India Politics

India Political News : Get LIVE India  Politics news and updates from India on Indian Politics. Read all the latest India Political News and Nation News headlines & current affairs online Firstpost provides the latest politics news india, today’s politics news, current affairs politics, indian politics news india, top politics news, latest news in indian.latest Politics news and top breaking news live only on

ఆర్టీసీ ఆదాయానికి గండి….జేబులు నింపుకొంటున్న తాత్కాలిక కండక్టర్లు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్లు ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి...

హర్యానా ఎగ్జిట్ పోల్స్.. మళ్లీ ‘కమల’ వికాసం

హర్యానాలో ముగిసిన పోలింగ్.. ఈ నెల 24న ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీకే మొగ్గు.. మళ్లీ కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్న మెజార్టీ సంస్థలు. క్లియర్ మెజార్టీ...

మార్కెట్‌లోకి కొత్త రూ.1,000 నోటు?

 సోషల్ మీడియాలోకొత్త రూ.1,000 నోటు హల్చల్ చేస్తుంది........ మోదీ సర్కార్ మళ్లీ రూ.1,000 నోట్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఆ నోటు ఈ విధంగానే ఉంటుంది. అనే వార్తలు...

రేపు తెలంగాణ బంద్.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్ట్

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని, నేను నియంతను, నేనే రాజును అంటే కుదరదని కార్మిక సంఘాల నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆర్టీసీ...

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు

ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరో కీలక నిర్ణయం. ఇకపై ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు. ఇకపై రాత పరీక్షలో మెరిట్ ద్వారానే...

ఆర్టీసీ సమ్మె.. చర్చల కోసం కొత్త కమిటీ …

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు ఏ రకంగా పరిష్కారం దొరుకుతుందనే అంశంపై స్పష్టత రాలేదు. అయితే మంగళవారం ఈ అంశంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు... సమ్మెపై...

ఏపీ రైతులకు జగన్ ‘భరోసా’: రూ.1,000 రైతు భరోసా పెంపు,

ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ...

సీఎం గారు, సైరా చూడండి.. వైఎస్ జగన్‌తో చిరంజీవి దంపతుల భేటి..

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సతీసమేతంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి వెళ్లిన చిరంజీవి కొద్ది సేపటి...