Latest Trending News

జపాన్‌ కుబేరుడు సంచలన నిర్ణయం

సోషల్‌ మీడియా ప్రయోగం ద్వారా మరోసారి వార్తల్లో యుసాకు మేజావా ట్విటర్‌లో ఫాలో అయినందుకు కోట్లు దానం వెయ్యిమందికి  రూ.64.36 కోట్లు పంచిపెట్టాడు టోక్యో : జపాన్‌ కుబేరుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని...

మన దేశం భారత దేశం CAA కి తోడుగా నేను.

మన దేశం భారత దేశం CAA కి తోడుగా నేను. మరి మీరు. క్రింది లింక్ ఓపెన్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, రాష్ట్రం, ఊరు...

దటీజ్ లేడీ అమితాబ్…గ్యాప్ వచ్చినా అస్సలు తగ్గలేదు !

చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి (lady amitabh bachchan) కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే...

‘దర్బార్’ ఫస్ట్‌టాక్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా 'దర్బార్'. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన...

బంద్‌ ప్రశాంతం

మోదీ ప్రభుత్వ విధానాలపై కదంతొక్కిన కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, కనీస వేతనం రూ.21 వేలు చేయాలని, లేబర్‌...

మగ కామాంధుడు …190 మంది అబ్బాయిలపై రేప్ !

ఈ సమాజంలో ఆడవారికే కాదు మగవారికి కూడా సరైన రక్షణ లేదు అని అనిపిస్తుంది. దీనికి కారణం ప్రస్తుతం ఈ సమాజంలో వెలుగు చూస్తున్న ఉదంతాలే.  తాజాగా...

జగన్ ను గెలిపించాడు.. ఫోర్బ్స్ జాబితాలోకెక్కాడు

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయానికి మూల కారణాల్లో ఒకరైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు అనూహ్య గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనే ఫోర్బ్స్ లిస్టులో...

టీమిండియా ఘనవిజయం

ఇండోర్‌: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను భారత్‌ మూడు వికెట్లు...

రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ముందడుగు

రాజధాని రైతులకు న్యాయం చేసేందుకు జగన్ ముందడుగు అమరావతి లో రైతుల ఆందోళనల పై జగన్ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఈ ఆందోళనలు పెయిడ్...