April 23, 2026

Latest Trending News

కొత్తగా ఆలోచించాలంటున్నారు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా/Rathan Tata

కరోనా వైరస్ వల్ల ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు పారిశ్రామిక వేత్తలు కొత్తగా ఆలోచించాలంటున్నారు...

తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది

ప్రముఖ మోటార్ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తొలిరోజే 200 కార్లను విడుదల చేసింది. కొవిడ్-19 లాక్ డౌన్ సడలింపుతో మే 8న కార్ల ఉత్పత్తి...

ఒడిలో పాపై ఒదిగా నేనే

ప్రతీ ఒక్కరి జీవితానికి అమ్మ ప్రేమ అనేది అంతులేనిది..వెల కట్టలేనిది. మనల్ని నవ మాసాలు మోసి కనే అమ్మ ఈ భూమాత కంటే గొప్పదని చెప్పాలి. పుట్టిన...

అత్యాశకు పోవద్దు.. ఇళ్లను వచ్చిన ధరకే అమ్మేయండి, మీకు 2 లాభాలు: గడ్కరీ

కరోనా మహమ్మారి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక సూచన చేశారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో అమ్ముడుపోని ఇళ్లు ఉండిపోయిన విషయం తెలిసిందే....

ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపు

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. కేంద్ర హోం శాఖ సూచనల మేరకు ఈ సడలింపులు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్సులో...