
High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో “హై అలర్ట్”.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కేంద్రం సూచన!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధూర్ తో మరింత తీవ్రమయ్యాయి. తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్పై పాకిస్తాన్…
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధూర్ తో మరింత తీవ్రమయ్యాయి. తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్పై పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరిగాయి. వాటిని భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ పరిస్థిత్తులో సరిహద్దు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ చేసింది. సరిహద్దు రాష్ట్రాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఆయా రాష్ట్రాలోని పోలీస్, ప్రభుత్వ, వైద్య అధికారుల సెలవులు రద్దు చేసింది. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య మొదలైన…
ఇన్నాళ్లు యాక్టర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత మొదటిసారి నిర్మాతగా శుభం సినిమాతో వచ్చింది. తన మొదటి సినిమాకు శుభం అనే టైటిల్ పెట్టినప్పుడే ఆమె ఆలోచన అర్థమై ఉంటుంది. మరి సమంత కోరుకున్నట్టుగానే శుభం అంతా శుభమే జరిగిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. మూవీ రివ్యూ: శుభం నటీనటులు: సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరీ, శ్రీయా కొంతం, శ్రావణి లక్ష్మీ, శాలిని కొండెపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ తదితరులు సంగీతం: క్లింటన్…
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఆసక్తి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కానీ ఈ సమయంలోనే సామాన్యులకు షాకిస్తున్నాయి బంగారం ధరలు. కొన్ని రోజులుగా పరుగులు పెడుతూ ఊహించని విధంగా ధరలలో మార్పు చోటు చేసుకుంటుంది. బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం నెమ్మదిగా తగ్గుతూ వచ్చిన పసిడి.. ఇప్పుడు ఊహించని విధంగా పెరిగింది. నిన్న ఒక్క గోల్డ్ రేట్స్ లో…
LoC వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు.. 50 డ్రోన్లను కూల్చివేసిన భారత సైన్యం! పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్-పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడటంతో భారత సైన్యం 50కి పైగా డ్రోన్లను కూల్చివేసింది. భారత సరిహద్దులను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేసిన దాడులను అడ్డుకున్నట్టు భారత భద్రతా బలగాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి…
గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే గోల్డ్ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం కొనాలనుకునే పసిడి ప్రయులకు అలర్ట్.. మీరు బంగారం కొనాలనుకుంటే కొనేయొచ్చు.. ఎందుకంటే గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా…
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా. చిరు కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. ఇందులో దివంగత హీరోయిన్ శ్రీదేవి కథానాయికగా నటించగా.. ఈ చిత్రంలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. టాలీవుడ్ నుంచి వచ్చి అతి పెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం…
తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే.. ఎలా అంటూ ప్రశ్నించారు. ఆ వివరాలు ఇలా తెలంగాణ పరువును రోడ్డున పడేద్దామా అంటూ ఉద్యోగులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. పైసాపైసా కూడబెట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నామ్. ఒకటో తేదీనే జీతాలిస్తున్నామ్. అయినా, సమ్మెలు, ధర్నాలు, ర్యాలీలు అంటూ రోడ్డెక్కితే…..
తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు సతమతమవుతున్నారు. వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో ఎండపోడిన వడ్లు తడవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఒకవైపు ఉదయం నుంచి ఎండలు దంచికొడుతుంటే, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టితస్తున్నాయి. దీంతో ప్రజలు…
మద్యం మత్తులో మందుబాబులు హల్చల్ చేశారు.. హల్చల్ చేయడం వరకు ఓకే.. కానీ, ఏకంగా పోలీసుల పైనే తిరగబడ్డారు.. డ్రంక్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులపై మందు బాబులు దాడి చేయడం అందర్నీ షాక్కి గురి చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివంపేట్ ప్రధాన రహదారి భారత్ గ్యాస్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపైనే దాడి చేశారు ఐదుగురు మందుబాబులు.. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మద్యం మత్తులో…