ఏపీ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్‌తో మృతి చెందారు.

గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామాంజనేయులు..

ఈ రోజు ఉదయం ఐదు గంటలకు మృతి చెందారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 

Leave a Reply