*ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?

📱👩🏻‍💻 *ఈ-మెయిల్ సృష్టికర్త మనోడే తెలుసా?*🤔 👉 ఈ రోజు మన జీవితంలో ఈ-మెయిల్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. దీనిని ఉద్యోగుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అంతా ఉపయోగిస్తున్నారు. కంపుటర్ ద్వారా ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించే ఉత్తరాలను ఈ-మెయిల్ అని అంటారు. ఈ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. 14 సంవత్సరాల వయసులో ఒక భారతీయ అమెరికన్ పిల్లవాడు ఈ-మెయిల్‌ను కనుగొన్నాడు. ఈ-మెయిల్‌ను 1978లో శివ అయ్యదురై ఆవిష్కరించాడు….

Read More

కొవిన్‌ వైపు విదేశాల చూపు

*కొవిన్‌ వైపు విదేశాల చూపు* *వ్యాక్సినేషన్‌ జోరందుకుంటే పోర్టల్‌ ప్రయోజనాలు మరింత స్పష్టం* *‘ఈటీవీ భారత్‌’తో కొవిన్‌ ఛైర్మన్‌ రామ్‌ సేవక్‌ శర్మ* దిల్లీ: భారత్‌లో టీకా పంపిణీ ప్రక్రియకు ‘కొవిన్‌’ సాంకేతిక వెన్నెముకగా నిలుస్తోందని ఆ పోర్టల్‌ ఛైర్మన్‌ రామ్‌ సేవక్‌ శర్మ అన్నారు. అద్భుత పనితీరును కనబరుస్తున్న ఇలాంటి పోర్టల్‌ను తమ దగ్గర కూడా ఏర్పాటుచేయాలని పలు దేశాలు కోరుతున్నట్లు చెప్పారు. దేశంలో డిమాండుకు సరిపడా డోసులు అందుబాటులోకి వచ్చాక.. కొవిన్‌ ప్రయోజనాలు మరింత…

Read More
schools open

విద్యాసంస్థలు తెరవొచ్చు!*

*విద్యాసంస్థలు తెరవొచ్చు!* *సూత్రప్రాయంగా వైద్యశాఖ పచ్చజెండా* హైదరాబాద్‌: గతేడాది మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో రెండు మాసాలు మినహా నిరవధికంగా మూసివేసి ఉన్న విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ ఎక్కువ మంది కనీసం ఒక డోసైనా తీసుకున్నట్టు వివరించింది. కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలు, కళాశాలలను నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే…

Read More

ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి!

*ఈ నెలలోనే కరోనా మూడో ఉద్ధృతి!* *అక్టోబరులో తార స్థాయికి చేరొచ్చు* *రెండో విజృంభణ కన్నా తక్కువ తీవ్రతే ఉంటుంది* *ఐఐటీ పరిశోధకుల విశ్లేషణ* దిల్లీ: భారత్‌లో ఈ నెలలోనే మరోసారి కొవిడ్‌-19 ఉద్ధృతి మొదలు కానుందని పరిశోధకులు పేర్కొన్నారు. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని విశ్లేషించారు. అయితే తీవ్రస్థాయి కష్టనష్టాలను మిగిల్చిన రెండో విజృంభణతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందన్నారు. గణిత నమూనా సాయంతో ఐఐటీ పరిశోధకులు ఈ అంచనాలు వేశారు….

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అడ్రస్ లిస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ 3 రాష్ట్రాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ICU లో చేర్చబడిన వందల మందిక కరోన బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందజేసిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న 12 వేల పేద కళాకారుల కుటుంబాలకు ఉచితంగా టీకా, ఉచితంగా కరోన ట్రీట్మెంట్, ఉచితంగా ఆహార పదార్ధాలు పంపిణీ మరియు ఉచితంగా మెడిసిన్ఆక్సిజన్ అత్యవసరం ఉన్నవారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదిస్తే మీకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్ మరియు కిట్…

Read More

చిరంజీవి గార్ని.. ” సాయం ” చేసే విషయంలో.. విమర్శించే నైతిక ‘హక్కు’ ఎవరికీ లేదు.. కాశీ విశ్వనాధ్

ప్రముఖ నటులు దర్శకులు @Kasi Viswanath గారు చిరంజీవి గారి గురించి బాగా రాసారు. ఇవి “అక్షర” సత్యాలు 👌👌👌 చిరంజీవి గార్ని.. ” సాయం ” చేసే విషయంలో.. విమర్శించే నైతిక ‘హక్కు’ ఎవరికీ లేదు.. కాశీ విశ్వనాధ్ ! ఒక సాదరణ కానిస్టే బుల్ కొడుకుగా పుట్టి.. B.com., వరకూ చదువుకుని, సినిమాలపై మోజు పెంచుకుని,హీరో అవుదామని.. మద్రాసు వెళ్ళి.. ఫిలిం ఇనిస్ట్యూట్ లో చేరి.. ఫ్రెండ్స్ తో రూముల్లో ‘వంటలు’ అవీ చేసుకుని…..

Read More

బ్లాక్‌ ఫంగస్‌పై ఆయుష్‌ అస్త్రం

*బ్లాక్‌ ఫంగస్‌పై ఆయుష్‌ అస్త్రం* *కొవిడ్‌ బాధితులకూ ఊరట* *నివారణకు ఎక్కువ అవకాశాలు* *చికిత్సలోనూ తోడ్పాటు* *రోగ నిరోధక శక్తికి ఊతమిస్తుందంటున్న వైద్య నిపుణులు* రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకర్‌ మైకోసిస్‌) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సల్లో ప్రధానంగా అలోపతి వైద్యంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ వైద్యంలోనూ కొవిడ్‌, బ్లాక్‌ ఫంగస్‌లను ఎదుర్కొనే సమర్థమైన చికిత్సలున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖతో పాటు…

Read More

డిసెంబరుకల్లా 100% వ్యాక్సినేషన్

డిసెంబరుకల్లా 100% వ్యాక్సినేషన్ మంత్రి కేటీఆర్ ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాష్ట్రంలో ఈ ఏడాది చివరికల్లా వంద శాతం కరోనా టీకాల పంపిణీ (వ్యాక్సినేషన్ పూర్తిచేస్తా మని మంత్రి కె. తారక రామారావు పేర్కొ న్నారు. ఇందుకోసం ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలిక పరిధి తిప్పా పూర్ లో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని శుక్రవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా…

Read More

చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!

*చిన్నారులకు ఎంఐఎస్‌ ముప్పు!* *మెల్లగా బయటపడుతున్న లక్షణాలు* *గాంధీ, నిలోఫర్‌లో చేరుతున్న పిల్లలు* *నవజాత శిశువుల్లోనూ కనిపిస్తున్న సమస్య* హైదరాబాద్‌: కరోనా మహమ్మారి రెండో విడతలో చిన్నారులపై పంజా విసురుతోంది. ఏప్రిల్‌, మే నెలల్లో కొవిడ్‌ ఇబ్బందులతో 1-12 ఏళ్లలోపు పిల్లలు 274 మంది గాంధీ ఆసుపత్రిలో చేరారు. మరో నలుగురు నవజాత శిశువులు సైతం దాని బారిన పడ్డారు. ముఖ్యంగా కరోనా నుంచి కోలుకున్నాక వారిలో ఎంఐఎస్‌ (మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌) లక్షణాలు నెమ్మదిగా బయట…

Read More