Andhra: విహారయాత్రకు వచ్చిన 8మంది స్నేహితులు.. కట్ చేస్తే.. ట్రైన్ పైకెక్కి సెల్ఫీ దిగుతుండగా..
సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలవడంతో...
సెల్ఫీ మోజు ప్రాణం మీదికి తెచ్చింది. విహార యాత్ర తీవ్ర విషాదం మిగిల్చింది. కళ్ల ముందే తమ మిత్రుడు విద్యుత్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలవడంతో...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. జాతీయ పురోగతికి తెలంగాణ కృషి చేసిందన్నారు. తెలంగాణ ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు.. దశాబ్ద కాలంగా ఎన్డీఏ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలోని మీడియా ప్రతినిధులకు ఉన్న అక్రిడేషన్...
థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కేవలం నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు సైతం ఓటీటీలోకి పలు చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి....
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను...
విదేశీ విద్యార్థులకు వీసాలంటేనే చిర్రెత్తిపోతున్నారు ట్రంప్. రోజుకో రీతిలో ఆ వీసాలకు ఎసరు పెట్టేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యకు కోత...
విజయవాడలో (In Vijayawada) చీటీ స్కీమ్ పేరుతో భారీ మోసం జరిగింది. పాడితే బంగారం బిస్కెట్లు అని చెప్పి, చివరికి కోట్ల రూపాయలతో పారిపోయాడు ఓ వ్యక్తి.అయోధ్యనగర్కు చెందిన ముచ్చర్ల...
తెలుగుదేశం పార్టీ మహానాడు (Mahanadu) చివరి రోజైన నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభకు తెరలేవనుంది. విజయవాడలో జరుగుతున్న ఈ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించనున్నారు. ఈ...
హద్దు మీరొద్దు. మాట జారొద్దు. ఇకపై నేతలెవరూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. ఇదీ తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చిన స్వీట్...