
పీవీ సింధు: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్వర్ణం.. తొలి భారత షట్లర్
Teluguwonders: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో తొలిసారి భారత్కు ఆమె స్వర్ణ పతకం సాధించిపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-7, 21-7 తేడాతో ప్రత్యర్థి నొజొమి ఒకుహారా (జపాన్)ను చిత్తు చేసింది. దీనికి ముందు ప్రపంచ చాంపియన్షిప్లో ఏ విభాగంలోనూ భారత్కు స్వర్ణం దక్కలేదు. అంతకుముందు సెమీస్లో సింధు చైనా క్రీడాకారిణి చెన్ యూ ఫీపై విజయం సాధించింది….