April 22, 2026

Latest Trending News

సుంకాల వివాదం మధ్య ప్రధాని కీలక నిర్ణయం.. మోదీ అమెరికా పర్యటన రద్దు..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సమావేశానికి హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 27న...

పరుపులో దాక్కున్న ఎస్పీ నాయకుడు కాష్ ఖాన్.. పోలీసుల ఎంట్రీతో షాక్..!

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు కాష్ ఖాన్‌ను కన్నౌజ్ సదర్ కొత్వాలి పోలీసులు అతని బంధువుల ఇంటి నుండి నాటకీయ రీతిలో అరెస్టు చేశారు....

Ilayaraja: అజిత్ సినిమాకు షాక్.. హైకోర్టులో ఇళయరాజా కేసు.. ఎందుకంటే..

కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. తన పాటలను అనుమతి లేకుండా...

Asia Cup 2025: తొలి మ్యాచ్ ప్లేయింగ్ 11 నుంచి సిక్సర్ సింగ్ ఔట్.. భారత జట్టులో కీలక మార్పు?

IND vs UAE Playing 11: సెలక్టర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తున్నప్పటికీ, ప్లేయింగ్ XIలో ఎవరికి చోటు దక్కుతుందో అనేది ఆసక్తికరంగా...

కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. తల్లి ఒడిలోనే గుండెపోటుతో ఊపిరి వదిలిన పదేళ్ల బాలుడు..!

కొల్హాపూర్ జిల్లా కోడోలిలో జరిగిన షాకింగ్ ఘటన కలకలం రేపుతోంది. శ్రావణ్ గవాడే అనే పదేళ్ల బాలుడు తన స్నేహితులతో గణేష్ మండల్ పెవిలియన్‌లో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా...

Gold Price Today: హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? పసిడి రేట్లు మరింత పెరగనున్నాయా?

Gold Price Today: ఈ సెప్టెంబర్ నెలలో యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లని తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పావెల్ తో...

‘నా జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం..’ పార్టీ నిర్ణయం శిరోధార్యంః హరీష్‌ రావు

కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న హరీష్‌.. ప్రజల కష్టాలపైనే తమ ఫోకస్‌ ఉంటుందని ఎయిర్‌పోర్టులో స్పందించారు. రాష్ట్ర సాధనలో నా నిబద్ధత, పాత్ర అందరికీ తెలిసిందే అని...

ఆల్‌ టైం రికార్డ్‌.. హైదరాబాద్ లో రూ.2.32కోట్లు పలికిన గణేష్‌ లడ్డూ.. ఎక్కడంటే..

తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్, వినాయక లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తుంది. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలకడం...

కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. జమ్మికుంటలో ఆగనున్న ఆ మూడు రైళ్లు..

ఎట్టకేలకు జమ్మికుంట వాసుల కోరిక నెరవేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జమ్మికుంట ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....