June 21, 2026

Latest Trending News

అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన SBI.. రూ.35 వేల నుంచి రూ.50 వేలకు..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆటో స్వీప్ సేవ పరిమితిని రూ. 35,000 నుండి రూ. 50,000కు పెంచింది. ఇప్పుడు మీ సేవింగ్స్ ఖాతాలో రూ.50,000...

వాషింగ్‌ మెషీన్‌ వాడొద్దన్నాడనీ.. తల నరికి, కాలితో తన్ని.. చెత్తబుట్టలో పడేశాడు!

టెక్సాస్‌లోని తూర్పు డల్లాస్‌లో బుధవారం (సెప్టెంబర్‌ 10) దారుణ ఘటన చోటు చేసుకుంది. కర్నాటకకు చెందిన వ్యక్తి డల్లాస్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. వాషింగ్‌ మెషీన్‌ విషయంలో...

Viral: పక్కనే నోరూరించే లేగ దూడ.. అయినా పంజా విసరని చిరుత.. అక్కడే కూర్చుని

మైసూరు జిల్లాలో బోనులో పడిన చిరుత.. దూడను వేటాడకుండా పక్కనే ప్రశాంతంగా కూర్చుంది. ఉదయం అటవీ సిబ్బంది చూసేసరికి దూడ గడ్డి నములుతుండగా, చిరుత నిశ్శబ్దంగా పక్కనే...

Telangana: శతకం కొట్టి సెలబ్రేషన్స్‌కు ముందు పోలీసులకు చిక్కాడు..

చదువుల్లో విద్యార్థులు వందకు 100 మార్కులు సాధిస్తే.. తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. క్రికెట్ లో సెంచరీ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. తమ ప్రొఫెషన్ లో...

కుక్క కరిస్తే ప్రజలకు భారీ పరిహారం.. సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..

Dog Bite Compensation: దేశంలో రోజురోజుకు వీధి, పెంపుడు కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఈ ఉన్నాయి....

Ayodhya: రామాలయాన్ని చూస్తున్న ఉడుత విగ్రహం ఏర్పాటు.. రామాయణంలో ఈ చిరు జీవి పాత్ర ఏమిటో తెలుసా..

కోట్లాది హిందువుల కల తీరి.. రామ జన్మ భూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుపుకుంటుంది. ఇప్పటికే గర్భ గుడిలో కొలువుదీరిన బాల రామయ్యను భారీ సంఖ్యలో భక్తులు...

Vijayawada Diarrhea Out Break: విజయవాడలో 115కి చేరిన డయేరియా కేసులు.. కలుషిత నీళ్లే కారణమా?

విజయవాడలో డయేరియా కేసుల పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఓవైపు బాధితులు కోలుకుని ఇంటికి వెళ్తుంటే మరోవైపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. న్యూ రాజరాజేశ్వరి పేట వైద్య శిబిరంలో...

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ సర్కార్‌..! 9.89 లక్షల మందికి ప్రయోజనం..

తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామా క్రమబద్ధీకరణ ద్వారా 9.89 లక్షల రైతులకు శుభవార్త అందించింది. 1970ల అప్రకటిత భూమి లావాదేవీలను సక్రమం చేస్తూ, సుమారు 11 లక్షల ఎకరాల...

టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకి అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్

టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్నీ ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఏపీ కూటమి...