మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గు మందుతో మరణ మృదంగం.. సిరప్ సూచించిన డాక్టర్ అరెస్ట్..!
మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్రిఫ్ సిరప్ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ సేవించి 10...
