40 ఏళ్లకో సారి పూచే ఈ పూలు.. పూసిన చోట కరువు ని తెస్తాయి.!!!
ఈ పూలు అవి పూసిన చోట కరువుని సృష్టిస్తాయా.. అసలేంటా సంగతి అంటే ; ♦40 ఏళ్ళకి ఒకసారి పూచే వెదురు పూలు : ఛత్తీస్గఢ్లోని బస్తర్తో పాటు అటవీప్రాంతమంతటా చాలా ఏళ్ల తరువాత వెదురు పూలు కనిపిస్తున్నాయి. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం వ్యక్తంచేస్తుండగా, మరోవైపు ఇది రానున్న విపత్తుకు చిహ్నమని భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సంభవిస్తుందని ఇక్కడి వృద్ధులు చెబుతుంటారు. కాగా 👉వీటి ఉపయోగం…