లడఖ్లోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యం.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
Teluguwonders: సరిహద్దుల్లో మరోసారి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. భారత్, చైనాల మధ్య దాదాపు మూడు నెలలు డోక్లాం వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా, తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైన్యం మధ్య వివాదం నెలకుంది. అరుణాచల్ప్రదేశ్లో వచ్చే నెలలో ఇంటిగ్రేటెడ్ పోరాట సమూహాం (ఐబీజీ) నైపుణ్యాల ప్రదర్శనకు భారత సైన్యం సిద్ధపడుతోన్న తరుణంలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 👉విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. లడఖ్లోని ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో…