పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ జీవిత ప్రయాణం మరియు హఠాన్మరణం

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ జీవిత ప్రయాణం మరియు హఠాన్మరణం జననం మరియు విద్యాభ్యాసం: పగడాల ప్రవీణ్ కుమార్ గారు 1979 డిసెంబర్ 30న జన్మించారు. ఆయన తండ్రి పగడాల చిన్నబ్బి. విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత, Software Industry లో పనిచేశారు. 2013లో FirstRate Infotech Pvt Ltd అనే కంపెనీలో Director గా నియమితులయ్యారు. అదేవిధంగా 2015లో FirstRate Software Pvt Ltd మరియు 2022లో Uncle Dave’s Coffee Pvt Ltd కంపెనీలలో…

Read More

Jawahar Navodaya Vidyalayas జవహర్ నవోదయ ఫలితాలు 2025: ఇలా తెలుసుకోండి!

జవహర్ నవోదయ ఫలితాలు 2025: ఇలా తెలుసుకోండి! హైదరాబాద్ జవహర్ నవోదయ విద్యాలయాల (Jawahar Navodaya Vidyalayas) ప్రవేశ పరీక్ష (Class 6) ఫలితాలు 2024ను నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti) ఈవారం ప్రకటించింది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ nvsadmissions.in లో చెక్ చేసుకోవచ్చు. జవహర్ నవోదయ ఫలితాలు 2025: కీలక వివరాలు   ఎంపికైన విద్యార్థుల జాబితా: జిల్లా వారీగా అందుబాటులో ఉంది మొదటి ఎంపిక జాబితా: 80% సీట్లు రెండవ ఎంపిక జాబితా (వెయిటింగ్ లిస్ట్): 20% సీట్లు…

Read More

moeen ali: ఇంగ్లాండ్ క్రికెట్‌లో Star Player

moeen ali:ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌కు ప్రతిష్ట తెచ్చిన ఆల్-రౌండర్ మోయిన్ మునీబ్ అలీ (Moeen Munir Ali) ప్రస్తుతం T20 విభాగంలో తన సేవలు అందిస్తున్నారు. 36 ఏళ్ల ఈ ప్రతిభావంతుడు 2014లో టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి, 64 టెస్ట్ మ్యాచ్‌ల్లో 2914 రన్స్‌లు, 204 వికెట్లు తీశారు. విశేషాంశాలు మోయిన్ తన బ్యాట్‌పై “కేవలం దేవుని కొరకు” (“Only for Allah”) అని రాసుకునే అలవాటు కలిగి ఉండటంతో ప్రసిద్ధి చెందారు. పాకిస్థాన్ మూలం కలిగిన…

Read More

MLA Raja Singh: మరో సంచలనానికి తెరలేపిన ఎమ్మెల్యే రాజాసింగ్‌.. విషయం ఏంటంటే..

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలనానికి తెరలేపారు. బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికే దారితీశాయి. బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అనడం గమనార్హం.   హైదరాబాద్‌ సిటీ: బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Goshamahal MLA Raja Singh) అన్నారు. గత సర్కారు తనపై పీడీ యాక్ట్‌ పెట్టి…

Read More

వార్నర్‌కు రాజేంద్రప్రసాద్‌ క్షమాపణలు.

ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ క్షమాపణలు చెప్పారు. హీరో నితిన్‌- డేవిడ్‌ వార్నర్‌ నటించిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల… ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ క్షమాపణలు చెప్పారు. హీరో నితిన్‌- డేవిడ్‌ వార్నర్‌ నటించిన ‘రాబిన్‌హుడ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ డేవిడ్‌ వార్నర్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు…

Read More

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధికంగా పాల్గొంటున్నారు. శ్రీశైలం: అడుగులన్నీ మల్లన్న సన్నిధికే. ఆశలన్నీ తల్లి భ్రమరాంబవారిపైనే. అమ్మవారిని తమ ఆడబిడ్డగా భావించి సేవించే కన్నడిగులు కర్ణాటక ప్రాంతం నుంచి శ్రీశైలానికి తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి సందడిగా మారింది. శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27న స్వామివారి యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 31న…

Read More

Betting Case: బెట్టింగ్ యాప్ కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.

బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..   ఛత్తీస్‌గఢ్: బెట్టింగ్ కేసు వ్యవహారం మరింత ముదురుతోంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు సినీ, సోషల్ మీడియా సెలబ్రిటీల మీద కేసులు నమోదు చేయడమే కాక విచారిస్తున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ కేసు వ్యవహారంలో కీలక మలుపు…

Read More

పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ మృతి.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్ట్స్, కరాటేలో ప్రావీణ్యం సాధించిన సంగతి తెలిసిందే. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించాడు. అయితే దీనంతటికి కారణమైన గురువు షిహాన్ హుస్సేన్ గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం ఆ గరువు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన మంగళవారం నాడు కన్నుమూశారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎంతలా కష్టపడి నేర్చుకున్నాడో ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. హైలైట్: కరాటే మాస్టర్ కన్నుమూత…

Read More

పోలీస్ వాహనంపై రాళ్లతో ఆందోళనకారుల దాడి.

గుంటూరు జిల్లా: ఫిరంగిపురంలోని శాంతి నగర్‌లో స్థలం విషయంలో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. అయితే ఇదంతా వీడియో తీసుకున్న యువకుడిపై సీఐ రవీంద్ర బాబు దాడి చేశారు. యువకుడికి గాయాలు కావడంతో గ్రామస్థులు సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల – గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. గుంటూరు జిల్లా: ఫిరంగిపురం (Pirangipuram)లోని శాంతి నగర్‌ (Shantinagar)లో సోమవారం అర్థరాత్రి ఉద్రిక్తత (Tension) నెలకొంది. పోలేరమ్మ ఆలయానికి (Poleramma Temple) చెందిన స్థలం విషయంలో గ్రామస్తులకు – చిన్నికృష్ణ…

Read More