విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్కు ఘనస్వాగతం లభించింది.
సాగరతీరంలో 'విశాఖ ఉత్సవ్'ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉత్సవ్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆకట్టుకొంది. మ్యూజికల్ ఫౌంటైన్ అబ్బురపరిచింది. ఉత్సవ్ కార్యక్రమం...
