Amit Shah announced the date of inauguration of Ayodhya Ram Mandir

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ తేదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. 2024 ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామని అమిత్ షా ప్రకటించారు. అంటే ఇంకా 365 రోజుల్లో శ్రీరాముడు దర్శనం మనకి కలుగుతుందన్న మాట. ఎన్నికలు జరిగే నేపథ్యంలో సభలో అమిత్ షా ప్రసంగించారు. రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్, సీపీఐ వారు అడ్డుకుంటున్నారు. ఈ రామ మందిర నిర్మాణానికి ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయని , కానీ సుప్రీం…

Read More

*వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

*వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం* దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఈ బిల్లులపై పలు రాష్ట్రాల్లో రైతు సంఘాలు, విపక్షాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో ఈ బిల్లులు చట్ట రూపం దాల్చాయి. దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లులకు రాష్ట్రపతి…

Read More

*రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌

*రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ రమేశ్‌కుమార్‌* *అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన ఏపీ ప్రభుత్వం* *సుప్రీం తుది తీర్పునకు లోబడేనని స్పష్టీకరణ* Teluguwonders అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరుతో ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు….

Read More
nirmala

పరిశ్రమకు సీతమ్మ వరాలు

పరిశ్రమకు సీతమ్మ వరాలు రూ.3 లక్షల కోట్ల హామీ రహిత రుణాలు తద్వారా 45 లక్షల చిన్న వ్యాపారాలకు ఊతం ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎమ్‌ఎఫ్‌ఐలకు రూ.30,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం రూ.45,000 కోట్ల పాక్షిక రుణ హామీ పథకం-2 ఉద్యోగాలు కాపాడటమే ప్రధాన ధ్యేయం   ఈనాడు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై ..తద్వారా ఉద్యోగాలు కాపాడటంపై దృష్టి సారించారు….

Read More

Telangana State Real Estate Regulatory Authority (rera telangana)

[the_ad id=”4846″]Telangana State Real Estate Regulatory Authority (rera telangana): The Real Estate (Regulation and Development) Act, 2016 has been enacted by Government of India. Some sections of the Act were enforced from 1st May, 2016 and all the sections of the act came into force from 1st May, 2017. As per the act, all states…

Read More

ట్రంప్ కేసీఆర్ ఏం మాట్లాడుకున్నారో తెలుసా?

Trump appreciates KCR [the_ad id=”4846″]   అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన నిన్నటితో ముగిసింది.. ట్రంప్ అమెరికా బయలు దేరేముందు అధ్యక్షుడి గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు దేశంలోని ప్రముఖులను కూడా ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా ఈ విందు కోసం ఆహ్వానం అందింది. మంగళవారం రాత్రి విందులో పాల్గొనడానికి మధ్యాహ్నం కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు….

Read More

వరుసగా తొమ్మిదో ఏడాది ఆస్తులు ప్రకటించిన చంద్రబాబు కుటుంబం

ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా చంద్రబాబు కుటుంబం తమ ఆస్తులను ప్రకటించింది. చంద్రబాబు తనయుడు లోకేష్ కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి వాటిని విడుదల చేశారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు పెరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు.. అప్పులు రూ.5.13 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇక తన తల్లి భువనేశ్వరి ఆస్తి రూ.53 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గిందని చెప్పుకొచ్చారు. నారా లోకేష్…

Read More

” కుక్కల రాజకీయం ఏంటయ్యా ” ఆ ఎమ్మెల్యే కి క్లాస్ పీకిన విజయ్ సాయి రెడ్డి !

పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు వైసీపీ పార్టీలో మరియు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఐటి దాడుల సోదాల్లో చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి దగ్గర దొరికిన రెండు వేల కోట్ల గురించి మాట్లాడిన జోగి రమేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వాడిన పదజాలం పట్ల సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర విమర్శలు…

Read More

ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం… అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం… అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు. దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కానీ, తటస్థంగా కానీ ఓట్లు పడలేదు. శాసనమండలి రద్దు బిల్లుకు అనుకూలంగా…

Read More