దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
దేశవ్యాప్తంగా రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అనేక రాష్ట్రాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పులు నమోదవుతున్నాయని పేర్కొంటూ ప్రజలు ఆరోగ్యంపై...
