June 21, 2026

News Bucket

‘మోదీకి నేను పెద్ద అభిమానిని’.. ప్రధాని పై మరోసారి ప్రశంసలు కురిపించిన ట్రంప్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ తనకు అత్యంత ఇష్టమైన నాయకుల్లో ఒకరని, భారత్‌తో అమెరికా...

భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు ఊరట.. నేటి తాజా రేట్లు ఇవే!

దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు బుధవారం...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అనేక రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పులు నమోదవుతున్నాయని పేర్కొంటూ ప్రజలు ఆరోగ్యంపై...

దేశ ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు.. కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్….

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో...

బాలిక హత్యాచార కేసుపై ప్రెస్‌మీట్‌లో పోలీసుల నవ్వులు..వైరల్ వీడియో

తమిళనాడులో ఇటీవల సంచలనం సృష్టించిన పదేళ్ల బాలిక హత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. కోయంబత్తూర్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం...

సీనియర్ హీరోయిన్ రంభ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి మృతితో భావోద్వేగ పోస్ట్ చేసిన నటి

దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి రంభ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు...

తెలంగాణలో వడదెబ్బ విలయం.. ఒక్కరోజే 51 మంది మృతి!

తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు అతలాకుతలం చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గత కొన్ని...

పాకిస్తాన్‌లో ఘోర ఉగ్రదాడి.. రైలుపై ఆత్మాహుతి బాంబు పేలుడు 23 మంది మృతి…

పాకిస్తాన్‌లోని అశాంత బలోచిస్తాన్ ప్రాంతం మరోసారి ఉగ్రవాద దాడితో రక్తసిక్తమైంది. బలోచిస్తాన్ రాజధాని క్వెట్టా సమీపంలో జరిగిన ఘోర ఆత్మాహుతి దాడిలో కనీసం 23 మంది ప్రాణాలు...

ప్రియుడితో కలిసి భర్త హత్య.. తర్వాత మిస్సింగ్ డ్రామా ఆడిన భార్య..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ మహిళే చివరికి...