June 20, 2026

Latest Trending News

బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు..

(RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: RGUKT Recruitment Notification | నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ...

ప్రయాణికుడు బ్యాగ్ విసరడంతో రైల్లో మంటలు, పరుగులు పెట్టిన జనం

ఓ ప్రయాణికుడు లోకల్ రైలు మీద బ్యాగ్ విసిరాడు. దీంతో రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మంటలు ఎలా వచ్చాయి?...

ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త……

మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏకంగా ఒకేసారి 5 శాతం పెంచేసింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతానికి పెరిగింది....

ఉల్లి ధరలు తగ్గుతాయ్.. కేంద్రం కీలక నిర్ణయం.. ‘మహా’ ఎన్నికలతో మనకు ఊరట!

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ధరలను తగ్గించడం కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు...

అటు ప్రభుత్వం..ఇటు ప్రతిపక్షాలు: మధ్యలో ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్..!

ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిదో రోజుకు చేరింది. ఈ రోజు నుండి సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు...

అన్నవరంలో హైదరాబాద్ జంట ఆత్మహత్య

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహా రెసిడెన్సీలో ఇద్దరు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. లాడ్జ్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు...

విశాఖ జిల్లాలో విరిగిన రైలు పట్టా.. రైళ్ల రాకపోకలపై ఎఫెక్ట్

కసింకోట వద్ద రైల్వే ట్రాక్ విరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. విశాఖపట్నం జిల్లా...

అమలాపురం లో బాలికను కిడ్నాప్ చేసి 23రోజుల పాటు అత్యాచారం

అమలాపురం గ్రామీణ వార్తలు: ఇంటర్ చదువుతున్న 16ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడిని అమలాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14రోజుల రిమాండ్...

నగరంలో రెండు రోజులు భారీ వర్షాలు: జీహెచ్‌ఎంసీ కమిషనర్

హైదరాబాద్: హైదరాబాద్‌లో రోడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరంలో తక్షణం చేపట్టాల్సిన పనులపై సమీక్ష...