భూముల ధరలు పెరగబోతున్నాయ్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుతో సంబంధిత ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా...
