కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారా
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. 👉వైకాపా 67 ఓట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తొలి రెండు...
Get LIVE updates on Indian politics, current affairs, and nation headlines. Stay informed with the latest political news, top stories, and breaking updates across India—all in one place.
టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. 👉వైకాపా 67 ఓట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తొలి రెండు...
గాజు మాది నిర్ణయం మీది అంటూ తొలిసారి ఎన్నికల్లో పోటికి దిగిన జనసేన అధ్యక్షుడు పవన్కు ap లో ఊహించని షాక్ తగిలింది. 👉ఏపీలో తొలిసారి ప్రత్యక్ష...
ప్రస్తుతం గంటగంటకూ పార్టీల్లో, అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. 👉మీరు ఎన్నికల ఫలితాలను మీ స్మార్ట్ఫోన్లో తెలుసుకోవచ్చు. సువిధ వెబ్సైట్ https://suvidha.eci.gov.in/...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది....
రెచ్చగొట్టే కార్యక్రమాలు వద్దు..అని సంబరాలు, బాణసంచా పేలుళ్లు నిషిద్ధం అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. 👉 విషయం లోకి వెళ్తే : సాధారణంగా ఎన్నికల ఫలితాలు...
నందిగామ అసెంబ్లి పోస్టల్ బ్యాలెట్ లో వైసిపి ఆధిక్యంలో ఉంది. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం అసెంబ్లీ స్ధానం (83) మెత్తం ఓటర్లు 19500 ఉండగా ,...
గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుంది. అన్న రామారావు గారు, నటసామ్రాట్ అక్కినేని, కొండపల్లి సీతారామిరెడ్డి గారు, మరెందరో పుట్టిన ప్రాంతమిది. కోడలి శ్రీ వెంకటేశ్వర రావు.......నాని అని...
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పులను కౌంట్ చేస్తారు....
కౌంటింగ్పై ఉదాసీనత వద్దు ప్రతి కేంద్రం ఓట్ల లెక్కింపూ కీలకమే మంత్రులదే సమన్వయం: కేసీఆర్ లోక్సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్...