Latest

    కేదార్నాథ్ గుహ ల్లో మోడీ రిలాక్సేషన్ ఎలక్షన్స్ ఫలితాల గురించి భయంతో నేనా..!!!

    ఔను .. ప్రధాని మౌన ముద్ర లోకి వెళ్ళిపోయారు.. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక పర్యటన సాగిస్తున్నారు. ఏడవది, చివరిది అయిన లోక్‌సభ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగియగా, ఆదివారంనాడు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారంనాడు ఉత్తరాఖండ్ చేరుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి ఓ గుహలో ధ్యానం…

    Read More

    ప్రాణం లేని బంగారం..ఒకరికి తిరిగి ప్రాణాన్ని పోసింది…

    చనిపోయిందని మార్చురీ రిఫ్రిజరేటర్‌లో పెట్టిన ఒక మహిళ కొద్ది గంటల్లోనే లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులు, వైద్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన పంజాబ్‌లోని కపుర్థలాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళితే : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది 65సంవత్సరాల మహిళ. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. ఆసుపత్రిలోని మార్చురీకి తరలించి రిఫ్రిజరేటర్‌లో పెట్టారు. 👉ఇలా బ్రతికింది: ఆమె మెడలో గోల్డ్ చైన్‌ను తీసుకునేందుకు కుటుంబ సభ్యులు మార్చురీకి వచ్చారు. ఈ…

    Read More

    గ్రూప్‌-1కు 1.40లక్షల మంది అభ్యర్థులు.

     267 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎపిపిఎస్‌సి ప్రజాశక్తి , ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్‌సి) ఈ నెల 26న నిర్వహించనున్న గ్రూప్‌-1 పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 258 పరీక్ష కేంద్రాలను కమిషన్‌ ఏర్పాటు చేసింది. అత్యధికంగా కృష్ణా జిల్లా నుంచి 16,642 మంది అభ్యర్థులు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి 15,888 మంది, గుంటూరు నుంచి 12,158 మంది, కర్నూలు నుంచి 11,611 మంది దరఖాస్తు చేసుకున్నారు. విశాఖపట్నం…

    Read More

    నోకియా ఫోన్లపై భారీ రాయితీ

    నోకియాకు చెందిన పలు స్మార్ట్‌ఫోన్ల ధరలు భారత్‌లో భారీగా తగ్గాయి. నోకియా 8.1, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై గరిష్టంగా రూ.6 వేల వరకు తగ్గించినట్టు సంస్థ పేర్కొంది. నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఈ సేల్ కొనసాగనుంది. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇటీవలే తగ్గించిన నోకియా తాజాగా మరికొన్ని ఫోన్ల…

    Read More

    గెలుపు ఎవరిది ?????

    రాష్ట్రంలో అందరిచూపు రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాపైనే ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయం పందేలకు వేదికగా మారింది. ఇక్కడ జరిగే పందేల తీరు కూడా అలాగే ఉంటుంది. బెట్టింగ్‌ మాట వినిపిస్తే చాలు పందెంరాయుళ్లకు కృష్ణా జిల్లానే గుర్తొస్తుంది. పార్లమెంట్, శాసనసభ స్థానాల్లో ప్రధాన పార్టీల గెలుపోటములపై రూ. కోట్లలో పందేలు జరుగుతున్నాయి. రూ. 10వేల నుంచి మొదలై.. నలుగురైదుగురు కలిపి పెద్ద మొత్తాల్లో పందేలు కాస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదేస్థాయిలో కొందరు యువకులు…

    Read More

    సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే

    సంచలనం రేపుతున్న లగటిపాటి బ్రదర్ సర్వే. ఇప్పటివరకు మనం లగటిపాటి సర్వే రిపోర్ట్ చూశాము. కానీ ఇప్పుడు అతని స్వంత బ్రదర్ సర్వే రిపోర్ట్ ఆసక్తి రేపుతోంది. తాజా ఎన్నికల్లో టీడీపీకి 100 స్థానాలు ఖాయంగా వస్తాయని.. వైఎస్సార్ కాంగ్రెస్ కు గరిష్ఠంగా 72 సీట్లకు మించి రావని తేల్చేశారు. మొత్తం 175 స్థానాలున్న ఏపీలో 88 స్థానాలు మేజిక్ ఫిగర్ అన్న విషయం తెలిసిందే. లగడపాటి అంచనాలకు భిన్నంగా ఆయన సొంత సోదరుడు చెబుతున్న సర్వే…

    Read More

    ఆర్ నారాయణ మూర్తి ని ఆదుకోవడానికి దిగి రాబోతున్న మెగాస్టార్..

    R.నారాయణ మూర్తి పేరు వినగానే ఒకప్పుడు కర్షక, కార్మికుల కోసం ఆయన తీసిన ఎర్రసైన్యం, దండోరా, చీమల దండు, ఒరేయ్ రిక్షా వంటి అద్భుతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. నారాయణ మూర్తి కెరీర్ మొదట్లో సాటిలేని మేటి చిత్రాలు అవి. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక… అయన సినిమాలు తీయడం తగ్గించేశారు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఆయన సినిమాలు చేయలేరు. ఒకవేళ తన తహారలోనే సినిమాలు చేసినా చూసేవాళ్ళు కరువు. అందుకే నారాయణ మూర్తి సినిమాలు చేయడం తగ్గించేశారు….

    Read More

    ఆ భారతీయుడికి 39 మంది భార్యలు.. 180 మంది కుటుంబసభ్యులు..!!!

    సాధారణం గా ఒక కుటుంబం లో ఎంత మంది ఉంటారు, మహా అయితే ఒక భార్య భర్త ,ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకో ఇద్దరు వృద్దులు ఇలా ఓ ఆరుగురు ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ‘జిఓనా చనా’ అనే భారతీయుడి ఇంట్లో మొత్తం 180 మంది ఉంటారు.అలాగని వారంతా ఉమ్మడి కుటుంబం కాదు. ఒక్కకుటుంభమే . 👉విషయం లోకి వెళ్తే : మిజొరాంకి చెందిన అరవై నాలుగేండ్ల జిఓనా చనా ప్రపంచంలోనే అతి పెద్ద…

    Read More

    ఆ జైలు లో కారణం తెలియకుండా 29 మంది హత్య..

    అవును ఆ జైలు లో 29 మంది ఖైదీలను చంపేసారు. 👉విషయం లోకి వెళ్తే : రాజ‌ధాని దుషాన్బేకు 25 కిలోమీట‌ర్ల దూరంలోవాహ‌ద‌త్ న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది . మే 19వ తేదీన త‌జ‌కిస్తాన్ జైలులో అల్ల‌ర్లు జరిగాయి .కాగా ఈ అల్ల‌ర్ల‌లో మొత్తం 32 మంది మృతిచెందిన‌ట్లు ఆ దేశ న్యాయ‌శాఖ మంత్రి వెల్ల‌డించారు. మృతిచెందిన‌వారిలో 29 మంది ఖైదీలు ఉన్నారు. 👉ఘ‌ర్ష‌ణ కు కారణం తీయట్లేదు : కారణం తెలియదు కానీ సుమారు…

    Read More