నేపాల్ లో కుక్కర్ బాంబుల విద్వంసం..

0

కుక్కర్‌బాంబు పేలుళ్లతో నేపాల్‌ దద్ధరిల్లుతోంది. రాజధాని కాఠ్మాండూ పరిధిలోని సుకెధారా, ఘట్టేకులో, నగ్ధుంగా ప్రాంతాల్లో నిన్న జరిగిన కుక్కర్‌బాంబు పేలుళ్లలో మొత్తం నలుగురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.

🔴కుక్కర్‌బాంబు గుర్తింపు: ఇక ఇవాళ బిరట్‌నగర్‌లో మరో కుక్కర్‌బాంబు కలకలం రేపింది. కుక్కర్‌ బాంబును గుర్తించిన స్థానికులు.. భద్రతా దళాలకు సమాచారం అందించడంతో వారు వచ్చి దాన్ని డిస్పోజ్‌ చేశారు. బాంబు పేలుళ్ల ఘటనతో సంబంధమున్న 20 మంది అనుమానితులను ఇప్పటి వరకు అరెస్టు చేశారు.

Leave a Reply