రామ్ గోపాల్ వర్మ టైం చూసుకుని చంద్రబాబు పై తన ప్రతీకారం తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫన్నీ ట్వీట్స్ చేశారు.పంచర్ పడిన టీడీపీ సైకిల్ పక్కన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీలాగా కూర్చుండిపోయిన ఫొటోను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు.ఆయన లెక్క ప్రకారం
టీడీపీ ♦ Birthday :29మార్చి1982 అని ,
♦Death day: 23 మే 2019 టీడీపీ మరణించిన దినం అని,సంచలన వ్యాఖ్యలు చేసారు. 👉టీడీపీ మరణానికి కారణాలు : అబద్ధాలు,వెన్నుపోటులు,అవినీతి,అసమర్థత,వైఎస్ జగన్,నారా లోకేష్ లు కారణమని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలలో వైసీపీ భారీ ఆధిక్యం తోవిజయమ్ సాధించడం ఆయనకు చాలా సంతృప్తి నిఇచ్చేఉంటుంది..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.