నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన

*వ్యాక్సిన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన* *రూ.2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపన ప్యాకేజీ* *వ్యాక్సిన్‌ అభివృద్ధికోసం రూ.900 కోట్లు* న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ టీకా కోసం దేశమంతా ఎదురు చేస్తున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్‌-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మూడవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను…

Read More

వికటించిన చైనా వ్యాక్సిన్‌

*వికటించిన చైనా వ్యాక్సిన్‌!* *తీవ్ర విపరిణామాలతో ప్రయోగాలకు బ్రేక్‌ * రియోడిజనిరో: అంతర్జాతీయ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రేసులో ముందున్న చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరి దశలో ఉన్న చైనా వ్యాక్సిన్‌ ‘కరోనావాక్‌’ ప్రయోగాలకు ఆటంకం కలిగింది. బ్రెజిల్‌లో జరుగుతున్న ఈ ప్రయోగాలు తీవ్ర విపరిణామాలకు దారితీయటంతో  నియమాలను అనుసరించి వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు బ్రెజిల్‌ ఆరోగ్య శాఖ ప్రకటించింది. *ఏం జరిగింది?* కరోనావాక్‌ వ్యాక్సిన్‌ ప్రయోగించిన కొందరిలో మరణాలు సంభవించగా.. ఇతర దుష్ప్రభావాలు మరణానికి దారితీసేవి, దీర్ఘకాలం ప్రభావం…

Read More

అపరిశుభ్రత వల్లే భారత్లో కరోనా తగ్గింdi

ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మనదేశంలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. భారతదేశంలో కరోనాను తట్టుకొనే ఇమ్యూనిటీ పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలో కరోనా ఎలా అదుపులోకి వచ్చింది అనే విషయంపై సెంటర్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)లోని భారతీయ సైంటిస్టులు అధ్యయనం చేశారు. అయితే భారత్లో ఇప్పటికే పరిశుభ్రత చాలా తక్కువగానే ఉంటుంది. విదేశాలతో పోల్చుకుంటే భారతీయులకు నిర్లక్ష్యం ఎక్కువ. ఎక్కడ పడితే అక్కడ…

Read More

ఆరోగ్య సేతుని ఎవరు క్రియేట్‌ చేశారు?

*ఆరోగ్య సేతుని ఎవరు క్రియేట్‌ చేశారు?* కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి మాస్క్‌, శానిటైజర్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌ కూడా తప్పనసరిగా మారింది. మిలియన్ల మంది భారతీయులు తమ మొబైల్‌ ఫోన్‌లలో దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు యాప్‌ని ఎవరు క్రియేట్‌ చేశారనే ప్రశ్న తలెత్తింది. అయితే ఆరోగ్య సేతు వెబ్‌సైట్‌లో దీనిని నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్స్‌ సెంటర్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిందని చూపెడుతుంది. అయితే…

Read More

క‌రోనా మృతులు 20 ల‌క్ష‌ల‌కు చేరొచ్చు:

క‌రోనా మృతులు 20 ల‌క్ష‌ల‌కు చేరొచ్చు:

Read More

*లంగ్స్ లో క‌రోనా క‌ణాలు

*లంగ్స్ లో క‌రోనా క‌ణాలు : ఫోటోల్ని విడుద‌ల చేసిన సైంటిస్ట్ లు * ప్ర‌పంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్ ఆకృతి, ప‌నితీరు గురించి అంద‌రికి తెలిసిందే. కానీ క‌రోనా సోకిన బాధితుల శ‌రీరభాగాలపై దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే విష‌యం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగులోకి రాలేదు. తాజాగా సైంటిస్ట్ లు క‌రోనా వైర‌స్ క‌ణాలు లంగ్స్ పై ఎలా దాడి చేస్తుంది. దాడి చేస్తే లంగ్స్ లో ఉన్న క‌రోనా…

Read More

*మాస్కేసినా మసకుండదు

*మాస్కేసినా మసకుండదు!* మాస్కు ధరించిన తర్వాత కండ్లజోడు పెట్టుకున్నా.. కండ్లజోడే ముందు ధరించి.. తర్వాత మాస్కు పెట్టుకున్నా.. అద్దాలపై తేమ చేరకుండా ఉండదు. మన ముక్కు నుంచి వదిలిన గాలి.. కండ్లజోడులోకి జొరబడి.. అద్దాలపై పొగలా పేరుకుపోతుంది._ చాలా మంది కండ్లజోడుపై పొగబారుతున్నదని ప్రయాణ వేళల్లో, ఇతర సమయాల్లో మాస్కు ధరించడంలేదు. కండ్లల్ల్లో దుమ్ముపడితే ఫర్వాలేదు.. కానీ, కరోనా క్రిమి ముక్కులోకి దూరిపోతే.. ప్రాణానికే ప్రమాదం. అందుకే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి. మాస్కు తొలగించకుండా.. కండ్లజోడు…

Read More

కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం

*కరోనాపై కేంబ్రిడ్జి బ్రహ్మాస్త్రం!* *సార్స్‌, మెర్స్‌ల నుంచీ రక్షణ కల్పించేలా టీకా అభివృద్ధి* లండన్‌: కరోనా వైరస్‌ ఆటకట్టించే సరికొత్త టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అడుగులు వేస్తోంది! ప్రస్తుతం మానవాళికి పెను సవాలుగా మారిన ‘సార్స్‌-కొవ్‌-2’ను మాత్రమే కాకుండా.. కరోనా జాతికి చెందిన అన్ని వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉండే టీకాను అభివృద్ధి చేస్తోంది. ‘డియోస్‌-కొవాక్స్‌2’గా పిలిచే ఈ టీకా క్యాండిడేట్‌తో మానవులపై ప్రయోగాలు ఈ ఏడాదే ప్రారంభమయ్యే…

Read More

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు: మళ్లీ ఇండోర్‌కే

*స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు: మళ్లీ ఇండోర్‌కే* దిల్లీ: వరుసగా నాలుగో ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డును ఇండోర్‌ దక్కించుకుంది. దేశ వ్యాప్త వార్షిక పరిశుభ్రత సర్వే ఐదో ఎడిషన్‌ ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డుల్లో కేంద్రం సర్వే నిర్వహణ చేపట్టింది. ఈ ఏడాది తొలి స్థానంలో ఇండోర్‌ నిలవగా.. రెండు, మూడు స్థానాలను సూరత్‌, నవీ ముంబయి సాధించాయి. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’‌ మొదటి ఎడిషన్‌లో మైసూర్‌.. ఆ…

Read More