పాపం.. ఒక మామిడి కాయ అతడి ప్రాణాన్ని తీసేసింది..

(దళిత) సామజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ని కౌలుదారులు అగ్రకుల అహంకారంతో పంచాయతీ కార్యాలయం లో ఫ్యాన్ కు ఉరి వేసారు.దీంతో తూర్పు గోదావరి జిల్లా రంగం పేటలో ఉద్రిక్తత నెలకొంది. 👉విషయం లోకి వెళ్తే: తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మామిడి తోటలో ఒక మామిడి కాయ కోశాడని అతడిని చావగొట్టి దగ్గరలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఉరివేసారు. సభ్య సమాజం విస్తుపోయే ఈ సంఘటన వివరాల్లోకెళ్తే… 👉పెదపూడి మండలం…

Read More