suresh

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా సెట్స్ నుంచి ఓ కొత్త ఫొటో……

టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రాధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. తాజాగా సినిమా సెట్స్‌ నుంచి ఓ కొత్త ఫొటో బయటికి వచ్చింది. ఫొటోలో రాజమౌళి, తారక్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సినిమాలో తారక్ కొమరం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు…

Read More

రోజాపై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్ .. అతనితో లింక్ ఉందంటూ….

అనేకమంది సెలెబ్రిటీలపై వరుసగా ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డి ఈ సారి సినీనటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాను టార్గెట్ చేసింది.రోజాపై అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రోజాపై సంచలన ఆరోపణలు చేస్తూ వరుస పోస్ట్‌లను ఫేస్ బుక్‌లో షేర్ చేసింది నటి శ్రీరెడ్డి. శ్రీరెడ్డి..ఈమె నోరువిప్పితే బూతుల పురాణం.. సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది అంటే మాత్రం అదొక సంచలనం. ఈమె ఒక పోస్ట్ పెడుతుంది అంటేనే సెలెబ్రిటీల కంగారు పడేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే…

Read More

లంచ్ బ్రేక్‌కి సఫారీలు 136/6.. ఇంకా 465

పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు వెనకబడి ఉంది. శనివారం తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు చేజార్చుకున్న సఫారీలు దూకుడుగా ఆడే ప్రయత్నంలో అశ్విన్‌కి వికెట్ సమర్పించుకున్న డికాక్ హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడుతున్న కెప్టెన్ డుప్లెసిస్ ఈరోజు తలో వికెట్ పడగొట్టిన ఉమేశ్, షమీ, అశ్విన్ భారత్‌తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా…

Read More

శ్రీశైలం అడవుల్లో 1000 సంవత్సరాల క్రితం నాటి ఆలయం

నల్లమల అడవుల్లో కొండగుట్టలమధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతారు. శ్రీశైలంలో పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటిగా చెబుతారు. అయితే ఈ ఆలయానికి దగ్గర్లో దట్టమైన అరణ్య ప్రాంతంలో అధ్బుతమైన అమ్మవారి ఆలయం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటుంది. మరి ఇక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Read More

ఉపరాష్ట్రపతికి అత్యున్నత పురస్కారం

ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌ ప్రకటించింది. కొమొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కొమొరోస్‌ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 130 కోట్ల మంది భారతీయు తరపున దీన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్‌- కొమొరోస్‌ మైత్రికి గుర్తుగా…

Read More

హెచ్‌ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం

అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌1బీ వీసా విషయంలో యూఎస్‌ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.  ఈ మేరకు ట్వీట్‌ చేసింది. అమెరికాలో వర్క్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి 90 రోజుల ముందు నుంచే ఐ- 797 ఫారమ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని ట్వీటింది. ఇక ఐ-797 ఫారం అనేది దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో…

Read More

మోదీ, జిన్పింగ్ భేటీ మహాబలిపురంలోనే ఎందుకు?

మోదీ, జిన్పింగ్ మహాబలిపురంలో భేటీ అవుతున్నారు. వీరిద్దరి అనధికారిక సమావేశానికి మహాబలిపురం ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రాచీన కాలంలో చైనాతో ఈ ప్రాంతానికి ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. రెండ్రోజుల భారత పర్యటన కోసం చైనా అధినేత జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురంలో సమావేశం అవుతున్నారు. వీరిద్దరూ అనధికారికంగా సమావేశం అవుతున్న తరుణంలో.. ఇద్దరు నేతల మధ్య భేటీకి మహాబలిపురాన్నే కేంద్రం ఎందుకు…

Read More

రాష్ట్రానికి భారీ వర్షసూచన, పలుచోట్ల పిడుగులు పడే ప్రమాదం!

విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో పాటు కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సముద్రంపై నుంచి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. రాగల 24గంటల్లో కోస్తాంధ్రాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఇవాళ, రేపు…

Read More

ఆంధ్రా ఊటీకి అద్దాల రైలు….

త్వరలో అరకు స్పెషల్‌ టూరిస్ట్‌ రైలు6 విస్టోడామ్‌ కోచ్‌లతో సర్వీస్‌ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్‌ ట్రైన్‌\స్థానంలో నడిపేందుకు ప్రణాళికలు పర్యాటకులు ఖుషీవిదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్‌ రైలు విశాఖలో చక్కర్లు కొట్టనుంది. ఆంధ్రా ఊటీగా పిలవబడే అరకు ప్రయాణానికి మరింత అందాన్ని, సరికొత్త అనుభూతిని పంచేలా కొత్త రైలు మొదలుకానుంది.అరకు రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. ఈ అందాల్ని రైలు నుంచి మరింత అందంగా చూసేందుకు విస్టోడామ్‌ కోచ్‌ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు….

Read More