June 21, 2026

India Politics

Get LIVE updates on Indian politics, current affairs, and nation headlines. Stay informed with the latest political news, top stories, and breaking updates across India—all in one place.

తమిళనాడులో విజయ్ దూకుడు.. బెంగాల్‌లో బీజేపీ జోరు….

2026 అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ప్రారంభ ట్రెండ్స్ చూస్తుంటే ముఖ్యంగా తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఊహించని...

బెంగాల్‌లో మార్పు సంకేతాలు.. బీజేపీకి భారీ మెజారిటీ అంచనా…

దేశవ్యాప్తంగా రాజకీయంగా కీలకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్‌, అస్సాం అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర అంచనాలు వెలువడ్డాయి. ప్రముఖ సర్వే సంస్థగా పేరొందిన Chanakya తన విశ్లేషణలో...

తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో భారీ పోలింగ్.. ఓటర్ల తీర్పు ఎటు వైపు?

తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు భారత రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన పరిణామాల్లో ఒకటిగా నిలిచాయి. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన పోలింగ్ ప్రక్రియ...

లోక్‌సభ సీట్ల పెంపు వివాదం:దక్షిణాదికి నష్టం అంటున్న రేవంత్ రెడ్డి

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం దేశవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం...

కోవిడ్ లాంటి పరిస్థితులు రావొచ్చు – మోదీ……

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఇంధన సరఫరా మరియు...

సభలో గందరగోళం.. లోక్‌సభ వాయిదా

పార్లమెంట్ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో లోక్‌సభ మరియు రాజ్యసభ సమావేశాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం...

గల్ఫ్‌లో ఉద్రిక్తతలు తీవ్రం: ఇరాన్ దాడుల ఆరోపణలతో దుబాయ్, కువైట్, బహ్రెయిన్‌లో హై అలర్ట్

మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్ నుంచి క్షిపణులు మరియు డ్రోన్లు ప్రయోగించారని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దుబాయ్, కువైట్, బహ్రెయిన్...

భూముల ధరలు పెరగబోతున్నాయ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుతో సంబంధిత ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా...

DGCA వెల్లడించిన మహారాష్ట్ర విమాన ప్రమాద నిజాలు — అజిత్ పవార్ సహా అందరూ మరణించారు

మహారాష్ట్రలో బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక వివరాలు బయట పెట్టింది. ఈ ప్రమాదం పవర్...