April 21, 2026

India Politics

Get LIVE updates on Indian politics, current affairs, and nation headlines. Stay informed with the latest political news, top stories, and breaking updates across India—all in one place.

ఆర్టీసీ సమ్మె.. చర్చల కోసం కొత్త కమిటీ …

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఏ రకంగా పరిష్కారం దొరుకుతుందనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే మంగళవారం ఈ అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు... సమ్మెపై...

ఏపీ రైతులకు జగన్ ‘భరోసా’: రూ.1,000 రైతు భరోసా పెంపు,

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ...

సీఎం గారు, సైరా చూడండి.. వైఎస్ జగన్‌తో చిరంజీవి దంపతుల భేటి..

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లిన చిరంజీవి కొద్ది సేపటి...

జ‌గ‌న్ బర్త్ డే స్పెష‌ల్‌… ఏపీకి అదిరిపోయే గిఫ్ట్‌!…

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌ర్త్‌డేకు ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ స‌ర్‌ప్రైజ్ స్పెష‌ల్ ఇవ్వ‌నున్నార‌ట‌.. అందుకు స‌ర్వం సిద్దం చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఏపీలో సీఎంగా అధికారం చేప‌ట్టిన...

గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్!

గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్... 13 జిల్లాల్లో మొత్తం 9,648 ఖాళీలు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో ఖాళీలు డిసెంబరు నాటికి...

ఉపరాష్ట్రపతికి అత్యున్నత పురస్కారం

ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్‌ ఆఫ్‌ ద...

మోదీ, జిన్పింగ్ భేటీ మహాబలిపురంలోనే ఎందుకు?

మోదీ, జిన్పింగ్ మహాబలిపురంలో భేటీ అవుతున్నారు. వీరిద్దరి అనధికారిక సమావేశానికి మహాబలిపురం ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రాచీన కాలంలో చైనాతో ఈ...

తూర్పులో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం అటు...

నేటి నుంచే బాబు జిల్లాల పర్యటన… తొలుత విశాఖకు…….

నేటి నుంచే బాబు జిల్లాల పర్యటన... సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ఇందులో...