తిరిగి తెలుగు దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్న చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తరువాత ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని శాసనసభ పక్ష నాయకుడి పదవిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు లేదా బాలకృష్ణకు కట్టబెట్టనున్నారని ఊహాగానాలకు పెద్ద ఎత్తున విన్పించాయి.అయితే ఈ ఊహాగానాలకు తెరదించుతూ , పార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మరొకసారి ఆయనే శాసనపక్ష నేత పదవిని చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అసాధారణ విజయం సాధించిన…

Read More

కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారా

టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. 👉వైకాపా 67 ఓట్ల ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి చంద్రమౌళి తొలి రెండు రౌండ్లలో ఆధిక్యం చూపారు. 👉ఫ్యాను జోరు చూస్తుంటే కుప్పంలో కూడా చంద్రబాబు వెనుకబడటం ఖాయం లా కనిపిస్తుంది.ఈ విషయం తెలుగుదేశం వర్గాలను కలవరపరుస్తోంది

Read More