AP Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు

ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది . పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం దక్షిణ, ఉత్తర తమిళనాడును కవర్ చేస్తుంది. ఇదే కాలం అరేబియా సముద్రం నుంచి రాయలసీమ వరకు విస్తరించింది. దీని ప్రభావంతో మరో రెండు ముందు…

Read More
gold price today

Gold Rate Today: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే

గత కొంత కాలం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ కొనాలనుకొనేవారు కూడా పెరిగిన ధరలు చూసి వెనుదిరుగుతున్నారు. ఇది పండగ సీజన్. చాలా మంది గోల్డ్ కొనాలని ఆశ పడుతుంటారు. ముఖ్యంగా , మన దేశంలో ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కానీ, పండగల సమయాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. భారత దేశంలో మహిళలు ఇది సంప్రదాయంగా పాటిస్తుంటారు. పండగ సీజన్‌లో గోల్డ్ డిమాండ్ ఉన్నప్పటికీ.. రేట్లు అందర్ని షాక్ కు గురి చేస్తున్నాయి. గత…

Read More
nadunedu

ఇంగ్లీష్ మీడియం వికసించిందా వికటించిందా ?

నాడు నేడు పేరుతో ఏపీలోని 57000 స్కూళ్లు 16000 కోట్ల రూపాయల ఖర్చుతో రూపురేఖలు మార్చడానికి చేపట్టిన బృహత్ కార్యక్రమం. మొదటి దశలో 15715 స్కూళ్ళు 3700 కోట్ల ఖర్చుతో చేపట్టడం అభినందనీయం. రెండవ దశ పనులు మొదలైనా నిధుల కొరత కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. తుదిదశ గురించి ఉలుకూ లేదు పలుకు లేదు. ఇవి కాకుండా మండల స్థాయి, ఇతర పెద్దస్కూళ్లు నాబార్డ్ నిధులతో చేపడతాం అని 5 ఏళ్ళుగా చెవుతున్నా ముందుకు వెళ్లిన దాఖలాలు…

Read More
jagan

జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?

జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు? 1. చదువుల మాఫియా: బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ చైతన్య లకు అప్పజెప్పాడు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా అయనకు శత్రువు లే. ఐబీ syllabus లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే మండదా వాళ్లకు. 2. ఆరోగ్య మాఫియా: బాబు తన 14…

Read More

నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి..ఈ రోజు సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ మొదలెట్టారు..స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ నానా రభస చేశారు..మంత్రులు బుగ్గన, అంబటి చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం..ఓపిక పట్టండి అని చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు.. ఇక నందమూరి బాలయ్య అయితే స్పీకర్ ని, అంబటిని ఉద్దేశిస్తూ..తొడ…

Read More

టీడీపీకి జగన్ పూర్తిగా చెక్ పెట్టినట్లేనా ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎంతటి చర్చనీయాంశం అవుతున్నాయో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదల ప్రదర్శించిన చంద్రబాబు ఊహించని విధంగా స్కామ్ లో ఇరుక్కున్నాడు. దాంతో టీడీపీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ హోల్డ్ లో పడ్డాయి. స్కామ్ ల గోల లేకపోతే ఇప్పటికే నియోజిక పర్యటనలతో చంద్రబాబు ఫుల్ బిజీ బిజీగా గడిపేవారు. అలాగే నారా లోకేశ్ పాదయాత్రలో బిజీగా ఉండే వారు. కానీ ఊహించని విధంగా…

Read More

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి

తూర్పుగోదావరిపి.గన్నవరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్ మృతి.. గత కొన్ని రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి.. అయినవిల్లి మం. వీరవల్లిపాలెంకు చెందిన మోహన్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా గుర్తింపు.. మొన్న మోహన్ కుటుంబ సభ్యులతో మాట్లాడిన సిఎం జగన్.. మోహన్ మృతిపై త్రీవ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.. నా విజయానికి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మోహన్.. వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేసిన…

Read More

*అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం

*అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం* *ఐరాస ఆన్‌లైన్‌ సదస్సుకు ఎంపిక* అంతర్వేది, మామిడికుదురు, Teluguwonders: ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ నెల 8న ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనే అవకాశం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి చెందిన గ్రీన్‌వార్మ్స్‌ సభ్యురాలు తాడి దీపికకు దక్కింది. ఐక్యరాజ్యసమితి సముద్ర విభాగం ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆమె నుంచి వీడియో ద్వారా సేకరించారు. ఈ విషయాన్ని గ్రీన్‌వార్మ్స్‌ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్‌ గుంటేటి,…

Read More

బొమ్మ పడింది..!

*బొమ్మ పడింది..!* *తొమ్మిది నెలల తరువాత థియేటర్లలో సినిమా సందడి* *తరలివచ్చిన ప్రేక్షకులు.. అన్ని చోట్లా తొలిరోజు హౌస్‌ఫుల్‌* గాంధీనగర్‌(కాకినాడ): కరోనా నేపథ్యంలో మూత పడిన సినిమా థియేటర్లలో దాదాపు తొమ్మిది నెలల విరామం తరువాత కొత్త బొమ్మ పడింది. సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కరోనా దృష్ట్యా సినిమాహాళ్లకు జనం వస్తారా రారా.. అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా…

Read More