సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం నరేంద్రమోదీ వరుసగా రెండో సారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తన కేబినెట్ కూర్పు కూడా పూర్తి చేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో మోదీ, అమిత్షా ద్వయం నూతన కేంద్ర మంత్రుల తుది జాబితాను ఖరారు చేశారు.
నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆయనతో పాటు నూతన కేంద్ర మంత్రులూ ప్రమాణం చేశారు.రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో వీరిచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు.
నూతన కేంద్రమంత్రులు :
రాజ్నాథ్ సింగ్
నితిన్ గడ్కరీ
సదానంద గౌడ
అర్జున్ రామ్ మేఘవాల్
ప్రకాశ్ జావడేకర్
రాందాస్ అథవాలే
ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
సుష్మా స్వరాజ్
రవిశంకర్ ప్రసాద్
కిరణ్ రిజిజు
స్మృతీ ఇరానీ
నిర్మలా సీతారామన్
పీయూష్ గోయల్
రాంవిలాస్ పాసవాన్
ధర్మేంద్ర ప్రదాన్
సంతోష్ గాంగ్వర్
హర్సిమ్రత్ కౌర్ బాదల్
థావర్ చంద్ గహ్లోత్
కిషన్రెడ్డి
పురుషోత్తం రూపాలా
బాబుల్ సుప్రియో
డా.జితేంద్ర సింగ్
సురేశ్ అంగాడి
ప్రహ్లాద్ జోషి
ప్రహ్లాద్ పటేల్
రవీంద్ర నాథ్ (అన్నాడీఎంకే)
మన్సుక్ మాండవ్యా
రావ్ ఇందర్జీత్ సింగ్
కిషన్పాల్ గుజ్జర్
అనుప్రియ పటేల్
కైలాశ్ చౌదరి
సంజీవ్ బలియాన్
ఆర్సీపీ సింగ్ (జేడీయూ)
నిత్యానంద్రాయ్ (జేడీయూ)
దేబాశీష్ చౌదరి
మన్సుక్ వసావా
రామేశ్వర్ తెలీ
సోంప్రకాశ్
రమేశ్ పోఖ్రియాల్
గజేంద్ర సింగ్ షెకావత్
అర్జున్ ముండా
సాధ్వి నిరంజన్ జ్యోతి
వి.కె.సింగ్.. ఇది కేంద్ర కేబినెట్ లోని కొత్త జాబితా..
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.