June 21, 2026

Latest Trending News

వర్షాకాలంలో సన్‌స్క్రీన్ మానేస్తున్నారా?.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మేఘాల కారణంగా సూర్యకాంతి చర్మానికి హాని కలిగించదని నమ్మడం తప్పు. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పటికీ, కాంతి అంటే సూర్యకాంతి భూమిని చేరుకుంటుందని, దానితో...

Mega DSC Final List: అలర్ట్.. మెగా డీఎస్సీ -2025 తుది జాబితా విడుదల.. డైరెక్ట్‌గా ఇక్కడ చెక్ చేసుకోండి

మెగా డీఎస్సీ -2025 తుది జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 16,347 పోస్ట్‌లకు గాను రెండు విడతలుగా పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. మెగా డీఎస్సీ...

Indian Railways: అత్యవసర పరిస్థితుల్లో టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేయవచ్చా? రైల్వే నియమాలు ఏంటి?

Indian Railways: ఈ సౌకర్యం నిజంగా అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణికులకు సహాయపడుతుంది. మీరు టికెట్ లేకుండా రైలు ఎక్కితే మీరు భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలకు లోనవుతారు....

Aisa Cup 2025: ఇదేం ఖర్మరా.. ఒక్క తప్పుతో పాక్ పరువు అడ్డంగా పాయే.. అదేంటంటే?

DJ Plays Jalebi Baby Instead of Pakistan National Anthem: ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్...

బలమైన భూకంపం.. నవజాత శిశువుల రక్షణ కోసం నర్సుల సాహసం..

ఆదివారం సాయంత్రం అస్సాంలోని ఉదల్గురిలో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత మొత్తం ఆ ప్రాంతాన్ని కుదిపేసింది. భూకంపం సమయంలో నవజాత శిశువుల ప్రాణాలను...

OnePlus 15: ట్రిపుల్ 50MP కెమెరాతో వన్‌ప్లస్‌ నుంచి సరికొత్త ఫోన్‌.. వివరాలు లీక్‌..!

OnePlus తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో పనితీరు, కెమెరా నాణ్యతపై ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఈసారి ఐఫోన్ 17 సిరీస్‌తో పోటీ పడటానికి కంపెనీ మరింత అధునాతన...

Telangana News: గుడ్‌న్యూస్.. ఇకపై మరింత ఈజీగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ.. క్షణాల్లో పొందొచ్చు.. ఎలానో తెలుసా?

రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ...

SIM card: సిమ్‌కార్డును ఒక మూల ఎందుకు కట్ చేస్తారో తెలుసా? 99 శాతం మందికి తెలియని విషయం!

మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ సిమ్ కార్డును తప్పకుండా చూసి ఉంటారు. కానీ, అది ఎందుకు ఒక మూల కట్ చేసి ఉంటుందో చాలామందికి తెలియదు....

చైనా నుంచి భారత్‌ను దూరం చేస్తాం..! అమెరికా రాయబారి సంచలన వ్యాఖ్యలు

అమెరికా రాయబారి సెర్గియో గోర్, భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం తమ ప్రధాన లక్ష్యమని, చైనా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మధ్య...