suresh

తూర్పులో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం అటు విద్య..ఇటు ఆర్యోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. జిల్లాలో ఏడు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. రేపటి తరం కోసం ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి…

Read More

జగన్‌తో చిరంజీవి భేటీ.. కారణాలేంటి?

ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలవబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని చిరంజీవి ఎందుకు కలవబోతున్నారనే అంశం జనాల్లో హాట్ టాపిక్…

Read More

జీవితాంతం ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడేమో.. మాటతప్పిన అంబానీ..

ముకేశ్ అంబానీ యూటర్న్ తీసుకున్నారు. జియోతో ఉచిత కాల్స్ అందిస్తామని ఊదరగొడుతూ వచ్చిన ఈయన ఇప్పుడు ప్లేటు తిప్పేశారు. దీంతో జియో యూజర్లకు బాదుడు తప్పేలా లేదు. రిలయన్స్ జియో నుంచి ఉచిత కాల్స్ చేసుకోలేరు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నెంబర్లకు కాల్ చేయాలంటే నిమిషానికి చార్జీలు పడతాయి దీంతో 35 కోట్ల మంది కస్టమర్లపై ప్రభావం అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మానస పుత్రికగా చెప్పుకునే రిలయన్స్ జియో తాజాగా కస్టమర్లకు భారీ ఝలక్ ఇచ్చింది….

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాలు..

(RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల: RGUKT Recruitment Notification | నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ అక్టోబరు 21 దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేదీ అక్టోబరు 24 బాస‌రలోని రాజీవ్ గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (RGUKT) ట్రిపుల్ ఐటీలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ఉద్యోగాల…

Read More

నేటి నుంచే బాబు జిల్లాల పర్యటన… తొలుత విశాఖకు…….

నేటి నుంచే బాబు జిల్లాల పర్యటన… సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఢీలాపడ్డ టీడీపీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాల్లో నేటి నుంచి పర్యటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబరు 10 నుంచి 22 వరకు జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత విశాఖ జిల్లాల్లో రెండు రోజులు పర్యటిస్తారు. అనంతరం 14, 15 తేదీల్లో నెల్లూరు, 21, 22 తేదీల్లో శ్రీకాకుళంలో ఆయన పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ…

Read More

ప్రయాణికుడు బ్యాగ్ విసరడంతో రైల్లో మంటలు, పరుగులు పెట్టిన జనం

ఓ ప్రయాణికుడు లోకల్ రైలు మీద బ్యాగ్ విసిరాడు. దీంతో రైల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరిగింది? ఆ మంటలు ఎలా వచ్చాయి? ఓ ప్రయాణికుడు రైలుపై బ్యాగ్‌ను విసిరాడు. అది రైలు ఇంజిన్ మీద ఉండే విద్యుత్ వైర్ల మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని పరిగెట్టారు. ఈ ఘటన బుధవారం ముంబయిలోని వశీ రైల్వే స్టేషన్‌లో పన్వేల్‌కు వెళ్లే లోకల్ రైలులో చోటుచేసుకుంది. ఈ…

Read More

ఉద్యోగులకు మోదీ అదిరిపోయే శుభవార్త……

మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. డియర్‌నెస్ అలవెన్స్‌ను ఏకంగా ఒకేసారి 5 శాతం పెంచేసింది. దీంతో ఉద్యోగులకు డీఏ 17 శాతానికి పెరిగింది. దీంతో 50 లక్షల మందికి ప్రయోజనం. ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త డీఏ పెంచుతూ కేంద్ర నిర్ణయం 5 శాతం పెంపు.. దీంతో 17 శాతానికి చేరిన డీఏ జూలై 1 నుంచే డీఏ పెంపు నిర్ణయం అమలులోకి   కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ…

Read More

ఉల్లి ధరలు తగ్గుతాయ్.. కేంద్రం కీలక నిర్ణయం.. ‘మహా’ ఎన్నికలతో మనకు ఊరట!

మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి ధరలను తగ్గించడం కోసం కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఉల్లి ఘాటును తగ్గించే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ధరలు భారీగా పెరగడంతో.. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. అక్టోబర్ చివరి నాటికి 2 వేల టన్నుల ఉల్లి దిగుమతి కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. మహారాష్ట్రలో భారీ…

Read More

అటు ప్రభుత్వం..ఇటు ప్రతిపక్షాలు: మధ్యలో ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్..!

ఆర్టీసీ కార్మికులు: సమ్మె నేడు కొత్త టర్న్: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె అయిదో రోజుకు చేరింది. ఈ రోజు నుండి సమ్మెను ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదే సమయంలో దీనిని రాజకీయంగా తమకు అనుకూలగా మలచు కొనేందుకు..ప్రభుత్వం పైన పై చేయి సాధించేందుకు ప్రతిపక్షాలు దీనిని అవకాశంగా మలుచుంటున్నాయి. అందులో భాగంగా ఈ రోజుల అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసారు. ఒక వైపు ప్రభుత్వం ఉద్యోగులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారంటూ ముఖ్యమంత్రి…

Read More