మే 23న జగన్ గెలిచే ముహూర్తమే ఆ అభిమానిపెళ్లి ముహూర్తం ; పెళ్లి పందిరి లో ఎలక్షన్ల ఫలితాలు చూసేలా స్క్రీన్ లు !!!

తన అభిమాన నాయకుడు జగన్ ఎన్నికల్లో గెలుపొంది.. సీఎం కావటానికి కీలకమైన మే23వ తేదీని తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు వీలుగా తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు.. రావమ్మల కుమారుడు రామకోటయ్య.అతనుజగన్ కు వీరాభిమాని . ఈసారి ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారన్న గట్టి నమ్మకం తో ఇదంతా చేస్తున్నాడు. 👉విషయం లోకి వెళితే : రామకోటయ్యకి గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు కుమార్తె…

Read More

ఎన్నికల ఫలితాల విడుదల మరింత లేట్..

మే 23!! వచ్చేస్తుంది. ఎన్నికల మహాసంగ్రామంలో విజేతలెవరో ,పరాజితులెవరో…ఆ రోజు తేలిపోతుంది. ఇది వరకు కౌంటింగ్‌ మొదలైన కొన్ని గంటల్లోనే ఫలితాలు తెలిసిపోయేవి! కానీ ఇప్పుడు పరిస్థితి ఆలా లేదు. 👉లెక్కింపు సమయం పెరగనుంది : ఈసారి అభ్యర్థులు ఊపిరి బిగపట్టి మరింత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి!! నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌(వోటర్‌ వెరిఫియబుల్‌ పేపర్‌ ట్రయల్‌)లను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. కౌంటింగ్‌ సమయం పెరగనుంది. ఒక్కో వీవీప్యాట్‌లోని స్లిప్పులను లెక్కించేందుకు సుమారు గంట సేపు…

Read More