దేశంలో ఎండలు తీవ్రం.. పలు రాష్ట్రాల్లో హీట్ అలర్ట్ జారీ
దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్...
