
High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో “హై అలర్ట్”.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కేంద్రం సూచన!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధూర్ తో మరింత తీవ్రమయ్యాయి. తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్పై పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగాయి. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ పరిస్థిత్తులో సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది. సరిహద్దు రాష్ట్రాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఆయా రాష్ట్రాలోని పోలీస్, ప్రభుత్వ, వైద్య అధికారుల సెలవులు రద్దు చేసింది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మొదలైన…