లంచ్ బ్రేక్కి సఫారీలు 136/6.. ఇంకా 465
పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు వెనకబడి ఉంది....
పుణె టెస్టులో పరువు కోసం సఫారీలు పోరాడుతున్నారు. భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకుంటున్న దక్షిణాఫ్రికా.. ఇంకా తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు వెనకబడి ఉంది....
నల్లమల అడవుల్లో కొండగుట్టలమధ్య శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా చెబుతారు. శ్రీశైలంలో పరమశివుడు కొలువై...
ఆఫ్రికాలోని కొమొరోస్లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ద...
అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్1బీ వీసా విషయంలో యూఎస్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం...
మోదీ, జిన్పింగ్ మహాబలిపురంలో భేటీ అవుతున్నారు. వీరిద్దరి అనధికారిక సమావేశానికి మహాబలిపురం ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రాచీన కాలంలో చైనాతో ఈ...
విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో పాటు కొమెరిన్ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సముద్రంపై...
త్వరలో అరకు స్పెషల్ టూరిస్ట్ రైలు6 విస్టోడామ్ కోచ్లతో సర్వీస్ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్\స్థానంలో నడిపేందుకు ప్రణాళికలు పర్యాటకులు ఖుషీవిదేశాలకే పరిమితమైన అద్దాలతో కూడిన విలాసవంతమైన విస్టాడోమ్...
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని గురువారం డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అటు...
ఇటు సినీరంగం, అటు రాజకీయరంగం రెండింటిలోనూ మెగాస్టార్ సుపరిచితులే. ఒకప్పుడు సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన చిరు రాజకీయ రంగంలో కూడా కాస్తో కూస్తో రాణించారు. ప్రజారాజ్యం...