sp-global/): *ఎస్ అండ్ పీ చేతికి ఐహెచ్ఎస్* *మార్కిట్* *2020లోనే అతిపెద్ద ఒప్పందం ఇది*విలువ రూ.3.3 లక్షల కోట్లు న్యూయార్క్: ఈ ఏడాదిలోనే అతిపెద్ద స్వాధీనతా ఒప్పందానికి తెరలేచింది. సమాచార దిగ్గజం ఐహెచ్ఎస్ మార్కిట్ను 44 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)కు సొంతం చేసుకోడానికి డేటా దిగ్గజం ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇంక్ ఒప్పందం చేసుకుంది. ఆర్థిక సమాచార విపణిలో పెరుగుతున్న పోటీని తట్టుకోడానికి కంపెనీ ఈ అడుగు వేసింది. కరోనా వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్న సమాచారం ఆధారంగా, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందన్న సంకేతాలకు ఈ మెగా ఒప్పందం ఒక నిదర్శనమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబరు త్రైమాసికం నుంచి ఒప్పందాలు పెరుగుతూ వచ్చాయని.. ఇప్పటికి లక్ష కోట్ల డాలర్ల ఒప్పందాలు జరిగాయని..కరోనాతో సంబంధమున్న సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోనే ఎక్కువ ఒప్పందాలు జరిగాయని అంతర్జాతీయ ఆర్థిక సమాచార సంస్థ రీఫినిటివ్ చెబుతోంది. *మెగా ఒప్పందం...
- [పోలింగ్ కేంద్రాలే టీకా శిబిరాలు](https://teluguwonders.com/polling-booths-are-covid-tika-centers/): *పోలింగ్ కేంద్రాలే టీకా శిబిరాలు* *పౌరులందరికీ వ్యాక్సిన్ను చేరవేసేలా కేంద్రం వ్యూహ రచన* దిల్లీ: మహమ్మారి కరోనాను నిలువరించే సమర్థ టీకా అందుబాటులోకి రాగానే భారతీయులందరికీ దాన్ని చేరవేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యూహ రచన చేస్తోంది. పోలింగ్ కేంద్రాలను టీకా శిబిరాలుగా ఏర్పాటుచేసి.. వాటిలోనే అందరికీ వ్యాక్సిన్ వేయించాలని భావిస్తోంది. ‘‘కరోనాపై ముందుండి పోరాడుతున్న ఆరోగ్యరంగ సిబ్బంది వంటి యోధులకు టీకాను తొలి దశలోనే ప్రభుత్వం అందిస్తుంది. తర్వాత ప్రతి భారతీయుడికీ దాన్ని చేరవేయాలన్నది ప్రణాళిక. ఇది సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఇందుకోసం రకరకాల వ్యూహాలను ప్రభుత్వం పరిశీలించింది. పోలింగ్ కేంద్రాలను టీకా శిబిరాలుగా ఉపయోగించుకుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చింది! ఒక్కో పోలింగ్ బూతులో సగటున 900 మంది ఓట్లు వేస్తుంటారు. అదే తరహాలో ఒక్కో శిబిరంలో 900 మందికి టీకా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకోసం ఓటర్ల జాబితా, ఆధార్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఓటుహక్కు లేనివారు కూడా సమీపంలోని...
- [Fat Burning Drinks Before Bed To Lose 10 Pounds In 1 Week](https://teluguwonders.com/fat-burning-drinks-before-bed-to-lose-10-pounds-in-1-week/): Fat Burning Drinks Before Bed To Lose 10 Pounds In 1 Week Sharing is caring! Been searching for healthy fat-burning drinks high and low? Perhaps, you think you’ve tried them all and they don’t seem to be working for you. Don’t lose hope just yet because I got something special that I think you’re gonna like. Note: If you are allergic to any of the ingredients listed below or maybe have other health issues that can be compromised by the ingredients, I suggest you get in touch with your doctor before taking the drink. But first: Let’s Take A Look At...
- [మైక్రోసాఫ్ట్ యూజర్లకు బ్యాడ్ న్యూస్](https://teluguwonders.com/bad-news-for-teams-users/): *మైక్రోసాఫ్ట్ యూజర్లకు బ్యాడ్ న్యూస్* ▪︎అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్ నిలిచిపోనుంది. ఈ రోజు(నవంబర్ 30) నుండి మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో తన మైక్రోసాఫ్ట్ టీమ్స్ వెబ్ యాప్కి సపోర్ట్ నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఒక వేల మీరు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలను ఉపయోగించాలని అనుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని ఉపయోగించాలని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో టీమ్స్ సేవలు నిలిచిపోనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించింది. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో వినియోగదారులందరని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ను ఉపయోగించుకునేలా చేయాలని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ▪︎2021, ఆగస్టు 17 నుంచి ఆఫీస్ 365, వన్ డ్రైవ్, ఔట్లుక్ వంటివి ఎక్స్ప్లోరర్11కు సపోర్టు చేయవని తెలిపింది. దశల వారీగా వీటిని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 9, 2021 తరువాత నుంచి ఎడ్జ్ లెగస్సీ డెస్క్ టాప్ యాప్ కొత్త సెక్యూరిటీ అప్ డేట్స్ పొందలేదని స్పష్టం చేసింది. దీనికి బదులుగా...
- [నావిక్-జీపిఎస్ చిప్ల తయారీకి బిడ్లు](https://teluguwonders.com/bids-requesting-for-navik-chips/): *నావిక్-జీపిఎస్ చిప్ల తయారీకి బిడ్లు* దేశీయంగా 10 లక్షల ఇంటిగ్రేటెడ్ నావిక్, జీపిఎస్ రిసీవర్ల డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. స్వదేశీ పొజిషనింగ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి నావిక్ యూజర్ రిసీవర్లను వాణిజ్యపరం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. భారత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(నావిక్), జీపీఎస్ రిసీవర్లకు ఇవి వాడతారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంని నావిక్ అని పిలుస్తారు. నావిక్ను భారతదేశంలోని వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం సమాచార సేవలను అందించడానికి, భారత్తో పాటు సరిహద్దుల్లోని 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా నావిగేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించారు. నావిక్ వ్యవస్థ పూర్తిగా భారత నియంత్రణలో ఉంది. జీపీఎస్ ఒక్కదానికే పనిచేసే చిప్ల బదులు నావిక్ను కూడా అనుసంధానం చేస్తే, పట్టణాల్లో మరింత కచ్చితంగా నావిగేషన్ సేవలు అందంచే వీలుంటుంది. బిడ్లు సమర్పించేందుకు జనవరి 11ను గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన...
- [ఎయిర్టెల్ ఆఫర్: 11GB వరకు ఉచిత డేటా](https://teluguwonders.com/airtel-bumper-offer/): *ఎయిర్టెల్ ఆఫర్: 11GB* *వరకు ఉచిత డేటా* ఇంటర్నెట్ డెస్క్:_ జియో వచ్చాక టెలికాం రంగంలో పోటీ బాగా పెరిగిపోయింది. వినియోగదారులను ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడం పరిపాటి. అదే బాటలో ఎయిర్టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు బంపర్ బొనాంజా ప్రకటించింది. నూతనంగా 4G సిమ్ను తీసుకోవడం గానీ, 4Gకి డివైస్కు అప్గ్రేడ్ అయిన వినియోగదారులకు 11GB వరకు డేటాను ఉచితంగా ఇవ్వనుంది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని ఎయిర్టెల్ పేర్కొంది. *కొత్త వినియోగదారుడైతే..* ఎయిర్టెల్ అందించే 11GB డేటాను రెండు విడతల్లో పొందే అవకాశం ఉంది. అందులో మొదటిది.. కొత్తగా ఎయిర్టెల్ 4G కస్టమర్ ‘ఎయిర్టెల్ థ్యాంక్స్’ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే 5GB డేటా వస్తుంది. అయితే ఈ డేటా మొత్తం ఐదు 1GB కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో...
- [*పేటీఎం యూజర్లకు శుభవార్త](https://teluguwonders.com/good-news-from-paytm/): *పేటీఎం యూజర్లకు శుభవార్త* ▪︎భారత్ లోని లీడింగ్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ గా రాణిస్తున్న పేటీఎం సంస్థ తన పోస్ట్పెయిడ్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పేటీఎం పోస్ట్పెయిడ్ యూజర్లు ఇప్పుడు తమ బకాయిలను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (ఇఎంఐ)లో తిరిగి చెల్లించవచ్చని కంపెనీ ప్రకటించింది. దింతో వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఆప్షన్ ద్వారా మీరు కొన్న వస్తువుకు అయిన ఖర్చును సులభమైన వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించవచ్చు. అందుకోసం పేటీఎం మీ నుండి తక్కువ వడ్డీని వసూలు చేయనుంది. పేటీఎం ద్వారా ఇప్పుడే కొనండి మరియు తరువాత చెల్లించండి (బీ ఎన్ పీ ఏల్) అనే సౌకర్యం ఐదు లక్షలకు పైగా ఉత్పత్తులతో మరియు సేవలకు ఐదు లక్షలకు పైగా ప్లస్ షాపులు మరియు వెబ్సైట్లలో పొందవచ్చు అని తెలిపింది. ▪︎కోవిడ్–19 మహమ్మారితో వినియోగదారుల ఆర్థిక లోటు పెరగడంతో ఈ...
- [ఈ వాట్సాప్ మెస్సేజ్తో జర జాగ్రత్త*](https://teluguwonders.com/fake-whatsapp-messages/): *ఈ వాట్సాప్ మెస్సేజ్తో జర జాగ్రత్త* ▪︎ఈ ఏడాది మార్చి నెలలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోయి పేదరికంలో కూరుకుపోయారు. వీరికోసం అని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడికి కోవిడ్ ఫండ్గా రూ.1,30,000 చెల్లిస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని అనే వార్త వాట్సాప్ లో తెగ వైరల్ అవుతుంది. ఈ కోవిడ్ ఫండ్ రూ.1,30,000 నగదును పొందడానికి, మీ అర్హతను ధృవీకరించడం కోసం అందించిన లింక్పై క్లిక్ చేయండి అనే మెసేజ్ బాగా వాట్సాప్ లో వైరల్ అవుతుంది. అయితే ఈ మెసేజ్ పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ▪︎ఈ సందేశం పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ఫాక్ట్-చెక్ బృందం ట్విట్టర్లో ధృవీకరించింది. “దావా: 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ 130,000 # కోవిడ్ ఫండింగ్గా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు # వాట్సాప్లో ప్రసారం చేసిన సందేశంలో పేర్కొంది”. పిఐబి ఫాక్ట్-చెక్: ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదు అని పిఐబి ట్విట్టర్లో రాసింది. ▪︎వాట్సాప్లో ఈ...
- [బాలయ్య పాత వీడియో వైరల్: దేవాన్ష్లా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్లు](https://teluguwonders.com/bhalayya-oldvideo-viral/): ప్రపంచ వ్యాప్తంగా నందమూరి బాలకృష్ణ (బాలయ్య) సుప్రసిద్ధ నటుడిగా ప్రముఖంగా నిలిచారు. తన సినిమాలతో, సాంప్రదాయంతో, మాటలతో, అద్భుతమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్న ఈ తెలుగు సినిమా దిగ్గజం తాజాగా ఒక పాత వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బాలయ్య తన ప్రత్యేకమైన అలంకరణ, శక్తివంతమైన దృశ్యాలతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనితో పాటుగా, ఫ్యాన్స్ ఆ వీడియోపై కామెంట్లు పెడుతూ, బాలయ్య దేవాన్ష్గా ఉన్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తన ప్రాచీన కళా పరిజ్ఞానం, డైలాగ్ డెలివరీ, మరియు సీన్స్ పోజ్లతో ప్రతి పాత్రలో ప్రత్యేకతను చూపించారు. అందుకే ఆయన యొక్క ఈ పాత వీడియోను చూసిన అభిమానులు, ఆయన్ని దేవాన్ష్లా పోల్చుతున్నారు. ఈ వైరల్ వీడియో, బాలయ్య అభిమానులకు గర్వకారణమైనది. ఆయన అభిమానులు, ఆయన్ను దేవాన్ష్లా దృష్టి పెడుతూ ఆయన నటనలో తనదైన హిట్ క్రియేటివిటీని...
- [2025 కుంభమేళా: ప్రశాంతమైన కలలు - ప్రకాశించు వేడుకలు! (ప్రయాగరాజ్)](https://teluguwonders.com/2025-khumbhamela/): ప్రపంచంలోని అతి పెద్ద ఆధ్యాత్మిక సంఘటనలలో ఒకటి అయిన కుంభమేళా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులను ఆకర్షిస్తుంది. 2025లో, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగ, యమున, మరియు మూడవ కల్పిత నది సరస్వతి సంగమంలో జరిగే మహత్తరమైన ఈ పర్వం, అత్యంత విశేషమైనది. ప్రయాగరాజ్లో జరిగే ఈ కుంభమేళాలో ఈ సంవత్సరం అత్యంత ప్రత్యేకమైన భక్తుల పోటీ, సాంప్రదాయాల అనుభవాలు, మరియు ఆధ్యాత్మిక శక్తుల సాకారం అయినందున, ఈ వేడుకలకు ముఖ్యమైన పాత్ర పోషించే సెలబ్రిటీలు కూడా అక్కడ పాల్గొంటారు. కుంభమేళా 2025 యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కుంభమేళా అనేది భారతీయ హిందూ ఆధ్యాత్మికతలో అతి ప్రధానమైన మేళా. ఈ వేడుక ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వివిధ నదుల సంగమ ప్రదేశాలలో జరుగుతుంది, వీటిలో ప్రయాగరాజ్ అనేది అత్యంత ప్రాముఖ్యం. కుంభమేళా సమయంలో లక్షలాది భక్తులు, సాధువులు, తపస్వులు, మరియు పర్యాటకులు ఒకచోట చేరి తమ పాపాలను శుద్ధి చేసుకునేందుకు గంగ...
- [మహా కుంభమేళా 2025లో ట్రాఫిక్ సమస్యలు: భక్తుల అవస్థలు](https://teluguwonders.com/mahakhumbhamela-2025/): ప్రతీ ఆరు సంవత్సరాలలో జరిగే మహా కుంభమేళా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక భక్తులను ఆకర్షించుకుంటుంది. 2025లో జరిగిన మహా కుంభమేళా, తిరుపతి, కాన్పూర్ వంటి ప్రధాన నగరాల్లో భారీగా ట్రాఫిక్ సమస్యలను పుట్టించే అవకాశం ఉంది. ఈ మహా ఆధ్యాత్మిక సంగమంలో పాల్గొనడానికి ఎంతో మంది భక్తులు, పర్యాటకులు తరలివస్తారు, దాని వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్లు, రవాణా సమస్యలు, మరియు భక్తులకు ఎదురయ్యే అవస్థలు చాలా పెద్ద సవాలుగా మారతాయి. 1. భారీ ట్రాఫిక్ జామ్ మహా కుంభమేళాలో పాల్గొనడానికి లక్షలాది భక్తులు దేశంలోని అన్ని కోణాల నుండి తరలివస్తారు. ఆ స్థాయిలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకే ప్రదేశానికి చేరుకుంటే, రోడ్లపై భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం అనివార్యం. దారుల్లో నిలిచిన వాహనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, మరియు ప్రజల ఉత్కంఠ భక్తి కారణంగా ఈ జామ్లు గంటలపాటు కొనసాగవచ్చు. ఇది తిరుగుబాటు కోసం వెళ్ళేవారికి తీవ్ర అవస్థలు...
- [2024లో మెగాస్టార్ చిరంజీవి](https://teluguwonders.com/2024-mega-star/): 2024లో మెగాస్టార్ చిరంజీవి Mega Star 2024లో చిరంజీవి గారు తన సినిమాలతోనే కాదు, ఇతర ఫీల్డ్స్లోనూ చాలా యాక్టివ్గా కనిపించారు. అభిమానులు ఎప్పటిలానే ఆయనను తమ గుండెల్లో నిలుపుకుని, ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపించేది. ఓ సింపుల్ టోన్లో నెలవారీగా హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి. జనవరి 2024 పద్మ విభూషణ్ ప్రకటన జనవరి 25న భారత ప్రభుత్వం చిరు గారికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించింది. “ఇది నా అభిమానుల కారణంగానే సాధ్యమైంది” అని చిరు గారు ఫీలయ్యారు. ఫిబ్రవరి 2024 అభిమానులకు థాంక్స్ పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన తరువాత చిరు గారు అభిమానులందరికీ సోషల్ మీడియాలో పెద్ద థాంక్స్ చెప్పారు. “మీ ఆదరాభిమానాలు లేకుండా నేను ఏం చేయలేను” అని చెప్పారు. మార్చి 2024 ఫ్యామిలీ టైం ఈ నెలలో చిరు గారు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. కొడుకు రామ్ చరణ్, మరొకరితో కలిసి...
- [Alia Bhatt: ఆ విషయంలో అలియా- రణ్బీర్లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్ చూశారా?](https://teluguwonders.com/alia-bhatt-aliya-ranbir-raha/): బాలీవుడ్ ప్రముఖ జంట అలియా భట్ మరియు రణ్బీర్ కపూర్ దంపతుల కూతురు రాహా కపూర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. ఆమెకి సంబంధించిన తాజా ఫోటోలు అభిమానులను ఆకర్షించి, పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. రాహా తన ముద్దు హావభావాలతో, అమాయకత్వంతో ఇప్పటికే తల్లిదండ్రులను మించి అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. రాహా ఫోటోలు వైరల్ అవుతున్నాయి రణ్బీర్ మరియు అలియా తమ కుమార్తె రాహా ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ ఇటీవల, రాహా ఉన్న కొన్ని మధురమైన ఫోటోలు బయటకు రావడంతో, ఆమె అందం మరియు అమాయకత్వం అభిమానుల హృదయాలను కదిలించింది. ఫ్యామిలీ సమయాన్ని ఆస్వాదిస్తున్న ఫోటోలు చూసినవారంతా రాహా ముఖంలో కనిపించే చమత్కారం గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. తల్లిదండ్రులను మించే ఆదరణ అలియా భట్ మరియు రణ్బీర్ కపూర్ బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంట. వారి నటన, గ్లామర్తో ప్రేక్షకుల హృదయాలను...
- [మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణం: దేశం విషాదంలో](https://teluguwonders.com/manmohansingh-died/): భారతదేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయసులో ఈ రోజు, డిసెంబర్ 26, 2024, కన్నుమూశారు. ఆయన మరణం భారతదేశ ప్రజలకు చాలా పెద్ద నష్టం. రాజ్యాంగంలో, ఆర్థిక వ్యవస్థలో, మరియు రాజకీయాల్లో ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. అర్థశాస్త్ర నిపుణుడు నుంచి ప్రధానమంత్రిగా ఎదిగిన మహానేత డాక్టర్ మన్మోహన్ సింగ్, 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని గహ్ గ్రామంలో జన్మించారు. ఆర్థిక రంగంలో ఆయన సాధించిన అత్యున్నత విజయం, 1991లో ఆర్థిక సంస్కరణలు, భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చాయి. 1991లో ఆర్థిక మంత్రిగా, ఆయన ప్రపంచ వాణిజ్యానికి భారతదేశాన్ని తెరవడంతో పాటు విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు. ఆర్థిక రంగంలో ఆయన చేసిన మార్పులు ఇప్పటికీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. ప్రధానమంత్రిగా పదవీ కాలం డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా పని చేశారు....
- [review వోక్స్వాగన్ టైగన్ oxwagon tigun](https://teluguwonders.com/review-oxwagon-tigun/): వోక్స్వాగన్ టైగన్ భారతీయ మార్కెట్లో ఒక ప్రముఖ SUV. 2021 సెప్టెంబర్లో ప్రారంభమైనప్పటి నుండి, ఇది తన ప్రదర్శన, నాణ్యత మరియు డ్రైవింగ్ అనుభవంతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. భారతదేశంలో నెలవారీ అమ్మకాల సంఖ్యలు: 2024 నవంబర్లో, వోక్స్వాగన్ టైగన్ 1,497 యూనిట్లు విక్రయం చేయబడింది, ఇది అక్టోబర్ 2024 తో పోలిస్తే 26.18% తగ్గుదల. కారు ప్రదర్శన, మైలేజ్ మరియు డ్రైవింగ్ అనుభవం: వోక్స్వాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది: 1.0 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్: ఇది 115PS శక్తిని మరియు 178Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్లతో లభిస్తుంది. 1.5 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్: ఇది 150PS శక్తిని మరియు 250Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్బాక్స్లతో లభిస్తుంది. మైలేజ్: 1.0 లీటర్ ఇంజిన్ సగటు...
- [movie review : ముఫాసా - ది లయన్ కింగ్ (2024)](https://teluguwonders.com/movie-review-mufasa/): ది లయన్ కింగ్ ఫ్రాంచైజ్ తరం తరం గా చరిత్ర సృష్టించింది. ఇప్పుడు, ముఫాసా: ది లయన్ కింగ్ (2024) చిత్రంతో, సింబా తండ్రి యొక్క ప్రియమైన కథ కొత్త రీతిలో జీవిస్తుంది. బారీ జెంకిన్స్ దర్శకత్వంలో ఈ సినిమా ముఫాసా యొక్క గతాన్ని అర్థం చేసుకుంటుంది మరియు ప్రేమ, నష్టం మరియు గమ్యం యొక్క భావోద్వేగ ప్రయాణాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది. కథ సారాంశం ఈ సినిమా, ప్రైడ్ లాండ్స్ యొక్క రానున్న రాజు అయిన ముఫాసా యొక్క జీవితాన్ని తెలిపే చిత్రమైంది. ఇది ముఫాసా యొక్క చిన్న పిల్లవాడిగా ప్రారంభం నుంచి శక్తివంతమైన నాయకుడిగా ఎదగడానికి ఆయన చేసిన ప్రయాణాన్ని చూపిస్తుంది. హృదయాన్ని హత్తుకునే క్షణాలు మరియు భావోద్వేగ పోరాటాలు, ముఫాసా మరియు అతని సోదరుడు స్కార్, అతని ప్రేమికురాలైన సారాబీ మరియు ఆయన శక్తిని పెరిగించే పథాన్ని ఎలాగో తెలియజేస్తుంది. పాత్రలు: ముఫాసా (ఆరోన్ పియర్ వాయిస్): సినిమా...
- [సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ: ఎవరెవరు పాల్గొన్నారు?](https://teluguwonders.com/meeting-with-cm-and-telugu-association/): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో టాలీవుడ్ ప్రముఖులు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యంగా, ఇటీవల సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, బెనిఫిట్ షోలకు అనుమతుల రద్దు వంటి విషయాలు ప్రధానంగా నిలిచాయి. సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు: నిర్మాతలు: దిల్ రాజు (తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్) అల్లు అరవింద్ సురేష్ బాబు భోగవల్లి ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి సి. కళ్యాణ్ రవిశంకర్ యలమంచిలి (మైత్రి మూవీ మేకర్స్) సూర్యదేవర నాగవంశీ దర్శకులు: కె. రాఘవేంద్రరావు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొరటాల శివ బోయపాటి శ్రీను హరీష్ శంకర్ వశిష్ట మల్లిడి నటులు: నాగార్జున వెంకటేష్ నితిన్ వరుణ్ తేజ్ కిరణ్ అబ్బవరం శివ బాలాజీ చర్చించిన అంశాలు: బెనిఫిట్ షోలకు అనుమతులు: ఇటీవల సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్...
- [Maha Kumbha Mela 2025: మహా కుంభమేళా కోసం భారీ ఏర్పాట్లు.. తొలిసారిగా అండర్వాటర్ డ్రోన్ల వినియోగం](https://teluguwonders.com/maha-kumbha-mela-2025/): 2025లో జరిగే మహా కుంభమేళా విశేషమైన ప్రవహాన్ని సాక్షిగా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ పవిత్ర ఉత్సవానికి తరలి వస్తారు. ఈ సారి టెక్నాలజీ వినియోగంతో మరింత వినూత్నంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. ముఖ్యంగా నీటిలో డ్రోన్ ఆధారిత ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డ్రోన్ టెక్నాలజీ ఉపయోగం ఈ మహత్తరమైన ఉత్సవానికి సంబంధించి భద్రతా చర్యలు, నీటి నాణ్యత, రవాణా నియంత్రణ, మరియు అపరాధ నివారణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లు నది ప్రవాహం, నీటి శుద్ధి స్థాయి, మరియు భక్తుల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకంగా తయారుచేసిన వాటర్ డ్రోన్లు నది లోతు, ప్రవాహ వేగం వంటి అంశాలను కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాయి. భక్తుల భద్రత భక్తుల పుణ్యస్నానం సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, డ్రోన్ల ద్వారా త్వరితగతిన స్పందించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాయంతో సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టవచ్చు. పారిశుధ్యం మహా కుంభమేళా...
- [ఆల్లు అర్జున్ అరెస్ట్ మరియు బెయిల్:](https://teluguwonders.com/allu-arjun-arrest-warrent/): ఆల్లు అర్జున్ అరెస్ట్ మరియు బెయిల్: ఈ సంఘటన హైదరాబాదులోని సంధ్య థియేటర్లో జరిగింది, যেখানে పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో కొనసాగుతున్నపుడు హడావిడి ఏర్పడింది. ఆ సంఘటనలో ఒక మహిళ, రేవతి అనే వ్యక్తి మృతిచెందింది. పోలీసుల నివేదిక ప్రకారం, ఆమె అధిక గుమికిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగింది? పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే, అభిమానులు హంగామా చేసి, సినిమాని చూడడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ, ఈ హడావిడి సమయంలో రేవతి అనే మహిళ గుమికిపోవడంతో ప్రాణాలు పోయాయి. అల్లు అర్జున్పై కేసు: ఈ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటూ, అల్లు అర్జున్పై నిర్లక్ష్యపు చర్యల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. పోలీసులు ఈ కేసు నమోదు చేసిన తర్వాత, అల్లు అర్జున్ను అరెస్ట్ చేసారు. బెయిల్: అయితే, హైకోర్టు ఈ వ్యవహారంపై విచారణ చేసేసి, అల్లు...
- [మోహన్ బాబు - టీవీ యాంకర్ పై వివాదం](https://teluguwonders.com/mohanbabu-slapped-tv-anchor/): మోహన్ బాబు – టీవీ యాంకర్ పై వివాదం: త్రివాదానికి దారితీసిన సంఘటన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మంచు మోహన్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన టీవీ యాంకర్ పై చేయి చేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… ఏం జరిగింది? ఒక టెలివిజన్ చానల్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు పాల్గొన్నారు. ఆ సందర్భంలో యాంకర్ అడిగిన కొన్ని ప్రశ్నలు ఆయనకు అసహ్యంగా అనిపించాయట. తనపై అవమానకరమైన ప్రశ్నలు వేసారన్న ఆగ్రహంతో మోహన్ బాబు ఆ యాంకర్ పై చేయి చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షుల వాదన. యాంకర్కు ఆసుపత్రిలో చికిత్స మోహన్ బాబు చర్య వలన ఆ యాంకర్ గాయపడి, ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, తీవ్ర గాయాలు లేవని వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై సంబంధిత చానల్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మోహన్ బాబు...
- [గుకేశ్ ఎలా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు](https://teluguwonders.com/gukesh-world-champion-in-2024/): గుకేశ్ ఎలా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు: పిల్లల కోసం ఒక స్ఫూర్తిదాయక కథ 2024 ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన గుకేశ్ డి విజయం క్రమశిక్షణ, కృషి మరియు చెస్ పట్ల అతని అపారమైన ప్రేమకు ప్రతీక. ఈ ప్రయాణం పిల్లలకు మరియు యువ చెస్ క్రీడాకారులకు విలువైన పాఠాలను అందిస్తుంది. 1. చిన్నతనం నుంచే ప్రారంభం గుకేశ్ చిన్న వయస్సులోనే చెస్ను ప్రారంభించాడు. అతనిలో ఆటపై ఆసక్తి ఉండటంతో ప్రతిరోజూ గంటల తరబడి సాధన చేశాడు. పిల్లల కోసం పాఠం: మీకు ఏది ఆసక్తికరంగా అనిపిస్తుందో త్వరగా కనుగొని దానికి కృషి చేయండి. ఆసక్తి ఉన్న రంగంలో కష్టపడితే విజయానికి చేరుకోవచ్చు. 2. కఠిన సాధన గుకేశ్ తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశాడు. చెస్ పజిళ్లు, మధ్యమాంశ వ్యూహాలు, మరియు మహా గురువుల ఆటలను విశ్లేషించడం ద్వారా అతని నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. పాఠం: క్రమం...
- [Top 10 Telugu Movies of 2024](https://teluguwonders.com/top-10-telugu-movies-of-2024/): Top 10 Telugu Movies of 2024 Rank Movie Name Collection (Gross) Verdict Highlights 1 Hanuman ₹293 Cr Blockbuster Pan-India appeal, innovative VFX, and strong story resonated across regions www.greatandhra.com www.greatandhra.com . 2 Guntur Kaaram ₹180 Cr Average Mahesh Babu’s star power and festive release timing supported its performance www.greatandhra.com . 3 Tillu Square ₹85.8 Cr Super Hit Youth-centric comedy and catchy music drove its popularity www.greatandhra.com . 4 Naa Saami Ranga ₹37 Cr Hit Strong storyline and family drama received positive reviews www.greatandhra.com . 5 Eagle ₹31 Cr Disaster Action-packed but failed to connect with the audience www.greatandhra.com ....
- [Top selling Indian car brands in 2024](https://teluguwonders.com/top-selling-indian-car-brands-in-2024/): Here’s a summary of the top-selling Indian car brands in 2024 and reasons behind their sales success, based on customer reviews and sales data: Top 5 Fuel-Based Indian Cars in 2024 Rank Car Model Manufacturer Units Sold (Approx) Reasons for High Sales 1 Tata Nexon Tata Motors 1,71,929 Strong SUV design, competitive pricing, and feature-rich variants. 2 Tata Punch Tata Motors 1,69,844 Compact SUV appeal, affordability, and excellent marketing efforts. 3 Mahindra Scorpio Mahindra 1,41,462 Rugged build, trusted off-road capability, and urban adaptability. 4 Maruti Suzuki Brezza Maruti Suzuki 1,69,897 Fuel efficiency, affordability, and after-sales service support. 5 Tata Altroz...
- [2024 గూగుల్ టాప్ సెర్చ్ టెర్మ్స్](https://teluguwonders.com/google-top-searchs-in-2024/): ప్రధాన ప్రపంచ సెర్చ్ ట్రెండ్స్ ప్రముఖ బ్రాండ్లు మరియు ప్లాట్ఫార్మ్లు: యూట్యూబ్, ఫేస్బుక్, మరియు అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేయబడే వాటిలో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ మరియు స్పాటిఫై వంటి స్ట్రీమింగ్ సేవలు వినియోగదారుల శ్రద్ధను ఆకర్షించాయి. సాధారణ ప్రశ్నలు: “ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఎలా?”, “శాతం ఎలా లెక్కించాలి?” వంటి ప్రాక్టికల్ ప్రశ్నలు ఎక్కువగా సెర్చ్ చేయబడ్డాయి. మౌసమ్ మరియు ఎవర్గ్రీన్ ఇంట్రెస్ట్స్: పండుగల సందర్భాల్లో “క్రిస్మస్ రెసిపీలు”, “ఈస్టర్ గుడ్లు ఎలా చేయాలి?” వంటి పదాలు ఎక్కువగా సెర్చ్ చేయబడ్డాయి. నిత్యమైన ఇంట్రెస్ట్స్లో రెసిపీలు, హోమ్ DIY, మరియు ఫిట్నెస్ రొటీన్లు ఉన్నాయి. నూతన టెక్నాలజీ: ChatGPT మరియు AI టూల్స్ వంటి పదాలు ఏఐ టెక్నాలజీపై పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తున్నాయి. విభాగం ప్రత్యేక ట్రెండ్స్ టెక్/ఎలక్ట్రానిక్స్: ఐఫోన్, PS5, మరియు Zoom వంటి గాడ్జెట్లు మరియు సాఫ్ట్వేర్ సెర్చ్లలో టాప్లో ఉన్నాయి. సోషల్ మీడియా: ఇన్స్టాగ్రామ్, టిక్టాక్,...
- [హైదరాబాద్: పాఠశాలలో ఆమ్ల రేపణ ఘటనతో 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చేరారు](https://teluguwonders.com/teenagers-hospatalised-in-hyderaabd/): హైదరాబాద్: చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఆమ్లం రాలడం వల్ల ఉద్గతమైన వాయువులు పీల్చిన 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి తరలించారు. ఈ ఆమ్లం మూడో అంతస్తు వాష్రూమ్లో రాలడం జరిగి, వాయువులు సమీప తరగతి గదికి వ్యాపించాయి, దీని వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల యాజమాన్యం వెంటనే విద్యార్థులను దగ్గరలోని ఆసుపత్రులకు తీసుకెళ్లింది. ఒక విద్యార్థి వీడియోలో, తాను రక్తం వాంతి చేసుకున్నానని చెప్పడం అలజడి రేపింది. అయితే, తల్లిదండ్రులకు ఈ ఘటన గురించి సమాచారం ఇవ్వకపోవడం, తమ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లిన విషయం తెలియజేయకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణంగా తల్లిదండ్రులు పాఠశాల బయట నిరసనలు చేపట్టి, యాజమాన్యానికి వివరణ ఇచ్చేలా డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ భార్గవి మాట్లాడుతూ, బాధిత విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉందని, వారిని తమ తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించామని తెలిపారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు...
- [పిల్లలకు మొబైల్ ఉపయోగం: మంచిదేనా? చెడిదేనా?](https://teluguwonders.com/kids-mobile-aditions/): మొబైల్స్పై ఆధారపడుతున్న పిల్లలకు మంచి సూచన పిల్లలలో మొబైల్ వినియోగం సాధారణంగా వినోదం లేదా నెట్ఫ్లిక్స్, గేమ్స్ వంటి కార్యకలాపాల కోసం ప్రారంభమవుతుంది. కానీ ఈ అలవాటు నెమ్మదిగా “ఆధారపడటానికి” మారుతుంది. పిల్లలకు చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే: సమయం పరిమితం చేయాలి: రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ మొబైల్ ఉపయోగించకూడదు. వినియోగం లక్ష్యం ఉండాలి: మొబైల్ గేమ్స్ లేదా వీడియోల కంటే లెర్నింగ్ యాప్స్ మరియు ఎడ్యుకేషనల్ వీడియోలను చూడండి. శారీరక చలనం అవసరం: బయట ఆటలు ఆడటం శారీరక ఆరోగ్యానికి మంచి ఉపాయం. ప్రియమైన వాటిపై దృష్టి పెట్టండి: డిజిటల్ ప్రపంచం కాకుండా చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించండి. పిల్లలకు మొబైల్ ఉపయోగం: మంచిదేనా? చెడిదేనా? – తల్లిదండ్రులకు సందేశం భాగం 1: మంచిదైన ఫలితాలు మొబైల్స్ సాంకేతికత అందించిన గొప్ప ఆవిష్కరణ. సరిగ్గా ఉపయోగిస్తే, ఇవి పిల్లల కోసం ఒక అద్భుతమైన ఉపకరణం. శిక్షణకు మంచి...
- [యూట్యూబ్ చానెల్ను ఎలా ప్రారంభించాలి](https://teluguwonders.com/how-to-start-youtube-chanel-in-telugu/): యూట్యూబ్ చానెల్ను ఎలా ప్రారంభించాలి మరియు దానిని సులభంగా డబ్బులు సంపాదించడానికి ఉపయోగించుకోవచ్చు 1. యూట్యూబ్ చానెల్ ప్రారంభించడం – ప్రారంభ దశ యూట్యూబ్ అకౌంట్ సృష్టి (Create an Account) గూగుల్ అకౌంట్ ఉపయోగించి యూట్యూబ్లో లాగిన్ చేయండి. మీ చానెల్ పేరు మరియు వివరాలను సెట్ చేయండి. పక్కాగా గుర్తుపడగలిగే మరియు మీ కాన్సెప్ట్ను ప్రతిబింబించే పేరు సెట్ చేయండి. మీ నైష్ని ఎంచుకోవడం (Choose Your Niche) మీకు ఆసక్తి ఉన్న లేదా మంచి నైపుణ్యం ఉన్న రంగాన్ని ఎంచుకోండి. జనరల్గా కాకుండా స్పెసిఫిక్గా ఉండండి. ఉదాహరణకు: ఫుడ్ వ్లాగింగ్ టెక్ రివ్యూలు విద్య/పాఠాలు ఫోటోగ్రఫీ టిప్స్ 2. మీకోసం సరైన నైష్ను ఎలా కనుగొనాలి? మార్కెట్ గ్యాప్ను కనుగొనడం (Finding Market Gaps) గూగుల్ ట్రెండ్స్ ద్వారా ట్రెండింగ్ టాపిక్స్ చూడండి. పోటీ పరిశీలన చేయండి: ఇతర చానెల్స్ ఎలా పనిచేస్తున్నాయో చూడండి. మీ సముదాయంలో...
- [Mega Impact on Puspa2 collections](https://teluguwonders.com/mega-impat-on-puspa2-collections/): పుష్ప 2: ది రూల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది, విడుదలైన మొదటి రోజుల్లోనే ₹1,085 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అల్లు అర్జున్ నటన, చిత్ర ప్రీ-రిలీజ్ హైప్ ఈ విజయానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అయితే, మెగా ఫ్యాన్స్ నుండి అంతగా మద్దతు లేకపోవడం వల్ల కొంత వసూళ్లలో తగ్గుదల కనిపించింది. దీనికి ప్రధాన కారణంగా అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ బ్రాండింగ్కు దూరంగా ఉంటున్నట్లు చెప్పిన మాటలే ఉన్నాయని భావిస్తున్నారు ప్రస్తుత మరియు వీలైన వసూళ్ల అంచనా మెగా ఫ్యాన్స్ పూర్తి మద్దతు అందిస్తే, పుష్ప 2 వసూళ్లలో కనీసం 20-30% వరకు పెరుగుదల సాధ్యమని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మద్దతుతో, సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1,300 కోట్ల మార్క్ను సమీపించగలిగేది. టాలీవుడ్లో ఫ్యాన్ బేస్ సాధారణంగా సినిమాల విజయానికి కీలకంగా పనిచేస్తుందని ఇది నిరూపిస్తుంది రిఫ్ట్ కు...
- [సిరాజ్ - వేగవంతమైన బంతి వెనుక కథ మరియు అతని అద్భుతమైన జీవన ప్రయాణం](https://teluguwonders.com/siraj-fastest-ball-history/): మూహమ్మద్ సిరాజ్: తెలుగు గర్వం మూహమ్మద్ సిరాజ్ పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఓ పెద్ద ప్రఖ్యాతి. 2023లో అతను అతి వేగంగా బంతిని వేయడం ద్వారా మరో మైలురాయిని చేరుకున్నాడు. కానీ, ఈ విజయాల వెనుక ఉన్న ప్రయాణం ఎంత కఠినమైనదో, ఎంత ప్రేరణాత్మకమైనదో తెలుసుకోవడం కూడా ఎంతో ఆసక్తికరమైన విషయం. కుటుంబ నేపథ్యం మూహమ్మద్ సిరాజ్ 1994లో హైదరాబాద్లో పుట్టాడు. అతని కుటుంబం మధ్యతరగతి వెనుకబడిన స్థితిని ఎదుర్కొంటున్న సమయంలో అతని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం అంటే పెద్ద సవాలుగా మారింది. అతని తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. తన తండ్రి త్యాగాలే సిరాజ్ విజయానికి పునాది. సిరాజ్ కుటుంబం ఎంతో సాదాసీదా జీవితం గడిపింది, కానీ తండ్రి డబ్బు సంపాదించడంలో ఎంతో కష్టపడినా కూడా, తన కుమారుడి కలల కోసం సంపూర్ణ మద్దతు ఇచ్చారు. క్రికెట్ కెరీర్ ఆరంభం సిరాజ్ అసలు క్రికెట్ శిక్షణ పొందలేదు....
- [అల్-ఇత్తిహాద్ vs అల్-నస్ర: ఒక శాశ్వత పోరాటం](https://teluguwonders.com/al-ittihad-vs-al-nassr/): అల్-ఇత్తిహాద్ vs అల్-నస్ర: ఒక శాశ్వత పోరాటం ముఖ్యాంశాలు సౌదీ ఫుట్బాల్లో అత్యంత ఉత్కంఠభరితమైన పోరాటాల్లో అల్-ఇత్తిహాద్ vs అల్-నస్ర ఒకటి. ఇది కేవలం రెండు టీముల మధ్య మ్యాచ్ మాత్రమే కాదు; ఇది ఒక సంప్రదాయానికి, గౌరవానికి, అభిమానుల ఉదాత్త ప్రేమకు ప్రతీక. ఇటీవల, ఈ పోటీ క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలను లిఖించింది, ముఖ్యంగా ఖాతాలో ఉన్న సూపర్స్టార్ల ప్రదర్శనల ద్వారా. రైవల్రీ చరిత్ర అల్-ఇత్తిహాద్ (జెడ్డా నుండి) 1927లో స్థాపించబడింది, సౌదీ అరేబియాలోనే ప్రాచీన క్లబ్గా పేరుగాంచింది. దీనిని అభిమానులు “టైగర్స్” అని పిలుస్తారు, వారి ఆటతీరు మరియు అభిమానుల ఆరాధనకు అనుగుణంగా. అల్-నస్ర (రియాద్ నుండి), 1955లో ప్రారంభమైన ఈ క్లబ్, “గ్లోబల్ టీమ్” అని పిలుస్తారు, అత్యంత ప్రాచుర్యం పొందింది. రెండు క్లబ్బుల మధ్య పోటీ “సౌదీ ఎల్ క్లాసికో”గా ప్రసిద్ధి చెందింది, దీనిలో ఆధిక్యత కోసం గట్టి పోటీ ఉంటుంది. ఇటీవలి పోరాటాలు...
- [పుష్ప 2: ది రూల్ – బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న చిత్రం](https://teluguwonders.com/pushpa-2-day-2-collection-worldwide/): పుష్ప 2: ది రూల్ – బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న చిత్రం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ప్రతిష్ఠాత్మక సీక్వెల్ పుష్ప 2: ది రూల్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం తన రెండో రోజున కూడా ఆర్థికంగా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తూ భారతీయ సినిమాకు కొత్త ప్రమాణాలు ఏర్పాటు చేసింది. రెండో రోజు బాక్సాఫీస్ వసూళ్లు సినిమా విడుదలైన రెండవ రోజున సుమారు ₹200 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా హిందీ మార్కెట్లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా ప్రీ-బుకింగ్స్లోనే ₹50 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. సినిమా ముఖ్యాంశాలు పుష్ప 1: ది రైజ్ తరువాత, ఈ కథ పుష్ప రాజ్ చుట్టూ తిరుగుతుంది. అతని రెడ్ సాండల్వుడ్ స్మగ్లింగ్ లోకంలోని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, కథాంశాన్ని ముందుకు...
- [A Comprehensive Comparison of Cloud Computing Platforms: AWS, Azure, and GCP](https://teluguwonders.com/a-comprehensive-comparison-of-cloud-computing-platforms-aws-azure-and-gcp/): Introduction to Cloud Computing Cloud computing is a transformative technology that enables businesses and individuals to access and utilize computing resources over the internet, rather than relying solely on local servers or personal devices. This paradigm shift has revolutionized how organizations operate, facilitating greater efficiency and innovation. In an increasingly digital world, the significance of cloud computing cannot be overstated, as it provides the backbone for many modern applications, software, and services. One of the primary benefits of cloud computing is scalability. Organizations can easily adjust their resources based on fluctuating demands without the need for substantial investments in physical...
- [Exploring Chicken Curry: A Comparison of Andhra and Telangana Styles](https://teluguwonders.com/exploring-chicken-curry-a-comparison-of-andhra-and-telangana-styles/): Introduction to Chicken Curry Chicken curry is a beloved dish across India, characterized by its rich flavors and aromatic spices. Two notable regional variations are the Andhra style and the Telangana style, each offering its unique twist on this classic recipe. This blog post delves into the distinctive features of each style, guiding you through the culinary landscape of South India. Andhra Style Chicken Curry Andhra style chicken curry is known for its bold and spicy flavor profile. Using ingredients like tamarind and various regional spices, the dish often features a fiery heat level that can vary based on personal...
- [Anyone looking for the internships](https://teluguwonders.com/anyone-looking-for-the-internships/): Anyone looking for the internships please share 👍 1. Apple internships & graduates roles: https://lnkd.in/gNVdicpN 2. Google Associate Product Manager (APM) program: https://lnkd.in/gqF_QEqA 3. PayPal internships and university hiring: https://lnkd.in/gkwqH-2W 4. Lyft internships and early talent: https://lnkd.in/gBHDuhCM 5. Google internships: https://lnkd.in/gNuQzbY3 6. Tesla internships: https://lnkd.in/gaHx8_kE 7. Juniper Networks university hiring: https://lnkd.in/gRhXh9Pw 8. Coinbase APM program: https://lnkd.in/gbPPBrtc 9. Meta internships and graduate roles: https://lnkd.in/gCp4i79b 10. LinkedIn internships & early talent roles: https://lnkd.in/gGgZ6PfZ 11. Amazon internships: https://lnkd.in/gyEtYUum 12. IBM internships: https://lnkd.in/g2-gc-iP 13. United Airlines student & early career roles: https://lnkd.in/gZFxt-Pd 14. Hilton Hotels & Resorts internships & graduates: https://lnkd.in/gpmkbaMn 15. Federal Reserve...
- [MLC Election voter registration process](https://teluguwonders.com/mlc-election-voter-registration-process/): MLC Election Voter info MLC ఎన్నికల నగారా! 👉మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు MLC ఎన్నికల కు ఓటు నమోదుకు షెడ్యూల్ తో నగారా మోగింది . 👉పాత ఓటరు లిస్టు ఉండదు.అందరూ మరలా క్రొత్తగా ఓటర్లు గా నమోదు కావలసిందే 👉Graduate MLC ఎన్నికలకు Form 18 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో నమోదు చేసికొనవచ్చును 👉ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును 👉 Graduate MLC ఓటు నమోదుకు Form 18తో 1 Graduate Degree Provisional/Orignal Attested Zerax copy 2 Photo 3 Aadhar (Optional) Copy 4.Voter id/Residence proof Copy...
- [Amazing Winter Benefits of Eating Dates](https://teluguwonders.com/amazing-winter-benefits-of-eating-dates/): Dates are an excellent complement to one’s winter diet, providing several health benefits. Dates, which are high in natural sugars, fibre, and critical nutrients, provide a rapid energy boost and assist to counteract cold weather lethargy. They are high in antioxidants, which help to boost the immune system and keep winter infections at bay. Dates also help to preserve digestive health by alleviating constipation, which is a frequent winter ailment. Furthermore, their high iron content prevents anaemia, which is common during the colder months. Dates’ warming characteristics can even assist regulate body temperature, making them an ideal winter snack for...
- [ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......](https://teluguwonders.com/spend-time-with-family/): భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని టిఫిను తింటున్నారు……భార్య భర్తను ఇలా అడిగింది. ” ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? ” భర్త; అడుగు….దానికి పెర్మిషను అవసరమా? భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటికి తీసుకుని వెళ్తూ…. పిల్లలతో హోం వర్కు చేయిస్తూ…….వారితో గడుపుతూ……నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు.కారణం ఏంటో తెలుసుకుందామని…..అంటూ కాస్త భయంగానే అడిగింది. భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే! నీకెందుకు అలా అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి. భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి చిన్న ఇల్లు కానీ పెట్టలేదుకదా! భర్త; అమ్మొయ్……నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు. భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి. భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు…… అంటూ తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని...
- [నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?](https://teluguwonders.com/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%96%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%85%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%87%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%8b/): హీరో నిఖిల్ ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అందరూ హీరోల కాకుండా తనకంటూ సెపరేట్ రూట్ ను ఫాలో అవుతుంటాడు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం అప్పుడో ఇప్పుడో ఎపుడో. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని SVCC బ్యానర్పై BVSN ప్రసాద్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ను ప్రకటించగా, తాజాగా టీజర్ను విడుదల చేశారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టీజర్ చూస్తుంటే.. అందులో హీరో రేస్ కార్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రేమకథతో పాటు ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
- [మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..](https://teluguwonders.com/megastar-chiranjeevi-vishwambhara-teaser-release-date/): వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం సామాజిక, ఊహాజనిత సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరు చెల్లెలుగా అయిదుగురు నటిస్తున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి ‘విశ్వంబర’ టైటిల్ టీజర్ , పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా, తాజాగా ‘విశ్వంబర’ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్లు బయటకు వచ్చాయి. రేపు విశ్వంభర ట్రైలర్ విడుదల కానుంది. ఈ ప్రకటనతో పాటు కత్తి పట్టుకున్న చిరంజీవి ఉన్న పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. దసరా సందర్భంగా రేపు ఉదయం 10:49 గంటలకు విశ్వంభర టీజర్ను విడుదల చేయనున్నారు. అంటే మెగా ఫ్యాన్స్ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. పోస్టర్లో చిరు కత్తితో విరుచుకుపడుతున్నట్లు పోజ్ ఉంది. చూపిస్తుంది, కాబట్టి టీజర్లో కొన్ని మంచి పబ్లిక్ సన్నివేశాలతో పాటు...
- [ఒకే ఫ్రేమ్లో చిరు, వెంకటేశ్..](https://teluguwonders.com/chiru-and-venkatesh-in-the-same-frame/): మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ఈ సందర్భంగా చిత్రబృందం ఈరోజు చిరంజీవి విశ్వంభర సెట్స్కి వెళ్లింది. అక్కడ చిరుతో కలిసి ఫొటోలు దిగారు. వారందరూ నవ్వుతూ గడిపిన తీరు చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే. చిరంజీవి తాజా చిత్రానికి వశిష్ఠ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదొక సోషియో ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇందులో త్రిష, ఆషిక రంగనాథ్లు కథానాయికలగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను శనివారం రిలీజ్ చేయనున్నారు.
- [దేవర పార్ట్ 2 లో ఆమె పాత్ర హైలెట్ అంటూ కామెంట్స్ చేసిన కొరటాల శివ](https://teluguwonders.com/koratala-siva-commented-that-her-role-in-devara-part-2-was-the-highlight/): కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో మాస్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ రివ్యూలను అందుకుంది. కేవలం 10 రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. కాగా ‘దేవర’ కు కొనసాగింపుగా పార్ట్-2 ఉంటుందని కొరటాల శివ అండ్ టీమ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అలాగే ‘దేవర’ లో ఎన్నో ప్రశ్నలను వదిలేసి పార్ట్ 2 పైఅంచనాలు పెంచారు. కొరటాల శివ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దేవర 2 గేమ్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ దేవర పార్ట్ 2లో జాన్వీ పాత్ర కూడా శక్తివంతమైన పాత్ర అవుతుంది. జాన్వీ పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు అన్నారు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ బలంగా ఉంది. దర్శకుడిగా పార్ట్ 2పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. కథ యొక్క వాస్తవ ఘటనలను పార్ట్ 2...
- [రానా మీద షాకింగ్ కామెంట్స్ చేసిన సమంత](https://teluguwonders.com/samantha-made-shocking-comments-on-rana/): అలియా భట్, వేదాంగ్ రైనా జంటగా నటించిన జిగ్రా చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్లోని పార్క్ హయత్లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి అలియా భట్, సమంత, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, వేదంగ్ రైనా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ” కథానాయికలకు చాలా బాధ్యత ఉంటుంది. ప్రతి ఆడపిల్ల కథలోనూ కథానాయిక అమ్మాయినే అంటున్నారు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చానని, జిగ్రా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. అలాగే ప్రతి అమ్మాయికి రానా లాంటి సోదరుడు ఉండాలని, తెలుగు ప్రేక్షకులే తన కుటుంబమని” సమంత తన మాటల్లో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా వాసన్ బాలా దర్శకత్వంలో యాక్షన్ చిత్రం జిగ్రా. తమ్ముడి కోసం అక్క ఎలా పోరాటం చేస్తుందనేది ఈ సినిమా కథ.
- [October 09: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే](https://teluguwonders.com/what-are-the-petrol-and-diesel-prices-in-telugu-states-today/): మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో తగ్గించారు అంతే.. ఆ తర్వాత నుంచి పట్టించుకోవడమే మానేశారు. ఒకప్పుడు భారీగా పెంచిన ఈ రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే లేదు. కొత్త ఏడాదిలోనైనా ఈ ధరలను మారుస్తారని వాహనదారులు చూసారు.. కానీ, ఆ రోజు కూడా మార్పు చేయకపోవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఇవి ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ అయితే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.95.82 గా ఉంది. విశాఖపట్నం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48 లీటర్ డీజిల్ ధర రూ. 96.27 గా ఉంది....
- [Gold Rate : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే](https://teluguwonders.com/what-are-the-gold-prices-in-telugu-states-today-2/): గత కొంత కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ కొనాలనుకొనేవారు కూడా పెరిగిన ధరలు చూసి వెనుదిరుగుతున్నారు. ఇది పండగ సీజన్. చాలా మంది గోల్డ్ కొనాలని ఆశ పడుతుంటారు. ముఖ్యంగా , మన దేశంలో ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, పండగల సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. భారత దేశంలో మహిళలు ఇది సంప్రదాయంగా పాటిస్తుంటారు. పండగ సీజన్లో గోల్డ్ డిమాండ్ ఉన్నప్పటికీ.. రేట్లు అందర్ని షాక్ కు గురి చేస్తున్నాయి. గత రెండు నెలలుగా పసిడి సామాన్యులకు అందకుండా పోతుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినా కానీ, ఆ తర్వాత గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 70,990 గా ఉంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ధర 10...
- [కొత్త సినిమా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ.. హీరో ఎవరంటే?](https://teluguwonders.com/prashanth-varma-announced-the-new-movie-who-is-the-hero/): హనుమాన్ సినిమా విజయంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ధీమాగా ఉన్నాడు. అదే ఉత్సాహంతో సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. నటుడు నందమూరి సింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ రంగానికి పరిచయం కానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే, తాజాగా ఆయన తన సినిమాటిక్ యూనివర్స్ గురించి మరో అప్డేట్ను విడుదల చేశారు. మూడో సినిమా గురించి ప్రశాంత్ వర్మ త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నాడు. ఈ విషయంపై అక్టోబర్ 10న ప్రకటన చేస్తానని.. సినిమా టైటిల్, నటీనటులను గురువారం ప్రకటిస్తామని ఆయన వెల్లడించాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్, మోక్షజ్ఞ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఏ సినిమా గురించి చెప్పనున్నారో తెలియాల్సి ఉంది.
- [రాజా సాబ్ నుంచి ఫొటో షేర్ చేసిన నిధి అగర్వాల్](https://teluguwonders.com/nidhi-agarwal-shared-a-photo-from-raja-saab/): రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా కనిపించనున్నారు. ఈ చిత్రం హారర్, రొమాన్స్, కామెడీ కథాంశంతో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ ఏప్రిల్ 10, 2025న విడుదల కానుంది. ఈరోజు దర్శకుడు మారుతి పుట్టినరోజు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ దర్శకుడు మారుతీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. “ప్రియమైన దర్శకుడు మారుతీ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా పట్ల మీ అభిరుచి, ప్రేమ త్వరలో ప్రపంచవ్యాప్తంగా అనుభూతి చెందుతాయి. మీరు చాలా విజయాలు సాధించాలని...
- [అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి కొత్త అప్డేట్..](https://teluguwonders.com/new-update-from-allu-arjun-pushpa-2/): స్టార్ ఐకాన్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప 2. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్పకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 6న సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రొడక్షన్ టీమ్ నమ్మదగిన అప్డేట్ సమాచారాన్ని అందించింది. ఈ సినిమా ఫస్ట్ ఎడిటింగ్ పూర్తయింది. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా వేదికగా మారింది. మొదటి పుష్ప 2 లాక్ చేయబడి లోడ్ చేయబడింది. ఆమె కొత్త పోస్టర్ను కూడా షేర్ చేసింది. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ అనంతరం రెండో భాగం నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, ధనుంజయ ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో...
- [చరణ్ గేమ్ ఛేంజర్ నుండి హైలైట్ చేసిన సన్నివేశాలలో ఒకటి](https://teluguwonders.com/one-of-the-highlighted-scenes-revealed-from-charans-game-changer/): మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన రాబోయే సినిమాల కోసం తన అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను ప్రస్తుతం RC16 మరియు గేమ్ ఛేంజర్ వంటి రెండు సినిమాల షూటింగ్లో ఉన్నాడు. గేమ్ ఛేంజర్ అనేది పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, దీనికి ఎస్. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వర్గాల ప్రకారం, ఈ చిత్రంలో హీరో పాత్ర ప్రేక్షకులకు ప్రత్యేకమైన సంగ్రహావలోకనం అందించే అసాధారణమైన అంశంగా చెప్పబడింది. అయితే, ఇటీవలి కాలంలో ఈ సినిమా నుండి వచ్చిన సైనోసర్ సీక్వెన్స్ను చిత్ర యూనిట్ వెల్లడించింది. చుట్టూ వందలాది మంది గూండాలతో అడ్డంగా ఉన్న ఓల్డ్ సిటీకి వచ్చే ఐఏఎస్ అధికారిగా ప్రముఖ లైట్ రామ్ చరణ్ కనిపించడం, విరోధి ప్లాన్ వేస్తున్న సీన్ని టీమ్ బయటకు తీసుకొచ్చింది. ఫలితంగా, హీరో హెలికాప్టర్ ద్వారా నగరం మధ్యలో ల్యాండ్ అవుతాడు. మొత్తం సీక్వెన్స్ ఉత్కృష్టమైనది మరియు ఇది వీక్షకుల కళ్ళను ఆశ్చర్యపరిచేలా...
- [బాబా రామ్దేవ్ మాక్ ప్రకటనలకు వ్యతిరేకంగా ఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది](https://teluguwonders.com/cout-issued-notice-to-ramdev-baba/): మంగళవారం బాబా రామ్దేవ్కు పతంజలి ప్రచురించిన ద్వంద్వ ప్రకటనలపై సుప్రీంకోర్టు నుండి షోకాజ్ నోటీసు అందింది మరియు కోర్టు అతనిని హాజరు కావాలని కోరింది. పర్యవసానాలు అనుసరిస్తాయి’ అని పేర్కొంటూ, అసహ్యం దావాపై ప్రతీకారం తీర్చుకోనందుకు పతంజలి ఆయుర్వేదం మరియు దాని MD ఆచార్య బాలకృష్ణన్కు తీవ్రమైన ప్రత్యేకత ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కంపెనీ ఉత్పత్తుల ప్రకటనలు మరియు వాటి ఔషధ విలువలకు సంబంధించి, సుప్రీం కోర్టు రామ్దేవ్ మరియు బాలకృష్ణన్లకు తమ ముందు హాజరు కావాలని మరియు ధిక్కార చర్యలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. టీకా డ్రైవ్ మరియు నవల మందులకు వ్యతిరేకంగా యోగా గురువు చేసిన పరువు నష్టం ప్రచారాన్ని ప్రకటిస్తూ, సుప్రీంకోర్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) అభ్యర్థనను విచారించింది. పతంజలి ఆయుర్వేదం యొక్క అన్ని చట్టవిరుద్ధమైన మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలను అక్కడికక్కడే నిలిపివేయాలని బెంచ్ పేర్కొంది. న్యాయస్థానం అటువంటి ఉల్లంఘనలను చాలా కఠినంగా తీసుకుంటుంది...
- [లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ తో పవన్ కళ్యాణ్](https://teluguwonders.com/pawan-kalyan-with-lifetime-best-friends/): పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ పనులు, సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్ తో పాటు ఆయన కుమార్తెలు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, దర్శకుడు త్రివిక్రమ్, థమన్… పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తిరుమల నుంచి ఫోటోలు, వీడియోలు వైరల్గా మారాయి. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ – ఆనంద్ సాయి కలిసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలోని ఇద్దరు ప్రాణ స్నేహితులతో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ రిలీజ్ కు ముందు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో స్నేహం చేసాడు. ఇద్దరూ కలిసి చెన్నైలో బైక్స్ మీద తిరిగేవారు. ఆనంద్ సాయి తర్వాత ప్రముఖ కళాత్మక దర్శకుడిగా మారారు. దేవాలయాల నిర్మాణంలో శిల్పి, వాస్తు సలహాదారు, వాస్తుశిల్పిగా కూడా ప్రముఖ పాత్ర పోషించారు. పవన్, సాయి ఇద్దరూ...
- [మహేష్ బాబు న్యూ లుక్ సూపర్..](https://teluguwonders.com/mahesh-babu-new-look-super/): సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ ఈ సినిమా లుక్స్ కోసం తెగ కష్ట పడుతున్నాడు. జుట్టు, గడ్డం, బాడీ పెంచి ఈ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు మహేష్. అందుకే ఈ మధ్య మహేష్ బాబు ఎక్కడా చూసినా చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల, మహేష్ మళ్లీ స్టైలిష్ & అద్భుతమైన లుక్లో కనిపించాడు. నిత్యం విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మళ్లీ విదేశాలకు వెళ్లాడు. అయితే, అది తన కొడుకుతో కలిసి అమెరికాలో ఉండటానికా లేక దర్శకుడు రాజమౌళి సినిమా కోసం వెకేషన్ కి వెళ్తున్నారా అనేది క్లారిటీ లేదు. ఈరోజు ఉదయం మహేష్, నమ్రత కలిసి హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ లో నడుస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహేష్...
- [AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు](https://teluguwonders.com/big-alert-for-ap-heavy-rains/): ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది . పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ, ఉత్తర తమిళనాడును కవర్ చేస్తుంది. ఇదే కాలం అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో మరో రెండు ముందు రోజుల్లో వర్షాలు కురుస్తాయి. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ కోస్తాలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీ...
- [October 07: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే](https://teluguwonders.com/october-07-what-are-the-fuel-prices-in-telugu-states-today/): మన దేశంలో ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఎన్నికల సమయంలో తగ్గించారు అంతే.. ఆ తర్వాత నుంచి పట్టించుకోవడమే మానేశారు. ఒకప్పుడు భారీగా పెంచిన ఈ రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే లేదు. కొత్త ఏడాదిలోనైనా ఈ ధరలను మారుస్తారని వాహనదారులు చూసారు.. కానీ, ఆ రోజు కూడా మార్పు చేయకపోవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఇవి ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ అయితే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.66 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.95.82 గా ఉంది. విశాఖపట్నం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48 లీటర్ డీజిల్ ధర రూ. 96.27 గా ఉంది. విజయవాడలో...
- [Gold Rate Today: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే](https://teluguwonders.com/what-are-the-gold-prices-in-telugu-states-today/): గత కొంత కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ కొనాలనుకొనేవారు కూడా పెరిగిన ధరలు చూసి వెనుదిరుగుతున్నారు. ఇది పండగ సీజన్. చాలా మంది గోల్డ్ కొనాలని ఆశ పడుతుంటారు. ముఖ్యంగా , మన దేశంలో ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, పండగల సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. భారత దేశంలో మహిళలు ఇది సంప్రదాయంగా పాటిస్తుంటారు. పండగ సీజన్లో గోల్డ్ డిమాండ్ ఉన్నప్పటికీ.. రేట్లు అందర్ని షాక్ కు గురి చేస్తున్నాయి. గత రెండు నెలలుగా పసిడి సామాన్యులకు అందకుండా పోతుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించినా కానీ, ఆ తర్వాత గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 71,190 గా ఉంది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ ధర 10...
- [ఇంగ్లీష్ మీడియం వికసించిందా వికటించిందా ?](https://teluguwonders.com/nadunedu/): నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. తుదిదశ గురించి ఉలుకూ లేదు పలుకు లేదు. ఇవి కాకుండా మండల స్థాయి, ఇతర పెద్దస్కూళ్లు నాబార్డ్ నిధులతో చేపడతాం అని 5 ఏళ్ళుగా చెవుతున్నా ముందుకు వెళ్లిన దాఖలాలు లెవ్వు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మరుగుదొడ్లు, మంచినీరు, కాంపౌండ్ వాల్ , రంగులు, ఫాన్స్, తరగతి గదులు ఇలా 12 గణనీయమైన మార్పులు జరిగాయి అని చెపుతున్నా అసలు విషయం గురించి అదేనండి బోధనా సిబ్బంది కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లెవ్వు. పంతులు బాగుంటే పంచకింద కూర్చున్నా చదువు వస్తుంది అంటారు....
- [జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?](https://teluguwonders.com/enemy-for-jagan/): జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు? 1. చదువుల మాఫియా: బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ చైతన్య లకు అప్పజెప్పాడు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా అయనకు శత్రువు లే. ఐబీ syllabus లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే మండదా వాళ్లకు. 2. ఆరోగ్య మాఫియా: బాబు తన 14 యేండ్ల పాలన లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టలేదు. ఒక్క ప్రభుత్వ వైద్యశాల కట్టలేదు. మరి ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్న కొంత మందికి, అలాగే కులపోల్లు నడుపుతున్న కార్పొరేట్ ఆసుపత్రులకు నష్టం కదా. వాళ్లకు ఆయన శత్రువే మరి. ఒకేసారి రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు కట్టాడు కదా. ముందుగానే రోగాలు భారిన...
- [Apply Voter ID Online : మీకు ఓటర్ ఐడీ కార్డు లేదా? ఆన్లైన్లో ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసా?](https://teluguwonders.com/apply-voter-id-online/): Apply Online : మీకు ఓటర్ ఐడీ కార్డు లేదా? ఆన్లైన్లో ఎలా అప్లయ్ చేసుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..! Apply Voter ID Online : భారత పౌరుడిగా ఓటు వేయడం ప్రాథమిక హక్కు. మీకు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే.. ఓటు వేయడానికి ఓటర్ ID తప్పనిసరి. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఓటరు ID కార్డ్ (How to Apply for Voter ID Card Online) కోసం అప్లయ్ చేసుకోవచ్చు. How to Apply Voter ID Online : ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇంకా మీకు ఓటర్ ఐడీ కార్డు లేదా? అయితే, ఇప్పడే అప్లయ్ చేసుకోండి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటేనే ఎన్నికల్లో (Elections Schedule 2024) ఓటు వేయగలరని గుర్తుంచుకోండి. ఓటు నమోదు చేసుకున్న ప్రతి భారతీయ ఓటరు భారత ఎన్నికల సంఘం (election commission of india)...
- [Fun and Exciting Summer Holidays for Kids: Activities to Keep Them Entertained and Engaged](https://teluguwonders.com/fun-and-exciting-summer-holidays-for-kids-activities-to-keep-them-entertained-and-engaged/): Fun and Exciting Summer Holidays for Kids Are you looking for ways to keep your kids entertained during the summer holidays? Look no further! We have compiled a list of fun and exciting activities that will make their break memorable. 1. Outdoor Adventures Encourage your kids to embrace the great outdoors by planning outdoor adventures. Take them hiking in a nearby nature reserve or organize a camping trip. This will not only help them connect with nature but also provide an opportunity for them to learn new skills and develop their independence. 2. Creative Workshops Sign your kids up for...
- [Title and first look launched for Fighter Raja](https://teluguwonders.com/title-and-first-look-launched-for-fighter-raja/): RUNWAY ఫిలిమ్స్ తమ తదుపరి ప్రాజెక్ట్ ఫైటర్ రాజా పేరుతో రాబోతోంది. ఈ సినిమా టైటిల్ను, ఫస్ట్లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఫైటర్ రాజా చిత్రంలో Maya,SK మరియు RAMZ ప్రధాన పాత్రలు పోషించారు. ఫైటర్ రాజా ఫస్ట్ లుక్ ఓల్డ్ సిటీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ల undhi. ఈ నటుడు 2021లో పచ్చీస్ చిత్రంతో రంగప్రవేశం చేశాడు. ఈ చిత్రం ఆమెఅజాన్ ప్రైమ్ చూడవచ్చు ఫైటర్ రాజా చిత్రంలో తనికెళ్ల భరిని , హర్ష్ రోషన్ మరియు శివ నందన్ కూడా నటించారు https://www.primevideo.com/region/eu/detail/0QW6LYLDE1GWRTJDP83LGAAPYQ/ref=atv_dp_share_cu_r ఈ చిత్రానికి రచయిత-దర్శకుడు కృష్ణ ప్రసాద్ రన్అవే ఫిల్మ్స్ బ్యానర్లపై దినేష్ యాదవ్ బొల్లెబోయిన్ మరియు పుష్పక్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీధర్ కాకిలేటి సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ను హరిశంకర్ టిఎన్ మరియు అవంతి రుయా హ్యాండిల్ చేస్తున్నారు. Event Videos :Source Mana Stars https://www.youtube.com/watch?v=Mq8AoHHvSIk ఈ ఉదయం జరిగిన ఫైటర్ రాజా...
- [Navigating the Digital Playground: Mobiles and Kids in the Modern Parenting Era](https://teluguwonders.com/navigating-the-digital-playground-mobiles-and-kids-in-the-modern-parenting-era/): Navigating the Digital Playground: Mobiles and Kids in the Modern Parenting Era The modern parenting era is one filled with many technological advancements. Mobile phones have become an essential part of our daily lives, and children are growing up in a world where they are surrounded by digital devices. With these devices, kids have access to a vast amount of information, entertainment, and communication channels. But while technology has many benefits, it also comes with its own challenges. Parents need to navigate the digital playground to ensure that their children use mobile devices in a safe and responsible way. In...
- [Ration Card: రేషన్ కార్డు ఉన్న అదిరే శుభవార్త.. లేని వారికి భారీ షాక్, ప్రభుత్వం కీలక నిర్ణయం?](https://teluguwonders.com/ration-card-telangana/): మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఒకవేళ మీ వద్ద రేషన్ కార్డు లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే స్కీమ్స్ ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల రేషన్ కార్డు లేని వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అనుకోవచ్చు. ఇంతకీ రేషన్ కార్డు లేకపోతే ఏ ఏ స్కీమ్స్ వర్తించకపోవచ్చు? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ఎంపికకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే అప్పుడు రేషన్ కార్డు లేని వారిపై ప్రభావం పడొచ్చు. సీఎం రేవంత్ సర్కార్ ప్రాథమికంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ...
- [Good to Great Telugu books on personality development](https://teluguwonders.com/personality-development/): Personality Development How ? Where ? Why? Certainly! There are several good Telugu books on personality development that can help you enhance your personal and professional growth. Here are some recommendations: “వ్యక్తిగత అభివృద్ధి” (Vyaktigat Abhivriddhi) by Dale Carnegie – This Telugu translation of Dale Carnegie’s classic “How to Win Friends and Influence People” offers valuable insights into building strong relationships and improving communication skills. “వ్యక్తిగత అభివృద్ధి” (Vyaktigat Abhivriddhi) by Dr. Ujjwal Patni – Dr. Ujjwal Patni is a renowned motivational speaker and author. This book covers various aspects of personal development, including time management, goal setting, and leadership. “పరిస్కరణ –...
- [The history of OpenAI's](https://teluguwonders.com/the-history-of-openais/): The history of OpenAI’s chat technologies can be traced back to several key developments and milestones. OpenAI has been at the forefront of advancing natural language understanding and generation technologies. Here is a brief overview of the history of OpenAI’s chat-related projects: GPT-1 (2018): OpenAI introduced its first major language model, GPT-1 (Generative Pretrained Transformer 1), in 2018. GPT-1 showed impressive capabilities in generating human-like text and demonstrated the potential of large-scale pretraining for natural language understanding and generation. GPT-2 (2019): In February 2019, OpenAI announced GPT-2, an even larger and more powerful language model. Initially, they withheld the full...
- [వేపరసం తాగడం వల్ల ఎన్ని లాభాలో..?](https://teluguwonders.com/neem-juice-uses/): వేప చెట్టును ఆరోగ్య ప్రధాయినిగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే వేప ఆకులు, బెరడు, వేప పువ్వు, వేప నూనె… ఇలా వేపచెట్టుకు సంబంధించిన ప్రతిదానిని వివిధ రోగాలకు మెడిసన్ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. చర్మ వ్యాధులు, అజీర్తి, జుట్టు సమస్యలు, దంత సమస్యలు ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు వేప చేట్టే ప్రధాన ఆధారం. కాగా ప్రతిరోజూ వేపరసం తాగితే ఎన్నో రోగాలు పరార్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. వేప ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపరసాన్ని తాగితే కడుపులోని మలినలు తోలగిపోతాయి.. ఇంకా మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. పేగులకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాటిని నివారిస్తుంది. వివిధ రకాల క్యాన్సర్ రోగాల బారిన పడకుండా చూస్తుంది. వేపలో అస్టృంజెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, ఉబ్బరం, వంటి సమస్యలను తగ్గించి జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది. అంతే...
- [నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!](https://teluguwonders.com/%e0%b0%a8%e0%b1%80-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b2%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b0%e0%b1%81-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%b5%e0%b1%87%e0%b0%b0%e0%b1%81/): ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి..ఈ రోజు సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్పై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ మొదలెట్టారు..స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ నానా రభస చేశారు..మంత్రులు బుగ్గన, అంబటి చంద్రబాబు అరెస్ట్పై చర్చిద్దాం..ఓపిక పట్టండి అని చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు.. ఇక నందమూరి బాలయ్య అయితే స్పీకర్ ని, అంబటిని ఉద్దేశిస్తూ..తొడ కొట్టి మీసం మెలేసాడు..అయితే బాలయ్య చేసిన ఓవరాక్షన్పై మంత్రి అంబటి మండిపడ్డారు.ఇదేమి సినిమా కాదు తొడగొట్టి మీసం మెలేయడానికి..రా..కమాన్ చూసుకుందాం అంటూ బాలయ్యపై విరుచుకుపడ్డారు..ఇక బాలయ్య అనుచిత వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మినేని మొదటి తప్పుగా క్షమించి వదిలేసారు..ఇంకోసారి ఇలాగే వెకిలిచేష్టలు చేస్తే చర్యలు తప్పవని బాలయ్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..అయితే వాకౌట్ చేసిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడుతూ..మంత్రి...
- [టీడీపీకి జగన్ పూర్తిగా చెక్ పెట్టినట్లేనా ?](https://teluguwonders.com/%e0%b0%9f%e0%b1%80%e0%b0%a1%e0%b1%80%e0%b0%aa%e0%b1%80%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%97%e0%b0%be-%e0%b0%9a/): ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎంతటి చర్చనీయాంశం అవుతున్నాయో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదల ప్రదర్శించిన చంద్రబాబు ఊహించని విధంగా స్కామ్ లో ఇరుక్కున్నాడు. దాంతో టీడీపీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ హోల్డ్ లో పడ్డాయి. స్కామ్ ల గోల లేకపోతే ఇప్పటికే నియోజిక పర్యటనలతో చంద్రబాబు ఫుల్ బిజీ బిజీగా గడిపేవారు. అలాగే నారా లోకేశ్ పాదయాత్రలో బిజీగా ఉండే వారు. కానీ ఊహించని విధంగా జగన్ సంధించిన వ్యూహాస్త్రానికి టీడీపీ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన స్కిల్ స్కామ్ 2018 లోనే బయటపడినప్పటికి, ఆ కేసు ను అప్పటి నుంచి హోల్డ్ లో ఉంచుతూ వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. . ఎన్నికల స్ట్రాటజీలో భాగంగా టీడీపీ బలంగా ప్రజల్లోకి వెలుతున్న క్రమంలో అనూహ్యంగా స్కిల్ స్కామ్ ను తెరపైకి తెచ్చి...
- [చంద్రముఖి 2 అందరికీ నచ్చుతుంది](https://teluguwonders.com/%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%81%e0%b0%96%e0%b0%bf-2-%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b1%80-%e0%b0%a8%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%81/): స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను యువి మీడియా నిర్వహించారు. ఈ ఈవెంట్లో.. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. ‘రెబల్ తరువాత నాకు డైరెక్షన్ చేసే టైం కుదరలేదు. ఇలా చంద్రముఖి 2 సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఏమీ ఆశించకుండా ప్రేమిస్తుంటారు. నేను ఎప్పుడూ దేవుడ్ని చూడలేదు. ఈ ప్రేమ పేరే...
- [Announcement Poster : Mega 157](https://teluguwonders.com/mega-157-chiranjeevi-vassishta/): మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా 157వ చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రకటించారు. తొలి చిత్రం బింబిసార’తో సంచలన విజయం అందుకున్న వశిష్ఠ మల్లిడి (Vasishta) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రం గురించి ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా 157వ చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రకటించారు. తొలి చిత్రం బింబిసార’తో సంచలన విజయం అందుకున్న వశిష్ఠ మల్లిడి (Vasishta) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రం గురించి ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పంచభూతాలను చూపిస్తూ డిజైన్ చేసిన ఓ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్...
- [Amit Shah announced the date of inauguration of Ayodhya Ram Mandir](https://teluguwonders.com/amit-shah-announced-the-date-of-inauguration-of-ayodhya-ram-mandir/): అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2024 ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామని అమిత్ షా ప్రకటించారు. అంటే ఇంకా 365 రోజుల్లో శ్రీరాముడు దర్శనం మనకి కలుగుతుందన్న మాట. ఎన్నికలు జరిగే నేపథ్యంలో సభలో అమిత్ షా ప్రసంగించారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ వారు అడ్డుకుంటున్నారు. ఈ రామ మందిర నిర్మాణానికి ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయని , కానీ సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆలయ నిర్మాణాన్నీ ప్రారంభించారని ఆయన తెలిపారు .
- [లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా](https://teluguwonders.com/%e0%b0%b2%e0%b1%88%e0%b0%ab%e0%b1%8d-%e0%b0%87%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa/): బీమా రంగంలో తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్న సంస్థ ఏదంటే ముందు మనకి గుర్తొచ్చేది..లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC). ఈ సంస్థ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ కూడా. అలాగే గ్రామాల్లో కూడా ఉంది . గ్రామానికొకరు చొప్పున ఎల్ఐసీ ఏజెంట్లు కూడా ఉంటారు. మన దేశంలో మొత్తం 13 లక్షలకు పైగా ఎల్ఐసీ ఏజెంట్లు ఉన్నారట.
- [karthika Deepam : మోనిత కంట పడిన సౌర్య, కంగారులో ఇంద్రుడు](https://teluguwonders.com/karthika-deepam-indra-in-a-kangaroo-sourya-who-fell-in-love-with-monita/): Karthika Deepam : ఇంద్రుడు, చంద్రమ్మ, సౌర్య ముగ్గురు కలిసి రోడ్డు పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్తారు. ‘అమ్మా సౌర్యమ్మా ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది తింటావా?’ అని అడుగుతాడు. తింటాను ..తీసుకురా అని ఇంద్రుడుకు చెబుతుంది. దాంతో ఐస్ క్రీమ్ తీసుకొచ్చి సౌర్య కు తెచ్చి ఇస్తాడు. అది తింటూ ఉంటుంది సౌర్య. అయితే చంద్రమ్మ.. ‘గండా నాకు చాలా భయంగా ఉంది.. మన జ్వాలమ్మని ఎవరైనా చూస్తారేమోనని.. మన పని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి తొందరగా వెళ్లిపోదాం అని అంటుంది..అప్పుడు ఇంద్రుడు మనకి రావాల్సిన డబ్బులు వసూళ్లు చేసుకుని అలాగే వెళ్లిపోదాం’ అంటాడు ..ఐనా ‘ఒక్క గంటలో ఏం కాదులే చంద్రమ్మ.. నువ్వు అంత కంగారు పడకని ’ అంటాడు ఇంద్రుడు. ఇంతలో సౌందర్య, మోనితల కారు అటుగానే వస్తుంది.
- [ Super Star Krishna : క్షణ క్షణానికి విషమంగా కృష్ణ ఆరోగ్యం !](https://teluguwonders.com/super-star-krishna-krishnas-health-is-getting-worse-by-the-moment/): Super Star Krishna : సూపర్ కృష్ణ ఆరోగ్యంపై తాజాగా మరోక హెల్త్ బులిటెన్ వైద్యులు విడుదల చేశారు . ఆయన పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ హాస్పిటల్ ఆయన్ని జాయిన్ చేసి ఎనిమిది మంది డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్స్ వెల్లడించారు. ఆయనకు గుండె పోటు కూడా వచ్చిందని తెలిపారు. 24 గంటలు గడిస్టే ఏమి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు.
- [Gold Rate : నేటి పసిడి ధరలు నవంబర్ 14](https://teluguwonders.com/gold-rate-todays-gold-rates-are-november-14/): Gold Rate : నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్, విజయవాడ ఈ విధంగా ఉన్నాయి. హైద్రాబాద్లో నేటి పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 48,260 24 క్యారెట్ల పసిడి ధర రూ 52,640 హైద్రాబాద్లో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 67,700 నేటి పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 48,260 అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 52,640 విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 67,700 గా ఉంది.
- [" కాంతార " సినిమా గురించి తెలియని విషయాలు ఇవే !!](https://teluguwonders.com/kathara-unknown-stry/): కాంతార సినిమా గురించి మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి.ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అందుకుంది. 16 కోట్లతో తీసిన ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా కర్ణాటక వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో భూత కోల సంప్రదాయం ప్రత్యేకంగా నిలిచింది. శివ చనిపోతాడన్న సమయంలో గులిగ రాయిని గుద్దుకున్నప్పుడు గులిక రాయి మేల్కొనిఆ గ్రామ ప్రజలకు హానీ చేసిన వారందరనిచంపేస్తాడు. సినిమాలో శివ కనిపించకుండా పోతాడు. ఎందుకంటే శివ దైవ కులానికి సంభందించిన బిడ్డ కాబట్టి. తన పని తాను చేసుకొని అక్కడ నుంచి మాయమవుతాడు.
- [Tollywood : ఈ నెల 20వ తేదీన హీరో నాగ శౌర్య పెళ్లి](https://teluguwonders.com/tollywood-hero-naga-shauryas-wedding-on-20th-of-this-month/): Tollywood : నాగ శౌర్య పెళ్లి చేసుకుంటున్నారని ఓ వార్తా సోషల్ మీడియాలో తెగ హల్చల్చేస్తుంది. ఇక పెళ్లి కుమార్తె విషయానికి వస్తే..ఈమె పుట్టిన ఊరు బెంగుళూరు అని, అనూష ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేట్ అని, ఈమె ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నారని ఇలా రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రంగంలోని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లలో ఆమె కూడా ఒకరట. నాగశౌర్య-అనూష పెళ్లివేడుక 20వ తేదీన బెంగళూరులో ఘనంగా జరుగనుందని తెలిసిన సమాచారం. ఈ నెల 20వ తేదీన ఉదయం 11:25 గంటలకు ముహూర్తం. ఈ మేరకు పెళ్లి ఆహ్వాన పత్రిక కూడా బయటికి లీక్ ఐనట్టు తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీన మెహందీ వేడుకతో పెళ్లి హడావుడి మొదలవుతుందన్నా మాట .
- [Gold Rate : నేటి బంగారం ధరలు 10 నవంబర్](https://teluguwonders.com/gold-rate-todays-gold-prices-on-10-november/): Gold Rate : నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్, విజయవాడ ఈ విధంగా ఉన్నాయి. హైద్రాబాద్లో నేటి పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,360. 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,670 . హైద్రాబాద్లో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 67,000 నేటి పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 47,360. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 51,670 . విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 61,400 గా ఉంది.
- [Samantha : మొదటి సారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిన సమంత](https://teluguwonders.com/samantha-samantha-who-gave-clarity-about-her-health-for-the-first-time/): Samantha : సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్యం గురించి అభిమానులతో పంచుకున్న సమంత.. ఆ తరవాత మళ్లీ ఈ విషయంపై మాట్లాడలేదు.ఐతే, ఇప్పుడు మొదటి సారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చిన సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఈ సినిమాలో సమంత సరోగసీ మదర్గా నటించారు. థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ యాక్షన్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ సినిమాకు సమంత నే తెలుగు, తమిళంలో డబ్బింగ్ చెప్పుకున్నారు. యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన జీవితం చాలా ఎమోషనల్ అయింది. ‘‘జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయని నా సోషల్ మీడియా పోస్టులో నేను పోస్ట్ చేస్తూ చెప్పాను. ఇంకొక్క అడుగు ముందుకు వేయలేనేమో నాకు అనిపించింది. కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే ...
- [Nokia Phone : Nokia G60 5G స్పెసిఫికేషన్లు](https://teluguwonders.com/nokia-phone-nokia-g60-5g-specifications/): Nokia Phone : Nokia G60 5G స్పెసిఫికేషన్లు 6.58 ఇంచుల గల ఫుల్ HD+ DISPLAY నోకియా G60 5G మన ముందుకు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ display , 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ ఫోను కలిగి ఉంటుంది. Display గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్పై ఈ మొబైల్ ఫోన్ RUN అవుతుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తోంది. 3 OS అప్గ్రేడ్స్ను ఈ ఫోన్ అందుకుంటుందని Nokia సంస్థ వారు పేర్కొన్నారు. నోకియా G60 5G స్మార్ట్ ఫోన్ ధర ఐతే ఇండియాలో ఐతే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999 నుంచి రూ.22,999 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
- [HanuMan : ఈ నెల 15 న ‘హనుమాన్’ టీజర్](https://teluguwonders.com/hanuman/): HanuMan : మొదటి సినిమా ‘ఆ’తోనే క్రియేటివ్ డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ పేరు తెచ్చుకున్నారు. ఆ తరవాత యాంగ్రీమ్యాన్ రాజశేఖర్తో ‘కల్కి’ సినిమా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. 2021 లో యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ‘జాంబీ రెడ్డి’ సినిమా చేశారు. తెలుగులో తొలి జాంబీ జోనర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకొని సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తరవాత తేజతో ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నట్టు ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రేక్షకులకు చెబుతూ టైటిల్ను రివీల్ చేస్తూ ప్రశాంత్ వర్మ విడుదల చేసిన వీడియో అటు సినీ ప్రేక్షకులను, ఇటు నెటిజన్స్ ను అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘బాహుబలి’ రేంజ్లో ఈ సినిమా ఉంటుదంటూ అంతా ప్రశంసించారు. ఐతే ఆ అంచనాలను మరింత రెట్టింపు చేయడానికి ఇప్పుడు ‘హనుమాన్’ టీజర్...
- [వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ...క్యాన్సర్ కి మందు కనుగొన్న శాస్త్రవేత్తలు.!](https://teluguwonders.com/medicine-for-cancer/): వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ…క్యాన్సర్ కి మందు కనుగొన్న శాస్త్రవేత్తలు.! కేన్సర్ బాధితులకు గుడ్న్యూస్. ప్రాణాంతక వ్యాధిని అంతం చేసే మందు ఇక వచ్చేసినట్టే. అమెరికన్ పరిశోధకులు కనుగొన్న ఈ మందు క్లినికల్ ట్రయల్స్లో అద్భుత ఫలితాల్ని చూపిస్తోంది. కేన్సర్ వ్యాధి ప్రాణాంతకమైంది. ఒకసారి వచ్చిందంటే చాలు ఇక మరణమే శరణ్యం. సరైన కాలంలో, సరైన చికిత్స ద్వారా ఆయుష్షు పెంచవచ్చేమో గానీ..పూర్తిగా నయం చేయడం ఇప్పటి వరకూ లేనేలేదు. అందుకే పగవాడికి కూడా రాకూడదంటారు. ఇప్పుడు కేన్సర్ బాధితులకు అమెరికా శాస్త్రవేత్తలు గుడ్న్యూస్ విన్పిస్తున్నారు. అత్యంత ప్రమాదకరంగా మారిన కేన్సర్పై తాజాగా ఓ ఔషధం కనుగొన్నారు. డొస్టార్లిమాబ్ పేరున్న ఈ ఔషధం కేన్సర్పై అద్భుతంగా పనిచేస్తున్నట్టు పరిశోదనల్లో తేలింది. కేన్సర్ బాధితులతో పాటు వైద్యరంగంలోనే ఈ మందు ఇప్పుడు కొత్త ఆశలు రేపుతోంది. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 18 మంది రోగులపై 6 నెలలపాటు ఈ ఔషధాన్ని ఇచ్చి చూశారు....
- [*ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?](https://teluguwonders.com/email-invention/): 📱👩🏻💻 *ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?*🤔 👉 ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్ను కనుగొన్నాడు. ఈ-మెయిల్ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు. శివ అయ్యదురై 1978లో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేశాడు. దానిని ఈ-మెయిల్ అని పిలుస్తారు. ✴️💠 ఈ-మెయిల్ టు బాక్స్, ఇన్బాక్స్, ఫోల్డర్లు, మెమోలు వంటి ఈ ప్రోగ్రామ్లు శివ అయ్యదురై ఈ మెయిల్లో కనిపించే ప్రధాన లక్షణాలు, ఇప్పటికీ అవి ఉన్నాయి. శివ అయ్యదురైని ఈమెయిల్ కనుగొన్న వ్యక్తిగా అమెరికా ప్రభుత్వం ఆగష్టు 30, 1982 అధికారికంగా గుర్తించింది. ఈ-మెయిల్...
- [మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం *శ్రీశ్రీ](https://teluguwonders.com/sri-sri/): *మానసిక దృఢత్వంతోనే ఆరోగ్యం* *శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఉద్బోధ* బెంగళూరు: ప్రతి ఒక్కరికీ మానసిక దృఢత్వం అవసరమని బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఉద్బోధించారు. సోమవారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఒక సందేశమిచ్చారు. ‘కొవిడ్ మహమ్మారితో పలువురు తమ ఆప్తులు, బంధుమిత్రులను కోల్పోయి ఇళ్లలో 4 గోడల మధ్య బందీలుగా మారిపోయారు. ఆందోళన, బాధ, ఆవేదన కలిసి ఉన్న ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మనం మానసికంగా దృఢంగా ఉండాలి. వాస్తవానికి మనందరిలోనూ ఆ బలం మొదటి నుంచీ ఉన్నప్పటికీ, దానిని ఇప్పటి వరకూ గుర్తించేందుకు సరైన సమయం దొరకలేదు. ఈ మహమ్మారి మనకు ఆ అవకాశాన్ని కల్పించింది. చాలా రోజుల నుంచి సమయం లేక వాయిదా వేస్తూ వస్తున్న పనులు చేసేందుకు, మన గురించి మనం తెలుసుకునేందుకు సమయం లభించింది. మనలోని ధైర్యాన్ని, వీరత్వాన్ని వెలికి తీసేందుకు, అందరితో కలసికట్టుగా...
- [కొవిన్ వైపు విదేశాల చూపు](https://teluguwonders.com/co-win/): *కొవిన్ వైపు విదేశాల చూపు* *వ్యాక్సినేషన్ జోరందుకుంటే పోర్టల్ ప్రయోజనాలు మరింత స్పష్టం* *‘ఈటీవీ భారత్’తో కొవిన్ ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ* దిల్లీ: భారత్లో టీకా పంపిణీ ప్రక్రియకు ‘కొవిన్’ సాంకేతిక వెన్నెముకగా నిలుస్తోందని ఆ పోర్టల్ ఛైర్మన్ రామ్ సేవక్ శర్మ అన్నారు. అద్భుత పనితీరును కనబరుస్తున్న ఇలాంటి పోర్టల్ను తమ దగ్గర కూడా ఏర్పాటుచేయాలని పలు దేశాలు కోరుతున్నట్లు చెప్పారు. దేశంలో డిమాండుకు సరిపడా డోసులు అందుబాటులోకి వచ్చాక.. కొవిన్ ప్రయోజనాలు మరింత స్పష్టంగా అందరికీ తెలిసొస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇతర టీకాల పంపిణీలోనూ ఈ పోర్టల్ను ఉపయోగించే యోచన ఉందని తెలిపారు. తాజాగా ‘ఈటీవీ భారత్’తో ముఖాముఖిలో ఈ మేరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంటర్వ్యూ విశేషాలివీ.. *కొవిడ్పై భారత్ చేస్తున్న పోరాటానికి అండగా నిలవడంలో కొవిన్ ఎంతవరకు విజయవంతమవుతోంది?* భారత్లో నిర్వహిస్తున్నది.. ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్లలో ఒకటి. దానికి సాంకేతిక వెన్నెముకగా...
- [న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో](https://teluguwonders.com/aptd/): Judges: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జడ్జిల గురించి సామాజిక మాధ్యమాల్లో కడప జిల్లా వాసి లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి పలు కామెంట్లు చేశాడు. అయితే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి ఈ అంశంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డిని గుంటూరు సివిల్ కోర్టులో హాజరు పరిచారు ఏపీ పోలీసులు. దీంతో న్యాయమూర్తి సదరు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధించడంతో అతడ్ని జిల్లా జైలుకు తరలించారు.
- [Palleturi katha](https://teluguwonders.com/palleturi-katha/): పల్లెటూరి కథ పల్లెటూరిలో సంప్రదాయాలు అన్ని పాటిస్తూ ఉంటారు. పూజలు కూడా బాగా చేస్తారు. జనాభా తక్కువ ఉంటారు అనే కానీ !!! ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. వాళ్ళకి తెలిసిందల్లా ఒక్కటే ముందు కష్ట పడదాము. ఆ తరువాత మన కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తారు. పల్లెటూరిలో జనాభా లేకపోయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టణం వాళ్ళు పల్లెటూరికి వస్తే అంత తేలికగా పల్లెటూరిని వదిలి వెళ్ళరు. పట్టణం వాళ్ళు సెలవుల సమయంలో పల్లెటూరికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళరు. అంతలా ఆకట్టుకుంటాయి . పల్లెటూరికి అందం పొలాలు, రైతులు. ఇంకా చెరువులు ,చిన్న కాలువలు కూడా ఉంటాయి. పల్లెటూరిలో రైతులు చాలా కష్ట పడుతుంటారు. పిల్లలు ఆడుకోవడానికి ఖాళీ ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి. చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ళ వరకు సరదాగా ఉంటారు . పల్లెటూరిలో...
- [Hard Work](https://teluguwonders.com/hard-work/): కష్టం కష్టం అనే పదం ప్రతి యొక్క మనిషి దగ్గర తిరుగుతూనే ఉంటుంది .ఎందుకంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి ఎదో ఒక పని చేస్తూనే ఉంటారు. పని చేయకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా చెప్పాలంటే రైతులు . రైతులు చాలా కష్ట పడుతుంటారు . వాళ్ళు చేసినంత పని ఎవరు చేయలేరు. ఇరవై నాలుగు గంటలు పని చేయమన్నా అలుపు లేకుండా, విసుగు పడకుండా పని చేస్తూనే ఉంటారు. పల్లెటూరి వాళ్ళు పని చేసుకుంటూ కష్ట పడుతుంటారు. పట్టణం లో ఉన్న వాళ్ళు ఆఫీస్ లో పని చేస్తూ కష్ట పడుతుంటారు. ఏ పని చేయలేని వాళ్ళు కూడా వ్యవసాయం నేర్చుకొని చేసే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వ్యవసాయం అనేది కష్టానికి సంభందించిన విషయం. అనుకున్నంత తేలిక పని ఐతే కాదు వ్యవసాయం. రాసె కలానికి మాత్రమే తెలుసు తాను మాత్రమే రాయగలను అని, పూసే పువ్వుకి...
- [WhatsApp: గూగుల్పే మాదిరిగా...వాట్సాప్లో రూ. 255 వరకు క్యాష్బ్యాక్..](https://teluguwonders.com/whatsapp-cashback/): WhatsApp: గూగుల్పే మాదిరిగా…వాట్సాప్లో రూ. 255 వరకు క్యాష్బ్యాక్..!📱 👉 Whatsapp Offers 255 Rupees Cashback: ప్రముఖ సోషల్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూపీఐ లావాదేవీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్లో వాట్సాప్ పేమెంట్స్ను కొంత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా వాట్సాప్ పేమెంట్స్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండనుంది. గూగుల్పే (తేజ్) తరహాలో క్యాష్బ్యాక్ ఆఫర్లను వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ పేమెంట్స్కు యూజర్ల బేస్ పెంచుకునే క్రమంలో వాట్సాప్ ఈ ఐడియాతో ముందుకువచ్చినట్లు తెలుస్తోంది. 📌 రూ. 255 వరకు కచ్చితమైన క్యాష్బ్యాక్..! ⚧🈚 వాట్సాప్ పేమెంట్స్ వాడుతున్న యూజర్లు వారి స్నేహితుడికి లేదా ఇతరులకు రూ. 1 చెల్లిస్తే రూ. 51 రూపాయలను క్యాష్బ్యాక్ను వాట్సాప్ అందిస్తోంది. కాగా ఈ ఆఫర్ మొదటి ఐదు లావాదేవీలకు మాత్రమే చెల్లుబాటు కానుంది. ప్రతి ఐదు లావాదేవీలకు యూజర్లుకు కచ్చితమైన రూ. 51 క్యాష్బ్యాక్ వస్తోంది....
- ['వరుడు కావలెను' ప్రమోషన్స్ వేరే లెవల్..!](https://teluguwonders.com/varudu-kavalenu-promotion/): హైదరాబాద్: నగరంలో జరిగిన పలు పెళ్లి వేడుకల్లో నటుడు నాగశౌర్య, నటి రీతూవర్మ కలిసి సందడి చేశారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి.. తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటించిన యూత్ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌభాగ్య దర్శకత్వం వహించిన ఈ ఫీల్గుడ్ చిత్రం అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ వెరైటీ ప్రమోషన్స్కు తెరతీసింది. ఇప్పటికే ‘వరుడు కావలెను సంగీత్ సెలబ్రేషన్స్’తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ బృందం ఇప్పుడు మరోసారి కొత్త ఆలోచనతో ప్రమోషన్స్లో దూసుకెళ్తోంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నగరంలో జరిగిన కొన్ని పెళ్లి వేడుకలకు నాగశౌర్య, రీతూవర్మ ఆకస్మికంగా హాజరై, వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరుకున్నారు. నటీనటుల సడెన్ ఎంట్రీతో పెళ్లివాళ్లందరూ ఒకింత సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ...
- [Computer Maintance](https://teluguwonders.com/computer-maintance/): కంప్యూటర్లను సరైన స్థితిలో ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత రిఫరీ ఆధారంగా కంప్యూటర్లను ఉపయోగించడం వలన కంప్యూటర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక్కడ చేయవలసినవి మరియు చేయకూడనివి వివరంగా ఉన్నాయి. వాటిని చదవండి మరియు మీరు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు మీ కంప్యూటర్ను ఉపయోగించవచ్చు. చేయవలసిన పనులు కంప్యూటర్ను చల్లని ప్రదేశంలో, పొడి వాతావరణంలో తేమ లేకుండా మరియు దుమ్ము లేకుండా ఉంచండి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసే ముందు, సిస్టమ్ యూనిట్, మానిటర్ మరియు ప్రింటర్ స్విచ్లు ఆఫ్ అయ్యాయని నిర్ధారించుకోండి. కంప్యూటర్ చుట్టూ, టాప్ శుభ్రంగా ఉంచిన తర్వాత పని ప్రారంభించండి. కంప్యూటర్తో పనిచేసిన తర్వాత దుమ్మును నిరోధించడానికి సిస్టమ్ని కవర్ చేయడం కూడా ప్రారంభించండి. సిస్టమ్కు, గోడల మధ్య కొంత దూరం ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కంప్యూటర్ చుట్టూ కొంత గాలి ఉండేలా చూసుకోవడం ముఖ్యం. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు...
- [Samskaram](https://teluguwonders.com/samskaram/): • నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం. • ఉపకారానికి ప్రత్యుపకారం సంస్కారం. • పెద్దలని గౌరవించడం సంస్కారం. • ఒక మనిషి వ్యక్తిత్వం సంస్కారం. • పెద్దలని గౌరవించడం సంస్కారం. • ఒక మనిషి నడవడిక సంస్కారం. • మధురముగా మాట్లాడడం సంస్కారం. • విచక్షణతో ఆలోచించడం సంస్కారం. • ధర్మ, అధర్మాలు తెలిసి నడుచుకోవడం సంస్కారం. • పక్కన వాళ్ల గురించి చెడుగా మాట్లాడకుండా, నిందించకుండా…. మౌనంగా ఉండటం సంస్కారం. • ప్రతిచిన్న విషయానికి విసిగిపోకుండా .. ఓపికతో సహనంతో ఎదుటి వ్యక్తికి సమాధానం ఇవ్వడం సంస్కారం. • ఒకరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం సంస్కారం. • ఒకరికి సహాయము అవసరమైనపుడు సహాయపడటం సంస్కారం. • పెద్దలని కాకుండా .. చిన్న పిల్లల భావాలని అర్ధం చేసుకుని… మంచి, చెడు అర్థమయ్యేలా చేసి .. పిల్లల భావాల్ని గౌరవించడం సంస్కారం. • సంస్కారం లేని….. చదువు , తెలివితేటలు ఎన్ని ఉన్నా...
- [Society](https://teluguwonders.com/society/): నేటి సమాజం సమాజం అనగానే ముందు మూడు విషయాలు గుర్తుకువస్తాయి. అవి మంచి, చెడు, పరువు. ఈ మూడు విషయాలు మీద తిరుగుతూ ఉంటుంది. మంచి చేసినా, చెడు చేసినా సమాజం తీరు మాత్రము మారదు. ఎందుకంటే మంచి చేసినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా తక్కువుగా ఉంటారు. అదే చెడు చేసినప్పుడు చిన్న ,పెద్ద అని తేడా లేకుండా బయటికి వచ్చి మరి నువ్వు చేసింది తప్పు అని చెప్తారు. ఇంకా దిగజారే పనులు చేసినప్పుడు సమాజంలో నీ పరువు పోతుంది అని చెప్తారు. సమాజానికి ఎప్పుడు మంచిగా కనపడకూడదు. మంచిగా కనిపించిన మనకి కనిపించకుండానే మంట పెడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మంచి చేస్తే చిన్న ఐనా, పెద్ద వాళ్ళు ఐనా ముందు అభినందించండి. చెడు చేస్తే వెళ్ళి చెవిలో చెప్పండి తప్పు లేదు. అంతే కాని నలుగురిలో ఒకరిని పెట్టి దోషిగా చూస్తే అది చాలా తప్పు...
- [Success](https://teluguwonders.com/success/): విజయం ” విజయం ” అనే పదం మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఎందుకంటే విజయం సాధించిన వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది.విజయం సాదించకపోతే బాధను మిగులుస్తుంది.దీని వల్ల మనిషి మరింత కృంగి పోతాడు.మొదలు పెట్టిన ప్రతి ఒక్క పనిలో అందరూ విజయం సాధించలేరు.కొంతమంది మాత్రమే విజయాన్ని సాధించగలరు.ఏ పని చేయాలన్నా చాలా మంది భయపడుతుంటారు.అలాంటి వాళ్ళు ఏది కూడా చేయలేరు.అలాంటి వాళ్ళని ” భయం ” ముందుకు వెళ్ళనివ్వదు.భయాన్ని పోగొట్టుకోవాలంటే మన దగ్గర ఒక్కటే మార్గం ఉంది. ధైర్యంతో సాహసం చేయండి !! మీ భయాన్ని తరిమి కొట్టండి.మీరు అలా చేసిన తరువాత మిమ్మల్ని చూసి ఆ భయమే పారిపోతుంది. ఇతరులకు గౌరవం ఇవ్వు.ఎప్పుడు ?వాళ్లు కూడా నీకు గౌరవం ఇచ్చినప్పుడు.నిన్ను నువ్వు ఎక్కడ తగ్గించుకోకు ఒక్కసారి తగ్గించుకోవడం మొదలు పెడితే జీవితాంతం తగ్గుతూనే ఉండాలి !! పైన చెప్పిన విధంగా చేస్తే పొగరు అని అనుకుంటారు. కానీ విజయం సాధించాలంటే...
- [Job news | 7800 క్లర్క్ పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్](https://teluguwonders.com/ibps-jobs/): *Job news | 7800 క్లర్క్ పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్.. దరఖాస్తులు ప్రారంభం* ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సొనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7800 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ▪️ *మొత్తం పోస్టులు:* 7800 ▪️ *అర్హతలు:* డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. ▪️ *ఎంపిక ప్రక్రియ:* రాతపరీక్ష ▪️ *దరఖాస్తు విధానం:* ఆన్లైన్లో ▪️ *అప్లికేషన్ ఫీజు:* రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్మెన్కు రూ. 175. ▪️ *దరఖాస్తులు ప్రారంభం:* అక్టోబర్ 7 ▪️ *దరఖాస్తులకు...
- [భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం](https://teluguwonders.com/digital-money-cripto-currency/): 🌐😎 *భారత్ ముందు చిన్నబోయిన అగ్రరాజ్యం..! ఇండియన్స్తో మామూలుగా ఉండదు.. !*🤩 📍 *ప్రపంచంలో భారత్ నంబర్…1* 👉 ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 📌 *భారతే నెంబర్ వన్….!* 🉑♻️ క్రిప్టోకరెన్సీను అనుమతించాలా..! వద్దా..! అనే విషయంపై భారత ప్రభుత్వం సందిగ్ధంలో ఉండగా.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో భారత్ నెంబర్ వన్గా నిలిచినట్లు ప్రముఖ బ్రోకింగ్ అండ్ ట్రేడింగ్ ఫ్లాట్ఫాం బ్రోకర్ చూసర్ వెల్లడించింది. భారత్లో సుమారు 10.07 కోట్ల మంది క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు బ్రోకర్ చూసర్ పేర్కొంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుంటారనే పేరున్న అమెరికాలో కేవలం 2.74 కోట్ల మందే క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ దేశం రెండో స్థానానికే...
- [Don't Feel To Say Sorry](https://teluguwonders.com/dont-feel-to-say-sorry/): Don’t Feel To Say Sorry తప్పు చేసినప్పుడు క్షమించమని అడగటంలో తప్పే లేదు . మీరు తప్పు చేసారని తెలిసిన తరువాత కూడా ఆ తప్పును ఒప్పుకోవడానికి ధైర్యం ఎందుకు సరిపోవడం లేదు . కొన్ని బంధాలు తప్పు అనే పదం దగ్గరే ఆగిపోతాయి . ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంటుంది . తప్పును ఒప్పుకుని క్షమించమని అడగండి . మీ తప్పును క్షమించలేదంటే అక్కడ మీ బంధం అవసరం లేదని అర్థం . చేసిన తప్పును ఒప్పుకునే ధైర్యం ఉంటేనే తప్పు చేయండి . చేసిన తప్పును ఒప్పుకుని , మీ దగ్గరికి వచ్చి క్షమించమని అడిగే వాళ్ళని ఎప్పటికి వదులుకోకండి . ఎందుకంటే వాళ్ళు , వాళ్ళ కంటే మీ బంధానికే ఎక్కువ విలువ ఇస్తున్నారని తెలుసుకోండి . కొన్ని బంధాలు అసలు అర్థంకావు . ముందు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అర్థం...
- [Solar Storm: ముంచుకొస్తున్న సౌర తుఫాన్..! అదే జరిగితే అంధకారమే](https://teluguwonders.com/solar-storm/): Solar Storm
- [జీవితం చెప్పిన పాఠాలు](https://teluguwonders.com/%e0%b0%9c%e0%b1%80%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%82-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%be%e0%b0%a0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81/): జీవితం చెప్పిన పాఠాలు !! జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనకి ఊహించని విధంగా సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో మనతో ఎవరు ఉండరు . ఉంటానన్న వాళ్ళు అసలు ఉండరు . మనతో మనం మాత్రమే ఉంటాము . సమస్యలు వచ్చినంత మాత్రాన భయపడాలిసిన అవసరం లేదు . ఎన్ని సమస్యలు వస్తాయో రానివ్వండి ?? సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కూడా ఉంటుంది. చాలా మంది జీవితంలో ఓడిపోయారని బాధ పడుతుంటారు. నిజానికి వాళ్ళు జీవితంలో ఓడిపోలేదు. సమాజంలో ఎవరిని మోసం చేయలేక ఓడిపోయారు . ఇప్పుడున్న సమాజంలో మీతో మీరే పోరాడాలి . గెలిస్తే మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఓడితే మళ్ళీ ప్రయత్నించండి .కొన్నిసార్లు మనము అనుకునేది జరగకపోవచ్చు. అలా అని బాధ పడినా…ఏమి ఉపయోగం ఉండదు. కాలంతో నడుచుకుంటూ వెళ్లిపోవాలిసిందే. ఏదయినా కష్టంగా ఉంది అనుకుంటే , తేలికగా...
- [ఈసారి మా అధ్యక్ష పీఠం ప్రకాశ్ రాజ్](https://teluguwonders.com/prakash-raj-won-maa-president/): ఈసారి మా అధ్యక్ష పీఠం కోసం నటుడు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయగా, వీరి మధ్య పోటీ కూడా చివరి వరకు రసవత్తరంగా సాగింది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఈ ఎన్నికలు చూసిన వారు ఎవరైనా ఇవి మా ఎన్నికల సాధారణ ఎన్నికలా? అనేలా పరిస్థితులను క్రియేట్ చేశారు. లోకల్ నాన్ లోకల్ నినాదంతో ఓ వైపు హీట్ పుట్టించగా.. మరోవైపు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్ మా ఎన్నికలు జరుగుతున్న తీరును ఎండగట్టారు. గతంలో ఎన్నడూ మా ఎన్నికలు ఇలా జరగలేదని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, చాలా మంది సినీ ప్రముఖులు మా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు మాత్రం ఓటు వేసేందుకు నిరాసక్తి కనబరిచారు. వారిలో వెంకటేశ్, రానా, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రవితేజ,...
- [Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్](https://teluguwonders.com/nobel-peace-prize/): *Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్* *మరియా, దిమిత్రిలకు పురస్కారం* *వేధింపులకు వెరవక అక్రమాలను వెలుగులోకి తెచ్చారంటూ ఎంపిక కమిటీ కితాబు * ఓస్లో: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్లు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్ స్వాతంత్య్రం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ కొనియాడింది. ప్రజాస్వామ్యం, పాత్రికేయ స్వేచ్ఛకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో భావ వ్యక్తీకరణ హక్కు కోసం ధైర్యంగా నిలబడ్డ విలేకరులకు వీరు ప్రతినిధులని పేర్కొంది. శాంతిని పెంపొందించడానికి ఈ స్వేచ్ఛ చాలా ముఖ్యమని తెలిపింది. మరియాది ఫిలిప్పీన్స్ కాగా దిమిత్రి స్వస్థలం రష్యా. ఈ పాత్రికేయుల నోరు నొక్కేయడానికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిలిప్పీన్స్వాసి ఒకరు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక కావడం...
- [లియో… ద రోబో డ్రోన్](https://teluguwonders.com/new-robot/): 😎👨💻 *లియో… ద రోబో డ్రోన్* 🤩 👉 ఎగిరే డ్రోన్స్ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్ వచ్చేసింది. సెంటర్ ఫర్ అటానమస్సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (కాస్ట్) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్ పేరు లియోనార్డో… (లెగ్స్ ఆన్బోర్డ్ డ్రోన్). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్ తాడుపై నడవడమే కాదు… స్కేటింగ్ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది. ✳️☣️ రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్ మూవ్మెంట్ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్ ఆపరేటింగ్ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల...
- [Photo from Balaji Bonam](https://teluguwonders.com/photo-from-balaji-bonam/): 😎👨💻 *లియో… ద రోబో డ్రోన్*🤩 👉 ఎగిరే డ్రోన్స్ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్ వచ్చేసింది. సెంటర్ ఫర్ అటానమస్సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (కాస్ట్) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్ పేరు లియోనార్డో… (లెగ్స్ ఆన్బోర్డ్ డ్రోన్). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్ తాడుపై నడవడమే కాదు… స్కేటింగ్ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది. ✳️☣️ రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్ మూవ్మెంట్ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్ ఆపరేటింగ్ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద...
- [వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి](https://teluguwonders.com/mohan-garu-no-more/): తూర్పుగోదావరిపి.గన్నవరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి.. గత కొన్ని రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి.. అయినవిల్లి మం. వీరవల్లిపాలెంకు చెందిన మోహన్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు.. మొన్న మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన సిఎం జగన్.. మోహన్ మృతిపై త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. నా విజయానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మోహన్.. వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన మోహన్.. మోహన్ మృతి పార్టీకి తీరని లోటు.. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు..
- [Kinetic Luna: మార్కెట్లలోకి సరికొత్తగా కైనెటిక్ లూనా](https://teluguwonders.com/kinetic-luna/): 📱👩🏻💻 *Kinetic Luna: మార్కెట్లలోకి సరికొత్తగా కైనెటిక్ లూనా..!* 🔏 👉 కైనెటిక్ లూనా బైక్ గురించి తెలియని వారు ఎవరు ఉండరనుకుంటా..! 1972 సంవత్సరంలో భారత వాహన రంగంలోకి అడుగుపెట్టి సంచలనాన్ని సృష్టించింది. ఈ బైక్ను కైనెటిక్ ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. 50 సీసీ ఇంజన్తో 30 సంవత్సరాలపాటు కైనెటిక్ లూనా భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించింది. కొన్ని రోజుల తరువాత మార్కెట్లలోకి కొత్త బైక్ల రాకతో కైనెటిక్ లూనా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో 2000 సంవత్సరంలో కైనెటిక్ లూనా బైక్ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. ☣️🌀 కైనెటిక్ మోటర్ సైకిల్స్ లిమిటిడ్ తన కంపెనీ షేర్లను పూర్తిగా అమ్మివేసింది. గత నెలలో కైనెటిక్ లూనా తిరిగి భారత మార్కెట్లలోకి వస్తోందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా కైనెటిక్ లూనా సరికొత్తగా ఎలక్ట్రిక్ బైక్ రూపంలో భారత ఆటోమొబైల్ రంగంలో తిరిగి కమ్బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కైనెటిక్ లూనా...
- [ఈ సెప్టెంబర్ నుంచి 75 మైక్రాన్ల కంటే
తక్కువ మందమున్న వాటిపై నిషేధం](https://teluguwonders.com/ban-on-single-use-plastic/): వచ్చే ఏడాది జూలై నుంచి అమల్లోకి కేంద్ర పర్యావరణ శాఖ గెజిట్ జారీ నిషేధ జాబితాలో ఇయర్బడ్స్, థర్మాకోల్, క్యాండీ, ఐస్క్రీమ్ స్టిక్స్ ప్లాస్టిక్ కవర్ల వాడకంపైనా ఆంక్షలు ఈ సెప్టెంబర్ నుంచి 75 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న వాటిపై నిషేధం 2022 డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల మందం ఉన్న కవర్లకే అనుమతి ప్రతి నిమిషానికి 10 లక్షల వాటర్ బాటిళ్లు కొంటున్నారు. : ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ( Plastic Ban ) (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగం నిబంధనల్లో కేంద్రప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం దేశంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లపై నిషేధం ఉండగా దానిని 120 మైక్రాన్లకు పెంచింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రపర్యావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు...
- [విద్యాసంస్థలు తెరవొచ్చు!*](https://teluguwonders.com/schools-can-be-open/): *విద్యాసంస్థలు తెరవొచ్చు!* *సూత్రప్రాయంగా వైద్యశాఖ పచ్చజెండా* హైదరాబాద్: గతేడాది మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో రెండు మాసాలు మినహా నిరవధికంగా మూసివేసి ఉన్న విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ ఎక్కువ మంది కనీసం ఒక డోసైనా తీసుకున్నట్టు వివరించింది. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలు, కళాశాలలను నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. ఈ మేరకు విద్యాశాఖకు ఇటీవల సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపినట్లుగా వైద్యవర్గాలు పేర్కొన్నాయి. విద్యాశాఖ లిఖితపూర్వకంగా అభిప్రాయాన్ని కోరకపోవడంతో.. తాము కూడా అడిగిన సందేహాలను మౌఖికంగానే నివృత్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. త్వరలోనే ఈ విషయంపై ఉన్నతస్థాయిలో సమావేశం జరిగే అవకాశాలున్నాయనీ, అందులో విద్యాసంస్థలను ప్రారంభించడంపై మరింత స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారని పేర్కొన్నారు. * రెణ్నెల్లుగా కొవిడ్...
- [అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ ఆతిథ్యం](https://teluguwonders.com/wings-india-2021/): *అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ ఆతిథ్యం* *వచ్చే మార్చి 24 నుంచి 27 వరకు బేగంపేటలో నిర్వహణ* *అంతర్జాతీయ వైమానిక ప్రదర్శనకు హైదరాబాద్ ఆతిథ్యం* హైదరాబాద్: తెలంగాణ మరోసారి అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన (వింగ్స్ ఇండియా 2022)కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే మార్చి 24 నుంచి 27 వరకూ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించనున్నారు. పౌరవిమానయాన శాఖ, జాతీయ విమానాశ్రయాల ప్రాధికార సంస్థ, భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫికీ¨్క) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి కానుంది. ఇందులో 25 విమానాలతో పాటు 20 హెలికాప్టర్లు, కొత్తగా రూపొందించిన డ్రోన్లను ప్రదర్శిస్తారు. 150కి పైగా విమానాలు, హెలికాప్టర్ల తయారీ సంస్థల ఉత్పత్తుల స్టాళ్లు ఉంటాయి. వైమానిక సంస్థల అధిపతులు, ముఖ్యకార్య నిర్వహణ అధికారులు(సీఈవో), సాంకేతిక నిపుణులు, సరఫరాదారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వైమానిక పురోగతి, పరిశ్రమలు, ఎయిర్లైన్స్, వైమానిక సేవలు తదితర అంశాలపై సదస్సులు జరుగుతాయి. పౌరవిమానయాన శాఖ...
- [ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి!](https://teluguwonders.com/covid-3rd-wave/): *ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి!* *అక్టోబరులో తార స్థాయికి చేరొచ్చు* *రెండో విజృంభణ కన్నా తక్కువ తీవ్రతే ఉంటుంది* *ఐఐటీ పరిశోధకుల విశ్లేషణ* దిల్లీ: భారత్లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు. గతంలో రెండో ఉద్ధృతిపైనా వీరు కచ్చితమైన లెక్కలు కట్టడం ఇక్కడ ప్రస్తావనార్హం. విద్యాసాగర్ (హైదరాబాద్ ఐఐటీ), మణింద్ర అగర్వాల్ (కాన్పుర్ ఐఐటీ) నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేశారు. మూడో ఉద్ధృతి తార స్థాయిలో ఉన్నప్పుడు రోజువారీ కరోనా కేసుల సంఖ్య లక్ష లోపు ఉంటుందని చెప్పారు. పరిస్థితులు మరింత దిగజారితే అది 1.5 లక్షలకూ చేరొచ్చన్నారు. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే...
- [వరుసగా రెండు ఒలింపిక్స్లో రెండు పతకాలతో సింధు సంచలనం](https://teluguwonders.com/sindhu/): *అద్వితీయం* *వరుసగా రెండు ఒలింపిక్స్లో రెండు పతకాలతో సింధు సంచలనం* *టోక్యోలో కాంస్యం సాధించిన తెలుగు తేజం* *ఎల్లెడలా ప్రశంసలు* చరిత్ర అంటే చదువుకునేది మాత్రమే కాదు సరికొత్తగా సృష్టించేదని.. తరతరాలుగా చెప్పుకునేలా అది నిలిచిపోవాలని.. ఆమె విజయం చాటింది. కలలు కనడం వరకే సరిపోదు వాటిని అందుకోవాలని.. అందరూ గర్వించే స్థాయికి చేరాలని.. ఆమె ప్రయాణం తెలిపింది. పట్టుదలతో కూడిన ప్రయత్నం.. సంకల్పంతో సాగే అంకితభావం.. అసాధ్యాలను దాటి అందుకున్న అద్భుతం.. ఇలా సింధు జీవితం ఓ స్ఫూర్తి పాఠం. రెండు ఒలింపిక్స్ల్లో పతకాలు గెలిచిన తొలి భారత మహిళగా సింధు నిలిచింది. నిలకడ, అంకితభావం, అద్భుత ప్రదర్శనకు ఆమె కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. భారత్కు ఖ్యాతి తెచ్చిన ఆమెకు హృదయపూర్వక అభినందనలు. _- రాష్ట్రపతి కోవింద్_ పీవీ సింధు అద్భుత ప్రదర్శన మా అందరికీ అమితానందాన్ని కలిగించింది. టోక్యోలో కాంస్యం గెలిచిన ఆమెకు అభినందనలు. ఆమె భారత్కు గర్వకారణం....
- [16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్ను నిషేధించిన భారత్! కారణం ఏంటంటే..?](https://teluguwonders.com/ban-on-pak-youtube-channels/): పహల్గామ్ ఉగ్రదాడి తరువాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటోంది. 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించడం, పాకిస్థానీ పౌరుల కు వీసాలు రద్దు చేయడం వంటి చర్యలతో పాటు, సింధునీటి ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్పై కాల్పులు జరిగాయి. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించి.. మన దేశంపై దాడి చేయించారని ఆరోపిస్తూ.. ఇప్పటికే సింధు జలాల నిలిపివేత, పాక్ పౌరుల వీసాలు రద్దు, భారత్లో ఉన్న పాకిస్థానీ పౌరులను వెనక్కి పంపడం వంటి చర్యలు తీసుకుంది. ఇదే క్రమంలో తాజాగా ఓ 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెల్స్పై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రెచ్చగొట్టే, మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు సోమవారం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్లను నిషేధించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఈ చర్య...
- [Gold Rate Today: అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..](https://teluguwonders.com/gold-rate-today/): అక్షయ తృతీయకు ముందు బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది.. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. లక్షను టచ్ చేసి దాటిపోయిన బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది. నేడు మరింతగా తగ్గి పసిడి ప్రియులకి భారీ ఊరట కలిగించింది. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.. అక్షయ తృతీయకు ముందు బంగారం ధరల్లో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది.. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. లక్షను టచ్ చేసి దాటిపోయిన బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతుంది. నేడు మరింతగా తగ్గి పసిడి ప్రియులకి భారీ ఊరట కలిగించింది. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఆల్టైమ్ హై లక్ష నుంచి నుంచి దాదాపు రూ.3,500 వరకు బంగారం ధర తగ్గింది. తాజాగా.. పది గ్రాముల...
- [ఫొన్ తీసుకున్నారని.. లెక్చరర్ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..](https://teluguwonders.com/student-assaults-lecturer/): ప్రస్తుత కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు చెప్పే లెక్చరర్పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్ ఫోన్ తీసుకుని ఇవ్వలేదన్న కోపంతో ఆ విద్యార్ధిని ఇలా దారుణంగా ప్రవర్తించడం.. సంచలనంగా మారింది. ఒకప్పుడు గురువులు ఈ గల్లీల కన్పిస్తే అవుతలి గల్లీలలోకి వెళ్లి పోతుండేది.. గురువులు కనవడ్తే చాలు ఒల్లు దగ్గర పెట్టుకుని నమస్తే చెప్పేది. గురువు క్లాసు రూములకొస్తే సిట్ డౌన్ అనేదాక కూసోకపోయేది.. వాతలొచ్చేతట్టు కొట్టినా మాట్లకుండ ఉండేది.. ఉపాధ్యాయులు ఏం చెబితే అది చేసేది.. నేర్చుకునేది.. కానీ.. ప్రస్తుత కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు చెప్పే లెక్చరర్పై చెప్పుతో దాడి చేసింది. తన మొబైల్...
- [Team India: ఒక్క సంతకంతో రూ.125 కోట్లు.. ‘దాదాగిరి’తో రూటు మార్చిన టీమిండియా మాజీ కెప్టెన్.](https://teluguwonders.com/team-india-sourav-ganguly/): Sourav Ganguly Rs 125 crore Deal: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాడు. ఈ ఏడాది ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యాడు. 2021 సంవత్సరంలో అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ ఈ పాత్రలో నియమితులయ్యారు. Sourav Ganguly Rs 125 crore Deal: ఇటీవలే ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్గా తిరిగి నియమితులైన సౌరవ్ గంగూలీకి ఇప్పుడు రూ.125 కోట్లు అందనున్నాయి. అతను తన కొత్త ఒప్పందంతో ఈ డబ్బును పొందనున్నాడు. దీంతో ‘దాదాగిరి’ని వదులుకోవలసి వస్తోంది. సౌరవ్ గంగూలీ హోస్ట్ చేసిన బెంగాలీ క్విజ్ షో పేరు ‘దాదాగిరి’. ఓ నివేదిక ప్రకారం, గంగూలీ స్టార్ జల్షాతో రూ.125 కోట్ల ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలుస్తోంది. స్టార్ జల్షాతో 125 కోట్ల ఒప్పందం.. బెంగాలీ టెలివిజన్లో ‘దాదాగిరి’ అనే క్విజ్ షోను నిర్వహించిన తర్వాత, సౌరవ్ గంగూలీ బెంగాల్లోని...
- [భూతల స్వర్గమే పహల్గామ్.. పర్యాటకులను ఆకర్షించే అందం, ఆధ్యాత్మిక ప్రదేశాలు దీని సొంతం..](https://teluguwonders.com/heaven-on-earth-pahalgam/): కాశ్మీర్లోని పహల్గామ్ ఖచ్చితంగా పర్యాటకుల పర్యటన జాబితాలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది. పైన్ అడవులు, రాళ్ల మీదుగా ప్రవహించే స్వచ్ఛమైన నది నీరు, పచ్చని గడ్డి భూములు, చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాలతో ప్రకృతి ప్రేమికుల హృదయాన్ని దోచుకుంటాయి. ఈ రోజు పహల్గామ్ లోని ఆరు అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. భూమిపై స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ చాలా అందంగా ఉంటుంది. హిమాలయ పర్వత సానువుల్లో ఉండే ఈ ప్రాంతం అందం కవులకు సైతం మాటల్లో వర్ణించడం కష్టం అని అంటారు. పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా నిలిచే కొన్ని ఉత్తమ గమ్యస్థానాలున్నాయి. అలాంటి ప్రదేశాలలో పహల్గామ్ ఒకటి. పహల్గామ్ ప్రకృతి అందాలను చూసిన వారికీ ఎవరికైనా అక్కడే స్థిరపడాలని అనిపిస్తుంది. విశాలమైన గడ్డి భూములు, ఎత్తైన శిఖరాలు, స్వచ్చంగా ప్రవహించే నది, పచ్చని లోయలు… ఇక్కడి వీచే గాలి.. ప్రశాంత మైన వాతావరణం ప్రతి...
- [AP SSC 10th Results 2025 Live: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల..](https://teluguwonders.com/ap-ssc-10th-results-2025/): Andhra Pradesh 10th Class Results 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విడుదలైనాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఫలితాలు విడుదల చేశారు.. ప్రభుత్వ బడిలో చదివిన బాలికకు ఏకంగా 600కు 598 మార్కులు పల్నాడు జిల్లాలో ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదువుతున్న పావని చంద్రిక అనే విద్యార్థినికి ఏకంగా 598 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్ధిని ఈ ఘనత సాధించడం విశేషం. పదో తరగతి ఫలితాల్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత శాతం.. గత ఐదేళ్లలో ఇదే టాప్ స్కోర్ గత ఐదేళ్లలో 2022లో అతితక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అత్యధికంగా ఈ ఏడాదే (2025) ఏకంగా 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏప్రిల్ 24 నుంచి రీకౌంటిగ్, రీవెరిఫికేషన్కు ఛాన్స్ రీకౌంటిగ్, రీవెరిఫికేషన్కు ఏప్రిల్ 24...
- [Pahalgam Attack: అప్పటి వరకు శ్రీనర్కు జీరో ఫ్లైట్ కేన్సలేషన్ ఛార్జీలు.. విమానాయన సంస్థల ప్రకటన..](https://teluguwonders.com/pahalgam-attack/): Pahalgam Attack: నిన్న జరిగిన ఉగ్రదాడి భారత్ ఎప్పటికీ మర్చిపోలేనిది. టూరిస్టులపై ఒక్కసారిగా విరుచుటపడడంతో 30 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఎయిర్ లైన్ కంపెనీ ప్రయాణీకులకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. Pahalgam Attack: టాటా గ్రూప్ ఎయిర్ లైన్స్ కంపెనీ శ్రీనగర్ కి వెళ్తున్న ప్రయాణికులకు క్యాన్సిలేషన్ లేదా రీషెడ్యూల్ చార్జీలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30 వరకు ఈరోజు నుంచి వర్తిస్తుందని చెప్పింది. అంతేకాదు అదనంగా రెండు ఫ్లైట్లను శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబైకి నడుపుతున్నామని చెప్పింది.ఈ మేరకు ఎక్స్ వేదికగా టాటా తెలిపింది. ఎయిర్ ఇండియా కూడా ఇప్పటికే రెండు అదనంగా ఫ్లైట్లను శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ముంబైకి అందిస్తోంది. బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఫ్లైట్ రూట్స్ ఈ మార్గంలో యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. క్యాన్సలేషన్ చార్జీలను తొలగించుకున్నట్లు ఎయిర్ ఇండియా కూడా తెలిపింది. ఈనెల చివరి వరకు ఇది వర్తిస్తుంది...
- [Crab Fry Recipe: పీతలు అంటే ఇష్టమా.. రెస్టారెంట్ స్టైల్లో వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..](https://teluguwonders.com/crab-fry-recipe/): మాంసాహార ప్రియులలో సీఫుడ్ లవర్స్ వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు, చేపలు, పీతలు వంటి వాటితో చేసే ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు సీఫుడ్ అంటే మరీ ఇష్టం. ఏ సీజన్ లో దొరికే వాటితో ఆ సీజన్ లో పులసల పులుసు, చందువా, సొర చేప వంటి వాటితో పాటు పీతలతో కూడా రకరకాల వంటలు చేసుకుని ఆహా ఏమి రుచి అంటూ లోట్టలేసుకుంటూ తింటారు. పీతలతో చేసే కూరలు అంటే గోదావరి జిల్లా స్పెషల్ వంటకం అని చెప్పవచ్చు. ఈ రోజు పీతలతో రుచికరమైన వేపుడు తయారీ గురించి తెలుసుకుందాం.. విటమిన్ బి2 నీటిలో కరిగేది కనుక మన శరీరం దానిని తక్కువ మొత్తంలో మాత్రమే నిల్వ చేయగలదు. కనుక ఈ విటమిన్ ఉన్న ఆహారాన్ని తరచుగా తినాలి. ఈ బీ2 విటమిన్ తో పాటు ఒమేగా-3 యాసిడ్లు పుష్కలంగా పీతల్లో ఉన్నాయి....
- [PM Modi: సౌదీలో ప్రధాని మోదీ పర్యటన.. క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్పై ప్రశంసలు](https://teluguwonders.com/pm-modi-meets-crown-prince/): క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించారు. ఇక రెండు రోజుల పర్యటన కోసం జెడ్డాకు చేరుకున్న మోదీ.. 2016 నుంచి ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 22-23 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఇక రెండు రోజుల పర్యటన కోసం జెడ్డాకు చేరుకున్న మోదీ.. 2016 నుంచి ఆ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి. భారత్, సౌదీ అరేబియా మధ్య స్నేహ సంబంధాలు బలంగా ఉన్నాయని.. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో దోహదపడ్డ క్రౌన్ ప్రిన్స్ కీలక పాత్ర పోషించడం అభినందనీయం అని ప్రధాని మోదీ అన్నారు. అక్కడ స్థానిక న్యూస్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోదీ.. ప్రిన్స్ బిన్ సల్మాన్ తమకు విశ్వసనీయ, వ్యూహాత్మక...
- [Summer Health Tips: వేసవిలో నెల రోజుల పాటు రోజూ సూర్య నమస్కారం చేయండి.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే వావ్ అంటారు..](https://teluguwonders.com/summer-health-tips/): ప్రస్తుతం ఎక్కువ మంది శారీరక శ్రమకు దూరంగా జీవన శైలి సాగుతుంది. దీంతో ఆరోగ్యం కోసం యోగా, వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం వివిధ ఆసనాలు వేయడానికి బదులుగా.. కొంతకాలం క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరం శక్తితో నిండి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే సూర్య నమస్కారంలో మొత్తం 12 ఆసనాలు కలిసి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిజీ జీవితంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతున్నారు. తీవ్రమైన ఒత్తిడి, అలసట, శరీర నొప్పి, శరీరంలో శక్తి లేకపోవడం అనేవి ప్రజలకు సాధారణ విషయాలుగా మారాయి. ఆరోగ్యం బాగుంటే అంతా బాగానే ఉంటుంది. రకరకాల విషయాల్లో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ఏదైనా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు.. ఆరోగ్యం గుర్తుకొస్తుంది. కనుక ఆరోగ్యం కోసం మీరు మీ బిజీ జీవితంలో అరగంట సమయం కేటాయించాలి. ఈ వేసవిలో ఒక...
- [10th Class Result Date and Time 2025: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. రేపే పబ్లిక్ పరీక్షల ఫలితాలు!](https://teluguwonders.com/10th-class-result-date-and-time/): ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవార (ఏప్రిల్ 23) విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఫలితాలను నేరుగా చెక్ చేసుకోవచ్చు.. అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలవనున్నాయి. వీటితోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు కూడా బుధవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయారామరాజు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్సైట్తో పాటు టీవీ9 తెలుగు వెబ్సైట్లో కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ‘మనమిత్ర’ (వాట్సాప్), లీప్ (ఎల్ఈఏపీ) మొబైల్...
- [PSR Anjaneyulu Arrest: సినీ నటి జెత్వానీ కేసులో ట్విస్ట్.. మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు అరెస్ట్!](https://teluguwonders.com/psr-anjaneyulu-arrest/): గత ప్రభుత్వ హయాంలో ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి, ఏపీకి తరలిస్తున్నారు. జెత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులుని విచారించనున్నారు.. విజయవాడ, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఇంటలిజెన్స్ చీఫ్, ఐఏఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. విజయవాడ పోలీసులు ఆయనను హైదరాబాదులో అదుపులోకి తీసుకొన్నారు. ముంబై నటి, మోడల్ కాందాంబరి జెత్వానీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు అరెస్టు చేయలేదని గతంలోనే హైకోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో మొదటి సారిగా గతంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. బేగంపేటలోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవార (ఏప్రిల్ 22) ఉదయం ఆయనను అదుపులోకి...
- [ఆ వేగానికి లేదుగా బ్రేక్.. ఇంగ్లాండ్ స్పీడ్స్టర్ దెబ్బకి నోరెళ్లబెట్టిన ప్రిన్స్!](https://teluguwonders.com/shubman-gill-jofra-archer/): రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 147.7 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతితో శుభ్మాన్ గిల్ను అవుట్ చేసి సంచలనం రేపాడు. ఇది గిల్ను బౌలింగ్ చేసిన మూడో సందర్భం కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తింది. గుజరాత్ టాపార్డర్ చెలరేగడంతో 217 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా, రాజస్థాన్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. రాజస్థాన్ ఆటగాళ్లలో హెట్మయర్, సంజు శాంసన్ మాత్రమే నిలదొక్కుకోగలిగారు. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కొన్ని మెల్లి మెల్లి ఆటల తర్వాత ఇప్పుడు తన ఫామ్లోకి వచ్చిన ఆర్చర్, బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో తన వేగంతో అభిమానుల మన్ననలు పొందాడు. మూడో ఓవర్లో, అతను 147.7 కిలోమీటర్ల వేగంతో విసిరిన స్క్రీమింగ్ డెలివరీ గుజరాత్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ను షాక్కు గురి చేసింది. ఆ బంతిని ఎదుర్కొనడంలో గిల్ విఫలమవడంతో...
- [క్యాన్సర్ ట్రీట్మెంట్కు లక్షలు ఖర్చు చేస్తున్న వారికి గుడ్న్యూస్! ఒక్క బ్లడ్ టెస్ట్తో..](https://teluguwonders.com/cervical-cancer-treatment/): AIIMS శాస్త్రవేత్తలు గర్భాశయ క్యాన్సర్ చికిత్స ప్రభావాన్ని గుర్తించే కొత్త రక్త పరీక్షను అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష రక్తంలోని HPV DNA స్థాయిలను కొలుస్తుంది, ఇది కణితి పరిమాణంతో సంబంధం కలిగి ఉంటుంది. చికిత్సకు క్యాన్సర్ కణాల స్పందనను అంచనా వేయడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. ఖరీదైన స్కానింగ్ పద్ధతులకు ఇది చౌకైన ప్రత్యామ్నాయం. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చుపెడుతూ ఉంటారు. ఒక వైపు చికిత్స జరుగుతున్నా.. క్యాన్సర్ తగ్గుతుందో, పెరుగుతుందో కూడా అర్థం కాదు. అయితే ఇకపై అలాంటి డౌట్ అక్కర్లేదు. గర్భాశయ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న వారు.. ఒక సాధారణ రక్త పరీక్షతో క్యాన్సర్ తగ్గుతుందో లేదో తెలుసుకోవచ్చు. ఈ సరికొత్త పరిశోధనను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) వైద్యులు కనుగొన్నారు. ఎయిమ్స్ వైద్యులు రక్తంలో తిరుగుతున్న హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) DNA శకలాలను కనుగొన్నారు....
- [Andhra Pradesh:శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేటి నుంచి మూడ్రోజులపాటు పలు సేవలకు బ్రేక్..!](https://teluguwonders.com/andhra-pradesh-salakatla-vasanthotsavam/): ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ఇవాళ స్వామివారి దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని 62,076 మంది భక్తులు దర్శించుకోగా, 23,699 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మూడు రోజులపాటు.. అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివార్లు స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ తొలిరోజు ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల12...
- [Gold Price Record: వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు.. తులంపై..](https://teluguwonders.com/gold-price-record/): Gold Price Record: బంగారం ధరలు తగ్గుతాయని, తులం బంగారం ధర కేవలం రూ.55 వేలకు చేరుకోవచ్చని భావిస్తున్న తరుణంలో తాజాగా మరోసారి రికార్డ్ స్థాయిలో ఎగబాకింది. ప్రస్తుతం బంగారం ధర రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది. తులం బంగారంపై ఏకంగా 3000 వరకు పెరిగి రికార్డ్ సృష్టించింది.. గత వారం రోజుల నుంచి క్రమంగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్ 10న ఉదయం 6 గంటల సమయానికి స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. పది గంటల సమయానికి రికార్డ్ స్థాయిలో ఎగబాకింది. తులం బంగారంపై ఏకంగా రూ.2,940 వరకు పెరిగింది. ఇక వెండి విషయానికొస్తే కిలోపై రికార్డ్ స్థాయిలో పెరిగింది. కిలోపై ఏకంగా రూ.2000 వరకు పెరిగింది. ఉదయం 6 గంటల సమయానికి రూ.92,900 ఉండగా, అది 10 గంటల సమయానికి రూ.95,000 వరకు వెళ్లింది. ప్రస్తుతం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
- [Jack Movie Twitter Review: జాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హిట్టు కొట్టరా..?](https://teluguwonders.com/jack-movie-twitter-review/): టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. తాజాగా ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన సినిమా జాక్. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీ విడుదలకు ముందే క్యూరియాసిటీని కలిగించింది. ఇప్పటికే ప్రమోషన్లలతో సినిమాపై హైప్ పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఉదయం నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యామిలీ, లవ్ స్టోరీ సినిమాల దర్శకుడిగా ముద్రపడిన బొమ్మరిల్లు భాస్కర్...
- [IPL 2025 Purple Cap: బెంగళూరు, గుజరాత్ మ్యాచ్తో మారిన పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ ప్లేస్ ఎవరిందంటే?](https://teluguwonders.com/ipl-2025-purple-cap/): IPL 2025 Purple Cap Standings After RCB vs GT: చిన్నస్వామి స్టేడియంలో గుజారత్ టైటాన్స్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. జోస్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 18 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు. జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్లకు తలా ఒక వికెట్ దక్కింది. IPL 2025 Purple Cap Standings After RCB vs GT: బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఆర్ సాయి కిషోర్ ఐపీఎల్ 2025 పర్పుల్ క్యాప్ స్టాండింగ్స్లో నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎడమచేతి వాటం స్పిన్నర్ సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టి ఖలీల్ అహ్మద్, శార్దూల్...
- [AP Rains: అటు ఎండ, ఇటు వాన.. ఏపీలో తాజాగా చిత్రవిచిత్ర వాతావరణం.](https://teluguwonders.com/ap-rains/): ఒకవైపు వాన, మరోవైపు ఎండ.. ఏపీలో తాజాగా చిత్ర విచిత్రమైన వాతావరణం నెలకొంది. వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పగా.. అటు కొన్ని చోట్ల ఎండలు కూడా ఠారెత్తిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు చోట్ల రానున్న మూడు రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం అనకాపల్లి(D) మాడుగుల 39.4°C, వైఎస్సార్(D) దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు గురువారం అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో...
- [Dulquer Salman: దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారా ?.. అంతకు ముందు ఎలా ఉన్నాడంటే..](https://teluguwonders.com/dulquer-salman/): సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళీ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. మలయాళంతోపాటు తెలుగులోనూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని హీరోగా తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరో చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మమ్ముట్టి నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇన్నాళ్లు మలయాళంలో వరుస హిట్స్ అందుకున్న దుల్కర్.. ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటుతున్నాడు. మహానటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో… ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగుతోపాటు మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నిజానికి ఈ హీరోకు యూత్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిల...
- [Warangal Chapata Chilli: వరంగల్ మిర్చికి అరుదైన ఘనత.. చపాటకు జీఐ ట్యాగ్..స్పెషల్ ఏంటంటే..](https://teluguwonders.com/warangal-chapata-chilli/): ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉండటం వల్ల GI గుర్తింపు లభించిందని.. కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సటీ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి ధ్రువీకరణ పత్రం అందిందని ఆయన వెల్లడించారు. వరంగల్ చపాటా మిర్చికి GI గుర్తింపు లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓరుగల్లు పేరు మరోమారు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు వ్యవసాయ ఉత్పత్తులు జాబితాలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఓరుగల్లు చిల్లీ..వరంగల్ చపాటా మిర్చికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరప రైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీలు GI కోసం దరఖాస్తు చేశాయి. ఈ మిర్చికి ప్రత్యేకతలు ఉండటం వల్ల GI గుర్తింపు లభించిందని.. కొండా లక్ష్మణ్...
- [Flying Taxis: గాల్లో ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయ్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాంక్.](https://teluguwonders.com/flying-taxis/): గాల్లో తేలిపోవాలని వుందా. ఐతే చలో చైనా. ఇక్కడ మనం గాలి పటాలు ఎగిరేసినంత ఈజీగా అక్కడ గాల్లో ఫ్లయింగ్ ట్యాక్సీలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా. లేట్ ఎందుకు ఈ స్టోరీ చదివేయండి. గాల్లో తేలిపోయే టెక్నాలజీ వచ్చేసింది. హాయిగా..హుషారుగా గాల్లో చక్కర్లు కొట్టే వండర్ ఫుల్ ఫీల్ను సొంతం చేసుకోవాలనుకుంటే చలో చైనా అనాల్సిందే. ఇలా గాల్లో ఎగిరే ట్యాక్సీలకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎస్..చైనాలో పైలట్ అవసరంలేని ఫ్లయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తున్నారు . అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అందుకు అనుమతిని కూడా ఇచ్చేసింది . ఆకాశ వీధిలో ఎంచక్కా చక్కర్లు కొడుతోన్ ఎగిరే ట్యాక్సీల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.మామా ..ఇట్టాంటి ట్యాక్సీలు మన దగ్గర ఎప్పటికి వస్తాయంటూ కామెంట్ల మోత కూడా మోగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,...
- [OTT Movie: ఏం సినిమా రా అయ్యా.. ఊహించని ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే నరాలు కట్టే..](https://teluguwonders.com/ott-movie/): ప్రస్తుతం థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. హారర్, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాల నుంచి రొమాంటిక్ చిత్రాల వరకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ పామ్లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీలో అదిరిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటున్నారా.. ? అయితే ఇది మీ కోసమే. ప్రతి క్షణం ఊహించని ట్విస్టులు.. ఆద్యంతం ఊపిరి బిగపట్టే టెన్షన్ సీన్స్తో దాదాపు మూడు గంటలపాటు ఆసక్తిని కలిగించే సినిమాను చూడాలనుకుంటున్నారా..? ప్రస్తుతం ఓటీటీలో హారర్, మిస్టరీ థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్, వెబ్ సిరీస్ ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నాళ్లుగా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ గురించి తెలుస.. ? అదే సైలెన్స్ : కెన్ యూ హియర్ ఇట్ ? (Silence: Can You Hear It?). దాదాపు 2 గంటల 16...
- [వర్షాలే వర్షాలు.. తెలంగాణలోని ఆ జిల్లాలకు ఉరుములు, మెరుపులతో వడగళ్ల వాన.. తాజా రిపోర్ట్.](https://teluguwonders.com/rain-alert-to-hyderabad/): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య మహారాష్ట్ర దాని సమీప ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరీన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ(బుధవారం) రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో గంటకు 40 నుండి...
- [ఫేక్ కలెక్షన్స్ అని ప్రూవ్ చేయండి.. కావాలనే వంకలు వెతుకుతున్నారు.. మ్యాడ్ స్కైర్ నిర్మాత సీరియస్..](https://teluguwonders.com/prove-fake-collections/): మ్యాడ్ స్కైర్ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటవ్ కామెంట్స్ చేస్తోన్న వారిపై.. అలాగే సినిమాల పైరసీపై నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీక్వెల్ కాబట్టి ఆడుతోందని కొందరు విమర్శలు చేస్తున్నారని.. అలాగే మూవీలు ఎక్కడి నుంచి పైరసీ అవుతున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి వచ్చినట్లు వెల్లడించడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. సినిమాల పైరసీపై నాగవంశీ ఇచ్చిన క్లారిటీ ఏంటి? సినీ ఇండస్ట్రీకి పైరసీ పెనుభూతంగా మారుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీకి అడ్డుకట్ట పడకపోవడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్త కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయిన గంటల్లోనే పైరసీకి గురవుతుండడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. దాంతో.. సినిమా వర్గాలు పైరసీ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే.. కీలక విషయాలు వెల్లడించారు సినీ నిర్మాత నాగవంశీ. పైరసీ పెద్ద సమస్యగా మారిందన్నారు ఇటీవల రిలీజ్ అయిన మ్యాడ్-2 పైరసీ కాపీని చెక్ చేశామని.. ఓవర్సీస్ కాపీ లీక్...
- [Andhra: ఏపీలో బర్డ్ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిరక్ష్యం వద్దు.](https://teluguwonders.com/andhra-died-two-years-old-girl/): ఏపీలో తొలి బర్డ్ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. నరసరావుపేటలో బర్డ్ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి బర్డ్ఫ్లూతో మృతిచెందినట్టు ICMR నిర్ధారించింది. పచ్చి కోడిమాంసం తినడంతో పాటు.. ఇమ్యూనిటీ తక్కువగా ఉండడమే చిన్నారి మృతికి కారణమని వెల్లడించింది. బర్డ్ఫ్లూ కారణంగా చిన్నారి మృతితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. మృతిచెందిన చిన్నారి ఇంటి చుట్టుపక్కల ఆరోగ్యశాఖ సర్వే చేయగా.. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని స్పష్టమైంది. ఏపీలో తొలి బర్డ్ఫ్లూ వైరస్ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూ H5N1 వైరస్తో మరణించినట్టుగా భారత వైద్య పరిశోధన మండలి(ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్ధారించింది. పచ్చి కోడి మాంసం తినడంతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతోనే చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యుల వెల్లడించారు. బర్డ్ఫ్లూ కారణంగా ఒకరు మృతి చెందటం రాష్ట్రంలో ఇదే తొలి కేసు కాగా.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది....
- [IPL Match Today: Mumbai Indians vs Gujarat Titans](https://teluguwonders.com/ipl-match-today-mumbai-indians-vs-gujarat-titans/): ఐపీఎల్ 2025: రేపటి మ్యాచ్ వివరాలు 📅 తేదీ: మార్చి 29, 2025🏟 వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్⚔ మ్యాచ్: గుజరాత్ టైటాన్స్ 🆚 ముంబై ఇండియన్స్⏰ సమయం: రాత్రి 7:30 (IST) ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో లైవ్ చూడవచ్చు లేదా JioCinema యాప్లో ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు. మ్యాచ్కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ iplt20.com చూడండి. Indian Premier League (IPL) features a match between the Gujarat Titans and the Mumbai Indians at Narendra Modi Stadium in Ahmedabad. IPL Schedule India Time Mumbai Indians Saturday 7:30 PM Gujarat Titans The match is scheduled to begin at 7:30 PM IST. Fans can watch the live broadcast on Star Sports or...
- [cherry blossoms:వాషింగ్టన్ డీసీలో చెర్రీ పువ్వుల పీక్ బ్లూమ్](https://teluguwonders.com/cherry-blossoms%e0%b0%b5%e0%b0%be%e0%b0%b7%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%9f%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%a1%e0%b1%80%e0%b0%b8%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b0%e0%b1%8d/): వాషింగ్టన్ డీసీ చెర్రీ బ్లాసమ్ (Cherry Blossom) పీక్ బ్లూమ్ 2025: ప్రకృతితో పండుగ వాషింగ్టన్ డీసీలోని ప్రసిద్ధ Cherry Blossoms (చెర్రీ పువ్వులు) ఈ సంవత్సరం March 28, 2025న Peak Bloom (పీక్ బ్లూమ్)ను చేరుకున్నాయి. National Park Service (NPS) ప్రకారం, పీక్ బ్లూమ్ అంటే Yoshino Cherry Blossoms (యోషినో చెర్రీ పువ్వులు)లో 70% పూలు పూర్తిగా వికసించడం. 🌸 Cherry Blossom Festival 2025 Washington DC సాధారణంగా, Peak Bloom మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం మధ్య జరుగుతుంది. ఈ ఏడాది, March 28 – March 31 మధ్యలో చెర్రీ బ్లాసమ్ పీక్ బ్లూమ్ ఉంటుందని అంచనా. చెర్రీ పువ్వులు సుమారు 10 days పాటు పీక్ బ్లూమ్లో ఉంటాయి, కానీ ఇది Weather Conditions (వాతావరణ పరిస్థితులు)పై ఆధారపడి ఉంటుంది. 🎉 National Cherry Blossom...
- [manoj bharathiraja:మనోజ్ భారతీరాజా మృతి](https://teluguwonders.com/manoj-bharathirajas-passing-fans-question-silence-of-some-celebrities/): ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా manoj bharathiraja గుండెపోటుతో మరణించడం తమిళ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే, ఈ విషాద ఘటనపై కొందరు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేయకపోవడం అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మనోజ్, 1999లో తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన ‘తాజ్ మహల్’ చిత్రంతో హీరోగా manoj bharathiraja పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘కడల్ పూవు’, ‘వరుషమెల్లాం వసంతం’, ‘అల్లీ అర్జునా’ వంటి చిత్రాల్లో నటించారు. 2023లో ‘మార్కళి తింగల్’ అనే చిత్రాన్ని దర్శకత్వం వహించారు, ఇందులో తన తండ్రిని కూడా నటింపజేశారు. 48 ఏళ్ల వయసులో మనోజ్ manoj bharathiraja గుండెపోటుతో మరణించడం సినీ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. అయితే, ఈ విషాద ఘటనపై కొందరు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేయకపోవడం అభిమానుల్లో...
- [Myanmar Earthquake Live: మ్యాన్మార్ భూకంపం](https://teluguwonders.com/myanmar-earthquake-live/): మ్యాన్మార్లో శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని కారణంగా 144 మంది మరణించారని, 730 మందికి పైగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భూకంప కేంద్రం సగైంగ్ నగరానికి వాయువ్యంగా ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ప్రభావంతో మందలే, యాంగోన్ వంటి ప్రధాన నగరాల్లో భవనాలు కూలిపోయాయి, రహదారులు పగిలాయి, మరియు వారసత్వ కట్టడాలు నశించాయి. మందలే సమీపంలోని ఒక మఠం, ఒక ఆనకట్ట, మరియు 90 సంవత్సరాల పురాతన వంతెన కూలిపోయాయి. తాయిలాండ్లో కూడా ఈ భూకంపం ప్రభావం కనిపించింది. బ్యాంకాక్లో ఒక 30 అంతస్తుల భవనం కూలిపోవడంతో 10 మంది మరణించారని, 101 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా మైన్మార్ సైనిక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అంతర్జాతీయ సహాయాన్ని కోరింది. “మేము అంతర్జాతీయ సమాజం నుండి తక్షణమే మానవతా సహాయాన్ని కోరుతున్నాము,” అని జుంటా ప్రతినిధి జా మిన్ టున్ తెలిపారు....
- [ఈ ఐదు రకాల పండ్లతో గుండెపోటుకు శాశ్వత వీడ్కోలు..నిపుణులు ఏం చెబుతున్నారంటే..!](https://teluguwonders.com/heart-healthy-fruits/): గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 5 రకాల పండ్లు తినడం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాంటి పండ్లు, వాటి పోషక విలువలేంటో ఇక్కడ తెలుసుకుందాం. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్నందున సరైన ఆహారం తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం చాలా అవసరం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 5 రకాల పండ్లు తినడం చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా పనిచేస్తాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా, బలంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాంటి పండ్లు, వాటి పోషక విలువలేంటో ఇక్కడ తెలుసుకుందాం.. బ్లూబెర్రీస్: బ్లూబెర్రీస్లో ఆంథోసైనిన్లు ఉంటాయి....
- [India – China: ముల్లును ముల్లుతోనే తీయాలి.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. LACని కాపాడేందుకు..](https://teluguwonders.com/india-strong-counter-to-china/): ముల్లును ముల్లుతోనే తీయాలని ఇండియన్ ఆర్మీ నిర్ణయించింది. లద్దాఖ్లో చైనా కౌంటీల నిర్మాణానికి కౌటర్గా భారత్ కూడా దూకుడును ప్రదర్శిస్తోంది. తూర్పు లద్దాఖ్లో అదనంగా కొత్త ఆర్మీ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నారు. 72 ఆర్మీ డివిజన్ ఫోకస్ అంతా ఇకపై తూర్పు లద్దాఖ్ పైనే ఉంటుంది. మరోవైపు అరుణాచల్ సరిహద్దులో కూడా భారత్ యుద్ద విన్యాసాలు చేసింది. తూర్పు లద్దాఖ్ దగ్గర చైనా ఏర్పాటు చేస్తున్న కౌంటీలకు భారత్ అదేరీతిలో కౌంటర్ ఇస్తోంది. తూర్పు లద్దాఖ్లో అధునాతన బలగాలను మొహరించాలని నిర్ణయించారు. 72 ఇన్ఫాంట్రీ డివిజన్ను తూర్పు లద్దాఖ్కు తరలించబోతున్నారు. 2017 నుంచి ఈ ప్రతిపాదన ఉన్నప్పటికి ఈసారి అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్మీ లోని 72 డివిజన్కు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. తూర్పు లద్దాఖ్కు చైనా కవ్వింపులకు చెక్ పెట్టడానికి 30 వేల బలగాలను అదనంగా తరలించబోతున్నారు. 2020లో చైనాతో గాల్వాన్ గొడవ తరువాత భారత్ అలర్ట్గా ఉంది. ఓవైపు...
- [ఏంటి బ్రో ఆ బీపీ! పంత్పై కోపంతో లైవ్ షోలో ఏకంగా టీవీనే పగలగొట్టిన యాంకర్.](https://teluguwonders.com/rishabh-pant-lsg-captain/): IPL 2025లో రిషబ్ పంత్ బ్యాటింగ్లో స్థిరత్వం లేకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక క్రికెట్ జర్నలిస్టు లైవ్ షోలో తన కోపాన్ని నియంత్రించుకోలేక టీవీని విరగ్గొట్టాడు. అతని భావోద్వేగ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ ప్రేమ గొప్పదే అయినా, ఇంతకుమించి భావోద్వేగానికి లోనవ్వడం సమంజసం కాదనే చర్చ మొదలైంది. భారతదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశం మొత్తాన్ని ఒకే తాటిపై నడిపించే ఈ ఆటపై అభిమానులు ఎక్కువగా భావోద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. క్రికెట్ ప్రేమికులు తమ అభిమాన జట్టు గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటే, ఓడిపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురవుతారు. ఈ ఉద్వేగాల ప్రభావం కేవలం అభిమానులకే కాదు, మీడియా వర్గాల్లో కూడా కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇది మరోసారి నిరూపించింది. IPL 2025లో రిషబ్ పంత్ తన ఆటతీరు ద్వారా అభిమానులను నిరాశపరిచాడు. LSG కెప్టెన్గా ఉన్న పంత్ తన...
- [Robinhood Twitter Review: రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ.. నితిన్ ఈసారైనా హిట్ కొట్టాడా..?](https://teluguwonders.com/robinhood-twitter-review/): టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. యంగ్ హీరో నితిన్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. భీష్మ సినిమా తర్వాత నితిన్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు. కాగా ఇప్పుడు నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ ఇప్పటికే పడటంతో సినిమా రివ్యూను ట్విట్టర్...
- [Pawan Kalyan: ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వండి.. పిఠాపురంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్.](https://teluguwonders.com/pawan-kalyan-inteligents-reports/): పిఠాపురంలోని పోలీసు వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. పిఠాపురం పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల వ్యవహారాలపై ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోరడం ఆసక్తిగా మారుతోంది. ఇంతకీ.. పిఠాపురం పోలీసులకు సంబంధించి పవన్ రిపోర్ట్ ఎందుకు కోరారు?… రిపోర్ట్ రిక్వెస్ట్ వెనకున్న కారణాలేంటి?.. పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్మెంట్పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. శాంతిభద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. ఇకపై ప్రతివారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అదేసమయంలో.. సొంత ఇలాకాలోని శాంతిభద్రతల అంశంపైనా ప్రత్యేకంగా ఆరా తీసిన పవన్.. పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషీ అధికారులకు వివరించి.. వాటిని వెంటనే జిల్లా...
- [KKR vs RR: నిన్నటి మ్యాచ్లో ఇది గమనించారా? ఛీ.. ఛీ.. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ మరిచి ఇలా చేయాలా?](https://teluguwonders.com/kkr-vs-rr-yesterday-match/): గౌహతిలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. క్వింటన్ డికాక్ 97 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, కానీ జోఫ్రా ఆర్చర్ వరుసగా రెండు వైడ్ బంతులు వేయడం వలన సెంచరీ చేయలేకపోయాడు. ఆర్చర్ చర్యలపై క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. బుధవారం అస్సాంలోని గౌహతిలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. గౌహతి ఆర్ఆర్ సెకండ్ హోం గ్రౌండ్గా ఉంది. కాగా మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. ఏకంగా ఓ ప్లేయర్ను షేమ్లెస్ క్రికెటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది? ఫ్యాన్స్ ఎవరిని ఎందుకు తిడుతున్నారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఆర్ఆర్తో...
- [Ram Charan Birthday : లోకల్ టూ గ్లోబల్.. రామ్ చరణ్కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్.](https://teluguwonders.com/ram-charan-birthday-local-to-global/): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మార్చి 27న (నేడు) చరణ్ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నాడు. నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు. సినిమా సెలబ్రెటీల దగ్గర నుంచి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా చరణ్ కు పుట్టిన రోజు...
- [Chandrababu: వారికి 30 ఏళ్లు పట్టింది.. తెలంగాణ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు రియాక్షన్ ఇదే..](https://teluguwonders.com/chandrababu-comments-on-tg-mla/): తానొక్కడనే పరుగెత్తడం కాదు.. ఇకపై మిమ్మల్నీ పరుగెత్తిస్తా.. బీ క్లియర్.. ఇవీ.. రెండోరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కామెంట్స్.. ఎస్.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి వేదికగా జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సు ముగిసింది. పలు కీలక అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. చివరి రోజు సమావేశంలో ఏపీ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సు గతానికి భిన్నంగా జరిగింది. సుదీర్ఘ ప్రజంటేషన్లు, పేజీలకు పేజీల పీపీటీలకు చంద్రబాబు ఫుల్స్టాప్ పెట్టారు. కేవలం 9 నెలలుగా ఆయా శాఖల్లో తీసుకున్న చర్యలు, ముందున్న సవాళ్లు, చేరుకోవాల్సిన లక్ష్యాలపైనే ఫోకస్ చేశారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, సమస్యల పరిష్కారంపై కలెక్టర్ల సదస్సులో లోతైన చర్చ జరిగింది. తొలి రోజు కలెక్టర్ల నుంచి వివిధ అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ తీసుకున్న సీఎం చంద్రబాబు.....
- [Rama Navami: రామ నవమి రోజున అయోధ్యలో గొప్ప కార్యక్రమాలు.. భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు..](https://teluguwonders.com/rama-navami-in-ayodhya/): శ్రీ రామ నవమి పండగను అయోధ్యలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి. గర్భ గుడిలో బాల రామయ్య కొలువు దీరిన తర్వత రామ నామ వేడుకలు రెండో ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీరామ మందిర్ ట్రస్ట్ ప్రకటించింది. ఈ వేడుకలకు సంబంధించిన రామాలయ అభిషేకం, సూర్యతిలకం, 56 నైవేద్యాలతో సహా వివరణాత్మక కార్యక్రమాన్ని విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం చల్లటి నీరు, క్యూ నిర్వహణ, శీతలీకరణ ఏర్పాట్లు చేశారు. రామాయణ పారాయణం, యాగం, కథా ప్రవచనం కూడా నిర్వహించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన అనంతరం అయోధ్యలో ఇది వరుసగా రెండవ రామ నవమి. ప్రతి సంవత్సరం రామ నవమి వేడుకలు అయోధ్యలోని అన్ని దేవాలయాల్లో, మఠాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నప్పటికీ.. ఈ సంవత్సరం రామ నవమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇప్పటికే ఈ వేడుకల కోసం శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ గొప్ప, దైవిక...
- [పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ జీవిత ప్రయాణం మరియు హఠాన్మరణం](https://teluguwonders.com/praveen-pagadala-history/): పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ జీవిత ప్రయాణం మరియు హఠాన్మరణం జననం మరియు విద్యాభ్యాసం: పగడాల ప్రవీణ్ కుమార్ గారు 1979 డిసెంబర్ 30న జన్మించారు. ఆయన తండ్రి పగడాల చిన్నబ్బి. విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత, Software Industry లో పనిచేశారు. 2013లో FirstRate Infotech Pvt Ltd అనే కంపెనీలో Director గా నియమితులయ్యారు. అదేవిధంగా 2015లో FirstRate Software Pvt Ltd మరియు 2022లో Uncle Dave’s Coffee Pvt Ltd కంపెనీలలో కూడా Director గా సేవలందించారు. సేవా కార్యక్రమాలు మరియు మత ప్రచారం: సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పటికీ, ప్రవీణ్ కుమార్ గారు Christian Ministry లో కూడా చురుకుగా వ్యవహరించారు. Calvary TV వంటి Christian Satellite Channels ద్వారా బోధనలు అందించి, విశేష ప్రజాదరణ పొందారు. అలాగే, Social Service Activities లోనూ ఆయన విస్తృతంగా పాల్గొన్నారు. హఠాన్మరణం మరియు అనుమానాస్పద పరిస్థితులు:...
- [Jawahar Navodaya Vidyalayas జవహర్ నవోదయ ఫలితాలు 2025: ఇలా తెలుసుకోండి!](https://teluguwonders.com/jnv-result-2025-jawahar-navodaya-vidyalaya-jnvst-class-6th-9th-admission-result-out-at-navodaya-gov-in-details-here/): జవహర్ నవోదయ ఫలితాలు 2025: ఇలా తెలుసుకోండి! హైదరాబాద్ జవహర్ నవోదయ విద్యాలయాల (Jawahar Navodaya Vidyalayas) ప్రవేశ పరీక్ష (Class 6) ఫలితాలు 2024ను నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti) ఈవారం ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ nvsadmissions.in లో చెక్ చేసుకోవచ్చు. జవహర్ నవోదయ ఫలితాలు 2025: కీలక వివరాలు ఎంపికైన విద్యార్థుల జాబితా: జిల్లా వారీగా అందుబాటులో ఉంది మొదటి ఎంపిక జాబితా: 80% సీట్లు రెండవ ఎంపిక జాబితా (వెయిటింగ్ లిస్ట్): 20% సీట్లు ఫలితాలు ఎలా తనిఖీ చేయాలి? అధికారిక వెబ్సైట్ (nvsadmissions.in) లోకి వెళ్లండి “JNVST Result 2025” లింక్పై క్లిక్ చేయండి రోల్ నంబర్/జన్మతేదీ ఎంటర్ చేయండి ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోండి తాజా నవీకరణలు (2025) కౌన్సెలింగ్ ప్రక్రియ: జూలై 1వ వారం నుండి ప్రారంభమవుతుంది డాక్యుమెంట్ ధృవీకరణ: ఎంపికైన విద్యార్థులు తమ మార్క్ షీట్లు, జన్మ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి ఆన్లైన్ ఫీజు పేమెంట్: జూలై 15నాటికి పూర్తి చేయాలి...
- [moeen ali: ఇంగ్లాండ్ క్రికెట్లో Star Player](https://teluguwonders.com/moeen-ali-story-cricket-history/): moeen ali:ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్కు ప్రతిష్ట తెచ్చిన ఆల్-రౌండర్ మోయిన్ మునీబ్ అలీ (Moeen Munir Ali) ప్రస్తుతం T20 విభాగంలో తన సేవలు అందిస్తున్నారు. 36 ఏళ్ల ఈ ప్రతిభావంతుడు 2014లో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టి, 64 టెస్ట్ మ్యాచ్ల్లో 2914 రన్స్లు, 204 వికెట్లు తీశారు. విశేషాంశాలు మోయిన్ తన బ్యాట్పై “కేవలం దేవుని కొరకు” (“Only for Allah”) అని రాసుకునే అలవాటు కలిగి ఉండటంతో ప్రసిద్ధి చెందారు. పాకిస్థాన్ మూలం కలిగిన ఈ ప్రతిభావంతుడు బర్మింగ్హామ్లో జన్మించి, ఇంగ్లాండ్ తరఫున ఆటగాడిగా ఎంపికయ్యారు. క్రికెట్ విశ్లేషకుడు హుస్సేన్ మహమ్మద్ మాట్లాడుతూ: “మోయిన్ అలీ ఆధునిక క్రికెట్లో అరుదైన ఆల్-రౌండ్ సామర్థ్యం కలిగిన వ్యక్తి. అతని ఆఫ్-స్పిన్ బౌలింగ్ మరియు అగ్రస్థానం బ్యాటింగ్ ఇంగ్లాండ్కు అనేక మ్యాచ్ల్లో విజయం సాధించిపెట్టాయి.” మోయిన్ అలీ (Moeen Ali) ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో ప్రముఖ ఆల్రౌండర్ (all-rounder). అతను 1987...
- [MLA Raja Singh: మరో సంచలనానికి తెరలేపిన ఎమ్మెల్యే రాజాసింగ్.. విషయం ఏంటంటే..](https://teluguwonders.com/mla-raja-singh-comments/): గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలనానికి తెరలేపారు. బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికే దారితీశాయి. బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అనడం గమనార్హం. హైదరాబాద్ సిటీ: బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) అన్నారు. గత సర్కారు తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిందని, ఆ సమయంలో కొంతమంది బీజేపీ నేతలు కూడా పోలీసులకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. ‘నీపై పీడీయాక్ట్ పెడుతున్నాం. మీ బీజేపీ(BJP) వాళ్లు కూడా ప్రోత్సహిస్తున్నారు’ అని ఒక పోలీసు అధికారి తనతో చెప్పారని రాజాసింగ్ వెల్లడించారు. తనను జైలులో పెట్టినప్పడు కార్యకర్తలు అండగా నిలిచారని చెప్పారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం వద్ద రాజాసింగ్ మాట్లాడారు....
- [వార్నర్కు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు.](https://teluguwonders.com/rajendraprasad-apologies-to-warner/): ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. హీరో నితిన్- డేవిడ్ వార్నర్ నటించిన ‘రాబిన్హుడ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇటీవల… ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్కు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. హీరో నితిన్- డేవిడ్ వార్నర్ నటించిన ‘రాబిన్హుడ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఇటీవల హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈవెంట్కు తాగి వచ్చారా? అంటూ రాజేంద్రప్రసాద్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్కు బహిరంగ క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ‘నేను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదు. నితిన్-వార్నర్ నాకు పిల్లల్లాంటి వారు. సరదాగా చేసిన ఆ వ్యాఖ్యల వల్ల ఎవరైనా ఇబ్బందిపడుంటే క్షమించండి’ అని...
- [శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.](https://teluguwonders.com/ugadi-mahotsavam-in-srisailam/): శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధికంగా పాల్గొంటున్నారు. శ్రీశైలం: అడుగులన్నీ మల్లన్న సన్నిధికే. ఆశలన్నీ తల్లి భ్రమరాంబవారిపైనే. అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి సేవించే కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి సందడిగా మారింది. శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27న స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 31న ముగుస్తాయి.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం నాటికే వేలాది మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారంతో స్పర్శ దర్శనం నిలిపివేసి.. గురువారం నుంచి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నారు.
- [Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.](https://teluguwonders.com/betting-case/): బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు.. ఛత్తీస్గఢ్: బెట్టింగ్ కేసు వ్యవహారం మరింత ముదురుతోంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయడమే కాక విచారిస్తున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. బెట్టింగ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు.. ఓ మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు.. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి సీబీఐ నేడు (బుధవారం) ఉదయం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. రాయ్పూర్, భిలాయ్లోని బఘేల్ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బఘేల్తో పాటు ఆయనకు అత్యంత...
- [పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ మృతి.](https://teluguwonders.com/pawan-kalyan-master-hussenee-passedway/): పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్ట్స్, కరాటేలో ప్రావీణ్యం సాధించిన సంగతి తెలిసిందే. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు. అయితే దీనంతటికి కారణమైన గురువు షిహాన్ హుస్సేన్ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఆ గరువు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన మంగళవారం నాడు కన్నుమూశారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంతలా కష్టపడి నేర్చుకున్నాడో ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. హైలైట్: కరాటే మాస్టర్ కన్నుమూత షిహాన్ హుస్సేనీ మరణం పవన్ కళ్యాణ్కు కరాటే నేర్పిన గురువు పవన్ కళ్యాణ్కు కరాటే నేర్పించిన గురువు, కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. సోమవారం నాడు ఆయన మరణించారు. అనారోగ్య సమస్యలతో (లుకేమియా) ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం షిహాన్ హుస్సేనీ గతంలో మాట్లాడిన మాటలు, వాటికి సంబంధించిన వీడియోలు, ఇంటర్వ్యూలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 90వ దశకంలో...
- [పోలీస్ వాహనంపై రాళ్లతో ఆందోళనకారుల దాడి.](https://teluguwonders.com/police-vehicle-with-stones-thrown/): గుంటూరు జిల్లా: ఫిరంగిపురంలోని శాంతి నగర్లో స్థలం విషయంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇదంతా వీడియో తీసుకున్న యువకుడిపై సీఐ రవీంద్ర బాబు దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్థులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల – గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. గుంటూరు జిల్లా: ఫిరంగిపురం (Pirangipuram)లోని శాంతి నగర్ (Shantinagar)లో సోమవారం అర్థరాత్రి ఉద్రిక్తత (Tension) నెలకొంది. పోలేరమ్మ ఆలయానికి (Poleramma Temple) చెందిన స్థలం విషయంలో గ్రామస్తులకు – చిన్నికృష్ణ కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో గ్రామస్తులు (Villegers) పోలీసులకు (Police) సమాచారం ఇచ్చారు. అయితే ఇదంతా వీడియో తీసుకున్న యువకుడిపై సీఐ రవీంద్ర బాబు దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో సీఐపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసుల – గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల వాహనంపై...
- [Robinhood: వార్నర్ కి వార్నింగ్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్.](https://teluguwonders.com/robinhood-rajendraprasad-warning-to-warner/): ‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ స్పీచ్ హాట్ టాపిక్గా మారింది. ప్రపంచమంత అభిమానులను సొంతం చేసుకున్న వార్నర్ను కించపరిచేలా మాట్లాడారు. నితిన్ (Nithin)హీరోగా వెంకీ కుడుముల (venky kudumula) దర్శకత్వం వహించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్థం అవుతోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ఈవెంట్కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ (david-warner)వార్నర్ హాజరయ్యారు. వేదికపై ఆయన స్టెప్పులేసి అలరించారు. అయితే వేడుకలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) స్పీచ్ హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోందని అన్న ఆయన నితిన్, శ్రీలీల, దర్శకుడు వెంకీ కుడుముల హార్డ్ వర్క్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రపంచమంత అభిమానులను సొంతం చేసుకున్న వార్నర్ను కించపరిచేలా మాట్లాడారు. “ఓరే డేవిడ్ వార్నరూ.. దొంగ… కొడుకా… నువ్వు మాములోడివి కాదురోయ్. ఏ వార్నరూ.. బీ వార్నింగ్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వేదిక ముందున్న ఆహుతులు ఈ...
- [Polavaram Irrigation Scheme: బనకచర్ల.. సీమ గేట్వే!](https://teluguwonders.com/polavaram-irrigation-scheme-banakacharla-seema-gatewyay/): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం రాయలసీమకు గేట్వే లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును జాతీయ నదుల అనుసంధానంలో భాగంగా ఆర్థిక సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమే: చంద్రబాబు 9.14 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టుకు నీరు మరో 3 లక్షల హెక్టార్లకు స్థిరీకరణ 80 లక్షల మందికి తాగునీరు పారిశ్రామికావసరాలకు 20 టీఎంసీలు 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి రాయలసీమకు గేట్వేలాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జాతీయ నదుల అనుసంధానంలోనూ కీలక భూమిక వహించే ఈ ప్రాజెక్టుకు ఆర్థికంగా చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు అధ్యయన దశలో ఉందన్నారు. రూ.81,900 కోట్ల వ్యయమవుతుందన్నది ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు. ఈ పథకాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం).. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించతలపెట్టామని తెలిపారు. 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు...
- [పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!](https://teluguwonders.com/gold-price-2/): పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు మంగళవారం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. బిజినెస్ న్యూస్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర భారీగా పడిపోయింది. కొన్ని రోజులుగా వరసగా పెరుగుతూ వస్తున్న రేటు నేడు (25-03-2025) భారీగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 06:30 గంటల సమయానికి https://bullions.co.in/ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,566 ఉండగా.. ఇవాళ రూ.80,117కు తగ్గింది. 24 క్యారెట్ల తులం పసిడి రేటు నిన్న రూ.87,890 కాగా.. ఈరోజు రూ.87,400కు పడిపోయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర సోమవారం రూ.80,713 ఉండగా.. నేడు రూ.80,254కు తగ్గుముఖం పట్టింది. అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు నిన్న రూ.88,050 కాగా.. ఇవాళ...
- [ఇదేం చేస్తుందిలే అని చీప్గా చూసేరు.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం..](https://teluguwonders.com/benifits/): బీరకాయ (రిడ్జ్ గోర్డ్) భారతదేశంలో చాలా సాధారణంగా తినే కూరగాయ.. బీరకాయలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. దీని నుంచి తయారుచేసిన వంటకాలు చాలా మందికి ఇష్టం.. కూర, చట్నీతోపాటు పలు రకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టంగా తింటారు.. ఇతర కూరగాయలతో పోలిస్తే.. బీరకాయ మృదువుగా, సులభంగా కరుగుతుంది.. బీరకాయ (రిడ్జ్ గోర్డ్) భారతదేశంలో చాలా సాధారణంగా తినే కూరగాయ.. బీరకాయలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. దీని నుంచి తయారుచేసిన వంటకాలు చాలా మందికి ఇష్టం.. కూర, చట్నీతోపాటు పలు రకాల వంటకాలు తయారు చేసుకుని ఇష్టంగా తింటారు.. ఇతర కూరగాయలతో పోలిస్తే.. బీరకాయ మృదువుగా, సులభంగా కరుగుతుంది.. కాబట్టి, దీన్ని వండడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా.. ఇతర కూరలతో కలిపి కూడా సులభంగా వండవచ్చు.. అలాగే తినవచ్చు.. ఎన్నో పోషకాలున్న బీరకాయను క్రమం తప్పకుండా తింటే మీకు ఎలాంటి ఆరోగ్య...
- [ఐదవ అతిపెద్ద దేశంగా భారత్.. గత పదేళ్లలో జీడీపీ రెట్టింపు..!](https://teluguwonders.com/india-is-the-fifth-largest-country/): భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలోనే ఉంది. ఈ క్రమంలో FY25లో భారతదేశ GDP వృద్ధి గత 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. జర్మనీ, జపాన్ తర్వాత ప్రపంచంలో GDP పరంగా ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోంది. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి గాడిలో పడింది. కాస్త మందగమనం ఉన్నప్పటికీ.. అనేక విషయాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ముందంజలోనే ఉంది. ఈ క్రమంలో FY25లో భారతదేశ GDP వృద్ధి గత 10 సంవత్సరాలలో రెట్టింపు అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 4.3 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేయడం జరిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విడుదల చేసిన డేటాలో ఈ...
- [అటు ఎండ, ఇటు వర్షం.. ఏపీలో చిత్రవిచిత్ర వాతావరణం.. పిడుగులు పడే ఛాన్స్.](https://teluguwonders.com/sometimes-it-rains-sometimes-sunny-in-ap/): ఏపీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. వచ్చే 3 రోజులు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. సోమవారం(మార్చి 24న) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు, శ్రీకాకుళం జిల్లా-4, విజయనగరం-3, పార్వతీపురం మన్యం-7, అల్లూరి సీతారామరాజు-3, తూర్పుగోదావరి-3, ఏలూరు-3, ఎన్టీఆర్-1 మండలాల్లో(24) వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం నంద్యాల జిల్లా పగిడ్యాలలో 39.9 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా అట్లూరులో 39.5 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 39.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు...
- [కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు జాగ్రత్త.. నటుడి హెచ్చరిక.](https://teluguwonders.com/kannappa-movie-troll/): టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ముఖ్యంగా మంచు విష్ణు వరుసగా ఇంట్వర్యూల్లో పాల్గొంటున్నాడు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు ) డ్రీమ్ ప్రాజెక్ట్గా రాబోతున్న చిత్రం కన్నప్ప. హిందీ మహా భారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, సప్తగిరి, రఘు బాబు, , దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా...
- [IPL 2025 Ticket Booking : మీ ఫోన్తో సింపుల్గా ఐపీఎల్ 2025 టికెట్స్ బుకింగ్.. ఈజీ ప్రాసెస్!](https://teluguwonders.com/ipl-2025-ticket-booking/): IPL 2025 Ticket Booking Online : ఐపీఎల్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ cricket క్రీడాభిమానులను అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. అనంతరం మార్చి 23వ తేదీన ఉప్పల్ వేదికగా హైదరాబాద్ – రాజస్థాన్ జట్ల మధ్య పోరు ఉండనుంది. అయితే.. గత సీజన్లో విక్రయించినట్టే ఈసారి కూడా అధికారిక వెబ్సైట్ https://www.iplt20.com/ తో పాటు.. ఆన్లైన్ వేదికలైన పేటీఎం, బుక్ మై షో ద్వారా ఐపీఎల్ 2025 టికెట్లు విక్రయించే అవకాశం ఉంది. ఐపీఎల్ (Indian Premier League) మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని కొనుగోలు...
- [తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం.. రూ.44 లక్షలు విరాళం.](https://teluguwonders.com/chandrababus-family-donates-rs-44-lakhs-to-tirumala-srivari-seva/): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు. అంతకముందు సామాన్య భక్తుల్లా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు. క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. ఆలయ మహా ద్వారం వద్ద చేరుకున్న చంద్రబాబుకు శ్రీవారి ఆలయ అర్చకులు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిలు ఇస్తికఫల్ స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు ధ్వజస్తంభాన్ని స్పృశించి, నమస్కరించి ఆలయ ప్రవేశం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. చంద్రబాబు...
- [అంతా బాగుంది కానీ.. అదొక్కటే సమస్య.. భారత్తో సత్సంబంధాలపై ట్రంప్.](https://teluguwonders.com/donald-trump/): ‘భారత్తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధిక టారిఫ్లొక్కటే సమస్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump | న్యూయార్క్/వాషింగ్టన్, మార్చి 20: ‘భారత్తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వచ్చే నెల ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలుంటాయని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా వస్తూత్పత్తులపై ఎంత సుంకాలు వేస్తున్నారో.. అంతే సుంకాలు ఆయా దేశాల వస్తూత్పత్తులపై వేస్తామంటున్నారు ట్రంప్. ఈ నేపథ్యంలో స్థానిక బ్రిట్బర్ట్ న్యూస్కు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారత్తో అమెరికాకున్న సంబంధాలపై...
- [IPL 2025: ధనాధన్ లీగ్కు గ్లామర్ టచ్.. ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసే సినీ తారలు వీరే!](https://teluguwonders.com/ipl-2025-dhanadhan-league-glamour/): ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా జరగనుంది. తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతకు ముందు జరిగే ఓపెనింగ్ సెర్మనీలో పలువురు సినీ తారలు సందడి చేయనున్నారు. ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం ఐపీఎల్ను భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో అనేక మంది సినీ తారలు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ , ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, శ్రద్ధా కపూర్, సంజయ్ దత్ తదితరులు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ ఈ సందర్భంగా ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఐపీఎల్ తొలి మ్యాచ్లో...
- [ఓటీటీలోకి వచ్చేసిన బ్రహ్మా ఆనందం.. తండ్రీ కొడకుల కామెడీ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?](https://teluguwonders.com/brahma-anandam-in-ott/): చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ రాజా ఒక కీలక పాత్ర పోషించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. రంగ మార్తాండలో తన అద్భుతమైన నటనతో అందరికీ కన్నీళ్లు తెప్పించారు నటుడు బ్రహ్మానందం. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ బ్రహ్మా ఆనందం సినిమాతో మన ముందుకు వచ్చారు. గతనెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను బాగానే అలరించింది. బ్రహ్మానందం యాక్టింగ్, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పటిలాగే వెన్నెల కిశోర్ కూడా తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన బ్రహ్మ ఆనందం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం...
- [సముద్రంలో సునీత విలియమ్స్కు స్వాగతం పలికిన డాల్ఫిన్స్.](https://teluguwonders.com/dolphins-welcoe-to-sunita-williams/): Sunita Williams: నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లారు. అయితే, సాంకేతిక లోపాల కారణంగా స్టార్లైనర్ సెప్టెంబర్లో వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది.. Sunita Williams: సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9 వ్యోమగాములు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ ఉదయం తొమ్మిది నెలలకు పైగా భూమి గాలిని పీల్చుకున్నారు. వ్యోమగాములను స్ట్రెచర్లపై క్యాప్సూల్ నుండి బయటకు తీశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల నుండి తిరిగి వచ్చే అన్ని వ్యోమగాములకు ఈ ముందు జాగ్రత్త తీసుకున్నారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా తీరంలో...
- [డ్రోన్ల ద్వారా డ్రగ్స్, మారణాయుధాలు.. మత్తు గ్యాంగ్కు చుక్కలు చూపిస్తున్న పోలీసులు.](https://teluguwonders.com/drug-smuggling-by-drones/): పాకిస్తాన్ – పంజాబ్ బోర్డర్లో పెద్దఎత్తున డ్రగ్స్, గన్స్ పట్టుబట్టాయ్. డ్రోన్స్ ద్వారా డ్రగ్స్, ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న మత్తు గ్యాంగ్కి చెక్ పెట్టారు పోలీసులు.. పంజాబ్లో కొనసాగుతున్న మాదకద్రవ్యాల వ్యతిరేక డ్రైవ్ సరిహద్దు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తున్న పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐని దెబ్బతీసిందని డిజిపి గౌరవ్ యాదవ్ సోమవారం అన్నారు. పంజాబ్లో డ్రగ్స్పై యుద్ధం కొనసాగుతోంది. మత్తు బ్యాచ్పై ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. సీఎం భగవంత్ మాన్ ఆదేశాలతో ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు పోలీసులు. అణువణువూ జల్లెడ పడుతూ డ్రగ్ పెడ్లర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడంతోపాటు.. పెద్దఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల యాక్షన్కి ఇప్పటికే తోక ముడిచింది మత్తు గ్యాంగ్. మత్తు మ్యాచ్ని కటకటాల వెనక్కి నెట్టడంతో డ్రగ్స్ స్పీడ్ కొంతమేర తగ్గింది. పోలీస్ ఆపరేషన్తో తోకముడిచిన మత్తు గ్యాంగ్.. కొత్తకొత్త మార్గాలను వెదుక్కుంటోంది....
- [మార్చిలోనే మాడు పగులతోంది.. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో!](https://teluguwonders.com/andhra-telangana-heatwave/): మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటి..? తెలగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది.. అనే వివరాలను ఒకసారి చూడండి.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో కనిపించాల్సిన ఎఫెక్ట్- తెలుగురాష్ట్రాల్లో మార్చిలోనే కనిపిస్తోంది. వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పదకొండు దాటిందంటే చాలు- ఎండ మండిపోతుంది. ఇప్పటికే టెంపరేచర్లు 42 డిగ్రీల మార్క్ను దాటేశాయి. దీంతో ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది.. మధ్యాహ్నం వేళ...
- [ఏప్రిల్ 7 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?](https://teluguwonders.com/10th-class-paper-evaluation-from-april-7th/): రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పరీక్షలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవగా.. తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.. హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగత తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్లను కూడా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు వాటిని నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ కృష్ణా రావు ఇప్పటికే ప్రకటన జారీ చేశారు కూడా. ఇక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30...
- [పూరి జగన్నాథ్కు హీరో దొరికేశాడు.. ఆ స్టార్ హీరోతో సినిమా చేస్తున్న డైనమిక్ డైరెక్టర్.](https://teluguwonders.com/puri-jagannath-has-found-a-hero/): డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్దాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో సినిమాలకు చిన్న బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం పూరిజగన్నాథ్కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన...
- [Bigg Boss: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ తెలుగు విన్నర్! వీడియోలు రిలీజ్ చేసిన అన్వేష్.. కేసు నమోదు!](https://teluguwonders.com/bigg-boss-beeting-apps-promotions/): ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సన్నీ యాదవ్, హర్షసాయి వంటి ఫేమస్ యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే విషయంలో బిగ్ బాస్ తెలుగు విన్నర్ పై కూడా కేసు నమోదు కానుందని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గట్టి నిఘా ఉంచుతున్నారు. డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేస్తోన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై పోలీసులు వరుసగా కేసు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఈక్రమంలో ఇప్పటికే ప్రముఖ తెలుగు ఫేమస్ యూట్యూబర్లైన భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై కేసులు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు. కాగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై వరుసగా...
- [AP SSC Public Exams 2025: మరికాసేపట్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం.. RTC బస్సుల్లో విద్యార్ధులకు ఉచిత ప్రయాణం!](https://teluguwonders.com/ap-ssc-public-exams-2025/): రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. మొత్తం 3.15 గంటలపాటు ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. 6 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్ధులందరికీ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది.. అమరావతి, మార్చి 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మొత్తం 3.15 గంటల చొప్పున ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. మార్చి 31వ తేదీన రంజాన్ సెలవు వస్తే ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. లేదంటే మార్చి 31న యథాతథంగా నిర్వహిస్తారు. కాగా 2024 – 25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609...
- [త్వరలో ఉప ఎన్నికలు.. సంకేతాలిచ్చిన సీఎం రేవంత్రెడ్డి..!](https://teluguwonders.com/indications-of-by-elections-soon/): త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయా..? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారా..? అయితే నేడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి సంకేతాలు ఇచ్చారు. రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇక్కడకు తాను వచ్చింది త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో.. ఓట్లు వేయడానికో కాదు అంటూ.. పరోక్షంగా ఎన్నికల గురించి ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చారా..? నేడు స్టేషన్ ఘన్పూర్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. దీనిపై మాట్లాడారు. రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఈ కార్యక్రమం.. ఈ రోజు వేలాది మంది ఇక్కడకు...
- [Jana Sena Formation Day : ఇవాళ పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ.](https://teluguwonders.com/jana-sena-formation-day/): ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఆ పార్టీ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ.3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరనున్నారు. 3.45 గంటలకు సభా స్థలికి చేరుకొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాత్రికి కాకినాడలోని జేఎన్టీయూ గెస్ట్ హౌజ్లో బస చేస్తారు. సభా ప్రాంగణానికి వచ్చే మార్గాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. కాకినాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సభ మానిటరింగ్ చేస్తారు. దానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు వీవీఐపీలు, వీఐపీల కోసం ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. 250 మంది డయాస్పై ఉంటారు. వాహనాల పార్కింగ్కి ఐదు ప్రాంతాలను ఏర్పాటు చేశారు.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ ప్రసంగం 90 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వంలో...
- [వచ్చే నెల 15న ఏపీకి ప్రధాని మోదీ.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం.](https://teluguwonders.com/pm-comes-to-ap-next-month-15th/): ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏఫ్రిల్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునః ప్రారంభ పనులకు హాజరుకానున్నారు. ఏపీ రాజధానితో సహా రాష్ర్టంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని చేతుల మీదుగా శ్రీకారం చుట్టేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా మరొక్కసారి దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రాజధాని పనులు మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు రచించింది. 40 వేల కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ప్రజాధనంతో రాజధానిని నిర్మించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం...
- [అల్లు అర్జున్, అట్లీ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!](https://teluguwonders.com/alluarjun-atlee-movie/): పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం సౌత్ టూ నార్త్ అడియన్స్ ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు మాస్ యాక్షన్ హీరోగా వెండితెరపై సందడి చేసిన బన్నీని ఇప్పుడు అట్లీ ఏ విధంగా చూపించనున్నాడనే క్యూరియాసిటీ సైతం నెలకొంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఎంపికలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బన్నీ. ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఓ మూవీ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. అలాగే కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలోనూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి తొలి కాంబినేషన్ చాలా సంచలనం సృష్టించింది....
- [కస్టమర్.. బీ కేర్ పుల్.. నకిలీ కస్టమర్ కాల్ సెంటర్లతో దోపిడీ.](https://teluguwonders.com/customer-becareful-with-fraud-call-center/): వారం రోజుల కిందట హైదరాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి గోద్రేజ్ ఎయిర్ కండిషనర్ను రిపేర్ చేయించడానికి కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఓ నంబర్ కనిపించగానే ఫోన్ చేశారు. అవతల వ్యక్తి ఒక లింక్ పంపి అతడి డీటైల్స్ నింపమన్నాడు. కస్టమర్.. కేర్ పుల్..! నకిలీ కస్టమర్ కాల్ సెంటర్లతో దోపిడీ ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారా? ఇక మీరంతే.. మోసపోవడమే.. డబ్బులు కోల్పోతున్న బాధితులు Customer Care Number | సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): వారం రోజుల కిందట హైదరాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి గోద్రేజ్ ఎయిర్ కండిషనర్ను రిపేర్ చేయించడానికి కస్టమర్ కేర్ నంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేశారు. ఓ నంబర్ కనిపించగానే ఫోన్ చేశారు. అవతల వ్యక్తి ఒక లింక్ పంపి అతడి డీటైల్స్ నింపమన్నాడు. బాధితుడు లింక్ ఓపెన్ చేసి తన వివరాలు నింపారు. ఆ తర్వాత...
- [ఈనెల 15 నుంచి సెలెక్షన్ ట్రయల్స్.](https://teluguwonders.com/selection-trails-from-this-month-15th/): సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఢిల్లీ : సుమారు 15 నెలల విరామం తర్వాత తమపై విధించిన నిషేధాన్ని ఎత్తేసిన మరుసటి రోజే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) రాబోయే ఆసియన్ చాంపియన్షిప్స్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. మార్చి 25-30 మధ్య జోర్డాన్లోని అమ్మన్ వేదికగా జరగాల్సి ఉన్న ఈ పోటీలకు గాను ఈనెల 15 నుంచి సెలెక్షన్ ట్రయల్స్ను నిర్వహించనుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మెన్స్ ఫ్రీస్టయిల్, ఉమెన్స్ రెజ్లింగ్, గ్రీకో-రోమన్ స్టయిల్ విభాగాల్లో సెలెక్షన్స్ జరుగుతాయని డబ్ల్యూఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది.
- [జనసేన జయకేతనం రేపు ఆవిర్భావ సభ.](https://teluguwonders.com/janasena-jayaketanam-inaugural-meeting-tomorrow/): ‘జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ర్టైక్ రేట్ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.జనసేన జయకేతనం రేపు ఆవిర్భావ సభ 100% స్ర్టైక్ రేట్ ఉత్సవం ప్రవేశ ద్వారాలకు మహనీయుల పేర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు సభ పోస్టరు ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కలెక్టరేట్(కాకినాడ), మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘జనసేన పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ర్టైక్ రేట్ను ఒక ఉత్సవంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం’ అని పార్టీ పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు సభకు ‘జయకేతనం’గా నామకరణం చేసినట్లు చెప్పారు. ఈనెల 14న జరగనున్న సభను పురస్కరించుకుని కాకినాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బుధవారం...
- [Vijay Thalapathy: మమ్మల్ని అవమానించారు.. విజయ్ దళపతిపై ముస్లింల ఫిర్యాదు..](https://teluguwonders.com/vijay-thalapathy-insult-the-muslims/): కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి పై ముస్లిమ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితమే సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్.. ఇప్పుడిప్పుడే ఆ పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ముస్లిం సమాజం కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ముస్లింలే అతడిపై ఫిర్యాదు చేశారు. తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సొంత పార్టీని స్థాపించిన హీరో.. తదుపరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపనున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ, అధికార డిఎంకె పార్టీపై నిరంతరం విమర్శలు చేస్తున్న విజయ్, తన పార్టీకి వివిధ వర్గాల నుండి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల ముస్లీమ్స్ కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ కార్యక్రమంలో ముస్లింలతో కలిసి ప్రార్థన చేశాడు. కానీ ముస్లింల...
- [ముఖేష్ అంబానీతో చేతులు కలిపిన ఎలోన్ మస్క్.. ఇక భారత్లో రచ్చ రచ్చే..!](https://teluguwonders.com/elon-musk-shaking-hands-with-mukesh-ambani/): ఎలోన్ మస్క్ తన స్టార్లింక్ సేవను ఎయిర్టెల్, రిలయన్స్ జియో ద్వారా భారతదేశంలో విస్తరించాలని యోచిస్తున్నాడు. ఎయిర్టెల్ తర్వాత, ఇప్పుడు స్టార్లింక్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. స్టార్లింక్ భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల మీరు ఎలా ప్రయోజనం పొందుతారు? తెలుసుకుందాం. ఎలోన్ మస్క్ భారతదేశంలోకి ప్రవేశించడానికి కొత్త మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అతను తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. టెలికాం కంపెనీ ఎయిర్టెల్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఇప్పుడు ఎలోన్ మస్క్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోతో చేతులు కలిపింది. ఎలోన్ మస్క్ చాలా కాలంగా తన ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్ను భారతదేశంలో ప్రారంభించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎయిర్టెల్, జియోతో చేతులు కలిపిన తర్వాత, అతని కల నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది. రిలయన్స్ జియో మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ Xలో ఒక పోస్ట్ను షేర్ చేయడం ద్వారా...
- [IPL 2025: ఐపీఎల్ ఎఫెక్ట్.. పాకిస్తాన్కు బిగ్ షాకిచ్చేందుకు సిద్ధమైన ముగ్గురు ప్లేయర్లు..?](https://teluguwonders.com/ipl-2025-ipl-effect-on-pakistan/): Players May Reject PSL Contract Due to IPL 2025: వచ్చే వారం నుంచి ఐపీఎల్ సందడి మొదలుకానుంది. ఈమేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోపక్క పక్కదేశం పీఎస్ఎల్ కూడా ఇదే సమయానికి ప్రారంభం కానుంది. అయితే, పీఎస్ఎల్లో ఆడుతోన్న కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్ ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు. Players May Reject PSL Contract Due to IPL 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన తర్వాత టీ20 ఉత్కంఠ ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో వ్యాపించబోతోంది. ఒకవైపు, ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రియమైన టీ20 లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఆ తర్వాత, ఏప్రిల్ 11 నుంచి మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో PSL ప్రారంభం కానుంది. ఈ రెండు టీ20 లీగ్లు దాదాపు ఒకేసారి మొదలవుతాయి. కొన్ని రోజుల తేడాతో ఒకేసారి ముగుస్తాయి. ఇటువంటి పరిస్థితిలో, IPL 2025...
- [భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (10 శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse-10/): అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్। పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।। 10 ।। అపర్యాప్తం — అపరిమితమైన; తత్ — అది; అస్మాకం — మన యొక్క; బలం — బలము; భీష్మ — భీష్మ పితామహుడిచే; అభిరక్షితాం — సురక్షితంగా ఏర్పాటుచేయబడ్డ; పర్యాప్తం — పరిమితమైన; తు — కానీ; ఇదం — ఈ; ఏతేషాం — వారియొక్క; బలం — బలము; భీమ — భీముడు; అభిరక్షితాం — సావధానంగా రక్షింపబడుచున్న. మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవ సైన్యం, పరిమితమైనది. దుర్యోధనుడి ప్రగల్భాలు సొంత గొప్పలు చెప్పుకునేవాడికి సాధారణమే. గొప్పలకు పోయేవారు, అంత్యకాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్ముడిచే రక్షింపబడుచున్న తనసైన్యం అపరిమితమైనది అన్నప్పుడే దుర్యోధనుడి దౌర్భాగ్యం తెలిసిపోతోంది. భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన...
- [వాడపల్లి వెంకన్న ఆదాయం 1.71 లక్ష రూపాయలు.](https://teluguwonders.com/vadapalli/): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు, ఆలయంలో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు నిర్వహించడంతో పాటు నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించిన భక్తులు అనంతరం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి ఒక్క రోజులో రూ. 1,71,359 ఆదాయం సమకూరినట్లు ఉపకమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
- [రేపు ఆరంభ పోర్టల్ ను ప్రారభించనున్నపవన్ కళ్యాణ్.](https://teluguwonders.com/pawan-kalyan-will-open-aaranbha-portall-tomorrow/): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇది పంచాయతీ పన్నుల వసూళ్లలో పారదర్శకతను పెంచడం, అవకాసం సులభతను అందించడం మరియు ప్రభుత్వానికి నిధులను పూర్తిగా చేరవేసే క్రమం. ఇప్పటికే పంచాయతీ పన్నులు కట్టించుకునే ప్రక్రియ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నది. పన్నుల వసూళ్లు సరిగ్గా పూర్తి కావడం లేదు, వాటి మార్గం కూడా సులభంగా ఉండడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు స్వర్ణ పంచాయత్ పేరుతో ఒక కొత్త ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్వర్ణ పంచాయత్ – కొత్త ఆన్ లైన్ పోర్టల్ ఇప్పుడు నుండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయతీల ద్వారా వసూలయ్యే పన్నులన్నీ ఈ పోర్టల్ ద్వారా చెల్లించవచ్చు. ఈ స్వర్ణ పంచాయత్ పోర్టల్ ప్రారంభం సందర్భంగా, డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ రేపు ఈ సేవలను ప్రారంభించనున్నారు. దీని ద్వారా, పంచాయతీ పన్నుల చెల్లింపులు సులభంగా, పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడతాయి. స్వర్ణ...
- [‘శబ్దం’ సినిమా రివ్యూ](https://teluguwonders.com/shabdam-movie-review/): “శబ్దం” సినిమా, ఆది పినిశెట్టి, లక్ష్మీ మీనన్, సిమ్రన్, లైలా వంటి ప్రముఖ నటీనటులతో, అరివళగన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాకు సంగీతాన్ని తమన్ అందించాడు. వాయిస్, హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా, “వైశాలి” చిత్రంతో కలిసి, ఆది పినిశెట్టి మరియు తమన్ టాలెంట్తో మరిన్ని సక్సెస్ స్టోరీస్ అందించినందుకు అంచనాల పెద్దది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ముగ్గురి కాంబో రిపీట్ అయింది. ఈ ముగ్గరూ కలిసి చేసిన చిత్రమే శబ్దం. వైశాలి చిత్రంలో నీటిని ఆధారంగా చేసుకుని కథను రాసుకున్న దర్శకుడు. ఈ సారి సౌండ్ను బేస్ చేసుకుని కథను రాసుకున్నాడు. మరి వైశాలి రేంజ్లో శబ్దం ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం. అయితే, ఈ సినిమాను చూసినట్లయితే, ప్రతీ విభాగంలో అంచనాలకు సరిపోల్చకపోవడం గమనించవచ్చు. కథ శబ్దం సినిమా కథలో హోలీ ఏంజెల్ కాలేజీలో వరుసగా స్టూడెంట్లు మృతి చెందుతుంటారు. ముఖేష్, శ్వేత అనే ఇద్దరు స్టూడెంట్ల మరణం...
- [ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూటమి హవా.. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం](https://teluguwonders.com/mlc-election-results/): [quads id=1_widget] ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల హవా. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం తొమ్మిది రౌండ్లకు గానూ, ఏడో రౌండ్లోనే మేజిక్ ఫిగర్ దాటేశారు. మంగళవారం తెల్లవారుజామున 5:50 గంటల సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యే సరికి 82,319 ఓట్ల ఆధిక్యత సంపాదించారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండగానే మేజిక్ ఫిగర్ దాటారు. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా భారీ విజయం సాధించారు. ఆయనకు లక్షా 45 వేల 57 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి PDF అభ్యర్థి లక్ష్మణరావుకు 62 వేల 737 ఓట్లు వచ్చాయి. మొత్తం 2 లక్షల 41...
- [భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (9 శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse-9/): అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః । నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।। అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు. ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.
- [ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్... ఫలితాలు ఎప్పుడు?](https://teluguwonders.com/mlc-elections/): MLC ఎన్నికల ఓట్ల లెక్కింపు: తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇవాళ(సోమవారం) గుంటూరు – కృష్ణ జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది. అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఫిబ్రవరి 27న 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ(సోమవారం) ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సులు ఉండడంతో ఫలితాలు ఆలస్యం అవ్వవచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఉత్కంఠ:గుంటూరు – కృష్ణ జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ పోస్టల్ ఓట్లలో కొన్ని చెల్లుబాటు కాని ఓట్లు కూడా ఉన్నాయి. ఉద్యోగులు సరిగా ఓట్లు వేయకపోవడంపై ఎన్నికల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్:ఏలూరు: ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి...
- [భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (8 శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse-8/): భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః । అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ।। 8 ।। భవాన్ — స్వయంగా మీరు; భీష్మః — భీష్ముడు; చ — మరియు; కర్ణః — కర్ణుడు; చ — మరియు; కృపః — కృపాచార్యుడు; చ — మరియు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; అశ్వత్థామా — అశ్వత్థామ; వికర్ణ — వికర్ణుడు; చ — మరియు; సౌమదత్తిః — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ — మరియు. మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు – వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.
- [ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మరణం.. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది](https://teluguwonders.com/uttarakhand/): ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ, సహాయక బృందాలు మొత్తం 48 మందిని రక్షించాయని, జాడ తెలియకుండా పోయిన 7 మందిని గుర్తించేందుకు చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. చమోలి జిల్లా, మంచు మేటలను తొలగించే సమయంలో భారీగా మంచు చరియలు విరిగిపడటంతో వాటికింద చిక్కుకున్న 55 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం భారత్-టిబెట్ సరిహద్దుల్లోని ఛమోలి జిల్లా మనా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. తొలుత 33 మందిని రక్షించగా, శనివారం ఉదయం మరో 14 మందిని రక్షించారు. అయితే, చికిత్స పొందుతూ నలుగురు మరణించారని సమాచారం అందింది. ఇంకా, మంచు చరియల కింద చిక్కుకున్న ఇతరులను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వారు ఈ సందర్భంగా చెప్పారు, ’48 మందిని రక్షించామని, ఇంకా 7 మంది లభ్యమైన వారిని శ్రద్ధగా అన్వేషిస్తున్నాం. మంచు...
- [భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (7 శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse-7/): అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ । నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।। అస్మాకం — మన; తు — కానీ; విశిష్టాః — శ్రేష్ఠమైన వారు; యే — ఎవరు; తాన్ — వారిని; నిబోధ — తెలుసుకొనుము; ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; నాయకాః — నాయకులు; మమ — మన; సైన్యస్య — సైన్యానికి; సంజ్ఞా-అర్థం — ఎఱుక కొరకు; తాన్ — వారిని; బ్రవీమి — తెలుపుతున్నాను; తే — మీకు. ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ (ద్విజులలో అంటే బ్రాహ్మణులలో ఉత్తముడైన వాడు) అని సంబోధించాడు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదాన్ని...
- [ముగిసిన మహా కుంభ మేళా](https://teluguwonders.com/maha-kumbhamela/): ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభమేళా ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. తెల్లవారుజామున నుంచే హర హర మహాదేవా.. శంభో శంకరా అంటూ పవిత్ర సాన్నిహిత్యాలు ఆచరించి భక్తి కరమైన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకూ 1.32 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా లో 45 రోజుల్లో 65 కోట్లకు పైగా భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారని అంచనా వేసింది. కుంభమేళా ముగింపు సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ల ద్వారా 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు.
- [భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (4,5,6 శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse-456/): అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి । యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।। ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ । పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।। యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ । సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।। అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు;...
- [Deputy CM Pawan : వేల ఏళ్లుగా సనాతన ధర్మం](https://teluguwonders.com/deputy-cm-pawan/): ‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రతిసారీ రావాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందం కలిగిస్తోంది’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నా రు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకిరానందన్, సినీ దర్శకుడు త్రివిక్రమ్, టీటీడీ సభ్యుడు ఆనంద సాయితో కలిసి మంగళవారం ఆయన మహాకుంభ మేళాలో పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమానికి హారతులిచ్చారు. పవన్ మీడియాతో మాట్లాడుతూ ‘భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధ ర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. మహాకుంభమేళాలో జరిగిన కొన్ని ఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని నమ్మే, పాటించే వారిపై ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే. మహాకుంభమేళా నిర్వహణలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తోంది....
- [భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (3వ శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse3/): పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ । వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।। పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండురాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యము; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు; తవ శిష్యేణ — మీ శిష్యుని చేత; ధీ-మతా — తెలివైనవాడు. దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము. తన అస్త్రవిద్యా గురువు ద్రోణాచార్యుడికి గతంలో ఆయన చేసిన తప్పుని, యుక్తితో ఎత్తి చూపాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యుడికి గతంలో ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. వైరంతో ఆగ్రహం చెందిన ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగే పుత్రుడు కలగాలనే...
- [హైదరాబాద్లో ఏఐ కేంద్రం.. ప్రభుత్వంతో ఒప్పందం](https://teluguwonders.com/ai-center-in-hyderabad/): హైదరాబాద్లో కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాల స్థాపనకు గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గూగుల్తో ఒప్పందం: గూగుల్ సంస్థ హైదరాబాద్లో AI కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వ్యవసాయం, విద్య, రవాణా, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలు వంటి రంగాల్లో గూగుల్ సహకారం అందించనుంది. మైక్రోసాఫ్ట్తో ఒప్పందం: మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా హైదరాబాద్లో AI కేంద్రం స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. గచ్చిబౌలిలో నూతన క్యాంపస్ను ప్రారంభించిన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి AI శిక్షణ అందించేందుకు మూడు కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. అదనంగా, మైక్రోసాఫ్ట్ రూ.15,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది, దీని ద్వారా నగరం మైక్రోసాఫ్ట్కు అతిపెద్ద డేటా హబ్గా మారనుంది. ఈ ఒప్పందాలు హైదరాబాద్ను AI రంగంలో ప్రముఖ...
- [మోదీ-ట్రంప్ సమావేశం: వాణిజ్య, రక్షణ సహకారంపై చర్చలు](https://teluguwonders.com/modi-meets-trump/): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫిబ్రవరి 14, 2025న వాషింగ్టన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, శక్తి, భద్రత, సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్చించారు. అమెరికా, భారతదేశానికి F-35 యుద్ధ విమానాలను 2025 నుండి సరఫరా చేయడానికి అంగీకరించింది. రెండు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $500 బిలియన్లకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించాయి, ఇందులో భారతదేశం అమెరికా నుండి మరింత చమురు మరియు వాయువును దిగుమతి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే, ట్రంప్ భారతదేశాన్ని “టారిఫ్ కింగ్” అని పేర్కొంటూ, భారతదేశం అమెరికా వస్తువులపై అధిక దిగుమతి సుంకాలను విధించడం అన్యాయమని విమర్శించారు. అయినప్పటికీ, ఇరు దేశాలు తమ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇంకా, మోదీ మరియు ట్రంప్ రక్షణ సహకారం, కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, వ్యూహాత్మక ఖనిజాల సరఫరా గొలుసులు వంటి...
- [లైలా సినిమా రివ్యూ...!](https://teluguwonders.com/laila-movie-review/): విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లైలా’ చిత్రం ఫిబ్రవరి 14, 2025న విడుదలైంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించారు. సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. కథా సారాంశం: ‘లైలా’ సినిమా ప్రధానంగా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించబడింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేకపోయినా, విశ్వక్ సేన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ప్రేక్షకుల స్పందన: సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది ప్రేక్షకులు విశ్వక్ సేన్ నటనను ప్రశంసించగా, కథలో నూతనత లేకపోవడం, కామెడీ సన్నివేశాలు సరిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలను విమర్శించారు. సినిమా ఫస్ట్ హాఫ్లో విశ్వక్ సేన్ కామెడీ టైమింగ్ బాగుందని, కానీ సెకండ్ హాఫ్లో కథనం బలహీనంగా ఉందని...
- [భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (2వ శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse2/): భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (2వ శ్లోకము) భగవద్గీతలో మొదటి అధ్యాయం “అర్జునవిషాదయోగం” అని ప్రసిద్ధి చెందింది. ఈ అధ్యాయం అర్జునుడి మనసులో కలిగిన విషాదం, సందేహాలు మరియు ఆత్మవిమర్శలను మనకు చూపిస్తుంది. 2వ శ్లోకం అర్జునుడు యుద్ధంలో తన తల్లితండ్రులు, గురువులు, బంధువులతో పోరాడాలని, తన మనసులో కలిగిన ఆత్మవిమర్శను వివరించే శ్లోకంగా ఉంటుంది. శ్లోకము: “సంజయ ఉవాచ । దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా । ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।” వ్యాఖ్యం: సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను. సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; దృష్ట్వా — గమనించిన పిదప; తు — కానీ; పాండవ-అనీకం — పాండవ సైన్యమును; వ్యూఢం — సైనిక వ్యూహ రచనతో నిలిచి యున్న; దుర్యోధనః —...
- [IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఎప్పటి నుంచి మ్యాచ్లు...](https://teluguwonders.com/ipl-2025/): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ సీజన్ మార్చి 21, 2025న ప్రారంభమై, మే 25, 2025న ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ప్రారంభ మ్యాచ్: మార్చి 21న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో తొలి మ్యాచ్ నిర్వహించబడుతుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడతాయి. ఫైనల్ మ్యాచ్: మే 25న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముఖ్యమైన వివరాలు: ఈసారి బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ను రెండు నెలల ముందుగానే విడుదల చేసింది, ఇది అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్తో ఐపీఎల్ షెడ్యూల్ క్లాష్ కాకుండా ఉండేందుకు తీసుకున్న నిర్ణయం. ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్లు నిర్వహించబడతాయి. రాజీవ్ శుక్లా ప్రకారం, ఈ సీజన్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయబడుతుంది. క్రికెట్ అభిమానులు ఈ సీజన్ను ఆస్వాదించడానికి...
- [భగవద్గీత 1వ అధ్యాయం - అర్జునవిషాదయోగం (1వ శ్లోకము)](https://teluguwonders.com/bhagavadgita-chapter1-verse1/): భగవద్గీత 1వ అధ్యాయం – అర్జునవిషాదయోగం (1వ శ్లోకము) భగవద్గీత ఒక అద్భుతమైన సాధనపధం, ధార్మికత, ఆత్మజ్ఞానం మరియు జీవితములో కర్తవ్యాలను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకం. భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు కలిగి ఉన్నా, మొదటి అధ్యాయం ఎంతో ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది అర్జునుడి విషాదం మరియు ఆత్మకోరికలను మనం ఎక్కడ నుంచి ప్రారంభించాలో చూపిస్తుంది. ఈ మొదటి శ్లోకం, విషాదయోగం అనే అధ్యాయం యొక్క మొదటి శ్లోకమే, భగవద్గీత యొక్క సారాంశాన్ని అందిస్తుంది. శ్లోకము: “ధృతరాష్ట్ర ఉవాచ |ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||” వ్యాఖ్యం:ఈ శ్లోకంలో ధృతరాష్ట్ర (కూరవుల రాజు) సంజయ (తన శారీరిక కఛేరి) తో మాట్లాడుతూ, కురుక్షేత్ర అనే పవిత్ర స్థలంలో జరిగిన యుద్ధం గురించి అడుగుతున్నారు. కురుక్షేత్ర ఏమైనా ఒక సాధారణ యుద్ధ స్థలం కాదు. ఇది ధర్మక్షేత్రం అని పిలవబడింది, అంటే ఇది ఒక ప్రామాణికమైన ధర్మం...
- [బర్డ్ ఫ్లూ భయం](https://teluguwonders.com/bird-flu-effect-on-ap-and-telangana/): ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ (H5N1 వైరస్) వ్యాప్తి చెందడంతో వేలాది కోళ్లు మరణించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు ప్రాంతాల్లో 24 చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ఆంధ్రప్రదేశ్ నుండి కోళ్లు, కోడిపిల్లలు, బాతులను రాష్ట్రంలోకి రాకుండా నిరోధిస్తోంది. అదనంగా, పశు సంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, తెలంగాణలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి తెలిపారు. ఇతర కారణాలతో కోళ్లు మరణించాయని, చికెన్ను బాగా ఉడకబెట్టి తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని ఆయన స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ లక్షణాలు గమనించిన పక్షంలో, హైదరాబాద్లోని పశు సంవర్ధకశాఖ డైరెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్ 040-23314876 ద్వారా సమాచారం అందించవచ్చు. సమాచారాన్ని నిర్ధారించుకోకుండా, అపోహలకు లోనుకాకుండా, అధికారిక ప్రకటనలను అనుసరించడం మంచిది.
- [మార్సెయిల్ నగరంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం](https://teluguwonders.com/marseille-main-city/): ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్లో ఉన్న సందర్శనలో భాగంగా, మార్సెయిల్ నగరంలో ఘనంగా స్వాగతించారు. 2025 ఫిబ్రవరి 12న జరిగిన ఈ స్వాగతం భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ లోని భారత సమాజం, అలాగే ఇతర కీలక ప్రముఖులు ప్రధాని మోదీని ఆత్మీయంగా స్వాగతించారు. మార్సెయిల్ లోని స్థానికులు మరియు భారతీయ ప్రతినిధులు, ప్రధాని మోదీని అంగీకరించే సందర్భంలో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. వారి హృదయపూర్వక ఆతిథ్యంతో, ఫ్రాన్స్ లోని భారతీయ సమాజం, భారతీయ సంస్కృతీ, దేశాభివృద్ధి గురించిన ఆశలతో ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఫ్రాన్స్ మరియు భారతదేశం మధ్య సాన్నిహిత్యం, వాణిజ్య సంబంధాలు, సాంకేతిక రంగంలో సహకారం, అంతర్జాతీయ అంశాలపై సహకారాన్ని ప్రబలంగా చూపిస్తుంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం మరియు ఫ్రాన్స్ కు మధ్య ఉన్న ప్రగతిశీల సంబంధాలు మరింత బలపడతాయి. ఇక్కడి...
- [Chiranjeevi : రాజకీయాల్లోకి రీఎంట్రీపై.. చిరంజీవి సంచలన ప్రకటన](https://teluguwonders.com/chiranjeevi-re-entry-in-politics/): మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. హైదరాబాద్లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, తాను జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకే అంకితం అవుతానని స్పష్టం చేశారు. రాజకీయ ప్రముఖులను కలవడం వెనుక ఉద్దేశం సినీ రంగానికి అవసరమైన సహకారం పొందడమేనని, ఇందులో రాజకీయ ప్రయోజనాలు లేవని తెలిపారు. తన ఆశయాలు, సేవలను ముందుకు తీసుకెళ్లడానికి తన సోదరుడు పవన్ కల్యాణ్ ఉన్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఇదివరకు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన చిరంజీవి, తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన పూర్తిగా సినిమాలపై దృష్టి సారించారు. ఈ ప్రకటనతో చిరంజీవి తన రాజకీయ రీఎంట్రీపై వస్తున్న వార్తలకు ముగింపు పలికారు.
- [రూ.20లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరే అవకాశం!](https://teluguwonders.com/shamshabad-airport-journey-fare/): Shamshabad Airport Journey Fare/రూ.20లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరే అవకాశం! హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలంటే ప్రస్తుతం ప్రయాణికులు భారీ ఖర్చులు భరించాల్సి వస్తోంది. వాహనం ఏదైనా — క్యాబ్, బస్సు, లేదా ప్రైవేట్ వాహనం — ఛార్జీలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. సగటున రూ.600 నుంచి రూ.1,900 వరకు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ క్యాబ్ ఎంచుకుంటే కనీసం రూ.700 నుంచి రూ.1,900 వరకు, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే సుమారు రూ.350 వరకు చెల్లించాల్సి వస్తోంది. అయితే కేవలం రూ.20 టికెట్తోనే విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉండి కూడా, ఆ ప్రాజెక్ట్ ఇంకా గమ్యం చేరలేదు. కారణం, ఉందానగర్ నుంచి విమానాశ్రయం వరకు కేవలం 6 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం పూర్తికాకపోవడమే. సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయానికి వెళ్ళే ఒక వ్యక్తి సగటున దాదాపు రూ.1,000 ఖర్చు చేస్తాడు. ఈ వ్యయం సాధారణ ప్రజలకు చాలా భారంగా మారుతోంది. ఉందానగర్ నుంచి ప్రైవేట్...
- [ఆంధ్రప్రదేశ్ఉ పాధ్యాయుల హాజరు నియంత్రణలో కొత్త అధ్యాయం – లీప్ యాప్ మార్పులు](https://teluguwonders.com/learning-excellence-in-andhra-pradesh/): LEAP (Learning Excellence in Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఇటీవల తీసుకున్న నిర్ణయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు విధానాన్ని కొత్త దిశలోకి మలుస్తోంది. కొంతమంది ఉపాధ్యాయులు హాజరు వేసుకుని సొంత పనులకు వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు, పాఠశాలలను పట్టించుకోని ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులు ఈ మార్పుకు ప్రధాన కారణమయ్యాయి. ఇకపై స్కూల్ పని మీద బయటకు వెళ్లాలంటే LEAP (Learning Excellence in Andhra Pradesh) యాప్లో “స్పెషల్ డ్యూటీ”కి దరఖాస్తు తప్పనిసరి. డీడీవో అనుమతి ఇచ్చినప్పుడే హాజరు నమోదు అవుతుంది. ఆన్లైన్లో ఇచ్చిన గమ్యస్థానం, అక్కడి లొకేషన్ డేటా సరిపోలితేనే ఓటీపీ ద్వారా అనుమతి లభిస్తుంది. లొకేషన్, కారణం సరిపోలనప్పుడు ఆటోమేటిక్గా గైర్హాజరు కౌంట్ అవుతుంది. విద్యాశాఖ దృష్టిలో ఇది హాజరు వ్యవస్థలో పారదర్శకతకు ఒక పెద్ద అడుగు. కానీ, దీని అమలు పాఠశాల స్థాయిలో కొన్ని సవాళ్లను కూడా తీసుకురావచ్చు. పాజిటివ్లు ✅ పారదర్శకత పెరుగుతుంది...
- [కాల్షియం లోపం: తెలియని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం!](https://teluguwonders.com/calcium-deficiency-symptoms-in-telugu/): Calcium deficiency symptoms in Telugu ఇన్నాళ్లు మనం కాల్షియం గురించి ఊహించినదల్లా—ఎముకలకు బలం ఇచ్చేది, పండు–పాలు తింటున్నామంటే సరిపోతుందని. కానీ వాస్తవం ఇంకాస్త ఘోరమైనది. ఈ కాలుష్య కాలంలో, జీవనశైలి మార్పుల పరంపరలో, నేటి యువత కడుపునిండా తింటున్నా… శరీరానికి కావాల్సిన కాల్షియం మాత్రం అందటం లేదు. దాని ప్రభావం మన గోళ్లలో, కండరాల్లో, నిత్య జీవిత బలహీనాల్లో మొదట కనిపిస్తుంది. అలసట–బలహీనత: మామూలే అనుకోకండి ఏ పనికైనా త్వరగా అలసిపోవడం, డబ్బులు ఖర్చు లేకుండానే బలహీనంగా అనిపించడం కాల్షియం లోపం సంకేతాలకు తొలిది. మనం తరచూ దీన్ని పట్టించుకోము. కానీ శక్తి ఉత్పత్తిలో, కండరాల పనితీరులో కాల్షియం కీలకం. గోళ్లపై మచ్చలు, సన్నగా మారడమూ హెచ్చరికే గోళ్లు విరిగిపోవడం, సన్నగా మారడం, తెల్లటి మచ్చలు… ఇవన్నీ బ్యూటీ సమస్యలు కాదు, బాడీ సంకేతాలు! కాల్షియం లోపాన్ని ఇంగితంగా తెలియజేసేవే. కండరాల తిమ్మిరి, నొప్పి ప్రతిరోజూ రాత్రిళ్లు తిమ్మిరి, ఆకస్మిక...
- [స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు – TeluguWonders](https://teluguwonders.com/happy-independence-day/): Happy Independence Day – Celebrating the Spirit of Freedom స్వాతంత్ర్య దినోత్సవం: గర్వం మాత్రమే కాదు, బాధ్యత కూడా ఈ రోజు, ఆగస్టు 15. దేశమంతటా త్రివర్ణ పతాకం గాలిలో ఎగురుతుంటే, గర్వభావం ప్రతి హృదయంలో అలముకుంది. 79 సంవత్సరాల క్రితం ఈ రోజే, భారతదేశం వలస పాలన బంధనాలను తెంచుకుని, స్వయం నిర్ణయం మరియు ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. స్వాతంత్ర్యం అనేది మనకు కానుకగా రాలేదు—అది అనేక త్యాగాల ధర. మహాత్మా గాంధీ గారి అహింసా పోరాటం నుండి భగత్సింగ్ ధైర్యం, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి, సర్దార్ పటేల్ ఐక్యతా దిశలో చూపిన సంకల్పం వరకు—మన స్వాతంత్ర్యం అనేది రక్తం, కన్నీళ్లు, అంకితభావం కలిసిన చరిత్ర. అయితే, నేడు మనం స్వేచ్ఛను ఎలా అర్థం చేసుకుంటున్నాం? రాజకీయ స్వతంత్రం సాధించాము, కానీ సామాజిక సమానత్వం, నాణ్యమైన విద్య, ప్రతి ఒక్కరికీ ఆర్థిక అవకాశాలు, పౌర గౌరవం—ఈ స్వేచ్ఛ...
- [Coolie vs War 2 first reactions: థియేటర్లలోకి వార్ 2, కూలీ.. ఎవరిది పైచేయి? జనం ఎవరికి జై కొట్టారంటే?](https://teluguwonders.com/coolie-vs-war-2-first-reactions/): బాక్సాఫీస్ వద్ద అసలు సిసలు సమరానికి ఆగస్ట్ 14 వేదికైంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ ఒకే రోజు రిలీజ్ కావడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు నుంచే టీజర్, ట్రైలర్లతో ఈ రెండు సినిమాలపై భారీ హైప్ నెలకొంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్లోనూ కూలీ, వార్ 2 పోటీపడ్డాయి. ఆగస్ట్ 14 రానే వచ్చింది.. రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. యూఎస్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలతో ఆగస్ట్ 13వ తేదీ రాత్రే టాక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కూలీ, వార్ 2లలో ఏ సినిమా పైచేయి సాధించింది? అనే క్యూరియాసిటీ నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే.. కూలీ vs వార్ 2 కూలీ, వార్ 2...
- [నేడే స్త్రీ(ఫ్రీ) శక్తి..](https://teluguwonders.com/free-bus-starting-from-today/): మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కలికిరి(కడప): మహిళలకు ఉచిత బస్సు అమలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని మదనపల్లె-1, మదనపల్లె-2, పీలేరు, రాయచోటి, రాజంపేట(Rayachoti, Rajampet) డిపోల్లో అవసరమైన సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోని ఐదు రకాల బస్సు సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రం ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక అలా్ట్ర డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, స్టార్ లైనర్, ఏసీ బస్సులను ఉచిత ప్రయాణానికి మినహాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిర్దేశిత బస్సుల్లో వెళ్లేందుకు వెసులుబాటున్నా తిరుపతి నుంచి తిరుమలకు...
- [Independence Day Celebrations 2025: కాసేపట్లో ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించనున్న ప్రధాని](https://teluguwonders.com/independence-day-celebrations-2025/): Independence Day Parade 2025 Live Updates : నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్ర వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. మోదీ 12వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 15 Aug 2025 07:20 AM (IST) రాజ్ఘాట్ వద్ద మహాత్మ గాంధీకి మోదీ నివాళులు ఢిల్లీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ రాజ్ఘాట్లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించారు. కాసేపట్లో ఆయన ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ప్రధాని హోదాలో 12వ సారి మోదీ జాతీయ జెండా ఎగురవేయనున్నారు. 15 Aug 2025 07:00 AM (IST) 12వ సారి జెండా ఆవిష్కరించనున్న మోదీ 79వ స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. నవభారత్ ఇతివృత్తంతో 79వ స్వాతంత్య్రం దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ 12వ సారి జెండా...
- [Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్.](https://teluguwonders.com/rain-alert-3/): వాన జోరు కాస్త తగ్గినా..వరద హోరు మాత్రం కొనసాగుతోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు, రేపు వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. ఏపీవాసులారా యువర్ అటెన్షన్ ప్లీజ్. రాబోయే కొన్ని గంటల వరకు ఏపీలోని కొన్ని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ బెల్స్ మోగిస్తోంది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెబుతోంది. పల్నాడు, ప్రకాశం, నంద్యాల.. ఈ జిల్లాలవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది. అటు ఏపీలోని ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. సుమారు...
- [Gold Price Today: గోల్డెన్ న్యూస్.. చౌక.. చౌక.! బంగారం కొనాల్సిన టైం వచ్చేసింది.. తులం ఎంతంటే.?](https://teluguwonders.com/gold-price-today-5/): చౌక.. చౌక.. గోల్డ్ రేట్స్ నేలచూపులు చూస్తున్నాయ్. గడిచిన నాలుగు రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల బట్టి.. సుమారు రూ. 18 వేల మేరకు గోల్డ్ రేట్ తగ్గింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి. గోల్డ్ లవర్స్కి.. మరీ ముఖ్యంగా మహిళలకు ఎగిరి గంతేసే వార్త.. గత కొద్దిరోజులుగా బంగారం నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ట్రేడ్ వార్ దాదాపుగా ముగింపునకు రావడం.. అలాగే యూఎస్ ఎకనామిక్ డేటా , ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, ఫెడరల్ రిజర్వు రేట్ లాంటివి గోల్డ్ రేట్స్ను ప్రభావితం చేస్తున్నాయ్. గడిచిన నాలుగు రోజుల్లో 100 గ్రాముల ఏకంగా రూ. 18 వేల వరకు తగ్గింది. కృష్ణాష్టమి, వినాయక చవితి దగ్గర పడుతున్న తరుణంలో బంగారం కొనుగోలుదారులకు ఇది మంచి పరిణామం. ఇండిపెండెన్స్ డే సమయంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. అటు వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి....
- [తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల](https://teluguwonders.com/telangana-government-release-1crore/): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ప్రతి జిల్లాకు రూ. 1 కోటి చొప్పున సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసింది. వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో, అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి సమీక్షభారీ వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా ప్రతి జిల్లాకు రూ. 1 కోటి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం చెరువులు, నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి. వరదల కారణంగా అనేక చోట్ల రహదారి మార్గాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో...
- [వాహనదారులకు అలర్ట్.. రేపు ఈ రూట్లో రాకపోకలు బంద్..](https://teluguwonders.com/tomorrow-roads-alert-for-independenceday-celebration/): దేశవ్యాప్తంగా రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 79వ ఉత్సవాల కోసం హైదరాబాద్లోని గోల్కొండ కోట వద్ద ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని రహదారులను మూసివేసి, మరికొన్ని మార్గాలను మళ్లించారు. అలాగే, గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో నివసించే వారు తమ వాహనాలను రహదారులపై పార్క్ చేయకుండా ఉండాలని సూచించారు. రేపు రాకపోకలు నిలిపివేతఆగస్టు 15 ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోట వరకు వాహన రాకపోకలను రేపు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేస్తారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, పోలీసులు సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు....
- [దెయ్యలు ఉన్నాయి..మాట్లాడతాయి ఎప్పుడో రుజువు అయ్యింది](https://teluguwonders.com/%e0%b0%a6%e0%b1%86%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%81-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%a1/): దెయ్యలు ఉన్నాయి..మాట్లాడతాయి ఎప్పుడో రుజువు అయ్యింది దెయ్యలు లేవు అనే వారికి 1762వ సంవత్సరంలో లండన్ మహానగరంలో జరిగిన ఓ సంఘటన కనువిప్పు కలిగించగలది.ఆ రోజు దాదాపు ప్రతి పత్రిక ఒక వార్తకు విశేషంగా ప్రచారం ఇచ్చింది. లండన్ నగరంలోని కాక్లేన్లో ఒక ఇంట్లో దయ్యం ప్రవేశించిందని, ఆ దయ్యం మాట్లాడుతుందని, ఎన్నో వింతపనులు చేస్తుందని పత్రికలు ప్రచురించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కొందరు డాక్టర్లు, విమర్శకులు, రచయితలు ఆ ఇంటికివెళ్ళారు. ఇంటి యజమాని కెంట్ వారితో “ఆ దయ్యం ఎవరోకాదనీ, ఇటీవలనే మరణించిన తన భార్యే దయ్యమై పీడిస్తుందనీ, సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల సమయంలో వచ్చి అనరాని మాటలు అంటూందనీ మొత్తుకున్నాడు,ఇంతలో ఎనిమిది అయింది. అందరూ చెవులు రిక్కబొడుచుకొని దయ్యం ఎటువైపు నుండి వస్తుందా ఆని జాగ్రత్తగా చూస్తున్నారు. చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దంగా ఉంది ఆ గదిలోని వాతావరణం. హఠాత్తుగా ‘మిస్టర్ కెంట్ అనే పిలుపు వినబడింది,...
- [ఒక హీరోయిన్ ని పెళ్లాడతానన్న.. మరో హీరోయిన్...](https://teluguwonders.com/%e0%b0%92%e0%b0%95-%e0%b0%b9%e0%b1%80%e0%b0%b0%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%be%e0%b0%a1%e0%b0%a4%e0%b0%be/): ఒక హీరోయిన్ ని పెళ్లాడతానన్న.. మరో హీరోయిన్… ఈ మధ్యన జనాల మద్య రిలేషన్స్ ఏ రకంగా ఉంటున్నాయో కూడా అర్థం అవ్వటం లేదు. మొన్నామధ్య కాజల్ గొడవ సోషల్ మీడియా లో ఇంకా చల్లారక ముందే మరొక సౌత్ హీరోయిన్ తన ప్రవర్తన తో సోషల్ మీడియా కి కాక పెంచుతుంది..విషయంలో కి వస్తే {మే 4}ఈ రోజు, చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నటి త్రిష పుట్టిన రోజు .ఆ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్త్ డ్ విషెస్ చెబుతున్నారు. ఆమెతో కలిసి ‘పౌర్ణమి’ మూవీలో నటించిన చార్మీ కూడా త్రిషకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. త్రిష తనను ముద్దాడుతున్న ఫొటోను పోస్ట్ చేసిన చార్మి.. బేబీ ఐ లవ్ యూ టుడే అండ్ ఫరెవర్ అని ట్వీట్ చేసింది. మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నా ప్రపోజల్ను ఎప్పుడు...
- [Rajinikanth Coolie vs War 2 comparison](https://teluguwonders.com/rajinikanth-coolie-vs-war-2-comparison/): Rajinikanth Coolie vs War 2 comparison Overall Response: Coolie: ఈ సినిమా మీద massive positive talk ఉంది. Tamil Nadu Deputy CM ఉదయనిధి స్టాలిన్ preview చూసి, ఇది fans ఆశించిన exact mass entertainer అని చెప్పారు. Rajinikanth style, powerful action scenes, plus star-studded cast like Nagarjuna, Aamir Khan, Upendra, Sathyaraj, Shruti Haasan—all are big highlights. Director Lokesh Kanagaraj storytelling & presentationకు పక్కాగా justice చేశాడు. War 2: Hrithik Roshan & Jr NTR starring ఈ high-octane action thriller, YRF Spy Universe లో part. “Pathaan” & “Tiger” seriesకి connection ఉండటంతో hype ఇంకాస్త పెరిగింది. Hindi + Telugu markets లో రెండిట్లోనూ strong anticipation ఉంది. Box Office & Bookings: Coolie: Tamil Nadu,...
- [కూలీ’ ప్రీమియర్ షోలతో రజినీకాంత్ కొత్త రికార్డులు](https://teluguwonders.com/%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%80-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%ae%e0%b0%bf%e0%b0%af%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%b7%e0%b1%8b%e0%b0%b2%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%b0%e0%b0%9c/): రజినీకాంత్ నటించిన తాజా మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’, విడుదలకు ముందే ఉత్తర అమెరికాలో రికార్డులు బద్దలుకొడుతోంది. ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటికే 2 మిలియన్ డాలర్లకు పైగా రెవెన్యూ సాధించింది. ఒక్క అమెరికాలోనే 75,000 టికెట్లు అమ్ముడై 1.85 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. తమిళం, తెలుగు వెర్షన్లు రెండూ దూసుకుపోతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, అనిరుధ్ రవిచందర్ సంగీతం, నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్ట్ కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది. జైలర్ తర్వాత రజినీ చేసిన ఈ చిత్రం, కబాలి రికార్డులను అధిగమిస్తూ ప్రీ-సేల్ బుకింగ్స్లో 2.15 మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించింది. దేశంలోనూ తమిళనాడు, కేరళలో బుకింగ్స్ హవా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధర పెంపుపై నిర్ణయం రాకపోయినా, భారీ వసూళ్లు ఆశిస్తున్నారు. సినిమా కథలో, తీరప్రాంతంలో కార్మికులను అణచివేస్తున్న అవినీతిగల గ్యాంగ్కు ఎదురొడ్డి నిలిచే వ్యక్తిగా రజినీకాంత్ ఆకట్టుకుంటున్నారు....
- [Gold Price Today: మహిళలకు ‘బంగారం’ లాంటి వార్త.. భారీగా దిగొచ్చిన ధరలు.. తులం ఎంతంటే.?](https://teluguwonders.com/gold-price-today-4/): బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మహిళలకు గోల్డెన్ న్యూస్.. ఇది సరైన సమయం కొనేయండి మరి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. ఆ వివరాలు.. ఇంట్లో శుభకార్యం ఏదొచ్చినా.. పండుగ ఏదైనా.. మహిళలకు బంగారం కొనాల్సిందే. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయ్ తప్పితే.. కిందకు దిగిరావట్లేదు. ఇప్పటికే 24 క్యారెట్ల గోల్డ్ రేటు లక్ష దాటగా.. ఇప్పుడిప్పుడే బంగారం నేలచూపులు చూస్తోంది. గడిచిన ఐదు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు సుమారు రూ. 1920 మేరకు తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1760 మేరకు తగ్గింది. అటు స్థిరంగా కొనసాగుతోన్న వెండి ధరలు కూడా రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. సుమారు రూ. 2100 మేరకు వెండి...
- [Khazana Jewellery Robbery: చందానగర్ ఖజానా జ్యువెలర్స్లో దోపిడీ.. బీదర్ దొంగల పనేనా?](https://teluguwonders.com/khazana-jewellery-robbery/): సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ అంతర్రాష్ట్ర ముఠాలు నగర వ్యాప్తంగా స్వైరవిహారం చేశాయి. హైదరాబాద్ నగరంలోని చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షాప్లో దొంగలు తుపాకులతో కాల్పులు జరిపి భారీ లూటీకి పాల్పడ్డారు. అటు కేపీహెచ్బీ కాలనీలోని 7వ ఫేజ్లో కూడా వృద్ధ దంపతులను.. హైదరాబాద్, ఆగస్టు 13: పట్టపగలు హైదరాబాద్ మహా నగరంలో దొంగలు దోపిడీకి యత్నించారు. వేర్వేరు చోట్ల దోపిడీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ అంతర్రాష్ట్ర ముఠాలు నగర వ్యాప్తంగా స్వైరవిహారం చేశాయి. హైదరాబాద్ నగరంలోని చందానగర్లోని ఖజానా జ్యువెలరీ షాప్లో దొంగలు తుపాకులతో కాల్పులు జరిపి భారీ లూటీకి పాల్పడ్డారు. అటు కేపీహెచ్బీ కాలనీలోని 7వ ఫేజ్లో కూడా వృద్ధ దంపతులను బంధించి పెద్ద ఎత్తున సొత్తు దోచుకెళ్లారు. ఒకే రోజు దోపిడీకి పాల్పడిన ఈ రెండు ముఠాలకు సంబంధం ఉందని, వీరు ఒకే ముఠాకు చెందిన వారై ఉంటారని స్థానికుల...
- [Wine Vs Champagne: షాంపైన్.. వైన్.. రెండింటి మధ్య తేడా తెలుసా? ఒకటే అనుకుంటే తప్పులో కాలేసినట్లే..!](https://teluguwonders.com/wine-vs-champagne/): వైన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం షాంపైన్ ఒక రకమైన వైన్. కానీ ప్రతి షాంపైన్ వైన్ కాదు. రెండింటి మధ్య తేడా ఉంది. స్పార్క్లింగ్ వైన్, షాంపైన్ మధ్య దాని తయారు చేసే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ఫ్రాన్స్లోని షాంపైన్ నగరంలో దీనిని తయారు చేస్తే, దానిని షాంపైన్ అంటారు.. ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమన్న సంగతి తెలిసిందే. దీనిని ఏ రూపంలో తీసుకున్న ప్రమాదమే. అది షాంపైన్ అయినా, వైన్ అయినా..! కానీ చాలా మంది ఈ రెండింటిని ఒకటే అని పొరబడుతుంటారు. నిజానికి వీటి మధ్య చాలా తేడా ఉంది. చాలా మంది రెండు రకాలు ఒకటే అని అనుకుంటారు. కానీ ఒక తేడా ఉంది. వైన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం షాంపైన్ ఒక రకమైన వైన్. కానీ ప్రతి షాంపైన్ వైన్ కాదు. రెండింటి మధ్య తేడా ఉంది. స్పార్క్లింగ్ వైన్, షాంపైన్ మధ్య దాని తయారు చేసే...
- [జగ్గూ భాయ్ హోస్ట్గా, కింగ్ నాగార్జున గెస్టుగా.. టీవీలో సరికొత్త సెలబ్రిటీ టాక్ షో.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే](https://teluguwonders.com/jayammu-nischayammu-raa-tv-show/): హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూడు దశాబ్దాలకు పైగా తన నటనా ప్రతిభతో అలరించిన జగపతి బాబు ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయనున్నాడు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తోన్న మొదటి టీవీ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి త్వరలోనే టెలికాస్ట్ కానుంది. నిరంతరం తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే జీ తెలుగు సగర్వంగా సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి. మొట్టమొదటిసారిగా నటుడు జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్ఫణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది. వారం వారం సినీ ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలువనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి గెస్టుగా జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి, ఆగస్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం, మీ జీ తెలుగులో!...
- [పండగ చేసుకోండి..! కూలీ రిలీజ్.. సెలవుతో పాటు ఫ్రీగా టికెట్స్ ఇచ్చిన సంస్థ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ.](https://teluguwonders.com/coolie-release/): ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా రెండు భారీ బడ్జెట్ సినిమాలు కూలీ, వార్2 సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. రజనీకాంత్, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు కావడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ లో ఈ సినిమాల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ అందరూ ఇప్పుడు ఆగస్టు 14కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ గురువారం రెండు బడా సినిమాల రిలీజ్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమా విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. బుకింగ్స్ లోనూ ఈ సినిమాలు పోటీపడుతున్నాయి. రెండు సినిమాలకు భారీగా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక కూలీ సినిమా పై అంచనాలు తారాస్థాయికి...
- [Half-Day Holidays Announced for Hyderabad Schools](https://teluguwonders.com/half-day-holidays-announced-for-hyderabad-schools/): Half-Day Holidays Announced for Hyderabad Schools హైదరాబాద్: నగరంలో గడచిన 72 గంటల్లో తీవ్రమైన వర్షాల హెచ్చరికలతో విద్యాశాఖ బుధవారం, గురువారం స్కూళ్లకు అర్ధ దిన چھటి సెలవులు ప్రకటించింది. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా సెలవు. నగర విపత్తు పరిహార సంస్థ ప్రయాణాలపై నియంత్రణలు ఉండాలంటూ హెచ్చరిచింది. వాతావరణ శాఖ వచ్చే రెండు రోజుల్లో నగరాన్ని అలర్ట్ మోడ్లో ఉంచింది. HYDRAA కమిషనర్ A.V. రంగనాథ్ ప్రకారం, మెడ్చల్ జిల్లా, సైబరాబాద్ ప్రాంతాల్లో చాలా చోట్ల 100mm నుంచి 150mm వరకు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 20cm (200mm) దాటి వర్షాలు పడొచ్చని తెలిపారు. తక్కువ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. GHMC పరిధిలోని అన్ని స్కూళ్లకు ఆగస్టు 13, 14 తేదీలలో అర్ధ దిన چھటి సెలవులు కాగా, రిలీవింగ్ ఆర్డర్ డైరెక్టర్ ఇలా ప్రకటించారు. IMD హెచ్చరికల...
- [హైదరాబాద్ రోడ్ల కింద చెరువులు.. ఇక వర్షం పడినా నో టెన్షన్, ట్రాఫిక్ సమస్యకు చెక్..](https://teluguwonders.com/hyderabad-roads/): హైదరాబాద్లో వర్షాకాలంలో రోడ్ల క్రింద చెరువులు ఏర్పడటం ట్రాఫిక్ కల్లోలం, జనం భారీ ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రధాన సమస్యగా ఉంది. ముఖ్యంగా, నగరంలోని పాత ప్రాంతాలు మరియు కొన్ని కొత్త అభివృద్ధి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పుడు రోడ్ల స్తాయి నీరు నిలవడం, చెరువులా మారిపోవడం సాధారణమే. ప్రస్తుతం ఈ సమస్యకు కారణం: మొన్నటి కాలంలో ఉన్న 11 ఎకరాల చెరువు గురించి, కొన్ని భాగాలు కూల్చి కేవలం 5 ఎకరాల చెరువుగా మార్చడం. నగరంలో నీరు పారే సహజమైన మార్గాలు (నాలాలు, చెరువులు) ఇస్తుండగా అవి ఏకకాలంలో అనధికార�� ఎండ్లకంపనలు మరియు నిర్మాణాలు మూసివేయడంవల్ల నీరు నిలిచిపోయడం. పాత కాలంలో 5 లక్షలకి మాత్రమే సరిపడిన వర్షపు నిక్షేప వ్యవస్థ but ప్రస్తుతం నగరం 1 కోట్లకు పైగా జనాభా కలిగి ఉండటం. స్టామ్ వాచర్ డ్రెయినేజీ వంటి మౌలిక సదుపాయాల సరైన నిర్వహణ లేకపోవటం. రోడ్ల మధ్య ఉన్న...
- [ప్రభాస్ పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి – అభిమానులకు సంతోషవార్త](https://teluguwonders.com/prabhas-shyamala-confirmed/): ప్రఖ్యాత నటుడు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివాహంపై ఎన్నో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రతిసారి అభిమానులు, మీడియా – ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉండడం గత కొంతకాలంగా చూస్తున్నాం. ఇటీవల మరోసారి ఈ విషయంపై కృష్ణం రాజు గారు సతీమణి శ్యామలాదేవి స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు. శ్యామలాదేవి తాజా వ్యాఖ్యల ప్రకారం, ప్రభాస్ వివాహం తప్పక జరుగుతుందని, త్వరలోనే మంచి వార్త ఆ కుటుంబంలో వినిపించనున్నదని అభిప్రాయపడ్డారు. “ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతుందనే ప్రచారాల్లో నిజం లేదు. మా ఇంట్లో అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన కూడా తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు,” అని ఆమె వివరించారు. ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ నాయికల పేర్లు ప్రభాస్కు జోడిస్తూ పుకార్లు రావడంను చూసాం. కానీ మరి...
- [Uttarakhand Dharali లో Army నిర్మించిన Bailey Bridge తో కనెక్టివిటీ రీస్టోర్](https://teluguwonders.com/uttarakhand-dharali-army-bailey-bridge/): 2025 ఆగస్టు మొదట్లో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర్కాశి జిల్లా ధరాలి గ్రామంలో ఒక భీతావహమైన సహజ విపత్తు సంభవించింది. తీవ్రమైన మేఘ విస్ఫోటం (cloudburst) వలన ఆకస్మిక వరదలు మరియు భూస्खలనలు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 5 ప్రాంతంలో కురిసిన అతివృష్టి కారణంగా ప్రవహించిన ఉధృత జలప్రవాహం ఇళ్లను, దుకాణాలను, హోటళ్ళను, ముఖ్య మౌలిక వసతులను ధ్వంసం చేసింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు అదృశ్యమై, శిథిలాల క్రింద చిక్కుకొని ఉండే అవకాశం ఉందని భావించారు. రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో పరిస్థితి మరింత దయనీయమైంది. ప్రవాహ ఉధృతితో లించిగాడు వంతెన పూర్తిగా ధ్వంసమైంది. ఇది గంగోత్రి జాతీయ రహదారిపై ఒక కీలక రవాణా లింక్, ధరాలి–గంగ్నాని ప్రాంతాల మధ్య సంబంధాన్ని కల్పించేది. ఈ వంతెన ధ్వంసమవడంతో రక్షణ చర్యలు, అవసరమైన సరుకుల రవాణా పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా భారత సైన్యం (Indian Army), సరిహద్దు రోడ్ల సంస్థ (BRO), మరియు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం వేగవంతమైన చర్యలు...
- [బెంగుళూరులో Prime Minister Modi చేత Yellow Line Metro ప్రారంభం](https://teluguwonders.com/prime-minister-modi-yellow-line-metro/): బెంగుళూరులో Prime Minister Modi చేత Yellow Line Metro ప్రారంభం నరేంద్ర మోడీ గారు బెంగళూరులో పలు ప్రధాన మౌలిక వసతుల ప్రారంభోత్సవాలు మరియు ప్రజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. 2025 ఆగస్టు 11 (ఈ రోజు) బెంగళూరులో ఆయన కొత్తగా పాల్గొన్న ప్రజా కార్యక్రమాలపై ఎలాంటి నివేదికలు లేవు. అయితే, గత 24 గంటలలో ఆయన నగరంలో చేసిన కార్యక్రమాల సంక్షిప్త వివరణ ఇది: కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి మోడీ గారు మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. ఇందులో బెంగళూరు–బెలగావి, అమృతసర్–శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా, నాగ్పూర్ (అజ్ని)–పూణే రైలు సర్వీసులు ఉన్నాయి. కొత్త బెంగళూరు–బెలగావి వందే భారత్ సర్వీస్ ఈ రోజు, ఆగస్టు 11, నుండి వారానికి ఆరు రోజులు (బుధవారాలు మినహా) నడుస్తుంది. **బెంగళూరు మెట్రో పసుపు లైన్ (ఆర్వీ రోడ్/రాగిగుడ నుండి బొమ్మసంద్ర వరకు)**ను ప్రారంభించి, ఆర్వీ రోడ్...
- [భారత పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025 ప్రవేశపెట్టబడింది](https://teluguwonders.com/new-income-tax-bill-2025/): New Income Tax Bill – 2025 భారతదేశంలోని ఆదాయపు పన్ను విధానంలో విశిష్టమైన మార్పులు రానున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు పునఃసవరించిన న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇది 60 సంవత్సరాలకు పైగా అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం, 1961ను స్థానంలోకి తీసుకురావడం కోసం రూపొందించబడింది. అసలు బిల్లు (ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టినది) ప్రభుత్వ సూచనల మేరకు తాజాగా ఉపసంహరించబడింది. దీంతో పార్లమెంట్ కమిటీ సూచనలు మరియు సవరణలను సమగ్రంగా ప్రతిబింబించే నూతన బిల్లు వచ్చింది. ప్రధాన పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ (బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో) నుంచి వచ్చిన 285 సిఫార్సుల్లో చాలా భాగాన్ని కొత్త బిల్లు స్వీకరించింది. ఇవే ముఖ్యమైన మార్పులు: “లాభదాయక యజమాని” (Beneficial Owner) నిర్వచనాన్ని పునర్నిర్వచించడముతో పాటు, షేర్ల ద్వారా నష్టాలను కొనసాగించే వీలును కల్పించారు. ఇంటర్-కార్పొరేట్ డివిడెండ్ మినహాయింపును తిరిగి...
- [క్రిస్టల్ ప్యాలెస్పై లివర్పూల్కు పెనాల్టీ షాక్ – హెండర్సన్ గోల్కీపింగ్ మ్యాజిక్](https://teluguwonders.com/crystal-palace-vs-liverpool/): లండన్: crystal palace vs liverpool కమ్యూనిటీ షీల్డ్లో క్రిస్టల్ ప్యాలెస్, లివర్పూల్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రోమాంచక పోరులో క్రిస్టల్ ప్యాలెస్ గోల్కీపర్ డీన్ హెండర్సన్ అసాధారణ ప్రదర్శనతో తన జట్టుకు విజయాన్ని అందించారు. సాధారణ సమయంలో 2-2తో ముగిసిన మ్యాచ్, పెనాల్టీ షూటౌట్లో ముగింపు చూశింది. మొదటి అర్థభాగంలో లివర్పూల్ తరఫున కొత్త ఆటగాళ్లు హ్యూగో ఎకిటికె, జెరెమీ ఫ్రింపోంగ్ గోల్స్ చేసి జట్టుకు ఆధిక్యం ఇచ్చారు. అయితే ప్రతి సారి క్రిస్టల్ ప్యాలెస్ సమాధానం ఇచ్చింది. మొదట జీన్-ఫిలిప్ మటటా, తరువాత ఇస్మైలా సార్ర్ గోల్స్తో సమీకరణం 2-2గా నిలిపారు. పెనాల్టీ షూటౌట్లో హెండర్సన్ తన గొప్ప ప్రతిభను చూపించారు. లివర్పూల్ స్టార్ మొహమ్మద్ సలాహ్ సహా ఇద్దరి పెనాల్టీలను అడ్డుకున్నారు. ఆస్థాయి ఒత్తిడిలోనూ అతని ధైర్యం, టైమింగ్ మ్యాచ్ను తన జట్టువైపు తిప్పింది. చివరగా జస్టిన్ డెవెన్ని నెట్టిన విజయవంతమైన ఐదో పెనాల్టీతో క్రిస్టల్...
- [సేవే ధ్యేయం: విజయవాడ డీసీపీ మోక సత్తిబాబు గారి సామాజిక సేవలు](https://teluguwonders.com/about-moka-sattibabu/): విజయవాడ సిటీ పోలీస్ డీసీపీ మోక సత్తిబాబు – మచిలీపట్నంలో సామాజిక సేవా కార్యక్రమాలు సమాజ సేవలో ముందంజ కృష్ణా జిల్లాలో **అదనపు ఎస్పీ (ASP)**గా పనిచేసిన కాలంలో మోక సత్తిబాబు గారు, జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు గారితో కలిసి మచిలీపట్నం పట్టణంలోని రెండు ప్రాంతాలను — రైల్వే స్టేషన్ కాలనీ, నారాయణరావుపేట కాలనీ — దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమం “ఆపరేషన్ ముస్కాన్” లో భాగంగా, చిన్నపిల్లల కూలీ పని, స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లలు తరచూ స్కూల్కి హాజరయ్యేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. 52 మంది యానాది గిరిజన పిల్లలకు స్కూల్ బ్యాగులు, నోట్బుక్స్ పంపిణీ చేసి, పాఠశాల మరియు ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేకంగా చర్చించారు. అమ్మాయిల భద్రత – సైబర్ వారియర్ బృందాలు మచిలీపట్నంలో జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్లో, మోక సత్తిబాబు గారు జిల్లా ఎస్పీతో కలిసి...
- [గ్లోబల్ స్టేజ్ పై మోడీ ధైర్యం: ట్రంప్ అహంకారానికి చెక్ వేసిన మన నేత!](https://teluguwonders.com/modi-vs-trump-global-leadership/): తగ్గేదేలే! మన మోదీ ఇమేజ్ ఇప్పుడు దేశరాజ్యాలను దాటి గ్లోబల్ స్టేజ్ను షేక్ చేస్తున్న రేంజ్ లో ఉంది. పాలిటిక్స్ లోనూ, అంతర్జాతీయ స్థాయిలోనూ శక్తుల మధ్య యుద్ధం నిత్యం సాగుతూనే ఉంటుంది. అరాచక శక్తులు పెరిగినప్పుడల్లా వాటికి చెక్ పెట్టేందుకు ఒక శక్తివంతమైన నాయకుడు అవతరిస్తాడు. ఇప్పుడు ఆ శక్తిగా అవతరించిన నేత నరేంద్ర మోదీ అని ప్రపంచం అంగీకరిస్తోంది. 🇮🇳 మోదీ లీడర్షిప్: గతంతో పోలిస్తే అసాధారణ మార్పు తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని వ్యాపార, సుంక విధానాలపై మోదీ వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా చర్చకు వస్తోంది. ఓ వైపు ట్రంప్ తన అమెరికా ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని దోచుకుంటూ, అగ్రహంతో ముందుకు సాగుతుంటే — మరోవైపు మోదీ మాత్రం తన దేశ ప్రయోజనాల కోసం ధైర్యంగా నిలబడ్డారు. ఇది తొలి సారి కాదు. గతంలో కూడా మోదీ తీసుకున్న కొన్ని కీలక...
- [మైథాలజికల్ హారర్లోకి సుధీర్ బాబు ఎంట్రీ – సోనాక్షి సిన్హా రాక్షసిగా!](https://teluguwonders.com/onakshi-jatadhara-official-teaser/): టాలీవుడ్లో ఓ డిఫరెంట్ ట్రాక్ను ఎంచుకుంటూ తనదైన స్టైల్లో ప్రయోగాలు చేస్తూ వస్తున్న యువ హీరో సుధీర్ బాబు… ఇప్పుడు మైథాలజికల్ హారర్ థ్రిల్లర్లోకి అడుగుపెట్టాడు. ఆయన లేటెస్ట్ మూవీ ‘జటాధార’ పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సినిమా టీజర్ను స్వయంగా రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. టీజర్ చూస్తే… డైలాగ్స్ లేకుండా కేవలం విజువల్స్తోనే మంత్ర ముగ్ధులను చేసేలా ఉంది. మొట్టమొదటి షాట్ నుంచే ఓ డివైన్ యాత్ర మొదలైనట్టుగా అనిపిస్తూ, ఆధ్యాత్మికత, భీకర శక్తులు, రాక్షస శక్తులు, మానవత్వం మధ్య యుద్ధం అన్న థీమ్ను విన్నూత్నంగా చూపించారు. 🎬 టెక్నికల్ గాయం – గ్రాఫిక్స్, బీజీఎం, సెట్స్ అన్నీ టాప్ క్లాస్! టీజర్లో ప్రతి ఫ్రేమ్ కూడా గ్రాండ్గా ఉంది. సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ పక్కా ప్యాన్-ఇండియా లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాకు ప్రత్యేకంగా హైప్ క్రియేట్ చేయడంలో ఇవి...
- [మహావతార్ నరసింహ](https://teluguwonders.com/mahavatar-narsimha-director-ashwin-kumar/): mahavatar-narsimha-director-ashwin-kumar మహావతార్ నరసింహ” చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. యానిమేషన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను, సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు తనకున్న ప్రతి రూపాయిని, తన కుటుంబ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన అశ్విన్ కుమార్, ఈ చిత్రం విజయవంతమవుతుందని ఆశతో పని చేశారు. తన తల్లిదండ్రులు, భార్యల వౌళా సాయం అందింది. సినిమా నిర్మాణంలో వచ్చిన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి మూవీని పూర్తిచేశారు. విడుదలయిన తర్వాత, ఆహ్లాదకర స్పందనతో, సినిమా పెద్ద విజయం సాధించింది. హైదరాబాద్లో అభిమానులతో కలిసి సినిమా చూశారు డైరెక్టర్. బాక్సాఫీస్ వసూళ్లు (Box Office Collections) “మహావతార్ నరసింహ” తన తొలి రోజు ఎక్కువగా ఊహించని స్థాయిలో రూ. 1.75 కోట్లతో మొదలైంది. వాక్చిత్ర ప్రచారం, కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో రోజు రోజుకీ కలెక్షన్లు పెరిగాయి. 12 రోజుల్లో సినిమా రూ. 106.2 కోట్లు (India Net) సంపాదించింది.timesofindia.indiatimes+1 13వ రోజు నాటికి కలిపి...
- [నటి & మాజీ మంత్రి రోజాపై ఆవేదనకర వ్యాఖ్యలు – మహిళా ప్రముఖుల నుంచి గట్టి మద్దతు](https://teluguwonders.com/roja-issue-tdp/): అమరావతి | జూలై 2025 మాజీమంత్రి, సినీ నటి ఆర్.కె. రోజాపై ఇటీవల టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. మహిళలపై అవమానంగా నిలిచిన ఈ వ్యాఖ్యలపై రాజకీయ, సినీ రంగాల నుండి ప్రశంసించదగ్గ స్థాయిలో స్పందన ఉంది. ఎన్నో మహిళా సంఘాలు, సినీ నాయకులు روزాను బలంగా మద్దతుగా నిలిచారు. 🔴 వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు బండారు చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత జీవితాన్ని, గత సినీ ప్రస్థానాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ప్రస్తావించడం తీవ్రంగా ఆక్షేపణకు గురయింది. “ఇది వ్యక్తిగత దాడి మాత్రమే కాదు, మహిళలందరి పట్ల ఉండాల్సిన గౌరవాన్ని కించపరిచే ప్రయత్నం” అని పలువురు విమర్శించారు. ఈ పరిణామాలపై స్పందించిన రోజా, “ఇది నా వ్యక్తిగత పరువు పెడితే సరిపోలేదు, ప్రతి మహిళను కించపరిచే చర్య. న్యాయబద్ధంగా ఈ వ్యవహారం ముందుకు తీసుకెళ్లతాను,” అని వ్యాఖ్యానించారు. 👩🎤 సినీ మహిళా ప్రముఖుల...
- [Prabhas : రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ కొత్త పోస్టర్ అదిరిపోయిందిగా..](https://teluguwonders.com/prabhas-rajasaab-movie-release-date/): యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రాజాసాబ్. హారర్ కామెడీ డ్రామాగా వస్తు్న్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల...
- [Heart Health: ఊపిరితిత్తులు మాత్రమే కాదు.. గుండెకూ డేంజరే.. మీ ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న మహమ్మారి..](https://teluguwonders.com/heart-health/): ప్రపంచంలో పొగరహిత పొగాకు వాడకం ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. సిగరెట్ లాగా వీటిని కాల్చరు. బదులుగా, నమిలే పొగాకు, స్నఫ్, స్నస్ లాంటి పొగరహిత పొగాకు ఉత్పత్తులను నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా వాడతారు. నోటి, ముక్కు లోపలి పొరల ద్వారా నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. ఈ అలవాటు ఒక్క లంగ్స్ మాత్రమే కాదు మీ గుండెపై కూడా కోలుకోలేని దెబ్బకొడుతోంది. పొగాకు వాడకం గుండె జబ్బులకు ప్రధాన కారణం. కనిపించే లక్షణాలు రాకముందే ఇది గుండెకు నిశ్శబ్దంగా నష్టం కలిగిస్తుంది. ఈ హాని గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే, పొగాకు వాడకం మానేయడం వల్ల ఈ ప్రమాదాలు తగ్గించుకోవచ్చు. పొగాకు, అందులోని రసాయనాలు గుండె రక్తనాళాల వ్యవస్థలో అనేక మార్పులను ప్రేరేపిస్తాయి. క్లినికల్ సంకేతాలు కనిపించడానికి సంవత్సరాల ముందుగానే గుండెపోటు లేదా స్ట్రోక్ లాంటి ప్రాణాంతక సమస్యలకు పునాది వేస్తాయి. మంట, ఆక్సీకరణ ఒత్తిడి...
- [Gold Loan: బంగారంపై రుణం తీసుకుని ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఇబ్బందులే..](https://teluguwonders.com/gold-loan/): Gold Loan: బంగారు రుణం ఎగవేస్తే, ప్రజల విలువైన ఆభరణాలను జప్తు చేసి అమ్మేస్తారు. దీనితో పాటు, రుణం తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. దీనితో పాటు, బ్యాంకులో మీ క్రెడిట్ స్కోరు ప్రభావితమవుతుంది.. బ్యాంకు నుండి డబ్బు తీసుకోవడానికి బంగారు రుణం మంచి ఎంపిక అని అందరికి తెలిసిందే. ఇతర రుణాల కంటే బంగారంపై తీసుకునే రుణం త్వరగా అందుతుంది. పెద్దగా ప్రాసెస్ ఉండదు. కొన్ని నిమిషాల్లోనే డబ్బులు అందుకోవచ్చు. దేశ బంగారు రుణ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. డేటాను నమ్ముకుంటే, భారతదేశ బంగారు రుణ మార్కెట్ 2027 నాటికి 25 శాతం వార్షిక వృద్ధితో 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. అయితే, బంగారు రుణ రుణగ్రహీతలతో పాటు, బంగారు రుణ డిఫాల్ట్లు కూడా కనిపిస్తున్నాయి. కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు....
- [Thug Life: అయ్య బాబోయ్.. థగ్ లైఫ్ సినిమాకు శింబు రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ?](https://teluguwonders.com/thug-life-simbu/): థగ్ లైఫ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో శింబు. డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో త్రిష, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం శింబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయ్యింది. సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో మణిరత్నం ఒకరు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాను తెరకెక్కించారు. తమిళ్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాపై మంచి హైప్ నెలకొంది. నాయకన్ సినిమా తర్వాత దాదాపు 35 ఏళ్లకు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో త్రిష, శింబు, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ మూవీ...
- [Watch: టర్కియేలో భూకంపం.. తెల్లవారుజామున 6.2 తీవ్రతతో అల్లకల్లోలం..!](https://teluguwonders.com/watch-early-morning-earthquakes/): ఇదిలా ఉంటే, టర్కీలోని మధ్యధరా తీరప్రాంతంలోని మార్మారిస్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపానికి భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై టర్కీలో భూకంపం అలజడిని సృష్టించింది. టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 23:17 UTCకి నమోదైన ఈ భూకంపం రోడ్స్ నుండి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో 68 కిలోమీటర్ల (42 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది. దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. స్థానిక అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై...
- [OTT Movie: పెద్ద హీరో లేడు.. పెద్ద బడ్జెట్ కాదు.. ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా.. యూత్ పక్కా చూడాల్సిందే..](https://teluguwonders.com/ott-movie-4/): ఇప్పుడు ఓటీటీ సౌత్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోనూ రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఓ వెబ్ సిరీస్ మాత్రం కట్టిపడేస్తుంది. పెద్ద హీరో లేడు.. పెద్ద బడ్జెట్ కాదు.. అయినప్పటికీ అత్యధిక వ్యూస్ అందుకుంటుంది. ఇంతకీ ఈ సిరీస్ మీరు చూశారా.. ? ప్రస్తుతం ఓటీటీలో ఒక చిన్న వెబ్ సిరీస్ దుమ్మురేపుతోంది. పెద్ద స్టార్ హీరో, పెద్ద బడ్జెట్ లేకపోయినప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇది ప్రత్యేకమైన వెబ్ సిరీస్. అందుకే ఇప్పుడు జనాలు దీనిని చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే ఆస్పిరెంట్స్. TVF నిర్మించిన ఈ సిరీస్ ప్రతి యువత చూడాల్సిన వెబ్ సిరీస్. కష్టపడుతూ చదువుకుంటున్న విద్యా్ర్థికి ఈ సిరీస్ ప్రతిబింబమే. UPSC పరీక్షకు సిద్ధమవుతున్న నలుగురు స్నేహితుల జీవితాలు, వారి పోరాటాలు, స్నేహాలు, విడిపోవడం.. జీవితంలో వచ్చే మలుపుల ఆధారంగా ఈ సిరీస్ నిర్మించారు....
- [Weight Loss: సన్నబడాలని ఉందా? ఈ సంప్రదాయ పిండితో బరువు తగ్గడం ఎంత ఈజీనో..](https://teluguwonders.com/sattu-drink-for-healthy-weight-loss/): శరీర బరువు అదుపులో ఉంచుకోవాలని ఆశించేవారికి శుభవార్త! మన సంప్రదాయ భారతీయ ఆహారంలో ఒక అద్భుతమైన పోషకాహారం ఉంది. అదే సత్తు. కేవలం రుచిలో గొప్పదైన ఈ ఆహారం, బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సత్తు, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూనే బరువును నియంత్రించడంలో ఎలా సాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. సత్తు, శనగలు లేదా ఇతర పప్పులను ఎండబెట్టి, వేయించి, మెత్తగా చేసిన పిండి. ఇది ప్రొటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలతో నిండిన సంప్రదాయ భారతీయ సూపర్ఫుడ్. బరువు తగ్గాలనుకునేవారికి సత్తు గొప్ప ఎంపిక. ఇది త్వరగా కడుపు నింపుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనితో అనవసరమైన చిరుతిళ్లు తగ్గించుకోవచ్చు, బరువు తగ్గించే ఆహారంలో ఇది ఉత్తమమైనది. అధిక ప్రొటీన్: సత్తులో ఉండే ప్రొటీన్ కండరాల నిర్మాణానికి సాయపడుతుంది, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో...
- [బిడ్డకు ఎంత కష్టమొచ్చే! ఓటమి బాధతో కన్నీరు మున్నీరు అయిన ముంబై కెప్టెన్ పాండ్యా](https://teluguwonders.com/hardik-pandya-tears/): ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ముంబైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ అజేయ ఇన్నింగ్స్తో జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. మరోవైపు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక దశలో నిరాశపరిచాడు. ఈ ఓటమితో హార్దిక్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్లో చివరి ఓవర్కు ముందే విజయం సాధించిన పంజాబ్ కింగ్స్, మొత్తం 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్టు ఎంతో నమ్మకంగా ఉందని ప్రూవ్ చేయగా, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం మరోసారి కీలక దశలో విఫలమై నిరాశను మిగిల్చాడు. పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తరువాత, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర నిరాశకు లోనయ్యాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో 204 పరుగుల...
- [Andhra: విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు.. కట్ చేస్తే.. ట్రైన్ పైకెక్కి సెల్ఫీ దిగుతుండగా..](https://teluguwonders.com/andhra-mamanduru-railway-station-incident/): సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తిరుపతి నుంచి ఇంటర్ సిటీ ప్యాసింజర్ ట్రైన్లో మామండూరు రైల్వే స్టేషన్కు జాన్సన్ సహా 8 మంది స్నేహితులు వచ్చారు.. మామండూరు జలపాతం చూసేందుకు వెళ్ళాలని అందరూ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో అందరూ.. ట్రైన్లో మామండూరు రైల్వే...
- [తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. సీఎం రేవంత్, ప్రధాని సహా పలువురి శుభాకాంక్షలు.](https://teluguwonders.com/telangana-forming-day/): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ పురోగతికి తెలంగాణ కృషి చేసిందన్నారు. తెలంగాణ ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు.. దశాబ్ద కాలంగా ఎన్డీఏ అనేక చర్యలు చేపట్టిందన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలి, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు ప్రజలంతా కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమర వీరుల త్యాగాలను ఈ సందర్బంగా స్మరించుకున్నారు సీఎం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని.. ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి...
- [AP Journalist: ఆంధ్ర జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు..మరో మూడు నెలల పొడగింపు.](https://teluguwonders.com/ap-journalist-%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%9c%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a8%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%85%e0%b0%95/): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులకు ఉన్న అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అయ్యే వరకు (ఏది ముందుగా జరిగితే) గడువు పొడిగింపు అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. కొత్త అక్రిడేషన్ ప్రక్రియపై స్పష్టత మీడియా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో గుర్తించబడుతుందన్న నేపథ్యంలో, జర్నలిస్టుల అవసరాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ముందడుగు వేసిన తీరు అభినందనీయం. హిమాన్షు శుక్ల ప్రకటనలో పేర్కొన్నట్లు, మీడియా ప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అది ఈ తాజా నిర్ణయం ద్వారా స్పష్టమవుతోందని ఆయన అన్నారు. మీడియా హక్కులను రక్షిస్తూ, వారికి మద్దతుగా ఉండటమే ఈ...
- [OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్.. ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు రిలీజ్..](https://teluguwonders.com/ott-movies/): థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు సైతం ఓటీటీలోకి పలు చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో సూర్య, పూజా హెగ్డే కలిసి నటించిన రెట్రో సినిమా సైతం ఉంది. ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందామా. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ హీరో నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించడం లేదు. విభిన్నమై కథలను ఎంచుకుంటున్నప్పటికీ సూర్య చిత్రాలు కమర్షియల్ హిట్స్ కాలేకపోతున్నాయి. ఇటీవల సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెట్రో. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇందులో సూర్య సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన...
- [Tollywood: ఆపరేషన్ సింధూర్కు సపోర్టుగా.. ఇండియన్ ఆర్మీకి ప్రముఖ నటుడి భారీ విరాళం.. ఏకంగా 100 శాతం..](https://teluguwonders.com/tollywood-indian-army/): పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను మట్టు బెట్టింది. ఇప్పుడీ ఆపరేషన్ కు సపోర్టుగా ఓ ప్రముఖ నటుడు భారీ విరాళం అందజేశాడు. ప్రముఖ బాలీవుడ్ నటుడు భువన్ బామ్ గొప్ప మనసును చాటుకున్నాడు. దేశభక్తికి చిహ్నంగా తన తాజా బ్రాండ్ ప్రమోషన్లపై వచ్చిన మొత్తం (100 శాతం) డబ్బును ఎన్టీఆర్ఎఫ్ (జాతీయర రక్షణ నిధి)కి విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించాడు. పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటుడు తెలిపారు. ప్రస్తుతం భువన్ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ నటుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భువన్ లాగే సినీ ప్రముఖులు, నటీ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని...
- [విద్యార్థులకు అలర్ట్.. అలా చేస్తే వీసా కట్..! ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..](https://teluguwonders.com/students-alert/): విదేశీ విద్యార్థులకు వీసాలంటేనే చిర్రెత్తిపోతున్నారు ట్రంప్. రోజుకో రీతిలో ఆ వీసాలకు ఎసరు పెట్టేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యకు కోత పెట్టేందుకు చర్యలు చేపట్టిన ట్రంప్..ఇప్పుడు వర్సిటీల్లో 15 శాతం పరిమితిని విధిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు సోషల్మీడియాలో క్లీన్చిట్ ఉంటేనే అమెరికాకు ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించింది యూఎస్ ప్రభుత్వం. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే వీసా కట్.. క్లాస్లకు బంక్ కొడితే వీసా కట్.. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెడితే వీసా కట్.. ఇలా అమెరికాలో విదేశీ విద్యార్థులను తగ్గించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇతర దేశాల నుంచి చదువు కోసం వస్తున్న విద్యార్థులు అమెరికాలో సమస్యలు సృష్టిస్తున్నారన్న ట్రంప్..హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులపై 15 శాతం పరిమితి విధిస్తామని స్పష్టం చేశారు. విదేశీ విద్యార్థులు కారణంగా స్థానిక అమెరికన్...
- [gold : విజయవాడలో బంగారు బిస్కెట్ల స్కీం పేరుతో కోట్ల మోసం!](https://teluguwonders.com/gold/): విజయవాడలో (In Vijayawada) చీటీ స్కీమ్ పేరుతో భారీ మోసం జరిగింది. పాడితే బంగారం బిస్కెట్లు అని చెప్పి, చివరికి కోట్ల రూపాయలతో పారిపోయాడు ఓ వ్యక్తి.అయోధ్యనగర్కు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ (Mucharla Srinivas) ఈ మోసం చేశాడు. మొదట పచ్చళ్ల వ్యాపారం చేస్తూ స్థానికులతో సంబంధాలు పెంచుకున్నాడు. అంతకుముందు కూడా చీటీలు వేసి నమ్మకం సంపాదించాడు.బంగారం ధరలు పెరుగుతుండగా శ్రీనివాస్ ఓ కొత్త స్కీమ్ అందించాడు. ఈ పథకంలో 25 మంది సభ్యులు ఉండేవారు. ప్రతినెలా 5 గ్రాముల బంగారానికి సమానంగా డబ్బులు చెల్లించాలి.ప్రతి నెలా పాట నిర్వహించి గెలిచినవారికి 125 గ్రాముల బంగారం ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ, ఆ గెలిచినవారు ఇకపై నెలకు అదనంగా 3 గ్రాములకు డబ్బులు చెల్లించాలి.ఇలా నెలలుకుసరుగుతూ, బంగారం పరిమాణం పెరుగుతుందని చెప్పాడు. 125 గ్రాములు, 128 గ్రాములు, 131 గ్రాములు ఇలా గోల్డ్ పెరుగుతుందని చెప్పాడు. మంచి లాభం వచ్చేది అనుకుని.. ఆఫర్ ఆకర్షణీయంగా ఉండటంతో సభ్యులు వెంటనే...
- [Mahanadu 2025 : నేడు ‘మహానాడు’ భారీ బహిరంగ సభ.](https://teluguwonders.com/mahanadu-2025/): తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) చివరి రోజైన నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభకు తెరలేవనుంది. విజయవాడలో జరుగుతున్న ఈ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది ప్రజల సమీకరణ ఈ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా 50 నియోజకవర్గాల నుంచి 5-6 లక్షల మంది ప్రజలు హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా నుంచే రెండు లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు సభకు తరలివస్తున్నట్టు సమాచారం. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం వల్ల సభ ప్రాంగణం సందడిగా మారనుంది. ప్రధాన నేతల కీలక ప్రసంగాలు ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, మంత్రులు, శాసనసభ్యులు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించనున్నారు. గత ఏడాది పరిపాలన విజయాలు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రాధాన్యత, రాబోయే లక్ష్యాలపై పార్టీ నేతలు తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు. ఈ...
- [Telangana BJP: హద్దు మీరొద్దు.. మాట జారొద్దు..! తెలంగాణ బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి క్లాస్..](https://teluguwonders.com/telangana-bjp/): హద్దు మీరొద్దు. మాట జారొద్దు. ఇకపై నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఇదీ తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చిన స్వీట్ వార్నింగ్. ఇంతకీ బీజేపీలో పరిస్థితి ఇంతవరకు ఎందుకొచ్చింది. నేతలు నిజంగానే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారా..? కిషన్ రెడ్డి ఏం చెప్పారు.. ? అనేది ఈ కథనంలో తెలుసుకోండి.. తెలంగాణలోని పలువురు బీజేపీ నేతలకు కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనాయకులతో సమావేశమైన కిషన్ రెడ్డి.. ఎవరికి వాళ్లు ప్రెస్మీట్లు పెట్టి ఇష్టారీతిన మాట్లాడొద్దని సూచించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ లైన్ ప్రకారమే మాట్లాడాలని స్పష్టం చేశారు. పార్టీ వేదికపై వ్యక్తిగత అజెండాతో నేతలకు మాట్లాడొద్దని సూచించారు. పార్టీ అజెండానే నేతలు, లీడర్ల అజెండాగా ఉండాలని.. ఈ విషయంలో మరో ఆలోచన ఉండకూడదని క్లారిటీ ఇచ్చారు. ఎవరికి వారు పార్టీ ఆఫీస్కు...
- [IPL 2025: ఐపీఎల్లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన కింగ్ కోహ్లీ.. కట్చేస్తే.. ఆ లిస్ట్లో అగ్రస్థానం.](https://teluguwonders.com/ipl-2025-2/): Punjab Kings vs Royal Challengers Bengaluru, Qualifier 1: క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ ఇరు జట్లకు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఒకవేళ ఓడిపోయినా, మరో అవకాశం (క్వాలిఫైయర్ 2) ఉంటుంది. కాబట్టి, ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడవచ్చు. Virat Kohli: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకు చేరుకోగా, క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్ను ఢీకొననుంది. ఈ కీలక మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఒక అద్భుతమైన రికార్డును చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి కోహ్లీ కేవలం మూడు ఫోర్ల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం, శిఖర్ ధావన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 768 ఫోర్లు కొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 766 ఫోర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో...
- [India Covid-19: భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు..! యాక్టివ్ కేసులు ఎన్ని ఉన్నాయంటే..](https://teluguwonders.com/india-covid-19/): దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యిని దాటడం హడలెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యిని దాటడం హడలెత్తిస్తోంది. భారత్లో ఎన్బీ 1.8.1, ఎల్ఎఫ్ 7, అనే కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని గుర్తించింది. అందులోనూ.. జేఎన్ 1 సబ్ వేరియంట్ అయిన ఎన్బీ 1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం...
- [Rishabh Pant: ఏంటీ.. పంత్ పల్టీ సెలబ్రేషన్స్ వెనుక ఇంత అర్థం ఉందా? అదేంటో తెలిస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే..](https://teluguwonders.com/rishabh-pant/): ఐపీఎల్ 2025 లీగ్ దశ ముగింపులో రిషభ్ పంత్ 118 పరుగుల సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని సెలబ్రేషన్లో చేసిన బ్యాక్ ఫ్లిప్ చర్చనీయాంశమైంది. ఈ సీజన్లో విమర్శలను ఎదుర్కొన్న పంత్, తన ప్రతిభతో సమాధానం చెప్పాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఈ ఫామ్ చాలా ముఖ్యం. ఐపీఎల్ 2025లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం లక్నో సూపర్ జెయింగ్స్, ఆర్సీబీ మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూసి రిషభ్ పంత్ ఫ్యాన్స్ పండగ చేసుకోని ఉంటారు. అదేంటి ఎల్ఎస్జీ ఓడిపోయిందిగా వాళ్లేందుకు హ్యాపీగా ఉంటారని అనుకోవచ్చు. అయితే.. ఈ ఓటమితో ఎల్ఎస్జీకి వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదు. ఇది వాళ్లకు ఒక నామమాత్రపు మ్యాచే. వాళ్లు ఈ మ్యాచ్ కంటే ముందే ప్లే ఆఫ్స్కు దూరం అయ్యారు. సో.. ఆర్సీబీతో మ్యాచ్ వాళ్లకు అంత ఇంపార్టెంట్ కాదు....
- [Tollywood: రోడ్డుపై పెన్నులు అమ్మిన వ్యక్తి.. ఇప్పుడు రూ.250 కోట్లకు అధిపతి.. ఇండస్ట్రీలో ఫేమస్ కమెడియన్.. ఎవరంటే.](https://teluguwonders.com/tollywood-johnny-lever/): తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో చిన్నప్పటి నుంచి ఆర్థిక కష్టాలను దగ్గరుండి చూశాడు. స్కూల్ ఫీజులు కట్టడానికి తగినంత డబ్బు లేదు. దీంతో చదువు కోసం వీధుల్లో పెన్నులు అమ్మాడు. ఆ తర్వాత తనకు వచ్చిన పని చేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఇప్పుడు ఇండస్ట్రీలోనే పాపులర్ కమెడియన్. ఏకంగా రూ.250 కోట్లకు అధిపతి అయ్యాడు. ఇంతకీ అతడు ఎవరంటే.. సినీరంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సహజ నటనతో, తనదైన కామెడీ పంచులతో కట్టిపడేశాడు. తెలుగు ఫ్యామిలీకి చెందిన అతడు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు, కష్టాల్లోనే గడిపాడు. కేవలం 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. పూణే వీధుల్లో పెన్నులు అమ్మాడు. అప్పుడే నటనపై ఆసక్తి ఉండడంతో.. సినీరంగంలోని పలువురు తారలను మిమిక్రీ చేసేవాడు. అలాగే హిందీ పాటలకు తన స్టై్ల్లో డ్యాన్స్ చేస్తూ అలరించేవాడు. ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో పాపులర్...
- [Kamal Haasan: ఒకే ఒక్క మాటతో కన్నడనాట దుమారం రేపిన కమల్ హాసన్.](https://teluguwonders.com/kamal-haasan/): కర్నాటకలో కమల్ హాసన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. థగ్లైఫ్ సినిమా ప్రమోషన్లో కన్నడ భాష పుట్టుకపై సంచలన కామెంట్స్ చేశాడు కమల్ హాసన్. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ వ్యాఖ్యానించడంతో.. కన్నడ భాషాభిమానులు కన్నెర్రజేశారు .. .. థగ్లైఫ్ సినిమా ప్రమోషన్కి కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన ముందే కన్నడ భాష పుట్టుకపై సంచలన కామెంట్స్ చేశారు కమల్ హాసన్. ఇంతకీ, కన్నడ భాష పుట్టుకపై కమల్ ఏమన్నారో దిగువన వీడియోలో చూద్దాం.. తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కర్నాటకలో మంటలు రేపుతున్నాయ్. కమల్ వ్యాఖ్యలపై కన్నడ పరిరక్షణ వేదిక తీవ్రంగా మండిపడుతోంది. కమల్ థగ్లైఫ్ సినిమాను కర్నాటకలో నిషేధించాలని.. ఆయన సినిమాలను కర్నాటకలో ఆడనివ్వబోమని హెచ్చరిస్తున్నారు కన్నడిగుల్లో భాషాభిమానం తీవ్రస్థాయికి చేరింది. మాతృభాషను తప్ప మరో భాషను ఒప్పుకోబోమంటున్నారు కన్నడిగులు. ఏదైనా కన్నడలోనే...
- [Andhra: 5 సబ్జెక్టుల్లో 100కు 90కి పైగా మార్కులు.. సోషల్ ఫెయిల్.. రివాల్యుయేషన్ పెట్టగా!](https://teluguwonders.com/andhra-5-tejaswini/): నాన్న కూలి పనులకు వెళ్తున్నాడు.. తనను ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు అని ఆ చదవుల తల్లికి తెలుసు. అందుకే చదువుల్లో ఎప్పుడూ టాప్ ఉండాలని ఆరాటపడేది. అందుకు తగ్గట్లుగానే స్కూల్లో ఏ ఎగ్జామ్ జరిగినా అత్యుత్తమ ప్రదర్శన చేసేది. మొన్న పది వార్షిక పరీక్షలు రాసింది. అన్ని సబ్జెక్ట్స్లో 90కి పైగా మార్కులు రాగా.. సోషల్లో ఫెయిల్ అయింది. బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివిన తేజస్విని అనే విద్యార్థిని పదో తరగతి ఫలితాల్లో ఆశ్చర్యకర పరిణామాన్ని ఎదుర్కొంది. ఐదు సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు సాధించిన ఆమె, సోషల్లో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వచ్చాయి. అన్నింటిలో 90 కి పైగా మార్కులు వచ్చి సోషల్ లో కేవలం 23 మార్కులతో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. టీచర్స్ సహా అందరూ రివాల్యుయేషన్కు అప్లై చేయాలని సూచించారు. దీంతో పునఃమూల్యాంకనంకు అప్లై చేసింది ఆ విద్యార్థిని. రివాల్యుయేషన్లో...
- [Hyderabad: సప్లిమెంటరీ అయినా పాస్ అయ్యేలా చదువుకోరా అని తల్లి గద్దించింది.. అంతే.](https://teluguwonders.com/hyderabad-2/): సైదాబాద్లో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతిలో ఫెయిల్ అయిన రిషి, సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని తల్లి సూచించినా, వీడియో గేమ్స్ ఆడుతూ, టీవీ చూస్తూ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. తల్లి మందలింపు తన భవిష్యత్తు కోసం వచ్చిన ప్రేమతోనని అర్థం చేసుకోలేకపోయిన రిషి, అపార్ట్మెంట్ పైకి వెళ్లి ఉరేసుకున్నాడు. వీడియో గేమ్ ఆడుతూ, టీవీ చూస్తూ సరిగా చదవడం లేదని కొడుకును తల్లి మందలిం చింది. ఆ మందలింపు వెనుక ఉన్నది తన భవిష్యత్తుపై ఆమెకున్న బెంగ మాత్రమే అని అర్థం చేసుకోలేకపోయిన ఆ విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వినాయక్ నగర్లోని రాధారెసిడెన్సీలో కంబాలపల్లి వెంకటయ్య, సుజాత దంపతులు కుటుంబం నివాసం ఉంటున్నారు. వెంకటయ్య అక్కడే వాచ్మెన్గా పనిచేస్తుండగా.. సుజాత కూడా నాలుగు ఇళ్లలో పనిచేస్తూ భర్తకు ఆసరాగా ఉంటుంది. వీరి పెద్ద కుమారుడు కంబాలపల్లి రిషి(16) ఇటీవల పదో...
- [OTT Movie: అఫీషియల్.. ఓటీటీలో 235 కోట్ల సస్పెన్స్ థ్రిల్లర్.. దృశ్యంను మించిన ట్విస్టులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?](https://teluguwonders.com/ott-movie-3/): గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 235 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్ కు అయితే ఈ వారం పండగే ఎందుకంటే నాని హిట్ 3, సూర్య రెట్రో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఇప్పుడీ లిస్టులో మరో బ్లాక్ బస్టర్ మూవీ చేరింది. ఏప్రిల్ 25 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన...
- [Unni Mukundan : ఏంటీ సార్.. ఆ మాట చెప్పినందుకే కొట్టేస్తారా.. ? హీరో ఉన్ని ముకుందన్ పై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..](https://teluguwonders.com/unni-mukundan-%e0%b0%8f%e0%b0%82%e0%b0%9f%e0%b1%80-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86-%e0%b0%ae%e0%b0%be%e0%b0%9f-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8/): సినీరంగంలో నటీనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ఎన్నో సవాళ్లు… అడ్డంకులు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఓ స్టార్ స్టేటస్ సంపాదించుకుంటారు. కానీ ఆ తర్వాత తమ గుర్తింపును కాపాడుకోవడంలో కొందరు స్టార్స్ విఫలమవుతుంటారు. కొన్నిసార్లు తొందరపాటుతో ప్రవర్తించిన పరిస్థితులు.. తమ కెరీర్ పై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఈ స్టార్ హీరో విషయంలోనూ అదే జరుగుతుంది. మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొచ్చిలోని తన అపార్ట్మెంట్కు వచ్చిన తర్వాత హీరో ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు మేనేజర్ విపిన్ కుమార్. కొంతకాలంగా అతడి నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉన్ని ముకుందన్ పై కేసు నమోదు చేశారు....
- [Viral: అద్భుతం చేసిన డాక్టర్లు.. ఆ చిట్టి తల్లికి మంచి భవిష్యత్తును ఇచ్చారు.](https://teluguwonders.com/viral-scoliosis-in-children/): పాపకు ఆరు నెలలు ఉన్నప్పుడు వెన్నుముక కాస్త వంగి ఉండటాన్ని తల్లి గమనించింది. ఎదిగే పిల్ల కదా.. తర్వాత నార్మల్ అవుతుందిలే అని భావించింది. కానీ పాప వయస్సు పెరుగుతున్న కొద్ది సమస్య తీవ్రమైంది. దీంతో బాలిక భవిష్యత్పై తల్లిదండ్రులకు ఆందోళన మొదలైంది. ఆ చిన్న పాప ఎంతో యాక్టివ్. తల్లిదండ్రులకు తనంటే ఎంతో ఇష్టం. తమ ఇంట మాలక్ష్మి పుట్టిందని భావించి.. ఎంతో చక్కగా చూసుకుంటున్నారు. కాగా పాపకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు.. వెన్నెముక సహజ ఆకారాన్ని తప్పిపోయి వంగి ఉండటాన్ని తల్లి గమనించింది. మొదట్లో అంత పెద్ద సమస్య ఏం కాదులే అనుకున్నా, కాలక్రమేణా అది మరింత స్పష్టంగా కనిపించింది. దీంతో పాప తల్లిదండ్రులు చాలామంది డాక్టర్లను సంప్రదించారు. దాంతో ఆ పరిస్థితిని స్కోలియోసిస్గా నిర్ధారించారు. అంటే వెన్నెముక సరిగా సూటిగా ఉండకుండా, “S” లేదా “C” ఆకారంలో వంగిపోవడం. దీంతో పాప భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని...
- [అయ్యో దేవుడా..! కోనసీమలో పెను విషాదం.. పంక్షన్కు వెళ్లి గోదావరి దగ్గరకు వెళ్లారు.. అంతలోనే..](https://teluguwonders.com/konaseema-drowning-incident/): ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముమ్మడివరం దగ్గర గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. మూడు మృతదేహాలు లభ్యం.. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి నుంచి SDRF, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న ముమ్మిడివరం దగ్గర ఫంక్షన్కి వచ్చిన స్నేహితులు.. భోజనాల తర్వాత గోదారిగట్టుకు వెళ్లారు. నీళ్లలోకి దిగి ఆడుతుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టుతప్పి...
- [Telangana: కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్.](https://teluguwonders.com/telangana-congress/): తెలంగాణ కేబినెట్ విస్తరణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంలోపు కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం వెలువడనుంది.గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యి కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్ విస్తరణ చేయలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. వాటి కోసం పోటీ కూడా గట్టిగానే ఉంది.ఈ క్రమంలో తాజాగా కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. ఇక హైకమాండ్ పిలుపుతో సీఎం...
- [OTT Movie: ఓటీటీలోకి 235 కోట్ల లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?](https://teluguwonders.com/ott-movie-2/): ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. భైరవం లాంటి ఆసక్తికర సినిమాలు ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అలాగే ఓటీటీలో కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా సందడి చేయనున్నాయి. ఇందులో లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది. మేడే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొదట మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కానీ క్రమ క్రమంగా టాక్ మారిపోయింది. వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 235 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. హీరో, హీరోయిన్ల అభినయం, అబ్బుర పరిచే యాక్షన్...
- [Gold Discovery: భూగర్భం నుంచి పైకొస్తున్న బంగారం, వజ్రాలు.. సంచలనం రేపుతున్న కొత్త అధ్యయనం..](https://teluguwonders.com/gold-discovery/): భూమి ఉపరితలంపై మనం చూసే బంగారం, వజ్రాలు వంటి విలువైన లోహాలు, ఖనిజాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు నిరంతరం సమాధానాలు అన్వేషిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు చేపట్టిన ఒక అధ్యయనం భూమి కేంద్రం గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. భూమి లోపలి పొరల నుంచి కొన్ని విలువైన లోహాలు ఉపరితలం వైపు ‘లీక్’ అవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఆఫ్రికా, అంటార్కిటికా వంటి ఖండాల క్రింద ఉన్న భూమి లోతైన పొరల నుండి, ముఖ్యంగా అధిక వేడి ఉండే ప్రాంతాల నుండి, కరిగిన ఖనిజాలు ఉపరితలం వైపు ప్రవహిస్తున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. ఈ ‘లీకేజీ’లో బంగారం, వజ్రాలు వంటి అత్యంత విలువైన ఘన పదార్థాలు కూడా బయటకు వస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ గురించి, ఘన పదార్థాలు భూమి లోపలి పొరల నుండి ఎలా బయటకు వస్తాయి అనే దానిపై పూర్తి...
- [అమ్మబాబోయ్.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే..](https://teluguwonders.com/kidney-failure-symptoms/): మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పనిని నిర్వహిస్తాయి. మూత్రపిండాలలో సమస్య ఉంటే, మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. మూత్రపిండ వైఫల్యం ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు బయటపడతాయి.. కానీ వాటిని విస్మరిస్తారు. తరచుగా ఆ లక్షణాలు చాలా తేలికపాటివి. 60 నుండి 80 శాతం మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మూత్రపిండ వైఫల్యం ప్రారంభంలో మూడు ప్రధాన లక్షణాలు బయటపడతాయి.. వీటిని గుర్తించి చికిత్స ప్రారంభించాలి. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి.. శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో మూత్రపిండాలు ముఖ్యమైన పనిని నిర్వహిస్తాయి. మూత్రపిండాలలో సమస్య ఉంటే, మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. ఇవి కిడ్నీ బీన్ ఆకారంలో ఉంటాయి.. రెండు కిడ్నీల పరిమాణం పిడికిలికి సమానం.. అవి నడుములో పక్కటెముకల క్రింద ఉంటాయి.. మూత్రపిండాలు అనేక విధులను నిర్వహిస్తాయి. వాటి ముఖ్యమైన విధులు రక్తాన్ని ఫిల్టర్ చేయడం.. విషాన్ని తొలగించడం....
- [COVID-19: కరోనాతో ఇద్దరు మృతి..! పెరుగుతున్న కేసులు.. కొత్త వేరియంట్లతో జర జాగ్రత్త..!](https://teluguwonders.com/covid-19-two-members-died/): దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. అంతేకాకుండా కొత్త రూపంలో పంజా విసురుతోంది.. NB 1.8.1, LF.7.. ఈ రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. అయితే.. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటకలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది.. కేరళలో ఏకంగా 273 కరోనా కేసులు నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23.. కర్నాటకలో 36 యాక్టివ్ కేసులున్నాయి. ఉత్తరప్రదేశ్...
- [Hari Hara Veera Mallu: బుర్జ్ ఖలీఫాపై ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ రిలీజ్కి సిద్ధం!](https://teluguwonders.com/hari-hara-veera-mallu/): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘హరి హర వీర మల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈసారి మాత్రం గట్టి డేట్తో ముందుకొస్తోంది. ఈ సినిమా జూన్ 12, 2025న పాన్-ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను భారీ స్థాయిలో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ‘హరి హర వీర మల్లు’ ట్రైలర్ను ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా టీజర్ గానీ, ట్రైలర్ గానీ బుర్జ్ ఖలీఫా స్క్రీన్పై ప్రదర్శించబడలేదు. ఈ సినిమా తొలి తెలుగు చిత్రంగా ఈ ఘనతను సొంతం చేసుకోబోతోంది. పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తి చేయడంపై ఫోకస్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్...
- [Bhishma Niti: భీష్ముడు చెప్పిన ఈ భీష్మ పితామహుడి ఈ 10 విధానాలను పాటించే వారు జీవితంలో విజయం సాధిస్తారు](https://teluguwonders.com/bhishma-niti/): అన్యాయం అని తెలిసి ఖడించకుండా చూస్తూ ఉంటే అది కూడా పాపమే అని చెబుతోంది ద్రౌపది వస్త్రాహరణం. ఒక అబలపై అత్యాచారం తమ కనుల ముందే జరుగుతున్నా.. మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు చూస్తూ ఉండి పోయారు. అందుకు ఫలితంగా కురుక్షేత్ర యుద్ధంలో అనుభవించారు. అలా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు జీవితంలో విజయం సాధించాలంటే చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. అవి ఏమిటో తెల్సుకుందాం.. హిందూ ధర్మంలో కర్మ సిద్దంతాన్ని నమ్ముతారు. ఈ భూమి మీద జన్మించిన ఏ జీవి తాము చేసిన కర్మలకు అతీతం కాదు అని.. మనం చేసిన కర్మలకు ఫలితాలను మనమే అనుభవించాలని రామాయణం, మహాభారతంలోని అనేక సంఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అన్యాయం చేస్తున్నప్పుడు అక్కడ జరుగుతుంది అన్యాయం అని తెలిసి ఖడించకుండా చూస్తూ ఉంటే అది కూడా పాపమే అని చెబుతోంది ద్రౌపది వస్త్రాహరణం. ఒక అబలపై అత్యాచారం తమ కనుల ముందే...
- [School Books Distribution: బడి తెరిచిన రోజే పిల్లలకు పుస్తకాలు పంపిణీ.. ఇక బ్యాగ్ తేలికే..!](https://teluguwonders.com/school-books-distribution/): పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమవుతోంది. జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకోనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు.. అమరావతి, మే 21: వేసవి సెలవులు పూర్తి కావస్తున్నాయి. పిల్లలు బడిబాట పట్టే సమయం ఆసన్నమవుతోంది. జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు తిరిగి తెరచుకోనున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు పుస్తకాల ముద్రణ, సరఫరాను అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. రాష్ట్ర సర్కార్ యేటా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. పాఠ్యాపుస్తకాలను రెండు సెమిస్టర్లుగా ముద్రిస్తున్నారు. అన్ని...
- [Operation Sindoor: అది నిజం కాదు.. గోల్డెన్ టెంపుల్ వద్ద ఆయుధాలను మోహరించలేదు: ఆర్మీ క్లారిటీ..](https://teluguwonders.com/operation-sindoor/): ఆపరేషన్ సింధూర్ తర్వాత.. పాకిస్తాన్ అక్కసుతో రెచ్చిపోయింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సిక్కులకు పరమ పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ మీద గీత కూడా పడకుండా ఇండియన్ ఆర్మీ కాపాడింది. స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచంలా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత.. పాకిస్తాన్ అక్కసుతో రెచ్చిపోయింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని టార్గెట్గా చేసుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. అయితే సిక్కులకు పరమ పవిత్రమైన గోల్డెన్ టెంపుల్ మీద గీత కూడా పడకుండా ఇండియన్ ఆర్మీ కాపాడింది. స్వర్ణ దేవాలయానికి రక్షణ కవచంలా నిలిచింది. మన ఆపరేషన్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది. మిలటరీ టార్గెట్లతో పాటు పౌరుల నివాసాలు, మతపరంగా ప్రాధాన్యత ఉన్న ప్రార్థనా స్థలాలపై దాడులకు పాల్పడడం ద్వారా…సమాజంలో అశాంతిని రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించింది. ఈ క్రమంలోనే.. గోల్డెన్ టెంపుల్ను పాక్ లక్ష్యంగా చేసుకోగా.. దాన్ని...
- [Rain ALert: మరో నాలుగైదు రోజుల్లోనే నైరుతీ రాక.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు!](https://teluguwonders.com/rain-alert-2/): పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రాగల మూడు గంటల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం.. హైదరాబాద్, మే 21: రాగల 4,5 రోజులలో కేరళ భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 21న తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో కర్ణాటక తీరానికి సమీపంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడనుంది. తూర్పు మధ్య అరేబియన్ ప్రాంతంలో ఈ నెల 22 న అల్పపీడనంగా మారి క్రమేపీ ఉత్తర దిక్కుగా కదులుతూ బలపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్ర కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలో సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల...
- [Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. రైతన్నా నీ పంట జర పైలం!](https://teluguwonders.com/rain-alert/): అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే.. హైదరాబాద్, మే 20: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు కర్ణాటకలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మే 23 వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావం ఉండనుంది. ఏపీలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు...
- [ఎవర్రా మీరంతా..! యమదొంగ రీ రిలీజ్లో ఆకులు కట్టుకొని హల్చల్ చేసిన వ్యక్తి.](https://teluguwonders.com/yamadonga/): థియేటర్స్ లో రీ రిలీజ్ల హంగామా కనిస్తుంది.. తెలుగులో ఇప్పటికే ఎంతోమంది హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన అల్ టైమ్ కల్ట్ క్లాసిక్ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా రీరిలీజ్ అయ్యింది. కొత్త సినిమాలు రిలీజ్ అయిన సాయంత్రానికే పైరసీ అయ్యి ఫోన్ లో వచ్చేస్తున్నాయి.. కానీ పాత సినిమాలు మాత్రం రీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో అదరగొడుతున్నాయి. నెలకు మూడు నాలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు థియేటర్స్ లో సోసోగా ఆడుతుంటే.. రీరిలీజ్ సినిమాలు మాత్రం అదరగొడుతున్నాయి. ఇప్పటికే దాదాపు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే రీరిలీజ్ సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులు సినిమాలను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే.. థియేటర్స్ లో...
- [‘రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించాయ్.. ఇదంతా నేనే చేశా’ మళ్లీ అదే రాగం అందుకున్న ట్రంప్ అంకుల్](https://teluguwonders.com/trump-putin-phone-call/): Trump-Putin Phone Call: ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్ చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో రెండు గంటల పాటు ఫోన్లో మాట్లాడిన ట్రంప్.. రష్యా, ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణ కోసం చర్చలు వెంటనే ప్రారంభమవెతాయని ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.. వాషింగ్టన్, మే 20: భారత్, పాక్ మధ్య వేలు పెట్టి అబాసుపాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్ చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో రెండు గంటల పాటు ఫోన్లో మాట్లాడిన ట్రంప్.. రష్యా, ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణ కోసం చర్చలు వెంటనే ప్రారంభమవెతాయని ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. రష్యా...
- [Moon Rahu Conjunction: కుంభ రాశిలో రాహు, చంద్రుడి కలయిక.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..](https://teluguwonders.com/moon-rahu-conjunction/): జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మే 18న రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ రోజున అంటే మే 20న చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో కుంభ రాశిలో చంద్రుడు, రాహువు కలయిక జరిగింది. ఈ కలయిక వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితం మెరుగుపడుతుంది. ఈ కాంబినేషన్ ఏ రాశుల వారికి గొప్పగా ఉండబోతుందో తెలుసుకుందాం. జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలకు చిహ్నంగా పరిగణిస్తారు. అయితే రాహువు ఆశయం, ఆకస్మిక మార్పులకు కారకుడు. ఈ రోజు ఉదయం 7:05 గంటలకు చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే ఉన్న నీడ గ్రహం రాహువుతో సంయోగం ఏర్పడింది. ఈ గ్రహాల కలయిక వల్ల, కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఈ వ్యక్తులకు అదృష్టం తలపు తడుతుంది. దీనితో పాటు వీరు ప్రతి రంగంలోనూ ప్రయోజనాలను పొందుతారు. ఈ కలయిక...
- [Covid-19: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్లో ఎన్ని కేసులున్నాయంటే..](https://teluguwonders.com/covid-19/): కరోనా భయపెడుతోంది.. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక విదేశాల విషయానికి వస్తే.. సింగపూర్, హాంకాంగ్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా భయపెడుతోంది.. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇక విదేశాల విషయానికి వస్తే.. సింగపూర్, హాంకాంగ్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కొవిడ్ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కొవిడ్ కేసులపై దృష్టి సారించింది. కొవిడ్ నియంత్రణలోనే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాంకాంగ్, సింగపూర్లో కోవిడ్...
- [Badi Bata Schedule 2025: సర్కార్ బడుల్లో బడిబాట పండగ.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ! ఏ రోజున ఏం చేస్తారంటే..](https://teluguwonders.com/badi-bata-schedule-2025/): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రేవంత్ సర్కార్ జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తాజాగా ఈ కార్యక్రమంకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్, మే 19: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రేవంత్ సర్కార్ జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తాజాగా ఈ కార్యక్రమంకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మే 31 నాటికి పాఠశాలల్లో మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించింది. జూన్ 12వ తేదీన విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుండటంతో పాఠశాలలను అలంకరించాలని, బడులలో పండగ వాతావరణం తీసుకురావాలని విద్యాశాఖ భావిస్తుంది. ఇందులో తల్లిదండ్రులను,...
- [Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో ఎంతంటే..](https://teluguwonders.com/gold-price-today-3/): Gold Price Today: గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం ధరలు తగ్గాయి. ప్రజలు బంగారంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా స్టాక్ మార్కెట్ వంటి.. Gold Price Today: బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఇటీవల లక్ష రూపాయలు దాటిన గోల్డ్ ధర.. ప్రస్తుతం దిగి వచ్చింది. మీరు బంగారం కొనాలని చూస్తే మే 19వ తేదీన బంగారం ధరల గురించి తెలుసుకోండి. సోమవారం బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. తాజాగా దేశీయంగా 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర 87,190 రూపాయలు ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 95,120 రూపాయల వద్ద కొనసాగుతుంది. అలాగే వెండి ధర విషయానికొస్తే 96,900 రూపాయల...
- [PM Modi: మే 22న వరంగల్లో కొత్త రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్న మోదీ](https://teluguwonders.com/pm-modi-starting-new-railway-station-in-warangal-may-22/): PM Modi: కొత్త భవనాన్ని పరిశీలించిన సందర్భంగా ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్టేషన్లను ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నిధులను కేటాయిస్తుందని, ఇందులో వరంగల్ ప్రాజెక్ట్ ఒక భాగమని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. వరంగల్ రైల్వే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 22న వరంగల్ రైల్వే స్టేషన్ కొత్త భవనాన్ని వర్చువల్గా ప్రారంభించనున్నారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఈ ఎజెండాలో భాగంగా రూ.25.41 కోట్లతో వరంగల్ స్టేషన్ను అప్గ్రేడ్ చేసినట్లు బిజెపి రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. కొత్త భవనాన్ని పరిశీలించిన సందర్భంగా ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్టేషన్లను ఆధునీకరించాలనే ఉద్దేశంతో మోడీ సర్కార్ నిధులను కేటాయిస్తుందని, ఇందులో వరంగల్ ప్రాజెక్ట్ ఒక భాగమని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లోని సౌకర్యాలలో విశాలమైన ఫుట్ ఓవర్బ్రిడ్జి, ఎస్కలేటర్లు,...
- [Hyderabad: హైదరాబాద్లో ఉగ్రకుట్ర భగ్నం.. వెలుగులోకి సంచలన విషయాలు..](https://teluguwonders.com/hyderabad/): హైదరాబాద్లో భారీ పేలుళ్ల కుట్రను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్ల కోసం ఐసిస్ వేసిన స్కెచ్ను చాకచక్యంగా చేధించారు. విజయనగరం టూ హైదరాబాద్కు చేపట్టిన ఆపరేషన్ బ్లాస్ట్ను పోలీసులు భగ్నం చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అటు.. హైదరాబాద్ పేలుళ్ల కుట్ర బట్టబయలు కావడంతో.. హైదరాబాద్లో భారీ పేలుళ్ల కుట్రను ఏపీ, తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్ల కోసం ఐసిస్ వేసిన స్కెచ్ను చాకచక్యంగా చేధించారు. విజయనగరం టూ హైదరాబాద్కు చేపట్టిన ఆపరేషన్ బ్లాస్ట్ను పోలీసులు భగ్నం చేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. అటు.. హైదరాబాద్ పేలుళ్ల కుట్ర బట్టబయలు కావడంతో విజయనగరం ఉలిక్కిపడింది. కుట్రకు ప్లాన్ చేసిన సిరాజ్.. విజయనగరంలో అరెస్ట్ అవడంతో షేక్ అయింది. విజయనగరానికి చెందిన సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్కు చెందిన సమీర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం సృష్టించింది. సమీర్ను హైదరాబాద్ నుంచి...
- [High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో “హై అలర్ట్”.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కేంద్రం సూచన!](https://teluguwonders.com/indias-missiles-attacks/): పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధూర్ తో మరింత తీవ్రమయ్యాయి. తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్పై పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగాయి. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ పరిస్థిత్తులో సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది. సరిహద్దు రాష్ట్రాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఆయా రాష్ట్రాలోని పోలీస్, ప్రభుత్వ, వైద్య అధికారుల సెలవులు రద్దు చేసింది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్థిస్తులు, ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసిన సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులను అంతం చేసింది. దీంతో భారత్పై పాక్ కూడా ప్రతికార...
- [Subham Movie Review: శుభం మూవీ రివ్యూ.. నిర్మాతగా సమంత ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే..](https://teluguwonders.com/subham-movie-review/): ఇన్నాళ్లు యాక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన మొదటి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్టుగానే శుభం అంతా శుభమే జరిగిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. మూవీ రివ్యూ: శుభం నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు సంగీతం: క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్ సినిమాటోగ్రఫి: మృదుల్ సేన్ ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల నిర్మాత: సమంత రూత్ ప్రభు ఇన్నాళ్లు యాక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన మొదటి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్టుగానే శుభం అంతా శుభమే జరిగిందా లేదా అనేది పూర్తి...
- [Gold Price Today: మళ్లీ షాకిచ్చిన బంగారం.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు.. తులం ఎంత ఉందంటే..](https://teluguwonders.com/shockinggold-price-today/): భారతీయులకు బంగారం అంటే ఎంతో ఆసక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ఈ సమయంలోనే సామాన్యులకు షాకిస్తున్నాయి బంగారం ధరలు. కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ ఊహించని విధంగా ధరలలో మార్పు చోటు చేసుకుంటుంది. బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం నెమ్మదిగా తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇప్పుడు ఊహించని విధంగా పెరిగింది. నిన్న ఒక్క గోల్డ్ రేట్స్ లో మార్పులు జరగ్గా.. ఈరోజు అంటే శుక్రవారం ఉదయం స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.91,310 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 99,610కు చేరింది. దీంతో అటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలలో మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్, విజయవాడ,...
- [LoC వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు.. 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం!](https://teluguwonders.com/loc-india-pakistan-conflict/): LoC వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు.. 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం! పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్-పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడటంతో భారత సైన్యం 50కి పైగా డ్రోన్లను కూల్చివేసింది. భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేసిన దాడులను అడ్డుకున్నట్టు భారత భద్రతా బలగాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మొదలైన ఉద్రిక్త పరిస్థిస్తులు, ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిస్థితులు రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పాయి. ఈ నేపథ్యంలోనే భారత్లోని సరిహద్దు ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. సరిహద్దు రాష్ట్రాల్లోని ఉధంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడింది. అప్రమత్తమైన...
- [Gold Prices: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో తులం ఎంతంటే!](https://teluguwonders.com/gold-prices-incrising-slowly/): గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే గోల్డ్ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం కొనాలనుకునే పసిడి ప్రయులకు అలర్ట్.. మీరు బంగారం కొనాలనుకుంటే కొనేయొచ్చు.. ఎందుకంటే గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. బంగారం రేట్లు మళ్లీ పెరిగేలోపే కొనాలనుకునే వాళ్లు కొనేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. మంగళవారం బంగారం ధరలు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,574లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.8,776లుగా ఉంది. ఇకపోతే,18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇళా...
- [Jagadeka Veerudu Athiloka Sundari: జగదేకవీరుడు అతిలోక సుందరి రీరిలీజ్.. 3D ప్రింట్ కోసం అంత కష్టపడ్డారా..?](https://teluguwonders.com/jagadeka-veerudu-athiloka-sundari/): మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా. చిరు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. ఇందులో దివంగత హీరోయిన్ శ్రీదేవి కథానాయికగా నటించగా.. ఈ చిత్రంలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. టాలీవుడ్ నుంచి వచ్చి అతి పెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అయితే ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. అది కూడా 2D అండ్ 3D ఫార్మాట్లలో....
- [Telangana: తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..](https://teluguwonders.com/telangana-cm-revanth-reddy/): తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలా తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం.. ఇక మీఇష్టం అంటూ నిర్ణయాన్ని ఉద్యోగులకే వదిలిపెట్టారు. ప్రతి ఒక్కరూ ఎలాగైతే లెక్కలేసుకుని కుటుంబాన్ని నడుపుకుంటారో.. అలాగే తాను కూడా పైసాపైసా లెక్కపెట్టికునిమరీ.. రాష్ట్రాన్ని నడుపుతున్నానన్నారు రేవంత్రెడ్డి. కావాలనుకుంటే ముఖ్యమంత్రి హోదాలో స్పెషల్ ఫ్లైట్స్లో తిరగొచ్చు.. కానీ, తాను.. సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాస్లో ప్రయాణిస్తున్నా.. ఎందుకంటే, ప్రతి విషయంలో దుబారా...
- [Weather: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు!](https://teluguwonders.com/weather-big-alert-to-ap-people/): తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో ఎండపోడిన వడ్లు తడవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. సోమవారం పలు జిల్లాలో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా పసుపులలో 42.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 42.4 డిగ్రీలు, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా కలుగోట్ల 41.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే మంగళవారం కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మంగళవారం...
- [ఫుల్లుగా తాగారు.. పోలీసులు ఆపితే.. మద్యం మత్తులో ఏం చేశారంటే..](https://teluguwonders.com/shivampeta-police-station/): మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు.. హల్చల్ చేయడం వరకు ఓకే.. కానీ, ఏకంగా పోలీసుల పైనే తిరగబడ్డారు.. డ్రంక్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులపై మందు బాబులు దాడి చేయడం అందర్నీ షాక్కి గురి చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివంపేట్ ప్రధాన రహదారి భారత్ గ్యాస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపైనే దాడి చేశారు ఐదుగురు మందుబాబులు.. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు.. హల్చల్ చేయడం వరకు ఓకే.. కానీ, ఏకంగా పోలీసుల పైనే తిరగబడ్డారు.. డ్రంక్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులపై మందు బాబులు దాడి చేయడం అందర్నీ షాక్కి గురి చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివంపేట్ ప్రధాన రహదారి భారత్ గ్యాస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపైనే దాడి చేశారు ఐదుగురు మందుబాబులు.. వారిపై...
- [Andhra Pradesh: కోనసీమ జిల్లాలో అయోధ్య రాముడి శివ ధనస్సు కు ప్రత్యేక పూజలు.. విశేషం ఏంటంటే..](https://teluguwonders.com/andhra-pradesh-muramulla-temple/): స్వామి వారి మూలవిరాట్ వద్ద ధనుస్సుకు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ధనస్సు కు ప్రత్యేక పూజలు జరిపారు. కుండళేశ్వరంలో ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు..అయోధ్య రామ ధనస్సు కు పలు క్షేత్రాలలో ప్రత్యేక పూజలు జరిపి అయోధ్య రాముని చెంతకు చేర్చనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం, కుండళేశ్వరం లో శ్రీ పార్వతీ కుండళేశ్వర ఆలయాల్లో ఆయోధ్య రాముడి కోసం తయారు చేసిన రాముడికి ప్రీతికరమైన శివ దనస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోకాకళ్యాణార్ధం ఆయోధ్య రాముడి కోసం 13 కిలోల వెండి, ఒక కిలో బంగారంతో ఈ ధనుస్సు ను ప్రత్యేకంగా రూపొందించారు.. తొలుత మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న ధనస్సుకు ఆలయ సహాయ...
- [iPhone: భారత్లో ఐఫోన్ల తయారీ..14 బిలియన్ డాలర్ల ఫోన్ల దిగుమతికి ఆపిల్ కీలక ప్రణాళిక!](https://teluguwonders.com/iphone-making-in-india/): Apple: జూన్ త్రైమాసికంలో ఆపిల్ తన ఐఫోన్లలో ఎక్కువ భాగాన్ని భారతీయ ఫ్యాక్టరీల నుండి అమెరికా మార్కెట్కు దిగుమతి చేసుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నందున, భారతదేశంలోని ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీలు $12, $14 బిలియన్ల మధ్య విలువైన డిమాండ్ను తీర్చడానికి బాగా సన్నద్ధమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. iPhone: భారతదేశంలో ఐఫోన్ ఉత్పత్తి విలువ పరంగా ఆపిల్ 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి $40 బిలియన్లకు చేరుకుంటుంది. దీని వలన కంపెనీ అమెరికాలో దాని డిమాండ్లో 80 శాతం తీర్చనుంది. అలాగే పెరుగుతున్న దేశీయ డిమాండ్లో 100 శాతం తీర్చగలదని భావిస్తున్నారు. అయితే జూన్ 2025 త్రైమాసికంలో (ఏప్రిల్ నుండి జూన్ 2025) అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారు అవుతాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ మే 2న ప్రకటించారు. కంపెనీ రెండవ త్రైమాసిక ఆదాయాల సమావేశంలో కుక్ మాట్లాడుతూ.. అమెరికా వెలుపల విక్రయించే చాలా ఆపిల్...
- [TTD: తిరుమల కల్యాణ వేదిక ఎప్పుడూ కిటకిటే.. ఎన్నివేల జంటలు ఒక్కటయ్యాయో తెలుసా?](https://teluguwonders.com/tirumala-kalyana-vedika/): ఇక కరెంటు బుకింగ్, ఆన్ లైన్ లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్ళు నిండి వుండాలి. రెండో పెళ్లి, ప్రేమ పెళ్ళిళ్ళు ఇక్కడ జరుప బడవు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 0877- 2263433 సంప్రదించవచ్చని టిటిడి చెబుతోంది. ఇందుకోసం.. పెళ్లి తరువాత ప్రత్యేక దర్శనం.. ఇక కళ్యాణ వేదిక లో పెళ్లి చేసుకున్న వధూవరులకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. పెళ్లి అనంతరం రూ.300ల ప్రత్యేక ప్రవేశం ద్వారా వధూవరులకు, ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ వద్ద గల క్యూలైన్ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానంతరం ఉచితంగా 6 మందికి గాను 6 లడ్డూలను లడ్డూ కౌంటర్ లో పొందవచ్చు. ఆన్ లైన్ లో కళ్యాణ వేదిక బుకింగ్. తిరుమలలోని కళ్యాణ వేదికలో...
- [NIA: దేశంలో మరో ఉగ్రదాడికి ప్లాన్.. ఈ సారి ఉగ్రవాదుల టార్గెట్ వారేనా? నిఘా వర్గాల హెచ్చరిక!](https://teluguwonders.com/nia-investigation/): పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన నిఘా వర్గాలు తాజాగా ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈసారి భద్రతా దళాలు, పర్యాటకులు, సామాన్య ప్రజల టార్గెట్గా కాకుండా.. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు టార్గెట్గా దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్లోని పలహ్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారత దేశాన్ని కలిచి వేసింది. పచ్చని ప్రకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన సుమారు 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మతాన్ని అడిగి మరీ ఒక్కొక్కరి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో LOC నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు జరుతపున్న కాల్పులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తును ముమ్మరం చేసిన నిఘా...
- [Summer Diet: మార్కెట్లో ఏం కొనాలో తెలియట్లేదా.. ఈ 5 కూరగాయలు సమ్మర్కు బెస్ట్ ఫుడ్స్](https://teluguwonders.com/vegetables-best-food-in-summers/): ఎండాకాలంలో మసాలాలు, ఫ్రైల వంటి కూరలు తినడం లేనిపోని ఆనారోగ్యాలకు కారణమవుతుంది. మార్కెట్లో దొరికే ఏ కూరలు కొనాలి, ఏం వండాలో తెలియక కొందరు సతమతమవుతుంటారు. దోస, బీరకాయ, సొరకాయ వంటి కూరలతో పాటుగా ఈసీజన్ మొత్తం ఈ షాపింగ్ లిస్టులో కచ్చితంగా ఈ రకాల కూరలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్గా ఉంచడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో నీటి శాతాన్ని తగ్గించి, అలసట, జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. ఈ సమయంలో సరైన ఆహారం, ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే, పోషకాలు సమృద్ధిగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో తినడానికి ఉత్తమమైన కూరగాయలు శరీరానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్ను సమృద్ధిగా అందిస్తాయి. ఈ కూరగాయలు జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, చర్మ...
- [India-US Trade Deal: డీల్ కుదురుతుందోచ్.. అమెరికా టారిఫ్ల నుంచి భారత్కు బిగ్ రిలీఫ్! ట్రంప్ కీలక వ్యాఖ్యలు..](https://teluguwonders.com/india-us-trade-deal/): అమెరికా టారిఫ్ల నుంచి భారత్కు బిగ్ రిలీఫ్ ఉండబోతుందా?. త్వరలో రెండు దేశాల మధ్య అందుకు సంబంధించిన డీల్ కుదరనుందా?. వందరోజుల పాలన పూర్తి చేసుకున్న ట్రంప్.. భారత్కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి..? భారత్ గుడ్ న్యూస్ రాబోతుందా..? ఈ వివరాలను తెలుసుకోండి.. అమెరికా భారత్పై విధించిన 26శాతం సుంకాలు తగ్గనున్నాయా..? గుడ్ న్యూస్ రానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య త్వరలోనే డీల్ కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే హింట్ ఇచ్చారు. భారత్తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వందరోజుల పాలన పూర్తైన సందర్భంగా వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని ప్రస్తావించారు ట్రంప్. భారత్తో టారిఫ్ చర్చలు జరుగుతున్నాయని.. ఇటీవల ప్రధాని మోదీ...
- [IPL 2025: ఇదెక్కడి మాస్ రా మామ.. బౌండరీ లైన్ వద్ద గాలిలో విన్యాసాలు.. కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన చెన్నై ఆటగాడు!](https://teluguwonders.com/ipl-2025-dewald-brevis/): ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. చెన్నై ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ గాలిలో విన్యాసాలు చేశాడు. 18వ ఓవర్లో జడేజా బౌలింగ్లో పంజాబ్ బ్యాటర్ భారీ షాట్ కొట్టిన బంతిని సిక్స్ పోనివ్వకుండా ఒడిసిపట్టుకున్నాడు. రెండుసార్లు బౌండరీ లైన్ దాటి మరీ బంతిని గాల్లోకి ఎగురవేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన చెన్నై వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్లో చెన్నై ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ అలియాస్ జూనియర్ ఏబీడీగా పిలిచే ఈ సౌతాఫ్రికా ప్లేయర్..గాలిలో విన్యాసాలు చేస్తూ.. తన ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సీజన్లో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతం సృష్టించాడు. జట్టు వరుస...
- [హిట్ 3 మూవీ రివ్యూ.. నాని ఊర మాస్ యాంగిల్.. క్లైమాక్స్ వేరేలెవల్..](https://teluguwonders.com/hit-3-movie-review/): నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుందా..? నాని మరోసారి నిర్మాతగా సక్సెస్ అయ్యాడా..? హీరోగా ఏం చేసాడు అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. మూవీ రివ్యూ: హిట్ 3 నటీనటులు: నాని, శ్రీనిథి శెట్టి, రావు రమేష్, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గేసే ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ నిర్మాత: నాని, ప్రశాంతి త్రిపురనేని కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: డా. శైలేష్ కొలను నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. మరి హిట్ 3 ఆడియన్స్...
- [రెట్రో మూవీ ట్విట్టర్ రివ్యూ.. సూర్య సినిమా ఎలా ఉందంటే..](https://teluguwonders.com/retro-movie-twitter-review/): కంగువా సినిమా తర్వాత సూర్య నటించిన లేటేస్ట్ మూవీ రెట్రో. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ నెలకొన్న సంగతి తెలిసిందే. అటు టీజర్, ట్రైలర్, సాంగ్స్ సైతం మూవీపై క్యూరియాసిటీని కలిగించాయి. గురువారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి రెట్రో చిత్రానికి రెస్పాన్స్ ఎలా ఉందో చూద్ధామా. కోలీవుడ్ స్టార్ సూర్య సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చివరిసారిగా కంగువా చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు సూర్య. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ పీరియాడికల్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక కంగువా తర్వాత సూర్య నటించిన లేటేస్ట్ మూవీ రెట్రో. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. చాలా కాలం ఇండస్ట్రీలో...
- [నన్ను ఇలా చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. ఆ నటుడి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.](https://teluguwonders.com/brahmanandam-crying/): ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు బ్రహ్మానందం. వందల సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పించారు. బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు తెలియకుండానే నవ్వు వస్తుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు బ్రహ్మానందం. ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 2013 డిసెంబరు 7 న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఇక హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు మధ్య మంచి అనుబంధం ఉండేది. ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ధర్మవరపు చనిపోయిన తర్వాత బ్రహ్మానందం చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన గురించి మాట్లాడుతూ.. ధర్మవరం ను నేను...
- [RR vs GT Playing XI: ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. గుజరాత్ను ఢీ కొట్టేందుకు ప్లాన్ బీతో రాజస్థాన్ రెడీ](https://teluguwonders.com/rr-vs-gt-playing-xi/): RR vs GT Playing XI: ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు ఏకపక్షంగా ఉంది. తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్, 2022 సీజన్ విజేత గుజరాత్ మధ్య ఇప్పటివరకు 7 మ్యాచ్లు జరిగాయి. ఈ కాలంలో గుజరాత్ 6 మ్యాచ్ల్లో గెలిచింది. రాజస్థాన్ కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్లో ఆడిన మ్యాచ్లో కూడా గుజరాత్ రాజస్థాన్ను ఓడించి 58 పరుగుల తేడాతో గెలిచింది. RR vs GT Preview: ఐపీఎల్ 2025 లో ప్లేఆఫ్ రేసు మ్యాచ్కు మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. ఈ క్రమంలో, లీగ్ దశలోని 47వ మ్యాచ్ సోమవారం, ఏప్రిల్ 28న జరగనుంది. దీనిలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో తలపడనున్నాయి. ఒకవైపు, రాజస్థాన్ వరుస ఓటములతో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే దశలో ఉండగా, మరోవైపు, గుజరాత్ టాప్ 4కి చాలా దగ్గరగా...
- [Mangoes: చూసేందుకు మెరిసి పోతున్నాయని కొనుక్కునేరు.. తిన్నారంటే మీ పని ఔట్..](https://teluguwonders.com/mangoes/): పండ్లలో రారాజు మామిడి. వేసవి రాగానే మెుదట గుర్తొచ్చేది ఈ పండే. అయితే.. పట్టణాల్లో ఎక్కువ శాతం.. కృత్రిమంగా పండిన మామిడి పండ్లనే అమ్ముతున్నారు. వీటిని తినడం వల్ల జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరి కృత్రిమంగా పండిన మామిడి పండ్లను గుర్తించండం ఎలా..? వేసవికాలంలో విరివిగా కనిపించే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఊరు, వాడ, పట్టణాల్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తుంటాయి. ఫలరాజుగా పేరున్న మామిడి అంటే ఇష్టం లేని వారు ఉండరు. మామిడి ప్రియులకు ఉండే అదే ఇష్టాన్ని కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకునేందుకు అడ్డదార్లు తొక్కుతున్నారు. సహజంగా మామిడి పండ్లను చెట్టు నుంచి కోసిన తర్వాత కొద్ది రోజులు మాగబెడితే పక్వానికి వస్తాయి. కానీ వ్యాపారులు మాత్రం అలా సహజ పద్ధతిలో నిల్వ ఉంచకుండా కృత్రిమంగా రసాయనాలతో మగ్గబెడుతున్నారు. నిషేదిత కాలుష్యం కార్బైడ్ తో పాటు ఇతర రసాయనాలను...
- [థియేటర్లలో అట్టర్ ప్లాప్.. 235 కోట్లు పెడితే 68 కోట్ల కలెక్షన్స్.. నిర్మాత చేసిన పని చూస్తే.](https://teluguwonders.com/maidaan/): ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది.. భాషతో సంబంధం లేకుండా కోట్లు వెచ్చించి మరీ సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. మరికొన్ని నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా అదే. కంటెంట్ బలంగా ఉంటే చాలా స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా జనాలు క్యూ కట్టేస్తారు. కథ, కథనం నచ్చితే చిన్న సినిమాలు సైతం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. కానీ కొన్నిసార్లు కోట్లు వెచ్చించి తీసే సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం భారతీయ సినిమా ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్. రూ. 235 కోట్లు పెడితే కేవలం రూ.68 కోట్లు మాత్రమే వచ్చాయి. అదే మైదాన్. గత ఏడాది ఏప్రిల్లో అజయ్ దేవ్గన్ నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2019లో...
- [Andhra Pradesh: సూపర్ సిక్స్- సూపర్ హిట్ బహిరంగ సభకు సిద్ధం.. నేడు స్కూల్స్, కాలేజీలకు సెలవ్!](https://teluguwonders.com/super-six-super-hit-public-meeting-in-anantapur/): ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కూటమి పార్టీల సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సభకు వచ్చే కార్యకర్తలు.. అనంతపురం, సెప్టెంబర్ 10: అనంతపురంలో కూటమి పార్టీల సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్ ఈ సభకు హాజరు కానున్నారు. ఈ భారీ బహిరంగ సభకు 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. దాదాపు 5వేల మంది పోలీసులతో బందోబస్తు. సభకు హాజరయ్యేందుకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో సీఎం చంద్రబాబు...
- [Revanth Reddy: ఏం జరగనుంది..? సడెన్గా ఆ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..](https://teluguwonders.com/revanth-reddy/): అసలేం జరుగుతోంది…? ఏం జరగబోతోంది..? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇస్తూ ఇప్పటికే స్పీకర్ నోటీసులు పంపగా… ఇప్పుడా ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలవడం హాట్ టాపిక్గా మారింది. జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ వ్యూహం ఏంటన్న దానిపై పొలిటికల్ సర్కిల్లో హాట్హాట్ డిబేట్స్ నడుస్తున్నాయ్. ఒక్కరు.. ఒకే ఒక్కరు తప్పా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. కడియం శ్రీహరి మినహా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి కూడా హాజరయ్యారన్న సమాచారంతో అసలేం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత...
- [Drinks For Glowing Skin: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ గ్లాసుడు తాగారంటే.. బ్యూటీ పార్లర్తో పనేలేదిక..!](https://teluguwonders.com/drinks-for-glowing-skin/): అమ్మాయిలు తమ ముఖం చందమామలా మెరిసిపోవాలని తెగ ఆరాటపడి పోతుంటారు. ఈ ముఖం మెరుపును పెంచడానికి ఖరీదైన ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్మెంట్లు ఆశ్రయిస్తుంటారు. కానీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లోపలి నుంచి కూడా పోషించాలి. ముఖ్యంగా కొన్ని పానియాలు ప్రతి ఉదయం తీసుకోవడం.. అకాలంగా వృద్ధాప్యంలోకి అడుగు పెట్టకూడదంటే చర్మ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టడం అవసరం. ముఖ్యంగా అమ్మాయిలు తమ ముఖం చందమామలా మెరిసిపోవాలని తెగ ఆరాటపడి పోతుంటారు. ఈ ముఖం మెరుపును పెంచడానికి ఖరీదైన ఉత్పత్తులు, బ్యూటీ ట్రీట్మెంట్లు ఆశ్రయిస్తుంటారు. కానీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లోపలి నుంచి కూడా పోషించాలి. ముఖ్యంగా కొన్ని పానియాలు ప్రతి ఉదయం తీసుకోవడం ద్వారా ఎటువంటి ఖరీదైన ఖర్చులు లేకుండానే మీ చర్మ కాంతిని సులభంగా పెంచుకోవచ్చు. ఏయే డ్రింక్స్ తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.. నిమ్మ నీరు నిమ్మకాయలో కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన విటమిన్ సికి మంచి మూలం. నిమ్మరసంలో సహజమైన...
- [Telangana: రోడ్డుపై వెళ్తుండగా ఆటోడ్రైవర్కు కనిపించిన చిన్న బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా..](https://teluguwonders.com/telangana-honest-auto-driver/): నిర్మల్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు. రోడ్డుపై దొరికిన రూ.16 లక్షల బంగారం, నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచిని యజమానికి క్షేమంగా అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. తెలంగాణలోని కడెం ప్రాంతానికి చెందిన సుజాత నిర్మల్లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తోంది. శనివారం సాయంత్రం ఆమె కుమారుడితో కలిసి బైక్పై ఖానాపూర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు, గుర్తింపు పత్రాలు ఉన్న సంచిని వాహనానికి కట్టారు. అయితే కొండాపూర్ బైపాస్ వద్ద ఆ సంచి కిందపడటాన్ని వారు గుర్తించలేదు. అదే సమయంలో రాచాపూర్ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ సాయికుమార్ తన ఆటోలో ప్రయాణికులతో నిర్మల్ నుంచి కనకాపూర్ వైపు వెళ్తుండగా.. వడ్యాల్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు సౌజన్య రోడ్డుపై పడి ఉన్న సంచిని గమనించి...
- [Bigg Boss 9 Telugu: తొందరగా బయటికొచ్చెయ్.. శ్రష్టికి నాగార్జున బంపర్ ఆఫర్..](https://teluguwonders.com/bigg-boss-9-telugu/): బిగ్బాస్ 9 ఆట షూరు అయ్యింది. ముందు నుంచి సోషల్ మీడియాలో వినిపించిన కంటెస్టెంట్స్ దాదాపు హౌస్ లోకి అడుగుపెట్టారు. సెలబ్రెటీలు, సామాన్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రావడంతోనే డ్యాన్సులు, మాటలతో ఆకట్టుకున్నారు. అయితే రావడంతోనే శ్రష్టికి బంపర్ ఆఫర్ ఇచ్చారు నాగ్.. బుల్లితెరపై బిగ్బాస్ సీజన్ 9 ఆట మొదలైంది. సెప్టెంబర్ 7న నాగార్జున గ్రాండ్ గా లాంచ్ చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎంట్రీ ఇచ్చింది. ముందుగా లీకైనట్టుగానే ఈసారి కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. సూపర్ గ్లామర్ పెర్ఫార్మెన్స్ తో కాకుండా పద్దగా లంగావోణిలో ఎంతో అందంగా రెడీ అయింది. ఆ తర్వాత తన పాటకు మంచి పెర్ఫార్మెన్స్ కావాలని నాగార్జున అడగడంతో కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాటకు స్టెప్పులేసింది. బిగ్బాస్ షోకు ఎందుకు రావాలనుకున్నావని నాగ్ అడగడంతో మోటివేషనల్ స్పీచ్ ఇచ్చింది. ఇక్కడ ఎంత ట్రై చేసిన ఎవరూ మాస్క్ వేసుకొని ఉండలేరని.. బయటపడాల్సిందే...
- [IB Job Notification 2025: పదో తరగతి అర్హతతో.. ఇంటలీజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలు! లక్షల్లో జీతం..](https://teluguwonders.com/intelligence-bureau-jobs/): ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్ బ్యూరోల్లో (SIBs) విధులు నిర్వహించవల్సి ఉంటుంది.. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో.. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్పోర్ట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 455 సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 7, ఆంధ్రప్రదేశ్లో 9 పోస్టుల వరకు ఉన్నాయి. ఎంపికైన వారు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సబ్సీడరీ ఇంటలిజెన్స్ బ్యూరోల్లో (SIBs) విధులు నిర్వహించవల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 28, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటర్ ట్రాన్స్పోర్ట్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే...
- [Laptop Battery: ల్యాప్టాప్ బ్యాటరీని దెబ్బతీసే 10 తప్పులు.. వాటిని ఎలా నివారించాలి?](https://teluguwonders.com/laptop-battery/): Laptop Battery: కొన్ని సులభమైన జాగ్రత్తలతో మీరు మీ ల్యాప్టాప్ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించవచ్చు. అలాగే తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. మనం చేసే కొన్ని సాధారణ తప్పులను, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. కొన్ని.. Laptop Battery: నేటి జీవితంలో ల్యాప్టాప్ ఒక ముఖ్యమైన వస్తువుగా మారింది. పని, చదువు, వినోదం వంటి వివిధ అవసరాలకు ల్యాప్టాప్ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కానీ ల్యాప్టాప్లతో మనం చేసే సాధారణ తప్పులు బ్యాటరీని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా బ్యాటరీ ఛార్జ్ త్వరగా తగ్గే సమస్యలను మనం తరచుగా ఎదుర్కొంటాము. ల్యాప్టాప్ నాణ్యత దీనికి కారణమని చాలా మంది అనుకుంటారు. కానీ బ్యాటరీ పనితీరు మనం దానిని ఎలా ఉపయోగిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సులభమైన జాగ్రత్తలతో మీరు మీ ల్యాప్టాప్ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించవచ్చు. అలాగే తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్కువ కాలం...
- [Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో 2 రోజులు తాగునీటి సరఫరా బంద్..](https://teluguwonders.com/hyderabad-water-supply/): హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కీలక ప్రకటన చేసింది. 48 గంటల పాటు తాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని.. వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. ఆ ప్రాంతాలు ఏంటో.. పూర్తి వివరాలను తెలుసుకోండి.. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పేజ్-1 పథకంలో భాగంగా ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో 3000 మిమీ డయా ఎమ్.ఎస్. పంపింగ్ మెయిన్పై అమర్చబడిన 900 మిమీ డయా వాల్వులు మార్పిడి పనులు జరుగుతున్నాయి. 09.09.2025 మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 11.09.2025 గురువారం ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. కావున ఈ 48 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ కారణంగా క్రింది డివిజన్ ప్రాంతాలకు...
- [Asia Cup Hockey : 8 ఏళ్ల నిరీక్షణకు తెర..టీమిండియా హాకీ జట్టుకు డబుల్ ధమాకా.. భారత్ మళ్లీ వరల్డ్ ఛాంపియన్ అవుతుందా?](https://teluguwonders.com/asia-cup-hockey/): భారత హాకీ జట్టు మళ్లీ ఆసియా కప్ ఛాంపియన్ అయింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 8 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పురుషుల హాకీ ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది. రాజ్గీర్లో జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో, భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను 4-1తో ఓడించి నాలుగోసారి ఈ టోర్నమెంట్ను గెలుచుకుంది. Asia Cup Hockey : భారత పురుషుల హాకీ జట్టు మరోసారి ఆసియా కప్ను గెలుచుకుంది. హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ఎనిమిది సంవత్సరాల తర్వాత పురుషుల హాకీ ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది. రాజ్గీర్లో జరిగిన ఫైనల్లో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను 4-1తో ఓడించి నాలుగవసారి ఈ టోర్నమెంట్ను గెలుచుకుంది. ఈ విజయంతో టీమిండియా నేరుగా నెదర్లాండ్స్, బెల్జియంలో జరగబోయే ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ 2026కు అర్హత సాధించింది. ఆట ఎలా జరిగింది?...
- [Shigeru Ishiba: జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రధాని పదవికి ఇషిబా రాజీనామా](https://teluguwonders.com/shigeru-ishiba/): జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఈ విషయాన్ని ఇషిబా స్వయంగా ప్రకటించారు. సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి ఈ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. జపాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఈ విషయాన్ని ఇషిబా స్వయంగా ప్రకటించారు. సొంత పార్టీ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి ఈ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచి పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఇషిబా.. ప్రధాని పదవితోపాటు.. ఎల్డీపీ ప్రెసిడెండట్ గా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జపాన్ ప్రధానమంత్రి...
- [Bigg Boss 9 Telugu: ఇక ఆట షూరు.. బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వీళ్లే..](https://teluguwonders.com/bigg-boss-9/): బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మొదలైంది. ఇప్పటివరకు 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు సరికొత్త హంగులతో అడియన్స్ ముందుకు వచ్చేసింది. సెప్టెంబర్ 7న ఈ షో అట్టహాసంగా ప్రారంభంకాగా.. ఈసార ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఉండనుంది. అయితే ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఫుల్ లిస్ట్ చూసేయ్యండి. బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాల్టీ షో బిగ్బాస్. ఇప్పటివరకు తెలుగులో 8 సీజన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు సీజన్ 9 వచ్చేసింది. సెప్టెంబర్ 7న ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ 9 భారీ హంగులతో ప్రారంభమైంది. ఈసారి ఊహకందని మార్పులు, ఊహించని మలుపులతో ఈ షో సాగనుందని ముందు నుంచే చెప్పారు నాగార్జున. మీరెంతగానో అభిమానించే సెలబ్రెటీలు ఓవైపు.. సత్తా చూపించే సామాన్యులు మరోవైపు అంటూ బిగ్బాస్ సీజన్ 9ను గ్రాండ్ గా లాంచ్ చేశారు...
- [ఉల్లిపాయల్ని పూర్తిగా నిషేధించిన రాష్ట్రం.. ఇక్కడ ఉల్లి పంట, ఉపయోగం రెండూ మహా పాపమేనట..!](https://teluguwonders.com/onions/): భారతదేశం వైవిధ్యంతో నిండిన దేశం. ఇక్కడి ఆహారపు అలవాట్లు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. కొందరు శాఖాహారులు అయితే మరికొందరు మాంసాహారులు. కానీ, చాలామంది ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా తినరు. భారతీయుల్లో చాలా మంది వంటిల్లలో ఉల్లిపాయలను ప్రధాన ఆహారంగా భావిస్తారు. ఉల్లిపాయలను ప్రతిచోటా ఉపయోగిస్తారు. పప్పు నుండి కూరగాయలు, సలాడ్ల నుండి చట్నీల వరకు, ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. కానీ, ఉల్లిపాయల జాడ లేని ఒక ప్రదేశం ఉంది. ఈ రాష్ట్రంలో ఉల్లిపాయలను పూర్తిగా నిషేధించారు. మన దేశంలోని ఈ రాష్ట్రంలో ఉల్లిపాయలు పూర్తిగా నిషేధించబడ్డాయి. భారతదేశంలో ఉల్లిపాయలను ప్రతిచోటా ఉపయోగిస్తారు. పప్పు నుండి కూరగాయలు, సలాడ్ల నుండి చట్నీల వరకు ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. కాట్రా నగరంలో ఉల్లిపాయల సాగు, అమ్మకం, వినియోగం నిషేధించబడింది. కానీ, మన దేశంలోని ఈ రాష్ట్రంలో ఉల్లిపాయలను పూర్తిగా నిషేధించారు. ఇక్కడ ఏ హోటల్, రెస్టారెంట్లలో ఉల్లిపాయలు, వెల్లుల్లితో తయారు చేసిన ఆహారం అందుబాటులో లేదు....
- [వరద ప్రభావిత రాష్ట్రాలను సందర్శించనున్న ప్రధాని మోదీ.. సహాయక చర్యలపై సమీక్ష](https://teluguwonders.com/pm-modi-visit-flood-hit-areas/): ఉత్తర భారతంలో వరదల విలయం కొనసాగుతోంది. పంజాబ్ , హిమాచల్, జమ్ముకశ్మీర్తో పాటు ఢిల్లీలో కూడా వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో వరదల బారిన పడిన రాష్ట్రాలను సందర్శించనున్నారు. వరదల వల్ల కలిగిన విధ్వంసం, నష్టాన్ని ఆయన సమీక్షిస్తారు. పరిస్థితిని అంచనా వేయడానికి, కొనసాగుతున్న సహాయ, రక్షణ కార్యకలాపాలను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక వర్ష ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉత్తర భారతంలో వరదల విలయం కొనసాగుతోంది. పంజాబ్ , హిమాచల్, జమ్ముకశ్మీర్తో పాటు ఢిల్లీలో కూడా వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో వరదల బారిన పడిన రాష్ట్రాలను సందర్శించనున్నారు. వరదల వల్ల కలిగిన విధ్వంసం, నష్టాన్ని ఆయన సమీక్షిస్తారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, పరిస్థితిని అంచనా వేయడానికి, కొనసాగుతున్న సహాయ, రక్షణ కార్యకలాపాలను సమీక్షించడానికి...
- [సుంకాల వివాదం మధ్య ప్రధాని కీలక నిర్ణయం.. మోదీ అమెరికా పర్యటన రద్దు..!](https://teluguwonders.com/pm-modi-in-unga/): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 27న భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ప్రసంగిస్తారు. గతంలో మోదీ పేరు ప్రారంభ జాబితాలో చేర్చారు. కానీ తరువాత దానిని మార్చారు. UNGA కార్యక్రమంలో ఈ మార్పు సర్వసాధారణం. చివరి నిమిషంలో మార్పులు తరచుగా కనిపిస్తాయి. సెప్టెంబర్ నెల చివర్లో న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి (UNGA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ UNGAలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య సుంకాల విషయంలో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో UNGAకు హాజరు కాకూడదని ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్యసమితి విడుదల...
- [పరుపులో దాక్కున్న ఎస్పీ నాయకుడు కాష్ ఖాన్.. పోలీసుల ఎంట్రీతో షాక్..!](https://teluguwonders.com/sp-leader-kaish-khan-arrest/): ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు కాష్ ఖాన్ను కన్నౌజ్ సదర్ కొత్వాలి పోలీసులు అతని బంధువుల ఇంటి నుండి నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. భూ కబ్జాతో సహా అనేక కేసుల్లో ఎస్పీ నాయకుడు కాష్ ఖాన్ను జిల్లా నుండి బహిష్కరించారు. జూలై 28న ఆయనను జిల్లా నుండి బహిష్కరించారు, కానీ ఆయన కన్నౌజ్లోని తన బంధువుల ఇంట్లో రహస్యంగా దాక్కున్నాడు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ నాయకుడు కాష్ ఖాన్ను కన్నౌజ్ సదర్ కొత్వాలి పోలీసులు అతని బంధువుల ఇంటి నుండి నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. భూ కబ్జాతో సహా అనేక కేసుల్లో ఎస్పీ నాయకుడు కాష్ ఖాన్ను జిల్లా నుండి బహిష్కరించారు. జూలై 28న ఆయనను జిల్లా నుండి బహిష్కరించారు, కానీ ఆయన కన్నౌజ్లోని తన బంధువుల ఇంట్లో రహస్యంగా దాక్కున్నాడు. పోలీసులకు రహస్య సమాచారం అందింది. దాని ఆధారంగా దాడి చేసిన...
- [Ilayaraja: అజిత్ సినిమాకు షాక్.. హైకోర్టులో ఇళయరాజా కేసు.. ఎందుకంటే..](https://teluguwonders.com/ilayaraja-ajith/): కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. తన పాటలను అనుమతి లేకుండా సినిమాలో వాడారని.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అలాగే సినిమా నుంచి తన పాటలను తొలగించాలని నోటీసులు పంపించారు. భారతీయ సినిమా ప్రపంచంలో లెజెండ్ సంగీత దర్శకులలో ఇళయరాజా ఒకరు. కొన్ని వందల సినిమాలకు అద్భుతమైన పాటలు, సంగీతాన్ని అందించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన మధురమైన సంగీతాన్ని కంపోజ్ చేస్తూ శ్రోతల హదృయాలు గెలుచుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ఇళయారాజా సినిమాల్లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ నిత్యం ఏదోక విషయంలో వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా పలు సినిమాలు, నిర్మాతలకు ఇళయరాజా షాకిస్తున్నారు. తన అనుమతి లేకుండా తన పాటలు వాడుకుంటున్న దర్శకనిర్మాతలపై కేసులు వేస్తున్నారు. గతంలో చాలా సినిమాలపై కాపీరైట్స్ కేసులు...
- [Asia Cup 2025: తొలి మ్యాచ్ ప్లేయింగ్ 11 నుంచి సిక్సర్ సింగ్ ఔట్.. భారత జట్టులో కీలక మార్పు?](https://teluguwonders.com/asia-cup-2025/): IND vs UAE Playing 11: సెలక్టర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నప్పటికీ, ప్లేయింగ్ XIలో ఎవరికి చోటు దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. IND vs UAE Playing 11: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత, ఆటగాళ్ల ఎంపిక, ప్లేయింగ్ XI కూర్పుపై చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మాజీ భారత ఆటగాడు, క్రికెట్ విశ్లేషకుడు ఆకాష్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఎంపికైనప్పటికీ, యువ ఫినిషర్ రింకూ సింగ్ ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకోవడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ఆ స్థానంలో మరో ఆల్-రౌండర్ ఆడే అవకాశం ఉందని సూచించాడు. రింకూ సింగ్ ఎందుకు ఆడకపోవచ్చు? ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో రింకూ...
- [కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. తల్లి ఒడిలోనే గుండెపోటుతో ఊపిరి వదిలిన పదేళ్ల బాలుడు..!](https://teluguwonders.com/shravan-gawade/): కొల్హాపూర్ జిల్లా కోడోలిలో జరిగిన షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. శ్రావణ్ గవాడే అనే పదేళ్ల బాలుడు తన స్నేహితులతో గణేష్ మండల్ పెవిలియన్లో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆటను వదిలి తల్లి ఒడిలో నిద్రపోయాడు. అయితే, అతను తన తల్లి ఒడిలో తల ఆనించుకుని, శ్రావణ్కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అతని తల్లికి ఏమీ తెలియకముందే, శ్రావణ్ మరణించాడు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. క్షీణిస్తున్న జీవనశైలి, ఒత్తిడి, అనేక ఆరోగ్య కారణాలతో ప్రాణాలు హరిస్తున్నాయి. కొందరు జిమ్ చేస్తుండగ, మరికొందరు డ్యాన్స్ చేస్తూ, ఇంకొందరు పాడుతూ, ఆడకుంటూ గుండెపోటుకు గురువుతున్నారు. మరికొందరు నడుస్తున్నప్పుడు గుండెపోటుకు గురవుతారు. ఇక చిన్న పిల్లలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఓ హృదయవిదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొల్హాపూర్ జిల్లాలోని కోడోలిలో గణేష్ పండుగ సందర్భంగా ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది....
- [Gold Price Today: హైదరాబాద్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? పసిడి రేట్లు మరింత పెరగనున్నాయా?](https://teluguwonders.com/gold-price-today-8/): Gold Price Today: ఈ సెప్టెంబర్ నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ తో పాటు మరికొందరు ఫెడ్ అధికారులు ఇటీవల లీకులు ఇవ్వడం జరిగింది. దీని కారణంగా.. Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తగ్గినట్లే తగ్గి తులం ధర లక్షా 10వేల రూపాయలకు చేరువలో ఉంది. బంగారం ధరలు రోజురోజుకు రికార్డు సృస్తున్నాయి. దీనికి కారణంగా డాలర్ బలహీనత, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలు, ట్రంప్ టారిఫ్ లు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,630 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.98,660 ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
- [‘నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం..’ పార్టీ నిర్ణయం శిరోధార్యంః హరీష్ రావు](https://teluguwonders.com/harish-rao-2/): కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్.. ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్ ఉంటుందని ఎయిర్పోర్టులో స్పందించారు. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత, పాత్ర అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రెండున్నర దశాబ్దాలుగా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉన్నానని, ఎవరి విషయంలోనైనా పార్టీ నిర్ణయమే ఫైనల్. పార్టీకి కేసీఆరే సుప్రీం అని స్పష్టం చేశారు. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు.. తనపై కవిత చేసిన ఆరోపణలపై స్పందించారు. నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం అన్నారు. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత చేశారు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని హరీష్ రావు తెలిపారు. కవిత విషయంలో పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకుందని హరీష్ గుర్తు చేశారు. కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్.. ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్ ఉంటుందని ఎయిర్పోర్టులో...
- [ఆల్ టైం రికార్డ్.. హైదరాబాద్ లో రూ.2.32కోట్లు పలికిన గణేష్ లడ్డూ.. ఎక్కడంటే..](https://teluguwonders.com/balapur-laddu-auction/): తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, వినాయక లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్ధాల చరిత్ర. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డూ వేలం పాటలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్ర సృష్టించింది. వినాయక చవితి ఉత్సవాలు అంటేనే ముందుగా ముంబై తరువాత అందరికీ గుర్తుకు వచ్చేది మన భాగ్యనగరమే. మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణనాధుడు, బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట. తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, వినాయక లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం దశాబ్ధాల చరిత్ర. అయితే గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డూ వేలం పాటలు ఆసక్తిని రేపుతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్లో...
- [కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. జమ్మికుంటలో ఆగనున్న ఆ మూడు రైళ్లు..](https://teluguwonders.com/3-more-trains-to-halt-at-jammikunta-station/): ఎట్టకేలకు జమ్మికుంట వాసుల కోరిక నెరవేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జమ్మికుంట ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మికుంట రైల్వే స్టేషన్లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు.. జమ్మికుంట రైల్వే స్టేషన్లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాంత ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది. ఏయే రైళ్లు ఆగనున్నాయి? ఇకపై జమ్మికుంట స్టేషన్లో ఆగనున్న రైళ్లు ఇవే: దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ : హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే ఈ రైలు రాత్రి 1:34 గంటలకు జమ్మికుంట చేరుకుంటుంది. దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ : హజ్రత్ నిజాముద్దీన్ నుండి హైదరాబాద్కు వెళ్లే...
- [GST Hiked: సిగరెట్లు, గుట్కా, ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. 40 శాతం పన్ను.. ఇక జేబుకు చిల్లులే..!](https://teluguwonders.com/gst-hiked/): GST Hiked: పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా మార్చే దిశగా GST కౌన్సిల్ కూడా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. 12%, 28% పన్ను శ్లాబులను రద్దు చేశారు. ఇప్పుడు చాలా వస్తువులు 5% లేదా 18% శ్లాబులోనే ఉంటాయి. GST Hiked: జీఎస్టీ కౌన్సిల్ తాజా సమావేశంలో సామాన్య వినియోగదారులకు సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం వెలువడింది. చాలా వాటిపై జీఎస్టీ తగ్గింపు ఉండగా, కొన్నింటిపై మాత్రం భారీగా పెరిగింది. ఇప్పుడు సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా, అన్ని పొగాకు ఉత్పత్తులపై పన్ను భారం మరింత పెరుగుతుంది. ప్రభుత్వం ఈ వస్తువులన్నింటిపై జీఎస్టీ రేటును నేరుగా 28% నుండి 40%కి పెంచింది. ఈ కొత్త రేటు 22 సెప్టెంబర్ 2025 నుండి వర్తిస్తుంది. పొగాకు ఉత్పత్తులే కాదు, ఇప్పుడు లగ్జరీ కార్లు, ఫాస్ట్ ఫుడ్, తీపి చక్కెర పానీయాలపై 40% పన్ను విధించనుంది కేంద్రం. అంటే ఇవి ఇప్పుడు మరింత...
- [భారత్-చైనా ఆర్థిక సూపర్ పవర్.. అణగదొక్కాలని చూస్తే ప్రమాదం.. ట్రంప్నకు పుతిన్ వార్నింగ్](https://teluguwonders.com/xingping-putin-pm-modi/): చైనా నుండి తిరిగి వస్తున్నప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని బహిరంగంగా ప్రశంసించారు. భారతదేశం ఒక ఆర్థిక సూపర్ పవర్ అని ఆయన అన్నారు. బహుళ ధ్రువ ప్రపంచంలో ఆధిపత్యం లేదన్నారు. అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్న పుతిన్.. బ్రిక్స్ వంటి వేదికలు ఆధిపత్య రాజకీయాలు చేయవని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ సహకారం, భాగస్వామ్యం గురించి చర్చించామని తెలిపారు. చైనా నుండి తిరిగి వస్తున్నప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని బహిరంగంగా ప్రశంసించారు. భారతదేశం ఒక ఆర్థిక సూపర్ పవర్ అని ఆయన అన్నారు. బహుళ ధ్రువ ప్రపంచంలో ఆధిపత్యం లేదన్నారు. అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్న పుతిన్.. బ్రిక్స్ వంటి వేదికలు ఆధిపత్య రాజకీయాలు చేయవని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ సహకారం, భాగస్వామ్యం గురించి చర్చించామని తెలిపారు. ప్రపంచ రాజకీయాలు- భద్రతపై ఏ దేశం ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించకూడదని పుతిన్ స్పష్టంగా అన్నారు. భారతదేశం-చైనా...
- [సైలెంట్ కిల్లర్.. యువకులలో ఆకస్మిక మరణానికి కారణం ఇదేనట.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు..](https://teluguwonders.com/sudden-death/): ఆటలాడుతూ ఒకరు.. డ్యాన్స్ వేస్తూ మరొకరు.. అప్పటివరకు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంకొకరు.. పనిచేస్తూ మరికొందరు.. ఇలా చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు.. అసలు యువకులలో ఆకస్మిక మరణానికి కారణమేమిటి..? అనే విషయంపై ఇప్పటికీ ఆందోళన నెలకొంది.. దీని గురించి పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆటలాడుతూ ఒకరు.. డ్యాన్స్ వేస్తూ మరొకరు.. అప్పటివరకు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంకొకరు.. పనిచేస్తూ మరికొందరు.. ఇలా చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు.. అసలు యువకులలో ఆకస్మిక మరణానికి కారణమేమిటి..? అనే విషయంపై ఇప్పటికీ ఆందోళన నెలకొంది.. అయితే.. గుండె పోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్), కార్డియాక్ అరెస్ట్.. లాంటివి యువకుల ప్రాణాలు తీస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు వృద్ధులలో కనిపించే ఈ గుండె జబ్బుల సమస్యలు.. ఇప్పుడు చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి.. అయితే.. యువకులలో ఆకస్మిక మరణానికి కారణమేమిటి? అనే విషయంపై పోస్ట్మార్టం...
- [మీకెందుకురా నాయన ఈ స్టంట్స్.. ఇందులో తప్పు ఎవరిదో చెప్పగలరా..?](https://teluguwonders.com/viral-video-2/): Viral Video: అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. బైక్ రైడర్లు ఇద్దరూ వెంటనే లేచి ఒకరిపై ఒకరు వాదనకు దిగారు. ఒక విధంగా చూస్తుంటే వెనుక నుంచి వెళ్లే వాళ్లు వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.. Viral Video: ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ఒక బైక్ ఢీకొన్న సంఘటన రికార్డ్ అయ్యింది. దీనిని చూసిన ప్రజలు ఒక పెద్ద ప్రమాదం తప్పినందున ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు: ఆ వీడియోలో ఇద్దరు బైకర్లు రోడ్డుపై వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరు ముందుకు వెళ్తుండగా, మరొకరు కొంచెం వెనుక ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి అధిక వేగంతో ముందుకు వెళ్తున్న బైకర్ వెనుకకు వస్తాడు. అకస్మాత్తుగా అతని బైక్...
- [Upcoming Cars: మారుతి నుండి మహీంద్రా వరకు.. సెప్టెంబర్లో లాంచ్ అయ్యే ఈ 5 అద్భుతమైన కార్లు!](https://teluguwonders.com/upcoming-cars/): Upcoming Cars: మారుతి సుజుకి తన కొత్త మిడ్-సైజ్ SUV ఎస్కుడోను సెప్టెంబర్ 3న ప్రవేశపెట్టింది. ఈ SUV గ్రాండ్ విటారా కంటే పెద్దది. అలాగే అదే కేటగిరిలో నిర్మించింది. దీనికి బలమైన హైబ్రిడ్ ఇంజిన్ ఎంపిక ఉంటుంది. కంపెనీ దీనిని.. Upcoming Cars: మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే ఈ వాహనాలు సెప్టెంబర్ 2025లో మార్కెట్లోకి వస్తాయి. మీరు కొత్త మోడల్ కారు కొని ఇంటికి తీసుకురావచ్చు. దీపావళి పండుగ సీజన్కు ముందు కొన్ని కొత్త కార్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో విన్ఫాస్ట్ VF6, VF7, మారుతి సుజుకి ఎస్కుడో SUV, మహీంద్రా థార్ ఫేస్లిఫ్ట్, సిట్రోయెన్ బసాల్ట్ X, వోల్వో EX30 EV ఉన్నాయి. విన్ఫాస్ట్ VF6, VF7: వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ విన్ఫాస్ట్ సెప్టెంబర్ 6, 2025 నుండి భారతదేశంలో తన అమ్మకాలను అధికారికంగా ప్రారంభించనుంది. VF6 59.6 kWh బ్యాటరీని...
- [Zomato: కేవలం రూ. 2 పెరుగుదల.. కానీ లాభం రూ.15 కోట్లు.. జొమాటో గేమ్ ప్లాన్!](https://teluguwonders.com/zomato/): Zomato: జూన్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.25 కోట్లకు తగ్గగా, గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.253 కోట్లుగా ఉంది. అయితే మరోవైపు, కంపెనీ ఆదాయం రూ.4,206 కోట్ల నుంచి రూ.7,167 కోట్లకు పెరిగింది. బ్లింకిట్, ఇతర.. Zomato: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో, క్విక్ కామర్స్ యాప్ బ్లింకిట్ మాతృ సంస్థ అయిన ఎటర్నల్ తన ప్లాట్ఫామ్ ఫీజులను పెంచింది. కస్టమర్ల నుండి తీసుకునే రూ.10 ప్లాట్ఫామ్ ఛార్జీని ఇప్పుడు రూ.12కి పెంచినట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. అంటే దాదాపు 20% పెరుగుదల అమల్లోకి వచ్చింది. కంపెనీ మొదట ప్లాట్ఫామ్ ఛార్జీని ఆగస్టు 2, 2023న ప్రవేశపెట్టడం మొదలు పెట్టింది. ఈ పెరుగుదల కేవలం రూ.2 మాత్రమే అనిపించినప్పటికీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాని ప్రభావం చాలా పెద్దది. కంపెనీ రోజుకు దాదాపు 25 లక్షల ఆర్డర్లను పూర్తి చేస్తుందని అంచనా. అటువంటి పరిస్థితిలో కంపెనీ...
- [ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్ఫోన్.. నేడు భారత్లో విడుదల](https://teluguwonders.com/slimmest-smartphone/): POVA స్లిమ్ 5G 13MP ఫ్రంట్-ఫేసింగ్, 50MP ప్రధాన కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. బ్యాటరీ 5,160mAh యూనిట్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది వైర్తో 45W వరకు ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. అలాగే 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ను అందిస్తుంది.. Slimmest Smartphone: ప్రపంచ మార్కెట్లో ప్రతి రోజు రకరకాల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్తో, అతిపెద్ద బ్యాటరీ సామర్థ్యంతో గల ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. బడ్జెట్ ధరల్లోనే ఎక్కువ ఫీచర్స్ ఉండే ఫోన్లు విడుదల అవుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్ఫోన్ POVA స్లిమ్ 5G. ఈ ఫోన్ సెప్టెంబర్ 4న భారతదేశంలో లాంచ్ కానుంది. లీక్ల ప్రకారం.. TECNO నుండి రాబోయే స్మార్ట్ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్తో 6.78-అంగుళాల OLED డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా POVA స్లిమ్ 5G 13MP ఫ్రంట్-ఫేసింగ్, 50MP ప్రధాన కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. బ్యాటరీ 5,160mAh...
- [‘ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!](https://teluguwonders.com/a-young-man-protest-on-road/): బైక్పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బైక్పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు. కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన్నంగా మారిపోయింది. కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని, పొలిటికల్ లీడర్స్ గాని ఎవరూ పట్టించుకోవడం లేదని కరీంనగర్కు...
- [పండుగలాంటి వార్త.. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట!](https://teluguwonders.com/new-gst-rates/): ఊహించినట్టుగానే గేమ్ఛేంజర్ లాంటి నిర్ణయాలను ప్రకటించింది జీఎస్టీ కౌన్సిల్. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఊహించినట్టుగానే గేమ్ఛేంజర్ లాంటి నిర్ణయాలను ప్రకటించింది జీఎస్టీ కౌన్సిల్. రైతులు, సామాన్య-మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగేలా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకున్న జీఎస్టీ స్లాబ్స్ను ఎత్తేసి.. రెండే రెంటిండిని తెరపైకి తీసుకొచ్చింది. కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దేశ ప్రజలకు సూపర్ గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం. జీఎస్టీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. నిత్యవసర వస్తువులపై కలలో కూడా ఊహించనివిధంగా పన్నులను తగ్గించింది. కొన్నింటిపై అయితే మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. కేవలం రెండే రెండు స్లాబులను ప్రకటించింది. ఒకటి ఐదు...
- [మరో 4 రోజుల్లోనే ఏపీపీఎస్సీ FBO ప్రిలిమినరీ రాత పరీక్ష.. OMRలో ఈ చిన్నతప్పు చేశారో గోవిందా..!](https://teluguwonders.com/appsc-fbo-preliminary-examination/): APPSC FBO 2025 Exam: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో మొత్తం 691 ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్ 7వ తేదీన ప్రిలిమినీర రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం పోస్టుల్లో ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు.. అమరావతి, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో మొత్తం 691 ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్ 7వ తేదీన ప్రిలిమినీర రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం పోస్టుల్లో ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు 1,17,958 మంది దరఖాస్తు చేసుకున్నారని.. 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 19,568...
- [సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరేలా జీఎస్టీ.. సవరించిన రేట్లు ఈ నెల 5 అర్థరాత్రి నుంచి అమలు!](https://teluguwonders.com/nirmala-sitaraman/): సెప్టెంబర్ 3న రెండు రోజుల GST కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం షెడ్యూల్ కంటే ముందుగానే జరిగింది. GST సంస్కరణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఇందులో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, GST వ్యవస్థలో నాలుగు స్లాబ్లు ఉన్నాయి. కానీ కౌన్సిల్ ఈ నిర్మాణాన్ని సరళీకృతం చేయాలని పరిశీలిస్తోంది. ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న దాదాపు 99% వస్తువులను 5% స్లాబ్కు మార్చాలని ప్రతిపాదించినట్లు సమాచారం. సెప్టెంబర్ 3న రెండు రోజుల GST కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం షెడ్యూల్ కంటే ముందుగానే జరిగింది. GST సంస్కరణకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఇందులో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, GST వ్యవస్థలో నాలుగు స్లాబ్లు ఉన్నాయి. కానీ కౌన్సిల్ ఈ నిర్మాణాన్ని సరళీకృతం చేయాలని పరిశీలిస్తోంది. ప్రస్తుతం 12% స్లాబ్లో ఉన్న దాదాపు 99% వస్తువులను 5% స్లాబ్కు మార్చాలని ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో పాటు, ప్రస్తుతం 28% GST స్లాబ్లో...
- [దేశంలోని ప్రతి మూలలో మోహరించనున్న ‘బ్రహ్మాస్త్ర’.. త్వరలో రాబోతున్న S-400 కొత్త బ్యాచ్!](https://teluguwonders.com/s-400-missile-system/): భారతదేశ S-400 రక్షణ వ్యవస్థ శక్తిని ప్రపంచం అంగీకరించింది. పాకిస్తాన్ ఇప్పటికే దానిని రుచి చూసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో, S-400 రక్షణ వ్యవస్థ షాబాజ్-మునీర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. భారతదేశం S-400 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ పాకిస్తాన్ ప్రతి దాడిని నాశనం చేసింది. ఇప్పుడు అదే S-400 గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. భారతదేశ S-400 రక్షణ వ్యవస్థ శక్తిని ప్రపంచం అంగీకరించింది. పాకిస్తాన్ ఇప్పటికే దానిని రుచి చూసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో, S-400 రక్షణ వ్యవస్థ షాబాజ్-మునీర్లకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. భారతదేశం S-400 వాయు రక్షణ క్షిపణి వ్యవస్థ పాకిస్తాన్ ప్రతి దాడిని నాశనం చేసింది. ఇప్పుడు అదే S-400 గురించి కొత్త సమాచారం బయటకు వచ్చింది. ప్రతిదీ సరిగ్గా జరిగితే, భారతదేశం S-400 కొత్త బ్యాచ్ను అందుకోబోతుంది. త్వరలోనే భారతదేశానికి మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను సరఫరా చేయడానికి...
- [‘OG’ కి ప్రేమతో.. ఓమి](https://teluguwonders.com/og-teaser-review/): నిన్న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓజీ నుంచి కొత్త టీజర్ విడుదల బయటకు వదిలారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇది వరకు విడుదల చేసిన గ్లింప్స్… పవన్ ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమాపై ఇంతటి హైప్ రావడానికి ఆ గ్లింప్స్ ఓ ప్రధానమైన కారణం. ఆ తరవాత వచ్చిన పాట కూడా.. ఓజీ క్రేజ్ ని పదింతలు చేసింది. ఇప్పుడు పవన్ పుట్టిన రోజు సందర్భంగా సుజిత్ ఎలాంటి కానుక ఇస్తాడా అని పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. దాదాపు నిమిషం పాటు సాగిన ఈ గ్లింప్స్ లో ఎప్పటిలానే ఎలివేషన్లకు సుజిత్ పెద్ద పీట వేశాడు. కాకపోతే… ఇది ఓజీ గ్లింప్స్ లా లేదు. ఓమి పరిచయ కార్యక్రమంలా సాగింది. ఓమి పాత్రలో ఇమ్మాన్ హష్మీని చూపించారు. ఆ పాత్రలో...
- [జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల కంపెనీపై సైబర్ దాడి.. నిలిచిన కోట్ల విలువైన వాహనాల ఉత్పత్తి!](https://teluguwonders.com/jaguar-land-rover-cyber-attack/): జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఇటీవల ఒక పెద్ద సైబర్ దాడికి గురైంది, ఇది కంపెనీ ఉత్పత్తి, రిటైల్ వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. నష్టాన్ని తగ్గించడానికి కంపెనీ తక్షణ చర్యలు తీసుకుంది. JLR పై దాడికి ముందు, మరో రెండు పెద్ద కంపెనీలపై కూడా సైబర్ దాడులు జరిగాయి. రెండు సందర్భాల్లోనూ, హ్యాకర్లు డబ్బును దోచుకోవడానికి ప్రయత్నించారు. సామాన్యులే కాకుండా పెద్ద కంపెనీలు కూడా సైబర్ దాడి బాధితులుగా మారుతున్నాయి. ఇప్పుడు ఇటీవల టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్పై కూడా సైబర్ దాడి జరిగింది. దీంతో వాహనాల ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీసిందని సమాచారం. సైబర్ దాడి జరిగినట్లు వార్తలు వెలువడిన వెంటనే, కంపెనీ హ్యాక్ ప్రభావాన్ని తగ్గించడానికి వెంటనే చర్య తీసుకుంది. నష్టాన్ని తగ్గించే ప్రయత్నంలో ఐటీ వ్యవస్థను మూసివేయాలని కూడా నిర్ణయించింది. ఇప్పుడు కంపెనీ పనిని తిరిగి ప్రారంభించడానికి వేగంగా పనిచేస్తోంది. సైబర్ దాడి కారణంగా...
- [నడిరోడ్డులో సీఐ వీరంగం.. షాప్ మూసివేసి ఇంటికి వెళ్తోన్న మహిళతో ఇదే పని..!](https://teluguwonders.com/police-officer-misbehaved/): కృష్ణా జిల్లాలో ఓ పోలీస్ అధికారి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. గన్నవరంలో ఓ మహిళ పట్ల CRPF సీఐ కిరణ్ అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తోపాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాత్రి షాప్ మూసివేసి మహిళ ఇంటికి వెళ్తోంది. మహిళను చూసి వికృతంగా హారన్, లైట్లు కొడుతూ వేధించారు. కృష్ణా జిల్లాలో ఓ పోలీస్ అధికారి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. రోడ్డుపై వెళ్తున్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు. గన్నవరంలో ఓ మహిళ పట్ల CRPF సీఐ కిరణ్ అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డు పక్కన కారు ఆపిన కిరణ్ తోపాటు ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాత్రి షాప్ మూసివేసి మహిళ ఇంటికి వెళ్తోంది. మహిళను...
- [పెళ్లైన దంపతులు కచ్చితంగా చూడాల్సిన సినిమా.. ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది..](https://teluguwonders.com/sir-madam/): ఓటీటీలో ఓ కొత్త సినిమా తుఫానులా దూసుకుపోతుంది. ఇప్పుడు ఆ మూవీ టాప్ 10లో మొదటి స్థానంలో నిలిచింది. ఇది బాక్సాఫీస్ వద్ద 300 % కంటే ఎక్కువగా లాభాలను ఆర్జించింది. అంతేకాదు.. ఫ్యామిలీ అడియన్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న మూవీ ఏంటో తెలుసా.. ? భారీ బడ్జెట్, యాక్షన్ సీక్వెన్స్, స్టార్ హీరోయిన్లతో తెరకెక్కించే సినిమాలు ఇప్పుడు బాక్సాఫఈస్ వద్ద ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్న సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఆధునిక సంబంధాలు, కుటుంబ అంచనాలు, దంపతుల మధ్య ప్రేమ, చిన్న చిన్న గొడవలు, ఆప్యాయతలను చూపిస్తుంది. ఆ మూవీ పేరు సార్ మేడమ్. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామాలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. 2025 జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి అడియన్స్ నుంచి...
- [షూటింగ్లో గరిటె పట్టిన శోభిత.. ఎంత బాగా వంట చేసిందో చూశారా? వీడియో వైరల్](https://teluguwonders.com/sobhita-dhulipala-cooking-in-shooting/): తెలుగుతో పాటు హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శోభిత ధూళిపాళ్ల. అయితే నాగ చైతన్యతో పెళ్లి నేపథ్యంలో చాలా కాలం పాటు కెమెరాకు దూరంగా ఉండిపోయింది. అయితే మళ్లీ ఇప్పుడు హీరోయిన్ గా బిజి బిజీగా ఉంటోంది శోభిత. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం గతేడాది డిసెంబర్ లో జరిగింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో గ్రాండ్గా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత నాగ చైతన్య మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు. తండేల్ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇదే క్రమంలో శోభిత ఇక సినిమాలు చేయదని చాలా మంది భావించారు. అయితే ఆ రూమర్లకు చెక్ పెడుతూ మళ్లీ సినిమాలతో బిజీగా మారిపోయిందీ అక్కినేని కోడలు. ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తోన్న శోభిత తన రెగ్యులర్ అప్ డేట్స్ ను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇటీవల తన సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇదే మూవీ సెట్ నుంచి మరికొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. ఇందులో ఆమె వంట చేస్తున్న వీడియో కూడా ఉంది. ‘వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యం‘ అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అక్క మీలో కుకింగ్ టాలెంట్ కూడా ఉందా‘ అని ఒకరు కామెంట్ చేయగా శోభత స్పందిస్తూ తనకు మూడ్ ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది చెల్లి అంటూ సమాధానం ఇచ్చింది. ఇక శోభిత షేర్ చేసిన ఈ ఫొటోలపై నాగచైతన్య కూడా స్పందించారు. ‘శోభిత చేసిన వంటలను రుచి చూడటానికి ఎదురుచూస్తున్నాను‘ అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఇప్పుడు శోభిత కుకింగ్...
- [అప్పన్నకే మస్కా..! సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఇంటి దొంగలు..!](https://teluguwonders.com/simhachalam-varaha-lakshmi-narasimha-swamy-temple/): అప్పన్నకే మస్కా..! ఉద్యోగుల జేబులోకి హుండీ సొమ్ము వెళ్ళిపోతుంది. కొంతమంది ఉద్యోగులు దేవుడికి శఠగోపం పెట్టి జేబులో నింపుకుంటున్నారు. ఇద్దరు హ్యాండెడ్ గా బుక్ అయిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఒక్క సరిగా సింహాచలం అప్పన్న భక్తులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ అప్పన్నకే మస్కా కోట్టి అడ్డంగా బుక్కైన ఇద్దరు ఎవరు..? అప్పన్నకే మస్కా..! ఉద్యోగుల జేబులోకి హుండీ సొమ్ము వెళ్ళిపోతుంది. కొంతమంది ఉద్యోగులు దేవుడికి శఠగోపం పెట్టి జేబులో నింపుకుంటున్నారు. ఇద్దరు హ్యాండెడ్ గా బుక్ అయిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ అప్పన్నకే మస్కా కోట్టి అడ్డంగా బుక్కైన ఇద్దరు ఎవరు..? సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఇంటి దొంగలు దేవుడికే శఠగోపం పెట్టేందుకు సిద్ధమయ్యారు. హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సమయంలో ఉద్యోగులు చేతివాటం చూపించారు. ఇద్దరు ఉద్యోగులు కరెన్సీ నోట్లను ఒక్కసారి పట్టించేశారు. 500 నోట్లను...
- [Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం…ఏకంగా లక్షా పదివేలకు చేరువగా పరుగులు..! తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..](https://teluguwonders.com/gold-rate-today-2/): 24 క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం. దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చేరువకు వచ్చేసింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బాబోయ్ బంగారం భగ్గుమంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే భారతదేశంలో బంగారం ధర 100 గ్రాములకు రూ. 30,000 కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఇటీవలి నెలల్లో జరిగిన అతిపెద్ద ర్యాలీలలో ఒకటి అని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. వచ్చే సీజన్కు ముందు ఎక్కువ మంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తారనే అంచనాలు ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి కారణం. అంతేకాదు.. దసరా, దీపావళి...
- [Lotus Root: తామర వేర్లతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు.. ఫాస్ట్గా బరువు తగ్గాలనుకుంటే…](https://teluguwonders.com/lotus-roots/): లోటస్ రూట్ను వంటలలో వివిధ రూపాల్లో ఉపయోగించవచ్చు. దీనిని సూప్లు , స్టైర్-ఫ్రైస్, సలాడ్లు లేదా చిప్స్గా తయారు చేసుకోవచ్చు. దీనిని తాజాగా లేదా ఉడికించి కూడా తినవచ్చు. ఇది రుచికరమైనది, మంచి పోషకాలను అందిస్తుంది. ఇలాంటి సహజ ఆహారాన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అన్ని పుష్పాలలో కమలం ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనిని ప్రధానంగా దేవుని పూజలో మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాదు, బురదలో పెరిగినప్పటికీ దాని పవిత్ర స్థానం కారణంగా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని అలంకరణ కోసం మాత్రమే కాకుండా దాని వేర్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం… లోటస్ రూట్ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన సహజ ఆహారం. ఈ రూట్ తామర మొక్క...
- [పాపం ఫీలయినట్టున్నాడు.. పక్కనే ఉన్నా పాక్ అధ్యక్షుడిని పట్టించుకోని మోదీ, పుతిన్!](https://teluguwonders.com/sco-summit/): చైనాలోని తియాన్జిన్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన భారత ప్రధాని, రష్యా అధ్యక్షుడు పుతిన్ షరీష్ ముందు నుంచే వెళ్తూ కనీసం అతన్ని పట్టించుకోలేదు. దీంతో పాక్ ప్రధాని షరీష్ వాళ్లను చూస్తూ పక్కనే నిలబడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. చైనాలోని తియాన్జిన్ వేదికగా షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ శిఖరాగ్ర సమావేశంలో సోమవారం ఉదయం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సమావేశం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలు దేశాల అధినేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీ, పుతిన్ను సాధరంగా ఆహ్వానించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి ముగ్గురు...
- [అందరి మనస్సు దోచిన BSNL ప్లాన్.. రోజుకు రూ.5తో 450+లైవ్ ఛానెళ్లు, 25 OTTలు](https://teluguwonders.com/bsnl-plan/): BSNL Plan: బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ DTH మార్కెట్ను నేరుగా సవాలు చేస్తుంది. DTH కనెక్షన్లో ఒకరు వేర్వేరు ఛానల్ ప్యాక్ల నుండి ఎంచుకోవాలి. ఈ ప్లాన్లో వినియోగదారులు ఒకే సబ్స్క్రిప్షన్లో TV, OTT రెండింటినీ ఆస్వాదించగలుగుతున్నారు. ఈ విధంగా బీఎస్ఎన్ఎల్.. BSNL Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) మరోసారి ఒక పెద్ద అడుగు వేసింది. ఆ కంపెనీ తన BiTV సేవ కోసం DTH సెట్-టాప్ బాక్స్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త ప్రీమియం ప్లాన్ను ప్రారంభించింది. ఇప్పటివరకు తన మొబైల్ వినియోగదారులకు ఉచిత BiTV సేవను అందిస్తోంది. కానీ కొత్త ప్రీమియం ప్యాక్లో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో వినియోగదారులు 450+ లైవ్ టీవీ ఛానెల్లు, 25 ప్రసిద్ధ OTT యాప్లకు ఉచిత సభ్యత్వాన్ని పొందుతున్నారు. ప్లాన్ గురించి కంపెనీ తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో సమాచారాన్ని పంచుకుంది. కొత్త BiTV ప్రీమియం ప్యాక్...
- [Ram Charan: రామ్ చరణ్కు కర్ణాటక CM సిద్ధ రామయ్య ఆత్మీయ ఆహ్వానం..!](https://teluguwonders.com/ram-charan-cm-ramayya/): sdsfsd sfsdfsd
- [Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సాలిడ్ పోస్టర్... వింటేజ్ పవర్ స్టార్ గుర్తొచ్చాడు మామ!](https://teluguwonders.com/ustaad-bhagat-singh/): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలోనూ ఒక ప్రత్యేక ఉత్సాహం నెలకొంటుంది. అలాంటి ప్రాజెక్టులలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ ప్రాజెక్ట్ ప్రకటించినా అభిమానుల్లో మాత్రమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలోనూ ఒక ప్రత్యేక ఉత్సాహం నెలకొంటుంది. అలాంటి ప్రాజెక్టులలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ను పవన్తో చేసిన తర్వాత మళ్లీ ఆయనతో ఈ మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నందుకు అంచనాలు మరింత పెరిగాయి. పవన్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను ఒక “ఫెస్టివల్”లా భావిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతోంది. సాధారణంగా ఆయన బర్త్డేకు ముందు వారం రోజుల నుంచే అభిమానులు వేడుకలు మొదలు పెడతారు. కట్ఔట్లు, ఫ్లెక్సీలు, బ్లడ్ డొనేషన్లు, సోషల్ సర్వీస్ కార్యక్రమాలతో హంగామా చేస్తుంటారు. ఈసారి కూడా ఆ హంగామా మొదలైంది.
- [Heart Attack: గుండె ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధం..! ఈ సంజీవిని లాంటి మొక్క ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు](https://teluguwonders.com/heart-attack/): నేటి బిజీ లైఫ్లో ప్రజల్లో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం. దీంతో పాటుగా హార్ట్ ఎటాక్ మరణాల సంఖ్య కూడా పెరిగింది. పెరుగుతున్న గుండెపోటు కేసులను నివారించడానికి ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అర్జున బెరడు గుండె సమస్యలకు ఒక వరం అంటున్నారు నిపుణులు.. టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, కౌమరిన్ వంటి దాని ఔషధ గుణాలు గుండె కండరాలను బలపరుస్తాయి. ఆధునిక జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో గుండె జబ్బులు సర్వసాధారణంగా మారాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలలో ప్లాక్ ఏర్పడటం. పెరుగుతున్న గుండెపోటు కేసులను నివారించడానికి ఆయుర్వేదం అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం అర్జున బెరడు గుండె సమస్యలకు ఒక వరం అంటున్నారు నిపుణులు.. టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, కౌమరిన్ వంటి దాని ఔషధ గుణాలు గుండె కండరాలను బలపరుస్తాయి. అధిక రక్తపోటు గుండె జబ్బులకు...
- [Earthquake: భారీ భూకంపం.. 9 మంది మృతి.. అర్ధరాత్రి ఇళ్ల నుంచి పరుగులు.. భయం గుప్పిట్లో జనాలు!](https://teluguwonders.com/earthquake/): Earthquake: భూకంపం తర్వాత ప్రజలు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. ఆదివారం రాత్రి 12.47 గంటలకు భూకంపం సంభవించింది. మొదట 6.0 తీవ్రతతో, ఆ తర్వాత 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ ప్రజారోగ్య విభాగం ప్రతినిధి నకిబుల్లా రహీమి తెలిపారు. భూకంపం.. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భారీ భూకంపం కారణంగా 9 మంది మృతి చెందగా, 25 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం ధాటికి పాకిస్తాన్తో పాటు ఉత్తర భారత దేశంలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. భవనాలు కంపించటంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. జలాలాబాద్కు ఈశాన్యంగా 27 కి.మీ (16.77 మైళ్ళు) దూరంలో నంగర్హార్ ప్రావిన్స్లోని 8 కి.మీ (4.97 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని USGS నివేదించింది....
- [Telangana: ఆర్టీసీ డ్రైవర్లకు బిగ్షాక్.. టీజీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఏమిటంటే!](https://teluguwonders.com/telangana-tgsrtc/): రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల భద్రత పెట్టింది పేరు. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆర్టీసీ బస్సుల రోడ్డు ప్రమాదాలపై యాజమాన్యం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కొన్ని సార్లు బస్సు డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధుల సమయంలో డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని నిర్ణయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త విధానం నేటినుంచి( సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. అయితే మొదటగా రాష్ట్రంలోని కొన్ని డిపోలో ఈ విధాన్ని అమలు...
- [School Holidays: తెలంగాణలో విద్యార్థులకు పండగ.. 13 రోజులు దసరా సెలవులు](https://teluguwonders.com/school-holidays/): Telangana School Holidays: తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా 13 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. Telangana School Holidays: ఆగస్ట్ నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. ఇది పండగ సీజన్. విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ నెలలో చాలా రోజుల పాటు సెలవులు ఉండగా, సెప్టెంబర్లో కూడా భారీగా విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. హిందువులకు ముఖ్యమైన పండగలలో దసరా ఒకటి. ఈ పండగ అక్టోబర్ 2వ తేదీన వస్తోంది. దీంతో దసరా సెలవులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సంవత్సరం దసరా పండుగ సెలవుల కోసం ఎదురు చూడవచ్చు. 13 రోజుల పాటు సెలవులు: విద్యాశాఖ అధికారిక అకడమిక్...
- [Rain Alert: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాలపై వరుణుడి తాండవం](https://teluguwonders.com/rain-alert-6/): వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే.? పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అనగా మంగళవారం నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందట. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఎల్లుండి బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని అధికారులు సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో...
- [LPG Gas Price: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర](https://teluguwonders.com/lpg-gas-price/): LPG Gas Price: చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్తను అందించాయి. సెప్టెంబర్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తగ్గించిన ధర సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. మరి గ్యాస్ సిలిండర్పై ఎంత తగ్గిందో చూద్దాం.. LPG Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు గుడ్న్యూస్. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు ఉంటాయి. అలాగే ఈ సెప్టెంబర్ 1న దేశంలో గ్యాస్ సిలిండర్ ధర తగ్గుముఖం పట్టింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. ఈసారి ధరలు రూ.51 తగ్గాయి. అయితే, ఈ తగ్గింపు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్లలో మాత్రమే. ఈ ధర మార్పు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.1580. ఇప్పటివరకు ఢిల్లీలో వాణిజ్య...
- [GPT-5 Release: AI & ChatGPT వల్ల మనం Expect చేయాల్సిన Massive Changes](https://teluguwonders.com/gpt-5-release-ai-chatgpt/): 2025లో టాప్ tech news అంటే GPT-5 launch. OpenAI ఇప్పుడు userకి advanced artificial intelligence technology literally చేతిలో పెడుతోంది. GPT-5లో huge Context Window (400,000 tokens) ఉంది, అంటే lengthy conversations, long articles కూడా ChatGPT easily analyze చేయగలదు. In-built safety & accuracy నా కూడా next levelలో ఉన్నాయి. Users కి doubt వస్తే, safe completions తో balanced answers వస్తాయి. Text మాత్రమె కాకుండా, images & audio కూడా ఒక chatలో process చేయగలడంటే education, content creation fields అన్నీ benefit అవుతాయి. Features : Long document analysis, deep contextual memory Coding, marketing, presentations, business workflows వరకు autonomous agents (ChatGPT Agents) ఉంటాయి Large-scale personalization, human-level logic Text, image, audio mix conversations 2025లో...
- [బుర్రపాడు మావ ఇది..! మహేష్ బాబు సినిమాలో బిగ్ బాస్ క్రేజీ బ్యూటీ..](https://teluguwonders.com/biggboss-beauty-in-mahesh-babu-movie/): సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో మాధవన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో మరికొంతమంది స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది....
- [దుబాయ్ వెళ్లి మోసపోయిన మెదక్ వ్యక్తి.. 13 ఏళ్లుగా అక్కడే భిక్షాటన! ఆ తర్వాత..](https://teluguwonders.com/telangana-man-begging-in-dubai/): కుటుంబానికి ఆసరాగా ఉందామని ఓ వ్యక్తి దేశం కాని దేశం వెళ్లాడు. అయితే అలా వెళ్లిన వాడు 13 ఏళ్లు గడుస్తున్నా.. సొంతూరిలోని అయినవారికి ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నకిలీ ఏజెంట్ల వల్లోపడి మోసపోయి 13 ఏళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు.. మెదక్, ఆగస్ట్ 30: పేదరికం అతడిని ఊరొదిలి పొమ్మంది. కుటుంబానికి ఆసరాగా ఉందామని అతడు కూడా తలొంచి.. దేశం కాని దేశం వెళ్లాడు. అయితే అలా వెళ్లిన వాడు 13 ఏళ్లు గడుస్తున్నా.. సొంతూరిలోని అయినవారికి ఒక్కసారి కూడా మళ్లీ కనిపించలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. నకిలీ ఏజెంట్ల వల్లోపడి మోసపోయి 13 ఏళ్లు అక్కడే రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ జీవించాడు. ఇటీవల ఓ వ్యక్తి సాయంతో తిరిగి సొంత గూటికి చేరాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన కోనింటి కృష్ణ ఉదంతం ఇదీ.. ఉప్పులింగాపూర్...
- [కదులుతున్న బస్సులో డ్రైవర్కు గుండెపోటు.. హెల్పర్కి స్టీరింగ్ అప్పగించి అంతలోనే..!](https://teluguwonders.com/bus-driver-died-of-a-heart-attack/): ఓ వ్యక్తి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును నడుపుతున్నాడు. అంతలో ఏదో నలతగా అనిపించింది. అంతే పక్కనే ఉన్న కో-డ్రైవర్ను పిలిచి, డ్రైవింగ్ చేయమని చెప్పి, అతడు పక్కనే కూర్చున్నాడు. అంతలోనే ఒక్కసారిగా అతడు కుప్పకూలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. రాజస్థాన్, ఆగస్ట్ 30: మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ప్రయాణికులతో వెళ్తున్న బస్సును నడుపుతున్నాడు. అంతలో ఏదో నలతగా అనిపించింది. అంతే పక్కనే ఉన్న కో-డ్రైవర్ను పిలిచి, డ్రైవింగ్ చేయమని చెప్పి, అతడు పక్కనే కూర్చున్నాడు. అంతలోనే ఒక్కసారిగా అతడు కుప్పకూలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. ముందు జాగ్రత్తగా స్టీరింగ్ కో డ్రైవర్కు ఇచ్చి ప్రయాణికుల ప్రాణాలను కాపాడి.. తాను మృత్యుఒడికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. సతీశ్...
- [Cloudburst in J&K: మళ్ళీ కశ్మీర్లో మేఘాల విస్ఫోటన.. ముగ్గురు మృతి.. పలువురు గల్లంతు.. కొట్టుకు పోయిన ఇళ్లు..](https://teluguwonders.com/cloudburst-in-jk/): జమ్మూ కాశ్మీర్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంఘటన జరిగింది. రాంబన్లోని రాజ్గఢ్ ప్రాంతంలో మేఘ విస్పోటనం సంభవించింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వరద నీటి ప్రభావంలో చాలా మంది కొట్టుకుని పోయారు.. వారి ఆచూకీ ఇంకా లభించనట్లు సమాచారం. ఆకస్మిక వరద కారణంగా చాలా మంది ఇళ్లు నేలమట్టమయ్యాయి జమ్మూ కాశ్మీర్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇప్పుడు మరోసారి రాంబన్లోని రాజ్గఢ్ ప్రాంతంలో (భారీ వర్షాలు కురవడమే క్లౌడ్ బరస్ట్ లేదా మేఘాల విస్ఫోటం) క్లౌడ్ బరస్ట్ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. చాలా మంది తప్పిపోయినట్లు సమాచారం. దీనితో పాటు భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో అనేక ఇళ్ళు నేలమట్టమయ్యాయి. కొన్ని ఇళ్ళు వరద నీటిలో పూర్తిగా కొట్టుకుపోయాయి. ఈ సంఘటన తర్వాత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే స్థానిక యంత్రాంగం...
- [రోడ్డుపై కత్తితో గురుప్రీత్ సింగ్ హల్చల్.. కాల్చి చంపిన పోలీసులు!](https://teluguwonders.com/shot-dead-by-police/): లాస్ ఏంజిల్స్ పోలీసులు 36 ఏళ్ల సిక్కు వ్యక్తి గురుప్రీత్ సింగ్ను కాల్చి చంపారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో సింగ్ గట్కాను ప్రదర్శిస్తున్నట్లు కనిపించింది. పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించినందున కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. గురుప్రీత్ సింగ్ అనే 36 ఏళ్ల సిక్కు వ్యక్తిని రోడ్డు మధ్యలో లాస్ ఏంజిల్స్ పోలీసులు కాల్చి చంపారు. లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ (LAPD) విడుదల చేసిన ఫుటేజ్ ప్రకారం.. సింగ్ సాంప్రదాయ సిక్కు యుద్ధ కళలలో ఒకటైన గట్కాను ప్రదర్శిస్తున్నాడు. లాస్ ఏంజిల్స్ డౌన్టౌన్లోని క్రిప్టో.కామ్ అరీనా సమీపంలో అతను ఒక కత్తి పట్టుకుని ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతను లొంగిపోవడానికి నిరాకరించడంతో పాటు పోలీసులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించడంతో అతన్ని కాల్చి చంపారు. ఆ కత్తిని తరువాత “ఖండా”గా గుర్తించారు. ఇది భారతీయ యుద్ధ కళలలో ఉపయోగించే రెండు వైపులా పదును ఉన్న...
- [పాకిస్తాన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్…](https://teluguwonders.com/vinyaka-chavithi-celebrations-in-pakistan/): వినాయక చవితి వేడుకలను మనదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా దాదాయాది దేశం పాకిస్తాన్లోని కరాచీలో గణేశోత్సవం ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకున్నారు. కరాచీ నగరం మొత్తం ‘గణపతి బప్పా మోరియా’ , జయ దేవ జయ దేవ అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. చవితి వేడుకలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వినాయక చవితి పండుగను దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్లో కూడా గణేశోత్సవాన్ని జరుపుకున్నారు. పాకిస్తాన్లోని కరాచీలో నివసిస్తున్న కొంకణి మరాఠీ సమాజానికి చెందిన హిందువులు బప్పాను ఉత్సాహంతో, ఎంతో భక్తి శ్రద్దలతో స్వాగతించారు. ఈ సమయంలో కరాచీ నగరం మొత్తం ‘గణపతి బప్పా మోరియా’ , జయ దేవ , జయ దేవ అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. ఈ వేడుకలకు సంబంధించిన ఒక...
- [Telangana: ఏంటి భయ్యా ఇలా ఉన్నారు.. పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిపోయారు..](https://teluguwonders.com/telangana-priest-shortage/): వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో.. ఊరావాడా గణపతి పాటలు మారుమోగుతున్నాయి. పలు చోట్ల వినాయకుడు పూజలు చాలించి.. నిమజ్జనానికి తరలివెళ్తున్నాడు. ఇంకొన్ని చోట్ల భక్తులు అన్నదానాల తంతు కొనసాగుతుంది. ఇంతలో ఓ ఆసక్తికర దృశ్యం నెట్టింట వైరల్ అవుతుంది .. .. తెలుగు రాష్ట్రాలన్నింటిలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఏకదంతుడికి ప్రతి రోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ, ఊరావాడా గణపతి పాటలతో సందడి చేస్తున్నారు. కొందరు మండపాల్లో అన్నదానాలు నిర్వహిస్తుండగా, మరికొన్ని చోట్ల నిమజ్జన శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలో నవ్వులు పూయించే వింత సంఘటన వెలుగుచూసింది. పూజారుల కొరత కారణంగా వినాయక చవితి రోజు రాత్రి ఇద్దరు మండప నిర్వాహకులు ఒకే పూజారి కోసం పోటాపోటీకి దిగారు. “ముందుగా మా మండపంలో పూజ చేయాలి” అని ఒక వర్గం పట్టుబడగా.. “మాకు ప్రాధాన్యం ఇవ్వాలి” అంటూ మరో వర్గం...
- [అల్లు అర్జున్ ఇంట విషాదం.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కన్నుమూత](https://teluguwonders.com/tragedy-in-allu-arjuns-house/): ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. అల్లు కనకరత్నంగారి వయస్సు 94. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో ముంబైలో ఉన్నారు.విషయం తెలిసిన వెంటనే ముంబై నుండి బయలు దేరాడు అల్లు అర్జున్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు( ఆగస్టు 30 ) తెల్లవారుజామున కన్నుమూశారు. అల్లు కనకరత్నంగారి వయస్సు 94. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో ముంబైలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ముంబై నుండి బయలు దేరాడు అల్లు అర్జున్. ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అల్లు కనకరత్నంగారి అంత్యక్రియలు జరగనున్నాయి. అల్లు అరవింద్ తల్లి కన్నుమూయడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు అల్లు...
- [RRB Railway Jobs 2025: రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎంపికైతే లైఫ్ సెటిలంతే!](https://teluguwonders.com/rrb-railway-jobs-2025/): దేశ వ్యాప్తంగా ఉన్న రీజియన్లలో వివిధ పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ RRB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 434 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB).. దేశ వ్యాప్తంగా ఉన్న రీజియన్లలో వివిధ పారా మెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 434 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలిసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్-2, ఫార్మసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 8, 2025వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద...
- [ఇంకా వదలని వరుణుడు.. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో రచ్చరంబోలా!](https://teluguwonders.com/telangana-rains/): దక్షిణ ఛత్తీస్గడ్ నుండి విదర్భ ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం మీదుగా ఉత్తరాకారల వరకు సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడింది. దీంతో తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2 వరకు వర్షాలు.. హైదరాబాద్, ఆగస్ట్ 30: బంగాళాఖాతంలో విదర్భ దాని పరిసరాలలో సగటు సముద్రమట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దక్షిణ ఛత్తీస్గడ్ నుండి విదర్భ ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం మీదుగా ఉత్తరాకారల వరకు సగటు సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి ఏర్పడింది. దీంతో తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని...
- [అమెరికా సుంకాలతో ఇండియాకు నష్టం కంటే లాభమే ఎక్కువ! ఎలాగంటే..?](https://teluguwonders.com/pm-modi-and-donald-trump/): అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం ఉండొచ్చునని, అయితే దీర్ఘకాలంలో వృద్ధికి దోహదం చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. GDPలో 0.5 శాతం తగ్గుదల సంభవించే అవకాశం ఉంది. భారతదేశం వ్యూహాత్మకంగా వాణిజ్య సంబంధాలను విస్తరించడం ద్వారా ప్రతిస్పందిస్తోంది. అమెరికా విధించిన 50 శాతం సుంకం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారవచ్చని చాలా మంది అనుమానిస్తున్నారు. జిడిపి వృద్ధి రేటు 2 శాతం తగ్గవచ్చని అంచనా. అయితే అమెరికా విధించిన ఈ సుంకాల భారత్కు ప్రయోజనకరంగా ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ నిపుణుడు ప్రొఫెసర్ మాధవ్ దాస్ నలపట్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక వార్తా ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాధవ్ నలపట్ మాట్లాడుతూ.. అమెరికా సుంకాల చర్యల కారణంగా భారతదేశం 0.5 శాతం నష్టపోవచ్చని అన్నారు. అయితే, జిడిపిని 2-3 శాతం పెంచడం కూడా...
- [గణపతి నిమజ్జనం వేళ అనంత్ అంబానీపై రాధిక దాడి..! అడ్డుకున్న సెక్యూరిటీ..అందమైన వీడియో వైరల్](https://teluguwonders.com/ganpati-visarjan/): అంబానీ కుటుంబంలో ఏ పండుగైన ఊరంతా సందడిగా జరుగుతాయి. ఈ క్రమంలోనే ముంబైలోని తమ ఇంటి యాంటిలియాలో గణపతి బప్పా వీడ్కోలు ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. వినాయక నిమజ్జన ర్యాలీలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణపతి వాహనం వెనుక కొంతమంది అంబానీ కుటుంబ సభ్యులు నడుస్తుండగా, మరికొందరు గణపయ్యతో పాటు వాహనంలో వెళ్తున్నారు.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబం వివిధ అందమైన క్షణాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిలో అత్యంత ఆకర్షణీయమైనది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ మధ్య జరిగిన ఒక సరదా సంఘటన ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవును.. అంబానీ కుటుంబం గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు, హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన తారలు కూడా ఈ...
- [SRTRI Free Training 2025: తెలుగు రాష్ట్రాల గ్రామీణ నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం](https://teluguwonders.com/srtri-free-training-2025/): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు.. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు సెప్టెంబర్ 3, 2025వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.. ఉచిత శిక్షణ ద్వారా...
- [Viral Video: స్కూల్ బస్సు దిగిన చిన్నారికి వెల్కం చెప్పిన కుక్కలు.. Z+ భద్రతా వలయంగా ఏర్పడి రక్షణ.. క్యూట్ వీడియో వైరల్](https://teluguwonders.com/viral-video/): ఒక స్కూల్ బస్సు ఆగింది. ఒక చిన్నారి బాలిక ఆ బస్సు నుంచి కిందకు దిగగానే కుక్కల గుంపు ఆ బాలిక కోసం పరిగెత్తుకుని వెళ్ళాయి. దీని తరువాత కుక్కలు బాలిక చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పరిచాయి. ఆ బాలికకి ఇరు వైపులా సెక్యురిటీ గార్డ్స్ లా ఎవరూ ఊహించని విధంగా కేరింగ్ తీసుకున్నాయి. ఈ ఫన్నీ వీడియోను చూస్తే.. ఎంత చికాకు అయినా ఇట్టే మాయం అవుతుంది. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ చాలా అందమైన క్షణం ఇదే అనిపిస్తుంది. ఇది నెటిజన్లను భావోద్వేగానికి గురిచేసింది. ఈ వీడియోలో ఒక స్కూల్ బస్సు వస్తోంది.. ఆ బస్సు నుంచి ఒక చిన్న అమ్మాయి దిగుతోంటే.. ఆమెను స్వాగతించడానికి ఇప్పటికే కుక్కల గుంపు ఉంది. దీని తరువాత అన్ని కుక్కలు బాడీగార్డ్ల మాదిరిగా అమ్మాయి చుట్టూ Z+ భద్రతా వలయంగా ఏర్పడ్డాయి. ఈ...
- [Vizag: ప్రయాణికులతో వెళ్తున్న RTC బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం.. ఆ ఆటోడ్రైవర్ చెప్పకపోయి ఉంటే](https://teluguwonders.com/vizag-fire-accident/): విశాఖలో ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. క్షణాల్లో పూర్తిగా కాలిపోయింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సు టైర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో అందరూ పరుగులు తీశారు. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులు అందరినీ కిందకు దించేశాడు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగుతున్నట్టు ఆటో డ్రైవర్ గుర్తించి బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. బస్సు వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ మంటలను గమనించి వేగంగా వెళ్లి బస్సు డ్రైవర్ను అలర్ట్ చేశాడు. దాంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ బస్సులోనుంచి దింపేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 3 ఫైరింజన్లతో...
- [చూస్తుండగానే కుప్పకూలిన F-16 ఫైటర్ జెట్..! అగ్నికి ఆహుతైన పైలెట్](https://teluguwonders.com/polish-f-16-crash/): పోలాండ్లోని రాడోమ్లో F-16 యుద్ధ విమానం ప్రమాదానికి గురై పైలట్ మరణించాడు. వైమానిక ప్రదర్శన రిహార్సల్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదం కారణంగా రాడోమ్ ఎయిర్ షోను రద్దు చేశారు. రక్షణ మంత్రి ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతి చెందిన పైలట్కు నివాళులు అర్పించారు. గురువారం సెంట్రల్ పోలాండ్లోని రాడోమ్లో వైమానిక ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలట్ మరణించాడు. ఈ విషాదం తర్వాత వారాంతంలో జరగాల్సిన రాడోమ్ ఎయిర్షోను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. జెట్ రన్వేపై కూలిపోవడం వల్ల నష్టం వాటిల్లిందని నివేదికలు తెలిపాయి. ప్రభుత్వ ప్రతినిధి ఆడమ్ స్జ్లాప్కా ఎక్స్ వేదికగా పైలట్ మరణాన్ని ధృవీకరించారు. రక్షణ మంత్రి వ్లాడిస్లా కోసినియాక్-కామిస్జ్ క్రాష్ సైట్కు వెళుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫుటేజ్లో జెట్ నేలను ఢీకొట్టడంతో మంటల్లో పూర్తిగా దగ్ధమైనట్లు...
- [దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు UIDAI నుంచి కీలక ఆదేశాలు! 5 నుంచి 15 ఏళ్ల పిల్లల..](https://teluguwonders.com/aadhaar-biometric-update/): భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) 5 నుండి 15 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తప్పనిసరిగా నవీకరించాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు UIDAI CEO లేఖ రాశారు. MBU శిబిరాల కు మద్దతు ఇవ్వాలని కోరారు. 5 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ సకాలంలో నిర్ధారించాలని దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఆదేశించింది. UIDAI CEO భువనేష్ కుమార్ ఈ విషయంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. MBU శిబిరాలను నిర్వహించడంలో మద్దతు ఇవ్వాలని కోరారు. దాదాపు 17 కోట్ల మంది పిల్లలకు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ ప్లాట్ఫామ్లో ఆధార్లో పెండింగ్లో ఉన్న MBU ని సులభతరం చేయడానికి UIDAI, విద్యా మంత్రిత్వ శాఖ కూడా సహకరించాయని ఎలక్ట్రానిక్స్,...
- [Andhra Pradesh: గుడ్ న్యూస్.. అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..](https://teluguwonders.com/andhra-pradesh-bullet-train-project/): హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ కారిడార్ కోసం మూడు వేర్వేరు అలైన్మెంట్లను పరిశీలించిన కేంద్రం, చివరికి 744.5 కి.మీ.ల అలైన్మెంట్ను ఎంపిక చేసింది. ఇది తిరుపతి గుండా వెళ్తే భక్తులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు కారిడార్ను 576.6 కి.మీ.ల అలైన్మెంట్తో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైళ్లు ఏపీలోని పలు జిల్లాల గుండా వెళ్తాయి. వీటిలో ఒకటి రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుండడం విశేషం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది. సాధారణంగా గంటల కొద్దీ పట్టే ప్రయాణం కేవలం ఒకటి, రెండు గంటల్లోనే పూర్తవుతుంది. హైదరాబాద్-చెన్నై...
- [GATE 2026 Postponed: గేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా.. కొత్త షెడ్యూల్ చూశారా?](https://teluguwonders.com/gate-2026-postponed/): GATE 2026 Registration Date Revised: ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) ఆన్లైన్ దరఖాస్తుల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 25 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) ఆన్లైన్ దరఖాస్తుల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 25 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దీనిని మరో మూడు రోజులకు వాయిదా వేస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు ఆగస్టు...
- [TG Govt Jobs 2025: నిరుద్యోగుకు గుడ్న్యూస్.. 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!](https://teluguwonders.com/tg-govt-jobs-2025/): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 1616 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో 1616 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటితోపాటు ఆర్టీసీ ఆసుపత్రుల్లో మరో 7 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభంకానుంది. ఆగస్ట్ 22 దీ...
- [అయ్యో దేవుడా.. చిన్నారిని పొలం దగ్గరకు తీసుకెళ్లిన దంపతులు.. బావి దగ్గర ఆడుకుంటూ..](https://teluguwonders.com/well/): బోసి నవ్వులు.. తప్పటడుగులతో ఇంట్లో సందడి చేసే చిన్నారి.. అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడి మరణించాడు.. ఆడుకుంటూ వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో పడి కానరాని లోకాలకు వెళ్లాడు.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. బోసి నవ్వులు.. తప్పటడుగులతో ఇంట్లో సందడి చేసే చిన్నారి.. అకస్మాత్తుగా వ్యవసాయ బావిలో పడి మరణించాడు.. ఆడుకుంటూ వెళ్లి.. ప్రమాదవశాత్తూ బావిలో పడి కానరాని లోకాలకు వెళ్లాడు.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాల కావ్య వెంకటయ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కౌశిక్ నంద్ 18 నెలల బాలుడిని ఎత్తుకొని ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. బాలుడిని వ్యవసాయ...
- [Degree Online Admissions 2025: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్లో కొత్త రూల్.. ఇకపై ఆ ఛాన్స్ లేదంటూ ప్రకటన!](https://teluguwonders.com/degree-online-admissions-2025/): ఈ ఏడాది డిగ్రీ కౌన్సెలింగ్లో కాలేజీల లాగిన్ నుంచి కూడా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాట్లు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే కళాశాలల నుంచి కూడా.. అమరావతి, ఆగస్ట్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది డిగ్రీ కౌన్సెలింగ్లో కాలేజీల లాగిన్ నుంచి కూడా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాట్లు ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే కళాశాలల నుంచి కూడా ఆకోర్సుల ఎంపికకు వెబ్ఐచ్ఛికాలు నమోదు చేసుకోవడానికి అవకాశం లభించినట్లైంది. అయితే కాలేజీల లాగిన్ నుంచి నేరుగా వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేస్తే మాత్రం మార్పులకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది. వెబ్ ఐచ్ఛికాల విషయాలో...
- [Onion Price Dropped: భారీగా పతనమైన ఉల్లి ధరలు.. రైతు కంట కన్నీరు! ఆదుకోవాలంటూ విన్నపాలు](https://teluguwonders.com/onion-price-dropped/): Onion Farmers Demand Minimum Support Price In Kurnool: రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దైన్యంగా మారింది. కొనుగోళ్ళు లేక ఉల్లి రైతులు కంటతడి పెడుతున్నారు. అతివృష్టి, అనావృష్టి తో తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి. తీరా పంట చేతికొచ్చాక కొనేవారులేక రోడ్లపైనే పంటతో పడిగాపులు కాస్తున్నారు. ఈ సారి అధిక మొత్తంలో రైతులు ఉల్లి సాగు చేశారు. క్వింటాల్ కనీసం వెయ్యి కూడా ధర రాకపోవడంతో లబోదిబో మంటున్నారు.. కర్నూలు, ఆగస్ట్ 25: రాష్ట్ర వ్యవసాయ రంగంలో కష్టాలన్నీ ఉల్లి రైతులవే అన్నట్లు తయారైంది ప్రస్తుత పరిస్థితి. కష్టపడి పండించడం ఒక ఎత్తు, దాన్ని మార్కెట్కు పోయి అమ్ముకోవడం మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. మొన్నటి వరకు అధిక ధరలతో ప్రజలకు కన్నీరు తెప్పించిన ఉల్లి.. ఇప్పుడు అమ్ముకునేందుకు రైతును ఏడిపిస్తోంది. ఉల్లి ధర హఠాత్తుగా పడిపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో చాలా...
- [Mana ShankaraVaraprasad Garu Title Glimpse](https://teluguwonders.com/mana-shankaravaraprasad-garu-title-glimpse/): మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కు ఘనమైన పండుగ విందు: “మన శంకరవరప్రసాద్ గారు” టైటిల్ గ్లింప్స్ టైటిల్ గ్లింప్స్లో మెగా పవర్ – హైలైట్స్ ఈ రోజు (ఆగస్టు 22, 2025) మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహా సంబరంగా మారింది. చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా టైటిల్ మరియు “టైటిల్ గ్లింప్స్” విడుదలైంది. “మన శంకరవరప్రసాద్ గారు” అంటూ చిరంజీవి అసలు పేరునే టైటిల్ గా పెట్టిన విధానం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం వెంటబెట్టుకుంది. టైటిల్ గ్లింప్స్ లోని హైలైట్స్ వీడియో ప్రారంభం నుంచే చిరంజీవి స్టైల్, మాస్ లుక్ ఆకట్టుకున్నాయి. బ్లాక్ సూట్లో స్టైలిష్ వాక్, సిగరెట్ ఫ్లిక్, స్లో మోషన్ ఎంట్రీ – అన్ని ఫ్యాన్స్ను అలరించాయి. రౌడీ అల్లుడు థీమ్ మ్యూజిక్ మోడ్రన్ మార్కును ప్రదర్శించగా, బాస్ బాస్ అంటూ వచ్చిన డైలాగ్స్ మెగా పవర్ను దృవీకరించాయి....
- [Mega Blast Glimpse Vishwambhara Megastar Chiranjeevi & Trisha](https://teluguwonders.com/mega-blast-glimpse-vishwambhara-megastar-chiranjeevi-trisha/): Mega Blast Glimpse | Vishwambhara | Megastar Chiranjeevi | Trisha | Vassishta | MM Keeravani https://www.youtube.com/watch?v=WPWNt8qhx94
- [Tirumala: వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం.. భక్తులకు అందుబాటులోకి వచ్చిన పుష్కరిణి](https://teluguwonders.com/tirumala/): తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల పనులు వేగవంతం చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల ముందే స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులతో స్వామి పుష్కరిణి ఈ రోజు నుంచే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. మరమ్మతు పనులను టీటీడీ జూలై 20 న ప్రారంభించిన విషయం తెలిసిందే. తిరుమలకు బ్రహ్మోత్సవ శోభ వస్తోంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. సెప్టంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమలలో జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్టలు కలిసి పరిశీలించారు. గ్యాలరీల్లో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టంబర్ మొదటి...
- [Hyderabad: మియాపూర్లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..](https://teluguwonders.com/hyderabad-crime-news/): హైదరాబాద్లోని మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన మియాపూర్లోని మక్తా మహబూబ్పేటలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్లోని మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన మియాపూర్లోని మక్తా మహబూబ్పేటలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. మృతులు నర్సింహ (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక గుల్బర్గా లక్ష్మయ్య కుటుంబం గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో నివసిస్తోంది.. లక్ష్మయ్యకు ముగ్గురు కూతుర్లు.. కాగా.. నర్సింహా, అతని భార్య వెంకటమ్మ దంపతులు, రెండవ కూతురు, అల్లుడు పాపతో మక్తా...
- [Watch: ప్రైమరీ స్కూల్లోకి అనుకోని అతిథి ఎంట్రీ..! అడ్మిషన్ కావాలేమో అంటున్న నెటిజన్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..](https://teluguwonders.com/elephant-calf/): ఇది ఒక పాఠశాలకు సంబంధించినది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. వయనాడ్లోని అటవీప్రాంతపు కుగ్రామంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం ఉదయం అనుకోని అథితి వచ్చింది. ఆ అథితిని చూసిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే… సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతాయి. కానీ కొన్ని వీడియోలు చాలా ప్రత్యేకమైనవి.. కాబట్టి ప్రజలు వాటిని మళ్లీ మళ్లీ చూస్తుంటారు. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇది కేరళలోని ఒక పాఠశాలకు సంబంధించినది. ఈ వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. వయనాడ్లోని అటవీప్రాంతపు కుగ్రామంలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సోమవారం ఉదయం అనుకోని అథితి వచ్చింది. ఆ అథితిని చూసిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి...
- [EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పీఎఫ్ డెత్ అమౌంట్ డబుల్.. ఎంతో తెలుసా..?](https://teluguwonders.com/epfo-increases-death-benefit/): ఈపీఎఫ్వో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి లభించే ఎక్స్గ్రేషియా మొత్తాన్ని భారీగా పెంచింది. ద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి ఈపీఎఫ్వో ఈ చర్య తీసుకుంది. ఎంతకు పెరిగిందంటే..? పీఎఫ్ అనేది ప్రైవేట్ ఎంప్లాయిస్కు బంగారు నిధి. కష్టసమయాల్లో ఇది ఎంతో యూజ్ అవుతుంది. దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. పీఎఫ్కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. తాజాగా ఈపీఎఫ్వో తన సభ్యులకు, వారి కుటుంబాలకు గొప్ప శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే.. అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ (ఎక్స్గ్రేషియా) మొత్తాన్ని రూ. 8.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2025...
- [Chiranjeevi: విశ్వంభర రిలీజ్ డేట్ లీక్ చిరంజీవి.. అందుకే సినిమా ఆలస్యం అయ్యిందట](https://teluguwonders.com/chiranjeevi/): మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార వంటి హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాస్ హిట్ కొడితే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిటింగ్ ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది అనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ హిట్ తర్వాత బోళాశంకర్ అనే సినిమా చేశారు చిరు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కాస్తో బింబిసార దర్శకుడు వశిష్టతో సినిమా చేస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలాంటి ఫాంటసీ కథతో సినిమాను...
- [Delhi CM Attack: ప్రజల సమస్య చెప్పడానికి వచ్చిన వ్యక్తి దాడి.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా షాక్!](https://teluguwonders.com/delhi-cm-attack/): ఢిల్లీ రాజకీయ వాతావరణం మరోసారి కలకలం రేపింది. ప్రజల సమస్యలపై స్పందించడానికి వచ్చిన ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఆకస్మిక దాడికి పాల్పడటం పెద్ద సంచలనంగా మారింది. సాధారణ ఫిర్యాదు కోసం వచ్చిన వ్యక్తి ఈ విధంగా ఆవేశానికి లోనవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఘటన ఎలా జరిగింది? సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజల సమస్యలు విన్న రేఖా గుప్తా ముందుకు, ఒక వ్యక్తి తన సమస్యను వినిపించేందుకు వచ్చాడు. మొదట సాదాసీదాగా చెప్పిన అతను, కాసేపటికి ఆవేశానికి లోనై స్వయంగా సీఎంపై దాడి చేశాడు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీఎం గుప్తా ప్రతిస్పందన ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా షాక్కు గురయ్యారు. అయినప్పటికీ, శాంతంగా వ్యవహరించారు. “ప్రజల సమస్యలను వింటేనే నాకు సంతృప్తి. కానీ సమస్య పరిష్కారం కోసం దాడి చేయడం ఎప్పుడూ సమాధానం కాదు” అని ఆమె పేర్కొన్నారు. రాజకీయ...
- ["రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపితే స్వర్గం నా సొంతం" – డొనాల్డ్ ట్రంప్ సంచలనం](https://teluguwonders.com/d-trump/): “రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగితే స్వర్గం నాదే” – ట్రంప్ హాట్ కామెంట్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి కేంద్రం అయ్యాడు. ఎప్పుడూ తన మాటలతో వార్తల్లో నిలిచే ట్రంప్, ఈసారి రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మీద చేసిన కామెంట్స్ వల్ల ఇంటర్నేషనల్ మీడియాలో టాప్ స్టోరీగా మారిపోయాడు. ఫాక్స్ న్యూస్లో షాకింగ్ కామెంట్స్ ఫాక్స్ న్యూస్లో మాట్లాడిన ట్రంప్, “ఈ యుద్ధాన్ని నేను ఆపగలిగితే స్వర్గం నాదే అవుతుంది” అని చెప్పేసాడు. యుద్ధం వల్ల అమాయక ప్రాణాలు పోతున్నాయనీ, కీవ్ లాంటి సిటీల్లో క్షిపణుల దాడులు మానవత్వాన్ని మింగేస్తున్నాయనీ ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. అమెరికా సైనికులు డైరెక్ట్గా పాల్గొనకపోయినా, ఉక్రెయిన్ – రష్యా ప్రజల నష్టం తనకి బాధ కలిగిస్తోందని చెప్పాడు. పుతిన్–జెలెన్స్కీలతో చర్చలు పుతిన్, జెలెన్స్కీలతో ఇప్పటికే మీటింగ్స్ జరిగినట్టు ట్రంప్ వెల్లడించాడు. త్వరలో ఇరువురి మధ్య చర్చలకు తానే బ్రిడ్జ్ అవ్వగలనని క్లియర్ చేశాడు....
- [వామ్మో.. వర్షాకాలం పిల్లలు జాగ్రత్త.. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో బాలిక మృతి.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..](https://teluguwonders.com/brain-eating-amoeba/): కేరళ అరుదైన వ్యాధలకు కేరాఫ్గా మారుతోంది. గతంలో నిపా వైరస్ వంటి వ్యాధులు ఇక్కడ కలకలం రేపగా.. ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా రాష్ట్రంలో భయాందోళనలు సృష్టిస్తోంది. ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును తినేస్తోంది. ఇప్పుడీ వ్యాధి వైద్య నిపుణులకు ఒక కొత్త సవాలును విసురుతోంది. చెవులు, నదులు, కాలువల్లో ఈత కొట్టడం, మునగడం లాంటి అలవాట్లు ఉన్నాయా..? అయితే జాగ్రత్త..! మెదడును తినే అమీబాల ముప్పు పొంచి ఉంది. కేర్ఫుల్గా ఉండకపోతే ప్రాణాలు పోతాయ్. ఇది చాలా అరుదైనప్పటికీ, ఒక్కసారి అటాక్ అయితే బాధితులకు చావే గతి. కేరళలోని కోజికోడ్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలొదిలింది. బ్రెయిన్ఈటింగ్ అమీబాతోనే బాలిక మృతి కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ బాలికకు వారం రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధిత బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు....
- [ఫేస్ టు ఫేస్ కూర్చోబోతున్న జెలెన్స్కీ-పుతిన్.. శాంతి ఒప్పందం కుదిరేనా..?](https://teluguwonders.com/trump-zelensky-putin/): చర్చలంటే ఎలా ఉండాలి. ఉభయకుశలోపరిలా ఉండాలి. పెద్దరికం తీసుకున్న వ్యక్తి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో సంతృప్తి పరచాలి. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్యలో ట్రంప్ ఎపిసోడ్లో వన్సైడ్ డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ఆపాలంటే త్యాగం చేయాలి. అది ఉక్రెయిన్ మాత్రమే చేయాలి.. అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చలంటే ఎలా ఉండాలి. ఉభయకుశలోపరిలా ఉండాలి. పెద్దరికం తీసుకున్న వ్యక్తి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో సంతృప్తి పరచాలి. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్యలో ట్రంప్ ఎపిసోడ్లో వన్సైడ్ డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ఆపాలంటే త్యాగం చేయాలి. అది ఉక్రెయిన్ మాత్రమే చేయాలి.. అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకూ ట్రంప్ ఉక్రెయిన్ ముందుంచిన ఆప్షన్స్ ఏంటి.? దానికి ఉక్రెయిన్ ఓకే ఆదేశానికి నష్టమా..? లాభమా ? తెలుసుకుందాం. రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా రష్యా...
- [తమ్ముడు తమ్ముడే… పాలిటిక్స్ పాలిటిక్సే.. సుదర్శన్ రెడ్డి్కే డీఎంకే మద్దతు..!](https://teluguwonders.com/indi-alliance-supports-justice-b-sudarshan-reddy/): దక్షిణాదిలోని రాజకీయ పార్టీలతో మైండ్గేమ్ ఆడాలనుకున్నాయో ఏమో సౌత్ నుంచే అభ్యర్థుల్ని నిలబెట్టేశాయి ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి. తమిళనాడుకు చెందిన సీపీ రాధాక్రిష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసింది ఎన్డీఏ. తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్రెడ్డిని బరిలో దింపి యుద్ధానికి సిద్ధం అనేసింది ఇండీ కూటమి. ఈ వ్యవహారం కాస్తా తమిళనాడు, తెలుగురాష్ట్రాల మధ్య ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రతిపక్ష ఇండియా అలయన్స్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు తన అభ్యర్థిని ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, గోవా మాజీ లోకాయుక్త జస్టిస్ (రిటైర్డ్) బి. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టింది. సుదర్శన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. మంగళవారం(ఆగస్టు 19) న్యూఢిల్లీలో జరిగిన డీఎంకే నాయకుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. తమిళుడికి మద్దతు ఇవ్వాలన్న రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, ఎఐఎడిఎంకె నాయకుల డిమాండ్ను ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్...
- [Rain Alert: మరో మూడు రోజులు.. తెలుగు రాష్ట్రాలకు అతిభారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు](https://teluguwonders.com/rain-alert-5/): టూ స్టేట్స్. సైక్లోన్ అలర్ట్. వాయుగుండం తీరందాటాక ఏపీలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో బీ అలర్ట్ అంటూ రెయిన్వార్నింగ్ ఇచ్చింది వాతావరణశాఖ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండయాత్ర చేస్తున్నాయ్. తెలంగాణలో ఐదు రోజులు, ఏపీలో మరో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు వాతావరణశాఖ అధికారులు. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.. మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. అలాగే మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి క్రమేపీ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ...
- [Gold Price Today: మహిళలకు గుడ్న్యూస్.. తులంపై భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..](https://teluguwonders.com/gold-price-today-7/): Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బంగారంపై టారిఫ్లు ఉండవన్న ప్రకటన ఊరనిచ్చింది. మరోవైపు, ఆర్బీఐ జోక్యంతో రూపాయి బలపడి బంగారం దిగుమతులు చవకగా మారాయి. దీంతో దేశీయంగా ధరలు స్వల్పంగా తగ్గాయి. మరికొన్ని .. Gold Price Today: బంగారం ధరలు దిగి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలకు.. గత ఐదారు రోజుల నుంచి క్రమంగా దిగి వస్తోంది. ఎంత తగ్గిన ప్రస్తుతం తులం బంగారం కోనాలంటే లక్ష రూపాయలు పెట్టుకోవాల్సిందే. ఒకప్పుడు 90 వేల వరకు ఉన్న బంగారం ధర.. ప్రస్తుతం లక్ష రూపాయలు దాటేసింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే తాజాగా ఆగస్ట్ 20వ తేదీని తులం బంగారం ధరపై రూ.430 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,00,740 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల...
- [ఫ్రెడీ పెరాల్టా – బ్రూయర్స్ విజయ గీతం](https://teluguwonders.com/freddy-peralta-leads-brewers-win-over-cubs-in-game-1-of-doubleheader/): ఫ్రెడీ పెరాల్టా – బ్రూయర్స్ విజయానికి ప్రాణం పోసిన హీరో Date: August 19, 2025 | Location: Wrigley Field, Chicago చికాగోలోని Wrigley ఫీల్డ్ నిన్న రాత్రి క్రీడాభిమానులందరికీ మరిచిపోలేని జ్ఞాపకాలు మిగిల్చింది. ఫ్రెడీ పెరాల్టా తన బౌలింగ్ ప్రతిభతో Cubs బ్యాటర్లను నిలువరించి, మిల్వాకీ బ్రూయర్స్ 7-0 గెలుపును సాధించింది. ఒక్కో బంతి విసురుతున్నప్పుడల్లా ప్రేక్షకులు గట్టిగా హర్షధ్వానాలు చేయడం స్టేడియాన్ని మరింత ఉత్సాహంగా మార్చింది. కఠినమైన షెడ్యూల్ – కానీ ధైర్యంగా ముందుకు 18 రోజుల్లో 19 గేమ్స్ ఆడాల్సిన బ్రూయర్స్ పై ఒత్తిడి పెరిగినా, జట్టు ధైర్యంగా నిలబడి ప్రతి మ్యాచ్లో పటిష్ట ప్రదర్శన చూపిస్తోంది. ఇందులో పెరాల్టా సాహసం జట్టుకు ప్రాణం పోసింది. ఆపలేని పెరాల్టా ఆరు ఇన్నింగ్స్ వరకూ Cubs కు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా అద్భుతంగా పిచ్ చేశాడు. ఒకసారి చిన్న తప్పిదం చేసినా వెంటనే తన ఫోకస్...
- [ChatGPT “Go” — India కోసం కొత్త Affordable AI Plan](https://teluguwonders.com/chatgpt-go-india-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-affordable-ai-plan/): 🚀 ChatGPT “Go” – India కోసం కొత్త Affordable AI Plan Date: August 19, 2025 OpenAI భారత వినియోగదారుల కోసం కొత్తగా ChatGPT Go ప్లాన్ను launch చేసింది. ధర కేవలం ₹399/month. ఇది ఇప్పటివరకు ఉన్న plans లో most affordable subscription. 🌟 Key Features 10x Higher Limits: More messages, images & file uploads compared to Free plan. Double Memory: Longer conversation history saved. GPT-5 Access: Faster UI + multimodal (text, image, voice, docs). UPI Payment Support: Pay easily via PhonePe, Google Pay, Paytm. 💸 Plans Comparison Plan Price per Month Highlights Free ₹0 Very limited usage only Go ₹399 10x messages/files, GPT-5 access, UPI support Plus...
- [Arjun Tendulkar: నిశ్చితార్థం అయిన వెంటనే అర్జున్ టెండూల్కర్కి బిగ్ షాక్.. అదేంటంటే?](https://teluguwonders.com/arjun-tendulkar/): Arjun Tendulkar: ఇటీవల సానియాతో నిశ్చితార్థం చేసుకున్నందుకు అర్జున్ టెండూల్కర్ సంతోషంగా ఉన్నాడు. కానీ, కెరీర్లో ఎదురుదెబ్బ తగిలిన అర్జున్కు దులీప్ ట్రోఫీలో ఆడే అవకాశం రాలేదు. రంజీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ, అతన్ని నార్త్ ఈస్టర్న్ జోన్ జట్టు ఎంపిక చేయలేదు. Arjun Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకోవడం ద్వారా తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే, అర్జున్ కెరీర్ పరంగా పెద్ద షాక్ ఎదుర్కొన్నాడు. ఆగస్టు 28 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో అర్జున్కు అవకాశం రాలేదు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడుతున్నారు. కానీ, సచిన్ కొడుకును ఈసారి విస్మరించారు. గోవా తరపున దేశవాళీ క్రికెట్ ఆడే అర్జున్ టెండూల్కర్ దులీప్ ట్రోఫీలో ఆడాలని ఆశించాడు. కానీ, నార్త్ ఈస్ట్ జోన్ జట్టు అతని ఆశలను వమ్ము చేసింది. దులీప్ ట్రోఫీ...
- [Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. తెలుగు రాష్ట్రాలకు అత్యంత భారీ వర్షాలు](https://teluguwonders.com/rain-alert-4/): తెలుగు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఇవాళ, రేపు అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ వివరాలు ఏంటో ఈ వార్తలో చూసేద్దాం మరి. ఓ సారి లుక్కేయండి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది ఇవాళ అనగా సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు అనగా మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందంది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో...
- [Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతో తెలుసా?](https://teluguwonders.com/gold-price-today-6/): Gold Price Today: బంగారం ధరలు ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు పెరుగుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా ధరలు తగ్గుముఖం పట్టాయి.. బంగారం ధరలు, వెండి ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి దేశీయ మార్కెట్కు చౌకగా మారింది. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1900 కంటే ఎక్కువ తగ్గింది. ఆగస్ట్ 18వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,740 ఉంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.75,880 వద్ద ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు...
- [Telangana: గుడ్న్యూస్.. తెలంగాణలో రెండు విమానాశ్రయాలు.. రెండేళ్లలోపూర్తి.. ఆ ప్రాంతాల్లోనే ఏర్పాటు!](https://teluguwonders.com/telangana-airport/): Telangana: తెలంగాణలోని ఈ రెండు జిల్లాల్లో విమానాశ్రయాలు నిర్మించడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధంగా ఉందని, దీనికి కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చిందని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ ఏడాది మార్చిలో తెలిపారు. విమానాశ్రయ నిర్మాణం పనులు ప్రారంభమైన రెండున్నర.. ఎయిర్పోర్ట్ల ఏర్పాటు అంటే అంత సులవైనది కాదు. ఎంతో ప్రాసెస్ ఉంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో రెండు విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందు కోసం ఎయిర్ఫోర్ట్స్ అథారిటీ ఇఫ్ ఇండియా (AAI) కరసత్తు చేస్తోంది. ఈ విమానాశ్రయాలు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ జిల్లాల్లో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కసరత్తు చేస్తోంది.ఈ విమానాశ్రయాలు రాబోయే రెండు సంవత్సరాలలో అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి...
- [Govinda Namalu Telugu – పవిత్రమైన గోవింద నామాలు పూర్తి వివరాలు](https://teluguwonders.com/govinda-namalu-telugu/): Govinda Namalu Telugu – పవిత్రమైన గోవింద నామాలు పూర్తి వివరాలు హిందూ భక్తిలో ప్రత్యేక స్థానం ఉన్నవి Govinda Namalu. ఇవి శ్రీ వేంకటేశ్వరుడు ( లార్డ్ బాలాజీ, తిరుపతి వెంకన్న)కు సంబంధించిన పవిత్రమైన నామాలు. గోవింద నామమును జపించడం వల్ల మనసుకు శాంతి, దైవ కృప లభిస్తాయని పూర్వీకులు నమ్ముతున్నారు. గోవింద నామాలు అంటే ఏమిటి? Govinda Namalu అనేవి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన విభిన్న నామములు (names/epithets of Lord Venkateswara or Balaji). వీటిని చదవడం, పఠించడం వల్ల భక్తులకు ఆధ్యాత్మిక శక్తి పెరిగి, మంచి ఫలితాలు కలుగుతాయని ఎన్నో పురాణ కథనాలూ వెల్లడిస్తున్నాయి. Govinda Namalu పఠించే ఉపయోగాలు (Benefits): మనఃశాంతి, దైవ అనుగ్రహం మరియు సంకష్టాల నివారణ ఇంటిని, కుటుంబాన్ని శుభంగా ఉంచుటకు సహాయం ఆరోగ్య బలం, ఆర్థిక స్థిరత మరియు విజ్ఞానం కలుగు పనుల విజయం, ఎదురయ్యే అడ్డంకుల తొలగింపు Govinda Namalu Telugu...
- [Weekly Lucky Zodiac Signs: వచ్చే వారంలో అదృష్టం కలిసే 4 రాశులు](https://teluguwonders.com/weekly-lucky-zodiac-signs/): వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టులో గ్రహనక్షత్రాల కదలిక వల్ల కాల యోగం ఏర్పడుతోంది. ఈ కాలంలో 4 రాశుల వారికి ఆర్థికంగా, కెరీర్లో, కుటుంబంలో అద్భుత ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. గ్రహాల కదలికలు ఈ వారం శుక్రుడు, చంద్రుడు మిథున రాశిలో కలసి కాల యోగం సృష్టిస్తారు. సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. శని దేవుడు మీన రాశిలో తిరోగమనంలో సంచారం చేస్తాడు. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక వృద్ధి, గౌరవం, కెరీర్ అవకాశాలు లభిస్తాయి. మేష రాశి పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం. ప్రేమజీవితంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. హెల్త్పై జాగ్రత్త అవసరం. కర్కాటక రాశి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ శుభవార్తలు. కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశం. సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు. కుటుంబంలో ఆనందం,...
- [Google కొత్త Android App: "AI Edge Gallery" ప్రారంభం](https://teluguwonders.com/android-app-ai-edge-gallery/): Google కొత్త Android App: “AI Edge Gallery” ప్రారంభం ప్రఖ్యాత tech giant Google మరో సంచలనమైన కొత్త Android app “AI Edge Gallery” ను విడుదల చేసింది. సాధారణంగా, advanced AI features ని మన ఫోన్లో ఉపయోగించాలంటే ఎప్పుడూ internet connection అవసరం అయ్యేది ఎందుకంటే చాలామంది AI models cloud servers మీద run అవుతాయి. కాని, Google తీసుకొచ్చిన ఈ క్రేజీ appతో ఈ అవసరముండదు. AI Edge Gallery app ద్వారా మీరు internet లేకుండా కూడా powerful AI models (image creation, code generation, instant question answering వంటివి)ని మీ స్మార్ట్ఫోన్లోనే ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల artificial intelligence ను మరింత వేగంగా, safe గా, private గా access చేయొచ్చు. ఈ app లో ముఖ్యమైన plus point user privacy. అన్ని AI processing...
- [Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..](https://teluguwonders.com/andhra-giant-cobra-rescue/): అది చిన్నదైనా.. పెద్దదైనా పాము.. పామే.. సాధారణంగా మనం పాములను చూస్తేనే.. పరుగులు తీస్తాం.. ఇక కింగ్ కోబ్రా, పైథాన్ లాంటి పాములను చూస్తే ఇంకేముంది.. అమ్మబాబోయ్ అంటూ గుండె చేతిలో పట్టుకోవడమే.. గజగజ వణికిపోతూ ఆ ప్రాంతంలోనే అస్సలు ఉండము.. విష నాగుల భయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అది చిన్నదైనా.. పెద్దదైనా పాము.. పామే.. సాధారణంగా మనం పాములను చూస్తేనే.. పరుగులు తీస్తాం.. ఇక కింగ్ కోబ్రా, పైథాన్ లాంటి పాములను చూస్తే ఇంకేముంది.. అమ్మబాబోయ్ అంటూ గుండె చేతిలో పట్టుకోవడమే.. గజగజ వణికిపోతూ ఆ ప్రాంతంలోనే అస్సలు ఉండము.. విష నాగుల భయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. అవి కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం.. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం.. అందుకే పాముల దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సహసం చేయరు.. అయితే.. తాజాగా.. అనకాపల్లి జిల్లాలో ఓ...
- [Rain Alert: వణుకు పుట్టిస్తోన్న వరుస అల్పపీడనాలు.. ఇక తెలుగు రాష్ట్రాలపై వరుణుడి దండయాత్ర](https://teluguwonders.com/rain-alert-8/): తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీట్ పెంచుతుంటే.. వానలు వాతావరణాన్ని కూల్ చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరి వచ్చే ౩ రోజులు తెలంగాణ, ఏపీలో వాతావరణం ఎలా ఉండబోతోంది.? ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ లుక్కేయండి. ఏపీని వరుస అల్పపీడనాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో నేడు(సెప్టెంబర్ 22న) ఓ అల్పపీడనం ఏర్పడనుండగా.. 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని సూచించారు. ఆదివారం సింగరాయకొండలో 69.5మిమీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలూరి, విశాఖ, అవకాపల్లి, చిత్తూరు. తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా...
- [Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతుందంటే?](https://teluguwonders.com/gold-price-today-9/): Gold And Silver Price In Hyderabad – Vijayawada: మార్కెట్కు తగ్గట్టు దేశంలో బంగారం, వెండి ధరలు ప్రతిరోజు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. గత కొన్ని రోజుల నుంచి పసిడి ధరలు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉన్నప్పటి నేడు కాస్తా స్వల్పంగా తగ్గాయి. ఇక వెండి కూడా బంగారు బాటలోనే నడుస్తుంది. కాబట్టి గోల్డ్ రేటుతో పాటు సిల్వర్ రేట్స్ కూడా ఇవాళ కాస్తా తగ్గుముఖం పట్టాయి. దేనిపై ఎంత తగ్గాయో చూద్దాం పదండి. గత కోన్ని రోజులుగా బంగారం ధరలు నాన్ స్టాప్గా పెరుగుతూనే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఇటీవల తులం బంగారం ధర రికార్డు స్థాయిలో లక్షా 13 వేల మార్క్ దాటి ఆల్ టైం హైకి చేరుకుంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. నిజానికి ఈ రెండింటి ధరలు బులియన్ మార్కెట్ను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి వీటి ధరలు కొన్నిసార్లు...
- [GST Utsav: నేటి నుంచి GST ఉత్సవ్ ప్రారంభం.. ప్రజలకు తగ్గనున్న పన్నుల భారం..](https://teluguwonders.com/gst-utsav/): దేశ సమృద్ధికి స్వదేశీ మంత్రం కీలకం. తెలిసో తెలియకో రోజూ విదేశీ వస్తువులు వాడుతున్నాం. వాటి నుంచి అంతా బయటపడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. శరన్నవరాత్రులు కానుకగా నేటి నుంచి GST ఉత్సవ్ ప్రారంభం కాబోతోందని.. దీంతో దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోందన్నారు. తదుపరి తరం GST సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని చెప్పారు. GST సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత ఊతమిస్తాయని.. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ ప్రకటించిన GST సంస్కరణులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. దసరా నవరాత్రుల కానుకగా దేశంలో నేటి నుంచి GST ఉత్సవ్ ప్రారంభం కానుంది. ఈ జీఎస్టీ ఉత్సవ్తో ప్రజలు తమ కలలను సాధించుకోవడం సులభంగా మారుతుందన్నారు ప్రధాని మోదీ. అనేక రోజువారీ వస్తువులు ధరలు తగ్గబోతున్నాయన్నారు. ప్రజలంతా సగర్వంగా స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధిరేటుకు దోహదం జీఎస్టీ సంస్కరణలతో...
- [ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక.. మూడు రోజల తర్వాత చెరకు తోటలో మృతదేహం లభ్యం.. తలపై బలమైన గాయాలు](https://teluguwonders.com/5-year-old-girl-dead-found/): ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డియోరియాలోని తార్కుల్వాలో 5 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మరణించింది. బాలిక మరణంతో ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. మూడు రోజుల క్రితం ఆడుకుంటూ ఆ బాలిక అదృశ్యమైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన బాలిక మృతదేహం చెరకు తోటలో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బార్వా సమేరా గ్రామానికి చెందిన 5 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అలా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకు వెతికారు.. అయినా ఎక్కడా బాలిక జాడ కనిపించలేదు. తరువాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. చెరకు తోటలో అనుమానాస్పద స్థితిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు....
- [Tirumala: తిరుమల శ్రీవారికి అరుదైన కానుక.. విలువ ఎంతో తెలుసా?](https://teluguwonders.com/tirumala-3/): అలంకార ప్రియుడైన వెంకన్నకు వెలకట్టలేని అభరణాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు నిత్యం సమర్పించే కానుకలతో అవి రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీవారికి మరో భక్తుడు 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకున్నాడు. ఇవాళ శ్రీవారిని దర్శించుకొని కానుకలను అందజేశాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. అలంకార ప్రియుడు వెంకన్నకు వెలకట్టలేని అభరణాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు నిత్యం సమర్పించే కానుకలతో ఆయన సొత్తు కొండంతగా మారుతుంది. ఇందులో భాగంగానే శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు విరాళంగా ఇచ్చింది శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహుకరించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ రామకృష్ణకు స్వామీజీ ఈ కానుకలు...
- [Anupama Parameswaran: మేసేజ్ చేసిన రెండు రోజులకే చనిపోయాడు.. జీవితంలో మర్చిపోలేని బాధ.. అనుపమ..](https://teluguwonders.com/anupama-parameswaran/): అనుపమ పరమేశ్వరన్.. తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే కిష్కంధపురి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుపమ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఇటీవలే మలయాళంతోపాటు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. కొన్ని రోజుల క్రితం కిష్కింధపురి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ హారర్ కామెడీ సినిమాకు మంచి రెస్పాన్స్...
- [Rat on Board: ఇండిగో విమానంలో ఎలుక, భయాందోళనకు గురైన ప్రయాణికులు.. విమానం 3 గంటలు లేటు..](https://teluguwonders.com/rat-on-board/): కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో ఎలుక కనిపించడంతో మూడు గంటల పాటు విమానం ఆగిపోయింది. ప్రయాణీకులను, సిబ్బందిని దింపివేసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలుకను పట్టుకున్న తర్వాత విమానం తిరిగి ప్రారంభమైంది. ఈ సమయంలో కొంతమంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కొంతమంది తిరిగి తమ ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేసుకున్నారు. ఆదివారం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఎలుక కనిపించింది. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ఎలుక కోసం విమానం మూడు గంటలు ఆలస్యం అయింది. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులందరినీ దింపి విమానాశ్రయ లాంజ్కు తరలించారు. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు కాన్పూర్ విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 2:55 గంటలకు కాన్పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్కు ముందు.. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు క్యాబిన్లో ఎలుక తిరుగుతున్నట్లు గమనించారు....
- [Turmeric Water: వామ్మో.. పసుపు నీళ్లు తాగుతున్నారా..? ఇక మీ బాడీ షెడ్డుకే!](https://teluguwonders.com/turmeric-water/): ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధపెడుతున్నారు. ఇందుకోసం కొందరు వైద్యులకు బదులుగా ఇంటర్నెట్ నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉదయం ఖాళీ కడుపుతో ఇది తాగండి, ఇది తినండి, అది తినండి అని తెగ చెప్పేస్తున్నారు. వీటిలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది పసుపు కలిపిన వేడి నీరు తాగమనడం. కానీ ఇది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకో తెలుసుకుందాం పదండి. ఈ మధ్య సోషల్ మీడియా, ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే చిట్కాలను చాలా మంది గుడ్డిగా ఫాలో అవుతున్నారు. దీని వల్ల కొన్ని సార్లు అనారోగ్యం బారీన కూడా పడుతున్నారు. ఇలా ఫాలో అయ్యే వాటిలో ఇప్పుడు ఎక్కవ మంది పాటిస్తున్నది. ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలుపుకొని తాగడం. ఇలా తాగడం ఆరోగ్యానికి హానికరమణి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపులోని అద్భుతమైన మూలకం ‘కర్కుమిన్’ మన శరీరంలో మంటను తగ్గిస్తుంది, క్యాన్సర్తో పోరాడుతుంది,...
- [గర్బా డ్యాన్స్ చేస్తుండగా సడెన్ ఎంట్రీ.. అంతలోనే ఓ యువతిని పట్టుకుని..](https://teluguwonders.com/woman-kidnap/): ఇంటిపై దాడి చేసి.. అడ్డొచ్చిన వాళ్లను చితకబాది.. కిడ్నాప్ చేయడం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసి ఉంటాం. కానీ మధ్యప్రదేశ్లో రియల్గానే జరిగింది. అంతా చూస్తుండగానే ఓ మహిళను కిడ్నాప్ చేశారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఓ మహిళ సినీ ఫక్కీలో కిడ్నాప్ అయింది. మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో ఓ మహిళ సినీ ఫక్కీలో కిడ్నాప్ అయింది. ఖాన్పురాలోని భావ్సర్ ధర్మశాలలో మహిళలు, యువతులు గర్బా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు అక్కడకు వచ్చారు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక మహిళను పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. వారి నుంచి ఆ మహిళను కాపాడేందుకు ఒక యువతి ప్రయత్నించింది. అయితే ఆ గుంపులోని ఒక మహిళ ఆమెను తోసేసింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. వారంతా కలిసి ఆ మహిళను కిడ్నాప్ చేశారు. బలవంతంగా...
- [IND vs PAK: మీరు మొరగండి.. మేం గెలుస్తాం! అభిషేక్ ఆటే కాదు.. మాట కూడా తూటానే!](https://teluguwonders.com/ind-vs-pak-abhishek-sharma/): ఆసియా కప్లో పాకిస్థాన్పై టీమిండియా విజయం సాధించిన తర్వాత, అభిషేక్ శర్మ “యూ టాక్, వీ విన్” అంటూ ట్వీట్ చేశాడు. పాక్ బౌలర్ల వార్నింగ్స్కు ప్రత్యుత్తరం ఇవ్వడమే ఇందుకు కారణం. అభిషేక్ 74 పరుగులతో మ్యాచ్లో దూసుకుపోయాడు. ఈ విజయంతో పాక్పై భారత్కు ఇది రెండో విజయం. ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్పై భారత్కు ఇది రెండో విజయం. గ్రూప్ దశలో తొలుత పాక్ను ఓడించిన టీమిండియా, తాజాగా సూపర్ ఫోర్ దశలో రెండోసారి ఓడించింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్తో దుమ్మురేపాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మ ఒక ఇంట్రెస్టింగ్...
- [Gemstone Astrology: బిచ్చగాడిని కోటీశ్వరుడిగా మార్చే రత్నం..! ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే అదృష్టం పెరుగుతుందో తెలుసా…](https://teluguwonders.com/gemstone-astrology/): మత విశ్వాసం ప్రకారం, రత్నాలు ధరించడం వల్ల ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. ఈ రత్నాలు కెరీర్, వైవాహిక, ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడంలో సహాయపడతాయని విశ్వసిస్తారు. జీవితంలోని ప్రతి అంశంలో విజయాన్ని అందిస్తాయని చాలా మంది నమ్మకం. రత్నశాస్త్రం ప్రకారం, ఒకరి రాశి మేరకు రత్నం ధరించడం వల్ల జీవితంపై అనేక సానుకూల ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వారి రాశిలో జన్మించిన వారికి ఏ రత్నం అత్యంత శుభప్రదమో తెలుసుకుందాం. కొన్నిసార్లు, రత్నాలు కూడా హానికరం. అశుభ గ్రహాలతో సంబంధం ఉన్న రత్నాలను ధరించడం ఎల్లప్పుడూ హానికరం అని జ్యోతిష్యా, రత్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఒక జ్యోతిష్కుడు వైద్యుడు అయితే, రత్నాలు వారికి ఔషధం. సరైన రత్నాలను ఎంచుకుంటే రత్నాలను ధరించడం వల్ల ఆ వ్యక్తి విధిని మార్చగలదు అంటారు. సరైన, అనుకూలమైన రత్నాలను ధరించడం అమృతం వలె ప్రయోజనకరంగా ఉంటుంది....
- [Value Zone: అమీర్పేట్లో వాల్యూ జోన్ ఆఫర్ల వర్షం.. కిక్కిరిసిన జనాలు.. 50 శాతం డిస్కౌంట్](https://teluguwonders.com/value-zone/): Value Zone: అన్ని వర్గాల వారికి నాణ్యతమైన ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగదారులకు విశాలమైన పార్కింగ్, సౌకర్యవంతమైన షాపింగ్ వాతావరణం కల్పించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రకరకాల ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. ఈ మాల్.. Value Zone: హైదరాబాద్లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్లెట్లను ప్రారంభించాయి. ఐకియా, లులూ మాల్ వంటి షాపింగ్ మాల్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా.. ప్రముఖ రిటైల్ సంస్థ వాల్యూ జోన్ హైదరాబాద్లో వాల్యూజోన్ను ప్రారంభించింది. పండగ సీజన్ వస్తుందంటే చాలు పలు మాల్స్లలో డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను అందిస్తుంటాయి. అయితే హైదరాబాద్ అమీర్పేట్లోని వాల్యూ జోన్ హైపర్మార్ట్ షాపింగ్ ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని అందిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్లో దసరా, దీపావళి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను అందిస్తోంది. కొత్తగా ప్రారంభమైన ఈ మాల్స్ జనాలతో కిక్కిరిసిపోతోంది. వాల్యూ...
- [టవర్ లేకుండానే ఇకపై ఇంటర్నెట్.. ఇస్రో నెక్స్ట్ లాంచ్ టార్గెట్ అదే..!](https://teluguwonders.com/isro-satillite/): మీరు కొండల్లో ఉన్న లోయల్లో ఉన్న మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది. సిగ్నల్స్ లేవు అనే బెడద అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్తో పరుగెడుతుంది. ఏదో ఓ నెట్వర్క్ కంపెనీకి యాడ్ కాదు, వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమవుతోంది. మీరు కొండల్లో ఉన్న లోయల్లో ఉన్న మీ మొబైల్ ఫోన్ ఇక పని చేస్తుంది. సిగ్నల్స్ లేవు అనే బెడద అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్తో పరుగెడుతుంది. ఏదో ఓ నెట్వర్క్ కంపెనీకి యాడ్ కాదు, వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన...
- [Asia Cup 2025: తండ్రి మరణించిన మరుసటి రోజే మ్యాచ్కు రెడీ.. సెల్యూట్ చేయాల్సిందే..](https://teluguwonders.com/asia-cup-2025-3/): Dunith Wellalage To Rejoin Sri Lanka Squad: శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లాలాగే తండ్రి సురంగ వెల్లలాగే సెప్టెంబర్ 18న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మరణించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ తర్వాత ఆయనకు ఈ సంఘటన గురించి తెలిసింది. దీంతో హుటాహుటిన స్వదేశానికి బయల్దేరాడు. Dunith Wellalage To Rejoin Sri Lanka Squad: శ్రీలంక ఆల్ రౌండర్ దునిత్ వెల్లలాగే 2025 ఆసియా కప్లో ఆడటానికి అందుబాటులో ఉంటాడు. అతను తిరిగి జట్టులో చేరి ఆడటానికి సిద్ధమయ్యాడు. తన తండ్రి మరణం తర్వాత దునిత్ వెల్లలాగే స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది. సెప్టెంబర్ 18న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత అతని తండ్రి మరణించాడు. మ్యాచ్ తర్వాత జట్టు మేనేజర్ ఈ విషయాన్ని అతనికి తెలియజేశాడు. శ్రీలంక తొలి సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 20న బంగ్లాదేశ్తో జరగనుంది. వెల్లలాగే తండ్రి సురంగ వెల్లగే గుండెపోటుతో మరణించారు. శ్రీలంక...
- [ఇదెక్కడి క్రేజ్ స్వామి..! ఓజీ సినిమా టికెట్ను రూ.1లక్షరూపాయిలకు కొన్న అభిమాని](https://teluguwonders.com/og/): పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తోన్న చిత్రం ఓజీ. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకొంటోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమైంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఓజీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా ‘ఓజీ’ నిర్మాతల విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ మొత్తం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై...
- [ఏం టాలెంట్ గురూ..! కారు సీట్ బెల్ట్తో ఇంటికి తాళం తయారు చేసిన వ్యక్తి!](https://teluguwonders.com/local-talent/): ప్రస్తుతం ఏం నడుస్తోంది బ్రో.. అంటే.. ‘ఇంకేముంది అంతా డిజిటల్.. విత్ ఏఐ(AI)..’ అంటోంది ఆధునిక యువత. ఈ మార్పు తాజా సాంకేతిక పరిణామాలకు, పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చి మొత్తం ప్రపంచమే మన చేతుల్లో ఇమిడిపోతలా.. ప్రపంచంలో ఎన్ని ఉన్నా, ఎప్పటికీ చెరిగిపోని ఒకటి ఉంది.. అదే జుగాద్..! లోకల్ టాలెంట్..! ప్రస్తుతం ఏం నడుస్తోంది బ్రో.. అంటే.. ‘ఇంకేముంది అంతా డిజిటల్.. విత్ ఏఐ(AI)..’ అంటోంది ఆధునిక యువత. ఈ మార్పు తాజా సాంకేతిక పరిణామాలకు, పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చి మొత్తం ప్రపంచమే మన చేతుల్లో ఇమిడిపోతలా.. ప్రపంచంలో ఎన్ని ఉన్నా, ఎప్పటికీ చెరిగిపోని ఒకటి ఉంది.. అదే జుగాద్..! జనం ఒక సమస్య లేదా అవసరానికి తక్షణ పరిష్కారం కోరుకున్నప్పుడు, సృజనాత్మకతకు పదను పెడుతుంటారు. అందుకే లోక్ టాలెంట్కు సంబంధించిన వీడియోలు మన దేశంలో విస్తృతంగా షేర్...
- [MRP Label: ప్రభుత్వం పెద్ద ప్రకటన.. పాత స్టాక్ MRP ధరకే అమ్ముకోవచ్చు.. లేబుల్పై కంపెనీలకు ఉపశమనం](https://teluguwonders.com/mrp-label/): MRP Label: ధరలు మార్చితే కొత్త ధరను ఉత్పత్తిపై స్టిక్కర్లు, స్టాంపులు లేదా ఆన్లైన్ ప్రింటింగ్ ద్వారా ప్రదర్శించాలి. పాత ప్యాకేజీలు లేదా ప్యాకింగ్ మెటీరియల్లపై కంపెనీలు కొత్త ధరలను ప్రకటించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారు కోరుకుంటే అలా.. MRP Label: వినియోగ వస్తువులపై వర్తించే GST రేట్లను సవరించడం ద్వారా ప్రభుత్వం కంపెనీలకు గణనీయమైన ఉపశమనం కలిగించింది. సెప్టెంబర్ 22, 2025 కి ముందు తయారు చేసిన ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై సవరించిన ధర (MRP) స్టిక్కర్ను కంపెనీలు ఇకపై ప్రదర్శించాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు లేవనెత్తిన ఆందోళనలకు ప్రతిస్పందనగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది, కంపెనీలు అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాలని సూచించింది. గతంలో GST రేట్లు మారినప్పుడు కంపెనీలు ప్రతి పాత ఉత్పత్తికి కొత్త MRP స్టిక్కర్ను అతికించాల్సి వచ్చింది. దీని ఫలితంగా సమయం, డబ్బు రెండూ నష్టపోయాయి....
- [Dussehra 2025: ఈ ఏడాది దసరా ఎప్పుడు? అక్టోబర్ 1నా ? 2నా? సరైన తేదీ, ప్రాముఖ్యత, శుభ సమయం తెలుసుకోండి..](https://teluguwonders.com/dussehra-2025/): హిందువులు ఘనంగా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. దసరా పండుగను ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే 2025 లో దసరా అక్టోబర్ 1వ తేదీనా లేదా 2వ తేదీనా.. సరైన తేదీ, ప్రాముఖ్యత, శుభ సమయాన్ని తెలుసుకోండి.. దసరా పండుగను హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ పండుగ చెడుపై మంచి, అసత్యంపై సత్యం.. అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని ప్రతీకగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం పదవ రోజున విజయ దశమి గా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని తీసుకువచ్చాడని ఒక పురాణ కథనం. ఈ కారణంగా ఈ పండుగను రావణ దహనంగా కూడా జరుపుకుంటారు. అంతేకాదు మరోకథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరించింది. అందుకనే చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా...
- [Pension Scheme: కేవలం రూ.210 డిపాజిట్ చేస్తే చాలు నెలకు రూ.5,000 పెన్షన్!](https://teluguwonders.com/pension-scheme/): Pension Scheme: పెట్టుబడి మొత్తం మీరు కోరుకునే పెన్షన్పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. మీరు ప్రతి నెలా చెల్లించాల్సిన మొత్తం మీరు పదవీ విరమణ తర్వాత పొందాలనుకుంటున్న పెన్షన్పై ఆధారపడి ఉంటుంది. రూ.1000 నుండి రూ.5000 వరకు నెలవారీ పెన్షన్ పొందడానికి.. Pension Scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ఎంతో ఆదరణ లభిస్తోంది. 2014 నుండి దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన పదవీకాలంలో సాధారణ ప్రజల కోసం అనేక పథకాలు ప్రారంభించారు. అలాంటి ఒక పథకం అటల్ పెన్షన్ యోజన (APY). ఈ పథకం కింద లబ్ధిదారులు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ రూ.1,000, రూ.రూ.5,000 మధ్య పొందుతారు. మీరు మీ పదవీ విరమణ కోసం క్రమం తప్పకుండా ఆదాయం పొందాలని కోరుకుంటే అటల్ పెన్షన్ యోజన (APY) మీకు సరైన ఎంపిక కావచ్చు. ఈ పథకం మీ వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఈ...
- [ఈ ఒక్క చెట్టు మీ తోటలో ఉంటే 30ఏళ్ల వరకు డబ్బే డబ్బు..! మార్కెట్ కష్టాలు, నష్టాల ఊసేలేదు..](https://teluguwonders.com/palm-oil-cultivation/): వ్యవసాయంలో వివిధ పద్ధతులను ప్రయోగించి ఎప్పటికప్పుడు తాజా విషయాలను తెలుసుకునే వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు కర్ణాటకకు చెందిన ఓ రైతు. చంద్రశేఖర్ ఆరాధ్య అనే రైతు తన 2 ఎకరాల భూమిలో ఆధునిక సాగు ద్వారా ఒక రకం చెట్లను నాటాడు.. ఇప్పుడు అతను ప్రతి నెలా సుమారు రూ.1 లక్ష ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇంతకు అతడు పెంచుతున్న ఆ చెట్లు ఏంటి..? ఆఅతడి విజయగాధేంటో ఇక్కడ తెలుసుకుందాం.. రుచి సోయా ఇండస్ట్రీ పామాయిల్ రైతులకు ఉచితంగా మొక్కలను అందిస్తుంది. పొలంలో నేలను పరీక్షిస్తుంది. ఒక సంవత్సరం వయస్సు గల మొక్కలను ఇస్తుంది. అవి నాటిన నాలుగు సంవత్సరాల తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇందులో అధిక నీటి శాతం ఉండాలి. ఇతర పంటలకు ఉపయోగించే ఎరువులు వేస్తే సరిపోతుంది. అవి పెరిగిన తర్వాత ఈ కంపెనీ పండ్లను...
- [Asia Cup 2025: ప్రోటోకాల్ ఉల్లంఘటన.. పాకిస్థాన్పై చర్యలకు సిద్ధమైన ICC..!](https://teluguwonders.com/asia-cup-2025-2/): ఆసియా కప్ 2025లోని UAEతో జరిగిన మ్యాచ్కు ముందు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనేక ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించింది. మ్యాచ్ రిఫరీతో జరిగిన వివాదం తర్వాత, ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. PCB మీడియా మేనేజర్ PMOA మీటింగ్లో వీడియో తీయడం, తప్పుగా దాన్ని పబ్లిష్ చేయడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఆసియా కప్ 2025లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో జరిగిన మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనేక నిబంధనలను ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోనుందని సమాచారం. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ను ఆసియా కప్ను ICC తొలగించకపోవడంపై పాకిస్థాన్ టీమ్ నిరసన తెలిపింది. అతన్ని టోర్నీ నుంచి పంపిస్తేనే యూఏఈతో మ్యాచ్ ఆడుతామంటూ అలిగి కూర్చున్నారు. దీంతో బుధవారం పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ మ్యాచ్ కాస్త ఆలస్యంగా...
- [అత్యాచారం ఆరోపణలు.. లలిత్ మోదీ సోదరుడు అరెస్టు!](https://teluguwonders.com/lalit-modi-and-sameer-modi/): ఐపిఎల్ మొదటి చైర్మన్ లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీని ఢిల్లీ పోలీసులు అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేశారు. మోడీకేర్ వ్యవస్థాపకుడైన సమీర్పై మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేసింది. సమీర్ మోదీ న్యాయవాదులు ఈ ఫిర్యాదు డబ్బు వసూలు ప్రయత్నమని వాదించారు. విమానాశ్రయంలో అరెస్టు చేసిన తర్వాత, కోర్టు ఆయనను ఒకరోజు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మొదటి ఛైర్పర్సన్ లలిత్ మోదీ సోదరుడిని గురువారం ఢిల్లీ పోలీసులు అత్యాచారం ఆరోపణలపై అరెస్టు చేశారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డైరెక్ట్-సెల్లింగ్ కంపెనీ మోడీకేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మోదీపై సెప్టెంబర్ 10న గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా మాజీ ఉద్యోగి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్లో సమీర్ మోదీ 2019 నుండి పదే పదే తనపై...
- [Video: వణుకుపుట్టించే వీడియో.. మలుపు వద్ద కారు చూడండి ఎలా ఎగిరిపడిందో!](https://teluguwonders.com/car-accident-karnataka/): అతివేగంగా వెళ్తున్న బాలెనో కారు నియంత్రణ కోల్పోయి చెరువులో పడిపోయిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో కారులోని వారు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అతివేగం ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది. అతి వేగం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా, ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి అతి వేగమే వారి ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని హోసానగర్ ప్రాంతం నుండి ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోలో వేగంగా వెళ్తున్న బాలెనో కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి పడిపోయింది. ఈ మొత్తం సంఘటనను అక్కడున్న సీసీటీవీ...
- [RBI కొత్త రూల్స్.. ఇకపై క్రెడిట్ కార్డ్స్ను అలా ఉపయోగించడం కుదరదు!](https://teluguwonders.com/rbi-credit-card-rent-payments/): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 15, 2025 నుండి క్రెడిట్ కార్డులతో అద్దె చెల్లింపులను నిషేధించింది. KYC నిబంధనల ఉల్లంఘనలు, పెరుగుతున్న మోసాలను నియంత్రించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఫోన్పే, పేటీఎం వంటి ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఈ సదుపాయాన్ని నిలిపివేస్తున్నాయి. మీరు ఇకపై మీ క్రెడిట్ కార్డ్తో అద్దె చెల్లించలేరు. ఫోన్ పే, పేటీఎం, క్రెడ్, అమెజాన్ పే వంటి ప్రధాన ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఈ ఫీచర్ను నిలిపివేశాయి. అద్దె చెల్లింపులలో సౌలభ్యం, రివార్డ్ పాయింట్లు, క్యాష్బ్యాక్ వంటి ప్రయోజనాలను అందించినందున ఈ ఫీచర్ను చాలా మంది గత కొన్ని ఏళ్లుగా ఉపగియోస్తున్నారు. అయితే RBI ఇప్పుడు సెప్టెంబర్ 15, 2025 నుండి అమలులోకి వచ్చే కొత్త నియమాలను జారీ చేసింది, ఇది ఈ ఫీచర్ను నిలిపివేసింది. కొత్త RBI నిబంధనల ప్రకారం.. చెల్లింపు అగ్రిగేటర్గా పనిచేసే కంపెనీ ప్రత్యక్ష ఒప్పందాలు కలిగి ఉన్న వ్యాపారులకు మాత్రమే...
- [రష్యాలో భారీ భూకంపం.. 7.8 తీవ్రతతో కంపించిన భూమి.. సునామీ హెచ్చరిక జారీ](https://teluguwonders.com/earthquake-hits-russias-kamchatka/): రష్యాలో భారీ భూకంపం సంభవించింది .దీంతో అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కమ్చట్కా ద్వీపం సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్యాలో భారీ భూకంపం సంభవించింది .దీంతో అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. కమ్చట్కా ద్వీపం సమీపంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ బలమైన భూకంపం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫర్నిచర్, కార్లు, లైట్లు తీవ్రంగా వణుకుతున్నట్లు కనిపించింది. వారం క్రితం కూడా రష్యాలో బలమైన భూకంపం సంభవించింది. తాజాగా పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కీ రీజియన్లో గురువారం (సెప్టెంబర్ 18) అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించింది దీంతో యూఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కేంద్రం 10 కి.మీ దూరంలో...
- [PMSBY: కేవలం రూ.20కే రూ.2 లక్షల బీమా.. మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్.. ప్రయోజనాలు ఇవే!](https://teluguwonders.com/pmsby/): PMSBY భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీమా పథకాలలో ఒకటిగా కొనసాగుతోంది. ఖరీదైన బీమా పథకాలను పొందలేని కుటుంబాలకు ఇది ఒక ఊరటనిస్తుంది. మోడీ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవ భద్రతను అందించడమే కాకుండా లక్షలాది కుటుంబాలలో విశ్వాసాన్ని కూడా నింపుతుంది. అయితే అవగాహన.. PMSBY: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన 75వ ఏట అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు తిరిగి పరిశీలనలోకి వచ్చాయి. ఈ పథకాలలో ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY). ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం పేదలు, సాధారణ ప్రజల కోసం ప్రారంభించింది. దీని అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియంతో ప్రజలు రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీని పొందుతారు. PMSBY అంటే ఏమిటి? ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) మే 9, 2015న ప్రారంభించారు. ఇది 18, 70...
- [అమెరికాలో పోలీసుల ఘాతుకం.. కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి..!](https://teluguwonders.com/telengana-young-man-shot-dead-in-us/): అమెరికాలో తెలంగాణకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్మేట్తో జరిగిన గొడవ తర్వాత పోలీసులు అతడిని కాల్చి చంపారని సమాచారం. మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై శాంతాక్లారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమెరికాలో తెలంగాణకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి పోలీసులు కాల్పుల్లో మృతి చెందాడు. కాలిఫోర్నియాలో ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీన తన రూమ్మేట్తో జరిగిన గొడవ తర్వాత పోలీసులు అతడిని కాల్చి చంపారని సమాచారం. మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ గా గుర్తించారు. ఈ ఘటనపై శాంతాక్లారా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజాముద్దీన్ ఉన్నత విద్య కోసం 2016లో అమెరికా వెళ్లారని అతని కుటుంబం తెలిపింది. ఫ్లోరిడా కళాశాల నుండి మాస్టర్స్...
- [సెకండ్ వీక్ కెప్టెన్గా డిమాన్ పవన్.. గట్టిగానే సపోర్ట్ చేసిన రీతూ చౌదరి..](https://teluguwonders.com/bigg-boss-9-2/): బిగ్ బాస్ హౌస్ లో మాటలతో పాటు ఆటలూ ముఖ్యమే. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లను కంప్లీట్ చేసినప్పుడే కంటెస్టెంట్స్ కు మంచి మార్కులు పడతాయి. అయితే ఒక్కోసారి ఈ టాస్కులు మరి వయలెంట్ గా ఉంటాయి. కంటెస్టెంట్స్ కూడా మొరటుగా ప్రవర్తిస్తుంటారు. తోటి వారికి ఏమైనా పర్లేదు మనం గెలిస్తే చాలు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. హౌస్లో చిన్న చిన్న ఫైట్స్, ఎమోషనల్ మూమెంట్స్ కొనసాగాయి. బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఓనర్లు-టెనెంట్ల మధ్య టాస్క్ లు పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్ కు రీతూ చౌదరిని సంచలక్ గా పెట్టాడు బిగ్ బాస్. బిగ్ బాస్ కొత్త కెప్టెన్ కోసం “టైమర్ టాస్క్” ఇచ్చాడు. ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ రౌండ్లో టైమర్ ఆధారంగా పోటీ జరిగింది. ఈ టాస్క్ స్ట్రాటజీలు, వాదనలకు దారితీసింది.. ఈ టాస్క్లో ‘రంగుపడుది’ థీమ్తో ఓనర్స్ (సెలబ్రిటీలు),...
- [పోలీసులను చూసి పేకాటరాయుళ్ల జంప్.. మానేరు వాగులో పడిపోయిన యువకుడు..!](https://teluguwonders.com/man-dies-maneru/): రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ రాజయ్య అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. మానేరు వాగు నీటిలో చాకలి రాజయ్య మృతదేహం లభించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ రాజయ్య అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. మానేరు వాగు నీటిలో చాకలి రాజయ్య మృతదేహం లభించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో పోలీసులు పంట పొలాల్లోని పేకాట స్థావరంపై గురువారం (సెప్టెంబర్ 18) సాయంత్రం దాడి చేశారు. పేకాట ఆడుతున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళగా పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం...
- [ఒక్క పొరపాటుతో మ్యాచ్ ఓడిపోయే ఛాన్స్.. దుబాయ్లో సూర్యసేనకు బిగ్ థ్రెట్.. అదేంటంటే?](https://teluguwonders.com/ind-vs-omn/): India vs Oman, 12th Match, Group A, Asia Cup 2025: ఆసియా కప్లో భారత్ తదుపరి మ్యాచ్ ఓమన్తో జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు, దుబాయ్లో ఫీల్డింగ్ సవాళ్లను చర్చించే జట్టు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. Asia Cup 2025: ఆసియా కప్ 2025లో రెండు మ్యాచ్ల్లో టీమిండియా రెండు అద్భుతమైన విజయాలు సాధించింది. మొదట వారు UAEని, తరువాత పాకిస్తాన్ను ఓడించారు. అయితే, రాబోయే మ్యాచ్లలో టీం ఇండియాపై పెద్ద ముప్పు పొంచి ఉందని, దీని గురించి జట్టు ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ అభిమానులకు తెలియజేశారు. ఒక్క సెకను తప్పు జట్టుకు ఎలా హాని కలిగిస్తుందో, మ్యాచ్లో కూడా ఓడిపోతుందో వివరించే టి. దిలీప్ వీడియోను భారత క్రికెట్ జట్టు పోస్ట్ చేసింది. టి. దిలీప్ వీడియో దుబాయ్ స్టేడియంలో అమలు చేయడం చాలా కష్టం, అధిక క్యాచింగ్ గురించి....
- [Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కావాలా..? ఆన్లైన్లో డిసెంబర్ కోటా టికెట్లు.. ఫుల్ షెడ్యూల్..](https://teluguwonders.com/tirumala-2/): అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది..ఇవాళ టికెట్లు బుక్ చేసుకున్న వారికి డిసెంబర్ నెలలో రోజూ వారి దర్శనం చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఇందులో భాగంగా తిరుమలలో అంగప్రదక్షిణ, వసతి, వర్చువల్ సేవా టికెట్లు, శ్రీవాణి తోపాటు వృద్ధుల దర్శనం కోటా షెడ్యూలును టీటీడీ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం.. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ నెలలో శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి దర్శనాలు, గదుల కోటాను నేడు(గురువారం18) ఆన్ లైన్ లో విడుదల చేయనుంది టీటీడీ. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది..ఇవాళ టికెట్లు బుక్ చేసుకున్న వారికి డిసెంబర్ నెలలో రోజూ వారి దర్శనం చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఇందులో భాగంగా తిరుమలలో అంగప్రదక్షిణ, వసతి, వర్చువల్ సేవా...
- [నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్ హాజరు అయ్యేనా..?](https://teluguwonders.com/ap-assembly/): ఇవాళ్టి (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో మొదలవుతాయి. ఈ సమావేశాలు 7 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో కొన్ని ముఖ్య బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 18) నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో మొదలవుతాయి. ఈ సమావేశాలు 7 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమయంలో కొన్ని ముఖ్య బిల్లులు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ ప్రారంభం కానుంది. ఉదయం10...
- [Pension Scheme New Rule: అక్టోబర్ 1 నుండి కొత్త పెన్షన్ స్కీమ్ నియమాలు.. భారీ ప్రయోజనాలు!](https://teluguwonders.com/pension-scheme-new-rule/): Pension Scheme New Rule: గతంలో NPS ఒక పాన్ నంబర్కు ఒక పథకంలో మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి అనుమతించింది. అయితే కొత్త నిబంధనల ప్రకారం, మీరు ఒకే ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు 100 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు.. New Pension Scheme Rules: జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)లో అక్టోబర్ 1, 2025 నుండి పెద్ద మార్పు జరుగనుంది. ప్రభుత్వేతర రంగంలోని వారు తమ పదవీ విరమణ పొదుపులను మెరుగ్గా నిర్వహించడానికి వీలు కల్పించే కొత్త నియమాలను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ప్రకటించింది. మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్ (MSF) అని పిలువబడే ఈ కొత్త నియమం NPSని మరింత సులభతరం చేస్తుంది. అందరి అవసరాలకు అనుగుణంగా మారుస్తుంది. ఈ మార్పు కార్పొరేట్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు, నిపుణులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అనేక పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు: గతంలో...
- [దేవభూమిలో మరోసారి ప్రకృతి విలయం.. అట్టపెట్టెల్లా కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు!](https://teluguwonders.com/chamoli-cloudburst/): ఉత్తరాఖండ్లోనూ వర్షబీభత్సం కనిపిస్తోంది. చమోలీ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ వల్ల వరదలు ముంచెత్తికొచ్చాయి. లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఇప్పటి వరకు ఐదుగురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. ఆకాశానికి చిల్లుపడ్డట్టు కురిన కుంభవృష్టితో మోక్ష నది మహోగ్రరూపంతో ప్రవహిస్తోంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. పలు ప్రాంతాలు నీటమునిగి.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లాలోని నందనగర్లో క్లౌడ్ బరస్ట్ విరుచుకుపడింది. ఆకస్మిక వరదల కారణంగా వార్డ్ కుంటారి లగాఫాలిలో ఆరు ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారని, ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. సంఘటనాస్థలానికి సహాయ, సహాయ బృందాలు చేరుకున్నాయి....
- [Amazon Great Indian Festival: సేల్కు ముందే డీల్స్.. భారీ డిస్కౌంట్లు!](https://teluguwonders.com/amazon-great-indian-festival-2/): Amazon Great Indian Festival: ఫ్యాన్లు అనేవి ప్రజలు ఇంట్లో ఉపయోగించే వస్తువులలో ఒకటి. అవి శబ్దం చేయడం లేదా వేగాన్ని తగ్గించడం ప్రారంభించే వరకు వాటి గురించి ఆలోచించరు. రూ.2,999 ధర కలిగిన ఓరియంట్ ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ ఒక నిశ్శబ్ద అప్గ్రేడ్ ఎంపిక.. Amazon Great Indian Festival: భారతదేశంలో పండుగ షాపింగ్ సీజన్ అనేది ఒక రకమైన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. చాలా మంది డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను ప్రారంభించింది. ఈ సంవత్సరం ప్రారంభ డీల్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రధాన అమ్మకం కోసం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ఉత్పత్తులు మీ దృష్టిని ఆకర్షించేలా స్పష్టంగా రూపొందించింది. గాడ్జెట్లు, గృహ అప్గ్రేడ్లు, ధరించగలిగేవి కూడా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను పరిశీలిద్దాం. ఆపిల్ 2025 మ్యాక్బుక్ ఎయిర్ – రూ.83,990 లాంచ్...
- [RGV: ఆర్జీవీ పై మరో కేసు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రిటైర్డ్ మహిళా ఐపీఎస్](https://teluguwonders.com/rgv-2/): సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. ఇప్పటికే వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పై పలు కేసులు నమోదు అయ్యాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నామధ్య వ్యూహం సినిమా వివాదంలో పోలీస్ స్టేషన్ చుట్టూ.. కోర్టులు చుట్టూ తిరిగారు.. దాని నుంచి బయటపడేలోగా మరో కేసులో ఆర్జీవి ఇరుక్కున్నారు. రామ్ గోపాల్ వర్మ పై మరో కేసు నమోదు అయ్యింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రిటైర్డ్ మహిళా ఐపీఎస్ రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు చేశారు. దహనం వెబ్ సిరీస్ పై ఫిర్యాదూ చేశారు రిటైర్డ్ ఐపీఎస్. తన అనుమతి లేకుండా...
- [Jio Plan: డేటా లేకుండా జియో రీఛార్జ్ ప్లాన్.. చౌక ధరతోనే రూ.365 వ్యాలిడిటీ!](https://teluguwonders.com/jio-plan/): Jio Recharge Plan: ట్రాయ్ ఈ నియమం తర్వాత జియో కాలింగ్, SMS లతో మాత్రమే రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. దీనిలో వినియోగదారులు 365 రోజుల.. Reliance Jio: కొన్ని రోజుల క్రితం ట్రాయ్ (TRAI) అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, ఎస్ఎంఎస్లతో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్ ఈ నియమం తర్వాత జియో కాలింగ్, SMS లతో మాత్రమే రెండు చౌక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తన వెబ్సైట్లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లను జాబితా చేసింది. దీనిలో వినియోగదారులు 365 రోజుల వరకు దీర్ఘకాలిక చెల్లుబాటును పొందుతారు. డేటాను ఉపయోగించని వినియోగదారులకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. జియో ఈ ప్లాన్ ముఖ్యంగా కాలింగ్, SMS మాత్రమే ఉపయోగించే, డేటా అవసరం లేని వినియోగదారుల...
- [ట్రంప్ ఫ్లైట్ ఆకాశంలో ఉండగా, అకస్మాత్తుగా దగ్గరగా వచ్చిన ప్రయాణీకుల విమానం.. తరువాత ఏమి జరిగిందంటే?](https://teluguwonders.com/donald-trumps-air-force-one/): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి UK పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో లండన్ వైపు వెళుతుండగా, స్పిరిట్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం.. ట్రంప్ విమానానికి చాలా దగ్గరగా వెళ్ళింది. ఈ ఘటన న్యూయార్క్ మీదుగా వెళ్తుండగా జరిగినట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి UK పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో లండన్ వైపు వెళుతుండగా, స్పిరిట్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం.. ట్రంప్ విమానానికి చాలా దగ్గరగా వెళ్ళింది. ఈ ఘటన న్యూయార్క్ మీదుగా జరిగింది. విమానాలు మైళ్ల దూరంలో ఉండి ఎటువంటి ప్రమాదం జరగనప్పటికీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు స్పిరిట్ ఎయిర్లైన్స్ పైలట్లను దిశను మార్చుకోవాలని ఆదేశించారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం, స్పిరిట్ ఫ్లైట్ 1300 ఫోర్ట్ లాడర్డేల్ నుండి...
- [లిటిల్ హార్ట్స్ అంత గొప్ప సినిమా కాదు.. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్](https://teluguwonders.com/chandrahass-shocking-comments/): సినిమాల్లోకి రాకముందే క్రేజ్ సొంతం చేసుకున్నాడు చంద్రహాస్ . ఆటిట్యూడ్ స్టార్ గా నెట్టింట మస్త్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక గతేడాది రామ్ నగర్ బన్నీ సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో చంద్రహాస్ డ్యాన్స్, ఫైట్స్ ఆడియెన్స్ ను అలరించాయి. ఇక ఇప్పుడు మరో సినిమాతో రానున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొత్త హీరోలు, నట వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.. అయితే మొన్నామధ్య ఓ యంగ్ హీరో పేరు తెగ వినిపించింది. అతని పేరు చంద్రహాస్.. ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవొచ్చు కానీ యాటిట్యూడ్ స్టార్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ప్రముఖ టెలివిజన్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్. ప్రభాకర్ చాలా సీరియల్స్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే పలు సినిమాల్లోనూ నటించారు ప్రభాకర్. ఇప్పుడు ఆయన కొడుకు చంద్రహాస్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ముందు సోషల్ మీడియాలో...
- [Viral Video: చూస్తుండగానే చిన్నారిపై కుక్క దాడి.. క్షణాల్లో కాపాడిన తల్లి.. వీడియో వైరల్](https://teluguwonders.com/dog-viral-video/): Video Viral: ఒక చిన్నారి తన ఇంటి బయట ఆడుకుంటుంది. అంతలో ఓ కుక్క బాలికపై దాడికి పాల్పడింది. పాప తల్లి ఏదో వీధి పనిలో బిజీగా ఉంది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుండగా, ఒక వీధి కుక్క ఆమెపైకి దూసుకెళ్లడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది.. Viral Video: దేశం మొత్తం వీధికుక్కల వల్ల ఇబ్బంది పడుతోంది. రోజురోజుకు కుక్కల దాడి పెరిగిపోతోంది. ఈ వీధికుక్కలు తరచుగా ప్రజలపై దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా అమాయక పిల్లలపై దాడికి తెగబడుతున్నాయి. దీంతో ఎంతో మంది పిల్లలు బలవుతున్నారు. ఒక చిన్న అమ్మాయి తన తల్లి ముందు ఒక వీధికుక్క దాడి చేయడానికి ప్రయత్నించే వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. వీడియో చూస్తే మీరు భయాందోళనకు గురవుతారు. ఒక చిన్నారి తన ఇంటి బయట ఆడుకుంటుంది. అంతలో ఓ కుక్క బాలికపై దాడికి పాల్పడింది. పాప తల్లి ఏదో వీధి పనిలో బిజీగా ఉంది. ఆ...
- [Income Tax Rules: ఇంట్లో క్యాష్ ఉంచుతున్నారా! ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోకపోతే బుక్కవుతారు!](https://teluguwonders.com/income-tax-rules/): సినిమాల్లో చూస్తుంటాం. హఠాత్తుగా ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లు వచ్చి ఇంట్లో రైడ్ చేస్తారు. దొరికిన డబ్బు మొత్తాన్ని సీజ్ చేస్తుంటారు. దీన్ని చూసి చాలామంది ఇంట్లో డబ్బు ఉంచుకుంటే ప్రాబ్లమ్ అనుకుంటారు. అయితే అసలు ఇంట్లో డబ్బు ఉంచుకోవచ్చా? ఉంచుకోకూడదా? ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఈ వివరాలన్నీ మీ కోసం.. ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ప్రతీ రూపాయికి లెక్క ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని. ఒకవేళ డబ్బు బ్యాంకుల్లో ఉంటే వాటి వివరాలు ఎలాగూ బ్యాంకుల్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి. మరి లిక్విష్ క్యాష్ రూపంలో ఇంట్లో ఉండే డబ్బు సంగతి ఏంటి? ప్రస్తుతం రోజువారీ పనులన్నీ ఆన్ లైన్, యూపీఐ ద్వారా జరుగుతున్నప్పటికీ ఎంతో కొంత క్యాష్ కూడా అవసరం అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చాలామంది కొంత మొత్తాన్ని ఇంట్లో దాచుకుంటుంటారు. అయితే...
- [అర్ధరాత్రి టార్చ్ వేసి ట్రాక్పై పరుగులు.. రైలులో నుంచి కుప్పలు తెప్పలుగా..](https://teluguwonders.com/500-rupee-notes-suddenly-fell-from-moving-train/): ఉత్తరప్రదేశ్లోని బరేలీలో అర్థరాత్రి, అకస్మాత్తుగా రైలు నుంచి డబ్బులు గాలిలో ఎగురుతూ కింద పడడం ప్రారంభించాయి. రైలులో కూర్చున్న ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్లో నింపిన నోట్లను కిటికీ గుండా గాల్లోకి విసిరేయడం ప్రారంభించాడని చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలు ఆశ్చర్యపోయారు. నోట్లు నేలపై పడగానే.. వాటిని తీసుకోవడానికి ప్రజలు పరిగెత్తారు. ఇలా స్థానికులు రాత్రంతా డబ్బులు కోసం వెదుకుతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఒక వింతైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి లక్నో నుంచి బరేలీకి వెళ్తున్న రైలు నుంచి అకస్మాత్తుగా 500 , 100 రూపాయల నోట్ల వర్షం కురిసింది. దీనిని చూసిన వెంటనే ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రాత్రి కావడంతో ప్రజలు తమ మొబైల్ ఫోన్ ఫ్లాష్లైట్లను ఉపయోగించి నోట్ల కోసం వెతికారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి కొద్దిసేపటికే రైల్వే ట్రాక్పై భారీ సంఖ్యలో...
- [పవర్ఫుల్ బెనిఫిట్స్ ఉన్న పాషన్ ఫ్రూట్.. ఎక్కడ కనిపించినా వదలకుండా తినేయండి..!](https://teluguwonders.com/passion-fruit/): ఈ పండు లోపలి భాగం జ్యూసీగా మెత్తగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫైబర్తో నిండి ఉంటుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ కృష్ణ పలం తీసుకోవడం వల్ల మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. పాషన్ ఫ్రూట్ ఆకులు కూడా పండ్ల లాగే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పాషన్ ఫ్రూట్..దీనిని కృష్ణ పండు అని కూడా పిలుస్తారు. ఇది తీగజాతి మొక్క. దీని ఆకులు, పండ్ల అద్భుత లక్షణాల గురించి తెలిస్తే…ఎక్కడ కనిపించినా కూడా వదలకుండా తెచ్చుకుని తినేస్తారు.. ఈ పండు లోపలి భాగం జ్యూసీగా మెత్తగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫైబర్తో నిండి ఉంటుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ కృష్ణ పలం తీసుకోవడం వల్ల మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. పాషన్ ఫ్రూట్ ఆకులు కూడా పండ్ల లాగే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి....
- [Viral Video: స్టూడెంట్తో ప్రాంక్ చేయాలనుకుంది.. కట్ చేస్తే.. లేడీ టీచర్కే దిమ్మతిరిగిందిగా..](https://teluguwonders.com/teacher-frank-video/): Trending Video: తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఓ టీచర్ ఓ స్టూడెంట్ తో చాలా ఫన్నీగా కనిపించింది. ఈ వీడియో చివరలో ఎవరూ ఊహించనిది చోటు చేసుకుంది. దీంతో ఫ్రాంక్ చేద్దామనుకున్న లేడీ టీచర్ కూడా బలైంది. దీంతో క్లాస్ అంతా నవ్వుల్లో మునిగిపోయింది. Viral Video: బాల్యంలో మనమంతా స్నేహితులు, ఉపాధ్యాయులతో కలిసి రకరకాల చిలిపి పనులు చేసే ఉంటాం. అయితే, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా మంది ఉపాధ్యాయులు కూడా పిల్లల్లాగే చిలిపి పనులు చేయడం ప్రారంభించారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఓ టీచర్ ఓ స్టూడెంట్ తో చాలా ఫన్నీగా కనిపించింది. ఈ వీడియో చివరలో ఎవరూ ఊహించనిది చోటు చేసుకుంది. దీంతో ఫ్రాంక్ చేద్దామనుకున్న లేడీ టీచర్ కూడా బలైంది. దీంతో క్లాస్ అంతా నవ్వుల్లో మునిగిపోయింది....
- [6జీ వచ్చేస్తుందోచ్.. ఆకాశమే హద్దుగా సిగ్నల్స్.. IIT హైదరాబాద్ ఘనత..!](https://teluguwonders.com/6g-technology/): IIT హైదరాబాద్ మరో ఘనత సాధించింది. 7 GHz బ్యాండ్లో 6G ప్రోటోటైప్ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 6G టెక్నాలజీ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిని సూచిస్తుంది. ఈ తాజా టెక్నాలజీ ప్రజలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రయోజనాలను అందిస్తుంది. భారతదేశ 6G టెక్నాలజీ ల్యాండ్స్కేప్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాలని IIT లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అనేక దేశాలు 5G టెక్నాలజీని స్వీకరించే ప్రక్రియలో ఉండగా, భారతదేశం 6G వైపు కీలక ముందడుగు వేసింది. IIT హైదరాబాద్ 6G టెక్నాలజీ నమూనాను అభివృద్ధి చేసింది. దీనిని 7 GHz వద్ద పరీక్షించారు. ఈ విజయవంతమైన పరీక్ష 6G రంగంలో భారతదేశానికి ఒక పెద్ద పురోగతిని సూచిస్తుంది. IIT హైదరాబాద్ భారతదేశ 6G టెక్నాలజీ ప్రయాణానికి నాయకత్వం వహిస్తోంది. వివిధ ప్రభుత్వ సంస్థలు, విభాగాల సహకారంతో, IIT హైదరాబాద్ 7 GHz బ్యాండ్లో 6G మోడల్ను సక్సెస్ చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్...
- [Cricket Records: 155 బంతుల్లో 229 పరుగులు.. 28 ఏళ్లుగా బద్దలవ్వని డబుల్ సెంచరీ రికార్డ్.. ఈసారైనా..?](https://teluguwonders.com/odi-cricket-records/): Unbreakable Cricket Record: ఈ టోర్నమెంట్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ రికార్డులు నమోదయ్యాయి. క్రికెట్ అభిమానులు ఎల్లప్పుడూ భారీ విజయాలను గుర్తుంచుకుంటారు. ఒక వ్యక్తి చేసిన మొదటి వన్డే డబుల్ సెంచరీ గురించి ఎవరినైనా అడిగితే, సచిన్ టెండూల్కర్ పేరు నాలుకపైకి వస్తుంది. ఇది కూడా నిజమే, కానీ వన్డే క్రికెట్లో టెండూల్కర్ మొదటి డబుల్ సెంచరీ చేయలేదు. Unbreakable Cricket Record: మహిళల ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న భారతదేశంలో ప్రారంభం కానుంది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా తొలిసారి టైటిల్ గెలవడానికి ప్రయత్నిస్తుంది. ప్రారంభ మ్యాచ్లో, గౌహతిలో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఒకటి కంటే ఎక్కువ రికార్డులు నమోదయ్యాయి. క్రికెట్ అభిమానులు ఎల్లప్పుడూ భారీ విజయాలను గుర్తుంచుకుంటారు. ఒక వ్యక్తి చేసిన మొదటి వన్డే డబుల్ సెంచరీ గురించి ఎవరినైనా అడిగితే, సచిన్ టెండూల్కర్ పేరు నాలుకపైకి వస్తుంది. ఇది కూడా నిజమే,...
- [Andhra Pradesh: చేతులు కట్టేసి, చిత్రహింసలు పెట్టి.. భార్యను చితకబాదిన భర్త!](https://teluguwonders.com/andhra-pradesh-husband-beat-wife/): మద్యానికి బానిసైన బాలాజీ.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించాడు. విషయం తెలిసి స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోనికి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మద్యానికి బానిసైన బాలాజీ.. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను కట్టేసి తీవ్రంగా హింసించి చంపేందుకు యత్నించాడు. విషయం తెలిసి స్థానికులు అడ్డుకుని ఆమెను కాపాడిన సంఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోనికి వచ్చింది. ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో సుమారు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మద్యానికి బానిసైన బాలాజీ భార్యను తరచుగా తీవ్రంగా హింసించేవాడు. ఈ క్రమంలో భార్యా పిల్లలను వదిలేసి పరాయి మహిళతో...
- [తగ్గేదేలే.. విమానంలో టీ కోసం వివాదం.. చెట్టంత మగాడిని చితకబాదేసిన మహిళ..](https://teluguwonders.com/fighting-in-flight/): గత కొంత కాలంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం.. మెట్రో లో సీట్ల కోసం సిగపట్లు పట్టుకోవడం.. కొంచెం ముందుకు వెళ్లి ఆడ మగ అనే తేడా లేకుండా కలబడడం చూస్తున్నాం… ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా ప్రీ బస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రొటీన్ అనుకుంటున్నారా.. అయితే ప్రస్తుతం ప్రయాణంలో ప్రయాణీకులు కొట్టుకుంటున్న సరికొత్త వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కొట్లాటకు వేదిక విమానం.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వీడియో ప్రత్యక్షం అవుతుంది. బస్సుల్లో, ట్రైన్స్ లో, మెట్రోల్లో బూతులు తిట్టుకోవడం.. ఒకరిపై మరోకరు పిడిగుద్దులతో దాడి చేసుకుంటున్నారు. ఇలాంటి తగవులను అడ్డుకోవడానికి వెళ్తే.. అలా వెళ్లినవారికి కూడా వడ్డిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు రొటీన్ అనుకుంటూనే.. ఏమిటి నేటి తరం తీరు అని ఆలోచిస్తూ.. ఆ వీడియోలు చూస్తూ నవ్వుకునేవరున్నారు. అయితే...
- [పాన్ ఇండియా లెవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్.. “మా వందే” అనౌన్స్ మెంట్](https://teluguwonders.com/narendra-modi/): దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను “మా వందే” టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను “మా వందే” టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. సమాజం కోసం ఎన్నో ఆకాంక్షలు గల బాలుడి నుంచి దేశ ప్రధానిగా మోదీ ఎదిగిన క్రమాన్ని...
- [Director Sekhar Kammula: ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి.. చిన్న సినిమా పై శేఖర్ కమ్ముల ప్రశంసలు](https://teluguwonders.com/director-sekhar-kammula/): టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినిమాలు , కొత్త దర్శకులు, కొత్త హీరోలు తెగ సందడి చేస్తున్నారు. కొత్త కొత్త కథలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు యంగ్ డైరెక్టర్స్, హీరోలు. అలాగే కుర్ర హీరో తిరువీర్ కూడా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాతో రానున్నాడు. వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్పై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మంగళవారం టీజర్ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. అనంతరం శేఖర్ కమ్ముల...
- [Andhra: అర్ధరాత్రి ఏంట్రా ఈ పని..! గుట్టుగా చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే.. నదిలో చిక్కుకున్నామంటూ 100కు ఫోన్..](https://teluguwonders.com/andhra-penna-river/): 18 మంది ఉన్నాం.. పెన్నా నదిలో చిక్కుకున్నాం.. మమ్మల్ని కాపాడండి సార్.. అకస్మాత్తుగా 100 నెంబర్కు ఫోన్ వచ్చింది.. దీంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా అప్రత్తమయ్యారు.. ఉరుకులు పరుగులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్కు సమాచారం ఇచ్చారు పోలీసులు.. వారు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 18 మంది ఉన్నాం.. పెన్నా నదిలో చిక్కుకున్నాం.. మమ్మల్ని కాపాడండి సార్.. అకస్మాత్తుగా 100 నెంబర్కు ఫోన్ వచ్చింది.. దీంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా అప్రత్తమయ్యారు.. ఉరుకులు పరుగులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్కు సమాచారం ఇచ్చారు పోలీసులు.. వారు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు.. అలా ఆ ఆపరేషన్.. రాత్రి నుంచి తెల్లవారే వరకు జరిగింది.. అందరూ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది.. వారంతా ఏదో పని కోసం వెళ్లారనుకుంటే పొరబడినట్లే.. అందరూ పెన్నా...
- [Mobile App: గుడ్బై.. వాట్సాప్తో పోటీపడే ఈ యాప్ 13 ఏళ్ల తర్వాత మూసివేత!](https://teluguwonders.com/mobile-app/): Mobile App: కెవిన్ మిట్టల్ ప్రకారం.. ఈ కొత్త నియమం కారణంగా కంపెనీ ఆర్థిక నష్టాలను చవిచూసింది. హైక్కు అమెరికాలో కొత్త వ్యాపారం ఉంది. అది ఆశాజనకమైన ఫలితాలను అందిస్తోంది. కానీ భారతదేశంలో రియల్ మనీ గేమింగ్పై నిషేధం తర్వాత, ఆర్థిక,, Mobile App: 13 సంవత్సరాల క్రితం వాట్సాప్ తో పోటీ పడిన మెసేజింగ్, గేమింగ్ యాప్ హైక్ చాలా వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు ఈ యాప్ శాశ్వతంగా మూసివేయబోతోంది. ఈ యాప్ వ్యవస్థాపకుడు కెవిన్ మిట్టల్, US వ్యాపారంతో సహా హైక్ పూర్తిగా మూసివేయనున్నట్లు పెట్టుబడిదారులకు ఇమెయిల్ ద్వారా తెలియజేశారు. ఈ వాట్సాప్ పోటీ యాప్ ను మూసివేయడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం ? కారణం ఏమిటి? ఈ ఇమెయిల్ భారతదేశం రియల్ మనీ గేమింగ్ను నిషేధించాలనే నిర్ణయాన్ని సూచిస్తుంది. “నేను హైక్ కార్యకలాపాలను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించుకున్నాు ” అని ఈమెయిల్ తెలుస్తోంది. కంపెనీ కొత్త...
- [Rann Utsav 2025: లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే టూర్.. మీరూ ప్లాన్ చేయండి!](https://teluguwonders.com/rann-utsav-2025/): గుజరాత్లో ఉన్న రణ్ ఆఫ్ కచ్ ఎడారిలో ప్రతిఏటా ప్రత్యేకమైన కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది. అదే ‘రణ్ ఉత్సవ్’. ట్రావెలింగ్ను ఇష్టపడే ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా చూడాల్సిన ఫెస్టివల్ ఇది. తెల్లటి ఇసుక ఎడారిలో జరిగే ‘రణ్ ఉత్సవ్’ మనదేశంలో జరిగే పెద్ద కల్చరల్ ఫెస్టివల్స్లో ఒకటి. ఫెస్టివల్ డేట్స్ ఇంకా దాని ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రావెలింగ్ను ఇష్టపడేవాళ్లు ఇయర్ ఎండింగ్ లో కచ్చితంగా ఓ స్పెషల్ టూర్ ప్లాన్ చేస్తుంటారు. ఏడాది మొత్తంలో వేళ్లే ట్రిప్స్ ఒక ఎత్తయితే.. ఇయర్ ఎండింగ్లో వెళ్లే చివరి ట్రిప్ మరో ఎత్తు. అందుకే నవంబర్, డిసెంబర్ నెలలో వెళ్లే ట్రిప్స్ ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటి స్పెషల్ టూర్స్లో ‘రణ్ ఆఫ్ కచ్’ కూడా ఒకటి. ఎందుకంటే ఈ సీజన్లో అక్కడ జరిగే ‘రణ్ ఉత్సవ్’ చాలా పాపులర్. డేట్స్ ఎప్పుడు? కచ్ అనేది మనదేశంలోనే అతి పెద్ద జిల్లా. ఇది...
- [ఇదేం పంచాయితీ మావ.! అటు ఏపీ.. ఇటు తెలంగాణ.. పోలీసులకే పిచ్చిలేపేసిన్రు..!](https://teluguwonders.com/ap-police-vs-telangana-police/): ఓ దొంగ కోళ్ల పంచాయితీ.. పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది.. ఆంధ్రప్రదేశ్లో కోళ్ల చోరీ కేసులో తెలంగాణలో పోలీసులు హల్ చల్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన 4 పందెం కోళ్లు 10 రోజులు క్రితం చోరీకి గురయ్యాయి. నాలుగు లక్షల రూపాయల విలువైన కోళ్లు పోయాయంటూ.. చింతలపూడి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు రంగనాథ్. ఓ దొంగ కోళ్ల పంచాయితీ.. పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారింది.. ఆంధ్రప్రదేశ్లో కోళ్ల చోరీ కేసులో తెలంగాణలో పోలీసులు హల్ చల్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో రంగనాథ్ అనే వ్యక్తికి చెందిన 4 పందెం కోళ్లు 10 రోజులు క్రితం చోరీకి గురయ్యాయి. నాలుగు లక్షల రూపాయల విలువైన కోళ్లు పోయాయంటూ.. చింతలపూడి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు రంగనాథ్. 10 రోజుల తర్వాత బాధితుడే తెలంగాణలోని భద్రాద్రి...
- [Amazon Great Indian Festival: 56 శాతం డిస్కౌంట్తో అద్భుతమైన స్మార్ట్వాచ్లు.. ప్రీమియం ఫీచర్స్](https://teluguwonders.com/amazon-great-indian-festival/): Amazon Great Indian Festival: అధునాతన ఆరోగ్య ట్రాకింగ్ నుండి దీర్ఘ బ్యాటరీ లైఫ్, సొగసైన డిజైన్ల వరకు ఈ స్మార్ట్వాచ్లు ప్రతి జీవనశైలికి సరిపోయే లక్షణాలను అందిస్తాయి. అదనపు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, EMI ప్లాన్లు, ఎక్స్ఛేంజ్ ఎంపికలతో అమెజాన్ కొనుగోలుదారులకు అత్యధిక విలువను.. Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 దగ్గరలోనే ఉంది. కానీ ప్రారంభ డీల్స్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఉత్సాహం ఇప్పటికే ప్రారంభమైంది. శాంసంగ్, ఆపిల్, అమాజ్ఫిట్, మరిన్నింటి వంటి అగ్ర బ్రాండ్ల నుండి ప్రీమియం స్మార్ట్వాచ్లపై 56% వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది అప్గ్రేడ్ చేయడానికి సరైన సమయం. అధునాతన ఆరోగ్య ట్రాకింగ్ నుండి దీర్ఘ బ్యాటరీ లైఫ్, సొగసైన డిజైన్ల వరకు ఈ స్మార్ట్వాచ్లు ప్రతి జీవనశైలికి సరిపోయే లక్షణాలను అందిస్తాయి. అదనపు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, EMI ప్లాన్లు, ఎక్స్ఛేంజ్ ఎంపికలతో అమెజాన్ కొనుగోలుదారులకు...
- [Team India: పాక్పై విజయం.. కట్చేస్తే.. ఇర్ఫాన్ పఠాన్ను ఏకిపారేసిన గంభీర్.. ఎందుకంటే?](https://teluguwonders.com/ind-vs-pak-gautam-gambhir/): Gautam Gambhir vs Irfan Pathan: పాకిస్తాన్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ ఇర్ఫాన్ పఠాన్ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు? గంభీర్ ఇలా చేయడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు గంభీర్ ఇర్ఫాన్తో చెప్పిన రెండు మాటల్లో దాగి ఉన్నాయి. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Gautam Gambhir vs Irfan Pathan: గౌతమ్ గంభీర్ మౌనంగా ఉండే వారిలో ఒకరు కాదనిపిస్తోంది. అతను అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లే అనిపించింది. తాజాగా ఇలాంటి సీన్ చోటు చేసుకుంది. టీమిండియా ప్రధాన కోచ్ అవకాశం వచ్చిన వెంటనే తన అభిప్రాయాలను వ్యక్తపరచడంలో బిజీగా మారిపోయాడు. దుబాయ్లో పాకిస్థాన్ను ఓడించిన తర్వాత మాటల తూటాలు పేల్చాడు. టీం ఇండియా విజయం తర్వాత, ఆసియా కప్ ప్రసార ఛానెల్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. భారత జట్టు ప్రదర్శన గురించి చర్చించారు. అదే చర్చలో, గౌతమ్ గంభీర్ స్టూడియోలో కూర్చున్న షో...
- [చిమ్మచీకట్లో వింత శబ్దాలు.. బైక్పై వెళ్తుండగా ఎదురుగా కనిపించింది చూసి.. పరుగో పరుగు..](https://teluguwonders.com/viral-ghost-video/): వైరల్ వీడియో నిజంగా షాకింగ్ ఉంటుంది. మనం వీడియోను రెండుసార్లు ఎక్కువగా చూస్తాము. అప్పుడు ఎవరో గేటుపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మీరు వీడియోను మ్యూట్ చేసి చూస్తే ఇక్కడ దెయ్యం ఉందని అస్సలు అనిపించదు. మరో విషయం ఏమిటంటే ప్రారంభంలో రోడ్డుపై నిలబడి ఉన్న అబ్బాయిలను చూస్తేనే ఎలాంటి అనుమానం భయం కలుగదు.. కానీ, లేదా బైక్ రైడర్కు మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. వీడియో వేగంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా అంటేనే ఎన్నో వింతలు విశేషాలకు నిలయం. ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ఇది ఒక గొప్ప వినోద సాధనంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్నింటిలో గొప్ప కంటెంట్ ఉంటుంది. మరికొన్నింటిలో గొప్ప కళాత్మకత, నటన ఉంటుంది. అదే సమయంలో వాటికి మరింత కలరింగ్ ఇస్తూ నెటిజన్లు ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...
- [చారిత్రాత్మక విజయం.. కట్చేస్తే.. ట్రోఫీని తల్లి చేతుల్లో పెట్టి.. ఎమోషనల్ వీడియో](https://teluguwonders.com/vaishali/): FIDE Women’s Grand Swiss tournament: భారత మహిళా చెస్కు ఇది ఒక గొప్ప విజయం. ఎందుకంటే, వైశాలి విజయం ద్వారా క్యాండిడేట్స్ టోర్నమెంట్లో కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్లతో కలిసి ముగ్గురు భారత మహిళా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ఇది భారతీయ చెస్ ప్రపంచంలో మహిళా శక్తిని సూచిస్తుంది. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి (R. Vaishali) ఇటీవల ఫిడే (FIDE) మహిళల గ్రాండ్ స్విస్ టైటిల్ను మరోసారి గెలుచుకుని చరిత్ర సృష్టించింది. 2023లో కూడా ఈ టైటిల్ను గెలుచుకున్న వైశాలి, వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఈ విజయం ఆమెకు 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్లో నేరుగా స్థానం సంపాదించేందుకు సహాయపడింది. తన సోదరుడు, భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద (R. Praggnanandhaa) లాగే, వైశాలి కూడా ప్రపంచ చెస్ వేదికపై తనదైన ముద్ర వేసింది. వైశాలి విజయం...
- [Hyderabad: స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన ఏసీబీ.. 18 బృందాలతో కొనసాగుతున్న సోదాలు..!](https://teluguwonders.com/hyderabad-acb-raids/): హైదరాబాద్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. 18 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది అవినీతి నిరోధక శాఖ. 18 బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, ఆయన బంధువుల నివాసాలతోపాటు ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయంలో సైతం సోదాలు చేపట్టారు....
- [Peddi Movie: పెద్ది సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్ తల్లిగా ఆ సీనియర్ నటి..](https://teluguwonders.com/peddi/): ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు పెద్ది మూవీతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి...
- [Cheapest Gold: బంగారం ప్రపంచంలోనే ఈ దేశంలో అతి చౌక..! దీనికి కారణం ఏంటంటే..](https://teluguwonders.com/cheapest-gold/): పసుపు లోహం అని పిలువబడే బంగారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, సురక్షితమైన పెట్టుబడులలో ఒకటి అని మనందరికీ తెలుసు. అందుకే దీనికి ఎల్లప్పుడూ అధిక డిమాండ్ ఉంటుంది. దీనివల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఈ మెరిసే లోహం ధర ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రపంచంలోనే అత్యంత చౌకైన బంగారం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? సరసమైన బంగారం విషయానికి వస్తే చాలా మంది దుబాయ్ లేదా మధ్యప్రాచ్య దేశాల గురించి ఆలోచిస్తారు. కానీ ప్రపంచంలో బంగారం కొనడానికి దుబాయ్ అత్యంత చౌకైన ప్రదేశం అని మీరు అనుకుంటే, ఇప్పుడు ఈ అవగాహన మారవచ్చు. వాస్తవానికి బంగారం ధరలు చవకగా లభించే కొన్ని దేశాలు ఉన్నాయి. దుబాయ్ కంటే తక్కువ ధరకు బంగారం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా..? అవును, ప్రపంచంలోని కొన్ని దేశాలలో బంగారం చౌకగా లభిస్తుంది..చౌకైన బంగారం లభించే జాబితాలో ఏ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి..? అక్కడ బంగారం ఏ...
- [ITR Deadline Extension: ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించారా?](https://teluguwonders.com/itr-deadline-extension/): ITR Deadline Extension: సెప్టెంబర్ 13, 2025 నాటికి ఆరు కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలు అయ్యాయని ఆదాయపు పన్ను శాఖ నివేదించింది. గత అసెస్మెంట్ సంవత్సరం (2024-25)లో, జూలై 31, 2024 వరకు 7.28 కోట్ల రిటర్న్లు దాఖలు అయ్యాయి.. ITR Deadline Extension: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITRలు) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి రోజు. అంటే ఈ రోజే చివరి గడువు. ఈ గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినట్లయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా రిటర్నులు దాఖలు చేయని చాలా మంది పన్ను చెల్లింపుదారులు చివరి నిమిషంలో పొడిగింపు కోసం ఆశిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ పుకారు వైరల్ అవుతోంది. ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు వైరల్ అవుతోంది. అయితే, గడువును ఇకపై పొడిగించబోమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది . ఈ...
- [బ్లాక్ బస్టర్ సినిమాకు ఇదేం కష్టం..! ఒకటికొంటే మరొకటి ఫ్రీ.. మిరాయ్ సినిమా టికెట్స్ పై ఆఫర్..](https://teluguwonders.com/mirai/): ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సినిమా మిరాయ్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఊహించని రేంజ్ లో కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఇందులో తేజసజ్జా, మంచు మనోజ్, శ్రియా, రితిక నాయక్ ప్రధాన పాత్రలలో నటించారు. గత రెండు రోజులుగా బాక్సాఫీస్ వసూళ్ల ప్రభంజనంతో దూసుకుపోతుంది. తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన మిరాయ్ మొదటి రోజే మంచి టాక్ తోపాటు ఓపినింగ్స్ కూడా సాధించింది. రితిక్ నాయక్ ఇందులో హీరోయిన్ గా నటించగా , మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించాడు. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల తార శ్రియా శరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించింది. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది....
- [Onion Rates: అయ్యో అన్నదాత.. కిలో ఉల్లి 30 పైసల్.. మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి..](https://teluguwonders.com/onion-rates/): నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు అన్నదాతలు.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి 30 పైసలు మాత్రేమే పలుకుతుందని పేర్కొంటున్నారు. నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు అన్నదాతలు.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి అర్ధ రూపాయి కూడా పలకడం లేదని.. కిలో 30 పైసలు మాత్రేమే పలుకుతుందని పేర్కొంటున్నారు.. ప్రస్తుతం మార్కెట్ కు భారీగా ఉల్లి వస్తోంది.. క్వింటాల్ ఉల్లి 1200లకు కొనుగోలు చేస్తున్న మార్క్ఫెడ్.. కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం వేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు....
- [వర్షాకాలంలో సన్స్క్రీన్ మానేస్తున్నారా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..](https://teluguwonders.com/sunscreen/): నిపుణుల అభిప్రాయం ప్రకారం, మేఘాల కారణంగా సూర్యకాంతి చర్మానికి హాని కలిగించదని నమ్మడం తప్పు. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, కాంతి అంటే సూర్యకాంతి భూమిని చేరుకుంటుందని, దానితో పాటు UV కిరణాలు కూడా మానవులను చేరుకుంటాయని అర్థం. UV కిరణాల నుండి రక్షించుకోవడానికి సన్స్క్రీన్ను అప్లై చేయడం చాలా ముఖ్యం. అందుకే వేసవిలో ఎంత ముఖ్యమో వర్షాకాలంలో కూడా సన్స్క్రీన్తో చర్మాన్ని రక్షించుకోవడం అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. వేసవిలో సన్స్క్రీన్ అప్లై చేయడం ఎంత ముఖ్యమో చాలా మందికి తెలుసు. కానీ, వర్షాకాలంలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అందుకే ప్రజలు సాధారణంగా వర్షాకాలంలో సన్స్క్రీన్ అప్లై చేయడం అనవసరం అనుకుంటారు. అయితే అలా చేయడం వల్ల వారి చర్మానికి హాని కలుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మేఘాల కారణంగా సూర్యకాంతి చర్మానికి హాని కలిగించదని నమ్మడం తప్పు. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, కాంతి అంటే సూర్యకాంతి భూమిని చేరుకుంటుందని, దానితో...
- [Mega DSC Final List: అలర్ట్.. మెగా డీఎస్సీ -2025 తుది జాబితా విడుదల.. డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేసుకోండి](https://teluguwonders.com/mega-dsc-final-list/): మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 పోస్ట్లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 పోస్ట్లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ పరీక్షల అనంతరం.. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేసిన ప్రభుత్వం, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేసింది.. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను పూర్తి చేసింది.. మొత్తం ప్రక్రియ అనంతరం డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రభుత్వం...
- [Indian Railways: అత్యవసర పరిస్థితుల్లో టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చా? రైల్వే నియమాలు ఏంటి?](https://teluguwonders.com/indian-railways/): Indian Railways: ఈ సౌకర్యం నిజంగా అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణికులకు సహాయపడుతుంది. మీరు టికెట్ లేకుండా రైలు ఎక్కితే మీరు భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలకు లోనవుతారు. మీరు టికెట్ లేకుండా రైలు ఎక్కలేరు. అయితే నిజంగా అత్యవసర పరిస్థితుల్లో మీరు ప్లాట్ఫామ్.. Indian Railways: రైలు రవాణా సుదూర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ఛార్జీలతో ప్రయాణించవచ్చు. ప్రజలు రైలు రవాణాను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మన జీవితంలో ఎప్పుడు అత్యవసర పరిస్థితి తలెత్తుతుందో మనం ఊహించలేము. కుటుంబ సభ్యుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవుతాడు.. అత్యవసర పని చేయాల్సి రావచ్చు లేదా ఊహించని పరిస్థితి కారణంగా వెంటనే ప్రయాణించాల్సి రావచ్చు. అలాంటి సందర్భాలలో చాలా మంది ప్రయాణికులకు రైలు టిక్కెట్లు లభించవు. టిక్కెట్లను వెంటనే ఆన్లైన్లో కొనుగోలు చేయలేము. అటువంటి పరిస్థితిలో ఓ ప్రశ్న తలెత్తుతుంది. టికెట్ లేకుండా రైలులో ప్రయాణించడం సాధ్యమేనా? రైల్వే నియమాలు ఏం చెబుతున్నాయి? ప్రయాణికులకు కలిగే...
- [Aisa Cup 2025: ఇదేం ఖర్మరా.. ఒక్క తప్పుతో పాక్ పరువు అడ్డంగా పాయే.. అదేంటంటే?](https://teluguwonders.com/aisa-cup-2025/): DJ Plays Jalebi Baby Instead of Pakistan National Anthem: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు దేశాల జాతీయ గీతాలను ప్లే చేసే సమయంలో, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డీజే పొరపాటున పాకిస్తాన్ జాతీయ గీతానికి బదులుగా ‘జలేబి బేబీ’ అనే పాప్ పాటను ప్లే చేశాడు. DJ Plays Jalebi Baby Instead of Pakistan National Anthem: క్రికెట్ ప్రపంచంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే కేవలం ఒక ఆట కాదు. అది దేశాల ఆత్మగౌరవం, అభిమానుల భావోద్వేగాల సమ్మేళనం. ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే, ఈసారి మ్యాచ్ మొదలు కాకముందే ఊహించని ఒక సంఘటన జరిగింది. అదే.. డీజే చేసిన పొరపాటు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్ళు...
- [బలమైన భూకంపం.. నవజాత శిశువుల రక్షణ కోసం నర్సుల సాహసం..](https://teluguwonders.com/assam-earthquake/): ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఉదల్గురిలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. భూకంపం సమయంలో నవజాత శిశువుల ప్రాణాలను కాపాడడంలో నాగావ్లోని ఒక ఆసుపత్రిలోని నర్సులు ధైర్యం చూపించారు. బలమైన ప్రకంపనలు ఉన్నప్పటికీ.. వారు పిల్లలను సురక్షితంగా ఉంచారు. పశ్చిమ బెంగాల్ , భూటాన్లో కూడా భూకంపం ప్రకంపనలు సంభవించాయి. ఈశాన్య భారతదేశంలో ఆదివారం సాయంత్రం భూమి అకస్మాత్తుగా కంపించింది. ఉదల్గురి జిల్లాలో 5.8 తీవ్రతతో సంభవించిన భూ కంప తీవ్రత ప్రజలలో భయాందోళనలను కలిగించింది. భూకంపం దాటికి నాగావ్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో కంపించింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న నర్సులు ధైర్యం చూపించి నవజాత శిశువుల ప్రాణాలను కాపాడారు. బలమైన ప్రకంపనల మధ్య కూడా.. నర్సులు చిన్నారులను సురక్షితంగా ఉంచడంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. భూకంప ప్రకంపనల మధ్య ప్రతిదీ వణకడం మొదలైనప్పుడు.. నర్సులు తెలివిగా ఆలోచించారు. ముఖ్యంగా...
- [OnePlus 15: ట్రిపుల్ 50MP కెమెరాతో వన్ప్లస్ నుంచి సరికొత్త ఫోన్.. వివరాలు లీక్..!](https://teluguwonders.com/oneplus-15/): OnePlus తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లలో పనితీరు, కెమెరా నాణ్యతపై ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్తో పోటీ పడటానికి కంపెనీ మరింత అధునాతన లక్షణాలను అందించడానికి సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో ఫోన్ 165Hz LTPO OLED డిస్ప్లే,. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత వన్ప్లస్ ఇప్పుడు దాని తదుపరి తరం ఫ్లాగ్షిప్, వన్ప్లస్ 15 ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే రాబోయే ఫ్లాగ్షిప్ గురించి పెద్దగా సమాచాం లేకపోయినా ఇందుకు సంబంధించిన ఫీచర్స్, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. అదే సమయంలో వన్ప్లస్ హాసెల్బ్లాడ్తో తన భాగస్వామ్యాన్ని ముగించింది. అంటే మనం కొత్త కెమెరా సెటప్ను అలాగే మెరుగైన స్పెసిఫికేషన్లను చూడవచ్చు. మీడియా నివేదికలను నమ్ముకుంటే, వన్ప్లస్ కెమెరా కోసం డిటైల్ మాక్స్ ఇంజిన్ను పరిచయం చేయనుంది. OnePlus 15 ప్రస్తుత ఫ్లాగ్షిప్ పరికరాలు కలిగి ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ను...
- [Telangana News: గుడ్న్యూస్.. ఇకపై మరింత ఈజీగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ.. క్షణాల్లో పొందొచ్చు.. ఎలానో తెలుసా?](https://teluguwonders.com/telangana/): రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ’ కేంద్రాల్లో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇకపై మీ సేవాల సెంటర్ల నుంచి నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ’ కేంద్రాల్లో నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త విధానంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు ఇకపై మీ సేవాల సెంటర్ల నుంచి నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. ఇంతకు ముందు మనకు క్యాస్ట్ పర్టిఫికెట్ కావాలంటే దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా.. ఎమ్మర్వో ఆమోదం...
- [SIM card: సిమ్కార్డును ఒక మూల ఎందుకు కట్ చేస్తారో తెలుసా? 99 శాతం మందికి తెలియని విషయం!](https://teluguwonders.com/sim-card-design-corner-cut/): మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ సిమ్ కార్డును తప్పకుండా చూసి ఉంటారు. కానీ, అది ఎందుకు ఒక మూల కట్ చేసి ఉంటుందో చాలామందికి తెలియదు. ఇది ఒక సాధారణ ప్రశ్న, కానీ దీనికి సమాధానం చాలామందికి తెలియని రహస్యం. ఈ చిన్న కట్ వెనుక ఒక పెద్ద కారణం ఉంది. ఆ రహస్యం ఏమిటో, సిమ్ కార్డు ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మొబైల్ వాడే ప్రతి ఒక్కరూ సిమ్ కార్డును తప్పనిసరిగా వాడతారు. అయితే, దానిలోని ఒక మూల ఎందుకు కట్ చేస్తారో చాలామందికి తెలియదు. మనం నిత్యం ఉపయోగించే వస్తువుల గురించి కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు. సిమ్ కార్డు విషయంలో కూడా అంతే. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు. సిమ్ కార్డు మూల ఎందుకు కట్ చేస్తారో దాని వెనుక ఉన్న రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. సిమ్ కార్డు మూల ఎందుకు...
- [చైనా నుంచి భారత్ను దూరం చేస్తాం..! అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు](https://teluguwonders.com/pm-modi-and-jinping-and-don/): అమెరికా రాయబారి సెర్గియో గోర్, భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం తమ ప్రధాన లక్ష్యమని, చైనా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మధ్య కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికా, భారత్ల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని, చైనాతో పోలిస్తే చాలా బలమైనవని గోర్ వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినీ, భారత్లో అమెరికా రాయబారిగా ఉన్న సెర్గియో గోర్ గురువారం సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీతో మాట్లాడుతూ.. భారత్ సంబంధాలను బలోపేతం చేసుకోవడం తమ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. అలాగే భారత్ను తమ వైపుకు తీసుకురావడంతో పాటు చైనా నుంచి దూరం చేయడం తమ లక్ష్యమని తెలిపారు. అమెరికా, భారత్ కొన్ని తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన అంగీకరించారు. కానీ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలికంగా, లోతైన సంబంధాలను గోర్...
- [అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పిన SBI.. రూ.35 వేల నుంచి రూ.50 వేలకు..!](https://teluguwonders.com/sbi/): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆటో స్వీప్ సేవ పరిమితిని రూ. 35,000 నుండి రూ. 50,000కు పెంచింది. ఇప్పుడు మీ సేవింగ్స్ ఖాతాలో రూ.50,000 దాటితే, అదనపు డబ్బు ఆటోమెటిక్గా మల్టీ ఆప్షన్ డిపాజిట్ (MOD) గా మారుతుంది, దీనివల్ల పొదుపు ఖాతా కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఆటో స్వీప్ సేవ కనీస పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.35,000 నుండి రూ.50,000కు పెంచింది. అంటే ఇప్పుడు మీ సేవింగ్స్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.50,000 దాటినప్పుడు, అది ఆటోమెటిక్గా స్థిర డిపాజిట్ (MOD) గా మారుతుంది. మీకు ఎక్కువ వడ్డీని లభిస్తుంది. MOD పథకం అంటే..? MOD లేదా మల్టీ ఆప్షన్ డిపాజిట్ అనేది ఒక ప్రత్యేక పథకం. దీనిలో బ్యాంక్ మీ పొదుపు ఖాతాలో ఉన్న అదనపు...
- [వాషింగ్ మెషీన్ వాడొద్దన్నాడనీ.. తల నరికి, కాలితో తన్ని.. చెత్తబుట్టలో పడేశాడు!](https://teluguwonders.com/karnataka-man-brutally-killed-in-dallas/): టెక్సాస్లోని తూర్పు డల్లాస్లో బుధవారం (సెప్టెంబర్ 10) దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్నాటకకు చెందిన వ్యక్తి డల్లాస్లో దారుణ హత్యకు గురయ్యాడు. వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవ కారణంగా భార్య, కొడుకు చూస్తుండగా.. అతని తల నరికి, కాలితో తన్ని చెత్తకుప్పలో పడేశాడో దుండగుడు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అసలేం జరిగిందంటే.. డాల్లాస్, సెప్టెంబర్ 12: కర్ణాటకకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య (50) అనే వ్యక్తి గత రెండు, మూడేళ్లగా డాలస్ ఓ మోటల్ (Motel) నిర్వహిస్తున్నారు. అతనితోపాటు భార్య, 18 కుమారుడు కూడా అక్కడే ఉంటున్నారు. యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ (37) అనే వ్యక్తి అని వద్ద గత కొంత కాలంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం (సెప్టెంబర్ 10 ) ఉదయం ఓ గదిని శుభ్రం చేస్తున్న సమయంలో వాషింగ్ మెషీన్ విరిగిపోయిందని, దానిని వాడొద్దని కోబాస్కు...
- [Viral: పక్కనే నోరూరించే లేగ దూడ.. అయినా పంజా విసరని చిరుత.. అక్కడే కూర్చుని](https://teluguwonders.com/viral-leopard-trap/): మైసూరు జిల్లాలో బోనులో పడిన చిరుత.. దూడను వేటాడకుండా పక్కనే ప్రశాంతంగా కూర్చుంది. ఉదయం అటవీ సిబ్బంది చూసేసరికి దూడ గడ్డి నములుతుండగా, చిరుత నిశ్శబ్దంగా పక్కనే ఉండటం ఆశ్చర్యపరిచింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి … అవతల ఉంది ఎంత బలమైన జీవి అయినా సరై.. చిరుత వెంటాడి పంజా విసిరితే ప్రాణాలు పోవాల్సిందే. దాని వేగం, వడుపు అలాంటివి మరి. అలాంటి చిరుత బోనులో దూడను చూసి వింతగా ప్రవర్తించింది. దానిని వేటాడకుండా.. పక్కనే నిశ్శబ్దంగా కూర్చుంది. కర్ణాటకలోని మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటె పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని స్థానికుల ఫిర్యాదులు రావడంతో అటవీ అధికారులు బోను ఏర్పాటు చేశారు. అందులో ఎరగా ఒక లేగదూడను ఉంచారు. ఆహార వేటలో తిరుగుతూ వచ్చిన చిరుత బోనులో పడింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. దూడపై దాడి చేయకుండా దాని పక్కనే గడిపింది. గురువారం ఉదయం అటవీ...
- [Telangana: శతకం కొట్టి సెలబ్రేషన్స్కు ముందు పోలీసులకు చిక్కాడు..](https://teluguwonders.com/telangana-serial-thief-arrested/): చదువుల్లో విద్యార్థులు వందకు 100 మార్కులు సాధిస్తే.. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. క్రికెట్ లో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. తమ ప్రొఫెషన్ లో వందకు వందశాతం సక్సెస్ కావాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి సక్సెస్ రీచ్ అయితే .. ఎంజాయ్ చేస్తుంటారు. పట్టుమని పదో తరగతి చదవకపోయినా.. మూడు పదుల వయస్సులోనే సెంచరీ దాటేశాడు. అందరూ ప్రొఫెషనల్స్ మాదిరిగానే శతకం సాధించాడు.. ఆ శతకానుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణం కమ్మనిచెట్ల వీధికి చెందిన పిట్ల గంగాధర్ అలియాస్ సాంబ 9వ తరగతి మధ్యలోనే చదువు ఆపేశాడు. తల్లి వద్ద ఉంటూ కూలీ పనులకు వెళ్లేవాడు. 12 ఏళ్ల క్రితం తండ్రి చంద్రశేఖర్ అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తుండేవాడు. దొంగతనం చేసిన డబ్బుతో క్రికెట్...
- [కుక్క కరిస్తే ప్రజలకు భారీ పరిహారం.. సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..](https://teluguwonders.com/dog-attack-compensation/): Dog Bite Compensation: దేశంలో రోజురోజుకు వీధి, పెంపుడు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఈ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుక్కకాటు కేసులో బాధితులకు అండగా నిలిచేందుకు సరికొత్త పథకాన్ని తీసుకచ్చింది. ఆ పథకం ఏంటి.. దాని వల్ల జనాలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందో ఇక్కడ తెలుసుకుందాం. దేశంలో రోజురోజుకు వీధి, పెంపుడు కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు హరియాణా ప్రభుత్వం ఈ కొత్త ఆలోచన చేసింది. రాష్ట్రంలో కుక్కకాటుకు గురైన బాధితులకు ప్రభుత్వం తరపున పరిహారం అందించాలని నిర్ణయిచింది. ఈ మేరకు ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రజలు ఎవరైనా కుక్క కాటుకు గురైతే వారికి ప్రభుత్వం పరిహారం అందజేస్తుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ పరివార్ సురక్ష యోజన(దయాళ్-II) కింద ప్రభుత్వం...
- [Ayodhya: రామాలయాన్ని చూస్తున్న ఉడుత విగ్రహం ఏర్పాటు.. రామాయణంలో ఈ చిరు జీవి పాత్ర ఏమిటో తెలుసా..](https://teluguwonders.com/ayodhya-rama-mandir/): కోట్లాది హిందువుల కల తీరి.. రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుపుకుంటుంది. ఇప్పటికే గర్భ గుడిలో కొలువుదీరిన బాల రామయ్యను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ ఏడాది చివరికి రామాలయం సంపూర్ణంగా నిర్మాణం పూర్తి అయ్యే విధంగా పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా రామ జన్మభూమి స్థలంలో ఉడుత విగ్రహాన్ని ఏర్పాటు చేశామని రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. అయోధ్యలో రామాయణం నిర్మాణం పూర్తి కానున్న తరుణంలో రామ జన్మభూమి స్థలంలో ఒక ఉడుత విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. రామాయణంలో ఉడుత ప్రతీకాత్మక పాత్రను గుర్తిస్తూ రామాలయ ట్రస్ట్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ విగ్రహాన్ని అంగద్ తీలా వద్ద ఉంచారు. అక్కడి నుంచి ఉడుత బాల రామయ్య కొలువుదీరిన ఆలయాన్ని చూస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే రామాయణంలో చిరు జీవి ఉడుత పాత్ర గురించి తెలుసుకుందాం. రామాయణంలో ఉడుత పాత్ర రామాయణంలో...
- [Vijayawada Diarrhea Out Break: విజయవాడలో 115కి చేరిన డయేరియా కేసులు.. కలుషిత నీళ్లే కారణమా?](https://teluguwonders.com/vijayawada-diarrhea-out-break/): విజయవాడలో డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో ఈ రోజు కొత్తగా మరో 5 గురు అడ్మిట్ అయ్యారు. దీంతో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటలో సచివాలయాల వారీగా.. విజయవాడ, సెప్టెంబర్ 21: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 122 కేసులు నమోదైనాయి. వీరిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు 61 మంది. చికిత్స తీసుకొని మరో 61 మంది డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది. డయేరియా కారణంగా స్థానికులు కాచి చల్లార్చిన నీరే తాగాలని వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బాధితులకు మెడికల్ టెస్ట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడి డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి....
- [మనోబలం గురించి నిజం](https://teluguwonders.com/self-confidence/): మనోబలం గురించి నిజం/ Self Confidence మనసుకి బలంగా ఉండడం అంటే ఏమిటి? అన్నదానిని గురించి చాలా తప్పుదారుణ అభిప్రాయాలు ఉన్నాయి. మనోబలం గురించి కొన్ని నిజాలను ఇక్కడ చూద్దాం: •మనోబలం అంటే కష్టాలు, సమస్యలు వచ్చినప్పటికీ భయపడకుండా ముందుకు సాగడం. అంటే అనారోగ్యం రాకపోవడం లేదా ఎప్పుడూ బాధ లేకపోవడం కాదు. దానికి విరుద్ధంగా – సమస్యలను ఎదుర్కోవడానికి మనసు సిద్ధంగా ఉండటమే నిజమైన బలం. •మనోబలం ఉన్నవారు తమ భావోద్వేగాలను అణిచివేయరు. తమ భావాలను బయట పెట్టడమే కాదు, వాటిని ఎలా వ్యక్తపరుచుకోవాలో కూడా తెలుసుకుంటారు. అంటే – భావోద్వేగాలను నియంత్రించడం, వాటిని అర్థవంతంగా ఉపయోగించుకోవడం. •మనోబలం ఉన్నవారు తమ శరీరాన్ని, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు. బలహీనత అనేది భావోద్వేగ పరిమితి కాదు, దాని వల్ల మీ శరీరం, ఆరోగ్యం దెబ్బతింటాయి. కాబట్టి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండింటినీ సమతుల్యం చేయడం అవసరం. •మనోబలం అంటే ఎప్పుడూ...
- [రైతులకు గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..! 9.89 లక్షల మందికి ప్రయోజనం..](https://teluguwonders.com/%e0%b0%b0%e0%b1%88%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b0%95%e0%b1%81-%e0%b0%97%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa/): తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామా క్రమబద్ధీకరణ ద్వారా 9.89 లక్షల రైతులకు శుభవార్త అందించింది. 1970ల అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేస్తూ, సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఇది రైతులకు రుణాలు, వారసత్వం, విక్రయం, భూమి రక్షణలో సహాయపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త చెప్పింది. ఏకంగా 9.89 రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంది. 1970లలో అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేయడానికి సాదాబైనామా అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీని వలన రైతులు సాగు చేసుకుంటున్న భూములకు రిజిస్ట్రేషన్ చేసుకునే మార్గం లభించింది. నిజానికి భూమి రిజిస్ట్రేషన్ ప్రతి రైతుకు చాలా ముఖ్యం. భూమికి చట్టబద్ధ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం కష్టమవుతుంది. గతంలో భూమి కొనుగోలు, అమ్మకాలు కేవలం కాగితాల ఒప్పందాలు, సంతకాలతోనే జరిగేవి. వీటిని సాదాబైనామాలు అని పిలిచేవారు. వీటి వల్ల రైతులకు...
- [టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకి అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్](https://teluguwonders.com/nandamuri-balakrishna/): టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్నీ ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఏపీ కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమంలో కేశవ్ మాట్లాడుతూ.. బాలయ్య అనారోగ్య విషయాన్ని వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం విషయంపై అరా తీస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయయ్యరనే వార్తని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సూపర్ సిక్స్, సూపర్ హిట్ కార్యక్రమంలో చెప్పారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో బాలకృష్ణ ఆరోగ్య స్థితి, చికిత్స వివరాల గురించి అడుగుతున్నారు. అయితే ఏ విషయం అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభకు బాలయ్య రావాల్సి ఉందని.. అయితే కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణ రాలేకపోయారని చెప్పారు....
- [Rain Alert: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..](https://teluguwonders.com/rain-alert-7/): ఈశాన్య అరేబియన్ సముద్రం, దాని సమీపంలోని దక్షిణ పాకిస్తాన్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం కేంద్రం నుంచి ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. అయితే.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈశాన్య అరేబియన్ సముద్రం, దాని సమీపంలోని దక్షిణ పాకిస్తాన్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం కేంద్రం నుంచి ఆగ్నేయ దిశలో తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. అయితే.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. వచ్చే రెండు రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడలో భారీ వర్షాలు కురుస్తాయని.. నేటి...
- [Hyderabad: ఎవర్రా మీరంతా.. రూ.వెయ్యితో కోట్లు కొట్టేశారు.. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..](https://teluguwonders.com/businessman-loses-rs-1-38-crore-in-online-trading-scam/): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజలను నమ్మించి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రజలు సైతం అత్యాశకు పోయి మోసపోతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఓ వ్యాపారి నుంచి కేటుగాళ్లు రూ.1.38కోట్లు కొట్టేశారు. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రకరకాల పద్ధతులలో కేటుగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. వాళ్లు చెప్పింది నిజమని నమ్మి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగరంలోని ఒక వ్యాపారిని నిండా ముంచారు. వనస్థలిపురానికి చెందిన ఆ వ్యాపారికి నమ్మకం కలిగించి, దశలవారీగా ఏకంగా రూ. 1.38 కోట్లు దోచుకున్నారు. ఈ మోసం వెయ్యి రూపాయల చిన్న లాభంతో మొదలై, చివరికి పెద్ద నష్టానికి దారితీసింది. జూన్ 21న బాధితుడి ఫోన్ నంబర్ను నిందితులు ‘డీ18 ఇండియా స్టాక్ పండిట్స్ సర్కిల్’ అనే...
- [PM Modi: మా భారతి సేవలో మోహన్ జీ.. RSS చీఫ్ 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం..](https://teluguwonders.com/mohan-bhagwat-pm-modi/): ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. ఎక్స్ వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. మోహన్ భగవత్ తో ఉన్న సాన్నిహిత్యం.. ఆయన చేసిన సేవలు, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం గురించి ప్రధాని మోదీ అనేక విషయాలను పంచుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సెప్టెంబర్ 11 గురువారంతో 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇవ్వాల్టితో ఆయన 76 వసంతంలోకి అడుగుపెట్టారు.. 1950 సెప్టెంబర్ 11న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో జన్మించిన మోహన్ భగవత్ .. గత 16 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ కు మార్గదర్శిగా పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ లో అత్యధిక కాలం సేవలందించిన సర్సంఘ్చాలక్లలో ఆయన మూడవవారు. మోహన్ భగవత్ దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ గా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. మార్చి 2009లో, ఆయన సంఘ్ కు సర్సంఘ్చాలక్ గా నియమితులయ్యారు....
- [RRC Railway Jobs 2025: టెన్త్, ఇంటర్ పాసైన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సర్కార్ కొలువు](https://teluguwonders.com/rrc-railway-jobs/): RRC Eastern Railway Sports Quota Recruitment 2025 Notification: 2025-26 సంవత్సరానికి సంబంధించి క్రీడా కోటా కింద రైల్వే ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లో.. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC).. ఈస్టర్న్ రైల్వేలో 2025-26 సంవత్సరానికి సంబంధించి క్రీడా కోటా కింద ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద గ్రూప్ సీ, గ్రూప్ డీ విభాగాల్లో మొత్తం 50 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 10 ఉదయం 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, కబడ్డీ, టేబుల్ టెన్నీస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, స్విమ్మింగ్,...
- [Akhanda 2: అక్కడుంది బాలయ్య.. తీస్తుంది బోయపాటి.. రికార్డు ధరకు ‘అఖండ 2 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్](https://teluguwonders.com/akhanda-2/): బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందుతున్న అఖండ 2: తాండవం ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.. డిసెంబర్ ఫస్ట్ వీక్లో థియేటర్లలో చిత్రం గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి … నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే మాస్ ఆడియన్స్కు ప్రత్యేక క్రేజ్. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి తీస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021లో వచ్చిన అఖండ బ్లాక్ బాస్టర్ తర్వాత రూపొందుతున్న ఈ సీక్వెల్పై అభిమానుల్లోనే కాదు, మొత్తం సినీ పరిశ్రమలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ ప్లాట్ఫారమ్ల మధ్య పోటీ నెలకొంది. తాజాగా, నెట్ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్...
- [Ind vs Pak : సామాన్యుడికి కాదు.. శ్రీమంతులకు మాత్రమే ఈ మ్యాచ్..భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు అందుకే అమ్ముడుపోలేదా?](https://teluguwonders.com/ind-vs-pak/): క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు ఇంకా అమ్ముడుపోలేదు. రాజకీయ సంబంధాల వల్ల ఈ మ్యాచ్లు కేవలం పెద్ద టోర్నమెంట్లలో మాత్రమే జరుగుతాయి. కాబట్టి, ఎప్పుడూ స్టేడియాలు కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ, సెప్టెంబర్ 14న జరగబోయే ఏషియా కప్ 2025 హై-వోల్టేజ్ మ్యాచ్కు టికెట్ల అమ్మకాలు నిదానంగా సాగుతున్నాయి. Ind vs Pak : భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠగా ఉంటుంది. ఈ రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాల కారణంగా, కేవలం పెద్ద టోర్నమెంట్లలో మాత్రమే ఈ మ్యాచ్ను చూడగలం. అందుకే ఈ రెండు జట్లు బరిలోకి దిగినప్పుడు స్టేడియంలు నిండిపోతాయి. కానీ, ఈసారి ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్ టికెట్లు ఇంకా పూర్తిగా అమ్ముడుపోలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టికెట్లు ఎందుకు అమ్ముడుపోలేదు? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం.....
- [సినిమాని తలపించే సీన్.. పెళ్లింట్లో వధువు తీసుకెళ్ళిన ప్రేమికుడు](https://teluguwonders.com/marriage-video-viral/): పెళ్ళికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంటాయి. తమకు నచ్చిన మనసు మెచ్చిన వీడియోలను షేర్ చేసి సందడి చేస్తారు. తాజాగా పెళ్ళికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో పెళ్లి కోసం ఇల్లు మొత్తం అలంకరించబడి ఉంది. ఆ ఇంట్లో ఉన్న వధువుని ప్రేమికుడు వచ్చి అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు. వైరల్ వీడియో చూసిన తర్వాత ఇది సినిమా దృశ్యంలా ఉందని కామెంట్ చేస్తున్నారు. చాలా సినిమాల్లో, సీరియల్స్, కథలలో.. పెళ్లి జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ప్రేమికుడు రావడం.. లేదా ప్రేమికురాలు రావడం వంటి సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. గత కొంత కాలం క్రితం వరకూ తాను ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకున్నప్పుడు.. ప్రేమికుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయినా సరే కుటుంబం, తండ్రి గౌరవం కోసం, అమ్మాయి కూడా నిశ్శబ్దంగా తన ఆనందాన్ని త్యాగం చేసి వివాహం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు...
- [Gold Price: 6072 గంటల్లో రూ.34,050 పెరిగిన బంగారం ధర.. దీపావళికి ఎంత ఉంటుందో తెలుసా..?](https://teluguwonders.com/gold-price-rises-by-rs-34050-in-6072-hours/): దేశంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధరలు రూ.34 వేలకు పైగా పెరిగాయి. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. బంగారం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. మహిళలకు ఇదొక సెంటిమెంట్. పండుగైనా, శుభకార్యమైనా మహిళలకు బంగారం కొనాల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ ప్రజలను భయపెట్టిస్తోంది. ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ ఏడాది గడిచిన 253 రోజుల్లో బంగారం ధరలో రూ.34,050 పెరుగుదల కనిపించింది. డిసెంబర్ 31, 2024న 10 గ్రాముల బంగారం ధర రూ.78,950గా ఉండగా, సెప్టెంబర్ 10, 2025 నాటికి అది రూ.1,12,750కి పెరిగింది. ఈ పెరుగుదల బంగారం పెట్టుబడిదారులకు 43.12% రాబడిని ఇచ్చింది. బంగారం ధరల పెరుగుదలకు...
- [Trump: నా గుడ్ ఫ్రెండ్ మోదీకి ఫోన్ చేస్తా.. డీల్ సెట్ చేస్తా.. ట్రంప్ కీలక కామెంట్స్](https://teluguwonders.com/trump-to-speak-with-pm-modi/): అమెరికా – భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మోదీ చైనా పర్యటనతో ట్రంప్ వైఖరీలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. మోదీ తనకు గుడ్ ఫ్రెండ్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇటీవలి చైనా పర్యటన అమెరికాపై భారీగానే ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలిసివున్న ఫొటో షేర్ చేసి ట్రంప్.. భారత్తో పాటు రష్యాను కోల్పోయామన్నరు. ఈ క్రమంలో ఆయన మరోసారి కీలక కామెంట్స్ చేశారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల భారత్పై అమెరికా విధించిన 50శాతం సుంకాలు, ముఖ్యంగా రష్యా నుండి చమురు దిగుమతులపై, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే...
- [Telangana Politics: వారు పార్టీ మారారు.. సాక్ష్యం చూపిస్తున్న కేటీఆర్.. నెక్స్ట్ ఏం జరగనుంది..?](https://teluguwonders.com/telangana-politics/): అధికారం చేతులు మారగానే.. గోడదూకేశారు. హమ్మయ్య అధికార పార్టీలోకి వచ్చేశాం.. ఇక సేఫ్ అనుకున్నారు. కానీ, ఫిరాయింపులమీద సుప్రీం ఆదేశాలు.. ఆ వెంటనే స్పీకర్ నోటీసులతో.. ఇప్పుడు సీన్ మొత్తం రివర్సయిపోయింది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు, ఎలాంటి వివరణ ఇవ్వాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ వ్యవహారంలో ఎవరి వ్యూహాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు అనర్హతపై “తాడోపేడో” అంటుండగా, మరికొందరు సైలెంట్గా ఏం జరుగుతుందో చూసే యోచనలో ఉన్నారు. ఇంకొందరు మాత్రం తాము అసలు పార్టీనే మారలేదంటున్నారు. బీఆర్ఎస్ మాత్రం… టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీవీ9 ఇటర్వ్యూలో మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ… ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో కూడా ప్రస్తావిస్తామని చెబుతోంది. దీంతో ఈ అంశం ఏ టర్న్ తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అధికారం చేతులు మారగానే.. గోడదూకేశారు....
- [ఇకపై టీవీల్లో, సోషల్ మీడియాలో అలాంటి యాడ్స్ కనిపించవు! వేల కోట్ల నష్టమొచ్చినా..](https://teluguwonders.com/social-media-ads/): అమెరికా ప్రభుత్వం టెలివిజన్, సోషల్ మీడియాలో ప్రసారమయ్యే ఔషధ ప్రకటనలపై కఠిన నిబంధనలు విధించింది. ఫార్మా కంపెనీలు తమ ప్రకటనలలో దుష్ప్రభావాలను పూర్తిగా వెల్లడించాలని, తప్పుదారి పట్టించే ప్రకటనలను నిషేధించాలని ఆదేశించింది. ఈ కొత్త నిబంధనలు ఔషధ కంపెనీలకు, మీడియా సంస్థలకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. టెలివిజన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఔషధ ప్రకటనలపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఒక అధ్యక్ష మెమోరాండంపై సంతకం చేశారు. ఈ మెమోరాండం ప్రకారం.. ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ ప్రకటనలలో మరిన్ని దుష్ప్రభావాలను బహిర్గతం చేయాలని, తప్పుదారి పట్టించే ప్రకటనల గురించి ఇప్పటికే ఉన్న నియమాలను అమలు చేయాలని సమాఖ్య ఆరోగ్య సంస్థలను కోరుతున్నారు. రోగులకు పారదర్శకతను పెంచే మార్గంగా పరిపాలన ఈ చర్యలను ముందుకు తెస్తోంది. న్యూజిలాండ్ కాకుండా అమెరికా మాత్రమే ఫార్మా కంపెనీలు వినియోగదారులకు నేరుగా ప్రకటనలు ఇవ్వగల ఏకైక ప్రదేశం....
- [SSC CGL Exam Dates 2025: మరో 2 రోజుల్లోనే ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 రాత పరీక్షలు.. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే](https://teluguwonders.com/ssc-cgl-exam-dates-2025/): స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 టైర్ 1 రాత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో అభ్యర్ధులు తమ వివరాల ద్వారా లాగిన్ అయిన తర్వాత అడ్మిన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సెస్సీ సీజీఎల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్లైన్ విధానంలో.. హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 టైర్ 1 రాత పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో అభ్యర్ధులు తమ వివరాల ద్వారా లాగిన్ అయిన తర్వాత అడ్మిన్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్సెస్సీ సీజీఎల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు...
- [పాము పగ అంటే ఇలా ఉంటదా.. 70 ఏళ్ల వృద్ధుడిని 14 సార్లు కాటేసిన ఒకే పాము.. ట్విస్ట్ ఏంటంటే..?](https://teluguwonders.com/old-man-man-bitten-14-times-by-same-snake/): పాము పగ.. దీనిపై ఎంతోకాలంగా చర్చోపచర్చలు నడుస్తూనే ఉన్నాయి. పాము పగబడుతుందని జనాలు అంటుంటే.. అలాంటిదేమి ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాము పగకు సాక్ష్యంగా నిలిచే ఘటన యూపీలో జరిగింది. 70 ఏళ్ల వ్యక్తి ఒకే పాము 14 సార్లు కరిచింది. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.. పాము పగ గురించి తరుచూ వింటూనే ఉంటాం. పాము పగబట్టిందంటే ప్రాణాలు తీసేదాక వదలదు అని అంటారు. శాస్త్రవేత్తలు మాత్రం పాము పగపట్టడం అనేది ఉండదని అంటున్నారు. ఈ క్రమంలో పాము పగకు సాక్ష్యంగా నిలిచే ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది. పట్టి కుంహర్రా గ్రామంలో నివసించే 70 ఏళ్ల సీతారాం అనే వృద్ధుడిని ఇప్పటివరకు ఒకే పాము 14 సార్లు కాటు వేసింది. ఈ ఘటనల నుంచి అతడు సేఫ్గా బయటపడ్డాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తిరిగి వచ్చి...
- [TG CPGET 2025 Counselling: టీజీ సీపీగెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే రిజిస్ట్రేషన్లు](https://teluguwonders.com/tg-cpget-2025-counselling/): TG CPGET 2025 Counselling Schedule: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్సైట్లో అందుబాటులో.. హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 54,692 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్)లో 93.83 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టులకు గానూ గత నెలలో రాత పరీక్షలు...
- [iPhone 17 Series: దుమ్మురేపే ఫీచర్లతో ఐఫోన్ 17 సిరీస్.. స్టైలిష్ లుక్.. 8K వీడియో.. 20 నిమిషాల్లోనే ఛార్జ్..](https://teluguwonders.com/iphone-17-series/): టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఆవిష్కరించారు. వీటితో పాటు ఎయిర్పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11, ఎస్ఈ3 వాచ్ను కూడా లాంచ్ చేశారు. ఈనెల 19 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ ఎయిర్ తర్వాత.. యాపిల్ తమ ఫ్లాగ్షిప్ మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను విడుదల చేసింది. ఈ కొత్త ప్రో లైనప్ ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలో అత్యంత శక్తివంతమైనవిగా నిలుస్తున్నాయి. వీటిలో కొత్తగా రూపొందించిన కెమెరా వ్యవస్థ, అత్యంత వేగవంతమైన A19 Pro చిప్, ఐఫోన్లోనే అత్యధిక బ్యాటరీ లైఫ్ వంటివి ప్రధాన ఆకర్షణలు. 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని యాపిల్ స్పష్టం చేసింది. ఇవి...
- [Bigg Boss 9 Telugu : రీతూ తలకు గాయం.. షాంపూ బాటిల్ కోసం సంజన రచ్చ.. ఫ్లోరా కన్నీళ్లు..](https://teluguwonders.com/bigg-boss-9-telugu-2/): బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. ఇక ఫస్ట్ వీక్ నామినేషన్స్ మాత్రం అంత ఊహించినంతగా జరగలేదు. సంజన మాత్రం హౌస్మేట్స్ అందరితో గొడవలు పెట్టుకుంటూ చిరాకు పుట్టిస్తోంది. షాంపు బాటిల్ కోసం పెద్ద రచ్చ చేసింది. దీంతో ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్బాస్ సీజన్ 9 మొదటి రోజు నుంచే గొడవలతో స్టార్ట్ అయ్యింది. ఇక ఫస్డ్ వీక్ నామినేషన్స్ మాత్రం అంతగా హిటెక్కించేలా జరగలేదు. ఆమె నాతో మాట్లాడలేదు. తన దగ్గర పాజిటివ్ వైబ్స్ రావడం లేదు. ఇక మొదటి రోజు నుంచే చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ అందరికీ విసుగు తెప్పిస్తూ అడియన్స్ దృష్టిలో పడుతుంది. దీంతో అందరూ ఆమె నామినేట్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి సంజన వింత వాదనలు అందరికీ చిరాకు తెప్పించాయి. ముఖ్యంగా సంజన దెబ్బకు ఫ్లోరా కన్నీళ్లు పెట్టుకుంది. బాత్రూంలో షాంపూ, కండీషనర్ పెట్టకండి.. బయటకొండి అంటూ...
- [Terrorist Attack: యూదుల ప్రార్థనా మందిరంలో ఉగ్రదాడి, ఇద్దరు మృతి.. అనుమానితుడిని జిహాద్ అల్-షమీగా గుర్తింపు](https://teluguwonders.com/terrorist-attack-in-uk/): బ్రిటన్లో ఉగ్రదాడి జరిగింది. యూదుల క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన దినమైన యోమ్ కిప్పూర్ రోజున యూదుల ప్రార్థనా స్థలంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాడి చేసిన వ్యక్తిని సిరియా మూలానికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ పెను ప్రమాదంగా.. యూదు సమాజంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు . భద్రతను పెంచుతామని హామీ ఇచ్చారు. యూదుల క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన దినమైన యోమ్ కిప్పూర్ రోజున మాంచెస్టర్లోని హీటన్ పార్క్ హిబ్రూ కాంగ్రిగేషన్ సినగోగ్పై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. యోమ్ కిప్పూర్ పవిత్ర దినోత్సవం నాడు జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు అనుమానితుడిని కాల్చి చంపారు. 35 ఏళ్ల జిహాద్ అల్-షమీగా పోలీసులు గుర్తించారు. గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు మొదట...
- [Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకో తెలుసా..?](https://teluguwonders.com/mallikarjun-kharge/): PM Modi – Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మల్లికార్జున్ ఖార్గేకు ఫేస్మేకర్ ఇంప్లాంటేషన్ విజయవంతం అయ్యింది. దీంతో ఆయన ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయన.. Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పేస్మేకర్ ఇంప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనతో ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఎక్స్-సైట్లో ఖర్గే ఆరోగ్యం గురించి సమాచారాన్ని పంచుకున్న ప్రధాని.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుమారుడు, మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. నేను మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోడీ X సందేశంలో పేర్కొన్నారు. ...
- [DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కేంద్రం ఆమోదం!](https://teluguwonders.com/da-hike/): DA Hike: ప్రభుత్వ ఉద్యోగుల జీవనోపాధిని మెరుగుపరచడానికి ఈ డీఏ పెంచుతుంది. సంవత్సరానికి రెండుసార్లు పెంచే ఈ డీఏ పెంపుదల వల్ల పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుత డీఏ పెంపుదల వల్ల సుమారు 1 కోటి మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం పేర్కొంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి రెండుసార్లు డియర్నెస్ అలవెన్స్ పెంచబడుతుంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి రెండవ డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపును ఆమోదించింది. అంటే , కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డియర్నెస్ అలవెన్స్ పెంపును అందించడానికి అనుమతి ఇచ్చింది. ఈ పెంపు జూలై 2025 నుండి పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరిస్థితిలో 2025 కోసం రెండవ డియర్నెస్ అలవెన్స్ పెంపును వివరంగా పరిశీలిద్దాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి రెండుసార్లు డీఏ పెంపు: భారతదేశంలో పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి...
- [వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్.. ఆ పనిచేయడానికి చాలా కష్టపడతాడట](https://teluguwonders.com/ajith-kumar/): సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు అజిత్. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ సికింద్రాబాద్ కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. హీరోగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు. కోలీవుడ్ హీరో అజిత్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంలో ఇప్పటివరకు దాదాపు 63 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ముందు విడుదలైన విడాముయార్చి సైతం మెప్పించింది. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు తనకు ఇష్టమైన కార్ రేసింగ్లో పాల్గొంటున్నాడు అజిత్. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు అజిత్. తండ్రి పి.సుబ్రమణ్యం కేరళకు చెందిన...
- [Andhra Pradesh: అమ్మో.. రాత్రికి రాత్రే దోచేస్తున్నారు.. పట్టిస్తే రూ. 50 వేలు..గోదావరి జిల్లాలో అలర్ట్..](https://teluguwonders.com/andhra-pradesh-inter-state-robbery-gangs-active-in-godavari-districts/): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ తరహా దోపిడీల కలకలం మొదలైంది. నల్లజర్ల, తణుకులో సంపన్న కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళల ఇళ్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ నేరాలకు పాల్పడిన నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఒకప్పుడు చెడ్డీ, రాజస్థాన్ గ్యాంగులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను బెంబేలెత్తించాయి. ఆ ముఠాల పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేవి. కరుడు గట్టిన నేరస్థులు సినీ ఫక్కీలో..రాత్రి వేళ తలుపులు పగులగొట్టి.. ఇళ్లలో నిద్రిస్తున్న వారిపై దాడులకు తెగబడి ఉన్నదంతా దోచుకెళ్లేవారు. తాజాగా ఈ తరహా నేరాలు పురివిప్పుతున్నాయి. వారం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని నల్లజర్ల, నాలుగు రోజుల కిందట తణుకులో దోపిడీకి పాల్పడ్డ నిందితులను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించడంతో అంతా అప్రమత్తం అయ్యారు . 10 రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో...
- [Best Camera Phones: ప్రపంచంలోనే బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే! లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!](https://teluguwonders.com/best-camera-phones/): ప్రపంచంలో బెస్ట్ కెమెరా ఫోన్ ఏదో తెలుసా? ఐఫోన్ లేదా శాంసంగ్ అనుకుంటున్నారా? కానే కాదు. వరల్డ్స్ బెస్ట్ కెమెరా ఫోన్స్ లో ఐఫోన్ మూడో స్థానంలో ఉంది. మరి మొదటి రెండు ఫోన్స్ ఏవి అనేగా మీ డౌట్.. ఓసారి లిస్ట్ చూసేయండి! ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్లో వస్తున్న కెమెరాలు ప్రొఫెషనల్ కెమెరాలను తలపిస్తున్నాయి. చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు పోటీ పడి మరీ బెస్ట్ కెమెరా సెన్సర్స్ ను అందిస్తున్నాయి. చాలామంది బెస్ట్ కెమెరా ఫోన్ అంటే ఐఫోన్ అనుకుంటారు. కానీ, ఐఫోన్ను తలదన్నే కెమెరా ఫోన్స్ కూడా ఉన్నాయి. మరి వరల్డ్స్ టాప్ 5 బెస్ట్ కెమెరా ఫోన్స్ లిస్ట్ను చూసేద్దామా? హువాయి ప్యూరా 80 అల్ట్రా హువాయి ప్యూరా 80 అల్ట్రా (Huawei Pura 80 Ultra) మొబైల్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కెమెరా ఫోన్. ఇందులో వన్ ఇంచ్ సెన్సార్ ఉంటుంది. అంటే సాధారణ...
- [Social Media: మీ సోషల్ మీడియా ప్రొఫైల్ ఎవరికీ కనిపించొద్దా? అయితే ఇలా చేయండి!](https://teluguwonders.com/hidr-from-social-media/): సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ కనిపించకుండా దాచాలి అనుకుంటున్నారా? లేదా మీ ప్రొఫైల్ ఫ్రెండ్స్ కు తప్ప ఇంకెవరికీ కనిపించకుండా హైడ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ప్రైవసీ సెట్టింగ్స్ ను ఇలా మార్చుకుంటే చాలు. మీరు కోరుకున్నంత కాలం మీ ప్రొఫైల్ ఎవరికీ కనిపించదు. ఆ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలంటే.. సోషల్ మీడియాల్లో పర్సనల్ ప్రొఫైల్ను సెక్యూర్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రొఫైల్ ప్రైవసీ ఎలా ఉందో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు ప్రొఫైల్స్ లాక్ లేదా హైడ్ వంటివి చేసుకోవాలి. ఫేస్ బుక్ , ఇన్ స్టా ఇలా అన్ని సోషల్ మీడియా యాప్స్ లో ప్రొఫైల్ లాక్ లేదా హైడ్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఎలా యాక్సెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫేస్బుక్లో ఇలా.. ఫేస్బుక్లో ప్రొఫైల్ లాక్ చేసుకునేందుకు ముందుగా ‘ప్రొఫైల్’పై క్లిక్ చేయాలి. అక్కడ త్రీ డాట్స్పై క్లిక్ చేస్తే ‘లాక్ ప్రొఫైల్’...
- [Jio Plan: 365 రోజుల చెల్లుబాటుతో చౌకైన ప్లాన్ జియో ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే!](https://teluguwonders.com/jio-plan-365/): Jio Plan: రిలయన్స్ జియోలో తన వినియోగదారుల కోసం రకరకాల రీఛార్జ్ ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరల్లోనే ఏడాది పాటు ఎలాంటి అంతరాయం లేకుండా వ్యాలిడిటీని అందిస్తోంది. అయితే తక్కువ ధరల్లో ఏడాది పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్ గురించి తెలుసుకుందాం… Jio Plan: మీరు జియో ప్రీపెయిడ్ యూజర్ అయితే, ప్రతి నెలా మీ ఫోన్ను రీఛార్జ్ చేసుకోవడంలో అలసిపోతే మీరు ఇకపై ఈ ఇబ్బంది గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలిక ప్లాన్ కోరుకునే వినియోగదారుల కోసం జియో 365 రోజుల ప్లాన్ను అందిస్తుంది. మీరు కూడా దీర్ఘకాలిక ప్లాన్ కోరుకుంటే మీరు 365 రోజుల ప్లాన్ను పరిగణించాలి. అయితే రెండు జియో రీఛార్జ్ ప్లాన్లు 365 రోజుల చెల్లుబాటును అందిస్తున్నాయి. ఒకటి రూ.2,999కి, మరొకటి రూ.3,599కి. మీకు ఏ ప్లాన్ ఉత్తమమో తెలియక మీరు అయోమయంలో ఉండవచ్చు. ఇది జియో నుండి 365 రోజుల...
- [పెట్టింది రూ.50 కోట్లు.. వచ్చింది రూ.177.96 కోట్లు.. భయంతో వణికిపోయిన ఆడియన్స్](https://teluguwonders.com/ott-movie-7/): చాలా మంది సినీ లవర్స్ హారర్ సినిమాలు చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎంత భయంగా అనిపించినా కూడా కళ్లు మూసుకుంటూనే చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే. ఓటీటీల్లోనూ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీలో ప్రతి శుక్రవారం రకరకాల సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటుం ఉంటాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ప్రతి శుక్రవారం ఓటీటీల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రకరకాల జోనర్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు ఏమాత్రం ఖాళీ దొరికినా కూడా ఓటీటీలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో విడుదలైన సినిమాలను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర బాషల సినిమాలను కూడా ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సినీ లవర్ ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో హారర్ సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఇప్పటికే ఎన్నో...
- [IND vs WI: నిరాశ పరిచిన చంద్రపాల్ కొడుకు.. బుమ్రా – సిరాజ్ ధాటికి వెస్టిండీస్ విలవిల](https://teluguwonders.com/ind-vs-wi/): అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ ఓపెనర్లు తడబడిన తీరు చూస్తుంటే, భారత జట్టుకు పోటీ ఇవ్వడం కష్టమే అనిపిస్తోంది. ఈ సిరీస్లో వెస్టిండీస్ కొత్త ఓపెనింగ్ జోడీని బరిలోకి దింపింది. అందులో వెస్టిండీస్ మాజీ దిగ్గజ బ్యాట్స్మన్ శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తేజ్నారాయణ్ చంద్రపాల్ కూడా ఉన్నాడు. IND vs WI: అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ ఓపెనర్లు తడబడిన తీరు చూస్తుంటే, భారత జట్టుకు పోటీ ఇవ్వడం కష్టమే అనిపిస్తోంది. ఈ సిరీస్లో వెస్టిండీస్ కొత్త ఓపెనింగ్ జోడీని బరిలోకి దింపింది. అందులో వెస్టిండీస్ మాజీ దిగ్గజ బ్యాట్స్మన్ శివనారాయణ్ చంద్రపాల్ కుమారుడు తేజ్నారాయణ్ చంద్రపాల్ కూడా ఉన్నాడు. అతనికి 21 నెలల తర్వాత జట్టులో అవకాశం లభించింది. అయితే, అహ్మదాబాద్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో అతని ఆటతీరు చూస్తే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా వృథా చేసుకున్నాడనిపిస్తోంది. బుమ్రా-సిరాజ్ల బౌలింగ్ ధాటికి వెస్టిండీస్ టాప్ ఆర్డర్...
- [BSNL: బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల గురించి తెలిస్తే పరుగెత్తుకుంటూ సిమ్ తీసుకుంటారు!](https://teluguwonders.com/bsnl-plans/): BSNL Plan: బీఎస్ఎన్ఎల్ 4Gని ప్రారంభించారు. 90 మిలియన్లకు పైగా BSNL వైర్లెస్ సబ్స్క్రైబర్లు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. 4G సర్వీస్ 5Gకి సిద్ధంగా ఉన్నందున ఈ సంవత్సరం చివరి నాటికి 5G వస్తుందని కూడా భావిస్తున్నారు. తన వినియోగదారుల.. BSNL: ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ BSNL పై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరాయి. దేశవ్యాప్తంగా BSNL 4G సేవలు ప్రారంభం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం బీఎస్ఎన్ఎల్ 4Gని ప్రారంభించారు. 90 మిలియన్లకు పైగా BSNL వైర్లెస్ సబ్స్క్రైబర్లు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. 4G సర్వీస్ 5Gకి సిద్ధంగా ఉన్నందున ఈ సంవత్సరం చివరి నాటికి 5G వస్తుందని కూడా భావిస్తున్నారు. తన వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను అందిస్తోంది. రూ.107 ప్లాన్తో 28 రోజులు: ఇందులో అత్యంత సరసమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ కేవలం రూ.107. ఇది పూర్తి 28 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ కాలంలో...
- [Asia Cup 2025 : ట్రోఫీ నేను ఇస్తేనే వాళ్లు తీసుకోవాలి..ఏసీసీ సమావేశంలో నఖ్వీ అడ్డదిడ్డమైన వాదన](https://teluguwonders.com/asia-cup-2025-4/): ఆసియా కప్ ముగిసి మూడు రోజులు గడుస్తున్నా, దాని చుట్టూ అలుముకున్న వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత జట్టు తొమ్మిదోసారి టైటిల్ను గెలుచుకుంది. అయితే, మ్యాచ్ అనంతర బహుమతి ప్రదానోత్సవంలో చోటు చేసుకున్న సంఘటనలు పెద్ద కోల్డ్ వార్కు దారితీశాయి. Asia Cup 2025 : ఆసియా కప్ ముగిసి మూడు రోజులు గడిచినా దాని చుట్టూ ఉన్న గొడవలు ఇంకా సద్దుమణగడం లేదు. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి మన భారత జట్టు తొమ్మిదోసారి టైటిల్ను గెలుచుకుంది. కానీ, మ్యాచ్ తర్వాత బహుమతి ఇచ్చే సమయంలో జరిగిన గొడవ చాలా పెద్దదిగా మారింది. ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చీఫ్ అయిన మొహసిన్ నఖ్వీ ఈ మొత్తం గొడవకు ముఖ్య కారణం. ఫైనల్ అయిన కొద్ది రోజులకే దుబాయ్లో జరిగిన ఒక ఏసీసీ మీటింగ్లో ఈ గొడవ మరింత పెరిగింది. మెడల్స్, ట్రోఫీ ఇప్పటికీ...
- [అరసవల్లి ఆలయంలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు](https://teluguwonders.com/arasavalli-suryanarayana/): ఉత్తరాయణంలో అనగా మార్చ్ నెలలో 9,10 తేదీలలో ఇలాంజరుగుతుంది. అలాగే దక్షిణాయనంలో అక్టోబర్ 1,2 తేదీలలో స్వామి వారి మూల మూల విరాట్ నీ సూర్య కిరణాలు తాకటo ఆనవాయితీగా వస్తుంది. ఈ అద్భుత దృశ్యం చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో భారీగా తరలి వస్తూ ఉంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆరోగ్య ప్రదాత, కనిపించే ప్రత్యక్ష దైవం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయింది. ఉదయాన్న సూర్య కిరణాలు ఆలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తాకాయి. ఉదయం 6 గంటల 10 నిమిషాలకు స్వామి వారి పాదాలను కిరణాలు స్పృశించాయి. సూర్యుని లేలేత కిరణాలు సుమారు కొన్ని సెకెన్లు పాటు మూల విరాట్టు పై ప్రకాసించాయి. కిరణ స్పర్శ సమయంలో సాలిగ్రామ ఏక శిలా విగ్రహమైన ఆదిత్యుని మూలవిరాట్టు బంగారు ఛాయలో కనువిందు చేసింది....
- [GV Prakash: 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. జీవీ ప్రకాశ్-సైంధవీలకు విడాకులు మంజూరు](https://teluguwonders.com/gv-prakash/): ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, హీరో జీవీ ప్రకాష్ కుమార్, గాయని సైంధవి తమ 12 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలికారు. చెన్నై కోర్టు వీరికి అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. 2013 లో ప్రేమ వివాహం చేసుకున్న జీవీ ప్రకాశ్- సైంధవీలకు 5 ఏళ్ల కుమార్తె ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవికి విడాకులు మంజూరయ్యాయి. ఈమేరకు చెన్నై ఫ్యామిలీ కోర్టు మంగళవారం (సెప్టెంబర్ 30) తీర్పునిచ్చింది. జీవీ ప్రకాశ్- సైంధవీలది ప్రేమ వివాహం. ఇద్దరికి చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. అదే అనుబంధంతో 2013లో పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా 2020వ సంవత్సరంలో కూతురు అన్వి జన్మించింది. 12 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన జీవీ ప్రకాశ్ కుమార్- సైంధవి గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మేము తీసుకున్న ఈ విడాకుల...
- [ప్రపంచంలో ఈ శక్తిపీఠం వెరీవెరీ స్పెషల్.. తన తలను తానే ఖండించుకున్న అమ్మవారు.. ఎక్కడంటే](https://teluguwonders.com/chinnamasta-devi-temple/): సతీదేవి శరీర భాగాలు పడిన పవిత్ర స్థలాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధిగాంచాయి. అఖండ భారత దేశం అంటే భారతదేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, టిబెట్, భూటాన్, పాకిస్తాన్ దేశాల్లో శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే ఈ శక్తిపీఠాల్లో పితానిర్ణయ తంత్రం ప్రకారం 51 పీఠాలు ప్రసిద్ధి చెందాయి తాంత్రిక శక్తిపీఠం అంటే అస్సాంలోని కామాఖ్య ఆలయం మొదట గుర్తుకు వస్తుంది. అయితే జార్ఖండ్లో కూడా ఇలాంటి అద్భుతమైన, మర్మమైన శక్తిపీఠం ఉందని మీకు తెలుసా? ఈ రోజు ఈ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం.. భారతదేశంలో అనేక మర్మమైన, పురాతన దేవాలయాలు ఉన్నాయి. అటువంటి అమ్మవారి ఆలయం ఒకటి జార్ఖండ్లో ఉంది. రామ్గఢ్ జిల్లాలో రాజ్రప్పలో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం ఛిన్నమస్తా దేవి ఆలయం. ఈ ఆలయం ఆధ్యాత్మిక దృక్కోణంలో ముఖ్యమైనది మాత్రమే కాదు.. సహజ సౌందర్యం, పర్యాటక దృక్కోణంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. శారదీయ నవరాత్రి పవిత్ర...
- [Soup Recipe: ఈ ఆకులతో సూప్ వంద రోగాలకు విరుగుడు.. రోజూ తాగితే అద్భుతాలు చూస్తారు..](https://teluguwonders.com/soup-recipe/): ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి మునగ అద్భుతంగా పనిచేస్తుంది. మునగ ఆకులు, డ్రమ్ స్టిక్స్ లో అధిక పోషకాలు ఉంటాయి. వాటిని సూప్ రూపంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మునగలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరి, ఉసిరి, మునగ లాంటి పదార్థాల కలయికతో సులభంగా తయారుచేయదగిన ఈ శక్తివంతమైన మునగ సూప్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మునగ (Moringa) మొక్క అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సూపర్ ఫుడ్. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడం, రోగ నిరోధక శక్తి పెంచడం, మంట (Inflammation) తగ్గించడంలో ప్రసిద్ధి చెందింది. చర్మం, జుట్టు, సాధారణ ఆరోగ్యానికి మునగ చాలా మంచిది. అటువంటి మునగను ఆహారంలో చేర్చుకోవాలంటే ఈ మునగ సూప్ రెసిపీని చూడాలి. మునగ ఆకుల్లోని పోషకాలను, డ్రమ్ స్టిక్స్, ఉసిరిలోని ఆరోగ్య గుణాలను కలపడం వలన ఈ సూప్...
- [పెద్ద సంక్షోభంలోకి అమెరికా.. ఆరేళ్లలో మొదటిసారిగా ప్రభుత్వ షట్డౌన్..!](https://teluguwonders.com/us-shutdown/): అమెరికాలో ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఆరు సంవత్సరాలలో తొలిసారిగా అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. తత్ఫలితంగా, అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో అర్ధరాత్రి నుండి ప్రభుత్వ కార్యకలాపాు నిలిపివేయడం జరిగింది. అమెరికాలో ఒక పెద్ద సంక్షోభం తలెత్తింది. ఆరు సంవత్సరాలలో తొలిసారిగా అమెరికా ప్రభుత్వం షట్డౌన్ ముప్పును ఎదుర్కొంటోంది. ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలమైంది. తత్ఫలితంగా, అనేక US ప్రభుత్వ కార్యాలయాలలో అర్ధరాత్రి నుండి, అంటే స్థానిక సమయం ప్రకారం ఉదయం 12:00 గంటల తర్వాత (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9:30) పనులు నిలిపివేయడం జరిగింది. బిల్లును ఆమోదించడానికి సెనేట్కు 60 ఓట్లు అవసరం, కానీ 55 మాత్రమే వచ్చాయి. దీంతో ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోయింది. రిపబ్లికన్ నాయకుడు జాన్ థూన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ త్వరలో...
- [AI Call Assistant: ఫోన్ మాట్లాడే తీరిక లేదా? అయితే మీ బదులు ఏఐ కాల్ మాట్లాడుతుంది!](https://teluguwonders.com/ai-call-assistant/): రోజురోజుకీ ఏఐలో కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఏఐ కాల్ అసిస్టెంట్ అనే కొత్త ఏఐ టూల్ వచ్చింది. ఇది మీకు వచ్చే ఫోన్ కాల్స్ కు ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది. తరచూ ఫోన్ కాల్స్తో విసిగిపోతున్న వారికి ఈ టూల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే.. మీరు ఫోన్ కాల్స్ తో విసిగి పోతున్నారా? మీ కాల్స్ కు ఎవరైనా రిప్లై ఇస్తే బాగుండు అనుకుంటున్నారా? అయితే మీకు ఈ ఏఐ టూల్ హెల్ప్ చేస్తుంది. మీ తరఫున ఏఐ మీ కాల్స్ మాట్లాడుతుంది. దేశంలోనే మొదటి ఏఐ కాల్ అసిస్టెంట్ ను రీసెంట్ గానే లాంఛ్ చేశారు. ఈక్వల్ ఏఐ హైదరాబాద్కి చెందిన టెక్ స్టార్టప్ ఈక్వల్.. ‘ఈక్వల్ ఏఐ’ పేరుతో సరికొత్త ఏఐ కాల్ అసిస్టెంట్ ను రూపొందించిది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్కు, టెలీ...
- [Viral Video: దొంగల ప్లాన్ అట్టర్ ప్లాప్.. షాపులోకి రాగానే కనిపించకుండా పోయారు.. ఫాగింగ్ యంత్రంతో బెడిసికొట్టింది!](https://teluguwonders.com/viral-video-5/): Viral Video: దుకాణంలో దొంగతనం చేయబోయిన దొంగల ప్లాన్ బెడిసికొట్టింది. రాత్రిపూట షాపులోకి చొరబడిన తర్వాత, అనుకోకుండా ఫాగింగ్ యంత్రం ప్రారంభమైంది. దీంతో షాపు మొత్తం పొగతో నిండిపోయింది, దొంగలు కళ్ళు కనిపించక, ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. చోరీ ప్రయత్నం విఫలమవడంతో భయంతో పారిపోయారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, నెటిజన్లు నవ్వుకుంటున్నారు.. Viral Video: సోషల్ మీడియాలో ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో రాత్రి సమయంలో కొంతమంది దొంగలు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఒక పెద్ద దుకాణంలోకి చొరనబడ్డారు. అంతా వారి పథకం ప్రకారం జరుగుతుండగా, దుకాణంలో ఏర్పాటు చేసిన ఫాగింగ్ యంత్రం అకస్మాత్తుగా పనిచేయడం ప్రారంభించింది. దుకాణం మొత్తం పొగతో నిండిపోయింది. ఇంకేముంది దొంగలకు ఆ ఫాగింగ్ పెద్ద అడ్డంకిగా మారింది. దొంగలు అలసిపోయిన స్థితిలో మిగిలిపోయారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. బెడిసికొట్టిన దొంగతనం వీడియోలో దొంగలు దుకాణంలోకి...
- [Viral: రన్నింగ్ ట్రైన్లో ఉన్నట్టుండి కిటికీ బయట ఆకారం.. చూసి బిత్తరపోయిన మహిళలు](https://teluguwonders.com/viral-running-train/): రైలులో మహిళా ప్రయాణీకులు ప్రయాణిస్తుండగా.. వారికి కిటికీ వెలుపల నుంచి ఓ చేయి దర్శనం ఇచ్చింది. ఏంటా అని చూడగా.. ఓ వ్యక్తి బయట స్టంట్స్ చేస్తున్నాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి. ముంబై బోరివలి రైల్వే స్టేషన్లో ఒక యువకుడు మహిళల బోగీలోకి ప్రవేశించి వేధింపులకు గురిచేశాడు. అంతేకాకుండా రన్నింగ్ ట్రైన్లో స్టంట్లు చేయడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. జీఆర్పీ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 11, 2025 సాయంత్రం 6:40 గంటలకు బోరివలి స్టేషన్ నుంచి ఒక రైలు బయలుదేరింది. ఈ సమయంలో ఒక మహిళా ప్రయాణికురాలు విరార్ నుంచి అంధేరి వైపు దాదర్ ఫాస్ట్ లోకల్లో మహిళా బోగీలో ప్రయాణిస్తుంది. బోరివలి స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన వెంటనే పక్కన ఉన్న లగేజ్ బోగీలో నిలబడి...
- [Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. వాషింగ్ మెషీన్ ను సారెగా మార్చిన కుమ్మరి.. చకచకా మట్టి దీపాలు తయారీ..](https://teluguwonders.com/viral-video-4/): మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల అసాధారణ వీడియోలను చూస్తుంటాము. ఆ వీడియోలో కొన్ని దేశీయ జుగాడ్ లు కూడా ఉంటాయి. కొన్ని జుగాడ్ వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుని వేగంగా వైరల్ అవుతూ ఉంటాయి. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి విరిగిన వాషింగ్ మెషీన్ ఉపయోగించి మట్టి దీపాలను తయారు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అతని చాతుర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉన్నవారికి రోజూ రాకరకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని రకాల వీదియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేవిగా ఉంటాయి. మరొకొన్ని ఆశ్చర్యపరిచే వీడియోలు ఉంటాయి. కొన్ని జుగాడ్ వీడియోలు ఫన్నీగా ఉండడమే కాదు.. అవతలి వ్యక్తి తెలివి తేటలకు నిదర్శనంగా నిలుస్తూ ఉంటాయి. మన దేశం ఎంత తెలివైన వ్యక్తులతో నిండి ఉందో తెలియజేసే దేశీ జుగాడ్ వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న వీడియో దేశీ...
- [ఈ ఔషధ సాగుతో లాభాలు అధికం..! అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. ఎకరాకు రూ.1.25లక్షల లాభం](https://teluguwonders.com/ashwagandha/): మొదట రెండుసార్లు నీరు పెట్టి వదిలేస్తారు.. దాదాపు 25-30 రోజుల తర్వాత మళ్ళీ నీరు పెడతారు. ఆపై నెలన్నర తర్వాత మళ్ళీ నీరు పెట్టాల్సి ఉంటుందట. ఇంతకు మించిన ప్రత్యేక జాగ్రత్తలంటూ ఏవీ లేవని చెబుతున్నారు. ఈ పంటకు ఎక్కువ ఎరువులు, పురుగుమందులు కూడా అవసరం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. జంతువులు కూడా దీనికి హాని చేయవు. పంట ఐదు నెలల్లో చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, చీడపీడల బారినుండి పంటను రక్షించుకోటం వారికి పెద్ద సవాలుగా మారుతోంది. ఇక అన్నీ దాటుకుని తీర పంట చేతికి అందిన తరువాత మార్కెట్లో దళారుల చేతిలో మళ్లీ మోసపోవటం రైతు వంతే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు సాంప్రదాయ పంటల నుండి దూరంగా ఉండి, మరింత లాభదాయకమైన ఔషధ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అవును మధ్యప్రదేశ్లో ఇప్పుడు...
- [మీ పేరు మీద ఎవరైనా సిమ్ వాడుతున్నారో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు! ఎలా అంటే..?](https://teluguwonders.com/aadhaar-and-sim/): మీ పేరుపై అక్రమంగా సిమ్ కార్డులు నమోదయ్యాయో లేదో తెలుసుకోవడానికి DoT TAFCOP పోర్టల్ ఉపయోగపడుతుంది. గతంలో వాడి వదిలేసిన కనెక్షన్లు ఇంకా మీ పేరున ఉన్నా, సైబర్ నేరగాళ్లు మీ గుర్తింపు కార్డుతో సిమ్ తీసుకొని మోసాలకు పాల్పడుతున్నా, ఈ పోర్టల్లో సులభంగా తెలుసుకొని రిపోర్ట్ చేయవచ్చు. ఇప్పుడంటే రీఛార్జ్ ధరలు భారీగా పెరిగిపోవడంతో చాలా మంది ఒక్కటే సిమ్ వాడుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే రెండు సిమ్లు వాడుతున్నారు. కానీ, గతంలో ఎన్ని సిమ్లంటే అన్ని సిమ్లు వాడేవారు. ఆఫర్ల కోసం సిమ్లు తీసుకొని వాడుకొని పడేసేవారు. ఒకరి సిమ్ ఇంకొకరికి ఇచ్చేసేవారు. అలా ఒకరి పేరు మీద ఉన్న సిమ్ మరొకరు వాడొచ్చా? అలా వాడితే ఏమవుతుంది? ప్రస్తుతం ఫోన్ల ద్వారానే.. అమాయకులకు గాలమేసి ఆన్లైన్లో రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇతరుల గుర్తింపుకార్డులు వినియోగించి సిమ్లు పొందుతూ ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో...
- [VerSe Innovation: భారీగా ఆదాయ వృద్దిని సాధించిన వెర్సే ఇన్నోవేషన్](https://teluguwonders.com/verse-innovation/): VerSe Innovation: వెర్సే ఇన్నోవేషన్ EBITDA సానుకూలతకు చేరుకుంటోంది. అలాగే FY26 ద్వితీయార్థంలో గ్రూప్-స్థాయి బ్రేక్-ఈవెన్, లాభదాయకతను సాధించాలని ఆశిస్తోంది. ఈ మైలురాయి, AI- ఆధారిత ఆటోమేషన్, ఆర్థిక వివేకం, స్థిరమైన ఆదాయ వృద్ధి ద్వారా నడిచే బహుళ రంగాలలో కంపెనీ క్రమశిక్షణా అమలును ప్రతిబింబిస్తుంది.. VerSe Innovation: భారతదేశంలోని ప్రముఖ స్థానిక భాషా సాంకేతిక వేదిక, AI-ఆధారిత టెక్ కంపెనీ అయిన వెర్సే ఇన్నోవేషన్ బలమైన ఆర్థిక, కార్యాచరణ పనితీరుతో FY25ని ముగించింది. ఈ కంపెనీ EBITDA బర్న్లో 20% తగ్గింపుతో పాటు సంవత్సరానికి 88% బలమైన ఆదాయ వృద్ధిని సాధించింది. ఈ అద్భుతమైన ఫలితాలతో అన్ని ప్రాంతాల్లో మరింతగా విస్తరించనుంది. లాభదాయకమైన, స్థిరమైన స్థాయికి పునాది వేయడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని వేగవంతం చేసింది. FY25 పనితీరు ముఖ్యాంశాలు బలమైన ఆదాయ ఇన్నోవేషన్ కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం 88% పెరిగి FY24లో INR 1,029 కోట్ల నుండి FY25లో...
- [కసాయి తల్లి.. కన్నకొడుకునే చంపేసింది.. కారణం తెలిస్తే గుండె పగిలిపోద్ది..](https://teluguwonders.com/mother-kills-7-year-old-son/): పిల్లలకు కన్నతల్లే అన్నీ.. ఏంకావాలన్నా తల్లినే అడుగుతారు. బిడ్డల కోసం ఎంత కష్టమైన భరిస్తుంది తల్లి. కానీ మహారాష్ట్రలో మాత్రం తల్లి ప్రేమకు మచ్చే తెచ్చే ఘటన చోటుచేసుకుంది. చికెన్ అడిగినందుకు తల్లి కొడుకు పట్ల కర్కషంగా వ్యవహరించింది. అసలు ఏం జరిగిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. తల్లిని ప్రేమను మించింది ఏది లేదంటారు. కానీ మహారాష్ట్రలో తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే అత్యంత దారుణమైన ఘటన జరిగింది. చికెన్ తినాలని కోరిన ఏడేళ్ల కొడుకుపై తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. కళ్లెదురుగా ఉన్న రోలింగ్ పిన్ తీసుకుని విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో ఆ బాలుడి అక్కకి కూడా గాయాలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాల్ఘర్లోని కాశీపాడ ప్రాంతంలో పల్లవి ధుమ్డే తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమె కుమారుడు చిన్మయ్ ధుమ్డే చికెన్ తినాలని ఉందని కోరాడు. దీంతో తీవ్ర...
- [అప్పుడేపుట్టిన కుక్కపిల్లను ఎత్తుకెళ్లిన కోతి.. మిగతా కుక్కలతో కలిసి తల్లి ఏం చేసందో చూడండి](https://teluguwonders.com/monkey-dog-viral-video/): జంతువులు చేసే తింగరు పనులు చిలిపి చేష్టలు.. జనాలను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలూ కూడా తరచూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ వీడియోలో కోతి ఏం చేసిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.. ఇంతకు ఆ కోతి ఏం చేసిందో తెలుసుకుందాం పదండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన కుక్కపిల్లను తన పిల్ల అనుకొని ఒక వానరం ఎత్తుకెళ్ళింది. ఆ కుక్క పిల్లను హత్తుకొని ఊరంతా హల్ చల్ చేసింది.. ఆ కుక్కపిల్ల కోసం తల్లి కుక్క అరుపులు విని వీధి కుక్కలన్నీ ఒక్కటయ్యాయి. ఈ విచిత్ర సంఘటన రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే వీధి కుక్క కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది. అయిగా తిరుగుతూ ఆ కుక్క పిల్లల వద్దకు వచ్చిన ఓ...
- [Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధిలో ఆయుధపూజ](https://teluguwonders.com/simhachalam/): శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహవల్లీ తాయార్ ఆలయం వద్ద వీరలక్ష్మీ ఆయుధపూజ ఆరాధన జరిపారు. అప్పన్నకు ఉత్సవాల సందర్భంగా అలంకరించే కత్తి, ఖడ్గం, కైజారు, గధం, శరం, విల్లంబు, సుదర్శ చక్రంతో పాటు ఆయుధాలకు షోడశోపచారాలు సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహవల్లీ తాయార్ ఆలయం వద్ద వీరలక్ష్మీ ఆయుధపూజ ఆరాధన జరిపారు. అప్పన్నకు ఉత్సవాల సందర్భంగా అలంకరించే కత్తి, ఖడ్గం, కైజారు, గధం, శరం, విల్లంబు, సుదర్శ చక్రంతో పాటు ఆయుధాలకు షోడశోపచారాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ పర్యవేక్షణలో పురోహితులు కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమం జరిపారు. ప్రత్యేక పూజల అనంతరం ఫలాలను నివేదన చేశారు. మూడు రోజుల పాటు ఉభయ సంధ్యలలో ఆయుధ పూజ నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. స్వామి...
- [Hidden Banking Charges: మీకు తెలియకుండా మీ అకౌంట్ నుంచి ఎన్ని ఛార్జీలు కట్ అవుతాయో తెలుసా?](https://teluguwonders.com/hidden-banking-charges/): Hidden Banking Charges: బ్యాంకులు సాధారణంగా మొదటి కొన్ని చెక్ పేజీలను ఉచితంగా అందిస్తాయి. కానీ ఆ తర్వాత ప్రతి అదనపు చెక్బుక్కు రుసుము ఉంటుంది. మీరు 1 లక్ష కంటే ఎక్కువ చెక్కును క్లియర్ చేస్తే మీరు 150 రూపాయల.. Hidden Banking Charges: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను ఉపయోగిస్తున్నారు. అది ఆన్లైన్ అయినా లేదా ఆఫ్లైన్ అయినా. డబ్బు బదిలీ చేసినా, చెక్కులను క్లియర్ చేసినా, లేదా ATMల నుండి నగదు ఉపసంహరించుకున్నా, బ్యాంకింగ్ వ్యవస్థ మన జీవితాల్లో ఒక భాగంగా మారింది. కానీ “ఛార్జీలు” పేరుతో ప్రతి సంవత్సరం మీ ఖాతా నుండి ఎంత డబ్బు కట్ అవుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బ్యాంకులు వివిధ చిన్న రుసుములను విధిస్తాయి. మనం గ్రహించకుండానే మీ జేబుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ ఛార్జీలు ఏమిటో తెలుసుకుందాం. నగదు లావాదేవీలపై ఛార్జీలు: చాలా బ్యాంకులు...
- [Cinema : 25 ఏళ్ల అమ్మాయిలే అతడి టార్గెట్.. దారుణ హత్యలతో వణుకుపుట్టించే సైకో కిల్లర్.. ఒంటరిగా చూస్తే..](https://teluguwonders.com/cinema-iraivan/): ప్రస్తుతం ఓటీటీలో ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలా ఉన్నాయి. ఈమధ్యకాలంలో విభిన్న జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి ఓ డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. వెన్నులో వణుకుపుట్టించే సీన్లతో గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఇటీవల కాలంలో ఓటీటీలో మిస్టరీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ జానర్ చిత్రాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మిస్టరీ, కిల్లర్ జానర్ చిత్రాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం అదే జానర్. హీరో జయం రవి, నయనతార జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గాడ్. 2023 అక్టోబర్ 6న తెలుగులో విడుదలైంది. తమిళంలో వచ్చిన ఇరైవన్ సినిమాకు డబ్బింగ్ వెర్షన్ ఇది. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహించగా..థియేటర్లలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్...
- [Pothole Tragedy: రోడ్డుమీద గుంతల కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న స్టూడెంట్..](https://teluguwonders.com/pothole-tragedy/): దేశ వ్యాప్తంగా గత కొంత కాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతల మయంగా మారాయి. ఇప్పటికే ఈ విషయంపై అనేక ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రోడ్డుమీద గుంత కారణంగా ఏకంగా ఒక స్టూడెంట్ ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులో రోడ్డుమీద ఉన్న గుంతల కారణంగా ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరు అవుట్స్కర్ట్స్లోని బుడిగెరె క్రాస్ వద్ద సోమవారం (సెప్టెంబర్ 29) ఉదయం 8.50 గంటల సమయంలో ధనుశ్రీ (21) అనే బీకాం రెండో సంవత్సరం చదువుతున్న యువతి దుర్మరణం చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణమఠం నివాసి అయిన ధనుశ్రీ స్కూటర్పై కాలేజీకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న గుంతను తప్పించుకునే ప్రయత్నంలో ఆమె బైక్ బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ క్రమంలో ఆమె కిందపడగా వెనక వేగంగా వస్తున్న టిప్పర్...
- [Andhra: ఇది తేనెతుట్టెనో, కందిరీగల గూడో అనుకునేరు.. ప్రాణాలు పోతాయ్..](https://teluguwonders.com/andhra-poisonous-hornets/): నరసాపురం తీర గ్రామాల్లో మళ్లీ విషపుటీగల జాడలు వెలుగులోకి వచ్చాయి. చెట్లపై మట్టితో గూళ్లు కట్టి ఉండే ఈ పుటీగలు కదలిక గుర్తించిన వెంటనే మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ఇటీవల వీటి దాడిలో పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత మళ్లీ వీటి ఉనికి కనిపించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది కందిరీగల గూడో లేక తేనెతుట్టెనో అనుకునేరు. విషపుటీగల గూడు చిన్నపాటి కందిరీగల్లా కనిపించే ఈ విషపుటీగలు చెట్లపై మట్టితో గుండ్రటి ఆకారంలో గూళ్లు కట్టుకుంటాయి. వాటి గూడు ఉన్న ప్రాంతంలో ఏదైనా కదలిక జరిగితే.. ఇవన్నీ ఒక్కసారిగా దాడి చేయడానికి దూసుకొస్తాయి. ఎంత జాగ్రత్తగా పారిపోయినా వీటి దాడి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. తాజాగా ఇలాంటి విషపుటీగల ఉనికి నరసాపురం పరిసర ప్రాంతాలతో పాటు తీర గ్రామాల్లో గుర్తించారు. పేరుపాలెం సౌత్ పరిధిలోని ఉంగరాలవారి మెరక వద్ద ఓ కొబ్బరి చెట్టుకు పెద్ద...
- [మేఘాల్లో ప్రయాణం.. అందుబాటులోకి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి.. ఎక్కడో తెలుసా?](https://teluguwonders.com/huajiang-grand-canyon-bridge/): ఆసాధ్యాలను సుసాధ్యాలు చేయడంలో చైనా ఎప్పుడూ ముందే ఉంటుంది. టెక్నాలజీని వినియోగించి ఎప్పటికప్పుడూ కొత్తకొత్త ఆవిష్కరణలను సృష్టిస్తుంది. అందుబాలో భాగంగానే తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని నిర్మించింది. ఈ బ్రిడ్జ్పై ప్రయాణిస్తుంటే మేఘాలో తేలుతున్న అనుభూతి కలుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో రెండు ప్రాంతాల మధ్య రెండు గంటలు పట్టే ప్రయాణ సమయం కేవలం రెండు నిమిషాలకు తగ్గిపోయింది. ఆసాధ్యాలను సుసాధ్యాలు చేయడంలో చైనా ఎప్పుడూ ముందే ఉంటుంది. టెక్నాలజీని వినియోగించి ఎప్పటికప్పుడూ కొత్తకొత్త ఆవిష్కరణలను సృష్టిస్తుంది. అందుబాలో భాగంగానే తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని నిర్మించింది. చైనాలోని గైజౌ ప్రావిన్స్లోని హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ మీదుగా నిర్మించిన ఈ ఎత్తైన వంతెనను ఆదివారం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వంతెనను లోయ నుంచి 625 మీటర్ల ఎత్తులో నర్మించారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన వంతెనగా రికార్డ్ క్రియేట్ చేసింది. బీపన్ నదిపై నిర్మించిన ఈ...
- [Video: ఇదేందిది.. పాక్ జట్టుకు చెంతకు ఆసియా కప్ ట్రోఫీ.. ఐసీసీ రూల్ ఏం చెబుతోందంటే?](https://teluguwonders.com/ind-vs-pak-asia-cup-final/): ACC and ICC decision on trophy: టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో సరికొత్త వివాదం నెలకొంది. ఒక జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరిస్తే, అది ఎవరికి దక్కుతుంది? ACC and ICC decision on trophy: ఫైనల్లో పాకిస్థాన్ను ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్ గెలిచిన తర్వాత, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించాడు. ఇది నాటకీయ మలుపుకు దారితీసింది. కొద్దిసేపు వేచి ఉన్న తర్వాత, నఖ్వీ తనతో ట్రోఫీని తీసుకుని వెళ్లిపోయాడు. ఇది కీలక ప్రశ్నను లేవనెత్తింది. ఒక జట్టు ట్రోఫీని అంగీకరించకపోతే ఎవరు దానిని నిలుపుకుంటారు? దీనికి ఏదైనా నియమం ఉందా? మొత్తం విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఫైనల్లో గెలిచిన జట్టు...
- [Taraka Ratna: ‘నీతో పాటే అన్నీ దూరమయ్యాయి’.. నందమూరి తారకరత్న జ్ఞాపకాలతో అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్ట్](https://teluguwonders.com/taraka-ratna/): 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్నాడు. భారీ జనసందోహం మధ్యన అతనికి గుండెపోటు రావడంతో వెంటనే కుప్పం ఆసుపత్రికి, ఆ తర్వాత బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న 2023 ఫిబ్రవరి 18 శివరాత్రి రోజున కన్నుమూశారు. ‘ఒకటో నంబర్ కుర్రాడు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నందమూరి తారకరత్న. ఎన్నో సినిమాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ అదరగొట్టాడీ నందమూరి హీరో. అమరావతి సినిమాలో తారకరత్న విలనిజానికి ఏకంగా నంది అవార్డు కూడా వచ్చింది. తాత ఎన్టీఆర్ లాగే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించాలనకున్న తారకతర్న ఊహించని విధంగా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న అతను గుండెపోటుకు...
- [Hightech Copying: వీడు జగత్కంత్రీ.. బటన్ కెమెరాతో ప్రశ్నలు స్కాన్.. లైవ్లో ఆన్సర్లు! కట్ చేస్తే సీన్ సితార్..](https://teluguwonders.com/hightech-copying/): ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్షలో ఓ అభ్యర్ధి బటన్ కెమెరాతో చీటింగ్కు పాల్పడ్డాడు. నిందితుడిని కన్నూర్లోని పెరలసెర్రీకి చెందిన ఎన్పీ మహ్మద్ సహద్ (27)గా గుర్తించారు. నిందితుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి బయటి నుంచి లైవ్ లో ఆన్సర్లు చెప్పించుకుని.. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సెక్రటేరియట్ అసిస్టెంట్ పరీక్షల్లో హైటెక్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కన్నూర్లోని పయ్యంబలం గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) పరీక్షలో ఓ అభ్యర్ధి బటన్ కెమెరాతో చీటింగ్కు పాల్పడ్డాడు. నిందితుడిని కన్నూర్లోని పెరలసెర్రీకి చెందిన ఎన్పీ మహ్మద్ సహద్ (27)గా గుర్తించారు. నిందితుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి బటన్ కెమెరా, బ్లూటూత్ ఉపయోగించి బయటి వ్యక్తుల ద్వారా లైవ్లో సమాధానాలు తెలుసుకుని సమాధానాలు గుర్తించాడు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష...
- [New Payment Rules: అక్టోబర్ 1 నుంచి చాలా రూల్స్ మారబోతున్నాయి! మూడోది చాలా ఇంపార్టెంట్!](https://teluguwonders.com/new-payment-rules/): అక్టోబర్ 1 నుంచి దేశంలో కొన్ని ఆర్థికపరమైన మార్పులతోపాటు ప్రభుత్వ పరంగా కొన్ని కొత్త రూల్స్ అమలు కానున్నాయి. గ్యాస్ ధరల నుంచి ట్రైన్ టికెట్స్ బుకింగ్ వరకూ.. ఇందులో చలానే మార్పులు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో ప్రతినెలా ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ పరంగా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. ఇవి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరి మీదా ప్రభావం చూపుతాయి. మరి వచ్చే నెల అంటే అక్టోబర్ 1, 2025 నుంచి ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూసేద్దామా? 1. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అక్టోబర్ 1 నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో ఒక మార్పు రానుంది. ఇకపై ఎన్ పీఎస్ చందాదారులంతా ఈక్విటీలలో వంద శాతం వరకు పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రభుత్వేతర ఎన్పీఎస్ చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అంతకు ముందు నాన్...
- [Indiramma Canteens: నగరవాసులకు గుడ్న్యూస్.. రూ.5కే భోజనం.. హైదరాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం](https://teluguwonders.com/indiramma-canteens/): గరీబి హటావో అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేసిన ఇందిరమ్మ స్పూర్తితో ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేసామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది నగరం కొత్తగా మరికొన్ని ఇందిరమ్మ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మోతినగర్, ఖైరతాబాద్ మింట్ క్యాంపస్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటీన్ లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ , జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జోనల్ కమిషనర్ లు బోర్కడే హేమంత్ సహదేవ్ రావు , అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ లు...
- [రైలులో టికెట్ అడిగితే ఆధార్ చేతిలో పెట్టింది.. టీసీ షాక్.. బామ్మ రాక్..](https://teluguwonders.com/viral-video-3/): ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ నేతలు ఇచ్చిన హామీల్లో ఒకటి మహిళలు బస్సులో ఫ్రీగా ప్రయాణించడం. ఇది కర్ణాటకలో మొదలై.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ పేర్లతో మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మహిళలు తమ ఆధర్ కార్డ్ ని చూపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో రైలు లో టికెట్ అడుగుతున్న టీటీకి తన ఆదార్ కార్డ్ చూపించింది ఓ బామ్మ. ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత జనరేషన్ లో పుట్టక ముందే.. అమ్మ కడుపులో ఉన్నప్పుడే అన్నీ నేర్చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా, నెట్, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా నేటి సమాజంలో ఏమి జరుగుతుందనే విషయంలో అప్ డేట్ గా ఉంటున్నారు. అదే...
- [OG Movie: బాక్సాఫీస్పై ‘ఓజీ’ దండయాత్ర.. నాలుగు రోజుల్లో పవన్ కల్యాణ్ సినిమా కలెక్షన్లు ఇవే.. అధికారిక ప్రకటన](https://teluguwonders.com/pawan-kalyan-og-movie-collections/): పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. (సెప్టెంబర్ 25)న విడుదలైన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు వీకెండ్ తో పాటు దసరా సెలవులు కలిసి వచ్చాయి. దీంతో పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. హీరోయిన్ కూడా ఎంతో అందంగా కనిపించింది. ఇక థమన్ బీజీఎం సినిమాకు హైలెట్ గా నిలిచింది. దీంతో పవన్ అభిమానులతో పాటు సామాన్య జనాలు కూడా ఓజీ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కలెక్షన్ల పరంగా...
- [Tollywood: బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న చేస్తోన్న 29 ఏళ్ల హీరోయిన్.. వరుసగా మూడు సార్లు 500 కోట్ల సినిమాలు..](https://teluguwonders.com/tollywood-rashmika-mandanna/): ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఓ హీరోయిన్ దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ సంచలనం సృష్టిస్తుంది. అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. తెలుగు, హిందీ భాషలలో ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్. అంతేకాదు.. వరుసగా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమెకు దక్షిణాదిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాలుగా ఆమె నటించిన చిత్రాలు ఊహించని రెస్పాన్స్ అందుకున్నాయి. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు.. అలాగే బ్యాక్ టూ బ్యాక్ రూ.500, 700, 800, 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతూ నెట్టింట దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇప్పటికీ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. తెలుగుతోపాటు హిందీలో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మడు...
- [Mithun Reddy: ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. ఆ కేసులో బెయిల్ మంజూరు](https://teluguwonders.com/mithun-reddy/): వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని ఏసీబీ కోర్టుషరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ4 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డికి కోర్టు కొన్ని షరత్తులు విధించింది. వారంలో రెండు రోజులు సిట్ విచారణకు హాజరుకావాలని, అలాగే రెండు షూరిటీలు, రూ. 2 లక్షల పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. కాగా కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు( మంగళవారం) మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత జులై 20వ తేదీన ఏపీ లిక్కర్ కేసుతో...
- [Upasana: ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు.. ముఖ్యమంత్రితో ఆడిపాడిన మెగా కోడలు ఉపాసన.. ఫొటోస్ ఇదిగో](https://teluguwonders.com/upasana/): తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. తాజాగా మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి రామ్చరణ్ భార్య ఉపాసన బతుకమ్మ ఆడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగ బతుకమ్మ. అందుకే ఏటా ఈ పండగను అట్టహాసంగా జరుపుకొంటారు తెలంగాణ వాసులు.సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం బతుకమ్మ వేడుకల్లో భాగమవుతారు. ఎంతో ఉత్సాహంగ ఆడిపాడుతారు. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నయి.ఢిల్లీలోని ఒక ప్రముఖ కాలేజీలో తెలుగు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.బతుకమ్మను నెత్తిన ఎత్తుకుని విద్యార్థులతో కలిసి సరదాగా...
- [ఆశ్రమంలో విద్యార్థులపై లైంగిక వేధింపులు.. స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్ట్](https://teluguwonders.com/swami-chaitanyananda/): ఆశ్రమం లైంగిక కేసులో ఒక ప్రధాన నిందితుడు స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథినిఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రాలోని ఒక హోటల్ నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానందను విచారించిన తర్వాత, అన్ని రహస్యాలు బయటపడతాయని భావిస్తున్నారు. ఆశ్రమం లైంగిక కేసులో ఒక ప్రధాన నిందితుడు స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథినిఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రాలోని ఒక హోటల్ నుంచి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్యానందను విచారించిన తర్వాత, అన్ని రహస్యాలు బయటపడతాయని భావిస్తున్నారు. నైరుతి ఢిల్లీలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళా విద్యార్థులనున వెకిలిచేష్టలకు పాల్పడ్డట్లు.. స్వయం ప్రకటిత మత గురువు స్వామి...
- [వామ్మో ఇవి మామూలు నత్తలు కావట..! రైతుల పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు..](https://teluguwonders.com/african-snail-attack/): నత్తల జీవిత కాలం 5 నుంచి ఆరేళ్లు ఉంటుంది. ఇది ద్విలింగ జాతికి చెందినది కావడంతో రెండేళ్ల వయస్సు లోనే సంతానోత్పత్తి ప్రారంభిస్తుంది. నెలకు 100 గుడ్లు పెడుతుంది. ఏటా 1000 నుంచి 1200 గుడ్లు పెడుతోంది. జూలై నుంచి ఫిబ్రవరి వరకు సంతానోత్పతికి అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నత్తల నివారణ సామూహికంగా చేపటాలని శాస్త్రవేత్తలు సూచిస్తు న్నారు. ఒక్క రైతే నివారణ చర్యలు చేపడితో పక్క తోటలోకి ఇవి వెళ్లిపో తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు పంటల పై దోమలు దాడి చేయడం పురుగులు దాడి చేయడం చూసాం …కానీ నత్తలు దాడి చేయడం ఎప్పుడైనా చూశారా… ఉభయ గోదావరి జిల్లాలలో పంటలు పై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి.ఈ నత్తల దాడిలో పంటలు పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి.దీంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు.లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి అందే సమయానికి...
- [Viral: పురావస్తు తవ్వకాల్లో కనిపించిన 350 ఏళ్ల నాటి పుర్రె.. ఏంటా అని పరిశీలించగా](https://teluguwonders.com/viral-skelton/): కొందరు శాస్త్రవేత్తలు పురావస్తు తవ్వకాలు జరిపారు. వారికి ఆ తవ్వకాల్లో ఓ పుర్రె లభించింది. దానిపై పలు పరిశోధనలు జరపగా.. 350 ఏళ్ల నాటి పుర్రె లభించింది. ఇంతకీ ఆ పుర్రె విషయంలో పలు సంచలన నిజాలు బయటపడ్డాయి. మరి అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. పురావస్తు తవ్వకాలు చేపట్టిన కొందరు శాస్తవేత్తలకు అసాధారణమైన రీతిలో 350 ఏళ్ల నాటి కాలానికి చెందిన పుర్రె ఒకటి లభించింది. 1800-1900 వందల సంవత్సరాల మధ్యలో ఈ ఓ శతాబ్ద కాలం పాటు మ్యూజియం సేకరణలో భాగంగా ఉందట. ఆ సమయంలో మానవ అవశేషాలను యూరోపియన్ మ్యూజియంలకు పంపడం సర్వసాధారణమట. క్లాడిన్ అబెగ్ నేతృత్వంలోని జెనీవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పురావస్తు తవ్వకాలు చేపట్టగా.. వారికి దొరికిన ఈ 350 సంవత్సరాల నాటి పుర్రెపై పలు పరిశోధనలు జరిపారు. 1914లో స్విస్ కలెక్టర్ ఒకరు లౌసాన్లోని మ్యూజియంకు ఈ పుర్రెను విరాళంగా ఇచ్చారని.....
- [Kakarakaya Chutney: డయాబెటిస్ ఉన్నవారికి వరం.. పోషకాలు నిండిన కాకరకాయ పచ్చడి](https://teluguwonders.com/kakarakaya-chutney/): డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయ పచ్చడి తినడం చాలా మేలు చేస్తుంది. కాకరకాయలో ఉండే చరాంటిన్ వంటి సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరుస్తుంది, ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతుంది. ఇంకా, కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. చక్కెర రక్తంలో త్వరగా కలవకుండా నిరోధిస్తుంది. ఈ పోషకాలు మధుమేహ నియంత్రణకు, నరాల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఆరోగ్యం, రుచి రెండూ కలగలిసిన వంటకం తయారు చేయాలంటే కాకరకాయ చట్నీ (లేదా పప్పు) సరైన ఎంపిక. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో కాకరకాయను చేర్చుకోవడానికి ఇది ఒక చక్కని మార్గం. పప్పు, పాలు, తాలింపుతో ఈ పోషకమైన వంటకాన్ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేయాలో, ఏయే పదార్థాలు వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాకరకాయను ఇతర పండ్లతో కలిపి తినడం వల్ల నరాలకు ఉల్లాసం లభిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు కాకరకాయను ఏ...
- [TVS: కస్టమర్లకు గుడ్న్యూస్.. భారీగా తగ్గిన టీవీఎస్ బైక్, స్కూటర్ల ధరలు](https://teluguwonders.com/tvs-bikes/): TVS Bikes: జీఎస్టీ 2.0 పన్ను స్లాబ్ కారణంగా టీవీఎస్ తన స్కూటర్లు, కమ్యూటర్ బైక్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ ఆఫర్లు పండుగ సీజన్లో టీవీఎస్ అమ్మకాలను మరింత పెంచుతాయి. స్కూటర్ విభాగంలో టీవీఎస్ జెస్ట్ కూడా చౌకగా మారింది.. జీఎస్టీ 2.0 పన్ను స్లాబ్ కారణంగా టీవీఎస్ తన స్కూటర్లు, కమ్యూటర్ బైక్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ ధరలు ఇప్పుడు భారతదేశంలో రూ.9,600 వరకు తగ్గాయి. పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించడానికి TVS దాని అనేక మోడళ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించింది. టీవీఎస్ అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ శ్రేణి జూపిటర్పై గొప్ప తగ్గింపును అందిస్తోంది. జూపిటర్ 110 కొత్త ధర ఇప్పుడు రూ.72,400. మునుపటి ధర నుండి రూ.6,481 తగ్గింపు అందిస్తోంది. జూపిటర్ 125పై రూ.6,795 తగ్గింపు తర్వాత రూ.75,600కి చేరింది. TVS Ntorq సిరీస్ కూడా చౌకగా.. మీరు స్పోర్టీ స్కూటర్ కోసం...
- [ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి.. సీఎం రేవంత్ చేతుల మీదుగా శంకుస్థాపన](https://teluguwonders.com/cm-revanth-reddy-to-launch-bharat-future-city/): భాగ్యనగరంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’ (FCDA)ని ఏర్పాటు చేసింది. భాగ్యనగరంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’ (FCDA)ని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తోంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది. మహా నగరానికి పెరుగుతున్న వలసలు, అభివృద్ధికి అనుగుణంగా సమతుల్య ప్రాంతీయ...
- [IND Vs PAK: ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలిచినా ట్రోఫీ తీసుకోదా.? తగ్గేదేలే అంటోన్న సూర్య.!](https://teluguwonders.com/ind-vs-pak-2/): 2025 ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడుతుండటంతో.. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి అవుతుంది. ఈసారి ట్రోఫీని గెలవడం రెండు జట్లకు చాలా ప్రత్యేకమైనది. అయితే, ఫైనల్ గెలిచిన తర్వాత టీం ఇండియా ట్రోఫీని అందుకోకపోవచ్చునని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. గత సంవత్సర కాలంగా టీం ఇండియా రెండు ప్రధాన ట్రోఫీలను అందిపుచ్చుకుంది. జూన్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు T20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోగా.. ఆ తర్వాత మార్చి 2025లో రోహిత్ కెప్టెన్సీలోనే ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు అందరి దృష్టి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీం ఇండియాపై పడింది. పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య సేన ఉవ్విళ్ళూరుతోంది. ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28 ఆదివారం నాడు దుబాయ్లో భారత్, పాకిస్తాన్ మధ్య...
- [OTT Movie: భార్యను చంపిన వాడిపై కళ్లు లేని మాజీ పోలీస్ రివేంజ్.. ఓటీటీలో ఐఎండీబీ టాప్ రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్](https://teluguwonders.com/ott-movie-6/): ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. తెలుగుతో పాటు ఇతర భాషా సినిమాలను కూడా ఎగబడి చూస్తుంటారు మన తెలుగు ఆడియెన్స్. అలాంటి వారికి ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా ఒక మంచి ఛాయిస్. క్రైమ్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాల్లోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ సినిమాలోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. సస్పెండ్ అయిన పోలీస్, ఓ సీరియల్ కిల్లర్, హత్యకు...
- [US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పలువురు మృతి.. పరారీలో నిందితుడు..](https://teluguwonders.com/us-shooting/): ఒక రెస్టారెంట్ సమీపంలో ఒక దుండగుడు బోటుపై నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. కాల్పుల భయంతో అక్కడి ప్రజలంతా నలువైపుల పారిపోయారు. కాల్పుల అనంతరం దుండగుడు పడవలో పారిపోయాడు. ఈ సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలోని అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఒక్కసారిగా జరిగిన కాల్పుల శబ్ధాలతో భయాందోళనలు చెలరేగాయి. రెస్టారెంట్ సమీపంలో ఒక దుండగుడు బోటుపై నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. కాల్పుల భయంతో అక్కడి ప్రజలంతా నలువైపుల పారిపోయారు. కాల్పుల అనంతరం దుండగుడు పడవలో పారిపోయాడు. ఈ సంఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన విల్మింగ్టన్కు దక్షిణంగా దాదాపు 20 మైళ్ల దూరంలో ఉన్న సౌత్పోర్ట్ యాచ్ బేసిన్ ప్రాంతంలోని 150 యాచ్ బేసిన్ డ్రైవ్లో ఉన్న అమెరికన్ ఫిష్...
- [UNలో పాక్ ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్! ఒసామా బిన్ లాడెన్ ప్రస్తావనతో..](https://teluguwonders.com/pakistan-pm-and-petal-gahlo/): ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కీర్తిస్తోందని, ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించిందని భారత్ పేర్కొంది. ఐరాసలో భారత కార్యదర్శి పెటల్ గహ్లోట్, పాక్ ద్వంద్వ వైఖరిని, ఉగ్రవాద సంస్థలకు మద్దతును ఆధారాలతో సహా ఎండగట్టారు. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా విమర్శించింది. పాకిస్థాన్ మరోసారి ఉగ్రవాదాన్ని కీర్తిస్తోందని ఆరోపించింది. తన ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుంటూ ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత మిషన్లో మొదటి కార్యదర్శి పెటల్ గహ్లోట్, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం, రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి గ్రూపులను జవాబుదారీతనం నుండి రక్షించడం, ఉగ్రవాదంతో పోరాడుతున్నట్లు చెప్పుకుంటూ ఒక దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించడం వంటి విషయాలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్ను కడిగిపారేశారు. “మిస్టర్ ప్రెసిడెంట్, ఈ సభలో ఉదయం పాకిస్తాన్ ప్రధాన మంత్రి అసంబద్ధమైన నాటకీయ ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన...
- [Polytechnic Colleges: ఇక పాలిటెక్నిక్ కాలేజీలకు సొంత భవనాలు.. అడ్మిషన్లు పెంచేందుకు సరికొత్త వ్యూహం!](https://teluguwonders.com/polytechnic-colleges/): రాష్ట్రంలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించే ప్రతిపాదనలపై అసెంబ్లీ సమావేశాల ఏడోరోజు ప్రశ్నోత్తరాల సమయంలో MLAలు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. బి.మఠం నవోదయ స్కూలును తాత్కాలిక భవనాల్లో ప్రారంభించే విషయమై కేంద్ర మంత్రితో.. అమరావతి, సెప్టెంబర్ 27: రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవు. 2 పాలిటెక్నిక్ కళాశాలలకు కూటమి ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిలో అయిదు పాలిటెక్నిక్ లకు (చోడవరం, పొన్నూరు, బేతంచర్ల, మైదుకూరు, గుంతకల్లు), భూములు కేటాయించాం, మరో మూడింటికి (మచిలీపట్నం, కెఆర్ పురం, అనపర్తి)లకు భూములు కేటాయించాల్సి ఉంది. కేంద్రప్రభుత్వంతో చర్చించి రాష్ట్రప్రభుత్వం, ఎంపి లాడ్స్, సిఎస్ఆర్ నిధులను అనుసంధానించి సొంత భవనాల నిర్మాణం పూర్తిచేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలు...
- [MGBS బస్టాండ్ తాత్కాలిక మూసివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?](https://teluguwonders.com/mgbs-bus-stand-temporary-closed/): హైదరాబాద్ MGBS బస్టాండ్ను శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద చుట్టుముట్టింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు పంపించారు. మూసీ వరద నీరు MGBSలోకి వచ్చిన సమయంలో సుమారు 3 వేల మంది ప్రయాణికులు బస్టాండ్లో ఉన్నారు. ఈ క్రమంలో MGBS బస్టాండ్ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.. హైదరాబాద్, సెప్టెంబర్ 27: హైదరాబాద్ MGBSను మూసీ వరద చుట్టుముట్టిన నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన వెలువరించారు. మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోందని సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు....
- [Telangana: హైదరాబాద్ సీపీగా సజ్జనార్.. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు](https://teluguwonders.com/telangana-sajjanar/): హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ.. సీవీ ఆనంద్ హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది.. హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) గా వీసీ సజ్జనార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ.. సీవీ ఆనంద్ హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది.. కాగా.. గతంలో కూడా సజ్జనార్ హైదరాబాద్ సీపీగా పనిచేశారు. ఐపీఎస్ల బదిలీలు ఇలా.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్గా విజయ్కుమార్, హోంశాఖ సెక్రటరీగా సీవీ ఆనంద్, RTC ఎండీగా నాగిరెడ్డి, ఫైర్ డీజీగా విక్రమ్సింగ్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా రఘునందన్రావు,...
- [Pathum Nissanka : గ్రౌండ్ క్లీనర్ కొడుకు సంచలనం.. సెంచరీ వేస్ట్ అయినా.. ఏకంగా విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్](https://teluguwonders.com/pathum-nissanka/): 2025 ఆసియా కప్లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు పతుమ్ నిస్సంక అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నిస్సంక ఆ మ్యాచ్లో కేవలం సెంచరీ చేయడమే కాదు, ఏకంగా మూడు పెద్ద రికార్డులు సృష్టించాడు. అతని ప్రదర్శన ఎంత గొప్పగా ఉందో, అతని నేపథ్యం అంతకంటే అద్భుతంగా ఉంది. Pathum Nissanka : ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే మాట వినే ఉంటారు. కానీ, మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఆటగాడు ఒకే మ్యాచ్లో ఏకంగా మూడు పెద్ద రికార్డులు సృష్టించాడు. ఆ అద్భుత ప్రదర్శన శ్రీలంక స్టార్ బ్యాట్స్మెన్ పతుమ్ నిస్సాంకదే. సెప్టెంబర్ 26న భారత్తో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్లో అతను అద్భుతమైన ఆటతీరు కనబరిచాడు. అతను ఎంత గొప్పగా ఆడాడో, అతని వెనుక ఉన్న జీవిత కథ కూడా అంతే గొప్పది. మైదానాన్ని శుభ్రం చేసే...
- [ఇక ఆ దేశానికి ట్రైన్లో వెళ్లిపోవచ్చు! డైరెక్ట్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేసిన ఇండియా](https://teluguwonders.com/train/): భారత్, భూటాన్ మధ్య మొట్టమొదటి రైల్వే లైన్, కోక్రాఝర్-గెలెఫు ప్రాజెక్టు భూసేకరణ వేగవంతమైంది. 69 కి.మీ పొడవు గల ఈ రైలు మార్గం వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రూ. 3,500 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ సరిహద్దు కనెక్టివిటీని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. భారత్, భూటాన్ మధ్య మొట్టమొదటి రైల్వే లైన్ నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం అయింది. ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ ప్రతిపాదిత 69 కిలో మీటర్ల రైలు మార్గం కలిగి ఉంది. కోక్రాఝర్-గెలెఫు రైలు మార్గాన్ని ప్రత్యేక రైల్వే ప్రాజెక్ట్ (SRP)గా నియమించాయి. రైల్వే చట్టం 1989 ప్రకారం.. ఈ వారం ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా భారత్, భూటాన్ మధ్య రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. కోక్రాఝర్-గెలెఫు, బనార్హట్-సమ్త్సే. 16...
- [Rajinikanth: రజనీకాంత్తో నటించడానికి 3 సార్లు రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్.. చివరకు ఆ డైరెక్టర్ కోరడంతో.. ఎవరంటే..](https://teluguwonders.com/rajinikanth/): చాలా సంవత్సరాల క్రితమే పాన్ ఇండియా లెవల్లో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఇటీవలే కూలీ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. కానీ మీకు ఈ విషయం తెలుసా.. రజినీతో నటించడానికి ఒక హీరోయిన్ మూడు సార్లు రిజెక్ట్ చేసిందట. సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పారు. తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని సాధారణ బస్ కండక్టర్ నటనపై ఆసక్తితో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సొంతంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 1975లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగల్’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తరువాత, ‘మూండు ముడిచ్చు’ చిత్రంతో పాపులర్ అయ్యారు. తొలినాళ్లలో నటుడు...
- [IND vs SL : తండ్రిని కోల్పోయిన క్రికెటర్కు ఓదార్పు.. మ్యాచ్ తర్వాత భావోద్వేగ క్షణాలు.. క్రికెట్ స్ఫూర్తి చాటిన టీమిండియా కెప్టెన్](https://teluguwonders.com/ind-vs-sl-suryakumar-yadav-dunith-wellalage/): భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్-4 రౌండ్ చివరి మ్యాచ్ ఉత్కంఠతో నిండిపోయింది. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీయగా, టీమిండియా విజయం సాధించి 2025 ఆసియా కప్లో అజేయంగా నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్తో తలపడటానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత, మైదానంలో ఒక భావోద్వేగ క్షణం కనిపించింది. IND vs SL : భారత్, శ్రీలంక మధ్య జరిగిన సూపర్-4 చివరి మ్యాచ్ అత్యంత ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్లో టీమిండియా విజయం సాధించి, 2025 ఆసియా కప్లో అజేయంగా నిలిచింది. ఫైనల్లో భారత్ ఇప్పుడు పాకిస్తాన్తో తలపడనుంది. అయితే, ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక యువ ఆల్రౌండర్ దునిత్ వెల్లాలగేను కలుసుకున్నాడు. అతడిని ఆప్యాయంగా కౌగిలించుకొని, ఇటీవల మరణించిన అతని తండ్రికి సంతాపం తెలిపాడు. దునిత్ వెల్లాలగేకు ఊహించని విషాదం శ్రీలంక ఆల్రౌండర్ దునిత్ వెల్లాలగే తండ్రి...
- [ఒకే ఒక్క అరెస్ట్.. హైకోర్టులో జైభీం మువీ సీన్ రిపీట్! ఇక పోలీసులకు దబిడిదిబిడే..](https://teluguwonders.com/cbi-probe-on-illegal-arrest-in-ap/): సౌందర్ రెడ్డి అరెస్టు విషయంలో పోలీసుల వైఖరిని ఎండగట్టిన ఏపీ హైకోర్టు.. మఫ్టీలో వెళ్లి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించింది. 22వ తేదీన 5 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్న నాటి నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు మొత్తం సీసీ కెమెరాలను ఫుటేజ్, పోలీసుల అదుపులో ఉన్న రెండు రోజుల సెల్ టవర్ లొకేషన్ సైతం తమ ముందు ఉంచాలని టెలికాం కంపెనీనీ.. నెల్లూరు జిల్లాకు చెందిన సౌందర్ రెడ్డి తాడేపల్లి వచ్చి చెన్నై కలకత్త జాతీయ రహదారి సమీపంలో రోడ్డు పక్కన జ్యూస్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన తాడేపల్లి పాతూరు రోడ్డులో సౌందర్ రెడ్డిని పోలీసులమని చెప్పి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తుండగా బలవంతంగా మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించగా.. యాక్సిడెంట్ కేసులో అరెస్టు చేస్తున్నామని, తాము తాడేపల్లి పోలీసులమనీ...
- [Andhra: నువ్వేం మనిషివిరా.. ప్రయోజకుడవుతాడని గుండెల మీద ఆడిస్తే.. గునపంతో గుద్ది చంపాడు..](https://teluguwonders.com/andhra-crime-news/): ఆస్తి ఇవ్వలేదన్న కోపంతో ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు.. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. బొండపల్లి మండలం కొండకిండాంలో కొడుకు.. తండ్రిని దారుణంగా చంపాడు.. 72 ఏళ్ల పెదమజ్జి నాయుడు బాబు అనే వృద్ధుడిని తన కన్న కొడుకు గణేష్ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి ఇవ్వలేదన్న కోపంతో ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు.. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. బొండపల్లి మండలం కొండకిండాంలో కొడుకు.. తండ్రిని దారుణంగా చంపాడు.. 72 ఏళ్ల పెదమజ్జి నాయుడు బాబు అనే వృద్ధుడిని తన కన్న కొడుకు గణేష్ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి తనకు అప్పగించాలని గత కొన్ని రోజులుగా పెదమజ్జి నాయుడు బాబుకు, ఆయన కుమారుడు గణేష్ కు మధ్య వివాదం సాగుతుంది. ఈ క్రమంలోనే గత పదిహేను రోజుల క్రితం ఓసారి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో తండ్రికి...
- [Navaratri 2025: నవరాత్రిలో 10 కోట్ల విలువైన ఆభరణాలతో అమ్మ దర్శనం, 350 కిలోల వెండి రథంపై ఊరేగింపు](https://teluguwonders.com/navaratri-2025/): దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారిని భక్తిశ్రద్దలతో పూజిస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నవరాత్రి వేడుకలు వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ దుర్గాదేవిని నగర్ సేథాని మాతగా భావించి పూజిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలు , మాణిక్యాలతో చేసిన విలువైన ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ ఆభరణాలు అమ్మవారి అందాన్ని మరింతగా పెంచుతాయి. గత 157 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారికి బంగారం, వెండి , వజ్రాల ఆభరణాలను సమర్పించే సంప్రదాయం కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా తర్వాత, దుర్గా పూజ , నవరాత్రి ఉత్సవాల వైభవానికి ప్రసిద్ధి చెందిన నగరం మధ్యప్రదేశ్లోని జబల్పూర్. కోల్కతా మాదిరిగానే ఇక్కడ కూడా దుర్గా పూజకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తొమ్మిది రోజుల పాటు నగరం మొత్తం అమ్మవారి మండపాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో భక్తి ,...
- [Tollywood: రామ్ చరణ్తో బ్లాక్ బస్టర్ మిస్సైన హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్.. క్రేజ్ పీక్స్..](https://teluguwonders.com/tollywood-anupama-parameswaran/): సోషల్ మీడియాలో ప్రతిరోజు సెలబ్రెటీలకు సంబంధించిన ఏదోక విషయం తెగ వైరలవుతుంటాయి. కొన్ని రోజులుగా చిన్నప్పటి ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. మరికొందరు తారల త్రోబ్యాక్ ముచ్చట్లు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ హీరోయిన్ లేటేస్ట్ క్రేజీ పిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్. టీనేజ్ లోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఆ మూవీని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.....
- [పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్తో డొనాల్డ్ ట్రంప్ భేటీ..! గొప్ప లీడర్లు అంటూ..](https://teluguwonders.com/asim-munir-shehbaz-sharif-d/): ట్రంప్ గురువారం ఓవల్ కార్యాలయం లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లను కలిశారు. సమావేశానికి ముందు ట్రంప్ వారిని “గ్రేట్ లీడర్స్” అని ప్రశంసించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడికి గొప్ప నాయకులు వస్తున్నారంటూ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఓవల్ కార్యాలయంలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లను కలిశారు. సమావేశానికి ముందు ట్రంప్ వారిని “గ్రేట్ లీడర్స్” అని ప్రశంసించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఇక్కడికి గొప్ప నాయకులు వస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, ఫీల్డ్ మార్షల్ ఇద్దరూ గొప్ప లీడర్లు అని ట్రంప్ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగించడానికి వ్యూహాలను చర్చించడానికి ఈ వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ట్రంప్ను కలిసిన ఎనిమిది ఇస్లామిక్ దేశాల సీనియర్ అధికారులలో షరీఫ్ కూడా ఉన్నారు. ఈ సమావేశం అమెరికా, పాకిస్తాన్ మధ్య వాణిజ్య...
- [Viral: ఏం తిన్నా వాంతులే, కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. CT స్కాన్ చూసి కళ్లు తేలేసిన డాక్టర్లు](https://teluguwonders.com/viral-representative-image/): ఓ యువతి పొత్తి కడుపు ఉబ్బిపోయి కనిపించింది. ఆమెకు చిన్నతనం నుంచి ఓ వ్యాధి ఉంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆపై జరిగిందిదే.. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. లుక్కేయండి. కొందరికి చిన్నప్పటి నుంచి చాక్పీస్లు తినడం అలవాటు.. మరికొందరు ఏ వస్తువు దొరికితే దాన్ని నోట్లో పెట్టేసుకుంటారు. అయితే ఇది చిన్నతనం కదా అందుకే ఇలా చేస్తున్నారని అనుకుంటే పొరపాటే.. అదొక వ్యాధి. ఇలాంటివారు ఉంటే కచ్చితంగా వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాల్సిందే. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ స్టోరీపై ఇప్పుడు లుక్కేద్దాం. వివరాల్లోకి వెళ్తే.. 17 ఏళ్ల యువతి కడుపులో ఓ పెద్ద వెంట్రుకల ముద్దను చూసి వైద్యులు షాక్ అయ్యారు. కడుపునొప్పితో బాధపడటమే కాకుండా.. పదేపదే వాంతులు చేసుకుంటుండటంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స చేసిన డాక్టర్లు.. ఆమెకు ‘పికా’ అనే...
- [Singer : 50 వేలకు పైగా పాటలు.. ఎన్నో అవార్డులు.. లెజండరీ సింగర్.. ఇప్పటికీ సినిమాల్లో..](https://teluguwonders.com/singer-50/): భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన లెజండరీ సింగర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో వేలాది పాటలు పాడింది. బుజ్జాయిగా, 80 ఏళ్ల ముసలమ్మాల ఎంతో చక్కగా పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఇంతకీ ఈ లెజెండరీ సింగర్ ఎవరో గుర్తుపట్టారా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి భారతీయ సినిమా ప్రపంచంలో అద్భుతమైన సింగర్. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ ఇలా దాదాపు 17 భాషలలో మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడారు. తన మధురమైన గాత్రంతో సినీప్రియులను ఊర్రూతలూగించారు. ఆమె భారతదేశపు ప్రసిద్ధ చలనచిత్ర గాయని, నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉంటూ శ్రోతలను అలరిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె.. మొదట పాడిన పాట విషాద గీతం కావడం విచిత్రం. ఆమె మరెవరో కాదండి.. లెజండరీ సింగర్...
- [తవ్వకాల్లో 11 వేల ఏళ్ల నాటి ఇల్లు లభ్యం.. గ్రైండింగ్ మిల్లులు, ఆభరణాల సహా అనే వస్తువులు వెలుగులోకి..](https://teluguwonders.com/tabuk-pre-pottery-neolithic-era/): భూమి లోపల సముద్రం అట్టడుగు పొరల్లో ఎక్కడోచోట మన పూర్వీకులకు సంబంధించిన ఆనవాళ్ళు అవశేషాలు దొరుతూనే ఉన్నాయి. తాజాగా అరేబియా ద్వీపకల్పంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మానవ నివాసాన్ని సౌదీ అరేబియా కనుగొంది. ఈ స్థావరం 11,000 సంవత్సరాల నాటిది. ఈ ఆవిష్కరణ మస్యున్ ప్రదేశంలో జరిగింది. తవ్వకాలలో బయల్పడిన పురాతన మానవ నివాసం గురించి తెలుసుకుందాం. అరేబియా ద్వీపకల్పంలో అత్యంత పురాతనమైన మానవ స్థావరాన్ని కనుగొన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రస్తుతం ఇది 11,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని అంచనా. సాంస్కృతిక మంత్రి, హెరిటేజ్ కమిషన్ చైర్మన్ ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో ఈ ఆవిష్కరణను ప్రకటించారు. ఈ ఆవిష్కరణను ఆయన ముఖ్యమైనదిగా అభివర్ణించారు. తబుక్ ప్రాంతానికి వాయువ్యంగా ఉన్న మస్యోన్ ప్రదేశం.. ప్రీ-పాటరీ నియోలిథిక్ కాలం (11,000-10,000 సంవత్సరాల క్రితం) నాటిది. సౌదీ హెరిటేజ్ కమిషన్ ప్రకారం ఈ...
- [Rishab Shetty: అంచనాల మధ్య కాంతార: చాప్టర్ 1.. రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా.. ?](https://teluguwonders.com/rishab-shetty/): రిషబ్ శెట్టి పాన్ ఇండియా సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ఇదివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఇప్పుడు హీరోగా మారారు. తెలుగు, తమిలం, కన్నడ, మలయాళం, హిందీ సినీప్రియులకు ఇష్టమైన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ కాంతార: చాప్టర్ 1. కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గతంలో సూపర్ హిట్ అయిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడిగా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం అందిస్తున్నారు. బాధ్యతలన్నింటినీ స్వీకరించడం ఒక పెద్ద సవాలు. ఆయన ఈ సవాలును విజయవంతంగా నిర్వహించారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి రిషబ్...
- [DSC Notification: ఇక ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం.. సర్కార్ స్పష్టం](https://teluguwonders.com/dsc-notification/): ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని… దాని కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేష్ కు సీఎం చంద్రబాబు చెప్పారు. మెగా డీఎస్సీలో విజేతలకు ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలను జారీ చేసే కార్యక్రమం గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో.. అమరావతి, సెప్టెంబర్ 26: ప్రతి ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిరుద్యోగులు, ఈ ఏడాది డీఎస్సీలో క్వాలిఫై కాని వారంతా ప్రిపేర్ అవుతూ ఉండాలని సూచించారు. ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని… దాని కోసం ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నారా లోకేష్ కు సీఎం చంద్రబాబు చెప్పారు. మెగా డీఎస్సీలో విజేతలకు ఉపాధ్యాయ పోస్టుల నియామక పత్రాలను జారీ చేసే కార్యక్రమం గురువారం రాష్ట్ర సచివాలయం సమీపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన...
- [పోస్టాఫీస్ NSC స్కీమ్.. ఐదేళ్లలో రూ.58 లక్షలు పొందొచ్చు! నెలకు కేవలం రూ.1000తో ప్రారంభం..](https://teluguwonders.com/indian-currency/): ప్రభుత్వ మద్దతు ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి పథకాలు భద్రత, ఆకర్షణీయమైన రాబడిని అందిస్తాయి. 2025లో ఈ NSC పోస్ట్ ఆఫీస్ పథకం భద్రతతో గణనీయమైన వృద్ధిని అందించడంతో మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. భద్రత, మంచి రిటర్న్స్.. మన దేశంలో మధ్య తరగతి వాళ్లు పెట్టుబడి పెట్టేందుకు ఆలోచించే విషయాలు. స్టాక్ మార్కెట్ వంటి పథకాలు అధిక రాబడిని అందిస్తున్నప్పటికీ, అందులో ఉండే రిస్క్ చాలా మందిని స్టాక్ మార్కెట్కు దూరంగా ఉంచుతుంది. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ మద్దతు ఉన్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి పథకాలు భద్రత, ఆకర్షణీయమైన రాబడిని అందిస్తాయి. 2025లో ఈ NSC పోస్ట్ ఆఫీస్ పథకం భద్రతతో గణనీయమైన వృద్ధిని అందించడంతో మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రణాళికాబద్ధమైన, స్థిరమైన పెట్టుబడితో, కేవలం ఐదు సంవత్సరాలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) ద్వారా దాదాపు రూ.58...
- [Mystery Goddess: ఈ ఆలయం సైన్స్ కి సవాల్.. అగ్నితో స్నానం చేసే అమ్మవారు.. దర్శించుకుంటే వ్యాధులు నయం అనే నమ్మకం](https://teluguwonders.com/mystery-goddess-idana-mata-temple/): మన దేశంలో ఎన్నో అత్యంత పురాతన ఆలయాలున్నాయి. వాటిల్లో ఎన్నో ఆలయాలు నేటికీ మానవ మేథస్సుకి అందని రహస్యాలను దాచుకున్నాయి. సైన్స్ చేధించని రహస్యంతో భక్తులను అమితంగా ఆకర్షించే అమ్మవారి ఆలయాల్లో 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఇడాన మాత ఆలయం ఒకటి. ఇది రాజస్థాన్లోని ఒక మర్మమైన, పవిత్రమైన ఆలయం. ఇక్కడ దేవత అగ్నితో స్నానం చేస్తుందని నమ్మకం. రాజస్థాన్లోని ఉదయపూర్ సమీపంలోని ఇడాన మాత ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా పరిగణించబడుతుంది. 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువుగా దుష్టులను శిక్షించడానికి వేలిసిందని నమ్మకం. ఈ ఆలయంలో దేవత అగ్ని స్నానం చేస్తుంది. ఇది నేటికీ సైన్స్ కి ఒక సవాల్ గా ఉంది. ఈ అద్భుతంతోనే భారతదేశంలోని శక్తి పీఠాలలో ప్రత్యేకమైదిగా నిలిచింది. దేవత అగ్ని స్నానం చేస్తున్న సమయంలో అమ్మవారిని సందర్శించే భక్తుల దుఃఖాలు తొలగి.. అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారని...
- [Team India : సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్ అయ్యరే ముద్దు.. టీమ్ సెలక్షన్పై మళ్లీ మొదలైన రగడ](https://teluguwonders.com/team-india-suryakumar-yadav-abhishek-sharma/): Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్లో కేవలం 5 పరుగులకే ఔట్ అవ్వడం, అంతకుముందు అభిషేక్ శర్మ రనౌట్కు పరోక్ష కారణం కావడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా, తన బ్యాట్కు క్లియర్ ఎడ్జ్ తగిలినా క్రీజులోనే ఉండిపోవడంపై సూర్యకుమార్ యాదవ్ ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. Team India : ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు చాలా నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలం అవ్వడమే కాక, యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రనౌట్కు కూడా సూర్యకుమార్ మిస్కమ్యూనికేషన్ కారణమైంది. ఇక అవుట్ విషయంలో ఎడ్జ్ తగిలినా కూడా వెళ్లకపోవడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన, అతని...
- [CBSE Exams Time Table 2026: సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైం టేబుల్ వచ్చేసింది.. టెన్త్ పరీక్షలు మాత్రం 2 సార్లు!](https://teluguwonders.com/cbse-exams-time-table-2026/): (సీబీఎస్సీ) బోర్డు పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది జరగనున్న 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యుల్ను సీబీఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఉంచింది. తాజా షెడ్యూల్ ప్రకారం సీబీఎస్సీ బోర్డు.. హైదరాబాద్, సెప్టెంబర్ 25: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ) బోర్డు పరిధిలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది జరగనున్న 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను సీబీఎస్ఈ విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల పూర్తి షెడ్యుల్ను సీబీఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ లో ఉంచింది. తాజా షెడ్యూల్ ప్రకారం సీబీఎస్సీ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభంకానున్నాయి. మరోవైపు 2026 నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీబీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా తాజా షెడ్యూల్ను సెంట్రల్...
- [సినిమా లెవెల్ సీన్.. అందరూ చూస్తుండగానే రూ.కోటి విలువైన బంగారు ఆభరణాల చోరీ](https://teluguwonders.com/delhi-robbery/): దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొందరు దొంగలు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్ మండపం ప్రాంతంలో మాటువేసి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం కొందరు దొంగలు రెచ్చిపోయారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే భారత్ మండపం ప్రాంతంలో మాటువేసి రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నగరానికి చెందిన శివమ్కుమార్ యాదవ్, రాఘవ్ అనే ఇద్దరు వ్యక్తులు బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగులతో ద్విచక్రవాహనంపై చాందినీ చౌక్ నుంచి బైరాన్ మందిర్ వెళ్లేందుకు బయల్దేరారు. అయితే మార్గమధ్యలో వీళ్ల బైక్ను ఫాలో అవుతూ వచ్చిన...
- [TGPSC Group 1 Toppers List: గ్రూప్1 ఫలితాల్లో హైదరాబాద్ డాక్టరమ్మ సత్తా.. ఏకంగా స్టేట్ టాప్ ర్యాంకు! మార్కులు చూశారా](https://teluguwonders.com/tgpsc-group-1-toppers-list/): TGPSC Group 1 toppers Full List: రాష్ట్ర గ్రూప్1 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ క్రమంలో టాప్ 10 ర్యాంకుల వివరాలను వెల్లడించారు.. హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణ గ్రూప్1 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ క్రమంలో టాప్ 10 ర్యాంకుల వివరాలను వెల్లడించారు. వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి ర్యాంకులు సాధించారన్నారు. మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులు అభ్యర్ధులు ఎంపికైనట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. కోర్టు కేసు కారణంగా TGPSC ఒక్క పోస్టు ఫలితం మాత్రం...
- [Bihar Elections: ఆ ఆరుసీట్లు వదిలేస్తే మద్దతిస్తా.. అసదుద్దీన్ ఒవైసీ ఓపెన్ ఆఫర్.. కానీ, సీన్ రివర్స్..](https://teluguwonders.com/bihar-elections/): ఇండి కూటమిలో చేరాలన్న ఒవైసీ ప్రయత్నాలు ఫలించడం లేదు. బిహార్లో తమకు ఆరు సీట్లు ఇవ్వాలన్న మజ్లిస్ అభ్యర్ధనకు ఆర్జేడీ నేతలు ఒప్పుకోలేదు. బీజేపీకి ఒవైసీ బీటీమ్గా మారారని, మజ్లిస్ను తాము నమ్మడం లేదంటున్నారు ఆర్జేడీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల తరువాత తమ పవర్ తెలుస్తుందని ఆర్జేడీ నేతలకు ఒవైసీ కౌంటరిచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీకి ఇండి కూటమి నేతల నుంచి వరుస షాక్లు తగులుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ ఆరుసీట్లలో గెలిచిందని , ఆ సీట్లను తమకు ఇవ్వాలని ఒవైసీ ఇండి కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. ఆరుసీట్లు వదిలేస్తే బిహార్లో మిగతా సీట్లలో ఇండి కూటమి అభ్యర్ధులకు మద్దతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ‘‘మాకు ఆరు సీట్లు ఇవ్వాలని లేఖ రాశాం. ఇక వాళ్లే నిర్ణయం తీసుకోవాలి. బీజేపీని ఎవరు గెలిపిస్తారో , ఎవరు అడ్డుకుంటారో బిహార్...
- [Skanda Sashti: కుజ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. స్కంద షష్టి రోజున ఈ నివారణలను చేయండి..](https://teluguwonders.com/skanda-sashti/): హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల శుక్ల పక్షం (ప్రకాశవంతమైన పక్షం)లో ఆరవ రోజు షష్ఠి తిథిని స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. ఈ పండుగ కార్తికేయడికి అంకితం చేయబడింది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి.. కార్తికేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా మంగళ దోషం ఉన్నవారు స్కంద షష్టి రోజున చేసే పరిహారాలు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. హిందూ మతంలో స్కంద షష్ఠి పండుగను కార్తికేయుడికి (స్కందుడికి) అంకితం చేస్తారు. ఈ ప్రత్యేక తిథిని ప్రతి నెల శుక్ల పక్షంలో ఆరవ రోజున జరుపుకుంటారు. ఈ రోజు శివపార్వతి దేవి కుమారుడు కార్తికేయుడిని ఆరాధించడానికి మాత్రమే కాదు ఎవరి జాతకంలోనైనా మంగళ దోషంతో బాధపడేవారికి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. కుజ గ్రహం ప్రతికూల ప్రభావాలను, దాని వల్ల కలిగే బాధలను తొలగించడానికి స్కంద షష్ఠి ఒక వరం లాంటిది. స్కంద షష్ఠి శుభ సమయం హిందూ క్యాలెండర్...
- [Asia Cup Controversy: పాక్ ఆటగాళ్లపై ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు