ప్రిక్వార్టర్స్‌ చేరిన తెలుగమ్మాయి

Teluguwonders: బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో ప్రవేశించిన ఆమె చైనీస్‌ తైపీ అమ్మాయి పై యు పోను 21-14, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది. ప్రి క్వార్టర్స్‌లో ఆమె బీవెన్‌ ఝంగ్‌ (అమెరికా)తో తలపడనుంది. గతేడాది ఇండియా ఓపెన్‌ ఫైనల్లో సింధును ఓడించిన అనుభవం ఝంగ్‌కు ఉంది. మ్యాచ్‌లో సింధు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. కోర్టులో చురుగ్గా కదిలింది….

Read More