April 22, 2026

Latest Trending News

అక్కడ అందరూ గట్టిగా కొడుతుంటారు అంటున్న జబర్దస్త్ శాంతి స్వరూప్

Teluguwonders: ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమయ్యే 'జబర్ధస్' అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో ద్వారానే చాలా...

మ్యాన్ వర్సెస్ వైల్డ్: మోదీ, బేర్ గ్రిల్స్ కార్యక్రమంపై సోషల్ మీడియాలో చర్చ

#ManVsWild, #ModionDiscovery భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రఖ్యాత ప్రజెంటర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి చేసిన 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ఎపిసోడ్‌ను ప్రజలు విస్తృతంగా వీక్షించారు. 'పర్యావరణ...

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు,ఆ సంబరాలకు దూరంగా గాంధీ ఏం చేస్తున్నారు?

భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 August 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు. స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన...

అభినందన్ కు వీర్ చక్ర!

అభినందన్.. శత్రుచెరలోనూ తగ్గని మనోనిబ్బరం! హైలైట్స్ మనోనిబ్బరం చూపిన శత్రుచెరలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ పాక్ అధికారులు ప్రశ్నించినా ఒక్క రహస్యం కూడా వెల్లడించని పైలట్....

అంబానీ ఆఫర్‌..మీకు ఉచితంగా టీవీ ఇస్తాం

Teluguwonders: రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ నిర్ణయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సాహసోపేత నిర్ణయాలకు పరిచయ వాక్యంగా జియో ఒక్కటి సరిపోతుంది. జియోతో టెలికం...

కాంచీపురం అత్తి వరదరాజస్వామి ఆలయం: 40 ఏళ్లకు ఒకసారి 48 రోజుల దర్శనం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం అత్తి వరదరాజ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని, పూజలు చేశారు. గత కొన్ని రోజులుగా దేశ నలమూలల నుంచి లక్షలాది...

10 గ్రాముల బంగారం ధర రూ. 74 వేలు..!

Teluguwonders: మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుల్లో బంగారం ఒకటి. భారత దేశంలో మే నెలలో 33,000 రుపాయలు పలికిన బంగారం ధర ప్రస్తుతం 38 వేల రుపాయలకు...

పేకాట వ్యవహారం, జనసేన ఎమ్మెల్యేపై కేసులు!

తన నియోజకవర్గం పరిధిలోని పోలీస్ స్టేషన్ దాడి చేసి రాళ్లు రువ్వి అక్కడ ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచినందుకు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు...