February 28, 2026

All Posts

Movies

Trending Story

RR vs GT Playing XI: ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. గుజరాత్‌ను ఢీ కొట్టేందుకు ప్లాన్ బీతో రాజస్థాన్ రెడీ

RR vs GT Playing XI: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు ఏకపక్షంగా ఉంది. తొలి సీజన్ ఛాంపియన్ రాజస్థాన్, 2022 సీజన్...

Mangoes: చూసేందుకు మెరిసి పోతున్నాయని కొనుక్కునేరు.. తిన్నారంటే మీ పని ఔట్..

పండ్లలో రారాజు మామిడి. వేసవి రాగానే మెుదట గుర్తొచ్చేది ఈ పండే. అయితే.. పట్టణాల్లో ఎక్కువ శాతం.. కృత్రిమంగా పండిన మామిడి పండ్లనే అమ్ముతున్నారు. వీటిని తినడం...

16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్స్‌ను నిషేధించిన భారత్‌! కారణం ఏంటంటే..?

పహల్గామ్ ఉగ్రదాడి తరువాత, భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై తీవ్ర చర్యలు తీసుకుంటోంది. 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించడం, పాకిస్థానీ పౌరుల కు వీసాలు రద్దు...

Gold Rate Today: అక్షయ తృతీయకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..

అక్షయ తృతీయకు ముందు బంగారం ధరల్లో డౌన్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది.. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. లక్షను...

ఫొన్ తీసుకున్నారని.. లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..

ప్రస్తుత  కాలంలో గురువులు, విద్యార్థుల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. పిల్లలు చదువు చెప్పే గురువులంటే లెక్కచేయకుండా.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ కాలేజీలో విద్యార్థిని చదువు...

Team India: ఒక్క సంతకంతో రూ.125 కోట్లు.. ‘దాదాగిరి’తో రూటు మార్చిన టీమిండియా మాజీ కెప్టెన్.

Sourav Ganguly Rs 125 crore Deal: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాడు. ఈ ఏడాది...

భూతల స్వర్గమే పహల్గామ్.. పర్యాటకులను ఆకర్షించే అందం, ఆధ్యాత్మిక ప్రదేశాలు దీని సొంతం..

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఖచ్చితంగా పర్యాటకుల పర్యటన జాబితాలో ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రదేశం అంత అందంగా ఉంటుంది. పైన్ అడవులు, రాళ్ల మీదుగా ప్రవహించే స్వచ్ఛమైన నది...

AP SSC 10th Results 2025 Live: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల..

Andhra Pradesh 10th Class Results 2025 Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10...

Pahalgam Attack: అప్పటి వరకు శ్రీనర్‌కు జీరో ఫ్లైట్‌ కేన్సలేషన్ ఛార్జీలు.. విమానాయన సంస్థల ప్రకటన..

Pahalgam Attack: నిన్న జరిగిన ఉగ్రదాడి భారత్ ఎప్పటికీ మర్చిపోలేనిది. టూరిస్టులపై ఒక్కసారిగా విరుచుటపడడంతో 30 మంది వరకు చనిపోయారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఎయిర్...