June 1, 2026

Telangana

ప్రతి ఇంటికి ఇంటర్నెట్ లక్ష్యం.. తెలంగాణలో భారీ డిజిటల్ విప్లవానికి శ్రీకారం

తెలంగాణలోని ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. డిజిటల్ తెలంగాణ నిర్మాణంలో భాగంగా టీ-ఫైబర్...

తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ మహానేతకు ఘన నివాళి

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సేవలను మరోసారి స్మరించుకున్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఎన్టీఆర్ జయంతి...

తెలంగాణలో వడదెబ్బ విలయం.. ఒక్కరోజే 51 మంది మృతి!

తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు అతలాకుతలం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత కొన్ని...

ప్రియుడితో కలిసి భర్త హత్య.. తర్వాత మిస్సింగ్ డ్రామా ఆడిన భార్య..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ మహిళే చివరికి...

తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి సిద్ధం.. హార్ట్ షేప్ డిజైన్‌తో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కొత్త ఆకర్షణ

తెలంగాణ పర్యాటక రంగంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. రాష్ట్రంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా సాగుతుండగా, ఇది పూర్తయిన తర్వాత తెలంగాణలో కొత్త పర్యాటక...

కోనేరులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి.. జగిత్యాలలో విషాదం

జగిత్యాల జిల్లాలో జరిగిన విషాద ఘటన రెండు కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. దేవుడికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆనందంగా వెళ్లిన కుటుంబాలకు అనూహ్యంగా విషాదం ఎదురైంది. మేడిపల్లి...

భగీరథ్ పారిపోలేదు.. చట్టపరంగానే ముందుకెళ్లాడు: రాంచందర్‌రావు

బండి భగీరథ్ వ్యవహారంపై జరుగుతున్న రాజకీయ చర్చల మధ్య బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. భగీరథ్ ఎక్కడికీ పారిపోలేదని, చట్టపరమైన ప్రక్రియలో...

భగీరథ్ పోక్సో కేసులో బండి సంజయ్‌కు కొత్త చిక్కులు..!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న భగీరథ్ పోక్సో కేసు రోజురోజుకీ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌తో పాటు కేంద్ర...

కవిత పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్: ‘తెలంగాణ రక్షణ సేన’గా గుర్తింపు….

తెలంగాణ రాజకీయాల్లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో స్థాపించబడిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తింపు...