June 21, 2026

Latest Trending News

IPL 2025 Ticket Booking : మీ ఫోన్‌తో సింపుల్‌గా ఐపీఎల్‌ 2025 టికెట్స్‌ బుకింగ్‌.. ఈజీ ప్రాసెస్‌!

IPL 2025 Ticket Booking Online : ఐపీఎల్‌ - ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25...

తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం.. రూ.44 లక్షలు విరాళం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు...

అంతా బాగుంది కానీ.. అదొక్కటే సమస్య.. భారత్‌తో సత్సంబంధాలపై ట్రంప్‌.

‘భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ దేశంతో నాకున్నది ఒక్కటే సమస్య. అది ప్రపంచంలో అత్యధికంగా టారిఫ్‌లు విధిస్తున్న దేశాల్లో ఒకటి అవడమే’ అని...

IPL 2025: ధనాధన్ లీగ్‌కు గ్లామర్ టచ్.. ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసే సినీ తారలు వీరే!

ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవం మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఘనంగా జరగనుంది. తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఓటీటీలోకి వచ్చేసిన బ్రహ్మా ఆనందం.. తండ్రీ కొడకుల కామెడీ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్రహ్మ ఆనందం'. ఈ మూవీలో బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ రాజా ఒక కీలక పాత్ర...

సముద్రంలో సునీత విలియమ్స్‌కు స్వాగతం పలికిన డాల్ఫిన్స్.

Sunita Williams: నాసా ఆస్ట్రోనాట్స్‌ సునీతా విలియమ్స్, విల్మోర్ గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కి కేవలం ఎనిమిది రోజుల...

డ్రోన్‌‌ల ద్వారా డ్రగ్స్, మారణాయుధాలు.. మత్తు గ్యాంగ్‌కు చుక్కలు చూపిస్తున్న పోలీసులు.

పాకిస్తాన్‌ - పంజాబ్‌ బోర్డర్‌లో పెద్దఎత్తున డ్రగ్స్‌, గన్స్‌ పట్టుబట్టాయ్‌. డ్రోన్స్‌ ద్వారా డ్రగ్స్‌, ఆయుధాలను స్మగ్లింగ్‌ చేస్తున్న మత్తు గ్యాంగ్‌కి చెక్‌ పెట్టారు పోలీసులు.. పంజాబ్‌లో...

మార్చిలోనే మాడు పగులతోంది.. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో!

మార్చిలోనే మాడు పగులతోంది. ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో. ఊహించుకుంటేనే భయం వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎలా ఉన్నాయి. ఏ ప్రాంతాలకు రెడ్...

ఏప్రిల్‌ 7 నుంచే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల సమాధాన పత్రాల మూల్యంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులకు పరీక్షలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏపీలో ఇప్పటికే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమవగా.. తెలంగాణలో మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి....