దసరా పండుగను ఎక్కడ హైలెట్ గా జరుపుకుంటారో తెలుసా..!

Spread the love

భారతదేశ వ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి ఈ పండుగనే విజయదశమి అని కూడా పిలుస్తారు… ప్రతీ సంవత్సరం నవరాత్రులు ముగిసిన తర్వాత పదోరోజు దసరా జరుపుకుంటారు…

పంగుడరోజు వేరు వేరు ప్రాంతాల్లో ఆయా సంప్రదాయ పద్దతిలో జరుపుకుంటారు… అదే రోజు అమ్మవారిని నదిలోను చేరువులోను నిజ్జనం చేస్తారు.. రావణాసురుడి దిష్టిబొమ్మను తగలబెడుతారు… దసరా ఉత్సవాలను మైసుర్ లో బాగా జరుపుకుంటారు..

15 శాతాబ్దాల నాటి నుంచి ఈ ఉత్సవాలను విజయనగర రాజులు జరుపుకునే వారని అంటారు. అందుకే మైసుర్ నగర్ కు పెట్టింది పేరు దసరా అని అంటారు… దసరా వస్తుందంటే కర్ణాటక రాష్ట్రమంతా పండగే.. ఇక్కడ దసరా వేడుకలు చూసేందుకు దేశవ్యాప్తంగా వస్తారు..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు దసరా పండుగా విజయదశమి ఎంతో ప్రాముఖ్యమైనది… తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను తొలి పండుగ అలాగే పెద్దల పండుగ అని అంటారు… ఈ పండుగను హిందువులు తొమ్మిదిరోజులు రాత్రి తొమ్మిది రోజులు పగలు జరుపుతారు…

ఈ తొమ్మిది రోజులు నియమ నిష్టలతో జరుపుతారు… ఇక చివరి రోజు అంటే విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది ఆ రోజులు ఎవరైన కొత్త పనులు స్టార్ట్ చేసినా కొత్తవాహనం కొన్నా ఏ కార్యక్రమం చేసినా అంతా మంచే జరుగుతుందని అంటారు…

శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అందుకే ఆ రోజు ఏది చేసిన విశేషంగా లాభిస్తుంది… అలాగే జమ్మి చెట్టు మొక్క పూజ ఆరోజు విశేషం.. విజయదశమినాడు పుజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లో పూజా స్థలంలో ధన స్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు దీనివల్ల ధన వృద్ది పెరుగుతుందని అంటారు..


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading