కులం పేరుతో.. మరో ప్రేమ జంట బలి. .
వారిద్దరి మనసులు ఒకటయ్యాయి. కానీ వారిద్దరి కులాలు మాత్రం వేరు అవడం వల్ల అది వారిద్దరిని కబళించేసింది. 🔴విషయంలోకి వెళ్తే : తమ కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్ నాయక్(25) హైదరాబాదులోని ఎల్బీనగర్లో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శ్రీనివాసనగర్ కాలనీలో నివసించే స్వర్ణలత(21) బీటెక్ చదువుతుంది.. 🔴పరిచయం కాస్తా ప్రేమగా మారింది : రెండేళ్ల…