
Prabhas : రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ కొత్త పోస్టర్ అదిరిపోయిందిగా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే….
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ రాజాసాబ్. హారర్ కామెడీ డ్రామాగా వస్తు్న్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా ముగ్గురు హీరోయిన్స్…
ప్రపంచంలో పొగరహిత పొగాకు వాడకం ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. సిగరెట్ లాగా వీటిని కాల్చరు. బదులుగా, నమిలే పొగాకు, స్నఫ్, స్నస్ లాంటి పొగరహిత పొగాకు ఉత్పత్తులను నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా వాడతారు. నోటి, ముక్కు లోపలి పొరల ద్వారా నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. ఈ అలవాటు ఒక్క లంగ్స్ మాత్రమే కాదు మీ గుండెపై కూడా కోలుకోలేని దెబ్బకొడుతోంది. పొగాకు వాడకం గుండె జబ్బులకు ప్రధాన కారణం. కనిపించే లక్షణాలు…
Gold Loan: బంగారు రుణం ఎగవేస్తే, ప్రజల విలువైన ఆభరణాలను జప్తు చేసి అమ్మేస్తారు. దీనితో పాటు, రుణం తిరిగి చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. మీరు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. దీనితో పాటు, బ్యాంకులో మీ క్రెడిట్ స్కోరు ప్రభావితమవుతుంది.. బ్యాంకు నుండి డబ్బు తీసుకోవడానికి బంగారు రుణం మంచి ఎంపిక అని అందరికి తెలిసిందే. ఇతర రుణాల కంటే బంగారంపై తీసుకునే రుణం త్వరగా అందుతుంది. పెద్దగా ప్రాసెస్ ఉండదు. కొన్ని…
థగ్ లైఫ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో శింబు. డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో త్రిష, అభిరామి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం శింబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అయ్యింది. సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో మణిరత్నం ఒకరు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. ఇప్పుడు థగ్ లైఫ్…
ఇదిలా ఉంటే, టర్కీలోని మధ్యధరా తీరప్రాంతంలోని మార్మారిస్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపానికి భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై టర్కీలో భూకంపం అలజడిని సృష్టించింది. టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 23:17 UTCకి…
ఇప్పుడు ఓటీటీ సౌత్ మూవీస్ సత్తా చాటుతున్నాయి. ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోనూ రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఓ వెబ్ సిరీస్ మాత్రం కట్టిపడేస్తుంది. పెద్ద హీరో లేడు.. పెద్ద బడ్జెట్ కాదు.. అయినప్పటికీ అత్యధిక వ్యూస్ అందుకుంటుంది. ఇంతకీ ఈ సిరీస్ మీరు చూశారా.. ? ప్రస్తుతం ఓటీటీలో ఒక చిన్న వెబ్ సిరీస్ దుమ్మురేపుతోంది. పెద్ద స్టార్ హీరో, పెద్ద బడ్జెట్ లేకపోయినప్పటికీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇది…
శరీర బరువు అదుపులో ఉంచుకోవాలని ఆశించేవారికి శుభవార్త! మన సంప్రదాయ భారతీయ ఆహారంలో ఒక అద్భుతమైన పోషకాహారం ఉంది. అదే సత్తు. కేవలం రుచిలో గొప్పదైన ఈ ఆహారం, బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే సత్తు, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూనే బరువును నియంత్రించడంలో ఎలా సాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. సత్తు, శనగలు లేదా ఇతర పప్పులను ఎండబెట్టి, వేయించి, మెత్తగా చేసిన పిండి. ఇది ప్రొటీన్, ఫైబర్, ఐరన్,…
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో ముంబైపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ అజేయ ఇన్నింగ్స్తో జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. మరోవైపు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక దశలో నిరాశపరిచాడు. ఈ ఓటమితో హార్దిక్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్లో చివరి ఓవర్కు ముందే విజయం సాధించిన పంజాబ్ కింగ్స్, మొత్తం 19 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో శ్రేయస్…
సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలవడంతో విచారంలో మునిగిపోయారు అతని స్నేహితులు.. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల…