లంచ్ బ్రేక్కి సఫారీలు 136/6.. ఇంకా 465
పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు వెనకబడి ఉంది....
పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు వెనకబడి ఉంది....
నల్లమల అడవుల్లో కొండగుట్టలమధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతారు. శ్రీశైలంలో పరమశివుడు కొలువై...
అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం...
విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో పాటు కొమెరిన్ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సముద్రంపై...
త్వరలో అరకు స్పెషల్ టూరిస్ట్ రైలు6 విస్టోడామ్ కోచ్లతో సర్వీస్ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్\స్థానంలో నడిపేందుకు ప్రణాళికలు పర్యాటకులు ఖుషీవిదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్...
ముకేశ్ అంబానీ యూటర్న్ తీసుకున్నారు. జియోతో ఉచిత కాల్స్ అందిస్తామని ఊదరగొడుతూ వచ్చిన ఈయన ఇప్పుడు ప్లేటు తిప్పేశారు. దీంతో జియో యూజర్లకు బాదుడు తప్పేలా లేదు....
(RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: RGUKT Recruitment Notification | నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ...
ఓ ప్రయాణికుడు లోకల్ రైలు మీద బ్యాగ్ విసిరాడు. దీంతో రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మంటలు ఎలా వచ్చాయి?...
మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. డియర్నెస్ అలవెన్స్ను ఏకంగా ఒకేసారి 5 శాతం పెంచేసింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతానికి పెరిగింది....