

Title and first look launched for Fighter Raja
RUNWAY ఫిలిమ్స్ తమ తదుపరి ప్రాజెక్ట్ ఫైటర్ రాజా పేరుతో రాబోతోంది. ఈ సినిమా టైటిల్ను, ఫస్ట్లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఫైటర్ రాజా చిత్రంలో Maya,SK మరియు RAMZ ప్రధాన పాత్రలు పోషించారు. ఫైటర్ రాజా ఫస్ట్ లుక్ ఓల్డ్ సిటీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ల undhi. ఈ నటుడు 2021లో పచ్చీస్ చిత్రంతో రంగప్రవేశం చేశాడు. ఈ చిత్రం ఆమెఅజాన్ ప్రైమ్ చూడవచ్చు ఫైటర్ రాజా చిత్రంలో తనికెళ్ల భరిని , హర్ష్…

IPL 2025 Ticket Booking : మీ ఫోన్తో సింపుల్గా ఐపీఎల్ 2025 టికెట్స్ బుకింగ్.. ఈజీ ప్రాసెస్!
IPL 2025 Ticket Booking Online : ఐపీఎల్ – ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ cricket క్రీడాభిమానులను అలరించనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగనున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానుంది. అనంతరం మార్చి 23వ…

తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం.. రూ.44 లక్షలు విరాళం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకులు మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జే శ్యామలరావులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని, శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు. అంతకముందు సామాన్య భక్తుల్లా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ…

అంతా బాగుంది కానీ.. అదొక్కటే సమస్య.. భారత్తో సత్సంబంధాలపై ట్రంప్.
‘భారత్తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధిక టారిఫ్లొక్కటే సమస్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Donald Trump | న్యూయార్క్/వాషింగ్టన్, మార్చి 20: ‘భారత్తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో…

IPL 2025: ధనాధన్ లీగ్కు గ్లామర్ టచ్.. ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసే సినీ తారలు వీరే!
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా జరగనుంది. తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతకు ముందు జరిగే ఓపెనింగ్ సెర్మనీలో పలువురు సినీ తారలు సందడి చేయనున్నారు. ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరం ఐపీఎల్ను భారీ స్థాయిలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఐపీఎల్ ప్రారంభోత్సవ…

ఓటీటీలోకి వచ్చేసిన బ్రహ్మా ఆనందం.. తండ్రీ కొడకుల కామెడీ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ రాజా ఒక కీలక పాత్ర పోషించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. రంగ మార్తాండలో తన అద్భుతమైన నటనతో అందరికీ కన్నీళ్లు తెప్పించారు నటుడు బ్రహ్మానందం. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన మళ్లీ బ్రహ్మా ఆనందం సినిమాతో మన ముందుకు వచ్చారు. గతనెలలో…

సముద్రంలో సునీత విలియమ్స్కు స్వాగతం పలికిన డాల్ఫిన్స్.
Sunita Williams: నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కేవలం ఎనిమిది రోజుల మిషన్ కోసం వెళ్లారు. అయితే, సాంకేతిక లోపాల కారణంగా స్టార్లైనర్ సెప్టెంబర్లో వారు లేకుండానే భూమికి తిరిగి వచ్చింది.. Sunita Williams: సుదీర్ఘకాలం అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ విజయవంతంగా ప్రయోగించబడిన తర్వాత, నాసా క్రూ-9…

డ్రోన్ల ద్వారా డ్రగ్స్, మారణాయుధాలు.. మత్తు గ్యాంగ్కు చుక్కలు చూపిస్తున్న పోలీసులు.
పాకిస్తాన్ – పంజాబ్ బోర్డర్లో పెద్దఎత్తున డ్రగ్స్, గన్స్ పట్టుబట్టాయ్. డ్రోన్స్ ద్వారా డ్రగ్స్, ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న మత్తు గ్యాంగ్కి చెక్ పెట్టారు పోలీసులు.. పంజాబ్లో కొనసాగుతున్న మాదకద్రవ్యాల వ్యతిరేక డ్రైవ్ సరిహద్దు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడానికి కొత్త వ్యూహాలను రూపొందిస్తున్న పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐని దెబ్బతీసిందని డిజిపి గౌరవ్ యాదవ్ సోమవారం అన్నారు. పంజాబ్లో డ్రగ్స్పై యుద్ధం కొనసాగుతోంది. మత్తు బ్యాచ్పై ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. సీఎం భగవంత్ మాన్ ఆదేశాలతో…

మార్చిలోనే మాడు పగులతోంది.. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో!
మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు.? వాతావరణశాఖ హెచ్చరికలు ఏంటి..? తెలగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది.. అనే వివరాలను ఒకసారి చూడండి.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మే నెలలో కనిపించాల్సిన ఎఫెక్ట్- తెలుగురాష్ట్రాల్లో మార్చిలోనే కనిపిస్తోంది. వడగాడ్పులు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం పదకొండు దాటిందంటే చాలు- ఎండ మండిపోతుంది. ఇప్పటికే…

ఏప్రిల్ 7 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పరీక్షలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవగా.. తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది.. హైదరాబాద్, మార్చి 18: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగత తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన పదో తరగతి హాల్ టికెట్లను కూడా…