మార్కాపురంలో లంచం తీసుకుంటూ వ్యవసాయ అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుబాటు
ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం ప్రాంతంలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ శాఖ అధికారి షేక్ మహమ్మద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కంభం...
